<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/medchal/category-71" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Medchal - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/71/rss</link>
                <description>Medchal RSS Feed</description>
                
                            <item>
                <title>జీహెచ్ఎంసి ఎన్నికల ముందర కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి బహిర్గతం కష్టకాలంలో పోరాడిన పాత కార్యకర్తలకు గుర్తింపు లేదంటూ సాదు యాదవ్ ఆవేదన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.48.27-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.48.27 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  (జీహెచ్ఎంసి) ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమవుతోంది. కష్టకాలంలో పార్టీని కాపాడిన పాత కార్యకర్తలను పక్కన పెట్టి, ఇటీవల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సాదు యాదవ్ మాట్లాడుతూ, పార్టీ అధికారంలోకి రావడానికి పునాది వేసింది పాత కార్యకర్తలేనని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలనలో ఒత్తిడులు, కేసులు, రాజకీయ ప్రతీకారాలను ఎదుర్కొంటూ కూడా పార్టీ జెండాను భుజాన వేసుకుని నిలబడ్డ వారికే నేడు గుర్తింపు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.“కష్టకాలంలో పార్టీ కోసం కుటుంబాలను కూడా దూరం చేసుకుని, ఆర్థిక ఇబ్బందులు భరించి పనిచేసిన వారిని ఇప్పుడు కార్యక్రమాలకు కూడా పిలవకపోవడం బాధాకరమన్నారు. పార్టీ కోసం చెమటోడ్చినవారే పరాయివాళ్లయ్యారా?” అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/ahead-of-the-ghmc-elections-sadhu-yadav-laments-that-the/article-2982"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-11.48.27-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.48.27-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.48.27 AM" width="1478" height="2048"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  (జీహెచ్ఎంసి) ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమవుతోంది. కష్టకాలంలో పార్టీని కాపాడిన పాత కార్యకర్తలను పక్కన పెట్టి, ఇటీవల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సాదు యాదవ్ మాట్లాడుతూ, పార్టీ అధికారంలోకి రావడానికి పునాది వేసింది పాత కార్యకర్తలేనని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలనలో ఒత్తిడులు, కేసులు, రాజకీయ ప్రతీకారాలను ఎదుర్కొంటూ కూడా పార్టీ జెండాను భుజాన వేసుకుని నిలబడ్డ వారికే నేడు గుర్తింపు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.“కష్టకాలంలో పార్టీ కోసం కుటుంబాలను కూడా దూరం చేసుకుని, ఆర్థిక ఇబ్బందులు భరించి పనిచేసిన వారిని ఇప్పుడు కార్యక్రమాలకు కూడా పిలవకపోవడం బాధాకరమన్నారు. పార్టీ కోసం చెమటోడ్చినవారే పరాయివాళ్లయ్యారా?” అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావన కేడర్‌లో పెరుగుతోందని, డబ్బు, కులం, లాబీయింగ్ ఆధారంగా అవకాశాలు కేటాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయని సాదు యాదవ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే జీహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. అయితే పార్టీ వర్గాల అభిప్రాయం ప్రకారం, పాత–కొత్త నాయకుల సమన్వయం కోసం చర్యలు తీసుకుంటున్నామని, సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమని చెబుతున్నారు. అంతర్గత విభేదాలు సర్దుబాటు చేసుకుని కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడం అత్యవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ అసంతృప్తిని ఎలా సమీక్షించి పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/ahead-of-the-ghmc-elections-sadhu-yadav-laments-that-the/article-2982</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/ahead-of-the-ghmc-elections-sadhu-yadav-laments-that-the/article-2982</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:19:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.48.27-am.jpeg"                         length="154598"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామచంద్ర రావు నేతృత్వంలో మూసీ బాధితులకు అండగా బీజేపీ పాదయాత్ర</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.31.13-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.31.13 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : మూసీ ప్రక్షాళన, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పేరుతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ఎన్ రామచంద్రరావు  నేతృత్వంలో లంగర్ హౌస్, బాపు గట్టు  పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు పేరుతో పలు కాలనీల్లో ఇళ్లను గుర్తించి కూల్చివేస్తున్నారని, దీని వల్ల ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన రామచందర్ రావు, “అభివృద్ధి పేరుతో నిరాశ్రయులను సృష్టించడం సమంజసం కాదని” పేర్కొన్నారు. బాధితుల పక్షాన పార్టీ అండగా నిలుస్తుందని, పునరావాసం లేకుండా ఒక్క ఇల్లు కూడా కూల్చనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/led-by-ramachandra-rao-bjps-march-in-support-of-the/article-2920"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-1.31.13-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.31.13-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.31.13 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : మూసీ ప్రక్షాళన, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పేరుతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ఎన్ రామచంద్రరావు  నేతృత్వంలో లంగర్ హౌస్, బాపు గట్టు  పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు పేరుతో పలు కాలనీల్లో ఇళ్లను గుర్తించి కూల్చివేస్తున్నారని, దీని వల్ల ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన రామచందర్ రావు, “అభివృద్ధి పేరుతో నిరాశ్రయులను సృష్టించడం సమంజసం కాదని” పేర్కొన్నారు. బాధితుల పక్షాన పార్టీ అండగా నిలుస్తుందని, పునరావాసం లేకుండా ఒక్క ఇల్లు కూడా కూల్చనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్ రెడ్డి, గాజులరామారం మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సరైన పునరావాసం, పరిహారం కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేయాలే తప్ప, ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ఉండకూడదని వారు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/led-by-ramachandra-rao-bjps-march-in-support-of-the/article-2920</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/led-by-ramachandra-rao-bjps-march-in-support-of-the/article-2920</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 13:46:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.31.13-pm.jpeg"                         length="193168"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>“అన్నదానం పవిత్రం… రసాయన ఇస్తరాకులు అనారోగ్యానికి కారణం!” – కోలా రవీందర్ ముదిరాజు హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.18.12-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.18.12 PM" width="1080" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : అన్నదానం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన దానం. అయితే ఆ పవిత్ర కార్యక్రమంలో ఉపయోగించే ఇస్తరాకులు ఆరోగ్యానికి హానికరమైతే అది “అనారోగ్య దానం”గా మారే ప్రమాదం ఉందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సోషల్ వర్కర్ కోలా రవీందర్ ముదిరాజు హెచ్చరించారు. ఇటీవల ఒక స్థానిక వేడుకలో పాల్గొన్న ఆయన, రసాయనాలతో తయారైన డిస్పోజబుల్ ఇస్తరాకులను పక్కన పెట్టి, సంప్రదాయ చెట్టు ఆకులతో తయారైన ఆకుపత్రాలపై భోజనం చేశారు. ఈ చర్య ద్వారా సమాజానికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపారు. “గతంలో మన పెద్దలు ప్రకృతి సిద్ధమైన ఆకులతోనే భోజనం చేసేవారు. ఇప్పుడు సౌలభ్యం కోసం వాడుతున్న కొన్ని రకాల రసాయన పూతలున్న ప్లేట్లు వేడి ఆహారంతో కలిసే అవకాశముంది. దీర్ఘకాలంలో ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కూడా సంప్రదాయ ఆకుపత్రాల వినియోగం మంచిదని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/%E2%80%9Cannadanam-is-sacred%E2%80%A6-chemical-compounds-are-the-cause-of-illness%E2%80%9D/article-2919"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-1.18.12-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.18.12-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.18.12 PM" width="1080" height="1539"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : అన్నదానం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన దానం. అయితే ఆ పవిత్ర కార్యక్రమంలో ఉపయోగించే ఇస్తరాకులు ఆరోగ్యానికి హానికరమైతే అది “అనారోగ్య దానం”గా మారే ప్రమాదం ఉందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సోషల్ వర్కర్ కోలా రవీందర్ ముదిరాజు హెచ్చరించారు. ఇటీవల ఒక స్థానిక వేడుకలో పాల్గొన్న ఆయన, రసాయనాలతో తయారైన డిస్పోజబుల్ ఇస్తరాకులను పక్కన పెట్టి, సంప్రదాయ చెట్టు ఆకులతో తయారైన ఆకుపత్రాలపై భోజనం చేశారు. ఈ చర్య ద్వారా సమాజానికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపారు. “గతంలో మన పెద్దలు ప్రకృతి సిద్ధమైన ఆకులతోనే భోజనం చేసేవారు. ఇప్పుడు సౌలభ్యం కోసం వాడుతున్న కొన్ని రకాల రసాయన పూతలున్న ప్లేట్లు వేడి ఆహారంతో కలిసే అవకాశముంది. దీర్ఘకాలంలో ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కూడా సంప్రదాయ ఆకుపత్రాల వినియోగం మంచిదని చెప్పారు. సహజసిద్ధ ఆకులు సులభంగా కరిగిపోతాయి. కానీ రసాయన పూతలున్న ప్లేట్లు నేలలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఇది పర్యావరణానికి హానికరమని వివరించారు. దేవాలయాలు, ఫంక్షన్ హాళ్లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే దాతలు నాణ్యమైన, ఆరోగ్యానికి హాని కలిగించని పాత్రలను ఉపయోగించాలని రవీందర్ ముదిరాజు విజ్ఞప్తి చేశారు. “అన్నదానం అంటే ఆరోగ్యాన్ని పంచడం కావాలి గానీ, అనారోగ్యాన్ని కాదు” అని ఆయన స్పష్టం చేశారు. స్థానికులు ఆయన చర్యను అభినందిస్తూ, సంప్రదాయ పద్ధతుల వైపు మళ్లాలని అభిప్రాయపడుతున్నారు. సమాజ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ అంశంపై మరింత చర్చ, అవగాహన అవసరమని పలువురు పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.18.12-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.18.12 PM(1)" width="716" height="1600"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/%E2%80%9Cannadanam-is-sacred%E2%80%A6-chemical-compounds-are-the-cause-of-illness%E2%80%9D/article-2919</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/%E2%80%9Cannadanam-is-sacred%E2%80%A6-chemical-compounds-are-the-cause-of-illness%E2%80%9D/article-2919</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 13:44:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.18.12-pm.jpeg"                         length="163001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుత్బుల్లాపూర్ జోన్‌కు కొత్త జోనల్ కమిషనర్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.16.