<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/nalgonda/category-72" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Nalgonda - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/72/rss</link>
                <description>Nalgonda RSS Feed</description>
                
                            <item>
                <title>జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత  నర్సింహాకు ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మర్రిగూడ: జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు–2026 అందుకున్న రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, ఉమ్మడి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు లపంగి నర్సింహాకు మంగవారం మర్రిగూడ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లపంగి నర్సింహాకు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవలో లపంగి నర్సింహా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగానే జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించిందని కొనియాడారు.ఈ సందర్భంగా లపంగి నర్సింహా మాట్లాడుతూ ఈ గౌరవం నాకు మాత్రమే కాదు రాంరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ దక్కిన గౌరవం. గ్రామ ప్రజల సహకారం,అధికారుల ప్రోత్సాహంతోనే ఈ గుర్తింపు సాధ్యమైంది.ప్రజాసేవే నా ధ్యేయంగా మరింత అంకితభావంతో పనిచేస్తాను" అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు లపంగి నర్సింహాకు శుభాకాంక్షలు తెలిపారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/national-best-sarpanch-awardee-lapangi-narsimha-is-honored/article-3794"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003174994.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మర్రిగూడ: జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు–2026 అందుకున్న రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, ఉమ్మడి నల్గొండ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు లపంగి నర్సింహాకు మంగవారం మర్రిగూడ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లపంగి నర్సింహాకు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవలో లపంగి నర్సింహా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగానే జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించిందని కొనియాడారు.ఈ సందర్భంగా లపంగి నర్సింహా మాట్లాడుతూ ఈ గౌరవం నాకు మాత్రమే కాదు రాంరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ దక్కిన గౌరవం. గ్రామ ప్రజల సహకారం,అధికారుల ప్రోత్సాహంతోనే ఈ గుర్తింపు సాధ్యమైంది.ప్రజాసేవే నా ధ్యేయంగా మరింత అంకితభావంతో పనిచేస్తాను" అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు లపంగి నర్సింహాకు శుభాకాంక్షలు తెలిపారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/national-best-sarpanch-awardee-lapangi-narsimha-is-honored/article-3794</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/national-best-sarpanch-awardee-lapangi-narsimha-is-honored/article-3794</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 17:12:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003174994.jpg"                         length="181168"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మర్రిగూడలో తెలంగాణ జలసిరి'పై సమావేశం</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఆగస్టు 15 నాటికి నీటి భద్రత పనులు పూర్తికావాలి</li>
<li>ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంటకుంట నిర్మించాలి</li>
<li>ఫ్లోరిన్ నిర్మూలన, భూగర్భ జలాల పెంపే లక్ష్యం </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/meeting-on-telangana-jalassiri-at-marriguda/article-3773"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003174291.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మర్రిగూడ, నల్గొండ: మర్రిగూడ మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:00 గంటలకు తెలంగాణ జలసిరి - జలసంచాయ్ జన్ భాగీదారి' పనులు,'విబిజి రాంజీ' పథకం నిర్వహణపై సర్పంచులు,ఫీల్డ్ అసిస్టెంట్ లు,అధికారులతో మండల స్థాయి సమీక్షా సమావేశం ను మండల ప్రత్యేక అధికారి భీమనపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి సంరక్షణ పనుల అమలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు మండల ప్రత్యేక అధికారి తెలిపారు. జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన విబిజి రాంజీ చట్టం కింద నీటి భద్రత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరికి ఊటకుంట అనే నినాదంతో గ్రామాల్లో నీటి సంరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ పనులన్నింటినీ రాబోయే ఆగస్టు 15 నాటికి విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.<br /><span style="color:rgb(224,62,45);">125 పని దినాలు - రూ.300 కూలీ</span><br />ఈ పథకం కింద ఉపాధి హామీ అనుసంధానంతో గ్రామీణ ప్రజలకు 125 పని దినాలు కల్పించడంతో పాటు, రోజువారీ కూలీగా రూ. 300 అందించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల గ్రామీణ ఉపాధి పెరగడమే కాకుండా, గ్రామాల్లో శాశ్వత నీటి సంరక్షణ కట్టడాలు ఏర్పడతాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే కొత్త నివారణ చర్యలు చేపట్టాలని, మెరుగైన నీటి భద్రతను సాధించడమే 'వికాస్ భారత్' యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.<br /><span style="color:rgb(224,62,45);">నీటిని సంరక్షించుకుందాం!