<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/manchiryal/category-69" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Manchirial - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/69/rss</link>
                <description>Manchirial RSS Feed</description>
                
                            <item>
                <title>డిప్యూటేషన్లను యధావిధిగా కొనసాగించాలి:   - హెచ్ఎంఎస్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.58.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.58.31 PM" width="1200" height="573" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నస్పూర్ :  సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఏరియాలో వర్క్ షాప్, ఓసిపి, ఇతర సర్ఫేస్ డిపార్ట్మెంట్ యందు డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న కార్మికులను యధావిధిగా కొనసాగించాలని హెచ్ఎంఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గత రెండు రోజుల క్రితం శ్రీరాంపూర్ ఏరియాలో 42 మంది కార్మికులను డిప్యూటేషన్ రద్దు చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ  చేయడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఐదు సంవత్సరాలకు పైగా వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్గా అదే స్థానంలో శాశ్వతంగా ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని ఈ విషయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్పందించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. డిప్యూటేషన్ చేస్తున్న వారిలో గతంలో గని ప్రమాదాలకు గురి అయిన వారు ఉన్నారు. వారికి గతంలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పక్షపాత ధోరణి వహించాయి. డిప్యూటేషన్ రద్దు చేసిన తర్వాత ఆ కార్మికులందరూ బ్రోకర్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/deputations-to-be-continued-as-usual-hms/article-3127"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.58.31-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.58.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.58.31 PM" width="1280" height="573"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నస్పూర్ :  సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఏరియాలో వర్క్ షాప్, ఓసిపి, ఇతర సర్ఫేస్ డిపార్ట్మెంట్ యందు డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న కార్మికులను యధావిధిగా కొనసాగించాలని హెచ్ఎంఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గత రెండు రోజుల క్రితం శ్రీరాంపూర్ ఏరియాలో 42 మంది కార్మికులను డిప్యూటేషన్ రద్దు చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ  చేయడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఐదు సంవత్సరాలకు పైగా వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్గా అదే స్థానంలో శాశ్వతంగా ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని ఈ విషయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్పందించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. డిప్యూటేషన్ చేస్తున్న వారిలో గతంలో గని ప్రమాదాలకు గురి అయిన వారు ఉన్నారు. వారికి గతంలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పక్షపాత ధోరణి వహించాయి. డిప్యూటేషన్ రద్దు చేసిన తర్వాత ఆ కార్మికులందరూ బ్రోకర్లు ను ఆశ్రయించి దానివల్ల లక్షల రూపాయల చేతులు మారే అవకాశం ఉంటుందని కాబట్టి సింగరేణి యాజమాన్యం గత ఐదు సంవత్సరాలుగా డిప్యూటేషన్ల పై విధులు నిర్వహిస్తూ ప్రమాదాలకు గురైన వారిని గుర్తించి వారిని అదే స్థానంలో పర్మినెంట్ చేసి సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులు బేశరథిగా ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్పందించి తమ చిత్తశుద్ధనీ నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ అధ్యక్షులు తిప్పారపు సారయ్య, కార్యదర్శి పొన్నగంటి అశోక్, హెచ్ఎంఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం లక్ష్మణ్, నాయకులు రేగుంట సందీప్, చెవుల శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/deputations-to-be-continued-as-usual-hms/article-3127</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/deputations-to-be-continued-as-usual-hms/article-3127</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:01:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.58.31-pm.jpeg"                         length="106802"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.03.41 PM" width="1080" height="454" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నస్పూర్ :   సైన్స్ తోని దేశాభివృద్ధి సాధ్యమని నస్పూర్ లోని సృష్టి పాఠశాల కరస్పాండెంట్ అంబాల రాజ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అబ్బురపరిచే విధంగా వివిధ రకాల ప్రాజెక్టులు ఆకర్షించాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అంబాల రాజ్ కుమార్ మాట్లాడుతూ... సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు బయటపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజిత, టీచర్స్ రమ, స్వరూప, దీపికా, రమ్య, సంకీర్తన, విద్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/national-science-day-celebrations/article-3084"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.03.41 PM" width="1080" height="454"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నస్పూర్ :   సైన్స్ తోని దేశాభివృద్ధి సాధ్యమని నస్పూర్ లోని సృష్టి పాఠశాల కరస్పాండెంట్ అంబాల రాజ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అబ్బురపరిచే విధంగా వివిధ రకాల ప్రాజెక్టులు ఆకర్షించాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అంబాల రాజ్ కుమార్ మాట్లాడుతూ... సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు బయటపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజిత, టీచర్స్ రమ, స్వరూప, దీపికా, రమ్య, సంకీర్తన, విద్య తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/national-science-day-celebrations/article-3084</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/national-science-day-celebrations/article-3084</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:11:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.41-pm.jpeg"                         length="101650"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్లంపల్లిలో నేషనల్ సైన్స్ డే</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.16.