<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/vikarabad/category-78" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Vikarabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/78/rss</link>
                <description>Vikarabad RSS Feed</description>
                
                            <item>
                <title>మార్చి 2వ తేదీన వికారాబాద్ కు సిఎం రాక</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.36.29 PM" width="1166" height="545" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వికారాబాద్  : ఏఐసీసీ శిక్షణ తగరతులు అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటుచేసి నందున ముగింపు కార్యక్రమానికి రానున్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. హెలిప్యాడ్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లు సుధీర్, రాజేశ్వరి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ  వింగ్ ఎస్పీ లు , డిఎస్పి, తో కలిసి ఎస్ ఏ పీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ అదనపు కలెక్టర్ రాజేశ్వరిఆర్డిఓ వాసు చంద్ర,  మున్సిపల్ కమిషనర్ విక్రం నరసింహారెడ్డి,  వికారాబాద్ ఎమ్మార్వో లక్ష్మీనారాయణ,  ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/cms-arrival-at-vikarabad-on-2nd-march/article-3155"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.36.29 PM" width="1166" height="545"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వికారాబాద్  : ఏఐసీసీ శిక్షణ తగరతులు అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటుచేసి నందున ముగింపు కార్యక్రమానికి రానున్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. హెలిప్యాడ్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లు సుధీర్, రాజేశ్వరి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఇంటెలిజెంట్ సీఎం సెక్యూరిటీ  వింగ్ ఎస్పీ లు , డిఎస్పి, తో కలిసి ఎస్ ఏ పీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ అదనపు కలెక్టర్ రాజేశ్వరిఆర్డిఓ వాసు చంద్ర,  మున్సిపల్ కమిషనర్ విక్రం నరసింహారెడ్డి,  వికారాబాద్ ఎమ్మార్వో లక్ష్మీనారాయణ,  ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/cms-arrival-at-vikarabad-on-2nd-march/article-3155</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/cms-arrival-at-vikarabad-on-2nd-march/article-3155</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:41:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.36.29-pm.jpeg"                         length="101721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వారాంతపు పరేడ్ పరిశీలన....జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.02.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.02.16 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వికారాబాద్  :  వికారాబాద్‌ పరేడ్ గ్రౌండ్ లో వారాంతపు పరేడ్ పరిశీలించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా. వికారాబాద్ జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని, పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు ఒకరితో ఒకరికి సమన్వయం (కోఆర్డినేషన్) పెరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఒత్తిడితో కూడిన విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్,ఏ‌ఆర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/the-weekend-parade-was-observed-by-district-sp-sneha-mehra/article-3057"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.02.16-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.02.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.02.16 PM" width="2560" height="1706"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వికారాబాద్  :  వికారాబాద్‌ పరేడ్ గ్రౌండ్ లో వారాంతపు పరేడ్ పరిశీలించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా. వికారాబాద్ జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని, పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పరేడ్ నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలనతో పాటు ఒకరితో ఒకరికి సమన్వయం (కోఆర్డినేషన్) పెరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఒత్తిడితో కూడిన విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్,ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేశ్,ఆర్‌ఐ లు,ఎస్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/the-weekend-parade-was-observed-by-district-sp-sneha-mehra/article-3057</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/the-weekend-parade-was-observed-by-district-sp-sneha-mehra/article-3057</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:11:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.02.16-pm.jpeg"                         length="1238975"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొలి రోజే చదువుకున్న పాఠశాలకు విద్యాధికారి అశోక్  పిఆర్టియు టీఎస్ ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.48.