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.16.08 PM" width="1080" height="994" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా (సిఎంసి) కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ జాను జనగామ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుత్బుల్లాపూర్ జోన్‌లో పరిపాలనా పటిష్టత, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, ప్రజా సమస్యల పరిష్కారంలో సందీప్ కుమార్ జా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, పట్టణ ప్రణాళిక అంశాల్లో ఆయన చురుకైన చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఆయనకు జనగామ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించడం పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో, జనగామ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న పర్మర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్‌ను కుత్బుల్లాపూర్ జోన్ నూతన జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుభవం కలిగిన పరిపాలనా అధికారి అయిన పర్మర్ పింకేష్ కుమార్ లలిత్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/new-zonal-commissioner-for-quthbullapur-zone/article-2918"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-1.16.08-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.16.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 1.16.08 PM" width="1080" height="994"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా (సిఎంసి) కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ జాను జనగామ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుత్బుల్లాపూర్ జోన్‌లో పరిపాలనా పటిష్టత, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, ప్రజా సమస్యల పరిష్కారంలో సందీప్ కుమార్ జా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, పట్టణ ప్రణాళిక అంశాల్లో ఆయన చురుకైన చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఆయనకు జనగామ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించడం పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో, జనగామ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న పర్మర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్‌ను కుత్బుల్లాపూర్ జోన్ నూతన జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుభవం కలిగిన పరిపాలనా అధికారి అయిన పర్మర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జోన్ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపు వస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జోనల్ కమిషనర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించి, ప్రస్తుత ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. కుత్బుల్లాపూర్ జోన్‌లో పెండింగ్ సమస్యలు, అభివృద్ధి పనుల వేగవంతంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. ఈ పరిపాలనా మార్పులు కుత్బుల్లాపూర్ జోన్ అభివృద్ధికి దోహదపడతాయని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/new-zonal-commissioner-for-quthbullapur-zone/article-2918</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/new-zonal-commissioner-for-quthbullapur-zone/article-2918</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 13:41:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-1.16.08-pm.jpeg"                         length="66152"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బలమైన బిఆర్ఎస్ కోటలో గౌరీష్ నిష్క్రమణ – శ్రేణుల్లో సంబరాల వెల్లువ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-8.50.33-am.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 8.50.33 AM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ ; జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని 131వ డివిజన్‌లో బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పార్టీని వీడడాన్ని బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలతో స్వాగతించడం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. గౌరీష్ నిష్క్రమణ నేపథ్యంలో జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పద్మనగర్ డివిజన్ బాల్‌రెడ్డి నగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా కూడి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. “వ్యక్తి కంటే పార్టీ గొప్పది”, “పార్టీ కోసం పనిచేసే నాయకులు బిఆర్ఎస్‌లో కొక్కోలుగా ఉన్నారు” అంటూ నినాదాలు చేశారు.</p>
<p>అంతర్గత అసంతృప్తి కారణమా?</p>
<p style="text-align:justify;">కొంతమంది స్థానిక కార్యకర్తలు మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వివిధ పార్టీ పదవులు చేపట్టిన గౌరీష్ ద్వితీయ శ్రేణి నాయకుల ఎదుగుదలకు అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. “ఈసారి గెలుపు కష్టమనే అంచనాతోనే పార్టీ మారారు తప్ప, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లే ప్రసక్తే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/gaurishs-departure-in-a-strong-brs-stronghold-%E2%80%93-celebrations-erupt/article-2835"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-8.50.33-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-8.50.33-am.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 8.50.33 AM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ ; జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని 131వ డివిజన్‌లో బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పార్టీని వీడడాన్ని బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలతో స్వాగతించడం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. గౌరీష్ నిష్క్రమణ నేపథ్యంలో జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పద్మనగర్ డివిజన్ బాల్‌రెడ్డి నగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా కూడి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. “వ్యక్తి కంటే పార్టీ గొప్పది”, “పార్టీ కోసం పనిచేసే నాయకులు బిఆర్ఎస్‌లో కొక్కోలుగా ఉన్నారు” అంటూ నినాదాలు చేశారు.</p>
