టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
హైదరాబాద్ : గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే మాజీ డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో చైర్మన్ మల్లు రవి ఎంపీ, వైస్ ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ లకు తన వివరణ లేఖను ఈ సందర్భంగా ఆయన అందజేసారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 15:23:46
విద్యుత్ పొదుపుతోనే పెరుగుతున్న డిమాండ్కు సమర్థవంతమైన పరిష్కారం
తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం.. సంపద సృష్టికర్తలకు స్వాగతం
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...
