<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/mulugu/category-82" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Mulugu - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/82/rss</link>
                <description>Mulugu RSS Feed</description>
                
                            <item>
                <title>రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మల్లంపల్లి,  : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని జెడీ మల్లంపల్లి టౌన్ అధ్యక్షులు చిదర సంతోష్ విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయానికి భరోసా కల్పించారని, ప్రస్తుతం రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతుభరోసా నిధులు ఆలస్యం కావడం, పంట నష్టపరిహారం అందకపోవడం, రుణమాఫీపై అయోమయం, సాగునీరు, విత్తనాలు, ఎరువుల కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. పంటలు కాపాడుకునేందుకు కరెంట్ కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, గతంలో 24 గంటల విద్యుత్ అందించగా ప్రస్తుతం కేవలం 6 గంటల కరెంట్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతులకు పూర్తి భరోసా కల్పించాలని, నిరంతర విద్యుత్ అందించి పంటలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/the-congress-government-does-not-care-about-farmers-problems/article-5344"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-12-at-10.04.37-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్లంపల్లి,  : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని జెడీ మల్లంపల్లి టౌన్ అధ్యక్షులు చిదర సంతోష్ విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయానికి భరోసా కల్పించారని, ప్రస్తుతం రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతుభరోసా నిధులు ఆలస్యం కావడం, పంట నష్టపరిహారం అందకపోవడం, రుణమాఫీపై అయోమయం, సాగునీరు, విత్తనాలు, ఎరువుల కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. పంటలు కాపాడుకునేందుకు కరెంట్ కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, గతంలో 24 గంటల విద్యుత్ అందించగా ప్రస్తుతం కేవలం 6 గంటల కరెంట్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతులకు పూర్తి భరోసా కల్పించాలని, నిరంతర విద్యుత్ అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతుల సమస్యలపై ప్రశ్నిస్తూ వారి హక్కుల కోసం పోరాడుతామని చిదర సంతోష్ స్పష్టం</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/the-congress-government-does-not-care-about-farmers-problems/article-5344</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/the-congress-government-does-not-care-about-farmers-problems/article-5344</guid>
                <pubDate>Sat, 12 Sep 2026 11:33:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-12-at-10.04.37-am.jpeg"                         length="153139"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం</title>
                                    <description><![CDATA[<p>వెంకటాపురం  : వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ములుగు జిల్లా,వెంకటాపురం మండల స్థాయి అధికారులతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి .ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈసమావేశంలో నిమజ్జన ప్రదేశాల గుర్తింపు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, బారికేడింగ్, వైద్య మరియు అత్యవసర సేవలు, అలాగే నిమజ్జనం అనంతరం వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై సమీక్షించి, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ , మండల పంచాయతీ అధికారి. బొగ్గ నారాయణ. ఏఎస్సై  బి పురుషోత్తం  , లైన్ ఇన్స్పెక్టర్ ఫరీద్  ,మండల స్థాయి అధికారులు ,గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/review-meeting-of-mandal-level-officials/article-5321"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-4.12.34-pm.jpeg" alt=""></a><br /><p>వెంకటాపురం  : వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ములుగు జిల్లా,వెంకటాపురం మండల స్థాయి అధికారులతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి .ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈసమావేశంలో నిమజ్జన ప్రదేశాల గుర్తింపు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, బారికేడింగ్, వైద్య మరియు అత్యవసర సేవలు, అలాగే నిమజ్జనం అనంతరం వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై సమీక్షించి, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ , మండల పంచాయతీ అధికారి. బొగ్గ నారాయణ. ఏఎస్సై  బి పురుషోత్తం  , లైన్ ఇన్స్పెక్టర్ ఫరీద్  ,మండల స్థాయి అధికారులు ,గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/review-meeting-of-mandal-level-officials/article-5321</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/review-meeting-of-mandal-level-officials/article-5321</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 16:24:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-4.12.34-pm.jpeg"                         length="116560"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని  బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ధర్నా</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ములుగు,  రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నాయకత్వంలో బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.