<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/category-73" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Nagar Kurnool - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/73/rss</link>
                <description>Nagar Kurnool RSS Feed</description>
                
                            <item>
                <title>నాగర్ కర్నూల్ బస్ డిపో వద్ద బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా  తాడరూ మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేనందున నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది,వర్షాకాలంలో పాఠశాలకు,ఇంటికి వెళుతున్నప్పుడు వర్షం తడిసి అనారోగ్యానికి గురై పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోతున్నారనీ ఈ రోజు బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో వద్ద ఆందోళన చేసి బస్ డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి 30 మంది విద్యార్థులు ఇంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.ఈ రెండు గ్రామాలకు అనుసంధానంగా బస్సు సౌకర్యాలు లేక రెండు సంవత్సరాల నుండి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికైన పై అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బస్ డిపో మేనేజర్ యాదయ్య సానుకూలంగా స్పందించారు. ఈ</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/agitation-under-bsf-at-nagar-kurnool-bus-depot/article-4070"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1003339135.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా  తాడరూ మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేనందున నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది,వర్షాకాలంలో పాఠశాలకు,ఇంటికి వెళుతున్నప్పుడు వర్షం తడిసి అనారోగ్యానికి గురై పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోతున్నారనీ ఈ రోజు బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో వద్ద ఆందోళన చేసి బస్ డిపో మేనేజర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ యాదిరెడ్డిపల్లి గ్రామం నుండి 30 మంది విద్యార్థులు ఇంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.ఈ రెండు గ్రామాలకు అనుసంధానంగా బస్సు సౌకర్యాలు లేక రెండు సంవత్సరాల నుండి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికైన పై అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా బస్ డిపో మేనేజర్ యాదయ్య సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబు,అనంత చారి,ఆంజనేయులు,షరీఫ్,మల్లమ్మ,కృష్ణయ్య,బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/agitation-under-bsf-at-nagar-kurnool-bus-depot/article-4070</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/agitation-under-bsf-at-nagar-kurnool-bus-depot/article-4070</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:27:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1003339135.jpg"                         length="312158"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తాం</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82/article-4065"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1003336097.jpg" alt=""></a><br /><div class="ii gt"><div class="a3s aiL"><div><div><div style="text-align:justify;">నాగర్ కర్నూల్  : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని జాతీయ పర్ మాల మహానాడు అండ్ రాక్స్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టపరమైన మార్పులు జరిగే వరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామని మాల సంఘాల నాయకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పడిందని, అనంతరం దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రభుత్వాలు సమగ్ర దృష్టి సారించాలని కోరారు. దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా వర్గీకరణ అమలవుతోం దని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నాయకులు, రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వాల్లో మంత్రి పదవులు, ఇతర అవకాశాల పంపిణీలో కూడా సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. ప్రజల సంకల్పం ఉంటే చట్టాలను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మార్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై గట్టిగా స్పందించాలని, సమాజ ప్రయోజనాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాల సామాజిక వర్గం శాంతియుత ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాలలను నమ్మించి గొంతు కోసినట్లూ చేస్తుంది ఆయన ఆవేదనకు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తైలి శ్రీనివాస్, బీరం సతీష్ కుమార్, కూన సుధాకర్, నూనె క్రాంతి కుమార్, డా. చెన్నయ్య, డా. శంకరయ్య, కె. గిరీష్, బి. బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. </div></div></div></div></div><div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82/article-4065</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9F%E0%B0%82-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82/article-4065</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 12:40:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1003336097.jpg"                         