<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/manchiryal/category-69" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Manchirial - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/69/rss</link>
                <description>Manchirial RSS Feed</description>
                
                            <item>
                <title>14 మందికి క్వార్టర్ల కేటాయింపు </title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఉద్యోగుల క్వార్టర్ల కొరకు వచ్చిన 80 దరఖాస్తులలో 14 మంది కార్మికులకు పారదర్శకంగా క్వార్టర్లను కేటాయించినట్లు ఎస్ ఓ టు జి ఎం లలిత్ ప్రసాద్, డివైపిఎం విజయ్ సందీప్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు. బుధవారం స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ మందమర్రిలో నిర్వహించిన  కౌన్సిలింగ్లో అర్హులైన కార్మికులకు క్వార్టర్లను కేటాయించినట్లు చెప్పారు. </div>
</div>
<div class="yj6qo">  </div>
<div class="adL">  </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/allotment-of-quarters-for-14-persons/article-3884"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010788489.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఉద్యోగుల క్వార్టర్ల కొరకు వచ్చిన 80 దరఖాస్తులలో 14 మంది కార్మికులకు పారదర్శకంగా క్వార్టర్లను కేటాయించినట్లు ఎస్ ఓ టు జి ఎం లలిత్ ప్రసాద్, డివైపిఎం విజయ్ సందీప్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు. బుధవారం స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ మందమర్రిలో నిర్వహించిన  కౌన్సిలింగ్లో అర్హులైన కార్మికులకు క్వార్టర్లను కేటాయించినట్లు చెప్పారు. </div>
</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/allotment-of-quarters-for-14-persons/article-3884</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/allotment-of-quarters-for-14-persons/article-3884</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 18:27:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010788489.jpg"                         length="196609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం </title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>కమిషనర్ ను దూషించిన చైర్ పర్సన్ భర్త</li>
<li>ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు </li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/obstruction-of-commissioners-duties-in-kyathan-palli/article-3882"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010788418.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>మందమర్రి,  : మందమర్రి మండల కేంద్రంలోని క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి భర్త డాక్టర్ రాజా రమేష్ మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ విధులకు ఆటంకం కలిగించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఓ వార్డులో శిధిలావస్థకు చేరిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై చైర్ పర్సన్ భర్త డాక్టర్ రాజా రమేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ తన విధులకు ఆటంకం కలిగించారని స్థానిక పోలీస్ స్టేషన్లో కమిషనర్ మురళీకృష్ణ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వార్డుల పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుపడం లేదంటూ చైర్ పర్సన్ భర్త రాజా రమేష్ కమిషనర్ మురళీకృష్ణను నిలదీయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న వివాదం ఏకంగా దాడులకు దారి తీశాయి. 
<div><span style="color:rgb(224,62,45);">నీ అంతు చూస్తానంటూ’ బెదిరించారు</span></div>
<div>కమిషనర్ మురళీకృష్ణ  బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న తనపై చైర్ పర్సన్ భర్త రాజా రమేష్ ‘నీ అంతు చూస్తానంటూ’ బెదిరించిన తీరు బాధాకరమని మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఒకటో వార్డులో సమస్యాత్మక ప్రాంతాలను, ఇండ్లను సందర్శించేందుకు వెళ్లిన క్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ ఫోన్ ద్వారా ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ‘నీ అంతు చూస్తానంటూ’ బెదిరించారని తెలిపారు. విధుల్లో ఉన్న అధికారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగిన రాజా రమేష్,రామిడి కుమార్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్సై వెంకన్నకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జరిగిన విషయంపై ఇప్పటికే జిల్లా పై అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.</div>
<div><span style="color:rgb(224,62,45);">నియంతలా వ్యవహరిస్తున్న కమిషనర్’</span></div>
<div>క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాల్సిన కమిషనర్ మురళి కృష్ణ నియంతలా వ్యవహరిస్తున్నారని చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి ఆరోపించారు. 22 వార్డుల్లో అభివృద్ధి చేయాల్సింది పోయి కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిన వార్డులలో మాత్రమే పనులు చేస్తున్నారని విమర్శించారు. మహిళా చైర్ పర్సన్ కు కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వార్డు సందర్శనలో భాగంగా చైర్ పర్సన్,వార్డు కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వడమలేదన్నారు. అలాగే నూతన ఇండ్ల నిర్మాణాలను ఆపుతూ ఇంటి యాజమానులను ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. తన భర్త రాజా రమేష్ సైతం మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై పోలీస్ స్టేషన్లో లికిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.  </div>
<div><span style="color:rgb(224,62,45);">బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం నశించాలి </span></div>