<p>అంతర్గత అసంతృప్తి కారణమా?</p>
<p style="text-align:justify;">కొంతమంది స్థానిక కార్యకర్తలు మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వివిధ పార్టీ పదవులు చేపట్టిన గౌరీష్ ద్వితీయ శ్రేణి నాయకుల ఎదుగుదలకు అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. “ఈసారి గెలుపు కష్టమనే అంచనాతోనే పార్టీ మారారు తప్ప, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లే ప్రసక్తే లేదు” అని వ్యాఖ్యానించారు. గౌరీష్ వెళ్లిపోవడం వల్ల పార్టీ బలహీనపడదని, అంతేకాకుండా మరింత ఐక్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.</p>
<p>ఎమ్మెల్యే వివేకానంద నేతృత్వంలో ఐక్యత</p>
<p>ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద నాయకత్వంపై కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 24 డివిజన్లలో అత్యధిక కార్పొరేటర్ స్థానాలు గెలిచి మరోసారి పార్టీ సత్తా చాటుతామని నినదించారు. పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.</p>
<p>కాంగ్రెస్‌లో చర్చలు  ఇదిలా ఉండగా, గౌరీష్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లోనూ చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. ఇంతకాలం పార్టీ కోసం కృషి చేస్తున్న స్థానిక నాయకులు కొత్తగా చేరిన నాయకత్వానికి ప్రాధాన్యం ఎలా ఉంటుందన్న దానిపై గమనిస్తున్నారు. ఈ పరిణామం రాబోయే ఎన్నికల సమీకరణాల్లో కీలకంగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.మొత్తానికి, జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని 131వ డివిజన్‌లో గౌరీష్ పార్టీ మార్పు రాజకీయ వేడి పెంచగా, బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు, కాంగ్రెస్‌లోని అంతర్గత చర్చలు స్థానిక రాజకీయాలకు కొత్త దిశను సూచిస్తున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/gaurishs-departure-in-a-strong-brs-stronghold-%E2%80%93-celebrations-erupt/article-2835</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/gaurishs-departure-in-a-strong-brs-stronghold-%E2%80%93-celebrations-erupt/article-2835</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 11:53:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-8.50.33-am.jpeg"                         length="142781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే సొంత బాబాయి పార్టీ మారడంతో సంచలనంగా మారిన కుత్బుల్లాపూర్ రాజకీయం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-2.49.34-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 2.49.34 PM" width="1052" height="1163" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎల్‌పీ విప్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద సొంత బాబాయి, మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన కుమారుడు గిరిధర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. కుటుంబ రాజకీయ అనుబంధాల మధ్య ఈ మార్పు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌరీష్ తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ కనిపించిందని ఆయన పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు సమక్షంలో గౌరీష్‌కు పార్టీ కండువా కప్పి ఘనంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/the-politics-of-kutbullapur-became-a-sensation-after-the-mlas/article-2791"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-22-at-2.49.34-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-2.49.34-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 2.49.34 PM" width="1052" height="1163"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎల్‌పీ విప్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద సొంత బాబాయి, మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన కుమారుడు గిరిధర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. కుటుంబ రాజకీయ అనుబంధాల మధ్య ఈ మార్పు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌరీష్ తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ కనిపించిందని ఆయన పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి , టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు సమక్షంలో గౌరీష్‌కు పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. నాయకులు మాట్లాడుతూ, గౌరీష్ వంటి సీనియర్ నాయకుడి చేరికతో కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చేరికలో గణేష్ నగర్ డివిజన్‌కు చెందిన పలు బస్తీ అధ్యక్షులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సొంత బాబాయి పార్టీ మారడం బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా, కుటుంబ రాజకీయ నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ మార్పు కుత్బుల్లాపూర్ రాజకీయాలను మరింత వేడెక్కించే సంకేతాలను ఇస్తోంది. రానున్న రోజుల్లో ఈ పరిణామం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/the-politics-of-kutbullapur-became-a-sensation-after-the-mlas/article-2791</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/the-politics-of-kutbullapur-became-a-sensation-after-the-mlas/article-2791</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 14:52:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-2.49.34-pm.jpeg"                         length="151915"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలి: కె.