<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/category-68" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Mahabubnagar - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/68/rss</link>
                <description>Mahabubnagar RSS Feed</description>
                
                            <item>
                <title>దేవరకద్రలో బలపడిన టీయూడబ్ల్యూజే ఐజేయు</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్ నగర్ (దేవరకద్ర): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పోరాడుతున్న టీయూడబ్ల్యూజే  (ఐజేయు) యూనియన్, దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యంత బలమైన అతిపెద్ద యూనియన్‌గా ఆవిర్భవించింది. దేవరకద్రలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో పలువురు విలేకరులకు నూతన సభ్యత్వాలు అందజేయడంతో పాటు, మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కాటం నాగరాజు గౌడ్,కార్యదర్శి సతీష్ రెడ్డి, కోశాధికారి జిల్లేల రఘు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్  హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు,సంఘం బలోపేతం,భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. విలేకరుల ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ కార్డుల పంపిణీ, అక్రమ కేసుల నిరోధం వంటి అంశాలపై యూనియన్ రాజీలేని పోరాటం చేస్తుందని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. దేవరకద్ర మండల టీయూడబ్ల్యూజే (ఐజేయు) నూతన అధ్యక్షుడిగా యాకూబ్ ('వార్త'), ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా సారంగం, సంయుక్త కార్యదర్శిగా మీర్జా వాసిం</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/sarangam-as-the-secretary-of-yakub-as-the-president-of/article-3969"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002360071.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్ నగర్ (దేవరకద్ర): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పోరాడుతున్న టీయూడబ్ల్యూజే  (ఐజేయు) యూనియన్, దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యంత బలమైన అతిపెద్ద యూనియన్‌గా ఆవిర్భవించింది. దేవరకద్రలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో పలువురు విలేకరులకు నూతన సభ్యత్వాలు అందజేయడంతో పాటు, మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కాటం నాగరాజు గౌడ్,కార్యదర్శి సతీష్ రెడ్డి, కోశాధికారి జిల్లేల రఘు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్  హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు,సంఘం బలోపేతం,భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. విలేకరుల ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ కార్డుల పంపిణీ, అక్రమ కేసుల నిరోధం వంటి అంశాలపై యూనియన్ రాజీలేని పోరాటం చేస్తుందని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. దేవరకద్ర మండల టీయూడబ్ల్యూజే (ఐజేయు) నూతన అధ్యక్షుడిగా యాకూబ్ ('వార్త'), ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా సారంగం, సంయుక్త కార్యదర్శిగా మీర్జా వాసిం బేగ్, కోశాధికారిగా ప్రశాంత్ ఎన్నుకోబడ్డారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా షఫీ, రాజేందర్ గౌడ్, నరేష్ కుమార్,జంగం రవి, సంతోష్, సాయికిరణ్, రాఘవేందర్, పవన్ కళ్యాణ్, ఎం.డి. ఫరీద్‌లను నియమించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో నూతన కార్యవర్గం ఎల్లప్పుడూ ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో, సభ్యత్వాల నెపంతో వస్తున్న ప్రత్యర్థి యూనియన్ గడిచిన పదేళ్ల కాలంలో ప్రభుత్వంతో అంటకాగిందే తప్ప జర్నలిస్టులకు చేసిందేమీ లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిందని సీనియర్ జర్నలిస్టులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో గళమెత్తుతామని నూతన కమిటీ స్పష్టం చేసింది.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/sarangam-as-the-secretary-of-yakub-as-the-president-of/article-3969</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/sarangam-as-the-secretary-of-yakub-as-the-president-of/article-3969</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 17:58:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002360071.jpg"                         length="524922"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనుమతులు లేని జిల్లా డిస్ట్రిక్ట్ క్లబ్ నిర్మాణంపై హైకోర్టు నోటీసులు</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ ; మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన భవనానికి ప్రభుత్వ అనుమతులు లేవని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు స్పందించి, క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసినట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్‌తో పాటు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా సుమారు రూ.12 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.జిల్లా కోర్టు, అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి భారీ నిర్మాణం చేపట్టడం ఆందోళన కలిగించే అంశమని ఆయన</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/high-court-notices-on-construction-of-zilla-district-club-without/article-3943"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002359061.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ ; మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన భవనానికి ప్రభుత్వ అనుమతులు లేవని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టు స్పందించి, క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసినట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్‌తో పాటు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా సుమారు రూ.12 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.