<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/medak/category-70" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Medak - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/70/rss</link>
                <description>Medak RSS Feed</description>
                
                            <item>
                <title>లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండలం కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం నందు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాలతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధి దారులకు సుమారు రూ" 2,82,000/- ల చెక్కులను పీసీసీ మెంబెర్ మున్నూరు కిషన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాంరాయినోళ్ళ దిగంబర్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి పెదవాడికి ప్రజా ప్రభుత్వం మంత్రి దామోదర్ రాజనర్సింహా అండ ఉంటుందని తెలిపారు.ఈ సందర్బంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి దామోదర్ రాజనర్సింహా కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు,మండల నాయకులు పీర్యనాయక్ ,నర్సింలు,ఉప సర్పంచ్ సాగర్,మఠం శివరాజయ్య స్వామి ,గంగారెడ్డి ,జయరాజ్ ,విఠల్,అలిగే డిషప్,భాను ప్రకాష్ గుప్తా,రాములు,వీరన్న,సుభాష్ రావు,మధు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/distribution-of-cmrf-checks-to-beneficiaries/article-3871"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1008247239.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండలం కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం నందు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాలతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధి దారులకు సుమారు రూ" 2,82,000/- ల చెక్కులను పీసీసీ మెంబెర్ మున్నూరు కిషన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాంరాయినోళ్ళ దిగంబర్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి పెదవాడికి ప్రజా ప్రభుత్వం మంత్రి దామోదర్ రాజనర్సింహా అండ ఉంటుందని తెలిపారు.ఈ సందర్బంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి దామోదర్ రాజనర్సింహా కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు,మండల నాయకులు పీర్యనాయక్ ,నర్సింలు,ఉప సర్పంచ్ సాగర్,మఠం శివరాజయ్య స్వామి ,గంగారెడ్డి ,జయరాజ్ ,విఠల్,అలిగే డిషప్,భాను ప్రకాష్ గుప్తా,రాములు,వీరన్న,సుభాష్ రావు,మధు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/distribution-of-cmrf-checks-to-beneficiaries/article-3871</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/distribution-of-cmrf-checks-to-beneficiaries/article-3871</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 17:25:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1008247239.jpg"                         length="321584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">పాపన్నపేట, : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు...యూసుఫ్ పేట గ్రామానికి చెందిన బోల వెంకటేశం(42) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు.మంగళవారం సాయంత్రం కూరగాయల తీసుకురావడానికి ఇదే గ్రామానికి చెందిన రవితో కలిసి తన టీవీఎస్ ఎక్స్ఎల్ పై పొడిచన్ పల్లి గేటు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా లక్ష్మీనగర్ గ్రామ శివారులోనికి రాగానే వెనక వైపు నుంచి వచ్చిన బొలెరో ట్రాలీ వాహనం డీకొట్టడంతో కింద పడ్డారు.తీవ్ర గాయాలతో ఉన్న వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు గమనించి వెంకటేశం అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/a-person-died-in-a-road-accident/article-3864"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/crim.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">పాపన్నపేట, : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు...యూసుఫ్ పేట గ్రామానికి చెందిన బోల వెంకటేశం(42) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు.మంగళవారం సాయంత్రం కూరగాయల తీసుకురావడానికి ఇదే గ్రామానికి చెందిన రవితో కలిసి తన టీవీఎస్ ఎక్స్ఎల్ పై పొడిచన్ పల్లి గేటు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా లక్ష్మీనగర్ గ్రామ శివారులోనికి రాగానే వెనక వైపు నుంచి వచ్చిన బొలెరో ట్రాలీ వాహనం డీకొట్టడంతో కింద పడ్డారు.తీవ్ర గాయాలతో ఉన్న వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు గమనించి వెంకటేశం అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/a-person-died-in-a-road-accident/article-3864</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/a-person-died-in-a-road-accident/article-3864</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 16:40:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/crim.jpg"                         length="55452"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భజన మండలి ప్రారంభం </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>పాపన్నపేట, : పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేటలో బుధవారం భజన మండలి భవనాన్ని మెదక్ జిల్లా భజన మండలి అధ్యక్షులు శ్రీజ్ఞానానంద నగునూరి సిద్దిరామయార్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సబిత వెంకటరెడ్డి, స్థల దాతలు బైండ్ల నారాయణ వడ్డేపల్లి జయరాంరెడ్డి తో పాటు వివిదప్రాంతాలకు చెందిన గురువర్యులు శ్రీనిశ్చలానంద క్రిష్ణయ్య శ్రీ సశ్చిలా నంద నర్సింహాగౌడ్శ్రీ  సదానంద విఠల్ ,సమరసనంద కృష్ణయ్య, సశ్చితానంద బిక్షపతి  శ్రీనిత్యానంద బాల నర్సయ్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/beginning-of-bhajan-mandali/article-3854"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0192.