<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/mulugu/category-82" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Mulugu - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/82/rss</link>
                <description>Mulugu RSS Feed</description>
                
                            <item>
                <title>జోరు వానలోనూ ఆగని బీఆర్‌ఎస్ శ్రేణుల ఊరట</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">​మంగపేట, : ఈదురు గాలులు, జోరు వానను సైతం లెక్కచేయకుండా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఆదేశాల మేరకు మంగపేట మండలం పురేడుపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తాటి చిన్ని (తాటి వరదయ్య తండ్రి) కుటుంబాన్ని పార్టీ నాయకులు పరామర్శించారు.</div>
<div style="text-align:justify;">  ​విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తాటి కృష్ణ, జిల్లా యూత్ నాయకులు బాడిశ నాగ రమేష్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. అనంతరం పార్టీ తరఫున కుటుంబానికి రూ. 10,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ​ఈ పరామర్శ కార్యక్రమంలో పురేడుపల్లి మాజీ గ్రామ అధ్యక్షుడు కొప్పుల మాణిక్యం, కుర్బన్ అలీ, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, చిట్టీమల్ల సమ్మయ్య,</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/brs-ranges-that-dont-stop-even-in-heavy-rain/article-3837"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1006461105-(1).jpg" alt=""></a><br /><div style="text-align:justify;">​మంగపేట, : ఈదురు గాలులు, జోరు వానను సైతం లెక్కచేయకుండా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఆదేశాల మేరకు మంగపేట మండలం పురేడుపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తాటి చిన్ని (తాటి వరదయ్య తండ్రి) కుటుంబాన్ని పార్టీ నాయకులు పరామర్శించారు.</div>
<div style="text-align:justify;"> ​విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తాటి కృష్ణ, జిల్లా యూత్ నాయకులు బాడిశ నాగ రమేష్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. అనంతరం పార్టీ తరఫున కుటుంబానికి రూ. 10,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ​ఈ పరామర్శ కార్యక్రమంలో పురేడుపల్లి మాజీ గ్రామ అధ్యక్షుడు కొప్పుల మాణిక్యం, కుర్బన్ అలీ, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, చిట్టీమల్ల సమ్మయ్య, యలవర్తి శ్రీనివాస్, కడబోయిన నరేందర్, ముకుందం, సోయం ఈశ్వర్, సాంబులు, గౌని రమేష్, ఉడుగుల శ్రీను, మహేష్, సుంకోజ్ ప్రశాంత్, రమణ, జగన్, వెంకటేశ్వర్లు, మహేష్, వంశీ, సంతోష్, మహేష్, సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/brs-ranges-that-dont-stop-even-in-heavy-rain/article-3837</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/brs-ranges-that-dont-stop-even-in-heavy-rain/article-3837</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 14:28:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1006461105-%281%29.jpg"                         length="188596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​కోమటిపల్లి అడవిలో కూలిన వృక్షాలు </title>
                                    <description><![CDATA[<div>​మంగపేట,  :ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలోని కోమటిపల్లి అడవుల్లో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ మహావృక్షాలు నేలకూలిన సంఘటన కలకలం రేపింది. దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బుధవారం నేరుగా సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అటవీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, చెట్లు ఏ రీతిలో దెబ్బతిన్నాయనే విషయాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. గతంలో మేడారం అడవుల్లో సంభవించిన ఘటన తరహాలోనే, ఇక్కడ కూడా బలమైన ఈదురుగాలులు లేదా సుడిగాలి ధాటికి ఈ భారీ నష్టం వాటిల్లినట్లు స్థానికులు, అధికారులు ఆయనకు వివరించారు.అనంతరం లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ — ప్రకృతి వైపరీత్యాల వల్ల అడవులు దెబ్బతినడం తీవ్ర ఆందోళనకరమని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, నేలకూలిన చెట్లను తొలగించి,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/fallen-trees-in-komatipalli-forest/article-3820"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1006460309.jpg" alt=""></a><br /><div>​మంగపేట,  :ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలోని కోమటిపల్లి అడవుల్లో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ మహావృక్షాలు నేలకూలిన సంఘటన కలకలం రేపింది. దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బుధవారం నేరుగా సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అటవీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, చెట్లు ఏ రీతిలో దెబ్బతిన్నాయనే విషయాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. గతంలో మేడారం అడవుల్లో సంభవించిన ఘటన తరహాలోనే, ఇక్కడ కూడా బలమైన ఈదురుగాలులు లేదా సుడిగాలి ధాటికి ఈ భారీ నష్టం వాటిల్లినట్లు స్థానికులు, అధికారులు ఆయనకు వివరించారు.