<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/khammam/category-66" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Khammam - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/66/rss</link>
                <description>Khammam RSS Feed</description>
                
                            <item>
                <title>చినుకు పడితే చిత్తడే.. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కారేపల్లి: (ఖమ్మం) మండలంలోని కారేపల్లి బీసీ కాలనీలో వర్షం కురిసిన ప్రతిసారి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రం, పాఠశాల పరిసరాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.దీంతో విద్యార్థులు,చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోవడంతో చిత్తడిగా మారి,విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఆవరణలోనే నిలిచిపోతోందని పేర్కొంటున్నారు.“చినుకు పడితే చిత్తడే” అన్నట్లుగా పరిస్థితి మారిందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల, అంగన్వాడీ పరిసరాల్లో డ్రైనేజీ సౌకర్యం కల్పించి, వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A1%E0%B1%87---%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%87%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5371"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-12-at-2.48.46-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కారేపల్లి: (ఖమ్మం) మండలంలోని కారేపల్లి బీసీ కాలనీలో వర్షం కురిసిన ప్రతిసారి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అంగన్వాడీ కేంద్రం, పాఠశాల పరిసరాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.దీంతో విద్యార్థులు,చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పాఠశాల ఆవరణలో నీరు నిలిచిపోవడంతో చిత్తడిగా మారి,విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఆవరణలోనే నిలిచిపోతోందని పేర్కొంటున్నారు.“చినుకు పడితే చిత్తడే” అన్నట్లుగా పరిస్థితి మారిందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల, అంగన్వాడీ పరిసరాల్లో డ్రైనేజీ సౌకర్యం కల్పించి, వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A1%E0%B1%87---%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%87%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5371</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A1%E0%B1%87---%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%87%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5371</guid>
                <pubDate>Sat, 12 Sep 2026 15:54:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-12-at-2.48.46-pm.jpeg"                         length="132735"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసు వారి సూచనలు పాటించాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించాలి</li>
<li>DJ  లకు పర్మిషన్ లేదు-కాదని ఎవరైనా  అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: సిఐ రమేష్</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/police-should-follow-their-instructions-in-conducting-ganesh-utsavas-during/article-5363"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-12-at-12.35.52-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు గారి ఆదేశాల మేరకు ఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ నందు గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ వారికి అవగాహన సదస్సును నిర్వహిస్తున్న సిఐ రమేష్... ఈ కార్యక్రమంలో ఎస్సైలు నవిత కిషోర్ తో పాటుగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించు నిర్వాహకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/police-should-follow-their-instructions-in-conducting-ganesh-utsavas-during/article-5363</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/police-should-follow-their-instructions-in-conducting-ganesh-utsavas-during/article-5363</guid>
