<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/warangal/category-80" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Warangal - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/80/rss</link>
                <description>Warangal RSS Feed</description>
                
                            <item>
                <title>ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.58.23 PM" width="1200" height="604" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు.  డాక్టర్ బిర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా కడియం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేవని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మాజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.58.23 PM" width="1280" height="604"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు.  డాక్టర్ బిర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా కడియం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేవని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగం పేరుతో మాట్లాడేవారు ముందుగా చట్టాన్ని గౌరవించాలని అన్నారు. రాజ్యాంగ విలువలు కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలని తెలిపారు. స్పీకర్ వద్ద తప్పించుకుంటాననే ధీమా వదిలేయాలని, ఇప్పటికే హైకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమని న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రాజయ్య తెలిపారు. . ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు తాటికొండ సురేష్ కుమార్, బాలరాజు, పొన్న రాజేష్, చల్లా చందర్ రెడ్డి, మారెపల్లి ప్రసాద్, ఆకారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 18:02:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg"                         length="146177"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు.  తీసుకున్న అప్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ఫోన్ లో  వేధింపులకు గురి చేయడంతో సదరు వ్యక్తి అప్పు తీర్చలేక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి నురుగులు రావడంతో ఇది గమనించిన భార్య వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం  ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;">సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు.  తీసుకున్న అప్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ఫోన్ లో  వేధింపులకు గురి చేయడంతో సదరు వ్యక్తి అప్పు తీర్చలేక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి నురుగులు రావడంతో ఇది గమనించిన భార్య వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం  ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/a-man-died-after-drinking-insecticide-after-being-unable-to/article-3169</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/a-man-died-after-drinking-insecticide-after-being-unable-to/article-3169</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:38:07 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతి కోసం ప్రాణాలు అర్పించిన దండోరా బిడ్డలు ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం...  ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ రోజు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.21.33 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి  : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డలను స్మరించుకుని ఆదివారం 'మాదిగ అమరవీరుల సంస్మరణ రోజుని' పురస్కరించుకుని ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.....<br />జాతి కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అమర వీరులైన నాయకులకు  వారి ఆశయమైన ఎస్సీ వర్గీకరణను సాధించుకొని నేడు ఫలితాలను జాతి పొందుతున్న ఈ సందర్భంలో మాదిగ అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను, వారి పోరాట స్మృతులను గురించి రాబోయే తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/dandora-children-who-sacrificed-their-lives-for-the-nation-mmps/article-3152"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.21.33 PM" width="1600" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి  : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డలను స్మరించుకుని ఆదివారం 'మాదిగ అమరవీరుల సంస్మరణ రోజుని' పురస్కరించుకుని ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.....<br />జాతి కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అమర వీరులైన నాయకులకు  వారి ఆశయమైన ఎస్సీ వర్గీకరణను సాధించుకొని నేడు ఫలితాలను జాతి పొందుతున్న ఈ సందర్భంలో మాదిగ అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను, వారి పోరాట స్మృతులను గురించి రాబోయే తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు పరికి కొర్నేల్,  మాజీ ఎంపీటీసీ జన్ను జయరావు, ఎమ్మార్పిఎస్ మండల నాయకులు కనుకం నవీన్, పొడేటి కిషోర్, గూడెపు భాస్కర్, కనకం శ్రీకాంత్, పొడేటి పవన్, బీసీ నాయకులు బత్తిని మల్లయ్య, సామల దేవేందర్, తంగెళ్ల వేణు, పున్నం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/dandora-children-who-sacrificed-their-lives-for-the-nation-mmps/article-3152</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/dandora-children-who-sacrificed-their-lives-for-the-nation-mmps/article-3152</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:26:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.21.33-pm.jpeg"                         length="134821"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్సీల వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులకు అంకితం ...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.29.