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.48.26 PM" width="720" height="372" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మర్పల్లి :మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన బి. అశోక్ శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా తాను చిన్ననాడు విద్యను అభ్యసించిన సిరిపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి తన చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. విద్యార్థులు తరగతి స్థాయికి తగిన నేర్చుకునే సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్, ఎఫ్‌ఎల్‌సీ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో పిఆర్టియు నాయకులు మండల విద్యాధికారి అశోక్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడులను బలోపేతం చేసి బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పిఆర్టియు సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/education-teacher-ashok-prtu-ts-is-a-great-honor-for/article-3021"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-4.48.26-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.48.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.48.26 PM" width="720" height="372"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మర్పల్లి :మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన బి. అశోక్ శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా తాను చిన్ననాడు విద్యను అభ్యసించిన సిరిపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి తన చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. విద్యార్థులు తరగతి స్థాయికి తగిన నేర్చుకునే సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్, ఎఫ్‌ఎల్‌సీ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో పిఆర్టియు నాయకులు మండల విద్యాధికారి అశోక్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడులను బలోపేతం చేసి బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పిఆర్టియు సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లాలయ్య, మండల ప్రధాన కార్యదర్శి నీలకంఠం, మహిళా ఉపాధ్యక్షురాలు స్వరూప, భూచన్పల్లి ప్రధానోపాధ్యాయులు సిద్దేశ్వర, పట్లూరు ప్రధానోపాధ్యాయులు దేవవ్రత, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అలీ మొద్దీన్, లక్ష్మయ్య, కిష్టయ్య, కేదార్నాథ్, వెంకట్, పండరి, రాజేశ్వర్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/education-teacher-ashok-prtu-ts-is-a-great-honor-for/article-3021</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/education-teacher-ashok-prtu-ts-is-a-great-honor-for/article-3021</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:59:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.48.26-pm.jpeg"                         length="35962"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతి ప్రాణం విలువైనదే... రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం ప్రాణాంతకం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.09.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.09.42 PM" width="1200" height="1066" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పరిగి  : తెలంగాణ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా, నేడు పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద గార్డెన్స్‌లో భారీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్  ముఖ్య అతిథిగా హాజరై, కొడంగల్ చౌరస్తా నుండి శారద గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించి,ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిగి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ రవాణా సంఘాలకు చెందిన డ్రైవర్లకు ప్రముఖ కంటి ఆసుపత్రి మాక్స్  విజన్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేశారు. డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణే రహదారి భద్రతకు మూలమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సదస్సులో జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/every-life-is-precious-negligence-in-road-safety-is-fatal/article-3019"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-4.09.42-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.09.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.09.42 PM" width="1600" height="1066"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పరిగి  : తెలంగాణ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా, నేడు పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద గార్డెన్స్‌లో భారీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్  ముఖ్య అతిథిగా హాజరై, కొడంగల్ చౌరస్తా నుండి శారద గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించి,ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిగి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ రవాణా సంఘాలకు చెందిన డ్రైవర్లకు ప్రముఖ కంటి ఆసుపత్రి మాక్స్  విజన్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేశారు. డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణే రహదారి భద్రతకు మూలమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సదస్సులో జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, ప్రతి పౌరుడు క్షేమంగా తన గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతోనే ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు అనాథలు అవుతున్నాయని, ముఖ్యంగా వృత్తిపరమైన డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కంటి చూపు పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.</p>