</span><br />ఈ సందర్భంగా విబిజి రాంజీ పథకం పై ఏపీఓ జయరాజు, అధికారులు మాట్లాడుతూ మన ప్రాంతంలోని బట్లపల్లి, వట్టిపల్లి గ్రామాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరిన్ బారిన పడిన ప్రాంతాలుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఫ్లోరిన్ నిర్మూలనకు భూగర్భ జలాల మట్టం పెరగడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.సగటున ఒక కుటుంబం సంవత్సరానికి దాదాపు 4 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకుంటే ప్రభుత్వం నుండి రూ. 6,500 ఆర్థిక సాయం అందుతుంది అని అధికారులు తెలిపారు. ప్రజలందరూ తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.<br /><span style="color:rgb(224,62,45);">18 గ్రామపంచాయతీలో గ్రామసభలు</span><br />ఈ పథకం విజయవంతం కావడానికి బుధవారం, జూలై 29న మండలంలోని 18 గ్రామపంచాయతీలో తప్పనిసరిగా అత్యవసర గ్రామసభలు నిర్వహించాలని ఎంపీడీఓ ఆదేశించారు. గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ పనులను గుర్తించి, తీర్మానాలు తయారు చేయాలన్నారు.ఆయా పనులను గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో పొందుపరచాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి.వేణుగోపాల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సి. మునయ్య,ఎంపీఓ రవికుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్, మండల వ్యవసాయ అధికారి సాహస్, సహాయ ఇంజనీర్లు, మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓ జయరాజ్, మిషన్ భగీరథ ఏఈ వెంకటేష్, ఆర్డబ్ల్యుసి ఏఈ ప్రభాకర్,టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు,మహిళా సమైక్య మండల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1003174340.jpg" alt="1003174340" width="4080" height="3060"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/meeting-on-telangana-jalassiri-at-marriguda/article-3773</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/meeting-on-telangana-jalassiri-at-marriguda/article-3773</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 15:02:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003174291.jpg"                         length="779835"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్డినరీ  నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం-ప్రభుత్వం వెంటనే స్పందించాలి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్‌కర్నూల్ :. జినపల్లి :  ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ,TGSRTC మాత్రం ఆర్డినరీ బస్సుల్లోనే ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది.ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్డినరీ బస్సు అంటే ప్రతి స్టాప్‌లో ఆగాలి.చార్జీలు కూడా తక్కువగా ఉండాలి.కానీ ఇక్కడ ఆర్డినరీ బస్సును హైదరాబాద్ రూట్ లో నడుపుతూ ఎక్స్‌ప్రెస్ రేట్లు కొడుతున్నారు.ఒకవైపు మహిళలకు ఉచితం అని ప్రకటనలు,మరోవైపు చార్జీలు చెల్లించే సామాన్య ప్రజలను ఇలా పిండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.ఇది ఒక్క బస్సుకే పరిమితం కాదు.రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే తరహా ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ స్పెషల్ గా మార్చి అధిక చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారు.TGSRTC అధికారులకు తెలియకుండా ఇలాంటి అక్రమాలకు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి,ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/express-fares-on-ordinary-bus-scissors-peoples-pockets-passengers-anger/article-3704"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003300087.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నాగర్‌కర్నూల్ :. జినపల్లి :  ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ,TGSRTC మాత్రం ఆర్డినరీ బస్సుల్లోనే ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది.ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్డినరీ బస్సు అంటే ప్రతి స్టాప్‌లో ఆగాలి.చార్జీలు కూడా తక్కువగా ఉండాలి.కానీ ఇక్కడ ఆర్డినరీ బస్సును హైదరాబాద్ రూట్ లో నడుపుతూ ఎక్స్‌ప్రెస్ రేట్లు కొడుతున్నారు.ఒకవైపు మహిళలకు ఉచితం అని ప్రకటనలు,మరోవైపు చార్జీలు చెల్లించే సామాన్య ప్రజలను ఇలా పిండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.ఇది ఒక్క బస్సుకే పరిమితం కాదు.రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే తరహా ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ స్పెషల్ గా మార్చి అధిక చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారు.TGSRTC అధికారులకు తెలియకుండా ఇలాంటి అక్రమాలకు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి,ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్న డిపోల పై ,అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.లేకుంటే ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/express-fares-on-ordinary-bus-scissors-peoples-pockets-passengers-anger/article-3704</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/express-fares-on-ordinary-bus-scissors-peoples-pockets-passengers-anger/article-3704</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 14:18:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003300087.jpg"                         length="2484203"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు నిరసనగా మర్రిగూడలో కాంగ్రెస్ భారీ ర్యాలీ</title>
                                    <description><![CDATA[<div>మర్రిగూడ మండలం, నల్గొండ   : ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మర్రిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.</div>
