<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/kamareddy/category-65" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Kamareddy - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/65/rss</link>
                <description>Kamareddy RSS Feed</description>
                
                            <item>
                <title>శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి /బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్  మండల పరిధిలో దొరికి గ్రామంలో నాలుగు ఇండ్లు శిధిలావస్థలో ఉన్నట్లు శనివారం గుర్తించినట్లు మండల తాసిల్దార్ సువర్ణ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు పురాతన ఇండ్ల లో నివాసముండే వారి కి పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వా నిబంధనల కు లోబడి వారిని సురక్షిత ప్రాంతాని కి ఇండ్ల కు చేర్చే విధంగా చర్యలు చేపట్టినట్లు తాసిల్దార్ అన్నారు. శిధిలావస్థ లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వర్షాకాలం పూర్తి వరకు సురక్షితమైన ఇంటి లో నివాసం ఉండే విధంగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దొరికి గ్రామ సర్పంచ్ ఉడుతల ఉమా నారా గౌడ్, రెవెన్యూ అధికారులు తదితరు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/four-houses-in-ruins/article-4010"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/357246.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి /బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్  మండల పరిధిలో దొరికి గ్రామంలో నాలుగు ఇండ్లు శిధిలావస్థలో ఉన్నట్లు శనివారం గుర్తించినట్లు మండల తాసిల్దార్ సువర్ణ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు పురాతన ఇండ్ల లో నివాసముండే వారి కి పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వా నిబంధనల కు లోబడి వారిని సురక్షిత ప్రాంతాని కి ఇండ్ల కు చేర్చే విధంగా చర్యలు చేపట్టినట్లు తాసిల్దార్ అన్నారు. శిధిలావస్థ లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వర్షాకాలం పూర్తి వరకు సురక్షితమైన ఇంటి లో నివాసం ఉండే విధంగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దొరికి గ్రామ సర్పంచ్ ఉడుతల ఉమా నారా గౌడ్, రెవెన్యూ అధికారులు తదితరు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/four-houses-in-ruins/article-4010</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/four-houses-in-ruins/article-4010</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 16:59:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/357246.jpg"                         length="270414"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే నా లక్ష్యం. పోచారం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి డిజిటల్ క్లాసులను ప్రారంభిం చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల ను పరిశీలించారు. ఈ సందర్భం గా పోచారం మాట్లాడుతూ. ప్రస్తుత యుగం లో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగిందని, డిజిటల్ క్లాసులు విద్యార్థుల అభ్యాసాన్ని సులభ తరం చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కు నాణ్యమైన విద్య ను అందించేందుకు ఆధునిక సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకువస్తోంద ని పేర్కొన్నారు. విద్యార్థుల తో మాట్లాడుతూ. విద్యే భవిష్యత్తుకు బాట వేస్తుందని, ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కు కృషి చేయాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం ఉంటే ఉన్నత శిఖరాల ను అధిరోహిం చవచ్చని తెలిపారు. డిజిటల్ క్లాసుల</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/my-aim-is-to-provide-quality-education-to-the-students/article-4009"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/356903.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి డిజిటల్ క్లాసులను ప్రారంభిం చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల ను పరిశీలించారు. ఈ సందర్భం గా పోచారం మాట్లాడుతూ. ప్రస్తుత యుగం లో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగిందని, డిజిటల్ క్లాసులు విద్యార్థుల అభ్యాసాన్ని సులభ తరం చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కు నాణ్యమైన విద్య ను అందించేందుకు ఆధునిక సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకువస్తోంద ని పేర్కొన్నారు. విద్యార్థుల తో మాట్లాడుతూ. విద్యే భవిష్యత్తుకు బాట వేస్తుందని, ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కు కృషి చేయాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం ఉంటే ఉన్నత శిఖరాల ను అధిరోహిం చవచ్చని తెలిపారు. డిజిటల్ క్లాసుల ను సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశాలను లోతు గా అర్థం చేసుకోవాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భం గా వెంకటాపూర్ తండాకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం  విద్యార్థి ని లక్ష్మీ మాట్లాడుతూ. గత సంవత్సరం అక్టోబర్ నెల లో హాస్టల్ నుండి కాలేజీ కి రావడాని కి ప్రయాణ ఇబ్బందులను గమనించి వెంటనే మా గురించి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన పోచారం కి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నత విద్య కొరకు ఎస్ ఆర్ ఎన్ కె  డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే బాన్సువాడ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చిన పోచారం కి మా విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాలేజీ ప్రిన్సిపాల్ సలాం, కాలేజీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, బోధన సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-08/356903.jpg" alt="356903" width="4032" height="3024"></img></div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/my-aim-is-to-provide-quality-education-to-the-students/article-4009</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/my-aim-is-to-provide-quality-education-to-the-students/article-4009</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 16:57:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/356903.jpg"                         length="1311610"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బండివార్ హనుమండ్లు నియామకం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మద్నూర్, :మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బండివార్ హనుమండ్లు (తండ్రి: బి. గంగారాం) నియామకమయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ శనివారం (ఆగస్టు 1) అధికారికంగా నియామక పత్రాన్ని జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 30/07/2026 నుండి 25/08/2028 వరకు కొనసాగనున్నారు.