<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/rss</link>
                <description>RSS Feed of Vision Andhra</description>
                
                            <item>
                <title>అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి లోని బీ వన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్,మందమర్రి,క్యాతనపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు రాజలింగు,మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సి.ఎస్.ఆర్, డి.ఎం.ఎఫ్.టి. నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నీటి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-4088"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010851520.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి లోని బీ వన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్,మందమర్రి,క్యాతనపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు రాజలింగు,మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సి.ఎస్.ఆర్, డి.ఎం.ఎఫ్.టి. నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నీటి ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్మాణ పనులు చేపడుతున్నామని,ప్రతి ఇంటికీ సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మందమర్రి ప్రాంతంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 95 శాతం చెల్లింపులు చేయడం జరిగిందని,మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు రాత్రి వేళలలో మెరుగైన రవాణా,భద్రతా సౌకర్యాలు కల్పించే విధంగా లైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధి నిధులతో మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సి.సి రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ,నీటి ట్యాంకులు,విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక వసతుల పనులను చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్,రెవెన్యూ, నీటిపారుదల,పంచాయతీరాజ్, విద్యుత్,మిషన్ భగీరథ,గ్రామీణ నీటి సరఫరా,గృహ నిర్మాణ శాఖల అధికారులతో ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుత్తేదారులకు కేటాయించిన పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-4088</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-4088</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:44:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010851520.jpg"                         length="711394"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li>ఈ నెల 15లోపు ఈ-కేవైసీ పూర్తి చేయించాలి</li>
<li>రేషన్ డీలర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/the-ration-quota-of-three-months-should-be-distributed-smoothly/article-4087"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0592.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">నిజామాబాద్, :ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపుల) ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతోందని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. చౌక ధరల దుకాణ డీలర్లు మూడు మసాల కోటాను దిగుమతి చేసుకుని వినియోగదారులకు సకాలంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  మంగళవారం ఆయా మండలాల రేషన్ డీలర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ, ఈ నెల (ఆగస్టు) 31వ తేదీ లోపు రేషన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. బియ్యం పంపిణీలో అవకతవకలు, అలసత్వానికి తావిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వానాకాలం సీజన్‌లో సంభవించే వర్షాలు, వరదలు, నిల్వ సమస్యలు తదితర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. డీలర్లు సమయపాలన పాటిస్తూ, నిర్ణీత గడువు లోపు పంపిణీని పూర్తి చేయాలని, స్టాక్ బోర్డు తప్పక ప్రదర్శించాలని, బియ్యం తూకంలో తేడా ఉండకూడదని సూచించారు. వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అనుచితంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.  స్టాక్ నిల్వలు, వాటి వివరాలతో కూడిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.    రేషన్  దుకాణాలకు సకాలంలో బియ్యం నిల్వలు చేరుకునేలా, కార్డు హోల్డర్లకు వారి కోటా మేరకు ఏకకాలంలో మూడు నెలల పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరుకులు సక్రమంగా తరలించేలా, బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ-పాస్ యంత్రాలలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు.  కాగా, రేషన్ కోటా కలిగి  ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేసుకునేలా రేషన్ డీలర్లు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. జూలై 31 నాటితో పూర్తయిన గడువును ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించిందని అన్నారు. ఈ వెసులుబాటును వినియోగించుకుని రేషన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ e- చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.  గడువు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కోటా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ప్రతి సభ్యుడు ఆగస్టు 15వ తేదీ లోపే తప్పక ఈ-కేవైసీ చేసుకునేలా, తద్వారా అర్హులైన వారు రేషన్ కోటా కోల్పోకుండా రేషన్ డీలర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, డీ.టీ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. </div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/the-ration-quota-of-three-months-should-be-distributed-smoothly/article-4087</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/the-ration-quota-of-three-months-should-be-distributed-smoothly/article-4087</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:42:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0592.jpg"                         length="345109"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం. </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను కూడా బోధించాలని సూచించారు. సమాజానికి బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యాసంస్థ కృషి చేయాలని, విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేష్ గౌడ్, సలహాదారు సోహెల్ ఉమ్రిలను శుభ ప్రద్ పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0063.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను కూడా బోధించాలని సూచించారు. సమాజానికి బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యాసంస్థ కృషి చేయాలని, విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేష్ గౌడ్, సలహాదారు సోహెల్ ఉమ్రిలను శుభ ప్రద్ పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్ సభ్యులు భాను, మహేష్, శేఖర్, సాయి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:39:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0063.jpg"                         length="311085"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li> ఆసుపత్రుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి</li>
<li>మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి</li>
</ul>
</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్ లోని మంత్రి రాజనర్సింహ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంజీఎం, స్టేషన్ ఘన్‌పూర్ లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు, వైద్య సేవల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని 31డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి ప్రారంభం నాటికే నిర్వహణకు అవసరమైన వైద్య, పారా మెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలతో పాటు ఇతర సదుపాయాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల, చిల్పూర్ మండల కేంద్రం, రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డయాలసిస్ సేవలను వెంటనే అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, కెఆర్ నాగరాజు, వైద్యరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, వైద్యరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/the-aim-of-the-government-is-to-provide-quality-medical/article-4085</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/the-aim-of-the-government-is-to-provide-quality-medical/article-4085</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:37:14 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో మంగళవారం హరితహారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ రాజశేఖర్, ఎంపీఓ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగారం, ఉప సర్పంచ్ నార్సింగి మొగులయ్య, వార్డు సభ్యులు తుంగె శ్రీశైలం, శ్రీనివాస్, మన్నె మొగులయ్య, మాజీ ఎంపీటీసీ పండరి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/haritaharam-vana-mahotsava-was-grandly-organized-in-chakriyal/article-4084"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1001166251.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో మంగళవారం హరితహారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ రాజశేఖర్, ఎంపీఓ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగారం, ఉప సర్పంచ్ నార్సింగి మొగులయ్య, వార్డు సభ్యులు తుంగె శ్రీశైలం, శ్రీనివాస్, మన్నె మొగులయ్య, మాజీ ఎంపీటీసీ పండరి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/haritaharam-vana-mahotsava-was-grandly-organized-in-chakriyal/article-4084</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/haritaharam-vana-mahotsava-was-grandly-organized-in-chakriyal/article-4084</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:34:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1001166251.jpg"                         length="241086"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .</title>