<div><span style="color:rgb(224,62,45);">మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. స్తంభించిన ట్రాఫిక్</span></div>
<div>మర్రిగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు.</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/congress-held-a-huge-rally-in-marriguda-to-protest-the/article-3608"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/cong1.jpg" alt=""></a><br /><div>మర్రిగూడ మండలం, నల్గొండ   : ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మర్రిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.</div>
<div><span style="color:rgb(224,62,45);">మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. స్తంభించిన ట్రాఫిక్</span></div>
<div>మర్రిగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు.</div>
<div><span style="color:rgb(224,62,45);">కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం</span></div>
<div>అనంతరం మర్రిగూడ బస్టాండ్ ఆవరణలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఖరిని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కోస్తోందని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల గొంతు నొక్కేందుకే అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల గొంతును అణిచివేసే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులోనూ ప్రజాపక్ష పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చేతిలో పార్టీ జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో మర్రిగూడలో హోరెత్తాయి. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్,స్థానిక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు,మండల,గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/congress-held-a-huge-rally-in-marriguda-to-protest-the/article-3608</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/congress-held-a-huge-rally-in-marriguda-to-protest-the/article-3608</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:20:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/cong1.jpg"                         length="164674"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డుకు సర్పంచ్ ‘లపంగి నర్సింహా’ ఎంపిక</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div style="text-align:justify;">మర్రిగూడ :  బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ ప్రతిష్టాత్మకమైన "ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డు - 2026"ను ప్రకటించింది. నల్గొండ జిల్లా,మర్రిగూడ మండలం, రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ లపంగి నర్సింహా ఈ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్, బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా లపంగి నర్సింహాకు ఈ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని, సమాజ సేవను ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ ఏడాది జూలై 26వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించబోయే బహుజన సాహిత్య</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/sarpanch-lapangi-narsimha-selected-for-bahujan-sahitya-akademi-national-award/article-3602"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003140102.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div style="text-align:justify;">మర్రిగూడ :  బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ ప్రతిష్టాత్మకమైన "ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డు - 2026"ను ప్రకటించింది. నల్గొండ జిల్లా,మర్రిగూడ మండలం, రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ లపంగి నర్సింహా ఈ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్, బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా లపంగి నర్సింహాకు ఈ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని, సమాజ సేవను ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ ఏడాది జూలై 26వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించబోయే బహుజన సాహిత్య అకాడమీ 19వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వెస్ట్రన్ ఇండియాలోని 5 రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవాతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 600 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నట్లు వివరించారు.ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బి.ఎస్.ఏ. జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణతో పాటు తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ అంజయ్య, ఎమ్.