length="141929"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆగస్టు 6 నుంచి సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">అచ్చంపేట: రైతులు ఎరువులు ఫర్టిలైజర్ ఇతర పథకాలు పొందాలంటే ఆగస్టు 6 లోపల రైతులు ఫార్మర్ రిజిస్టర్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని బల్మూర్ మండల వ్యవసాయ అధికారి కావేటి నరేష్ ఒక ప్రకటనలు తెలిపారు రైతులు రిజిస్టర్ చేసుకోకుంటే ముందుగా ఎరువులు బంద్ అవుతాయని ఆ తర్వాత రైతు భరోసా ఇతర పథకాల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు ఆగస్టు ఆరవ తేదీ నుంచి సెంటర్ ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి రానుందని యూరియా డిఏపి కాంప్లెక్స్ ఇతర ఎరువులు కొనుగోలుకు ఫార్మర్స్ రిజిస్టర్ ఫార్మర్ ఐడి తప్పనిసరిగా కానుందిని తెలిపారు ముందుగా ఎరువుల కొనుగోలుకు ఫార్మర్ ఐడి అవసరం రాబోయే రోజుల్లో రైతు భరోసా సహా ఇతర వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఫార్మర్స్ రిజిస్టర్ కీలకంగా కానని ఆయన తెలిపారు మండలంలో మొత్తం 16.523 మంది రైతులకు గాను 12 129 మంది ఫార్మర్స్ రిజిస్టర్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/central-fertilizer-app-available-from-august-6/article-3968"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20251230-wa0395.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">అచ్చంపేట: రైతులు ఎరువులు ఫర్టిలైజర్ ఇతర పథకాలు పొందాలంటే ఆగస్టు 6 లోపల రైతులు ఫార్మర్ రిజిస్టర్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని బల్మూర్ మండల వ్యవసాయ అధికారి కావేటి నరేష్ ఒక ప్రకటనలు తెలిపారు రైతులు రిజిస్టర్ చేసుకోకుంటే ముందుగా ఎరువులు బంద్ అవుతాయని ఆ తర్వాత రైతు భరోసా ఇతర పథకాల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు ఆగస్టు ఆరవ తేదీ నుంచి సెంటర్ ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి రానుందని యూరియా డిఏపి కాంప్లెక్స్ ఇతర ఎరువులు కొనుగోలుకు ఫార్మర్స్ రిజిస్టర్ ఫార్మర్ ఐడి తప్పనిసరిగా కానుందిని తెలిపారు ముందుగా ఎరువుల కొనుగోలుకు ఫార్మర్ ఐడి అవసరం రాబోయే రోజుల్లో రైతు భరోసా సహా ఇతర వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఫార్మర్స్ రిజిస్టర్ కీలకంగా కానని ఆయన తెలిపారు మండలంలో మొత్తం 16.523 మంది రైతులకు గాను 12 129 మంది ఫార్మర్స్ రిజిస్టర్ లో నమోదు కాగా ఇంకా 4.394 మంది రైతులు నమోదు కావాల్సి ఉందని వెంటనే చేసుకోవాలని ఆయన పేరు కోరారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/central-fertilizer-app-available-from-august-6/article-3968</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/central-fertilizer-app-available-from-august-6/article-3968</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 17:55:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20251230-wa0395.jpg"                         length="37665"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు </title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>అచ్చంపేట మండలం సర్వసభ్య సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ</li>
<li>అధికారులు సర్పంచులు సమన్వయంతో పని చేయాలి</li>
<li>పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి</li>
</ul>
</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/officials-should-not-neglect-to-solve-peoples-problems/article-3962"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260731-wa0398.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">అచ్చంపేట  :  గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు శుక్రవారం అచ్చంపేట పట్టణంలో అచ్చంపేట మండల సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సర్పంచులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొనగా గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎలా పరిష్కరించాలి గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలని పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మండలంలో ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ అచ్చంపేట మండలం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు లక్ష్యంగా అధికారులు సర్పంచులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు మండలంలో ఉన్నటువంటి వివిధ సమస్యల పైన సమావేశంలో చర్చించడం జరిగింది ప్రధానంగా గ్రామాలలో తాగునీటి సమస్య విద్యుత్తు డ్రైనేజీ మిషన్ భగీరథ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర విషయాలలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/officials-should-not-neglect-to-solve-peoples-problems/article-3962</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/officials-should-not-neglect-to-solve-peoples-problems/article-3962</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 17:33:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260731-wa0398.jpg"                         length="164752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>SIR ప్రవాస్ అభియాన్ కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p>బిజినపల్లిలో బీజేపీ నేతల భేటీ గడపగడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలి - నాగేంద్ర గౌడ్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/sir-prawas-abhiyaan-programme/article-3823"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/bjp.