<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/category-75" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Ranga Reddy - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/75/rss</link>
                <description>Ranga Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>ఆలయంలో అర్ధరాత్రి దుండగుల బీభత్సం</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>పవిత్ర యంలో హుండీ పగులగొట్టి, అమ్మవారి ఆభరణాల ఊడ్చివేత</strong></li>
<li><strong>ఆచూకీ దొరక్కుండా డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లిన ముఠా</strong></li>
<li><strong>రూ. 20 లక్షలకు పైగా సొత్తు చోరీ.. స్థానికుల హస్తముందనే అనుమానాలు!</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/in-the-middle-of-the-night-the-thugs-ransacked-the/article-3787"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/khanapur-pochamma.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">గండిపేట (రంగారెడ్డి): పవిత్రమైన దేవుడి గుడి అని కూడా చూడకుండా, భక్తి భావాన్ని తుంగలో తొక్కి దొంగలు విరుచుకుపడ్డారు. గండిపేట్ మండలం ఖానాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి దుండగులు సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకునే ఈ క్షేత్రంలో.. ఆలయాన్ని గుల్ల చేసి, భక్తుల నమ్మకాన్ని గాలికి వదిలేశారు.<br /><span style="color:rgb(224,62,45);">పక్కా స్కెచ్.. పక్కా దోపిడీ!</span><br />పక్కా పథకం ప్రకారమే ఆలయంలోకి చొరబడిన దొంగలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని క్రూరంగా పగులగొట్టడమే కాకుండా, సాక్షాత్తూ అమ్మవారి ఒంటిపై ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలను, ఇతర పూజా సామగ్రిని ఊడ్చేశారు. అంతటితో ఆగకుండా తమ ఆచూకీ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో, ఆలయంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన డీడీవీఆర్  ను సైతం వెంట తీసుకెళ్లడం వారి కిరాతకానికి, ముందస్తు ప్లాన్‌కు అద్దం పడుతోంది. ఈ దోపిడీలో సుమారు రూ. 20 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, హుండీలోని భక్తుల స్వచ్ఛంద విరాళాల సొత్తు చోరీకి గురైనట్లు తెలుస్తోంది.<br /><span style="color:rgb(224,62,45);">తెలిసిన వారి పనియేనా..?</span><br />ఆలయం లోపల ప్రవేశించిన తీరు, డీవీఆర్ ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తించి పట్టుకెళ్లడం చూస్తుంటే.. ఈ ఘాతుకానికి పాల్పడింది ఆలయ పరిసరాలపై, రూట్ మ్యాప్‌పై పూర్తిగా అవగాహన ఉన్న స్థానికులు లేదా తెలిసిన వ్యక్తులే అయి ఉంటారని గ్రామ ఆలయ కమిటీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది.<br /><span style="color:rgb(224,62,45);">రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు</span><br />సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అమ్మవారి సొత్తును దోచుకెళ్లిన ఆ పాపాత్ములను వెంటనే తేల్చి, కఠినంగా శిక్షించాలని ఖానాపూర్ గ్రామస్థులు, భక్తులు ఆగ్రహంతో డిమాండ్ చేస్తున్నారు.</p>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/in-the-middle-of-the-night-the-thugs-ransacked-the/article-3787</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/in-the-middle-of-the-night-the-thugs-ransacked-the/article-3787</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:47:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/khanapur-pochamma.jpg"                         length="59495"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దూరు సర్పంచ్, ఉప సర్పంచ్</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/deputy-sarpanch-of-maddur-sarpanch-who-met-shabad-ci-lakshmi/article-3778"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img_20260728_151711.jpg" alt=""></a><br /><div class="ii gt"><div class="a3s aiL"><div><div><div style="text-align:justify;">షాబాద్, (రంగారెడ్డి):నూతనంగా షాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ రెడ్డిని మద్దూరు గ్రామ సర్పంచ్ రాజు నాయక్, ఉప సర్పంచ్ రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు శాలువా కప్పి,పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు.షాబాద్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆకాంక్షించారు.సీఐ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ. ప్రజల సహకారంతో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్, చిన్నం రాజు, రమేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.</div></div></div></div></div><div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/deputy-sarpanch-of-maddur-sarpanch-who-met-shabad-ci-lakshmi/article-3778</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/deputy-sarpanch-of-maddur-sarpanch-who-met-shabad-ci-lakshmi/article-3778</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 15:44:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img_20260728_151711.jpg"                         length="2845369"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న సబితా గోవర్ధన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>షాబాద్, (రంగారెడ్డి): గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, మల్లారెడ్డిగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ అమీర్పేట సబితా గోవర్ధన్ రెడ్డికి బహుజన సాహిత్య అకాడమీ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది.రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సబితా గోవర్ధన్ రెడ్డి ఈ అవార్డును నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం అందుకున్నారు.గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన విశిష్ట సేవలను గుర్తిస్తూ బహుజన సాహిత్య అకాడమీ ఈ అవార్డును ప్రదానం చేసింది.