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>పాపన్నపేట, : పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేటలో బుధవారం భజన మండలి భవనాన్ని మెదక్ జిల్లా భజన మండలి అధ్యక్షులు శ్రీజ్ఞానానంద నగునూరి సిద్దిరామయార్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సబిత వెంకటరెడ్డి, స్థల దాతలు బైండ్ల నారాయణ వడ్డేపల్లి జయరాంరెడ్డి తో పాటు వివిదప్రాంతాలకు చెందిన గురువర్యులు శ్రీనిశ్చలానంద క్రిష్ణయ్య శ్రీ సశ్చిలా నంద నర్సింహాగౌడ్శ్రీ  సదానంద విఠల్ ,సమరసనంద కృష్ణయ్య, సశ్చితానంద బిక్షపతి  శ్రీనిత్యానంద బాల నర్సయ్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/beginning-of-bhajan-mandali/article-3854</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/beginning-of-bhajan-mandali/article-3854</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 15:51:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0192.jpg"                         length="220162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> శివంపేటలో బీజేపీ నేతల ప్రత్యేక 'ప్రవాస్ అభియాన్' పర్యటన </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">శివంపేట (మెదక్): శివంపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవాస్ అభియాన్ 24 గంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రాజేందర్ పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ అధ్యక్షులు, బీఎల్‌ఏ-2 సభ్యులతో సమావేశమై పార్టీ విస్తరణ, ఓటర్ల నమోదు, బూత్ స్థాయి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రత్నాపూర్, రూప్ల తాండ, అల్లీపూర్, పిల్లుట్ల గ్రామాల పోలింగ్ బూత్‌లను సందర్శించి కార్యకర్తలతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెద్దపులి రవి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయం తో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/%C2%A0%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%82%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%80%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95--%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D--%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9F%E0%B0%A8%C2%A0/article-3827"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000066284-(1).jpg" alt=""></a><br /><div style="text-align:justify;">శివంపేట (మెదక్): శివంపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవాస్ అభియాన్ 24 గంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రాజేందర్ పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ అధ్యక్షులు, బీఎల్‌ఏ-2 సభ్యులతో సమావేశమై పార్టీ విస్తరణ, ఓటర్ల నమోదు, బూత్ స్థాయి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రత్నాపూర్, రూప్ల తాండ, అల్లీపూర్, పిల్లుట్ల గ్రామాల పోలింగ్ బూత్‌లను సందర్శించి కార్యకర్తలతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెద్దపులి రవి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయం తో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/%C2%A0%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%82%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%80%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95--%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D--%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9F%E0%B0%A8%C2%A0/article-3827</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/%C2%A0%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%82%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%80%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95--%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D--%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9F%E0%B0%A8%C2%A0/article-3827</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 13:39:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000066284-%281%29.jpg"                         length="73839"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగన్వాడి పోస్టుల దరఖాస్తులు పరిశీలన</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/scrutiny-of-applications-for-anganwadi-posts/article-3825"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000066281.