<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/nalgonda/category-72" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Nalgonda - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/72/rss</link>
                <description>Nalgonda RSS Feed</description>
                
                            <item>
                <title>నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: పశువుల పాకలుగా మారిన వైనం!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-14-at-1.03.50-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-14 at 1.03.50 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుజూర్నగర్   :   హుజూర్నగర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామపంచాయతీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఇళ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.<br />వృథా అవుతున్న ప్రజాధనం: లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ గృహ సముదాయాలు ప్రస్తుతం గడ్డివాములకు, గేదెలను కట్టేయడానికి నిలయాలుగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిటికీలు, తలుపులు సరిగ్గా లేక, అసంపూర్తి పనుల కారణంగా ఇవి పశువుల పాకలుగా రూపాంతరం చెందాయి.<br />అర్హులకు అందని నీడ:<br />సొంత ఇల్లు లేని నిరుపేదలకు అండగా ఉండాల్సిన ఈ ఇళ్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా పాడుబడటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి చేసిన ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు కేటాయించి,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/a-wasteland-of-double-bedroom-houses-turned-into-cattle-feedlots/article-2520"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-14-at-1.03.50-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-14-at-1.03.50-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-14 at 1.03.50 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుజూర్నగర్   :   హుజూర్నగర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామపంచాయతీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఇళ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.<br />వృథా అవుతున్న ప్రజాధనం: లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ గృహ సముదాయాలు ప్రస్తుతం గడ్డివాములకు, గేదెలను కట్టేయడానికి నిలయాలుగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిటికీలు, తలుపులు సరిగ్గా లేక, అసంపూర్తి పనుల కారణంగా ఇవి పశువుల పాకలుగా రూపాంతరం చెందాయి.<br />అర్హులకు అందని నీడ:<br />సొంత ఇల్లు లేని నిరుపేదలకు అండగా ఉండాల్సిన ఈ ఇళ్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా పాడుబడటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి చేసిన ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు కేటాయించి, తమ సొంతింటి కలను నిజం చేయాలని సీతారాంపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/a-wasteland-of-double-bedroom-houses-turned-into-cattle-feedlots/article-2520</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/a-wasteland-of-double-bedroom-houses-turned-into-cattle-feedlots/article-2520</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 13:49:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-14-at-1.03.50-pm.jpeg"                         length="175737"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జిల్లా అంతటా కట్టుదిట్టమైన నాకాబంది,విస్తృత తనిఖీలు.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-2.31.53-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 2.31.53 PM" width="1200" height="851" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లగొండ. : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు, ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది,విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ స్వయంగా పట్టణంలోని బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,లాడ్జీలు, హోటళ్లు,రద్దీ ప్రాంతాలు,ప్రధాన కూడళ్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.చెక్‌పోస్టులు,పోలీస్ నాకాబంది, వాహన తనిఖీలు,బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై విస్తృత తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి,24 బీర్ బాటిల్ల మద్యం,64 చీరలు,ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వారిపై కేసులు నమోదు చేస్తూ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.<br />ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/strict-quarantine-and-extensive-checks-across-the-district/article-2420"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-10-at-2.31.53-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-2.31.53-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 2.31.53 PM" width="1280" height="851"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లగొండ. : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు, ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది,విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ స్వయంగా పట్టణంలోని బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,లాడ్జీలు, హోటళ్లు,రద్దీ ప్రాంతాలు,ప్రధాన కూడళ్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.