<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/khammam/category-66" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Khammam - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/66/rss</link>
                <description>Khammam RSS Feed</description>
                
                            <item>
                <title>వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">
<div>కారేపల్లి( ఖమ్మం) : పులులు ఇతర వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అన్నారు.బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అడవులను పరిరక్షించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యక రమైన పర్యావరణాన్నిఅందించగలమని విద్యార్థులకు వివరించారు.వన్యప్రాణులు సమాజ హితానికి ఎంతగానో దోహదపడ తాయని ప్రజలకు తెలియజేయాలని అన్నారు.అడవులు అంటే కేవలం వన్యప్రాణులు మాత్రమే కాదని,వృక్ష సంపద సైతం విధుల్లో భాగమని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు,ఫారెస్ట్ సిబ్బంది ప్రిన్సిపల్ విజయ కుమారి,అధ్యాపక బృందం ఎన్ ఎస్ ఎస్ పిఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/wildlife-conservation-is-everyones-responsibility/article-3879"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0047.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">
<div>కారేపల్లి( ఖమ్మం) : పులులు ఇతర వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అన్నారు.బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అడవులను పరిరక్షించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యక రమైన పర్యావరణాన్నిఅందించగలమని విద్యార్థులకు వివరించారు.వన్యప్రాణులు సమాజ హితానికి ఎంతగానో దోహదపడ తాయని ప్రజలకు తెలియజేయాలని అన్నారు.అడవులు అంటే కేవలం వన్యప్రాణులు మాత్రమే కాదని,వృక్ష సంపద సైతం విధుల్లో భాగమని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు,ఫారెస్ట్ సిబ్బంది ప్రిన్సిపల్ విజయ కుమారి,అధ్యాపక బృందం ఎన్ ఎస్ ఎస్ పిఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/wildlife-conservation-is-everyones-responsibility/article-3879</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/wildlife-conservation-is-everyones-responsibility/article-3879</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 18:14:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0047.jpg"                         length="329564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన</title>
                                    <description><![CDATA[<div class="tVu25 pOo5De">
<div class="nH">
<div class="nH">
<div class="nH aqk aql bkL">
<div class="nH bkK">
<div class="nH">
<div class="nH ar4 z">
<div class="aeI">
<div class="AO">
<div class="Tm aeJ cgjhk">
<div class="aeF">
<div class="nH">
<div class="nH">
<div class="nH g">
<div class="nH a98 iY">
<div class="nH">
<div class="aHU hx">
<div>
<div class="h7 ie">
<div class="Bk">
<div class="G3 G2">
<div>
<div>
<div class="adn ads">
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం):  సింగరేణి మండలంలో హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాస్ మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా సింగరేణి మండలానికి ప్రభుత్వం నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.స్థానిక హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) జాగ్రం,హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈలు)తో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించి,భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు,సౌకర్యాలను పరిశీలించారు.ఈ నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన పీడీ శ్రీనివాస్,పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్,డిఈఈ జాగ్రం,తహసీల్దార్ (ఎంఆర్ఓ)ఎంపీవో రవీంద్ర ప్రసాద్,ఎంపీడీఓ పద్మ, హౌసింగ్ ఏఈలు నాగేంద్ర,స్వప్న తదితర అధికారులు పాల్గొన్నారు.</div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/visit-of-housing-pd-in-singareni/article-3804"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003743945.jpg" alt=""></a><br /><div class="tVu25 pOo5De">
<div class="nH">
<div class="nH">
<div class="nH aqk aql bkL">
<div class="nH bkK">
<div class="nH">
<div class="nH ar4 z">
<div class="aeI">
<div class="AO">
<div class="Tm aeJ cgjhk">
<div class="aeF">
<div class="nH">
<div class="nH">
<div class="nH g">
<div class="nH a98 iY">
<div class="nH">
<div class="aHU hx">
<div>
<div class="h7 ie">
<div class="Bk">
<div class="G3 G2">
<div>
<div>
<div class="adn ads">