                                    <description><![CDATA[<div>తాండూర్‌లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమీక్ష.. 71శాతం డిజిటలైజేషన్ పూర్తి.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0061.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) ఎకరాల్లో భూములు కొని.. బకరాలకు గజాల్లో అమ్మడం ఆపేసి ఎస్ ఐ ఆర్ పై దృష్టి పెట్టండి అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తాండూర్ ఎమ్మెల్యేకు బహిరంగంగా సూచించాల్సిన పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో శ్రీశైల్ రెడ్డి పంజుగుల అధ్యక్షతన ఎస్ఐ ర్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు ఎస్ ఐ ఆర్ పై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఆర్డీవో లెక్కల ప్రకారం నియోజకవర్గంలో దాదాపు 71 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాండూర్ పట్టణంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓట్ల పరిశీలన ఎక్కువగా ఉండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందని శ్రీశైల్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఆరు రోజుల గడువులో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసంతో బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. పార్టీ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలన్న కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫామ్‌లు తిరిగి ఇవ్వని వారు వెంటనే అందజేయాలని తాండూర్ ప్రజలను కోరారు. తాండూర్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు అక్కడి ఓటును రద్దు చేయించుకుని తాండూర్‌లోనే ఓటు పొందాలని సూచించారు. మిగిలిన గడువును సీరియస్‌గా తీసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు శ్రీశైల్ రెడ్డిపంజుగుల పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:32:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0061.jpg"                         length="164929"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) స్టేట్ యూత్ ప్రెసిడెంట్  కంచర్ల శివా రెడ్డి.</li>
<li>తాండూరు లొ ఘనంగా టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0048.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">తాండూరు,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) స్టేట్ యూత్ ప్రెసిడెంట్  కంచర్ల శివా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కోలా శ్రీనివాస్, జుక్కల్ ఇంచార్జ్ రాజశేఖర్, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వీరమణి లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టిఆర్ఎస్ జండా పండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరా చౌక్ లోని బసవేశ్వర, జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం లో మొదటి జెండాను ఎగరవేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన గల్లి గల్లి లో జెండా ఎగురవేసి టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తలను తయారు చేసుకోబోతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈనెల 6న హైదరాబాదులో సామాజిక తెలంగాణ న్యాయ సభను నిర్వహించ నున్నామన్నారు. పదివేల మందితో ఈ సభ జరగబోతుందన్నారు. తాండూరు నియోజకవర్గం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చే దిశగా కవితక్క చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది అన్నారు. రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించి విజయం సాధించిన ఘనత కవితక్కదన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దీపక్ రెడ్డి, శ్రీనివాస్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:30:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0048.jpg"                         length="239165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : అబ్దుల్ మాజిద్ 63 వ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని 40 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ మంగళవారం పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ సయ్యద్ అఫ్జల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. అబ్దుల్ మాజిద్ జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు సయ్యద్ అఫ్జల్ (లాడెన్).</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/distribution-of-steel-water-bottles-to-students/article-4081"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010851356.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : అబ్దుల్ మాజిద్ 63 వ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని 40 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ మంగళవారం పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ సయ్యద్ అఫ్జల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. అబ్దుల్ మాజిద్ జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు సయ్యద్ అఫ్జల్ (లాడెన్).</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/distribution-of-steel-water-bottles-to-students/article-4081</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/distribution-of-steel-water-bottles-to-students/article-4081</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:27:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010851356.jpg"                         length="213911"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బస్ స్టాండ్ ను ఆధునికీకరించండి</title>
                                    <description><![CDATA[<div> </div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/modernize-the-bus-stand/article-4079"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0583.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నిజామాబాద్ : నిజామాబాద్ బస్ స్టాండ్ ఆధునికీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. హైదరాబాదులోని సెక్రటేరియట్ లో మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నూతన బస్ స్టాండ్ స్థలం కేటాయించాలని అనేక సార్లు మంత్రులను కలిసినట్లు గుర్తుచేశారు. అప్పటి వరకు ప్రస్తుత బస్ స్టాండ్ ను సౌకర్యాలను మెరుగుపర్చా లన్నారు. ప్రయాణికుల కోసం విశాలమైన వేచియుండే హాలు ఏర్పాటు చేయాలని, బస్సుల రాకపోకల సమాచారాన్ని అందించే డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సీసీ కెమెరాలను,తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/modernize-the-bus-stand/article-4079</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/modernize-the-bus-stand/article-4079</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:16:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0583.jpg"                         length="181224"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ కేసులకు భయపడేది లేదు’  డాక్టర్ రాజా రమేష్</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : కాంగ్రెస్ ప్రభుత్వం,పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ అన్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు తనకు మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిం చకుండానే తనతో పాటు ఐదుగురు సాక్షులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. మంగళవారం స్థానిక సూపర్ బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా రమేష్ మాట్లాడారు. చైర్ పర్సన్,కౌన్సిలర్లకు కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై త్వరలోనే మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న కమిషనర్ ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కంభగోని సుదర్శన్ గౌడ్,రామిడి కుమార్,గడ్డం రాజు,బొమ్మ భూమయ్య గౌడ్, ఆర్నె సతీష్,కొండ కుమార్,సతీష్,చంద్ర కిరణ్,లక్ష్మీ కాంత్,మహేష్,రమేష్ రెడ్డి పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/there-is-no-fear-of-illegal-cases-dr-raja-ramesh/article-4078"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010851136.