<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/mulugu/category-82" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Mulugu - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/82/rss</link>
                <description>Mulugu RSS Feed</description>
                
                            <item>
                <title>అర్హులైన ప్రతి ఒక్కరికి  ఇందిరమ్మ ఇళ్లు.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.34.42 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు  : ఆదివారం :ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ లో మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., తో కలిసి ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, ఏటూరు నాగారం మండలనికి చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి  సీతక్క మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని పేదవాడి కలను సకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంజూరు చేసిన ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు.  కొండాయి గ్రామంలో పార్టీలకు అతీతంగా 90 మందికి ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, 16 కోట్ల రూపాయల నిధులతో పటిష్టంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహిళా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/indiramma-houses-for-everyone-who-deserves-it/article-3156"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.34.42 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు  : ఆదివారం :ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ లో మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., తో కలిసి ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, ఏటూరు నాగారం మండలనికి చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి  సీతక్క మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని పేదవాడి కలను సకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంజూరు చేసిన ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు.  కొండాయి గ్రామంలో పార్టీలకు అతీతంగా 90 మందికి ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, 16 కోట్ల రూపాయల నిధులతో పటిష్టంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహిళా సంఘం లో సభ్యురాలుగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే  లక్ష రూపాయల రుణాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. కొండాయి గ్రామం జంపన్న వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరు అయిన ఇండ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు.   ఏటూరు నాగారం మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ తో కలిసి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/indiramma-houses-for-everyone-who-deserves-it/article-3156</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/indiramma-houses-for-everyone-who-deserves-it/article-3156</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:43:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.34.42-pm.jpeg"                         length="317529"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నూతన సర్పంచులకు మంత్రులు సన్నానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.17.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.17.15 PM" width="1080" height="1056" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వెంకటాపురం : నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)  ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రము లోని కాఫేడ్ ఆవరణలో వెంకటాపురం , వాజేడు మండలాల సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఘనం గా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికైన సర్పంచులకు ఉపసర్పంచ్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.పల్లెల అభివృద్ధి కి బాధ్యత గా కృషి చేయాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని, ప్రతి పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.రైతల కు రైతు బీమా,సన్నవడ్లకు బోనస్ ఇచ్చాం, రెండు సంవత్సరాల లో నిరుద్యోగులకు 77 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని అన్నారు. మండలం లోని ప్రధాన సమస్యలు పాలెం వాగు ప్రాజెక్టు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/ministers-prepare-for-new-serpents/article-3138"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.17.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.17.