అనంతరం లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ — ప్రకృతి వైపరీత్యాల వల్ల అడవులు దెబ్బతినడం తీవ్ర ఆందోళనకరమని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, నేలకూలిన చెట్లను తొలగించి, ఆ ప్రాంతంలో ప్రత్యేక అటవీ పునరుద్ధరణ  చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి నష్టాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో పార్టీ నాయకులు తాటి కృష్ణ, కాకులమర్రి ప్రదీప్ రావు, తుమ్మ మల్లారెడ్డి, బాడిషా నాగ రమేష్, కూనూరు అశోక్ గౌడ్, చిట్టి మల్ల సమ్మయ్య, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, ఎస్.కె. కుర్బాన్ అలీ, యలవర్తి శ్రీనివాసరావు, తాడూరి రఘు, కర్ర రవీందర్, ఎండి. అయూబ్, జాడి భోజారావు, సంకోజు ప్రశాంత్, మూగల రమేష్, రావుల రమణ సంతోష్, గండపల్లి నర్సయ్య, మునగాల నరేష్, మునిగల సాంబులు, పుల్ల సోయం ఈశ్వరయ్య, వంశీ, మునగాల మహేష్, జాడి కృష్ణలతో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/fallen-trees-in-komatipalli-forest/article-3820</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/fallen-trees-in-komatipalli-forest/article-3820</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:36:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1006460309.jpg"                         length="190397"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ములుగు/ ​మంగపేట : బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్  బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి  త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగపేట మండల మాజీ అధ్యక్షుడు కుడు ముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుదర్శన్ రెడ్డి  త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని నాయకులు స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుండేటి రాజుయాదవ్, నూతిలకంటి ముకుందం, భవాని, కేక్కం జగదీష్, గుడివాడ శ్రీహరి, సందీప్, గౌరి శంకర్, అజ్జు, రాంప్రకాష్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;">  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/brs-special-pooja-at-malluru-lakshminarasimhaswamy-temple-for-speedy-recovery/article-3714"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1006450359-(1).jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ములుగు/ ​మంగపేట : బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్  బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి  త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగపేట మండల మాజీ అధ్యక్షుడు కుడు ముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుదర్శన్ రెడ్డి  త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని నాయకులు స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుండేటి రాజుయాదవ్, నూతిలకంటి ముకుందం, భవాని, కేక్కం జగదీష్, గుడివాడ శ్రీహరి, సందీప్, గౌరి శంకర్, అజ్జు, రాంప్రకాష్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/brs-special-pooja-at-malluru-lakshminarasimhaswamy-temple-for-speedy-recovery/article-3714</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/brs-special-pooja-at-malluru-lakshminarasimhaswamy-temple-for-speedy-recovery/article-3714</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 14:58:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1006450359-%281%29.jpg"                         length="99419"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మంగపేట  : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా మంగపేట మండల కేంద్రంలో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఎ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా *ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల బాలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ముసుగులో ఉన్న కనీసం పేరు బాడ్జీలు లేని దుండగులు లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి చెట్టిపల్లి చందు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో వరుసగా చోటుచేసుకుంటున్న అవకతవకలు పారదర్శకత లోపాలు విద్యార్థుల భవిష్యత్తును</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/lathi-charge-on-students-in-delhi-is-brutal/article-3620"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003228824.