<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/category-68" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Mahabubnagar - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/68/rss</link>
                <description>Mahabubnagar RSS Feed</description>
                
                            <item>
                <title>రైతు సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">  <img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.18.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.18.56 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కేశంపేట  :  కేశంపేట మండలం భైర్క్ న్ పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్నగర్  ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి  స్వామి వారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కేశంపేట మండల అభివృద్ధి పథంలో మరింతగా ముందుకు సాగాలని ప్రార్థించారు. నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పెద్దతేరు మరియు ఆలయ ప్రాంగణంలో సిసి రోడ్డు పనులకు సహకరిస్తానని నవీన్ కుమార్ రెడ్డి మాటిచ్చారు. అనంతరం భైర్క్ న్ పల్లి గ్రామ సర్పంచ్ సమంత. ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి అర్ ఏస్ నాయకులు. మాజీ సర్పంచ్ యాదగిరి రావు. బైకని యాదగిరి. బైకని వెంకటేష్ యాదవ్. కుమ్మరి వెంకటేష్. కుమ్మరి విజయ్ కుమార్. శేఖర్. డిప్యూటీ సర్పంచ్ దాన్సింగ్ నాయక్. వార్డ్ మెంబెర్ సభవత్ రాజు నాయక్ సభవత్ గోవింద్ నాయక్. వార్త్యా రమేష్. వార్త్యా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/mlc-nagar-kunta-naveen-kumar-reddy-participated-in-the-farmers/article-3028"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.18.56-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"> <img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.18.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.18.56 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కేశంపేట  :  కేశంపేట మండలం భైర్క్ న్ పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్నగర్  ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి  స్వామి వారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కేశంపేట మండల అభివృద్ధి పథంలో మరింతగా ముందుకు సాగాలని ప్రార్థించారు. నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పెద్దతేరు మరియు ఆలయ ప్రాంగణంలో సిసి రోడ్డు పనులకు సహకరిస్తానని నవీన్ కుమార్ రెడ్డి మాటిచ్చారు. అనంతరం భైర్క్ న్ పల్లి గ్రామ సర్పంచ్ సమంత. ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి అర్ ఏస్ నాయకులు. మాజీ సర్పంచ్ యాదగిరి రావు. బైకని యాదగిరి. బైకని వెంకటేష్ యాదవ్. కుమ్మరి వెంకటేష్. కుమ్మరి విజయ్ కుమార్. శేఖర్. డిప్యూటీ సర్పంచ్ దాన్సింగ్ నాయక్. వార్డ్ మెంబెర్ సభవత్ రాజు నాయక్ సభవత్ గోవింద్ నాయక్. వార్త్యా రమేష్. వార్త్యా హన్మంతు. మాజీ సర్పంచ్ కృష్ణయ్యా. లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/mlc-nagar-kunta-naveen-kumar-reddy-participated-in-the-farmers/article-3028</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/mlc-nagar-kunta-naveen-kumar-reddy-participated-in-the-farmers/article-3028</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:24:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.18.56-pm.jpeg"                         length="146585"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫారెస్ట్ బేస్ క్యాంప్ వాచర్లకు ప్రభుత్వం వెంటనే నెలవారి వేతనాలు చెల్లించాలి!!</title>
                                    <description><![CDATA[<p><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-8.54.38-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 8.54.38 AM" width="1200" height="704" /></p>
<p>  </p>
<p style="text-align:justify;">కొల్లాపూర్  : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడవుల రక్షణకై ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1000 మందికి పైగా బేస్ క్యాంప్ వాచర్లు సిబ్బంది ఫారెస్ట్ విధుల్లో కొనసాగుతున్నారు. వాళ్లకు ప్రభుత్వం నుండి  సకాలంలో రావాల్సిన వేతనాలు రాకపోవడంతో బేస్ క్యాంప్ వాచర్ల కుటుంబాలు రోడ్డున పడి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక బేస్ క్యాంపు వాచర్లు తమ సమస్యను ఫారెస్ట్ పై అధికారులకు పలుమార్లు ప్రస్తావించిన ఎలాంటి ఉలుకు పలుకు లేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు.ఇక చేసేదేమీ లేక తమ సమస్యను నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ సొసైటీ ఎన్జీవో సభ్యులకి తెలిపారు.</p>
<p>  హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేసిన ఎన్జీవో సభ్యులు   బేస్ క్యాంపు వాచర్లకు జీతాలు వెంటనే మంజూరు చేయాలి ఎన్జీవో </p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ సొసైటీ సమస్త సభ్యులు మాట్లాడుతూ,<br />తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడవుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నప్పటికీ అడవుల రక్షణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/the-government-should-immediately-pay-monthly-wages-to-the-forest/article-2971"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-8.54.38-am.jpeg" alt=""></a><br /><p><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-8.54.38-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 8.54.38 AM" width="1600" height="704"></img></p>
<p> </p>
<p style="text-align:justify;">కొల్లాపూర్  : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడవుల రక్షణకై ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1000 మందికి పైగా బేస్ క్యాంప్ వాచర్లు సిబ్బంది ఫారెస్ట్ విధుల్లో కొనసాగుతున్నారు. వాళ్లకు ప్రభుత్వం నుండి  సకాలంలో రావాల్సిన వేతనాలు రాకపోవడంతో బేస్ క్యాంప్ వాచర్ల కుటుంబాలు రోడ్డున పడి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక బేస్ క్యాంపు వాచర్లు తమ సమస్యను ఫారెస్ట్ పై అధికారులకు పలుమార్లు ప్రస్తావించిన ఎలాంటి ఉలుకు పలుకు లేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు.ఇక చేసేదేమీ లేక తమ సమస్యను నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ సొసైటీ ఎన్జీవో సభ్యులకి తెలిపారు.</p>
