<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/kamareddy/category-65" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Kamareddy - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/65/rss</link>
                <description>Kamareddy RSS Feed</description>
                
                            <item>
                <title>కామారెడ్డి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా ! </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.10.10-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.10.10 PM" width="1080" height="484" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కామారెడ్డి   : జోరుగా ఇసుక ఇసుక అక్రమ రవాణా సెలవు రోజుల్లో టోకెన్ ఒకటి, 21 ఇసుక ట్రాక్టర్ల రావన కామారెడ్డి జిల్లాలో ఆదివారం సెలవులు వస్తే అక్రమార్కులకు అడ్డు అదుపే ఉండదు.  ఇసుక  అయినా, మట్టి, అయినా, మొరం అయినా, నిర్మాణాలు చేపట్టిన, అక్రమార్కులకు వీకెండ్ పండగ వాతావరణం జిల్లా నెలకొంది. అధికారులు కావడంతో ఉంచుకోకపోవడం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఫిర్యాదుదారుల గోప్య తను అతను  బహిర్గతం చేయడం, పరపాటుగా మారింది, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలను సైతం క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో విక్రమార్కులకు స్మగ్లర్లకు మాఫియాకు మారింది. కామారెడ్డి జిల్లాలో అధికారికంగా ఒక టోకెన్ ఇస్తే దానిపై..? చేరవేస్తున్నారు క్షేత్రస్థాయిలో లీక వీరులు ఉండడం తో, అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయాలని జరుగుతున్నారు. అధికారులకు వివరణ కోరడానికి ఫోన్ చేయగా అలాంటి ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఎంతటివారినైనా వదిలిపెట్టబోమంటూ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/heavy-smuggling-of-sand-in-kamareddy-district/article-3133"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.10.10-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.10.10-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.10.10 PM" width="1080" height="484"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కామారెడ్డి   : జోరుగా ఇసుక ఇసుక అక్రమ రవాణా సెలవు రోజుల్లో టోకెన్ ఒకటి, 21 ఇసుక ట్రాక్టర్ల రావన కామారెడ్డి జిల్లాలో ఆదివారం సెలవులు వస్తే అక్రమార్కులకు అడ్డు అదుపే ఉండదు.  ఇసుక  అయినా, మట్టి, అయినా, మొరం అయినా, నిర్మాణాలు చేపట్టిన, అక్రమార్కులకు వీకెండ్ పండగ వాతావరణం జిల్లా నెలకొంది. అధికారులు కావడంతో ఉంచుకోకపోవడం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఫిర్యాదుదారుల గోప్య తను అతను  బహిర్గతం చేయడం, పరపాటుగా మారింది, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలను సైతం క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో విక్రమార్కులకు స్మగ్లర్లకు మాఫియాకు మారింది. కామారెడ్డి జిల్లాలో అధికారికంగా ఒక టోకెన్ ఇస్తే దానిపై..? చేరవేస్తున్నారు క్షేత్రస్థాయిలో లీక వీరులు ఉండడం తో, అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయాలని జరుగుతున్నారు. అధికారులకు వివరణ కోరడానికి ఫోన్ చేయగా అలాంటి ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఎంతటివారినైనా వదిలిపెట్టబోమంటూ, కేసు నమోదు చేసి బండి ఓవర్ చేస్తామని హెచ్చరిస్తున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/heavy-smuggling-of-sand-in-kamareddy-district/article-3133</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/heavy-smuggling-of-sand-in-kamareddy-district/article-3133</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:16:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.10.10-pm.jpeg"                         length="71767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రధాన రహదారులపై భారీ గుంతలు – అధికారుల నిర్లక్ష్యంపై నిరసన తక్షణ చర్యలు కోరుతూ ఆకుల సతీష్ టీం ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.21.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.21.11 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నిజాంపేట్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారుల దుస్థితిపై ఆకుల సతీష్ టీం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. సర్కిల్ పరిధిలోని నిజాంపేట్–బాచుపల్లి, బాచుపల్లి–ప్రగతినగర్, ప్రగతినగర్–జేఎన్టీయూ ప్రధాన మార్గాల్లో దాదాపు 50 నుంచి 100 ప్రాంతాల్లో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్ల మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిజాంపేట్‌లోని భవ్యసానంద్ సమీపంలో గుంతల వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. “రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలి”, “ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి” అంటూ నినాదాలు చేశారు. వందల కోట్లు వ్యయం చేసినప్పటికీ కనీస మౌలిక వసతుల కల్పనలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. సర్కిల్‌ను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/huge-potholes-on-main-roads-%E2%80%93-protest-against-authorities-negligence/article-3122"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.21.11-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.21.