అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ...లింగాల కమల్ రాజు.

తాహసిల్దార్ ఎదుట ధర్నా చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు. 300 రోజులైనా 700 రోజులైనా ఆఖరికి వెయ్యి రోజులు నిన్నటితో పూర్తి చేసుకున్న ఈ అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన దానికి నిరసనగా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్నామని మళ్లీ ప్రజల్ని మోసం చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలి.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News