ఈ సందర్భంగా హనుమండ్లు మాట్లాడుతూ, మున్నూరు కాపుల ఐక్యత, అభ్యున్నతి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రిజర్వేషన్ల సాధన కోసం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని ప్రకటిం చారు. త్వరలోనే గ్రామ, మండల స్థాయిలలో సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను, వివిధ కమిటీలను ఏర్పాటు చేసి మున్నూరు కాపు సమాజాన్ని సమన్వయపరుస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. హనుమండ్లు నియామకం పట్ల స్థానిక మున్నూరు కాపు నాయకులు, బంధుమిత్రులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/bandiwar-hanumandlu-appointed-as-social-media-in-charge-of-madnoor-mandal/article-4005"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1000521669.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మద్నూర్, :మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బండివార్ హనుమండ్లు (తండ్రి: బి. గంగారాం) నియామకమయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ శనివారం (ఆగస్టు 1) అధికారికంగా నియామక పత్రాన్ని జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 30/07/2026 నుండి 25/08/2028 వరకు కొనసాగనున్నారు.ఈ సందర్భంగా హనుమండ్లు మాట్లాడుతూ, మున్నూరు కాపుల ఐక్యత, అభ్యున్నతి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రిజర్వేషన్ల సాధన కోసం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని ప్రకటిం చారు. త్వరలోనే గ్రామ, మండల స్థాయిలలో సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను, వివిధ కమిటీలను ఏర్పాటు చేసి మున్నూరు కాపు సమాజాన్ని సమన్వయపరుస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. హనుమండ్లు నియామకం పట్ల స్థానిక మున్నూరు కాపు నాయకులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/bandiwar-hanumandlu-appointed-as-social-media-in-charge-of-madnoor-mandal/article-4005</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/bandiwar-hanumandlu-appointed-as-social-media-in-charge-of-madnoor-mandal/article-4005</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 16:46:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1000521669.jpg"                         length="2526716"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓ గోపాల్ సమీక్ష</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">బిచ్కుంద :బిచ్కుంద మండల పరిధిలోని ఫత్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై బిచ్కుంద మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) గోపాల్ గారు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. అప్పులు చేసి, ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని లబ్ధిదారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామంలో మంజూరైన ఇళ్ల పురోగతిని వేగవంతం చేయా లని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రముఖ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/mpdo-gopal-review-of-indiramma-houses/article-4001"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/bhk.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">బిచ్కుంద :బిచ్కుంద మండల పరిధిలోని ఫత్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై బిచ్కుంద మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) గోపాల్ గారు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. అప్పులు చేసి, ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని లబ్ధిదారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామంలో మంజూరైన ఇళ్ల పురోగతిని వేగవంతం చేయా లని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రముఖ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/mpdo-gopal-review-of-indiramma-houses/article-4001</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/mpdo-gopal-review-of-indiramma-houses/article-4001</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 16:07:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/bhk.jpg"                         length="245390"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి నూతన వైద్యాధికారులు, నర్సులు</title>
                                    <description><![CDATA[<ul>
<li>మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘన సన్మానం,</li>
<li>ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపిన చైర్‌పర్సన్ సీమ సెట్కార్   బిచ్కుంద</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/the-new-medical-officers-of-bichkunda-government-hospital-are-nurses/article-4000"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/bichkunda.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">బిచ్కుంద,: స్థానిక ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రికి నూతనంగా నియమితులైన 4 గురు వైద్యులు, 17 మంది నర్సులను శనివారం బిచ్కుంద మున్సిపల్ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ సెట్కార్, వైస్ చైర్మన్‌లతో పాటు కౌన్సిలర్లు ఆసుపత్రిని సందర్శించి నూతన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సీమ సెట్కార్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే సహకారంతోనే ఆసుపత్రికి ఒకేసారి 21 మంది నూతన సిబ్బందిని నియమించుకోవడం సాధ్యమైందని, ఇందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వైద్యులు, నర్సులు రోగులకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో సేవలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.– విజన్ ఆంధ్ర ప్రతినిధి, రవీందర్.</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-08/cichkunda-02.jpg" alt="Cichkunda 02" width="3040" height="1760"></img></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/the-new-medical-officers-of-bichkunda-government-hospital-are-nurses/article-4000</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/the-new-medical-officers-of-bichkunda-government-hospital-are-nurses/article-4000</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 15:54:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/bichkunda.jpg"                         length="729809"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> రోగులకు అందుతున్న వైద్య సేవలను పోచారం ప్రత్యక్షంగా పరిశీలించారు..</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రం లో ఆకస్మికం గా పాత బాన్సువాడ పల్లె దవాఖానను తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. దవాఖాన లో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షం గా పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది కి సూచించారు. అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం లో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉంటూ నివారణ చర్యలను సమీక్షిస్తూ, రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేసిన పోచారం. ఈ కార్యక్రమం లో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;">  </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/331876.jpg" alt="331876" width="1200" height="960" /></div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/pocharam-conducted-a-surprise-inspection-of-the-village-davakhana/article-3946"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/331867.