<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/wanaparthy/category-79" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Wanaparthy - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/79/rss</link>
                <description>Wanaparthy RSS Feed</description>
                
                            <item>
                <title>బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయండి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఏరియర్స్‌ (2017-2021) వెంటనే చెల్లించాలనీ  జిల్లా గౌరవ అధ్యక్షులు వాకిటి శ్రీధర్డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి సత్యన్న, కార్యనిర్వాహక అధ్యక్షులు రాంచంద్రారెడ్డితో కలిసి, విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఆగస్టు 4 వ తేది హైదరాబాద్ బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల సాధన మరియు బద్రత కోసం భారీ నిరసన కార్యక్రమము జరపతల పెట్టామని  కార్మికులందరూ అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు 2017 సం॥ నుండి 2021 ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలనీ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ను చెల్లించి. సూపర్‌ లగ్జరీ బస్సులో భార్యాభర్తలకు ఇరువూరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ, ,తార్నాక ఆసుపత్రి లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ రోగులకు రెండు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/sridhar-do-the-siege-of-bus-bhavan-jayapradham/article-3765"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001761814.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఏరియర్స్‌ (2017-2021) వెంటనే చెల్లించాలనీ  జిల్లా గౌరవ అధ్యక్షులు వాకిటి శ్రీధర్డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి సత్యన్న, కార్యనిర్వాహక అధ్యక్షులు రాంచంద్రారెడ్డితో కలిసి, విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఆగస్టు 4 వ తేది హైదరాబాద్ బస్ భవన్ ముట్టడి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల సాధన మరియు బద్రత కోసం భారీ నిరసన కార్యక్రమము జరపతల పెట్టామని  కార్మికులందరూ అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు 2017 సం॥ నుండి 2021 ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలనీ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ను చెల్లించి. సూపర్‌ లగ్జరీ బస్సులో భార్యాభర్తలకు ఇరువూరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ, ,తార్నాక ఆసుపత్రి లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ రోగులకు రెండు నెలలకు సరిపడు మందులు ఇవ్వాలనీ  డిమాండ్ చేశారు.బస్సు భవన్ ముట్టడితో యాజమాన్యం దిగి రాకపోతే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/sridhar-do-the-siege-of-bus-bhavan-jayapradham/article-3765</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/sridhar-do-the-siege-of-bus-bhavan-jayapradham/article-3765</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 12:19:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001761814.jpg"                         length="132549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్నగుంటపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిక</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">వనపర్తి :వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు   మాజీ మంత్రివ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి  నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాత,కొత్త వాళ్ల కలియికతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీలో చేరిన వారిలో కందూరు. శాంతయ్య, దండు. లక్ష్మయ్య, కందూరి. ఎల్లయ్య,చిన్న వెంకటస్వామి ,దండు.రాజు, పానుగంటి.రాజు ,గొర్ల.సతీష్,పానుగంటి.గోపాల్,గొర్ల.రమేష్,పానుగంటి.మహేష్, గొర్ల.రాజు, చరణ్,ఆర్కటం.ఆంజనేయులు,గున్న.చంద్రారెడ్డి,పోతురాజు.బాలయ్య,మధు, పానుగంటి.రవి ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,చిట్యాల.రాము, పానుగంటి.రాము, ధర్మ శాస్త్రి,భగవంతు యాదవ్, మైకెల్ ,పుల్లయ్య, బాలయ్య, పి.రాము, రాజేశ్వర్ రెడ్డి, శంషుద్దీన్, విష్ణు, కొమ్ము.రాము, స్వామి,జి.రాజు ఉన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/congress-workers-of-chinnaguntapalli-join-brs-party/article-3631"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001743971.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">వనపర్తి :వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు   మాజీ మంత్రివ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి  నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాత,కొత్త వాళ్ల కలియికతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీలో చేరిన వారిలో కందూరు. శాంతయ్య, దండు. లక్ష్మయ్య, కందూరి. ఎల్లయ్య,చిన్న వెంకటస్వామి ,దండు.