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మంగపేట  : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా మంగపేట మండల కేంద్రంలో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఎ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా *ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల బాలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ముసుగులో ఉన్న కనీసం పేరు బాడ్జీలు లేని దుండగులు లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి చెట్టిపల్లి చందు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో వరుసగా చోటుచేసుకుంటున్న అవకతవకలు పారదర్శకత లోపాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు. అందుకే ఎన్ టి ఎ ను రద్దు చేసి నమ్మకమైన పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ అణచివేత చర్యలకు పాల్పడటం మానుకోవాలని విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు దిలీప్ రాజు మండల సహాయ కార్యదర్శి రాజు చరణ్ నవ్య భవ్య శ్రీ నరేష్ అభినవ్ 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/lathi-charge-on-students-in-delhi-is-brutal/article-3620</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/lathi-charge-on-students-in-delhi-is-brutal/article-3620</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 10:40:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003228824.jpg"                         length="184132"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అత్యవసర సమావేశం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">  మంగపేట   : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశానుసారం గురువారం మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకులు భాస్కర్ హాజరై మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమం అత్యంత కీలకమైందని మండలంలోని కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తమకు కేటాయించిన పరిధిలో నిర్ణీత గడువులోపు సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ పార్టీ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఓటరు జాబితా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతి ఇంటిని సందర్శించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/emergency-meeting-of-congress-party-blas-at-mandal-centre/article-3619"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003228806.jpg" alt=""></a><br /><div style="text-align:justify;"> మంగపేట   : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశానుసారం గురువారం మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకులు భాస్కర్ హాజరై మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమం అత్యంత కీలకమైందని మండలంలోని కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తమకు కేటాయించిన పరిధిలో నిర్ణీత గడువులోపు సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ పార్టీ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఓటరు జాబితా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతి ఇంటిని సందర్శించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రతి బీఎల్ఏ బిఎల్వోలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆక రాధాకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య మండల యూత్ అధ్యక్షులు బాడిషా ఆదినారాయణ పాయం అనిత మాసిరెడ్డి వెంకటరెడ్డి తుడి భగవాన్ రెడ్డి ఎర్రంగారి సురేష్ చిన్నపెల్లి రాంబాబు, బెవర సత్యనారాయణ జంగం భానుచందర్ బసారికారి హరికృష్ణ గూడూరు రంజిత్ పిండిగా నాగరాజు మీడియా ఇంచార్జి బసరికారి నాగార్జున బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/emergency-meeting-of-congress-party-blas-at-mandal-centre/article-3619</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/emergency-meeting-of-congress-party-blas-at-mandal-centre/article-3619</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 10:37:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003228806.jpg"                         length="774681"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పరామర్శ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మంగపేట : మండలంలో నర్సాయిగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు మడే భిక్షపతి తల్లి మడే ముత్తమ్మ అనారోగ్యంతో మృతి చెందాగా గురువారం దశదిన ఖర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మైల జయరాంరెడ్డి అధ్యర్యంలో మడే ముత్తమ్మ కుటుంబాన్ని పరమర్శించి ఓదార్చి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ముత్తమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పార్దించారు. అలాగే కోమటిపెల్లి గ్రామానికి చెందిన మద్దిరాల సత్యం తొండ్యాల గ్రామానికి చెందిన పోదేం వెంకటేశ్వర్లు అనారోగ్యం వలన మృతి చెందాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యర్యంలో మృతుల కుటుంబాలను పరమర్శించి ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి ఆక రాధాకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యాణయ్య కారుపోతుల నర్సయ్య దామెర సారయ్య పగిడిపెల్లి వెంకటేశ్వర్లు కొమురం బాలయ్య ఎడ్ల నరేష్ మార్పుల దయాకర్ రెడ్డి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/congress-partys-condolences-to-the-families-of-the-deceased/article-3618"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003228832.