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.17.15 PM" width="1080" height="1056"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వెంకటాపురం : నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)  ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రము లోని కాఫేడ్ ఆవరణలో వెంకటాపురం , వాజేడు మండలాల సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఘనం గా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికైన సర్పంచులకు ఉపసర్పంచ్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.పల్లెల అభివృద్ధి కి బాధ్యత గా కృషి చేయాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని, ప్రతి పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.రైతల కు రైతు బీమా,సన్నవడ్లకు బోనస్ ఇచ్చాం, రెండు సంవత్సరాల లో నిరుద్యోగులకు 77 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని అన్నారు. మండలం లోని ప్రధాన సమస్యలు పాలెం వాగు ప్రాజెక్టు మరమత్తులు, సెంట్రల్ లైటింగ్, ఇందిరమ్మ ఇల్లులు పెంచాలి అని,వెంకటాపురం,చర్ల ఆర్&amp; బి రోడ్డు పరిష్కారం కోసం మంత్రులు దృష్టి కి చిడెం మోహన్ రావు, చిడెంశివ తీసుకొని వెళ్లారు. ఇది ప్రజా ప్రభుత్వం అని పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం అని,అతి త్వరలోనే ప్రధాన సమస్యలను పరిష్కరించుతామని సభ వేదిక గా మంత్రులు హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మినారాయణ,చర్ల మార్కేట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీను, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చిడెం మోహన్ రావు, భద్రాచలం నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు (శివ) ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు మన్యం సునీల్ బాబు, యువజన విభాగం అధ్యక్షుడు సాయి క్రిష్ణ, నాయకులు బాలసాని వేణు గోపాల్, గార్లపాటి రవి, పల్నాటి నాగేశ్వరరావ, రమేష్,డర్రరవి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/ministers-prepare-for-new-serpents/article-3138</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/ministers-prepare-for-new-serpents/article-3138</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.17.15-pm.jpeg"                         length="132269"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ నాగులమ్మ మహా జాతరకు ఎస్ఐ కి ఆహ్వానం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.12.24-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.12.24 AM" width="1080" height="719" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మంగపేట  : మండలంలో రాజుపేట శివారులో లక్ష్మీ నర్సాపూర్ వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ లో వెలసిన శ్రీ నాగులమ్మ మహా జాతర మార్చి 3నుండి 7వరకు జరుగు ఈ మహా జాతరకు ముఖ్య అతిధిగా స్థానిక ఎస్ఐ టివిఅర్ సూరి ని  శ్రీ నాగులమ్మ జాతర కు రావలసిందిగా ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించిన శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ నాగులమ్మ గుడి ప్రధాన పూజారి బిఅర్ఎస్ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ వీరి వెంట ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/invitation-to-si-for-re-nagulamma-maha-jatara/article-3046"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-11.12.24-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.12.24-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.12.24 AM" width="1080" height="719"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మంగపేట  : మండలంలో రాజుపేట శివారులో లక్ష్మీ నర్సాపూర్ వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ లో వెలసిన శ్రీ నాగులమ్మ మహా జాతర మార్చి 3నుండి 7వరకు జరుగు ఈ మహా జాతరకు ముఖ్య అతిధిగా స్థానిక ఎస్ఐ టివిఅర్ సూరి ని  శ్రీ నాగులమ్మ జాతర కు రావలసిందిగా ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించిన శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ నాగులమ్మ గుడి ప్రధాన పూజారి బిఅర్ఎస్ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ వీరి వెంట ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/invitation-to-si-for-re-nagulamma-maha-jatara/article-3046</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/invitation-to-si-for-re-nagulamma-maha-jatara/article-3046</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:39:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.12.24-am.jpeg"                         length="104140"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సివిల్ సప్లైస్ డీఎం కృష్ణవేణి ని మర్యాదపూర్వకంగా కలిసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.39.