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం):  సింగరేణి మండలంలో హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాస్ మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా సింగరేణి మండలానికి ప్రభుత్వం నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.స్థానిక హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) జాగ్రం,హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈలు)తో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించి,భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు,సౌకర్యాలను పరిశీలించారు.ఈ నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన పీడీ శ్రీనివాస్,పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్,డిఈఈ జాగ్రం,తహసీల్దార్ (ఎంఆర్ఓ)ఎంపీవో రవీంద్ర ప్రసాద్,ఎంపీడీఓ పద్మ, హౌసింగ్ ఏఈలు నాగేంద్ర,స్వప్న తదితర అధికారులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/visit-of-housing-pd-in-singareni/article-3804</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/visit-of-housing-pd-in-singareni/article-3804</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:27:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003743945.jpg"                         length="443270"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా పగడాల మంజుల పుట్టినరోజు వేడుకలు </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ మణియర్ ఆధ్వర్యంలో కారేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పగడాల మంజుల పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ఆమె మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సర్పంచ్ పొడుగు పెంటయ్య,ఉప సర్పంచ్ తాటి రామారావు,ఆత్మ కమిటీ డైరెక్టర్ గుండ్ల జగన్నాథం,బిసి సెల్ అధ్యక్షుడు బోళ్ల రమేష్,మాజీ సొసైటీ డైరెక్టర్ ఆదేర్ల రాములు,మైనార్టీ సెల్ తాజుద్దీన్,మాజీ కోఆప్షన్ సభ్యులు హనీఫ్,మైనారిటీ జిల్లా నాయకులు మజీద్ పాషా,గ్రామ శాఖ అధ్యక్షుడు చాగంటి చిన్న వెంకటేశ్వర్లు,తుడుం దెబ్బ జిల్లా నాయకులు కురుసం సత్యనారాయణ,వైరా సోషల్ మీడియా</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/a-grand-celebration-of-pagadala-manjulas-birthday/article-3724"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/untitled-2-copy1.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ మణియర్ ఆధ్వర్యంలో కారేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పగడాల మంజుల పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ఆమె మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సర్పంచ్ పొడుగు పెంటయ్య,ఉప సర్పంచ్ తాటి రామారావు,ఆత్మ కమిటీ డైరెక్టర్ గుండ్ల జగన్నాథం,బిసి సెల్ అధ్యక్షుడు బోళ్ల రమేష్,మాజీ సొసైటీ డైరెక్టర్ ఆదేర్ల రాములు,మైనార్టీ సెల్ తాజుద్దీన్,మాజీ కోఆప్షన్ సభ్యులు హనీఫ్,మైనారిటీ జిల్లా నాయకులు మజీద్ పాషా,గ్రామ శాఖ అధ్యక్షుడు చాగంటి చిన్న వెంకటేశ్వర్లు,తుడుం దెబ్బ జిల్లా నాయకులు కురుసం సత్యనారాయణ,వైరా సోషల్ మీడియా కన్వీనర్ కనకం పవన్ కళ్యాణ్, సన్నీ,వేమూరి తామస్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/a-grand-celebration-of-pagadala-manjulas-birthday/article-3724</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/a-grand-celebration-of-pagadala-manjulas-birthday/article-3724</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:36:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/untitled-2-copy1.jpg"                         length="63179"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ</title>
                                    <description><![CDATA[<div>
<div style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం) : వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పుట్టినరోజునీ పురస్కరించుకొని గేట్ కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు పుస్తక బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనూష,గ్రామ సర్పంచ్ పూసం ఎల్లయ్య,ఉప సర్పంచ్ కందుల శ్రీనివాసరావు,వార్డు సభ్యులు జక్కుల కుమార్, ఓరికొర్ల వీరభద్రం,సామినేని తిరుపతి రావు,తాళ్లూరి అప్పారావు,చెరుకూరి రామారావు,మందా రామారావు,చెరుకూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo">  </div>
<div class="adL">  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/distribution-of-bags-to-students-on-the-occasion-of-mlas/article-3671"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260725-wa0044(1).jpg" alt=""></a><br /><div>