<p>“నిద్రలేమి, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడమే మెజారిటీ రోడ్డు ప్రమాదాలకు కారణం. వాహనం నడిపే సమయంలో క్రమశిక్షణ పాటిస్తే మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగలము” అని డ్రైవర్లను ఉద్దేశించి తెలిపారు.<br />కంటి చూపులో లోపాలు ఉన్న డ్రైవర్లకు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని, అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సూచించిన కళ్లజోడులను తప్పనిసరిగా వినియోగించాలని ఎస్పీ కోరారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడంతో పాటు, వాహనాలకు రిఫ్లెక్టర్ స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.<br />ఈ అవగాహన కార్యక్రమంలో ఆటో, కార్, బస్సు, లారీ, హెవీ వెహికల్ డ్రైవర్ యూనియన్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. డ్రైవర్లతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, మున్సిపల్ చైర్మన్ రజిత వేంకటేష్, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీరేందర్ నాయక్, ఆర్టీసీ డిపో మేనేజర్ కృష్ణమూర్తి , జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ ఆశోక్, పరిగి సబ్ డివిజన్ ఎస్.ఐ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/every-life-is-precious-negligence-in-road-safety-is-fatal/article-3019</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/every-life-is-precious-negligence-in-road-safety-is-fatal/article-3019</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:54:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.09.42-pm.jpeg"                         length="293478"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాఫ్ట్ లైన్ టాలెంట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంకిత్.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.45.40-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.45.40 PM" width="1200" height="963" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పరిగి  : పరిగి పట్టణంలో పల్లవి కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు సాఫ్ట్ లైన్  టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఎనిమిది వందల మంది పాల్గొన్నారు. దోమ మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి గౌర్వార్ అంకిత్ రావ్ సాఫ్ట్ లైన్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నాడు.మండల పరిధిలో మొత్తం ముప్పై మూడు మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొనగా దోమ గ్రామానికి చెందిన అంకిత్ రావ్ ప్రథమ స్థానంలో ఉత్తిర్ణత సాధించి కంప్యూటర్ గేలుపొందడం జరిగింది. ఈ సందర్బంగా విద్యాధికారి వెంకట్, జీ హెచ్ ఎం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువును కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని, ప్రతి విద్యార్థి కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉంటూ టెక్నాలజీ వైపు శ్రద్ధ వహించి మును ముందు ఉన్నత స్థానాలు పొందేలా ప్రతి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/ankit-was-the-best-performer-in-the-soft-line-talent/article-3018"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-3.45.40-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.45.40-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.45.40 PM" width="1280" height="963"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పరిగి  : పరిగి పట్టణంలో పల్లవి కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు సాఫ్ట్ లైన్  టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఎనిమిది వందల మంది పాల్గొన్నారు. దోమ మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి గౌర్వార్ అంకిత్ రావ్ సాఫ్ట్ లైన్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నాడు.మండల పరిధిలో మొత్తం ముప్పై మూడు మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొనగా దోమ గ్రామానికి చెందిన అంకిత్ రావ్ ప్రథమ స్థానంలో ఉత్తిర్ణత సాధించి కంప్యూటర్ గేలుపొందడం జరిగింది. ఈ సందర్బంగా విద్యాధికారి వెంకట్, జీ హెచ్ ఎం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువును కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని, ప్రతి విద్యార్థి కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉంటూ టెక్నాలజీ వైపు శ్రద్ధ వహించి మును ముందు ఉన్నత స్థానాలు పొందేలా ప్రతి ఉఫాద్యాయుడు తమ వంతుగా కృషి చేసి విద్యార్థులును ప్రగతి బాటలో నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉఫాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/ankit-was-the-best-performer-in-the-soft-line-talent/article-3018</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/ankit-was-the-best-performer-in-the-soft-line-talent/article-3018</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:52:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.45.40-pm.jpeg"                         length="120732"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మర్పల్లి ఎంఈఓగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.06.32-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.06.32 PM" width="718" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మర్పల్లి  : మర్పల్లి మండల నూతన విద్యాధికారిగా  బి. అశోక్   మండల విద్యవనరుల కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహించిన మర్పల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అంజిలయ్య నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఘణాపూర్ జెడ్పీహెచ్ఎస్ లో జీహెచ్‌ఎంగా పనిచేసిన అశోక్ కుమార్‌ను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థలో బి అశోక్ కు ఉన్న అనుభవం మండల విద్యా రంగానికి ఎంతో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన మండల విద్యాధికారి అశోక్  మాట్లాడుతూ.. మండలంలో విద్యా ప్రమాణాల పెంపునకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగాప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం.ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా పర్యవేక్షించడం.ప్రభుత్వ పాఠశాలల్లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/b-ashok-kumar-takes-charge-as-marpalli-meo/article-2959"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-5.06.32-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.06.32-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.06.32 PM" width="718" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మర్పల్లి  : మర్పల్లి మండల నూతన విద్యాధికారిగా  బి. అశోక్   మండల విద్యవనరుల కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహించిన మర్పల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అంజిలయ్య నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఘణాపూర్ జెడ్పీహెచ్ఎస్ లో జీహెచ్‌ఎంగా పనిచేసిన అశోక్ కుమార్‌ను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థలో బి అశోక్ కు ఉన్న అనుభవం మండల విద్యా రంగానికి ఎంతో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన మండల విద్యాధికారి అశోక్  మాట్లాడుతూ.. మండలంలో విద్యా ప్రమాణాల పెంపునకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగాప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం.ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా పర్యవేక్షించడం.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేయడం,పదవ తరగతి ఫలితాల్లో మండలాన్ని ముందు వరుసలో నిలపడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యాశాఖ సిబ్బంది సీఆర్పీ మల్లేశం, ఏంఐఎస్ రవీందర్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/b-ashok-kumar-takes-charge-as-marpalli-meo/article-2959</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/b-ashok-kumar-takes-charge-as-marpalli-meo/article-2959</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 17:24:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.06.32-pm.jpeg"                         length="79047"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మండల ఎం.ఎస్ అధ్యక్షురాలుకు అవమానం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.11.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.11.36 PM" width="1200" height="582" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">అనంతగిరి : మహిళా పొదుపు సంఘాల భవన నిర్మాణ పూజ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు అయినా దారెల్లి నాగలక్ష్మి నీ ప్రోటో కాల్ పాటించకుండా తనను అవమానించారని వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే అనంతగిరి మండలం గోoడ్రియాల గ్రామంలో బుధవారం మహిళా పొదుపు సంఘాల కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా నూతన భవనాన్ని వారికి కేటాయించారు.ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణ పూజా కార్యక్రమం జిల్లా అధికారి ,స్థానిక సర్పంచ్ సంబంధిత అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా మండల మహిళా సoఘ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నాగలక్ష్మి కి ఉన్న కనీస అర్హతను గుర్తించకుండా కార్యక్రమంలో పాలుపంచుకొనియ్యకుండ అవమానపరిచారని తనతో కొబ్బరికాయ కొట్ట నివ్వకుండ అవమానపరిచారన్నారు. పూజ కార్యక్రమాన్ని కూడా తనకు ముందస్తుగా సమాచారం అందించలేదని వారు ఆరోపించారు. మహిళా సంఘాలకు కేటాయించిన భవన నిర్మాణ కార్యక్రమాలలో కూడా సంబంధిత వ్యక్తి అయిన తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/shame-on-the-president-of-mandal-ms/article-2937"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-3.11.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.11.