<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/peddapalli/category-76" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Peddapalli - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/76/rss</link>
                <description>Peddapalli RSS Feed</description>
                
                            <item>
                <title>ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li>అవగాహన లేకుండా మాట్లాడుతున్న బిజెపి నాయకుడు సురేష్ రెడ్డి</li>
<li>అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుడు సురేష్ రెడ్డి </li>
<li>చేతనైతే గ్రామాలకు వచ్చి నిరూపించు..</li>
<li>ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్ </li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/there-were-no-irregularities-in-grain-buying-centres/article-4006"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/screenshot_20260801-162244_whatsapp.png" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">ఓదెల : ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ బిజెపి పార్టీ చెందిన నాయకుడు గొట్టె ముక్కుల సురేష్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని పొత్కపల్లి పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు రూపు నారాయణపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చేతనైతే ఆ గ్రామాలకు వచ్చి నిరూపించాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో హమాలీ లతో గాని నిర్వాహకులతో గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సజావుగా కొనుగోలు సాగిందని,రైతులకు డబ్బులు కూడా సకాలంలో అకౌంట్లో చేరాయన్నారు.పేటకు చెందిన రైతులు అంగిడి తిరుపతి,జీ రమేష్, బొంగోని నారాయణ లు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కటింగులు,అక్రమాలకు అవినీతి లేకుండా రైతుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు స్థానిక శాసనసభ్యులు విజయ రమణారావు ప్రత్యేక చెరువుతో రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తూ, కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి అండగా నిలిచారన్నారు.అవగాహన లేక అసత్యాలు ప్రచారం చేసిన బిజెపి నాయకుడు గొట్టముక్కుల సురేష్ రెడ్డి తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి,మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి,సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి,రూపు నారాయణ పేట సర్పంచ్ బొంగోని రమ -శ్రీనివాస్ గౌడ్,అంకం రమేష్,నీర్ల శ్రీనివాస్,రెడ్డి రజినీకాంత్,గుండేటి ఐలయ్య యాదవ్,జిలుక సంతోష్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/there-were-no-irregularities-in-grain-buying-centres/article-4006</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/there-were-no-irregularities-in-grain-buying-centres/article-4006</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 16:52:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/screenshot_20260801-162244_whatsapp.png"                         length="1707713"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల పరిశీలన.</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">​ఓదెల : ​పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం ఓదెల ఎంపీడీఓ అనిల్ రెడ్డి,పొత్కపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​గ్రామంలోని రోడ్లు, కల్వర్టు లను,వర్షపు నీరు నిలిచిపోయిన లోతట్టు ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట్ల ప్రజలు,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున కల్వర్టులు,వరద నీరు పారే రహదారులను దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు.​ప్రమాదకర ప్రాంతాలకు,నీటి ప్రవాహాల వద్దకు చిన్న పిల్లలను వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అధిక వర్షాలకు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి వెళ్లవద్దని తెలిపారు.అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్థానిక అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు స్పష్టం చేశారు.​ఈ పర్యటనలో అధికారులతో పాటు స్థానిక సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/observation-of-authorities-in-low-lying-affected-areas/article-3876"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/screenshot_20260729-170837_photos.png" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">​ఓదెల : ​పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం ఓదెల ఎంపీడీఓ అనిల్ రెడ్డి,పొత్కపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​గ్రామంలోని రోడ్లు, కల్వర్టు లను,వర్షపు నీరు నిలిచిపోయిన లోతట్టు ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట్ల ప్రజలు,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున కల్వర్టులు,వరద నీరు పారే రహదారులను దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు.​ప్రమాదకర ప్రాంతాలకు,నీటి ప్రవాహాల వద్దకు చిన్న పిల్లలను వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అధిక వర్షాలకు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి వెళ్లవద్దని తెలిపారు.అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్థానిక అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు స్పష్టం చేశారు.​ఈ పర్యటనలో అధికారులతో పాటు స్థానిక సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/observation-of-authorities-in-low-lying-affected-areas/article-3876</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/observation-of-authorities-in-low-lying-affected-areas/article-3876</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 17:38:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260729-170837_photos.png"                         length="793347"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి</title>
