<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/nizamabad/category-74" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Nizamabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/74/rss</link>
                <description>Nizamabad RSS Feed</description>
                
                            <item>
                <title>భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">  నిజామాబాద్,:  జిల్లాలోని సాయిబాబా ఆలయాలు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుండి భక్తులు  ఆలయాల వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో  చైర్మన్ మీనా శ్రీనివాస్ దంపతులు, ఆలయ డైరెక్టర్లు  ప్రత్యేక హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే కమాన్ తేనె  సాయిబాబా ఆలయంలో  భక్తులు విశేష పూజలు చేసి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మంగి రాములు మహారాజు స్వామికి భక్తులు పాదపూజలు చేశారు. ఈ సందర్భంగా మంగి రాములు మహారాజ్ మాట్లాడుతూ మనుషులకు ఓర్పు సహనంతో పాటు పెద్దలపట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండాలన్నారు. కేదారేశ్వర ఆశ్రమానికి  చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి మంగి రాములు స్వామీజీ ఆశీస్సులు పొంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా  పలు పాఠశాలలలో  విద్యార్థులు గురువులను సన్మానించి తమ</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0707.jpg" alt="IMG-20260729-WA0707" width="1200" height="900" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/sai-temples-crowded-with-devotees/article-3880"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0442.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"> నిజామాబాద్,:  జిల్లాలోని సాయిబాబా ఆలయాలు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుండి భక్తులు  ఆలయాల వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో  చైర్మన్ మీనా శ్రీనివాస్ దంపతులు, ఆలయ డైరెక్టర్లు  ప్రత్యేక హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే కమాన్ తేనె  సాయిబాబా ఆలయంలో  భక్తులు విశేష పూజలు చేసి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మంగి రాములు మహారాజు స్వామికి భక్తులు పాదపూజలు చేశారు. ఈ సందర్భంగా మంగి రాములు మహారాజ్ మాట్లాడుతూ మనుషులకు ఓర్పు సహనంతో పాటు పెద్దలపట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండాలన్నారు. కేదారేశ్వర ఆశ్రమానికి  చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి మంగి రాములు స్వామీజీ ఆశీస్సులు పొంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా  పలు పాఠశాలలలో  విద్యార్థులు గురువులను సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0707.jpg" alt="IMG-20260729-WA0707" width="1600" height="900"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/sai-temples-crowded-with-devotees/article-3880</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/sai-temples-crowded-with-devotees/article-3880</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 18:17:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0442.jpg"                         length="130943"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ క్లినిక్ లపై చర్యలు శూన్యం.</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li>భారీగా ముడుపులు అందుతున్నాయనేఆరోపణలు.</li>
<li>హైదరాబాద్ బృందాల దాడితో వెలుగులోకి.</li>
</ul>
</div>
<div style="text-align:justify;"> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/no-action-is-taken-against-private-clinics-that-are-messing/article-3853"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/nzb.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నిజామాబాద్ :జిల్లా ఉన్నతాధికారులు కొలువుదీరిన  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ క్లినిక్ ల పై చర్యలు శూన్యంగా మారాయి. వైద్య ఆరోగ్యశాఖలోని కొందరి అధికారులకు భారీగా మలుపులు ముట్టడం వల్లే అక్రమ క్లినిక్ లపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ క్లినిక్ ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ లేకున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య బృందాలు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న వైద్యాధికారులు అక్రమ క్లినిక్ లపై చర్యలు తీసుకోకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని పెద్ద బజారు ప్రాంతంలో గల  భారత్ క్లినిక్ ను ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ లేకుండానే కొనసాగుతుంది. సదరు క్లినిక్ పై అనేక ఫిర్యాదులు అందడంతో  స్పందించిన తూ తూ మంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారు. ఇటీవల కాలంలో నకిలీ వైద్యులపై చర్యలు చేపడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య  శాఖ భారత్ క్లినిక్ పై సానుభూతిగా వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు అందినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.