<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/warangal/category-80" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Warangal - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/80/rss</link>
                <description>Warangal RSS Feed</description>
                
                            <item>
                <title>నాణ్యమైన విత్తనాలను  వినియోగించి అధిక దిగుబడులు సాధించాలి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్లబెల్లి, వరంగల్ : ఖరీఫ్ సీజన్‌లో రైతులు నాణ్యమైన విత్తనాలను  వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ధ్రువీకరించిన విత్తనాల స్టాళ్లను సందర్శించి, వాటి నాణ్యత, అందుబాటు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరికి బదులు ఆరుతడి పంటలు అయినా కందులు, పెసర్లు వేయాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు గుర్తింపు పొందిన సంస్థల ద్వారా సరఫరా చేసే ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, విత్తనాల సంచులపై ఉన్న వివరాలను పరిశీలించిన తర్వాతే వినియోగించాలని అన్నారు .వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని, రైతులు</div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/high-yields-should-be-achieved-by-using-quality-seeds/article-3758"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img_20260728_072751.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్లబెల్లి, వరంగల్ : ఖరీఫ్ సీజన్‌లో రైతులు నాణ్యమైన విత్తనాలను  వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ధ్రువీకరించిన విత్తనాల స్టాళ్లను సందర్శించి, వాటి నాణ్యత, అందుబాటు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరికి బదులు ఆరుతడి పంటలు అయినా కందులు, పెసర్లు వేయాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు గుర్తింపు పొందిన సంస్థల ద్వారా సరఫరా చేసే ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, విత్తనాల సంచులపై ఉన్న వివరాలను పరిశీలించిన తర్వాతే వినియోగించాలని అన్నారు .వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని, రైతులు ప్రభుత్వ సూచనలను పాటించి శాస్త్రీయ విధానంలో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ  అధికారులు హార్టికల్చర్ డీహెచ్ఎస్ వో శ్రీనివాస్, సహాయ సంచాలకులు, నర్సంపేట బొమ్మేనా శ్రీనివాస్, వ్యవసాయ అధికారి బన్న రజిత, మేడపల్లి సర్పంచ్ అర్రే సాంబయ్య, రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ భారతమ్మ, ఏఈఓలు రంజిత్, రాకేష్, శివకుమార్, త్రివేణి, రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/img_20260728_072802.jpg" alt="IMG_20260728_072802" width="4160" height="2772"></img></div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/high-yields-should-be-achieved-by-using-quality-seeds/article-3758</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/high-yields-should-be-achieved-by-using-quality-seeds/article-3758</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 10:41:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img_20260728_072751.jpg"                         length="1608063"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామ వార్డ్ మెంబెర్ గుండె పోటుతో మృతి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్లబెల్లి / వరంగల్ :   మండలంలోని కొండాయిలపల్లి గ్రామ వార్డ్ మెంబెర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఊరటి నరేష్ సోమవారం  ఉదయం గుండె పోటుతో మృతిచెందిన విషాద సంఘటన స్థానికులను కలచివేసింది.నిన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె పోటు వచ్చిందన్న వార్త విని హుటాహుటిన రోహిణి హాస్పిటల్ కు వెళ్లి, పెద్దిని హైదరాబాద్ కు తరలించాక, ఇంటికి చేరుకొని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఉద్యమ నాయకుడిని ఆ పరిస్థితిలో చూడటం బాధగా ఉందని స్థానిక నాయకులతో చర్చించి బాధ పడ్డాడు.దురదృష్టవశాత్తు ఇవాళ ఉదయం గుండె పోటుతో ఆకస్మిక మరణం చెందాడు.</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/village-ward-member-died-of-heart-attack/article-3708"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/ward.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్లబెల్లి / వరంగల్ :   మండలంలోని కొండాయిలపల్లి గ్రామ వార్డ్ మెంబెర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఊరటి నరేష్ సోమవారం  ఉదయం గుండె పోటుతో మృతిచెందిన విషాద సంఘటన స్థానికులను కలచివేసింది.నిన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె పోటు వచ్చిందన్న వార్త విని హుటాహుటిన రోహిణి హాస్పిటల్ కు వెళ్లి, పెద్దిని హైదరాబాద్ కు తరలించాక, ఇంటికి చేరుకొని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఉద్యమ నాయకుడిని ఆ పరిస్థితిలో చూడటం బాధగా ఉందని స్థానిక నాయకులతో చర్చించి బాధ పడ్డాడు.దురదృష్టవశాత్తు ఇవాళ ఉదయం గుండె పోటుతో ఆకస్మిక మరణం చెందాడు.</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/village-ward-member-died-of-heart-attack/article-3708</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/village-ward-member-died-of-heart-attack/article-3708</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 14:31:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/ward.jpg"                         length="75463"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే</title>
