<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/national/category-8" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>National - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/8/rss</link>
                <description>National RSS Feed</description>
                
                            <item>
                <title>విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-10.17.41-am.jpeg" alt="WhatsApp Image 2026-01-28 at 10.17.41 AM" width="989" height="757" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహరాష్ట్ర :  మహరాష్ట్రలోని  ​పుణె జిల్లాలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు, బహిరంగ సభకు వెళ్తుండగా, విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగాయి, ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం,ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని పీటీఐ వెల్లడించింది, ఈ ఘటనతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/national/maharashtra-deputy-cm-ajit-pawar-dies-in-plane-crash/article-1679"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-28-at-10.17.41-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-10.17.41-am.jpeg" alt="WhatsApp Image 2026-01-28 at 10.17.41 AM" width="989" height="757"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహరాష్ట్ర :  మహరాష్ట్రలోని  ​పుణె జిల్లాలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు, బహిరంగ సభకు వెళ్తుండగా, విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగాయి, ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం,ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని పీటీఐ వెల్లడించింది, ఈ ఘటనతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.visionandhra.in/national/maharashtra-deputy-cm-ajit-pawar-dies-in-plane-crash/article-1679</link>
                <guid>https://www.visionandhra.in/national/maharashtra-deputy-cm-ajit-pawar-dies-in-plane-crash/article-1679</guid>
                <pubDate>Wed, 28 Jan 2026 12:01:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-10.17.41-am.jpeg"                         length="67614"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణకు మరో గుడ్ న్యూస్ అందించిన కేంద్ర  ప్రభుత్వం </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-01/647da05d-8405-418a-8c75-39175a17fa8a.jpeg" alt="647da05d-8405-418a-8c75-39175a17fa8a" width="640" height="480" /></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్‌గిరి లలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు </strong></span><br />  <br />హైదరాబాద్ :  పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 'నగర్ వన్ యోజన’ పథకం కింద తెలంగాణలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ, తొలి విడతగా రూ.8.26 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ కొత్త పార్కులు అందుబాటులోకి రానున్నాయి. నగర కాలుష్యాన్ని తగ్గించడమే ఈ పార్కుల ప్రధాన ఉద్దేశం.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/another-good-news-for-telangana-is-that-the-line-has/article-1352"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/647da05d-8405-418a-8c75-39175a17fa8a.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-01/647da05d-8405-418a-8c75-39175a17fa8a.jpeg" alt="647da05d-8405-418a-8c75-39175a17fa8a" width="640" height="480"></img></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్‌గిరి లలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు </strong></span><br /> <br />హైదరాబాద్ :  పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 'నగర్ వన్ యోజన’ పథకం కింద తెలంగాణలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ, తొలి విడతగా రూ.8.26 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ కొత్త పార్కులు అందుబాటులోకి రానున్నాయి. నగర కాలుష్యాన్ని తగ్గించడమే ఈ పార్కుల ప్రధాన ఉద్దేశం.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/another-good-news-for-telangana-is-that-the-line-has/article-1352</link>