జిల్లా కోర్టు, అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి భారీ నిర్మాణం చేపట్టడం ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు.ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, కూల్చివేయాలని కోరుతూ తాము హైకోర్టును ఆశ్రయించినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. విచారణ సందర్భంగా జిల్లా క్లబ్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని ప్రభుత్వం హైకోర్టుకు వివరించిందని, అను మతులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అలాగే, క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసిందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు .అనుమ తులు లేకుండా నిర్మిస్తున్న జిల్లా క్లబ్ నూతన భవనాన్ని ప్రభుత్వం కూల్చివేసే వరకు తమ న్యాయపోరాటం కొనసాగుతుందని దిడ్డి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/high-court-notices-on-construction-of-zilla-district-club-without/article-3943</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/high-court-notices-on-construction-of-zilla-district-club-without/article-3943</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 14:41:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002359061.jpg"                         length="2256599"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తాం: డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్, : ఎస్సీ వర్గీకరణ కారణంగా తెలంగాణలో మాల సామాజిక వర్గం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వేసిందని, అనంతరం దేశవ్యాప్తంగా అమలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే పరిమిత సంఖ్యలోనే లబ్ధి చేకూరుతోందని, అలాంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ కులాలకు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎస్సీ వర్గాలకు సమానంగా అవకాశాలను ఎలా కల్పిస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో మాత్రమే కాకుండా దేశ సంపద పంపిణీ, మంత్రివర్గాల్లో ప్రాతినిధ్యం వంటి</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/we-will-continue-the-peaceful-struggle-against-sc-classification-dr/article-3940"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002358866.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్, : ఎస్సీ వర్గీకరణ కారణంగా తెలంగాణలో మాల సామాజిక వర్గం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వేసిందని, అనంతరం దేశవ్యాప్తంగా అమలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే పరిమిత సంఖ్యలోనే లబ్ధి చేకూరుతోందని, అలాంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ కులాలకు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎస్సీ వర్గాలకు సమానంగా అవకాశాలను ఎలా కల్పిస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో మాత్రమే కాకుండా దేశ సంపద పంపిణీ, మంత్రివర్గాల్లో ప్రాతినిధ్యం వంటి అంశాల్లో కూడా సామాజిక న్యాయం అమలు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టపరమైన మార్పులు జరిగే వరకు తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను కూడా మార్చాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై గళం విప్పాలని, సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బీరం సతీష్ కుమార్, తలారి రాజన్న, ఎడ్ల కృష్ణయ్య, కానుగడ్డ యాదయ్య, కాశయ్య, భైరం పల్లి నారాయణ, బోగరి విజయ్ కుమార్, అనిమల్ల నరహరి, నానీ, చిన్నా తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/we-will-continue-the-peaceful-struggle-against-sc-classification-dr/article-3940</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/we-will-continue-the-peaceful-struggle-against-sc-classification-dr/article-3940</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 13:09:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002358866.jpg"                         length="2333043"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జైపాల్ రెడ్డి స్ఫూర్తి చిరస్మరణీయం</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీ.శే. ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నివాళులర్పించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి, చిత్రపటానికి కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్, అధ్యాపక బృందం పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భాల్లో ప్రతి ఏడాది ఇద్దరు ప్రముఖులకు "జైపాల్ రెడ్డి స్మారక స్పూర్తి పురస్కారం" అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన విశ్రాంత అధ్యాపకులు ఆలూరు గంగయ్య, రావూరి సూర్యనారాయణలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు చెక్కుతో పాటు సన్మానించినట్లు చెప్పారు.జైపాల్ రెడ్డి దేశం గర్వించదగిన మహానాయకుడని, అంగవైకల్యాన్ని అధిగమించి అత్యున్నత రాజకీయ నాయకుడిగా ఎదిగారని రవికుమార్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/jaipal-reddys-spirit-is-memorable/article-3812"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002330729.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీ.శే. ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నివాళులర్పించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి, చిత్రపటానికి కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్, అధ్యాపక బృందం పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.</div>