<p> హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేసిన ఎన్జీవో సభ్యులు   బేస్ క్యాంపు వాచర్లకు జీతాలు వెంటనే మంజూరు చేయాలి ఎన్జీవో </p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ సొసైటీ సమస్త సభ్యులు మాట్లాడుతూ,<br />తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడవుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నప్పటికీ అడవుల రక్షణ కోసం సాధారణ సిబ్బందితో పాటు గిరిజనులు కూడా తమ విధులను అడవుల రక్షణ కోసం నిర్వర్తిస్తున్నారు. కానీ వారికి రావాల్సిన నెలవారీ వేతనాలు సకాలంలో అందక తీవ్ర అన్యాయం జరుగుతుంది అని నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జీవో సభ్యులు తెలిపారు.<br /> బేస్ క్యాంపు వాచర్లు చేసిన పని దినాలకు నెలవారిగా వేతనాలు ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదని బేస్ క్యాంపు వాచర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని వాళ్లు ప్రభుత్వానికి తెలిపారు. అలాగే వెంటనే ప్రభుత్వం స్పందించి  ఫారెస్ట్ బేస్ క్యాంపు వాచర్లకు నెలవారి వేతనాలు ఇవ్వాలని వాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. </p>
<p style="text-align:justify;"><br /> జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులలో బేస్ క్యాంపు కుటుంబాలు  ఇక కుటుంబల భారం మోయలేక పెరుగుతున్న నిత్యవసరం వస్తువులను కొనలేక కుటుంబ ఖర్చులు భరించలేక అధ్వానంగా మా జీవితాలు మారాయి అని, మా కుటుంబ పోషణ కోసం తెలిసిన కిరాణం కొట్టుల్లో తెలిసిన వారితో చిన్నపాటి అప్పులు చేసిన మేము సకాలంలో వేతనాలు రాకపోవడంతో తెచ్చుకున్న అప్పులను కట్టలేని స్థితిలో బేస్ క్యాంపు వాచర్లు ఉన్నామని అన్నారు.</p>
<p style="text-align:justify;"> పగలు రాత్రి తేడాలేని విధి నిర్వహణలో నలిగిపోతున్న బేస్ క్యాంపు వాచర్లు   పై ఫారెస్ట్ ఆఫీసర్, బిటు ,సెక్షన్ ఆఫీసర్లు ఇక డ్యూటీ వేశారంటే దాదాపు ఒక వారం రోజులైనా ఇంటికి వెళ్లకుండా అడవిలోనే సగం సగం వంటకాలతో వండుకొని తింటూ వానొచ్చినా ఎండ ఉన్న తడుస్తూ  డ్యూటీ చేయాల్సిందే, ఇంటి దగ్గర నుండి అత్యవసర ఫోన్ కాల్స్ వచ్చిన సెలవు దొరకని స్థితిలో బేస్ క్యాంపు వాచర్లు ఉన్నారని వాళ్ళ అన్నారు. నిస్వార్థం లేకుండా  న్యాయమైన విధులను నిర్వర్తిస్తున్న బేస్ క్యాంపు వాచర్లకు తక్షణమే ప్రభుత్వం నెలవారి వేతనాలు అందజేయాలని ఎన్జీవో సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వేతనాలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబలు భారం మోయలేకపోతున్నారని.</p>
<p style="text-align:justify;"> బీటు సెక్షన్ ఇతర ఫారెస్ట్ అధికారుల ఒత్తిడిలను నలిగిపోతున్న బేస్ క్యాంపు వాచర్లు  ఫారెస్ట్ అధికారుల ఒత్తిడిలలో నలిగిపోతున్నామని వాళ్లు చేయాల్సిన పనులు కూడా తమతో చేయిస్తున్నారని, విశ్రాంతి అనేది లేకుండా తమతో వాళ్ళు ఫోన్ల ద్వారా బలవంతపు పనులు చేయిస్తున్నారని తాము అడవిలో ఎలా ఉన్నామనేది అసలు ఎవరు అడిగే వాళ్లే లేరని అసలు సమయానికి తిన్నామా లేదా తినడానికి తిండి ఉందా తాగడానికి నీరు ఉందా అని అడిగే అధికారులే కరువయ్యారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే అడవుల రక్షణ కోసం ఆనందంగా మా కష్టాలను పక్కనపెట్టి పనులు చేస్తుంటే సకాలంలో రావాల్సిన నెలవారి వేతనాలు రాకపోవడంతో మా కుటుంబాలు చివ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని వాళ్ళు ప్రభుత్వానికి తెలిపారు.</p>
<p style="text-align:justify;"> బేస్ క్యాంప్ వాచర్ల జీతాల మంజూరు విషయం ప్రభుత్వం వెంటనే స్పందించాలి  ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి బేస్ క్యాంపు వాచర్లకు రావాల్సిన నెలవారి వేతనాలను వెంటనే మంజూరు చేయాలని అలాగే వాళ్లకు వేతనాలు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని,ఈ సమస్యను చట్టపరంగా పరిశీలించడానికి మానవ హక్కుల కమిషన్కు ఎన్జీవో ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని ఎన్జీవో సభ్యులు తెలిపారు.</p>
<p style="text-align:justify;"> ఈ విషయంపై ఎఫ్డిఓ వివరణ కోరగా ఫారెస్ట్ బేస్ క్యాంపు వాచర్లకు నెలవారి వేతనాలు సకాలంలో రావడం లేదన్న విషయం వాస్తవమే కానీ, స్టేట్ ఫండ్ సకాలంలో రాకపోవడంతో ఫారెస్ట్ టైగర్ ఫండ్ నుండి ఫారెస్ట్ బేస్ క్యాంప్ వాచర్ల సిబ్బందికి వేతనాలు అందజేస్తున్నామని బేస్ క్యాంపు వాచర్ల వేతనాల సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్లకు నెలవారి వేతనాలు అందే విధంగా చూస్తామని అచ్చంపేట ఎఫ్డిఓ చంద్రశేఖర్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/the-government-should-immediately-pay-monthly-wages-to-the-forest/article-2971</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/the-government-should-immediately-pay-monthly-wages-to-the-forest/article-2971</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 11:26:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-8.54.38-am.jpeg"                         length="198094"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం   -- మేయర్ గా గుమ్మల మమతా శ్రీనివాస్ ముదిరాజ్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-2.28.41-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 2.28.41 PM(1)" width="1066" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికైన గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ తొలి డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నిక పలు మలుపులు తిరిగి చివరికి ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేరును ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా ఎంఐఎం కార్పొరేటర్ సభ్యులు రషీద్ బలపరిచారు. ఈ ప్రతిపాదనకు టిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం స్వతంత్ర కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక,పాలక మండలి ఏర్పడినట్లు అధికారులు ప్రకటించారు.</p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-2.28.