ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన కోఆర్డినేటర్

ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన కోఆర్డినేటర్

మంచిర్యాల్. మంచిర్యాల హమాలీ వాడ లోని లక్ష్మీగణపతి దేవస్థానం ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ మొదట లక్ష్మీ గణపతి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నల్లూరి మల్లయ్య రామ్ సత్తయ్య రాం శ్రీకాంత్ లు ఘన స్వాగతం పలికి దర్శనం అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అయన వెంట రామ్ శ్రీనివాస్ ,నల్లూరి అరుణ్,బోయిని హరికృష్ణ,విశ్వనాథ్, కంటే మణికంఠ, రామ్ శ్రీ తేజ,లసెట్టి శశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News