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.39.15 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు  : శుక్రవారం ములుగు జిల్లా సివిల్ సప్లైస్ డీఎంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కృష్ణవేణి ని నేడు వారి కార్యాలయంలో ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు " బాధం ప్రవీణ్"  పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఎం  దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని అధ్యక్షుడు " బాధం ప్రవీణ్ "  కోరగా, దీనిపై డీఎం కృష్ణవేణి  సానుకూలంగా స్పందించారు. అలాగే బార్ధాన్ (గన్నీ బ్యాగుల) లెక్కలు, ధాన్యం మిల్లింగ్‌కు సంబంధించిన పరిపాలనా సమస్యలు, చెల్లింపుల ఆలస్యం, రవాణా, నిల్వకు సంబంధించిన ఇబ్బందులు సహా మిల్లర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను వివరించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఎం కృష్ణవేణి  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/members-of-the-rice-millers-association-paid-a-courtesy-call/article-3037"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.39.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.39.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.39.15 PM" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు  : శుక్రవారం ములుగు జిల్లా సివిల్ సప్లైస్ డీఎంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కృష్ణవేణి ని నేడు వారి కార్యాలయంలో ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు " బాధం ప్రవీణ్"  పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఎం  దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని అధ్యక్షుడు " బాధం ప్రవీణ్ "  కోరగా, దీనిపై డీఎం కృష్ణవేణి  సానుకూలంగా స్పందించారు. అలాగే బార్ధాన్ (గన్నీ బ్యాగుల) లెక్కలు, ధాన్యం మిల్లింగ్‌కు సంబంధించిన పరిపాలనా సమస్యలు, చెల్లింపుల ఆలస్యం, రవాణా, నిల్వకు సంబంధించిన ఇబ్బందులు సహా మిల్లర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను వివరించారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఎం కృష్ణవేణి  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు "బాధం ప్రవీణ్"  తో పాటు అసోసియేషన్ సభ్యులు తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/members-of-the-rice-millers-association-paid-a-courtesy-call/article-3037</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/members-of-the-rice-millers-association-paid-a-courtesy-call/article-3037</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 18:02:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.39.15-pm.jpeg"                         length="147106"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్ఎమ్ఎమ్ఎస్ ఫలితాల్లో సత్తాచాటిన చిట్యాల.లిఖిత్  శ్రీ హర్ష.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.29.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.29.17 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వెంకటాపురం  :  జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా స్కాలర్‌షిప్  (ఎన్ఎమ్ఎమ్ఎస్) ఫలితాల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చిట్యాల లిఖిత్ శ్రీ హర్ష అద్భుత ప్రతిభ కనబరిచి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక అయిన చిట్యాల  లిఖిత్ శ్రీహర్షను పాఠశాల  ఉపాధ్యాయులు,విద్యార్థులు పలువురు లిఖిత్ శ్రీహర్షను అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివివి సత్యనారాయణ  విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..లిఖిత్ శ్రీ హర్ష మొదటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవారని,క్రమశిక్షణతో కూడిన కఠిన శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇలాంటి విజయాలు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన లిఖిత్ సాయి హర్షను,అతనికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయ బృందాన్ని, వారి తల్లిదండ్రులను  అభినందించారు.విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/chityalalikhit-sri-harsha-who-was-successful-in-nmms-results/article-3033"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.29.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.29.