                                    <description><![CDATA[<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/union-minister-dharmendra-pradhan-should-resign/article-3663"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260725-wa0021.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్లబెల్లి(వరంగల్ జిల్లా): నీట్ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని వారు అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర  ప్రధాన్త తక్షణమే రాజీనామా చేయాలని బిసి హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ప్రశ్నపత్రాల లీకుల వలన దేశవ్యాప్తంగా చనిపోయిన విద్యార్థుల చిత్రపటానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....... గత పన్నేండేళ్ళలో వందకు పైగా ప్రశ్న పత్రాల లీకేజీల వలన ఏడు కోట్ల మందికి ఇబ్బందులు తలెత్తాయన్నారు .గత 26 రోజులుగా విద్యార్థులు డిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్య యుతంగా  నిరసన తెలుపుతున్నా, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ అంటున్నా ప్రధానమంత్రి మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం పట్టుదలకు పోతూ ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయకుండా అడ్డు పడుతున్నారన్నారు. యువతతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. విద్యార్థులు,యువతపై రాక్షసుల్లాగా విరుచుకు పడే విధంగా ఉసిగొల్పడం రాముడి ధర్మాన్ని పాటించడమా అని ప్రశ్నించారు.పైగా కాంగ్రెస్, బిజెపి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పేపర్ లీకేజీలకు పాల్పడ్డారనీ పరస్పర ఆరోపణలు చేసుకొంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తూ రోడ్లు ఎక్కడం దారుణమన్నారు. విద్యార్థులు యువత స్వచ్ఛ రాజకీయాల్లొకి వచ్చినప్పుడే ఇలాంటి ఆదిపత్య అవినీతికరమైన సమాజాన్ని మార్చగలమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుమ్మడి వేణు ,ముసికె భరత్, మండల నాయకులు కడియాల క్రాంతి కుమార్ ,మామిండ్ల పెద్ద ఐలయ్య, పరికి కోర్నేలు, కొనకటి రమేష్, అహ్మద్ ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/union-minister-dharmendra-pradhan-should-resign/article-3663</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/union-minister-dharmendra-pradhan-should-resign/article-3663</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 11:40:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260725-wa0021.jpg"                         length="84254"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు హనుమకొండకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.</p>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/minister-ponguleti-srinivas-reddy-and-dcc-president-inagala-venkatram-reddy/article-3479"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260721-wa0818.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు హనుమకొండకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.</p>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/minister-ponguleti-srinivas-reddy-and-dcc-president-inagala-venkatram-reddy/article-3479</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/minister-ponguleti-srinivas-reddy-and-dcc-president-inagala-venkatram-reddy/article-3479</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:50:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260721-wa0818.jpg"                         length="90554"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">హన్మకొండ  : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కార్తీక్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అలువల కార్తీక్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులునాయిని రాజేందర్ రెడ్డి జన్మదినని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థుల మధ్యలో భారీ ఎత్తున కేకు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో నాయిని రాజేందర్ రెడ్డి కి ఉన్నతమైన పదవులు చేపట్టి వరంగల్ పశ్చిమను అభివృద్ధి పథంలో నడుపుతూ వరంగల్ పశ్చిమ ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ముందుకు సాగుతున్న రాజేందర్ రెడ్డి కి అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటూ వరంగల్ పశ్చిమను తెలంగాణలోనే అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని ఆ మనసారా దేవుని కోరుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినటువంటి నాయని రాజేందర్ రెడ్డి</div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/grand-birthday-celebration-of-mla/article-3477"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260721-wa0714.