రాజు, పానుగంటి.రాజు ,గొర్ల.సతీష్,పానుగంటి.గోపాల్,గొర్ల.రమేష్,పానుగంటి.మహేష్, గొర్ల.రాజు, చరణ్,ఆర్కటం.ఆంజనేయులు,గున్న.చంద్రారెడ్డి,పోతురాజు.బాలయ్య,మధు, పానుగంటి.రవి ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,చిట్యాల.రాము, పానుగంటి.రాము, ధర్మ శాస్త్రి,భగవంతు యాదవ్, మైకెల్ ,పుల్లయ్య, బాలయ్య, పి.రాము, రాజేశ్వర్ రెడ్డి, శంషుద్దీన్, విష్ణు, కొమ్ము.రాము, స్వామి,జి.రాజు ఉన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/congress-workers-of-chinnaguntapalli-join-brs-party/article-3631</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/congress-workers-of-chinnaguntapalli-join-brs-party/article-3631</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 14:05:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001743971.jpg"                         length="122553"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>పలు సేవ కార్యక్రమాలు చేపట్టిన బీసీ కమిషన్</li>
<li>మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/birthday-of-brs-working-president-ktr/article-3630"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260724-wa0045.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ తాండూరు  పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ బ విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పాటేల్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన పురస్కరించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు అన్నదానం కార్యక్రమం తో పాటు జూనియర్ కళాశాలలో విద్యాన అభ్యసిస్తున్న విద్యార్థులకు నోటు బక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కేటీఆర్ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/img-20260724-wa0039.jpg" alt="IMG-20260724-WA0039" width="1599" height="899"></img></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/birthday-of-brs-working-president-ktr/article-3630</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/birthday-of-brs-working-president-ktr/article-3630</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 14:00:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260724-wa0045.jpg"                         length="202747"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠశాలు,కళాశాలు  బందు కు పిలుపు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">పెబ్బేరు ( వనపర్తి జిల్లా ) రేపుశుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు స్కూల్ బందు, ధర్మేంద్ర  ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సిజెపి రేపు దేశ యొక్క ప్రొటెస్టుకు పిలుపునిచ్చింది. పోలీస్ చర్యల  వల్ల ప్రభావితులైన వారికి సంఘ భవం సంఘీభావంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామం ఒకే డిమాండ్ అనే శాంతియుత నిదానంతో నిరసనలో పాల్గొనాలని కోరింది. అన్ని విద్యార్థి సంఘాలు  పాఠశాలలు, కళాశాలలు బంద్  కు పిలుపునివ్వడం జరిగింది.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/call-for-closure-of-schools/article-3611"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/badi.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">పెబ్బేరు ( వనపర్తి జిల్లా ) రేపుశుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు స్కూల్ బందు, ధర్మేంద్ర  ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సిజెపి రేపు దేశ యొక్క ప్రొటెస్టుకు పిలుపునిచ్చింది. పోలీస్ చర్యల  వల్ల ప్రభావితులైన వారికి సంఘ భవం సంఘీభావంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామం ఒకే డిమాండ్ అనే శాంతియుత నిదానంతో నిరసనలో పాల్గొనాలని కోరింది. అన్ని విద్యార్థి సంఘాలు  పాఠశాలలు, కళాశాలలు బంద్  కు పిలుపునివ్వడం జరిగింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/call-for-closure-of-schools/article-3611</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/call-for-closure-of-schools/article-3611</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:32:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/badi.jpg"                         length="146429"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భక్తి శ్రద్ధలతో  అమ్మవారి ఆలయం లో పూజలు </title>
