మహిళా సంఘం నూతన భవనానికి భూమి పూజ
అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామపంచాయతీలో నూతన మహిళ సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ కుమ్మరి జయమ్మ నరేష్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయిజ ఎం పి డి ఓ భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ ప్రశాంత్, ఎంపీవో మనోహర్ హాజరయ్యారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి 10 లక్షలతో నూతన మహిళా సంఘం భవనం మంజూరు అయింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ తులసి,ఆర్ ఐ భరత్ , జిపిఓ రామకృష్ణ, గ్రామ మహిళలు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