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">హన్మకొండ  : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కార్తీక్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అలువల కార్తీక్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులునాయిని రాజేందర్ రెడ్డి జన్మదినని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థుల మధ్యలో భారీ ఎత్తున కేకు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో నాయిని రాజేందర్ రెడ్డి కి ఉన్నతమైన పదవులు చేపట్టి వరంగల్ పశ్చిమను అభివృద్ధి పథంలో నడుపుతూ వరంగల్ పశ్చిమ ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ముందుకు సాగుతున్న రాజేందర్ రెడ్డి కి అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటూ వరంగల్ పశ్చిమను తెలంగాణలోనే అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని ఆ మనసారా దేవుని కోరుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినటువంటి నాయని రాజేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ తీగల ప్రేమ్చంద్ డాక్టర్ ఓ రాజేందర్ మట్టెడ  కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాంబరాజు రాజకుమార్ ఎండి జాఫర్ భీమ వినయ్ కుమార్ మమ్మద్ కుర్షిత్ మార్త వరుణ్ బాబు శివకుమార్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్ సౌరం రాహుల్ వర్ధన్ యువజన కాంగ్రెస్ నాయకులు మింటూ ఇల్లందుల వివేక్ లక్కీ గాద వివేక్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/grand-birthday-celebration-of-mla/article-3477</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/grand-birthday-celebration-of-mla/article-3477</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:43:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260721-wa0714.jpg"                         length="1257813"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఘన స్వాగతం </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">హన్మకొండ  : వరంగల్ హన్మకొండ  జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గృహనిర్మాణ, రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి మడికొండలో ఘన స్వాగతం పలికారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/a-warm-welcome-to-minister-ponguleti-srinivasa-reddy/article-3476"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260721-wa0741.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">హన్మకొండ  : వరంగల్ హన్మకొండ  జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గృహనిర్మాణ, రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి మడికొండలో ఘన స్వాగతం పలికారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/a-warm-welcome-to-minister-ponguleti-srinivasa-reddy/article-3476</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/a-warm-welcome-to-minister-ponguleti-srinivasa-reddy/article-3476</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:38:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260721-wa0741.jpg"                         length="372650"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  తన జన్మదినం సందర్భంగా మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అమ్మ వారి దర్శనంలో ఎమ్మెల్యే  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి , అల్లుడు  విష్ణు వర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి వర్యులు పెద్దలు జానారెడ్డి  సతీమణి  సుమతి  కూడా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రార్థించారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/mla-naini-visited-goddess-bhadrakali/article-3465"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260721-wa0530.