చెక్‌పోస్టులు,పోలీస్ నాకాబంది, వాహన తనిఖీలు,బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై విస్తృత తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి,24 బీర్ బాటిల్ల మద్యం,64 చీరలు,ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వారిపై కేసులు నమోదు చేస్తూ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.<br />ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు ముందు,పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కాలంలో ఎలాంటి ప్రచారం, సభలు,ర్యాలీలు,మైకుల వినియోగం,సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.అక్రమ నగదు,మద్యం, ఇతర నిషేధిత వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని,పట్టుబడితే ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లాడ్జీలు,హోటళ్లలో అక్రమంగా తలదాచుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు, రాజకీయ పార్టీలు,అభ్యర్థులు ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా,భద్రంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఎస్పీస్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/strict-quarantine-and-extensive-checks-across-the-district/article-2420</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/strict-quarantine-and-extensive-checks-across-the-district/article-2420</guid>
                <pubDate>Tue, 10 Feb 2026 14:46:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-2.31.53-pm.jpeg"                         length="106205"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహ ప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళ్తాం.  రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ : పి.వి.గౌతమ్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-2.05.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 2.05.29 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లగొండ  : మార్చి చివరినాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్ అన్నారు.మంగళవారం ఆయన నల్గొండ జిల్లా,చిట్యాల మండలం,పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.ఇప్పటివరకు బ్యాంకులో ఎంత జమ అయిందని..? ఇంటి నిర్మాణ అంచనాలు..? అలాగే ఇప్పటి వరకైన ఖర్చు..? తదితర వివరాలను లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లన్నీ ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ నిధులు ఖర్చుపెట్టి నిర్మించుకుంటుండడాన్ని గుర్తించిన సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షలలోపే ఇల్లు నిర్మించు కోవాలని,అప్పు చేసి ఎక్కువ మొత్తం ఖర్చు చేసి గృహాలు నిర్మించుకోవద్దని సూచించారు. ఈ విషయంపై ఇందిరమ్మ కమిటీలు గ్రామంలో ఇందిరమ్మ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/by-the-end-of-march-we-will-go-ahead-with/article-2415"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-10-at-2.05.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-2.05.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 2.05.29 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లగొండ  : మార్చి చివరినాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్ అన్నారు.మంగళవారం ఆయన నల్గొండ జిల్లా,చిట్యాల మండలం,పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.ఇప్పటివరకు బ్యాంకులో ఎంత జమ అయిందని..? ఇంటి నిర్మాణ అంచనాలు..? అలాగే ఇప్పటి వరకైన ఖర్చు..? తదితర వివరాలను లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లన్నీ ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ నిధులు ఖర్చుపెట్టి నిర్మించుకుంటుండడాన్ని గుర్తించిన సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షలలోపే ఇల్లు నిర్మించు కోవాలని,అప్పు చేసి ఎక్కువ మొత్తం ఖర్చు చేసి గృహాలు నిర్మించుకోవద్దని సూచించారు. ఈ విషయంపై ఇందిరమ్మ కమిటీలు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,స్థానిక మేస్త్రీల ద్వారా సాధ్యమైనంతవరకు నిర్మాణ ఖర్చు తగ్గించి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని చెప్పారు.మరోసారి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులందరికీ అవగాహన కల్పించాలని స్థానిక సర్పంచ్ వీరన్నకు సూచించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణం మొత్తం తో పాటు,ఉపాధి హామీ కింద మంజూరు చేసే బిల్లు,అలాగే మరుగుదొడ్లకు మంజూరైన ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.స్లాబ్, రూప్ స్థాయికి వచ్చిన వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మానికై బుక్ చేయించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు,గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ కు సూచించారు.