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.21.11 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నిజాంపేట్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారుల దుస్థితిపై ఆకుల సతీష్ టీం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. సర్కిల్ పరిధిలోని నిజాంపేట్–బాచుపల్లి, బాచుపల్లి–ప్రగతినగర్, ప్రగతినగర్–జేఎన్టీయూ ప్రధాన మార్గాల్లో దాదాపు 50 నుంచి 100 ప్రాంతాల్లో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్ల మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిజాంపేట్‌లోని భవ్యసానంద్ సమీపంలో గుంతల వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. “రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలి”, “ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి” అంటూ నినాదాలు చేశారు. వందల కోట్లు వ్యయం చేసినప్పటికీ కనీస మౌలిక వసతుల కల్పనలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. సర్కిల్‌ను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేర్చిన తర్వాత కూడా పారిశుద్ధ్యం, డ్రైనేజ్, మురుగు నీటి నిల్వ, దోమల విస్తృతి, గుంతల రోడ్లు వంటి సమస్యలు యథాతథంగా ఉన్నాయని తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోనూ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గుంతలను పూడ్చి, శాశ్వత మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమలేశ్వరి, అరుణ్, వినయ్, సువాసిని శక్తి, ప్రసాద్, శశి, హనుమయ్య, మురళి, పాండు, సతీష్, ఎల్ల స్వామి, శ్రీనివాస్, రాము, గోవర్ధన్, సరోజ, సముద్ర వాణి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/huge-potholes-on-main-roads-%E2%80%93-protest-against-authorities-negligence/article-3122</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/huge-potholes-on-main-roads-%E2%80%93-protest-against-authorities-negligence/article-3122</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:27:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.21.11-pm.jpeg"                         length="224285"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుపేదల కు వరం కల్యాణ లక్ష్మి పథకం. పోచారం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.03.15 PM" width="1200" height="781" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బాన్సువాడ  :  నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ లబ్దిదారులు 178 మందికి రూ 1,78,20,648/- ల చెక్కుల ను పంపిణీ చేసి న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి.</p>
<p>మండలాల వారిగా  లబ్ధిదారుల వివరాలు......</p>
<p style="text-align:justify;">  బాన్సువాడ గ్రామీణ మండలం 54 మంది  లబ్ధిదారులకు రూ 54,06,264/-, బాన్సువాడ పట్టణం 30 మంది లబ్ధిదారులకు రూ 30,03,480/-, నసురుల్లబాద్ మండలం 74 మంది లబ్దిదారులకు రూ 74,08,584/-, బీర్కూర్ మండలం 20 లబ్ధిదారులకు రూ 20,02,320/-ఈ కార్యక్రమం లో బాన్సువాడ పట్టణ, బాన్సువాడ</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.03.28 PM" width="720" height="376" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/promotion-of-varam-kalyana-lakshmi-scheme-to-the-poor/article-3120"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.03.15 PM" width="1280" height="781"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బాన్సువాడ  :  నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ లబ్దిదారులు 178 మందికి రూ 1,78,20,648/- ల చెక్కుల ను పంపిణీ చేసి న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి.</p>
<p>మండలాల వారిగా  లబ్ధిదారుల వివరాలు......</p>
<p style="text-align:justify;"> బాన్సువాడ గ్రామీణ మండలం 54 మంది  లబ్ధిదారులకు రూ 54,06,264/-, బాన్సువాడ పట్టణం 30 మంది లబ్ధిదారులకు రూ 30,03,480/-, నసురుల్లబాద్ మండలం 74 మంది లబ్దిదారులకు రూ 74,08,584/-, బీర్కూర్ మండలం 20 లబ్ధిదారులకు రూ 20,02,320/-ఈ కార్యక్రమం లో బాన్సువాడ పట్టణ, బాన్సువాడ గ్రామీణ మండల, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.03.28 PM" width="720" height="376"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/promotion-of-varam-kalyana-lakshmi-scheme-to-the-poor/article-3120</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/promotion-of-varam-kalyana-lakshmi-scheme-to-the-poor/article-3120</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:22:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.15-pm.jpeg"                         length="157220"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎంపీ సురేష్ షెట్కర్‌కు కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక ధన్యవాదాలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.57.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.57.39 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">దోమకొండ    : కామారెడ్డి జిల్ల దోమకొండ మండలంకు కొత్త జాతీయ రహదారులపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కర్, కేంద్ర రహదారి రవాణా మంత్రిని నితిన్ గడ్కరీ కలిసి వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో దోమకొండ మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారిలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని బీటీఎస్ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపాలని తమ తరఫున ఎంపీని కోరగా, ఆయన వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు నాయకులు వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్, సర్పంచ్ ఐరేని నర్సయ్య, కాంగ్రెస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/special-thanks-from-congress-leaders-to-mp-suresh-shetkar/article-3009"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-3.57.39-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.57.