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మంగపేట : మండలంలో నర్సాయిగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు మడే భిక్షపతి తల్లి మడే ముత్తమ్మ అనారోగ్యంతో మృతి చెందాగా గురువారం దశదిన ఖర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మైల జయరాంరెడ్డి అధ్యర్యంలో మడే ముత్తమ్మ కుటుంబాన్ని పరమర్శించి ఓదార్చి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ముత్తమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పార్దించారు. అలాగే కోమటిపెల్లి గ్రామానికి చెందిన మద్దిరాల సత్యం తొండ్యాల గ్రామానికి చెందిన పోదేం వెంకటేశ్వర్లు అనారోగ్యం వలన మృతి చెందాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యర్యంలో మృతుల కుటుంబాలను పరమర్శించి ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి ఆక రాధాకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యాణయ్య కారుపోతుల నర్సయ్య దామెర సారయ్య పగిడిపెల్లి వెంకటేశ్వర్లు కొమురం బాలయ్య ఎడ్ల నరేష్ మార్పుల దయాకర్ రెడ్డి కుర్సం రమేష్ పోడెం నగేష్ జంగం బానుచందర్ నాగేల్లి పరుశురాం పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/congress-partys-condolences-to-the-families-of-the-deceased/article-3618</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/congress-partys-condolences-to-the-families-of-the-deceased/article-3618</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 10:32:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003228832.jpg"                         length="110429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిబంధనలు 'గాలికి'.. బడి ముందే 'బెల్టు' కొట్టు!</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>​గుడి, బడి పక్కన మద్యం వద్దు మొర్రో అంటున్నా పట్టించుకోని అధికారులు</li>
<li>​రాత్రిపూట బడే ‘బార్‌’.. చోద్యం చూస్తున్న మంగపేట యంత్రాంగం</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/fasten-your-seat-belt-before-the-rules-get-caught-in/article-3610"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/mang.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మంగపేట, :  అక్షరాలు నేర్పించే అక్షర దేవాలయం అది. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఆవరణ అది. కానీ, అక్కడ చదువుల తల్లి పాఠాల కంటే ముందే.. మద్యపాన వ్యసనం దర్శనమిస్తోంది! గుడి, బడి పరిసరాల్లో మద్యం దుకాణాలు ఉండకూడదనే ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ పూర్తిగా తుంగలో తొక్కేశారు. మంగపేట మండలం చేరుపల్లి గ్రామంలో పాఠశాల పక్కనే వెలిసిన బెల్టు షాపులు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">​బడి పక్కనే 'బెల్టు' ధమాకా!</span></div>
<div style="text-align:justify;">​చేరుపల్లిలోని పాఠశాల ప్రాంగణానికి కూతవేటు దూరంలోనే ఏకంగా రెండు బెల్టు షాపులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఉదయం విద్యార్థులు పుస్తకాలతో బడికి వస్తుంటే, వీధి చివర మద్యం బాటిళ్లతో అసాంఘిక మూకలు దర్శనమిస్తున్నాయి. చదువుకునే వాతావరణం దెబ్బతినడమే కాకుండా, చిన్నారి మనస్సులపై ఈ దృశ్యాలు తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">​పగలు విక్రయాలు.. రాత్రికి బడే 'మద్యం అడ్డా'!</span></div>
<div style="text-align:justify;">​ఇక రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఈ రెండు బెల్టు షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్న కొందరు అకతాయిలు, అడ్డూ అదుపూ లేకుండా నేరుగా బడి ఆవరణలోకి చొరబడుతున్నారు. పాఠశాల ప్రాంగణాన్నే ఒక బహిరంగ 'బార్'గా మార్చేసి రాత్రంతా తాగి తండననాలు ఆడుతున్నారు. ఉదయాన్నే బడికి వచ్చే చిన్నారులకు, ఉపాధ్యాయులకు కాలిపోయిన సిగరెట్ పీకలు, పగిలిన మద్యం సీసాలు ఎదురవుతుండడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ​"బడి ముందే మద్యం అమ్ముతుంటే పిల్లలకు ఏం చదువు వస్తుంది? రాత్రివేళల్లో తాగుబోతులు బడిలో కూర్చుని అలజడి సృష్టిస్తున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం దారుణం."</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">స్థానిక గ్రామస్థుల ఆవేదన</span></div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">​అధికారుల ఉదాసీనతపై మండిపాటు</span></div>
<div style="text-align:justify;">​నిబంధనల ప్రకారం పాఠశాలలు, దేవుని గుడులకు నిర్ణీత దూరంలో మద్యం విక్రయాలు జరగకూడదు. కానీ, చేరుపల్లిలో కళ్లముందే బెల్టు షాపులు నిర్వహిస్తున్నా సంబంధిత ఎక్సైజ్, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, చేరుపల్లి బడి పక్కన ఉన్న బెల్టు షాపులను తక్షణమే తొలగించి, పాఠశాల ప్రాంగణంలో అక్రమంగా మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు</div>]]></content:encoded>
                