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.29.00 PM" width="1200" height="912" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హన్మకొండ : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా అమలు అవుతున్న ఎస్సీ రిజర్వేషన్లు మాదిగలకు జనాభా దామాషా ప్రకారం వాటా రావడంలేదని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న 30 ఏళ్ల వర్గీకరణ పోరాటంలో ఎందరో మాదిగ బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలను జాతి కొరకు జాతి భవిష్యత్తు కోసం అర్పించారని ఎమ్మెస్పీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ , ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బోర్ర బిక్షపతి మాదిగలు అన్నారు. మార్చ్ ఒకటి మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నా ఎమ్మెస్ పి జాతీయ నేత మంద కుమార్ మాదిగ  , ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బోర్ర బిక్షపతి మాదిగలు మరియు ఎంఎస్పి జాతి నాయకులు వేల్పుల సూరన్న కాపు , ఎమ్మార్పీఎస్ మాజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/scs-classification-victory-dedicated-to-madiga-martyrs/article-3143"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.29.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.29.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.29.00 PM" width="1368" height="912"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హన్మకొండ : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా అమలు అవుతున్న ఎస్సీ రిజర్వేషన్లు మాదిగలకు జనాభా దామాషా ప్రకారం వాటా రావడంలేదని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న 30 ఏళ్ల వర్గీకరణ పోరాటంలో ఎందరో మాదిగ బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలను జాతి కొరకు జాతి భవిష్యత్తు కోసం అర్పించారని ఎమ్మెస్పీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ , ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బోర్ర బిక్షపతి మాదిగలు అన్నారు. మార్చ్ ఒకటి మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నా ఎమ్మెస్ పి జాతీయ నేత మంద కుమార్ మాదిగ  , ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బోర్ర బిక్షపతి మాదిగలు మరియు ఎంఎస్పి జాతి నాయకులు వేల్పుల సూరన్న కాపు , ఎమ్మార్పీఎస్ మాజీ జాతీయ పోలీట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ ,ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ ,మంద రాజు మాదిగ , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ ,ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు. బండారి సురేందర్ మాదిగ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరు అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ నాయకులు కుమ్మరి రాజయ్య మాదిగ , ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద చిన్నరాజు మాదిగ ,మాదిగ యువసేన జాతీయ నాయకులు  చాతల్ల శివ మాదిగ , పుట్ట బిక్షపతి మాదిగ , ఎం ఎస్ పి జిల్లా సీనియర్ నాయకులు అక్కెనకుంట వెంకటస్వామి మాదిగ , ఉపాధ్యక్షులు రాజారపు బిక్షపతి మాదిగ , జేరిపోతుల సారంగపాణి మాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శులు సుంచు రజిని కుమార్ మాదిగ , మంద స్వరాజ్ మాదిగ , మాదిగ యువసేన మాజీ జిల్లా అధ్యక్షులు జేరిపోతుల సతీష్ మాదిగ , ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మంద వర్ధన్ మాదిగ , ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగ , రేణుకుంట్ల రాజేందర్ మాదిగ , ఎర్ర రాము మాదిగ , సదానందం మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు ...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/scs-classification-victory-dedicated-to-madiga-martyrs/article-3143</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/scs-classification-victory-dedicated-to-madiga-martyrs/article-3143</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:41:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.29.00-pm.jpeg"                         length="236202"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.23.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.23.22 PM" width="1040" height="584" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హన్మకొండ : ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ వారి సహకారంలో హన్మకొండలోని రెడ్డి కాలనీ, గ్రేటర్ వరంగల్ 4 వ డివిజన్ లో మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, డెంటల్, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఇండస్ ఫౌండేషన్ సభ్యులు, మెడికల్ క్యాంప్ నిర్వాహకులు క్యాతం సందీప్ కుమార్, కంజుల నితిన్ అధ్యర్యంలో నిర్వహించిన ఈ క్యాంప్ లో 450 మందికి బీపీ, షుగర్ టెస్ట్ లు చేసి ఉచిత మందులు అందజేశారు. 150 మంది డెంటల్, సాధారణ వైద్య పరీక్షలు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీగా పేరుగాంచినప్పటికీ, ఇందులో 70% నిరుపేద ప్రజలు మురికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/mega-medical-camp-under-indus-foundation/article-3142"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.23.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.23.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.23.22 PM" width="1040" height="584"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హన్మకొండ : ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ వారి సహకారంలో హన్మకొండలోని రెడ్డి కాలనీ, గ్రేటర్ వరంగల్ 4 వ డివిజన్ లో మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, డెంటల్, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఇండస్ ఫౌండేషన్ సభ్యులు, మెడికల్ క్యాంప్ నిర్వాహకులు క్యాతం సందీప్ కుమార్, కంజుల నితిన్ అధ్యర్యంలో నిర్వహించిన ఈ క్యాంప్ లో 450 మందికి బీపీ, షుగర్ టెస్ట్ లు చేసి ఉచిత మందులు అందజేశారు. 