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.57.39 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">దోమకొండ    : కామారెడ్డి జిల్ల దోమకొండ మండలంకు కొత్త జాతీయ రహదారులపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కర్, కేంద్ర రహదారి రవాణా మంత్రిని నితిన్ గడ్కరీ కలిసి వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో దోమకొండ మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారిలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని బీటీఎస్ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపాలని తమ తరఫున ఎంపీని కోరగా, ఆయన వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు నాయకులు వెల్లడించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్, సర్పంచ్ ఐరేని నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లపు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, మల్లారెడ్డి, మర్రి శేఖర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు<br />.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/special-thanks-from-congress-leaders-to-mp-suresh-shetkar/article-3009</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/special-thanks-from-congress-leaders-to-mp-suresh-shetkar/article-3009</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:30:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.57.39-pm.jpeg"                         length="191520"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈనెల 27న అధికారికం గా బోగు బండారు కార్యక్రమం.   బంజారా సేవ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు  మోహన్ నాయక్........</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-4.54.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 4.54.15 PM" width="720" height="484" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బాన్సువాడ  : గిరిజనుల ఆరాధ్య దైవమైన బోగు బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారం బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ మోహన్ నాయక్ తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల సందర్భం గా బోగు బండారు కార్యక్రమాన్ని ఈ నెల 27 న బాన్సువాడ పట్టణం లోని భారత్ గార్డెన్‌ లో అధికారికం గా నిర్వహిస్తున్నట్లు బంజారా నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశం లో వెల్లడించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని అధికారికం గా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, బంజారా సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై బోగు బండారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ. సంత్ సేవాలాల్ మహారాజ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/mohan-naik-state-vice-president-of-banjara-seva-sangam-officially/article-2955"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-4.54.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-4.54.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 4.54.15 PM" width="720" height="484"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బాన్సువాడ  : గిరిజనుల ఆరాధ్య దైవమైన బోగు బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారం బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ మోహన్ నాయక్ తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల సందర్భం గా బోగు బండారు కార్యక్రమాన్ని ఈ నెల 27 న బాన్సువాడ పట్టణం లోని భారత్ గార్డెన్‌ లో అధికారికం గా నిర్వహిస్తున్నట్లు బంజారా నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశం లో వెల్లడించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని అధికారికం గా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, బంజారా సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై బోగు బండారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గం లో బంజారా సోదరులు ఐక్యం గా ముందుకు సాగుతున్నారని, వారి బోధన లు సమాజాని కి మార్గదర్శకం గా నిలుస్తున్నాయని అన్నారు. జయంతి వేడుకల ద్వారా యువత లో సేవా భావం, సాంస్కృతిక పరిరక్షణ, ఐక్యత పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, ఆల్ ఇండియా జాతీయ శక్తిపీట్ ప్రధాన కార్యదర్శి బద్యా నాయక్, భాస్కర్, ప్రేమ్ సింగ్, మాజీ ఎంపీపీ పాలితే విటల్, సక్రునాయక్,  ఏ ఐ బి ఎస్ ఎస్ కామారెడ్డి జిల్లా ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి  సాంభ్య, నరేష్ రాథోడ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/mohan-naik-state-vice-president-of-banjara-seva-sangam-officially/article-2955</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/mohan-naik-state-vice-president-of-banjara-seva-sangam-officially/article-2955</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 17:11:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-4.54.15-pm.jpeg"                         length="65703"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.30.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.30.04 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర  సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి, బందోబస్తు విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించరాదని పలు కీలక సూచనలు చేశారు.<br />ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. <br />జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను సంబంధిత అధికారులు నిరంతరం సందర్శిస్తూ, నిశితంగా పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ముగిసే వరకు  తేదీ 18-03-2026 వరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బి యన్ యస్ యస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/strong-arrangement-at-inter-examination-centres/article-2941"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-3.30.04-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.30.