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : కాంగ్రెస్ ప్రభుత్వం,పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ అన్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు తనకు మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిం చకుండానే తనతో పాటు ఐదుగురు సాక్షులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. మంగళవారం స్థానిక సూపర్ బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా రమేష్ మాట్లాడారు. చైర్ పర్సన్,కౌన్సిలర్లకు కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై త్వరలోనే మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న కమిషనర్ ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కంభగోని సుదర్శన్ గౌడ్,రామిడి కుమార్,గడ్డం రాజు,బొమ్మ భూమయ్య గౌడ్, ఆర్నె సతీష్,కొండ కుమార్,సతీష్,చంద్ర కిరణ్,లక్ష్మీ కాంత్,మహేష్,రమేష్ రెడ్డి పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/there-is-no-fear-of-illegal-cases-dr-raja-ramesh/article-4078</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/there-is-no-fear-of-illegal-cases-dr-raja-ramesh/article-4078</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:14:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010851136.jpg"                         length="104151"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​మల్యాల బిసి హాస్టల్ విద్యార్థుల మృతిపై బిఎస్పి దిగ్భ్రాంతి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">​మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల బిసి హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన హాస్టల్‌ను సందర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా చిర్ర శంకర్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు బిఎస్పి తరఫున సానుభూతి తెలిపారు. ​​చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ​కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ​5 ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ​ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు తాళ్ల తిరుపతి, మునుగురి అజయ్, ముప్పారపు రవీందర్, జాలిగాపు చందు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/bsp-shocked-by-the-death-of-mallyas-bc-hostel-students/article-4077"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1003301327.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">​మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల బిసి హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన హాస్టల్‌ను సందర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా చిర్ర శంకర్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు బిఎస్పి తరఫున సానుభూతి తెలిపారు. ​​చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ​కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ​5 ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ​ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు తాళ్ల తిరుపతి, మునుగురి అజయ్, ముప్పారపు రవీందర్, జాలిగాపు చందు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/bsp-shocked-by-the-death-of-mallyas-bc-hostel-students/article-4077</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/bsp-shocked-by-the-death-of-mallyas-bc-hostel-students/article-4077</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:06:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1003301327.jpg"                         length="170079"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్లాట్ ఫామ్ లపై విద్యుత్ దీపాల ఏర్పాటు.</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల ఇచ్చిన విద్యుత్ దీపాల ఏర్పాటు వినతిపై బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ స్పందించారు. రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ అందించిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని రెండు ప్లాట్ ఫామ్ లపై సోమవారం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే స్పందించిన సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్, అలాగే వార్తను ప్రచురించిన ‘విజన్ ఆంధ్ర’ పత్రికకు అనుమాస శ్రీనివాస్ (జీన్స్) కృతజ్ఞతలు తెలిపారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/installation-of-electric-lights-on-platforms/article-4076"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010846990.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల ఇచ్చిన విద్యుత్ దీపాల ఏర్పాటు వినతిపై బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ స్పందించారు. రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ అందించిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని రెండు ప్లాట్ ఫామ్ లపై సోమవారం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే స్పందించిన సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్, అలాగే వార్తను ప్రచురించిన ‘విజన్ ఆంధ్ర’ పత్రికకు అనుమాస శ్రీనివాస్ (జీన్స్) కృతజ్ఞతలు తెలిపారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/installation-of-electric-lights-on-platforms/article-4076</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/installation-of-electric-lights-on-platforms/article-4076</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:02:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010846990.jpg"                         length="114382"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొమ్మిదిన గాంధారి మైసమ్మ బోనాల జాతర</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఈ నెల తొమ్మిది ఆదివారం బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను కమిటీ సభ్యులు విడుదల చేశారు. గత 25 సంవత్సరాలుగా మైసమ్మ తల్లి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్, పోలీస్,ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఈ సంవత్సరం సైతం అత్యంత వైభవంగా బోనాల జాతర జరుపుతున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాగా జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన కార్యదర్శి టీఎం సత్య నారాయణ, కనకయ్య, మొండి, రాజయ్య, కుమార్, ఓదెలు, తిరుపతి, గట్టయ్య,పూజారి లవ కుమార్ పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/gandhari-maisamma-bonala-fair-on-9th/article-4075"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010847030.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఈ నెల తొమ్మిది ఆదివారం బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను కమిటీ సభ్యులు విడుదల చేశారు. గత 25 సంవత్సరాలుగా మైసమ్మ తల్లి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్, పోలీస్,ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఈ సంవత్సరం సైతం అత్యంత వైభవంగా బోనాల జాతర జరుపుతున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాగా జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన కార్యదర్శి టీఎం సత్య నారాయణ, కనకయ్య, మొండి, రాజయ్య, కుమార్, ఓదెలు, తిరుపతి, గట్టయ్య,పూజారి లవ కుమార్ పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/gandhari-maisamma-bonala-fair-on-9th/article-4075</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/gandhari-maisamma-bonala-fair-on-9th/article-4075</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:52:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010847030.jpg"                         length="134439"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రమాదకరంగా మారిన జాలిగామ బైపాస్ రోడ్డు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ గ్రామానికి వెళ్లే బైపాస్ రోడ్డు తీవ్ర అధ్వానంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై గుంతల కారణంగా తరచూ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలోనే పత్రికల ద్వారా రోడ్డు దుస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి స్పందనా తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి, తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు, జాలిగామ గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/jaligama-bypass-road-which-has-become-dangerous/article-4074"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img_20260804_161345.