జిల్లాలో ఫినిషింగ్ స్టేజీలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని? ప్రశ్నించగా,6300  ఇండ్లు ఉన్నాయని గృహ నిర్మాణ పీడీ సెక్రటరీకి వివరించగా,మార్చి చివరినాటికి 6300 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని చెప్పారు.రాష్ట్ర స్థాయిలో మార్చినాటికి లక్ష గృహ ప్రవేశాల లక్ష్యంగా  ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం  ఎస్ సి  కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణం మెదలు పెట్టని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు.ఇళ్ల నిర్మాణంప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.మహిళా సంఘాల ద్వారా ముందుగా లక్ష రూపాయల రుణం మంజూరు చేయించాలని,ఇంకా ఇండ్లు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇండ్లు ప్రారంభించాలని సూచించారు.లబ్ధిదారులు మంత్రి స్వప్న, సంతోష,కళమ్మ ,మాధవి తదితరుల ఇండ్లకు వెళ్లి ఇంటి నిర్మాణాలను చూస్తూ వారితో ముఖాముఖి మాట్లాడారు. అలాగే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు ప్రమీల,చోల్లేటి సత్యనారాయణ లతో కూడా మాట్లాడారు.జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని,ఎక్కువ  కొలతలతో ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే ఖర్చు ఎక్కువ అవుతుందని,దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు.ఈ విషయంపై గ్రామంలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ఎంపీడీవో జయలక్ష్మి,ఏఈ ప్రీతి,సర్పంచ్ వీరన్న,తదితరులు ఉన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-2.05.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 2.05.28 PM" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/by-the-end-of-march-we-will-go-ahead-with/article-2415</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/by-the-end-of-march-we-will-go-ahead-with/article-2415</guid>
                <pubDate>Tue, 10 Feb 2026 14:16:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-2.05.29-pm.jpeg"                         length="190824"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్ఎస్పీ కెనాల్ లో అదుపుతప్పి కారు పడిపోయి, భార్యాభర్తలు మృతి. </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-2.35.13-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 2.35.13 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లగొండ  : నల్గొండ జిల్లా,నిడమూరు మండలం,ముకుందాపురం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ లో శనివారం రాత్రి కారు అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో భార్యా భర్తలు పుల్లయ్య,పద్మ లు ప్రయాణిస్తున్న కారు కాలువలో పడిపోవడంతో ఇద్దరూ మృతి చెందారు.విషయం తెలుసుకున్న రెవిన్యూ,పోలీస్,ఫైర్,ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి.కారును బయటకు తీశాయి.ఈ ఘటనను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు.సంఘటన జరగడానికి గల కారణాలను, కారు ప్రమాద సంఘటనలో చనిపోయిన వారి వివరాలను, ఇతర వివరాలను స్థానికులు, అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఈ సంఘటనలో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం కూడా తమతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ శనివారం రాత్రి 7:30 ప్రాంతంలో ముకుందాపురం వద్ద ఎన్ఎస్పీ కెనాల్ లో కారు అదుపుతప్పి పడిపోయిన సంఘటనలో రెవెన్యూ,పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని,కారును</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/car-lost-control-in-nsp-canal-husband-and-wife-died/article-2307"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-08-at-2.35.13-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-2.35.13-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 2.35.13 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లగొండ  : నల్గొండ జిల్లా,నిడమూరు మండలం,ముకుందాపురం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ లో శనివారం రాత్రి కారు అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో భార్యా భర్తలు పుల్లయ్య,పద్మ లు ప్రయాణిస్తున్న కారు కాలువలో పడిపోవడంతో ఇద్దరూ మృతి చెందారు.విషయం తెలుసుకున్న రెవిన్యూ,పోలీస్,ఫైర్,ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి.కారును బయటకు తీశాయి.ఈ ఘటనను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు.సంఘటన జరగడానికి గల కారణాలను, కారు ప్రమాద సంఘటనలో చనిపోయిన వారి వివరాలను, ఇతర వివరాలను స్థానికులు, అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఈ సంఘటనలో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం కూడా తమతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ శనివారం రాత్రి 7:30 ప్రాంతంలో ముకుందాపురం వద్ద ఎన్ఎస్పీ కెనాల్ లో కారు అదుపుతప్పి పడిపోయిన సంఘటనలో రెవెన్యూ,పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని,కారును వెంటనే గుర్తించినప్పటికీ చీకటి కారణంగా శనివారం వెలికితీయలేకపోయామని, ఆదివారం ఉదయమే కారు ను బయటకు తీయడం జరిగిందని, అలాగే చనిపోయిన మహిళ మృతదేహాన్ని వెలికి తీశామని,అన్ని శాఖల సమన్వయం,సహకారంతో గల్లంతైన పుల్లయ్య మృతదేహాన్ని వెలికి తీస్తామని తెలిపారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-2.35.12-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 2.35.12 PM" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/car-lost-control-in-nsp-canal-husband-and-wife-died/article-2307</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/car-lost-control-in-nsp-canal-husband-and-wife-died/article-2307</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 14:52:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-2.35.13-pm.jpeg"                         length="205956"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికార పార్టీని ఆదరించండి  వేగంగా అభివృద్ధి చేస్తా.  మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-4.44.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 4.44.19 PM" width="1200" height="912" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లగొండ  :నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ డివిజన్లలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రోడ్లు భవనాల శాఖ, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రిv కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నల్లగొండను  మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.నల్లగొండ పట్టణ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని,2వేల200 కోట్ల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన,రహదారుల విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం,పారిశుధ్య వ్యవస్థను సమర్థవంతంగా చేపట్టాం.నల్లగొండను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే మా లక్ష్యం అని మంత్రి అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా  4వ డివిజన్ అభ్యర్థి బోగారి వైష్ణవి,5వ డివిజన్ అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్,20వ డివిజన్ అభ్యర్థి అల్లి సుభాష్ యాదవ్,21వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ ఇబ్రహీం,41వ డివిజన్ అభ్యర్థి కేసాని వేణుగోపాల్ రెడ్డి,42వ డివిజన్ అభ్యర్థి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/minister-komatireddy-venkatreddy-will-support-the-ruling-party-and-develop/article-2281"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-07-at-4.44.19-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-4.44.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 4.44.19 PM" width="1600" height="912"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లగొండ  :నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ డివిజన్లలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రోడ్లు భవనాల శాఖ, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రిv కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నల్లగొండను  మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.నల్లగొండ పట్టణ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని,2వేల200 కోట్ల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన,రహదారుల విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం,పారిశుధ్య వ్యవస్థను సమర్థవంతంగా చేపట్టాం.నల్లగొండను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే మా లక్ష్యం అని మంత్రి అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా  4వ డివిజన్ అభ్యర్థి బోగారి వైష్ణవి,5వ డివిజన్ అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్,20వ డివిజన్ అభ్యర్థి అల్లి సుభాష్ యాదవ్,21వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ ఇబ్రహీం,41వ డివిజన్ అభ్యర్థి కేసాని వేణుగోపాల్ రెడ్డి,42వ డివిజన్ అభ్యర్థి పబ్బు సాయిశ్రీ సందీప్ గౌడ్,47వ డివిజన్ అభ్యర్థి అబ్బగోని కవిత రమేష్,48వ డివిజన్ అభ్యర్థి యామ కవిత దయాకర్ కు ఓటు వేయాలని ఆయన ప్రచారం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/minister-komatireddy-venkatreddy-will-support-the-ruling-party-and-develop/article-2281</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/minister-komatireddy-venkatreddy-will-support-the-ruling-party-and-develop/article-2281</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 17:15:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-4.44.19-pm.jpeg"                         length="147234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సూర్య తండాలో ఆరోగ్య పోషకాహార  దినోత్సవం: తల్లి బిడ్డల సంరక్షణ పై అవగాహన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-2.12.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 2.12.27 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">దేవరకొండ:   దేవరకొండ మండలం సూర్య తండా గ్రామపంచాయతిలో శనివారం విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే(VHND)ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యం.