<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/rss</link>
                <description>RSS Feed of Vision Andhra</description>
                
                            <item>
                <title>సుల్తాన్‌పూర్‌లో సర్వే, ప్రజా సేవా కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యక్రమం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/survey-public-service-program-in-sultanpur/article-5658"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-1.49.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">చౌటకూర్ :- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సర్వే, ప్రజా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన సేవలను అందించడంతో పాటు వివిధ అంశాలపై సర్వే నిర్వహించే ప్రక్రియను అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల అవసరాలు, సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన వివరాలను సేకరించి, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించారు. గ్రామస్థులకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల నుంచి అవసరమైన వివరాలను సేకరించారు.గ్రామంలో సర్వే, ప్రజా సేవా కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేశారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, ప్రభుత్వ సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సహకరించారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులకు సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుల్తాన్‌పూర్ గ్రామ సర్పంచ్ గీతారాణి రమేష్, ఉప సర్పంచ్ మహేశ్వర్, ఆర్‌ఐ లింగ గౌడ్, పంచాయతీ కార్యదర్శి పావని, జీపీఓ రమేష్, జూనియర్ అసిస్టెంట్ మనోహర్, అశోక్, బీఎల్‌ఓ కవిత తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/survey-public-service-program-in-sultanpur/article-5658</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/survey-public-service-program-in-sultanpur/article-5658</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:53:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-1.49.47-pm.jpeg"                         length="225136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేద మహిళ పింఛన్‌పై పట్టు రుణం మాత్రం ఇతరుల చేతుల్లోనా.</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">బ్యాంకు మేనేజర్ లీడర్ గ్రామ దీపికల పాత్రపై తీవ్ర అనుమానాలు..!</li>
<li style="text-align:justify;">అనసూయమ్మ పేరు వాడుకుని రూ14 లక్షల రుణం ఎవరి కోసం..!</li>
<li style="text-align:justify;">రుణం తీసుకోని మహిళను రుణగ్రహీతగా ఎలా మార్చారు పత్రాలు బయటపెట్టాలంటున్న బాధితులు..!</li>
<li style="text-align:justify;">తొమ్మిది మందికి సరిపోని సభ్యత్వానికి పదో సభ్యురాలిగా అనసూయమ్మను చేర్చింది ఎవరు..!</li>
<li style="text-align:justify;">పొదుపు మాత్రం ఆమెతో కట్టించి రుణం ప్రయోజనం ఇతరులకు దక్కిందా..!</li>
<li style="text-align:justify;">బ్యాంకు మేనేజర్‌కు తెలియకుండా ఇది జరిగిందా లీడర్ గ్రామ దీపికలకు తెలియకుండా జరిగిందా..!</li>
<li style="text-align:justify;">పింఛన్ కోసం వెళ్లిన మహిళ ఖాతా హోల్డ్ చివరకు ఆమె మరణంతో బయటపడిన రుణ రహస్యం ఏమిటి..!</li>
<li style="text-align:justify;">బాధ్యత ఎవరిది సమాధానం చెప్పాల్సింది ఎవరు అనసూయమ్మ కుటుంబం నిలదీత..!</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/the-debt-of-the-poor-womans-pension-is-in-the/article-5657"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.52.04-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">చింతకాని : పేద మహిళకు అండగా నిలవాల్సిన వ్యవస్థలోనే ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిచిందా అనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి లచ్చగూడెం గ్రామానికి చెందిన కర్రీ అనసూయమ్మ ప్రభుత్వ పింఛన్‌పై ఆధారపడి జీవిస్తుండగా 2023లో తొమ్మిది మంది సభ్యులతో ఉన్న పొదుపు లక్ష్మి సంఘంలో పదో సభ్యురాలిగా ఆమెను చేర్చినట్లు గ్రామ దీపిక చెప్పినట్లు బాధిత కుటుంబం పేర్కొంటోంది సంఘానికి సుమారు రూ14 లక్షల రుణం మంజూరైనప్పటికీ అనసూయమ్మకు ఆ రుణంలో ఎలాంటి ప్రయోజనం అందలేదని ఆమె కేవలం పొదుపు సొమ్ము మాత్రమే చెల్లించిందని గ్రామ దీపిక తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది అనసూయమ్మకు రుణం ఇవ్వకపోతే ఆమె పేరుతో రుణ పత్రాల్లో ఏం చూపించారు ఆమె సమ్మతి లేకుండా రుణ ప్రక్రియ ఎలా పూర్తయింది ఆమె సంతకం లేదా వేలిముద్ర తీసుకున్నారా రుణం విడుదలైన సొమ్ము ఎవరికి చేరింది తొమ్మిది మంది సభ్యులే ఆ మొత్తాన్ని వినియోగించుకున్నారనే సమాచారం నిజమైతే పదో సభ్యురాలిగా అనసూయమ్మను చేర్చిన వ్యవహారంలో లీడర్ పాత్ర ఏమిటి గ్రామ దీపిక పాత్ర ఏమిటి రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బంది ఏం పరిశీలించారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది రుణం తీసుకోలేదని అనసూయమ్మ చెప్పినప్పటికీ టీజీవీబీ బ్యాంకు మేనేజర్ ఆమె ఖాతాను హోల్డ్‌లో పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళ ఖాతాను హోల్డ్‌లో పెట్టే ముందు బ్యాంకు వద్ద ఉన్న ఆధారాలను ఆమెకు చూపించారా రుణం విడుదలైన విధానం పరిశీలించారా లేక కేవలం రుణ ఖాతాలో పేరు ఉందనే కారణంతోనే పింఛన్ ఖాతాను నిలిపివేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకవైపు అనసూయమ్మకు రుణ ప్రయోజనం దక్కలేదని చెబుతుండగా మరోవైపు అదే రుణం పేరుతో ఆమె పింఛన్ నిలిచిపోవడం వ్యవహారంలో వైరుధ్యాలను బయటపెడుతోందని బాధితులు అంటున్నారు అనసూయమ్మ అనారోగ్యంతో ఉండి వైద్యం కోసం డబ్బులు అవసరమైన సమయంలో పింఛన్ సొమ్ము అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు తనకు రావాల్సిన పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ గ్రామ దీపికల చుట్టూ తిరుగుతూ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పింఛన్ కోసం ఒకవైపు బ్యాంకు మరోవైపు గ్రామ దీపికల వద్దకు వెళ్లి తిరిగి తిరిగి చివరకు అనసూయమ్మ ప్రాణాలు కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళకు రుణ బాధ్యత ఎలా వచ్చిందో పింఛన్ ఖాతాను ఎందుకు నిలిపివేశారో తన జీవితకాలంలోనే స్పష్టత రాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు అనసూయమ్మకు జరిగిన అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి రుణ పత్రాలు ఖాతా వివరాలు రుణ సొమ్ము విడుదలైన విధానం సభ్యత్వ నమోదు వివరాలు మరియు ఖాతా హోల్డ్‌కు సంబంధించిన ఆధారాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని వారు కోరుతున్నారు అనసూయమ్మకు న్యాయం చేయడంతో పాటు ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిపినట్లు విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/the-debt-of-the-poor-womans-pension-is-in-the/article-5657</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/the-debt-of-the-poor-womans-pension-is-in-the/article-5657</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:48:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.52.04-pm.jpeg"                         length="260781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధి పనుల పేరుతో ఓవర్‌లోడ్ టిప్పర్ల బీభత్సం.</title>
                                    <description><![CDATA[<ul>
<li>రాత్రింబవళ్లు దూసుకెళ్తున్న వాహనాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు..!</li>
<li>డస్ట్ గ్రావెల్‌కు పట్టా కట్టకుండానే రవాణా.. కళ్లల్లో దుమ్ముతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు..!</li>
<li>కొత్తగా వేసిన రోడ్లు పది రోజులు కాకముందే ధ్వంసం.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు..!</li>
<li>ఓవర్‌లోడ్ వాహనాలపై చర్యలు ఎప్పుడంటున్న ప్రజలు..!</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/disruption-of-overloaded-tippers-in-the-name-of-development-works/article-5656"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.51.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">చింతకాని: అభివృద్ధి పనుల పేరుతో మండలంలోని పలు గ్రామాల మీదుగా లారీలు టిప్పర్లు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఓవర్‌లోడ్‌తో వాహనాలు తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇంత భారీ బరువుతో వాహనాలు నిరంతరం తిరగడం వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు డస్ట్ గ్రావెల్‌ను వాహనాల్లో తరలించే సమయంలో కనీసం పట్టాలు కట్టకుండా రోడ్లపైకి తీసుకువస్తున్నారని దీంతో గాలి వీచినప్పుడు దుమ్ము ధూళి ఎగిరి వాహనదారుల కళ్లల్లో పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతాంగం వాపోతోంది కళ్లల్లో దుమ్ము పడటంతో ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా వాహనాలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డస్ట్ రవాణాలో కనీస భద్రతా చర్యలు పాటించకపోవడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రహదారులు అధిక బరువుతో తిరుగుతున్న వాహనాల కారణంగా నాణ్యత కోల్పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా నిర్మించిన రోడ్లు పట్టుమని పది రోజులు కూడా గడవకముందే భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజాప్రతినిధులు చెబుతున్నారు ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలతో వాటి ప్రయోజనం లేకుండా పోతోందని వారు అంటున్నారు ఇంత భారీ స్థాయిలో ఓవర్‌లోడ్ వాహనాలు రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నప్పటికీ ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి చింతకాని పోలీస్ అధికారులు సైతం భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు గతంలో కూడా భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తుచేస్తున్న గ్రామస్తులు ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి చింతకాని మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీ యజమానులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు డస్ట్ గ్రావెల్‌ను పట్టాలు కప్పి మాత్రమే రవాణా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రహదారులను కాపాడేందుకు నిర్దేశిత బరువు పరిమితిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వాహనదారులు రైతాంగం ప్రజలు కోరుతున్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/disruption-of-overloaded-tippers-in-the-name-of-development-works/article-5656</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/disruption-of-overloaded-tippers-in-the-name-of-development-works/article-5656</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:39:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.51.47-pm.jpeg"                         length="231744"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రమాద బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మంచిర్యాల టౌన్. గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ ఖాతాదారులైన సిరిపురం మల్లేష్  ప్రమాదవశాత్తు మరణించగా, మృతుడికి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్  నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదభీమా సౌకర్యం ద్వారా అతని భార్య అయిన మల్లెల స్రవంతి 1,00,000 (లక్ష రూపాయల) ప్రమాద భీమా చెక్కును మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వారి కుమారుడికి అందజేశారు..ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్స్ ఇ. శివ కుమార్,డి. రాజశేఖర్, ఆర్. రమేష్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/mla-prem-sagar-rao-presented-the-accident-insurance-check/article-5655"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.20.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మంచిర్యాల టౌన్. గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ ఖాతాదారులైన సిరిపురం మల్లేష్  ప్రమాదవశాత్తు మరణించగా, మృతుడికి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్  నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదభీమా సౌకర్యం ద్వారా అతని భార్య అయిన మల్లెల స్రవంతి 1,00,000 (లక్ష రూపాయల) ప్రమాద భీమా చెక్కును మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వారి కుమారుడికి అందజేశారు..ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్స్ ఇ. శివ కుమార్,డి. రాజశేఖర్, ఆర్. రమేష్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/mla-prem-sagar-rao-presented-the-accident-insurance-check/article-5655</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/mla-prem-sagar-rao-presented-the-accident-insurance-check/article-5655</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:36:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.20.36-pm.jpeg"                         length="154375"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన నాలుగవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/launch-of-trust-n-cash-jewelery-at-kukatpally-metro-station/article-5654"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-7.55.09-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన నాలుగవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్, తెలంగాణ బిజినెస్ హెడ్ తంగ రాజన్, రీజనల్ మేనేజర్ విశ్వేశ్వర్, బ్రాంచ్ మేనేజర్ దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/launch-of-trust-n-cash-jewelery-at-kukatpally-metro-station/article-5654</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/launch-of-trust-n-cash-jewelery-at-kukatpally-metro-station/article-5654</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:34:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-7.55.09-am.jpeg"                         length="198877"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌కు వెంటనే EHS కార్డులు ఇవ్వాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li>సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను కూడా పరిష్కరించాలి</li>
<li>రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర  అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/retired-vocational-teachers-should-be-given-ehs-cards-immediately/article-5653"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.07.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">అక్కన్నపేట, : తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌తో పాటు సీపీఎస్ పరిధిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా నూతన EHS హెల్త్ కార్డులను వెంటనే అందించాలని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర  అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు నూతన EHS హెల్త్ కార్డుల జారీపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి పార్వతి, EHS-EHCT కన్వీనర్ హన్మంత్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల DTO, STO అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.<br /><span style="color:rgb(224,62,45);">2.62 లక్షల మంది పెన్షనర్లు.. 67 వేల మందికే కార్డులు</span><br />తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల పరిధిలో సుమారు 2,62,000 మంది సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారని, వీరిలో ఇప్పటివరకు కేవలం 27 శాతం మందికి మాత్రమే నూతన EHS హెల్త్ కార్డులు అందాయని పేర్కొన్నారు. సుమారు 67 వేల మంది మాత్రమే హెల్త్ కార్డులు పొందారని తెలిపారు. 61 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు వైద్య అవసరాలు అధికంగా ఉండే నేపథ్యంలో హెల్త్ కార్డుల జారీలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.<br /><span style="color:rgb(224,62,45);">బేసిక్ పేపై 1.5 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నా కార్డుల కోసం నిరీక్షణ</span><br />ప్రస్తుతం పెన్షనర్లు బేసిక్ పేపై 1.5 శాతం హెల్త్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నప్పటికీ, చాలామందికి నూతన EHS కార్డులు అందకపోవడం ఆందోళనకరమని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి అన్నారు. EHS కార్డుల కోసం అవసరమైన వివరాలను వెంటనే అప్లోడ్ చేసి, అర్హులైన ప్రతి పెన్షనర్‌కు కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.<br /><span style="color:rgb(224,62,45);">రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌కు ప్రత్యేక శ్రద్ధ అవసరం</span><br />సీపీఎస్ పరిధిలో పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌కు కూడా EHS కార్డుల విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి కోరారు. పదవీ విరమణ అనంతరం వైద్య భద్రత అత్యంత అవసరమైన సమయంలో సాంకేతిక, పరిపాలనా కారణాలతో హెల్త్ కార్డులు ఆలస్యం కాకూడదన్నారు. రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అందరికీ నూతన EHS కార్డులు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.<br /><span style="color:rgb(224,62,45);">పెన్షనర్లు వెంటనే హెల్త్ కార్డులు పొందాలి</span><br />సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ తమ వివరాలను సంబంధిత ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు చేయించుకొని నూతన EHS హెల్త్ కార్డులు పొందాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల జారీపై అన్ని జిల్లాల DTOలు, STOలు సత్వర చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి ఆదేశించినట్లు పేర్కొన్నారు.పెన్షనర్ల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిపెండెంట్లకు సంబంధించిన అంశంపై పూర్తి స్పష్టత తీసుకొచ్చి అర్హులైన అందరికీ EHS కార్డులు అందేలా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/retired-vocational-teachers-should-be-given-ehs-cards-immediately/article-5653</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/retired-vocational-teachers-should-be-given-ehs-cards-immediately/article-5653</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:32:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.07.15-pm.jpeg"                         length="241352"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి</title>
                                    <description><![CDATA[<p>మంత్రి పొన్నం ను కలిసిన పంతులు తండా సర్పంచ్ చిన్నా నాయక్ బృందం.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/allocate-special-funds-for-the-development-of-thandas/article-5651"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">అత్తన్నపేట :మన గ్రామం మన బాధ్యత అభివృద్ధి అని సంకల్పంతో గ్రామాల అభివృద్ధికి తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ పంతులు తండా గ్రామ సర్పంచ్ చిన్న నాయక్ బృందం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నంత ప్రభాకర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అక్కన్నపేట మండలంలో చాలా పంచాయతీ తండాలు ఉన్నాయని,తండాలలో అనేక సమస్యలతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారితో చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/allocate-special-funds-for-the-development-of-thandas/article-5651</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/allocate-special-funds-for-the-development-of-thandas/article-5651</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:18:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am-%281%29.jpeg"                         length="217847"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీరజ్ అపార్ట్‌మెంట్‌లో ఘనంగా కుంకుమ పూజ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మల్కాజ్గిరి : మౌలాలి డివిజన్ సాయినాధపురం వెంకటేశ్వర నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు, ఈ ఉత్సవంలో అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, కుంకుమ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/grand-saffron-puja-at-neerajs-apartment/article-5650"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.53.10-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్కాజ్గిరి : మౌలాలి డివిజన్ సాయినాధపురం వెంకటేశ్వర నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు, ఈ ఉత్సవంలో అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, కుంకుమ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/grand-saffron-puja-at-neerajs-apartment/article-5650</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/grand-saffron-puja-at-neerajs-apartment/article-5650</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:11:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.53.10-pm.jpeg"                         length="404330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్నారులు, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం!</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(0,0,0);">హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి. ప్రవీణ్ కుమార్,  డాక్టర్ శతాబ్ది గిరి </span></strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/children-are-a-special-medical-camp-for-newborns/article-5649"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.54.08-am.jpeg" alt=""></a><br /><p>హనుమకొండ న్యూస్ : వరంగల్ ఉమ్మడి జిల్లా  చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చిందని  హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ వైద్యులుజి. ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్,  డాక్టర్ శతాబ్ది గిరి  కార్డియాలజిస్ట్ తెలిపారు. నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య సమస్యల నివారణార్థం ప్రత్యేక  వైద్య నిపుణుల సేవలను అందించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు గురువారం రోజున హనుమకొండలోని యశోద క్లినిక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వివరించారు. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని వైద్య సలహాలు, సంప్రదింపులు అందించనున్నారు. ప్రతి నెల మూడవ గురువారం రోజున హనుమకొండ లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్,   జి. ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్  కార్డియాలజిస్ట్, డాక్టర్ శతాబ్ది గిరి వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈ క్రింది సెల్ నెంబర్లను  9618328673,  9247565105 సంప్రదించగలరు.  నవజాత శిశువుల సమస్యలు, నెలలు నిండకుండా పుట్టడం (ప్రీమెచ్యూరిటీ), పుట్టుకతో వచ్చే శ్వాసకోశ సమస్యలు, తక్కువ బరువుతో జన్మించిన శిశువుల సంరక్షణపై ప్రత్యేక వైద్య సలహాలు,  పిల్లల గుండె సంబంధిత సమస్యలు, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, ఇతర కార్డియాక్ సమస్యల నిర్ధారణ, నిపుణులైన కార్డియాలజిస్ట్ చేత వైద్య సేవలు పొందవచ్చునని వారు తెలిపారు.  వరంగల్, హనుమకొండ  పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ పిల్లల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సిబ్బంది వికె రెడ్డి, చంద్రకాంత్,  మహేష్, విజయ్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/children-are-a-special-medical-camp-for-newborns/article-5649</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/children-are-a-special-medical-camp-for-newborns/article-5649</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:02:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.54.08-am.jpeg"                         length="184658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బస్సు టైర్ల కింద తొక్కించి చంపుతా కొడకా</title>
                                    <description><![CDATA[<p>10వ తరగతి విద్యార్థిపై ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubabad/kodaka-gets-trampled-under-the-tires-of-the-bus/article-5648"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.44.08-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మహబూబాబాద్ :మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు TS26T1266 నెంబర్  డ్రైవర్, ఓ విద్యార్థిపై హల్చల్ కు దిగారు.  నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రావిరాల గ్రామానికి చెందిన భార్గవ్ అనే విద్యార్థిపై బస్సు డ్రైవర్ ఆసభ్యకరమైన మాటలతో దూషిస్తూ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అదే బస్సులో రోజు ఉదయం, సాయంత్రం ప్రయాణించే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..  గతంలో కూడా ఇదే బస్సు ఆర్టీసి డ్రైవర్  పలువురు విద్యార్థులపై దాడికి దిగిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubabad/kodaka-gets-trampled-under-the-tires-of-the-bus/article-5648</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubabad/kodaka-gets-trampled-under-the-tires-of-the-bus/article-5648</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:51:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.44.08-pm.jpeg"                         length="88014"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎర్రవల్లిలో వైభవంగా గణేష్ నవరాత్రోత్సవాలు</title>
                                    <description><![CDATA[<p> </p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/glorious-ganesh-navratri-celebrations-in-erravalli/article-5647"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (ఎర్రవల్లి గ్రామం)లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం రోజు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్.సి. సంతోష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపానికి విచ్చేసిన వారికి నిర్వాహకులు, యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. వార్డులో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఐక్యతను పెంపొందించేలా అంబేద్కర్ యూత్ సభ్యులు ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. యువత ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు తోడ్పడాలన్నారు. గణేష్ నవరాత్రులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/glorious-ganesh-navratri-celebrations-in-erravalli/article-5647</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/glorious-ganesh-navratri-celebrations-in-erravalli/article-5647</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:44:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am.jpeg"                         length="177523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యతకు సరికొత్త క్రీడా వేదిక</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/private-lecturers-is-a-new-sports-platform-for-unity/article-5646"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.46.38-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హన్మకొండ. వరంగల్–హన్మకొండ జంట జిల్లాల్లోని వివిధ ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చి JACగా ఏర్పడి, తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ లెక్చరర్స్ కోసం ప్రతిష్టాత్మకంగా WPL (Warangal Private Lecturers) Cricket Tournamentను ఈ ఆదివారం నిర్వహించబోతున్నారు. ప్రైవేట్ లెక్చరర్స్ కోసం భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో వివిధ ప్రైవేట్ కళాశాలలకు చెందిన అధ్యాపకులతో కూడిన మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.<br />టోర్నమెంట్ నిర్మాణం<br />గ్రూప్–1: A, B, C జట్లు<br />గ్రూప్–2: D, E, F జట్లు<br />ఒక్కో గ్రూప్‌లోని ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం టోర్నమెంట్ నిబంధనల ప్రకారం తదుపరి దశకు అర్హత సాధించిన జట్లు పోటీపడతాయి.<br /><span style="color:rgb(224,62,45);">గెలుపు కంటే గొప్పది మా లక్ష్యం</span><br />ఈ టోర్నమెంట్ నిర్వహణ వెనుక కేవలం క్రికెట్ ఆడాలనే ఆలోచన మాత్రమే లేదు. దీని వెనుక ప్రైవేట్ లెక్చరర్స్ జీవితాలకు సంబంధించిన ఒక గొప్ప సామాజిక లక్ష్యం ఉంది. అరకొర జీతాలతో, రోజుకు దాదాపు 12 గంటలకు పైగా కళాశాలల్లో పనిచేస్తూ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రైవేట్ లెక్చరర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థుల ఫలితాలు, కళాశాల బాధ్యతలు, పని గంటలు, కుటుంబ బాధ్యతలు—ఇలా అనేక కారణాలతో చాలామంది అధ్యాపకులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లెక్చరర్స్‌కు కొంత ఉల్లాసం, మానసిక ప్రశాంతత, స్నేహపూర్వక వాతావరణం అందించాలనే సంకల్పంతో ఈ WPL క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టడం జరిగింది.ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కొందరు ప్రైవేట్ లెక్చరర్స్‌ను మనం కోల్పోయిన బాధాకరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మరెవరికీ ఎదురుకాకూడదని, అధ్యాపకులు తమ ఆరోగ్యం, ఆనందం, స్నేహబంధాలకు కూడా సమయం కేటాయించాలనే సందేశాన్ని ఈ టోర్నమెంట్ ద్వారా అందించాలనుకుంటున్నాం.<br /><span style="color:rgb(224,62,45);">కళాశాలలు వేరు... లెక్చరర్స్ ఒక్కటే!</span><br />వరంగల్–హన్మకొండ జంట నగరాల్లో ఎన్నో ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మనం పనిచేసే సంస్థలు వేరు కావచ్చు... మన కళాశాలల పేర్లు వేరు కావచ్చు... కానీ “మేమంతా లెక్చరర్స్‌గా ఒక్కటే” అనే ఐక్యతా భావాన్ని ఈ WPL టోర్నమెంట్ ప్రతిబింబిస్తుంది.<br />పోటీ మైదానం వరకే...<br />మైదానం బయట మనమంతా ఒకే కుటుంబం! అని వారు అన్నారు.<br />ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, స్నేహబంధాలను పెంపొందించుకోవడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.<br /><span style="color:rgb(224,62,45);"> వరంగల్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా..</span><br />వరంగల్–హన్మకొండ నుంచి ప్రారంభమవుతున్న ఈ క్రీడా పరంపర భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ లెక్చరర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది మా సంకల్పం.ఈ రోజు ఆరు జట్లతో ప్రారంభమవుతున్న ఈ ప్రయాణం రేపు తెలంగాణలోని వేలాది మంది ప్రైవేట్ లెక్చరర్స్‌కు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాం.<br /><span style="color:rgb(224,62,45);">ఆరు జట్లకు నాయకత్వం</span><br />A Team – లక్ష్మణ్<br />B Team – అనీల్ కిషోర్<br />C Team – K. మహేందర్<br />D Team –  M.