<div style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం) : వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పుట్టినరోజునీ పురస్కరించుకొని గేట్ కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు పుస్తక బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనూష,గ్రామ సర్పంచ్ పూసం ఎల్లయ్య,ఉప సర్పంచ్ కందుల శ్రీనివాసరావు,వార్డు సభ్యులు జక్కుల కుమార్, ఓరికొర్ల వీరభద్రం,సామినేని తిరుపతి రావు,తాళ్లూరి అప్పారావు,చెరుకూరి రామారావు,మందా రామారావు,చెరుకూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/distribution-of-bags-to-students-on-the-occasion-of-mlas/article-3671</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/distribution-of-bags-to-students-on-the-occasion-of-mlas/article-3671</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 14:07:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260725-wa0044%281%29.jpg"                         length="94269"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మా పొలాలు ఇచ్చాం..మట్టినైనా వదిలేయండి..</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>రైతుల ఆవేదనకు భట్టి విక్రమార్క స్పందించాలని విజ్ఞప్తి.</li>
<li>రైతు ఆశీర్వాద సభతో పొలాలే దెబ్బతిన్నాయంటున్న రైతులు</li>
<li>గుంతలు పూడ్చుకొనే మట్టినీ తరలిస్తే ఎలా అని ప్రశ్న.</li>
<li>టెంట్ల కోసం తీసిన గుంతలు... రైతుల్లో కొత్త ఆందోళన.</li>
<li>వర్షాలు వస్తే పొలాలు మరింత దెబ్బతింటాయంటున్న రైతులు..</li>
</ul>
</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/leave-our-fields-with-soil/article-3669"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/624228.jpg" alt=""></a><br /><div style="text-align:justify;"> చింతకాని : మత్కేపల్లి క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ కోసం జగన్నాధపురం గ్రామానికి చెందిన పలువురు రైతుల వ్యవసాయ పొలాలను లీజుకు తీసుకున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. సభ ముగిసిన అనంతరం తమ పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ లారీలు, జేసీబీలు, ఇతర యంత్రాలు పొలాల్లో తిరగడంతో భూమిలో గుంతలు, బీటలు ఏర్పడి సాగుకు అనువుగా లేకుండా పోయిందని వాపోతున్నారు. రానున్న పంట సీజన్‌లో పంటలు ఆశించిన స్థాయిలో పండుతాయో లేదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన గచ్చును ఇప్పటికీ తొలగించలేదని, అయితే సభ ఏర్పాట్ల కోసం తీసుకొచ్చిన మట్టిని మాత్రం కాంట్రాక్టర్ తన స్వలాభం కోసం ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ మట్టిని పొలాల్లోనే ఉంచితే వాహనాలు తిరిగిన కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చుకొని, భూమిని తిరిగి చదును చేసుకొని సాగుకు అనువుగా మార్చుకోవచ్చని తాము పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సభ కోసం టెంట్లు ఏర్పాటు చేసే సమయంలో గుంజలు పాతేందుకు అనేక చోట్ల గుంతలు తవ్వారని, కార్యక్రమం ముగిసిన తర్వాత వాటిని పూడ్చకుండా వదిలేయడంతో వర్షాలు కురిస్తే ఆ గుంతలు మరింత పెద్దవిగా మారి పొలాలు సాగుకు అనుకూలంగా ఉండవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద జేసీబీలను పొలాల్లోకి దించి ఇష్టానుసారంగా తిప్పడం వల్ల భూమి మరింత దెబ్బతింటోందని రైతులు చెబుతున్నారు. పొలాలను లీజుకు తీసుకున్న సమయంలో ఇస్తామని చెప్పిన కౌలు సొమ్ము కూడా ఇప్పటివరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం నిర్వహించిన సభ వల్ల రైతులే నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సభ కోసం తీసుకొచ్చిన మట్టిని పొలాల్లోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న పొలాలను పునరుద్ధరించాలని, లీజుకు సంబంధించిన కౌలు సొమ్మును వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని జగన్నాధపురం గ్రామ రైతులు వేడుకుంటున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/leave-our-fields-with-soil/article-3669</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/leave-our-fields-with-soil/article-3669</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 13:51:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/624228.jpg"                         length="2678041"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎట్టకేలకు తీరిన ప్రయాణికుల చిరకాల వాంఛ</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం): సింగరేణి మండలం గాదెపాడుకు ఖమ్మం నుండి గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ అదనపు బస్ ట్రిప్ ప్రారంభమైంది.దీంతో ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. దీంతో ప్రయాణికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఖమ్మం నుండి గాదెపాడు (వయా ఉట్కూరు ఎర్రబోడు)కు ఇప్పటివరకు ఉదయం ,రాత్రిమాత్రమే బస్సు సౌకర్యం ఉండేది. అయితే ఉదయం బస్సు కు ఖమ్మం వెళ్ళినవారు తమ పనులు ముగించుకొని రావాలంటే రాత్రి బస్సే శరణ్యం అయ్యేది.దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు,గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ ఆర్టీసీ జిల్లా ఉన్నతాధికారులకు గాదెపాడుకు బస్సును మరో ట్రిప్పు నడిపించాలని ఇటీవల ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు.గాదెపాడుకు చెందిన సామాజిక కార్యకర్త వేముల రామమూర్తి సైతం బస్సు కోసం తన వంతు కృషి చేశారు.