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.29.17 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వెంకటాపురం  :  జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా స్కాలర్‌షిప్  (ఎన్ఎమ్ఎమ్ఎస్) ఫలితాల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చిట్యాల లిఖిత్ శ్రీ హర్ష అద్భుత ప్రతిభ కనబరిచి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక అయిన చిట్యాల  లిఖిత్ శ్రీహర్షను పాఠశాల  ఉపాధ్యాయులు,విద్యార్థులు పలువురు లిఖిత్ శ్రీహర్షను అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జివివి సత్యనారాయణ  విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..లిఖిత్ శ్రీ హర్ష మొదటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవారని,క్రమశిక్షణతో కూడిన కఠిన శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇలాంటి విజయాలు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన లిఖిత్ సాయి హర్షను,అతనికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయ బృందాన్ని, వారి తల్లిదండ్రులను  అభినందించారు.విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బి జయరాం,బి నాగమణి,సిహెచ్ఎస్ నరసింహారావు,రామకోటి, తల్లిదండ్రులు చిట్యాల చక్రి-రోజా తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/chityalalikhit-sri-harsha-who-was-successful-in-nmms-results/article-3033</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/chityalalikhit-sri-harsha-who-was-successful-in-nmms-results/article-3033</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:36:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.29.17-pm.jpeg"                         length="230530"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్తూరు దేవుని గుట్టను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి:</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.13.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.13.51 PM" width="1200" height="821" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు :  ములుగు మండలం కొత్తూరు ఉమ్మడి గ్రామపంచాయ పరిధిలో ఉన్న బౌద్ధ దేవాలయం (లక్ష్మీ నరసింహస్వామి ఆలయం) దేవుని గుట్టఅనే పిలువబడే ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రజాసంఘాల నాయకులు గుండేబోయిన రవి గౌడ్ గుండ మీది వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ శిషు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారికి విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరవ శతాబ్దం లో కంబోడియా లోని అంగ్ కోర్  వాట్ దేవాలయంను ఈ గుడి పోలి ఉందన్నారు. ప్రతి సంవత్సరం కొత్తూరు ఉమ్మడి గ్రామపంచాయతీ ప్రజలు లక్ష్మీనరసింహస్వామీ కళ్యాణం  ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం  జరుగుతుందన్నారు.ఈ దేవుని గుట్టను పర్యాటక కేంద్రంగా ప్రకటించి రోడ్డు, కరెంటు, మంచినీళ్లు సౌకర్యం కల్పిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని  అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/kothur-god-gutta-should-be-declared-as-a-tourist-center/article-3030"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.13.51-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.13.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.13.51 PM" width="1206" height="821"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు :  ములుగు మండలం కొత్తూరు ఉమ్మడి గ్రామపంచాయ పరిధిలో ఉన్న బౌద్ధ దేవాలయం (లక్ష్మీ నరసింహస్వామి ఆలయం) దేవుని గుట్టఅనే పిలువబడే ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రజాసంఘాల నాయకులు గుండేబోయిన రవి గౌడ్ గుండ మీది వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ శిషు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారికి విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరవ శతాబ్దం లో కంబోడియా లోని అంగ్ కోర్  వాట్ దేవాలయంను ఈ గుడి పోలి ఉందన్నారు. ప్రతి సంవత్సరం కొత్తూరు ఉమ్మడి గ్రామపంచాయతీ ప్రజలు లక్ష్మీనరసింహస్వామీ కళ్యాణం  ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం  జరుగుతుందన్నారు.ఈ దేవుని గుట్టను పర్యాటక కేంద్రంగా ప్రకటించి రోడ్డు, కరెంటు, మంచినీళ్లు సౌకర్యం కల్పిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని  అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/kothur-god-gutta-should-be-declared-as-a-tourist-center/article-3030</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/kothur-god-gutta-should-be-declared-as-a-tourist-center/article-3030</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:27:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.13.51-pm.jpeg"                         length="261699"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆంజనేయస్వామి దేవాలయంలోని ఉండి మాయం. </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.11.