                <guid>https://www.visionandhra.in/telangana/another-good-news-for-telangana-is-that-the-line-has/article-1352</guid>
                <pubDate>Thu, 22 Jan 2026 08:16:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/647da05d-8405-418a-8c75-39175a17fa8a.jpeg"                         length="41459"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంక్రాంతి రద్దీకి ఊరట.. 6ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే.. </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.visionandhra.in/media/2025-12/d7cdd698-693e-4d8c-b2cb-fa79dc5ddf4e.jpeg" alt="d7cdd698-693e-4d8c-b2cb-fa79dc5ddf4e" width="967" height="636" /></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం నుంచి రైళ్లు...</strong></span></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ :  సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. </p>
<p style="text-align:justify;">ఈ ప్రత్యేక సర్వీసులలో రెండు రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ – కాకినాడ మార్గంలో, మిగిలిన రెండు రైళ్లు మచిలీపట్నం – వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి.</p>
<p style="text-align:justify;">కాకినాడ – వికారాబాద్ రైలు (07450): ఇది జనవరి 19న కాకినాడ నుంచి సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.</p>
<p style="text-align:justify;">వికారాబాద్ – కాకినాడ రైలు (07451): ఈ రైలు జనవరి 20న వికారాబాద్ నుంచి ఉదయం 9</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/tourism/railways-announced-6-special-services-to-ease-sankranthi-rush/article-522"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/d7cdd698-693e-4d8c-b2cb-fa79dc5ddf4e.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.visionandhra.in/media/2025-12/d7cdd698-693e-4d8c-b2cb-fa79dc5ddf4e.jpeg" alt="d7cdd698-693e-4d8c-b2cb-fa79dc5ddf4e" width="967" height="636"></img></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం నుంచి రైళ్లు...</strong></span></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ :  సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. </p>
<p style="text-align:justify;">ఈ ప్రత్యేక సర్వీసులలో రెండు రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ – కాకినాడ మార్గంలో, మిగిలిన రెండు రైళ్లు మచిలీపట్నం – వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి.</p>
<p style="text-align:justify;">కాకినాడ – వికారాబాద్ రైలు (07450): ఇది జనవరి 19న కాకినాడ నుంచి సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.</p>
<p style="text-align:justify;">వికారాబాద్ – కాకినాడ రైలు (07451): ఈ రైలు జనవరి 20న వికారాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9:15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.</p>
<p style="text-align:justify;">నాందేడ్ – కాకినాడ రైలు (07452): ఇది జనవరి 12న మధ్యాహ్నం 1:30 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుతుంది.  తిరుగు ప్రయాణంలో (07453) రైలు జనవరి 13న కాకినాడలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.</p>
<p style="text-align:justify;">మచిలీపట్నం – వికారాబాద్ రైలు (07454): ఈ రైలు జనవరి 11, 18 తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. </p>
<p style="text-align:justify;">వికారాబాద్ – మచిలీపట్నం రైలు (07455): జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8:15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.</p>
<p style="text-align:justify;">ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సూచించింది. </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Tourism</category>
                                    

                <link>https://www.visionandhra.in/tourism/railways-announced-6-special-services-to-ease-sankranthi-rush/article-522</link>