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">నర్సాపూర్ (మెదక్): నర్సాపూర్ నియోజకవర్గంలో అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరిశీలన కొనసాగు తోంది. బుధవారం శివంపేట, చిలిపిచెడ్, నర్సాపూర్ మండలాలకు చెందిన దరఖాస్తుదారులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నర్సాపూర్ సమగ్ర శిక్ష అభివృద్ధి సేవా (ఐసీడీఎస్) కార్యాలయానికి హాజరయ్యారు. అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి ప్రక్రియను నిర్వహించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/scrutiny-of-applications-for-anganwadi-posts/article-3825</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/scrutiny-of-applications-for-anganwadi-posts/article-3825</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 13:03:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000066281.jpg"                         length="76656"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాపన్నపేట ఉన్నత పాఠశాల ఆకస్మిక తనకి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">పాపన్నపేట : మండలకేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా విద్యాశాఖాధి కారి రాజు మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనికి చేశారు. ఈ సందర్భంగా రికార్డులు ,పాఠశాల పరిసరాలు పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మొదటిసారి వచ్చిన డిఈఓ రాజును సన్మానించారు. ఆయన వెంట సీఎంఓ రాజు, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు మహేశ్వర్ ,శ్రీనివాసరావు నార్సింగి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, నాగరాజు, వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు తదితరులున్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/papannapet-high-school-sudden-to-himself/article-3796"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260728-wa0247.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">పాపన్నపేట : మండలకేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా విద్యాశాఖాధి కారి రాజు మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనికి చేశారు. ఈ సందర్భంగా రికార్డులు ,పాఠశాల పరిసరాలు పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మొదటిసారి వచ్చిన డిఈఓ రాజును సన్మానించారు. ఆయన వెంట సీఎంఓ రాజు, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు మహేశ్వర్ ,శ్రీనివాసరావు నార్సింగి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, నాగరాజు, వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు తదితరులున్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/papannapet-high-school-sudden-to-himself/article-3796</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/papannapet-high-school-sudden-to-himself/article-3796</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 17:21:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260728-wa0247.jpg"                         length="127338"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వనదుర్గమ్మ సన్నిధిలో జిల్లా విద్యాధికారి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">పాపన్నపేట :మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ పండితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు,  డిఇఓ రాజుకు వేద పండితులు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంట అక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి ,పవన్ కుమార్, రాకేష్ కుమార్ ,భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/vanadurgamma-sannidhi-district-education-officer/article-3668"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260725-wa0009-(1).jpg" alt=""></a><br /><div style="text-align:justify;">పాపన్నపేట :మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ పండితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు,  డిఇఓ రాజుకు వేద పండితులు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంట అక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి ,పవన్ కుమార్, రాకేష్ కుమార్ ,భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/vanadurgamma-sannidhi-district-education-officer/article-3668</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/vanadurgamma-sannidhi-district-education-officer/article-3668</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 13:46:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260725-wa0009-%281%29.jpg"                         length="189079"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/the-bandh-of-educational-institutions-in-papannapet-was-successful/article-3652"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/papanna.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">పాపన్నపేట : మండల కేంద్రమైన పాపన్నపేటతో శుక్రవారం రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ విజయవంతమైందని జిల్లా ఉపాధ్యక్షులు పాపయ్య,పాపన్నపేట మండల అధ్యక్షులు పర్వయ్య,లు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ  నీట్ లీకేజీ పైన శాంతి యుత నిరసన చేస్తున్న విద్యార్థుల ల పైన జరిపిన దాడినీ నిరసిస్తూ బంద్ సంపూర్ణ విజయ వంతమైనట్లు వారు పేర్కొన్నారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర రాజీనామా చేయాలని,నీట్ ను రద్దు చేసి  పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. కళాశాలలో మధ్యాహ్నం భోజనం వెంటనే చేయాలన్నారు ఈ కార్యక్రమంలొ మండల కార్యదర్శి జశ్వంత్, ఉపాధ్యక్షులు వంశీ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/the-bandh-of-educational-institutions-in-papannapet-was-successful/article-3652</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/the-bandh-of-educational-institutions-in-papannapet-was-successful/article-3652</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 17:22:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/papanna.jpg"                         length="28750"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ ఉపాధి హామీ  ఉద్యోగులు ఆడిందే ఆట...