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  తన జన్మదినం సందర్భంగా మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అమ్మ వారి దర్శనంలో ఎమ్మెల్యే  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి , అల్లుడు  విష్ణు వర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి వర్యులు పెద్దలు జానారెడ్డి  సతీమణి  సుమతి  కూడా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రార్థించారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/mla-naini-visited-goddess-bhadrakali/article-3465</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/mla-naini-visited-goddess-bhadrakali/article-3465</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 12:21:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260721-wa0530.jpg"                         length="165482"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ.35లక్షల అవినీతిపై విచారణ  చేయండి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): మండలంలోని గుండ్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో గల రుద్రమ గ్రామైక్య సంఘంలో ఉన్నటువంటి  35 సంఘాలలో గత 3 ఏండ్లలో.35 లక్షలు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఆ సంఘ సభ్యులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతూ ఏపీఎం సుధాకర్ కి, తహసిల్దార్ ముప్పు కృష్ణకు ,ఎస్సై సాయి ప్రసన్న కుమార్ కి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గుండ్లపహాడ్ ఉమ్మడి గ్రామపంచాయతీ ఉన్నప్పటినుండి గ్రామైక్య సంఘం సిఏగా ఉన్నటువంటి కొలువుల సతీష్ బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు ఆరోపించారు . గతంలో అన్ని సంఘాలకు సంబంధించిన లెక్కలు ఎప్పుడు అడిగినా కాలయాపన చేస్తున్నాడని తెలిపారు.సంఘం లెక్కలు అడుగుతుంటే మాట దాటేస్తున్నాడని అన్నారు.గత నెల సీఏ సతీష్ ను ఒత్తిడి చేయడంతో ఈనెల 15వ తేదీన లెక్కలు అప్ప చెప్తానని హామీ ఇచ్చి. రోజులు గడుస్తున్నా సమావేశాలు రావడం లేదని ఆరోపించారు. కావున విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు.</div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/investigate-the-corruption-of-rs-35-lakhs-and-do-justice/article-3464"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260720-wa0062.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): మండలంలోని గుండ్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో గల రుద్రమ గ్రామైక్య సంఘంలో ఉన్నటువంటి  35 సంఘాలలో గత 3 ఏండ్లలో.35 లక్షలు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఆ సంఘ సభ్యులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతూ ఏపీఎం సుధాకర్ కి, తహసిల్దార్ ముప్పు కృష్ణకు ,ఎస్సై సాయి ప్రసన్న కుమార్ కి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గుండ్లపహాడ్ ఉమ్మడి గ్రామపంచాయతీ ఉన్నప్పటినుండి గ్రామైక్య సంఘం సిఏగా ఉన్నటువంటి కొలువుల సతీష్ బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు ఆరోపించారు . గతంలో అన్ని సంఘాలకు సంబంధించిన లెక్కలు ఎప్పుడు అడిగినా కాలయాపన చేస్తున్నాడని తెలిపారు.సంఘం లెక్కలు అడుగుతుంటే మాట దాటేస్తున్నాడని అన్నారు.గత నెల సీఏ సతీష్ ను ఒత్తిడి చేయడంతో ఈనెల 15వ తేదీన లెక్కలు అప్ప చెప్తానని హామీ ఇచ్చి. రోజులు గడుస్తున్నా సమావేశాలు రావడం లేదని ఆరోపించారు. కావున విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత, అధ్యక్షురాలు కూస లావణ్య,కోశాధికారి సంధ్య తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/investigate-the-corruption-of-rs-35-lakhs-and-do-justice/article-3464</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/investigate-the-corruption-of-rs-35-lakhs-and-do-justice/article-3464</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 12:18:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260720-wa0062.jpg"                         length="1578723"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">దుగ్గొండి(వరంగల్): దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి నర్సంపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు, గ్రామస్తులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/%C2%A0%E0%B0%A8%E0%B1%82%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A4%E0%B1%80-%E0%B0%AD%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C/article-3427"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002123625.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">దుగ్గొండి(వరంగల్): దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి నర్సంపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు, గ్రామస్తులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/%C2%A0%E0%B0%A8%E0%B1%82%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A4%E0%B1%80-%E0%B0%AD%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C/article-3427</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/%C2%A0%E0%B0%A8%E0%B1%82%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A4%E0%B1%80-%E0%B0%AD%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C/article-3427</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 14:37:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002123625.jpg"                         length="156337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రంగాపురం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కుల పంపిణీ.