<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/category-75" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Ranga Reddy - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/75/rss</link>
                <description>Ranga Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై చర్యలకు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు</title>
                                    <description><![CDATA[<p>సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై చర్యలకు ఎంపీ మల్లు రవి ఫిర్యాదు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81---%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81/article-5214"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-4.02.10-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఆమనగల్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి బేగంబజార్‌ సెంట్రల్‌ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన.. కేటీఆర్‌ వ్యాఖ్యలు రాజకీయ విమర్శల పరిధిని దాటి వ్యక్తిగతంగా అవమానించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపై విమర్శలు చేసే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలకు చట్టపరమైన హద్దులు ఉంటాయని మల్లు రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారానికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఆధారాలను భద్రపరచాలని, వాటిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎంపీ కోరారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత దూషణల స్థాయికి తీసుకెళ్లడం సరికాదని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ ఎలుగొండ మధుసూదన్‌రెడ్డి, గుర్రం కేశవులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81---%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81/article-5214</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81---%E0%B0%95%E0%B1%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81/article-5214</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 18:14:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-4.02.10-pm.jpeg"                         length="1183970"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్పీకర్‌ గౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు</title>
                                    <description><![CDATA[<p>అమనగల్లు : శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమనగల్లు మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్సీల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ పదవికి అవమానకరమన్నారు. స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు. రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శలు చేయాలే తప్ప వ్యక్తిగతంగా, కులపరంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యనాయక్‌, మార్కెట్‌</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%97%E0%B1%8C%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%8A%E0%B0%B0%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81/article-5176"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-12.45.52-pm.jpeg" alt=""></a><br /><p>అమనగల్లు : శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమనగల్లు మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్సీల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ పదవికి అవమానకరమన్నారు. స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు. రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శలు చేయాలే తప్ప వ్యక్తిగతంగా, కులపరంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యనాయక్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వస్పుల శ్రీశైలం, కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ ఖాదర్‌, జిల్లా నాయకులు వస్పుల మానయ్య, సీనియర్‌ నాయకులు దావా ధనుంజయ, కాలే మల్లయ్య, ఖాదర్‌ ఖాద్రి, శ్రీధర్‌రెడ్డి, రాగ్య నాయక్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్‌, గాజుల సురేష్‌, అబ్దుల్‌ అలీమ్‌, వగ్గు మహేష్‌, కండె సాయి, సురేష్‌ నాయక్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఫరీద్‌, శ్రీను నాయక్‌, దేవరశెట్టి మహేష్‌, నాజర్‌, కుమార్‌ గౌడ్‌, రఫీ, ఫిరోజ్‌, శివ, రవి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%97%E0%B1%8C%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%8A%E0%B0%B0%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81/article-5176</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%97%E0%B1%8C%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%8A%E0%B0%B0%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81/article-5176</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 12:50:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-12.45.52-pm.jpeg"                         length="685216"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>షాద్‌నగర్‌ బస్టాండ్‌ ఆదాయంలో టాప్‌.. వసతుల్లో ఫ్లాప్‌!</title>
                                    <description><![CDATA[<ul>
<li>వాణిజ్య అద్దె రూపంలో 10 లక్షల ఆదాయం..</li>
