<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/khammam/category-66" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Khammam - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/66/rss</link>
                <description>Khammam RSS Feed</description>
                
                            <item>
                <title>రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.45 PM" width="1200" height="722" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే  సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.45 PM" width="1599" height="722"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే  సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:42:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg"                         length="145747"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేడే స్వామివారి కల్యాణ మహోత్సవం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.05 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : కారేపల్లి గ్రామంలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరపబడుననీ ఆలయ ఈవో కే.వేణుగోపాలచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ... నేడు సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు సుప్రభాత సేవ,పంచామృతాలతో అభిషేకము, స్వామివారి అలంకరణ,స్వామి వారి సర్వదర్శనము,తీర్థ ప్రసాదాలు,అనంతరం తొమ్మిది గంటల 45 నిమిషాలకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుందన్నారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం తదుపరి సాయంత్రం గ్రామ పురవీదుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/today-is-swamis-welfare-mahotsavam/article-3159"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.10.05 PM" width="1350" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : కారేపల్లి గ్రామంలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరపబడుననీ ఆలయ ఈవో కే.వేణుగోపాలచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ... నేడు సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు సుప్రభాత సేవ,పంచామృతాలతో అభిషేకము, స్వామివారి అలంకరణ,స్వామి వారి సర్వదర్శనము,తీర్థ ప్రసాదాలు,అనంతరం తొమ్మిది గంటల 45 నిమిషాలకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుందన్నారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం తదుపరి సాయంత్రం గ్రామ పురవీదుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/today-is-swamis-welfare-mahotsavam/article-3159</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/today-is-swamis-welfare-mahotsavam/article-3159</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:19:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.10.05-pm.jpeg"                         length="335493"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.26.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.26.28 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్లను కూల్చడమేనా ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా పాలనా అని అఖిలపక్షాల నాయకులు నినందించారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పార్టీల జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు,వై ప్రకాష్,కే.నరేంద్ర,జీతేజ నాయక్,సక్రు నాయక్ లు మాట్లాడుతూ..ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం ఎస్ టి ఎస్ సి బిసి మైనార్టీ వర్గాలకు చెందిన రెక్కాడితే డొక్కాడని అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలు కాయకష్టం చేసి లక్షలాది రూపాయలు అప్పులు చేసి భూములు అమ్ముకొని ఇండ్ల నిర్మాణం చేపడితే దాదాపు రెండువేల మంది పోలీసు బలగాలతో నైజాం రజాకార్లను మరిపించే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు గాని నోటీసులు గాని ఇవ్వకుండా పూర్తిగా నేలమట్టం చేయడం అమానుశం ఉన్నారు.దీనికి పూర్తిగా ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/under-the-leadership-of-akhilapaksha-the-effigy-of-the-government/article-3139"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.26.28-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.26.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.26.28 PM" width="1600" height="1204"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్లను కూల్చడమేనా ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా పాలనా అని అఖిలపక్షాల నాయకులు నినందించారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పార్టీల జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు,వై ప్రకాష్,కే.నరేంద్ర,జీతేజ నాయక్,సక్రు నాయక్ లు మాట్లాడుతూ..ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం ఎస్ టి ఎస్ సి బిసి మైనార్టీ వర్గాలకు చెందిన రెక్కాడితే డొక్కాడని అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలు కాయకష్టం చేసి లక్షలాది రూపాయలు అప్పులు చేసి భూములు అమ్ముకొని ఇండ్ల నిర్మాణం చేపడితే దాదాపు రెండువేల మంది పోలీసు బలగాలతో నైజాం రజాకార్లను మరిపించే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు గాని నోటీసులు గాని ఇవ్వకుండా పూర్తిగా నేలమట్టం చేయడం అమానుశం ఉన్నారు.దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూఇండ్ల నిర్మాణం అయ్యేంతవరకు ప్రభుత్వమే వీరికి వసతి ఆహార  సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనియెడల బాధిత కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/under-the-leadership-of-akhilapaksha-the-effigy-of-the-government/article-3139</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/under-the-leadership-of-akhilapaksha-the-effigy-of-the-government/article-3139</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:33:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.26.28-pm.jpeg"                         length="359298"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముగ్గురు మంత్రులే బాధ్యత వహించాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.16.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.16.29 PM" width="1200" height="1066" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఖమ్మం  : ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం కూల్చి వేసిన ఇండ్లు ఉన్న భూధాన భూములు విషయంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలను  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తీవ్రంగా ఖండించారు. పేదల ఇళ్ల కూల్చివేత కి జిల్లా కి చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడుతూ  మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించారు. భూధాన భూములు విలువైనవని పేర్కొనడం సరైనది కాదని అన్నారు. భూధాన భూములు దానం చేసిన వారు పేదల కోసమే దానం ఇచ్చారని గుర్తు చేశారు. 1965, భూదాన యజ్ఞ బోర్డు చట్టం కూడా ఈ భూములు పేదలకే ఇవ్వాలని చెపుతున్నదని ఆయన అన్నారు. అవి విలువ ఎక్కువున్నా, తక్కువున్నా పేదలకే చెందుతాయని ఆయన తెలిపారు. చట్టాన్ని పక్కన పెట్టి “విలువైన భూములు” అనే పేరుతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/three-ministers-should-be-responsible/article-3134"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.16.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.16.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.16.29 PM" width="1599" height="1066"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఖమ్మం  : ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం కూల్చి వేసిన ఇండ్లు ఉన్న భూధాన భూములు విషయంలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలను  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తీవ్రంగా ఖండించారు. పేదల ఇళ్ల కూల్చివేత కి జిల్లా కి చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడుతూ  మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించారు. భూధాన భూములు విలువైనవని పేర్కొనడం సరైనది కాదని అన్నారు. భూధాన భూములు దానం చేసిన వారు పేదల కోసమే దానం ఇచ్చారని గుర్తు చేశారు. 1965, భూదాన యజ్ఞ బోర్డు చట్టం కూడా ఈ భూములు పేదలకే ఇవ్వాలని చెపుతున్నదని ఆయన అన్నారు. అవి విలువ ఎక్కువున్నా, తక్కువున్నా పేదలకే చెందుతాయని ఆయన తెలిపారు. చట్టాన్ని పక్కన పెట్టి “విలువైన భూములు” అనే పేరుతో పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టడం చట్ట ఉల్లంఘనతో  సమానమని స్పష్టం చేశారు. 147, 148, 149 సర్వే నంబర్లలో ఉన్న భూముల్లో పేదలకు అక్కడికక్కడే పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూధాన భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలను చీలదీసి, బెదిరించి నష్టం కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారికి షెల్టర్ గా ప్రస్తుతం కేటాయించిన అంబేద్కర్ భవన్, టిటిడిసి భవనాలకు వాడుకొనే నీళ్ళు కూడా బంద్ చేశారు. అక్కడ వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, గర్భిణీ  స్తీలు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. గుట్టలలో ఇళ్లు వేసుకుని నివసిస్తున్న వారు అంతా పేదలేనని, వారికి న్యాయం చేయాలని కోరారు. వారిని స్వంత గ్రామాలకు పంపాలని మండల రెవిన్యూ అధికారులతో వత్తిడి చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పునరావాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ విషయంపై నైతిక బాధ్యత వహించాలని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/three-ministers-should-be-responsible/article-3134</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/three-ministers-should-be-responsible/article-3134</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:21:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.16.29-pm.jpeg"                         length="259834"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెలుగుమట్ల బాధితుల సేవలో బీఆర్ఎస్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.55.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.55.28 PM" width="1200" height="1066" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఖమ్మం : ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వరసగా 4వ రోజు కూడా  బీఆర్ఎస్ పార్టీ భోజనాలను సమకూర్చింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో  ఆదివారం వెలుగుమట్ల బాధితులకు అన్నదానం చేశారు. పునరావస కేంద్రాల్లో తలదాచుకుంటున్న తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి సమయానికి భోజనాలు, మంచినీళ్లు అందిస్తూ అండగా ఉంటున్నారని అభినందిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు కనీస సదుపాయాలే కాకుండా..  