ఆషాఢ మాసం బుగ్గ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

ఆషాఢ మాసం బుగ్గ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : ఆషాఢ మాసం సందర్భంగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ రాజ రాజేశ్వర  బుగ్గ దేవాలయంలో గంగమ్మ తల్లికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.  ఈ కార్యక్రమంలో బుగ్గ రాజేశ్వరస్వామి అన్నదాన ట్రస్ట్ చైర్‌పర్సన్ మసాడి శ్రీదేవి–శ్రీరాములు, కొలజ్యోతి అరుణ్‌కుమార్, గుగ్గిళ్ల సునీత–రాజబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.
Views: 90

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి