<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/rss</link>
                <description>RSS Feed of Vision Andhra</description>
                
                            <item>
                <title>అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>  <img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg" alt="IMG-20260303-WA0263" width="1200" height="1200" /></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0264.jpg" alt="IMG-20260303-WA0264" width="1200" height="1200" /><br /><strong><span style="color:rgb(224,62,45);">కరీంనగర్ జిల్లా గొప్ప అవకాశం కల్పించింది..</span></strong><br />ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా  పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/img-20260303-wa0263.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong> <img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg" alt="IMG-20260303-WA0263" width="4128" height="2446"/></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0264.jpg" alt="IMG-20260303-WA0264" width="3836" height="2240"/><br /><strong><span style="color:rgb(224,62,45);">కరీంనగర్ జిల్లా గొప్ప అవకాశం కల్పించింది..</span></strong><br />ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా  పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఇందులో అందరి సహకారం ఎల్లవేళలా మరువలేనని పేర్కొన్నారు. కన్న ఊరు కోరాపూట్ తర్వాత జీవితంలో ఎప్పటికీ కరీంనగర్ జిల్లాను మరిచిపోలేని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కన్న తల్లి లాగా అక్కున చేర్చుకుందని తెలిపారు. జిల్లా ఎంతో నేర్పిందని చెప్పారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0265.jpg" alt="IMG-20260303-WA0265" width="2960" height="2187"/></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..</strong></span><br />సిపి గౌష్ ఆలం తో పాటు జిల్లా అధికారులు అందరూ అభివృద్ధిలో తన వంతు సహకారం అందించారని వారి సహకారంతోనే జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో సిపి గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మికిరణ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, టీఎన్జీవో, టీజీవో సంఘాల ప్రతినిధులు, ఎంపీడీవోలు, తహసీల్దారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0266.jpg" alt="IMG-20260303-WA0266" width="3585" height="2235"/></p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0267.jpg" alt="IMG-20260303-WA0267" width="4128" height="2253"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 08:13:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg"                         length="1261699"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.58.23 PM" width="1200" height="604" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు.  డాక్టర్ బిర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా కడియం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేవని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మాజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.58.23 PM" width="1280" height="604"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు.  డాక్టర్ బిర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా కడియం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేవని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగం పేరుతో మాట్లాడేవారు ముందుగా చట్టాన్ని గౌరవించాలని అన్నారు. రాజ్యాంగ విలువలు కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలని తెలిపారు. స్పీకర్ వద్ద తప్పించుకుంటాననే ధీమా వదిలేయాలని, ఇప్పటికే హైకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమని న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రాజయ్య తెలిపారు. . ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు తాటికొండ సురేష్ కుమార్, బాలరాజు, పొన్న రాజేష్, చల్లా చందర్ రెడ్డి, మారెపల్లి ప్రసాద్, ఆకారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 18:02:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg"                         length="146177"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1280"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు పింఛన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు సాధించేవరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. అస్సాం రాష్ట్రంలో ఉద్యమకారుల వలె తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధం కావాలని మలిదశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.03 PM" width="1600" height="715"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:54:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg"                         length="75505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.46.00 PM" width="1200" height="728" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్  నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్య, లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా మండల సమావేశంలో ఎన్నుకున్నట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా నియామకమైన పెంట సాంబయ్య మాట్లాడారు. మండల అధ్యక్షునిగా తన ఎన్నికకు కృషిచేసిన తోటి ఆర్.ఎం.పి ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు.<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.46.00 PM" width="1600" height="728"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్  నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్య, లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా మండల సమావేశంలో ఎన్నుకున్నట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా నియామకమైన పెంట సాంబయ్య మాట్లాడారు. మండల అధ్యక్షునిగా తన ఎన్నికకు కృషిచేసిన తోటి ఆర్.ఎం.పి ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:51:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg"                         length="103298"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి     </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.42.19 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మరిపెడ  : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత రిటైర్డ్ అధికారి సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన వ్యవసాయ క్షేత్రం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీలికుర్తి రెవెన్యూ పరిధిలోని భజన తండా సమీపంలో తాతల నాటి నుంచి సుమారు 8.15ఎకరాలు భూమి ఉందని, విద్యుత్ శాఖలో ఉద్యోగం రిత్యా తాను వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో తన వ్యవసాయ క్షేత్రం పైన ఉన్న రైతులను రెచ్చగొట్టి గత పదేళ్లుగా తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తన భూమి నుంచి రోడ్డు వేయించి అన్యాయంగా సుమారు ఎకరం భూమిపై కన్నేశారని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubabad/attempt-to-grab-patta-land-officials-should-do-justice/article-3173"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.42.19 PM" width="1600" height="720"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మరిపెడ  : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత రిటైర్డ్ అధికారి సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన వ్యవసాయ క్షేత్రం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీలికుర్తి రెవెన్యూ పరిధిలోని భజన తండా సమీపంలో తాతల నాటి నుంచి సుమారు 8.15ఎకరాలు భూమి ఉందని, విద్యుత్ శాఖలో ఉద్యోగం రిత్యా తాను వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో తన వ్యవసాయ క్షేత్రం పైన ఉన్న రైతులను రెచ్చగొట్టి గత పదేళ్లుగా తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తన భూమి నుంచి రోడ్డు వేయించి అన్యాయంగా సుమారు ఎకరం భూమిపై కన్నేశారని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని భూమి కొలతలు వేసి తన భూమిని కాపాడాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubabad/attempt-to-grab-patta-land-officials-should-do-justice/article-3173</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubabad/attempt-to-grab-patta-land-officials-should-do-justice/article-3173</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:44:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg"                         length="138550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .                       </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1200" height="609" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1280" height="609"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:43:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg"                         length="142626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.45 PM" width="1200" height="722" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే  సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.45 PM" width="1599" height="722"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే  సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:42:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg"                         length="145747"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్ని మతాలు సమానమే ...   మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.31 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నిజామాబాద్  : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. దివంగత డి శ్రీనివాస్ కడుపున పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను నగర మేయర్గా విజయవంతంగా పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన తండ్రి డీఎస్ హయంలో, తన హయంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల చిన్న రాజేశ్వర్. బంటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.31 PM" width="1440" height="1440"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నిజామాబాద్  : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. దివంగత డి శ్రీనివాస్ కడుపున పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను నగర మేయర్గా విజయవంతంగా పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన తండ్రి డీఎస్ హయంలో, తన హయంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల చిన్న రాజేశ్వర్. బంటు బలరాం, వివిధ మతాలకు చెందినవారు, యువకులు, డీఎస్ అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:40:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg"                         length="287728"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు.  తీసుకున్న అప్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ఫోన్ లో  వేధింపులకు గురి చేయడంతో సదరు వ్యక్తి అప్పు తీర్చలేక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి నురుగులు రావడంతో ఇది గమనించిన భార్య వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం  ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;">సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు.  తీసుకున్న అప్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ఫోన్ లో  వేధింపులకు గురి చేయడంతో సదరు వ్యక్తి అప్పు తీర్చలేక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి నురుగులు రావడంతో ఇది గమనించిన భార్య వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం  ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/a-man-died-after-drinking-insecticide-after-being-unable-to/article-3169</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/a-man-died-after-drinking-insecticide-after-being-unable-to/article-3169</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:38:07 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.29.01 PM" width="623" height="878" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ ) యొక్క స్మార్ట్, వినూత్న మరియు సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి ,నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ ( డీ ఎస్ ఈ) కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ కార్యకర్తలను గుర్తించి సత్కరించారు.ఇద్దరు జిల్లా విద్యా అధికారులు( డి ఈ ఓలు), ఇద్దరు మండల విద్యా అధికారులు (ఎం ఈ ఓ ఎస్),ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు,ముగ్గురు ప్రధానోపాధ్యాయులు,ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి సత్కరించారు.రాష్ట్ర స్థాయిలో ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.29.01 PM" width="623" height="878"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ ) యొక్క స్మార్ట్, వినూత్న మరియు సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి ,నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ ( డీ ఎస్ ఈ) కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ కార్యకర్తలను గుర్తించి సత్కరించారు.ఇద్దరు జిల్లా విద్యా అధికారులు( డి ఈ ఓలు), ఇద్దరు మండల విద్యా అధికారులు (ఎం ఈ ఓ ఎస్),ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు,ముగ్గురు ప్రధానోపాధ్యాయులు,ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి సత్కరించారు.రాష్ట్ర స్థాయిలో ఈ సత్కారం పొందిన ఇద్దరు డీ.ఈ.ఓ లలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కందుల సత్యనారాయణ  మొదటి వారు. వారి ప్రశంసనీయమైన పనితీరు, అంకితభావం మరియు వివిధ స్థాయిలలో పథకం యొక్క ప్రభావవంతమైన అమలుకు గుర్తింపుగా ఈ సత్కారం అందుకున్నారు.<br />ఈ గుర్తింపు,చొరవ క్షేత్ర స్థాయి అధికారులు మరియు సిబ్బందిని ప్రోత్సహించడం, జవాబుదారీతనం మరియు శ్రేష్ఠతను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది.ఈ గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల పిల్లలకు పోషకాహార మద్దతును సమర్థవంతంగా అందించడంలో మరింత బలోపేతం చేయడంలో<br />ఉపయోగపడుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డా.నవీన్ నికోలస్ అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్ ) ఎం.మదన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి పాల్గొని అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:35:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg"                         length="156601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.28.37 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని  రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస కాలంలో కుటుంబాలకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం దానధర్మాలు, సహకారం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమన్నారు.  సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. మంజూరుద్దీన్,  నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, బోధన్ అధ్యక్షులు  అబీద్ హుస్సేన్ ఫారూఖీ, నాయకులు ఆరిఫ్, అమీర్ జమాల్, మిర్జా సలీం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.28.37 PM" width="1600" height="1200"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని  రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస కాలంలో కుటుంబాలకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం దానధర్మాలు, సహకారం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమన్నారు.  సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. మంజూరుద్దీన్,  నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, బోధన్ అధ్యక్షులు  అబీద్ హుస్సేన్ ఫారూఖీ, నాయకులు ఆరిఫ్, అమీర్ జమాల్, మిర్జా సలీం బేగ్, షేక్ యూసుఫ్, ఇర్ఫాన్, అబ్దుల్లా, ఎం.డి. ఇర్ఫాన్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:33:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg"                         length="171857"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే గువ్వల బాలరాజ్ ఆరోపణలు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.26.01 PM" width="1200" height="576" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">అచ్చంపేట :  రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేశాడని బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రమైన బల్మూర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గువ్వల బాలరాజు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వంశీకృష్ణ కాంగ్రెస్ నాయకులను అసభ్యకరంగా   మాట్లాడడం జరిగిందని విమర్శించారు ఇటీవల బల్మూరులో జరిగిన సంఘటన సంబంధించి వాస్తవాలు తీసుకోకుండా ఆయన లేనిపోని అసభ్యకర మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్ డిసిసి జిల్లా కార్యదర్శి కాశన్న యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్ ఉప సర్పంచ్ రాజురావు ఉపాధ్యక్షులు మషన్న ప్రధాన కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంప</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/guvvala-balrajs-accusations-are-for-showing-political-presence/article-3166"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.26.01 PM" width="1280" height="576"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">అచ్చంపేట :  రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేశాడని బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రమైన బల్మూర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గువ్వల బాలరాజు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వంశీకృష్ణ కాంగ్రెస్ నాయకులను అసభ్యకరంగా   మాట్లాడడం జరిగిందని విమర్శించారు ఇటీవల బల్మూరులో జరిగిన సంఘటన సంబంధించి వాస్తవాలు తీసుకోకుండా ఆయన లేనిపోని అసభ్యకర మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్ డిసిసి జిల్లా కార్యదర్శి కాశన్న యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్ ఉప సర్పంచ్ రాజురావు ఉపాధ్యక్షులు మషన్న ప్రధాన కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంప రాధాకృష్ణ పోలిశెట్టిపల్లి సర్పంచ్ ఎల్ల స్వామి మహదేవపూర్ సర్పంచ్ సైదులు గ్రామ అధ్యక్షులు జంగయ్య యాదగిరి రావు అనిల్ గౌడ్ శేఖర్ లింగం తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/guvvala-balrajs-accusations-are-for-showing-political-presence/article-3166</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/guvvala-balrajs-accusations-are-for-showing-political-presence/article-3166</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:31:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg"                         length="106601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​స్పెల్లింగ్ బి రాష్ట్రస్థాయి పోటీలో ప్రీతికి 3వ స్థానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.27.46 PM" width="1200" height="572" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">తానూర్  : మండల కేంద్రమైన ​తానూర్ లోని వాగ్దేవి విద్యానీకేతన్ పాఠశాల విద్యార్థిని ప్రీతి రాష్ట్రస్థాయి స్పెల్లింగ్ బి పోటీల్లో సత్తా చాటింది. ఆదివారం నిజామాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో  నిర్వహించిన స్టేట్ లెవల్ స్పెల్లింగ్ బి పోటీల్లో 5వ తరగతి చదువుతున్న ప్రీతి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ​కఠినమైన పదాలను అలవోకగా ఉచ్చరిస్తూ స్పెల్లింగ్స్‌లో తనకున్న పట్టును నిరూపించుకున్న ప్రీతిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు పి. అరవింద్ రెడ్డి, అవినాష్, ప్రిన్సిపాల్ కిరణ్మయి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/preeti-stands-3rd-in-spelling-b-state-level-competition/article-3165"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.27.46 PM" width="1280" height="572"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">తానూర్  : మండల కేంద్రమైన ​తానూర్ లోని వాగ్దేవి విద్యానీకేతన్ పాఠశాల విద్యార్థిని ప్రీతి రాష్ట్రస్థాయి స్పెల్లింగ్ బి పోటీల్లో సత్తా చాటింది. ఆదివారం నిజామాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో  నిర్వహించిన స్టేట్ లెవల్ స్పెల్లింగ్ బి పోటీల్లో 5వ తరగతి చదువుతున్న ప్రీతి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ​కఠినమైన పదాలను అలవోకగా ఉచ్చరిస్తూ స్పెల్లింగ్స్‌లో తనకున్న పట్టును నిరూపించుకున్న ప్రీతిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు పి. అరవింద్ రెడ్డి, అవినాష్, ప్రిన్సిపాల్ కిరణ్మయి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/preeti-stands-3rd-in-spelling-b-state-level-competition/article-3165</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/preeti-stands-3rd-in-spelling-b-state-level-competition/article-3165</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:29:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg"                         length="102148"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ - ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.24.21-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.24.21 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మరిపెడ: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా జాతి ఉనికి, మనుగడ, అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. ఆదివారం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని  మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో సేవాలాల్ కమిటీ చైర్మెన్ గుగులోత్ రవి నాయక్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించి భోగ్ భండార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత గిరిజనులంతా సేవాలాల్ చిత్రపటంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండార్, గిరిజన సంప్రదాయ నృత్యాలు, పలు పాఠశాల లకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubabad/tribal-idol-sevalal-maharaj-government-whip-dornakal-mla-dr/article-3164"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.24.21-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.24.21-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.24.21 PM" width="1600" height="720"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మరిపెడ: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా జాతి ఉనికి, మనుగడ, అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. ఆదివారం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని  మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో సేవాలాల్ కమిటీ చైర్మెన్ గుగులోత్ రవి నాయక్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించి భోగ్ భండార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత గిరిజనులంతా సేవాలాల్ చిత్రపటంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండార్, గిరిజన సంప్రదాయ నృత్యాలు, పలు పాఠశాల లకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పానియాలు, హింసకు దూరంగా ఉండాలని, గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి, మరిపెడ మునిసిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ కాలం సునీతా రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మెన్ ఐలమల్లు, జెడ్ పీ సీఈవో పురుషోత్తం, కౌన్సిలర్లు ఇస్లావత్ తిరుపతి, జాటోతు సురేష్, లూనావత్ రమేష్, పానుగోతు రాములు, మెరుగు రాము, కాంతమ్మ, నీలా లచ్చిరాం, గౌతమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, మరిపెడ నాయకులు కొంపెళ్లి సురేందర్ రెడ్డి, పానుగోత్ రాంలాల్, గంధసిరి అంబరీష, బుచ్చిరెడ్డి, బోర గంగయ్య, కాంగ్రెస్ నాయకులు, అధికారులు జడ్పీసీఈవో పురుషోత్తం, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపాల్, ఆర్ఐ శరత్ చంద్ర, ఎంపీవో సోమ్లాల్, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubabad/tribal-idol-sevalal-maharaj-government-whip-dornakal-mla-dr/article-3164</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubabad/tribal-idol-sevalal-maharaj-government-whip-dornakal-mla-dr/article-3164</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:27:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.24.21-pm.jpeg"                         length="250342"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దాడి...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.23.41 PM" width="1200" height="588" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్నందుకు తనమీద కిరణ్ అనే వ్యక్తి దాడి చేశారని గ్రామానికి చెందిన శుభం పాటిల్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టిఎస్ఎండిసి, రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను గ్రామ సర్పంచ్ కుమారున్ని అని చెప్పిన వినకుండా మీ అమ్మ వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి నువ్వెలా అడ్డుకుంటావని దాడి చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/attack-for-preventing-smuggling-of-sand/article-3163"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.23.41 PM" width="1280" height="588"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్నందుకు తనమీద కిరణ్ అనే వ్యక్తి దాడి చేశారని గ్రామానికి చెందిన శుభం పాటిల్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టిఎస్ఎండిసి, రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను గ్రామ సర్పంచ్ కుమారున్ని అని చెప్పిన వినకుండా మీ అమ్మ వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి నువ్వెలా అడ్డుకుంటావని దాడి చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/attack-for-preventing-smuggling-of-sand/article-3163</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/attack-for-preventing-smuggling-of-sand/article-3163</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:26:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg"                         length="78318"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానించిన  యాదవ మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణ కాంత్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.17.