<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/wanaparthy/category-79" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Wanaparthy - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/79/rss</link>
                <description>Wanaparthy RSS Feed</description>
                
                            <item>
                <title>పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....   జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి      </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-3.00.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 3.00.52 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి :   మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 7,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది సూపర్డెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా పూర్తయ్యేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-should-make-arrangements-for-class-10/article-2866"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-3.00.52-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-3.00.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 3.00.52 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి :   మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 7,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది సూపర్డెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా పూర్తయ్యేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.  నిర్ణీత సమయానికి విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను సెంటర్లలో నియమించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్న పత్రాలు, అన్సర్ షీట్లను తగిన భద్రత మధ్య తరలించాలని సూచించారు. కేంద్రాలలోకి సెల్ఫోన్లను అనుమతించకూడదన్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.  సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, డిఇఓ అబ్దుల్ ఘని, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-should-make-arrangements-for-class-10/article-2866</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-should-make-arrangements-for-class-10/article-2866</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:30:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-3.00.52-pm.jpeg"                         length="107847"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజావాణి ఫిర్యాదులు ...వేగంగా పరిష్కరించాలి   జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-2.57.43-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 2.57.43 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి :  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-said-public-complaints-should-be-resolved/article-2865"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-2.57.43-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-2.57.43-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 2.57.43 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి :  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.   కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-said-public-complaints-should-be-resolved/article-2865</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-said-public-complaints-should-be-resolved/article-2865</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:29:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-2.57.43-pm.jpeg"                         length="129235"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో  ముందుకెళ్లాలి : ఎమ్మెల్యే మేఘా రెడ్డి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-1.04.18-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 1.04.18 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి :  దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.  శనివారం వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో భాగంగా 40 ఉచిత త్రిచక్ర స్కూటీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి, విద్య, ఉపాధి అవకాశాల కోసం రవాణా సౌకర్యం చాలా అవసరమని, ఈ త్రిచక్ర స్కూటీలు వారికి రోజువారీ జీవనంలో పెద్ద ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ వాహనాలను జాగ్రత్తగా వినియోగించుకొని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/mla-megha-reddy-said-disabled-people-should-move-forward-with/article-2705"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-1.04.18-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-1.04.18-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 1.04.18 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి :  దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.  శనివారం వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో భాగంగా 40 ఉచిత త్రిచక్ర స్కూటీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి, విద్య, ఉపాధి అవకాశాల కోసం రవాణా సౌకర్యం చాలా అవసరమని, ఈ త్రిచక్ర స్కూటీలు వారికి రోజువారీ జీవనంలో పెద్ద ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ వాహనాలను జాగ్రత్తగా వినియోగించుకొని స్వావలంబన సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో ముందంజలో ఉందని తెలిపారు. సమాజంలో వారు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. అవసరమైన వారికి మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే ఈరోజు అర్హులైన దివ్యాంగులకు 40 త్రి చక్ర స్కూటీలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. <br />ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,  ప్రజాప్రతినిధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/mla-megha-reddy-said-disabled-people-should-move-forward-with/article-2705</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/mla-megha-reddy-said-disabled-people-should-move-forward-with/article-2705</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 13:12:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-1.04.18-pm.jpeg"                         length="154749"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదింటి ఆడపిల్ల పెళ్లికి     మేఘాన్న పెళ్లి కానుక</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-1.01.