                                                            <category>Technology</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/fasten-your-seat-belt-before-the-rules-get-caught-in/article-3610</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/fasten-your-seat-belt-before-the-rules-get-caught-in/article-3610</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:30:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/mang.jpg"                         length="125826"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మల్లూరులో దొంగల 'కంచె' ఆటలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">​మంగపేట: గత కొన్ని రోజులుగా మల్లూరు గ్రామంలో పల్లె ప్రకృతి వనం కంచె (ఫెన్సింగ్ వైర్) చోరీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాత్రికి రాత్రే గ్రామ సంపదను దోచేయాలని చూసిన దొంగల ఉదంతం, ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెద్ద మలుపు తిరిగింది. ​పంచాయతీ కార్యదర్శి సమయానుకూలంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేస్తున్నారని తెలిసిన వెంటనే… దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి! కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని భయపడి, రాత్రికి రాత్రే తాము ఎత్తుకెళ్లిన కంచె వైరును తిరిగి పల్లె ప్రకృతి వనంలోనే పడేసి పరారయ్యారు అని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.<br /><span style="color:rgb(224,62,45);">​అధికార పార్టీ నాయకుడి ‘కాపాడే’ ప్రయత్నాలు?</span><br />​కంచె వైరు దొరికినప్పటికీ, ఈ చోరీ వెనుక ఉన్న అసలు దొంగలు ఎవరు అనే దానిపై గ్రామస్తుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇదే సమయంలో మరో సంచలన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/thieves-fence-games-in-mallur/article-3607"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1006430981.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">​మంగపేట: గత కొన్ని రోజులుగా మల్లూరు గ్రామంలో పల్లె ప్రకృతి వనం కంచె (ఫెన్సింగ్ వైర్) చోరీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాత్రికి రాత్రే గ్రామ సంపదను దోచేయాలని చూసిన దొంగల ఉదంతం, ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెద్ద మలుపు తిరిగింది. ​పంచాయతీ కార్యదర్శి సమయానుకూలంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేస్తున్నారని తెలిసిన వెంటనే… దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి! కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని భయపడి, రాత్రికి రాత్రే తాము ఎత్తుకెళ్లిన కంచె వైరును తిరిగి పల్లె ప్రకృతి వనంలోనే పడేసి పరారయ్యారు అని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.<br /><span style="color:rgb(224,62,45);">​అధికార పార్టీ నాయకుడి ‘కాపాడే’ ప్రయత్నాలు?</span><br />​కంచె వైరు దొరికినప్పటికీ, ఈ చోరీ వెనుక ఉన్న అసలు దొంగలు ఎవరు అనే దానిపై గ్రామస్తుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇదే సమయంలో మరో సంచలన విషయం బయటకొచ్చింది!<br /><span style="color:rgb(224,62,45);">​గ్రామంలో జోరుగా సాగుతున్న ప్రచారం ప్రకారం:</span><br />మల్లూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ఆ దొంగలను కాపాడేందుకు వెనుక నుండి చక్రం తిప్పుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల విచారణను పక్కదోవ పట్టించి, కేసును నీరుగార్చేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.<br /><span style="color:rgb(224,62,45);">​ప్రజల ఆగ్రహం… “బహిరంగంగా శిక్ష పడాల్సిందే!</span><br />​సామాను తిరిగి లభ్యమైనంత మాత్రాన దొంగలను వదిలేస్తే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ దొంగతనాలు చేయరా?: ఇప్పుడు గనక అధికారులను ఒత్తిడికి గురిచేసి దొంగలను వదిలేస్తే, రేపు గ్రామంలో ఇంకా ఎన్ని దొంగతనాలకు పాల్పడతారని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.చట్టం అందరికీ ఒకటే: రాజకీయ బలం చూసుకొని తప్పు చేసిన వారిని కాపాడాలని చూడటం సరికాదని, అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.బహిరంగ శిక్ష పడాలి: ఆ చోరీకి పాల్పడిన అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చి, వారిని సమాజం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని మల్లూరు ప్రజలు గళమెత్తుతున్నారు. ​ఈ దొంగతనాల వెనుక ఉన్న నిజమైన హస్తాలను అధికారులు బయటపెడతారా? లేక రాజకీయ ప్రమేయంతో కేసు కనుమరుగవుతుందా? అనేది ఇప్పుడు మల్లూరు గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/thieves-fence-games-in-mallur/article-3607</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/thieves-fence-games-in-mallur/article-3607</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:14:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1006430981.jpg"                         length="287202"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామాల్లో వెంటనే దోమల మందు పిచికారీ చేయాలి  </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ములుగు/మంగపేట : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగపేట మండలంలోని గ్రామాల్లో ఇప్పటికీ దోమల మందు పిచికారీ చేపట్టకపోవడం ప్రజల అనారోగ్య బారిన పడతారని అన్నారు "ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సంబంధిత అధికారులపై ఉంది. వెంటనే స్పందించి అన్ని గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేపట్టడంతో పాటు పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలి. ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వెంటనే చర్యలు తీసుకోవాలి" అని గుడివాడ శ్రీహరి డిమాండ్ చేశారు. వర్షాకాలంలో నిల్వ ఉండే నీరు, మురుగు కాలువల వల్ల దోమలు విపరీతంగా పెరుగుతు న్నాయని, పంచాయతీలు, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆయన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/mosquitoes-should-be-sprayed-in-the-villages-immediately/article-3472"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003220945.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ములుగు/మంగపేట : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగపేట మండలంలోని గ్రామాల్లో ఇప్పటికీ దోమల మందు పిచికారీ చేపట్టకపోవడం ప్రజల అనారోగ్య బారిన పడతారని అన్నారు "ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సంబంధిత అధికారులపై ఉంది. వెంటనే స్పందించి అన్ని గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేపట్టడంతో పాటు పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలి. ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వెంటనే చర్యలు తీసుకోవాలి" అని గుడివాడ శ్రీహరి డిమాండ్ చేశారు. వర్షాకాలంలో నిల్వ ఉండే నీరు, మురుగు కాలువల వల్ల దోమలు విపరీతంగా పెరుగుతు న్నాయని, పంచాయతీలు, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆయన సూచించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/mosquitoes-should-be-sprayed-in-the-villages-immediately/article-3472</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/mosquitoes-should-be-sprayed-in-the-villages-immediately/article-3472</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:18:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003220945.jpg"                         length="133294"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎంపీడీఓ కార్యాలయమా?... కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా?...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ములుగు, మంగపేట : మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు కుడుముల లక్ష్మీనారాయణ ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం. ఇది ప్రజలందరికీ సమానంగా సేవలు అందించే స్థలం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వేదికగా మారడం సమంజసం కాదు. ప్రజా సమస్యలపై ఏ పార్టీ నాయకులైనా లేదా ప్రజాప్రతినిధులైనా ఎంపీడీఓను నేరుగా కలిసి వినతిపత్రాలు ఇవ్వడం, సమస్యలను వివరించడం సహజమైన ప్రక్రియ. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఒకే రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ వ్యవస్థ తటస్థతపై సందేహాలు కలిగిస్తోంది. మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజల ప్రతినిధులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/mpdo-office-or-congress-party-office/article-3396"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003212385.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">ములుగు, మంగపేట : మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు కుడుముల లక్ష్మీనారాయణ ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం. ఇది ప్రజలందరికీ సమానంగా సేవలు అందించే స్థలం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వేదికగా మారడం సమంజసం కాదు. ప్రజా సమస్యలపై ఏ పార్టీ నాయకులైనా లేదా ప్రజాప్రతినిధులైనా ఎంపీడీఓను నేరుగా కలిసి వినతిపత్రాలు ఇవ్వడం, సమస్యలను వివరించడం సహజమైన ప్రక్రియ. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఒకే రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ వ్యవస్థ తటస్థతపై సందేహాలు కలిగిస్తోంది. మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజల ప్రతినిధులను ఆహ్వానించి పారదర్శకంగా సమావేశం నిర్వహించాలి. ప్రభుత్వ కార్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అధికార యంత్రాంగం ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ సమావేశాలకు అనుమతించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో అనవసర వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఎంపీడీఓ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంగా ఉండాలి గానీ, రాజకీయ పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రంగా మారకూడదు. ప్రభుత్వ అధికారులు అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దూరం పాటిస్తూ, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించాలి.  అదే ప్రజాస్వామ్య విలువలకు అనుగుణమైన విధానం. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ పార్టీ సమావేశాలకు వేదికగా ఉపయోగించకుండా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాము.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/mpdo-office-or-congress-party-office/article-3396</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/mpdo-office-or-congress-party-office/article-3396</guid>