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.11.36 PM" width="1280" height="582"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">అనంతగిరి : మహిళా పొదుపు సంఘాల భవన నిర్మాణ పూజ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు అయినా దారెల్లి నాగలక్ష్మి నీ ప్రోటో కాల్ పాటించకుండా తనను అవమానించారని వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే అనంతగిరి మండలం గోoడ్రియాల గ్రామంలో బుధవారం మహిళా పొదుపు సంఘాల కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా నూతన భవనాన్ని వారికి కేటాయించారు.ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణ పూజా కార్యక్రమం జిల్లా అధికారి ,స్థానిక సర్పంచ్ సంబంధిత అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా మండల మహిళా సoఘ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నాగలక్ష్మి కి ఉన్న కనీస అర్హతను గుర్తించకుండా కార్యక్రమంలో పాలుపంచుకొనియ్యకుండ అవమానపరిచారని తనతో కొబ్బరికాయ కొట్ట నివ్వకుండ అవమానపరిచారన్నారు. పూజ కార్యక్రమాన్ని కూడా తనకు ముందస్తుగా సమాచారం అందించలేదని వారు ఆరోపించారు. మహిళా సంఘాలకు కేటాయించిన భవన నిర్మాణ కార్యక్రమాలలో కూడా సంబంధిత వ్యక్తి అయిన తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. స్థానిక వివోఏలు కూడా సమాచారాన్ని అందించలేదని వారు పేర్కొన్నారు. అధ్యక్షురాలుగా ఉన్న తనను కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటని అన్నారు. ఈ విషయంపై అధికారులు కూడా నోరు మెదపకపోవడం విడ్డూరమని ఆమె తెలిపారు. ఇది ఇలా ఉండగా పూజా కార్యక్రమం వివరాలు సామాజిక మధ్యల్లో సమాచారం ఇచ్చే సందర్భంలో మహిళా సంఘంలో తనకున్న అర్హతను కూడా తెలపకుండా నామకార్థంగా తన పేరుని సామాజిక మాధ్యమాల్లో పంపించారని వారు వాపోయారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రోటోకాల్ పాటించే విధంగా కార్యక్రమాలు జరపాలని ఆమె తెలిపారు. ఈ విషయంపై స్థానిక గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా ఆయన స్పందిస్తూ సమాచారాన్ని అందించే బాధ్యత తనది కాదు అని స్థానిక వివో ఏలే ఆ కార్యక్రమాన్ని జరిపించే విధంగా చర్యలు ఉన్నాయని సమాచారం కూడా వారే అందించాలని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/shame-on-the-president-of-mandal-ms/article-2937</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/shame-on-the-president-of-mandal-ms/article-2937</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:17:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.11.36-pm.jpeg"                         length="176206"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భూ సమస్యలపై ఇక రాజీ లేదు… ఒక్కో ఫైల్‌ను స్వయంగా పర్యవేక్షిస్తా</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.50.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.50.29 PM" width="640" height="640" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మర్పల్లి :మండలంలో భూ సమస్యల పరిష్కారానికి కఠిన చర్యలు చేపడుతున్నామని, భూ సమస్యలు ఏవైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తహసిల్దార్ పురుషోత్తం స్పష్టం చేశారు. గురువారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు, పహాణీ, ఆర్‌ఓఆర్, సర్వే లోపాలు వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ఒక్కో ఫైల్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉంటుందని, అలాంటి అంశాలపై పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని చెప్పారు. స్థానికంగా పరిష్కరించగలిగే సమస్యలను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.అసైన్డ్ భూముల విషయంలో కొన్ని ప్రాంతాల్లో సర్వే నెంబర్‌లో ఉన్న అసలు విస్తీర్ణం కంటే అధికంగా పట్టా పుస్తకాలు జారీ కావడంతో ప్రస్తుతం కబ్జాలో ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/no-more-compromise-on-land-issues%E2%80%A6-each-file-will-be/article-2932"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-2.50.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.50.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.50.29 PM" width="640" height="640"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మర్పల్లి :మండలంలో భూ సమస్యల పరిష్కారానికి కఠిన చర్యలు చేపడుతున్నామని, భూ సమస్యలు ఏవైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తహసిల్దార్ పురుషోత్తం స్పష్టం చేశారు. గురువారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు, పహాణీ, ఆర్‌ఓఆర్, సర్వే లోపాలు వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ఒక్కో ఫైల్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉంటుందని, అలాంటి అంశాలపై పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని చెప్పారు. స్థానికంగా పరిష్కరించగలిగే సమస్యలను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.