జిల్లా కేంద్రంలోని పెద్ద బజారు ప్రాంతంలో గల ఏళ్ల తరబడి కొనసాగుతున్న భారత్ క్లినిక్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం ప్రభుత్వ ఆదాయానికి  గండి పడింది. ఇది కేవలం వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం పల్లె  అ క్లినిక్ తో ఇష్ట రాజ్యాంగ కొనసాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖలోని కొందరికి భారీగా ముడుపులు ముట్టడం వల్లే సీజ్ చేయాల్సిన క్లినిక్ ను తాళం వేసి సరిపెట్టారు. దానిని ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ప్రభుత్వానికి ఆదాయం చేకూరేదన్న ప్రచారం జరుగుతుంది.. భారత్ క్లినిక్ లో ఇదొక తంతు అయితే మరో విచిత్రం ఏమిటంటే సీనియర్ వైద్యుని  స్థానంలో మరొక వైద్యురాలు చికిత్స చేయడం నిబంధనలకు విరుద్ధమే. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తూతు మంత్రముగా చర్యలు చేపట్టడం వెనుక  ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యుల నిర్వాకంపై  కొరడాజూళీ పించిన వైద్య ఆరోగ్యశాఖ  అధికారులు భారత్ క్లినిక్ పై  నామమాత్రపు చర్యలు  చేపట్టడం విమర్శలకు దారి తీస్తుంది. భారత్ క్లినిక్ ను ఏళ్ల తరబడి ప్రముఖ వైద్యుడు కృష్ణమూర్తి కొనసాగిస్తున్నారు. వయసు రీత్యా  కృష్ణమూర్తి ఇంటికే పరిమితం కావడంతో  ఆయన స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అఖిల అనే వైద్యురాల్ని  నియమించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించి ఏలాంటి చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా మూసివేయడం భారీగా ముడుపులు అందినట్లు  సమాచారం. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లీలో ఓ అక్రమ క్లినిక్ ను హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం సీజ్ చేయడం స్థానిక అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. ఇదే ప్రాంతంలో మరికొన్ని క్లినిక్ లు అక్రమంగా నడుస్తున్న చర్యలు తీసుకోకపోవడం వెనుక భారీగా మామూలు అందుతున్నాయన్న విమర్శలు సార్వత్ర వ్యక్తం అవుతున్నాయి. </div>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/no-action-is-taken-against-private-clinics-that-are-messing/article-3853</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/no-action-is-taken-against-private-clinics-that-are-messing/article-3853</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 15:47:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/nzb.jpg"                         length="1315077"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నామినేటెడ్ పదవుల పై చిగురిస్తున్న ఆశలు.</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>కార్పొరేషన్ చైర్మన్ పదవులు వారికే నా!</li>
<li>ప్రయత్నాలు ముమ్మరం చేసిన  ఆశవావులు.</li>
</ul>
</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/budding-hopes-on-nominated-posts/article-3832"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0509.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">నిజామాబాద్ :  అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీపై  నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమైన తెలంగాణ పార్టీ నేతలు మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల పై నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులపై సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు కింది స్థాయి నాయకులు  పదవుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి నాలుగు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీ అయిన విషయం విధితమే. అయితే వారికే పదవులు అప్పగిస్తారా లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేదానిపై పార్టీలో ఉత్కంఠత నెలకొంది. కామారెడ్డి జిల్లా నుండి కార్పొరేషన్ పదవిలో ఇప్పటివరకు కొనసాగిన కాసుల బాలరాజ్ తో పాటు, నిజామాబాద్ జిల్లా నుండి ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిల పదవులు ఖాళీ అయిన విషయం తెలిసిందే. మరోసారి హై కమాండ్ తమకు అవకాశం కల్పిస్తుందని సదరు నాయకులు పూర్తి భరోసాతో ఉన్నారు. దీంతో పాటు తమకున్న పరిచయాలతో పైరవీలు సాగిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన ద్వారా పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. నిరంతరం పార్టీ కోసం పని చేసే సీనియర్ నాయకులు  ఈసారి తమకు ఎలాగైనా నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు  వస్తాయన్న  ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి, ధర్మపురి సంజయ్,నరేందర్ రెడ్డి, నరాల రత్నాకర్ లు నామినేటెడ్ పదవుల కోసం ఆశిస్తున్నారు. బుధవారం ఢిల్లీలో జరుగుతున్న కీలక సమావేశంలో నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ ల పదవిపై  కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు.</p>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/budding-hopes-on-nominated-posts/article-3832</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/budding-hopes-on-nominated-posts/article-3832</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 14:06:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0509.jpg"                         length="94364"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కమ్యూనిటీ సోక్ ఫీట్స్ రీఛార్జ్ ఫీట్స్ ప్రారంభం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">బోధన్, (నిజామాబాద్): బోధన్ డివిజన్ సాలూర మండలంలోని జాడి గ్రామంలో డిఎల్పిఓ నాగరాజు కమ్యూనిటీ సోక్ ఫీట్స్ మరియు రీఛార్జ్ ఫీట్స్ పనులను గురువారం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పౌష్టికాహారాన్ని ఇస్తున్న తీరును పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం,భూగర్భ జలాల సంరక్షణ,విద్య,బాలల సంక్షేమం పరిశుభ్రమైన గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నర్సయ్య,పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి,ఉప సర్పంచ్ యాపారు శ్రావణ్,పంచాయతీ కార్యదర్శి వెంకటేష్,గ్రామ పెద్దలు రాజేంద్రప్రసాద్,గ్రామస్తులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/commencement-of-community-soak-feet-recharge-feet/article-3585"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002939607.