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ గ్రామానికి వెళ్లే బైపాస్ రోడ్డు తీవ్ర అధ్వానంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై గుంతల కారణంగా తరచూ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలోనే పత్రికల ద్వారా రోడ్డు దుస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి స్పందనా తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి, తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు, జాలిగామ గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/jaligama-bypass-road-which-has-become-dangerous/article-4074</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/jaligama-bypass-road-which-has-become-dangerous/article-4074</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:48:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img_20260804_161345.jpg"                         length="962160"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరంగల్ జిల్లా ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కావ్య</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇతర కేంద్ర పథకాల కింద వరంగల్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉందా? ఉంటే ఏయే ప్రాజెక్టులు మంజూరయ్యాయి? వాటి ద్వారా జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు సుమారు ₹7,843 కోట్ల వ్యయంతో 447 కిలోమీటర్ల మేర మూడు రైల్వే ప్రాజెక్టులు, ₹6,133 కోట్ల వ్యయంతో 185 కిలోమీటర్ల మేర నాలుగు</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-mp-kavya-questioned-the-central-government-on-the-progress/article-4073"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/763878014_4463287037278925_4779505749065204835_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇతర కేంద్ర పథకాల కింద వరంగల్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉందా? ఉంటే ఏయే ప్రాజెక్టులు మంజూరయ్యాయి? వాటి ద్వారా జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు సుమారు ₹7,843 కోట్ల వ్యయంతో 447 కిలోమీటర్ల మేర మూడు రైల్వే ప్రాజెక్టులు, ₹6,133 కోట్ల వ్యయంతో 185 కిలోమీటర్ల మేర నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అలాగే పీఎం మిత్ర పథకం కింద 1,327 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ టెక్స్‌టైల్ పార్క్‌కు సుమారు ₹1,696 కోట్ల వ్యయం కేటాయించినట్లు పేర్కొంది..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ,..</div>
<div>"వరంగల్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికలు, నిధుల కేటాయింపులు, అమలులో ఉన్న ప్రాజెక్టులపై స్పష్టత కోరినట్లు వెల్లడించారు. రైల్వే, జాతీయ రహదారులు, టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి" అని ఎంపీ తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అలాగే, "వరంగల్‌కు మంజూరైన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అని కడియం కావ్య పేర్కొన్నారు..</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-mp-kavya-questioned-the-central-government-on-the-progress/article-4073</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-mp-kavya-questioned-the-central-government-on-the-progress/article-4073</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:46:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/763878014_4463287037278925_4779505749065204835_n.jpeg"                         length="130935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంద సత్యానందంకు విజన్ ఆంధ్ర ఘన నివాళి</title>
                                    <description><![CDATA[<div>జక్కుల నరేందర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు పరామర్శ...</div>
<div>దహన సంస్కారాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం...</div>
<div>బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ...</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/vision-andhra-tribute-to-manda-satyananda/article-4072"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/667812.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">బోనకల్లు  : బోనకల్లు మండలం ఎల్.గోవిందాపురం గ్రామానికి చెందిన విజన్ ఆంధ్ర కుటుంబ సభ్యుడు మంద సత్యానందం సోమవారం రాత్రి బోనకల్ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన విషయం తెలుసుకున్న విజన్ ఆంధ్ర వ్యవస్థాపకులు జక్కుల నరేందర్ ఆంధ్ర–తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా బ్యూరో ఇన్‌చార్జి పర్చగాని రామకృష్ణ మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజన్ ఆంధ్ర కుటుంబం తరఫున మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దహన సంస్కారాల నిర్వహణ కోసం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంద సత్యానందం సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో సంస్థ తరఫున అవకాశం ఉన్న మేరకు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఖమ్మం జిల్లా బ్యూరో ఇన్‌చార్జి పర్చగాని రామకృష్ణ హామీ ఇచ్చారు. విజన్ ఆంధ్ర కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/vision-andhra-tribute-to-manda-satyananda/article-4072</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/vision-andhra-tribute-to-manda-satyananda/article-4072</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:43:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/667812.jpg"                         length="1794658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ భీమా రెన్యువల్ చేయాలి...</title>
                                    <description><![CDATA[<div>మండల కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాటు రాయి వెంకటరావు వినతి.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/congress-should-renew-insurance/article-4071"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/588308.jpg" alt=""></a><br /><div>
<div style="text-align:justify;">ఖమ్మం : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 45 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అమలు చేసిన సభ్యత్వ భీమా పథకాన్ని వెంటనే రెన్యువల్ చేసి, ఇప్పటివరకు పరిహారం అందని బాధిత కుటుంబాలకు భీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నరసింహపురం మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాటు రాయి వెంకటరావు మండల కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వినతిపత్రంలో, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ భీమా ప్రీమియంను పార్టీ తరఫున చెల్లించిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమా పథకాన్ని రెన్యువల్ చేయకపోవడంతో ఇటీవల ప్రమాదాలు, మరణాలకు గురైన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా భీమా పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి బాధాకరమని, కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలవాల్సిన పార్టీ ఈ విషయంలో స్పందించాలని కోరారు. గ్రామస్థాయిలో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. మండల నాయకత్వం ద్వారా రాష్ట్ర నాయకత్వానికి వెంటనే సభ్యత్వ భీమా పథకాన్ని రెన్యువల్ చేయాలని, పరిహారం అందని బాధిత కుటుంబాల జాబితా రూపొందించి వారికి భీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ప్రతి ఏడాది భీమా రెన్యువల్ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా జిల్లా నాయకత్వం, రాష్ట్ర పీసీసీ తక్షణ చర్యలు తీసుకోవాలని నాటు రాయి వెంకటరావు కోరారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/congress-should-renew-insurance/article-4071</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/congress-should-renew-insurance/article-4071</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:32:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/588308.jpg"                         length="44043"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాగర్ కర్నూల్ బస్ డిపో వద్ద బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా  తాడరూ మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేనందున నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది,వర్షాకాలంలో పాఠశాలకు,ఇంటికి వెళుతున్నప్పుడు వర్షం తడిసి అనారోగ్యానికి గురై పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోతున్నారనీ ఈ రోజు బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో వద్ద ఆందోళన చేసి బస్ డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి 30 మంది విద్యార్థులు ఇంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.ఈ రెండు గ్రామాలకు అనుసంధానంగా బస్సు సౌకర్యాలు లేక రెండు సంవత్సరాల నుండి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికైన పై అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బస్ డిపో మేనేజర్ యాదయ్య సానుకూలంగా స్పందించారు. ఈ</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/agitation-under-bsf-at-nagar-kurnool-bus-depot/article-4070"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1003339135.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా  తాడరూ మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేనందున నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది,వర్షాకాలంలో పాఠశాలకు,ఇంటికి వెళుతున్నప్పుడు వర్షం తడిసి అనారోగ్యానికి గురై పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోతున్నారనీ ఈ రోజు బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో వద్ద ఆందోళన చేసి బస్ డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి 30 మంది విద్యార్థులు ఇంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.