<div style="text-align:justify;">ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భాల్లో ప్రతి ఏడాది ఇద్దరు ప్రముఖులకు "జైపాల్ రెడ్డి స్మారక స్పూర్తి పురస్కారం" అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన విశ్రాంత అధ్యాపకులు ఆలూరు గంగయ్య, రావూరి సూర్యనారాయణలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు చెక్కుతో పాటు సన్మానించినట్లు చెప్పారు.జైపాల్ రెడ్డి దేశం గర్వించదగిన మహానాయకుడని, అంగవైకల్యాన్ని అధిగమించి అత్యున్నత రాజకీయ నాయకుడిగా ఎదిగారని రవికుమార్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని, శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారని పేర్కొన్నారు. 1984 నుంచే జైపాల్ రెడ్డితో తనకు సన్నిహిత పరిచయం ఉందని, ఆయన వద్ద శిష్యరికం చేశానని, తనను దత్తపుత్రుడిగా భావించేవారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే 1997లో జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించామని చెప్పారు. తమ విద్యాసంస్థలు ఈ ఏడాది 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటివరకు సుమారు 30 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించినట్లు వివరించారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి రాజకీయాలకు ఆదర్శప్రాయమైన నాయకుడని అన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయ ప్రత్యర్థులమని, అనంతరం ప్రజల అభివృద్ధే అందరి లక్ష్యమని ఆయన చెప్పేవారని గుర్తుచేశారు. ఆయన పేరిట విశిష్ట సేవలందించిన ప్రముఖులను సన్మానించడం అభినందనీయ సంప్రదాయమని పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్ రెడ్డి సాధించిన గుర్తింపు ఆయన పట్టుదల, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ సి. భాస్కర్, కార్యదర్శి వి. వెంకటరామరావు, ప్రిన్సిపల్ డా. పి. కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా. వి.ఈ. చంద్రశేఖర్, వీఐపీ సంస్థకు చెందిన డా. టి. నాగేందర్, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జగపతిరావు, నస్కంటి వీరన్న, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/jaipal-reddys-spirit-is-memorable/article-3812</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/jaipal-reddys-spirit-is-memorable/article-3812</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:05:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002330729.jpg"                         length="117387"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంబేద్కర్ కళాభవనానికి రూ.1.90 కోట్ల మంజూరు</title>
                                    <description><![CDATA[<div>
<p class="MsoNormal" style="text-align:justify;"><span lang="te" xml:lang="te">మిడ్జిల్</span> :<span lang="te" xml:lang="te">  </span><span lang="te" xml:lang="te">మిడ్జిల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.</span>1.90<span lang="te" xml:lang="te">  కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి </span>, <span lang="te" xml:lang="te">జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి సభ్యులు</span>, <span lang="te" xml:lang="te">మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.</span><span lang="te" xml:lang="te">ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ</span>, <span lang="te" xml:lang="te">మిడ్జిల్ మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ కళాభవనాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా</span>, <span lang="te" xml:lang="te">విద్యా</span>, <span lang="te" xml:lang="te">సామాజిక</span>, <span lang="te" xml:lang="te">సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. మిడ్జిల్ మండలానికి ఇది ఒక ఆదర్శ విజ్ఞాన కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. </span><span lang="te" xml:lang="te">అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు</span></p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><div>
<p class="MsoNormal" style="text-align:justify;"><span lang="te" xml:lang="te">మిడ్జిల్</span> :<span lang="te" xml:lang="te"> </span><span lang="te" xml:lang="te">మిడ్జిల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.</span>1.90<span lang="te" xml:lang="te"> కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి </span>, <span lang="te" xml:lang="te">జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి సభ్యులు</span>, <span lang="te" xml:lang="te">మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.</span><span lang="te" xml:lang="te">ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ</span>, <span lang="te" xml:lang="te">మిడ్జిల్ మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ కళాభవనాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా</span>, <span lang="te" xml:lang="te">విద్యా</span>, <span lang="te" xml:lang="te">సామాజిక</span>, <span lang="te" xml:lang="te">సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. మిడ్జిల్ మండలానికి ఇది ఒక ఆదర్శ విజ్ఞాన కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. </span><span lang="te" xml:lang="te">అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు కళాభవనం ద్వారా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి</span>, <span lang="te" xml:lang="te">ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. </span><span lang="te" xml:lang="te">ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్</span>, <span lang="te" xml:lang="te">మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. గౌస్</span>, <span lang="te" xml:lang="te">అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి అధ్యక్షుడు శారద వెంకటయ్య</span>, <span lang="te" xml:lang="te">బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి</span>, <span