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">బోధన్, (నిజామాబాద్): బోధన్ డివిజన్ సాలూర మండలంలోని జాడి గ్రామంలో డిఎల్పిఓ నాగరాజు కమ్యూనిటీ సోక్ ఫీట్స్ మరియు రీఛార్జ్ ఫీట్స్ పనులను గురువారం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పౌష్టికాహారాన్ని ఇస్తున్న తీరును పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం,భూగర్భ జలాల సంరక్షణ,విద్య,బాలల సంక్షేమం పరిశుభ్రమైన గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నర్సయ్య,పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి,ఉప సర్పంచ్ యాపారు శ్రావణ్,పంచాయతీ కార్యదర్శి వెంకటేష్,గ్రామ పెద్దలు రాజేంద్రప్రసాద్,గ్రామస్తులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/commencement-of-community-soak-feet-recharge-feet/article-3585</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/commencement-of-community-soak-feet-recharge-feet/article-3585</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:02:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002939607.jpg"                         length="185851"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వృత్తి కళాకారుల్ని ఆదుకోండి : జిల్లా అధ్యక్షులు </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">  బాల్కొండ /నిజామాబాదు :  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీ సోమ క్షత్రియ నకఖాష్ వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంక్షేమ సొసైటీ రాష్ట్ర సాధన సమరయోధుల గుర్తింపు పత్రాల సంఘం &amp; తెలంగాణ రాష్ట్ర శ్రీ సోమ క్షత్రియ "నఖాష్" సంఘర్షణ సమితి అధ్యక్షులు బి. ఆర్. నర్సంగ్ రావు, సోమవారం హైదరాబాద్ లోని అమరవీరుల భవనంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యమ కారుల గుర్తింపు కే.కే కమిటీ (కేశవరావు కమిటీ) ముందు వివరిస్తు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా "శ్రీ సోమ క్షత్రియ (నఖాష్) కుల వృత్తి పనిముట్లతో రోడ్లమీద పనులు చేస్తూ ఉద్యమంలో పాల్గొన్నారని మాతో పాటు పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి కులాలకు చెందిన వారు కూడా పాల్గోన్నారని సభకు వివరించారు." శ్రీ సోమ క్షత్రియ (నఖాష్)" కులానికి చెందిన సాధారణ విద్య శిక్షణ,వ్యాయామ విద్యలో శిక్షణ పొందిన</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260720_174102_gallery.jpg" alt="Screenshot_20260720_174102_Gallery" width="653" height="425" /></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/district-presidents-support-professional-artists/article-3452"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/screenshot_20260720_173842_gallery.jpg" alt=""></a><br /><div style="text-align:justify;"> బాల్కొండ /నిజామాబాదు :  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీ సోమ క్షత్రియ నకఖాష్ వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంక్షేమ సొసైటీ రాష్ట్ర సాధన సమరయోధుల గుర్తింపు పత్రాల సంఘం &amp; తెలంగాణ రాష్ట్ర శ్రీ సోమ క్షత్రియ "నఖాష్" సంఘర్షణ సమితి అధ్యక్షులు బి. ఆర్. నర్సంగ్ రావు, సోమవారం హైదరాబాద్ లోని అమరవీరుల భవనంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యమ కారుల గుర్తింపు కే.కే కమిటీ (కేశవరావు కమిటీ) ముందు వివరిస్తు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా "శ్రీ సోమ క్షత్రియ (నఖాష్) కుల వృత్తి పనిముట్లతో రోడ్లమీద పనులు చేస్తూ ఉద్యమంలో పాల్గొన్నారని మాతో పాటు పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి కులాలకు చెందిన వారు కూడా పాల్గోన్నారని సభకు వివరించారు." శ్రీ సోమ క్షత్రియ (నఖాష్)" కులానికి చెందిన సాధారణ విద్య శిక్షణ,వ్యాయామ విద్యలో శిక్షణ పొందిన నిరుద్యోగులు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఆశతో రోడ్ల మీద కబడ్డీ, ఖో.. ఖో..వాలీబాల్ ఆడీ ఉద్యమంలో పాల్గొన్నారని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం డీ.ఎస్.సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేదని మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న నిరుద్యోగులను టీచర్ మరియు వ్యాయమ ఉపాధ్యాయుల్మి నియమిస్తూ నెలకు రూ 5000 రూపాయలు ఇచ్చి ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేయాలని విభజన చేస్తూ డీ. ఎస్. సి నిర్వహించా లని నర్సింగ్ రావు కమిటీ చేశారు.అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ." శ్రీ సోమ క్షత్రియ (నఖాష్ )"కులఓ వారందరితో పాటు ఉద్యమంలో పాల్గొన్న వివిధ కులాల వారందరికీ గుర్తింపు కార్డులతో పాటు, డబల్ బెడ్ రూములు నెల పెన్షన్ 250 గజాల ప్లాట్స్ ఇవ్వాలని కమిటీ కి సూచించారు. సోమవారం రోజు జరిగిన సమావేశంలో  బి. ఆర్. నర్సింగ్ రావు, డా, దాసరి పవన్ కుమార్,సత్వావె సంతోష్ కుమార్ తో పాటు నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమ కారులు సుమారు 150 వరకు పాల్గొన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ లో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్,మోతె శోభన్ రెడ్డి సమావేశ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. </div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260720_174102_gallery.jpg" alt="Screenshot_20260720_174102_Gallery" width="653" height="425"></img></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/district-presidents-support-professional-artists/article-3452</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/district-presidents-support-professional-artists/article-3452</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 18:32:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260720_173842_gallery.jpg"                         length="137787"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ భూముల గుర్తింపు లేనట్లేనా ?</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">బాల్కొండ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల స్థాయిలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే నిర్వహిస్తుండగా బాల్కొండలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే ఎందుకు జరగడం లేదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు,సీనియర్ సిటిజెన్  తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ యన్. వై. పి, యి. యన్. వై. ఓ అధ్యక్షులు వి. సత్యగౌడ్ ముఖ్యమంత్రికి పంపిన వినతి పత్రంలో కోరారు. నిజామాబాదు జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గం కేంద్రంలో ప్రభుత్వ భూములు ఎక్కువే ఆలా అని భూకబ్జా దారులుకూడా ఎక్కువే, నిజామాబాదు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే చేస్తున్నారు కానీ బాల్కొండ లో ఎందుకు చేయడం లేదని సత్య గౌడ్ రెవెన్యూ మరియు భూ కొలతల ఏ. డీ. ని ప్రశ్నిస్తు న్నారు.బాల్కొండ లో జే. సి. బి లతో త్రవేస్తూ ఒక వైపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/it-is-like-there-is-no-recognition-of-government-lands/article-3398"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/012.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">బాల్కొండ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల స్థాయిలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే నిర్వహిస్తుండగా బాల్కొండలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే ఎందుకు జరగడం లేదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షులు,సీనియర్ సిటిజెన్  తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ యన్. వై. పి, యి. యన్. వై. ఓ అధ్యక్షులు వి. సత్యగౌడ్ ముఖ్యమంత్రికి పంపిన వినతి పత్రంలో కోరారు. నిజామాబాదు జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గం కేంద్రంలో ప్రభుత్వ భూములు ఎక్కువే ఆలా అని భూకబ్జా దారులుకూడా ఎక్కువే, నిజామాబాదు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే చేస్తున్నారు కానీ బాల్కొండ లో ఎందుకు చేయడం లేదని సత్య గౌడ్ రెవెన్యూ మరియు భూ కొలతల ఏ. డీ. ని ప్రశ్నిస్తు న్నారు.బాల్కొండ లో జే. సి. బి లతో త్రవేస్తూ ఒక వైపు మొరం దందాతో పాటు లెవెల్ అయిన భూము లకు ఎక్కడో ఉన్న పట్టా భూముకి బై నంబర్లు వేస్తూ ఫేక్ పట్టాలు సృష్టించు కొని పత్రికల్లో వార్తలు రాకుండా గప్ చుప్ వ్యవహారం నడుతస్తూ ఉంటె " భూ సర్వే శాఖ తో పాటు భూగర్భ శాఖ నీళ్ళోసు కుందా ? సీమంతం రెవెన్యూ వాళ్ళకా ? అనేటి ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయని " నర్సింగ్ రావు ఆరోపించారు.<br /><span style="color:rgb(224,62,45);">విద్యుత్ కానెక్షన్ ఎలా ఇచ్చారూ ?</span><br />బాల్కొండ లోని ప్రభుత్వ గుట్టల్ని జే. సి. బి లతో త్రవ్వేసి లెవెల్ అయినా భూముల్లో వ్యవ సాయ సాగుకోసం విద్యుత్ అధికారులు విద్యుత్ పోల్స్ ఎలా ఇచ్చారని పైగా గత గ్రామ పంచాయతీ అధికారులు ప్రభుత్వ భూములకు ఓనర్ షిప్ ధ్రువపత్రాలు ఎలా  జారిచేసారని ఈ విషయంలో స్థానిక ప్రజలు బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కు ఫిర్యాదు చేయడంతో 2024 ఫిబ్రవరి 13 నుండీ 26 వరకు (05) సర్వే బృందం లోని డివిజనల్ సర్వేయర్ శ్రీ వెంకటేశ్వర్లు నాయకత్వంలో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే బృందంతో భూ కబ్జా దారులు ఉండ టంతో ప్రభుత్వ భూముల కబ్జాల బయటికి రాకుండా చేసారనే ఆరోపణలు రావడంతో "ప్రజావాణి"లొ జిల్లా కలెక్టర్ దృస్టికి తీసుక వెళ్లడంతో నిజామాబాదు నుండి సర్వే ల్యాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ హుటాహుటీనా బాల్కొండ కు విచారణ నిమిత్తo తేదీ 20-03-2024 బాల్కొండ కు రావడం తూ... తూ.. మంత్రంగా విచా రణ చేసి జిల్లా కలెక్టర్ కు ఏమని నివేదిక ఇచ్చారో ఈ రోజు వరకు తెలియదు.2024 ఫిబ్రవరి లో జరిగిన సర్వే రిపోర్ట్ (2) సంవత్సరాలు అయిపోతున్న రిపోర్ట్ మాత్రం ఈ రోజు వరకు బయటికి రాలేదని సత్యగౌడ్ ఆరోపించారు.<br /><span style="color:rgb(224,62,45);">సర్వే చేశారు హద్దు రాళ్లు  ఎందుకు మరిచారో ?