వినోద్<br />E Team – మహేందర్<br />F Team –  మందపురం సతీష్<br />ఈ ఆరుగురు తమ తమ జట్లకు కెప్టెన్లుగా ముందుండి నడిపించడంతో పాటు WPL JAC కన్వీనర్లుగా కార్యక్రమ నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు. 20 తేదీ ఆదివారం ప్రారంభమయ్యే  WPL క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి వివిధ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.<br /><span style="color:rgb(224,62,45);"> మా సందేశం</span><br />“కళాశాలలు వేరు కావచ్చు...<br />యాజమాన్యాలు వేరు కావచ్చు...<br />మనం బోధించే విద్యార్థులు వేరు కావచ్చు...<br />కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమించే<br />మన హృదయాలు ఒక్కటే...<br />మన వృత్తి ఒక్కటే...<br />మన బంధం ఒక్కటే...<br />మేమంతా ప్రైవేట్ లెక్చరర్స్ — మేమంతా ఒక్కటే!”<br />WPL – ఆట కోసం మాత్రమే కాదు...<br />ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, స్నేహం కోసం,<br />ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యత కోసం! అని ప్రైవేట్ లెక్షరర్ల JAC నాయకులు అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/private-lecturers-is-a-new-sports-platform-for-unity/article-5646</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/private-lecturers-is-a-new-sports-platform-for-unity/article-5646</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:42:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.46.38-am.jpeg"                         length="344759"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిజినపల్లి లో పురాతన పద్ధతిలో వినాయక నిమజ్జనం  వేడుకలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాగర్ కర్నూల్  : బిజినపల్లి గ్రామంలోని సంతోష్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఉంచి, డోలు చప్పుళ్లతో, భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. భక్తులు బొడ్డెమ్మలు , కోలాటాలతో సందడి చేశారు. విజన్ ఆంధ్ర రిపోర్టర్ శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు పలకరించగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పురాతన పద్ధతిలోనే నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ప్రస్తుత వాతావరణంలో డీజే శబ్దాల వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎద్దుల బండి, డోలు వాయిద్యాలు, అడుగుల భజనలతో శాంతియుతంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. మరుగునపడుతున్న మన పురాతన పద్ధతులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/vinayaka-nimajjanam-ceremony-in-bijinapalli-in-ancient-style/article-5645"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.41.03-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నాగర్ కర్నూల్  : బిజినపల్లి గ్రామంలోని సంతోష్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఉంచి, డోలు చప్పుళ్లతో, భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం వేడుకలు నిర్వహించారు. భక్తులు బొడ్డెమ్మలు , కోలాటాలతో సందడి చేశారు. విజన్ ఆంధ్ర రిపోర్టర్ శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు పలకరించగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పురాతన పద్ధతిలోనే నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ప్రస్తుత వాతావరణంలో డీజే శబ్దాల వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎద్దుల బండి, డోలు వాయిద్యాలు, అడుగుల భజనలతో శాంతియుతంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. మరుగునపడుతున్న మన పురాతన పద్ధతులను ప్రస్తుత సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/vinayaka-nimajjanam-ceremony-in-bijinapalli-in-ancient-style/article-5645</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/vinayaka-nimajjanam-ceremony-in-bijinapalli-in-ancient-style/article-5645</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:37:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.41.03-am.jpeg"                         length="163939"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిజినపల్లి పోలీసు స్టేషన్ లో ఘనంగా వినాయకుని నిమజ్జన వేడుకలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">జిల్లా నాగర్ కర్నూల్   బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి నిమజ్జన వేడుకలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, బిజినపల్లి ఎస్ఐ షంషుద్దీన్, తాడూరు ఎస్సై రాములు, తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో కల్మషం లేని వాతావరణాన్ని అలవర్చుకోవాలని, వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సూచించారు.పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి వినాయకుడిని  ఊరేగింపుగా తీసుకవెళ్లి నిమజ్జన వేడుకలు పూర్తి చేశారు.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ సర్పంచ్ గంగానమోని తిరుపతయ్య, పోలీస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/ex-sarpanch-ex-mptc-marpa-srinivas-reddy-donates-rs-5000-to-ganesh/article-5644"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.14.00-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">జిల్లా నాగర్ కర్నూల్   బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి నిమజ్జన వేడుకలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, బిజినపల్లి ఎస్ఐ షంషుద్దీన్, తాడూరు ఎస్సై రాములు, తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో కల్మషం లేని వాతావరణాన్ని అలవర్చుకోవాలని, వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సూచించారు.పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి వినాయకుడిని  ఊరేగింపుగా తీసుకవెళ్లి నిమజ్జన వేడుకలు పూర్తి చేశారు.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ సర్పంచ్ గంగానమోని తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది, విలేకరులు, ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/ex-sarpanch-ex-mptc-marpa-srinivas-reddy-donates-rs-5000-to-ganesh/article-5644</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/ex-sarpanch-ex-mptc-marpa-srinivas-reddy-donates-rs-5000-to-ganesh/article-5644</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:33:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.14.00-am.jpeg"                         length="184011"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గణేష్ యూత్ కమిటీకి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మార్పు శ్రీనివాస్ రెడ్డి రూ.5 వేల విరాళం</title>
                                    <description><![CDATA[<p>లింగాల గణపురం (జనగాం): కళ్లెం: కళ్లెం గ్రామంలోని 4వ వార్డు గణేష్ యూత్ కమిటీ సభ్యులకు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మార్పు శ్రీనివాస్ రెడ్డి రూ.5,000ల చందాను అందజేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు తనవంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ కమిటీ సభ్యులు మార్పు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/ex-sarpanch-ex-mptc-marpa-srinivas-reddy-donates-rs-5000-to-ganesh/article-5643"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.32.53-am.jpeg" alt=""></a><br /><p>లింగాల గణపురం (జనగాం): కళ్లెం: కళ్లెం గ్రామంలోని 4వ వార్డు గణేష్ యూత్ కమిటీ సభ్యులకు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మార్పు శ్రీనివాస్ రెడ్డి రూ.5,000ల చందాను అందజేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు తనవంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ కమిటీ సభ్యులు మార్పు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/ex-sarpanch-ex-mptc-marpa-srinivas-reddy-donates-rs-5000-to-ganesh/article-5643</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/ex-sarpanch-ex-mptc-marpa-srinivas-reddy-donates-rs-5000-to-ganesh/article-5643</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:14:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.32.53-am.jpeg"                         length="94682"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బంజారా జాతి అభ్యున్నతికి కలిసికట్టుగా పోరాడుదాం.</title>
                                    <description><![CDATA[<ul>
<li>మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలి.</li>
<li>గిరిజన నేత మాజీ మంత్రి రవీందర్ నాయక్.</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/lets-fight-together-for-the-upliftment-of-the-banjara-race/article-5642"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.27.30-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.27.30-am.jpeg" alt="WhatsApp Image 2026-09-19 at 11.27.30 AM" width="1280" height="960"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/lets-fight-together-for-the-upliftment-of-the-banjara-race/article-5642</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/lets-fight-together-for-the-upliftment-of-the-banjara-race/article-5642</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:13:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.27.30-am.jpeg"                         length="101984"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలో ఇందూరి చిన్నారి కామాఖ్య ప్రతిభ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నిజామాబాద్ : ఇందూరి చిన్నారి కామాఖ్య (విభా శ్రీ తేలి) జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలో తన అసమాన ప్రతిభను చాటుకుంది. హైదరాబాద్‌లోని *చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)*లో నిర్వహించిన Dyuthi 2026 – National Performing Arts Festivalలో భాగంగా జరిగిన AANGIKAM – National Classical Dance Competitionలో చిన్నారి కామాఖ్య కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది.తన అపూర్వమైన హావభావాలు, అభినయం, నృత్య భంగిమలు, లయబద్ధమైన కదలికలతో జడ్జిలను మాత్రమే కాకుండా, కార్యక్రమానికి హాజరైన అశేష ప్రేక్షకులను సైతం మంత్ర ముగ్ధులను చేసింది.నృత్యమే ప్రాణంగా… నృత్యమే వేదంగా… అతి చిన్న వయస్సులోనే నృత్యంలో ఓనమాలు దిద్ది, “ఇంతింతై వటుడింతై” అన్నట్లుగా తన ప్రతిభను అంచెలంచెలుగా చాటుకుంటూ ముందుకు సాగుతున్న చిన్నారి కామాఖ్యకు ఇది మరో మైలురాయి. తన అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపుగా గౌరవనీయులు వేదాంత రాధే శ్యామ్ గారి చేతుల మీదుగా క్యాష్ అవార్డు మరియు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/kamakhya-talent-of-indian-girl-in-national-classical-dance-competition/article-5641"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.27.11-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నిజామాబాద్ : ఇందూరి చిన్నారి కామాఖ్య (విభా శ్రీ తేలి) జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలో తన అసమాన ప్రతిభను చాటుకుంది. హైదరాబాద్‌లోని *చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)*లో నిర్వహించిన Dyuthi 2026 – National Performing Arts Festivalలో భాగంగా జరిగిన AANGIKAM – National Classical Dance Competitionలో చిన్నారి కామాఖ్య కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది.తన అపూర్వమైన హావభావాలు, అభినయం, నృత్య భంగిమలు, లయబద్ధమైన కదలికలతో జడ్జిలను మాత్రమే కాకుండా, కార్యక్రమానికి హాజరైన అశేష ప్రేక్షకులను సైతం మంత్ర ముగ్ధులను చేసింది.నృత్యమే ప్రాణంగా… నృత్యమే వేదంగా… అతి చిన్న వయస్సులోనే నృత్యంలో ఓనమాలు దిద్ది, “ఇంతింతై వటుడింతై” అన్నట్లుగా తన ప్రతిభను అంచెలంచెలుగా చాటుకుంటూ ముందుకు సాగుతున్న చిన్నారి కామాఖ్యకు ఇది మరో మైలురాయి. తన అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపుగా గౌరవనీయులు వేదాంత రాధే శ్యామ్ గారి చేతుల మీదుగా క్యాష్ అవార్డు మరియు మెమెంటో అందుకుని సత్కారం పొందింది.చిన్నారి కామాఖ్య తన ప్రతిభతో తల్లిదండ్రులకు, గురువులకు, ఇందూరు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.చిన్నారి కామాఖ్యకు హృదయపూర్వక అభినందనలు… భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన నృత్య ప్రతిభను చాటాలని ఆకాంక్షిద్దాం.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/kamakhya-talent-of-indian-girl-in-national-classical-dance-competition/article-5641</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/kamakhya-talent-of-indian-girl-in-national-classical-dance-competition/article-5641</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:07:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.27.11-am.jpeg"                         length="192509"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీమంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్ర రెడ్డి కి ఘన నివాళులు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ఆదిలాబాద్ :జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో చిల్కూరి లక్ష్మారెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ చిలుకూరి రామచంద్ర రెడ్డి  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సంజీవరెడి, చిలుకూరి లక్ష్మారెడ్డి, మరియు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు  సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష సతీష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అంబకంటి అశోక్ , జిల్లా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/-draft--add-your-title/article-5640"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.56.52-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఆదిలాబాద్ :జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో చిల్కూరి లక్ష్మారెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ చిలుకూరి రామచంద్ర రెడ్డి  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సంజీవరెడి, చిలుకూరి లక్ష్మారెడ్డి, మరియు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు  సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష సతీష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అంబకంటి అశోక్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ, డీసీసీ జనరల్ సెక్రటరీ  సంజయ్, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావుకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డేరా కృష్ణ రెడ్డి, రుక్మ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/-draft--add-your-title/article-5640</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/-draft--add-your-title/article-5640</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:01:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.56.52-am.jpeg"                         length="98411"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిజాంపేట్ లో ట్రస్ట్ ఇన్ కాష్ జ్యువెలరీ సంస్థను ఘనంగా ప్రారంభించిన సీఈవో బాలు సిపి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నిజాంపేట్ ప్రధాన కూడలిలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన మూడవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని  ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్, తెలంగాణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/ceo-balu-cp-inaugurated-trust-in-cash-jewelery-in-nizampet/article-5639"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-7.54.43-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నిజాంపేట్ ప్రధాన కూడలిలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన మూడవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని  ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్, తెలంగాణ బిజినెస్ హెడ్ తంగ రాజన్, రీజనల్ మేనేజర్ విశ్వేశ్వర్, బ్రాంచ్ మేనేజర్ నందకుమార్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/ceo-balu-cp-inaugurated-trust-in-cash-jewelery-in-nizampet/article-5639</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/ceo-balu-cp-inaugurated-trust-in-cash-jewelery-in-nizampet/article-5639</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 11:52:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-7.54.43-am.jpeg"                         length="150650"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బాధితులకు సత్వర న్యాయం చేయాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li>భార్యాభర్తల వివాదాల పరిష్కారంలో సున్నితంగా వ్యవహరించాలి </li>
<li> వార్షిక తనిఖీలలో భాగంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ పరిశీలన </li>
<li>  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/special-attention-should-be-given-to-the-problems-of-women/article-5638"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.37.04-am-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఆదిలాబాద్ జిల్లా : మహిళల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలలో భాగంగా పరిశీలించారు. మొదటగా జిల్లా ఎస్పీకి పోలీస్ స్టేషన్ సిబ్బంది గౌరవ వందనాన్ని అందించి, అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మరియు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి ప్రణయ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కార విధానం, పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి మహిళా ఫిర్యాదుదారితో గౌరవంగా, మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని వెంటనే స్పందించి అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తలెత్తే కుటుంబ వివాదాల విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహ రిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా కౌన్సెలింగ్, చట్టపరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. మహిళల రక్షణ, భద్రతకు ఉమెన్ పోలీస్ స్టేషన్ కీలకమని పేర్కొంటూ, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని బాధితుల్లో విశ్వాసం కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని, కేసుల దర్యాప్తును నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి ప్రణయ్ కుమార్, ఏఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/special-attention-should-be-given-to-the-problems-of-women/article-5638</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/special-attention-should-be-given-to-the-problems-of-women/article-5638</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 11:48:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.37.04-am-%281%29.jpeg"                         length="136592"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ రాజర్షి షా</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ఆదిలాబాద్ : వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం భోరాజ్ మండలం రాంపూర్(టి) గ్రామంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతోవర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మండపంలో 2,100 దీపోత్సవ వేడుకలను మొదటి జ్యోతి వెలిగించి ప్రారంభించి, గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాంపూర్ గ్రామంలో ఇంత ఘనంగా, నిష్టతో గణేష్ ఉత్సవాలు జరగడం అభినందనీయమని కొనియాడారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదా యమని, ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగతా గ్రామాలు సైతం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి యంత్రాం గం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, మంచి సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/collector-rajarshi-shah-special-pooja-to-lord-vinayaka/article-5636"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.37.03-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఆదిలాబాద్ : వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం భోరాజ్ మండలం