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ భూపాల్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ పాల్గొని సబితా గోవర్ధన్ రెడ్డిని అభినందించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మలి రమేష్,మల్లారెడ్డిగూడ గ్రామ ఉపసర్పంచ్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/sabita-govardhan-reddy-who-received-the-best-sarpanch-award/article-3746"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260727-wa0207.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>షాబాద్, (రంగారెడ్డి): గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, మల్లారెడ్డిగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ అమీర్పేట సబితా గోవర్ధన్ రెడ్డికి బహుజన సాహిత్య అకాడమీ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది.రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సబితా గోవర్ధన్ రెడ్డి ఈ అవార్డును నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం అందుకున్నారు.గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన విశిష్ట సేవలను గుర్తిస్తూ బహుజన సాహిత్య అకాడమీ ఈ అవార్డును ప్రదానం చేసింది.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ భూపాల్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ పాల్గొని సబితా గోవర్ధన్ రెడ్డిని అభినందించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మలి రమేష్,మల్లారెడ్డిగూడ గ్రామ ఉపసర్పంచ్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/sabita-govardhan-reddy-who-received-the-best-sarpanch-award/article-3746</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/sabita-govardhan-reddy-who-received-the-best-sarpanch-award/article-3746</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:54:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260727-wa0207.jpg"                         length="197595"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ జెడ్పీహెచ్ఎస్‌లో 1995-96 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సంకేపల్లిగూడ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు .దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న సహచరులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు.ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు జడల వీరస్వామి గౌడ్, లింగం, శ్రీనివాసరావు, శ్రీదేవి, రాఘవేంద్రరావు, కుమారస్వామి, జగదీశ్వర్, సుదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించి, వారు అందించిన విద్యా బోధన, మార్గదర్శకత్వాన్ని కృతజ్ఞతతో స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపకాల పంచుకోలు,ఫొటో సెషన్‌లో పాల్గొని ఆత్మీయంగా గడిపారు. కార్యక్రమం ముగింపులో భవిష్యత్తులో కూడా తరచూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/1995-96-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9A%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%87%E0%B0%B3%E0%B0%A8%E0%B0%82/article-3745"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/ssc.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ జెడ్పీహెచ్ఎస్‌లో 1995-96 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సంకేపల్లిగూడ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు .దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న సహచరులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు.ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు జడల వీరస్వామి గౌడ్, లింగం, శ్రీనివాసరావు, శ్రీదేవి, రాఘవేంద్రరావు, కుమారస్వామి, జగదీశ్వర్, సుదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించి, వారు అందించిన విద్యా బోధన, మార్గదర్శకత్వాన్ని కృతజ్ఞతతో స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపకాల పంచుకోలు,ఫొటో సెషన్‌లో పాల్గొని ఆత్మీయంగా గడిపారు. కార్యక్రమం ముగింపులో భవిష్యత్తులో కూడా తరచూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/1995-96-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9A%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%87%E0%B0%B3%E0%B0%A8%E0%B0%82/article-3745</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/1995-96-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9A%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2-%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%87%E0%B0%B3%E0%B0%A8%E0%B0%82/article-3745</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:51:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/ssc.jpg"                         length="94533"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తికి గుడుపల్లి పెంటారెడ్డి ఘన నివాళి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ పార్థివ దేహానికి షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రుక్కమ్మ మరణం పట్నం కుటుంబానికి తీరని లోటని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యం, ధైర్యసాహసాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేష్,ఉపసర్పంచులు వేణుగోపాల్, దయాకర్ చారి, సర్దార్‌నగర్ ఏఎంసీ డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ రెడ్డి, మహేందర్, బందయ్య, మహేందర్ చారి, యువ నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని రుక్కమ్మకు నివాళులర్పించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/gudupalli-pentareddy-is-a-tribute-to-the-mother-of-chief/article-3683"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260725-wa0345.