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.17.47 PM" width="1200" height="718" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లోని కొతపల్లి, రాజుపేట, కొలమాద్ది గ్రామలలో స్థానిక ఎన్నికలలో గెలుపు పొందిన  మండల యాదవ సంఘం సభ్యులను ఆదివారం రోజున  మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలో కొత్తపల్లి గ్రామం లో గెలిచిన యాదవ  ఉప సర్పంచ్ ప్రియంక శ్రవణ్ యాదవ్ లకు రాజుపేట ఉప సర్పంచ్ రాజశేఖర్ యాదవ్ మరియు వార్డు సభ్యులు గంధం ఎల్లయ్య  చిలుక సంతోష శ్రీనివాస్ బొల్లారపు బాలమని బొల్లారపు మధు యాదవ్ రాజుపేట వార్డు సభ్యులకు ముడికే సురేష్ యాదవ్ ముడికే ప్రసాద్ యాదవ్ ముడికే దేవవ్వ కొలమాద్ది వార్డు సభ్యులకు అగ్గతి లక్ష్మి దేవేందర్ యాదవ్ లను ఘనంగాసన్మానించారు. ఈ కార్యక్రమం మండల నాయకులు మరియు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు వివిధ గ్రామ సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెవుల మల్లేశం యాదవ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/yadava-mandal-president-domakonda-krishna-kant-felicitated-the-newly-won/article-3162"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.17.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.17.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.17.47 PM" width="1600" height="718"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లోని కొతపల్లి, రాజుపేట, కొలమాద్ది గ్రామలలో స్థానిక ఎన్నికలలో గెలుపు పొందిన  మండల యాదవ సంఘం సభ్యులను ఆదివారం రోజున  మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలో కొత్తపల్లి గ్రామం లో గెలిచిన యాదవ  ఉప సర్పంచ్ ప్రియంక శ్రవణ్ యాదవ్ లకు రాజుపేట ఉప సర్పంచ్ రాజశేఖర్ యాదవ్ మరియు వార్డు సభ్యులు గంధం ఎల్లయ్య  చిలుక సంతోష శ్రీనివాస్ బొల్లారపు బాలమని బొల్లారపు మధు యాదవ్ రాజుపేట వార్డు సభ్యులకు ముడికే సురేష్ యాదవ్ ముడికే ప్రసాద్ యాదవ్ ముడికే దేవవ్వ కొలమాద్ది వార్డు సభ్యులకు అగ్గతి లక్ష్మి దేవేందర్ యాదవ్ లను ఘనంగాసన్మానించారు. ఈ కార్యక్రమం మండల నాయకులు మరియు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు వివిధ గ్రామ సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెవుల మల్లేశం యాదవ్ మండల యాదవ సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డిపేట సర్పంచ్ చేకూటి మహేష్ యాదవ్ మల్లెపల్లి సర్పంచ్  బొల్లు సత్తయ్య యాదవ్ గొడుగు దేవయ్య యాదవ్ బీనబైని శ్రావణ్ యాదవ్  మండల ఉపాధ్యక్షులు చంద్రం  యాదవ్ అగ్గతి పోశయ్య మామిండ్ల రాజు యాదవ్ మండల కమిటీ సభ్యులు వెంకట యాదవ్ ఎలుక మల్లేష్ యాదవ్ ముడికే రాజయ్య బండి రాజయ్య బండి సత్యం అగ్గతి రమేష్ యాదవ్  పొన్నవేణి మల్లయ్య కొండ్లలా ఎల్లయ్యా ముడికే నారాయణ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/yadava-mandal-president-domakonda-krishna-kant-felicitated-the-newly-won/article-3162</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/yadava-mandal-president-domakonda-krishna-kant-felicitated-the-newly-won/article-3162</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:24:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.17.47-pm.jpeg"                         length="138025"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పొన్నం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.27.59 PM" width="1188" height="668" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : తెలంగాణ రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్టీసీ నియామకానికి ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందన్నారు.డ్రైవర్ కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని,డ్రైవర్ 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) టికెట్ యాప్ లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవన్నారు.<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/minister-ponnam-will-take-action-if-false-propaganda-is-done/article-3161"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.27.59 PM" width="1188" height="668"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : తెలంగాణ రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్టీసీ నియామకానికి ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందన్నారు.డ్రైవర్ కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని,డ్రైవర్ 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) టికెట్ యాప్ లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/minister-ponnam-will-take-action-if-false-propaganda-is-done/article-3161</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/minister-ponnam-will-take-action-if-false-propaganda-is-done/article-3161</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:23:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg"                         length="68437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కేంద్ర మంత్రి బండి సంజయ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.22.44 PM" width="1132" height="754" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : ఏకగ్రీవంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీకి రూ.10 లక్షల ప్రోత్సాహకం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం రోజున అందచేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ బలపర్చిన సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గత  పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. ఆదివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీకి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామస్థుల సమక్షంలో ఆయా నిధుల సర్క్యులర్ కాపీని గ్రామ సర్పంచ్ అమూల్య రాజశేఖర్ కు అందజేశారు.  ‘‘భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/union-minister-bandi-sanjay-kept-his-word/article-3160"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.22.44 PM" width="1132" height="754"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : ఏకగ్రీవంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీకి రూ.10 లక్షల ప్రోత్సాహకం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం రోజున అందచేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ బలపర్చిన సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గత  పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. ఆదివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీకి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామస్థుల సమక్షంలో ఆయా నిధుల సర్క్యులర్ కాపీని గ్రామ సర్పంచ్ అమూల్య రాజశేఖర్ కు అందజేశారు.  ‘‘భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తా. అభివ్రుద్ది చేస్తా. అయినా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నా లక్ష్యం గ్రామాలను అభివ్రుద్ధి చేయడమే. ఎందుకంటే గ్రామాల అభివ్రుద్ధితోనే రాష్ట్ర అభివ్రుద్ధి సాధ్యం. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా.’’అని పునరుద్ఘాటించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే‘‘విజయనగర్ కాలనీ సర్పంచ్ గా అమూల్య రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ అభినందనలు. ఎన్నికల ఖర్చు లేకుండా అందరం కలిసి అభివ్రుద్ధి కోసం సర్పంచ్ గా అమూల్యను ఎన్నుకోవడం శుభ పరిణామం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో ఆయా గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులను అందజేస్తానని హామీ ఇచ్చాను. గతంలో వాటర్ ప్లాంట్ ఇచ్చిన. రూ.15 లక్షల ఈజీఎస్ నిధులొచ్చినయ్. మొత్తం ఈ ఒక్క గ్రామానికే రూ.40 లక్షలకుపైగా నిధులు ఇచ్చిన. ఇవి కాకుండా జిమ్ కూడా ఏర్పాటు చేస్తా. గ్రామానికి ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఎంపీ లాడ్స్ కింద ఏటా రూ.5 కోట్లు వస్తాయి. పార్లమెంట్ పరిధిలోని గ్రామాల అభివ్రుద్ధికి ఆయా నిధులను వెచ్చిస్తున్నా. పార్లమెంట్ పరిధిలో అత్యధిక బోర్లు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే వేయించిన అన్నారు.కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివ్రుద్ధి కోసం వందల కోట్ల నిధులను విడుదల చేసింది. త్వరలోనే గ్రామాలకు ఆ నిధులు అందుతాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామాలను అభివ్రుద్ధి చేసుకోవాలని కోరుతున్నా. హుస్నాబాద్ లో నిర్మించిన రోడ్లు సీఐఆర్ఎఫ్ నిధులతో నిర్మించినవే. ఒక గ్రామానికి నేరుగా కేంద్రం నిధులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు పంపితే... రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను గ్రామాల అభివ్రుద్ధికి వెచ్చించాల్సి ఉంటుందని,<br />భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తా. అభివ్రుద్ది చేస్తా. అయినా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నా లక్ష్యం గ్రామాలను అభివ్రుద్ధి చేయడమే. ఎందుకంటే గ్రామాల అభివ్రుద్ధితోనే రాష్ట్ర అభివ్రుద్ధి సాధ్యం. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా.  ఈ గ్రామాన్ని ఇతర గ్రామాలు స్పూర్తిగా తీసుకుని అభివ్రుద్ధి జరిగేలా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతున్నా అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/union-minister-bandi-sanjay-kept-his-word/article-3160</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/union-minister-bandi-sanjay-kept-his-word/article-3160</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:21:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg"                         length="131820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేడే స్వామివారి కల్యాణ మహోత్సవం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.05 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : కారేపల్లి గ్రామంలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరపబడుననీ ఆలయ ఈవో కే.వేణుగోపాలచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ... నేడు సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు సుప్రభాత సేవ,పంచామృతాలతో అభిషేకము, స్వామివారి అలంకరణ,స్వామి వారి సర్వదర్శనము,తీర్థ ప్రసాదాలు,అనంతరం తొమ్మిది గంటల 45 నిమిషాలకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుందన్నారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం తదుపరి సాయంత్రం గ్రామ పురవీదుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/today-is-swamis-welfare-mahotsavam/article-3159"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.05 PM" width="1350" height="1600"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : కారేపల్లి గ్రామంలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరపబడుననీ ఆలయ ఈవో కే.వేణుగోపాలచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ... నేడు సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు సుప్రభాత సేవ,పంచామృతాలతో అభిషేకము, స్వామివారి అలంకరణ,స్వామి వారి సర్వదర్శనము,తీర్థ ప్రసాదాలు,అనంతరం తొమ్మిది గంటల 45 నిమిషాలకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుందన్నారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం తదుపరి సాయంత్రం గ్రామ పురవీదుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/today-is-swamis-welfare-mahotsavam/article-3159</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/today-is-swamis-welfare-mahotsavam/article-3159</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:19:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg"                         length="335493"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి      -- కొండమడుగు నర్సింహ, గద్దె నర్సింహ లు పిలుపు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.00 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భువనగిరి :    అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సిపిఎం సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు.  ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింహ లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ సంగు రవీందర్ చిన్ననాటి నుండే ఎర్ర జెండా నాయకత్వంలో విద్యార్థులు, యువజనలు, రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలక పాత్ర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/fight-against-the-policies-of-central-state-governments-inspired-by/article-3158"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.00 PM" width="1453" height="1200"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భువనగిరి :    అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సిపిఎం సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు.  ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింహ లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ సంగు రవీందర్ చిన్ననాటి నుండే ఎర్ర జెండా నాయకత్వంలో విద్యార్థులు, యువజనలు, రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలకు వ్యవసాయ కూలీలకు కీలకంగా ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంను కూడా మార్చి కూలీల పొట్ట కొడుతున్నారని అన్నారు. మరోపక్క రైతులకు, పేదలకు ఉపయోగపడుతున్న విద్యుత్ సబ్సిడీని ఎత్తివేయడానికి విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారని, రైతాంగానికి నష్టం చేసే విధంగా విత్తన చట్టాన్ని తెచ్చారని ఈ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు అనేకం ఇచ్చి వాటిని అవలు మాత్రం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు, ఇండ్లు నిర్మాణం చేసుకుంటే వాటికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వవలసిందిపోయి ఆ భూములను ఆక్రమించుకొని డబ్బులు దండుకోవడానికి పేదల ఇండ్లను కూలగోడుతున్నారని పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, గంధమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, భువనగిరి మండల పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కొండమడుగు నాగమణి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్, వల్దాసు అంజయ్య, నాయకులు కొలుపుల వివేకనంద, ఎండి. సలీం, మధ్యబోయిన సుందర్, ఎం.శంకర్ తదితరులు పాల్గొన్నారు.<br />               ఇట్లు <br />        మాయ కృష్ణ <br />సిపిఎం పట్టణ కార్యదర్శి <br />           భువనగిరి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/fight-against-the-policies-of-central-state-governments-inspired-by/article-3158</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/fight-against-the-policies-of-central-state-governments-inspired-by/article-3158</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:17:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg"                         length="247180"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏం,ఆర్పిఎస్,అమరవీరులకు, ఘనంగా నివాళులర్పించిన నాయకులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.01.14-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.01.14 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">గంభీరావుపేట  : గంభీరావుపేట మండల కేంద్రం లో ఆదివారం రోజున ఎం.ఆర్పి.ఎస్ మండలఅధ్యక్షులు, బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలోఎస్సి,వర్గీకరణ, ఉద్యమంలో అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈరిగి పరిష రాములు, శంకర్, తో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు<br />పాల్గొన్నరు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/leaders-paid-tribute-to-nrps-martyrs/article-3157"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.01.14-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.01.14-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.01.14 PM" width="1600" height="1200"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">గంభీరావుపేట  : గంభీరావుపేట మండల కేంద్రం లో ఆదివారం రోజున ఎం.ఆర్పి.ఎస్ మండలఅధ్యక్షులు, బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలోఎస్సి,వర్గీకరణ, ఉద్యమంలో అసువులు బాసిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈరిగి పరిష రాములు, శంకర్, తో పాటు పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు<br />పాల్గొన్నరు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/leaders-paid-tribute-to-nrps-martyrs/article-3157</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/leaders-paid-tribute-to-nrps-martyrs/article-3157</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:06:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.01.14-pm.jpeg"                         length="296749"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హులైన ప్రతి ఒక్కరికి  ఇందిరమ్మ ఇళ్లు.