                <pubDate>Sat, 12 Sep 2026 13:42:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-12-at-12.35.52-pm.jpeg"                         length="445690"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిరంజీల వితరణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం) మండల కేంద్రమైన కారేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యుడు సురేష్ పిలుపుమేరకు మండల మెడికల్ షాఫ్ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరంజీ బాక్సులను వితరణ చేశారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి రంగనాథ్,ఉపాధ్యక్షులు అనంతారపు వెంకటాచారి,గౌరవ సలహాదారులు సూర్యదేవర వెంకటేశ్వరరావు,సభ్యులు డాక్టర్ పోలగాని శ్రీనివాసరావు,వెంకట్ తోపాటు మండలంలోని మెడికల్ షాపుల యజమానుల సమక్షంలో మండల వైద్యాధికారి గుగులోత్ సురేష్ కు 15 బాక్సుల సిరంజీలను అందజేశారు.ఆరోగ్య కేంద్రంలో నిత్యం రోగులకు వాడేందుకు సిరంజీలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వైద్యాధికారి సూచన మేరకు ఈ సిరంజీల బాక్సులను అందజేయడం జరిగింది. అడగ్గానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సిరంజిల బాక్స్ లను అందజేసిన కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులకు వైద్యాధికారి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/distribution-of-syringes-to-primary-health-centre/article-5280"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-10-at-5.49.02-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం) మండల కేంద్రమైన కారేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యుడు సురేష్ పిలుపుమేరకు మండల మెడికల్ షాఫ్ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరంజీ బాక్సులను వితరణ చేశారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి రంగనాథ్,ఉపాధ్యక్షులు అనంతారపు వెంకటాచారి,గౌరవ సలహాదారులు సూర్యదేవర వెంకటేశ్వరరావు,సభ్యులు డాక్టర్ పోలగాని శ్రీనివాసరావు,వెంకట్ తోపాటు మండలంలోని మెడికల్ షాపుల యజమానుల సమక్షంలో మండల వైద్యాధికారి గుగులోత్ సురేష్ కు 15 బాక్సుల సిరంజీలను అందజేశారు.ఆరోగ్య కేంద్రంలో నిత్యం రోగులకు వాడేందుకు సిరంజీలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వైద్యాధికారి సూచన మేరకు ఈ సిరంజీల బాక్సులను అందజేయడం జరిగింది. అడగ్గానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సిరంజిల బాక్స్ లను అందజేసిన కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులకు వైద్యాధికారి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/distribution-of-syringes-to-primary-health-centre/article-5280</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/distribution-of-syringes-to-primary-health-centre/article-5280</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 18:15:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-10-at-5.49.02-pm.jpeg"                         length="214262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైరా పరిధిలోని పిహెచ్సి లను అప్గ్రేడ్ చేయాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం) : వైరా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను ఉన్నతీకరించాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి వినతిపత్రం అందజేశారు.అసెంబ్లీ మినిస్టర్స్ ఛాంబర్‌లో మంగళవారం మంత్రి దామోదర రాజ నరసింహను ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సింగరేణి,ఏన్కూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితులను వివరించారు.పీహెచ్సీలను ఉన్నతీకరించడం ద్వారా స్థానికంగానే మరిన్ని వైద్య సేవలు అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సత్వర వైద్యం అందే అవకాశం ఉంటుందని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B9%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5155"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-6.09.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం) : వైరా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను ఉన్నతీకరించాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి వినతిపత్రం అందజేశారు.అసెంబ్లీ మినిస్టర్స్ ఛాంబర్‌లో మంగళవారం మంత్రి దామోదర రాజ నరసింహను ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సింగరేణి,ఏన్కూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితులను వివరించారు.పీహెచ్సీలను ఉన్నతీకరించడం ద్వారా స్థానికంగానే మరిన్ని వైద్య సేవలు అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సత్వర వైద్యం అందే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి,ఏన్కూరు, జూలూరుపాడు పీహెచ్సీల అప్‌గ్రేడేషన్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి,అవసరమైన వైద్య సేవల విస్తరణ,ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B9%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5155</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B9%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5155</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 18:18:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-6.09.29-pm.jpeg"                         length="95022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్షరాస్యత అభివృద్ధికి తొలిమెట్టు</title>