                                    <description><![CDATA[<div>
<div>
<div style="text-align:justify;">ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల  వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ...సూపర్ ఎల్ నినో ప్రభావం వలన తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.గతం లో కంటే లోటు వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వలన వేసిన పంటలు కూడా భారీ గా దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు.రైతు సోదరులు అధిక నీటి వినియోగ పంటల సాగు కి బదులు గా ఆరు తడి పంటలు సాగు చేయాలన్నారు.జిల్లా యంత్రాంగం సబ్సిడీ పై కంది,పెసర,ఆముదం విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.వివరాలకు క్లస్టర్ పరిధిలోని సంబంధిత ఏఈఓ లను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ అంబాల సారమ్మ కొమురయ్య,ఏఈఓ మౌనిక,రైతులు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/alternative-crops-should-be-cultivated/article-3789"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/screenshot_20260728-163504_whatsapp.png" alt=""></a><br /><div>
<div>
<div style="text-align:justify;">ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల  వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ...సూపర్ ఎల్ నినో ప్రభావం వలన తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.గతం లో కంటే లోటు వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వలన వేసిన పంటలు కూడా భారీ గా దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు.రైతు సోదరులు అధిక నీటి వినియోగ పంటల సాగు కి బదులు గా ఆరు తడి పంటలు సాగు చేయాలన్నారు.జిల్లా యంత్రాంగం సబ్సిడీ పై కంది,పెసర,ఆముదం విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.వివరాలకు క్లస్టర్ పరిధిలోని సంబంధిత ఏఈఓ లను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ అంబాల సారమ్మ కొమురయ్య,ఏఈఓ మౌనిక,రైతులు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/alternative-crops-should-be-cultivated/article-3789</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/alternative-crops-should-be-cultivated/article-3789</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:51:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260728-163504_whatsapp.png"                         length="1500964"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.</title>
                                    <description><![CDATA[<ul>
<li>అధికారుల సూచనలు పాటించకుండా</li>
<li>వరి సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం.</li>
<li>పెద్దపల్లి జిల్లాలో వేగంగా అభివృద్ధి పనులు...</li>
<li>త్వరలో ఓదెలలో నూతన కోర్టు భవన నిర్మాణం..</li>
<li>భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా దశలవారీగా భూ పునఃసర్వె.. జిల్లా కలెక్టర్</li>
<li>పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో భూ పునఃసర్వే ప్రారంభం..</li>
<li>రైతులు పూర్తి సహకారం అందించాలి..</li>
<li>ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  విజయరమణా రావు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/alternative-crops-should-be-cultivated/article-3680"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/screenshot_20260725-151459_whatsapp.png" alt=""></a><br /><p style="text-align:justify;">పెద్దపల్లి ఓదెల,: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శనివారం 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ప్రారంభించారు. నూతన తహశీల్దార్ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు కు తహశీల్దార్ వనజా నాయక్ ఘనంగా స్వాగతం పలికారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను నివారించుకోవాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణరావు  రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు విజయరమణా రావు మాట్లాడుతూ... జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని,విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల గవర్నర్,ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ ను అభినందించారు.కొన్ని నెలల క్రితం కాల్వశ్రీరాంపూర్‌ లో నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించామని,నేడు ఓదెల తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఓదెలలో కోర్టు మంజూరైందని, త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణాన్ని చేపడతామన్నారు. జిల్లాలో డబుల్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని,పొత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు.గత ఏడాది కాల్వశ్రీరాంపూర్,ఓదెల మండలలాల్లోని టెయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగునీరు అందించగలిగామన్నారు.గత సీజన్‌లో అధిక వర్షాలు కురిసిన సమయంలో రానున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి చెరువులను నింపాలని అధికారులకు సూచించామని,ఆ సమయంలో తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుతం ఈ మండలాల్లో కొంత మేర నీరు అందుబాటులో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలను చూసి నీటి సమస్య ఉండదనే అపోహలో రైతులు ఉండవద్దని సూచించారు. ఒక ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో కందులు,మొక్కజొన్న,చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఆయిల్‌ పామ్ లాంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి రైతులు అధిక లాభాలు ఘటించవచ్చన్నారు.కందుల కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని,నాలుగు నెలల్లోనే పంట చేతికి వస్తుందని, వీటికి క్వింటాల్‌ కు సుమారు 10 వేల రూపాయల వరకు ధర లభిస్తోందన్నారు.