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 1.01.48 PM" width="1200" height="862" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి : నియోజకవర్గంలోని  పెబ్బేరు మున్సిపాలిటీలో పేదింటి ఆడపిల్ల పెళ్లికి అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో శనివారం పెబ్బేరు నూతన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్..తమ సొంత ఖర్చుతో పేదింటి ఆడపిల్ల పెళ్లికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేరుతో 'మేఘాన్న పెళ్ళి కానుక' తో రూ,3 వేలు,పెళ్లి వస్త్రాలను మున్సిపాలిటీలోని 6వ వార్డులో సంకుల శాంతమ్మ, శీను దంపతుల కూతురు దీపిక పెళ్ళికి ఆర్థిక సాయం చేశారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అందించిన 'మేఘాన్న పెళ్లి కానుక' ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఎంతో కొండంత అండగా నిలిచింది. మీ ఉదారతకు, పేదల పట్ల మీకున్న మమకారానికి పెళ్లికూతురు దీపిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ మీ సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్.. తాటికొండ కృష్ణ,నాయకులు సుధాకర్ గౌడ్,దూపం రాజలింగం, తాటికొండ ఆంజనేయులు, సంకుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/meghannas-wedding-gift-for-a-poor-girls-wedding/article-2704"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-1.01.48-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-1.01.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 1.01.48 PM" width="1600" height="862"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి : నియోజకవర్గంలోని  పెబ్బేరు మున్సిపాలిటీలో పేదింటి ఆడపిల్ల పెళ్లికి అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో శనివారం పెబ్బేరు నూతన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్..తమ సొంత ఖర్చుతో పేదింటి ఆడపిల్ల పెళ్లికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేరుతో 'మేఘాన్న పెళ్ళి కానుక' తో రూ,3 వేలు,పెళ్లి వస్త్రాలను మున్సిపాలిటీలోని 6వ వార్డులో సంకుల శాంతమ్మ, శీను దంపతుల కూతురు దీపిక పెళ్ళికి ఆర్థిక సాయం చేశారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అందించిన 'మేఘాన్న పెళ్లి కానుక' ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఎంతో కొండంత అండగా నిలిచింది. మీ ఉదారతకు, పేదల పట్ల మీకున్న మమకారానికి పెళ్లికూతురు దీపిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ మీ సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్.. తాటికొండ కృష్ణ,నాయకులు సుధాకర్ గౌడ్,దూపం రాజలింగం, తాటికొండ ఆంజనేయులు, సంకుల శ్రీను, దూపం రంగస్వామి, కప్పరి గోకరి, మోతె శ్రీను,దూపం దశరథం, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/meghannas-wedding-gift-for-a-poor-girls-wedding/article-2704</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/meghannas-wedding-gift-for-a-poor-girls-wedding/article-2704</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 13:10:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-1.01.48-pm.jpeg"                         length="170749"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానం  : ఎమ్మెల్యే మేఘారెడ్డి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-12.56.53-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 12.56.53 PM" width="1040" height="637" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి : తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.  వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 'సి.ఎం. కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా'  టోర్నమెంట్‌ను శని వారం అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, రాష్ట్ర మరియు క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రమశిక్షణతో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ అందరినీ ఆకట్టుకుంది.ఈ టోర్నమెంట్‌లో హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, మేడ్చల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్ మరియు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/telangana-state-first-place-in-sports-is-mla-megha-reddy/article-2703"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-12.56.53-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-12.56.53-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 12.56.53 PM" width="1040" height="637"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి : తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.  వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 'సి.ఎం. కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా'  టోర్నమెంట్‌ను శని వారం అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, రాష్ట్ర మరియు క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రమశిక్షణతో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ అందరినీ ఆకట్టుకుంది.ఈ టోర్నమెంట్‌లో హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, మేడ్చల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్ మరియు ఆతిథ్య వనపర్తి సహా పలు జిల్లాల జట్లు పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మందికి పైగా మహిళా మరియు పురుష క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను చాటుకోనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజా ప్రభుత్వ హయాంలో క్రీడలకు బడ్జెట్లో రూ. 