                                    <description><![CDATA[<p> </p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/article-5154"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-6.08.08-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం):అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో విద్యార్థులచే ఎంపీడీవో పద్మ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.కేజీబీవీ, జడ్పీహెచ్ఎస్,ఆదర్శ పాఠశాల విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని అక్షరాస్యత ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.ప్రజల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు విద్య ప్రాముఖ్యతను చాటుతూ అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ప్లకార్డులు,బ్యానర్లతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.“అక్షరమే ఆయుధం.. విద్యే అభివృద్ధికి మార్గం” అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అక్షరాస్యత ఆవశ్యకతను వివరించారు. అనంతరం ఎంపీడీవో పద్మ,విద్యాశాఖ అధికారి జయరాజు మాట్లాడుతూ వ్యక్తులు,సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 8న 'అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తారన్నారు.అందరికీ విద్య అనే భావనను పెంపొందించడంతోపాటు ఇది అందరి ప్రాథమిక హక్కు అని చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని,ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవడంతో పాటు,నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు అక్షరాస్యత ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలన్నారు. ర్యాలీల ఎస్‌ఓ ఝాన్సీ సౌజన్య,ఐకెపి సభ్యులు,ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/article-5154</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/article-5154</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 18:16:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-6.08.08-pm.jpeg"                         length="261529"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> అక్రమ అరెస్ట్ కు  బిఆర్ఎస్  ఆధ్వర్యంలో నిరసన. </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మధిర : ఎమ్మెల్యేలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు బిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో నిరసన. దళితులకు 12 లక్షల రూపాయలు దళిత బంధు కింద ఇస్తానని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ ముక్కు నేలకు రాసి మీరు క్షమాపణ చెప్పాలి తులం బంగారం ఇస్తానని చెప్పి తెలంగాణ మహిళలను మోసం చేసిన  కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళా మంత్రులుగా పనిచేసిన వారి పట్ల అనుచితంగా వ్యవహరించిన  కాంగ్రెస్ ప్రభుత్వమే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది  అని.. ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ రెడ్డి అక్రమ అరెస్టుతోపాటు నిరసన కార్యక్రమం అనేది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలే కాదు ఎన్నికల అయిపోయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దమనకాండక వ్యతిరేకంగా జరుగుతు న్నటువంటి నిరసన అన్నారు  జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%C2%A0%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%C2%A0%E0%B0%AC%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%C2%A0%E0%B0%86%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8-%C2%A0/article-5124"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-12.37.14-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మధిర : ఎమ్మెల్యేలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు బిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో నిరసన. దళితులకు 12 లక్షల రూపాయలు దళిత బంధు కింద ఇస్తానని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ ముక్కు నేలకు రాసి మీరు క్షమాపణ చెప్పాలి తులం బంగారం ఇస్తానని చెప్పి తెలంగాణ మహిళలను మోసం చేసిన  కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళా మంత్రులుగా పనిచేసిన వారి పట్ల అనుచితంగా వ్యవహరించిన  కాంగ్రెస్ ప్రభుత్వమే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది  అని.. ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ రెడ్డి అక్రమ అరెస్టుతోపాటు నిరసన కార్యక్రమం అనేది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలే కాదు ఎన్నికల అయిపోయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దమనకాండక వ్యతిరేకంగా జరుగుతు న్నటువంటి నిరసన అన్నారు  జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%C2%A0%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%C2%A0%E0%B0%AC%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%C2%A0%E0%B0%86%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8-%C2%A0/article-5124</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%C2%A0%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%C2%A0%E0%B0%AC%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%C2%A0%E0%B0%86%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8-%C2%A0/article-5124</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 13:18:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-12.37.14-pm.jpeg"                         length="146998"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు శాశ్వత  భూ సమస్య ల పరిష్కారమే ప్రభుత్వలక్ష్యం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మధిర మండలం తొండల గోపవరం గ్రామపంచాయతీ గ్రామాన్ని భూభారతి పోర్టల్ లో భాగంగా పైలట్ గ్రామంగా ఎన్నిక కాబడి రెవెన్యూ సర్వే కార్యక్రమం జరుగుతుండగా నేడు రెవెన్యూ గ్రామ సదస్సును స్థానిక  సర్పంచ్ షేక్ కన్నo సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ సభాధ్యక్షులు గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధిర తహసిల్దార్ రాళ్ల బండి రాంబాబు మండల సర్వేయర్ ఉషారాణి ఆర్ ఐ భాను మధిర మండల మాజీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి రామారావు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి స్థానిక రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ రాంబాబు మాట్లాడుతూ తొండల గోపవరం గ్రామ రెవిన్యూ పరిధిలో 574 ఎకరాల భూమిని గుర్తించి సరిహద్దులను ఏర్పాటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4-%C2%A0%E0%B0%AD%E0%B1%82-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%C2%A0/article-5123"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/00-copy.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మధిర మండలం తొండల గోపవరం గ్రామపంచాయతీ గ్రామాన్ని భూభారతి పోర్టల్ లో భాగంగా పైలట్ గ్రామంగా ఎన్నిక కాబడి రెవెన్యూ సర్వే కార్యక్రమం జరుగుతుండగా నేడు రెవెన్యూ గ్రామ సదస్సును స్థానిక  సర్పంచ్ షేక్ కన్నo సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ సభాధ్యక్షులు గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధిర తహసిల్దార్ రాళ్ల బండి రాంబాబు మండల సర్వేయర్ ఉషారాణి ఆర్ ఐ భాను మధిర మండల మాజీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి రామారావు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి స్థానిక రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ రాంబాబు మాట్లాడుతూ తొండల గోపవరం గ్రామ రెవిన్యూ పరిధిలో 574 ఎకరాల భూమిని గుర్తించి సరిహద్దులను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను డొంకలను గుర్తించడం జరిగిందని తదుపరి రైతులు యొక్క భూములు సరిహద్దులు నిర్ధారించి శాశ్వత భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు  ఈ సందర్భంగా మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ మదిర మండలంలో తొండల గోపవరం గ్రామ రెవిన్యూ ను భూభారతి పోర్టల్ లో భాగంగా పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిన స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో భూభారతలో భాగంగా ఉన్న భూమి కంటే తక్కువ ఎక్కటం సర్వే నంబర్లు తప్పుగా రావడం అలాగే సరిహద్దులు విషయంలో తేడాలు ఉండటం వల్ల గత పది సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీ ప్రజలు తాసిల్దారు ఆఫీస్ చుట్టూ తిరిగిన పరిష్కారం లభించకపోవడం ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్ ను తీసివేసి భూభారతి పోర్టల్ ను ప్రవేశపెట్టి  భూములన్నిటిని రీ సర్వే చేయడం శుభపరిణామని అందుకు ప్రభుత్వా నికి కృతజ్ఞతలు తెలిపారు  ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు సూర్యదేవర వెంకటేశ్వరరావు వెంకటరెడ్డి వాసిరెడ్డి రవికుమార్ వాసిరెడ్డి వెంకట్రావు నల్లమల సత్యంబాబు నల్లమల బాబురావు నల్లమల గాంధీ పారుపల్లి కోటయ్య పారుపల్లి తులసమ్మ మచ్చా అప్పారావు తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4-%C2%A0%E0%B0%AD%E0%B1%82-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%C2%A0/article-5123</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4-%C2%A0%E0%B0%AD%E0%B1%82-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%C2%A0/article-5123</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 13:11:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/00-copy.jpg"                         length="109011"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li>దళిత స్పీకర్‌ను అవమానించడం తాతా మధు అహంకారానికి పరాకాష్ట</li>