డీఎల్ఆర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన మిల్లర్లు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పోస్టాఫీసు వద్ద గల ధర్నా చౌక్ లో ధర్నాకు దిగారు.రైస్ మిల్లర్ల భద్రత - రైతుల భవిష్యత్తు. ....నినాదంతో జరిగిన ఈ ధర్నాలో బాదం ప్రవీణ్ మాట్లాడుతూ చిన్న, పెద్ద, మధ్య మిల్లు అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా ఉంటేనే పరిశ్రమను కాపాడుకోగలమన్నారు. మిల్లింగ్ చార్జీని రూ.150 కు, గన్నీ బ్యాగ్ ధరను రూ.11 కు పెంచాలని, పెండింగ్ సివిల్ సప్లైస్, ట్రాన్స్ పోర్ట్, కస్టోడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలని, బ్యాంకు రుణాలపై 12 శాతం అపరాధ వడ్డీని మాఫీ చేయాలని, రైస్ మిల్లులను పరిశ్రమగా గుర్తించి 200 హెచ్ పి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/dharna-under-the-leadership-of-badam-praveen-to-solve-the/article-5276"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-10-at-1.25.25-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ములుగు,  రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నాయకత్వంలో బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.డీఎల్ఆర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన మిల్లర్లు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పోస్టాఫీసు వద్ద గల ధర్నా చౌక్ లో ధర్నాకు దిగారు.రైస్ మిల్లర్ల భద్రత - రైతుల భవిష్యత్తు. ....నినాదంతో జరిగిన ఈ ధర్నాలో బాదం ప్రవీణ్ మాట్లాడుతూ చిన్న, పెద్ద, మధ్య మిల్లు అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా ఉంటేనే పరిశ్రమను కాపాడుకోగలమన్నారు. మిల్లింగ్ చార్జీని రూ.150 కు, గన్నీ బ్యాగ్ ధరను రూ.11 కు పెంచాలని, పెండింగ్ సివిల్ సప్లైస్, ట్రాన్స్ పోర్ట్, కస్టోడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలని, బ్యాంకు రుణాలపై 12 శాతం అపరాధ వడ్డీని మాఫీ చేయాలని, రైస్ మిల్లులను పరిశ్రమగా గుర్తించి 200 హెచ్ పి వరకు ఎల్ టి విద్యుత్ ఇవ్వాలని, ఖరీఫ్ ను రా రైస్ గా, రబీని బాయిల్డ్ రైస్ గా తీసుకోవాలని, ఎఫ్ సి ఐ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ తో పాటు సంఘం కార్యదర్శులు, కోశాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/dharna-under-the-leadership-of-badam-praveen-to-solve-the/article-5276</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/dharna-under-the-leadership-of-badam-praveen-to-solve-the/article-5276</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 17:52:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-10-at-1.25.25-pm.jpeg"                         length="231122"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ములుగులో రైస్ మిల్లర్ల ధర్నా , 13 ప్రధాన డిమాండ్లు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ములుగు : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని  డీ ఎల్ ఆర్ నుండి ర్యాలీ గా బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ,  అనంతరం  గాంధీ విగ్రహానికి మాల వేసి  పోస్ట్ ఆఫీసు వద్ద గల ధర్నా చౌక్ కు చేరుకొని ధర్నా చేశారు.  రైస్ మిల్లర్ల భద్రత - రైతుల భవిష్యత్తు నినాదంతో ఈ ధర్నా జరిగింది. చిన్న మిల్లు, పెద్ద మిల్లు, మధ్య మిల్లు అనే తేడా లేకుండా అందరూ కలిసి సభ్యులైతేనే మన కష్టం, నష్టం, మన సమస్యలు, మన భవిష్యత్తు ఇండస్ట్రీని కాపాడుకునే విధానంలో ఉంటుందని మిల్లర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">ప్రధాన డిమాండ్లు:- మిల్లింగ్ చార్జీని రూ.150 కు పెంచాలి.<br />- బ్యాగ్ ధర రూ.11 గా నిర్ణయించాలి.<br />- రాబాక్సిన సివిల్ సప్లైస్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్, కస్టడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలి.<br />- రుణాలపై వడ్డీ మరియు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;">ములుగు : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని  డీ ఎల్ ఆర్ నుండి ర్యాలీ గా బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ,  అనంతరం  గాంధీ విగ్రహానికి మాల వేసి  పోస్ట్ ఆఫీసు వద్ద గల ధర్నా చౌక్ కు చేరుకొని ధర్నా చేశారు.  రైస్ మిల్లర్ల భద్రత - రైతుల భవిష్యత్తు నినాదంతో ఈ ధర్నా జరిగింది. చిన్న మిల్లు, పెద్ద మిల్లు, మధ్య మిల్లు అనే తేడా లేకుండా అందరూ కలిసి సభ్యులైతేనే మన కష్టం, నష్టం, మన సమస్యలు, మన భవిష్యత్తు ఇండస్ట్రీని కాపాడుకునే విధానంలో ఉంటుందని మిల్లర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;">ప్రధాన డిమాండ్లు:- మిల్లింగ్ చార్జీని రూ.150 కు పెంచాలి.<br />- బ్యాగ్ ధర రూ.11 గా నిర్ణయించాలి.<br />- రాబాక్సిన సివిల్ సప్లైస్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్, కస్టడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలి.<br />- రుణాలపై వడ్డీ మరియు 12 శాతం వడ్డీని మాఫీ చేయాలి.<br />- 2022-23 రబీ టెండర్ ధాన్యం ధరను సవరించాలి.<br />- రైస్ మిల్లులను పరిశ్రమగా గుర్తించి 200 హెచ్ పి  వరకు ఎల్ టి  విద్యుత్ సరఫరా చేయాలి.<br />- ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిగా రా రైస్ గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ గా స్వీకరించాలి.