                <guid>https://www.visionandhra.in/tourism/railways-announced-6-special-services-to-ease-sankranthi-rush/article-522</guid>
                <pubDate>Sat, 27 Dec 2025 23:14:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/d7cdd698-693e-4d8c-b2cb-fa79dc5ddf4e.jpeg"                         length="151657"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెయిల్ అంటే ఏమిటి...!  </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2025-12/6c31536d-6886-4d26-8134-fe3ed0b43798.jpeg" alt="6c31536d-6886-4d26-8134-fe3ed0b43798" width="1006" height="574" /></p>
<p>హైదరాబాద్  :  "బెయిల్" అంటే పోలీసు నిర్బంధం నుంచి గాని న్యాయస్థానం ఆధీనంలోంచి గాని తన స్వంత పూచీపై లేదా ఇతరులు పూచీపై పోలీసులు లేదా కోర్టు ఎప్పుడు హాజరవమంటే అపుడు హాజరవుతానని ఒప్పుకొని తాత్కాలికంగా నిర్బంధం నుంచి తప్పుకోవడం. అంటే పోలీసు లేదా కోర్టు అధీనం నుంచి తాత్కాలికంగా విడుదల కావడం.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>బెయిలు దొరికేది దొరకనిది అంటూ ఉంటుందా?</strong></span></p>
<p>క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరాలను రెండు రకాలుగా విభజించారు. ఒకటి-బెయిలు దొరికేది రెండు బెయిలు దొరకనిది. ఈ రెండింటిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక పట్టీలో చూపడం జరిగింది. సామాన్యంగా శిక్ష మూడు సంవత్సరాలకు మించ కుండా ఉంటే అందులో బెయిల్ దొరుకుతుంది. కొన్ని మూడు సంవత్సరాలకంటే. ఎక్కువ ఉన్నా బెయిలు దొరికేవి ఉన్నాయి. అలాగే కొన్నింటిలో శిక్ష మూడు సంవత్స రాలకంటే తక్కువ ఉన్నా కూడా దొరకనివి ఉన్నాయి. అందులో బెయిలు దొరికేవి అని ఉంటే బెయిలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/legal/what-is-bail/article-520"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/6c31536d-6886-4d26-8134-fe3ed0b43798.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2025-12/6c31536d-6886-4d26-8134-fe3ed0b43798.jpeg" alt="6c31536d-6886-4d26-8134-fe3ed0b43798" width="1006" height="574"></img></p>
<p>హైదరాబాద్  :  "బెయిల్" అంటే పోలీసు నిర్బంధం నుంచి గాని న్యాయస్థానం ఆధీనంలోంచి గాని తన స్వంత పూచీపై లేదా ఇతరులు పూచీపై పోలీసులు లేదా కోర్టు ఎప్పుడు హాజరవమంటే అపుడు హాజరవుతానని ఒప్పుకొని తాత్కాలికంగా నిర్బంధం నుంచి తప్పుకోవడం. అంటే పోలీసు లేదా కోర్టు అధీనం నుంచి తాత్కాలికంగా విడుదల కావడం.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>బెయిలు దొరికేది దొరకనిది అంటూ ఉంటుందా?</strong></span></p>
<p>క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరాలను రెండు రకాలుగా విభజించారు. ఒకటి-బెయిలు దొరికేది రెండు బెయిలు దొరకనిది. ఈ రెండింటిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక పట్టీలో చూపడం జరిగింది. సామాన్యంగా శిక్ష మూడు సంవత్సరాలకు మించ కుండా ఉంటే అందులో బెయిల్ దొరుకుతుంది. కొన్ని మూడు సంవత్సరాలకంటే. ఎక్కువ ఉన్నా బెయిలు దొరికేవి ఉన్నాయి. అలాగే కొన్నింటిలో శిక్ష మూడు సంవత్స రాలకంటే తక్కువ ఉన్నా కూడా దొరకనివి ఉన్నాయి. అందులో బెయిలు దొరికేవి అని ఉంటే బెయిలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది మీ హక్కు. బెయిలు దొరకనివి అని అంటే కోర్టువారు ఇస్తేనే మీకు దొరుకుతుంది.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>బెయిలు ఎలా దొరుకుతుంది ?</strong></span></p>
<p>మిమ్మల్ని అరెస్టు చేశారనుకోండి. ఎందుకు అరెస్టు చేశారో పోలీసువారు మీకు చెప్పాలి. ఏ నేరారోపణపై మిమ్మల్ని పట్టుకున్నది చెప్పాలి. పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చిన తర్వాత మీకు బెయిలు దొరుకుతుందా, లేదా అనే విషయం కూడా పొలీసువారు మీకు చెప్పాలి. బెయిలు దొరికే నేరమయితే "మీకు బెయిలు దొరుకుతుంది, తీసుకుంటారా అని అడగాలి. మీకు బెయిలు కావాలని అడిగితే స్వంత పూచీకత్తుపై గాని, జామీను పై గాని మిమ్మల్ని విడిచి పెట్టాలి.</p>