<li>బీఆర్‌ఎస్ నేతల నోటి దురుసుకు ప్రజలే సమాధానం చెబుతారు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%A8%E0%B1%87-%E0%B0%B8%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5122"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-12.35.43-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మధిర: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సభా గౌరవాన్ని, రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించేలా మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ రావు పై ఇంతటి నోటి దురుసుతో మాట్లాడటం తాతా మధు అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవాన్ని గౌరవించకుండా అవమానకరంగా మాట్లాడే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.తాతా మధూ..దళిత నాయకుడి పై నోరు పారేసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. స్పీకర్ పదవిని అవమానించినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. శాసనసభ గౌరవాన్ని కాపాడేందుకు వెంటనే సస్పెండ్ చేయాలి” అని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినా అహంకారం మాత్రం ఇంకా పోలేదని, పదవి పోయిన బాధతో రాజ్యాంగబద్ధమైన పదవులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తాతా మధు ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాతా మధు పై కఠిన చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. స్పీకర్ గౌరవం అంటే రాజ్యాంగ గౌరవం.. దళితుల ఆత్మగౌరవం అంటే తెలంగాణ ఆత్మగౌరవం. దానిని అవమానించే తాతా మధు ను వెంటనే సస్పెండ్ చేయాల్సిందే! అని కాంగ్రెస్ నాయకులు నినదించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరంశెట్టి కిషోర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు జిల్లా సెక్రటరీ పులిబండ్ల చిట్టిబాబు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుమాటి నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు బాణావత్ వెంకటరమణ నాయక్ బెజ్జం రాజు, దార నాగార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటిబండ్ల సత్యంబాబు దేవి శెట్టి రంగారావు మువ్వ వెంకయ్య బాబు పత్తిపరపు సంగయ్య సామినేని రామనాథం బిట్రా ఉద్దండయ్యా ఆదూరి శీను మోదుగు బాబు యూత్ కాంగ్రెస్ నాయకులు సాలిక సురేష్ గద్దల రాజా, గౌసుద్దీన్ మరియు వివిధ హోదాలలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%A8%E0%B1%87-%E0%B0%B8%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5122</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%A8%E0%B1%87-%E0%B0%B8%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-5122</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 12:59:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-12.35.43-pm.jpeg"                         length="195138"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీ తాతా మధు తీన్మార్ ఖాన్ ఏం కాదు.</title>
                                    <description><![CDATA[<ul>
<li>వంటావార్పు పేరుతో..కాంగ్రెస్పై ఆరోపణలు  అర్థరహితం</li>
<li>అభివృద్ధిని చూడలేక బిఆర్ఎస్ వాళ్లకి  కండ్లమంట</li>
<li>విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%96%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%8F%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81/article-5065"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-05-at-5.27.49-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం) బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తాతా మధు తీన్మార్ ఖాన్ ఏం కాదని,కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూడలేక..బిఆర్ఎస్ పార్టీ వాళ్లకి కండ్లమంట ఎక్కువైందని,కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు అర్థరహితమని..దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు హెచ్చరించారు. శనివారం కారేపల్లి వైఎస్సార్ గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారేపల్లి క్రాస్ రోడ్డులో బిఆర్ఎస్ పార్టీ వంటావార్పు పేరుతో సభ ఏర్పాటు చేసి, 'కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు' అంటూ..అబద్ధాలు వల్లే వేస్తూసీఎం రేవంత్ రెడ్డిని,  ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులను ఇష్టానుసారంగా దూషించటం సరైన పద్ధతి కాదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు సంతోషంగా ఉన్నారని,  టిఆర్ఎస్ పార్టీ వాళ్లు పని కట్టుకొని ఒకే ఊరు నుంచి కూలికి వెళ్లే  మహిళలను బలవంతంగా  తీసుకువచ్చి సభలో కూర్చోబెట్టి కాంగ్రెస్పై దూషణకు దిగారు అన్నారు.  కారేపల్లి మండలంలో రూ.300 కోట్ల అభివృద్ధి జరిగిందని, పంచాయతీరాజ్ నిధుల నుంచి 230 సీసీ రోడ్లు , అంగన్వాడి భవనాలు,గ్రామపంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి పనులకు గాను, రూ. 