<div>విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిపై బీఆర్ఎస్ నాయకుడు,చైర్ పర్సన్ భర్త డాక్టర్ రాజా రమేష్,సీనియర్ నాయకుడు రామిడి కుమార్ దూషించిన తీరును కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులకు,కార్యకర్తలకు దాడులు చేయడం అలవాటుగా మారిందన్నారు. అధికారులను,చట్టాన్ని గౌరవించకుండా వ్యవహరిస్తున్న వారిపై చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు పల్లె రాజు,యాకుబ్ అలీ,కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</div>
<div> </div>
<div><img src="https://www.visionandhra.in/media/2026-07/1010788418.jpg" alt="1010788418" width="1600" height="1108"></img></div>
</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/obstruction-of-commissioners-duties-in-kyathan-palli/article-3882</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/obstruction-of-commissioners-duties-in-kyathan-palli/article-3882</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 18:23:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010788418.jpg"                         length="346157"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నస్పూర్, : గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో గనుల్లో రోడ్లు బురదమయం కాగా డంపర్లు, ఇతర వాహనాల రాకపోకలు స్తంభించాయి. బొగ్గు తవ్వకాలతో పాటు ఓవర్ బర్డెన్ (ఓబీ) వెలికితీత పనులకు తీవ్ర అంతరాయం కలిగింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/coal-produced-in-srirampur-open-cast-mines/article-3835"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000267575.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">నస్పూర్, : గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో గనుల్లో రోడ్లు బురదమయం కాగా డంపర్లు, ఇతర వాహనాల రాకపోకలు స్తంభించాయి. బొగ్గు తవ్వకాలతో పాటు ఓవర్ బర్డెన్ (ఓబీ) వెలికితీత పనులకు తీవ్ర అంతరాయం కలిగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/coal-produced-in-srirampur-open-cast-mines/article-3835</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/coal-produced-in-srirampur-open-cast-mines/article-3835</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 14:24:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000267575.jpg"                         length="149270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బెల్లంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా జాడి మహేశ్వర్</title>
                                    <description><![CDATA[<div>
<div style="text-align:justify;">బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా ): బెల్లంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నిక బుధవారం ఉత్కంఠగా జరిగింది. మండలంలోని 17 గ్రామపంచాయతీల సర్పంచులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జాడి మహేశ్వర్, గురజాల గ్రామ సర్పంచ్ వంగ రామన్న పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో జాడి మహేశ్వర్‌కు 9 ఓట్లు, వంగ రామన్నకు 8 ఓట్లు లభించడంతో జాడి మహేశ్వర్ ఒక ఓటు మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా జరుకుల సాయికిరణ్, జనరల్ సెక్రటరీలుగా సుధామల్ల వెంకటి, బొంతల అరుణ, కోశాధికారిగా జుమ్మిడి లలితను నియమించారు.</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/jadi-maheshwar-as-president-of-bellampally-sarpanchula-forum/article-3816"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010705847.jpg" alt=""></a><br /><div>
<div style="text-align:justify;">బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా ): బెల్లంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నిక బుధవారం ఉత్కంఠగా జరిగింది. మండలంలోని 17 గ్రామపంచాయతీల సర్పంచులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జాడి మహేశ్వర్, గురజాల గ్రామ సర్పంచ్ వంగ రామన్న పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో జాడి మహేశ్వర్‌కు 9 ఓట్లు, వంగ రామన్నకు 8 ఓట్లు లభించడంతో జాడి మహేశ్వర్ ఒక ఓటు మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా జరుకుల సాయికిరణ్, జనరల్ సెక్రటరీలుగా సుధామల్ల వెంకటి, బొంతల అరుణ, కోశాధికారిగా జుమ్మిడి లలితను నియమించారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/jadi-maheshwar-as-president-of-bellampally-sarpanchula-forum/article-3816</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/jadi-maheshwar-as-president-of-bellampally-sarpanchula-forum/article-3816</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:14:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010705847.jpg"                         length="126248"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​భారీ వర్షంలోనూ కొండగట్టు అంజన్న గిరిప్రదక్షిణ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">​మల్యాల, : ​ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనేయ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ &amp; వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు స్వామివారి గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులతో కలిసి ప్రజాప్రతినిధులు కొండ చుట్టూ గిరిప్రదక్షిణ పూర్తి చేశారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, వానలో తడుస్తూనే భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు. స్వామివారి నామస్మరణతో కొండగట్టు క్షేత్ర పరిసరాలు మారుమోగాయి. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ: "మా పిలుపు అందుకొని వర్షంలోనూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు, నాయకులకు ధన్యవాదాలు. ఆ అంజనేయ స్వామి కృపాకటాక్షాలతోనే ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ప్రశాంతంగా, దిగ్విజయంగా పూర్తయింది. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/kondagatu-anjanna-giripradakshina-even-in-heavy-rain/article-3815"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003271126.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">​మల్యాల, : ​ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనేయ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ &amp; వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు స్వామివారి గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులతో కలిసి ప్రజాప్రతినిధులు కొండ చుట్టూ గిరిప్రదక్షిణ పూర్తి చేశారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, వానలో తడుస్తూనే భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు. స్వామివారి నామస్మరణతో కొండగట్టు క్షేత్ర పరిసరాలు మారుమోగాయి. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ: "మా పిలుపు అందుకొని వర్షంలోనూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు, నాయకులకు ధన్యవాదాలు. ఆ అంజనేయ స్వామి కృపాకటాక్షాలతోనే ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ప్రశాంతంగా, దిగ్విజయంగా పూర్తయింది. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నాం" అని తెలిపారు. ​వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గిరిప్రదక్షిణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలు, భక్తులు, కార్యకర్తలు విశేషంగా కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/kondagatu-anjanna-giripradakshina-even-in-heavy-rain/article-3815</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/kondagatu-anjanna-giripradakshina-even-in-heavy-rain/article-3815</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:12:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003271126.jpg"                         length="186923"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైద్య సేవలను వినియోగించుకోవాలి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఏరియా ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలను కార్మిక,కార్మిక కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సీఎంఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు,క్యాజువాలిటీ వార్డు లతో పాటు ఇతర వైద్య సేవల విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు,నర్సింగ్ సిబ్బంది,పారా మెడికల్ సమిష్టి కృషితో నాణ్యమైన,మెరుగైన వైద్య సేవలను కార్మికులకు,కుటుంబ సభ్యులకు అందించాలని పేర్కొన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంట ఆసుపత్రి సూపరిండెండెంట్ మధు కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మదార్ సాహెబ్,వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/medical-services-should-be-availed/article-3785"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010775231.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : సింగరేణి ఏరియా ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలను కార్మిక,కార్మిక కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సీఎంఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు,క్యాజువాలిటీ వార్డు లతో పాటు ఇతర వైద్య సేవల విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు,నర్సింగ్ సిబ్బంది,పారా మెడికల్ సమిష్టి కృషితో నాణ్యమైన,మెరుగైన వైద్య సేవలను కార్మికులకు,కుటుంబ సభ్యులకు అందించాలని పేర్కొన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెంట ఆసుపత్రి సూపరిండెండెంట్ మధు కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మదార్ సాహెబ్,వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/medical-services-should-be-availed/article-3785</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/medical-services-should-be-availed/article-3785</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:25:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010775231.jpg"                         length="100291"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మందమర్రిలో ఇంటర్నల్ ఆడిట్ పై సమీక్ష</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అధ్యక్షతన ఇంటర్నల్ ఆడిట్ పై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు, ప్రభుత్వ ఆడిట్ గమనింపులు, భూ సేకరణ, స్థల సంబంధిత అంశాలతో పాటు మైనింగ్ స్టోర్స్ నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. పనుల్లో మరింత పారదర్శకత,ఆడిట్ సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు పరిష్కరించు కోవాలని జిఎం అధికారులకు సూచించారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/review-on-internal-audit-in-mandamarri/article-3764"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010766504.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అధ్యక్షతన ఇంటర్నల్ ఆడిట్ పై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు, ప్రభుత్వ ఆడిట్ గమనింపులు, భూ సేకరణ, స్థల సంబంధిత అంశాలతో పాటు మైనింగ్ స్టోర్స్ నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. పనుల్లో మరింత పారదర్శకత,ఆడిట్ సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు పరిష్కరించు కోవాలని జిఎం అధికారులకు సూచించారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/review-on-internal-audit-in-mandamarri/article-3764</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/review-on-internal-audit-in-mandamarri/article-3764</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 12:16:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010766504.jpg"                         length="145772"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్కే ఓసి ఫేస్ 2 పనుల పరిశీలన</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లను ఆ సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు సోమవారం విసృతంగా పరిశీలించారు. అందులో భాగంగా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ -2 ప్రాజెక్ట్ పనులపై ఆరా తీశారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కేకే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శాంతిఖని,కాసిపేట గనుల మ్యాప్ పరిశీలించారు. స్టోవింగ్ బంకర్, సైడింగ్ లను తనిఖీ చేశారు. ఉద్యోగుల శిక్షణ, మానవ వనరులపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, ఎస్ఓటుజిఎం లిలిత్ ప్రసాద్, ఈ అండ్ ఏం బాలాజీ భగవతి ఝా,గని మేనేజర్లు,సర్వేయర్లు ఉన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/inspection-of-rk-oc-phase-2-works/article-3763"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010766335.