150 మంది డెంటల్, సాధారణ వైద్య పరీక్షలు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీగా పేరుగాంచినప్పటికీ, ఇందులో 70% నిరుపేద ప్రజలు మురికి వాడల్లో నివాసం ఉంటారు. ఎక్కువ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలే నివాసం ఉంటారు. పెరుగుతున్న నగర జనాభాకు  అనుగుణంగా ప్రభుత్వ హాస్పిటల్ సౌకర్యాలు లేకపోవడం, ప్రయివేటు వైద్యం చేసుకునే స్థోమత లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను దూరం చేయడానికి, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్, డాకర్ అలియాస్ డెంటల్ క్లినిక్ వారి సహకారంలో హన్మకొండలోని రెడ్డి కాలనీలో  మెగా వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. ఇదే స్పూర్తితో నగరంలోని అన్ని ప్రాంతాల్లో వీలైనంతగా మెగా వైద్య శిబిరాలు పెట్టీ ప్రజలకు సేవ చేయాలని ఇండస్ ఫౌండేషన్ ప్రణాళిక చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ కార్యదర్శి పురుషోత్తం యాదవ్, ఇండస్ ఫౌండేషన్ సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నారాయణగిరి రాజు, పేశెట్టి యాదగిరి, చింతం శ్రీను, లక్ష్మణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/mega-medical-camp-under-indus-foundation/article-3142</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/mega-medical-camp-under-indus-foundation/article-3142</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:39:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.23.22-pm.jpeg"                         length="109563"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంచినీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.21.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.21.42 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలను శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నాయిని విశాల్ ట్రస్ట్,తవంతి  టెక్నాలజీస్  మరియు బాల వికాస్ సంయుక్త ఆధ్వర్యంలో 54వ డివిజన్ పోచమ్మకుంట, 4వ డివిజన్ జ్యోతిబసు నగర్ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్లాంట్ లను ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల మౌలిక అవసరాల్లో తాగునీరు అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి కొరత ఉన్నదని గుర్తించి, ప్రైవేట్ సంస్థల సహకారంతో ఈ శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యం పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని స్పష్టం చేశారు.నియోజకవర్గంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీరు పొందేలా ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/mla-naini-started-fresh-water-treatment-centers/article-3141"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.21.42-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.21.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.21.42 PM" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలను శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నాయిని విశాల్ ట్రస్ట్,తవంతి  టెక్నాలజీస్  మరియు బాల వికాస్ సంయుక్త ఆధ్వర్యంలో 54వ డివిజన్ పోచమ్మకుంట, 4వ డివిజన్ జ్యోతిబసు నగర్ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్లాంట్ లను ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల మౌలిక అవసరాల్లో తాగునీరు అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి కొరత ఉన్నదని గుర్తించి, ప్రైవేట్ సంస్థల సహకారంతో ఈ శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యం పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని స్పష్టం చేశారు.నియోజకవర్గంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీరు పొందేలా ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.అడిగిన వెంటనే స్పందించి సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చిన టవంతి  టెక్నాలజీస్  మరియు బాల వికాస్ సభ్యులకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి మంచినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టవంతి  సంస్థ చైర్మన్ దేవన శేషా రెడ్డి,బాల వికాస్ సంస్థ డైరెక్టర్ షౌరెడ్డి,యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/mla-naini-started-fresh-water-treatment-centers/article-3141</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/mla-naini-started-fresh-water-treatment-centers/article-3141</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:37:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.21.42-pm.jpeg"                         length="108935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంచి మార్కులు సాదించాలి స్ఫూర్తి ప్రోగ్రాం ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.55.03 PM" width="920" height="572" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి  : ప్రతీ ఒక్క విద్యార్ధిని చదువుపై దృష్టిపెట్టి మార్చి 14 నుండి మొదలు కానున్న పది పరీక్షల్లో  అధిక మార్కులు సాధించి తల్లిదండ్రుల పేరును నిలపెట్టాలని స్ఫూర్తి ప్రోగ్రాం ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ అన్నారు .శనివారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన  'స్ఫూర్తి ప్రోగ్రాం లైఫ్ స్కిల్స్' కి  ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా  హాజరు పట్టికను,రికార్డులను పాఠశాల ఆవరణను, క్లాస్ రూమ్స్ లను పరిశీలించి పది విద్యార్థుల ప్రీ ఫైనల్ మార్కులను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..... విద్యార్థులు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని తెలిపారు. అలాగే నేషనల్ సైన్స్ డే సందర్బంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ ఎగ్జిబిట్స్ ని పరిశీలించి  అభినందించి ఆహార నాణ్యతను పరిశీలించేందుకు గాను విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి సునీత, ఉపాధ్యాయ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/chandrakala-is-the-chief-planning-officer-of-the-inspiring-program/article-3077"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.55.03 PM" width="920" height="572"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి  : ప్రతీ ఒక్క విద్యార్ధిని చదువుపై దృష్టిపెట్టి మార్చి 14 నుండి మొదలు కానున్న పది పరీక్షల్లో  అధిక మార్కులు సాధించి తల్లిదండ్రుల పేరును నిలపెట్టాలని స్ఫూర్తి ప్రోగ్రాం ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ అన్నారు .శనివారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన  'స్ఫూర్తి ప్రోగ్రాం లైఫ్ స్కిల్స్' కి  ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా  హాజరు పట్టికను,రికార్డులను పాఠశాల ఆవరణను, క్లాస్ రూమ్స్ లను పరిశీలించి పది విద్యార్థుల ప్రీ ఫైనల్ మార్కులను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..... విద్యార్థులు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని తెలిపారు. అలాగే నేషనల్ సైన్స్ డే సందర్బంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ ఎగ్జిబిట్స్ ని పరిశీలించి  అభినందించి ఆహార నాణ్యతను పరిశీలించేందుకు గాను విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి సునీత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.55.04 PM" width="1600" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/chandrakala-is-the-chief-planning-officer-of-the-inspiring-program/article-3077</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/chandrakala-is-the-chief-planning-officer-of-the-inspiring-program/article-3077</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 15:33:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.03-pm.jpeg"                         length="80567"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపే ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.55.37 PM" width="800" height="500" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహాదేవపూర్ :  ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాఉన్న నిరుద్యోగులకు ఐదు నెలల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మార్చి 1 ఆదివారం రోజున ఉదయం 11.00 గంటల నుండి మద్యాహన్నం వరకు హన్మకొండ సుబేదారీ లో ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల యందు ఆఫ్ లైన్ పద్దతి లో  ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. కావున దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ యొక్క హాల్ టికెట్ ను tsstudycircle.co.in వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. హాల్ టికెట్ తో పాటు అభ్యర్ధులు తమ యొక్క ఆధార్  కార్డ్ ను మరియు బ్లాక్ బాల్ పెయింట్ పెన్నును వెంట తీసుకొని ప్రవేశ పరీక్ష సెంటర్ కి  గంట ముందు రాగలరు అని షెడ్యూల్డ్ కులాల ఆధ్యాయన కేంద్రం సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్ తెలిపినారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/mahadevapur-february-28-vision-andhra-joint-warangal-district-five-months/article-3074"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.55.37 PM" width="800" height="500"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహాదేవపూర్ :  ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాఉన్న నిరుద్యోగులకు ఐదు నెలల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మార్చి 1 ఆదివారం రోజున ఉదయం 11.00 గంటల నుండి మద్యాహన్నం వరకు హన్మకొండ సుబేదారీ లో ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల యందు ఆఫ్ లైన్ పద్దతి లో  ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. కావున దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ యొక్క హాల్ టికెట్ ను tsstudycircle.co.in వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. హాల్ టికెట్ తో పాటు అభ్యర్ధులు తమ యొక్క ఆధార్  కార్డ్ ను మరియు బ్లాక్ బాల్ పెయింట్ పెన్నును వెంట తీసుకొని ప్రవేశ పరీక్ష సెంటర్ కి  గంట ముందు రాగలరు అని షెడ్యూల్డ్ కులాల ఆధ్యాయన కేంద్రం సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్ తెలిపినారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/mahadevapur-february-28-vision-andhra-joint-warangal-district-five-months/article-3074</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/mahadevapur-february-28-vision-andhra-joint-warangal-district-five-months/article-3074</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 15:23:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.55.37-pm.jpeg"                         length="76682"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న”   మదర్ థెరిస్సా సూక్తిని ప్రస్తావించిన  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.54.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.54.31 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హన్మకొండ : ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అని మదర్   థెరిస్సా   పేర్కొన్నట్లు, గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు బాలవికాస చేపడుతున్న సేవలు అభినందనీయమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు అన్నారు... కాజీపేట లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ, బాలవికాస ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చెరువుల పూడికతీత, రైతులకు మరియు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం వంటి కార్యక్రమాలు సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నాయని చెప్పారు. తాను పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బాలవికాసతో కలిసి అనేక గ్రామాల్లో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు కృషి చేసిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు.ప్రజల ఆరోగ్యం కాపాడటంలో పరిశుభ్రమైన త్రాగునీటి ప్రాధాన్యత ఎంతో ఉన్నదని, భవిష్యత్తు తరాలకు శుద్ధమైన నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/mla-kr-nagaraju-referred-to-mother-teresas-saying-helping-hands/article-3072"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-2.54.31-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.54.