<li>ప్రయాణికులకు మాత్రం మొండిచేయి</li>
<li>కుర్చీలు లేవు.. మంచినీళ్లు లేవు.. పారిశుద్ధ్యం అంతంతే</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/-draft--add-your-title/article-5018"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-04-at-12.23.42-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">షాద్‌నగర్‌ : పట్టణంలోని బస్టాండ్‌ ఆదాయం రోజురోజుకూ పెరుగుతోంది.కానీ ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం పడకేశాయి. బస్టాండ్‌ సముదాయం లోని దుకాణాలు, వాణిజ్య స్థలాల అద్దెల రూపంలో నెలకు సుమారు రూ.10 లక్షల ఆదాయం సమకూరుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వేరు. ఇంత భారీగా రాబడి ఉన్నా.. కనీస వసతుల కోసం ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ విస్తరణతో బస్టాండ్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు నిత్యం వేలాదిగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ వారికి అందాల్సిన కనీస సదుపాయాలు కరువయ్యాయి. వెయిటింగ్‌ హాల్‌లో కుర్చీల కొరత.. వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చోవాల్సిన దుస్థితి,తాగునీటి వసతి అంతంతమాత్రం..ఎండాకాలంలో మరింత ఇబ్బంది,పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. చెత్తాచెదారం, మరుగుదొడ్ల నిర్వహణ లోపం తీవ్రత ఉందన్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం ఎంత? నిర్వహణ, మరమ్మతులు, పారిశుద్ధ్యానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న వివరాలు అధికారులు బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా ఆదాయానికి తగ్గట్టు వసతులు కల్పించాలి. కేవలం రాబడి కేంద్రంగా కాకుండా, సేవా కేంద్రంగా బస్టాండ్‌ను తీర్చిదిద్దాలని కోరుతున్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/-draft--add-your-title/article-5018</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/-draft--add-your-title/article-5018</guid>
                <pubDate>Fri, 04 Sep 2026 14:47:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-04-at-12.23.42-pm.jpeg"                         length="123238"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన</title>
                                    <description><![CDATA[<ul>
<li>విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు వద్దు..</li>
<li>సీపీకి సిబ్బంది భావోద్వేగ విజ్ఞప్తి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%96%E0%B0%BE%E0%B0%95%E0%B1%80-%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%95-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AA%E0%B1%87%E0%B0%97%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B0%A8/article-4999"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-03-at-4.43.58-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">గండిపేట (రంగారెడ్డి) సమాజ రక్షణ కోసం రేయింబవళ్లు రోడ్లపై నిలబడి, పండుగలైనా పబ్బాలైనా కుటుంబానికి దూరంగా గడిపే పోలీసులు సమాజానికి ధైర్యం... కానీ ఆ ఖాకీ యూనిఫాం వెనుక కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం తపించే ఓ సగటు తల్లిదండ్రులు ఉన్నారని గుర్తుచేసే ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న తరుణంలో సాధారణ బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. రక్తం చెమటగా మార్చి సంపాదించిన దాంట్లోంచి ఇప్పటికే పిల్లల పాఠశాల ఫీజులు చెల్లించి, అడ్మిషన్లు ఖరారు చేసుకున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం సగంలో ఉండగా అకస్మాత్తుగా బదిలీలు జరిగితే పిల్లల చదువులు తీవ్రంగా దెబ్బతింటాయని, ఆర్థికంగానూ కుటుంబాలు కుదేలవుతాయని కమిటీ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల పరీక్షల సమయం, చదువుల ఆందోళన వారి విధులపై కూడా మానసిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అప్రమత్తంగా నిర్వహించాల్సిన వినాయక చవితి బందోబస్తు ముంచుకొస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా, పూర్తి దృష్టితో కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే ప్రస్తుతానికి బదిలీలను నిలిపివేయడం ఎంతో శ్రేయస్కరమని వారు నివేదించారు. సిబ్బంది వెలిబుచ్చిన కుటుంబ వేదనను, వారి పిల్లల చదువుల ప్రాధాన్యతను శ్రద్ధగా విన్న కమిషనర్ డా. ఎం. రమేష్ అత్యంత సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను పూర్తిగా మానవతా దృక్పథంతో, సానుభూతితో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో పోలీస్ కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) టి. అన్నపూర్ణ, ఐపీఎస్, క్రెడిట్ సొసైటీ ట్రెజరర్ జి. మల్లేశం (ఎస్‌ఐ), డైరెక్టర్లు ఎ. రాజేందర్, బి. బలవంత రెడ్డి, సి. మల్లేశం, పి. అశోక్, జె. రాజిని, డి. పద్మలత తదితరులు పాల్గొన్నారు. కర్తవ్య నిర్వహణలో కఠినంగా కనిపించే పోలీసుల వెనుకనున్న కుటుంబ భావోద్వేగాలను కమిషనర్ అర్థం చేసుకోవడంపై సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%96%E0%B0%BE%E0%B0%95%E0%B1%80-%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%95-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AA%E0%B1%87%E0%B0%97%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B0%A8/article-4999</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%96%E0%B0%BE%E0%B0%95%E0%B1%80-%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%95-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AA%E0%B1%87%E0%B0%97%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B0%A8/article-4999</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 