</span><br />బాల్కొండ లో  సర్వే జరిగి రెండు (02) సంవ త్సరాలు జరిగిన  ఇంతవరకు హద్దురాల్లు పాతకుండా అలాగే వదిలేశారు దీంతో భూ కబ్ధ దారులు రెచ్చిపోయి మళ్ళీ ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటి కైనా గ్రామ పంచాయతీ లేదా రెవిన్యూ గాని ప్రభుత్వ భూములు రక్షిస్తారా లేక భూకబ్జా దారులకు వదిలేస్తారా అనేది తేల్చాల్సి ఉంది.<br /><span style="color:rgb(224,62,45);">భూకబ్జాలకు కారకులు ఏం. ఆర్. ఓ లేనా ?</span><br />1979 నుండి 2025 వరకు గతంలో పని చేసిన సర్వేయర్స్ తో పాటు 1979 పూర్వపు ఆర్మూర్ తహసీల్దర్,ఆ తర్వాత ఏం. ఆర్. ఓ లుగా పనీ చేసిన వారిలో ముఖ్యంగ నర్సింలు, చారి, సోమేశ్ కుమార్హ యాంలోనే బాల్కొండ లోని భూకబ్జా దారుల్లో "చౌ పస్లా (06) గాళ్ళే " తోడు.... దొంగ ల్లాగ "మారి పోయి సర్వే నoబర్స్ 1331,1332,1333, ప్రభుత్వ భూములు ఎక్కడో ఉన్న పట్టా భూములకు అ, ఆ, ఇ, ఈ,లుగా బై నంబర్స్ వేసి నకిలీ పట్టాలు సృష్టించి ఒక్కో నకిలీ పట్టాకు  రూ,75000/- రూ,2, 00,000/- లక్షలు కు పైగా వసూళ్ళు చేసారని, ప్రభుత్వ భూముల్లో భూ కొలతలు చూపించి నందుకు పూర్వపు సర్వేయర్లకు ఒక్కో నకిలీ పెట్టాకు రూ, 5,000/- నజరానా ముట్ట జెప్పునట్లు లబ్ధి దారులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్ని  ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇల్లు నిర్మించి వాటిని మార్కెట్ ధరకు రెండింతల కు అమ్ము కోవడంతో భూ కబ్జా దారులు మూడు పువ్వులు ఆరు కాయలు గా చెలామణి అవుతూ నేడు "బెంజి కార్లో" దర్జాగా తిరుగు తున్నరు.పైగా సర్కార్, భూములే కాకుండ ఖిల్లా కోటకు ఆనుకొని కొన్ని వందల ఎకరాల కందకం ఉండేది 75% కందకము మొత్తము భూ కబ్జా దారులు పూడ్చి వేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినారు. ప్రస్తుతము 25*/* శాతం కోటకు ఆనుకొని ఉత్తర భాగంలో కందకము మిగిలి ఉందని దీన్ని రక్షించు కోలేకుంటే పూర్వ కట్టడాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని సత్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేసారు.1979 నుండి 2025 వరకు బాల్కొండ లో పని చేసిన సర్వేయర్ లతో పాటు గతంలో పనీ చేసిన ఏం. ఆర్. ఓ లతో పాటు తహసీల్దార్ ల పై రాష్ట్ర ఉన్నత అధికారులతో నకిలీ పట్టాలు పరిశీలన చేసి శాఖ పరమైన విచారణ చెయ్యాలని సత్యగౌడ్ డిమాండ్ చేస్తున్నారు.<br /><span style="color:rgb(224,62,45);">అన్ని పట్టాలు ఫారెన్సిక్ ల్యాబుకు పంపాలి </span><br />బాల్కొండ లోని భూ కబ్జాల జిల్లా కలెక్టర్  ప్రత్యేక శ్రద్ద వహించి పట్టా భూములకు బై నుంబర్ తో ఉన్న అన్ని "ఫేక్ పట్టాలను " స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరిశీలన చేస్తే గాని బోకస్ "పట్టాల" వ్యవ హారం బయటికే వచ్చే అవకాశం ఉంది.<br /><span style="color:rgb(224,62,45);">దాడులు చేస్తే తెలంగాణ అప్పు తీరుతుంది</span><br />తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం బొకస్ పట్టాల హైడ్రా " చట్టాన్ని అమలు చేసి ప్రభుత్వ భూముల్ని భూ కబ్జాలు చేసిన వారిని గుర్తించి ప్రభుత్వా భూముల్ని  స్వాధీనం చేసుకోవా లని ప్రజలు పౌరులు, యువజన సంఘాల వారు కోరుచున్నారు. గతంలోని ప్రభు త్వాలు  రాష్ట్ర ఖజానా పై అప్పులుగ చిప్ప చేతికి ఇచ్చిన 600 వందల కోట్లాది రూపాయల అప్పులను తిరిగి రాబట్టూ కోవాలంటే ఒక్క బాల్కొండ లోని ఫేక్ పట్టాలను ఎన్ఫోర్స్మెంట్,పోలీసు, ఏ.సీ.బి శాఖల సమన్వయంతో బాల్కొండ లో ప్రభుత్వ భూకబ్జా దారులపై పై దాడులు చేస్తే తెలoగాణ ప్రభుత్వానికి 600 వందల కోట్ల రూపాయల లాభం వస్తుంది.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/022.jpg" alt="02" width="721" height="378"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/it-is-like-there-is-no-recognition-of-government-lands/article-3398</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/it-is-like-there-is-no-recognition-of-government-lands/article-3398</guid>
                <pubDate>Sat, 18 Jul 2026 16:02:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/012.jpg"                         length="156196"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వృత్తి కళాకారుల్ని ఆదుకోండి </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div>
<div style="text-align:justify;">బాల్కొండ (నిజామాబాదు)  : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంక్షేమ సొసైటీ రాష్ట్ర సాధన సమరయోధుల గుర్తింపు పత్రాల సంఘం &amp; తెలంగాణ రాష్ట్ర శ్రీ సోమ క్షత్రియ " నఖాష్ " సంఘర్షణ సమితి అధ్యక్షులు బి. ఆర్. నర్సంగ్ రావు, సోమవారం హైదరాబాద్ లోని అమరవీరుల భవనంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన  ఉద్యమ కారుల గుర్తింపు  కే.కే కమిటీ (కేశవరావు కమిటీ) ముందు వివరిస్తు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగ రాష్ట్ర వ్యాప్తంగా " శ్రీ సోమ క్షత్రియ (నఖా ష్ )మా కుల వృత్తి పనిముట్లతో రోడ్లమీద పనులు చేస్తూ ఉద్యమంలో పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి కులాలకు చెందిన వారు కూడా వారి కుల వృత్తి పనీ ముట్లతో పాటు ఉద్యోగాలు వస్తాయానే నమ్మకంతో, పాఠశాలల విద్య మరియు వ్యాయామ విద్యలో శిక్షణ</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/support-the-professional-artists-who-participated-in-the-telangana-movement/article-3321"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/2.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div>
