<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/vikarabad/category-78" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Vikarabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/78/rss</link>
                <description>Vikarabad RSS Feed</description>
                
                            <item>
                <title>తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం. </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను కూడా బోధించాలని సూచించారు. సమాజానికి బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యాసంస్థ కృషి చేయాలని, విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేష్ గౌడ్, సలహాదారు సోహెల్ ఉమ్రిలను శుభ ప్రద్ పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0063.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను కూడా బోధించాలని సూచించారు. సమాజానికి బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యాసంస్థ కృషి చేయాలని, విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేష్ గౌడ్, సలహాదారు సోహెల్ ఉమ్రిలను శుభ ప్రద్ పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్ సభ్యులు భాను, మహేష్, శేఖర్, సాయి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:39:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0063.jpg"                         length="311085"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .</title>
                                    <description><![CDATA[<div>తాండూర్‌లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమీక్ష.. 71శాతం డిజిటలైజేషన్ పూర్తి.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0061.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) ఎకరాల్లో భూములు కొని.. బకరాలకు గజాల్లో అమ్మడం ఆపేసి ఎస్ ఐ ఆర్ పై దృష్టి పెట్టండి అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తాండూర్ ఎమ్మెల్యేకు బహిరంగంగా సూచించాల్సిన పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో శ్రీశైల్ రెడ్డి పంజుగుల అధ్యక్షతన ఎస్ఐ ర్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు ఎస్ ఐ ఆర్ పై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఆర్డీవో లెక్కల ప్రకారం నియోజకవర్గంలో దాదాపు 71 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాండూర్ పట్టణంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓట్ల పరిశీలన ఎక్కువగా ఉండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందని శ్రీశైల్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఆరు రోజుల గడువులో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసంతో బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. పార్టీ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలన్న కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫామ్‌లు తిరిగి ఇవ్వని వారు వెంటనే అందజేయాలని తాండూర్ ప్రజలను కోరారు. తాండూర్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు అక్కడి ఓటును రద్దు చేయించుకుని తాండూర్‌లోనే ఓటు పొందాలని సూచించారు. మిగిలిన గడువును సీరియస్‌గా తీసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు శ్రీశైల్ రెడ్డిపంజుగుల పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:32:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0061.jpg"                         length="164929"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) స్టేట్ యూత్ ప్రెసిడెంట్  కంచర్ల శివా రెడ్డి.</li>
<li>తాండూరు లొ ఘనంగా టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0048.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">తాండూరు,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) స్టేట్ యూత్ ప్రెసిడెంట్  కంచర్ల శివా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కోలా శ్రీనివాస్, జుక్కల్ ఇంచార్జ్ రాజశేఖర్, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వీరమణి లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టిఆర్ఎస్ జండా పండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరా చౌక్ లోని బసవేశ్వర, జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం లో మొదటి జెండాను ఎగరవేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన గల్లి గల్లి లో జెండా ఎగురవేసి టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తలను తయారు చేసుకోబోతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈనెల 6న హైదరాబాదులో సామాజిక తెలంగాణ న్యాయ సభను నిర్వహించ నున్నామన్నారు. పదివేల మందితో ఈ సభ జరగబోతుందన్నారు. తాండూరు నియోజకవర్గం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చే దిశగా కవితక్క చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది అన్నారు. రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించి విజయం సాధించిన ఘనత కవితక్కదన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దీపక్ రెడ్డి, శ్రీనివాస్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:30:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0048.jpg"                         length="239165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి. </title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.</li>
<li>12వ వార్డులో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్ పర్సన్ శ్రీకారం.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/working-for-urban-development-with-the-cooperation-of-mla-manohar/article-4059"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260803-wa0027.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ ఎమ్మెల్యే *శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో తాండ్రు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు  మున్సిపల్ చైర్‌పర్సన్  పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం 12వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, యువతతో పాటు అన్ని వయసుల వారు వ్యాయామం చేసేలా ఓపెన్ జిమ్ పార్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, తాండూర్ టౌన్ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. </div>
</div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/working-for-urban-development-with-the-cooperation-of-mla-manohar/article-4059</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/working-for-urban-development-with-the-cooperation-of-mla-manohar/article-4059</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:26:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260803-wa0027.jpg"                         length="381297"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈనెల 6 నుండి  శ్రీ కాళికా దేవి బోనాల ఉత్సవాలు. </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li>9న బోనాల ఉత్సవాలు,10 న అమ్మవారి ఉత్సవ ఊరేగింపు.</li>
<li>ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,</li>