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.16.08 PM" width="1080" height="548" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : పూలే–పెరియార్–అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఫిబ్రవరి 28న బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల కళాశాలలో మహనీయుల విగ్రహాల సమక్షంలో నేషనల్ సైన్స్ డే (జాతీయ విజ్ఞాన దినోత్సవం)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫూలే , పెరియార్ ఈవి రామాసామి , బిఆర్ . అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.<br />వేదిక అధ్యక్షులు గొడిసెల శ్రీహరి మాట్లాడుతూ, “ప్రపంచంలోని ఇతర దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో దినదినాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, మన దేశంలో మాత్రం కొంతమంది మూఢనమ్మకాల కారణంగా వెనుకబడుతున్నారు. చదువు లేని వారికంటే చదువుకున్న వారిలోనే మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యాలయాల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో లోపం” అని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పరిశీలన, విశ్లేషణాత్మక దృష్టిని పెంచే విధంగా బోధన చేయాలని సూచించారు. మన నిత్యజీవితంలో అనుభవించేది సైన్సే అయినప్పటికీ, దానిని గుర్తించకపోవడమే సమస్య. సైన్సు నేర్చుకోవడం కష్టమని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/national-science-day-at-bellampally/article-3073"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-2.16.08-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.16.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 2.16.08 PM" width="1080" height="548"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : పూలే–పెరియార్–అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఫిబ్రవరి 28న బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల కళాశాలలో మహనీయుల విగ్రహాల సమక్షంలో నేషనల్ సైన్స్ డే (జాతీయ విజ్ఞాన దినోత్సవం)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫూలే , పెరియార్ ఈవి రామాసామి , బిఆర్ . అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.<br />వేదిక అధ్యక్షులు గొడిసెల శ్రీహరి మాట్లాడుతూ, “ప్రపంచంలోని ఇతర దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో దినదినాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, మన దేశంలో మాత్రం కొంతమంది మూఢనమ్మకాల కారణంగా వెనుకబడుతున్నారు. చదువు లేని వారికంటే చదువుకున్న వారిలోనే మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యాలయాల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో లోపం” అని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పరిశీలన, విశ్లేషణాత్మక దృష్టిని పెంచే విధంగా బోధన చేయాలని సూచించారు. మన నిత్యజీవితంలో అనుభవించేది సైన్సే అయినప్పటికీ, దానిని గుర్తించకపోవడమే సమస్య. సైన్సు నేర్చుకోవడం కష్టమని భావించినా, దాని అనువర్తనాల వల్లనే మనం సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నాం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగ ప్రశాంత్ (ప్రధాన కార్యదర్శి), డా. శ్రీధర్ (కోశాధికారి), గొడిసెల సామి (వర్కింగ్ ప్రెసిడెంట్), దుబాసి రవి (ఉపాధ్యక్షులు), గొడిసెల చంద్రమౌళి (కార్యదర్శి), ఉండ్రాల రవి (సంయుక్త కార్యదర్శి), జంజర్ల రవిరాజ్ (ప్రచార కార్యదర్శి), అక్కు కృష్ణ (కార్యదర్శి), రసకొండ ప్రసాద్ (ప్రచార కార్యదర్శి), రసకొండ మంజుల తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/national-science-day-at-bellampally/article-3073</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/national-science-day-at-bellampally/article-3073</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 15:20:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-2.16.08-pm.jpeg"                         length="79245"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్లంపల్లిలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సమావేశం నిర్వహణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.38.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.38.52 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి కన్నాల రైతు వేదికలో అగ్రికల్చరల్ టెక్నాలజీ  మానేజ్మెంట్  ఏజెన్సీ ఆధ్వర్యంలో బ్లాక్ రైతు సలహా కమిటీ సమావేశం నిర్వహించారు బ్లాక్ రైతు సలహా కమిటీ చైర్మన్ రౌతు సత్తయ్య అధ్యక్షతన, కన్వీనర్ వి. రాజ నరేందర్ సమక్షంలో, బెల్లంపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ  అనుబంధ శాఖల ద్వారా అమలు చేయాల్సిన కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. రైతులకు నిర్వహించాల్సిన శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, ప్రదర్శనలు, సాంకేతిక మార్గదర్శకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ నిర్ణయాల ద్వారా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించి వ్యవసాయ అభివృద్ధిని బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంధ్య, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/organization-of-agricultural-technology-owners-association-meeting-at-bellampally/article-3036"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.38.52-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.38.