డి. ముస్తఫా తదితరులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సర్పంచ్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల స్థానికులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/sarpanch-lapangi-narsimha-selected-for-bahujan-sahitya-akademi-national-award/article-3602</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/sarpanch-lapangi-narsimha-selected-for-bahujan-sahitya-akademi-national-award/article-3602</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:59:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003140102.jpg"                         length="221925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> మర్రిగూడలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ​ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం:బీజేపీ నాయకులు ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని పెంపొందిస్తున్న దేశ ప్రధానమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ముట్టడి చర్యలు అత్యంత దారుణమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇటువంటి చౌకబారు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు</div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/%C2%A0%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B1%82%E0%B0%A1%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82/article-3591"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003139495-(1).jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ​ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం:బీజేపీ నాయకులు ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని పెంపొందిస్తున్న దేశ ప్రధానమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ముట్టడి చర్యలు అత్యంత దారుణమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇటువంటి చౌకబారు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యాస అమరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు పాత్లావత్ రాజేందర్ నాయక్, జిల్లా నాయకులు యాస అశోక్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, గ్యార యాదగిరి, మామిడి పరుశురాం,కీసరి ముత్యంరెడ్డి, మండల కార్యదర్శి శోభన్ బాబు, వి.ఎస్. వెంకటేష్ లతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ వైఖరిపై తమ నిరసనను వ్యక్తం చేశారు.</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/%C2%A0%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B1%82%E0%B0%A1%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82/article-3591</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/%C2%A0%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B1%82%E0%B0%A1%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82/article-3591</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:25:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003139495-%281%29.jpg"                         length="228068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మర్రిగూడలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;"><br />మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా :దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ​ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం:బీజేపీ నాయకులు ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని పెంపొందిస్తున్న దేశ ప్రధానమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ముట్టడి చర్యలు అత్యంత దారుణమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇటువంటి చౌకబారు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యాస</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/rahul-gandhi-effigy-burnt-in-marriguda/article-3578"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003139495.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;"><br />మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా :దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ​ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం:బీజేపీ నాయకులు ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని పెంపొందిస్తున్న దేశ ప్రధానమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ముట్టడి చర్యలు అత్యంత దారుణమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇటువంటి చౌకబారు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యాస అమరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు పాత్లావత్ రాజేందర్ నాయక్, జిల్లా నాయకులు యాస అశోక్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, గ్యార యాదగిరి, మామిడి పరుశురాం,కీసరి ముత్యంరెడ్డి, మండల కార్యదర్శి శోభన్ బాబు, వి.ఎస్. వెంకటేష్ లతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ వైఖరిపై తమ నిరసనను వ్యక్తం చేశారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/rahul-gandhi-effigy-burnt-in-marriguda/article-3578</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/rahul-gandhi-effigy-burnt-in-marriguda/article-3578</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 16:50:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003139495.jpg"                         length="228068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దామర భీమనపల్లిలో ఆగని అక్రమ నిర్మాణాలు</title>
                                    <description><![CDATA[<div>అనుమతులు లేని ‘కోళ్ల ఫారాల’పై అధికారుల చోద్యం.</div>
<div>నోటీసులతో చేతులు దులుపుకున్న పంచాయతీ రాజ్</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/non-stop-illegal-constructions-in-damara-bheemanapally/article-3558"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003138572.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">నల్గొండ జిల్లా / మర్రిగూడ : నిబంధనలకు విరుద్ధంగా,ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గ్రామం నడిబొడ్డున వెలుస్తున్న అక్రమ కోళ్ల ఫారాలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఆపాలంటూ గ్రామస్తులు క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది.అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కావడంతో, యజమాని మరింత బరితెగించి నిర్మాణ పనుల వేగాన్ని పెంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