<p>జామీను కావాలంటే ఎలాగ ? మీరు జామీను ఎలా తీసుకువస్తారు ? మీరు నిర్బంధంలో ఉన్నారుకదా ! మీ జామీను ఇచ్చే వారిని జామీను ఇస్తారా అని మరి అటువంటపుడు ఎలాగ ? అందుకనే మిమ్మల్ని పోలీసు వారు అడిగి జమీనుదార్లను పోలీసు స్టేషనుకు పిలిపించాలి. వారు వచ్చిన తర్వాత వారిని అడిగి మిమ్మల్ని విడిచి పెట్టాలి. అంటే అరెస్టు చేసి, మీకు బెయిలు దొరుకుతుంది అని చెప్పి, దానికి కావలసిన జమానతుదార్లను పిలిపించి మిమ్మల్ని బెయిలు మీద విడిచి పెట్టాలి.  ఇవన్నీ పోలీసువారు చేయవలసినవే. క్రిమినల్ ప్రొసీజర్. కోడ్ --సెక్షన్ 50 ఆ విధంగా చెబుతున్నది. ఒక వేళ బెయిలు దొరకని నేరమయితే పోలీసువారు మిమ్మల్ని కోర్టు ముందు హాజరు పరుస్తారు. పైన చెప్పిన ప్రకారం మిమ్మల్ని అరెస్టు చేసిన 24 గం. లోగా  మిమ్మల్ని కోర్టుముందు హాజరుపరచాలి. అపుడు మీరు కోర్టు ద్వారా బెయిలు పొందవచ్చు.</p>
<p><br /> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Legal</category>
                                    

                <link>https://www.visionandhra.in/legal/what-is-bail/article-520</link>
                <guid>https://www.visionandhra.in/legal/what-is-bail/article-520</guid>
                <pubDate>Sat, 27 Dec 2025 23:04:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/6c31536d-6886-4d26-8134-fe3ed0b43798.jpeg"                         length="31013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారతదేశంలో 16ఏళ్ల తర్వాత తొలిసారిగా జరగనున్న జనగణన ప్రక్రియ...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/9a8b8ebc-97f7-481c-b715-64a8bcced75a.jpeg" alt="9a8b8ebc-97f7-481c-b715-64a8bcced75a" width="940" height="975" /></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ : జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి విడత (గృహాల జాబితా మరియు గృహ గణన) ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు, రెండో విడత (జనాభా గణన) ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో స్మార్ట్ ఫోన్ ల ద్వారా జరగనుంది. ఇందులో కుల గణన కూడా మొదటిసారి చేర్చబడింది.  ఇందులో ఇంటి నిర్మాణ సామగ్రి, సౌకర్యాలు (నీరు, వెలుగు, వంట, స్నానం, మరుగుదొడ్డి), ఫోన్, ఇంటర్నెట్ వంటి వస్తువుల యాజమాన్యం, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించబడతాయి.  కాగా  రెండవ విడత (ఫిబ్రవరి 2027) న ప్రారంభం కానుంది.  జనాభా గణన (Population Enumeration - PE) జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో సెప్టెంబర్ 2026లో జరుగుతుంది.  డిజిటల్ పద్ధతి లో ఎన్యూమరేటర్లు, స్మార్ట్ ఫోన్ యాప్ ల ద్వారా డేటాను సేకరిస్తారు, ఇది మొదటిసారి. అదేవిధంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/national/census-process-to-be-conducted-in-india-for-the-first/article-519"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/9a8b8ebc-97f7-481c-b715-64a8bcced75a.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/9a8b8ebc-97f7-481c-b715-64a8bcced75a.jpeg" alt="9a8b8ebc-97f7-481c-b715-64a8bcced75a" width="940" height="975"></img></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ : జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి విడత (గృహాల జాబితా మరియు గృహ గణన) ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు, రెండో విడత (జనాభా గణన) ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో స్మార్ట్ ఫోన్ ల ద్వారా జరగనుంది. ఇందులో కుల గణన కూడా మొదటిసారి చేర్చబడింది.  ఇందులో ఇంటి నిర్మాణ సామగ్రి, సౌకర్యాలు (నీరు, వెలుగు, వంట, స్నానం, మరుగుదొడ్డి), ఫోన్, ఇంటర్నెట్ వంటి వస్తువుల యాజమాన్యం, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించబడతాయి.  కాగా  రెండవ విడత (ఫిబ్రవరి 2027) న ప్రారంభం కానుంది.  జనాభా గణన (Population Enumeration - PE) జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో సెప్టెంబర్ 2026లో జరుగుతుంది.  డిజిటల్ పద్ధతి లో ఎన్యూమరేటర్లు, స్మార్ట్ ఫోన్ యాప్ ల ద్వారా డేటాను సేకరిస్తారు, ఇది మొదటిసారి. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో కుల గణనను ఈ జనగణనలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు.  ఈ గణన 2011 తర్వాత మల్లి ఇపుడు జరుగుతుంది. గతంలో  కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. </p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>*ముఖ్య ఘట్టాలు:*</strong></span></p>
