<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/hanmakonda/category-84" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>HANMAKONDA - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/84/rss</link>
                <description>HANMAKONDA RSS Feed</description>
                
                            <item>
                <title>పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి </title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...</div>
<div>పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రజలను అడిగారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/747948759_1001959305939599_1294295731190511792_n-(1).jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...</div>
<div>పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రజలను అడిగారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర ఏళ్లలో 2కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఇవాళ ఒక్క రోజే 92లక్షల పనుల ప్రారంభోత్సవం చేసుకున్నామని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు మండల కార్యాలయాల సముదాయం, జూనియర్ కళాశాల, ధర్మసాగర్ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>దేశ వ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఎలాంటి పరిస్థితుల్లో దేవాదుల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా సాగు నీరు, త్రాగు నీటికి పెద్దదిక్కుగా నిలుస్తుందని అన్నారు. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి కలిగించిన పని దేవాదుల ప్రాజెక్ట్ అని అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో ధర్మసాగర్ రిజర్వాయర్ లోకే గోదావరి జలాలు చేరుతాయాని తెలిపారు. ఇక్కడి నుండే స్టేషన్ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, గండి రామారం, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లకు కూడా నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. దేవాదులలోని 10పంపులను 100రోజులు నిరంతరాయంగా నడిపించి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, రైతులకు సాగు నీరు, త్రాగు నీరు అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని వెల్లడించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ గ్రామంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. రెండో విడతలో ధర్మసాగర్ గ్రామానికి 100ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో గుడిసెలు, పెంకుటిల్లు, కవర్లు కప్పుకొని, రేకుల ఇళ్లలో ఉంటున్న అర్హులైన పేద ప్రజలకు రాజకీయాలకు అతీతంగా చేరేలా చూడాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ నుండి ఎల్కుర్తి క్రాస్ వరకు నాలుగు లైన్ల రహదారి గా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు దీనికి గ్రామ ప్రజలు సహకరించి ముందుకు వస్తే రోడ్డు నిర్మాణం చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అలాగే ధర్మసాగర్ రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలీయా, తహసీల్దార్, ఎంపిడివో, హౌసింగ్ డిఈ, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 19:57:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/747948759_1001959305939599_1294295731190511792_n-%281%29.jpeg"                         length="375207"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అమరుల స్థూపాన్ని కప్పిన ఫ్లెక్సీలు బాధాకరం: ఎండీ లాల్ మహమ్మద్</title>
                                    <description><![CDATA[<p>ధర్మసాగర్, జూలై 16</p>
<p>  హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల తెలంగాణ అమరుల స్థూపం పూర్తిగా కనిపించకుండా పోవడం బాధాకరమని బీఆర్ఎస్ మైనార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండీ లాల్ మహమ్మద్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, వారి త్యాగాలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు అందరిపైనా ఉందన్నారు. అయితే ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అమరుల స్థూపాన్ని కప్పివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అమరుల స్మారక చిహ్నాల గౌరవాన్ని కాపాడేలా అధికారులు, నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ లాల్ మహమ్మద్ డిమాండ్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/during-the-mlas-visit-the-flexi-covering-the-amarula-stupa/article-3279"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/2238fb87-1306-4c4d-b6ed-52299cdb6ff3.jpeg" alt=""></a><br /><p>ధర్మసాగర్, జూలై 16</p>
<p> హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల తెలంగాణ అమరుల స్థూపం పూర్తిగా కనిపించకుండా పోవడం బాధాకరమని బీఆర్ఎస్ మైనార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండీ లాల్ మహమ్మద్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, వారి త్యాగాలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు అందరిపైనా ఉందన్నారు. అయితే ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అమరుల స్థూపాన్ని కప్పివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అమరుల స్మారక చిహ్నాల గౌరవాన్ని కాపాడేలా అధికారులు, నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ లాల్ మహమ్మద్ డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/during-the-mlas-visit-the-flexi-covering-the-amarula-stupa/article-3279</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/during-the-mlas-visit-the-flexi-covering-the-amarula-stupa/article-3279</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 12:49:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/2238fb87-1306-4c4d-b6ed-52299cdb6ff3.jpeg"                         length="240886"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        