                                    <description><![CDATA[<div>పెబ్బేరు, ( వనపర్తి జిల్లా ): మున్సిపాలిటీ కేంద్రమైన పెబ్బేరు లోని వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో  చివరి రోజు గురువారం పోతులూరి వీర బ్రహ్మంగారి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం,అన్నదానం, కార్యక్రమాలు ఘనంగా  జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల  మధ్య   జరిగిన హోమం లో భక్తులు   పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. నవరాత్రి సందర్భంగా భక్తులతో ఆలయం కీట  కీట లాడింది.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/pujas-in-ammavari-temple-with-devotion/article-3604"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000943861.jpg" alt=""></a><br /><div>పెబ్బేరు, ( వనపర్తి జిల్లా ): మున్సిపాలిటీ కేంద్రమైన పెబ్బేరు లోని వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో  చివరి రోజు గురువారం పోతులూరి వీర బ్రహ్మంగారి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం,అన్నదానం, కార్యక్రమాలు ఘనంగా  జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల  మధ్య   జరిగిన హోమం లో భక్తులు   పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. నవరాత్రి సందర్భంగా భక్తులతో ఆలయం కీట  కీట లాడింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/pujas-in-ammavari-temple-with-devotion/article-3604</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/pujas-in-ammavari-temple-with-devotion/article-3604</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:03:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000943861.jpg"                         length="427625"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చినుకు పడిందని సంబరపడితే నష్టమే</title>
                                    <description><![CDATA[<p>ఆరుతడి, కూరగాయల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలి<br />జిల్లాలో 52% వర్షాభావ లోటు:<br />ఏఈఓలు బి.ప్రశాంత్, సుభాహన్ పాషా కొప్పునూరు,<br />పెద్దమారూర్‌లో క్షేత్రస్థాయి పరిశీలనలు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/if-it-rains-it-is-a-loss/article-3557"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/014.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">చిన్నంబావి/ వనపర్తి : పడే చిన్నపాటి వర్షాలకు తొందరపడకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకే ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూరు, పెద్దమారూర్ గ్రామాల్లో ఏఈఓలు బి.ప్రశాంత్ కుమార్, సుభాహన్ పాషా క్షేత్ర సందర్శనలు, రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాక 52% వర్షాభావ లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రైతులు తొందరపడి పంట నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. నీటి ఎద్దడిని తట్టుకునే కంది, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆయిల్ పామ్ మరియు కూరగాయల పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఆరుతడి పంటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు. పొలాల్లో తేమ సంరక్షణ చర్యలు చేపడుతూ అధికారుల సలహాలు పాటించాలని రైతులను కోరారు.</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/023.jpg" alt="02" width="6144" height="2232"></img></div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/if-it-rains-it-is-a-loss/article-3557</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/if-it-rains-it-is-a-loss/article-3557</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 13:24:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/014.jpg"                         length="1986450"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులకు అప్యాయ బోధన చేసిన మాజీ మంత్రి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">వనపర్తి :ఉపాధ్యాయుడైసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.ఆసక్తిగా ఆలకించి సమాధానాలతో అబ్బురపరిచిన విద్యార్థులు. పారదర్శక ఓటర్ జాబితా బలోపిత ప్రజాస్వామ్యం పేరిట ప్రజలతో మమేకమవుతు న్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  నియోజకవర్గ వ్యాప్తంగా"సర్"(ఓటర్ జాబితా సవరణ)లో ప్రజలు విధిగా పాల్గొనాలని అవగాహన కల్పిస్తూ విస్తృత పర్యటన చేస్తున్నారు. వనపర్తి మండలంలో అంజనగిరి గ్రామంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి ఓటర్ జాబితా సవరణను పరిశీలిస్తూ అంజనగిరి ప్రాథమిక పాఠశాలలో కాసేపు తరగతి గదిలో ఉపాధ్యాయుడై విద్యార్థులకు ప్రత్యేక బోధన చేశారు. విద్యార్థులంతా ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని శాకాహార తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో మేధాసంపత్తి పెరుగుతుందని అన్నారు శాకాహారంలో మాంసకృత్తులకు మించి ప్రోటీన్స్ ఉంటాయని అన్నారు.