<div><span style="color:rgb(224,62,45);">నోటీసులతో చేతులు దులుపుకున్న పంచాయతీ రాజ్!</span></div>
<div>దామేర భీమనపల్లి గ్రామ పరిధిలో సాగుతున్న ఈ అక్రమ కోళ్ల ఫారం వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి కేవలం ఒక నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా సమాచార హక్కు చట్టం కింద గ్రామస్తులు దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి సంచలన నిజాన్ని అంగీకరించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.సదరు కోళ్ల ఫారానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని,కేవలం అనుమతులు తెచ్చుకోవడానికి మాత్రమే నిరభ్యంతర పత్రం ఇచ్చామని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.అనుమతులు లేవని స్వయంగా అధికారులే ఒప్పుకుంటున్నా ఆ అక్రమ నిర్మాణాలను ఆపడానికి గానీ, కూల్చివేయడానికి గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.</div>
<div><span style="color:rgb(224,62,45);">సహకరిస్తున్న అధికారులు.. చట్టాన్ని అపహాస్యం చేస్తున్న యజమాని!?</span></div>
<div>ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక కోళ్ల ఫారం నిర్మాణం పూర్తి చేసి, అందులో వ్యాపారాన్ని కూడా విజయవంతంగా నడిపిస్తున్నారని,ఇప్పుడు దానికి అదనంగా మరికొన్ని కోళ్ల ఫారాలను, గోడౌన్లను, అక్కడ పనిచేసే లేబర్ కోసం నివాస సముదాయాలను నిర్మిస్తున్నారు.గత నెల రోజులుగా ప్రతిరోజూ 40 నుండి 50 మంది కూలీలతో పనులు చకచకా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.మండల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అధికారుల పరోక్ష సహకారంతోనే యజమాని ఎలాంటి భయం లేకుండా చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాడని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.</div>
<div><span style="color:rgb(224,62,45);">దుర్వాసన, రోగాల బారిన పడుతున్న గ్రామం...</span></div>
<div>కోళ్ల ఫారాల నుండి వస్తున్న తీవ్రమైన దుర్వాసన, విపరీతంగా పెరుగుతున్న దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాల వల్ల గ్రామం రోగాల మయంగా మారింది. ఇప్పటికే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, పిల్లలు ఈ కాలుష్యం తట్టుకోలేక అకాల మృత్యువాత పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఫారాన్ని తక్షణమే మూసివేయాలని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు.</div>
<div><span style="color:rgb(224,62,45);">కలెక్టర్ గారైనా స్పందించేనా..?</span></div>
<div>స్థానిక అధికారులు పూర్తిగా చేతులెత్తేసిన వేళ, ఇప్పుడు దామేర భీమనపల్లి గ్రామ ప్రజల ఆశలన్నీ నల్గొండ జిల్లా కలెక్టర్ గారిపైనే ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, అనుమతులు లేని ఆ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి, గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.</div>
<div> </div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1003138580.jpg" alt="1003138580" width="1600" height="1200"></img></div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/non-stop-illegal-constructions-in-damara-bheemanapally/article-3558</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/non-stop-illegal-constructions-in-damara-bheemanapally/article-3558</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 13:28:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003138572.jpg"                         length="1037823"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మర్రిగూడలో తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మర్రిగూడ, : ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు, 6 డీఏల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సమరశంఖం పూరించింది. తపస్ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా ఆగస్టు 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన "మహా ధర్నా" పోస్టర్‌ను మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. తపస్ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తో పాటు స్థానిక, కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే ధర్నా: తపస్ నాయకులు</span></div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షులు మట్టపల్లి శ్రీ రమణ, ప్రధాన కార్యదర్శి బండారి శ్రీశైలం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ వచ్చామని,కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/inauguration-of-tapas-mahadharna-poster-at-marriguda/article-3487"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003126484.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మర్రిగూడ, : ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు, 6 డీఏల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సమరశంఖం పూరించింది. తపస్ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా ఆగస్టు 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన "మహా ధర్నా" పోస్టర్‌ను మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. తపస్ మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తో పాటు స్థానిక, కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే ధర్నా: తపస్ నాయకులు</span></div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షులు మట్టపల్లి శ్రీ రమణ, ప్రధాన కార్యదర్శి బండారి శ్రీశైలం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ వచ్చామని,కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం వల్లే ఈ మహాధర్నాకు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు.ఉపాధ్యాయ సంఘాలు కేవలం వినతి పత్రాలకే పరిమితమయ్యాయనే అపవాదును చెరిపేస్తూ, హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమయ్యామని పేర్కొన్నారు.ప్రభుత్వం దిగివచ్చి ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చేలా చేయడమే ఈ ధర్నా ముఖ్య ఉద్దేశమని, కాబట్టి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/inauguration-of-tapas-mahadharna-poster-at-marriguda/article-3487</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/inauguration-of-tapas-mahadharna-poster-at-marriguda/article-3487</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 17:16:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003126484.jpg"                         length="129833"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పర్యావరణ పరిరక్షణకు వినూత్న ముందడుగు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మర్రిగూడ,: సమాజంలో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో మర్రిగూడ మండలంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా రాజపేట తండా సర్పంచ్ కొడాల వెంకట్ రెడ్డి గారు ఒక వినూత్న ప్రచారానికి తెరతీశారు.మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన స్వయంగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయుల ద్వారానే మార్పు మొదలుకావాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో పాటు,వారి తల్లిదండ్రులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా పక్కనబెట్టి, స్టీల్ ప్లేట్లు,స్టీల్ బాటిళ్లనే వాడేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ రహిత విద్యాసంస్థలను తయారు చేయాలన్నారు.కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా,గ్రామంలో జరిగే శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్,థర్మాకోల్ ప్లేట్ల వాడకాన్ని అరికట్టేందుకు స్థానిక ఫంక్షన్ హాల్‌కు 2,000 స్టీల్ ప్లేట్లను సర్పంచ్ వెంకట్ రెడ్డి ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/an-innovative-step-towards-environmental-protection/article-3421"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003119529.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మర్రిగూడ,: సమాజంలో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో మర్రిగూడ మండలంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా రాజపేట తండా సర్పంచ్ కొడాల వెంకట్ రెడ్డి గారు ఒక వినూత్న ప్రచారానికి తెరతీశారు.మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన స్వయంగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయుల ద్వారానే మార్పు మొదలుకావాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో పాటు,వారి తల్లిదండ్రులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా పక్కనబెట్టి, స్టీల్ ప్లేట్లు,స్టీల్ బాటిళ్లనే వాడేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ రహిత విద్యాసంస్థలను తయారు చేయాలన్నారు.కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా,గ్రామంలో జరిగే శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్,థర్మాకోల్ ప్లేట్ల వాడకాన్ని అరికట్టేందుకు స్థానిక ఫంక్షన్ హాల్‌కు 2,000 స్టీల్ ప్లేట్లను సర్పంచ్ వెంకట్ రెడ్డి ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్ తీసుకున్న ఈ పర్యావరణ హిత నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శారద, స్థానిక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/an-innovative-step-towards-environmental-protection/article-3421</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/an-innovative-step-towards-environmental-protection/article-3421</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 14:20:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003119529.jpg"                         length="1462558"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మిస్సింగ్ కేసును ఛేదించిన మర్రిగూడ పోలీసులు!</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">​మర్రిగూడ,  : ఓ వ్యక్తి అదృశ్యం అయిన కేసును మర్రిగూడ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.రెండు నెలలుగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీని విజయవంతంగా కనుగొని, అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ​కేసు వివరాల్లోకి వెళ్తే సరికొండ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన  పడకంటి మహేష్ (38) అనే వ్యక్తి తన భార్య శివలీలతో కలిసి వట్టిపల్లిలోని తన అత్తగారింటికి వచ్చారు.అయితే, కుటుంబంలోని ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్‌, మే 12న ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఎంతకీ ఆయన తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య శివలీల మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.సాంకేతిక ఆధారాలు, అందిన సమాచారాన్ని నిరంతరం</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/marriguda-police-solved-the-missing-case/article-3399"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003108009.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">​మర్రిగూడ,  : ఓ వ్యక్తి అదృశ్యం అయిన కేసును మర్రిగూడ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.