<p style="text-align:justify;"> జూన్ 2025లో కేంద్ర ప్రభుత్వం జనగణన నోటిఫికేషన్ విడుదల చేసింది. • డిసెంబర్ 2025 నాటికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు దశల షెడ్యూల్ను లోక్సభకు తెలియజేసింది. ఈ ప్రక్రియ కోసం క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం వంటి సన్నాహాలు జరుగుతున్నాయి.</p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.visionandhra.in/national/census-process-to-be-conducted-in-india-for-the-first/article-519</link>
                <guid>https://www.visionandhra.in/national/census-process-to-be-conducted-in-india-for-the-first/article-519</guid>
                <pubDate>Sat, 27 Dec 2025 22:52:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/9a8b8ebc-97f7-481c-b715-64a8bcced75a.jpeg"                         length="148870"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాధారణ ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన..!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/4ff24ebf-ed5a-4c4c-8760-05e8bb5198b9.jpeg" alt="4ff24ebf-ed5a-4c4c-8760-05e8bb5198b9" width="620" height="527" /></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఒకవేళ జనగణన పూర్తికాకున్నా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయవచ్చని అమిత్‌షా తెలిపారు. జనగణనకు, డీలిమిటేషన్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ డిజిటల్‌ పద్ధతిలో జరుగుతున్నందున జనగణన త్వరగానే పూర్తవుతుందని అన్నారు. </p>
<p style="text-align:justify;">రోడ్‌మ్యాప్‌ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం </p>
<p style="text-align:justify;">డీలిమిటేషన్‌పై కసరత్తు ప్రారంభమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. డీలిమిటేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభంకానున్నది.  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/national/redistricting-of-constituencies-before-general-elections/article-219"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/4ff24ebf-ed5a-4c4c-8760-05e8bb5198b9.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/4ff24ebf-ed5a-4c4c-8760-05e8bb5198b9.jpeg" alt="4ff24ebf-ed5a-4c4c-8760-05e8bb5198b9" width="620" height="527"></img></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఒకవేళ జనగణన పూర్తికాకున్నా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయవచ్చని అమిత్‌షా తెలిపారు. జనగణనకు, డీలిమిటేషన్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ డిజిటల్‌ పద్ధతిలో జరుగుతున్నందున జనగణన త్వరగానే పూర్తవుతుందని అన్నారు. </p>
<p style="text-align:justify;">రోడ్‌మ్యాప్‌ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం </p>
<p style="text-align:justify;">డీలిమిటేషన్‌పై కసరత్తు ప్రారంభమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. డీలిమిటేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభంకానున్నది.  </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/national/redistricting-of-constituencies-before-general-elections/article-219</link>
                <guid>https://www.visionandhra.in/national/redistricting-of-constituencies-before-general-elections/article-219</guid>
                <pubDate>Tue, 16 Dec 2025 20:12:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/4ff24ebf-ed5a-4c4c-8760-05e8bb5198b9.jpeg"                         length="32693"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>100కోట్లతో ఇండియాకు తిరిగొచ్చా.. అయినా జీవితం బోర్ కొడుతోంది : ఓ ఎన్నారై ఆవేదన..!!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/391e43c0-4d28-4ab9-b2f3-fb4eeaf8019e.jpeg" alt="391e43c0-4d28-4ab9-b2f3-fb4eeaf8019e" width="600" height="400" /></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి అంటున్న టెక్కీ..