lang="te" xml:lang="te">మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్</span>,<span lang="te" xml:lang="te">అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి అధ్యక్షులు బి దేవయ్య గౌరవ అధ్యక్షులు బి బాలయ్య విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షులు శారద వెంకటయ్య ఉపాధ్యక్షులు బి బుచ్చయ్య సీనియర్ నాయకులు బి దానియేల్</span>, <span lang="te" xml:lang="te">బి రాములు</span>, <span lang="te" xml:lang="te">మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సంపత్ కుమార్</span>, <span lang="te" xml:lang="te">బర్గల ఆదాం</span>, <span lang="te" xml:lang="te">మిడ్జిల్ ఉప సర్పంచ్ మమత మన్యం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బంగారు, ఆయా గ్రామాల సర్పంచులు, దళిత సంఘాల ,నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.</span></p>
</div>
<div>
<div class="gmail_signature" dir="ltr">
<div dir="ltr">
<div> </div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/ambedkar-art-gallery-sanctioned-rs-190-crore/article-3781</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/ambedkar-art-gallery-sanctioned-rs-190-crore/article-3781</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:09:17 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మోటారు సైకిళ్లు నడుపుతున్న 9 మంది మైనర్లను గుర్తించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మోటారు వాహనాల చట్టం ప్రకారం సంబంధిత జరిమానాలు విధించారు. అనంతరం మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మైనర్ వయస్సులో వాహనాలు నడపడం వల్ల సంభవించే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, రహదారి భద్రతపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర లేదా ఇతర మోటారు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు సంభవిస్తే, పరిస్థితులను</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/special-drive-of-traffic-police-on-minor-driving/article-3774"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002329846.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మోటారు సైకిళ్లు నడుపుతున్న 9 మంది మైనర్లను గుర్తించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మోటారు వాహనాల చట్టం ప్రకారం సంబంధిత జరిమానాలు విధించారు. అనంతరం మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మైనర్ వయస్సులో వాహనాలు నడపడం వల్ల సంభవించే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, రహదారి భద్రతపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర లేదా ఇతర మోటారు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు సంభవిస్తే, పరిస్థితులను బట్టి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై కూడా సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల ప్రాణాల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/special-drive-of-traffic-police-on-minor-driving/article-3774</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/special-drive-of-traffic-police-on-minor-driving/article-3774</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 15:06:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002329846.jpg"                         length="146406"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డబ్ల్యూ జే ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రాజ్జు భయ్యా నేతృత్వంలో సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హోదా లభించిన సందర్భంగా డబ్ల్యూ జే ఐ నాయకులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా అభినందించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా అడ్‌హక్ కమిటీ కన్వీనర్ కటిక రవీందర్, డబ్ల్యూ జే ఐ నాయకులు మనోహర్ గౌడ్, బాలరాజు, అనిల్, రాఘవేందర్, దిలీప్, రవికుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రంపై స్పందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/will-work-to-solve-the-problems-of-journalists/article-3772"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002326971.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డబ్ల్యూ జే ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రాజ్జు భయ్యా నేతృత్వంలో సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హోదా లభించిన సందర్భంగా డబ్ల్యూ జే ఐ నాయకులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా అభినందించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా అడ్‌హక్ కమిటీ కన్వీనర్ కటిక రవీందర్, డబ్ల్యూ జే ఐ నాయకులు మనోహర్ గౌడ్, బాలరాజు, అనిల్, రాఘవేందర్, దిలీప్, రవికుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రంపై స్పందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/will-work-to-solve-the-problems-of-journalists/article-3772</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/will-work-to-solve-the-problems-of-journalists/article-3772</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 14:55:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002326971.jpg"                         length="132774"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాఫిక్ తనిఖీలు 519 కేసులు, ₹4.09 లక్షల జరిమానా</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్:  జిల్లా ఎస్పీ  డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 19 జూలై నుండి 25 జూలై 2026 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం మొత్తం *519 కేసులు* నమోదు చేసి *₹4,09,000/-* జరిమానా విధించారు.