                <pubDate>Sat, 18 Jul 2026 14:44:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003212385.jpg"                         length="75139"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గోవిందరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">ములుగు : గోవిందరావుపేట మండలం జవహర్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం బైక్ పై వెళ్తున్న వ్యక్తులను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో బైక్ పై ఉన్న ఇరువురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</div>
</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/fatal-road-accident-in-govinda-raopet/article-3358"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/jgtl.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">ములుగు : గోవిందరావుపేట మండలం జవహర్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం బైక్ పై వెళ్తున్న వ్యక్తులను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో బైక్ పై ఉన్న ఇరువురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.</div>
</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/fatal-road-accident-in-govinda-raopet/article-3358</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/fatal-road-accident-in-govinda-raopet/article-3358</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 15:04:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/jgtl.jpg"                         length="369995"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్త  ఎస్ హెచ్ ఓ ను సన్మానించిన : బీజేపీ మండల అధ్యక్షులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ములుగు: ములుగు పోలీస్ స్టేషన్ కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ ను  భారతీయ జనతా పార్టీ మల్లంపల్లి మండల అధ్యక్షులు బైకాని మహేందర్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ వెంకటేష్ ను శాలువాతో సన్మానించి పూలబొకే అందజేశారు. అనంతరం బైకాని మహేందర్ యాదవ్ మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన  ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తారని ఆకాంక్షించారు.ములుగు మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడానికి, మహిళల భద్రత, యువతను డ్రగ్స్ బారి నుండి కాపాడేందుకు పోలీస్ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీజేపీ తరపున పూర్తి సహకారం ఉంటుంది" అని బైకాని మహేందర్ యాదవ్ తెలిపారు. ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి సమన్వయం ఉండాలని, చిన్న చిన్న సమస్యలను కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mulugu/the-new-sho-was-honored/article-3356"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260717-wa0809.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">ములుగు: ములుగు పోలీస్ స్టేషన్ కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ ను  భారతీయ జనతా పార్టీ మల్లంపల్లి మండల అధ్యక్షులు బైకాని మహేందర్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ వెంకటేష్ ను శాలువాతో సన్మానించి పూలబొకే అందజేశారు. అనంతరం బైకాని మహేందర్ యాదవ్ మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన  ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తారని ఆకాంక్షించారు.ములుగు మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడానికి, మహిళల భద్రత, యువతను డ్రగ్స్ బారి నుండి కాపాడేందుకు పోలీస్ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీజేపీ తరపున పూర్తి సహకారం ఉంటుంది" అని బైకాని మహేందర్ యాదవ్ తెలిపారు. ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి సమన్వయం ఉండాలని, చిన్న చిన్న సమస్యలను కూడా సామరస్యంగా పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో మండలంలో శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మచ్చిక రవి గౌడ్, కొండ యుగంధర్, మండల ప్రధాన కార్యదర్శి ఎండిగ రాజు, రాగుల శ్రీకాంత్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mulugu</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mulugu/the-new-sho-was-honored/article-3356</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mulugu/the-new-sho-was-honored/article-3356</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 14:29:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260717-wa0809.jpg"                         length="107286"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        