17:26:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-03-at-4.43.58-pm.jpeg"                         length="2881872"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పారదర్శకంగా ‘SIR-2026’ నోటీసుల పరిష్కారం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">గండిపేట (​రంగారెడ్డి): రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ  నోటీసుల హియరింగ్, పరిష్కార ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, హైదర్‌షాకోట్ ప్రాంతాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా రికార్డుల పరిశీలన, ధృవీకరణ విధానాన్ని, ఓటర్లు సమర్పించిన పత్రాలను సీఈఓ స్వయంగా తనిఖీ చేశారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.రికార్డుల ధృవీకరణ: జిల్లాలో ‘నో మ్యాపింగ్’,‘అనామలీస్’కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ​ఆధారాల పరిశీలన: హియరింగ్‌కు హాజరయ్యే వ్యక్తుల వివరాలు, వారు సమర్పించే ఆధారాలను నిబంధనల ప్రకారం ధృవీకరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలి. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E2%80%98sir-2026%E2%80%99-%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82/article-4998"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-02-at-5.12.05-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">గండిపేట (​రంగారెడ్డి): రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ  నోటీసుల హియరింగ్, పరిష్కార ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, హైదర్‌షాకోట్ ప్రాంతాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా రికార్డుల పరిశీలన, ధృవీకరణ విధానాన్ని, ఓటర్లు సమర్పించిన పత్రాలను సీఈఓ స్వయంగా తనిఖీ చేశారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.రికార్డుల ధృవీకరణ: జిల్లాలో ‘నో మ్యాపింగ్’,‘అనామలీస్’కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ​ఆధారాల పరిశీలన: హియరింగ్‌కు హాజరయ్యే వ్యక్తుల వివరాలు, వారు సమర్పించే ఆధారాలను నిబంధనల ప్రకారం ధృవీకరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలి. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ​కార్యాచరణ ప్రణాళిక: నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించి, ప్రామాణిక విధానాలు, రోజువారీ లక్ష్యాలతో ముందుకు సాగాలి. విధుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఆదేశించారు. ​ఈ తనిఖీల్లో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E2%80%98sir-2026%E2%80%99-%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82/article-4998</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E2%80%98sir-2026%E2%80%99-%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82/article-4998</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 17:14:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-02-at-5.12.05-pm.jpeg"                         length="144955"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">హామీలు కొండంత.. అమలు శూన్యం</li>
<li style="text-align:justify;">పంటలకు బోనస్‌ లేదు.. గిట్టుబాటు ధర లేదు.. రైతన్నకు మిగిలింది కన్నీరే</li>
<li style="text-align:justify;">సంక్షోభంలో వ్యవసాయ రంగం... రైతులకు అండగా బీఆర్ఎస్‌</li>
<li style="text-align:justify;">మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్</li>
<li style="text-align:justify;">కాంగ్రెస్‌ 1000 రోజుల విధ్వంస పాలనపై బీఆర్ఎస్‌ చార్జ్‌షీట్‌</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82/article-4993"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-03-at-3.35.14-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">షాద్ నగర్ :కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిందని, ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్నదాతలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కొందుర్గ్‌ మండల కేంద్రంలోని జి.ఎం. పటేల్‌ గార్డెన్‌లో ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్‌ నాయకులు వివరించారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ హామీని కూడా నీరుగార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు అందిన రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రైతులకు కనీసం పది గంటల పాటు కూడా నిరంతర విద్యుత్‌ అందని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని పంటలకు బోనస్‌ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని బోగస్‌గా మార్చిందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. మద్దతు ధర కోసం రైతులు ఎదురుచూస్తుంటే, పంటల కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు సకాలంలో పంటల బీమా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని.. హామీలు మాత్రం కొండంత, అమలు మాత్రం శూన్యమని విమర్శించారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్‌ ఎప్పటికీ రాజీపడదని, అన్నదాతలకు అండగా నిలిచి వారి హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రైతు