700 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం అని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల కోసం విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు మెస్ చార్జీలను కూడా ప్రజా ప్రభుత్వంలో పెంచినట్లు గుర్తు చేశారు. మట్టిలో మాణిక్యాలైన గ్రామీణ స్థాయి క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దేశానికి పేరు తెచ్చే విధంగా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల పై దృష్టి సాదించి ఉన్నతంగా రాణించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వనపర్తి లోనే చదువుకొని ఇక్కడే ఆటలు ఆడుకున్నారని, ఆయన స్వయంగా క్రీడాకారుడని విద్యార్థులకు తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడమే ఈ సి.ఎం. కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని  ఆకాంక్షించారు. సెపక్ తక్రా  అనేది చాలా ఆసక్తికరమైన క్రీడ అని తెలిపారు. ఈ క్రీడలో బాగా రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రారంభమైన సెపక్తక్రా మ్యాచ్ ను ముఖ్య అతిథులు తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించిన హరిప్రసాద్ అనే యువకుడిని కూడా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సెపక్తక్రా రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-12.56.54-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 12.56.54 PM" width="1040" height="768"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/telangana-state-first-place-in-sports-is-mla-megha-reddy/article-2703</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/telangana-state-first-place-in-sports-is-mla-megha-reddy/article-2703</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 13:08:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-12.56.53-pm.jpeg"                         length="89645"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైభవంగా  సేవాలాల్  మహారాజ్ జయంతి .... జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">  <img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-3.33.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-17 at 3.33.26 PM" width="1040" height="828" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి : జిల్లాలో ఫిబ్రవరి 18వ తేదీన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటన ద్వారా ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు నాగవరం లోని బంజారా భవన్ లో ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం  చేయాలన్నారు.  జిల్లాలోని గిరిజనులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు. జయంతి కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమ స్థలంలో అవసరమైన వేదిక, సౌండ్ సిస్టం, కూర్చునే సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/adarsh-surabhi-district-collector-celebrated-sewalal-maharaj-jayanti/article-2665"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-3.33.26-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"> <img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-3.33.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-17 at 3.33.26 PM" width="1040" height="828"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి : జిల్లాలో ఫిబ్రవరి 18వ తేదీన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటన ద్వారా ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు నాగవరం లోని బంజారా భవన్ లో ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం  చేయాలన్నారు.  జిల్లాలోని గిరిజనులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు. జయంతి కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమ స్థలంలో అవసరమైన వేదిక, సౌండ్ సిస్టం, కూర్చునే సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/adarsh-surabhi-district-collector-celebrated-sewalal-maharaj-jayanti/article-2665</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/adarsh-surabhi-district-collector-celebrated-sewalal-maharaj-jayanti/article-2665</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 15:37:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-3.33.26-pm.jpeg"                         length="52680"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వనపర్తి మున్సిపాలిటీలో  కొలువుదీరిన నూతన పాలకవర్గం..!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-4.07.54-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 4.07.54 PM" width="700" height="400" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ ప్రమాణస్వీకారం పూర్తయింది. వనపర్తి జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తహసీల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సమక్షంలో నూతనంగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు రెండు రోజులుగా క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 10:45 వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డిలతో కలిసి నేరుగా మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవులను బహుమతిగా ఇచ్చారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ నూతన మున్సిపాలిటీ పాలక మండలి ఏర్పాటుఅయింది. నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/a-new-ruling-class-was-formed-in-vanaparthi-municipality/article-2612"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-4.07.54-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-4.07.54-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 4.07.54 PM" width="700" height="400"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ ప్రమాణస్వీకారం పూర్తయింది. వనపర్తి జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తహసీల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సమక్షంలో నూతనంగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు రెండు రోజులుగా క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 10:45 వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డిలతో కలిసి నేరుగా మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవులను బహుమతిగా ఇచ్చారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ నూతన మున్సిపాలిటీ పాలక మండలి ఏర్పాటుఅయింది. నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవులను బహుమతిగా ఇచ్చారని, అందుకు రిటర్న్ గిఫ్ట్ గా ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ రావడంతో వనపర్తి మున్సిపాలిటీ చైర్ పర్మన్ గా మిడిదొడ్డి మాధవి, వైస్ చైర్మన్ గా గుర్ర కొండా మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్, పరమయ్య గారి సుమిత్రని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని శివసేన రెడ్డి తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/a-new-ruling-class-was-formed-in-vanaparthi-municipality/article-2612</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/a-new-ruling-class-was-formed-in-vanaparthi-municipality/article-2612</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 16:39:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-4.07.54-pm.jpeg"                         length="44086"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెబ్బేరు మున్సిపాలిటీ  చైర్మన్ కాంగ్రెస్ కైవసం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.41.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 3.41.16 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి  :  పెబ్బేరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 9వ వార్డు కౌన్సిలర్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్ పరమయ్య సుమిత్ర ఎల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారంలో కాంగ్రెస్ పార్టీ ఏడు మంది కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ 5 మంది  కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్ పర్సన్ ను ఎన్నుకున్న తర్వాత వైస్ చైర్మన్ ను అధికార పార్టీ కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే ఓటు ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెబ్బేరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్సై యుగంధర్ రెడ్డి పర్యవేక్షణలో  ప్రశాంతగా ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/pebberu-municipality-chairman-congress/article-2606"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-3.41.16-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.41.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 3.41.16 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి  :  పెబ్బేరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 9వ వార్డు కౌన్సిలర్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్ పరమయ్య సుమిత్ర ఎల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారంలో కాంగ్రెస్ పార్టీ ఏడు మంది కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ 5 మంది  కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్ పర్సన్ ను ఎన్నుకున్న తర్వాత వైస్ చైర్మన్ ను అధికార పార్టీ కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే ఓటు ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెబ్బేరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్సై యుగంధర్ రెడ్డి పర్యవేక్షణలో  ప్రశాంతగా ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెబ్బేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నూతన పాలకవర్గం స్పష్టం చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/pebberu-municipality-chairman-congress/article-2606</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/pebberu-municipality-chairman-congress/article-2606</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 15:48:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.41.16-pm.jpeg"                         length="120038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్సిపల్  ఎన్నికలకు  పకడ్బందీగా ఏర్పాట్లు.....జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.28.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 4.28.41 PM" width="1200" height="928" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి : ఫిబ్రవరి 11న వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు ను ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో  ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోట మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన  డిస్ట్రిబ్యూషన్,  అక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. <br />పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పౌరులకు  రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   ఎన్నికలు  పారదర్శకంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో  నిర్వహించేందుకు పకడ్బందీగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/arrangements-for-municipal-elections/article-2436"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-10-at-4.28.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.28.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 4.28.41 PM" width="1392" height="928"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి : ఫిబ్రవరి 11న వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు ను ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో  ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోట మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన  డిస్ట్రిబ్యూషన్,  అక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. <br />పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పౌరులకు  రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   ఎన్నికలు  పారదర్శకంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో  నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.  <br />ప్రతి మున్సిపాలిటీ, పోలింగ్ కేంద్రంలో గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయాన్నే 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందని, సాయంత్రం 5.00 గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రతి ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.  