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.11.08 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు  : ఏటూరు నగరం మండల కేంద్రంలోని ఓడవాడలోనీ  శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గల హుండీని గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి అపహరించారు. హుండీ లోపల రొక్కం  తీసుకుని ఖాళీ హుండీని ఊరి  పొలమేరల గల రైతు పొలంలో పడవేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/anjaneyaswamys-temple-is-destroyed/article-3029"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.11.08-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.11.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.11.08 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు  : ఏటూరు నగరం మండల కేంద్రంలోని ఓడవాడలోనీ  శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గల హుండీని గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి అపహరించారు. హుండీ లోపల రొక్కం  తీసుకుని ఖాళీ హుండీని ఊరి  పొలమేరల గల రైతు పొలంలో పడవేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/anjaneyaswamys-temple-is-destroyed/article-3029</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/anjaneyaswamys-temple-is-destroyed/article-3029</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:25:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.11.08-pm.jpeg"                         length="309402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్వాంటం టెక్నాలజీతో కాలం మారబోతోంది క్వాంటం టెక్నాలజీ – భవిష్యత్తుకు గేటువే....   ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్ పినాకిల్ అకాడమీ.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.07.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 2.07.44 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు  : భారతదేశం నాడు నేడు రేపు కూడా విజ్ఞాన శాస్త్రంలో విశ్వ గురువుగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.. సరికొత్త టెక్నాలజీతో సమస్యలు మటుమాయం   మానవుని వయస్సు 300 సంవత్సరాల పైగా పెరగవచ్చు.. రాతియుగం నుంచి రీసెర్చ్ యుగం వరకు – మానవ పరిణామ గాథ “అవసరమే ఆవిష్కరణలకు తల్లి” రాతియుగంలో జీవన పోరాటంతో ప్రారంభమైన మానవ ప్రయాణం,<br />ఆలోచన → అన్వేషణ → ఆవిష్కరణ → అభివృద్ధి అనే మార్గంలో సాగింది.<br />🔥 అగ్ని ఆవిష్కరణ<br />🛞 చక్రం<br />✍️ లిపి<br />📐 గణితం<br />ఇవి మానవ మేధస్సుకు చిరస్మరణీయ సాక్ష్యాలు.<br />శాస్త్రీయంగా చూస్తే, మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి.<br />ఈ న్యూరాన్ల మధ్య సంభంధాలే మన ఆలోచన, విశ్లేషణ, సృజనాత్మకతకు మూలం.</p>
<p>  భారతదేశం – విజ్ఞాన సంపదకు నిలయం.........</p>
<p>భారతదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన దేశం.<br />ప్రాచీన భారతీయ విజ్ఞానం ప్రపంచానికి మార్గదర్శి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/times-are-going-to-change-with-quantum-technology-quantum-technology/article-3007"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-2.07.44-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.07.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 2.07.44 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు  : భారతదేశం నాడు నేడు రేపు కూడా విజ్ఞాన శాస్త్రంలో విశ్వ గురువుగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.. సరికొత్త టెక్నాలజీతో సమస్యలు మటుమాయం   మానవుని వయస్సు 300 సంవత్సరాల పైగా పెరగవచ్చు.. రాతియుగం నుంచి రీసెర్చ్ యుగం వరకు – మానవ పరిణామ గాథ “అవసరమే ఆవిష్కరణలకు తల్లి” రాతియుగంలో జీవన పోరాటంతో ప్రారంభమైన మానవ ప్రయాణం,<br />ఆలోచన → అన్వేషణ → ఆవిష్కరణ → అభివృద్ధి అనే మార్గంలో సాగింది.<br />🔥 అగ్ని ఆవిష్కరణ<br />🛞 చక్రం<br />✍️ లిపి<br />📐 గణితం<br />ఇవి మానవ మేధస్సుకు చిరస్మరణీయ సాక్ష్యాలు.<br />శాస్త్రీయంగా చూస్తే, మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి.<br />ఈ న్యూరాన్ల మధ్య సంభంధాలే మన ఆలోచన, విశ్లేషణ, సృజనాత్మకతకు మూలం.</p>
<p> భారతదేశం – విజ్ఞాన సంపదకు నిలయం.........</p>
<p>భారతదేశం ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన దేశం.<br />ప్రాచీన భారతీయ విజ్ఞానం ప్రపంచానికి మార్గదర్శి అయింది.</p>
<p> సున్నా సిద్ధాంతం ....</p>
<p> ఆర్యభటుడు, బ్రహ్మగుప్తుడు వంటి మహానుభావులు గణితంలో విప్లవం తెచ్చారు.<br />🪐 గ్రహగతుల గణన – ఖగోళ శాస్త్రంలో భారతీయుల కృషి అపారము.<br />🧪 లోహ శాస్త్రం – ఢిల్లీలోని ఇనుప స్తంభం మన లోహ శాస్త్ర ప్రతిభకు నిదర్శనం.<br />🎓 విద్యా వ్యవస్థ – నలందా విశ్వవిద్యాలయం ప్రపంచ విద్యాకేంద్రం.<br />భారతీయ సంస్కృతి మూఢనమ్మకాల సమాహారం కాదు.<br />అది ప్రకృతి ఆధారిత జీవన విధానం, శాస్త్రీయ దృక్పథం కలిగిన సంస్కృతి.</p>