<div style="text-align:justify;">బాల్కొండ (నిజామాబాదు)  : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంక్షేమ సొసైటీ రాష్ట్ర సాధన సమరయోధుల గుర్తింపు పత్రాల సంఘం &amp; తెలంగాణ రాష్ట్ర శ్రీ సోమ క్షత్రియ " నఖాష్ " సంఘర్షణ సమితి అధ్యక్షులు బి. ఆర్. నర్సంగ్ రావు, సోమవారం హైదరాబాద్ లోని అమరవీరుల భవనంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన  ఉద్యమ కారుల గుర్తింపు  కే.కే కమిటీ (కేశవరావు కమిటీ) ముందు వివరిస్తు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగ రాష్ట్ర వ్యాప్తంగా " శ్రీ సోమ క్షత్రియ (నఖా ష్ )మా కుల వృత్తి పనిముట్లతో రోడ్లమీద పనులు చేస్తూ ఉద్యమంలో పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి కులాలకు చెందిన వారు కూడా వారి కుల వృత్తి పనీ ముట్లతో పాటు ఉద్యోగాలు వస్తాయానే నమ్మకంతో, పాఠశాలల విద్య మరియు వ్యాయామ విద్యలో శిక్షణ పొందిన నిరుద్యోగులు రోడ్ల మీద కబడ్డీ, ఖో.. ఖో.. వాలీబాల్ ఆడీ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేస్తూ  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వృత్తి కళాకారుల  కులాల వారందరికీ గుర్తింపు కార్డులతో పాటు, డబల్ బెడ్ రూములు నెల పెన్షన్ 250 గజాల ప్లాట్స్ ఇవ్వాలని కమిటీ  కి విజ్ఞప్తి చేసారు.ఇదిలా ఉండగా ఉద్యోగాలు వస్తాయానే నమ్మకంతో, పాఠశాలల విద్య మరియు వ్యాయామ విద్యలో శిక్షణ పొందిన నిరుద్యోగులకు  బి.ఆర్.ఎస్ ప్రభుత్వం డీ.ఎస్.సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేదని మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న నిరుద్యోగులను టీచర్ మరియు వ్యాయమ ఉపాధ్యాయుల్మి నియమిస్తూ నెలకు రూ 5000 రూపాయలు ఇచ్చి ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేయాలని విభజన చేస్తూ డీ. ఎస్. సి  నిర్వహించాలని నర్సింగ్ రావు కమిటీ చేశారు.సోమవారం రోజు జరిగిన సమావేశంలో నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమకారులు సుమారు 150 వరకు పాల్గొన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ లో కమిటీ చైర్మన్  కే. కేశవరావు, సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్,మోతె శోభన్ రెడ్డి సమావేశ అధ్యక్ష స్థానంలో ఉన్నారు.సోమవారం జరిగిన కమిటీ సమాలోచన కమిటీ లో నిజామాబాదు నుండి నిజామాబాదు జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోపాల్ శర్మ, కార్యదర్శి గైని గంగారాం, డెమో క్రటిక్ రాష్ట ఉపాధ్యక్షులు పీ. శాంతన్,బాల్కొండ జె. ఏ. సి చైర్మన్ షైక్ రహీమోద్దీన్, బి. ఆర్. నర్సింగ్ రావు, డా, దాసరి పవన్ కుమార్,సత్వావె సంతోష్ కుమార్ తో పాటు ఉద్యమ నాయకులు అందరూ పాల్గోన్నారు </div>
</div>
</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/support-the-professional-artists-who-participated-in-the-telangana-movement/article-3321</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/support-the-professional-artists-who-participated-in-the-telangana-movement/article-3321</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 18:41:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/2.jpg"                         length="41493"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్థానికంగా ఉండని వార్డెన్లు పై చర్యలు తీసుకోవాలి.....కేవీపీస్.. </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">  నాగార్జునసాగర్ : పెద్దవూర మండల కేంద్రంలోని ఉన్న ఎస్.సి,ఎస్.టి హాస్టల్లోని సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి నారు.ఈ సందర్భంగా కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మాట్లాడుతూ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లు స్థానికంగా లేకపోవడం వలన విద్యార్థులు అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు.హాస్టల్లోని సౌకర్యాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని,దీని వలన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.స్థానికంగా ఉండని వార్డెన్లపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థులు ఉంటున్నటువంటి రూములలో ఫ్యాన్లు సరిగా లేవని అదే విధంగా హాస్టల్లో ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేయకుండా కమిటీ ఏర్పాటు చేయకుండా,మెనూ ప్రకారం వంట చేయకుండా ఇష్టం వచ్చినట్లు వండుతున్నారని పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు లేవని,విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయట్లేదని తాగటానికి ఫిల్టర్ నీరు ఏర్పాటు చేయకుండా రాత్రిపూట ఫిల్టర్ నీరు తాగేటువంటి సదుపాయం కల్పించకుండా చేస్తున్నారని అదేవిధంగా రాత్రిపూట</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nallagonda/only-vps-should-take-action-against-non-local-wardens/article-3317"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img_20260716_170156.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;"> నాగార్జునసాగర్ : పెద్దవూర మండల కేంద్రంలోని ఉన్న ఎస్.సి,ఎస్.టి హాస్టల్లోని సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి నారు.ఈ సందర్భంగా కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మాట్లాడుతూ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లు స్థానికంగా లేకపోవడం వలన విద్యార్థులు అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు.హాస్టల్లోని సౌకర్యాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని,దీని వలన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.స్థానికంగా ఉండని వార్డెన్లపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థులు ఉంటున్నటువంటి రూములలో ఫ్యాన్లు సరిగా లేవని అదే విధంగా హాస్టల్లో ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేయకుండా కమిటీ ఏర్పాటు చేయకుండా,మెనూ ప్రకారం వంట చేయకుండా ఇష్టం వచ్చినట్లు వండుతున్నారని పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు లేవని,విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయట్లేదని తాగటానికి ఫిల్టర్ నీరు ఏర్పాటు చేయకుండా రాత్రిపూట ఫిల్టర్ నీరు తాగేటువంటి సదుపాయం కల్పించకుండా చేస్తున్నారని అదేవిధంగా రాత్రిపూట  కరెంటు పోతే పిల్లలు చదువుకోవటానికి, ఉండటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీళ్ళకి తక్షణమే అధికారులు కానీ హాస్టల్ వార్డెన్ కానీ ఇన్వర్టర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు.పిల్లలకు కాస్మెటిక్ చార్జీలు పెంచాలని విద్యార్థులకు ట్యూషన్ చెప్పించాలని ప్రతినెల హాస్టల్ను అధికారులు రెండు మూడుసార్లు పర్యవేక్షణ చేయాలని పిల్లలకు పుస్తకాలు ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా హాస్టల్ వార్డెన్లు స్థానికంగా ఉండి విద్యార్థులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని లేని ఎడల కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున, దొరేపల్లి మల్లయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nallagonda</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nallagonda/only-vps-should-take-action-against-non-local-wardens/article-3317</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nallagonda/only-vps-should-take-action-against-non-local-wardens/article-3317</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 18:27:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img_20260716_170156.jpg"                         length="1026110"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్ లో కళాబృందం అవగాహన.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">బోధన్,(నిజామాబాద్) నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకునిజామాబాద్ పోలీస్ కళా బృందం, హెల్త్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ లో నాటిక,పాటలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించి వివరించారు. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. మద్యం సేవించి, వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక వేళ మోసపోతే 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మెలగాలని, అన్ని పండగలు స్నేహ పూర్వకంగా జరుపుకోవాలని తెలిపారు. ఆపద సమయంలో డయల్ 100/112 ఉపయోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/art-group-awareness-in-teaching/article-3280"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002916147.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">బోధన్,(నిజామాబాద్) నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకునిజామాబాద్ పోలీస్ కళా బృందం, హెల్త్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ లో నాటిక,పాటలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించి వివరించారు. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. మద్యం సేవించి, వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక వేళ మోసపోతే 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మెలగాలని, అన్ని పండగలు స్నేహ పూర్వకంగా జరుపుకోవాలని తెలిపారు. ఆపద సమయంలో డయల్ 100/112 ఉపయోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ మన్నాన్, నర్సాపూర్ ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/art-group-awareness-in-teaching/article-3280</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/art-group-awareness-in-teaching/article-3280</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 12:51:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002916147.jpg"                         length="202549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్ని మతాలు సమానమే ...   మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.31 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నిజామాబాద్  : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. దివంగత డి శ్రీనివాస్ కడుపున పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను నగర మేయర్గా విజయవంతంగా పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన తండ్రి డీఎస్ హయంలో, తన హయంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల చిన్న రాజేశ్వర్. బంటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.31 PM" width="1440" height="1440"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నిజామాబాద్  : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. దివంగత డి శ్రీనివాస్ కడుపున పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను నగర మేయర్గా విజయవంతంగా పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన తండ్రి డీఎస్ హయంలో, తన హయంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల చిన్న రాజేశ్వర్. బంటు బలరాం, వివిధ మతాలకు చెందినవారు, యువకులు, డీఎస్ అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:40:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg"                         length="287728"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దాడి...