ఓటు వేయడానికి ఓటరు స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ గుర్తించిన 17 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా వెంట తీసుకురావాల్సి ఉంటుందని, గుర్తింపు కార్డు తీసుకురాని ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించబడదనే విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించాలని సూచించారు.  వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లోని 80 వార్డులలో 1,17, 441 మంది ఓటర్లు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో సి.సి కెమెరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో (మైక్రో అబ్జర్వర్లు) సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వనపర్తిలోని 33 వార్డుల్లో 64,190 మంది ఓటర్లు, పెబ్బేరులోని 12 వార్డుల్లో 14,333, కొత్తకోట లోని 15 వార్డుల్లో 18,192 ఓటర్లు, ఆత్మకూరు 10 వార్డుల్లో 11,579 ఓటర్లు,  అమర్చింత మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 9,147 మంది ఓటర్లకు    191పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని  తెలిపారు. పోలింగ్ సిబ్బంది  20 శాతం రిజర్వు సిబ్బందితో కలుపుకొని 230 మంది ప్రిసైడింగ్ అధికారులు, 230 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 687మంది ఒ.పి.ఓ లను నియమించినట్లు తెలిపారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది సైతం విధులు నిర్వహించనున్నారు.ఎన్నికల సాధారణ పరిశీలకులు జి. లక్ష్మీ బాయి, వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహశీల్దార్లు, ఎంపీడీఓ లు డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.28.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 4.28.42 PM" width="1392" height="928"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/arrangements-for-municipal-elections/article-2436</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/arrangements-for-municipal-elections/article-2436</guid>
                <pubDate>Tue, 10 Feb 2026 17:44:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.28.41-pm.jpeg"                         length="284583"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వనపర్తిలో మున్సిపల్ ఎన్నికల  ప్రచారంలో తూడి శారద రెడ్డి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-1.59.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 1.59.36 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి: ప్రస్తుతం జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రతి ఒక్కరు ఓటు వేసి, మరో 10 మందితో ఓటు వేయించాలని వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి సతీమణి శారద రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి పట్టణంలోని 31వ వార్డులో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి విజయలక్ష్మి రాధాకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన శారద రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. నుదటన తిలకం దిద్ది శాలువాలతో సత్కరించి తప్పకుండా హస్తం గుర్తుకే తమ ఓటు వేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలల ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి మహిళలకు వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మహిళా పేరున్నే రేషన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/thudi-sharada-reddy-during-the-municipal-election-campaign-in-vanaparthi/article-2304"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-08-at-1.59.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-1.59.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 1.59.36 PM" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి: ప్రస్తుతం జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రతి ఒక్కరు ఓటు వేసి, మరో 10 మందితో ఓటు వేయించాలని వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి సతీమణి శారద రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి పట్టణంలోని 31వ వార్డులో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి విజయలక్ష్మి రాధాకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన శారద రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. నుదటన తిలకం దిద్ది శాలువాలతో సత్కరించి తప్పకుండా హస్తం గుర్తుకే తమ ఓటు వేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలల ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి మహిళలకు వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మహిళా పేరున్నే రేషన్ కార్డులు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకు వడ్డీ లేని రుణాలు గ్రామాలలో, మండలలలో జిల్లా కేంద్రంలోనూ మహిళా సమైక్యలకు నూతన భవనాల నిర్మాణాలు క్యాంటీన్ లో ఏర్పాటు డీజిల్ బంకులు ఏర్పాటు<br />పాఠశాల విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు తయారీని మహిళలకు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనే వనపర్తి పట్టణం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని ఆమె చెప్పారు. రానున్న కాలంలోనూ వనపర్తి అన్ని రంగాలలో ముందు ఉండాలంటే మనం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని ఆమె సూచించారు. 31 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విజయలక్ష్మి గారిని కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డులోని అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని శారదా రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/thudi-sharada-reddy-during-the-municipal-election-campaign-in-vanaparthi/article-2304</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/thudi-sharada-reddy-during-the-municipal-election-campaign-in-vanaparthi/article-2304</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 14:02:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-1.59.36-pm.jpeg"                         length="140634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హమ్మయ్య ఇక్కడ హాయిగా ఉంది.! బస్ స్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో కార్ పార్కింగ్..!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-5.50.