<li>వెల్లడించిన ఆలయ ఈవో  టి. నరేందర్.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/sri-kalika-devi-bonala-utsavs-from-6th-of-this-month/article-4057"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/02.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) ఈనెల 6 నుండి పట్టణంలోనే శ్రీ కాళికాదేవి బోనాల ఉత్సవాలు ప్రారంభం  కానున్నయని ఆలయ కార్యనిర్వాక అధికారి ఈవో టి నరేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో  9వ తేదీ ఆదివారం రోజున ఉ. 5-00 గం.లకు నుండి సుప్రభాతం, ఉ. 6-00 గం.లకు ఘటస్థాపన ఉ. గం. 7-05 ని.ల నుండి భజనమండలి వారిచే కాగ్ననది నుండి జలము తెచ్చుట,ఉ. గం. 7-30 ని.ల నుండి కాగ్ననది జలముతో అమ్మవారికి అభిషేకము ఉ. గం. 11-05 ని.లకు గంగాపూజకు బయలుదేరుట మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి బోనాలు మధ్యాహ్నం 01 గంటలకు ముదిరాజ్ సంఘం వారిచే అన్నప్రసాద వితరణ,సా. గం 4-30 ని.లకు రంగం ఎక్కే కార్యక్రమం, పోతురాజు ఆట, కథాకాలక్షేపము కలదు. 10న సోమవారము రోజున ఉ. 6-00 గం.లకు నుండి పూజాకార్యక్రమము, కుంకుమార్చన జరుగును. ఉ. గం. 10-05 ని.ల నుండి శ్రీ లలితా సహస్రనామ పారాయణము,మధ్యాహ్నం 01 గంటలకు దేవస్థాన కిరాయిదారులచే అన్న ప్రసాద వితరణ,3-05 అమ్మవారి ఉత్సవసేవ - ఊరేగింపు జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఇట్టి ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కావున పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ కాళికా దేవి మాత అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరారు. </div>
</div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/sri-kalika-devi-bonala-utsavs-from-6th-of-this-month/article-4057</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/sri-kalika-devi-bonala-utsavs-from-6th-of-this-month/article-4057</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:22:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/02.jpg"                         length="602352"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాలసభలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">దౌల్తాబాద్, : మండలంలోని గొడుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి అధ్యక్షతన బాలసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల కోసం బాలలే నిర్వహించుకునే బాలసభలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, ప్రధానోపాధ్యాయుడు బాల్‌రెడ్డి, వార్డు సభ్యుడు దుర్గని నర్సింలు, అంగన్‌వాడీ టీచర్ రేఖ నాగరాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/leadership-qualities-are-developed-in-students-with-bala-sabhas/article-4056"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/dwtl.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">దౌల్తాబాద్, : మండలంలోని గొడుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి అధ్యక్షతన బాలసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల కోసం బాలలే నిర్వహించుకునే బాలసభలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, ప్రధానోపాధ్యాయుడు బాల్‌రెడ్డి, వార్డు సభ్యుడు దుర్గని నర్సింలు, అంగన్‌వాడీ టీచర్ రేఖ నాగరాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/leadership-qualities-are-developed-in-students-with-bala-sabhas/article-4056</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/leadership-qualities-are-developed-in-students-with-bala-sabhas/article-4056</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:16:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/dwtl.jpg"                         length="457541"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తల్లి పాలు అమృతంతో సమానం: డీఎంహెచ్ఓ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కుల్కచర్ల, వికారాబాద్: తల్లి పాలు అమృతంతో సమానం అని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ తెలిపారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గర్భిణిలు, బాలింతలకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని డీఎంహెచ్ఓ చెప్పారు. పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా తల్లులకు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. తల్లిపాలలో అన్ని రకాలైన పోషకాలు ఉండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని తెలియజేశారు. కార్యక్రమంలో కుల్కచర్ల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్, సర్పంచి అంజిలయ్య, బీజెపీ నాయకులు మహిపాల్ , ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/dmho-is-equivalent-to-the-nectar-of-mothers-milk/article-4052"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1002816938.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కుల్కచర్ల, వికారాబాద్: తల్లి పాలు అమృతంతో సమానం అని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ తెలిపారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గర్భిణిలు, బాలింతలకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని డీఎంహెచ్ఓ చెప్పారు. పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా తల్లులకు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. తల్లిపాలలో అన్ని రకాలైన పోషకాలు ఉండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని తెలియజేశారు. కార్యక్రమంలో కుల్కచర్ల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్, సర్పంచి అంజిలయ్య, బీజెపీ నాయకులు మహిపాల్ , ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/dmho-is-equivalent-to-the-nectar-of-mothers-milk/article-4052</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/dmho-is-equivalent-to-the-nectar-of-mothers-milk/article-4052</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:40:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1002816938.jpg"                         length="74473"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కుల్కచర్ల, వికారాబాద్: తమ పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటినట్లు ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం తాండూర్ పట్టణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అరుణ్ కుమార్ పాల్గొని లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం , రన్నింగ్ లో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైనాడు. వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/an-ideal-school-student-who-excelled-in-athletics-competitions/article-4045"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/10028168921.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కుల్కచర్ల, వికారాబాద్: తమ పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటినట్లు ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం తాండూర్ పట్టణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అరుణ్ కుమార్ పాల్గొని లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం , రన్నింగ్ లో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైనాడు. వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/an-ideal-school-student-who-excelled-in-athletics-competitions/article-4045</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/an-ideal-school-student-who-excelled-in-athletics-competitions/article-4045</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:18:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/10028168921.jpg"                         length="405591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కుల్కచర్ల, వికారాబాద్: తమ పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటినట్లు ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం తాండూర్ పట్టణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అరుణ్ కుమార్ పాల్గొని లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం , రన్నింగ్ లో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైనాడు. వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/%E0%B0%85%E0%B0%A5%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%9A%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%86%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%C2%A0/article-4044"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1002816892.