రెండు నెలలుగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీని విజయవంతంగా కనుగొని, అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ​కేసు వివరాల్లోకి వెళ్తే సరికొండ గ్రామం కడ్తాల్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన  పడకంటి మహేష్ (38) అనే వ్యక్తి తన భార్య శివలీలతో కలిసి వట్టిపల్లిలోని తన అత్తగారింటికి వచ్చారు.అయితే, కుటుంబంలోని ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్‌, మే 12న ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఎంతకీ ఆయన తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య శివలీల మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.సాంకేతిక ఆధారాలు, అందిన సమాచారాన్ని నిరంతరం విశ్లేషిస్తూ విస్తృతంగా అన్వేషణ కొనసాగించారు. ఈ క్రమంలో శుక్రవారం మహేష్ ఆచూకీని పోలీసులు విజయవంతంగా గుర్తించారు. అనంతరం ఆయనకు తగిన కౌన్సిలింగ్ ఇచ్చి, భార్యాపిల్లల వద్దకు చేర్చారు. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">​ప్రజల సహకారం ముఖ్యం:ఎస్ఐ రాంబాబు</span></div>
<div style="text-align:justify;">పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, లేదా ఎవరైనా కనిపించకుండా పోయినట్లు గుర్తిస్తే వెంటనే  పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని,ఇటువంటి క్లిష్ట సమయాల్లో ప్రజల సహకారం పోలీసుల అన్వేషణకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.​మహేష్ ఆచూకీ గుర్తించడంలో సహకరించిన స్థానిక ప్రజలకు, సమాచారం అందించిన వారికి, అలాగే ఈ వార్తను విస్తృతంగా ప్రచారం చేసి అన్వేషణలో తోడ్పడిన మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా ఎస్ఐ రాంబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/marriguda-police-solved-the-missing-case/article-3399</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/marriguda-police-solved-the-missing-case/article-3399</guid>
                <pubDate>Sat, 18 Jul 2026 16:08:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003108009.jpg"                         length="144964"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శాశ్వత పరిష్కారానికే 'భూభారతి' రీ సర్వే : ఎమ్మార్వో</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాగార్జునసాగర్ ; మండల పరిధిలోని సంగరాం గ్రామంలో భూభారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈసం. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా పెద్దవూర ఎమ్మార్వో బి.ఖాసీం హాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన భూభారతి చట్టం ద్వారా ప్రతి భూభాగానికి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు.అధునాతన సాంకేతికత మరియు డ్రోన్ల సహాయంతో జరిగే ఈ డిజిటల్ రీ సర్వే ద్వారా రైతులకు ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.ప్రతి భూమికి జీపీఎస్ ఆధారిత ల్యాండ్ మ్యాప్,యూనిక్ ఐడీ కేటాయింపు.సరిహద్దు తగాదాలు పూర్తిగా తొలగి పోవడం,డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు అడ్డుకట్ట పడటం.భూమి కొలతలు పూర్తయ్యాక అప్డేట్ చేసిన డిజిటల్ పత్రాలను ఆన్లైన్ పోర్టల్లో నేరుగా చూసుకునే సదుపాయం.సర్వే నిర్వహించే సమయంలో రైతులు,గ్రామస్తులు స్వయంగా హాజరై,లైసెన్స్డ్ సర్వేయర్లకు సహకరించి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nalgonda/bhubharti-re-survey-mmaro-for-permanent-solution/article-3346"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260717-wa0008.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">నాగార్జునసాగర్ ; మండల పరిధిలోని సంగరాం గ్రామంలో భూభారతి భూ రీ సర్వేపై తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈసం. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా పెద్దవూర ఎమ్మార్వో బి.ఖాసీం హాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన భూభారతి చట్టం ద్వారా ప్రతి భూభాగానికి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు.అధునాతన సాంకేతికత మరియు డ్రోన్ల సహాయంతో జరిగే ఈ డిజిటల్ రీ సర్వే ద్వారా రైతులకు ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.ప్రతి భూమికి జీపీఎస్ ఆధారిత ల్యాండ్ మ్యాప్,యూనిక్ ఐడీ కేటాయింపు.సరిహద్దు తగాదాలు పూర్తిగా తొలగి పోవడం,డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు అడ్డుకట్ట పడటం.భూమి కొలతలు పూర్తయ్యాక అప్డేట్ చేసిన డిజిటల్ పత్రాలను ఆన్లైన్ పోర్టల్లో నేరుగా చూసుకునే సదుపాయం.సర్వే నిర్వహించే సమయంలో రైతులు,గ్రామస్తులు స్వయంగా హాజరై,లైసెన్స్డ్ సర్వేయర్లకు సహకరించి తమ భూముల రికార్డులను,యాజమాన్య హక్కులను సరిచూసుకోవాలని ఎమ్మార్వో సూచించారు.గ్రామ రెవెన్యూ యంత్రాంగం సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తుందని,రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శి,గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>
<div class="ii gt" style="text-align:justify;">
<div class="a3s aiL">
<div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nalgonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nalgonda/bhubharti-re-survey-mmaro-for-permanent-solution/article-3346</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nalgonda/bhubharti-re-survey-mmaro-for-permanent-solution/article-3346</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 13:21:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260717-wa0008.jpg"                         length="204612"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        