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్‌కర్నూల్ / బిజినపల్లి: రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుమేరకు SIR ప్రవాస్ అభియాన్ ప్రక్రియలో భాగంగా బిజినపల్లి మండలం కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా ప్రధానకార్యదర్శి పంజుగుళ్ల.నాగేంద్రగౌడ్,దళిత మోర్చా జిల్లాఅధ్యక్షుడు భూషయ్య,మండల ప్రధానకార్యదర్శి. జాజాల. ఆంజనేయులు, SIR అసెంబ్లీ కన్వీనర్ బాలస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రవాస్అభియాన్ ద్వారా ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమంలో బీజేపీ మండల,గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రవాస్ అభియాన్‌ను విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/sir-prawas-abhiyaan-programme/article-3823</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/sir-prawas-abhiyaan-programme/article-3823</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:55:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/bjp.jpg"                         length="363463"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విప్లవం</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>రేడియేషన్ థెరపీలో గేమ్ ఛేంజర్‌గా మారిన అడాప్టివ్ థెరపీ</li>
<li>40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ తప్పనిసరి...</li>
<li>సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి వెల్లడి.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/the-latest-revolution-in-cancer-treatment-is-side-effects-free-medicine/article-3817"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003314620.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : క్యాన్సర్ మహమ్మారి అనగానే ఒకప్పుడు భయం.కానీ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో ఆ భయాన్ని పారద్రోలే రోజులు వచ్చాయి.క్యాన్సర్ చికిత్స అనగానే రోగులను తీవ్రంగా వేధించేది రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు)కానీ,సరికొత్త సాంకేతికత 'హైపర్‌సైట్' మెషిన్ రాకతో క్యాన్సర్ చికిత్సలో నవశకం మొదలైందని,దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు లేకుండా సురక్షితంగా చికిత్స అందించవచ్చని యశోద హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ స్రవంతి స్పష్టం చేశారు.క్యాన్సర్ ముప్పు,కారణాలు,నూతన చికిత్సా విధానాలపై ఆమె పలు కీలక విషయాలను పంచుకున్నారు. 'హైపర్‌సైట్'తో అద్భుత ప్రయోజనాలు క్యాన్సర్ కణాలను అంతం చేసే రేడియేషన్ థెరపీలో అడాప్టివ్ థెరపీ అనేది ఒక గొప్ప విప్లవమని డాక్టర్ స్రవంతి అభివర్ణించారు.అధునాతన 'హైపర్‌సైట్' మెషిన్ ద్వారా జరిగే ఈ చికిత్సలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయని తెలిపారు.సైడ్ ఎఫెక్ట్స్‌కు ఈ నూతన విధానం ద్వారా చికిత్స చేయడం వల్ల రోగుల్లో 40% వరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.అనవసరమైన కణజాలంపై రేడియేషన్ పడకుండా ఇది కాపాడుతుంది. బ్రీతింగ్ కంట్రోల్:రోగి శ్వాసను నియంత్రిస్తూ కచ్చితత్వంతో చికిత్స చేయడం దీని ప్రత్యేకత.దీనివల్ల చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన అవయవాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు.గంటల తరబడి యంత్రాల మీద ఉండాల్సిన అవసరం లేకుండా,ఈ ఆధునిక యంత్రం ద్వారా చికిత్స చాలా త్వరగా, సౌకర్యవంతంగా పూర్తవుతుంది.స్త్రీ,పురుషుల్లో క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఇవే..ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటానికి ప్రధానంగా మనజీవనశైలిలో వస్తున్న పెనుమార్పులే కారణమని డాక్టర్ స్రవంతి విశ్లేషించారు.పురుషుల్లో:మగవారిలో ఎక్కువగా ధూమపానం అలవాటు వల్లే శ్వాసనాళ,ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తున్నాయి. పొగతాగడం మానేయడం ద్వారా ఈ ముప్పును చాలా వరకు నివారించవచ్చు. స్త్రీలలో: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.అయితే ఇందులో సుమారు 10 శాతం కేసులు జన్యుపరమైన కారణాల వల్ల వస్తుండగా, మిగిలినవి జీవనశైలి, స్థూలకాయం తదితర కారణాల వల్ల వస్తున్నాయి.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/the-latest-revolution-in-cancer-treatment-is-side-effects-free-medicine/article-3817</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/the-latest-revolution-in-cancer-treatment-is-side-effects-free-medicine/article-3817</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:20:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003314620.jpg"                         length="319606"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : బిజినపల్లి  పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్&amp;సైన్స్ కలశాల(స్వయంప్రతిపత్తి),పాలెంలో 2026–27విద్యా సంవత్సరానికి డెయిరీ సైన్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల(Guest Faculty)నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధృవపత్రాలు,మార్కుల మెమోలు,అనుభవ పత్రాలు మరియు ఇతర సంబంధిత పత్రాలతో కలిసి జూలై,29,2026 సాయంత్రం 5.00గంటలలోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.ఇంటర్వ్యూ జూలై 30, 2026 ఉదయం 11.00గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని తెలిపారు.