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ పార్థివ దేహానికి షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రుక్కమ్మ మరణం పట్నం కుటుంబానికి తీరని లోటని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యం, ధైర్యసాహసాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేష్,ఉపసర్పంచులు వేణుగోపాల్, దయాకర్ చారి, సర్దార్‌నగర్ ఏఎంసీ డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ రెడ్డి, మహేందర్, బందయ్య, మహేందర్ చారి, యువ నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని రుక్కమ్మకు నివాళులర్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/gudupalli-pentareddy-is-a-tribute-to-the-mother-of-chief/article-3683</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/gudupalli-pentareddy-is-a-tribute-to-the-mother-of-chief/article-3683</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:31:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260725-wa0345.jpg"                         length="111814"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలం కేంద్రంలోని షాబాద్ మోడల్ స్కూల్,కాలేజ్ , ప్రభుత్వ పాఠశాల విద్యాసంస్థల బంద్ కార్యక్రమం శుక్రవారం విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ షాబాద్ మండల కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ...ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని,నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని,ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టిఏ రద్దు చేయాలని. వి బి ఎస్ ఏ బిల్లు వెనక్కి తీసుకోవాలని,కేంద్రంలో,రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో షాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకులు శివ శంకర్ యాదవ్, సిద్ధి, తేజ, అనిల్ యాదవ్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/the-bandh-of-educational-institutions-under-the-auspices-of-sfi/article-3648"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260724-wa0156.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలం కేంద్రంలోని షాబాద్ మోడల్ స్కూల్,కాలేజ్ , ప్రభుత్వ పాఠశాల విద్యాసంస్థల బంద్ కార్యక్రమం శుక్రవారం విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ షాబాద్ మండల కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ...ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని,నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని,ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టిఏ రద్దు చేయాలని. వి బి ఎస్ ఏ బిల్లు వెనక్కి తీసుకోవాలని,కేంద్రంలో,రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో షాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకులు శివ శంకర్ యాదవ్, సిద్ధి, తేజ, అనిల్ యాదవ్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/the-bandh-of-educational-institutions-under-the-auspices-of-sfi/article-3648</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/the-bandh-of-educational-institutions-under-the-auspices-of-sfi/article-3648</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 16:24:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260724-wa0156.jpg"                         length="132622"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): రేడియల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందజేయడంపై సోలిపేట గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి, భూములు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించే చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నష్టపరిహారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి, షాబాద్ మండల తహసీల్దార్ ఏం డి అన్వర్ లకు లబ్ధి పొందిన రైతుల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రైతులకు అండగా నిలవాలని  ఆకాంక్షించారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/solipeta-sarpanch-rajender-reddy-is-happy-to-thank-the-government/article-3613"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/pp.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): రేడియల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందజేయడంపై సోలిపేట గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడి, భూములు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించే చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నష్టపరిహారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి, షాబాద్ మండల తహసీల్దార్ ఏం డి అన్వర్ లకు లబ్ధి పొందిన రైతుల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రైతులకు అండగా నిలవాలని  ఆకాంక్షించారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/solipeta-sarpanch-rajender-reddy-is-happy-to-thank-the-government/article-3613</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/solipeta-sarpanch-rajender-reddy-is-happy-to-thank-the-government/article-3613</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:38:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/pp.jpg"                         length="22097"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ ఎంపీని కలిసిన షాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి):  మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.గుడుపల్లి పెంటారెడ్డి మాజీ ఎంపీకి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పెంటారెడ్డి మాట్లాడుతూ...నియోజకవర్గం,మండలంలో పార్టీ బలోపేతం,స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు,రానున్న కార్యక్రమాలపై ఇరువురు చర్చించినట్లు,పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/shabad-mandal-congress-president-who-met-the-former-mp/article-3601"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260723-wa0243.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి):  మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.గుడుపల్లి పెంటారెడ్డి మాజీ ఎంపీకి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పెంటారెడ్డి మాట్లాడుతూ...