న్యాయపరమైన సహకారాన్ని కూడా అందజేస్తామని టిఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/brs-at-the-service-of-victims-of-lightening/article-3126"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.55.28-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.55.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.55.28 PM" width="1599" height="1066"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఖమ్మం : ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వరసగా 4వ రోజు కూడా  బీఆర్ఎస్ పార్టీ భోజనాలను సమకూర్చింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో  ఆదివారం వెలుగుమట్ల బాధితులకు అన్నదానం చేశారు. పునరావస కేంద్రాల్లో తలదాచుకుంటున్న తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి సమయానికి భోజనాలు, మంచినీళ్లు అందిస్తూ అండగా ఉంటున్నారని అభినందిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు కనీస సదుపాయాలే కాకుండా..  న్యాయపరమైన సహకారాన్ని కూడా అందజేస్తామని టిఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/brs-at-the-service-of-victims-of-lightening/article-3126</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/brs-at-the-service-of-victims-of-lightening/article-3126</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:58:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.55.28-pm.jpeg"                         length="271802"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మంలో గడ్డపార రాజ్యం  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ధ్వజం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.31.50-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.31.50 PM" width="960" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఖమ్మం :  రియల్ ఎస్టేట్  వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన భూదాన బాధితులను ఆయన పరామర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తెల్లవారుజామున భారీ బలగాలతో చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులందరికీ అక్కడే నివాస స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులు తమ గోడును రామచంద్రరావు ముందు వెళ్లబోసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఖమ్మంలో భూదాన యజ్ఞ సంస్థ నిర్వాసితుల ఆక్రందన యావత్తు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూ కొలత సంఖ్య నూట నలభై ఏడు, నూట</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/gaddapara-rajyaam-bjp-state-president-ramachandra-rao-dhwajam-in-khammam/article-3123"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.31.50-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.31.50-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.31.50 PM" width="960" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఖమ్మం :  రియల్ ఎస్టేట్  వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన భూదాన బాధితులను ఆయన పరామర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తెల్లవారుజామున భారీ బలగాలతో చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులందరికీ అక్కడే నివాస స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులు తమ గోడును రామచంద్రరావు ముందు వెళ్లబోసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఖమ్మంలో భూదాన యజ్ఞ సంస్థ నిర్వాసితుల ఆక్రందన యావత్తు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూ కొలత సంఖ్య నూట నలభై ఏడు, నూట నలభై ఎనిమిది, నూట నలభై తొమ్మిది భూముల్లో గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు ఆరు వందల పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పద్దెనిమిది వందల మందికి పైగా నిరుపేదలు కూలి పనులు చేసుకుంటూ పైసా పైసా కూడబెట్టుకుని వంద గజాల చొప్పున స్థలాన్ని ఏర్పాటు చేసుకుని చిన్నపాటి గుడిసెలు నిర్మించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస కనికరం లేకుండా ఆ ఇళ్లను నేలమట్టం చేసిందని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయలేదని ఆరోపించారు. </p>
<p> </p>
<p><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/gaddapara-rajyaam-bjp-state-president-ramachandra-rao-dhwajam-in-khammam/article-3123</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/gaddapara-rajyaam-bjp-state-president-ramachandra-rao-dhwajam-in-khammam/article-3123</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:37:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.31.50-pm.jpeg"                         length="155187"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి తుమ్మల దార్శనికత ఫలించిన సందర్భం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.11.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.11.51 PM" width="483" height="634" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఖమ్మం  : ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ టన్ను గెలలు ధర 21,546, 15,024 మంది రైతులకు 2 కోట్ల అదనపు ఆదాయం రేవంత్ సర్కార్ కొలువు తీరాక 1,07,400 ఎకరాల్లో 33,500 మంది రైతులు పామాయిల్ సాగు  ఈ ఏడాది ఆయిల్ ఫామ్ సాగుకు 456 కోట్లు కేటాయింపు మంత్రి తుమ్మల పై హర్షం వ్యక్తం చేస్తున్న ఆయిల్ ఫామ్ రైతులు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు బాటలు వేసిన మార్గదర్శి లక్షలాది రైతుల కుటుంబాల తలరాత మారేలా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ లక్ష్యం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/it-was-a-time-when-the-vision-of-minister-thummala/article-3121"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.11.51-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.11.