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.34.42 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు  : ఆదివారం :ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ లో మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., తో కలిసి ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, ఏటూరు నాగారం మండలనికి చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి  సీతక్క మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని పేదవాడి కలను సకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంజూరు చేసిన ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు.  కొండాయి గ్రామంలో పార్టీలకు అతీతంగా 90 మందికి ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, 16 కోట్ల రూపాయల నిధులతో పటిష్టంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహిళా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/indiramma-houses-for-everyone-who-deserves-it/article-3156"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.34.42 PM" width="1600" height="1600"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు  : ఆదివారం :ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ లో మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., తో కలిసి ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, ఏటూరు నాగారం మండలనికి చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి  సీతక్క మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని పేదవాడి కలను సకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంజూరు చేసిన ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు.  కొండాయి గ్రామంలో పార్టీలకు అతీతంగా 90 మందికి ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, 16 కోట్ల రూపాయల నిధులతో పటిష్టంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహిళా సంఘం లో సభ్యురాలుగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే  లక్ష రూపాయల రుణాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. కొండాయి గ్రామం జంపన్న వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరు అయిన ఇండ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు.   ఏటూరు నాగారం మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ తో కలిసి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/indiramma-houses-for-everyone-who-deserves-it/article-3156</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/indiramma-houses-for-everyone-who-deserves-it/article-3156</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:43:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg"                         length="317529"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మార్చి 2వ తేదీన వికారాబాద్ కు సిఎం రాక</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.36.29 PM" width="1166" height="545" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వికారాబాద్  : ఏఐసీసీ శిక్షణ తగరతులు అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటుచేసి నందున ముగింపు కార్యక్రమానికి రానున్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. హెలిప్యాడ్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లు సుధీర్, రాజేశ్వరి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ  వింగ్ ఎస్పీ లు , డిఎస్పి, తో కలిసి ఎస్ ఏ పీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ అదనపు కలెక్టర్ రాజేశ్వరిఆర్డిఓ వాసు చంద్ర,  మున్సిపల్ కమిషనర్ విక్రం నరసింహారెడ్డి,  వికారాబాద్ ఎమ్మార్వో లక్ష్మీనారాయణ,  ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/cms-arrival-at-vikarabad-on-2nd-march/article-3155"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.36.29 PM" width="1166" height="545"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వికారాబాద్  : ఏఐసీసీ శిక్షణ తగరతులు అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటుచేసి నందున ముగింపు కార్యక్రమానికి రానున్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. హెలిప్యాడ్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లు సుధీర్, రాజేశ్వరి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ  వింగ్ ఎస్పీ లు , డిఎస్పి, తో కలిసి ఎస్ ఏ పీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ అదనపు కలెక్టర్ రాజేశ్వరిఆర్డిఓ వాసు చంద్ర,  మున్సిపల్ కమిషనర్ విక్రం నరసింహారెడ్డి,  వికారాబాద్ ఎమ్మార్వో లక్ష్మీనారాయణ,  ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/cms-arrival-at-vikarabad-on-2nd-march/article-3155</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/cms-arrival-at-vikarabad-on-2nd-march/article-3155</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:41:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg"                         length="101721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి పునర్జన్మ.  తల్లి, బిడ్డల, ప్రాణాలని సురక్షితంగా కాపాడిన  మలక్ పేట్ యశోద డాక్టర్ల బృందం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.32.36 PM" width="1200" height="902" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కరీంనగర్  :   జన్యుపరమైన గుండె జబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు హైదరాబాద్‌ మలక్‌ పేట్ లోని యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా జన్యుపరమైన సమస్యలతో ఉన్న మహిళలకు పురుడు పోశారు. కరీంనగర్ ఆనుహతి బ్యాంకేట్ హాల్ లో శనివారం మలక్ పేట్ యశోదా డాక్టర్ల బృందంతో శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సత్యప్రియ సాహూ,గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాన్షి , మలక్ పేట్ యశోద బ్రాంచ్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు...కరీంనగర్‌కు చెందిన 21 ఏళ్ల గర్భిణి తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్), రైట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.గతంలో ఆమెకు వీఎస్‌డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉండటంతో, గర్భధారణ సమయంలో కుడి గుండె వైఫల్యం చెంది ప్రాణాపాయం కలిగే ముప్పు పొంచిఉందన్నారు.తమ <br />  వైద్య నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి, 29 వారాల సమయంలోనే<br />శిశువు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/a-team-of-doctors-at-malak-pet-yashoda-safely-saved/article-3154"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.32.36 PM" width="1600" height="902"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కరీంనగర్  :   జన్యుపరమైన గుండె జబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు హైదరాబాద్‌ మలక్‌ పేట్ లోని యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా జన్యుపరమైన సమస్యలతో ఉన్న మహిళలకు పురుడు పోశారు. కరీంనగర్ ఆనుహతి బ్యాంకేట్ హాల్ లో శనివారం మలక్ పేట్ యశోదా డాక్టర్ల బృందంతో శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సత్యప్రియ సాహూ,గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాన్షి , మలక్ పేట్ యశోద బ్రాంచ్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు...కరీంనగర్‌కు చెందిన 21 ఏళ్ల గర్భిణి తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్), రైట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.గతంలో ఆమెకు వీఎస్‌డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉండటంతో, గర్భధారణ సమయంలో కుడి గుండె వైఫల్యం చెంది ప్రాణాపాయం కలిగే ముప్పు పొంచిఉందన్నారు.తమ <br /> వైద్య నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి, 29 వారాల సమయంలోనే అత్యవసర సిజేరియన్ (ఎల్‌ఎస్‌సీఎస్) నిర్వహించినట్లు పేర్కొన్నారు.కేవలం 1.1 కిలోల బరువుతో జన్మించిన ఆడ శిశువుకు శ్వాసకోశ ఇబ్బందులు (ఆర్డీఎస్), సెప్సిస్ వంటి సమస్యలు తలెత్తాయి. వెంటనే చిన్నారిని అధునాతన ఎన్‌ఐసీయూలో ఉంచి 'ఇన్సూర్' పద్ధతిలో చికిత్స అందించామన్నారు.