నియోజకవర్గం,మండలంలో పార్టీ బలోపేతం,స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు,రానున్న కార్యక్రమాలపై ఇరువురు చర్చించినట్లు,పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/shabad-mandal-congress-president-who-met-the-former-mp/article-3601</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/shabad-mandal-congress-president-who-met-the-former-mp/article-3601</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:56:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260723-wa0243.jpg"                         length="215028"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ రాజ సులోచన </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండల పరిధిలోని  పెద్దవేడు గ్రామంలో ఉపాధి హామీ కూలీలా పనితీరును పరిశీలించారు గ్రామ సర్పంచ్ రాజ సులోచన.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించేలా రూపొందించిన కార్యక్రమం ఉపాధి హామీ పథకం అని అన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూస్తానని,ఎలాంటి సమస్యలు లేకుండా, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ చక్కటి దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్ నాయక్, పవన్ గౌడ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/sarpanch-raja-sulochana-reviewed-the-employment-guarantee-works/article-3581"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260723-wa0124.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండల పరిధిలోని  పెద్దవేడు గ్రామంలో ఉపాధి హామీ కూలీలా పనితీరును పరిశీలించారు గ్రామ సర్పంచ్ రాజ సులోచన.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించేలా రూపొందించిన కార్యక్రమం ఉపాధి హామీ పథకం అని అన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూస్తానని,ఎలాంటి సమస్యలు లేకుండా, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ చక్కటి దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్ నాయక్, పవన్ గౌడ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/sarpanch-raja-sulochana-reviewed-the-employment-guarantee-works/article-3581</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/sarpanch-raja-sulochana-reviewed-the-employment-guarantee-works/article-3581</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 16:54:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260723-wa0124.jpg"                         length="1568346"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యుజే)నిరంతరం కృషి చేస్తుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.బుధవారం షాబాద్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే సంయుక్త విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కనీస సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లైన అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రెడిటేషన్ కార్డుల మంజూరు, కార్పొరేట్ వైద్యం అందేలా ఉచిత హెల్త్ కార్డుల పునరుద్ధరణ, కుటుంబాలకు భరోసానిచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా)సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.ఈ డిమాండ్లు నెరవేరే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.జర్నలిస్టులంతా విభేదాలు వీడి ఒకే తాటిపైకి వచ్చి యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/constant-effort-to-solve-the-problems-of-journalists/article-3554"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img_20260722_134119_1.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్,(రంగారెడ్డి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యుజే)నిరంతరం కృషి చేస్తుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.బుధవారం షాబాద్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే సంయుక్త విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కనీస సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లైన అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రెడిటేషన్ కార్డుల మంజూరు, కార్పొరేట్ వైద్యం అందేలా ఉచిత హెల్త్ కార్డుల పునరుద్ధరణ, కుటుంబాలకు భరోసానిచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా)సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.ఈ డిమాండ్లు నెరవేరే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.జర్నలిస్టులంతా విభేదాలు వీడి ఒకే తాటిపైకి వచ్చి యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీం పాషా మాట్లాడుతూ ... మండల స్థాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, స్థానిక సమస్యల పరిష్కారంపై త్వరలో జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులపై ఎక్కడైనా దాడులు లేదా అక్రమ కేసులు నమోదైతే యూనియన్ తీవ్రంగా స్పందించి, లీగల్ సెల్ ద్వారా పూర్తి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో జర్నలిస్టుల కోసం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో చేవెళ్ల  నియోజకవర్గంలో హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లుతెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శులు దారుగుపల్లి సత్యనారాయణ, సూర్యనారాయణ, రమేష్,ఈసీ సభ్యులు ఇలియాజ్ షరీఫ్,చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డిమోని యాదయ్య, షాబాద్ మండల మాజీ అధ్యక్షుడు పోనమోని రమేష్ యాదవ్, గోవర్దన్ రెడ్డి, కరుణాకర్ చారి, మల్లేష్  తదితరులున్నారు. </div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">షాబాద్ మండల టీయూడబ్ల్యూజే నూతన కమిటీ ఎన్నిక</span></div>
<div style="text-align:justify;">నూతన అధ్యక్షుడిగా దర్పల్లి రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఏగూరి మల్లికార్జున్</div>