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లను ఆ సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు సోమవారం విసృతంగా పరిశీలించారు. అందులో భాగంగా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్ -2 ప్రాజెక్ట్ పనులపై ఆరా తీశారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కేకే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శాంతిఖని,కాసిపేట గనుల మ్యాప్ పరిశీలించారు. స్టోవింగ్ బంకర్, సైడింగ్ లను తనిఖీ చేశారు. ఉద్యోగుల శిక్షణ, మానవ వనరులపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, ఎస్ఓటుజిఎం లిలిత్ ప్రసాద్, ఈ అండ్ ఏం బాలాజీ భగవతి ఝా,గని మేనేజర్లు,సర్వేయర్లు ఉన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/inspection-of-rk-oc-phase-2-works/article-3763</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/inspection-of-rk-oc-phase-2-works/article-3763</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 12:09:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010766335.jpg"                         length="187279"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐలయ్య శస్త్ర చికిత్సపై సంతృప్తి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ పూర్తి చేసుకున్న ఐలయ్య శస్త్ర చికిత్సపై కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆసుపత్రి డీవైసీఎంవో మధు కుమార్ పేర్కొన్నారు. శస్త్ర చికిత్స సమయంలో ఐలయ్యకు వేసిన కుట్లను వైద్యుల సమక్షంలో సోమవారం తొలగించి నడిపించినట్లు తెలిపారు. అనుభవం కలిగిన వైద్యుల సహకారంతో అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవలు కార్మిక కుటుంబసభ్యులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ వైద్యులు సుహాసిని,నరేష్,అనస్థీషియా మధుకర్,ఓటి ఇంచార్జ్ జ్యోతి,సిబ్బంది సమిష్టిగా కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e" style="text-align:justify;"></div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/darshan-of-mata-gnana-saraswati-on-the-occasion-of-mula/article-3747"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010765619.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ పూర్తి చేసుకున్న ఐలయ్య శస్త్ర చికిత్సపై కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆసుపత్రి డీవైసీఎంవో మధు కుమార్ పేర్కొన్నారు. శస్త్ర చికిత్స సమయంలో ఐలయ్యకు వేసిన కుట్లను వైద్యుల సమక్షంలో సోమవారం తొలగించి నడిపించినట్లు తెలిపారు. అనుభవం కలిగిన వైద్యుల సహకారంతో అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవలు కార్మిక కుటుంబసభ్యులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ వైద్యులు సుహాసిని,నరేష్,అనస్థీషియా మధుకర్,ఓటి ఇంచార్జ్ జ్యోతి,సిబ్బంది సమిష్టిగా కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e" style="text-align:justify;"></div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/darshan-of-mata-gnana-saraswati-on-the-occasion-of-mula/article-3747</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/darshan-of-mata-gnana-saraswati-on-the-occasion-of-mula/article-3747</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:58:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010765619.jpg"                         length="81967"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీమా హామీ అమలు చేయాలి..</title>
                                    <description><![CDATA[<div>
<div style="text-align:justify;">బెల్లంపల్లి  / మంచిర్యాల : సింగరేణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కోల్ మైన్స్ పెన్షన్‌దారులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా తాండూర్‌లోని యూనియన్ బ్యాంక్ శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ నిశాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజ్జెళ్లి వెంకటయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ మధ్య 2024 ఫిబ్రవరి 26న కుదిరిన ఒప్పందం ప్రకారం 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యూనియన్ బ్యాంక్ ఖాతాదారులైన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం అందించాల్సి ఉందన్నారు. అయితే రెండేళ్లుగా ఈ హామీ అమలు కాకపోవడం పట్ల</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-3716"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010686117.jpg" alt=""></a><br /><div>