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.11.51 PM" width="483" height="634"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఖమ్మం  : ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ టన్ను గెలలు ధర 21,546, 15,024 మంది రైతులకు 2 కోట్ల అదనపు ఆదాయం రేవంత్ సర్కార్ కొలువు తీరాక 1,07,400 ఎకరాల్లో 33,500 మంది రైతులు పామాయిల్ సాగు  ఈ ఏడాది ఆయిల్ ఫామ్ సాగుకు 456 కోట్లు కేటాయింపు మంత్రి తుమ్మల పై హర్షం వ్యక్తం చేస్తున్న ఆయిల్ ఫామ్ రైతులు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు బాటలు వేసిన మార్గదర్శి లక్షలాది రైతుల కుటుంబాల తలరాత మారేలా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ లక్ష్యం</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/it-was-a-time-when-the-vision-of-minister-thummala/article-3121</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/it-was-a-time-when-the-vision-of-minister-thummala/article-3121</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:25:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.11.51-pm.jpeg"                         length="38286"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నెమలి జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.55.30-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 1.55.30 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఖమ్మం  :    నెమలి  వేణుగోపాల స్వామి కళ్యాణం (జాతర )సందర్భంగా మార్చి 2వ తేదీన మధిర బస్టాండ్ నుండి గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణానికి (నెమలి జాతరకు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ ఆర్. రామయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు 2వ తేదీ(సోమవారం )తెల్లవారుజామున ఉదయం 5:00 గంటల నుండి మధిర బస్టాండ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా ఆరోజు  రాత్రి స్వామి వారి కళ్యాణం అయిపోయేంత వరకు కూడా నెమలి నుంచి మధిరకు  ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. ఈ సదవకాశాన్ని మధిర మరియు పరిసర ప్రాంతాల భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. <br />మధిర నుండి నెమలి<br />చార్జీ వివరములు<br />పెద్దలకు:60/-<br />పిల్లలకు :30/-<br />భక్తులు రద్దీని అనుగుణంగా అదనపు బస్సులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/special-buses-during-peacock-fair/article-3116"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-1.55.30-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.55.30-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 1.55.30 PM" width="1200" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఖమ్మం  :    నెమలి  వేణుగోపాల స్వామి కళ్యాణం (జాతర )సందర్భంగా మార్చి 2వ తేదీన మధిర బస్టాండ్ నుండి గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణానికి (నెమలి జాతరకు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ ఆర్. రామయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు 2వ తేదీ(సోమవారం )తెల్లవారుజామున ఉదయం 5:00 గంటల నుండి మధిర బస్టాండ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా ఆరోజు  రాత్రి స్వామి వారి కళ్యాణం అయిపోయేంత వరకు కూడా నెమలి నుంచి మధిరకు  ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. ఈ సదవకాశాన్ని మధిర మరియు పరిసర ప్రాంతాల భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. <br />మధిర నుండి నెమలి<br />చార్జీ వివరములు<br />పెద్దలకు:60/-<br />పిల్లలకు :30/-<br />భక్తులు రద్దీని అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/special-buses-during-peacock-fair/article-3116</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/special-buses-during-peacock-fair/article-3116</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:58:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.55.30-pm.jpeg"                         length="116398"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సైన్స్‌డేలో సృజన్మాతకత చాటిన బ్రిలియంట్ విద్యార్దులు .... బిలియంట్స్‌లో ఘనంగా సైన్స్ డే</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.30.52-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 11.30.52 AM" width="1200" height="631" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి :  కారేపల్లి బ్రిలియంట్స్ స్కూల్‌లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. సైన్స్ ఫేర్‌లో విద్యార్ధులు తన సజనాత్మకతను చాటుతూ వర్కింగ్ మోడల్స్‌ను ప్రదర్శించారు. అగ్ని విస్పోటనం, వర్షపునీటి సంరక్షణ, సోలార్ ఎనర్జీ వినియోగం, మాగ్నెటిజం వంటి మోడల్స్ ఆకట్టుకోవటంతో పాటు అలోచింపచేశాయి. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లెల నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ మన దైన దిన జీవితంలో ఒక భాగమన్నారు. విద్యార్ధులు ప్రశ్నించటం,సోధించటం, అలోచించటం తోనే విజ్ఞానం సమపార్జన సాధ్యమన్నారు. శాస్త్రీయ చైతన్యం తో సమాజంలో మూఢ విశ్వాసాలు తుదముట్టించవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వింజిమన్, షైనీ, ఇందిర, సరోజా, మౌనిక, ముంతాజ్, ఉమారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/brilliant-students-who-showed-their-creativity-at-science-day-science/article-3111"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-11.30.52-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.30.52-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 11.30.52 AM" width="1600" height="631"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి :  కారేపల్లి బ్రిలియంట్స్ స్కూల్‌లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. సైన్స్ ఫేర్‌లో విద్యార్ధులు తన సజనాత్మకతను చాటుతూ వర్కింగ్ మోడల్స్‌ను ప్రదర్శించారు. అగ్ని విస్పోటనం, వర్షపునీటి సంరక్షణ, సోలార్ ఎనర్జీ వినియోగం, మాగ్నెటిజం వంటి మోడల్స్ ఆకట్టుకోవటంతో పాటు అలోచింపచేశాయి. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లెల నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ మన దైన దిన జీవితంలో ఒక భాగమన్నారు. విద్యార్ధులు ప్రశ్నించటం,సోధించటం, అలోచించటం తోనే విజ్ఞానం సమపార్జన సాధ్యమన్నారు. శాస్త్రీయ చైతన్యం తో సమాజంలో మూఢ విశ్వాసాలు తుదముట్టించవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వింజిమన్, షైనీ, ఇందిర, సరోజా, మౌనిక, ముంతాజ్, ఉమారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/brilliant-students-who-showed-their-creativity-at-science-day-science/article-3111</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/brilliant-students-who-showed-their-creativity-at-science-day-science/article-3111</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:44:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.30.52-am.jpeg"                         length="135795"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గోవింద్‌తండా పాఠశాలకు మైక్ వితరణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.29.42-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 11.29.42 AM" width="1200" height="645" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : కారేపల్లి మండలం గోవింద్‌తండా ప్రభుత్వ పాఠశాలకు ఆదే గ్రామానికి చెందిన బర్మావత్ కోటేశ్వరరావు (కోటి) మైక్, మౌత్ స్పీకర్‌ను వితరణ చేశారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాత బర్మావత్ కోటేశ్వరరావు మైక్, మౌత్ స్పీకర్‌ను పాఠశాల హెచఎం కే.రవి కి అందజేశారు. ఈసందర్బంగా దాతను హెచఎం రవి అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్ధాయికి ఎదుగుతారన్నారు. పాఠశాల ఉన్నతికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయురాలు దేవిక, గ్రామపెద్దలు పాల్తియా వీరన్న, పులిబుజ్జ జానయ్య, బర్మావత్ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/mic-distribution-to-govindthanda-school/article-3110"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-11.29.42-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.29.42-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 11.29.42 AM" width="1281" height="645"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : కారేపల్లి మండలం గోవింద్‌తండా ప్రభుత్వ పాఠశాలకు ఆదే గ్రామానికి చెందిన బర్మావత్ కోటేశ్వరరావు (కోటి) మైక్, మౌత్ స్పీకర్‌ను వితరణ చేశారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాత బర్మావత్ కోటేశ్వరరావు మైక్, మౌత్ స్పీకర్‌ను పాఠశాల హెచఎం కే.రవి కి అందజేశారు. ఈసందర్బంగా దాతను హెచఎం రవి అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్ధాయికి ఎదుగుతారన్నారు. పాఠశాల ఉన్నతికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయురాలు దేవిక, గ్రామపెద్దలు పాల్తియా వీరన్న, పులిబుజ్జ జానయ్య, బర్మావత్ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/mic-distribution-to-govindthanda-school/article-3110</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/mic-distribution-to-govindthanda-school/article-3110</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:41:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.29.42-am.jpeg"                         length="137094"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మంలో కాంగ్రెస్ సర్కార్ రాక్షస క్రీడ.  ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.58.02 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఖమ్మం  : ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఉన్న వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఆవాసాలను అత్యంత కిరాతకంగా నేలమట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి వెలుగుమట్లలోని భూదాన్ బాధితులను పరామర్శించి వారికి కొండంత అండగా నిలిచారు. ఈ సందర్భంగా బాధితుల ఆక్రందనలు చూసి చలించిపోయిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ రాక్షస క్రీడను ఎండగట్టారు. పదికి తొమ్మిది స్థానాలు కట్టబెట్టిన ఖమ్మం జిల్లా ప్రజల పట్ల అధికార పక్షం అత్యంత దారుణంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆదాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి లాంటి ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో నిరుపేదలకు కనీస రక్షణ లేకుండా పోవడం అత్యంత శోచనీయం అని ఆయన