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.30.04 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర  సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి, బందోబస్తు విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించరాదని పలు కీలక సూచనలు చేశారు.<br />ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. <br />జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను సంబంధిత అధికారులు నిరంతరం సందర్శిస్తూ, నిశితంగా పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ముగిసే వరకు  తేదీ 18-03-2026 వరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బి యన్ యస్ యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం నిషిద్ధమని స్పష్టం చేశారు. అలాగే కేంద్రాల వద్ద నిషేధిత వస్తువులతో తిరగడం పూర్తిగా నిషేధించబడినట్లు హెచ్చరించారు. ముఖ్యంగా పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు పరీక్షా కేంద్రాల నుండి 200 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అందరూ సహకరించాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/strong-arrangement-at-inter-examination-centres/article-2941</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/strong-arrangement-at-inter-examination-centres/article-2941</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:36:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.30.04-pm.jpeg"                         length="134023"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిజాంపేట్‌లో చెత్త సంక్షోభం: అధికారుల నిర్లక్ష్యంపై ఆకుల సతీష్ ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.22.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.22.23 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">నిజాంపేట్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుండటంపై సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన విమర్శించారు. ఒకవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలో కమిషనర్ సృజన చెత్త నిర్వహణలో కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం పరిస్థితి నియంత్రణలో లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ప్రతి రోజు సుమారు 150 టన్నుల చెత్త సేకరించబడుతుండగా, డంపింగ్ సాటిలైట్ సెంటర్ నుంచి జవహర్ నగర్‌కు తరలించేందుకు ప్రతి సంవత్సరం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. గత కాంట్రాక్టర్ ‘శివశక్తి ట్రేడర్స్’ కాంట్రాక్ట్ ముగిసి దాదాపు 15 రోజులు కావొచ్చినా, కొత్త కాంట్రాక్టర్ ఎంపికలో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/the-worst-crisis-in-nizampet-is-akula-satishs-anger-at/article-2940"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-3.22.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.22.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.22.23 PM" width="1599" height="1599"></img></p>
<p style="text-align:justify;">నిజాంపేట్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుండటంపై సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన విమర్శించారు. ఒకవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలో కమిషనర్ సృజన చెత్త నిర్వహణలో కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం పరిస్థితి నియంత్రణలో లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ప్రతి రోజు సుమారు 150 టన్నుల చెత్త సేకరించబడుతుండగా, డంపింగ్ సాటిలైట్ సెంటర్ నుంచి జవహర్ నగర్‌కు తరలించేందుకు ప్రతి సంవత్సరం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. గత కాంట్రాక్టర్ ‘శివశక్తి ట్రేడర్స్’ కాంట్రాక్ట్ ముగిసి దాదాపు 15 రోజులు కావొచ్చినా, కొత్త కాంట్రాక్టర్ ఎంపికలో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు 2000 టన్నుల చెత్త డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిందని, చెత్త తరలింపులో స్పష్టత లేకపోవడంతో ఆటోలు రోడ్లపైనే చెత్త వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా దుర్వాసన, దోమల విస్తరణ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ విచారణలో ఉన్న పాత కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేయవద్దని సూచనలు ఉన్నప్పటికీ, చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా చెత్త సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. గత రెండు రోజులుగా 10 నుంచి 15 టిప్పర్లతో నామమాత్రంగా చెత్త తరలింపు చేపట్టినా, రోజువారీగా వచ్చే చెత్త పరిమాణానికి అది సరిపోదని ఆయన స్పష్టం చేశారు.</p>
<p style="text-align:justify;">ప్రధాన డిమాండ్లు<br />రోజుకు కనీసం 200 టన్నుల చెత్త తరలించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.<br />డంపింగ్ యార్డ్‌లో హిటాచిల సహాయంతో చెత్తను ఒకవైపు క్రమబద్ధీకరించి, ఆటోలు లోపలికి వెళ్లేలా ఏర్పాటు చేయాలి అని తెలిపారు.సమస్య తీవ్రతకు కారణమైన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. జగద్గిరిగుట్ట మాదిరిగా కంప్రెస్సింగ్ కంటైనర్ సిలిండర్ల ద్వారా చెత్త రవాణా వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమస్యలపై సమగ్ర అవగాహన కోసం ఆకుల సతీష్ గురువారం జగద్గిరిగుట్టలోని జీహెచ్ఎంసీ డంపింగ్ సాటిలైట్ ట్రాన్స్పోర్టేషన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఈ వారంలోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ చెత్త సంక్షోభాన్ని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్‌రావు, ఈశ్వర్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/the-worst-crisis-in-nizampet-is-akula-satishs-anger-at/article-2940</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/the-worst-crisis-in-nizampet-is-akula-satishs-anger-at/article-2940</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:33:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.22.23-pm.jpeg"                         length="354554"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం గ్రామసభలో సర్పంచ్ నత్తి సంజీవ్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.17.