రాంపూర్(టి) గ్రామంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతోవర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మండపంలో 2,100 దీపోత్సవ వేడుకలను మొదటి జ్యోతి వెలిగించి ప్రారంభించి, గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాంపూర్ గ్రామంలో ఇంత ఘనంగా, నిష్టతో గణేష్ ఉత్సవాలు జరగడం అభినందనీయమని కొనియాడారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదా యమని, ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగతా గ్రామాలు సైతం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి యంత్రాం గం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, మంచి సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బాబు సింగ్, సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువజన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/collector-rajarshi-shah-special-pooja-to-lord-vinayaka/article-5636</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/collector-rajarshi-shah-special-pooja-to-lord-vinayaka/article-5636</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 11:42:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.37.03-am.jpeg"                         length="142371"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయి అథ్లెట్‌గా కొడవత్ స్వప్న - స్వర్ణ పతకం కైవసం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాగర్ కర్నూల్, : పేదరికాన్ని జయించి పట్టుదలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కొడవత్ తండాకు చెందిన కొడవత్ స్వప్న అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పుదుచ్చేరిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 బాలికల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేస్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగిన స్వప్న ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. స్వప్న విజయంతో కొడవత్ తండాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, క్రీడాభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/from-a-poor-family-kodawat-dreamed-of-becoming-a-national/article-5635"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-10.45.37-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నాగర్ కర్నూల్, : పేదరికాన్ని జయించి పట్టుదలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కొడవత్ తండాకు చెందిన కొడవత్ స్వప్న అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పుదుచ్చేరిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 బాలికల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేస్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగిన స్వప్న ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. స్వప్న విజయంతో కొడవత్ తండాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, క్రీడాభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/from-a-poor-family-kodawat-dreamed-of-becoming-a-national/article-5635</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/from-a-poor-family-kodawat-dreamed-of-becoming-a-national/article-5635</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 11:03:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-10.45.37-am.jpeg"                         length="63452"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీతం నుండి హౌస్ రెంట్ అలయన్స్ రికవరీ ఉపసంహరించుకోవాలి - కల్వ చక్రధర్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట జిల్లాలోని రెగ్యులర్ ఏం.పి.హెచ్.ఎ.(ఎఫ్) / ఏ.ఎన్.ఎం. ల వేతనాల నుంచి అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ నిలుపుదల చేస్తూ, జీతం నుండి అమౌంట్ రికవరీ చేయాలని సబ్‌ ట్రెజరీ ఆఫీస్ ఇచ్చే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించు కోవా లని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (3194) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కల్వ చక్రధర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిరంతరం సేవలందిస్తున్న ఏ.ఎన్.ఎం. ల వేతనాల నుంచి హెచ్.ఆర్.ఏ. రికవరీ చేయడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సిద్దిపేట డి.టి.ఓ., దుబ్బాక ఎస్.టి.ఓ. లకు తగిన ఆదేశాలు జారీ చేసి, అడిషనల్ హెచ్.ఆర్.ఏ. ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ ని కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించగా,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/house-rent-alliance-recovery-from-salary-should-be-withdrawn/article-5634"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-10.14.50-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట జిల్లాలోని రెగ్యులర్ ఏం.పి.హెచ్.ఎ.(ఎఫ్) / ఏ.ఎన్.ఎం. ల వేతనాల నుంచి అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ నిలుపుదల చేస్తూ, జీతం నుండి అమౌంట్ రికవరీ చేయాలని సబ్‌ ట్రెజరీ ఆఫీస్ ఇచ్చే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించు కోవా లని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ (3194) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కల్వ చక్రధర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిరంతరం సేవలందిస్తున్న ఏ.ఎన్.ఎం. ల వేతనాల నుంచి హెచ్.ఆర్.ఏ. రికవరీ చేయడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సిద్దిపేట డి.టి.ఓ., దుబ్బాక ఎస్.టి.ఓ. లకు తగిన ఆదేశాలు జారీ చేసి, అడిషనల్ హెచ్.ఆర్.ఏ. ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ ని కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించగా, సమస్యను నిశితంగా పరిశీలించి ఏ.ఎన్.ఎం. లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా డి.పి.ఓ. గా పని చేసి ప్రస్తుతం ఎన్.హెచ్.ఎం. ప్లానింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జగన్నాథ రెడ్డిని సైతం కలిసి సమస్య తీవ్రతను వివరించి, పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పుల్లగుర్ల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భూంపల్లి రాజు,  సిద్దిపేట జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు కాల్వ శోభ, గజ్వేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవ్, పిఆర్ఓ సురేష్, నాగేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు, యూనియన్ సభ్యులు, పద్మలత, స్వర్ణ, పుష్ప లత అనసూయ, ధనలక్ష్మి, పుష్ప పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/house-rent-alliance-recovery-from-salary-should-be-withdrawn/article-5634</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/house-rent-alliance-recovery-from-salary-should-be-withdrawn/article-5634</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 11:00:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-10.14.50-am.jpeg"                         length="154163"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సూర్యాపేటకు జాబ్ మేళా ఎప్పుడు..?</title>
                                    <description><![CDATA[<ul>
<li>హుజూర్‌నగర్, కోదాడకే పరిమితమైన ఉద్యోగ మేళాలు.. </li>
<li>జిల్లా కేంద్రం యువతలో ఎదురుచూపులు..</li>
<li>జాబ్ మేళాలోనూ సూర్యాపేటకు మొండిచేయి..!<br /> అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడమే కారణమా.. </li>
<li>రెండు నియోజకవర్గాల్లో నిర్వహణ.. జిల్లా కేంద్రం నిరుద్యోగులకు ఇంకా నిరీక్షణే..</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/when-is-the-job-fair-for-suryapet/article-5633"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-10.04.24-am.jpeg" alt=""></a><br /><p>సూర్యాపేట :సూర్యాపేట: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళాలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యువతలో ఆసక్తి నెలకొంది. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం సూర్యాపేటలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువతకు జాబ్ మేళాలు ఒకే వేదికపై వివిధ సంస్థలను సంప్రదించే అవకాశం కల్పిస్తాయి. హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు నిరుద్యోగులు హాజరై ఉద్యోగ అవకాశాలను పరిశీలించారు. అదే తరహాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ జాబ్ మేళా నిర్వహిస్తే పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల యువతకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జాబ్ మేళాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం సూర్యాపేటలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తారనే ప్రశ్నలు నిరుద్యోగ యువత నుంచి వినిపిస్తున్నాయి.<br /><span style="color:rgb(224,62,45);">జిల్లా కేంద్రంలోనే ఎందుకు నిర్వహించకూడదు..?</span><br />సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి యువత ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను అందించేలా జిల్లా కేంద్రంలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.సూర్యాపేట నియోజకవర్గానికి ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వల్లే జిల్లా కేంద్రానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే ప్రశ్నను కొందరు స్థానిక నాయకులు లేవనెత్తుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రి తనయుడు  ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రజలలో ఆసక్తికర మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వేరే నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు వెళ్లి అక్కడ ఏర్పాట్లను కార్యక్రమాలను దగ్గరుండి చూస్తున్నప్పటికీ  సూర్యాపేటలో ఎప్పుడు ఏర్పాటు చేస్తారో అని ప్రజలు, నిరుద్యోగులు, నాయకులు గుసగుసలాడుతున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న సూర్యాపేటలో కూడా భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహిస్తే స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు నేరుగా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. హుజూర్‌నగర్, కోదాడలకు ప్రాధాన్యం లభిస్తున్న నేపథ్యంలో సూర్యాపేటకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.