ఎల్.హెచ్. పి సోనియా మాట్లాడుతూ..... గర్భధారణ సమయంలో తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి, వైద్యుల పర్యవేక్షణలో తీసుకునే సంరక్షణ, పోషకాహార సలహాలు, రోగనిరోధక శక్తి, కుటుంబ నియంత్రణ, పోషణ మరియు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.తదనంతరం పిల్లలకు టీకాలు వేసి, వయోవృద్ధులకు బి.పి,షుగర్ టెస్ట్ లు నిర్వహించి మందులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.పద్మ, యం.ఎల్.హెచ్.పి సోనియా, ఏ.యన్.యం పార్వతి, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/health-nutrition-day-in-surya-tanda-awareness-about-maternal-and/article-2256"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-07-at-2.12.27-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-2.12.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 2.12.27 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">దేవరకొండ:   దేవరకొండ మండలం సూర్య తండా గ్రామపంచాయతిలో శనివారం విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే(VHND)ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యం.ఎల్.హెచ్. పి సోనియా మాట్లాడుతూ..... గర్భధారణ సమయంలో తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి, వైద్యుల పర్యవేక్షణలో తీసుకునే సంరక్షణ, పోషకాహార సలహాలు, రోగనిరోధక శక్తి, కుటుంబ నియంత్రణ, పోషణ మరియు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.తదనంతరం పిల్లలకు టీకాలు వేసి, వయోవృద్ధులకు బి.పి,షుగర్ టెస్ట్ లు నిర్వహించి మందులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.పద్మ, యం.ఎల్.హెచ్.పి సోనియా, ఏ.యన్.యం పార్వతి, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/health-nutrition-day-in-surya-tanda-awareness-about-maternal-and/article-2256</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/health-nutrition-day-in-surya-tanda-awareness-about-maternal-and/article-2256</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 14:52:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-2.12.27-pm.jpeg"                         length="185501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళ సంఘ భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్ పార్వతి వెంకటేష్ గౌడ్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-12.49.55-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 12.49.55 PM" width="1200" height="623" /></p>
<p style="text-align:justify;">దేవరకొండ: దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీలో వివో మహిళా సంఘం భవనానికి గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ ఎరుకలు పార్వతి వెంకటేష్ గౌడ్ భూమి పూజ చేశారు. దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాను సారం గ్రామంలో వివో మహిళా సంఘం భవన పనులు మొదలు పెట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ  ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్,మహిళా సంఘం లీడర్లు, సంఘం సభ్యులు,మహిళలు, పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/sarpanch-parvathi-venkatesh-goud-performed-bhumi-pooja-for-womens-sangha/article-2248"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-07-at-12.49.55-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-12.49.55-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 12.49.55 PM" width="1280" height="623"></img></p>
<p style="text-align:justify;">దేవరకొండ: దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీలో వివో మహిళా సంఘం భవనానికి గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ ఎరుకలు పార్వతి వెంకటేష్ గౌడ్ భూమి పూజ చేశారు. దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాను సారం గ్రామంలో వివో మహిళా సంఘం భవన పనులు మొదలు పెట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ  ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్,మహిళా సంఘం లీడర్లు, సంఘం సభ్యులు,మహిళలు, పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/sarpanch-parvathi-venkatesh-goud-performed-bhumi-pooja-for-womens-sangha/article-2248</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/sarpanch-parvathi-venkatesh-goud-performed-bhumi-pooja-for-womens-sangha/article-2248</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 13:30:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-12.49.55-pm.jpeg"                         length="121215"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముందస్తు అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: సీపీఎం ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-04-at-3.05.38-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-04 at 3.05.38 PM" width="1200" height="723" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">గరిడేపల్లి,   : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగడంపై సీపీఎం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య, సుందరి వీరరాఘవయ్యలను పోలీసులు తెల్లవారుజామునే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />అరెస్టులపై నిరసన<br />ముఖ్యమంత్రి పర్యటన ఉందన్న సాకుతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమని సీపీఎం శ్రేణులు మండిపడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హక్కుల హరణ: ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. అప్రజాస్వామికం: ఎన్నికల వేళ ప్రతిపక్ష గొంతు నొక్కడం సరికాదు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.