<div style="text-align:justify;">బెల్లంపల్లి  / మంచిర్యాల : సింగరేణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కోల్ మైన్స్ పెన్షన్‌దారులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా తాండూర్‌లోని యూనియన్ బ్యాంక్ శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ నిశాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజ్జెళ్లి వెంకటయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ మధ్య 2024 ఫిబ్రవరి 26న కుదిరిన ఒప్పందం ప్రకారం 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యూనియన్ బ్యాంక్ ఖాతాదారులైన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం అందించాల్సి ఉందన్నారు. అయితే రెండేళ్లుగా ఈ హామీ అమలు కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పది రోజులలోపు అర్హులైన పెన్షన్‌దారులకు బీమా సౌకర్యాలు అమలు చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ శాఖల ఎదుట విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుత ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసం రాజయ్య, తగరం రాజన్న, తోటపల్లి ఎల్లయ్య, దేవరకొండ మౌగిలి, కే. దుర్గాస్వామి, కే. లక్ష్మి, ఎర్రయ్య, సీ. రాయలింగు, ఎడ్ల గొంతయ్యతో పాటు మాదారం, తాండూర్, తంగళ్లపల్లి, కొత్తపల్లి, కొత్తగుడిసెలు తదితర ప్రాంతాలకు చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-3716</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-3716</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:05:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010686117.jpg"                         length="300996"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సమీక్ష </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">బెల్లంపల్లి,/మంచిర్యాల: బెల్లంపల్లి మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కరుకూరి రాంచందర్ బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  కార్యక్రమంపై బీఎల్‌వోతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఓటర్ మ్యాపింగ్, పూర్తయిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/review-of-special-electoral-roll-amendment/article-3715"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010686082.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">బెల్లంపల్లి,/మంచిర్యాల: బెల్లంపల్లి మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కరుకూరి రాంచందర్ బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  కార్యక్రమంపై బీఎల్‌వోతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఓటర్ మ్యాపింగ్, పూర్తయిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/review-of-special-electoral-roll-amendment/article-3715</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/review-of-special-electoral-roll-amendment/article-3715</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:01:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010686082.jpg"                         length="202786"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్‌టీయూటీఎస్‌ సభ్యత్వ నమోదుకు ఉపాధ్యాయుల స్పందన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మంచిర్యాల / తాండూరు :మండలం రేచిని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూటీఎస్‌) సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయు లు సంఘ సభ్యత్వాన్ని స్వీకరించారు. భట్టారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..గత ఎనిమిది దశాబ్దాలుగా రాష్ట్రోపాధ్యాయ సంఘం విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తోందన్నారు. ఉపాధ్యాయులంతా సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. రెండువేల ఇరవై నాలుగులో వేసవికాలంలో నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు సంబంధించిన సంపాదిత సెలవులను (ఈఎల్‌) జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికీ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు వెంటనే చర్యలు తీసుకొని వాటిని మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాలను ప్రకటించడంతో పాటు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫార్సులను అమలు చేయాలని, సాధారణ భవిష్య నిధి, కాంట్రిబ్యూటరీ పెన్షన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/teacher-response-to-stuts-membership-registration/article-3710"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1010685728.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మంచిర్యాల / తాండూరు :మండలం రేచిని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూటీఎస్‌) సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయు లు సంఘ సభ్యత్వాన్ని స్వీకరించారు. భట్టారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..గత ఎనిమిది దశాబ్దాలుగా రాష్ట్రోపాధ్యాయ సంఘం విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తోందన్నారు. ఉపాధ్యాయులంతా సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. రెండువేల ఇరవై నాలుగులో వేసవికాలంలో నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు సంబంధించిన సంపాదిత సెలవులను (ఈఎల్‌) జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికీ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు వెంటనే చర్యలు తీసుకొని వాటిని మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాలను ప్రకటించడంతో పాటు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫార్సులను అమలు చేయాలని, సాధారణ భవిష్య నిధి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం, సంపాదిత సెలవులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిం చాలని కోరారు. కార్యక్రమంలో రవిబాబు, కృష్ణగౌడ్‌, రాజేంద్రప్రసాద్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, మధుకర్‌, శ్రీలత, సుకుమాంజలి తదితరులు పాల్గొన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/teacher-response-to-stuts-membership-registration/article-3710</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/teacher-response-to-stuts-membership-registration/article-3710</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 14:38:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1010685728.jpg"                         length="210103"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        