<p> సంభాషణ విప్లవం – లేఖ నుండి శాటిలైట్ వరకు </p>
<p>“సంభాషణ మారితే, సమాజమే మారుతుంది”<br /> టైప్‌రైటర్ యుగం – రాతలో వేగం<br /> 20వ శతాబ్దంలో కంప్యూటర్ల ఆవిష్కరణ – డిజిటల్ విప్లవం<br /> శాటిలైట్స్, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్<br />ఈరోజు ప్రపంచం ఒక “గ్లోబల్ విలేజ్ ” గా మారింది.<br /> డిజిటల్ యుగం – డేటానే నేటి బంగారం <br />“సమాచారం = శక్తి”<br />కంప్యూటర్ అభివృద్ధిలో ప్రముఖ సంస్థలలో ఒకటి<br />ఐబిఎం <br />ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్...<br />ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డేటా = సంపదగా మారింది.<br />🤖 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – మానవ మేధస్సుకు ప్రతిబింబం </p>
<p>AI అనేది మానవ ఆలోచనను అనుకరించే టెక్నాలజీ.<br />ఇది ఆధారపడేది: </p>
<p>మిషన్ లెర్నింగ్<br />డీప్ లర్నింగ్<br />న్యూరల్ నెట్వర్క్స్ </p>
<p>ఉపయోగాలు:<br />🏥 వైద్య రంగం<br />🌾 వ్యవసాయం<br />🏭 పరిశ్రమలు<br />📚 విద్య<br />కానీ —<br /> టెక్నాలజీ సహాయకురాలు కావాలి, అధిపతి కాదు.</p>
<p> క్వాంటం టెక్నాలజీ – భవిష్యత్తుకు గేటువే </p>
<p>“క్లాసికల్ కంప్యూటింగ్‌కు కొత్త అధ్యాయం”<br />క్లాసికల్ కంప్యూటర్:<br />బి ఐ టి  → 0 లేదా 1<br />క్వాంటం కంప్యూటర్:<br />క్యూబిక్ → 0 మరియు 1 రెండూ ఒకేసారి (సూపర్ పొజిషన్ )<br />ప్రధాన సూత్రాలు:<br />🔹 సూపర్ పొజిషన్<br />🔹 ఎంత ఆంగిల్ మెంట్ ఎంటాంగ్లేమెన్ట్ -<br />ఈ సూత్రాల వల్ల కొన్ని ప్రత్యేక సమస్యలు (ఉదా: క్రిప్టోగ్రఫీ, మాలిక్యూల్ సిమ్యులేషన్) చాలా వేగంగా పరిష్కరించవచ్చు.<br />ప్రపంచంలో క్వాంటం పరిశోధనలో ముందంజలో ఉన్న సంస్థలలో ఐబీఎం, గూగుల్<br />ఉన్నాయి.<br />🧬 ఆరోగ్యం &amp; భవిష్యత్తు<br />క్వాంటం టెక్నాలజీ వల్ల:<br />✔️ ఔషధాల డిజైన్ వేగవంతం<br />✔️ మాలిక్యూల్ స్థాయి విశ్లేషణ<br />✔️ క్యాన్సర్ పరిశోధనలో పురోగతి<br />✔️ డీఎన్ఏ  స్థాయి చికిత్సలపై అధ్యయనం<br />భవిష్యత్తులో ఆయుష్షు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.<br />అయితే 150–300 సంవత్సరాల జీవితం గురించి పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.<br />అభివృద్ధి వెనుక ప్రమాదాలు టెక్నాలజీ మన చేతిలో ఉండాలి, మన మీద కాదు” <br /> సైబర్ ప్రమాదాలు,వ్యక్తిగత గోప్యత సమస్యలు, మానవ విలువల క్షీణత, భావోద్వేగ సంబంధాల తగ్గుదల<br />మనిషి పూర్తిగా యంత్రాలపై ఆధారపడితే<br />సృజనాత్మకత తగ్గే ప్రమాదం ఉంది.<br />మానవ విలువలే అసలైన టెక్నాలజీ,ప్రేమ,అనురాగం<br />మానవత్వం,పర్యావరణ పరిరక్షణ<br />ఇవే అసలైన అభివృద్ధి.<br /> ముగింపు<br />“రాయి నుండి క్వాంటం వరకు…<br />మానవుడి ప్రయాణం విజ్ఞాన విప్లవం”<br />క్వాంటం టెక్నాలజీ మన భవిష్యత్తును నిర్మించబోతోంది.<br />కానీ ఆ భవిష్యత్తులో మనిషి విలువలు నిలవాలి.<br />టెక్నాలజీని నేర్చుకుందాం<br />విలువలను కాపాడుకుందాం భూమిని రక్షిద్దాం<br />భారతదేశం – నాడు, నేడు, రేపు కూడా<br />విజ్ఞానంలో విశ్వ గురువుగా నిలుస్తుంది అనుటలో సందేహం లేదు<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/times-are-going-to-change-with-quantum-technology-quantum-technology/article-3007</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/times-are-going-to-change-with-quantum-technology-quantum-technology/article-3007</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:25:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.07.44-pm.jpeg"                         length="184092"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.52.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 12.52.47 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు  : గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎదురుగా  గల ఎస్సీ కాలనీ , బస్టాండ్ కు వెళ్లే దారిలో  ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వస్తున్న క్రమంలో బస్టాండ్కు వెళ్ళు ఆర్టీసీ బస్సు తప్పించే క్రమంలో రోడ్డు ప్రక్కన పార్కింగ్ చేసి ఉంచిన కారును బస్సు వెనుక వైపు  తగిలి కారు ఎడమవైపు  భాగం  స్వల్పంగా దెబ్బతింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/rtc-bus-collided-with-a-car/article-2910"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-12.52.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.52.