కూరగాయలు,ఆకుకూరలు పట్ల ఉపాద్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారుకూరగాయల వినియోగం వల్ల లాభాలను  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరిస్తూ నేను క్యారెట్ తినకపోవడం వల్ల కళ్ల అద్దాలు</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/a-former-minister-who-taught-the-students-apaya/article-3485"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001731260.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">వనపర్తి :ఉపాధ్యాయుడైసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.ఆసక్తిగా ఆలకించి సమాధానాలతో అబ్బురపరిచిన విద్యార్థులు. పారదర్శక ఓటర్ జాబితా బలోపిత ప్రజాస్వామ్యం పేరిట ప్రజలతో మమేకమవుతు న్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  నియోజకవర్గ వ్యాప్తంగా"సర్"(ఓటర్ జాబితా సవరణ)లో ప్రజలు విధిగా పాల్గొనాలని అవగాహన కల్పిస్తూ విస్తృత పర్యటన చేస్తున్నారు. వనపర్తి మండలంలో అంజనగిరి గ్రామంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి ఓటర్ జాబితా సవరణను పరిశీలిస్తూ అంజనగిరి ప్రాథమిక పాఠశాలలో కాసేపు తరగతి గదిలో ఉపాధ్యాయుడై విద్యార్థులకు ప్రత్యేక బోధన చేశారు. విద్యార్థులంతా ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని శాకాహార తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో మేధాసంపత్తి పెరుగుతుందని అన్నారు శాకాహారంలో మాంసకృత్తులకు మించి ప్రోటీన్స్ ఉంటాయని అన్నారు.కూరగాయలు,ఆకుకూరలు పట్ల ఉపాద్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారుకూరగాయల వినియోగం వల్ల లాభాలను  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరిస్తూ నేను క్యారెట్ తినకపోవడం వల్ల కళ్ల అద్దాలు వచ్చాయని చమత్కరించారు. బోర్డు మీద నియోజకవర్గం, గ్రామాల, రాష్ట్ర పేర్లు వ్రాసి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. ప్రజలతో,విద్యార్థులతో నిరంజన్ రెడ్డి కలిసిపోవడం చూసిన గ్రామస్థులు నాయకులు,కార్యకర్తలు పదవి ఉన్నా లేకున్న ప్రజల పట్ల తన ఆతృతను చూపుతున్న నిరంజన్ రెడ్డి సేవాభావాన్ని కొనియాడారు. ఉపాద్యాయులు తమ పాఠశాలకు  మాజీ మంత్రివ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  వచ్చి మా యోగక్షేమాలు అడిగి తెలుసు కొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిరంజన్ రెడ్డి  వెంట మాణిక్యం,రఘువర్ధన్ రెడ్డి,రవిప్రకాష్ రెడ్డి,మాధవ్ రెడ్డి,నాగవరం.నరేష్,డేగ.మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము ఉన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/a-former-minister-who-taught-the-students-apaya/article-3485</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/a-former-minister-who-taught-the-students-apaya/article-3485</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 17:05:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001731260.jpg"                         length="194330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాలికల విద్యాభివృద్ధికి తోడ్పడాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">వనపర్తి :గ్రామీణ భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థ(వీ ఐ పీ) ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన బాలికలకు సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్  పాల్గొన్నరు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలబడి ఉన్నత చదువులకు తోడ్పాటు నివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.బాలికల విద్యాభివృద్ధి, ఉన్నత విద్యపై వారిలో మరింత ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో విలేజెస్ ఇన్ పార్ట్‌నర్‌షిప్  గ్రామీణ భాగస్వామ్య సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తిలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. అవకాశాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు కష్టపడి చదివి తమ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-should-support-the-educational-development-of/article-3484"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001731163.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">వనపర్తి :గ్రామీణ భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థ(వీ ఐ పీ) ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన బాలికలకు సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్  పాల్గొన్నరు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలబడి ఉన్నత చదువులకు తోడ్పాటు నివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.