ఆవేదన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/congress-sarkar-rakshas-kried-mp-etala-rajender-demand-in-khammam/article-3096"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.02-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.58.02 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఖమ్మం  : ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఉన్న వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఆవాసాలను అత్యంత కిరాతకంగా నేలమట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి వెలుగుమట్లలోని భూదాన్ బాధితులను పరామర్శించి వారికి కొండంత అండగా నిలిచారు. ఈ సందర్భంగా బాధితుల ఆక్రందనలు చూసి చలించిపోయిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ రాక్షస క్రీడను ఎండగట్టారు. పదికి తొమ్మిది స్థానాలు కట్టబెట్టిన ఖమ్మం జిల్లా ప్రజల పట్ల అధికార పక్షం అత్యంత దారుణంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆదాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి లాంటి ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో నిరుపేదలకు కనీస రక్షణ లేకుండా పోవడం అత్యంత శోచనీయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షితమైన పాలన అందిస్తారని ప్రజలు ఆశపడితే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం తన అసలు నైజాన్ని, అహంకారాన్ని బయటపెట్టుకుందని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధాని మహానగరంలో నదీ ప్రక్షాళన సుందరీకరణ పేరుతో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని తీసుకొచ్చి వేలాది మంది నిరుపేదల ఇళ్లను ఏ విధంగా నేలమట్టం చేశారో సరిగ్గా అదే తరహా విధ్వంసాన్ని ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా అమలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. వెలుగుమట్లలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారు కేవలం ఈ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే కాదని ఉపాధి కోసం శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, నల్గొండ, భూపాలపల్లి లాంటి సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారని ఆయన గుర్తుచేశారు. సొంత ఊళ్లలో బతుకుదెరువు లేక కన్నవారిని వదిలేసి నగరానికి వలస వచ్చిన ఈ అభాగ్యులు పండ్లు అమ్ముకుంటూ ఇళ్లలో పాచిపనులు చేసుకుంటూ ప్రయాణ సాధనాలు నడుపుకుంటూ పొట్టపోసుకుంటున్న అత్యంత నిరుపేదలని ఆయన వివరించారు. నెలకు వేల రూపాయలు అద్దె చెల్లించే స్థోమత లేక ఊరి బయట ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. భూదానోద్యమ పితామహుడు మహానుభావుడు వినోబా భావే పేదల కోసం దానం చేసిన సర్వే సంఖ్య నూట నలభై ఏడు, నూట నలభై ఎనిమిది, నూట నలభై తొమ్మిది లోని అరవై రెండు ఎకరాల ఏడు గుంటల భూమిలో పేదలు నివసిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అందులో ముప్పై ఒక ఎకరాలు పేదల అధీనంలో ఉండగా మిగతా ముప్పై ఒక ఎకరాలను బడాబాబులు ఆక్రమించుకున్నారని ఆ ఆక్రమణలను తొలగించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఉన్నత చదువులు చదువుకున్న అధికారులు పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి కనీస మానవత్వం లేకుండా వ్యవహరించడం దారుణమని ఈటల రాజేందర్ విమర్శించారు. ఏ న్యాయస్థానం ఆదేశాలు లేకుండానే తెల్లవారుజామున నాలుగు గంటలకే సుమారు నాలుగు వేల మంది రక్షక భటులతో వెళ్లి నిరుపేదల గుడిసెలను భారీ యంత్రాలతో నేలమట్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/congress-sarkar-rakshas-kried-mp-etala-rajender-demand-in-khammam/article-3096</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/congress-sarkar-rakshas-kried-mp-etala-rajender-demand-in-khammam/article-3096</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:09:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.02-pm.jpeg"                         length="162033"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>50 మంది టీచర్లకు నోటీసులు జారీ చేసిన డీఈవో</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.03.15 PM" width="720" height="756" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఖమ్మం  :  ఖమ్మం జిల్లాలో  జీతాల కోసం పనిచేస్తూ ఉద్యోగ బాధ్యతను పక్కకు పెడుతున్న ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పాఠశాలకు లేటుగా వెళుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పెంచే విధంగా డీఈవో పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని శుక్రవారం చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/deo-issued-notices-to-50-teachers/article-3083"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.03.15 PM" width="720" height="756"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఖమ్మం  :  ఖమ్మం జిల్లాలో  జీతాల కోసం పనిచేస్తూ ఉద్యోగ బాధ్యతను పక్కకు పెడుతున్న ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పాఠశాలకు లేటుగా వెళుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పెంచే విధంగా డీఈవో పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని శుక్రవారం చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/deo-issued-notices-to-50-teachers/article-3083</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/deo-issued-notices-to-50-teachers/article-3083</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:09:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.15-pm.jpeg"                         length="33766"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        