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.38.52 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి కన్నాల రైతు వేదికలో అగ్రికల్చరల్ టెక్నాలజీ  మానేజ్మెంట్  ఏజెన్సీ ఆధ్వర్యంలో బ్లాక్ రైతు సలహా కమిటీ సమావేశం నిర్వహించారు బ్లాక్ రైతు సలహా కమిటీ చైర్మన్ రౌతు సత్తయ్య అధ్యక్షతన, కన్వీనర్ వి. రాజ నరేందర్ సమక్షంలో, బెల్లంపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ  అనుబంధ శాఖల ద్వారా అమలు చేయాల్సిన కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. రైతులకు నిర్వహించాల్సిన శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, ప్రదర్శనలు, సాంకేతిక మార్గదర్శకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ నిర్ణయాల ద్వారా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించి వ్యవసాయ అభివృద్ధిని బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంధ్య, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, పశుపోషణ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, సంస్థ సాధారణ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/organization-of-agricultural-technology-owners-association-meeting-at-bellampally/article-3036</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/organization-of-agricultural-technology-owners-association-meeting-at-bellampally/article-3036</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 18:00:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.38.52-pm.jpeg"                         length="180843"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వివేక్ వెంకటస్వామి సమక్షంలో 50 మంది కార్యకర్తల చేరిక</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.23.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.23.26 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మంచిర్యాల జిల్లా, చెన్నూరు:  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షత వహించారు. సుద్దాల గ్రామ సర్పంచ్ డొంగిరి స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరిక కార్యక్రమంలో కొత్తగా చేరిన కార్యకర్తలకు మంత్రి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.<br />కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/joining-of-50-activists-in-the-presence-of-vivek-venkataswamy/article-3035"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-3.23.26-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.23.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.23.26 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మంచిర్యాల జిల్లా, చెన్నూరు:  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షత వహించారు. సుద్దాల గ్రామ సర్పంచ్ డొంగిరి స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరిక కార్యక్రమంలో కొత్తగా చేరిన కార్యకర్తలకు మంత్రి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.<br />కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/joining-of-50-activists-in-the-presence-of-vivek-venkataswamy/article-3035</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/joining-of-50-activists-in-the-presence-of-vivek-venkataswamy/article-3035</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:58:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.23.26-pm.jpeg"                         length="164488"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాదిగ హక్కుల దండోరా 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.55.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 2.55.31 PM" width="1079" height="609" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా ప్రాంతంలో మాదిగ హక్కుల దండోరా 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాదిగ హక్కుల దండోరా జిల్లా ప్రధాన కార్యదర్శి అకునూరి రాజ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గోగర్ల శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల పర్యవేక్షణ మరియు పరిశీలన కమిటీ సభ్యుడు చిలుక రాజనర్సు ముఖ్య అతిథిగా హాజరై దండోరా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదిగ హక్కుల దండోరా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యావత్ మాదిగ కుల బాంధవులకు శుభాకాంక్షలు తెలిపారు. మాదిగల న్యాయమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో ఏర్పడిన ఈ ఉద్యమం మూడు దశాబ్దాలుగా గ్రామస్థాయి నుంచి దేశ రాజధాని వరకు వివిధ రూపాల్లో నిరంతర పోరాటాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/madiga-rights-dandora-celebrated-6th-emergence-day/article-3034"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-2.55.31-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.55.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 2.55.31 PM" width="1079" height="609"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా ప్రాంతంలో మాదిగ హక్కుల దండోరా 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాదిగ హక్కుల దండోరా జిల్లా ప్రధాన కార్యదర్శి అకునూరి రాజ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి గోగర్ల శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల పర్యవేక్షణ మరియు పరిశీలన కమిటీ సభ్యుడు చిలుక రాజనర్సు ముఖ్య అతిథిగా హాజరై దండోరా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదిగ హక్కుల దండోరా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యావత్ మాదిగ కుల బాంధవులకు శుభాకాంక్షలు తెలిపారు. మాదిగల న్యాయమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో ఏర్పడిన ఈ ఉద్యమం మూడు దశాబ్దాలుగా గ్రామస్థాయి నుంచి దేశ రాజధాని వరకు వివిధ రూపాల్లో నిరంతర పోరాటాలు సాగించిందన్నారు.