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కుల్కచర్ల, వికారాబాద్: తమ పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటినట్లు ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం తాండూర్ పట్టణంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అరుణ్ కుమార్ పాల్గొని లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం , రన్నింగ్ లో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైనాడు. వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/%E0%B0%85%E0%B0%A5%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%9A%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%86%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%C2%A0/article-4044</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/%E0%B0%85%E0%B0%A5%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%9A%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%86%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%C2%A0/article-4044</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:16:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1002816892.jpg"                         length="405591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మర్పల్లిలో రేపు మండల స్థాయి సమీక్ష సమావేశం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మర్పల్లి,(వికారాబాద్): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శాంతమ్మ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె సూచించారు. మండల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల వారీగా పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి సంబంధిత అధికారులు సమయానికి హాజరై అవసరమైన వివరాలతో రావాలని ఎంపీడీవో శాంతమ్మ కోరారు.  </div>
</div>
</div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/mandal-level-review-meeting-tomorrow-at-marpally/article-4042"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260415-wa0000.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మర్పల్లి,(వికారాబాద్): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శాంతమ్మ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె సూచించారు. మండల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల వారీగా పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి సంబంధిత అధికారులు సమయానికి హాజరై అవసరమైన వివరాలతో రావాలని ఎంపీడీవో శాంతమ్మ కోరారు.  </div>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/mandal-level-review-meeting-tomorrow-at-marpally/article-4042</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/mandal-level-review-meeting-tomorrow-at-marpally/article-4042</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 16:13:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260415-wa0000.jpg"                         length="265320"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా సేవకుడు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.</li>
<li>ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు.</li>
<li>జిల్లా ఆసుపత్రి, ఎం సి హెచ్ అల్పాహారం పంపిణీ.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/public-servant-mla-manohar-reddy/article-4023"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260803-wa0018.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ ) ప్రజా సేవకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి అన్నారు. ఆగస్టు 5న స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరాజ బాల్రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మ అందులో భాగంగా మూడో రోజు సోమవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా నాయకుడు ప్రజల సేవకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని అన్నారు. ఆగస్టు 5న జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. </div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/public-servant-mla-manohar-reddy/article-4023</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/public-servant-mla-manohar-reddy/article-4023</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 12:03:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260803-wa0018.jpg"                         length="256008"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాధితులను పరామర్శించిన ఆర్బిఎల్ సీఈవో బుయని శ్రీనివాస్ రెడ్డి. </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) దాయాదుల దాడిలో గాయపడిన బాధితుడిని ఆర్ బి ఎల్ సిఈ ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు భుయాని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం యాలాల మండలం  జక్కేపల్లి గ్రామంలో దయాదుల దాడిలో తీవ్రంగా గాయపడి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబురప్ప కుమారుడు లక్ష్మన్ ను శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన దాడి గల కారణాలను కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అదేవిధంగా దాడి ఘటనపై యాలాల ఎస్సై విటల్ రెడ్డికి దాడికి పాలడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి ఆందోళన భయపడాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని బాధితులకు భరోసాని ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రహ్లాదు కులకర్ణి, సత్యమూర్తి, అఖిల్ బాబా, తదితరులు ఉన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/rbl-ceo-buyani-srinivas-reddy-visited-the-victims/article-3989"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img_20260801_113013.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) దాయాదుల దాడిలో గాయపడిన బాధితుడిని ఆర్ బి ఎల్ సిఈ ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు భుయాని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం యాలాల మండలం  జక్కేపల్లి గ్రామంలో దయాదుల దాడిలో తీవ్రంగా గాయపడి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబురప్ప కుమారుడు లక్ష్మన్ ను శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన దాడి గల కారణాలను కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అదేవిధంగా దాడి ఘటనపై యాలాల ఎస్సై విటల్ రెడ్డికి దాడికి పాలడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి ఆందోళన భయపడాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని బాధితులకు భరోసాని ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రహ్లాదు కులకర్ణి, సత్యమూర్తి, అఖిల్ బాబా, తదితరులు ఉన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/rbl-ceo-buyani-srinivas-reddy-visited-the-victims/article-3989</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/rbl-ceo-buyani-srinivas-reddy-visited-the-victims/article-3989</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:08:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img_20260801_113013.jpg"                         length="2438209"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        