పాడిందే పాట...</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">పాపన్నపేట,:  కేంద్రమైన పాపన్నపేట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ఈజిఎస్) కార్యాలయంలో ఉద్యోగులు సెల్ ఫోన్లలో వీక్షిస్తూ, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకుండా ఆడిందే ఆట...పాడిందే పాట..అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం కూలీలు వాపోతున్నారు. శుక్రవారం రోజు మధ్యానం 01.20గం.కు కార్యాలయానికి వెళ్లిన విలేకరులకు చేదు అనుభవం ఎదురైంది.కూలీలు అడిగిన ప్రశ్నలకు సిబ్బంది సరిగా సమాధానం చెప్పలేని రీతిలో,తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయమై పాపన్నపేట మండల ఏపిఓ బి. మైపాల్ రెడ్డినీ పోన్ లో సంప్రదించడానికి విలేకరులు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.ఇప్పటికైనా కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి,సరైన సమాధానం ఇవ్వాలని వారు కోరుతున్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="hp" style="text-align:justify;">  </div>
<div class="eqJbab cZD3Qb" style="text-align:justify;"></div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/national-employment-guarantee-is-the-song-played-by-the-employees/article-3644"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260724-wa0229.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">పాపన్నపేట,:  కేంద్రమైన పాపన్నపేట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ఈజిఎస్) కార్యాలయంలో ఉద్యోగులు సెల్ ఫోన్లలో వీక్షిస్తూ, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకుండా ఆడిందే ఆట...పాడిందే పాట..అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం కూలీలు వాపోతున్నారు. శుక్రవారం రోజు మధ్యానం 01.20గం.కు కార్యాలయానికి వెళ్లిన విలేకరులకు చేదు అనుభవం ఎదురైంది.కూలీలు అడిగిన ప్రశ్నలకు సిబ్బంది సరిగా సమాధానం చెప్పలేని రీతిలో,తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయమై పాపన్నపేట మండల ఏపిఓ బి. మైపాల్ రెడ్డినీ పోన్ లో సంప్రదించడానికి విలేకరులు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.ఇప్పటికైనా కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి,సరైన సమాధానం ఇవ్వాలని వారు కోరుతున్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="hp" style="text-align:justify;"> </div>
<div class="eqJbab cZD3Qb" style="text-align:justify;"></div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/national-employment-guarantee-is-the-song-played-by-the-employees/article-3644</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/national-employment-guarantee-is-the-song-played-by-the-employees/article-3644</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 16:01:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260724-wa0229.jpg"                         length="163887"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లింగంపల్లి పాఠశాలలో మాక్ పోలింగ్.</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మెదక్/రేగోడ్: విద్యార్థులకు ఎలక్షన్ పట్ల అవగాహన కల్పించాలని మాక్ ఎలక్షన్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఓటర్లుగా 42 మంది విద్యార్థులు (ఓటర్లుగా) పాల్గొన్నారు పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బి.చందన కు 13 ఓట్లు, అంబికా కు 09 ఓట్లు,వసంత్ కు 20 ఓట్లు రావడంతో వసంత్ ను విజేతగా ప్రకటించారు.విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందని ప్రదానోపాధ్యాయులు ప్రభు తెలిపారు.అనంతరం గెలుపొందిన అభ్యర్థితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/mock-polling-in-lingampally-school/article-3512"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1008161941.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మెదక్/రేగోడ్: విద్యార్థులకు ఎలక్షన్ పట్ల అవగాహన కల్పించాలని మాక్ ఎలక్షన్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఓటర్లుగా 42 మంది విద్యార్థులు (ఓటర్లుగా) పాల్గొన్నారు పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బి.చందన కు 13 ఓట్లు, అంబికా కు 09 ఓట్లు,వసంత్ కు 20 ఓట్లు రావడంతో వసంత్ ను విజేతగా ప్రకటించారు.విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగిందని ప్రదానోపాధ్యాయులు ప్రభు తెలిపారు.