అందరి విన్నపాలు,ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం డిపో మేనేజర్ గురువారం నుండి గాదెపాడుకు మధ్యాహ్నం</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/the-long-awaited-wish-of-travelers-has-finally-come-true/article-3598"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260723-wa0070.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం): సింగరేణి మండలం గాదెపాడుకు ఖమ్మం నుండి గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ అదనపు బస్ ట్రిప్ ప్రారంభమైంది.దీంతో ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. దీంతో ప్రయాణికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఖమ్మం నుండి గాదెపాడు (వయా ఉట్కూరు ఎర్రబోడు)కు ఇప్పటివరకు ఉదయం ,రాత్రిమాత్రమే బస్సు సౌకర్యం ఉండేది. అయితే ఉదయం బస్సు కు ఖమ్మం వెళ్ళినవారు తమ పనులు ముగించుకొని రావాలంటే రాత్రి బస్సే శరణ్యం అయ్యేది.దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు,గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ ఆర్టీసీ జిల్లా ఉన్నతాధికారులకు గాదెపాడుకు బస్సును మరో ట్రిప్పు నడిపించాలని ఇటీవల ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు.గాదెపాడుకు చెందిన సామాజిక కార్యకర్త వేముల రామమూర్తి సైతం బస్సు కోసం తన వంతు కృషి చేశారు.అందరి విన్నపాలు,ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మం డిపో మేనేజర్ గురువారం నుండి గాదెపాడుకు మధ్యాహ్నం అదనపు ట్రిప్పును ప్రారంభించారు. ఈ బస్సు మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మం నుండి బయలుదేరి,రెండున్నర గంటలకు గాదెపాడు చేరుకుంటుందని,తిరిగి గాదెపాడు నుండి బయలుదేరి నాలుగు గంటలకు ఖమ్మం చేరుకుంటుందని డిఎం తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం,మధ్యాహ్నం మరో బస్సు ట్రిప్పు కోసం విశేషంగా కృషి చేశామని,ఈ ప్రాంత ప్రయాణికులు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/the-long-awaited-wish-of-travelers-has-finally-come-true/article-3598</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/the-long-awaited-wish-of-travelers-has-finally-come-true/article-3598</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:46:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260723-wa0070.jpg"                         length="255473"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆరుతడి పంటలే మేలు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం): ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి సాగును ఎంచుకోవాలని టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ అన్నారు.సింగరేణి పరిధిలోని టేకులగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గుమ్మడి సందీప్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన ఎండలు,కరువు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, రైతులకు నష్టం వాటిళ్లకుండా తక్కువ నీటి లభ్యతతో సాగు చేసే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు.తక్కువ నీటి లభ్యత,వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పప్పుధాన్యాలు, నూనెగింజలు,కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ఎంతో మేలనీ అన్నారు.నీటి సంరక్షణలో భాగంగా నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంటల్ని రైతులు పంట భూమిలో వాలుగా ఉన్న ప్రదేశంలో పారంపాడు గోతులను నిర్మించుకోవాలని సూచించారు.ఈ సదస్సు (గ్రామ సభ)లో ఏఈఓ నరేష్,గ్రామపంచాయతీ కార్యదర్శి</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/dry-crops-are-good/article-3597"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260723-wa0072.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం): ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి సాగును ఎంచుకోవాలని టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ అన్నారు.సింగరేణి పరిధిలోని టేకులగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గుమ్మడి సందీప్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన ఎండలు,కరువు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, రైతులకు నష్టం వాటిళ్లకుండా తక్కువ నీటి లభ్యతతో సాగు చేసే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు.తక్కువ నీటి లభ్యత,వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పప్పుధాన్యాలు, నూనెగింజలు,కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ఎంతో మేలనీ అన్నారు.నీటి సంరక్షణలో భాగంగా నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంటల్ని రైతులు పంట భూమిలో వాలుగా ఉన్న ప్రదేశంలో పారంపాడు గోతులను నిర్మించుకోవాలని సూచించారు.