ఈ వారంలో 6 అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు. ట్రాఫిక్ నిబంధనలు మీ భద్రత కోసమే. బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షితంగా ప్రయాణించాలి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/traffic-checks-519-cases-fined-%E2%82%B9409-lakh/article-3693"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002316330.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్:  జిల్లా ఎస్పీ  డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 19 జూలై నుండి 25 జూలై 2026 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం మొత్తం *519 కేసులు* నమోదు చేసి *₹4,09,000/-* జరిమానా విధించారు.ఈ వారంలో 6 అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు. ట్రాఫిక్ నిబంధనలు మీ భద్రత కోసమే. బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షితంగా ప్రయాణించాలి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/traffic-checks-519-cases-fined-%E2%82%B9409-lakh/article-3693</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/traffic-checks-519-cases-fined-%E2%82%B9409-lakh/article-3693</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 18:00:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002316330.jpg"                         length="469467"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏకలవ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రం పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో ఏర్పాటు చేసిన ఏకలవ్యుని విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏ. గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గురుభక్తి, క్రమశిక్షణ, అంకితభావం, ఆత్మవిశ్వాసానికి ఏకలవ్యుడు చిరస్థాయి ప్రతీక అని పేర్కొన్నారు. అవకాశాలు లేకపోయినా తన పట్టుదలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడిగా ఏకలవ్యుడు యువతకు ఆదర్శమని అన్నారు.నేటి యువత ఏకలవ్యుని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విద్య, క్రీడలు, సమాజ సేవ తదితర అన్ని రంగాల్లో కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం బీజేపీ సిద్ధాంతమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/tributes-on-the-occasion-of-ekalavya-jayanti/article-3689"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002316106.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రం పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో ఏర్పాటు చేసిన ఏకలవ్యుని విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏ. గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గురుభక్తి, క్రమశిక్షణ, అంకితభావం, ఆత్మవిశ్వాసానికి ఏకలవ్యుడు చిరస్థాయి ప్రతీక అని పేర్కొన్నారు. అవకాశాలు లేకపోయినా తన పట్టుదలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడిగా ఏకలవ్యుడు యువతకు ఆదర్శమని అన్నారు.నేటి యువత ఏకలవ్యుని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విద్య, క్రీడలు, సమాజ సేవ తదితర అన్ని రంగాల్లో కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం బీజేపీ సిద్ధాంతమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. ఏకలవ్యుని త్యాగం, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆదర్శాలతో సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ, కార్పొరేటర్ రమేష్ కుమార్, కార్యవర్గ సభ్యుడు అంజయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ పిట్ల యాదయ్య, కార్పొరేటర్ పండురంగారెడ్డి, కార్పొరేటర్ మర్రి జ్యోతి, కృష్ణవర్ధన్ రెడ్డి, మహేష్ కుమార్, లక్ష్మణ్, రేఖ్య నాయక్, ఉపసర్పంచ్‌లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/tributes-on-the-occasion-of-ekalavya-jayanti/article-3689</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/tributes-on-the-occasion-of-ekalavya-jayanti/article-3689</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:50:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002316106.jpg"                         length="381917"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ ఉద్యోగులకు 17% హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ అమలు చేయాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే అర్హత కలిగిన పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, మహబూబ్‌నగర్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, జి.ఓ.(పీ) నెం.225, తేదీ 29-05-1993 మరియు జి.ఓ.ఎంఎస్. నెం.54, తేదీ 11-06-2021 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, కార్పొరేషన్ పరిమితులకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అర్హత గల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ, ఇప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదని, దీంతో వారు నష్టపోతున్నారని సంఘం ఆవేదన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/17-hra-cca-should-be-implemented-for-government-employees/article-3686"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002316063.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే అర్హత కలిగిన పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, మహబూబ్‌నగర్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, జి.ఓ.(పీ) నెం.225, తేదీ 29-05-1993 మరియు జి.ఓ.