ప్రయోజనాలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ వైస్ ఎంపీపీలు, బీఆర్ఎస్ మండల, గ్రామ, మున్సిపాలిటీ, వార్డు అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ యువత, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82/article-4993</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82/article-4993</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 16:06:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-03-at-3.35.14-pm.jpeg"                         length="151185"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలి  :  జిల్లా అదనపు కలెక్టర్  డాక్టర్ కే. కిరణ్మయి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">రంగారెడ్డి జిల్లా  : రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎల్ బీ డాక్టర్ కే. కిరణ్మయి మంగళవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిలు, మౌలిక వసతులు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను అవలంబించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం ప్రీ-ప్రైమరీ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న బోధన, ఆటలు, అభ్యసన కార్యకలాపాలు, పరిసరాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%C2%A0----%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%C2%A0%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%87--%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AF%E0%B0%BF/article-4930"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-01-at-2.52.09-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">రంగారెడ్డి జిల్లా  : రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎల్ బీ డాక్టర్ కే. కిరణ్మయి మంగళవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిలు, మౌలిక వసతులు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను అవలంబించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం ప్రీ-ప్రైమరీ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న బోధన, ఆటలు, అభ్యసన కార్యకలాపాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణంలో అభ్యసన కు అనుకూలమైన కార్యకలాపాలను నిర్వహిస్తూ నాణ్యమైన ప్రీ-ప్రైమరీ విద్యను అందించాలని సూచించారు. అనంతరం ఇంద్రా నగర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని గ్రామ సభలో చర్చించిన గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలను ఆమె సమీక్షించారు. గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, అభ్యర్థనలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా మరియు నిర్దేశిత గడువులోగా అమలు చేయాలని ఆమె సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%C2%A0----%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%C2%A0%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%87--%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AF%E0%B0%BF/article-4930</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%C2%A0----%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%C2%A0%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%87--%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AF%E0%B0%BF/article-4930</guid>
                <pubDate>Tue, 01 Sep 2026 16:57:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-01-at-2.52.09-pm.jpeg"                         length="161103"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">గండిపేట (రంగారెడ్డి): పేద విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యకరమైన విద్యాభివృద్ధే ధ్యేయంగా రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ ఘనంగా ప్రారంభిం చారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాటు కూర్చొని ఆయన కూడా అల్పాహారం స్వీకరించారు.ఆకలితో చదువు దూరం కాకూడదు: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. "పేద విద్యార్థులు ఉదయాన్నే పాఠశాలకు ఖాళీ కడుపుతో రాకూడదన్నదే మా ప్రధాన సంకల్పం. పౌష్టికాహారం అందినప్పుడే విద్యార్థుల్లో చురుకుదనం, ఏకాగ్రత పెరుగు తాయి" అని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/-draft--add-your-title/article-4916"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-01-at-11.40.47-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">గండిపేట (రంగారెడ్డి): పేద విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యకరమైన విద్యాభివృద్ధే ధ్యేయంగా రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ ఘనంగా ప్రారంభిం చారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాటు కూర్చొని ఆయన కూడా అల్పాహారం స్వీకరించారు.ఆకలితో చదువు దూరం కాకూడదు: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. "పేద విద్యార్థులు ఉదయాన్నే పాఠశాలకు ఖాళీ కడుపుతో రాకూడదన్నదే మా ప్రధాన సంకల్పం. పౌష్టికాహారం అందినప్పుడే విద్యార్థుల్లో చురుకుదనం, ఏకాగ్రత పెరుగు తాయి" అని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-01-at-11.40.46-am-(1).jpeg" alt="WhatsApp Image 2026-09-01 at 11.40.46 AM (1)" width="1280" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/-draft--add-your-title/article-4916</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/-draft--add-your-title/article-4916</guid>