ఈ సదస్సు (గ్రామ సభ)లో ఏఈఓ నరేష్,గ్రామపంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు, లైన్ మ్యాన్ కల్లూరి నాగేశ్వరరావు,వార్డ్ మెంబర్లు గుమ్మడి నరసింహారావు,దోమల సీత,ఏమూరి మిరియం,కొడెం రమణ,మూడు లలిత,గ్రామ రైతులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/dry-crops-are-good/article-3597</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/dry-crops-are-good/article-3597</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:45:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260723-wa0072.jpg"                         length="175766"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం): సింగరేణి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జోగ మల్లమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొంది,ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ సహకారంతో మంజూరైన 48 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగండ్ల జగన్,స్థానిక సర్పంచ్ మూడ్ కిషోర్ చేతుల మీదుగా బాధితురాలు మల్లమ్మకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు కూడా మెరుగైన వైద్యం పొందాలనే ఉద్దేశంతో,వారికి వైద్యం ఆర్థికంగా భారం కాకూడదని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధితులకు సహాయం అందజేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్మీరా ఈర్యా,సురేందర్ రెడ్డి ,బాణోత్ నవీన్,కుంజా రామకృష్ణ,అజ్మీరా సుమన్,మూడ్ కిరణ్ పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/a-cmrf-check-will-be-given-to-the-victim/article-3561"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260723-wa0060.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి(ఖమ్మం): సింగరేణి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జోగ మల్లమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొంది,ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ సహకారంతో మంజూరైన 48 వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగండ్ల జగన్,స్థానిక సర్పంచ్ మూడ్ కిషోర్ చేతుల మీదుగా బాధితురాలు మల్లమ్మకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు కూడా మెరుగైన వైద్యం పొందాలనే ఉద్దేశంతో,వారికి వైద్యం ఆర్థికంగా భారం కాకూడదని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధితులకు సహాయం అందజేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్మీరా ఈర్యా,సురేందర్ రెడ్డి ,బాణోత్ నవీన్,కుంజా రామకృష్ణ,అజ్మీరా సుమన్,మూడ్ కిరణ్ పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/a-cmrf-check-will-be-given-to-the-victim/article-3561</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/a-cmrf-check-will-be-given-to-the-victim/article-3561</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 15:43:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260723-wa0060.jpg"                         length="198905"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> పెచ్చులూడి ప్రమాదకరంగా ఆదర్శ పాఠశాల భవనం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం):ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ భవనం ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది.రోజూ వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న ఈ భవనంలో ఎక్కడికక్కడ గోడల పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు,ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ గదిలో సైతం గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి.వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 13 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మోడల్ స్కూల్ భవనం నిర్మాణ నాణ్యతపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. బయటకు చూస్తే భవనం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ,లోపల గోడల్లో పగుళ్లు, ఊడిపోతున్న స్లాబ్ పెచ్చులు బలహీనమైన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది.ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు ఈ భవనంలోనే తరగతులకు హాజరవుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే భయం నెలకొంది.ఏదైనా భయానక సంఘటన జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవనానికి తక్షణమే</div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/%C2%A0%E0%B0%AA%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%B2%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%95%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%86%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/article-3544"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/ts.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం):ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ భవనం ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది.రోజూ వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న ఈ భవనంలో ఎక్కడికక్కడ గోడల పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు,ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పాఠశాల ప్రిన్సిపాల్ గదిలో సైతం గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి.వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 13 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మోడల్ స్కూల్ భవనం నిర్మాణ నాణ్యతపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. బయటకు చూస్తే భవనం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ,లోపల గోడల్లో పగుళ్లు, ఊడిపోతున్న స్లాబ్ పెచ్చులు బలహీనమైన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది.ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు ఈ భవనంలోనే తరగతులకు హాజరవుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే భయం నెలకొంది.ఏదైనా భయానక సంఘటన జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవనానికి తక్షణమే సాంకేతిక పరీక్షలు నిర్వహించి,అవసరమైన మరమత్తులు చేయుటకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు,పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా పాఠశాల భవనం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పందులు, కుక్కలు సైతం పాఠశాలలోకి ప్రవేశిస్తున్నాయి. వాటి మూలాన సీజనల్ వ్యాధులు ప్రబలి పిల్లలకు అంటు రోగాలు వ్యాపిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.పాఠశాల చుట్టూరా ప్రహరీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందనీ బాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం ఉన్నా ప్రహరీ లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని తమ పిల్లలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. వీటిపై ప్రిన్సిపాల్ ఏలియట్ ప్రేమ్ కుమార్ ను వివరణ కోరగా పాఠశాల భవనముకు పెచ్చులు ఊడి పడుతున్నది వాస్తవమేనని ఈ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని,ప్రహరీ లేకపోవడం కూడా ఇబ్బందికరంగానే ఉందని,ఇతరులు సైతం పాఠశాలలోకి వచ్చే వీలు ఉందని అన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/%C2%A0%E0%B0%AA%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%B2%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%95%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%86%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/article-3544</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/%C2%A0%E0%B0%AA%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%B2%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%95%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%86%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/article-3544</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 17:44:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/ts.jpg"                         length="43181"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం): డిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని మండల కాంగ్రెస్ నాయకులు తోటకూరీ రాంబాబు అన్నారు.దీనికి నిరసనగా బుధవారం కారేపల్లి క్రాస్ రోడ్డులో మండల కాంగ్రెస్ నాయకత్వం ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపి నినాదాలు చేశారు.విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి,మోడీ డౌన్ డౌన్అంటూ నినాదాలు చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ...విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే విద్యార్థులపై లాఠీ రులిపించడం అమానుషమని అన్నారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,ఈ పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.పార్లమెంట్ కు సమీపంలోనే ఆందోళనకారులను అడ్డుకుని బలప్రయోగానికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/lathi-charge-on-students-is-inhumane/article-3518"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/stdent.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం): డిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని మండల కాంగ్రెస్ నాయకులు తోటకూరీ రాంబాబు అన్నారు.దీనికి నిరసనగా బుధవారం కారేపల్లి క్రాస్ రోడ్డులో మండల కాంగ్రెస్ నాయకత్వం ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపి నినాదాలు చేశారు.విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి,మోడీ డౌన్ డౌన్అంటూ నినాదాలు చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ...విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే విద్యార్థులపై లాఠీ రులిపించడం అమానుషమని అన్నారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,ఈ పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.