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రం లో ఆకస్మికం గా పాత బాన్సువాడ పల్లె దవాఖానను తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. దవాఖాన లో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షం గా పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది కి సూచించారు. అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం లో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉంటూ నివారణ చర్యలను సమీక్షిస్తూ, రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేసిన పోచారం. ఈ కార్యక్రమం లో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/331876.jpg" alt="331876" width="1280" height="960"></img></div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/pocharam-conducted-a-surprise-inspection-of-the-village-davakhana/article-3946</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/pocharam-conducted-a-surprise-inspection-of-the-village-davakhana/article-3946</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:40:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/331867.jpg"                         length="102354"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్‌నినో ప్రభావం తక్కువ.. </title>
                                    <description><![CDATA[<p>ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కాయగూరల సాగుపై రైతులు దృష్టి సారించాలి: హార్టికల్చర్ అధికారి రామకృష్ణ</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/el-nino-has-little-effect/article-3720"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/birkur.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">బిచ్కుంద,: ఎల్‌నినో ప్రభావం తక్కువగా ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావాలని బిచ్కుంద మండల హార్టికల్చర్ అధికారి రామకృష్ణ సూచించారు. రైతులు కేవలం సాంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా ఉద్యానవన పంటల సాగుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో పాటు వివిధ రకాల పండ్ల తోటలు, కాయగూరలు, ఇతర ఉద్యాన పంటలు మరియు పర్యావరణా నికి ఉపయోగపడే వివిధ రకాల చెట్లను విస్తృతంగా సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు వ్యవసాయంలో పంటల వైవిధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలని, సంబంధిత శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉద్యానవన శాఖ పథకాలు, ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల హార్టికల్చర్అ ధికారి రామకృష్ణ, బిచ్కుంద ఏఓ అమర్, ఏఈఓలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, రైతులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/el-nino-has-little-effect/article-3720</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/el-nino-has-little-effect/article-3720</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:19:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/birkur.jpg"                         length="54195"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎంపీడీవో ఆనంద్.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కామారెడ్డి , బాన్సువాడ : చెట్లు నటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శుక్రవారం మండల అభివృద్ధి అధికారి ఆనంద్ తెలిపారు. ఈ సందర్భం గా బాన్సువాడ మండల పరిధి లోని  సంగోజీపేట గ్రామం లో వన మహోత్సవం లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటడం జరిగింది. అనంతరం సోమల నాయక్ తండాలో బోర్వెల్ లైన్ రీచార్జ్ ఇంకుడు గుంత మార్కోడ్ వేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో తనిఖీ చేసి సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ, పం. కార్యదర్శి మోహన్, గోపాల్, అంగన్వాడి టీచర్  విజయలక్ష్మి. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్.ఎం  దేవిదాస్. ఉపాధ్యాయులు రమేష్ బాబు. ఆశ వర్కర్ కవిత. జిపిఓ  షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.</p>
<div class="gs">
<div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/mpdo-anand-is-everyones-responsibility-to-plant-trees/article-3639"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/22.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">కామారెడ్డి , బాన్సువాడ : చెట్లు నటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శుక్రవారం మండల అభివృద్ధి అధికారి ఆనంద్ తెలిపారు. ఈ సందర్భం గా బాన్సువాడ మండల పరిధి లోని  సంగోజీపేట గ్రామం లో వన మహోత్సవం లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటడం జరిగింది. అనంతరం సోమల నాయక్ తండాలో బోర్వెల్ లైన్ రీచార్జ్ ఇంకుడు గుంత మార్కోడ్ వేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో తనిఖీ చేసి సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ, పం. కార్యదర్శి మోహన్, గోపాల్, అంగన్వాడి టీచర్  విజయలక్ష్మి. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్.ఎం  దేవిదాస్. ఉపాధ్యాయులు రమేష్ బాబు. ఆశ వర్కర్ కవిత. జిపిఓ  షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.</p>
<div class="gs">
<div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/mpdo-anand-is-everyones-responsibility-to-plant-trees/article-3639</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/mpdo-anand-is-everyones-responsibility-to-plant-trees/article-3639</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 15:11:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/22.jpg"                         length="325219"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి, బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని 3వ వార్డు రహేమానియా పాఠశాల, 4వ వార్డు అంగన్వాడీ కేంద్రం ఇస్లాంపూర లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం ఘనం గా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాల తో చదివి సమాజాని కి ఆదర్శంగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మైనారిటీ నాయకుడు ఇసాక్, రమేష్ యాదవ్, మొహమ్మద్ షఫీ,సయ్యద్ ఉబెద్, అతీఫ్, ఖాలేద్,అఫ్జల్, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.</span></div>