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నల్లబెల్లి : మండలం రంగాపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు  పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కొలుగూరి సరోజన రూ.30,000, దూలపల్లి రవి రూ.15,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బండారి రమేష్, ఓబీసీ మండల అధ్యక్షుడు కుటుంబ రఘుపతి, మండల కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, వార్డు సభ్యుడు కోడెపాక పోశాలు, వార్డు సభ్యురాలు మందల సుజాత సతీష్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ దూలపల్లి రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రాపర్తి అనిల్, బలబద్ర రాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు గారు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అర్హులైన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/distribution-of-cm-relief-fund-checks-in-rangapuram-village/article-3233"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002107655.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">నల్లబెల్లి : మండలం రంగాపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు  పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కొలుగూరి సరోజన రూ.30,000, దూలపల్లి రవి రూ.15,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బండారి రమేష్, ఓబీసీ మండల అధ్యక్షుడు కుటుంబ రఘుపతి, మండల కార్యదర్శి జెట్టి రామ్మూర్తి, వార్డు సభ్యుడు కోడెపాక పోశాలు, వార్డు సభ్యురాలు మందల సుజాత సతీష్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ దూలపల్లి రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రాపర్తి అనిల్, బలబద్ర రాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు గారు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/distribution-of-cm-relief-fund-checks-in-rangapuram-village/article-3233</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/distribution-of-cm-relief-fund-checks-in-rangapuram-village/article-3233</guid>
                <pubDate>Wed, 15 Jul 2026 11:48:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002107655.jpg"                         length="297573"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> ప్రజా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">వరంగల్  : రుద్రగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి అధికారికి తెలియకుండా సర్పంచ్, గ్రామపంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్ ఇష్టారాజ్యంగా కార్యదర్శి కి తెలియకుండా కార్యదర్శి చెప్పిన వినకుండా గత కొన్ని నెలలుగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ గ్రామపంచాయతీ ట్రాక్టర్ నీ వ్యవసాయ పనులకు నీరు పోస్తున్నారు. దీనిపై కార్యదర్శి ని వివరణ అడగగా గ్రామపంచాయతీ పరిధిలో ఎవరు ఎలాంటి రసీదు నమోదు చేసుకోలేదు. నాకు సర్పంచ్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడం జరిగింది. పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని కార్యదర్శి చెప్పినారు.గ్రామ ప్రజలు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన వారిపై సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/rudragudem-gram-panchayat-sarpanch-manda-sujatha-public-government-is-misusing/article-3209"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002105286.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">వరంగల్  : రుద్రగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి అధికారికి తెలియకుండా సర్పంచ్, గ్రామపంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్ ఇష్టారాజ్యంగా కార్యదర్శి కి తెలియకుండా కార్యదర్శి చెప్పిన వినకుండా గత కొన్ని నెలలుగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ గ్రామపంచాయతీ ట్రాక్టర్ నీ వ్యవసాయ పనులకు నీరు పోస్తున్నారు. దీనిపై కార్యదర్శి ని వివరణ అడగగా గ్రామపంచాయతీ పరిధిలో ఎవరు ఎలాంటి రసీదు నమోదు చేసుకోలేదు. నాకు సర్పంచ్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడం జరిగింది. పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని కార్యదర్శి చెప్పినారు.గ్రామ ప్రజలు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన వారిపై సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/rudragudem-gram-panchayat-sarpanch-manda-sujatha-public-government-is-misusing/article-3209</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/rudragudem-gram-panchayat-sarpanch-manda-sujatha-public-government-is-misusing/article-3209</guid>