పి. వివేకానంద్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-11.59.43-am.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 11.59.43 AM" width="1200" height="719" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  :  యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ముందుకు రావాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పిలుపునిచ్చారు.132వ డివిజన్ జీడిమెట్ల పరిధిలోని దుర్గా ఎస్టేట్స్‌లో ఎం. పరమేశ్వర్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన “ఎస్ ఫార్మసీ”ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యువత సృజనాత్మక ఆలోచనలతో స్వయం ఉపాధి రంగంలోకి అడుగుపెడితే ఆర్థికంగా స్వావలంబన సాధించడమే కాకుండా, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలరన్నారు. సుచిత్ర పరిసర ప్రాంత ప్రజలకు సమీపంలో అందుబాటులో ఉండే విధంగా ‘ఎస్ ఫార్మసీ’ ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు. నాణ్యమైన మందులను సరసమైన ధరల్లో అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని యజమానులకు సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో మెడికల్ షాపుల పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రజలకు సమయానికి సేవలు అందించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/youth-should-focus-on-self-employment-kp-vivekanand/article-2769"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-22-at-11.59.43-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-11.59.43-am.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 11.59.43 AM" width="1280" height="719"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  :  యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ముందుకు రావాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పిలుపునిచ్చారు.132వ డివిజన్ జీడిమెట్ల పరిధిలోని దుర్గా ఎస్టేట్స్‌లో ఎం. పరమేశ్వర్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన “ఎస్ ఫార్మసీ”ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యువత సృజనాత్మక ఆలోచనలతో స్వయం ఉపాధి రంగంలోకి అడుగుపెడితే ఆర్థికంగా స్వావలంబన సాధించడమే కాకుండా, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించగలరన్నారు. సుచిత్ర పరిసర ప్రాంత ప్రజలకు సమీపంలో అందుబాటులో ఉండే విధంగా ‘ఎస్ ఫార్మసీ’ ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు. నాణ్యమైన మందులను సరసమైన ధరల్లో అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని యజమానులకు సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో మెడికల్ షాపుల పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రజలకు సమయానికి సేవలు అందించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాలే నాగేష్, సమ్మయ్య నేత, కుంటి మల్లేష్, నదీమ్ రాయ్, బాల మల్లేష్, కాలే గణేష్, జయం చారి, చంద్ర శేఖర్ రెడ్డి, రాజు యాదవ్, జలిగం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై ఫార్మసీ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/youth-should-focus-on-self-employment-kp-vivekanand/article-2769</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/youth-should-focus-on-self-employment-kp-vivekanand/article-2769</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 12:28:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-11.59.43-am.jpeg"                         length="100341"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రేమ వివాదం రెండు కుటుంబాల్లో శోకం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-5.53.14-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 5.53.14 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ : ప్రేమ పేరుతో మొదలైన పరిచయం, చివరకు రెండు కుటుంబాల్లో చెరగని విషాదాన్ని మిగిల్చిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. జీడిమెట్లలో యువతి పావని (25) మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్. శ్యామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమిలిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కేసుకు కొత్త మలుపు తిప్పింది.</p>
<p style="text-align:justify;">ఆరు సంవత్సరాల సంబంధం – పునరావృత విభేదాలు</p>
