పేద ప్రజల సొంతింటి కల సహకారం

కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. 

పేద ప్రజల సొంతింటి కల సహకారం

నాగర్ కర్నూల్ : తిమ్మాజిపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో  ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి  పాల్గొన్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారాలబ్ధిదారులకు ప్రొసీడింగ్స్అందజేశారు.ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి , వెంకట్రామ్ రెడ్డి, మల్లయ్య గౌడ్  కాంగ్రెస్ నాయకులు బహదూర్ శ్రీనివాస్  మరియు అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News