                <pubDate>Tue, 14 Jul 2026 18:25:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002105286.jpg"                         length="272421"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కలెక్టర్ గారు జరా చూడండ్రీ..!</title>
                                    <description><![CDATA[<div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1003698568.jpg" alt="1003698568" width="1200" height="1200" /></div>
<div style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);">  - రాజదాని తర్వాత రాజధాని &amp; స్మార్ట్ సిటీ అంటే ఇదేనా...?</span></strong></div>
<div style="text-align:justify;">హన్మకొండ :  ఈ మహానగరంలో ఎటువైపు చూసిన చెత్త చదరంతో కూడిన కూడలిలే దర్శనం అవుతున్నాయి. రాజధాని తర్వాత రాజధాని అయిన ఈ మహానగరం హన్మకొండ లొ ఏ కాలనీకి  వెళ్లిన చెత్త చెదర మాత్రము గుట్టలు గుట్టలుగా  పేరుకుపోతుందని  చెప్పవచ్చు. అసలే వర్షాకాలం అందులో ఈ చెత్త  వల్ల ప్రజలకు నానా ఇక్కట్లు పడుతున్నట్లు కాలనీ ప్రజలు తెలుపుతున్నారు. ఈ నగరంలో పెద్ద పెద్ద జంక్షన్ ల వద్ద.. కాలనీ కూడలి వద్ద.. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలలో.. చిన్నపిల్లలు కుటుంబ సభ్యులు తిరిగే ప్రదేశాలలో.. చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకపోవడం, దాని నుండి వచ్చే దుర్వాసన, చెత్త ద్వారా వ్యాపించే దోమలు, ఈగల వల్ల రోగల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా   కాలనీవాసుల, ప్రజల, ఆరోగ్యంతో చెలగాటం ఆడినట్లే అవుతుంది కదా...! అని బాటసారరులు</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/collector-garu-zara-chudandri/article-3180"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003698568.jpg" alt=""></a><br /><div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1003698568.jpg" alt="1003698568" width="3060" height="2777"></img></div>
<div style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);"> - రాజదాని తర్వాత రాజధాని &amp; స్మార్ట్ సిటీ అంటే ఇదేనా...?</span></strong></div>
<div style="text-align:justify;">హన్మకొండ :  ఈ మహానగరంలో ఎటువైపు చూసిన చెత్త చదరంతో కూడిన కూడలిలే దర్శనం అవుతున్నాయి. రాజధాని తర్వాత రాజధాని అయిన ఈ మహానగరం హన్మకొండ లొ ఏ కాలనీకి  వెళ్లిన చెత్త చెదర మాత్రము గుట్టలు గుట్టలుగా  పేరుకుపోతుందని  చెప్పవచ్చు. అసలే వర్షాకాలం అందులో ఈ చెత్త  వల్ల ప్రజలకు నానా ఇక్కట్లు పడుతున్నట్లు కాలనీ ప్రజలు తెలుపుతున్నారు. ఈ నగరంలో పెద్ద పెద్ద జంక్షన్ ల వద్ద.. కాలనీ కూడలి వద్ద.. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలలో.. చిన్నపిల్లలు కుటుంబ సభ్యులు తిరిగే ప్రదేశాలలో.. చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకపోవడం, దాని నుండి వచ్చే దుర్వాసన, చెత్త ద్వారా వ్యాపించే దోమలు, ఈగల వల్ల రోగల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా   కాలనీవాసుల, ప్రజల, ఆరోగ్యంతో చెలగాటం ఆడినట్లే అవుతుంది కదా...! అని బాటసారరులు వాపోతున్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1003698563.jpg" alt="1003698563" width="3060" height="1810"></img></div>
<div style="text-align:justify;">
<div><strong><span style="color:rgb(224,62,45);">ఒకవైపు చెత్త చెదారం.. మరోవైపు రోడ్డుపై గుంతలు..</span></strong></div>
<div><strong><span style="color:rgb(224,62,45);"> - చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు...!!</span></strong></div>
</div>
<div style="text-align:justify;">ముఖ్యంగా వర్షాకాలం సమీపించిన సమయంలో కూడా మున్సిపల్ అధికారులు ఈ చెత్త చదరంపై కన్నీరే చేయడం లేదని..? కాలనీ ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కాలనీలో చెత్తాచెదరం వేయకుండా కూడలిలో పలు సదుపాయాలు కల్పించాలని నగర ప్రజలు కాలనీవాసులు కోరుకుంటున్నారు. నగరంలో చౌరస్తా సమీపాన టైలర్ స్ట్రీట్లో ఎప్పుడు నిరంతరం ప్రజలు, రద్దీగా కొనసాగే కూడలిలో చెత్త చదరం పేరుకుపోయి కాలనీ ప్రజలు, కొనుగోలుదారులు, ఇబ్బందికి గురవుతున్నట్లు తెలిపారు, అదేవిధంగా చెత్త వెయ్యని  ప్రదేశంలో చెత్త వేసినట్లయితే మున్సిపల్ అధికారుల ద్వారా కఠిన చర్యలు  తీసుకుంటామని, చెత్త నిషేధిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఉన్నత అధికారులకు తెలుపుతున్నారు.</div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/dsafasdf.jpg" alt="dsafasdf" width="3056" height="2544"></img></div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/collector-garu-zara-chudandri/article-3180</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/collector-garu-zara-chudandri/article-3180</guid>
                <pubDate>Mon, 13 Jul 2026 14:10:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003698568.jpg"                         length="1937935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        