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 12.52.47 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు  : గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎదురుగా  గల ఎస్సీ కాలనీ , బస్టాండ్ కు వెళ్లే దారిలో  ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వస్తున్న క్రమంలో బస్టాండ్కు వెళ్ళు ఆర్టీసీ బస్సు తప్పించే క్రమంలో రోడ్డు ప్రక్కన పార్కింగ్ చేసి ఉంచిన కారును బస్సు వెనుక వైపు  తగిలి కారు ఎడమవైపు  భాగం  స్వల్పంగా దెబ్బతింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/rtc-bus-collided-with-a-car/article-2910</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/rtc-bus-collided-with-a-car/article-2910</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 13:07:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.52.47-pm.jpeg"                         length="372374"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగ జ్యోతి సుడిగాలి పర్యటన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-11.06.03-am.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 11.06.03 AM" width="1200" height="540" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మంగపేట : మండలంలో బిఅర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగ జ్యోతి బుధవారం పలు కార్యక్రమంలో పాల్గొని సుడిగాలి పర్యటన చేశారు మండలంలో అఖినపెల్లి మల్లారంలో బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నేత వత్సవాయి శ్రీధర్ వర్మ కాలుకి దెబ్బ తగిలి ఇంటి వద్దా విశ్రాంతి తీసుకుంటున్న శ్రీధర్ వర్మ పరామర్శించి అనంతరం కత్తిగూడెం నికి చెందిన గ్రామ సోషల్ మీడియా ఇంచార్జ్ గంధం కిషోర్ కావ్య వధూవరులను ఆశీర్వదించారు అలాగే బిఅర్ఎస్ పార్టీ నాయకులు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు రాజమళ్ళ సుకుమార్ అనారోగ్యంతో ఉండగా వారిని ఓదార్చారు కొత్త చిపిరి దుబ్బ గ్రామంలో కొమరం శేఖర్ పద్మ కుమార్తె హిమజ పుష్పలంకరణ వేడుకకు హాజరై కోమటి పల్లి బిఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధు వరులను ఆశీర్వాదించారు వీరి వెంట బిఅర్ఎస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/mulugu-constituency-in-charge-naga-jyotis-whirlwind-tour/article-2903"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-11.06.03-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-11.06.03-am.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 11.06.03 AM" width="1200" height="540"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మంగపేట : మండలంలో బిఅర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగ జ్యోతి బుధవారం పలు కార్యక్రమంలో పాల్గొని సుడిగాలి పర్యటన చేశారు మండలంలో అఖినపెల్లి మల్లారంలో బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నేత వత్సవాయి శ్రీధర్ వర్మ కాలుకి దెబ్బ తగిలి ఇంటి వద్దా విశ్రాంతి తీసుకుంటున్న శ్రీధర్ వర్మ పరామర్శించి అనంతరం కత్తిగూడెం నికి చెందిన గ్రామ సోషల్ మీడియా ఇంచార్జ్ గంధం కిషోర్ కావ్య వధూవరులను ఆశీర్వదించారు అలాగే బిఅర్ఎస్ పార్టీ నాయకులు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు రాజమళ్ళ సుకుమార్ అనారోగ్యంతో ఉండగా వారిని ఓదార్చారు కొత్త చిపిరి దుబ్బ గ్రామంలో కొమరం శేఖర్ పద్మ కుమార్తె హిమజ పుష్పలంకరణ వేడుకకు హాజరై కోమటి పల్లి బిఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధు వరులను ఆశీర్వాదించారు వీరి వెంట బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ గుడివాడ శ్రీహరి గుండేటి రాజు యాదవ్ ఉడుగుల శ్రీనివాస్ యాదవ్ పబ్బోజు సత్యనారాయణ చారి చల్ల గురుగుల తిరుపతి కేక్కం జగదీష్ మూగల రమేష్ పూసల నర్సింహారావు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/mulugu-constituency-in-charge-naga-jyotis-whirlwind-tour/article-2903</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/mulugu-constituency-in-charge-naga-jyotis-whirlwind-tour/article-2903</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 12:47:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-11.06.03-am.jpeg"                         length="98805"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుమ్మేరా లో రజక కులం పసి పాప మరణానికి కారకులైన వెంటనే శిక్షించాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-11.04.32-am.