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-05 at 5.50.48 PM" width="1200" height="819" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి : వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని గొల్లపల్లి బస్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో ఏపీ 09 బి జెడ్ 0996 అనే నెంబర్ గల రెడ్ కలర్ కారు బస్ స్టాప్ లో ప్రయాణికులు కూర్చునే స్థలంలో కారు పార్కింగ్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇది చూసిన వారంతా పార్కింగ్ చేయడానికి మరి ఎక్కడ స్థలం దొరకలేదా ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇలా బస్ స్టాప్ లో కారు పార్కింగ్ చేస్తారా? అని చూసిన వారంతా అంటున్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/hammaiya-is-comfortable-here-bus-stop-car-parking-in-passenger/article-2169"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-05-at-5.50.48-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-5.50.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-05 at 5.50.48 PM" width="1200" height="819"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి : వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోని గొల్లపల్లి బస్టాప్ ప్రయాణికుల ప్రాంగణంలో ఏపీ 09 బి జెడ్ 0996 అనే నెంబర్ గల రెడ్ కలర్ కారు బస్ స్టాప్ లో ప్రయాణికులు కూర్చునే స్థలంలో కారు పార్కింగ్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇది చూసిన వారంతా పార్కింగ్ చేయడానికి మరి ఎక్కడ స్థలం దొరకలేదా ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇలా బస్ స్టాప్ లో కారు పార్కింగ్ చేస్తారా? అని చూసిన వారంతా అంటున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/hammaiya-is-comfortable-here-bus-stop-car-parking-in-passenger/article-2169</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/hammaiya-is-comfortable-here-bus-stop-car-parking-in-passenger/article-2169</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 18:01:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-5.50.48-pm.jpeg"                         length="151598"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాలిటెక్నిక్ కళాశాలల్లో     ‘సృజన టెక్ ఫెస్ట్’ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-5.25.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-05 at 5.25.23 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వనపర్తి  : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘ సృజన టెక్ ఫెస్ట్–2026’ కార్యక్రమం ఫిబ్రవరి 5న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయిలో ఘనంగా జరిగింది. ఈ టెక్ ఫెస్ట్‌ను  జిల్లాలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ డా. ఎన్.వి.ఎస్. రాజీ, ప్రొఫెసర్ బి. తేజవర్ధన్, టెక్ ఫెస్ట్ కోఆర్డినేటర్ బి. శ్యామ్‌రాజ్ (మెకానికల్ హెచ్‌ఓడి), అలాగే కేడీఆర్ జీపిటి ప్రిన్సిపాల్ బి. జగన్ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది.ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలైన మహబూబ్‌నగర్, కొదాడ, వడెపల్లి, కేడీఆర్ తదితర కళాశాలల విద్యార్థులు రూపొందించిన సాంకేతిక ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు సునిశితంగా పరిశీలించారు.ప్రాజెక్టుల రూపకల్పన, వినియోగ సామర్థ్యం, సమాజానికి ఉపయోగకరత అంశాలను ఆధారంగా తీసుకుని జ్యూరీ సభ్యులు గ్రేడింగ్ చేసి బహుమతులు ప్రకటించారు.రైతులకు అత్యంత ఉపయోగకరంగా రూపొందించిన ధాన్యాలు ఎండబెట్టే యంత్రం  ప్రాజెక్టుకు గాను కేడీఆర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/srijana-tech-fest-in-polytechnic-colleges/article-2161"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-05-at-5.25.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-5.25.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-05 at 5.25.23 PM" width="1600" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వనపర్తి  : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘ సృజన టెక్ ఫెస్ట్–2026’ కార్యక్రమం ఫిబ్రవరి 5న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయిలో ఘనంగా జరిగింది. ఈ టెక్ ఫెస్ట్‌ను  జిల్లాలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ డా. ఎన్.వి.ఎస్. రాజీ, ప్రొఫెసర్ బి. తేజవర్ధన్, టెక్ ఫెస్ట్ కోఆర్డినేటర్ బి. శ్యామ్‌రాజ్ (మెకానికల్ హెచ్‌ఓడి), అలాగే కేడీఆర్ జీపిటి ప్రిన్సిపాల్ బి. జగన్ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది.ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలైన మహబూబ్‌నగర్, కొదాడ, వడెపల్లి, కేడీఆర్ తదితర కళాశాలల విద్యార్థులు రూపొందించిన సాంకేతిక ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు సునిశితంగా పరిశీలించారు.ప్రాజెక్టుల రూపకల్పన, వినియోగ సామర్థ్యం, సమాజానికి ఉపయోగకరత అంశాలను ఆధారంగా తీసుకుని జ్యూరీ సభ్యులు గ్రేడింగ్ చేసి బహుమతులు ప్రకటించారు.రైతులకు అత్యంత ఉపయోగకరంగా రూపొందించిన ధాన్యాలు ఎండబెట్టే యంత్రం  ప్రాజెక్టుకు గాను కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు.<br />ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా కేడీఆర్ జీపిటి డీఎంఈ 2023–26 బ్యాచ్ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, మెకానికల్ హెచ్‌ఓడి శ్యామ్‌రాజ్ , మెకానికల్ శాఖ అధ్యాపకులు, సీనియర్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న, ప్రజాప్రయోజన ప్రాజెక్టులు రూపొందించి రాష్ట్ర స్థాయిలో కళాశాల పేరు ప్రతిష్టలను పెంచాలని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ ప్రాజెక్టు లోకల్ మరియు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడంతో పాటు, రాష్ట్ర స్థాయి ‘తెలంగాణ స్టేట్ లెవెల్ టెక్ ఫెస్ట్’కు ఎంపికై పాల్గొనే అనుమతి పొందింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/srijana-tech-fest-in-polytechnic-colleges/article-2161</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/srijana-tech-fest-in-polytechnic-colleges/article-2161</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 17:37:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-5.25.23-pm.jpeg"                         length="153924"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        