<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/category-81" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Bhuvanagiri - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/81/rss</link>
                <description>Bhuvanagiri RSS Feed</description>
                
                            <item>
                <title>మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.29.01 PM" width="623" height="878" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ ) యొక్క స్మార్ట్, వినూత్న మరియు సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి ,నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ ( డీ ఎస్ ఈ) కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ కార్యకర్తలను గుర్తించి సత్కరించారు.ఇద్దరు జిల్లా విద్యా అధికారులు( డి ఈ ఓలు), ఇద్దరు మండల విద్యా అధికారులు (ఎం ఈ ఓ ఎస్),ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు,ముగ్గురు ప్రధానోపాధ్యాయులు,ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి సత్కరించారు.రాష్ట్ర స్థాయిలో ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.29.01 PM" width="623" height="878"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ ) యొక్క స్మార్ట్, వినూత్న మరియు సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి ,నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ ( డీ ఎస్ ఈ) కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ కార్యకర్తలను గుర్తించి సత్కరించారు.ఇద్దరు జిల్లా విద్యా అధికారులు( డి ఈ ఓలు), ఇద్దరు మండల విద్యా అధికారులు (ఎం ఈ ఓ ఎస్),ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు,ముగ్గురు ప్రధానోపాధ్యాయులు,ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి సత్కరించారు.రాష్ట్ర స్థాయిలో ఈ సత్కారం పొందిన ఇద్దరు డీ.ఈ.ఓ లలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కందుల సత్యనారాయణ  మొదటి వారు. వారి ప్రశంసనీయమైన పనితీరు, అంకితభావం మరియు వివిధ స్థాయిలలో పథకం యొక్క ప్రభావవంతమైన అమలుకు గుర్తింపుగా ఈ సత్కారం అందుకున్నారు.<br />ఈ గుర్తింపు,చొరవ క్షేత్ర స్థాయి అధికారులు మరియు సిబ్బందిని ప్రోత్సహించడం, జవాబుదారీతనం మరియు శ్రేష్ఠతను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది.ఈ గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల పిల్లలకు పోషకాహార మద్దతును సమర్థవంతంగా అందించడంలో మరింత బలోపేతం చేయడంలో<br />ఉపయోగపడుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డా.నవీన్ నికోలస్ అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్ ) ఎం.మదన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి పాల్గొని అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:35:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg"                         length="156601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి      -- కొండమడుగు నర్సింహ, గద్దె నర్సింహ లు పిలుపు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.00 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భువనగిరి :    అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సిపిఎం సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు.  ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింహ లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ సంగు రవీందర్ చిన్ననాటి నుండే ఎర్ర జెండా నాయకత్వంలో విద్యార్థులు, యువజనలు, రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలక పాత్ర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/fight-against-the-policies-of-central-state-governments-inspired-by/article-3158"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.00 PM" width="1453" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భువనగిరి :    అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సిపిఎం సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు.  ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి 11వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సంగు రవీందర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింహ లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ సంగు రవీందర్ చిన్ననాటి నుండే ఎర్ర జెండా నాయకత్వంలో విద్యార్థులు, యువజనలు, రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలకు వ్యవసాయ కూలీలకు కీలకంగా ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంను కూడా మార్చి కూలీల పొట్ట కొడుతున్నారని అన్నారు. మరోపక్క రైతులకు, పేదలకు ఉపయోగపడుతున్న విద్యుత్ సబ్సిడీని ఎత్తివేయడానికి విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారని, రైతాంగానికి నష్టం చేసే విధంగా విత్తన చట్టాన్ని తెచ్చారని ఈ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు అనేకం ఇచ్చి వాటిని అవలు మాత్రం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు, ఇండ్లు నిర్మాణం చేసుకుంటే వాటికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వవలసిందిపోయి ఆ భూములను ఆక్రమించుకొని డబ్బులు దండుకోవడానికి పేదల ఇండ్లను కూలగోడుతున్నారని పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, గంధమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, భువనగిరి మండల పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కొండమడుగు నాగమణి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్, వల్దాసు అంజయ్య, నాయకులు కొలుపుల వివేకనంద, ఎండి. సలీం, మధ్యబోయిన సుందర్, ఎం.