అసైన్డ్ భూముల విషయంలో కొన్ని ప్రాంతాల్లో సర్వే నెంబర్‌లో ఉన్న అసలు విస్తీర్ణం కంటే అధికంగా పట్టా పుస్తకాలు జారీ కావడంతో ప్రస్తుతం కబ్జాలో ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా న్యాయబద్ధంగా సమస్య పరిష్కారం దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా తహసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. పారదర్శకత, వేగం, న్యాయం అనే మూడు సూత్రాలపై భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తహసిల్దార్ పురుషోత్తం స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/no-more-compromise-on-land-issues%E2%80%A6-each-file-will-be/article-2932</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/no-more-compromise-on-land-issues%E2%80%A6-each-file-will-be/article-2932</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:05:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.50.29-pm.jpeg"                         length="51516"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏళ్లుగా ఒకే కుర్చీ.. ప్రజలకు మాత్రం కష్టాల పర్వం!”</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.32.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.32.27 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మర్పల్లి : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై విమర్శలు మర్పల్లి మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగులపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీర్ఘకాలంగా ఒకే స్థానంలో కొనసాగుతున్న కారణంగా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పంచాయతీరాజ్, విద్యాశాఖ తదితర కీలక శాఖల్లో కొందరు సిబ్బంది సంవత్సరాలుగా బదిలీలు లేకుండా కొనసాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఫైళ్లు ఆలస్యంగా కదలడం, పనులు సమయానికి పూర్తికాకపోవడం, ప్రజలకు సరైన సమాచారం అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. ప్రభుత్వం పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు కాలానుగుణ బదిలీలు చేపట్టాలని, కొత్త సిబ్బందిని నియమించి సేవల నాణ్యతను మెరుగుపరచాలని మండల ప్రజలు కోరుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/for-years-the-same-chair-has-been-a-source-of/article-2931"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-2.32.27-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.32.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.32.27 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మర్పల్లి : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై విమర్శలు మర్పల్లి మండలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగులపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీర్ఘకాలంగా ఒకే స్థానంలో కొనసాగుతున్న కారణంగా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పంచాయతీరాజ్, విద్యాశాఖ తదితర కీలక శాఖల్లో కొందరు సిబ్బంది సంవత్సరాలుగా బదిలీలు లేకుండా కొనసాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఫైళ్లు ఆలస్యంగా కదలడం, పనులు సమయానికి పూర్తికాకపోవడం, ప్రజలకు సరైన సమాచారం అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. ప్రభుత్వం పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు కాలానుగుణ బదిలీలు చేపట్టాలని, కొత్త సిబ్బందిని నియమించి సేవల నాణ్యతను మెరుగుపరచాలని మండల ప్రజలు కోరుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/for-years-the-same-chair-has-been-a-source-of/article-2931</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/for-years-the-same-chair-has-been-a-source-of/article-2931</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:03:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.32.27-pm.jpeg"                         length="151978"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యాప్ ద్వారా రైతులకు యూరియా కొనుగోలు – సౌకర్యమా? లేక ఇబ్బందులా?</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.50.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.50.02 PM" width="1200" height="1024" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మర్పల్లి  : ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం యూరియా కొనుగోళ్లను ఆన్‌లైన్ యాప్ ద్వారా నిర్వహించే విధానాన్ని అమలు చేస్తోంది. రైతులు ఇకపై ఎరువుల దుకాణాలకు వెళ్లి నేరుగా కొనుగోలు చేయకుండా, నిర్దిష్ట యాప్‌లో నమోదు చేసుకుని యూరియా బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విధానం పారదర్శకతకు, ఎరువుల సరఫరాలో అవినీతిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సవాలుగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మర్పల్లి మండలంలో పలువురు రైతులు మాట్లాడుతూ, “పంట కాలంలో వెంటనే యూరియా అవసరం ఉంటుందనీ. యాప్‌లో బుకింగ్ చేసి, OTPలు, ఆధార్ ధృవీకరణ వంటి ప్రక్రియల వల్ల ఆలస్యం అవుతోంది. దాంతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎరువుల దుకాణదారులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/urea-purchase-for-farmers-through-app-%E2%80%93-convenience-or-trouble/article-2889"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-5.50.02-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.50.