<br />శిశువు గుండెలో ఉన్న రంధ్రాన్ని (పీడీఏ) డివైస్ క్లోజర్ ద్వారా విజయవంతంగా మూసివేసినట్ లుతెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. తీవ్రమైన గుండె జబ్బు ఉన్న మహిళల్లో ప్రసవం అత్యంత క్లిష్టమైనదని, మల్టీడిసిప్లినరీ వైద్య బృంద సమన్వయంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హై-రిస్క్ కేసులను ఎదుర్కోవడంలో యశోద ఆసుపత్రిలోని అత్యాధునిక వసతులు కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఈ కేసు మలక్ పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్‌లో హై-రిస్క్ కార్డియాక్ గర్భధారణలు మరియు అత్యంత ముందస్తు శిశువుల అత్యవసర పరిస్థితులను సమగ్ర వైద్య నైపుణ్యంతో నిర్వహించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సమయానికి రిస్క్ అంచనా, శాస్త్రీయ శస్త్ర ప్రణాళిక, సమగ్ర కార్డియాక్ పర్యవేక్షణ మరియు అధునాతన మద్దతు తల్లి మరియు శిశువు రక్షణలో కీలక పాత్ర పోషించాయని యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్, హైదరాబాద్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. యశోదా హాస్పిటల్స్ అన్ని శాఖల్లో హై-రిస్క్ ప్రసూతి, కార్డియాలజీ, సేవలు అందుబాటులో ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన కేసులను సమగ్ర వైద్య సేవలతో విజయవంతంగా నిర్వహించే పూర్తి సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశం లో యూనిట్ హెడ్ కె. శ్రీనివాస రెడ్డి, ఏవీపీ శ్రీనివాస్ చిదుర తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/a-team-of-doctors-at-malak-pet-yashoda-safely-saved/article-3154</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/a-team-of-doctors-at-malak-pet-yashoda-safely-saved/article-3154</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:39:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg"                         length="191804"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంద్రవెల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మారణం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.25.52 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల వివరాల ప్రకారం దనోర గ్రామ సమీపంలో బైక్ పై అతివేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఒక్కసారిగా బిజీ అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాద తీవ్రతకు వారిద్దరికీ తీవ్ర గాయలై స్పాట్లోనే మృతి చెందారు. మృత్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/two-killed-in-fatal-road-accident-in-indravelli/article-3153"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.25.52 PM" width="1204" height="1600"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల వివరాల ప్రకారం దనోర గ్రామ సమీపంలో బైక్ పై అతివేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఒక్కసారిగా బిజీ అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాద తీవ్రతకు వారిద్దరికీ తీవ్ర గాయలై స్పాట్లోనే మృతి చెందారు. మృత్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/two-killed-in-fatal-road-accident-in-indravelli/article-3153</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/two-killed-in-fatal-road-accident-in-indravelli/article-3153</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:29:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg"                         length="521616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతి కోసం ప్రాణాలు అర్పించిన దండోరా బిడ్డలు ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం...  ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ రోజు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.21.33 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి  : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డలను స్మరించుకుని ఆదివారం 'మాదిగ అమరవీరుల సంస్మరణ రోజుని' పురస్కరించుకుని ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.....<br />జాతి కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అమర వీరులైన నాయకులకు  వారి ఆశయమైన ఎస్సీ వర్గీకరణను సాధించుకొని నేడు ఫలితాలను జాతి పొందుతున్న ఈ సందర్భంలో మాదిగ అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను, వారి పోరాట స్మృతులను గురించి రాబోయే తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/dandora-children-who-sacrificed-their-lives-for-the-nation-mmps/article-3152"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.21.33 PM" width="1600" height="720"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి  : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డలను స్మరించుకుని ఆదివారం 'మాదిగ అమరవీరుల సంస్మరణ రోజుని' పురస్కరించుకుని ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.....<br />జాతి కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అమర వీరులైన నాయకులకు  వారి ఆశయమైన ఎస్సీ వర్గీకరణను సాధించుకొని నేడు ఫలితాలను జాతి పొందుతున్న ఈ సందర్భంలో మాదిగ అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను, వారి పోరాట స్మృతులను గురించి రాబోయే తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు పరికి కొర్నేల్,  మాజీ ఎంపీటీసీ జన్ను జయరావు, ఎమ్మార్పిఎస్ మండల నాయకులు కనుకం నవీన్, పొడేటి కిషోర్, గూడెపు భాస్కర్, కనకం శ్రీకాంత్, పొడేటి పవన్, బీసీ నాయకులు బత్తిని మల్లయ్య, సామల దేవేందర్, తంగెళ్ల వేణు, పున్నం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/dandora-children-who-sacrificed-their-lives-for-the-nation-mmps/article-3152</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/dandora-children-who-sacrificed-their-lives-for-the-nation-mmps/article-3152</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:26:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg"                         length="134821"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మార్చి 3న కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత.......  చంద్రగ్రహణం దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు ​</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.16.22 PM" width="1080" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మల్యాల :  మల్యాల మండలం కొండగట్టు మంగళవారం మార్చి 3, 2026 నాడు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వారాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ​భక్తుల సౌకర్యార్థం మరియు గ్రహణ నియమాల దృష్ట్యా ఆలయ సమయాల్లో చేసిన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి: ​ఆలయ మూసివేత: మార్చి 3, 2026 (మంగళవారం) ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది. ​సేవల రద్దు: ఆ రోజు ఉదయం 7:00 గంటల నుండి ప్రారంభం కావాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలు  రద్దు చేయబడ్డాయి. ​ గ్రహణం విడిచిన అనంతరం, మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. ​ బుధవారం, మార్చి 4, 2026 ఉదయం నుండి భక్తులకు యథావిధిగా స్వామి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/closure-of-kondagattu-anjanna-temple-on-march-3-changes-in/article-3151"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.16.22 PM" width="1080" height="720"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మల్యాల :  మల్యాల మండలం కొండగట్టు మంగళవారం మార్చి 3, 2026 నాడు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వారాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ​భక్తుల సౌకర్యార్థం మరియు గ్రహణ నియమాల దృష్ట్యా ఆలయ సమయాల్లో చేసిన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి: ​ఆలయ మూసివేత: మార్చి 3, 2026 (మంగళవారం) ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది. ​సేవల రద్దు: ఆ రోజు ఉదయం 7:00 గంటల నుండి ప్రారంభం కావాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలు  రద్దు చేయబడ్డాయి. ​ గ్రహణం విడిచిన అనంతరం, మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. ​ బుధవారం, మార్చి 4, 2026 ఉదయం నుండి భక్తులకు యథావిధిగా స్వామి వారి సర్వదర్శనం మరియు నిత్య సేవలు అందుబాటులో ఉంటాయి. ​భక్తులు ఈ మార్పును గమనించి, ఆలయ అధికారులకు సహకరించవలసిందిగా కోరడమైనది. ​ముఖ్య గమనిక: గ్రహణ కాలంలో భక్తులెవరూ ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబడరు. దర్శనం కోసం వచ్చే వారు బుధవారం ఉదయం నుండి రావలసిందిగా విజ్ఞప్తి.