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 2.28.41 PM" width="719" height="820" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/election-of-mayor-deputy-mayor-unanimous-gummala-mamata-srinivas/article-2593"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-2.28.41-pm(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-2.28.41-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 2.28.41 PM(1)" width="1066" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికైన గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ తొలి డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నిక పలు మలుపులు తిరిగి చివరికి ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేరును ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా ఎంఐఎం కార్పొరేటర్ సభ్యులు రషీద్ బలపరిచారు. ఈ ప్రతిపాదనకు టిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం స్వతంత్ర కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక,పాలక మండలి ఏర్పడినట్లు అధికారులు ప్రకటించారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-2.28.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 2.28.41 PM" width="719" height="820"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/election-of-mayor-deputy-mayor-unanimous-gummala-mamata-srinivas/article-2593</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/election-of-mayor-deputy-mayor-unanimous-gummala-mamata-srinivas/article-2593</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 14:36:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-2.28.41-pm%281%29.jpeg"                         length="150029"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాలమూరు డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-1.46.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 1.46.49 PM" width="697" height="625" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్   : మహబూబ్నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా  మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో యెన్నం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మరిపల్లి సురేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. ఎంఐఎం కార్పొరేటర్ రషీద్ బలపరిచారు. దీంతో పాలమూరులోని మారేపల్లి సురేందర్రెడ్డి అనుచరులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ముందుగా ప్రచారం జరిగినప్పటి నుంచి మేయర్ ఎన్నికలు జరిగింతవరకు ఉత్కంఠత నెలకొన్నప్పటికీ చివరికి ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు డిప్యూటీ మేయర్ పదవికి మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/marepalli-surender-reddy-became-deputy-mayor-of-palamuru/article-2584"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-1.46.49-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-1.46.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 1.46.49 PM" width="697" height="625"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్   : మహబూబ్నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా  మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో యెన్నం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మరిపల్లి సురేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. ఎంఐఎం కార్పొరేటర్ రషీద్ బలపరిచారు. దీంతో పాలమూరులోని మారేపల్లి సురేందర్రెడ్డి అనుచరులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ముందుగా ప్రచారం జరిగినప్పటి నుంచి మేయర్ ఎన్నికలు జరిగింతవరకు ఉత్కంఠత నెలకొన్నప్పటికీ చివరికి ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు డిప్యూటీ మేయర్ పదవికి మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/marepalli-surender-reddy-became-deputy-mayor-of-palamuru/article-2584</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/marepalli-surender-reddy-became-deputy-mayor-of-palamuru/article-2584</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 13:54:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-1.46.49-pm.jpeg"                         length="82780"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాలమూరు కార్పొరేషన్ మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠత</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-12.25.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 12.25.11 PM" width="966" height="602" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సోమవారం ఉత్కంఠతకు దారితీసింది. కార్పొరేషన్ ఎన్నికల అనంతరం విజయం సాధించిన కార్పొరేటర్లు క్యాంపుకు తరలి వెళ్లిన  సోమవారం హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వస్తున్న సందర్భంగా శంషాబాద్ సమీపంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేయడం పట్ల పాలమూరు పట్టణంలో రాజకీయంగా కలకలం రేగింది. దీంతో పాలమూరు మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపిక సమయంలో కీలక మలుపు తిరిగింది. పాలమూరు రాజకీయ నాయకులు ఎంత సీల్డ్ కవర్ రికమండేషన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.దీంతో ఒక్కసారిగా పాలమూరులో మేయర్ ఎంపికపై ఇప్పటివరకు ఉన్న అంచనాలన్నీ తారు మారయ్యాయి. అధికారులు కార్పొరేషన్ కార్యాలయంలో గెలుపొందిన కార్పోరేటర్లను ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ లా ఎంపికలు చేపట్టారు. అధిష్టానం సూచన మేరకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపికలు జరుగుతాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/suspense-continues-over-the-election-of-palamuru-corporation-mayor-deputy/article-2568"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-12.25.11-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-12.25.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 12.25.11 PM" width="966" height="602"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సోమవారం ఉత్కంఠతకు దారితీసింది. కార్పొరేషన్ ఎన్నికల అనంతరం విజయం సాధించిన కార్పొరేటర్లు క్యాంపుకు తరలి వెళ్లిన  సోమవారం హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వస్తున్న సందర్భంగా శంషాబాద్ సమీపంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేయడం పట్ల పాలమూరు పట్టణంలో రాజకీయంగా కలకలం రేగింది. దీంతో పాలమూరు మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపిక సమయంలో కీలక మలుపు తిరిగింది. పాలమూరు రాజకీయ నాయకులు ఎంత సీల్డ్ కవర్ రికమండేషన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.