ఈ రెండు గ్రామాలకు అనుసంధానంగా బస్సు సౌకర్యాలు లేక రెండు సంవత్సరాల నుండి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికైన పై అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బస్ డిపో మేనేజర్ యాదయ్య సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబు,అనంత చారి,ఆంజనేయులు,షరీఫ్,మల్లమ్మ,కృష్ణయ్య,బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/agitation-under-bsf-at-nagar-kurnool-bus-depot/article-4070</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/agitation-under-bsf-at-nagar-kurnool-bus-depot/article-4070</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:27:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1003339135.jpg"                         length="312158"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయండి : కొట్టాల </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>గజ్వేల్/సిద్దిపేట : సామాజిక న్యాయం, బడుగులకు రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన ఈ నెల 6న సరూర్‌నగర్, ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు గజ్వేల్ నుండి 1000 మంది ముఖ్య కార్యకర్తలతో తరలి వెళ్తున్నట్లు హైకోర్టు న్యాయవాది, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఆశించిన సామాజిక న్యాయం జరగలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్గానికి, వెనుక బడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిoచడం ఈ సదస్సు ఏర్పాటు లక్ష్యమని అన్నారు. సంకల్ప సభతో</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/make-telangana-sankalpa-sabha-successful-kottala/article-4069"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0045.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>గజ్వేల్/సిద్దిపేట : సామాజిక న్యాయం, బడుగులకు రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన ఈ నెల 6న సరూర్‌నగర్, ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు గజ్వేల్ నుండి 1000 మంది ముఖ్య కార్యకర్తలతో తరలి వెళ్తున్నట్లు హైకోర్టు న్యాయవాది, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఆశించిన సామాజిక న్యాయం జరగలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్గానికి, వెనుక బడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిoచడం ఈ సదస్సు ఏర్పాటు లక్ష్యమని అన్నారు. సంకల్ప సభతో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ సామాజిక న్యాయం అమలు తదితర ప్రజల అభిప్రాయాన్ని పాలకుల దృష్టికి బలంగా తేనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆకాంక్షించిన సామాజిక తెలంగాణ నిర్మాణమే సభ లక్ష్యమని, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించే దిశగా ఈ సభా వేదిక అడుగులు వేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఎడ్ల నర్సింలు, శ్రీకాంత్, స్వామి, అమర్ సింగ్, చందు, ప్రసాద్, కుమార్, వెంకటేష్, అశోక్, రాజేష్, కిషన్, నవీన్, పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/make-telangana-sankalpa-sabha-successful-kottala/article-4069</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/make-telangana-sankalpa-sabha-successful-kottala/article-4069</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:25:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0045.jpg"                         length="632646"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పురాతన శివాలయాన్ని సందర్శించిన రిటైర్డ్ ఐఏఎస్</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">వరంగల్( నల్లబెల్లి ) :  శనిగరం గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో గల కాకతీయ కాలంలో నిర్మించిన శివాలయాన్ని సందర్శించుటకు రిటైర్డ్ ఐఏఎస్  శరత్ (హర్యానా క్యాడర్) రావడం జరిగింది. వారికి అట్టి శివాలయం ప్రాచుర్యాన్ని  గ్రామ సర్పంచ్  వివరించడం జరిగింది. ఇట్టి ఆలయాన్ని డెవలప్మెంట్ చేయుటకు గతంలో పురావస్తు శాఖ వరంగల్ కి,  మండల ఎమ్మార్వో నల్లబెల్లి కి గ్రామపంచాయతీ ద్వారా లెటర్ రాయడం జరిగింది అని వారికి వివరించడం జరిగింది. అది విన్న తర్వాత ఇంతటి విశిష్టత కలిగిన శివాలయాన్ని, శివాలయం యొక్క మాన్యం భూమిని వెలుగులోకి తీసుకురావడం అనివార్యమని తెలుపుతూ వారు ఇట్టి విషయాన్ని  జిల్లా కలెక్టర్ కి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలపడం జరిగింది వారి సందర్శనార్థం  గ్రామ సర్పంచ్ ఉట్కూరి అశోక్ , పంచాయతీ కార్యదర్శి బి మధు , జిపిఓ పైడయ్య మరియు గొల్లపల్లి కరుణాకర్ తదితరులు  అందుబాటులో ఉండడం జరిగింది. </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/retired-ias-visited-ancient-shiva-temple/article-4068"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1002172036.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">వరంగల్( నల్లబెల్లి ) :  శనిగరం గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో గల కాకతీయ కాలంలో నిర్మించిన శివాలయాన్ని సందర్శించుటకు రిటైర్డ్ ఐఏఎస్  శరత్ (హర్యానా క్యాడర్) రావడం జరిగింది. వారికి అట్టి శివాలయం ప్రాచుర్యాన్ని  గ్రామ సర్పంచ్  వివరించడం జరిగింది. ఇట్టి ఆలయాన్ని డెవలప్మెంట్ చేయుటకు గతంలో పురావస్తు శాఖ వరంగల్ కి,  మండల ఎమ్మార్వో నల్లబెల్లి కి గ్రామపంచాయతీ ద్వారా లెటర్ రాయడం జరిగింది అని వారికి వివరించడం జరిగింది. అది విన్న తర్వాత ఇంతటి విశిష్టత కలిగిన శివాలయాన్ని, శివాలయం యొక్క మాన్యం భూమిని వెలుగులోకి తీసుకురావడం అనివార్యమని తెలుపుతూ వారు ఇట్టి విషయాన్ని  జిల్లా కలెక్టర్ కి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలపడం జరిగింది వారి సందర్శనార్థం  గ్రామ సర్పంచ్ ఉట్కూరి అశోక్ , పంచాయతీ కార్యదర్శి బి మధు , జిపిఓ పైడయ్య మరియు గొల్లపల్లి కరుణాకర్ తదితరులు  అందుబాటులో ఉండడం జరిగింది. </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/retired-ias-visited-ancient-shiva-temple/article-4068</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/retired-ias-visited-ancient-shiva-temple/article-4068</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:22:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1002172036.jpg"                         length="283976"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొండపాకలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కొండపాక/సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తాజా మాజీ జడ్పీటీసీ శ్రీమతి అనంతుల అశ్విని ప్రశాంత్ పాల్గొని, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఉత్సవానికి విచ్చేసిన తాజా మాజీ జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్‌ను ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి, గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులసంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo">  </div>
<div class="adL">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="hp">  </div>
<div class="eqJbab cZD3Qb"></div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/pochamma-bonala-festival-in-kondapaka/article-4067"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260803-wa0056.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కొండపాక/సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తాజా మాజీ జడ్పీటీసీ శ్రీమతి అనంతుల అశ్విని ప్రశాంత్ పాల్గొని, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఉత్సవానికి విచ్చేసిన తాజా మాజీ జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్‌ను ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి, గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులసంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="hp"> </div>
<div class="eqJbab cZD3Qb"></div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/pochamma-bonala-festival-in-kondapaka/article-4067</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/pochamma-bonala-festival-in-kondapaka/article-4067</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 13:14:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260803-wa0056.jpg"                         length="168074"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు</li>
<li>ఎమ్మెల్యే కడియం శ్రీహరి</li>
</ul>