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.23.41 PM" width="1200" height="588" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్నందుకు తనమీద కిరణ్ అనే వ్యక్తి దాడి చేశారని గ్రామానికి చెందిన శుభం పాటిల్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టిఎస్ఎండిసి, రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను గ్రామ సర్పంచ్ కుమారున్ని అని చెప్పిన వినకుండా మీ అమ్మ వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి నువ్వెలా అడ్డుకుంటావని దాడి చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/attack-for-preventing-smuggling-of-sand/article-3163"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.23.41 PM" width="1280" height="588"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్నందుకు తనమీద కిరణ్ అనే వ్యక్తి దాడి చేశారని గ్రామానికి చెందిన శుభం పాటిల్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టిఎస్ఎండిసి, రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను గ్రామ సర్పంచ్ కుమారున్ని అని చెప్పిన వినకుండా మీ అమ్మ వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి నువ్వెలా అడ్డుకుంటావని దాడి చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/attack-for-preventing-smuggling-of-sand/article-3163</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/attack-for-preventing-smuggling-of-sand/article-3163</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:26:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.23.41-pm.jpeg"                         length="78318"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎడ్ బిడ్ తండా శివాలయంలో పూజలు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.30.54-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 3.30.54 PM" width="964" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ముధోల్  : మండలంలోని ఎడ్ బిడ్ తండా శివాలయంలో భక్తులు మహా శివరాత్రి పండుగాను పురస్కరించుకొని శివలింగానికి ప్రత్యేక పూజలను చేశారు. ఆలయ పూజారి శంకర్ ఆధ్వర్యంలో వేకువజామున శివలింగానికి పాలు,పువ్వులు బిల్వర్చనతో ప్రత్యేక పూజలను చేసి అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం ఎడ్ బిడ్ తాండ పంట పొలాల్లో పుట్టగా ఉండి అందులో నాగుపాము ఉండేదని,దీంతో శివలింగం బయట పడినట్లు పూజారి తెలిపారు. అప్పటి నుండి పూజారి శంకర్ శివాలయాన్ని ఏర్పాటు చేయాలని కలలో రావడంతో ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతి మహా శివరాత్రిన శివాలయంలో శివునికి పూజలను ఎడ్ బిడ్ తాండవాసులు చేసి మహాశివరాత్రిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కుబీర్ మండలంలోని సోనారి గ్రామానికి చెందిన సాహెబ్ రావు శివాలయానికి గేటును విరాళంగా అందజేశారు. అనంతరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/worship-at-ed-bid-tanda-shiva-temple/article-2603"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-3.30.54-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.30.54-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 3.30.54 PM" width="964" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ముధోల్  : మండలంలోని ఎడ్ బిడ్ తండా శివాలయంలో భక్తులు మహా శివరాత్రి పండుగాను పురస్కరించుకొని శివలింగానికి ప్రత్యేక పూజలను చేశారు. ఆలయ పూజారి శంకర్ ఆధ్వర్యంలో వేకువజామున శివలింగానికి పాలు,పువ్వులు బిల్వర్చనతో ప్రత్యేక పూజలను చేసి అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం ఎడ్ బిడ్ తాండ పంట పొలాల్లో పుట్టగా ఉండి అందులో నాగుపాము ఉండేదని,దీంతో శివలింగం బయట పడినట్లు పూజారి తెలిపారు. అప్పటి నుండి పూజారి శంకర్ శివాలయాన్ని ఏర్పాటు చేయాలని కలలో రావడంతో ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతి మహా శివరాత్రిన శివాలయంలో శివునికి పూజలను ఎడ్ బిడ్ తాండవాసులు చేసి మహాశివరాత్రిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కుబీర్ మండలంలోని సోనారి గ్రామానికి చెందిన సాహెబ్ రావు శివాలయానికి గేటును విరాళంగా అందజేశారు. అనంతరం ఉపవాస దీక్షలను చేపట్టిన భక్తులు ఆలయ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని దీక్షలను విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ నాథ్, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/worship-at-ed-bid-tanda-shiva-temple/article-2603</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/worship-at-ed-bid-tanda-shiva-temple/article-2603</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 15:33:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.30.54-pm.jpeg"                         length="142713"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        