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 12.17.00 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  ; గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని గొట్టుముక్కల గ్రామ సర్పంచ్ నత్తి సంజీవ్ అన్నారు. బుధవారం దోమకొండ మండలం గొట్టిముక్కుల, (సీతారాంపూర్) గ్రామంలో గ్రామపంచాయతీలొ నిర్వహించినా సభలో మాట్లాడారు. గ్రామంలో సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులం అందరం కలిసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకుందామని అన్నారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుందామని గ్రామస్థులకు సూచించారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గ్రామంలో సమస్యలు ఏమున్నప్పటికీ గ్రామపంచాయతీ దృశ్యం తీసుకురావాలని సమస్యను పరిష్కరించేందుకు అధికారులు సర్పంచ్ అందుబాటులో ఉంటారని అన్నారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరగా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. అధికారులు అధికారులు గైరాజారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభకు ప్రతి ఒక్క శాఖ నుండి విధిగా హాజరు కావాల్సి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/lets-develop-the-village-sarpanch-natti-sanjeev-in-gram-sabha/article-2904"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-12.17.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.17.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 12.17.00 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  ; గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని గొట్టుముక్కల గ్రామ సర్పంచ్ నత్తి సంజీవ్ అన్నారు. బుధవారం దోమకొండ మండలం గొట్టిముక్కుల, (సీతారాంపూర్) గ్రామంలో గ్రామపంచాయతీలొ నిర్వహించినా సభలో మాట్లాడారు. గ్రామంలో సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులం అందరం కలిసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకుందామని అన్నారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుందామని గ్రామస్థులకు సూచించారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గ్రామంలో సమస్యలు ఏమున్నప్పటికీ గ్రామపంచాయతీ దృశ్యం తీసుకురావాలని సమస్యను పరిష్కరించేందుకు అధికారులు సర్పంచ్ అందుబాటులో ఉంటారని అన్నారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరగా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. అధికారులు అధికారులు గైరాజారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభకు ప్రతి ఒక్క శాఖ నుండి విధిగా హాజరు కావాల్సి ఉండగా కాకపోవడంపై ఆయన ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, విద్య, విద్యుత్, హెల్త్, ఐసిడిఎస్, రెవెన్యూ, ఐకెపి, వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ శాఖ అధికారులు హాజరయ్యారు. గ్రామ సభకు హాజరుకాని శాఖలపై నోటీసులు జారీ చేస్తామని మండల పరిషత్ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు.<br />.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/lets-develop-the-village-sarpanch-natti-sanjeev-in-gram-sabha/article-2904</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/lets-develop-the-village-sarpanch-natti-sanjeev-in-gram-sabha/article-2904</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 12:49:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.17.00-pm.jpeg"                         length="127127"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కన్నం వేసిన 48 గంటల లో కటకటాలోకి నేరస్తులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.41.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.41.39 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  ; కన్నం వేసిన 48 గంటల్లోనే కటకటాల్లోకి ఎల్లారెడ్డి పోలీసుల మెరుపు దర్యాప్తు దొంగిలించిన వెండి, బంగారు ఆభరణాలు, నగదు రికవరీ.కిలాడీ దొంగల జంట అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎల్లారెడ్డి పోలీసులను జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అభినందించారు. వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రాజారెడ్డి ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పిర్యాదుదారు మెరుగు నిర్మల, భర్త సతీష్ కుమార్(35), వృత్తి వ్యవసాయం, కులం మున్నగువారు కాపు తేదీ: 20.02.2026 న తాను కొత్తగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొరకు తన ఇంటిలో ఇనుప పెట్టెలో దాచిన వెండి ఆభరణాలు సుమారు 40 తులాలు, బంగారు ఆభరణాలు సుమారు 6 గ్రాములు రూ. 2,16,000/- నగదు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఇంట్లో ప్రవేశించి, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు దాచిన ఇనుప పెట్టెను దొంగలించరని, ఎల్లారెడ్డి పోలీస్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/criminals-go-to-jail-within-48-hours/article-2888"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-5.41.39-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.41.