</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/the-municipality-should-be-idealized/article-4066"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260803-wa0483.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీని సమన్వయంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మాజీ ఉప మఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖల ద్వారా సుమారు 60 కోట్ల నిధులను మంజూరు చేసిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందేలా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మొదటి విడత పనులను ఆగస్టు 31లోగా, రెండో విడత పనులను అక్టోబర్ 10లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అన్నారు. మున్సిపాలిటీలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, స్టేడియం, ఓపెన్ జిమ్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, జంతు వధశాల, తదితర అభివృద్ధి పనులను పూర్తిచేయాలని తెలిపారు. పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని చేపట్టాలని అన్నారు. పట్టణాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు ఉద్యానవన శాఖ సమన్వయంతో విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ హైవేపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కల పెంపకం కోసం లేఅవుట్ తయారు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెవిపారు. ఈసమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్‌ కుమార్, ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ రాధా కృష్ణ, తహసీల్దార్ స్వప్న, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/the-municipality-should-be-idealized/article-4066</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/the-municipality-should-be-idealized/article-4066</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 12:58:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260803-wa0483.jpg"                         length="267543"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తాం</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82/article-4065"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1003336097.jpg" alt=""></a><br /><div class="ii gt"><div class="a3s aiL"><div><div><div style="text-align:justify;">నాగర్ కర్నూల్  : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని జాతీయ పర్ మాల మహానాడు అండ్ రాక్స్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టపరమైన మార్పులు జరిగే వరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామని మాల సంఘాల నాయకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పడిందని, అనంతరం దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రభుత్వాలు సమగ్ర దృష్టి సారించాలని కోరారు. దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా వర్గీకరణ అమలవుతోం దని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నాయకులు, రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వాల్లో మంత్రి పదవులు, ఇతర అవకాశాల పంపిణీలో కూడా సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. ప్రజల సంకల్పం ఉంటే చట్టాలను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మార్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై గట్టిగా స్పందించాలని, సమాజ ప్రయోజనాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాల సామాజిక వర్గం శాంతియుత ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాలలను నమ్మించి గొంతు కోసినట్లూ చేస్తుంది ఆయన ఆవేదనకు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తైలి శ్రీనివాస్, బీరం సతీష్ కుమార్, కూన సుధాకర్, నూనె క్రాంతి కుమార్, డా. చెన్నయ్య, డా. శంకరయ్య, కె. గిరీష్, బి. బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. </div></div></div></div></div><div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82/article-4065</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82/article-4065</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 12:40:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1003336097.jpg"                         length="141929"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్‌</title>
                                    <description><![CDATA[<div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="xabvvm4 xeyy32k x1ia1hqs x1a2w583 x6ikm8r x10wlt62">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1n2onr6 x1ja2u2z x9f619 x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1xmf6yo x1e56ztr">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x1iyjqo2 x2lwn1j">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 x1q0g3np x1a2a7pz x1n2onr6">
<div class="x1r8uery x1iyjqo2 x6ikm8r x10wlt62 xyri2b">
<div class="xh8yej3">
<div class="x78zum5 x13a6bvl">
<div class="xi81zsa xo1l8bm xlyipyv xuxw1ft x49crj4 x1ed109x xdl72j9 x1iyjqo2 xs83m0k x6prxxf x6ikm8r x10wlt62 x1y1aw1k xpdmqnj xwib8y2 x1g0dm76">
<div class="xb57i2i x1q594ok x5lxg6s x78zum5 xdt5ytf x6ikm8r x1ja2u2z x1pq812k x1rohswg xfk6m8 x1yqm8si xjx87ck xx8ngbg xwo3gff x1n2onr6 x1oyok0e x1odjw0f x3d5gib">
<div class="x78zum5 xdt5ytf x1iyjqo2 x1n2onr6">
<div class="x1n2onr6">
<div class="absolute top-0 left-0">
<div class="absolute z-max pointer-events-none overflow-hidden box-border">
<div class="quick-action-compose-trigger absolute pointer-events-auto top-1/2 -translate-y-1/2 end-2 scale-75 origin-right">
<div class="flex items-center gap-1 px-2 py-1 border border-solid rounded-full border-transparent">  </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div>  </div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp x1lziwak x18d9i69 x1cy8zhl x78zum5 x1q0g3np xod5an3 xz9dl7a x1g0dm76 xpdmqnj">
<div class="html-div xdj266r xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x2lah0s xqtp20y x1xegmmw">
<div class="x1vqgdyp x100vrsf">
<div><strong><span style="color:rgb(224,62,45);">రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్‌</span></strong></div>
</div>
</div>
</div>
</div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1l90r2v x1iorvi4 x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 xdt5ytf xz62fqu x16ldp7u">
<div class="xu06os2 x1ok221b">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(22,145,121);"><strong>త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ సర్వీసులు</strong></span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌‌ఐ సేవలు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశంలో వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ మేరకు సోమవారం, డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక</div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/nizamabad-ggh-as-referral-hospital/article-4064"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/761627560_1610671317155658_7507866873065354250_n.jpeg" alt=""></a><br /><div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="xabvvm4 xeyy32k x1ia1hqs x1a2w583 x6ikm8r x10wlt62">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1n2onr6 x1ja2u2z x9f619 x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1xmf6yo x1e56ztr">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x1iyjqo2 x2lwn1j">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 x1q0g3np x1a2a7pz x1n2onr6">
<div class="x1r8uery x1iyjqo2 x6ikm8r x10wlt62 xyri2b">
<div class="xh8yej3">
<div class="x78zum5 x13a6bvl">
<div class="xi81zsa xo1l8bm xlyipyv xuxw1ft x49crj4 x1ed109x xdl72j9 x1iyjqo2 xs83m0k x6prxxf x6ikm8r x10wlt62 x1y1aw1k xpdmqnj xwib8y2 x1g0dm76">
<div class="xb57i2i x1q594ok x5lxg6s x78zum5 xdt5ytf x6ikm8r x1ja2u2z x1pq812k x1rohswg xfk6m8 x1yqm8si xjx87ck xx8ngbg xwo3gff x1n2onr6 x1oyok0e x1odjw0f x3d5gib">
<div class="x78zum5 xdt5ytf x1iyjqo2 x1n2onr6">
<div class="x1n2onr6">
<div class="absolute top-0 left-0">
<div class="absolute z-max pointer-events-none overflow-hidden box-border">
<div class="quick-action-compose-trigger absolute pointer-events-auto top-1/2 -translate-y-1/2 end-2 scale-75 origin-right">
<div class="flex items-center gap-1 px-2 py-1 border border-solid rounded-full border-transparent"> </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div> </div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp x1lziwak x18d9i69 x1cy8zhl x78zum5 x1q0g3np xod5an3 xz9dl7a x1g0dm76 xpdmqnj">
<div class="html-div xdj266r xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x2lah0s xqtp20y x1xegmmw">
<div class="x1vqgdyp x100vrsf">
<div><strong><span style="color:rgb(224,62,45);">రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్‌</span></strong></div>
</div>
</div>
</div>
</div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1l90r2v x1iorvi4 x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 xdt5ytf xz62fqu x16ldp7u">