బాలికల విద్యాభివృద్ధి, ఉన్నత విద్యపై వారిలో మరింత ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో విలేజెస్ ఇన్ పార్ట్‌నర్‌షిప్  గ్రామీణ భాగస్వామ్య సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తిలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. అవకాశాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విద్యార్థుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ కవిత వంటి విజేతలను స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి పదో తరగతిలో తెలుగు మాధ్యమంలో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది విద్యార్థినులను సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు, మొక్కలు అందజేశారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థినుల తల్లిదండ్రులు, సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. ఐ పి స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఉన్నత చదివులు చదువుకుని తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన కవిత అనే అమ్మాయి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.   కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, విలేజెస్ ఇన్ పార్ట్‌నర్‌షిప్  వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-should-support-the-educational-development-of/article-3484</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/district-collector-adarsh-surabhi-should-support-the-educational-development-of/article-3484</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 17:02:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001731163.jpg"                         length="835462"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధనవంతులకు ఒక న్యాయం... పేదలకు ఒక న్యాయ మా...?</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">పెబ్బేరు  (వనపర్తి జిల్లా ): రహదారి బాధితుల కు   నమన్యాయం చేయాలని కోరుతూ సోమవారం  జిల్లా   కలెక్టర్ వారి ప్రజావాణి  కార్యక్రమంలో  ఫిర్యాదు  చేశారు. పెబ్బేరు  మున్సిపాలిటీ పరిధిలో  పెబ్బేరు నుండి వనపర్తి  కీ  వెళ్లే   ప్రధాన  రహదారి  రోడ్డుకు  ఇరు వైపులా  40+40 = 80  ఫిట్ల విస్తరణ  జరగాలిసి  ఉండగా  కేవలం  ఓక్కరికి  ఇద్దరి  స్వలాభల కోసం  మునిసిపల్ అధికారులు ఐన  కమీషనర్ ,  టీపీవో , ఏఇ అను వారు   ప్లాట్లు, ఇండ్ల ఎజమానులతో   కుమ్ము కై  ఉద్దేశ  పూర్వకంగా  వారి  ఇష్టను సారం  35 ఫిట్ల కు  కుదించి   నిర్మాణం  పనులు  చేపట్టడం  ఎంత వరకు  సమంజసం అని  భాధితులు  ఆవేదన  వ్యక్తo  చేస్తున్నారు. ఇండ్లు, ప్లాట్లు  కోల్పోయిన  పేదలకు  40  ఫిట్లుగా  ధనవంతులకు  35  ఫిట్లుగా  మున్సిపాల్టీ  అధికారుల పై  కాంట్రాక్టర్,  సబ్  కాంట్రాక్టర్ ల పై  చర్యలు  తీసుకోని  పెబ్బేరు  వనపర్తి  వెళ్లే</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/a-justice-for-the-rich-is-a-justice-for-the/article-3431"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000933289.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">పెబ్బేరు  (వనపర్తి జిల్లా ): రహదారి బాధితుల కు   నమన్యాయం చేయాలని కోరుతూ సోమవారం  జిల్లా   కలెక్టర్ వారి ప్రజావాణి  కార్యక్రమంలో  ఫిర్యాదు  చేశారు. పెబ్బేరు  మున్సిపాలిటీ పరిధిలో  పెబ్బేరు నుండి వనపర్తి  కీ  వెళ్లే   ప్రధాన  రహదారి  రోడ్డుకు  ఇరు వైపులా  40+40 = 80  ఫిట్ల విస్తరణ  జరగాలిసి  ఉండగా  కేవలం  ఓక్కరికి  ఇద్దరి  స్వలాభల కోసం  మునిసిపల్ అధికారులు ఐన  కమీషనర్ ,  టీపీవో , ఏఇ అను వారు   ప్లాట్లు, ఇండ్ల ఎజమానులతో   కుమ్ము కై  ఉద్దేశ  పూర్వకంగా  వారి  ఇష్టను సారం  35 ఫిట్ల కు  కుదించి   నిర్మాణం  పనులు  చేపట్టడం  ఎంత వరకు  సమంజసం అని  భాధితులు  ఆవేదన  వ్యక్తo  చేస్తున్నారు. ఇండ్లు, ప్లాట్లు  కోల్పోయిన  పేదలకు  40  ఫిట్లుగా  ధనవంతులకు  35  ఫిట్లుగా  మున్సిపాల్టీ  అధికారుల పై  కాంట్రాక్టర్,  సబ్  కాంట్రాక్టర్ ల పై  చర్యలు  తీసుకోని  పెబ్బేరు  వనపర్తి  వెళ్లే  ప్రధాన  రహదారిపై  రోడ్డుకు  ఇరువైపులా   40-+40 =80  ఫిట్ల లలో  డ్రైనేజి,  రోడ్డు  ఉండేవిధంగా  చర్యలు  తిసుకోవాలని   మునిసిపల్  వైస్  చైర్మన్  భర్త  పి  యల్లారెడ్డి , సామజిక  కార్యాకర్త   వల్లాపు రెడ్డీ  శ్రీధర్ రెడ్డీ, హనుమతు రేడ్డి ఎల్ల స్వామి, పరందములు,,శ్రీనాథ్, వెంకట్ రావు జీ ,  నరేందర్, తదితరులు కలెక్టర్ వారికీ   ఫీర్యాదు చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/a-justice-for-the-rich-is-a-justice-for-the/article-3431</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/a-justice-for-the-rich-is-a-justice-for-the/article-3431</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 14:49:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000933289.jpg"                         length="429263"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ఐఆర్ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేయాలి.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">వనపర్తి :విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ వినోద్ కుమార్  పర్తి మండలంలోని చిట్యాల, చిమనగుంటపల్లి గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ గురువారం పర్యటించారు. గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ డేటా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిన్నగుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవల్ అధికారులు బిఎల్ ఓ లు ఇoటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, పూర్తి చేసిన ఫారాలను త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ఫారాల వివరాలను రోజువారీగా ఆలస్యం లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫారాలు నింపడంలో ప్రజలకు ఎదురయ్యే సందేహాలను బీఎల్‌ఓలు నివృత్తి చేసి, అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు.నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు గ్రామపంచాయతీ అధికారులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/sir-online-registration-should-be-expedited/article-3294"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001711415.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">వనపర్తి :విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ వినోద్ కుమార్  పర్తి మండలంలోని చిట్యాల, చిమనగుంటపల్లి గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ గురువారం పర్యటించారు. గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్‌లైన్ డేటా నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిన్నగుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవల్ అధికారులు బిఎల్ ఓ లు ఇoటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, పూర్తి చేసిన ఫారాలను త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ఫారాల వివరాలను రోజువారీగా ఆలస్యం లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫారాలు నింపడంలో ప్రజలకు ఎదురయ్యే సందేహాలను బీఎల్‌ఓలు నివృత్తి చేసి, అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు.నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు గ్రామపంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.<br /><span style="color:rgb(224,62,45);">పాఠశాల ఆకస్మిక తనిఖీ</span><br />చిమనగుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలుపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, బూత్ లెవల్ అధికారులు బి ఎల్ ఓ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/sir-online-registration-should-be-expedited/article-3294</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/sir-online-registration-should-be-expedited/article-3294</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 14:47:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001711415.jpg"                         length="1222064"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే సహకారం తో పిచ్చి చెట్లు తొలగింపు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">పెబ్బేరు (వనపర్తి జిల్లా ): పెబ్బేరు మండలం  తోమాలపల్లి గ్రామ తూర్పు వైపున ఉన్న చెరువు కాలువలో సుమారు ఒక కిలోమీటర్ మేర జమ్ము,  పేరుకు పోవడం తో  సాగు నీరు   ముందుకు  వెళ్లలేక  అడ్డం గా ఉండడంతో   ఈ  విషయాన్ని  వనపర్తి ఎమ్మెల్యే  తూడి మెగా రెడ్డి   దృష్టికి   తీసుక వెళ్లగా ఆయన  వెంటనే   స్పందించి  ఎమ్మెల్యే జేసీబీ ద్వారా కాలువ శుభ్రపరిచే పనులు చేపట్టాలని ఆదేశించారు. .తుంగ మొలవడంతో నీటి ప్రవాహం నిలిచిపోయి, . రైతులు పంటలు సాగు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను స్థానిక రైతులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జేసీబీ ద్వారా కాలువ శుభ్రపరిచే పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జేసీబీ సహాయంతో కాలువలోని జమ్ము, తుంగ తొలగింపు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా పంట పొలాల యజమానులు తమ సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/removal-of-mad-trees-with-the-cooperation-of-mla/article-3252"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000920003.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">పెబ్బేరు (వనపర్తి జిల్లా ): పెబ్బేరు మండలం  తోమాలపల్లి గ్రామ తూర్పు వైపున ఉన్న చెరువు కాలువలో సుమారు ఒక కిలోమీటర్ మేర జమ్ము,  పేరుకు పోవడం తో  సాగు నీరు   ముందుకు  వెళ్లలేక  అడ్డం గా ఉండడంతో   ఈ  విషయాన్ని  వనపర్తి ఎమ్మెల్యే  తూడి మెగా రెడ్డి   దృష్టికి   తీసుక వెళ్లగా ఆయన  వెంటనే   స్పందించి  ఎమ్మెల్యే జేసీబీ ద్వారా కాలువ శుభ్రపరిచే పనులు చేపట్టాలని ఆదేశించారు. .