</strong></span></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ : అమెరికాలో విజయవంతమైన కెరీర్ తర్వాత రూ.100 కోట్ల నికర సంపదతో భారత్‌కు తిరిగి వచ్చిన ఓ ఎన్నారై తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్థికంగా స్వేచ్ఛ లభించినప్పటికీ, ముందస్తు రిటైర్మెంట్ జీవితంలో తనకు ఎదురవుతున్న మిశ్రమ భావాలను ఆయన రెడిట్ పోస్ట్‌లో వివరించారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, మొదట ఓ సర్వీస్ కంపెనీలో చేరి, తర్వాత కోర్ టెక్నాలజీలోకి, ఆపై అమెరికాకు వెళ్లానని ఆయన తెలిపారు. అక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకున్నట్లు చెప్పారు. "గత కొన్నేళ్లుగా మా స్టాక్ పోర్ట్‌ఫోలియో అద్భుతంగా పెరిగింది. ప్రస్తుతం మా సంపద 12 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.100 కోట్లకు పైగా) చేరింది. ఈ సంఖ్యను నేను ఎప్పుడూ ఊహించలేదు" అని ఆయన రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఇండియాలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/even-if-you-return-to-india-with-100-crores-life/article-216"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/391e43c0-4d28-4ab9-b2f3-fb4eeaf8019e.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/391e43c0-4d28-4ab9-b2f3-fb4eeaf8019e.jpeg" alt="391e43c0-4d28-4ab9-b2f3-fb4eeaf8019e" width="600" height="400"></img></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి అంటున్న టెక్కీ..</strong></span></p>
<p style="text-align:justify;">హైదరాబాద్ : అమెరికాలో విజయవంతమైన కెరీర్ తర్వాత రూ.100 కోట్ల నికర సంపదతో భారత్‌కు తిరిగి వచ్చిన ఓ ఎన్నారై తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్థికంగా స్వేచ్ఛ లభించినప్పటికీ, ముందస్తు రిటైర్మెంట్ జీవితంలో తనకు ఎదురవుతున్న మిశ్రమ భావాలను ఆయన రెడిట్ పోస్ట్‌లో వివరించారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, మొదట ఓ సర్వీస్ కంపెనీలో చేరి, తర్వాత కోర్ టెక్నాలజీలోకి, ఆపై అమెరికాకు వెళ్లానని ఆయన తెలిపారు. అక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకున్నట్లు చెప్పారు. "గత కొన్నేళ్లుగా మా స్టాక్ పోర్ట్‌ఫోలియో అద్భుతంగా పెరిగింది. ప్రస్తుతం మా సంపద 12 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.100 కోట్లకు పైగా) చేరింది. ఈ సంఖ్యను నేను ఎప్పుడూ ఊహించలేదు" అని ఆయన రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఇండియాలో ఉంటున్నానని, ఈ స్వేచ్ఛ ఎంతో బాగున్నా కొన్నిసార్లు సవాల్‌గా అనిపిస్తోందని ఆయన అన్నారు.</p>
<p style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);">ఉద్యోగంలో మళ్లీ చేరలేను, ఏం చేయాలో తెలియడం లేదంటూ ఆవేదన.. </span></strong></p>
<p style="text-align:justify;">ఓ మంచి గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తూ తన రోజువారీ జీవితం ఆరోగ్యం, కుటుంబం చుట్టూనే తిరుగుతోందని చెప్పారు. రోజూ కనీసం 3 గంటలు స్పోర్ట్స్ లేదా జిమ్‌లో గడపడం, పుస్తకాలు చదవడం, టీవీ సీరియళ్లు చూడటం, కుటుంబంతో సమయం గడపడం వంటివి చేస్తున్నట్లు వివరించారు. అయితే, ఈ సౌకర్యవంతమైన జీవితమే కొన్నిసార్లు తనకు విసుగు, శూన్యతను మిగులుస్తోందని వాపోయారు. "కొన్నిసార్లు బోర్ కొడుతుంది. కానీ మళ్లీ టెక్ కంపెనీలో కష్టపడటాన్ని ఊహించుకోలేను. జీవితంలో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోవాలి. నా కుటుంబంతో గడిపే సంతోషం కోసం ఏ ప్రమోషన్లు, టైటిల్స్‌ను అయినా వదులుకోవడానికి నేను సిద్ధం" అని ఆయన పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">రెడిట్‌లోని ‘r/FatFIREIndia’ అనే గ్రూపులో ఆయన పెట్టిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు. "త్వరగా రిటైర్ అయితే బోర్ కొట్టడం సహజం" అని ఒకరు కామెంట్ చేయగా, "మీకు నచ్చిన కొత్త హాబీ లేదా ఏదైనా పని నేర్చుకోండి" అని మరొకరు సలహా ఇచ్చారు. చాలా మంది ఆయన విజయాన్ని ప్రశంసిస్తూ, ముందస్తు రిటైర్మెంట్ వల్ల కలిగే మానసిక సవాళ్లపై చర్చిస్తున్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/even-if-you-return-to-india-with-100-crores-life/article-216</link>
                <guid>https://www.visionandhra.in/telangana/even-if-you-return-to-india-with-100-crores-life/article-216</guid>
                <pubDate>Tue, 16 Dec 2025 18:37:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/391e43c0-4d28-4ab9-b2f3-fb4eeaf8019e.jpeg"                         length="41211"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        