సంబంధిత సబ్జెక్టులో పీజీ (PG)లో జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం,ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు.సంబంధిత సబ్జెక్టులోPh.D./NET/SLET/SET అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని,అలాంటి అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/invitation-of-applications-for-appointment-of-guest-faculty/article-3803"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/coll.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : బిజినపల్లి  పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్&amp;సైన్స్ కలశాల(స్వయంప్రతిపత్తి),పాలెంలో 2026–27విద్యా సంవత్సరానికి డెయిరీ సైన్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల(Guest Faculty)నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధృవపత్రాలు,మార్కుల మెమోలు,అనుభవ పత్రాలు మరియు ఇతర సంబంధిత పత్రాలతో కలిసి జూలై,29,2026 సాయంత్రం 5.00గంటలలోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.ఇంటర్వ్యూ జూలై 30, 2026 ఉదయం 11.00గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని తెలిపారు.సంబంధిత సబ్జెక్టులో పీజీ (PG)లో జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం,ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు.సంబంధిత సబ్జెక్టులోPh.D./NET/SLET/SET అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని,అలాంటి అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు అదనపు వెయిటేజ్ ఇవ్వబడుతుందని తెలిపారు.అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాములు కోరారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/invitation-of-applications-for-appointment-of-guest-faculty/article-3803</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/invitation-of-applications-for-appointment-of-guest-faculty/article-3803</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:24:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/coll.jpg"                         length="87755"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అఖిల భారత యాదవ మహాసభ</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : ఆల్ ఇండియా యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది.రాష్ట్ర నలుమూల నుంచి యువజన నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ జిల్లా యూత్ అధ్యక్షుడు మూర్తి యాదవ్ జిల్లా నాయకులు కాటమోని.శ్రీనివాస్ యాదవ్,తిరుపతయ్య యాదవ్,బిజినపల్లి మండల అధ్యక్షుడు భక్క.మల్లేష్ యాదవ్,తిమ్మాజిపేట అధ్యక్షుడు శేఖర్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.ఈ సమావేశంలో యాదవ సామాజికవర్గ అభివృద్ధి కోసం యువత అందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.విద్య,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో యాదవ యువత ముందుకు రావాలని సూచించారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.రాజకీయంగా యాదవులకు తగిన గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో యాదవ యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని,పార్టీల్లో కీలక పదవులు ఇవ్వాలని తీర్మానం చేశారు.యాదవ యువత పేరు చివర కచ్చితంగా యాదవ్ అని ఉండేలా చూసుకోవాలని సంఘం నిర్ణయించింది.దీని</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/all-india-yadav-mahasabha/article-3705"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003301381.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూల్ : ఆల్ ఇండియా యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది.రాష్ట్ర నలుమూల నుంచి యువజన నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ జిల్లా యూత్ అధ్యక్షుడు మూర్తి యాదవ్ జిల్లా నాయకులు కాటమోని.శ్రీనివాస్ యాదవ్,తిరుపతయ్య యాదవ్,బిజినపల్లి మండల అధ్యక్షుడు భక్క.మల్లేష్ యాదవ్,తిమ్మాజిపేట అధ్యక్షుడు శేఖర్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.ఈ సమావేశంలో యాదవ సామాజికవర్గ అభివృద్ధి కోసం యువత అందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.విద్య,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో యాదవ యువత ముందుకు రావాలని సూచించారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.రాజకీయంగా యాదవులకు తగిన గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో యాదవ యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని,పార్టీల్లో కీలక పదవులు ఇవ్వాలని తీర్మానం చేశారు.యాదవ యువత పేరు చివర కచ్చితంగా యాదవ్ అని ఉండేలా చూసుకోవాలని సంఘం నిర్ణయించింది.దీని ద్వారా యువతలో సామాజిక స్పృహ పెరుగుతుందని నాయకులు అన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ రాష్ట్ర యువజన విభాగం కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.