<br /><span style="color:rgb(224,62,45);">మంత్రి దృష్టికి యువత డిమాండ్</span><br />ఇప్పటికే హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో జాబ్ మేళాల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంపైనా దృష్టి సారించాలని యువత కోరుతోంది. జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహణకు సంబంధించిన తేదీ, ఏర్పాట్లపై అధికారిక ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.<br /><span style="color:rgb(224,62,45);">అవకాశాలు అందరికీ అందేలా..</span><br />జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నిరుద్యోగులకు సమానంగా ఉద్యోగ అవకాశాలు అందేలా జాబ్ మేళాలను విస్తరించాలని యువత అభిప్రాయపడుతోంది. సూర్యాపేటలోనూ త్వరలో జాబ్ మేళా నిర్వహించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జిల్లా కేంద్రం ఏ పార్టీకి చెందిన రాజకీయ ప్రతినిధుల ఆధీనంలో ఉన్నా.. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మాత్రం ప్రజలందరికీ అందాల్సినవేనని స్థానికులు పేర్కొంటున్నారు. సూర్యాపేటలోనూ భారీ జాబ్ మేళా నిర్వహించడంతో పాటు జిల్లా కేంద్రానికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించాలని వారు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/when-is-the-job-fair-for-suryapet/article-5633</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/when-is-the-job-fair-for-suryapet/article-5633</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 10:56:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-10.04.24-am.jpeg"                         length="352589"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి.</title>
                                    <description><![CDATA[<ul>
<li>మహిళల రక్షణకు షీ టీమ్స్‌.. బాలికలకు భరోసా</li>
<li>అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌ చేయాలి</li>
<li> షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%A6%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF/article-5632"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-9.27.18-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కొత్తగూడెం బ్యూరో : మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్‌ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. శుక్రవారం రామవరం ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌ లో మహిళా భద్రత, షీ టీమ్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రమాదేవి మాట్లాడుతూ రాగింగ్‌, టీజింగ్‌, వెంటపడటం, బ్లాక్‌మెయిలింగ్‌, తప్పుడు ఫోన్‌ కాల్స్‌, అసభ్యకరమైన మెసేజ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, అనుచితంగా తాకడం లేదా తోయడం వంటి ఘటనలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, బస్సులు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు తదితర ప్రదేశాల్లో మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.<br /><span style="color:rgb(224,62,45);">ఫిర్యాదు చేయడానికి భయపడొద్దు</span><br />పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు కొందరు మహిళలు, బాలికలు ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారి కోసం షీ టీమ్స్‌ అందుబాటులో ఉంటాయని రమాదేవి తెలిపారు. బాధితులు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్‌ మెసేజ్‌, వాయిస్‌ రికార్డింగ్‌ లేదా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అవసరాన్ని బట్టి షీ టీమ్స్‌ బాధితుల వద్దకు చేరుకుని సమస్య పరిష్కారానికి సహకరిస్తాయని తెలిపారు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.<br /><span style="color:rgb(224,62,45);">సోషల్‌ మీడియా వినియోగంలో జాగ్రత్త</span><br />మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిచయం లేని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు పంపకూడదని, అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లకు స్పందించవద్దని తెలిపారు. ఫోన్‌ ద్వారా బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ లేదా అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిని తొలగించకుండా ఆధారాలను భద్రపరచి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.<br /><span style="color:rgb(224,62,45);">భరోసా సేవలపై అవగాహన</span><br />భరోసా కోఆర్డినేటర్‌ సుమలత మాట్లాడుతూ మహిళలు, బాలికలకు అందుబాటులో ఉన్న భరోసా కేంద్రం సేవలపై అవగాహన కల్పించారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌తో పాటు పోక్సో చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. కొన్ని పోక్సో కేసుల ఉదాహరణలను వివరిస్తూ విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. కౌమార దశలో ఏర్పడే ఆకర్షణలు, సోషల్‌ మీడియా మరియు మొబైల్‌ ఫోన్‌ అధిక వినియోగం వల్ల ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులకు వివరించారు. విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ, భవిష్యత్తుపై దృష్టి సారించి లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. మహిళల భద్రతకు ఉపయోగపడే టి–సేఫ్‌ యాప్‌ గురించి కూడా అవగాహన కల్పించారు.<br /><span style="color:rgb(224,62,45);">భయాన్ని అధిగమించేందుకు ప్రాక్టికల్‌ విధానాలు</span><br />విద్యార్థుల్లో భయాన్ని తగ్గించి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఫిల్లిస్‌ క్రిస్టల్‌ థెరపీకి సంబంధించిన బీచ్‌ బాల్‌, స్టార్‌ (భయ నివారణ) విధానాలను ప్రాక్టికల్‌గా వివరించారు. విద్యార్థులు భయాందోళనలకు లోనుకాకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా అవగాహన కల్పించారు. మైనర్లు తప్పు చేసిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను పిలిపించి కౌన్సెలింగ్‌ అందిస్తామని, నేరం తీవ్రతను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్‌ సిబ్బంది తెలిపారు. మహిళలు, బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం తదితర చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.<br /><span style="color:rgb(224,62,45);">అత్యవసర సమయంలో 112కు కాల్‌</span><br />ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే 112కు కాల్‌ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని ఎస్‌ఐ రమాదేవి తెలిపారు. మహిళలు, బాలికలు తమకు ఎదురయ్యే సమస్యలను దాచిపెట్టకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళ ల భద్రత, విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని భరోసా బృందం పేర్కొంది. కార్యక్రమంలో భరోసా కోఆర్డినేటర్‌ సుమలత, ఏఎస్‌ఐ కస్తూరి, పీసీ రాంబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-9.34.00-am.jpeg" alt="WhatsApp Image 2026-09-19 at 9.34.00 AM" width="1600" height="720"/></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%A6%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF/article-5632</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%A6%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF/article-5632</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 10:52:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-9.27.18-am.jpeg"                         length="262846"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు - ఎంపీడీఓ హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాగర్ కర్నూల్: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని బిజినపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) హెచ్చరించారు.బిజినపల్లి గ్రామానికి చెందిన పండ్లపాష అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని డబ్బులు తీసుకున్నాడని, బిజినపల్లి గ్రామానికి చెందిన చీర్ణం శివుడు తండ్రి జంగయ్య ఆరోపణ చేయగా, బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ నుండి వచ్చిన అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. ఇండ్ల మంజూరు కోసం సంబంధిత గ్రామ ఇందిరమ్మ కమిటీలు మరియు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని తెలిపారు.ఇల్లు మంజూరు నిమిత్తం అధికారులు గానీ, అనధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/mpdo-warns-of-strict-action-if-money-is-collected-in/article-5631"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-18-at-4.50.45-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నాగర్ కర్నూల్: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని బిజినపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) హెచ్చరించారు.బిజినపల్లి గ్రామానికి చెందిన పండ్లపాష అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని డబ్బులు తీసుకున్నాడని, బిజినపల్లి గ్రామానికి చెందిన చీర్ణం శివుడు తండ్రి జంగయ్య ఆరోపణ చేయగా, బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ నుండి వచ్చిన అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. ఇండ్ల మంజూరు కోసం సంబంధిత గ్రామ ఇందిరమ్మ కమిటీలు మరియు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని తెలిపారు.ఇల్లు మంజూరు నిమిత్తం అధికారులు గానీ, అనధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.visionandhra.in/mpdo-warns-of-strict-action-if-money-is-collected-in/article-5631</link>
                <guid>https://www.visionandhra.in/mpdo-warns-of-strict-action-if-money-is-collected-in/article-5631</guid>
                <pubDate>Fri, 18 Sep 2026 18:53:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-18-at-4.50.45-pm.jpeg"                         length="153617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు</title>
