రహదారి పై రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి
శంకరపట్నం : శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ పంచాయతీ సమీపం లో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం. స్కూటీ నీ ఢీకొన్న కారు కొత్తగట్టు గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు అనే వ్యక్తి మృతి..
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