<div class="xu06os2 x1ok221b">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(22,145,121);"><strong>త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ సర్వీసులు</strong></span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌‌ఐ సేవలు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశంలో వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ మేరకు సోమవారం, డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు, హాస్పిటళ్ల అభివృద్ధి, పేషెంట్ల అవసరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లలో బెడ్ల కోసం ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లను మరింత బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటళ్లపై రోగుల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పీహెచ్‌సీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిజామాబాద్ జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఇటీవలే జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లలో 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులను నియమించామని తెలిపారు. అదేవిధంగా సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లను పోస్టింగ్ ఇచ్చామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు పూర్తి చేస్తామని, జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ప్రభుత్వ హాస్పిటళ్లలో మానవ వనరులు (హెచ్‌ఆర్‌), మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మెడిసిన్స్‌, డయాగ్నస్టిక్ సేవలను సమగ్రంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ ఎన్. వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌, డాక్టర్ రవీందర్ నాయక్, నిజామాబాద్ డీఎంహెచ్‌వో, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/nizamabad-ggh-as-referral-hospital/article-4064</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/nizamabad-ggh-as-referral-hospital/article-4064</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 19:06:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/761627560_1610671317155658_7507866873065354250_n.jpeg"                         length="108062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి  ₹ 1 కోటి బీమా చెక్కు</title>
                                    <description><![CDATA[<div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ₹ 1 కోటి బీమా చెక్కు.. అందజేసిన డీజీపీ సివి ఆనంద్</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ (పీసీ-8968) కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>మల్కాజిగిరి కమిషనరేట్‌ 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్‌ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్‌ 22-23 తేదీల అర్ధ రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, చికిత్స అనంతరం 2025 అక్టోబర్‌</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/insurance-check-of-%E2%82%B9-1-crore-to-the-family-of/article-4063"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/763805553_895570019832839_5650554018942462513_n.jpeg" alt=""></a><br /><div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ₹ 1 కోటి బీమా చెక్కు.. అందజేసిన డీజీపీ సివి ఆనంద్</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ (పీసీ-8968) కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>మల్కాజిగిరి కమిషనరేట్‌ 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్‌ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్‌ 22-23 తేదీల అర్ధ రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, చికిత్స అనంతరం 2025 అక్టోబర్‌ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతిచెందినట్లు ప్రకటించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్ సందీప్ షాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితర అధికారులు ఎస్‌బీఐతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/insurance-check-of-%E2%82%B9-1-crore-to-the-family-of/article-4063</link>
                <guid>https://www.visionandhra.in/telangana/insurance-check-of-%E2%82%B9-1-crore-to-the-family-of/article-4063</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 19:00:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/763805553_895570019832839_5650554018942462513_n.jpeg"                         length="277626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు  తెలంగాణా  లో  పర్యటన</title>
                                    <description><![CDATA[<div>నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారుల బృందానికి తెలంగాణా పట్టణాభివృద్ధి సంస్కరణ లో అధ్యయన పర్యటన</div>
<div>భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఆధ్వర్యంలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేపాల్‌కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌లో అధ్యయన పర్యటన చేపట్టారు. ఈ బృందం ఆగస్టు 3 నుండి 4, 2026 వరకు హైదరాబాద్‌లో శిక్షణ NIUM సారధ్యం పొందనుంది.</div>
<div>శిక్షణలో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) లో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ పరిపాలన, మున్సిపల్ సంస్కరణలు, సుస్థిర పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/national/nepal-mayors-chairpersons-visit-telangana/article-4062"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/765008309_1940678213568166_1551007004888291273_n.jpeg" alt=""></a><br /><div>నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారుల బృందానికి తెలంగాణా పట్టణాభివృద్ధి సంస్కరణ లో అధ్యయన పర్యటన</div>
<div>భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఆధ్వర్యంలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేపాల్‌కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌లో అధ్యయన పర్యటన చేపట్టారు. ఈ బృందం ఆగస్టు 3 నుండి 4, 2026 వరకు హైదరాబాద్‌లో శిక్షణ NIUM సారధ్యం పొందనుంది.</div>
<div>శిక్షణలో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) లో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ పరిపాలన, మున్సిపల్ సంస్కరణలు, సుస్థిర పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా విధానాలు మరియు ఉత్తమ ఆచరణలను అధికారులు బృందానికి వివరించారు.</div>
<div>ఆగస్టు 4న ఈ ప్రతినిధి బృందం జవహర్‌నగర్ సమీకృత మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం (HIMSWF), అంబర్‌పేట్ మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) మరియు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (FSTP)లను సందర్శించి, తెలంగాణలో అమలవుతున్న ఆధునిక వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనుంది.</div>
<div>ఈ కార్యక్రమం ద్వారా భారత్–నేపాల్ మధ్య పట్టణ పరిపాలన, స్థానిక సంస్థల సామర్థ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి మరియు ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని (NIUM) నిర్వాహకులు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/national/nepal-mayors-chairpersons-visit-telangana/article-4062</link>
                <guid>https://www.visionandhra.in/national/nepal-mayors-chairpersons-visit-telangana/article-4062</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:57:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/765008309_1940678213568166_1551007004888291273_n.jpeg"                         length="186649"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన  నిందితులను పట్టుకున్న వరంగల్ KUC పోలీసులు.</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<h5><strong>మొత్తం 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం, విలువ రూ. 25 లక్షలు</strong></h5>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాగా, బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌లను నియమించారు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>1) దొంతుల ప్రశాంత్ కుమార్ (20)దుర్గం సాయి కార్తీక్ (21),  వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వాహన తనిఖీల సందర్భంగా నిందితులు ప్రయాణిస్తున్న అనుమానాస్పద పల్సర్ మోటార్ సైకిల్ No. AP 36 AY 4700 గల దానిని పోలీస్ టీమ్ స్వాధీనం చేసుకుని విచారించగా, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల గురించి సమాచారం అందించారు. </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హోండా షైన్, హీరో స్ప్లెండర్</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-kuc-police-nabbed-accused-of-serial-theft-of-two-wheelers/article-4061"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/764637916_1355985713379196_4931418603014662129_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<h5><strong>మొత్తం 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం, విలువ రూ. 