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.54.31 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హన్మకొండ : ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అని మదర్   థెరిస్సా   పేర్కొన్నట్లు, గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు బాలవికాస చేపడుతున్న సేవలు అభినందనీయమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు అన్నారు... కాజీపేట లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ, బాలవికాస ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చెరువుల పూడికతీత, రైతులకు మరియు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం వంటి కార్యక్రమాలు సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నాయని చెప్పారు. తాను పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బాలవికాసతో కలిసి అనేక గ్రామాల్లో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు కృషి చేసిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు.ప్రజల ఆరోగ్యం కాపాడటంలో పరిశుభ్రమైన త్రాగునీటి ప్రాధాన్యత ఎంతో ఉన్నదని, భవిష్యత్తు తరాలకు శుద్ధమైన నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.. అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ స్వగ్రామంలో కూడా బాలవికాస ఆధ్వర్యంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్నామని పేర్కొంటూ, బాలవికాస ప్రతినిధులు మరియు కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు..ఈ కార్యక్రమంలో బాల వికాస ఈడి  శౌరెడ్డి, జల వికాస చైర్మన్ లుర్తు కుమార్ రెడ్డి, జల వికాస డైరెక్టర్స్ ప్రతాప్ రెడ్డి, సురేష్ రెడ్డి, బోర్డు మెంబెర్స, మేనేజింగ్ డైరెక్టర్, బాల వికాస సంస్థ సభ్యులు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, రజాలి, మానస, కాంగ్రెస్ నాయకులు కర్ర హరీష్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/mla-kr-nagaraju-referred-to-mother-teresas-saying-helping-hands/article-3072</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/mla-kr-nagaraju-referred-to-mother-teresas-saying-helping-hands/article-3072</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 15:16:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.54.31-pm.jpeg"                         length="164435"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి  సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.39.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.39.22 PM" width="1200" height="1140" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హనుమకొండ : పేదలు ఇండ్ల స్థలాల కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని, పేదలు వేసుకున్న ఇండ్లకు ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.శనివారం హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి కాలనీని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి లతో కలిసి సందర్శించారు. అనంతరం కాలనీ వాసుల సమావేశం సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఇండ్ల స్థలాల కోసం, పక్కా ఇండ్ల నిర్మాణం కోసం ఏండ్ల తరబడి పేదలు పోరాడుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేందుకు స్థలం లేక,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/cpi-state-assistant-secretary-takkallapalli-srinivasa-rao-should-build-indiramma/article-3067"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.39.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.39.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.39.22 PM" width="1600" height="1140"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హనుమకొండ : పేదలు ఇండ్ల స్థలాల కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని, పేదలు వేసుకున్న ఇండ్లకు ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.శనివారం హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి కాలనీని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి లతో కలిసి సందర్శించారు. అనంతరం కాలనీ వాసుల సమావేశం సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఇండ్ల స్థలాల కోసం, పక్కా ఇండ్ల నిర్మాణం కోసం ఏండ్ల తరబడి పేదలు పోరాడుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేందుకు స్థలం లేక, పక్కా ఇల్లు లేక, దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం  పేద ప్రజలకు ఇళ్లస్థలంతో పాటు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతున్న ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. వెంటనే  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. పేదలకు, ప్రభుత్వ భూములలో గుడిసెలు, ఇండ్లు వేసుకుని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, గ్రామ పెద్దలు మాదసి కల్యాణ్, గాదె రాజన్న, గాదె మొగిలి, కట్కూరి కృష్ణ, నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, గుడికందుల శివ, మామునూరి దామోదర్, మాలోత్ మంగ, కోల్గూరి రాధిక, టి. మమత, వందలాది ఇండ్ల వాసులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/cpi-state-assistant-secretary-takkallapalli-srinivasa-rao-should-build-indiramma/article-3067</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/cpi-state-assistant-secretary-takkallapalli-srinivasa-rao-should-build-indiramma/article-3067</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:47:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.39.22-pm.jpeg"                         length="154375"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రేటర్ వరంగల్ కు వంద ఎలక్ట్రిక్ బస్సులు....   హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.34.39-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.34.39 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హనుమకొండ : ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని, బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్  అధికారులను ఆదేశించారు.  శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆర్టీసీ, రెవెన్యూ  శాఖల అధికారులతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదిత స్థలం, నిర్వహణ అంశాలకు సంబంధించిన  వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన వంద ఎలక్ట్రిక్ బస్సులు గ్రేటర్ వరంగల్ పరిధిలో నడుస్తాయన్నారు. మడికొండలో ప్రతిపాదిత ఐదెకరాల  స్థలాన్ని ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా హనుమకొండ చౌరస్తా బస్ బే అభివృద్ధి చేయడంపై ఆర్టీసీ, కుడా అధికారులతో  ఈ సందర్భంగా చర్చించారు. కాజీపేటలో ఆర్టీసీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/one-hundred-electric-buses-to-greater-warangal-hanumakonda-district-collector/article-3048"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-11.34.39-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.34.39-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.34.39 AM" width="2560" height="1706"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హనుమకొండ : ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని, బస్సుల నిర్వహణ కోసం ప్రతిపాదిత స్థలాన్ని త్వరగా అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్  అధికారులను ఆదేశించారు.  శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆర్టీసీ, రెవెన్యూ  శాఖల అధికారులతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదిత స్థలం, నిర్వహణ అంశాలకు సంబంధించిన  వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన వంద ఎలక్ట్రిక్ బస్సులు గ్రేటర్ వరంగల్ పరిధిలో నడుస్తాయన్నారు. మడికొండలో ప్రతిపాదిత ఐదెకరాల  స్థలాన్ని ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా హనుమకొండ చౌరస్తా బస్ బే అభివృద్ధి చేయడంపై ఆర్టీసీ, కుడా అధికారులతో  ఈ సందర్భంగా చర్చించారు. కాజీపేటలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ అంశాలపై  సమీక్షించారు.   ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ ఎం భాను కిరణ్, మధు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఆర్టీసీ డిఎం  ధరమ్ సింగ్, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/one-hundred-electric-buses-to-greater-warangal-hanumakonda-district-collector/article-3048</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/one-hundred-electric-buses-to-greater-warangal-hanumakonda-district-collector/article-3048</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:43:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.34.39-am.jpeg"                         length="915616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోడల్ రాకెట్ ట్రయల్ రన్ విజయవంతం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.33.02-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.33.02 AM" width="908" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హన్మకొండ : హనుమకొండ: భద్రకాళి బండు వద్ద  మోడల్ రాకెట్ ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు.  వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్  కోసం ఏర్పాట్లు చేయగా భద్రకాళి చెరువులోని ఐలాండ్ వద్ద నమూనా రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి ట్రయల్ రన్ ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ డైరెక్టర్ ఎన్. రఘునందన్ కుమార్,  కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ బీమ్ రావు, సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, హనుమకొండ ఏసిపి నరసింహారావు, తదితరుల సమక్షంలో రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 28 ( శనివారం) సాయంత్రం ఐదున్నర గంటలకు మోడల్ రాకెట్ ను భద్రకాళి బండ్ నుండి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/model-rocket-trial-run-successful/article-3047"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-11.33.02-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.33.02-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.33.02 AM" width="908" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హన్మకొండ : హనుమకొండ: భద్రకాళి బండు వద్ద  మోడల్ రాకెట్ ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు.  వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్  కోసం ఏర్పాట్లు చేయగా భద్రకాళి చెరువులోని ఐలాండ్ వద్ద నమూనా రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి ట్రయల్ రన్ ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ డైరెక్టర్ ఎన్. రఘునందన్ కుమార్,  కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ బీమ్ రావు, సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, హనుమకొండ ఏసిపి నరసింహారావు, తదితరుల సమక్షంలో రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 28 ( శనివారం) సాయంత్రం ఐదున్నర గంటలకు మోడల్ రాకెట్ ను భద్రకాళి బండ్ నుండి  ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంతో చారిత్రక వరంగల్ నగరం సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. అదేవిధంగా శనివారం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు  నిర్వహించే సెమినార్ లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివిధ అంశాలపై వక్తలు ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి సెమినార్ కు పరిమిత సంఖ్యలో అనుమతి కలదని అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/model-rocket-trial-run-successful/article-3047</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/model-rocket-trial-run-successful/article-3047</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:40:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.33.02-am.jpeg"                         length="64867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        