ఈ సమావేశం యాదవ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని,రాబోయే రోజుల్లో సంఘం మరింత బలంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/all-india-yadav-mahasabha/article-3705</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/all-india-yadav-mahasabha/article-3705</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 14:20:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003301381.jpg"                         length="992388"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్డినరీ  నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం-ప్రభుత్వం వెంటనే స్పందించాలి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్‌కర్నూల్ :. జినపల్లి :  ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ,TGSRTC మాత్రం ఆర్డినరీ బస్సుల్లోనే ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది.ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్డినరీ బస్సు అంటే ప్రతి స్టాప్‌లో ఆగాలి.చార్జీలు కూడా తక్కువగా ఉండాలి.కానీ ఇక్కడ ఆర్డినరీ బస్సును హైదరాబాద్ రూట్ లో నడుపుతూ ఎక్స్‌ప్రెస్ రేట్లు కొడుతున్నారు.ఒకవైపు మహిళలకు ఉచితం అని ప్రకటనలు,మరోవైపు చార్జీలు చెల్లించే సామాన్య ప్రజలను ఇలా పిండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.ఇది ఒక్క బస్సుకే పరిమితం కాదు.రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే తరహా ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ స్పెషల్ గా మార్చి అధిక చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారు.TGSRTC అధికారులకు తెలియకుండా ఇలాంటి అక్రమాలకు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి,ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/express-fares-on-ordinary-bus-scissors-peoples-pockets-passengers-anger/article-3704"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003300087.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్‌కర్నూల్ :. జినపల్లి :  ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ,TGSRTC మాత్రం ఆర్డినరీ బస్సుల్లోనే ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది.ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్డినరీ బస్సు అంటే ప్రతి స్టాప్‌లో ఆగాలి.చార్జీలు కూడా తక్కువగా ఉండాలి.కానీ ఇక్కడ ఆర్డినరీ బస్సును హైదరాబాద్ రూట్ లో నడుపుతూ ఎక్స్‌ప్రెస్ రేట్లు కొడుతున్నారు.ఒకవైపు మహిళలకు ఉచితం అని ప్రకటనలు,మరోవైపు చార్జీలు చెల్లించే సామాన్య ప్రజలను ఇలా పిండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.ఇది ఒక్క బస్సుకే పరిమితం కాదు.రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే తరహా ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ స్పెషల్ గా మార్చి అధిక చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారు.TGSRTC అధికారులకు తెలియకుండా ఇలాంటి అక్రమాలకు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి,ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్న డిపోల పై ,అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.లేకుంటే ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/express-fares-on-ordinary-bus-scissors-peoples-pockets-passengers-anger/article-3704</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/express-fares-on-ordinary-bus-scissors-peoples-pockets-passengers-anger/article-3704</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 14:18:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003300087.jpg"                         length="2484203"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్యుమరేషన్,డిజిటైజేషన్ పనులు వేగంగా పూర్తి చేయాలి జాయింట్ కలెక్టర్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాగర్‌కర్నూల్, బిజీనపల్లి :పాలెం గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పి.ఎస్.నెంబర్ 43,44,45,46లలో జరుగుతున్న ఎన్యుమరేషన్ పనులను పరిశీలించారు.ఎన్యుమరేషన్ ఫారాల వివరాలు,డిజిటైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా చెక్ చేశారు.ఈ సందర్భంగా అధికారులు,ఫీల్డ్ సిబ్బందితో సమావేశమైన జాయింట్ కలెక్టర్ డిజిటైజేషన్ పనులను నిర్ణీత గడువులోగా 100% పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి లబ్ధిదారుడి వివరాలు సరిగ్గా నమోదు అయ్యేలా చూడాలని,తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్.ఐ,వి.ఆర్.ఓలు,ఎన్యుమరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/enumeration-digitization-work-should-be-completed-expeditiously-by-joint-collector/article-3688"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003298157.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">నాగర్‌కర్నూల్, బిజీనపల్లి :పాలెం గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పి.ఎస్.నెంబర్ 43,44,45,46లలో జరుగుతున్న ఎన్యుమరేషన్ పనులను పరిశీలించారు.ఎన్యుమరేషన్ ఫారాల వివరాలు,డిజిటైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా చెక్ చేశారు.ఈ సందర్భంగా అధికారులు,ఫీల్డ్ సిబ్బందితో సమావేశమైన జాయింట్ కలెక్టర్ డిజిటైజేషన్ పనులను నిర్ణీత గడువులోగా 100% పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి లబ్ధిదారుడి వివరాలు సరిగ్గా నమోదు అయ్యేలా చూడాలని,తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్.ఐ,వి.ఆర్.