<br />      డిమాండ్: అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని వారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/cpm-is-angry-that-democracy-is-being-killed-by-early/article-2075"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-04-at-3.05.38-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-04-at-3.05.38-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-04 at 3.05.38 PM" width="1600" height="723"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">గరిడేపల్లి,   : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగడంపై సీపీఎం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య, సుందరి వీరరాఘవయ్యలను పోలీసులు తెల్లవారుజామునే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />అరెస్టులపై నిరసన<br />ముఖ్యమంత్రి పర్యటన ఉందన్న సాకుతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమని సీపీఎం శ్రేణులు మండిపడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హక్కుల హరణ: ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. అప్రజాస్వామికం: ఎన్నికల వేళ ప్రతిపక్ష గొంతు నొక్కడం సరికాదు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.<br />   డిమాండ్: అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగించాలని చూడటం మానుకోవాలని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/cpm-is-angry-that-democracy-is-being-killed-by-early/article-2075</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/cpm-is-angry-that-democracy-is-being-killed-by-early/article-2075</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 15:29:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-04-at-3.05.38-pm.jpeg"                         length="124357"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని నార్కెట్ పల్లి ఎస్ఐ గారికి వినతి పత్రం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-4.54.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-21 at 4.54.46 PM" width="1097" height="932" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నార్కెట్ పల్లి : జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ల ఉన్నందున గ్రామాలలో శాంతి వాతావరణం నెలకొల్పి  పోలీస్ పికెట్ల ఏర్పాటు చేయాలని నార్కట్పల్లికి నూతనంగా వచ్చిన ఎస్ఐ విష్ణు సార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తదనంతరం వారిని సన్మానించారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ ఎడ్ల మహాలింగం,రమేష్ చారి, వారు మాట్లాడుతూ జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లు శాంతియుతంగా, న్యాయంగా జరిగేలా చేయడానికి మీ పోలీస్ శక్తి అవసరం. కాబట్టి,  గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరపాలని కోరడం జరిగింది </p>
<p>1) పోలీస్ పికెట్ల ఏర్పాటు: జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ సంబంధిత ప్రాంతాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలి. ఇవి 24 గంటల పాటు పనిచేసేలా చూడాలి.</p>
<p>2) ప్రజల భయాందోళన నివారణకై: గ్రామాలలో ప్రజలు భయం లేకుండా, సజావుగా ఎలక్షన్లలో పాల్గొనేలా ప్యాట్రోలింగ్ పెంచి అన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/narket-palli-is-a-petition-to-si-to-stop-the/article-1340"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-21-at-4.54.46-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-4.54.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-21 at 4.54.46 PM" width="1097" height="932"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నార్కెట్ పల్లి : జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ల ఉన్నందున గ్రామాలలో శాంతి వాతావరణం నెలకొల్పి  పోలీస్ పికెట్ల ఏర్పాటు చేయాలని నార్కట్పల్లికి నూతనంగా వచ్చిన ఎస్ఐ విష్ణు సార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తదనంతరం వారిని సన్మానించారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ ఎడ్ల మహాలింగం,రమేష్ చారి, వారు మాట్లాడుతూ జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లు శాంతియుతంగా, న్యాయంగా జరిగేలా చేయడానికి మీ పోలీస్ శక్తి అవసరం. కాబట్టి,  గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరపాలని కోరడం జరిగింది </p>