<br />ప్రత్యేక పరిస్థితుల్లో 2021 ఫిబ్రవరి 27న మాదిగ హక్కుల దండోరా నూతన సంఘంగా ఏర్పడిందని పేర్కొన్నారు. సంఘం ఆవిర్భావం తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు అనేక మంది మాదిగ పోరాట యోధులు అమరులయ్యారని తెలిపారు. 2024లో దేశ అత్యున్నత న్యాయస్థానం Supreme Court of India ద్వారా మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. అలాగే రాష్ట్రం, దేశవ్యాప్తంగా దళిత బహుజనులపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా మాదిగ హక్కుల దండోరా నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుంగపిండి గంగాధర్ (సీనియర్ రాష్ట్ర నాయకులు), గంగారపు రమేష్ (రాష్ట్ర ఉపాధ్యక్షుడు), కుశనపల్లి నారాయణ (రాష్ట్ర సీనియర్ నాయకులు), అకునూరి రాజ్ కుమార్ (జిల్లా ప్రధాన కార్యదర్శి), గోగర్ల శేఖర్ (జిల్లా అధికార ప్రతినిధి), గోగర్ల రమేష్ (జిల్లా కార్యదర్శి), కళ్లేపల్లి నవీన్ (నియోజకవర్గ అధ్యక్షుడు), సాంగే సారయ్య (పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు), వేముల మల్లేష్ (పట్టణ ఖజాంచి), నాతరి భీమయ్య, సుంకు ఐలయ్య, పల్లె రమేష్, అంబాల రాజు, గద్దల కుమార్, కంపల్లి సతీష్, ఆరేపల్లి కృష్ణ, చిలుముల మహేందర్, కన్నురి సమ్మయ్య, గోగర్ల రాజ్ కుమార్, గోలేటి అరుణ్ కుమార్, చిలుముల నవీన్, నక్క ప్రభాకర్, ఆయిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/madiga-rights-dandora-celebrated-6th-emergence-day/article-3034</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/madiga-rights-dandora-celebrated-6th-emergence-day/article-3034</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:55:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.55.31-pm.jpeg"                         length="106186"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు సన్మానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.05.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.05.17 PM" width="970" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ రమేష్ స్వాతి మరియు వైస్ చైర్మన్ సత్యనారాయణలను పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, రాజీవ్ నగర్ ఉప సర్పంచ్ కాపర్తి సుభాష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పుట్ట శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగిరాల రమేష్, పుప్పాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/bellampally-municipal-chairman-felicitates-the-vice-chairmen/article-2995"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-1.05.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.05.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.05.17 PM" width="970" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ రమేష్ స్వాతి మరియు వైస్ చైర్మన్ సత్యనారాయణలను పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, రాజీవ్ నగర్ ఉప సర్పంచ్ కాపర్తి సుభాష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పుట్ట శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగిరాల రమేష్, పుప్పాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/bellampally-municipal-chairman-felicitates-the-vice-chairmen/article-2995</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/bellampally-municipal-chairman-felicitates-the-vice-chairmen/article-2995</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 13:11:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.05.17-pm.jpeg"                         length="174421"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సత్కారం –  కమిషనర్‌కు శాలువాతో సన్మానం చేసిన టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.39.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 12.39.56 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో పట్టణ కౌన్సిలర్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పదవీ స్వీకరణ అనంతరం మున్సిపల్ పాలన  ప్రజానుకూలంగా, పారదర్శకంగా సాగాలని నాయకులు ఆకాంక్షించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సంపత్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/councilors-felicitated-at-bellampally-municipal-office-%E2%80%93-trs-party-councilors/article-2992"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-12.39.56-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.39.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 12.39.56 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో పట్టణ కౌన్సిలర్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పదవీ స్వీకరణ అనంతరం మున్సిపల్ పాలన  ప్రజానుకూలంగా, పారదర్శకంగా సాగాలని నాయకులు ఆకాంక్షించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సంపత్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/councilors-felicitated-at-bellampally-municipal-office-%E2%80%93-trs-party-councilors/article-2992</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/councilors-felicitated-at-bellampally-municipal-office-%E2%80%93-trs-party-councilors/article-2992</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:51:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.39.56-pm.jpeg"                         length="166861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.34.