<br />- ఎఫ్ సి ఐ నిబంధనలు సడలించాలి. ఈ ధర్నాకు జిల్లాలోని మిల్లర్ల సంఘం అధ్యక్షులు బాదం  ప్రవీణ్ తో  కార్యదర్శులు, కోశాధికారులు , జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/13-main-demands-of-rice-millers-dharna-in-mulugu/article-5275</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/13-main-demands-of-rice-millers-dharna-in-mulugu/article-5275</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 17:50:24 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మంగపేట: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి బోడ రామచంద్రం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నరు.  నిజాం పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి మహిళా శక్తికి, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎడ్ల నరేష్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మురుకుట్ల నరేందర్, సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, కర్రీ నాగేంద్రబాబు,జంగం భాను, ఉపాధ్యక్షులు బూర్గుల సతీష్, అయ్యోరి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/veeranari-chakali-ailammas-birthday/article-5272"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-10-at-4.29.39-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మంగపేట: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మంగపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి బోడ రామచంద్రం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నరు.  నిజాం పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి మహిళా శక్తికి, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎడ్ల నరేష్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మురుకుట్ల నరేందర్, సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, కర్రీ నాగేంద్రబాబు,జంగం భాను, ఉపాధ్యక్షులు బూర్గుల సతీష్, అయ్యోరి యానయ్య, కోడం నాగేష్, దాసరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/veeranari-chakali-ailammas-birthday/article-5272</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/veeranari-chakali-ailammas-birthday/article-5272</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 17:35:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-10-at-4.29.39-pm.jpeg"                         length="231438"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐటీడీఏ నూతన భవనం నిర్మించాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య</li>
<li style="text-align:justify;"> మంగపేట/ ఏటూరు నాగారం  సెప్టెంబర్ 09 విజన్ ఆంధ్ర రిపోర్టర్ </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/itda-should-construct-a-new-building/article-5223"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-10-at-10.07.30-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం ఏటూరు నాగారం లో ఆదివాసుల అభివృద్ధి ఆదివాసిల సమస్యలు పరిష్కరించుటకు వారి జీవోలు గిరిజన చట్టాలు ఆర్టికల్స్ అమలుకై 1974 లో ఐ టి డి ఏ కార్యాలయమును మొట్టమొదట వరంగల్ లో స్థాపించబడింది ఇట్టి ఐ టి డి ఏ కార్యాలయం 5వ షెడ్యూల్ భూభాగంలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండాలని అప్పటి పిఓ సత్యనారాయణ 1985 లో ఏటూరు నాగారం బ్లాక్ సమితి పరిధిలోని ఆకులవారి ఘనపురం గ్రామంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండాలని వరంగల్ నుండి ఏటూరునాగారం మండల పరిధి ఆకుల వారి ఘనపురానికి మార్చబడింది ఇట్టి కార్యాలయమును ఏక్కెల గ్రామ శివారులో ఆర్టికల్చర్ షేరికల్చర్ ప్రభుత్వ శాఖలకు కేటాయించబడిన భూమి స్థలములో మంజూరైన 16 కోట్ల రూపాయలతో నూతన ఐటీడీఏ భవనం నిర్మించుటకు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ ఖండిస్తుంది ఇప్పటికైనా మంత్రి సీతక్క గిరిజన ఎమ్మెల్యేలు గిరిజన ఎంపీలు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ గిరిజనులకు మారుమూల ప్రాంతం దూరంగా మార్చాలనే ప్రయత్నం మానుకోవాలి ఎందుకంటే ఇంత రోడ్డు దగ్గర ఉంటేనే ఆదివాసులు సమస్యలు చెప్పుకోవడానికి రావడం లేదు మరి మారుమూల ప్రాంతాములో ఐటిడిఏ కట్టుతే అక్కడికి రవాణా సౌకర్యం ఉండదు మా ఆదివాసులు ఐటిడిఏ ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు కాబట్టి మాకు మా ఆదివాసి ప్రజలకి అందుబాటులో ఉండాలంటే  ఆకుల వారి ఘనపురం గ్రామ శివారు సర్వే నెంబర్ 209లో 125 /26 ఎకరాల గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది అందులోనే 22.6 గుంటలు చెరువు శిఖం భూమి పొగ మిగిలిన 103-20 ఎకరాల గుంటల ప్రభుత్వ భూమి కలదు ప్రభుత్వ కార్యాలయాలు ఐటిడిఏ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో రోడ్డు పక్కన ఉండాలి కానీ మారుమూల ప్రాంతమైన ఎక్కేలా శివారులో ఆర్టికల్చర్ షేర్ కల్చర్ ప్రభుత్వ శాఖలకు కేటాయించబడిన స్థలంలో భావన నిర్మాణాన్ని చేయాలనే ప్రయత్నం మానుకోవాలి సర్వే నంబర్ 209 ప్రభుత్వ భూమిలో 10  ఎకరాలలో మంజూరైన 16 కోట్లతో నూతన ఐటీడీఏ భవనాన్ని నిర్మించాలని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ డిమాండ్ గతంలో కూడా చందులాల్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కేలా శివార్లు కట్టాలని ప్రయత్నం చేశారు కానీ అప్పుడు కూడా ఆదివాసి సంఘాలు అడ్డుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య, మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం యాదయ్య, జిల్లా అధ్యక్షులు ఈసం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోలేం సుధాకర్, మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/itda-should-construct-a-new-building/article-5223</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/itda-should-construct-a-new-building/article-5223</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 11:38:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-10-at-10.07.30-am.jpeg"                         length="135532"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మల్లంపల్లి(ములుగు) మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజుమల్లంపల్లి, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు అన్నారు.కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవితల ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని అన్నారు. సామాన్య ప్రజల పక్షాన నిలిచి, అన్యాయం, అక్రమాలు, అణచివేతకు వ్యతిరేకంగా తన కలాన్ని అక్షరాయుధంగా మలిచారని పేర్కొన్నారు.తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కాళోజీకి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని గోల్కొండ రాజు అన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం సముచిత గౌరవమని తెలిపారు.మల్లంపల్లి ప్రాంత ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కూడా ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాళోజీ స్ఫూర్తితో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8B%E0%B0%9C%E0%B1%80-%E0%B0%86%E0%B0%B6%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5207"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-4.30.28-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్లంపల్లి(ములుగు) మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజుమల్లంపల్లి, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు అన్నారు.కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవితల ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని అన్నారు. సామాన్య ప్రజల పక్షాన నిలిచి, అన్యాయం, అక్రమాలు, అణచివేతకు వ్యతిరేకంగా తన కలాన్ని అక్షరాయుధంగా మలిచారని పేర్కొన్నారు.తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కాళోజీకి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని గోల్కొండ రాజు అన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం సముచిత గౌరవమని తెలిపారు.మల్లంపల్లి ప్రాంత ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కూడా ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాళోజీ స్ఫూర్తితో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తూ, ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కాళోజీ చూపిన ప్రజా చైతన్య మార్గాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలన</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8B%E0%B0%9C%E0%B1%80-%E0%B0%86%E0%B0%B6%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5207</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8B%E0%B0%9C%E0%B1%80-%E0%B0%86%E0%B0%B6%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5207</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 16:57:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-4.30.28-pm.jpeg"                         length="13368"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతిపక్ష గొంతును అణచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం</title>
                                    <description><![CDATA[<p> </p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%A3%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82/article-5206"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-4.22.56-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్లంపల్లి (ములుగు): ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపక్ష సభ్యులను శాసనమండలి నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎం.డి. జానీ అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను సస్పెన్షన్‌ పేరుతో అణచివేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.చట్టసభలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలని, అధికార పక్షాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష సభ్యులకు ఉందని అన్నారు. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించినప్పుడు వాటిపై సమాధానం ఇవ్వడం, పరిష్కార మార్గాలను చూపడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రజాస్వామ్యంలో సహజమని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఎం.డి. జానీ సూచించారు. సభ్యులను సస్పెండ్ చేయడం వల్ల ప్రజా సమస్యలకు పరిష్కారం లభించదని అన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కల్వకుంట్ల తారక రామారావు, అనిల్ జాదవ్, తన్నీరు హరీశ్ రావు, గుంతకట్ల జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరావు కృష్ణారావు, గోమా లక్ష్మి, మాణికరావు, చింత ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితరులు ప్రతిపక్ష తరఫున ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల గొంతును సభలో వినిపించకుండా చేయడం సరైన ప్రజాస్వామ్య పద్ధతి కాదని అన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పరం గౌరవించుకుంటూ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.సభా గౌరవం, నియమ నిబంధనలను కాపాడటంతో పాటు ప్రతిపక్ష సభ్యుల హక్కులను కూడా గౌరవించాలని ఎం.