<p>1) పోలీస్ పికెట్ల ఏర్పాటు: జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ సంబంధిత ప్రాంతాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలి. ఇవి 24 గంటల పాటు పనిచేసేలా చూడాలి.</p>
<p>2) ప్రజల భయాందోళన నివారణకై: గ్రామాలలో ప్రజలు భయం లేకుండా, సజావుగా ఎలక్షన్లలో పాల్గొనేలా ప్యాట్రోలింగ్ పెంచి అన్ని చర్యలు తీసుకోవాలి.</p>
<p>3) కుల, రాజకీయ ఆధిపత్య నియంత్రణ: గ్రామాలు, మున్సిపల్ ప్రాంతాలలో కుల, రాజకీయ ఆధిపత్యాలు ఎక్కువగా ఉన్నందున, వాటిని నియంత్రించి ఆధిపత్య రాజకీయాలకు గట్టి అడ్డుకట్ట వేయాలి.</p>
<p>4) స్వేచ్ఛా ఓటు హక్కు: ప్రజలు తమ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని అవరోధాలను తొలగించి, పూర్తి రక్షణ కల్పించాలి.</p>
<p> ప్రజాసేవపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఎలక్షన్ లో పాల్గొనే విధంగా ధైర్యంని కల్పించాలి<br /> నామినేషన్ వెయ్యకుండా కిడ్నాప్లు చేస్తామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి </p>
<p>5) మందు, డబ్బు పంపిణీ నివారణ: ఎలక్షన్ల సమయంలో ఓట్ల కోసం మందు, డబ్బు పంచే చర్యలకు గట్టి అడ్డుకట్ట వేయాలి. సమాచారం తెలిసిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.</p>
<p>6) ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణ పేదలపై  దాడులు జరగకుండ అడ్డుకోవాలి. జిల్లా ఎస్పీ గారిని కోరడం జరిగింది ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, బీసీ సంఘం నాయకులు రమేష్ చారి, సూరయ్య,మణిల్, తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/narket-palli-is-a-petition-to-si-to-stop-the/article-1340</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/narket-palli-is-a-petition-to-si-to-stop-the/article-1340</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 17:19:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-4.54.46-pm.jpeg"                         length="145031"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-17-at-2.02.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-17 at 2.02.19 PM" width="720" height="365" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆదేశాల మేరకు శనివారం పెన్ పహాడ్ మండల కేంద్రములో టిఆర్పి  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఏడు  దశాబ్దాల స్వాతంత్ర పోరాటంలో బహుజన కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న నాయకత్వం బహుజన రాజ్య స్థాపన ధ్యేయంగా టిఆర్పీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఐక్యమై 2028లో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కావాలని భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. టిఆర్పీ జిల్లా నాయకులు  యగ్గడి మురళి, ఎస్టీ సెల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/happy-birthday-to-tinmar-mallanna/article-1154"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-17-at-2.02.19-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-17-at-2.02.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-17 at 2.02.19 PM" width="720" height="365"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆదేశాల మేరకు శనివారం పెన్ పహాడ్ మండల కేంద్రములో టిఆర్పి  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఏడు  దశాబ్దాల స్వాతంత్ర పోరాటంలో బహుజన కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న నాయకత్వం బహుజన రాజ్య స్థాపన ధ్యేయంగా టిఆర్పీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఐక్యమై 2028లో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కావాలని భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. టిఆర్పీ జిల్లా నాయకులు  యగ్గడి మురళి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు నరహరి, ఆర్ వి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు మామిడి శోభన్, యల్లావుల కోటేష్, మధు వర్మ, యగ్గడీ రంగయ్య, వరికల్లు సైదులు, జాల నాగరాజు, కొమ్ము నాగరాజు, అమృతం, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/happy-birthday-to-tinmar-mallanna/article-1154</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/happy-birthday-to-tinmar-mallanna/article-1154</guid>
                <pubDate>Sat, 17 Jan 2026 14:24:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-17-at-2.02.19-pm.jpeg"                         length="59698"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తుంగతుర్తి ప్రజలకు భోగి–సంక్రాంతి–కనుమ శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-13-at-5.40.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-13 at 5.40.16 PM" width="649" height="783" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">తుంగతుర్తి   : తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా తుంగతుర్తి, మద్దిరాల మరియు నూతనకల్ మండలాల ప్రజలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల సందర్భంగా చింతకుంట్ల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ (తుంగతుర్తి) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగలు ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని, రైతులకు మంచి పంటలు పండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/happy-bhogi-sankranti-kanuma-to-the-people-of-tungaturthi/article-1065"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-13-at-5.40.16-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-13-at-5.40.