దీంతో ఒక్కసారిగా పాలమూరులో మేయర్ ఎంపికపై ఇప్పటివరకు ఉన్న అంచనాలన్నీ తారు మారయ్యాయి. అధికారులు కార్పొరేషన్ కార్యాలయంలో గెలుపొందిన కార్పోరేటర్లను ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ లా ఎంపికలు చేపట్టారు. అధిష్టానం సూచన మేరకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపికలు జరుగుతాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. ఇప్పటివరకు మేయర్ పదవి కోసం పోటీలో ఉన్న కార్పొరేటర్ల జాబితాపై పట్టణంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మేయర్ అభ్యర్థులు పేర్లు ప్రస్తుతం పట్టణంలో రమాదేవి శ్రీనివాస్ రాజు, సిరాజ్ కాద్రి భార్య పేర్లు దొంగ వినిపిస్తున్నాయి. కౌన్సిల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తే తప్ప ఎవరికి తెలవని పరిస్థితి నెలకొంది. మేయర్ ఎంపిక సమయంలో ఆనంద్ కుమార్ గౌడ్ అరెస్టు పట్ల పాలమూరు జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతుంది. కొందరు మాత్రం రాజకీయ కుట్ర అంటూ ఆనంద్ కుమార్ గౌడ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/suspense-continues-over-the-election-of-palamuru-corporation-mayor-deputy/article-2568</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/suspense-continues-over-the-election-of-palamuru-corporation-mayor-deputy/article-2568</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 12:49:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-12.25.11-pm.jpeg"                         length="70547"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుట్ర దారులను తరిమికొట్టండి  -- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-11.41.24-am.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 11.41.24 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్   :  కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న వారిని ఓటుతో తిప్పి కొట్టాలని 11వ వార్డు అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.బండమీదిపల్లి లో పుట్టి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉద్యోగం రావడం ,జీవితంలో స్థిరపడినందుకు కొద్దికాలం బండమీదిపల్లి దూరం కావడం దేవుడు మళ్లీ బండమీద పల్లి నుంచి రాజకీయ జీవితం కల్పించేందుకు అవకాశం ఇచ్చారని, సొంత ఊరు మర్చిపోవద్దని, నీ ఊరికి నీవు ఏదో చేసుకోవాలని, రుణం తీర్చుకోవాలని తిప్పితిప్పి దేవుడు ఇక్కడికే రప్పించారని అన్నారు. కొంతమంది చెబుతున్నారు తాను ఇక్కడ ఉండడు అక్కడ ఉంటాడు అంటున్నారు కానీ నేను బరాబర్ ఇక్కడే ఉంటా బండమీదిపల్లిలోనే నా తండ్రి అమ్మిన ఇల్లును కొంత పునర్నిర్మానం చేసి అందరికీ అందుబాటులో ఉండేలా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/drive-out-conspirators-senior-congress-leader-marepalli-surender-reddy/article-2362"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-09-at-11.41.24-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-11.41.24-am.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 11.41.24 AM" width="4160" height="2773"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్   :  కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న వారిని ఓటుతో తిప్పి కొట్టాలని 11వ వార్డు అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.బండమీదిపల్లి లో పుట్టి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉద్యోగం రావడం ,జీవితంలో స్థిరపడినందుకు కొద్దికాలం బండమీదిపల్లి దూరం కావడం దేవుడు మళ్లీ బండమీద పల్లి నుంచి రాజకీయ జీవితం కల్పించేందుకు అవకాశం ఇచ్చారని, సొంత ఊరు మర్చిపోవద్దని, నీ ఊరికి నీవు ఏదో చేసుకోవాలని, రుణం తీర్చుకోవాలని తిప్పితిప్పి దేవుడు ఇక్కడికే రప్పించారని అన్నారు. కొంతమంది చెబుతున్నారు తాను ఇక్కడ ఉండడు అక్కడ ఉంటాడు అంటున్నారు కానీ నేను బరాబర్ ఇక్కడే ఉంటా బండమీదిపల్లిలోనే నా తండ్రి అమ్మిన ఇల్లును కొంత పునర్నిర్మానం చేసి అందరికీ అందుబాటులో ఉండేలా ఆఫీసును ఏర్పాటు చేసి అందరి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటా అందరి కష్టాల్లో పాలుపంచుకుంటా, కష్టసుఖాల్లో తోడుగా అండగా ఉంటా, ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే సహకారంతో తీసుకెళ్లి అన్నింటిని పరిష్కారం చేస్తానని అన్నారు. 60 డివిజన్లలో నెంబర్ వన్ డివిజన్ గా 11 వ డివిజన్ ను అభివృద్ధి చేసి గత పాలకులకు కనువిప్పు కలిగేలా పనులు చేసి చూపిస్తా ప్రజలందరి మనన్నలు పొందుతారని అన్నారు. కల్లబొల్లి నాలుగు మాటలు చెప్పి, నాలుగు జోళ్ళు చెప్పి మాట తప్పే రకం తనది కాదన్నారు. మన బాధలు కష్టాలు జీవితాలు మారాలని చెప్పారు. కూలిపోయిన వాళ్లకు ఇల్లు కావాలి రాజీవ్ గృహకల్ప నివాసదారులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆ బిల్డింగ్ కూలిపోయే దుస్థితికి వచ్చిందని ఆ బిల్డింగును తిరిగి నిర్మాణం చేయించేలా ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతో పూర్తి చేస్తానన్నారు. రాజు గృహకల్ప గృహాలన్నీ శిథిలావస్థకు చేరిపోయాయని వాటిని చూస్తే దయనీయ స్థితికి చేరుకున్నాయన్నారు. పాత బిల్డింగుల స్థలంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసి  తీరుతామని హామీ ఇచ్చారు. బుడగజంగా కాలనీ కూడా చాలా మంది ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు బుడుగ జంగం కాలనీవాసులు మాట తప్పనోళ్లు మడమ తిప్పనోళ్ళు, మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తులు దుడుగజంగా లు అన్నారు. ముదిరాజ్ బిడ్డలు,యాదవులు కమిటీ హాల్ కావాలని కోరుతున్నారు వాటిని కూడా నిర్మాణం చేసి అందిస్తానన్నారు. చాలామంది  నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో తాను కూడా ఈ ప్రాంతంలోని చదువుకున్నాను ఇక్కడినే చదువు ప్రాక్టీస్ చేశాను పోలీసు ఉద్యోగానికి కూడా ఇక్కడే ప్రిపేర్ అయ్యాను, ఇక్కడి యువత కష్టం నాకు తెలుసు చాలామంది యువకులకు హోంగార్డు ఉద్యోగాలు కూడా కల్పించిన సంగతి ఇక్కడి వాసులకు తెలుసు ఇక్కడ పనిచేస్తున్న వారు కూడా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో అమర్ రాజా కంపెనీలో కొత్త హాస్పిటల్ లో ఎక్కడ ఉన్నా సరే ఉపాధిలో బండమీదిపల్లి వాసుల భాగం ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో చూసిన కొత్త హాస్పిటల్ లో చూసిన ఎక్కడ చూసినా బండమీదిపల్లి వాసుల కు అవకాశం ఉండాలని కోరారు. వడ్డగేరి చాల కష్టాల్లో పడిఉంది. టెంపుల్ నిర్మాణం కోసం మాట ఇచ్చాం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఇస్తాం. కమిటీ హాల్ పైన అదనంగా భవనం నిర్మాణం చేపట్టి మహిళలకు స్కేల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వడ్డగిరిలో ఇండ్లు చాలా దుస్థితిలో ఉంటాయి కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లోనే జీవనం గడుపుతున్నారని అన్నారు వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వపరంగా ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి సమస్యలు పరిష్కరించేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ మీరంతా ఓటు వేసి గెలిపిస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఈ సమయంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మంది మాటలు విని పప్పులో కాలేస్తే మన జీవితాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని సూచించారు. ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోతాం మీరు ఆలోచించి ఓటు వేయాలని చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వస్తే మేమేస్తం మేం చూసుకుంటాం అంటూ  సొంత బిడ్డల నన్ను చూసుకొని మీరే సొంత అభ్యర్థులుగా మారి ప్రచారం చేస్తున్న తీరుకు జీవితాంతం రుణపడి ఉంటా అన్నారు. మీ రుణం తీసుకునే అవకాశం ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఆ దేవుడు అవకాశం కల్పించాలని అన్నారు .</p>
<p style="text-align:justify;">మీ కష్టాల్లో పాలు పంచుకుంటా మీ ఉద్యోగాల ఉపాధిలో భాగమవుతా మీ కూడు గూడు డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు కరెంటు లైన్లు అన్నింటినీ ఛాలెంజ్గా తీసుకొని ఈ ఏరియాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. దరిద్రంపై కష్టాలపై యుద్ధం చేస్తా, బండమీదిపల్లి ఇంత అందంగా ఉంటదా ఈ ప్రాంతం పాలమూరులో ఇంత అభివృద్ధి చెందిందా అని అందరూ ఆలోచించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు. అభివృద్ధిలో 11వ వార్డు కార్పొరేషన్ లోని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతా అన్నారు. పదవ తేదీ ఇంటింటికి ఒక సైనికుడిగా పని చేసే విధంగా ఒక సురేందర్ రెడ్డి బయలుదేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా పనిచేయాలని కోరారు. బండమీదిపల్లి వాసులను ఓటర్లను మభ్యపెట్టే వారికి మరో విధమైన సహకారం అందిద్దామన్నారు. నేను ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి కూడా సహాయం చేస్తే గుణం ఉందన్నారు. ఎవరో ఏదో చెప్పినా మనుషుల మాటలు పట్టించుకోలేదని కోరారు. పాలమూరు మొత్తం బండమీదిపల్లి వైపు చూస్తుంది సురేందర్ రెడ్డి వస్తే మాత్రం మాస్ లీడర్ అవుతాడని ఇక్కడి ప్రజలతో కలిసి పోతాడు ప్రజలతో కలిసి సమస్యలు పరిష్కరిస్తాడు, మళ్లీ మాకు నాయకత్వం దొరకదని కొంతమంది కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆ కుట్రలన్నింటిని తిప్పి కొట్టాలని ఓటర్లను కాలనీవాసులను డివిజన్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/drive-out-conspirators-senior-congress-leader-marepalli-surender-reddy/article-2362</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/drive-out-conspirators-senior-congress-leader-marepalli-surender-reddy/article-2362</guid>
                <pubDate>Mon, 09 Feb 2026 12:01:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-11.41.24-am.jpeg"                         length="793544"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పండి   -- మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-5.30.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 5.30.23 PM" width="1032" height="688" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను కోరారు. ఆదివారంమహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి, పాతపాలమూరు, శివశక్తి నగర్, భగీరథ కాలనీ, వీరన్నపేట్, ప్రేమ్నగర్, సద్దలగుండు తదితర ప్రాంతాల్లో  ప్రచారం నిర్వహించారు. అంధుల ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తున్నారు..ఈ ఎన్నికల్లో వారికీ బుద్ధి చెప్పాలి.అర్ధరాత్రి ఇండ్లను కూలగొడితే అక్కడికి వెల్లి ప్రజల పక్షాన పోరాటం చేసాము . మైనారిటీ, క్రిస్టియన్ పిల్లల చదువు కోసం మైనారిటీ గురుకులాలు కడితే వాటిని మధ్యలోనే నిలిపివేశారు . రెండు వేల పెన్షన్ కాదు 4 వేలు ఇస్తామని చెబితే మోసపోయారు..తూలంబంగారం ఇస్తామంటే కాంగ్రెస్ కి వోట్ వేశారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి  ఈ ఎన్నికల్లో  బుద్ది చెప్పాలి . నా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/vote-for-brs-corporate-candidates-and-tell-the-congress-party/article-2357"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-08-at-5.30.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-5.30.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 5.30.23 PM" width="1032" height="688"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను కోరారు. ఆదివారంమహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి, పాతపాలమూరు, శివశక్తి నగర్, భగీరథ కాలనీ, వీరన్నపేట్, ప్రేమ్నగర్, సద్దలగుండు తదితర ప్రాంతాల్లో  ప్రచారం నిర్వహించారు. అంధుల ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తున్నారు..ఈ ఎన్నికల్లో వారికీ బుద్ధి చెప్పాలి.అర్ధరాత్రి ఇండ్లను కూలగొడితే అక్కడికి వెల్లి ప్రజల పక్షాన పోరాటం చేసాము . మైనారిటీ, క్రిస్టియన్ పిల్లల చదువు కోసం మైనారిటీ గురుకులాలు కడితే వాటిని మధ్యలోనే నిలిపివేశారు . రెండు వేల పెన్షన్ కాదు 4 వేలు ఇస్తామని చెబితే మోసపోయారు..తూలంబంగారం ఇస్తామంటే కాంగ్రెస్ కి వోట్ వేశారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి  ఈ ఎన్నికల్లో  బుద్ది చెప్పాలి . నా ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి పని చేసాయి.. మల్ల ఈ ఎన్నికల్లో కూడా కలిసి ముందుకు వస్తున్నాయి.. రెండు పార్టీలకి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి  గతంలో 15 రోజులకు ఒకసారి తాగు నీరు వస్తుండే..మేము వచ్చిన తరువాత రోజు నీరు ఇచ్చాము..