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.50.02 PM" width="1536" height="1024"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మర్పల్లి  : ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం యూరియా కొనుగోళ్లను ఆన్‌లైన్ యాప్ ద్వారా నిర్వహించే విధానాన్ని అమలు చేస్తోంది. రైతులు ఇకపై ఎరువుల దుకాణాలకు వెళ్లి నేరుగా కొనుగోలు చేయకుండా, నిర్దిష్ట యాప్‌లో నమోదు చేసుకుని యూరియా బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విధానం పారదర్శకతకు, ఎరువుల సరఫరాలో అవినీతిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సవాలుగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మర్పల్లి మండలంలో పలువురు రైతులు మాట్లాడుతూ, “పంట కాలంలో వెంటనే యూరియా అవసరం ఉంటుందనీ. యాప్‌లో బుకింగ్ చేసి, OTPలు, ఆధార్ ధృవీకరణ వంటి ప్రక్రియల వల్ల ఆలస్యం అవుతోంది. దాంతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎరువుల దుకాణదారులు కూడా సాంకేతిక సమస్యల కారణంగా సకాలంలో సరఫరా చేయలేకపోతున్నామని తెలిపారు. సర్వర్ సమస్యలు, బయోమెట్రిక్ ధృవీకరణలో లోపాలు, స్టాక్ అప్‌డేట్ ఆలస్యం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని తెలిపారు.యాప్ విధానాన్ని సులభతరం చేయాలని, గ్రామ స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే పాత విధానంలో కూడా యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ మండలంలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు . పంటల సాగు సీజన్ దృష్ట్యా రైతులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/urea-purchase-for-farmers-through-app-%E2%80%93-convenience-or-trouble/article-2889</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/urea-purchase-for-farmers-through-app-%E2%80%93-convenience-or-trouble/article-2889</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 18:30:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.50.02-pm.jpeg"                         length="221201"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు....డిసిసిబి డైరెక్టర్ నేనావత్ కిషన్ నాయక్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-1.20.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 1.20.39 PM" width="1200" height="1080" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వికారాబాద్  : బంజారా (లంబాడా) సమాజ ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఏటా ఫిబ్రవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2026 ఫిబ్రవరి 23 సోమవారం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టిఆర్ చౌరస్తా నుండి సత్యభారతి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్ర పటాన్ని అలంకరించి ఊరేగింపు చేశారు. లంబాడా మహిళలు, యువతీ యువకులు లంబాడా పాటల దరువుతో డిజె సౌండ్, డప్పు వాయిద్యాలతో ప్రధాన వీధి అంతా ప్రతిధ్వనించింది. తండాలలో, భోగి బండార్‌తో సాంప్రదాయ బద్ధంగా జరిగాయి. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్ధాంతాన్ని బోధించి, బంజారా సంస్కృతిని కాపాడిన గొప్ప సంస్కర్త. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలోని రాంజీనాయక్ తండాలో జన్మించారు. సాంప్రదాయ నృత్యాలు, భారీ ర్యాలీతో జనాకర్షణ పెల్లుబికింది. జిల్లా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/dccb-director-nenawat-kishan-naik-celebrated-sevalal-maharaj-jayanti/article-2849"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-1.20.39-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-1.20.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 1.20.39 PM" width="1440" height="1080"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వికారాబాద్  : బంజారా (లంబాడా) సమాజ ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి ఏటా ఫిబ్రవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2026 ఫిబ్రవరి 23 సోమవారం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టిఆర్ చౌరస్తా నుండి సత్యభారతి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్ర పటాన్ని అలంకరించి ఊరేగింపు చేశారు. లంబాడా మహిళలు, యువతీ యువకులు లంబాడా పాటల దరువుతో డిజె సౌండ్, డప్పు వాయిద్యాలతో ప్రధాన వీధి అంతా ప్రతిధ్వనించింది. తండాలలో, భోగి బండార్‌తో సాంప్రదాయ బద్ధంగా జరిగాయి. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్ధాంతాన్ని బోధించి, బంజారా సంస్కృతిని కాపాడిన గొప్ప సంస్కర్త. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలోని రాంజీనాయక్ తండాలో జన్మించారు. సాంప్రదాయ నృత్యాలు, భారీ ర్యాలీతో జనాకర్షణ పెల్లుబికింది. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రజలు లంబాడా సాంప్రదాయ నృత్యాలను కనురెప్పలు వాల్చకుండా చూసి తరించారు. వేడుకల్లో భాగంగా 'భోగ్ బండార్' (ప్రత్యేక ప్రసాదం/భోజనం) నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ బోధనలు - సత్యం, అహింస, గోర్ మాతా (ప్రకృతి) ఆరాధన - నేటికీ బంజారా సమాజానికి ఆదర్శం. భారీ ఊరేగింపులో నేనావత్ రవీందర్ నాయక్, నేనావత్ పరశురాం నాయక్, నరేందర్ నాయక్, కెతావత్ రమేష్ నాయక్, కొటాలగూడ గ్రామ మాజీ సర్పంచ్ రాములు నాయక్, గోధంగూడ గ్రామం తుకారాం నాయక్, గిరిజన పెద్దలు, తండాల వాసులు పిల్లలు పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/dccb-director-nenawat-kishan-naik-celebrated-sevalal-maharaj-jayanti/article-2849</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/dccb-director-nenawat-kishan-naik-celebrated-sevalal-maharaj-jayanti/article-2849</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 13:22:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-1.20.39-pm.jpeg"                         length="292516"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎఐ సమ్మిట్ ను అడ్డుకోవడం దుర్మార్గం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-5.37.