స్నేహితుడి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య
రాజోలి / జోగులాంబ గద్వాల: రాజోలి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గానికి చెందిన సత్యనారాయణ ఆదివారం రాత్రి రాజోలిలోని స్నేహితుడు గోపి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి బయటి వరండాలో చీరతో పైపులకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