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 11.04.32 AM" width="1080" height="669" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మంగపేట  : మండల కేంద్రంలో  కుమ్మేరా లో రజక కులానికి చెందిన రెండు నెలల పసి బిడ్డ కుటుంబనికి అండగా నీలిచినా మంగపేట మండల రజక సంఘం కులస్థులు బుధవారం  మండల రజక సంఘం మండల అధ్యక్షులు నూతులకంటి రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు కుమ్మేరా లో రజక కులం పసి పాప మరణానికి కారకులైన రెడ్డి కులస్థులను తక్షణమే శిక్షించాలని తూక రాంరెడ్డి సర్పంచ్ ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ వెంటనే సస్పెండ్ చెయ్యాలని తెలంగాణ రాష్టంలో వెనకబడిన పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక కులాలకు ఇలాంటి పరిస్థితులు అనేకం జరుగుతున్నాయి వీటికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పావురాల భిక్షపతి మండల ఉపాధ్యక్షలు కుదురుపాక జనార్దన్. ప్రధాన కార్యదర్శి లోంకా రాజు  రాచకొండ గణేష్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/the-rajaka-caste-in-kummera-should-be-punished-immediately-for/article-2897"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-11.04.32-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-11.04.32-am.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 11.04.32 AM" width="1080" height="669"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మంగపేట  : మండల కేంద్రంలో  కుమ్మేరా లో రజక కులానికి చెందిన రెండు నెలల పసి బిడ్డ కుటుంబనికి అండగా నీలిచినా మంగపేట మండల రజక సంఘం కులస్థులు బుధవారం  మండల రజక సంఘం మండల అధ్యక్షులు నూతులకంటి రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు కుమ్మేరా లో రజక కులం పసి పాప మరణానికి కారకులైన రెడ్డి కులస్థులను తక్షణమే శిక్షించాలని తూక రాంరెడ్డి సర్పంచ్ ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ వెంటనే సస్పెండ్ చెయ్యాలని తెలంగాణ రాష్టంలో వెనకబడిన పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక కులాలకు ఇలాంటి పరిస్థితులు అనేకం జరుగుతున్నాయి వీటికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పావురాల భిక్షపతి మండల ఉపాధ్యక్షలు కుదురుపాక జనార్దన్. ప్రధాన కార్యదర్శి లోంకా రాజు  రాచకొండ గణేష్  నూతులకంటి ఈశ్వర్ చంద్ గట్టికొప్పుల  ఉపేందర్ తాటి రమణ  పున్నేం నాగలక్ష్మి  నూతులకంటి రాధికా  కొండపర్తి రమ పుష్ప అరుణ జానకమ్మ లోంకా వెంకటేష్ గంగులి  శ్రీను గౌరీశంకర్ గణేష్ నరేష్   పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/the-rajaka-caste-in-kummera-should-be-punished-immediately-for/article-2897</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/the-rajaka-caste-in-kummera-should-be-punished-immediately-for/article-2897</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 11:50:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-11.04.32-am.jpeg"                         length="121841"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.53.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.53.36 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ములుగు  : సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 దరఖాస్తులు రాగా వాటిలో భూ సమస్యలు 15, ఇందిరమ్మ ఇళ్లు 07, ఉపాధి కల్పనకు 06,  పెన్షన్ 07, ఇతర శాఖలకు సంబంధించినవి 16 ఫిర్యాదులు అందాయి.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను స్వయంగా కలెక్టర్ తో  విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. <br />ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్ వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/district-collector-divakara-ts-should-solve-peoples-problems-quickly/article-2880"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.53.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.53.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.53.36 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ములుగు  : సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 దరఖాస్తులు రాగా వాటిలో భూ సమస్యలు 15, ఇందిరమ్మ ఇళ్లు 07, ఉపాధి కల్పనకు 06,  పెన్షన్ 07, ఇతర శాఖలకు సంబంధించినవి 16 ఫిర్యాదులు అందాయి.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను స్వయంగా కలెక్టర్ తో  విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. <br />ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్ వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/district-collector-divakara-ts-should-solve-peoples-problems-quickly/article-2880</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/district-collector-divakara-ts-should-solve-peoples-problems-quickly/article-2880</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 17:01:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.53.36-pm.jpeg"                         length="278005"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        