<div style="text-align:justify;">షాబాద్ మండల టీయూడబ్ల్యూజే నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ మండల అధ్యక్షుడిగా దర్పల్లి రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఏగూరి మల్లికార్జున్,గౌరవ అధ్యక్షుడిగా నాగని రామచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా కడమంచి నర్సింలు, ఉప్పు శ్రీనివాస్, పోనమోని వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా బర్క నరేందర్, ముక్కు లక్ష్మణ్, జానంపేట శివరాజ్ గౌడ్, కోశాధికారిగా పూర్ణచందర్ గుప్తా, ఈసీ మెంబర్లుగా చిలకమర్రి అనిల్, రాజేష్, మధు, రాజేందర్,రవీందర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/constant-effort-to-solve-the-problems-of-journalists/article-3554</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/constant-effort-to-solve-the-problems-of-journalists/article-3554</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 11:01:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img_20260722_134119_1.jpg"                         length="1627368"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చినుకు పడితే చిత్తడే</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్ (రంగా రెడ్డి): షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ చౌరస్తాలో స్వల్ప వర్షం పడినా రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌరస్తాలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో రహదారి చిత్తడిగా మారి ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం నెలకొంది.పాదచారులు కూడా బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చౌరస్తాలో నీరు నిల్వ కాకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/if-it-drips-its-a-puddle/article-3410"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/ranareddy.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">షాబాద్ (రంగా రెడ్డి): షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ చౌరస్తాలో స్వల్ప వర్షం పడినా రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌరస్తాలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో రహదారి చిత్తడిగా మారి ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం నెలకొంది.పాదచారులు కూడా బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చౌరస్తాలో నీరు నిల్వ కాకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/if-it-drips-its-a-puddle/article-3410</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/if-it-drips-its-a-puddle/article-3410</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 13:31:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/ranareddy.jpg"                         length="929044"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యాభివృద్ధి కి  చేసిన సేవలు చిరస్మరణీయం ... మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-12.21.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 12.21.29 PM" width="1200" height="754" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండలంలో విద్యాభివృద్ధికి మండల విద్యాధికారి డి వెంకటేశం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో బాయ్ కాడికి పద్మయ్య ఫంక్షన్ హాల్ లో మండల విద్యాధికారి. పిఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి వెంకటేశం ఉద్యోగ విరమణ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డి వెంకటేశం దంపతులను పూలమాలలు శాలువాలతో సన్మానించిన అనంతరం మాట్లాడుతూ 38 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరితో వెంకటేశం సౌమ్యంగా అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తిగా ఉంటారన్నారు. అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి పోలీస్ సిబ్బందితోపాటు. ఆయా ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జిల్లా మండల నాయకులు ఉద్యోగ విరమణ పొందిన వెంకటేశం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/ranga-reddy/former-mla-bhupal-reddy-is-remembered-for-his-services-in/article-3051"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-12.21.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-12.21.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 12.21.29 PM" width="1377" height="754"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పెద్ద శంకరంపేట్ : పెద్ద శంకరంపేట్ మండలంలో విద్యాభివృద్ధికి మండల విద్యాధికారి డి వెంకటేశం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో బాయ్ కాడికి పద్మయ్య ఫంక్షన్ హాల్ లో మండల విద్యాధికారి. పిఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి వెంకటేశం ఉద్యోగ విరమణ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డి వెంకటేశం దంపతులను పూలమాలలు శాలువాలతో సన్మానించిన అనంతరం మాట్లాడుతూ 38 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరితో వెంకటేశం సౌమ్యంగా అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తిగా ఉంటారన్నారు. అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి పోలీస్ సిబ్బందితోపాటు. ఆయా ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జిల్లా మండల నాయకులు ఉద్యోగ విరమణ పొందిన వెంకటేశం పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. వివిధ పార్టీల నాయకులు. ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల సిబ్బంది . పలువురు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జిల్లా మండల నాయకులు. వివిధ పార్టీల మండల నాయకులు ఉపాధ్యాయ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Ranga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/ranga-reddy/former-mla-bhupal-reddy-is-remembered-for-his-services-in/article-3051</link>
                <guid>https://www.visionandhra.in/telangana/ranga-reddy/former-mla-bhupal-reddy-is-remembered-for-his-services-in/article-3051</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:51:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-12.21.29-pm.jpeg"                         length="185673"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        