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.41.39 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  ; కన్నం వేసిన 48 గంటల్లోనే కటకటాల్లోకి ఎల్లారెడ్డి పోలీసుల మెరుపు దర్యాప్తు దొంగిలించిన వెండి, బంగారు ఆభరణాలు, నగదు రికవరీ.కిలాడీ దొంగల జంట అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎల్లారెడ్డి పోలీసులను జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అభినందించారు. వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రాజారెడ్డి ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పిర్యాదుదారు మెరుగు నిర్మల, భర్త సతీష్ కుమార్(35), వృత్తి వ్యవసాయం, కులం మున్నగువారు కాపు తేదీ: 20.02.2026 న తాను కొత్తగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొరకు తన ఇంటిలో ఇనుప పెట్టెలో దాచిన వెండి ఆభరణాలు సుమారు 40 తులాలు, బంగారు ఆభరణాలు సుమారు 6 గ్రాములు రూ. 2,16,000/- నగదు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఇంట్లో ప్రవేశించి, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు దాచిన ఇనుప పెట్టెను దొంగలించరని, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు<br />జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఆదేశాలతో యెల్లారెడ్డి డిఎస్పి పర్యవేక్షణలో ప్రత్యేకంగా రెండు పోలీస్ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను సేకరించి, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి. ఆభరణాలను అమ్మడానికి ఎల్లారెడ్డి పట్టణంలోని ఒక గోల్డ్ షాప్‌కు వచ్చిన వ్యక్తులను అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.<br />- అరెస్టు చేసిన నిందితుల వివరాలు:<br />1.    పుర్రా మమత (భర్త: సాయిలు, వయస్సు: 35 సం; నివాసం: లింగారెడ్డిపేట్ గ్రామం, ఎల్లారెడ్డి మండలం<br />2.    పుర్రా సాయిలు (తండ్రి: పరవయ్య,(50) నివాసం: లింగారెడ్డిపేట్ గ్రామం, ఎల్లారెడ్డి మండలం<br />నిందితులను దొంగతనం జరిగిన 48 గంటలలోపు అరెస్టు చేసి, దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపించారు.నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వివరాలు:<br />1.కాళ్ల కడియాలు –  40 తులాలు                    2. కాళ్ల పట్ట గొలుసులు –  25 తులాలు<br />2.ఒక జత బంగారు కమ్మ బుట్టలు – సుమారు 6 గ్రాములు 3  బంగారు మాటీలు – సుమారు 3 గ్రాములు<br />4.రెండు వెండి ఉంగరాలు – సుమారు 1 తులం         <br />5. నగదు – రూ.40,000/-,ఈ కేసును ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రాజారెడ్డి, ఎస్సై బి. మహేష్  సిబ్బంది సమర్థవంతంగా విచారించి, సీసీటీవీ ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా వేగంగా ఛేదించారు. కేసును విజయవంతంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ  అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/criminals-go-to-jail-within-48-hours/article-2888</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/criminals-go-to-jail-within-48-hours/article-2888</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 18:29:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.41.39-pm.jpeg"                         length="417932"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజావాణి కి 83 దరఖాస్తులు - జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.56.07-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.56.07 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 83 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఆయా శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కొరకు , ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పేమెంట్ రాలేదని, పంచాయితీ, డి ఆర్ డి ఓ,  డి డబ్ల్యూ ఓ తదితర వాటి దరఖాస్తులను స్వీకరించి అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి, పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, సీఈఓ చందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/83-applications-to-prajavani-district-administrator-ashish-sangwan/article-2878"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.56.07-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.56.07-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.56.07 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 83 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఆయా శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కొరకు , ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పేమెంట్ రాలేదని, పంచాయితీ, డి ఆర్ డి ఓ,  డి డబ్ల్యూ ఓ తదితర వాటి దరఖాస్తులను స్వీకరించి అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి, పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, సీఈఓ చందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/83-applications-to-prajavani-district-administrator-ashish-sangwan/article-2878</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/83-applications-to-prajavani-district-administrator-ashish-sangwan/article-2878</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:57:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.56.07-pm.jpeg"                         length="104187"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గాంధారి లో శ్రీ మల్లికార్జున స్వామి  3వ వార్షికోత్సవ వేడుకలకు  హాజరైన ఎమ్మెల్యే మదన్ మోహన్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.51.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.51.22 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : కామారెడ్డి జిల్లా గాంధారి లో ఆధ్యాత్మిక వాతావరణం నిండిన మల్లికార్జున స్వామి 3వ వార్షికోత్సవ మహోత్సవం నిర్వహించారు. ఈ  వేడుకకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు.వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించి, ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.అనంతరం వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ బుర్రకథ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను అభినందించారు. భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవం భక్తి భావనతో నిండి, గాంధారి పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/mla-madan-mohan-attended-the-3rd-anniversary-celebrations-of-sri/article-2877"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.51.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.51.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.51.22 PM" width="4032" height="3024"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : కామారెడ్డి జిల్లా గాంధారి లో ఆధ్యాత్మిక వాతావరణం నిండిన మల్లికార్జున స్వామి 3వ వార్షికోత్సవ మహోత్సవం నిర్వహించారు. ఈ  వేడుకకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు.వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించి, ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.అనంతరం వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ బుర్రకథ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను అభినందించారు. భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవం భక్తి భావనతో నిండి, గాంధారి పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/mla-madan-mohan-attended-the-3rd-anniversary-celebrations-of-sri/article-2877</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/mla-madan-mohan-attended-the-3rd-anniversary-celebrations-of-sri/article-2877</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:56:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.51.22-pm.jpeg"                         length="1172128"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.36.55-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.36.55 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : కామారెడ్డి మున్సిపాలిటీలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పట్టణ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప ఉమారాణి సోమవారం అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై, నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.<br />​అవినీతి రహిత పాలనే లక్ష్యం షబ్బీర్ అలీ<br />​ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.​ఆదర్శ పాలన పట్టణాన్ని అవినీతికి తావులేకుండా, రాష్ట్రంలోనే ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం.గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు ఈరోజు ఈ పీఠాన్ని అప్పగించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి మారుపేరుగా నిలుపుతాం. ​సొంత గడ్డపై మమకారం"కామారెడ్డి నా సొంత గడ్డ, ఇక్కడి ప్రతి గల్లీ సమస్య నాకు తెలుసు. నిధుల కొరత లేకుండా చూస్తూ, మౌలిక సదుపాయాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/kamareddy/ippa-umarani-srinivas-took-charge-as-kamareddy-municipal-chairman/article-2872"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.36.55-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.36.55-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.36.55 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కామారెడ్డి  : కామారెడ్డి మున్సిపాలిటీలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పట్టణ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప ఉమారాణి సోమవారం అత్యంత వైభవంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై, నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.<br />​అవినీతి రహిత పాలనే లక్ష్యం షబ్బీర్ అలీ<br />​ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.​ఆదర్శ పాలన పట్టణాన్ని అవినీతికి తావులేకుండా, రాష్ట్రంలోనే ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం.గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు ఈరోజు ఈ పీఠాన్ని అప్పగించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి మారుపేరుగా నిలుపుతాం. ​సొంత గడ్డపై మమకారం"కామారెడ్డి నా సొంత గడ్డ, ఇక్కడి ప్రతి గల్లీ సమస్య నాకు తెలుసు. నిధుల కొరత లేకుండా చూస్తూ, మౌలిక సదుపాయాల కల్పనలో పట్టణాన్ని అగ్రగామిగా నిలబెడతాం" అని ధీమా వ్యక్తం చేశారు.​అభివృద్ధి పథంలో కామారెడ్డ ఎంపీ సురేష్ షట్కర్ ​జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ,స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నూతన చైర్మన్‌కు సూచించారు.రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.​కృతజ్ఞతలు తెలిపిన ఇప్ప ఉమారాణి ​మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మరియు పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ కామారెడ్డిని సుందర నగరంగా తీర్చిదిద్దుతానని ఆమె ప్రతిజ్ఞ చేశారు.<br />.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Kamareddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/kamareddy/ippa-umarani-srinivas-took-charge-as-kamareddy-municipal-chairman/article-2872</link>
                <guid>https://www.visionandhra.in/telangana/kamareddy/ippa-umarani-srinivas-took-charge-as-kamareddy-municipal-chairman/article-2872</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:46:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.36.55-pm.jpeg"                         length="161752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        