ఎంఎస్. నెం.54, తేదీ 11-06-2021 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, కార్పొరేషన్ పరిమితులకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అర్హత గల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ, ఇప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదని, దీంతో వారు నష్టపోతున్నారని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసి, అర్హులైన ఉద్యోగులందరికీ వెంటనే 17 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. విజయకుమార్, ప్రధాన కార్యదర్శి డా. బాలు యాదవ్ బైకాని, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు యాదగిరి, ఉపాధ్యక్షులు  విజయకుమారి, తానాజీ చౌహాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్, జాయింట్ సెక్రటరీ నరేష్, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మణ్ సింగ్, ఉషారాణి, నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/17-hra-cca-should-be-implemented-for-government-employees/article-3686</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/17-hra-cca-should-be-implemented-for-government-employees/article-3686</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:38:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002316063.jpg"                         length="240252"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు బీజేపీ ఎస్సీ మోర్చ నాయకులు వినతిపత్రం సమర్పించి, రాష్ట్ర ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని నివేదించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ సూచనల మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని, అదే విధానాన్ని రాజకీయ రంగంలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దళిత జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి చేరుతాయని, సామాజిక న్యాయం, సమానత్వం మరియు బలహీన వర్గాల సాధికారత</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/15-percent-political-reservation-should-be-implemented-for-dalits-in/article-3651"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002311120.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు బీజేపీ ఎస్సీ మోర్చ నాయకులు వినతిపత్రం సమర్పించి, రాష్ట్ర ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని నివేదించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ సూచనల మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని, అదే విధానాన్ని రాజకీయ రంగంలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దళిత జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి చేరుతాయని, సామాజిక న్యాయం, సమానత్వం మరియు బలహీన వర్గాల సాధికారత లక్ష్యాల సాధనకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. అందువల్ల రాబోయే అన్ని ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు మిట్టమిది నాగరాజు, ఎస్సీ మోర్చ రాష్ట్ర నాయకుడు దళితరత్న ఎడ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/15-percent-political-reservation-should-be-implemented-for-dalits-in/article-3651</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/15-percent-political-reservation-should-be-implemented-for-dalits-in/article-3651</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 16:36:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002311120.jpg"                         length="171670"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్  జిల్లా కలెక్టర్ &amp; డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ను 21వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకం గా కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తమ డివిజన్‌లో విజయవంతంగా నిర్వహించిన మెగా హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని పట్టణ స్థాయిలో కూడా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్/స్టేడియంలో ఒక ఆదివారం నిర్వహించాలని కోరారు. దీంతో పట్టణ ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయని వివరించారు.అలాగే, 21వ డివిజన్‌లో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవనాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాలను మరమ్మతులు చేపట్టి, అర్హులైన పేద లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కూడా కోరారు.వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల తో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ కొత్తకోట కిరణ్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubnagar/a-petition-on-various-public-issues/article-3550"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002302593.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్  జిల్లా కలెక్టర్ &amp; డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ను 21వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకం గా కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తమ డివిజన్‌లో విజయవంతంగా నిర్వహించిన మెగా హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని పట్టణ స్థాయిలో కూడా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్/స్టేడియంలో ఒక ఆదివారం నిర్వహించాలని కోరారు. దీంతో పట్టణ ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయని వివరించారు.అలాగే, 21వ డివిజన్‌లో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవనాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాలను మరమ్మతులు చేపట్టి, అర్హులైన పేద లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కూడా కోరారు.వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల తో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubnagar/a-petition-on-various-public-issues/article-3550</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubnagar/a-petition-on-various-public-issues/article-3550</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 18:14:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002302593.jpg"                         length="328121"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        