<br />​</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/closure-of-kondagattu-anjanna-temple-on-march-3-changes-in/article-3151</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/closure-of-kondagattu-anjanna-temple-on-march-3-changes-in/article-3151</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:23:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg"                         length="96739"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోటంచ శ్రీ  లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న బిజెపి జిల్లా నాయకులు     </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.14.58 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భూపాలపల్లి :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి  సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు  ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి పార్లమెంటరీ కో కన్వీనర్ లింగపల్లి ప్రసారావు  జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల  రాజు మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి    శివకృష్ణ  బీజేవైఎం జిల్లా నాయకులు   కుమారస్వామి మరియు తదితరులు ఉన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.14.58 PM" width="1280" height="960"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భూపాలపల్లి :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి  సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు  ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి పార్లమెంటరీ కో కన్వీనర్ లింగపల్లి ప్రసారావు  జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల  రాజు మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి    శివకృష్ణ  బీజేవైఎం జిల్లా నాయకులు   కుమారస్వామి మరియు తదితరులు ఉన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:20:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg"                         length="256601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏజెన్సీ ప్రాంతానికి ఆరోగ్య వరం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.54.59 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.10.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ఘనంగా శంకుస్థాపన చేశారు.<br />ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు (TGMSIDC) ద్వారా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించి, ప్రభుత్వం తరపున ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల నిరుపేద రోగులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/a-boon-of-health-to-the-agency-area/article-3149"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.54.59 PM" width="1599" height="899"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.10.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ఘనంగా శంకుస్థాపన చేశారు.<br />ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు (TGMSIDC) ద్వారా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించి, ప్రభుత్వం తరపున ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల నిరుపేద రోగులకు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.<br />జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయబడిందని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ భవనం పూర్తయితే గిరిజనులు మరియు స్థానిక ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఓ రవి బాబు, స్థానిక సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.54.59 PM(1)" width="1599" height="899"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/a-boon-of-health-to-the-agency-area/article-3149</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/a-boon-of-health-to-the-agency-area/article-3149</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:01:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg"                         length="190645"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుద్యోగాన్ని రూపుమాపటంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.43.45 PM" width="1045" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : నిరుద్యోగాన్ని రూపుమాపటంలో చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సహయ కార్యదర్శి యుగంధర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో యుగంధర్ మాట్లాడారు. మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి కొత్త ఉద్యోగ ప్రకటనలు తక్కువగా రావడం, ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఈ రెండు కలసి ఒక కుంభమేళం లాగా నిరుద్యోగాన్ని పెంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరగడం, గ్రూప్ పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి అలస్యం అవుతుండగా, నియామకాల్లో తారతమ్యాలు, కోర్టుల స్టేలు, రాజకీయ ప్రతిస్పందనలు మరింత కల్లోలం సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువత తమ జీవిత భద్రతపై ఆశను కోల్పోతున్నారన్నారు. రాబోయే 10-20ఏళ్లలో మనం తీవ్ర సంక్షోభాన్ని, సామాజిక అసమతుల్యతను ఎదుర్కొవల్సి వస్తుందని. దీనికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/central-and-state-governments-have-failed-to-curb-unemployment/article-3148"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.43.45 PM" width="1045" height="1280"/></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : నిరుద్యోగాన్ని రూపుమాపటంలో చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సహయ కార్యదర్శి యుగంధర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో యుగంధర్ మాట్లాడారు. మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి కొత్త ఉద్యోగ ప్రకటనలు తక్కువగా రావడం, ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఈ రెండు కలసి ఒక కుంభమేళం లాగా నిరుద్యోగాన్ని పెంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరగడం, గ్రూప్ పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి అలస్యం అవుతుండగా, నియామకాల్లో తారతమ్యాలు, కోర్టుల స్టేలు, రాజకీయ ప్రతిస్పందనలు మరింత కల్లోలం సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువత తమ జీవిత భద్రతపై ఆశను కోల్పోతున్నారన్నారు. రాబోయే 10-20ఏళ్లలో మనం తీవ్ర సంక్షోభాన్ని, సామాజిక అసమతుల్యతను ఎదుర్కొవల్సి వస్తుందని. దీనికి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయాలన్న చొరవ పాలకుల నుండి కనిపించడం లేదన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు వేగవంతం చేయాలని, ఖాళీలను నిబంధనలతో నింపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్నారు. నిరుద్యోగ యువతకు నిరంతరం ధైర్యం ఇచ్చేవిధంగా ప్రభుత్వ రంగం ముందుకు రావాలని,. ప్రైవేట్ రంగానికి నిబంధనలు విధించాలని, ఉద్యోగుల తొలగింపుల విషయంలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలన్నారు.. కర్మాగారాలు, సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలి. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఆర్థిక మద్దతు లేదా స్వయం ఉపాధి యోజనాల ద్వారా భరోసా కల్పించాలన్నారు. నవతరానికి సామాజిక భద్రత, పెన్షన్, ఆరోగ్యబీమా, విద్యా సహాయం వంటి రంగాల్లో యువతకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని అన్నారు. ఈ మార్గాల్లో చర్యలు తీసుకోకపోతే రేపటి సమాజం ఘోరసంక్షోభాన్ని ఎదుర్కొవలసి వస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గడిచిన 12ఏండ్ల కాలంలో బడా కార్పొరేట్ లకు 15లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను అక్రమంగా దోచి పెట్టిన నీచ చరిత్రను మూటగట్టుకున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో బడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం కు 37శాతం పన్ను కడితే, ఈ బీజేపీ హయాంలో దానిని 16శాతానికి తగ్గించారని, దీని కారణంగా దేశ సంపదకు 9లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు.బడా కుబేరులకు యథేచ్ఛగా రాయితీలు ప్రకటించి, సామాన్యుల జీవన పరిస్థితులను దేశ వ్యాప్తంగా దుర్భర స్థితికి మార్చిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని వారు దుయ్యబట్టారు.</p>
<p style="text-align:justify;">       అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం  ఎదురుచూస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇప్పటికీ సంపూర్ణ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం తీవ్ర అన్యాయం అని, ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటి భర్తీకి సంబంధించి స్పష్టమైన కాలపట్టిక ఇవ్వకపోవడం వల్ల యువతలో అయోమయం,ఆందోళన పెరుగుతోందని,ఇది కేవలం పరిపాలనా వైఫల్యం అని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని,రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/central-and-state-governments-have-failed-to-curb-unemployment/article-3148</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/central-and-state-governments-have-failed-to-curb-unemployment/article-3148</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg"                         length="190123"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        