ఇప్పుడు కనీసం ఆ నీటిని శుద్ధి చేసి ఇవ్వడం లేదు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మహబూబ్ నగర్ వెనక్కి పోయింది..మేయర్ బీ ఆర్ ఎస్ కు ఇస్తే మహబూబ్ నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతాం  వచ్చే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. మహబూబ్ నగర్ లో నిలిచినా అభివృద్ధితో పాటు కాలనీల్లో ఉన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కారం చేస్తాం  పార్టీ నాయకులూ ఓటింగు రోజు వరకు అప్రమత్తంగా ఉండాలి..పార్టీ అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/vote-for-brs-corporate-candidates-and-tell-the-congress-party/article-2357</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/vote-for-brs-corporate-candidates-and-tell-the-congress-party/article-2357</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 17:58:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-5.30.23-pm.jpeg"                         length="91440"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవాలి   --- ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-5.17.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 5.17.59 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్‌నగర్ : అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులు గెలవాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు.ఆదివారం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్లు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. సమగ్ర అభివృద్ధితో పాటు స్థిరమైన పాలన, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు. మహబూబ్‌నగర్ నగరంలోని వివిధ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మారేపల్లి సురేందర్ రెడ్డి (డివిజన్–11), షబీనా బేగం (డివిజన్–28), అయేషా సిద్దిఖి (డివిజన్–29), లక్ష్మీ దేవి (డివిజన్–30), జి పద్మజ (డివిజన్ -31) లకు మద్దతుగా ఆయా డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.<br />ఈ సందర్భంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/congress-party-corporators-must-win-if-there-is-development/article-2356"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-08-at-5.17.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-5.17.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 5.17.59 PM" width="4160" height="2773"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్‌నగర్ : అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులు గెలవాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు.ఆదివారం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్లు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. సమగ్ర అభివృద్ధితో పాటు స్థిరమైన పాలన, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు. మహబూబ్‌నగర్ నగరంలోని వివిధ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మారేపల్లి సురేందర్ రెడ్డి (డివిజన్–11), షబీనా బేగం (డివిజన్–28), అయేషా సిద్దిఖి (డివిజన్–29), లక్ష్మీ దేవి (డివిజన్–30), జి పద్మజ (డివిజన్ -31) లకు మద్దతుగా ఆయా డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.<br />ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మన మహబూబ్‌నగర్ మట్టి బిడ్డ అని, ఆయనకు ప్రజల కష్టనష్టాలు, బాధలు, కన్నీటి గోస అన్నీ తెలుసునని అన్నారు. అందుకే గత పది సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొన్న బాధలను దూరం చేస్తూ, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే, మహబూబ్‌నగర్ యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐఐఐటీ కళాశాల, ఇంజనీరింగ్, లా కళాశాలలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను మహబూబ్‌నగర్‌కు తీసుకువచ్చి, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి  అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/congress-party-corporators-must-win-if-there-is-development/article-2356</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/congress-party-corporators-must-win-if-there-is-development/article-2356</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 17:56:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-5.17.59-pm.jpeg"                         length="693646"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిజెపితోనే మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో అభివృద్ధి   -- ఎంపీ డీకే అరుణ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-4.04.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 4.04.01 PM" width="1200" height="575" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  :  మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్లో బిజెపి అభ్యర్థి మిట్టమీది బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన డివిజన్ పరిధిలోని ఏనుగొండలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు తీసుకువచ్చి డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్పొరేషన్కు అధిక మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని ప్రజలకు గుర్తు చేశారు. ఈ నిధుల సక్రమంగా ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక వసతులకు అందాలంటే బిజెపి కార్పొరేటర్లు ఉండాలని వాటిని బాధ్యతాయుతంగా వినియోగించి డివిజన్ అభివృద్ధికి పాటుపడతారన్నారు. ఆరవ డివిజన్లో అభివృద్ధి జరగక వెనక్కి నెట్టబడిందని వీటిని సమూలంగా పరిష్కారం చేయాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లోని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/development-in-municipal-corporation-division-is-with-bjp-mp/article-2330"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-08-at-4.04.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-4.04.