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 12.34.52 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : బెల్లంపల్లి మున్సిపాలిటీలో నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన దావా స్వాతి ఈరోజు  పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన చైర్‌పర్సన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం దావా స్వాతి అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టగా, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ కూడా తన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/bellampally-municipal-chairperson-assumes-charge-of-the-post-of-vice-chairman/article-2991"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-12.34.52-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.34.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 12.34.52 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : బెల్లంపల్లి మున్సిపాలిటీలో నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన దావా స్వాతి ఈరోజు  పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన చైర్‌పర్సన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం దావా స్వాతి అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టగా, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ కూడా తన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/bellampally-municipal-chairperson-assumes-charge-of-the-post-of-vice-chairman/article-2991</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/bellampally-municipal-chairperson-assumes-charge-of-the-post-of-vice-chairman/article-2991</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:49:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.34.52-pm.jpeg"                         length="154904"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సి సి ఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును పెంచాలి కొండు బానేష్ డిమాండ్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.25.32-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.25.32 AM" width="922" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : (సి సి ఐ) ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో వేల ఎకరాల్లో సాగైన పత్తి పంట ఇప్పటికీ పూర్తిగా మార్కెట్‌కు చేరలేదన్నారు. సుమారు 40 శాతం మంది రైతుల వద్ద పత్తి నిల్వలు ఇళ్లలోనే ఉన్నాయని తెలిపారు. అధిక వర్షాలు, కూలీల కొరత, రవాణా సమస్యలు వంటి కారణాలతో రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోయారని చెప్పారు. ఈ ఏడాది వర్షాల ప్రభావంతో పత్తి దిగుబడి ఆలస్యంగా రావడంతో ఇంకా కొంత పంట చేనులలోనే ఉందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సి సి ఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేస్తే రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు మూసివేస్తే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/kandu-banesh-demands-that-the-deadline-for-cotton-purchase-by/article-2973"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-10.25.32-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.25.32-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.25.32 AM" width="922" height="1498"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : (సి సి ఐ) ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో వేల ఎకరాల్లో సాగైన పత్తి పంట ఇప్పటికీ పూర్తిగా మార్కెట్‌కు చేరలేదన్నారు. సుమారు 40 శాతం మంది రైతుల వద్ద పత్తి నిల్వలు ఇళ్లలోనే ఉన్నాయని తెలిపారు. అధిక వర్షాలు, కూలీల కొరత, రవాణా సమస్యలు వంటి కారణాలతో రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోయారని చెప్పారు. ఈ ఏడాది వర్షాల ప్రభావంతో పత్తి దిగుబడి ఆలస్యంగా రావడంతో ఇంకా కొంత పంట చేనులలోనే ఉందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో సి సి ఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేస్తే రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు మూసివేస్తే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పత్తి కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొందరు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పత్తి సాగు కోసం రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారని, సరైన ధర రాకపోతే అప్పుల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కోతలు విధించకుండా కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైనా పరిపాలనా లేదా ఆర్థిక సమస్యలు ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని పరిష్కారం కనుగొని, సి సి ఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని కొండు బానేష్ డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/kandu-banesh-demands-that-the-deadline-for-cotton-purchase-by/article-2973</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/kandu-banesh-demands-that-the-deadline-for-cotton-purchase-by/article-2973</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 11:34:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.25.32-am.jpeg"                         length="189616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభయ ఆంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణానికి కౌన్సిలర్ విరాళం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.51.53-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.51.53 PM" width="1200" height="573" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  :  బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్‌లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ ముందుకు వచ్చారు. గతంలోనే దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన వారు , స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా గుడి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను స్వయంగా భరిస్తానని ప్రకటించారు. అలాగే ధర్మకర్తగా బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ దంపతులు దేవాలయానికి రూ.22,232 విరాళంగా అందజేశారు. అంతేకాకుండా తనకు వచ్చే కౌన్సిలర్ జీతాన్ని కూడా దేవాలయ అభివృద్ధికి శాశ్వత చందాగా అందజేస్తున్నట్లు తెలిపారు. గుడి అభివృద్ధికి కౌన్సిలర్ చేస్తున్న సేవలను బస్తీ ప్రజలు అభినందించారు. దేవాలయ పునర్నిర్మాణంతో వార్డు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కౌన్సిలర్ ఆకాంక్షించారు...