                <pubDate>Tue, 01 Sep 2026 13:18:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-01-at-11.40.47-am.jpeg"                         length="1698389"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">షాబాద్, (రంగారెడ్డి) షాబాద్ మండలం నాగర్‌కుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ సోమవారం మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా నగరంలో అవినాష్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచన్‌పల్లి మాజీ వార్డు మెంబర్ జైపాల్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%9C%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82-%E0%B0%85%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D/article-4901"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-31-at-2.37.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">షాబాద్, (రంగారెడ్డి) షాబాద్ మండలం నాగర్‌కుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ సోమవారం మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా నగరంలో అవినాష్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచన్‌పల్లి మాజీ వార్డు మెంబర్ జైపాల్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%9C%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82-%E0%B0%85%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D/article-4901</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%9C%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82-%E0%B0%85%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D/article-4901</guid>
                <pubDate>Mon, 31 Aug 2026 17:55:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-31-at-2.37.36-pm.jpeg"                         length="157881"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శివాలయ భూములపై వివాదం.. అక్రమ విక్రయాలకు యత్నాలా?</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ గ్రామంలో శివాలయానికి చెందిన భూముల విషయంలో వివాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, శివాలయానికి సంబంధించిన సర్వే నంబర్లు 428, 429లో సుమారు 14–15 ఎకరాల భూమి గతంలో ఆలయ పూజారుల అధీనంలో ఉండేది.అయితే ప్రస్తుతం ఈ భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవుని పేరుమీద ఉన్న భూమి కొన్ని సంవత్సరాలుగా ఆలయ పూజారుల పేర్లపైకి ఎలా మారిందనే విషయంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భూమి విక్రయానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు ఆరా తీయగా, దేవుని పేరుమీద ప్రస్తుతం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని, మిగిలిన భూమి తమకు సంబంధించినదేనని పూజారులు చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు.దేవుని పేరుమీద ఉన్న భూముల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమించేందుకు లేదా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/the-dispute-over-the-shiva-temple-lands-is-an-attempt/article-4871"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-31-at-10.38.37-am1.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ గ్రామంలో శివాలయానికి చెందిన భూముల విషయంలో వివాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, శివాలయానికి సంబంధించిన సర్వే నంబర్లు 428, 429లో సుమారు 14–15 ఎకరాల భూమి గతంలో ఆలయ పూజారుల అధీనంలో ఉండేది.అయితే ప్రస్తుతం ఈ భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవుని పేరుమీద ఉన్న భూమి కొన్ని సంవత్సరాలుగా ఆలయ పూజారుల పేర్లపైకి ఎలా మారిందనే విషయంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భూమి విక్రయానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు ఆరా తీయగా, దేవుని పేరుమీద ప్రస్తుతం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని, మిగిలిన భూమి తమకు సంబంధించినదేనని పూజారులు చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు.దేవుని పేరుమీద ఉన్న భూముల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమించేందుకు లేదా విక్రయించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.భూముల రికార్డులు, గతంలో జరిగిన మార్పిడులు, ప్రస్తుతం ఉన్న హక్కులపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/the-dispute-over-the-shiva-temple-lands-is-an-attempt/article-4871</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/the-dispute-over-the-shiva-temple-lands-is-an-attempt/article-4871</guid>