డి. జానీ కోరారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సస్పెన్షన్‌ను పునఃపరిశీలించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%A3%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82/article-5206</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%A3%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82/article-5206</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 16:54:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-4.22.56-pm.jpeg"                         length="138357"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%A8%E0%B1%87-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5196"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-2.11.02-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్లంపల్లి (ములుగు) : కేంద్రరాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడుమొర్రిరాజు యాదవ్ అన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా, రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిగా లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ అధికారి (ఏవో) నల్లాల శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న  రైతుబీమా పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు సాగు సమయంలో ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, ఎరువుల కొరత లేకుండా అధికారులు పర్యవేక్షించాలని రాజు యాదవ్ డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి పాషా, కుక్కల సంపత్,వాసు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%A8%E0%B1%87-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5196</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%A8%E0%B1%87-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5196</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 16:00:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-2.11.02-pm.jpeg"                         length="290474"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ మరణాన్ని కోరడం దారుణం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మల్లంపల్లి,:ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండి జానీ మాట్లాడుతూ.. ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని జానీ అన్నారు. నిరసన సమయంలో చోటుచేసుకున్న తోపులాటలో సబితా ఇంద్రారెడ్డి జుట్టు లాగినట్లు, సునీతా లక్ష్మారెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించి నట్లు వచ్చిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. “మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యవహారం ప్రజాస్వా మ్యానికి మంచిది కాదు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న ఆరోపణలను జానీ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే కానీ ఒక రాజకీయ నాయకుడి ప్రాణాల గురించి మాట్లాడటం అత్యంత దురదృష్టకర మని ఆయన అన్నారు. జానీ మాట్లాడుతూ.. “ కెసిఆర్ గారిని  రాజకీయంగా విమర్శించవచ్చు, ఆయన విధానాలను ప్రశ్నించవ చ్చు. కానీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B0%A1%E0%B0%82-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3%E0%B0%82/article-5181"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-1.13.49-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్లంపల్లి,:ములుగు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండి జానీ మాట్లాడుతూ.. ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని జానీ అన్నారు. నిరసన సమయంలో చోటుచేసుకున్న తోపులాటలో సబితా ఇంద్రారెడ్డి జుట్టు లాగినట్లు, సునీతా లక్ష్మారెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించి నట్లు వచ్చిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. “మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యవహారం ప్రజాస్వా మ్యానికి మంచిది కాదు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న ఆరోపణలను జానీ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే కానీ ఒక రాజకీయ నాయకుడి ప్రాణాల గురించి మాట్లాడటం అత్యంత దురదృష్టకర మని ఆయన అన్నారు. జానీ మాట్లాడుతూ.. “ కెసిఆర్ గారిని  రాజకీయంగా విమర్శించవచ్చు, ఆయన విధానాలను ప్రశ్నించవ చ్చు. కానీ ఆయన మరణాన్ని కోరుకోవడం మాత్రం రాజకీయ సంస్కృతికి విరుద్ధం. ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిం చాలి” అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోషించిన పాత్రను గుర్తు చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన రాజకీయ చర్చ జరగాలని జానీ సూచించారు. “అధికారంలో ఉన్నవారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. వ్యక్తిగత కక్షలు, ద్వేషపూరిత వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడం మంచిది కాదు. కేసీఆర్‌పై కాంగ్రెస్‌కు రాజకీయంగా వ్యతిరేకత ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శించాలి” అని జానీ పేర్కొన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B0%A1%E0%B0%82-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3%E0%B0%82/article-5181</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B0%A1%E0%B0%82-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3%E0%B0%82/article-5181</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 13:40:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-1.13.49-pm.jpeg"                         length="18928"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మల్లంపల్లిలో 9న మండల స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మల్లంపల్లి, : మల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 9న బుధవారం ఉదయం 10.30 గంటలకు మండల స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఎం.డి. రహ్ముద్దీన్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించాల్సి ఉండటంతో ఈ ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెప్టెంబర్ 8 సాయంత్రంలోపు మండల కార్యాలయ ఈ-మెయిల్‌కు పంపించాలని ఆదేశించారు. సమావేశం రోజున అవసరమైన జిరాక్స్ ప్రతులను సమర్పించడంతో పాటు, తమ శాఖకు సంబంధించిన అంశాలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని ఎంపీడీవో ఎం.డి.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-9%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/article-5126"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-12.16.30-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్లంపల్లి, : మల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 9న బుధవారం ఉదయం 10.30 గంటలకు మండల స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఎం.డి. రహ్ముద్దీన్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించాల్సి ఉండటంతో ఈ ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెప్టెంబర్ 8 సాయంత్రంలోపు మండల కార్యాలయ ఈ-మెయిల్‌కు పంపించాలని ఆదేశించారు. సమావేశం రోజున అవసరమైన జిరాక్స్ ప్రతులను సమర్పించడంతో పాటు, తమ శాఖకు సంబంధించిన అంశాలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని ఎంపీడీవో ఎం.డి. రహ్ముద్దీన్ కోరారు. సమావేశంలో మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల వారీగా చేపడుతున్న పనులు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-9%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/article-5126</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-9%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/article-5126</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 13:37:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-12.16.30-pm.jpeg"                         length="81252"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li>అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి</li>
<li>మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి మల్లంపల్లి,</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/tata-madhu-should-be-sacked-immediately/article-5117"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-9.46.48-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్లంపల్లి (ములుగు) అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుచితంగా వ్యవహరించడం, దళిత స్పీకర్‌పై అసభ్య పదజాలం ఉపయోగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతి నిధులు బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదని మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రజలు తమ ప్రతినిధులను అసెంబ్లీకి పంపిస్తారని, అలాంటి సభలో అనుచిత ప్రవర్తనకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. ముఖ్యంగా దళిత స్పీకర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారనే ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ వద్ద మహిళా పోలీసుల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయని, ప్రజలను మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలను ఖండించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. “అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలను చర్చించే అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక. అక్కడే ప్రజాప్రతినిధులు అనుచితంగా వ్యవహరిస్తే ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది?” అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత కలిగిన నాయకులు అసెంబ్లీకి హాజరై తమ వాణిని వినిపించాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసభ్య పదజాలం, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తాతా మధుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలని మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, అసెంబ్లీ గౌరవం, మహిళా పోలీసుల గౌరవం కాపాడేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మల్లంపల్లి సర్పంచ్ ల్యద శ్యామ్ రావు, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ జిల్లా అధ్యక్షులు ఆనందపు రవిబాబు, మల్లంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు పొనుగోటి రవీందర్, వనమా శ్రీనివాస్, కక్కెర్ల సాంబయ్య, లక్ష్మణ్, జింక వేణు, మహేందర్, చంద్రమౌళి, కావటి కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/tata-madhu-should-be-sacked-immediately/article-5117</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/tata-madhu-should-be-sacked-immediately/article-5117</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 11:18:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-9.46.48-am.jpeg"                         length="108307"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        