డిఈ పదోన్నతి పొందిన ఆర్ అండ్ బి ఎ ఈ కి ఘన సన్మానం.
--సన్మానించిన కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగరాజు
తాండూరు ,వికారాబాద్: డిఈ గా పదోన్నతి పొందిన ఆర్ అండ్ బి ఏ ఈ శ్రవణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లొల బాల్రెడ్డి లు డి ఈ శ్రావణ్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి డీఈ గా పదోన్నతి పొందడం పట్ల ఆయనను శాలువా తో ఘనంగా సన్మానించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తాండూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