<p style="text-align:justify;">పోలీసుల దర్యాప్తు ప్రకారం, పావని–శ్యామ్ మధ్య సుమారు ఆరు సంవత్సరాలుగా పరిచయం కొనసాగింది. 2019లోనే ఈ సంబంధంపై ఇరువురు కుటుంబాలు అభ్యంతరాలు వ్యక్తం చేసి పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమయంలో కౌన్సెలింగ్ నిర్వహించి వారిని విడదీశారని అధికారులు తెలిపారు.అయితే, అనంతరం మళ్లీ వారిద్దరి మధ్య సంప్రదింపులు కొనసాగినట్లు కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు సూచిస్తున్నాయి. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా పరస్పర సమ్మతితో కలుసుకున్నారని తెలిసింది. ఈ కలయిక తర్వాత సంబంధంలో విభేదాలు మళ్లీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/a-love-dispute-is-grief-in-both-families/article-2762"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-5.53.14-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-5.53.14-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 5.53.14 PM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ : ప్రేమ పేరుతో మొదలైన పరిచయం, చివరకు రెండు కుటుంబాల్లో చెరగని విషాదాన్ని మిగిల్చిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. జీడిమెట్లలో యువతి పావని (25) మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్. శ్యామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమిలిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కేసుకు కొత్త మలుపు తిప్పింది.</p>
<p style="text-align:justify;">ఆరు సంవత్సరాల సంబంధం – పునరావృత విభేదాలు</p>
<p style="text-align:justify;">పోలీసుల దర్యాప్తు ప్రకారం, పావని–శ్యామ్ మధ్య సుమారు ఆరు సంవత్సరాలుగా పరిచయం కొనసాగింది. 2019లోనే ఈ సంబంధంపై ఇరువురు కుటుంబాలు అభ్యంతరాలు వ్యక్తం చేసి పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమయంలో కౌన్సెలింగ్ నిర్వహించి వారిని విడదీశారని అధికారులు తెలిపారు.అయితే, అనంతరం మళ్లీ వారిద్దరి మధ్య సంప్రదింపులు కొనసాగినట్లు కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు సూచిస్తున్నాయి. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా పరస్పర సమ్మతితో కలుసుకున్నారని తెలిసింది. ఈ కలయిక తర్వాత సంబంధంలో విభేదాలు మళ్లీ తీవ్రరూపం దాల్చినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.</p>
<p>జీడిమెట్లలో యువతి మృతి</p>
<p style="text-align:justify;">ఫిబ్రవరి 17 తెల్లవారుజామున గాజులరామారం, వివేకానంద నగర్‌లోని అద్దె గృహంలో పావని మృతి చెందినట్లు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు శ్యామ్ వేధింపుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు అనంతరం శ్యామ్ అదృశ్యమైనట్లు తెలిసింది.</p>
<p>భీమిలిలో నిందితుడి అనుమానాస్పద మృతి</p>
<p>కేసు నమోదు తర్వాత శ్యామ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, అతను ఆంధ్రప్రదేశ్‌లోని భీమిలి ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ ఓ లాడ్జిలో అతను మృతిగా కనిపించినట్లు స్థానిక పోలీసుల సమాచారం. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.<br />ప్రాథమికంగా అతను కూడా స్వయంగా ప్రాణాలు తీసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.</p>
<p>రెండు రాష్ట్రాల్లో పోలీసుల సమన్వయ దర్యాప్తు</p>
<p style="text-align:justify;">ఈ ఘటన తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సైబరాబాద్  ,  ఆంధ్రప్రదేశ్ పోలీస్  అధికారులు పరస్పర సమన్వయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, సీసీటీవీ దృశ్యాలు, గత ఫిర్యాదుల వివరాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఇరువురు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, స్నేహితుల వివరాలు సేకరించబడుతున్నాయి. ప్రేమ సంబంధాల్లో తలెత్తే విభేదాలు, కుటుంబ ఒత్తిళ్లు, భావోద్వేగ పరిణామాలు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే ఘటనకు గల అసలు కారణాలు స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. భావోద్వేగ ఒత్తిళ్లు లేదా మానసిక సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం పొందడం అవసరం అని అధికారులు సూచిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/a-love-dispute-is-grief-in-both-families/article-2762</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/a-love-dispute-is-grief-in-both-families/article-2762</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 18:00:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-5.53.14-pm.jpeg"                         length="125989"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానసిక ఆరోగ్యానికి పోలీసుల అండ – యువకుడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చేర్పించిన జీడిమెట్ల పోలీసులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-2.56.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 2.56.11 PM" width="960" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : ప్రజలకు చేరువగా ఉండే విధానానికి నిదర్శనంగా జీడిమెట్ల పోలీసులు మరో మానవతా కార్యక్రమాన్ని చేపట్టారు. మానసిక సమస్యలతో బాధపడుతూ కుటుంబ సభ్యులు, కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న 26 సంవత్సరాల యువకుడిని అతని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో  చేర్పించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని శాపూర్‌నగర్ సంజయ్ గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన అభిషేక్ దాస్ (26) కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఉపాధి లేక ఇంటి వద్దే ఉంటున్న అతడు ఇటీవల కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తుండగా, తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. వారి అభ్యర్థనను గౌరవించిన పోలీసులు ముందుగా యువకుడికి మార్గదర్శక చర్చ నిర్వహించారు. అనంతరం పోలీసు వాహనంలో అతడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించి వైద్యుల సూచనల మేరకు చేర్పించారు. అతనికి సముచితమైన చికిత్స అందించి త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకురావాలని వైద్య బృందాన్ని కోరారు. ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/police-under-mental-health-%E2%80%93-jeedimetla-police-admitted-the-young/article-2715"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-2.56.11-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-2.56.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 2.56.11 PM" width="960" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : ప్రజలకు చేరువగా ఉండే విధానానికి నిదర్శనంగా జీడిమెట్ల పోలీసులు మరో మానవతా కార్యక్రమాన్ని చేపట్టారు. మానసిక సమస్యలతో బాధపడుతూ కుటుంబ సభ్యులు, కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న 26 సంవత్సరాల యువకుడిని అతని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో  చేర్పించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని శాపూర్‌నగర్ సంజయ్ గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన అభిషేక్ దాస్ (26) కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఉపాధి లేక ఇంటి వద్దే ఉంటున్న అతడు ఇటీవల కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తుండగా, తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. వారి అభ్యర్థనను గౌరవించిన పోలీసులు ముందుగా యువకుడికి మార్గదర్శక చర్చ నిర్వహించారు. అనంతరం పోలీసు వాహనంలో అతడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించి వైద్యుల సూచనల మేరకు చేర్పించారు. అతనికి సముచితమైన చికిత్స అందించి త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకురావాలని వైద్య బృందాన్ని కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పోలీసులు కేవలం నేరాల నమోదు, దర్యాప్తుకే పరిమితం కాకుండా సమాజంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా భాగస్వాములవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృషి చేస్తున్నామని తెలిపారు. జీడిమెట్ల పోలీసుల ఈ చర్యకు స్థానికులు అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మానసిక ఆరోగ్యంపై సమాజంలో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/police-under-mental-health-%E2%80%93-jeedimetla-police-admitted-the-young/article-2715</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/police-under-mental-health-%E2%80%93-jeedimetla-police-admitted-the-young/article-2715</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 15:01:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-2.56.11-pm.jpeg"                         length="125247"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫుట్‌పాత్‌పై నిరాశ్రయ వృద్ధుడికి అండగా న్యాయ సేవాధికారులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-11.29.41-am.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 11.29.41 AM" width="599" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పేట్ బషీరాబాద్  : నగర పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయుల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. పేట్ బషీరాబాద్ పరిధిలోని సుచిత్ర రోడ్డు ఫుట్‌పాత్‌పై గత రెండు, మూడు రోజులుగా అనాథ స్థితిలో అలమటిస్తున్న ఓ వృద్ధుడిని అధికారులు రక్షించి వృద్ధాశ్రయానికి తరలించారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెంటనే ప్రతినిధులు స్పందించారు. స్థానిక పోలీసుల సహకారంతో సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని భద్రంగా తరలించారు. ప్రాథమిక విచారణలో ఆయన తన వ్యక్తిగత వివరాలు వెల్లడించలేని పరిస్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మానసిక, శారీరక బలహీనత కారణంగా మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. తదుపరి చర్యగా వృద్ధుడిని యాప్రాల్ ప్రాంతంలోని ‘సెకండ్ ఛాన్స్’ వృద్ధాశ్రయానికి తరలించి సంరక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పర్యవేక్షణతో పాటు అవసరమైన ఆహారం, నివాస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ పరిసరాల్లో నిరాశ్రయులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/law-enforcement-officers-stand-by-a-homeless-elderly-man-on/article-2693"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-11.29.41-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-11.29.41-am.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 11.29.41 AM" width="599" height="1272"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పేట్ బషీరాబాద్  : నగర పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయుల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. పేట్ బషీరాబాద్ పరిధిలోని సుచిత్ర రోడ్డు ఫుట్‌పాత్‌పై గత రెండు, మూడు రోజులుగా అనాథ స్థితిలో అలమటిస్తున్న ఓ వృద్ధుడిని అధికారులు రక్షించి వృద్ధాశ్రయానికి తరలించారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెంటనే ప్రతినిధులు స్పందించారు. స్థానిక పోలీసుల సహకారంతో సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని భద్రంగా తరలించారు. ప్రాథమిక విచారణలో ఆయన తన వ్యక్తిగత వివరాలు వెల్లడించలేని పరిస్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మానసిక, శారీరక బలహీనత కారణంగా మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. తదుపరి చర్యగా వృద్ధుడిని యాప్రాల్ ప్రాంతంలోని ‘సెకండ్ ఛాన్స్’ వృద్ధాశ్రయానికి తరలించి సంరక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పర్యవేక్షణతో పాటు అవసరమైన ఆహారం, నివాస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ పరిసరాల్లో నిరాశ్రయులు, వృద్ధులు లేదా సహాయం అవసరమైన వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం అందించాలని కోరారు. సమాజంలో బలహీన వర్గాల రక్షణలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/law-enforcement-officers-stand-by-a-homeless-elderly-man-on/article-2693</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/law-enforcement-officers-stand-by-a-homeless-elderly-man-on/article-2693</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 11:32:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-11.29.41-am.jpeg"                         length="75920"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుత్బుల్లాపూర్ జోన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-4.37.