<div style="text-align:justify;">బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్  మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50 వ జన్మదిన వేడుకలు బస్టాండ్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/book-distribution-program-for-students/article-3638"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/272870.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి, బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని 3వ వార్డు రహేమానియా పాఠశాల, 4వ వార్డు అంగన్వాడీ కేంద్రం ఇస్లాంపూర లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం ఘనం గా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాల తో చదివి సమాజాని కి ఆదర్శంగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మైనారిటీ నాయకుడు ఇసాక్, రమేష్ యాదవ్, మొహమ్మద్ షఫీ,సయ్యద్ ఉబెద్, అతీఫ్, ఖాలేద్,అఫ్జల్, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.</span></div>
<div style="text-align:justify;">బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్  మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50 వ జన్మదిన వేడుకలు బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించి అంగన్వాడి విద్యార్థులకు పలకలు పండ్లు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు గుడిసెల. నరసింహులు గౌడ్, టేకుర్ల. సాయిలు, మామిడి భూమయ్య, వెంకటి, మంగలి సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/book-distribution-program-for-students/article-3638</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/book-distribution-program-for-students/article-3638</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 15:06:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/272870.jpg"                         length="307630"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా శ్రీరామ నామస్మరణ గురు వందనం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి , బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని తన నివాసం వద్ద శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ చే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ  కార్యక్రమం లో పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు  పోచారం శంభు రెడ్డి - ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి - సోని రెడ్డి దంపతులు,నాయకులు పోచారం సురేందర్ రెడ్డి. ఈ శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమం లో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/lord-rama-namasmarana-guru-vandanam/article-3636"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/273205.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కామారెడ్డి , బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని తన నివాసం వద్ద శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ చే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ  కార్యక్రమం లో పాల్గొన్న పోచారం కుటుంబ సభ్యులు  పోచారం శంభు రెడ్డి - ప్రేమల దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి - సోని రెడ్డి దంపతులు,నాయకులు పోచారం సురేందర్ రెడ్డి. ఈ శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమం లో పాల్గొన్న బాన్సువాడ నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/lord-rama-namasmarana-guru-vandanam/article-3636</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/lord-rama-namasmarana-guru-vandanam/article-3636</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 15:00:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/273205.jpg"                         length="461253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>బిచ్కుంద, : రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాందేడ్–161 జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాయకత్వం వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/union-minister-dharmendra-pradhans-resignation-is-demanded/article-3542"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/57187.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div>బిచ్కుంద, : రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాందేడ్–161 జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాయకత్వం వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/union-minister-dharmendra-pradhans-resignation-is-demanded/article-3542</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/union-minister-dharmendra-pradhans-resignation-is-demanded/article-3542</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 17:37:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/57187.jpg"                         length="1582411"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఝరాసంగం : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 1న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఝరాసంగం మండలం కుప్పానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, మహాధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి, జిల్లా కోశాధికారి తుక్కప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ, లక్ష్మి, జిల్లా బాధ్యులు కృష్ణ, సురేష్, ఉపాధ్యాయులు శ్రీరామ్, శ్రీనివాస్, ఆంజనేయులు, సంగమేశ్వర్ రెడ్డి, బాల్ శెట్టి, హరినాథ్ రెడ్డి, సంగీత, శ్రీదేవి, మాధురి, శ్రీకన్య, స్వర్ణలత, మంజుల తదితరులు పాల్గొన్నారు. </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/bharosa-rcet-training-for-unemployed-youth/article-3492"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/254161.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఝరాసంగం : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 1న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఝరాసంగం మండలం కుప్పానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, మహాధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి, జిల్లా కోశాధికారి తుక్కప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ, లక్ష్మి, జిల్లా బాధ్యులు కృష్ణ, సురేష్, ఉపాధ్యాయులు శ్రీరామ్, శ్రీనివాస్, ఆంజనేయులు, సంగమేశ్వర్ రెడ్డి, బాల్ శెట్టి, హరినాథ్ రెడ్డి, సంగీత, శ్రీదేవి, మాధురి, శ్రీకన్య, స్వర్ణలత, మంజుల తదితరులు పాల్గొన్నారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/bharosa-rcet-training-for-unemployed-youth/article-3492</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/bharosa-rcet-training-for-unemployed-youth/article-3492</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 17:38:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/254161.jpg"                         length="132623"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        