ఆగస్టు నెలలో నువ్వుల పంట సాగు చేపట్టవచ్చని, వాటికి క్వింటాల్‌కు సుమారు రూ.9 వేల వరకు మార్కెట్ ధర లభిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని,ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలనే సాగు చేయాలని,వారి సూచనలు పాటించకుండా అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేస్తే రానున్న రోజుల్లో నీటి కొరత కారణంగా పంటలను కాపాడుకోవడం రైతులకు చాలా కష్టమవుతుందని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లాకు వంద ఎకరాలకు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఇప్పటికైనా ఈ సీజన్ లో మంచి వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని, ప్రతి రైతు పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా పంటల ఎంపిక చేసుకోవాలని కోరారు.సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్లో మంచి ధరలు లభించే అవకాశముందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ప్రతి ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా అందిస్తున్నామన్నారు.ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.వరి కొనుగోళ్లలో క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.గత రెండేళ్లలో ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 5.5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించామన్నారు. గతంలో పాఠశాలల్లో ప్రహరీ గోడలు,మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని,ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల లలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.గతంలో నెలకు కేవలం 30 నుంచి 40 ప్రసవాలు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం నెలకు సుమారు 250 ప్రసవాలు జరుగుతున్నాయన్నారు.53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి మరో రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధం కానుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని,ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం దశలవారీగా భూ పునఃసర్వే చేపట్టిందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్వహించిన పునఃసర్వే ద్వారా వచ్చిన అనుభవాల ఆధారంగా ప్రస్తుతం ప్రతి జిల్లాలో మొదటి దశలో 70 గ్రామాల్లో భూ పునఃసర్వే చేపడుతున్నట్లు తెలిపారు.  పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో భూ పునఃసర్వే ప్రారంభించామన్నారు.ముందుగా గ్రామ సరిహద్దులను ఖరారు చేసి,అనంతరం ఆధునిక సాంకేతిక పరికరాలతో భూముల సర్వే నిర్వహిస్తామని తెలిపారు.సర్వే పూర్తయిన అనంతరం రైతులకు పూర్తి వివరాలు తెలియజేసి,అభ్యంతరాలు స్వీకరించి,వాటిని పరిశీలించి అవసరమైన సవరణలు చేసిన తర్వాతే తుది భూ వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తామని తెలిపారు.ఈ భూ పునఃసర్వే ద్వారా దాదాపు 99 శాతం భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయన్నారు.రైతులు వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాలు సుమారు 2.5 మీటర్ల మేర తగ్గాయన్నారు.నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గి విద్యుత్ సరఫరాపై ప్రభావం పడుతోందన్నారు.గ్రామాల్లోని చెరువుల్లో ప్రస్తుతం కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని రైతులకు సూచించారు. రైతులు మొక్కజొన్న,ఆయిల్‌పామ్,కందులు, పెసర్లు,చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని,జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ కూడా ఏర్పాటు కానున్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల సాగు చేపట్టాలని,భూమిని ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. తహశీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు తో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మొక్కలను నాటి, "జలసిరి" పోస్టర్ ను ఆవిష్కరించారు.  నూతన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు,తహశీల్దార్ వనజ నాయక్,ఎంపీడీవో అనిల్ రెడ్డి,సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.  </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/vari.jpg" alt="vari" width="601" height="391"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/alternative-crops-should-be-cultivated/article-3680</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/alternative-crops-should-be-cultivated/article-3680</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:18:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260725-151459_whatsapp.png"                         length="1491569"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ విప్ విజయరమణా రావుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">పెద్దపల్లి ఓదెల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గా మంత్రి హోదా పొందిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణా రావు (విజ్జన్న)ను శివపల్లి లోని తన నివాసంలో బుధవారం పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,కాంగ్రెస్ నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.... ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు రావు కు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించడం పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రభుత్వ విప్‌ గా,మంత్రి హోదాతో ప్రజా సమస్యల పరిష్కారానికి,ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గుర్తింపు,పెండింగ్ సమస్యల పరిష్కారానికి విజయ రమణారావు రావు మరింత చొరవతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆయన నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/leaders-congratulated-government-whip-vijayaramana-rao/article-3514"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260722-wa0006.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">పెద్దపల్లి ఓదెల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గా మంత్రి హోదా పొందిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణా రావు (విజ్జన్న)ను శివపల్లి లోని తన నివాసంలో బుధవారం పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,కాంగ్రెస్ నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.... ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు రావు కు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించడం పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రభుత్వ విప్‌ గా,మంత్రి హోదాతో ప్రజా సమస్యల పరిష్కారానికి,ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గుర్తింపు,పెండింగ్ సమస్యల పరిష్కారానికి విజయ రమణారావు రావు మరింత చొరవతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆయన నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమ శంకర్, మాజీ ఎంపీటీసీ చొప్పరి రాజయ్య,కందుల సదాశివ,సత్యం తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/leaders-congratulated-government-whip-vijayaramana-rao/article-3514</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/leaders-congratulated-government-whip-vijayaramana-rao/article-3514</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 12:44:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260722-wa0006.jpg"                         length="134108"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి : కలెక్టర్</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">పెద్దపల్లి జిల్లా:అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం రూమ్ నెంబర్ 105 లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. గోదావరిఖని కి చెందిన ఎం.శ్రీలత తనకు నర్సింగ్ రంగంలో విద్యా అర్హత అనుభవం ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ పోస్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సోసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామానికి చెందిన గడ్డం పద్మ, కోట ఉషశ్రీ తమ తల్లి పేరు మీద దూళికట్ట గ్రామ శివారు సర్వేనెంబర్ 591 లో ఉన్న ఎకరం 12 గుంటల భూమి తమ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/collector-should-resolve-the-applications-promptly/article-3435"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260720-wa0010.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">పెద్దపల్లి జిల్లా:అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం రూమ్ నెంబర్ 105 లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. గోదావరిఖని కి చెందిన ఎం.శ్రీలత తనకు నర్సింగ్ రంగంలో విద్యా అర్హత అనుభవం ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ పోస్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సోసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామానికి చెందిన గడ్డం పద్మ, కోట ఉషశ్రీ తమ తల్లి పేరు మీద దూళికట్ట గ్రామ శివారు సర్వేనెంబర్ 591 లో ఉన్న ఎకరం 12 గుంటల భూమి తమ చెల్లెలు తమకు తెలియకుండా విక్రయించిందని ఆ పొలాలను తమ పేరు మీద విరాసత్ కింద చేయాలనే కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తంగళ్ళ కుమారస్వామి గ్రామపంచాయతీ కార్యాలయం మిగులు పనులు, గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు 2023 నుంచి పెండింగ్ ఉన్నాయని, ఆ నిధులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శ్యామల తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/collector-should-resolve-the-applications-promptly/article-3435</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/collector-should-resolve-the-applications-promptly/article-3435</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 15:24:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260720-wa0010.jpg"                         length="103297"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం</title>
                                    <description><![CDATA[<div>-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా భూముల సర్వే</div>
<div>-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/permanent-solution-to-land-problems-with-re-survey/article-3283"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260716-wa0007.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">పెద్దపల్లి: భూ భారతి కింద చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో నిర్వహించిన భూభారతి–రీ-సర్వే అవగాహన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.  జిల్లాలోని 190 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశలో 70 గ్రామాలను రీ-సర్వేకు ఎంపిక చేశామని, ఆధునిక సాంకేతికతతో గ్రామ సరిహద్దులు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూముల సర్వే చేపడతామని తెలిపారు. సర్వే అనంతరం భూ వివరాలను గ్రామాల్లో ప్రకటించి 21 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. రీ-సర్వే ద్వారా రూపొందే భూ రికార్డులు రాబోయే 60–70 సంవత్సరాలకు ఉపయోగపడతాయని, రైతులు సర్వే సమయంలో అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/permanent-solution-to-land-problems-with-re-survey/article-3283</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/permanent-solution-to-land-problems-with-re-survey/article-3283</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 12:57:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260716-wa0007.jpg"                         length="520631"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోచమ్మకు మొక్కులు చెల్లించిన బేడ బుడగ జంగాలు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ముత్తారం, పెద్దపల్లి : ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాలు కుటుంబ సభ్యులు గ్రామ దేవత పోచమ్మకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పచ్చని ప్రకృతి ఒడిలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా పెద్దలు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు. సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.చిన్నారులు,మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద మనుషులు పర్తం జంపయ్య,తూర్పటి శంకర్, షేర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/beda-budaga-jangalu-who-paid-prayers-to-pochamma/article-3273"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001179433.