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 4.04.01 PM" width="1280" height="575"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  :  మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్లో బిజెపి అభ్యర్థి మిట్టమీది బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన డివిజన్ పరిధిలోని ఏనుగొండలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు తీసుకువచ్చి డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కార్పొరేషన్కు అధిక మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని ప్రజలకు గుర్తు చేశారు. ఈ నిధుల సక్రమంగా ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక వసతులకు అందాలంటే బిజెపి కార్పొరేటర్లు ఉండాలని వాటిని బాధ్యతాయుతంగా వినియోగించి డివిజన్ అభివృద్ధికి పాటుపడతారన్నారు. ఆరవ డివిజన్లో అభివృద్ధి జరగక వెనక్కి నెట్టబడిందని వీటిని సమూలంగా పరిష్కారం చేయాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లోని పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి మిట్టమీది బాలరాజుకు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మిట్టమీది బాలరాజు మాట్లాడుతూ. ఈ ప్రాంతం సమస్యల పైన పూర్తిగా అవగాహన ఉందని అన్నారు. వాటన్నిటిని డీకే అరుణ సహకారంతో పరిష్కారం చేస్తానని ప్రజలతో చెప్పారు. జర్నలిస్టుగా కొనసాగుతూ ప్రజాసంఘాలలో పని చేస్తూ ప్రజా సమస్యలపై సంపూర్ణంగా అవగాహన కలిగిన వ్యక్తిగా ప్రజలకు సేవ చేసేందుకు బిజెపి పార్టీ తరపున కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీరంతా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీడియా రంగంలో పనిచేస్తున్న మిట్టమీది బాలరాజ్ బిజెపి తరఫున ఆరవ కార్పొరేషన్ లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం శుభ పరిణామమని ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ అన్నారు. మిట్టమీద బాలారాజ్ కు టిడబ్ల్యూజేఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఓటర్లు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మహమ్మద్ రఫీ యోద్దీన్ కటిక రవీందర్, రామకృష్ణ మోయీజ్ తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/development-in-municipal-corporation-division-is-with-bjp-mp/article-2330</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/development-in-municipal-corporation-division-is-with-bjp-mp/article-2330</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 16:19:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-4.04.01-pm.jpeg"                         length="75470"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మారేపల్లి సురేందర్ రెడ్డికి     --  స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్న యువకులు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-12.33.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 12.33.41 PM" width="720" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్   : మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోని మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.శనివారం 11 వి డివిజన్ పరిధిలోని  ప్రజలు జననీరాజనం పలుకుతున్నారు. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా  ఆప్యాయంగా సురేందర్ రెడ్డిని పలకరిస్తూ మద్దతు తెలుపుతున్నారు. యువకులు స్వచ్ఛందంగా సురేందర్ రెడ్డి వెంట నడుస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వాడల్లో మహిళలు మంగళ హారతులు పట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి అక్కడి పరిసరాలపై విస్మయానికి గురవుతున్నారు. ప్రజల జీవన విధానాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/to-marepalli-surender-reddy-who-is-rushing-into-the-election/article-2246"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-07-at-12.33.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-12.33.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 12.33.41 PM" width="720" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్   : మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోని మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.శనివారం 11 వి డివిజన్ పరిధిలోని  ప్రజలు జననీరాజనం పలుకుతున్నారు. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా  ఆప్యాయంగా సురేందర్ రెడ్డిని పలకరిస్తూ మద్దతు తెలుపుతున్నారు. యువకులు స్వచ్ఛందంగా సురేందర్ రెడ్డి వెంట నడుస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వాడల్లో మహిళలు మంగళ హారతులు పట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సురేందర్ రెడ్డి అక్కడి పరిసరాలపై విస్మయానికి గురవుతున్నారు. ప్రజల జీవన విధానాన్ని చూసి అవాకైయారు.ఇన్నాళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజలు నిర్లక్ష్యానికి గురి కావడంతో ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా యువకులు సురేందర్ రెడ్డికి వెన్ను గా నిలిచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి ప్రజలను కలిసి వారి స్థితిగతులను ఉపాధి అంశాలను ప్రస్తావిస్తూ వారికి భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని వార్డుల్లో రహదారులు డ్రైనేజీలు నీటి సరఫరా పారిశుద్ధ కార్యక్రమాలను నిరంతరం చేపించి ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నారు. ఉపాధి కోసం పలు పారిశ్రామిక వాడల్లో అవకాశాలు కల్పించి జీతభత్యాలు అందేలా చూస్తానని హామీ ఇస్తున్నారు. వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ విధానం అమలుచేసి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. గొల్ల గడ్డ తండా గిర్నిగడ్డ, బండమీదిపల్లి ,శ్రీలంక, వడ్డెర గుడిసెలు, బుడిగజంగా కాలనీ వాసులు సురేందర్ రెడ్డికి బహిరంగంగా మద్దతు తెలపడం గమన్హారం. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సురేందర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/to-marepalli-surender-reddy-who-is-rushing-into-the-election/article-2246</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/to-marepalli-surender-reddy-who-is-rushing-into-the-election/article-2246</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 12:45:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-12.33.41-pm.jpeg"                         length="101023"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం  -- ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-11.00.40-am.