VIJAY SRIRAMULA
Andhra Pradesh 

గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్

గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ *"గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్:* *17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ సదస్సులో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ *దేశ ఆహార శుద్ధి రంగంలో 9% వాటాతో ఏపీ నంబర్ వన్* *రూ.30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం* *పెట్టుబడిదారులకు లాంగ్-టర్మ్ వృద్ధి భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్*
Read...
Telangana  Nallagonda 

వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ *వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం* *నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల కార్యాలయం, వసతి గృహంపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆకస్మిక తనిఖీ* *విద్య–ఆరోగ్యం–మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం* రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి,...
Read...
Telangana 

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1...
Read...
Telangana 

తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల

తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామితో కలిసి ఈ రోజు సచివాలయంలో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు....
Read...
National  International 

కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి: ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు

కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి: ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సాంకేతికత వేగంగా పెరిగిపోతుండటం వల్ల కొత్త భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ అన్నారు. ఇలాంటి సమయంలో 'బిమ్‌స్టెక్' (BIMSTEC) కూటమిలోని సభ్య దేశాలన్నీ...
Read...
Telangana  Janagama  HANMAKONDA 

పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి...
Read...
Telangana  HANMAKONDA 

ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అమరుల స్థూపాన్ని కప్పిన ఫ్లెక్సీలు బాధాకరం: ఎండీ లాల్ మహమ్మద్

ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అమరుల స్థూపాన్ని కప్పిన ఫ్లెక్సీలు బాధాకరం: ఎండీ లాల్ మహమ్మద్ ధర్మసాగర్, జూలై 16   హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల తెలంగాణ అమరుల స్థూపం పూర్తిగా కనిపించకుండా పోవడం బాధాకరమని
Read...
National  Business  Technology 

భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ల తయారీ పథకం

భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ల తయారీ పథకం దేశీయ విలువ జోడింపును (value addition) పెంచడం, సరఫరా గొలుసులను (supply chains) బలోపేతం చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర...
Read...

About The Author

VIJAY SRIRAMULA Picture

 విజయ్ శ్రీరాముల.  ప్రొఫెషనల్ వెబ్ న్యూస్ కంటెంట్ రైటర్‌. డిజిటల్ మీడియా ద్వారా సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేయడంలో . కరెంట్ అఫైర్స్, స్థానిక మరియు అంతర్జాతీయ వార్తలు, సాంకేతికత, మరియు వ్యాపార రంగాలకు సంబంధించిన తాజా విషయాలను లోతుగా పరిశోధించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తాను