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-17 at 4.37.33 PM" width="1200" height="572" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కుత్బుల్లాపూర్ జోన్ కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చింతల్ సర్కిల్ పరిధిలోని 128 రంగారెడ్డి నగర్ డివిజన్‌లో టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వహీద్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు తెలిసింది. అనుమానాస్పద లావాదేవీలు, పన్నుల వసూళ్లలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ ప్రత్యేక బృందం జోనల్ కార్యాలయానికి చేరుకుని రికార్డులు, సంబంధిత డాక్యుమెంట్లను సవివరంగా పరిశీలిస్తోంది. పన్నుల వసూళ్ల రిజిస్టర్లు, ఆన్‌లైన్ ఎంట్రీలు, లావాదేవీల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. కార్యాలయ సిబ్బంది, సంబంధిత ఉద్యోగులను విడివిడిగా ప్రశ్నిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. అధికారుల సమక్షంలో పలు ఫైళ్లు, కంప్యూటర్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్థానికంగా ఇంకా విచారణ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ దాడులతో జోన్ కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/acb-raids-in-kutbullapur-zone-office/article-2678"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-4.37.33-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-4.37.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-17 at 4.37.33 PM" width="1280" height="572"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కుత్బుల్లాపూర్ జోన్ కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చింతల్ సర్కిల్ పరిధిలోని 128 రంగారెడ్డి నగర్ డివిజన్‌లో టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వహీద్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు తెలిసింది. అనుమానాస్పద లావాదేవీలు, పన్నుల వసూళ్లలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ ప్రత్యేక బృందం జోనల్ కార్యాలయానికి చేరుకుని రికార్డులు, సంబంధిత డాక్యుమెంట్లను సవివరంగా పరిశీలిస్తోంది. పన్నుల వసూళ్ల రిజిస్టర్లు, ఆన్‌లైన్ ఎంట్రీలు, లావాదేవీల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. కార్యాలయ సిబ్బంది, సంబంధిత ఉద్యోగులను విడివిడిగా ప్రశ్నిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. అధికారుల సమక్షంలో పలు ఫైళ్లు, కంప్యూటర్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్థానికంగా ఇంకా విచారణ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ దాడులతో జోన్ కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/acb-raids-in-kutbullapur-zone-office/article-2678</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/acb-raids-in-kutbullapur-zone-office/article-2678</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 16:52:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-4.37.33-pm.jpeg"                         length="80897"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి అనుమానాస్పద మృతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-1.46.20-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-05 at 1.46.20 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జీడిమెట్ల  : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఒక యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గుబ్బల సాయికిరణ్ (32) అనే యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనై మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medchal/suspicious-death-of-a-young-man-in-the-background-of/article-2118"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-05-at-1.46.20-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-1.46.20-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-05 at 1.46.20 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జీడిమెట్ల  : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఒక యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గుబ్బల సాయికిరణ్ (32) అనే యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనై మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medchal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medchal/suspicious-death-of-a-young-man-in-the-background-of/article-2118</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medchal/suspicious-death-of-a-young-man-in-the-background-of/article-2118</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 14:07:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-05-at-1.46.20-pm.jpeg"                         length="138712"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        