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ముత్తారం, పెద్దపల్లి : ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాలు కుటుంబ సభ్యులు గ్రామ దేవత పోచమ్మకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పచ్చని ప్రకృతి ఒడిలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా పెద్దలు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు. సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.చిన్నారులు,మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద మనుషులు పర్తం జంపయ్య,తూర్పటి శంకర్, షేర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/beda-budaga-jangalu-who-paid-prayers-to-pochamma/article-3273</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/beda-budaga-jangalu-who-paid-prayers-to-pochamma/article-3273</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 12:24:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001179433.jpg"                         length="412696"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఇన్‌చార్జిగా సురేంద్ర కొమురయ్య నియామకం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">పెద్దపల్లి: తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తూ జాబితా విడుదల చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జిగా పెద్దకాల్వ గ్రామానికి చెందిన సురేంద్ర కొమురయ్యను నియమించారు.నియామకం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పిస్తున్న తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి, ఉద్యోగాల అంశాలపై పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/surendra-komuraiah-appointed-as-trs-party-peddapalli-in-charge/article-3264"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260716-wa0001.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">పెద్దపల్లి: తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తూ జాబితా విడుదల చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జిగా పెద్దకాల్వ గ్రామానికి చెందిన సురేంద్ర కొమురయ్యను నియమించారు.నియామకం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పిస్తున్న తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి, ఉద్యోగాల అంశాలపై పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/surendra-komuraiah-appointed-as-trs-party-peddapalli-in-charge/article-3264</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/surendra-komuraiah-appointed-as-trs-party-peddapalli-in-charge/article-3264</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 11:41:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260716-wa0001.jpg"                         length="48436"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మీ సేవల్లో ఉచితంగా ఓటరు ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ నమోదు : కలెక్టర్ కోయ శ్రీహర్ష</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>పెద్దపల్లి: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ ప్రక్రియను జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు లేదా స్వయంగా దరఖాస్తు చేయలేని వారు సమీప మీ సేవ కేంద్రం లేదా బీఎల్‌వో సహాయంతో ఎలాంటి రుసుము లేకుండా ఎన్యుమరేషన్ సమర్పించుకోవచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లు ఓటర్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే మొబైల్ నంబర్ లేదా ఈపిక్ నంబర్‌తో లాగిన్ అయి ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేయవచ్చని సూచించారు. అవసరమైన వివరాలు, పత్రాలు అప్‌లోడ్ చేసి సమర్పించిన అనంతరం అక్నాలెడ్జిమెంట్/రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రతి ఓటరు గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="hp" style="text-align:justify;">  </div>
<div class="eqJbab cZD3Qb" style="text-align:justify;"></div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/free-voter-enumeration-online-registration-collector-koya-sriharsha-at-your/article-3257"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260715-wa0014(1).jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>పెద్దపల్లి: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ ప్రక్రియను జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు లేదా స్వయంగా దరఖాస్తు చేయలేని వారు సమీప మీ సేవ కేంద్రం లేదా బీఎల్‌వో సహాయంతో ఎలాంటి రుసుము లేకుండా ఎన్యుమరేషన్ సమర్పించుకోవచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లు ఓటర్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే మొబైల్ నంబర్ లేదా ఈపిక్ నంబర్‌తో లాగిన్ అయి ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేయవచ్చని సూచించారు. అవసరమైన వివరాలు, పత్రాలు అప్‌లోడ్ చేసి సమర్పించిన అనంతరం అక్నాలెడ్జిమెంట్/రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రతి ఓటరు గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="hp" style="text-align:justify;"> </div>
<div class="eqJbab cZD3Qb" style="text-align:justify;"></div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/free-voter-enumeration-online-registration-collector-koya-sriharsha-at-your/article-3257</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/free-voter-enumeration-online-registration-collector-koya-sriharsha-at-your/article-3257</guid>
                <pubDate>Wed, 15 Jul 2026 17:58:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260715-wa0014%281%29.jpg"                         length="112426"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీ వలలో అవినీతి తిమింగలం..!!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/img-20260714-wa1092.jpg" alt="IMG-20260714-WA1092" width="1193" height="767" /></p>