                                    <description><![CDATA[<p>ప్రశాంత వాతావరణంలో ఉత్సవం జరిగేలా చర్యలు తీసుకోవాలి:*జిల్లా కలెక్టర్ రాజర్షిషా</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/-draft--add-your-title/article-5630"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-18-at-3.39.33-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఆదిలాబాద్ జిల్లా : గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన నిమజ్జన ఘాట్లు, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. భోరాజ్ పెన్‌గంగా నది, గ్రామీణ ప్రాంతంలోని చందా వాగు వద్ద నిమజ్జన ఘాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, విద్యుత్ దీపాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు లైటింగ్ కల్పించాలని సూచించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అనుభవజ్ఞులైన ఈతగాళ్లు, లైఫ్‌జాకెట్లు, బోట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విగ్రహాలను తరలించే వాహనాలకు ఇబ్బందులు కలగకుండా రాకపోకల మార్గాలను ముందుగానే గుర్తించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు, తాగునీరు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని పెన్‌గంగా నది తీరం, చందా వాగు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు గస్తీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెన్‌గంగా ప్రాంతం సరిహద్దు ప్రాంతం కావడంతో అంతర్రాష్ట్ర రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు, ఇతర శాఖల అధికారులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అనూష, డీఎస్పీ జీవన్, ఆర్టీవో జగదీశ్వర్‌రావు, రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/-draft--add-your-title/article-5630</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/-draft--add-your-title/article-5630</guid>
                <pubDate>Fri, 18 Sep 2026 18:49:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-18-at-3.39.33-pm.jpeg"                         length="139986"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యవసాయ పొలాల్లో అక్రమంగా గంజాయి సాగు – ఇద్దరిపై కేసు నమోదు</title>
                                    <description><![CDATA[<ul>
<li>రూ.38.50 లక్షల విలువ గల, 385 గంజాయి మొక్కలు స్వాధీనం</li>
<li>గంజాయి పండించిన, సేవించిన, వ్యాపారం చేసిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవు.</li>
<li>గంజాయి పండించిన రైతులకు ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు.</li>
<li>గంజాయి పై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి, రివార్డులు</li>
<li>జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/illegal-cultivation-of-ganja-in-agricultural-fields-case-registered/article-5629"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-18-at-2.04.14-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఆదిలాబాద్ :జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని అందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొటంలొద్ది గ్రామ శివారులో వ్యవసాయ పొలాల్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 385 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  తెలియజేశారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొట్టం లొద్ది గ్రామంలో రూ 38.50 లక్షల విలువ చేసే 385 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించారు. మొదటి ఘటనలో పొటంలొద్ది గ్రామానికి చెందిన మెస్రం గంగారాం పటేల్ వ్యవసాయ పొలంలో తనిఖీలు నిర్వహించగా 315 గంజాయి మొక్కలు గుర్తించారు. వ్యవసాయ విస్తరణ అధికారి పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మొక్కల విలువ సుమారు రూ.31.50 లక్షలు. అదే సమయంలో మరో వ్యవసాయ పొలంలో మెస్రం నాగు గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి  తనిఖీలు చేపట్టగా 70 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు అంచనా వేశారు.రెండు ఘటనల్లోనూ నిందితులు సంఘటనా స్థలంలో లభించకపోవడంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.</p>
<p style="text-align:justify;"> నిందితులు: </p>
<p style="text-align:justify;">1. మెస్రం గంగారాం పటేల్ – పొటంలొద్ది గ్రామం.<br />2. మెస్రం నాగు – పొటంలొద్ది గ్రామం.<br />ఈ దాడుల్లో ఆదిలాబాద్ రూరల్ సి ఐ రహీం పాషా, ఎస్ ఐ వి. విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.<br />అదేవిధంగా గంజాయి వ్యాపారం చేసిన, రవాణా చేసిన, సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత గంజాయి అలవాటుతో వ్యసనానికి గురైన వారికి తల్లిదండ్రులు జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియజేసినట్లయితే వారిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.గంజాయి జీవితాలను నాశనం చేస్తుంది అని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీసులు చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ గంజాయికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా జిల్లా ఎస్పీ గారిచే నిర్వహించబడుతున్న 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 250 ఎకరాలకు సంబంధించిన  వ్యవసాయ భూములలో గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరిగిందని గుర్తు చేశారు.  గంజాయి పై సమాచారం అందించిన వారికి నగదు బహుమతిని అందించి అభినందించడం  జరుగుతుందని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/illegal-cultivation-of-ganja-in-agricultural-fields-case-registered/article-5629</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/illegal-cultivation-of-ganja-in-agricultural-fields-case-registered/article-5629</guid>
                <pubDate>Fri, 18 Sep 2026 18:38:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-18-at-2.04.14-pm.jpeg"                         length="238750"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన కోఆర్డినేటర్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మంచిర్యాల్. మంచిర్యాల హమాలీ వాడ లోని లక్ష్మీగణపతి దేవస్థానం ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ మొదట లక్ష్మీ గణపతి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నల్లూరి మల్లయ్య రామ్ సత్తయ్య రాం శ్రీకాంత్ లు ఘన స్వాగతం పలికి దర్శనం అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అయన వెంట రామ్ శ్రీనివాస్ ,నల్లూరి అరుణ్,బోయిని హరికృష్ణ,విశ్వనాథ్, కంటే మణికంఠ, రామ్ శ్రీ తేజ,లసెట్టి శశాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/janasena-coordinator-who-conducted-special-pujas/article-5628"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-18-at-5.31.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మంచిర్యాల్. మంచిర్యాల హమాలీ వాడ లోని లక్ష్మీగణపతి దేవస్థానం ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ మొదట లక్ష్మీ గణపతి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నల్లూరి మల్లయ్య రామ్ సత్తయ్య రాం శ్రీకాంత్ లు ఘన స్వాగతం పలికి దర్శనం అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అయన వెంట రామ్ శ్రీనివాస్ ,నల్లూరి అరుణ్,బోయిని హరికృష్ణ,విశ్వనాథ్, కంటే మణికంఠ, రామ్ శ్రీ తేజ,లసెట్టి శశాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/janasena-coordinator-who-conducted-special-pujas/article-5628</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/janasena-coordinator-who-conducted-special-pujas/article-5628</guid>
                <pubDate>Fri, 18 Sep 2026 18:01:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-18-at-5.31.22-pm.jpeg"                         length="175427"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సదాశివపేటలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్</title>
                                    <description><![CDATA[<ul>
<li>మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు శుభవార్త.. </li>
<li>తంగడపల్లిలో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా</li>
<li>వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మర్రిగూడ ఎస్సై బి.రాంబాబు </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/%E0%B0%B8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%97%E0%B0%A3%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%9C%E0%B1%8D/article-5627"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-18-at-3.12.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నల్గొండ /మర్రిగూడ:నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 'ఆసరా ఫౌండేషన్' ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27న తంగడపల్లిలో జరగనున్న ఈ మెగా ఉద్యోగ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మర్రిగూడ ఎస్సై బి. రాంబాబు శుక్రవారం ఆవిష్కరించారు.ఆసరా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ మేళా జరగనుంది. ఈ వేదికగా వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి, సుమారు 3,000లకు పైగా ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయనున్నాయి.</p>
<p style="text-align:justify;">అందుబాటులో ఉండే రంగాలు </p>
<p style="text-align:justify;">తయారీ రంగం, బీపీఓ, ఐటీ-సాఫ్ట్‌వేర్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, రిటైల్-అమ్మకాలు మరియు మార్కెటింగ్ తదితర ప్రముఖ రంగాల్లో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించనున్నాయి.మునుగోడు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగం సాధించాలని ఆసరా ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దామెర ఉత్తరయ్య, జంపాల శ్రీకాంత్, దాసరి లక్ష్మణ్, పూదరి రాజు, గణేష్, నరేష్, మంగి మధు, కోరే సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/%E0%B0%B8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%97%E0%B0%A3%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%9C%E0%B1%8D/article-5627</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/%E0%B0%B8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%97%E0%B0%A3%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%9C%E0%B1%8D/article-5627</guid>
                <pubDate>Fri, 18 Sep 2026 17:53:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-18-at-3.12.47-pm.jpeg"                         length="319157"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        