25 లక్షలు</strong></h5>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాగా, బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌లను నియమించారు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>1) దొంతుల ప్రశాంత్ కుమార్ (20)దుర్గం సాయి కార్తీక్ (21),  వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వాహన తనిఖీల సందర్భంగా నిందితులు ప్రయాణిస్తున్న అనుమానాస్పద పల్సర్ మోటార్ సైకిల్ No. AP 36 AY 4700 గల దానిని పోలీస్ టీమ్ స్వాధీనం చేసుకుని విచారించగా, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల గురించి సమాచారం అందించారు. </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హోండా షైన్, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో గ్లామర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ పల్సర్, హోండా హార్నెట్ తదితర మోడళ్లకు చెందిన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.28 మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేసినారు. వీటికి సంబంధించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div> </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>పై వరుస వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CCS ఇన్‌స్పెక్టర్లు A. రాఘవేందర్, E. హరికృష్ణ, K. రామకృష్ణ గార్లను, KUC ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ గారిని, CCS SI శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ అహ్మీద్, రవిప్రసాద్, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్‌లను, IT Core Team AO Md. సల్మాన్ పాషా మరియు కానిస్టేబుల్ నగేష్, KUC క్రైమ్ కానిస్టేబుళ్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ మీడియా సమావేశంలో హనుమకొండ, CCS ఏసీపీలు నర్సింహారావు, సదయ్య పాల్గొన్నారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-kuc-police-nabbed-accused-of-serial-theft-of-two-wheelers/article-4061</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-kuc-police-nabbed-accused-of-serial-theft-of-two-wheelers/article-4061</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:52:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/764637916_1355985713379196_4931418603014662129_n.jpeg"                         length="144343"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి. </title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.</li>
<li>12వ వార్డులో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్ పర్సన్ శ్రీకారం.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/working-for-urban-development-with-the-cooperation-of-mla-manohar/article-4059"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260803-wa0027.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ ఎమ్మెల్యే *శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో తాండ్రు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు  మున్సిపల్ చైర్‌పర్సన్  పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం 12వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, యువతతో పాటు అన్ని వయసుల వారు వ్యాయామం చేసేలా ఓపెన్ జిమ్ పార్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, తాండూర్ టౌన్ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. </div>
</div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/working-for-urban-development-with-the-cooperation-of-mla-manohar/article-4059</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/working-for-urban-development-with-the-cooperation-of-mla-manohar/article-4059</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:26:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260803-wa0027.jpg"                         length="381297"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్/సిద్దిపేట జిల్లా :  గజ్వేల్ మండలం అహ్మదిపూర్ అంగన్వాడి సెకండ్ సెంటర్ లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక అవగాహన కల్పించిన సూపర్వైజర్ భవానీ శిశువుకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారం, తొలి రక్షణ కవచమని సూపర్వైజర్ భవానీ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, సరైన పద్ధతిలో పాలివ్వడం, పుట్టిన గంటలోనే ముర్రుపాలు ఇవ్వాల్సిన అవసరం, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలనే అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. తల్లి పాలే శిశువుకు తొలి రక్షణ తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, డయేరియా</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/sri-ramas-protection-to-the-breastfed-child/article-4058"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260803-wa0046.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్/సిద్దిపేట జిల్లా :  గజ్వేల్ మండలం అహ్మదిపూర్ అంగన్వాడి సెకండ్ సెంటర్ లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక అవగాహన కల్పించిన సూపర్వైజర్ భవానీ శిశువుకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారం, తొలి రక్షణ కవచమని సూపర్వైజర్ భవానీ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, సరైన పద్ధతిలో పాలివ్వడం, పుట్టిన గంటలోనే ముర్రుపాలు ఇవ్వాల్సిన అవసరం, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలనే అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. తల్లి పాలే శిశువుకు తొలి రక్షణ తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, డయేరియా వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెదడు, కళ్ల అభివృద్ధికి తోడ్పడి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయి. ముర్రుపాల ప్రాముఖ్యత పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని అందించే అమూల్యమైన ఆహారం. శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రుపాలు ఇవ్వడం అత్యంత అవసరమని పోషన్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, అనంతరం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. తల్లులు పోషకాహారం తీసుకుంటే శిశువుకు అవసరమైన పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి బిడ్డకు అందించాలి అని సూపర్వైజర్ భవానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భవాని, పోషణ్ అభియాన్ కిరణ్, హెల్త్ ఏ ఎన్ ఎమ్ ప్రభావతి, అంగన్వాడి టీచర్లు అనురాధ, కనక లక్ష్మి , బాలమణి, ఆశ వర్కర్ స్వరూప, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/sri-ramas-protection-to-the-breastfed-child/article-4058</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/sri-ramas-protection-to-the-breastfed-child/article-4058</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:24:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260803-wa0046.jpg"                         length="215717"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈనెల 6 నుండి  శ్రీ కాళికా దేవి బోనాల ఉత్సవాలు. </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li>9న బోనాల ఉత్సవాలు,10 న అమ్మవారి ఉత్సవ ఊరేగింపు.</li>
<li>ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,</li>
<li>వెల్లడించిన ఆలయ ఈవో  టి. నరేందర్.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/sri-kalika-devi-bonala-utsavs-from-6th-of-this-month/article-4057"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/02.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) ఈనెల 6 నుండి పట్టణంలోనే శ్రీ కాళికాదేవి బోనాల ఉత్సవాలు ప్రారంభం  కానున్నయని ఆలయ కార్యనిర్వాక అధికారి ఈవో టి నరేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో  9వ తేదీ ఆదివారం రోజున ఉ. 5-00 గం.లకు నుండి సుప్రభాతం, ఉ. 6-00 గం.లకు ఘటస్థాపన ఉ. గం. 7-05 ని.ల నుండి భజనమండలి వారిచే కాగ్ననది నుండి జలము తెచ్చుట,ఉ. గం. 7-30 ని.ల నుండి కాగ్ననది జలముతో అమ్మవారికి అభిషేకము ఉ. గం. 11-05 ని.లకు గంగాపూజకు బయలుదేరుట మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి బోనాలు మధ్యాహ్నం 01 గంటలకు ముదిరాజ్ సంఘం వారిచే అన్నప్రసాద వితరణ,సా. గం 4-30 ని.లకు రంగం ఎక్కే కార్యక్రమం, పోతురాజు ఆట, కథాకాలక్షేపము కలదు. 10న సోమవారము రోజున ఉ. 6-00 గం.లకు నుండి పూజాకార్యక్రమము, కుంకుమార్చన జరుగును. ఉ. గం. 10-05 ని.ల నుండి శ్రీ లలితా సహస్రనామ పారాయణము,మధ్యాహ్నం 01 గంటలకు దేవస్థాన కిరాయిదారులచే అన్న ప్రసాద వితరణ,3-05 అమ్మవారి ఉత్సవసేవ - ఊరేగింపు జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఇట్టి ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కావున పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ కాళికా దేవి మాత అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరారు. </div>
</div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/sri-kalika-devi-bonala-utsavs-from-6th-of-this-month/article-4057</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/sri-kalika-devi-bonala-utsavs-from-6th-of-this-month/article-4057</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:22:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/02.jpg"                         length="602352"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        