24.50 కోట్లు, 2,400 రేషన్ కార్డులు,గాంధీనగర్లో పీహెచ్సీ భవన నిర్మాణానికి రూ .2 కోట్లు నిధుల మంజూరు,  మాదారంలో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు,గుట్ట కింద గుంపులో రూ .9 కోట్ల నిధులతో  గోదాం నిర్మాణం,  500 ఇందిరమ్మ ఇండ్లు,ఈ ఏడాది మండలంలో రైతుల వద్ద నుంచి 50 వేల క్వింటాళ్ల మొక్కజొన్న పంటను ప్రభుత్వ మద్దతు ధర రూ. 2400 కొనటం,  ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక్క కారేపల్లి మండలంలోనే వందల కోట్ల అభివృద్ధి జరిగిందని,ఇవేమీ టిఆర్ఎస్ నాయకులకు కండ్లకు కనిపించకపోవడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉందని,మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్లు సిద్ధమా అని వారు సవాల్ విసిరారు. ఇప్పటికైనా కండ్లమంట తగ్గించుకొని,కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులకు సహకరించాలని వారు కోరారు.ఎమ్మెల్సీ తాతా మధు చేసిన  దూషణ వెనక్కి తీసుకోవాలని,బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్డగోడ ఐలయ్య,సింగరేణి సర్పంచ్ మేదరి (టోనీ) ప్రతాప్,  భాగ్యనగర్ సర్పంచ్ బానోత్ హీరాలాల్,మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సురపు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,బోళ్ల రమేష్,ఎండి అనీఫ్,ఆదర్ల రాములు,సర్పంచ్ మోతీ వీరస్వామి,వాంకుడోత్ గాంధీ,తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%96%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%8F%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81/article-5065</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%96%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%8F%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81/article-5065</guid>
                <pubDate>Sat, 05 Sep 2026 18:22:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-05-at-5.27.49-pm.jpeg"                         length="106793"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా ప్రతిభ రిపోర్టర్‌పై కౌన్సిలర్ దురుసు ప్రవర్తన..!</title>
                                    <description><![CDATA[<ul>
<li>వార్త డిలీట్ చేయాలంటూ బెదిరింపులు దూషణలు..!</li>
<li>మంత్రి గారు చెప్తే చేస్తాడా నువ్వెవడివి రా అంటూ విరుచుకుపడినట్లు ఆరోపణలు..!</li>
<li>పత్రిక విలువలను కించపరిచేలా వ్యాఖ్యలు ప్రాణహాని బెదిరింపులు..!</li>
<li>బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు పత్రికా సంఘాల హెచ్చరిక..!</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A8-/article-5050"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-05-at-7.38.28-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఖమ్మం  : ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రజా ప్రతిభ రిపోర్టర్ గంధసిరి లాలయ్య గౌడ్‌పై సాయి గణేష్ నగర్ వార్డు కౌన్సిలర్ తీవ్ర దురుసు ప్రవర్తనకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి వార్తను డిలీట్ చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా నువ్వెవడివి రా నువ్వు రిపోర్టర్ అయితే ఏం పీకుతావ్ పత్రిక అయితే ఏమిటి అంటూ విలేఖరిని మరియు పత్రికను కించపరిచేలా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతటితో ఆగకుండా నీ సంగతి చూస్తా నిన్ను చంపుతా నిన్ను తొక్కుతా రేపటి నుంచి నువ్వు ఎలా తిరుగుతావో చూస్తా అంటూ బెదిరించినట్లు ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది తీవ్ర అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం సాధారణ వాగ్వాదం పరిధిని దాటి పత్రికా స్వేచ్ఛపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా మారిందని పాత్రికేయ వర్గాలు మండిపడుతున్నాయి ప్రజల సమస్యలను ప్రశ్నించే విలేఖరిపై ఈ తరహా దూషణలు బెదిరింపులు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాయి గణేష్ నగర్‌లో ఇళ్లకు అత్యంత సమీపంగా ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ ప్రజలకు ప్రమాదకరంగా మారిన పరిస్థితిపై ప్రజా ప్రతిభ వరుస కథనాలను ప్రచురించింది ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళనలో స్థానికులు ఉన్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది రిపోర్టర్ గంధసిరి లాలయ్య గౌడ్ ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం సమస్య తీవ్రతను గుర్తించిన మంత్రి విద్యుత్ శాఖ అధికారులను స్పందించాలని ఆదేశించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి 33 కేవీ విద్యుత్ లైన్‌ను ఇళ్లకు దూరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది ప్రజల ప్రాణ భద్రత కోసం రాసిన వార్తకు పరిష్కారం లభించే పరిస్థితి ఏర్పడిన సమయంలోనే అదే వార్తను