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-13 at 5.40.16 PM" width="649" height="783"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">తుంగతుర్తి   : తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా తుంగతుర్తి, మద్దిరాల మరియు నూతనకల్ మండలాల ప్రజలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల సందర్భంగా చింతకుంట్ల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ (తుంగతుర్తి) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగలు ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని, రైతులకు మంచి పంటలు పండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/happy-bhogi-sankranti-kanuma-to-the-people-of-tungaturthi/article-1065</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/happy-bhogi-sankranti-kanuma-to-the-people-of-tungaturthi/article-1065</guid>
                <pubDate>Tue, 13 Jan 2026 17:52:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-13-at-5.40.16-pm.jpeg"                         length="35965"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ భవనం లో పద్మశాలి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-11-at-1.28.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-11 at 1.28.24 PM" width="1200" height="576" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మిర్యాలగూడ : మిర్యాలగూడ బీసీ భవనంలో అధ్యక్షులు పిల్లలమర్రి రవికుమార్ ఆధ్వర్యంలో పద్మశాలి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతు పద్మశాలి హక్కులకు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలనీ, గవర్నమెంట్ నుండి వచ్చే ఫలాలన్నీ మా కుల కుటుంబ సభ్యులకు అందే విధంగా కృషి చేస్తాను. అలాగే క్యాలెండర్ ఆవిష్కరణకి విచ్చేసిన బీసీ బంధువులకు, పద్మశాలి కుటుంబ సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రావిరాల ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టిపోలు రమేష్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాపోలు సత్యనారాయణ, చెరువుపల్లి పట్టాభి, ఉపాధ్యక్షులు నక్క సత్యం, దయాకర్, కిరణ్, సతీష్, కార్యదర్శులు పున్న శ్రీనివాస్, కర్నాటి ఆంజనేయులు,  గంజి బిక్షం, కోశాధికారి చిలుకూరి అశోక్, జెలా శంకరయ్య, బీసీ జేఏసీ నాయకులు దాసరాజు, జయరాజు, లింగంపల్లి, చిరంజీవి, చేగొండి మురళి యాదవ్, జంజీరాల, నాగరాజు, సిరిసిల్ల శ్రీనివాస్, దేవులపల్లి శంకర్, సైదులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/inauguration-of-padmasali-welfare-association-calendar-in-bc-building/article-986"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-11-at-1.28.24-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-11-at-1.28.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-11 at 1.28.24 PM" width="1280" height="576"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మిర్యాలగూడ : మిర్యాలగూడ బీసీ భవనంలో అధ్యక్షులు పిల్లలమర్రి రవికుమార్ ఆధ్వర్యంలో పద్మశాలి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతు పద్మశాలి హక్కులకు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలనీ, గవర్నమెంట్ నుండి వచ్చే ఫలాలన్నీ మా కుల కుటుంబ సభ్యులకు అందే విధంగా కృషి చేస్తాను. అలాగే క్యాలెండర్ ఆవిష్కరణకి విచ్చేసిన బీసీ బంధువులకు, పద్మశాలి కుటుంబ సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రావిరాల ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టిపోలు రమేష్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాపోలు సత్యనారాయణ, చెరువుపల్లి పట్టాభి, ఉపాధ్యక్షులు నక్క సత్యం, దయాకర్, కిరణ్, సతీష్, కార్యదర్శులు పున్న శ్రీనివాస్, కర్నాటి ఆంజనేయులు,  గంజి బిక్షం, కోశాధికారి చిలుకూరి అశోక్, జెలా శంకరయ్య, బీసీ జేఏసీ నాయకులు దాసరాజు, జయరాజు, లింగంపల్లి, చిరంజీవి, చేగొండి మురళి యాదవ్, జంజీరాల, నాగరాజు, సిరిసిల్ల శ్రీనివాస్, దేవులపల్లి శంకర్, సైదులు, పోశం, పూర్ణచందర్, ఆంజనేయులు, గుర్రం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/inauguration-of-padmasali-welfare-association-calendar-in-bc-building/article-986</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/inauguration-of-padmasali-welfare-association-calendar-in-bc-building/article-986</guid>
                <pubDate>Sun, 11 Jan 2026 14:18:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-11-at-1.28.24-pm.jpeg"                         length="108312"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        