                <pubDate>Mon, 31 Aug 2026 11:50:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-31-at-10.38.37-am1.jpeg"                         length="224383"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆమనగల్లులో బోనాల ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కడ్తల్ :ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో రేపటి నుంచి జరగనున్న బోనాల ఉత్సవాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ పత్య నాయక్ ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కౌన్సిలర్లు మొక్తల వెంకటయ్య, ఏనుముల రమేష్‌, మహేష్‌, అనుష శ్రీశైలం, కోఆప్షన్‌ సభ్యుడు ఖాదర్‌, మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక నాయకులు తో కలిసి ఉత్సవాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. బోనాల సందర్భంగా ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని చైర్మన్‌ పత్య నాయక్ సూచించారు. ఆలయాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, రోడ్ల శుభ్రత తదితర పనులను వేగవంతం చేయాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ సిబ్బంది</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%86%E0%B0%AE%E0%B0%A8%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/article-4776"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-26-at-5.23.44-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కడ్తల్ :ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో రేపటి నుంచి జరగనున్న బోనాల ఉత్సవాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ పత్య నాయక్ ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కౌన్సిలర్లు మొక్తల వెంకటయ్య, ఏనుముల రమేష్‌, మహేష్‌, అనుష శ్రీశైలం, కోఆప్షన్‌ సభ్యుడు ఖాదర్‌, మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక నాయకులు తో కలిసి ఉత్సవాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. బోనాల సందర్భంగా ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని చైర్మన్‌ పత్య నాయక్ సూచించారు. ఆలయాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, రోడ్ల శుభ్రత తదితర పనులను వేగవంతం చేయాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని చైర్మన్‌ పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రజలు సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%86%E0%B0%AE%E0%B0%A8%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/article-4776</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%86%E0%B0%AE%E0%B0%A8%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/article-4776</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 17:29:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-26-at-5.23.44-pm.jpeg"                         length="181316"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆమనగల్లులో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ఆమనగల్లు: పట్టణంలో మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను నూరే ముస్తఫా నౌజవాన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యానాయక్‌, కౌన్సిలర్‌ వెంకటయ్య హాజరై మిలాద్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముస్లిం పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులు పచ్చజెండాలు చేతబట్టి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త మహమ్మద్‌ బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను పాటించాలని పలువురు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండీ మాసుమ్‌, అఫ్జల్‌, ఏంఏ పాషా, నాయుమ్‌, నౌజవాన్‌ కమిటీ నాయకులు అహ్మద్‌, హఫీజ్‌, అసద్‌, మూస, సమీర్‌, జునైద్‌, గౌస్‌, అక్బర్‌, మహబూబ్‌,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%86%E0%B0%AE%E0%B0%A8%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C-%E0%B0%89%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%A8%E0%B0%AC%E0%B1%80-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%E0%B1%81/article-4775"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-26-at-5.16.20-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఆమనగల్లు: పట్టణంలో మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను నూరే ముస్తఫా నౌజవాన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యానాయక్‌, కౌన్సిలర్‌ వెంకటయ్య హాజరై మిలాద్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముస్లిం పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులు పచ్చజెండాలు చేతబట్టి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త మహమ్మద్‌ బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను పాటించాలని పలువురు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండీ మాసుమ్‌, అఫ్జల్‌, ఏంఏ పాషా, నాయుమ్‌, నౌజవాన్‌ కమిటీ నాయకులు అహ్మద్‌, హఫీజ్‌, అసద్‌, మూస, సమీర్‌, జునైద్‌, గౌస్‌, అక్బర్‌, మహబూబ్‌, షరీఫ్‌, ఫిద్దు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%86%E0%B0%AE%E0%B0%A8%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C-%E0%B0%89%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%A8%E0%B0%AC%E0%B1%80-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%E0%B1%81/article-4775</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/%E0%B0%86%E0%B0%AE%E0%B0%A8%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%98%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C-%E0%B0%89%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%A8%E0%B0%AC%E0%B1%80-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B2%E0%B1%81/article-4775</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 17:28:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-26-at-5.16.20-pm.jpeg"                         length="306985"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        