రేషన్కార్డు లబ్దిదారులు ఈకేవైసీ చేసుకోవడానికి సదావకాశం
బోడుప్పల్ : మేడిపల్లి మండల పరిధిలోని రేషన్కార్డు లబ్ధిదారులు ఈ నెల 30వ తేదిలోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని మేడిపల్లి తహసీల్దార్ వెంకట నర్సింహ్మరెడ్డి పేర్కొన్నారు.గురువారం ఆయన విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కలెక్టర్,జిల్లా పౌరసరఫరాల శాఖ గారి ఆదేశాల మేరకు మండలంలోని ఇంకా ఈకేవైసీ చేయించుకోని కార్డుదారులు రేషన్ దుకాణంలో ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి ఈకేవైసీ తప్పనిసరి అన్నారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకోకపోతే రేషన్ సరుకులు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Jul 2026 18:28:46
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