శంకర్ తదితరులు పాల్గొన్నారు.<br />               ఇట్లు <br />        మాయ కృష్ణ <br />సిపిఎం పట్టణ కార్యదర్శి <br />           భువనగిరి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/fight-against-the-policies-of-central-state-governments-inspired-by/article-3158</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/fight-against-the-policies-of-central-state-governments-inspired-by/article-3158</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:17:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.00-pm.jpeg"                         length="247180"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తడక ముత్యాలు మృతి </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.46.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.46.08 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భూదాన్ పోచంపల్లి  :  పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారి తండ్రి శ్రీ తడక ముత్యాలు శుక్రవారం మృతి చెందారు వారి మృతి పట్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకుటుంబ సభ్యులు నాయకులు ప్రజలు ఆకాంక్షించారు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/death-of-tadaka-mutyalu/article-3023"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-4.46.08-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.46.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.46.08 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భూదాన్ పోచంపల్లి  :  పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ది పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారి తండ్రి శ్రీ తడక ముత్యాలు శుక్రవారం మృతి చెందారు వారి మృతి పట్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకుటుంబ సభ్యులు నాయకులు ప్రజలు ఆకాంక్షించారు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/death-of-tadaka-mutyalu/article-3023</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/death-of-tadaka-mutyalu/article-3023</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:04:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.46.08-pm.jpeg"                         length="125864"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సైబర్ నేరాలపై అవగాహన </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.21.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 4.21.48 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ) ఆదేశాల మేరకు, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కె వై సి– సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు” అనే అంశంతో బీబీనగర్‌లో వాక్‌థాన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు కేవైసీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్బిఐ ఏజీఎం శ్రీమతి లక్ష్మీ శ్రావ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ కే. శివ రామ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీ జాకీరోద్దిన్, డి ఆర్ డి ఓ ,ఎస్ ఇ ఆర్ పి డీపీఎం శ్రీ వెంకటేశం, బీబీనగర్ ఏపీఎం శ్రీమతి మీనా, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, CFL సి ఎల్  ఎఫ్ ఫ్కౌన్సెలర్లు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/awareness-of-cyber-crime/article-2434"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-10-at-4.21.48-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.21.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 4.21.48 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ) ఆదేశాల మేరకు, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కె వై సి– సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగు” అనే అంశంతో బీబీనగర్‌లో వాక్‌థాన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు కేవైసీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్బిఐ ఏజీఎం శ్రీమతి లక్ష్మీ శ్రావ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ కే. శివ రామ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీ జాకీరోద్దిన్, డి ఆర్ డి ఓ ,ఎస్ ఇ ఆర్ పి డీపీఎం శ్రీ వెంకటేశం, బీబీనగర్ ఏపీఎం శ్రీమతి మీనా, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, CFL సి ఎల్  ఎఫ్ ఫ్కౌన్సెలర్లు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/awareness-of-cyber-crime/article-2434</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/awareness-of-cyber-crime/article-2434</guid>
                <pubDate>Tue, 10 Feb 2026 16:27:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.21.48-pm.jpeg"                         length="153888"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైన  గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-10.01.14-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 10.01.14 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భువనగిరి : ఈరోజు భువనగిరి జిల్లా పట్టణంలో  " గోపా "  తరఫున నూతనంగా ఎన్నికైన జిల్లాకు చెందిన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి  " గొపా "  జిల్లా అధ్యక్షులు  దంతూరి కుమార స్వామి గౌడ్  సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగినది ఈ కార్యక్రమానికి రాష్ట్ర గోపా తరఫున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్  ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడుతూ,  "  గోపా " మన గౌడ సామాజికవర్గానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఉన్న పెద్దలను గౌరవిస్తూ, ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులు, ఎం ఎల్ ఏ లను, కాపాడుకుంటూనే భవిష్యత్తులో కొత్త వారిని తయారు చేయడానికి శాయశక్తులా క్రృషి చేస్తుందని వివరించారు. ఇంతకు ముందు జరిగిన ఎం ఎల్ ఏ, ఎం పి ఎన్నికల్లో " గోపా " తన వంతు క్రృషి లో భాగంగా,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/goud-officials-and-professionals-association-gopa/article-1814"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-30-at-10.01.14-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-10.01.14-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 10.01.14 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భువనగిరి : ఈరోజు భువనగిరి జిల్లా పట్టణంలో  " గోపా "  తరఫున నూతనంగా ఎన్నికైన జిల్లాకు చెందిన గౌడ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి  " గొపా "  జిల్లా అధ్యక్షులు  దంతూరి కుమార స్వామి గౌడ్  సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగినది ఈ కార్యక్రమానికి రాష్ట్ర గోపా తరఫున రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్  ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడుతూ,  "  గోపా " మన గౌడ సామాజికవర్గానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఉన్న పెద్దలను గౌరవిస్తూ, ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులు, ఎం ఎల్ ఏ లను, కాపాడుకుంటూనే భవిష్యత్తులో కొత్త వారిని తయారు చేయడానికి శాయశక్తులా క్రృషి చేస్తుందని వివరించారు. ఇంతకు ముందు జరిగిన ఎం ఎల్ ఏ, ఎం పి ఎన్నికల్లో " గోపా " తన వంతు క్రృషి లో భాగంగా, పార్టీలకు అతీతంగా మన గౌడ్ లు పోటి చేస్తున్న ప్రతీ నియోజకవర్గంలో గొప్ప పాత్ర పోసించిందని వివరించారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలను, సంఘాల నాయకులను కలుపుకొని భవిష్యత్ లో అత్యంత ఎక్కువ మంది ఎంపీలు, ఎం ఎల్ ఏ లను గెలిపించడానికి ప్రణాళికలు రచిస్తోంది, కాబట్టి ఇప్పుడు గెలిచిన ప్రతీ సర్పంచ్, ఉపసర్పంచ్ లు కూడా పార్టీ లకు అతీతంగా మన వారు పోటీ చేసే ఆయా నాయకులను గెలిపించుకోవడం మన బాధ్యత అని తెలియచేశారు.<br />ప్రధాన కార్యదర్శి జి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మనకు మన వారుఎవరైనా సహాకరించకపోయినా , అలాంటి వారిని నిందించకుండా,  అన్ని రకాల వ్యక్తులను, కలుపుకుని, సేవాకార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు దగ్గరగా ఉంటూ మన విలువలు పెంచుకుంటూ, అందరితో స్నేహం పెంపొందించుకోవడానికి ప్రయత్నం  చేయవలసిందిగా సూచించారు.<br />అలాగే అగ్రవర్ణాల వారిని నిందించకుండా ఆ సమయాన్ని మన వారిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కెటాయించినచొ మనకు ఉపయోగపడి, మనలో మనకు ఐక్యతకు దోహదపడుతుందని వివరించారు. ఉపాధ్యక్షులు చెక్కళ్ల మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ మనిషి యొక్క ఎదుగుదలకు, మనోధైర్యాన్ని, మనో బలాన్నే కాకుండా,  ఆర్థికంగా బలపడానికి  కూడా ఉన్నత చదువులు ఎంతో దోహదం చేస్తాయి కాబట్టి   మనం  మన వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించాలని కోరారు. అంతె కాకుండా మనం ఇంతకు ముందు పేరు చివర గౌడ్ అని వ్రాయక పోయినా, కనీసం పేరు చెప్పేటప్పుడు అయినా గౌడ్ అని సంబోధిస్తూ పేరు తెలియచేయాలని తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యల్మకంటి మీరయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల రాజు గౌడ్, కోశాధికారి నల్లమాస ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు తిరుమల క్రిష్ణ గౌడ్, అత్తిలి లక్ష్మీ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగినది.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-10.01.29-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 10.01.29 PM(1)" width="1280" height="960"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/goud-officials-and-professionals-association-gopa/article-1814</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/goud-officials-and-professionals-association-gopa/article-1814</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 12:05:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-10.01.14-pm.jpeg"                         length="170031"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటు హక్కును ఉపయోగించుకున్న యువకులు</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/young-people-who-exercised-their-right-to-vote/article-157"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251214-wa0049.jpg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251214-wa0049.jpg" alt="IMG-20251214-WA0049" width="1600" height="1200"></img></p><p><br /></p><p>యాదాద్రి భువనగిరి : వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో పెద్ద ఎత్తున్న ఓటు హక్కును ఉపయోగించుకున్న యువకులు ముందంజలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్,వార్డు సభ్యులు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/young-people-who-exercised-their-right-to-vote/article-157</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/young-people-who-exercised-their-right-to-vote/article-157</guid>
                <pubDate>Sun, 14 Dec 2025 17:40:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251214-wa0049.jpg"                         length="280797"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        