ఓలు,ఎన్యుమరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/enumeration-digitization-work-should-be-completed-expeditiously-by-joint-collector/article-3688</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/enumeration-digitization-work-should-be-completed-expeditiously-by-joint-collector/article-3688</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:47:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003298157.jpg"                         length="138024"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిజినాపల్లిలో రేషన్ డీలర్లతో తాసిల్దార్ సమావేశం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">బిజినాపల్లి /నాగర్ కర్నూల్ : బిజినాపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో శనివారం మండలంలోని రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బిజినాపల్లి మండల తాసిల్దార్ మునిరుద్దీన్,ఎన్ఫోర్స్మెంట్ తాసిల్దార్ దీప్తి,డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్ హాజరై రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు.మండలంలోని అన్ని రేషన్ కార్డులకు సంబంధించి e-KYC ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా 100% పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి కార్డులో ఉన్న సభ్యులందరినీ దుకాణానికి పిలిపించి, బయోమెట్రిక్ ద్వారా e-KYC పూర్తి చేయాలని స్పష్టం చేశారు.నిర్ణీత గడువులోగా e-KYC పూర్తి కాని కార్డులకు రేషన్ సరఫరాలో ఇబ్బందులు ఉంటాయని, కావున డీలర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలంటే e-KYC తప్పనిసరి అని తెలిపారు.డీలర్లు ప్రజలకు అవగాహన కల్పించి,ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కోరారు.సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/mandate-to-complete-e-kyc-100/article-3687"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003298153.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">బిజినాపల్లి /నాగర్ కర్నూల్ : బిజినాపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో శనివారం మండలంలోని రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బిజినాపల్లి మండల తాసిల్దార్ మునిరుద్దీన్,ఎన్ఫోర్స్మెంట్ తాసిల్దార్ దీప్తి,డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్ హాజరై రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు.మండలంలోని అన్ని రేషన్ కార్డులకు సంబంధించి e-KYC ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా 100% పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి కార్డులో ఉన్న సభ్యులందరినీ దుకాణానికి పిలిపించి, బయోమెట్రిక్ ద్వారా e-KYC పూర్తి చేయాలని స్పష్టం చేశారు.నిర్ణీత గడువులోగా e-KYC పూర్తి కాని కార్డులకు రేషన్ సరఫరాలో ఇబ్బందులు ఉంటాయని, కావున డీలర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలంటే e-KYC తప్పనిసరి అని తెలిపారు.డీలర్లు ప్రజలకు అవగాహన కల్పించి,ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కోరారు.సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/mandate-to-complete-e-kyc-100/article-3687</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/mandate-to-complete-e-kyc-100/article-3687</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:43:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003298153.jpg"                         length="712598"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి తగదు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూలు/(తెలకపల్లి మండలం):  నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తగదని ఉపసర్పంచి వారణాసి శ్రీను అన్నారు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు కొమ్ము ఆనంద్ , మైనారిటీ నాయకులు ఫరీద్,మాట్లాడుతూ శాంతియుతంగా చేసే నిరసన కార్యక్రమాలను గౌరవించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు చక్రవర్తి గౌడ్, చంద్రారెడ్డి, ఉపసర్పంచి సూర్య బాలగౌడ్, వార్డు మెంబర్ ఎల్లస్వామి, నాయకులు బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ళ ప్రకాష్,శివ, మల్లేష్ గౌడ్, రాజు,భారీగారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/varanasi-srinu-is-not-allowed-to-lathi-charge-peacefully-protesting-students/article-3609"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/nagr1.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నాగర్ కర్నూలు/(తెలకపల్లి మండలం):  నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తగదని ఉపసర్పంచి వారణాసి శ్రీను అన్నారు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు కొమ్ము ఆనంద్ , మైనారిటీ నాయకులు ఫరీద్,మాట్లాడుతూ శాంతియుతంగా చేసే నిరసన కార్యక్రమాలను గౌరవించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు చక్రవర్తి గౌడ్, చంద్రారెడ్డి, ఉపసర్పంచి సూర్య బాలగౌడ్, వార్డు మెంబర్ ఎల్లస్వామి, నాయకులు బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ళ ప్రకాష్,శివ, మల్లేష్ గౌడ్, రాజు,భారీగారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/varanasi-srinu-is-not-allowed-to-lathi-charge-peacefully-protesting-students/article-3609</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/varanasi-srinu-is-not-allowed-to-lathi-charge-peacefully-protesting-students/article-3609</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:24:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/nagr1.jpg"                         length="93591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        