తుంగ మొలవడంతో నీటి ప్రవాహం నిలిచిపోయి, . రైతులు పంటలు సాగు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను స్థానిక రైతులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జేసీబీ ద్వారా కాలువ శుభ్రపరిచే పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జేసీబీ సహాయంతో కాలువలోని జమ్ము, తుంగ తొలగింపు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా పంట పొలాల యజమానులు తమ సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ గుడిసె అశోక్మా జీ సర్పంచ్ ఎస్. సురేందర్ గౌడ్మా జీ ఎంపీటీసీ డీలర్ మన్నెం  తదితరులకు రైతులు  అభినందనలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/removal-of-mad-trees-with-the-cooperation-of-mla/article-3252</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/removal-of-mad-trees-with-the-cooperation-of-mla/article-3252</guid>
                <pubDate>Wed, 15 Jul 2026 15:45:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000920003.jpg"                         length="319324"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మా బాధలు చూడండి విద్యార్థుల ఆవేదన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">వనపర్తి : కొత్తకోటలో విద్యార్థుల మౌలిక వసతుల కోసం ఏర్పాటుచేసిన పాఠశాల ప్రారంభోత్సవానికి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవర్కద్ర ఎమ్మెల్యే మా బాధలు ఆలకించండి అని మదనాపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన సౌకర్య లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలురు పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మదనాపురం  గురుకులంలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల గత 20  రోజుల క్రితం విద్యార్థి విద్యుత్ షాక్కు గురైన విషయాన్ని గురుకుల సిబ్బంది రహస్యంగా ఉంచారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం అనేక పథకాలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం గురుకులంలో సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది.   గురుకుల పాఠశాలలో విద్యుత్ నియంత్రణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/wanaparthy/see-our-sufferings-the-suffering-of-the-students/article-3250"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001698218.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">వనపర్తి : కొత్తకోటలో విద్యార్థుల మౌలిక వసతుల కోసం ఏర్పాటుచేసిన పాఠశాల ప్రారంభోత్సవానికి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవర్కద్ర ఎమ్మెల్యే మా బాధలు ఆలకించండి అని మదనాపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన సౌకర్య లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలురు పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మదనాపురం  గురుకులంలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల గత 20  రోజుల క్రితం విద్యార్థి విద్యుత్ షాక్కు గురైన విషయాన్ని గురుకుల సిబ్బంది రహస్యంగా ఉంచారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం అనేక పథకాలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం గురుకులంలో సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది.   గురుకుల పాఠశాలలో విద్యుత్ నియంత్రణ సక్రమంగా లేకపోవడం వల్ల విద్యార్థి విద్యుత్ శాఖ గురయ్యాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో సరైన బాత్రూంలో మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థులు భైర్ భూమికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడ ఏ విషపురుగు సంచరిస్తుందో అని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు స్థానాలు అరుబయట చేయాలిసిన పరిస్థితి నెలకొంది.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం బోధన సిబ్బందిని ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లో  బోధించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి పరిశీలించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రత పర్యవేక్షణ గురుకులంలో కొరబడిందని దీంతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మదనాపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.  విద్యార్థుల భద్రత పైన సౌకర్యాల పైన జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి పరిశీలన చేయాలని, గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Wanaparthy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/wanaparthy/see-our-sufferings-the-suffering-of-the-students/article-3250</link>
                <guid>https://www.visionandhra.in/telangana/wanaparthy/see-our-sufferings-the-suffering-of-the-students/article-3250</guid>
                <pubDate>Wed, 15 Jul 2026 15:27:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001698218.jpg"                         length="109242"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        