</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/councilors-donation-for-reconstruction-of-abhaya-anjaneya-swamy-temple/article-2946"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-3.51.53-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.51.53-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.51.53 PM" width="1280" height="573"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  :  బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్‌లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ ముందుకు వచ్చారు. గతంలోనే దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన వారు , స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా గుడి విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను స్వయంగా భరిస్తానని ప్రకటించారు. అలాగే ధర్మకర్తగా బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ దంపతులు దేవాలయానికి రూ.22,232 విరాళంగా అందజేశారు. అంతేకాకుండా తనకు వచ్చే కౌన్సిలర్ జీతాన్ని కూడా దేవాలయ అభివృద్ధికి శాశ్వత చందాగా అందజేస్తున్నట్లు తెలిపారు. గుడి అభివృద్ధికి కౌన్సిలర్ చేస్తున్న సేవలను బస్తీ ప్రజలు అభినందించారు. దేవాలయ పునర్నిర్మాణంతో వార్డు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కౌన్సిలర్ ఆకాంక్షించారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/councilors-donation-for-reconstruction-of-abhaya-anjaneya-swamy-temple/article-2946</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/councilors-donation-for-reconstruction-of-abhaya-anjaneya-swamy-temple/article-2946</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:55:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.51.53-pm.jpeg"                         length="120351"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్లంపల్లి పాలిటెక్నిక్‌కు ఇంజనీరింగ్ హోదా ఇవ్వాలి  అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య డిమాండ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.45.10-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.45.10 PM" width="1156" height="652" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఎఐఎఫ్డిఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పట్టణంలో నిర్వహించిన ఎఐఎఫ్డిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల పోరాటాల ఫలితంగా 1993లో బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించబడిందన్నారు. సింగరేణి ప్రాంత అవసరాలకు అనుగుణంగా మైనింగ్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉండి ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా 2026–27 విద్యాసంవత్సరానికి రూ.6 కోట్ల వ్యయంతో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సును అధునాతన ల్యాబ్ సౌకర్యాలతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నారు. అయితే ఈ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు, విద్యార్థులు కోరుతున్నప్పటికీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/all-india-prajatantra-vidyarthi-samakhya-demands-that-bellampally-polytechnic-should/article-2944"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-3.45.10-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.45.10-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.45.10 PM" width="1156" height="652"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బెల్లంపల్లి  : బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఎఐఎఫ్డిఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం పట్టణంలో నిర్వహించిన ఎఐఎఫ్డిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల పోరాటాల ఫలితంగా 1993లో బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించబడిందన్నారు. సింగరేణి ప్రాంత అవసరాలకు అనుగుణంగా మైనింగ్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉండి ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా 2026–27 విద్యాసంవత్సరానికి రూ.6 కోట్ల వ్యయంతో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సును అధునాతన ల్యాబ్ సౌకర్యాలతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నారు. అయితే ఈ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు, విద్యార్థులు కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. సమావేశంలో విద్యార్థులు, పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/all-india-prajatantra-vidyarthi-samakhya-demands-that-bellampally-polytechnic-should/article-2944</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/all-india-prajatantra-vidyarthi-samakhya-demands-that-bellampally-polytechnic-should/article-2944</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:50:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.45.10-pm.jpeg"                         length="101571"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        