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 11.00.40 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే నే అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని మహబూబ్నగర్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఓటర్లను కోరారు. కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ లో ఆయన సతీమణి స్వప్న లక్ష్మణ్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్నకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. శనివారం సద్దలగుండు, శ్రీనివాస్ ఆస్పిటల్ తో పాటు డివిజన్ పరిధిలోని ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్నర్ సమావేశంలో ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మహబూబ్నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారని ఈ విషయాన్ని ఓటర్లు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి మరింత ఉత్సాహంతో చేస్తారని తెలిపారు. ఇతర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/development-is-possible-only-with-congress-muda-chairman-laxman/article-2232"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-07-at-11.00.40-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-11.00.40-am.jpeg" alt="WhatsApp Image 2026-02-07 at 11.00.40 AM" width="1600" height="1379"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్  : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే నే అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని మహబూబ్నగర్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఓటర్లను కోరారు. కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ లో ఆయన సతీమణి స్వప్న లక్ష్మణ్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్నకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. శనివారం సద్దలగుండు, శ్రీనివాస్ ఆస్పిటల్ తో పాటు డివిజన్ పరిధిలోని ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్నర్ సమావేశంలో ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మహబూబ్నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారని ఈ విషయాన్ని ఓటర్లు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి మరింత ఉత్సాహంతో చేస్తారని తెలిపారు. ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. పనిచేసే వారికే బాధ్యతలు అప్పగించే విధంగా ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో 41 డివిజన్ ప్రజలు భారీగా పాల్గొని స్వప్న లక్ష్మణ్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయడం ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా ప్రచారం చేపట్టడం పట్ల డివిజన్ ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/development-is-possible-only-with-congress-muda-chairman-laxman/article-2232</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/development-is-possible-only-with-congress-muda-chairman-laxman/article-2232</guid>
                <pubDate>Sat, 07 Feb 2026 11:55:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-07-at-11.00.40-am.jpeg"                         length="406313"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధే లక్ష్యంగా ప్రచారంలో దూసూకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీ రాధా </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-06-at-5.26.06-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-06 at 5.26.06 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్.  : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి రాధ అభివృద్ధే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని రబియా నగర్, విఘ్నేశ్వర నగర్ , శ్రీరామ్ నగర్ కాలనీలలో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని  కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల కార్పొరేషన్ అభివృద్ధి కూడా వేగమవుతాయని, ఎన్నికల్లో ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా మద్దతు తెలిపాలని ఆమె కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రైతులకు రుణమాఫీ విద్యార్థులకు ఉచిత భోజనం రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వార్డులో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కారం చేసి కార్పోరేషన్ పరిధిలోని అన్ని పనులు సమకూర్చి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/congress-candidate-g-radha-is-campaigning-with-the-aim-of/article-2226"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-5.26.06-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-06-at-5.26.06-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-06 at 5.26.06 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహబూబ్ నగర్.  : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి రాధ అభివృద్ధే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని రబియా నగర్, విఘ్నేశ్వర నగర్ , శ్రీరామ్ నగర్ కాలనీలలో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని  కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల కార్పొరేషన్ అభివృద్ధి కూడా వేగమవుతాయని, ఎన్నికల్లో ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా మద్దతు తెలిపాలని ఆమె కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రైతులకు రుణమాఫీ విద్యార్థులకు ఉచిత భోజనం రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వార్డులో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కారం చేసి కార్పోరేషన్ పరిధిలోని అన్ని పనులు సమకూర్చి అభివృద్ధి చేస్తానని ఓటర్లకు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధా కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/congress-candidate-g-radha-is-campaigning-with-the-aim-of/article-2226</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/congress-candidate-g-radha-is-campaigning-with-the-aim-of/article-2226</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 17:33:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-06-at-5.26.06-pm.jpeg"                         length="228591"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        