పార్లమెంట్ కు సమీపంలోనే ఆందోళనకారులను అడ్డుకుని బలప్రయోగానికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని,లాఠీచార్జీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,అన్ని గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/lathi-charge-on-students-is-inhumane/article-3518</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/lathi-charge-on-students-is-inhumane/article-3518</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 13:16:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/stdent.jpg"                         length="102363"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం) : సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వివిధ లైసెన్స్ హక్కులకై వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పరస పట్టాభి రామారావు,కార్య నిర్వహణ అధికారి కటుకూరి వెంకటయ్య తెలిపారు.మంగళవారం కోట మైసమ్మ ఆలయంలో వారు మాట్లాడుతూ..దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తారీకు నుండి నిర్వహించు 11 రోజుల జాతర ఉత్సవములకు వివిధ రకముల లైసెన్స్ హక్కులు పొందుటకు ఈనెల 24 వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీ కోట మైసమ్మ దేవస్థానం ఉసిరికాయలపల్లి గ్రామం దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొబ్బరికాయల పూజా సామాగ్రి,లడ్డు పులిహోర, పుట్నాలు పేలాలు, కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకొనుట, మిఠాయి అమ్ముకొనుట, ఐస్ క్రీములు అమ్ముకొనే లైసెన్స్ హక్కులను పొందుటకు నిర్వహించే బహిరంగ వేలంను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇతర వివరములకై శ్రీ కోట మైసమ్మ అమ్మవారి</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/public-auction-at-kota-maisamma-temple/article-3506"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260721-wa0084.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం) : సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వివిధ లైసెన్స్ హక్కులకై వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పరస పట్టాభి రామారావు,కార్య నిర్వహణ అధికారి కటుకూరి వెంకటయ్య తెలిపారు.మంగళవారం కోట మైసమ్మ ఆలయంలో వారు మాట్లాడుతూ..దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తారీకు నుండి నిర్వహించు 11 రోజుల జాతర ఉత్సవములకు వివిధ రకముల లైసెన్స్ హక్కులు పొందుటకు ఈనెల 24 వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీ కోట మైసమ్మ దేవస్థానం ఉసిరికాయలపల్లి గ్రామం దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొబ్బరికాయల పూజా సామాగ్రి,లడ్డు పులిహోర, పుట్నాలు పేలాలు, కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకొనుట, మిఠాయి అమ్ముకొనుట, ఐస్ క్రీములు అమ్ముకొనే లైసెన్స్ హక్కులను పొందుటకు నిర్వహించే బహిరంగ వేలంను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇతర వివరములకై శ్రీ కోట మైసమ్మ అమ్మవారి దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించగలరని తెలిపారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/public-auction-at-kota-maisamma-temple/article-3506</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/public-auction-at-kota-maisamma-temple/article-3506</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 18:13:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260721-wa0084.jpg"                         length="205717"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చీమలపాడు సబ్ సెంటర్లో గర్భిణీ స్త్రీల వైద్య శిబిరం నిర్వహణ</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/conducting-medical-camp-for-pregnant-women-at-chimalapadu-sub-center/article-3500"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260721-wa0080.jpg" alt=""></a><br /><div class="ii gt"><div class="a3s aiL"><div><div style="text-align:justify;">కారేపల్లి (ఖమ్మం) మండల పరిధిలోనీ చీమలపాడులో గల సబ్ సెంటర్లో గర్భిణీ స్త్రీల వైద్య శిబిరాన్ని మంగళవారం వైద్య సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.శిబిరంలోగర్భిణీలకురక్తపోటు,బరువు,హీమోగ్లోబిన్ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీచేశారు.అలాగేసమతుల్య ఆహారం,ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రమాద సూచనలు,క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఆరోగ్య సిబ్బంది పాల్గొని గర్భిణీలకు అవసరమైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు,ఎంఎల్ హెచ్పిలు కళ్యాణి,సంధ్య,మహాలక్ష్మి, ఏఎన్ఎంలు నాగమణి,సునీత ,ఉషారాణి, సబ్ సెంటర్లకు చెందిన ఆశ వర్కర్లు పాల్గొన్నారు.</div></div></div></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/conducting-medical-camp-for-pregnant-women-at-chimalapadu-sub-center/article-3500</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/conducting-medical-camp-for-pregnant-women-at-chimalapadu-sub-center/article-3500</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 17:59:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260721-wa0080.jpg"                         length="283582"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        