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 5.37.26 PM" width="408" height="404" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">వికారాబాద్ : ఇటీవల దేశ రాజధానిలో జరిగిన ఎఐ సమ్మిట్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. సదానంద్ రెడ్డి మండిపడ్డారు. అంతర్జాతీయ ఎఐ సమిట్ వద్ద దేశ ప్రతిష్టను యూత్ కాంగ్రెస్ నాయకులు దిగజార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఐ టెక్నాలజీ ప్రాధ్యానతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎఐ టెక్నాలజీలో విప్లవాత్మకంగా అభివృద్ధి చేయడానికి అధిక నిధులు కేటాయించిందన్నారు. ఢీల్లీలో జరిగిన ఎఐ సమ్మిట్ కు 100 దేశాలకు పైగా ప్రతినిధులు, ప్రధాన మంత్రులు, ఎఐ రంగానికి చెందిన నిపుణులు హాజరు అయ్యారని తెలిపారు.  భారత దేశం రూపొందించిన ఎఐ విజయాలను ఈ సమ్మిట్ లో ప్రదర్శించారని చెప్పారు. ఎఐ టెక్నాలజీ ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా అన్ని భాషలలో అనువాదమైందని గుర్తు చేశారు. 2047 వరకు భారత దేశం అగ్ర రాజ్యంగా ఎదగడానికి చేసే ప్రయత్నంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/famous-music-director-s-thaman-who-visited-goddess-bhadrakali/article-2825"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-22-at-5.37.26-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-5.37.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 5.37.26 PM" width="408" height="404"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">వికారాబాద్ : ఇటీవల దేశ రాజధానిలో జరిగిన ఎఐ సమ్మిట్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. సదానంద్ రెడ్డి మండిపడ్డారు. అంతర్జాతీయ ఎఐ సమిట్ వద్ద దేశ ప్రతిష్టను యూత్ కాంగ్రెస్ నాయకులు దిగజార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఐ టెక్నాలజీ ప్రాధ్యానతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎఐ టెక్నాలజీలో విప్లవాత్మకంగా అభివృద్ధి చేయడానికి అధిక నిధులు కేటాయించిందన్నారు. ఢీల్లీలో జరిగిన ఎఐ సమ్మిట్ కు 100 దేశాలకు పైగా ప్రతినిధులు, ప్రధాన మంత్రులు, ఎఐ రంగానికి చెందిన నిపుణులు హాజరు అయ్యారని తెలిపారు.  భారత దేశం రూపొందించిన ఎఐ విజయాలను ఈ సమ్మిట్ లో ప్రదర్శించారని చెప్పారు. ఎఐ టెక్నాలజీ ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా అన్ని భాషలలో అనువాదమైందని గుర్తు చేశారు. 2047 వరకు భారత దేశం అగ్ర రాజ్యంగా ఎదగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎఐ టెక్నాలజీ, ఐటి రంగం, ఎయిర్ అండ్ స్పెస్ టెక్నాలజీ, మెడిసన్ టెక్నాలజీలను కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ రంగాలలో భారత దేశాన్ని అగ్ర రాజ్యం చేయడానికి<br />ఇలాంటి సమ్మిట్లను నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసని చెప్పారు. భారత దేశంతో ఇతర దేశాలు సఖ్యతగా ఉండాలన్న ఆలోచనకు వచ్చిన సమయంలో భారత మండపంలో జరిగిన ఎఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన అర్థ నగ్న ప్రదర్శన అంతర్జాతీయ స్థాయిలో కించపరిచే విధంగా ఉందన్నారు. భారత దేశాన్ని టెక్నాలజీ రంగంలోనే కాకుండా అట్టడుగు స్థాయి వ్యక్తుల మౌళిక వసతులైన ప్రతి పేద వానికి ఇల్లు, మరుగు దొడ్డి, ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు,  ప్రతి పేద వాడికి ఆరోగ్య భీమా కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 70 ఏండ్లు దాటిన ప్రతి వ్యక్తికి ఉచిత వైద్యం, అసంఘటిత కార్మికుల పెన్షన్, ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ద్వారా అందరికి ఇన్సూరెన్స్ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రతి గ్రామంలో వీధి దీపాలు, రోడ్లు, పల్లె ప్రకృతి వానలు తదితర అభివృద్ధి పనులను మోడీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందన్నారు. విబి జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామీణ మౌళిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీకే అధికారం ఇచ్చినట్లు తెలిపారు. దేశ అభివృద్ధితో పాటు సామాన్య ప్రజలకు మేలు జరిగేలా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపాలని ఆయన కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/famous-music-director-s-thaman-who-visited-goddess-bhadrakali/article-2825</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/famous-music-director-s-thaman-who-visited-goddess-bhadrakali/article-2825</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 17:38:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-5.37.26-pm.jpeg"                         length="22901"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        