<p style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);">- బిల్లు క్లియరెన్స్ కోసం బేరసారాలు ఆడిన సతీష్</span></strong></p>
<p style="text-align:justify;">పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఒక భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మున్సిపల్ పరిధిలో కాంట్రాక్ట్ పనులు చేసిన ఒక బాధితుడికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయడానికి ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) సతీష్ ఏకంగా రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేయడంతో ఈ కథ మొదలైంది. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ కాంట్రాక్టర్ పలుమార్లు బ్రతిమిలాడినప్పటికీ అధికారి లొంగకపోవడంతో, చివరకు కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహంతో మంగళవారం ఏఈ సతీష్ నివాసంలో ఉచ్చు బిగించింది. ముందుగా నిశ్చయించుకున్న ప్రణాళిక ప్రకారం కెమికల్ పూసిన కరెన్సీ నోట్లను కాంట్రాక్టర్ ద్వారా ఏఈ సతీష్‌కు అందజేయగా, అతను ఆ డబ్బును</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/corruption-whale-in-acb-net/article-3225"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260714-wa1092.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/img-20260714-wa1092.jpg" alt="IMG-20260714-WA1092" width="1193" height="767"></img></p>
<p style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);">- బిల్లు క్లియరెన్స్ కోసం బేరసారాలు ఆడిన సతీష్</span></strong></p>
<p style="text-align:justify;">పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఒక భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మున్సిపల్ పరిధిలో కాంట్రాక్ట్ పనులు చేసిన ఒక బాధితుడికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయడానికి ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) సతీష్ ఏకంగా రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేయడంతో ఈ కథ మొదలైంది. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ కాంట్రాక్టర్ పలుమార్లు బ్రతిమిలాడినప్పటికీ అధికారి లొంగకపోవడంతో, చివరకు కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహంతో మంగళవారం ఏఈ సతీష్ నివాసంలో ఉచ్చు బిగించింది. ముందుగా నిశ్చయించుకున్న ప్రణాళిక ప్రకారం కెమికల్ పూసిన కరెన్సీ నోట్లను కాంట్రాక్టర్ ద్వారా ఏఈ సతీష్‌కు అందజేయగా, అతను ఆ డబ్బును స్వీకరిస్తున్న తరుణంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడికి నిర్వహించిన ఫినాఫ్తలిన్ పరీక్షలో అతని చేతులకు రసాయన పరీక్ష పాజిటివ్‌గా తేలడంతో అవినీతి బాగోతం పూర్తిగా నిరూపితమైంది. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/img-20260714-wa1063(1).jpg" alt="IMG-20260714-WA1063(1)" width="1020" height="528"></img></p>
<ul>
<li style="text-align:justify;"><strong><span style="color:rgb(224,62,45);">అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం..కీలక ఫైళ్ళు సీజ్</span></strong><br />ఏసీబీ అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకోవడంతో పాటు, కార్యాలయానికి సంబంధించిన కీలక ఫైళ్లు, కాంట్రాక్ట్ పత్రాలను కూడా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ ఆకస్మిక దాడి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, వైద్య పరీక్షల అనంతరం కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిని సహించేది లేదని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఏసీబీని సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు స్పష్టం చేశారు.</li>
</ul>
<p><img src="https://www.visionandhra.in/media/2026-07/img-20260714-wa1062.jpg" alt="IMG-20260714-WA1062" width="732" height="420"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/corruption-whale-in-acb-net/article-3225</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/corruption-whale-in-acb-net/article-3225</guid>
                <pubDate>Wed, 15 Jul 2026 07:02:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260714-wa1092.jpg"                         length="128007"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్పందనకు వందనం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.03.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.03.03 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ముత్తారం : మంగళవారం 'విజన్ ఆంధ్ర' దినపత్రికలో 'అల్లుకున్న నిర్లక్ష్యం' వార్తకు ముత్తారం విద్యుత్ అధికారులు స్పందించి బుధవారం చెట్ల కొమ్మలను విద్యుత్ కు అంతరాయం కలిగించకుండా తొలగించారు.దీంతో 'విజన్ ఆంధ్ర' దినపత్రికలో వచ్చిన కథనానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peddapalli/thanks-for-the-response/article-2912"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-1.03.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.03.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.03.03 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ముత్తారం : మంగళవారం 'విజన్ ఆంధ్ర' దినపత్రికలో 'అల్లుకున్న నిర్లక్ష్యం' వార్తకు ముత్తారం విద్యుత్ అధికారులు స్పందించి బుధవారం చెట్ల కొమ్మలను విద్యుత్ కు అంతరాయం కలిగించకుండా తొలగించారు.దీంతో 'విజన్ ఆంధ్ర' దినపత్రికలో వచ్చిన కథనానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Peddapalli</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peddapalli/thanks-for-the-response/article-2912</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peddapalli/thanks-for-the-response/article-2912</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 13:11:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.03.03-pm.jpeg"                         length="303649"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        