డిలీట్ చేయాలని విలేఖరిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు రావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది వార్తలో వాస్తవాలు లేవని భావిస్తే వివరణ ఇవ్వవచ్చు ఖండన ఇవ్వవచ్చు సంబంధిత అధికారుల ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయవచ్చు కానీ నేరుగా విలేఖరికి ఫోన్ చేసి వార్త తొలగించాలని చెప్పడంతో పాటు వ్యక్తిగత దూషణలకు దిగడం బెదిరింపులకు పాల్పడటం ఏ మేరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పత్రికలో వచ్చిన వార్తను ఎదుర్కొనేందుకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉండగా బెదిరింపులతో వార్తను ఆపాలని చూడటం పత్రికా విలువలకు విరుద్ధమని పాత్రికేయులు పేర్కొంటున్నారు ఒక విలేఖరి వెనక్కి తగ్గితే రేపు మరో విలేఖరి ప్రజల సమస్యను రాయడానికి భయపడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి గారు చెప్తే చేస్తాడా నువ్వు చెప్తే అవుతుందా నువ్వెవడివి రా అంటూ మాట్లాడినట్లు ఆరోపణలు రావడం ఈ వ్యవహారానికి మరింత రాజకీయ రంగును తీసుకువచ్చింది ప్రజల సమస్య పరిష్కారం కోసం మంత్రి స్పందించడం అధికారులను ఆదేశించడం ప్రభుత్వ వ్యవస్థలో భాగమని అలాంటి ప్రజాప్రతినిధిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు విలేఖరిని మాత్రమే కాకుండా పత్రికను దూషించడం పత్రిక ప్రతిష్ఠను కించపరిచేలా మాట్లాడటం పాత్రికేయ వ్యవస్థను అవమానించడమేనని అంటున్నారు ప్రజా ప్రతిభ ఒక వార్తను ప్రచురించినందుకు విలేఖరిపై బెదిరింపులు రావడం పత్రికా రంగంలో ఆందోళన కలిగించే అంశంగా మారింది ప్రజల తరఫున ప్రశ్నించడం వార్తలను వెలుగులోకి తీసుకురావడం విలేఖరి బాధ్యత అని ఆ బాధ్యతను నిర్వహిస్తున్న సమయంలో బెదిరింపులకు గురిచేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పత్రికా సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు వార్తను రాయకుండా చేయడం కోసం బెదిరింపులు ఉపయోగిస్తే అది ఒక్క విలేఖరిపై ఒత్తిడి కాకుండా సమాజానికి సమాచారం అందించే వ్యవస్థపైనే ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు ఈ ఘటనను పత్రికా సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి విలేఖరిపై అసభ్య పదజాలంతో దూషణలు చేసినట్లు ప్రాణహాని కలిగించేలా బెదిరించినట్లు వార్తను డిలీట్ చేయాలని ఒత్తిడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవహారంపై రేపు పత్రికా యూనియన్ తరఫున పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తామని తెలిపారు విలేఖరులపై బెదిరింపులు దూషణలు కొనసాగితే పత్రికా సంఘాలు ఐక్యంగా స్పందిస్తాయని స్పష్టం చేశారు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే కలాన్ని బెదిరింపులతో ఆపలేరని వార్త నచ్చకపోతే వాస్తవాలతో సమాధానం ఇవ్వాలే తప్ప విలేఖరిని భయపెట్టే ప్రయత్నం చేయడం సరికాదని హెచ్చరించారు....</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A8-/article-5050</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B8%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A8-/article-5050</guid>
                <pubDate>Sat, 05 Sep 2026 13:50:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-05-at-7.38.28-am.jpeg"                         length="48993"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మధిర: గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతూ హైదరాబాద్‌లోని TGIRDలో నిర్వహించిన VBGRAM శిక్షణ కార్యక్రమంలో ఖమ్మంపాడు గ్రామాభివృద్ధి మ్యాప్‌ను సమర్థవంతంగా ప్రదర్శించి పంచాయతీ రాజ్ కమిషనర్‌చే అభినందనలు పొందిన ఖమ్మంపాడు గ్రామ సర్పంచ్ బట్ట అంజన బాబు ను మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనాధని కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు తదితరులు బట్ట అంజన బాబు ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను మ్యాప్ రూపంలో గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో అమలు చేసేందుకు VBGRAM కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఖమ్మంపాడు గ్రామ అభివృద్ధి ప్రణాళికను శిక్షణ కార్యక్రమంలో సమర్థవంతంగా వివరించి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%96%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81/article-5000"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-03-at-12.12.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మధిర: గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతూ హైదరాబాద్‌లోని TGIRDలో నిర్వహించిన VBGRAM శిక్షణ కార్యక్రమంలో ఖమ్మంపాడు గ్రామాభివృద్ధి మ్యాప్‌ను సమర్థవంతంగా ప్రదర్శించి పంచాయతీ రాజ్ కమిషనర్‌చే అభినందనలు పొందిన ఖమ్మంపాడు గ్రామ సర్పంచ్ బట్ట అంజన బాబు ను మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనాధని కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు తదితరులు బట్ట అంజన బాబు ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను మ్యాప్ రూపంలో గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో అమలు చేసేందుకు VBGRAM కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఖమ్మంపాడు గ్రామ అభివృద్ధి ప్రణాళికను శిక్షణ కార్యక్రమంలో సమర్థవంతంగా వివరించి అధికారుల ప్రశంసలు అందుకోవడం అభినందనీయమన్నారు.ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో బట్ట అంజన బాబు ముందుకు సాగడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%96%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81/article-5000</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%96%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81/article-5000</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 17:31:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-03-at-12.12.29-pm.jpeg"                         length="291124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో మధిర మున్సిపాలిటీకి రూ. 62 కోట్లు</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">మారనున్న మధిర పట్టణ స్వరూపం!</li>
<li style="text-align:justify;">వార్డుల్లో ప్రజా అవసరాల గుర్తింపు</li>
<li style="text-align:justify;">15వ వార్డులో మరియు 16 వ వార్డులో  పర్యటన</li>
<li style="text-align:justify;">రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు</li>
<li style="text-align:justify;"> సత్వరమే పనులు ప్రారంభించేలా కసరత్తు!</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/62-crores-to-madhira-municipality-on-the-initiative-of-deputy/article-4934"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-01-at-2.07.04-pm-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మధిర : మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కప్రత్యేక చొరవ తీసుకున్నారు.తన సొంత నియోజకవర్గమైన మధిరను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 62 కోట్ల భారీ నిధుల ప్రతిపాదనలకు ఆయన శ్రీకారం చుట్టారు.ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం నుండి వేగంగా ప్రక్రియ ప్రారంభమైంది. మధిర మున్సిపాలిటీ  వార్డుల్లో మెటల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 17 కోట్లు, మధిర మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 46 కోట్లు, అలాగే  సీసీ డ్రైన్లు, ఆర్‌సీసీ కల్వర్టులు మరియు రూ. 62 కోట్ల పనులపై వెంటనే ,మధిర మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి చొరవతో నిధుల ప్రక్రియ ఊపందుకోవడంతో, మధిర మున్సిపాలిటీ  అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో16 వార్డు విస్తృతంగా పర్యటించారు. వార్డులో తక్షణమే నిర్మించాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీల స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను గుర్తించారు.  మధిర పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రూ. 62 కోట్ల భారీ నిధుల ప్రతిపాదనలకు చొరవ చూపిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి వార్డులో పేరుకుపోయిన మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించి, పట్టణ రూపురేఖలు మారేలా నాణ్యమైన రోడ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.అధికారుల నివేదికల ప్రక్రియ పూర్తి కాగానే పనులను సత్వరమే ప్రారంభించి మధిరను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సామినేని సుజాత  మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పాల్ బెంటెక్, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వాసిరెడ్డి రామనాథం,  రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్  నాయకుడు మిరియాల వెంకటరమణ గుప్తా, రంగా శ్రీనివాసరావు తన్ని రామకృష్ణ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు నకరికంటి రాజేశ్వరి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు మాగం ప్రసాద్ మైలవరం చక్రి నాయకులు సామినేని రామనాథం,  బోయపాటి వెంకటేశ్వరరావు నగరిగంటి గోవిందు జగన్నాథచారి వినోదు సందీప్త సబ్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/62-crores-to-madhira-municipality-on-the-initiative-of-deputy/article-4934</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/62-crores-to-madhira-municipality-on-the-initiative-of-deputy/article-4934</guid>
                <pubDate>Tue, 01 Sep 2026 17:48:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-01-at-2.07.04-pm-%281%29.jpeg"                         length="240917"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        