రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: మంత్రి దామోదర రాజనర్సింహ
అందోల్ : రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయత కు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందన్నారు.పరస్పర గౌరవం, ఆప్యాయత,రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తి, కుటుంబ జీవనం లో ప్రత్యేక సాంప్రదాయ, సంస్కృతిక వేడుకకు ఈ పండుగ ప్రతి రూపమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Aug 2026 18:18:15
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