అనంతరం గెలుపొందిన అభ్యర్థితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/mock-polling-in-lingampally-school/article-3512</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/mock-polling-in-lingampally-school/article-3512</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 12:01:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1008161941.jpg"                         length="135661"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నూతన మండలాల్లో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయాలి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మెదక్ /రేగోడ్: మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ప్రజలకు పోలీస్ వారి సేవలు అందించాలని రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెవుల బాలయ్య ప్రభుత్వన్ని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన తడ్కల్,నిజాంపేట్, అలాగే అందోల్ నియోజకవర్గంలో చౌటకుర్ మండలాల్లో తెలంగాణ డిజిపి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అన్నారు, ఎందుకంటే నిజాంపేట ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే 18 కిలోమీటర్లు నారాయణఖేడ్ వెళ్లవలసి ఉంటుందని నేషనల్ హైవే ఉన్నందున రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు దూరంగా ఉంటుందని ప్రజలకు పోలీసువారి సేవలు ఎల్లప్పుడూ ఉండేందుకు నూతన మండలాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/a-police-station-should-be-established-in-new-mandals/article-3510"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1008168960.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మెదక్ /రేగోడ్: మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ప్రజలకు పోలీస్ వారి సేవలు అందించాలని రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెవుల బాలయ్య ప్రభుత్వన్ని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన తడ్కల్,నిజాంపేట్, అలాగే అందోల్ నియోజకవర్గంలో చౌటకుర్ మండలాల్లో తెలంగాణ డిజిపి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అన్నారు, ఎందుకంటే నిజాంపేట ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే 18 కిలోమీటర్లు నారాయణఖేడ్ వెళ్లవలసి ఉంటుందని నేషనల్ హైవే ఉన్నందున రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు దూరంగా ఉంటుందని ప్రజలకు పోలీసువారి సేవలు ఎల్లప్పుడూ ఉండేందుకు నూతన మండలాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/a-police-station-should-be-established-in-new-mandals/article-3510</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/a-police-station-should-be-established-in-new-mandals/article-3510</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 10:49:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1008168960.jpg"                         length="64267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన యువకుడు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">పెద్ద శంకరంపేట్ : మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోళ్లపల్లి గ్రామానికి చెందిన బేగరి బేత్తయ్య (25) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతని ఆటోలో మోడల్ స్కూల్‌కు వెళ్లే 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2021 జనవరి 15న పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లింగంపల్లికి తీసుకెళ్లి అద్దె గదిలో ఉంచాడు. మరుసటి రోజు ఉద్యోగం చూసుకుని వస్తానని చెప్పి వెళ్లిన నిందితుడు తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత తన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలుసుకున్న బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వెల్లడించింది. బాధితురాలి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/medak/a-young-man-cheated-a-minor-girl-in-the-name/article-3453"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001783020.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">పెద్ద శంకరంపేట్ : మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోళ్లపల్లి గ్రామానికి చెందిన బేగరి బేత్తయ్య (25) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతని ఆటోలో మోడల్ స్కూల్‌కు వెళ్లే 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2021 జనవరి 15న పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లింగంపల్లికి తీసుకెళ్లి అద్దె గదిలో ఉంచాడు. మరుసటి రోజు ఉద్యోగం చూసుకుని వస్తానని చెప్పి వెళ్లిన నిందితుడు తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత తన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలుసుకున్న బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వెల్లడించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి పెద్ద శంకరంపేట్ ఎస్‌ఐ నరేందర్ పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి అల్లాదుర్గం సీఐ రవి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత బాధిత బాలికకు సాక్ష్యం చెప్పడంలో సహకారం అందించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావళి నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీవో విటోబా సమన్వయం చేయగా, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ బృందం, భరోసా సిబ్బంది మరియు సంబంధిత పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Medak</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/medak/a-young-man-cheated-a-minor-girl-in-the-name/article-3453</link>
                <guid>https://www.visionandhra.in/telangana/medak/a-young-man-cheated-a-minor-girl-in-the-name/article-3453</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 11:42:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001783020.jpg"                         length="82377"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        