<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/janagaam/category-64" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Janagama - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/64/rss</link>
                <description>Janagama RSS Feed</description>
                
                            <item>
                <title>ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li>ఆయిల్‌ పామ్ సాగుతో దీర్ఘకాలికంగా లాభాలు</li>
<li>జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/farmers-should-focus-on-dry-season-crops/article-3851"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0505.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): వరి సాగుతో పాటు ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుదవారం చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామంలోని రైతు వేదికలో విత్తనమేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నీనో వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ఆరుతడి పంటలను కూడా సాగు చేయాలని అన్నారు. కంది, శనగ, పెసర వంటి పప్పుధాన్యాలతో పాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటలకు కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. ఆయిల్‌ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని అందించే పంట అని అన్నారు. ఈ పంట సాగుకు ప్రభుత్వం వివిధ రకాలుగా 4 సంవత్సరాల పాటు సబ్సిడీ అందిస్తోందని, అలాగే ఆయిల్‌ పామ్ మంజూరు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాల కల్పనను కూడా త్వరితగతిన చేపట్టనున్నట్లు వివరించారు. రైతులకు పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం 75 శాతం వరకు ప్రోత్సాహక సహాయం అందిస్తోందని తెలిపారు. సాగులో ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్ లోని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-425-6605కు ఫోన్ చేసి కూడా సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం, సలహాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాల సంచులను పంపిణీ చేసి, విత్తన మేళాను పరిశీలించారు.  ఆయిల్ పామ్ సాగులో వర్షాలు ఎక్కువగా పడినా, ఎండ తీవ్రంగా ఉన్నా పెద్దగా నష్టపోయే పరిస్థితి ఉండదని రైతు తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యం కూడా చాలా బాగుందని కోత కోసి ఫ్యాక్టరీకి పంపిస్తే వెంటనే తూకం పూర్తవుతుందన్నారు. మూడు రోజుల్లోనే డబ్బు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/farmers-should-focus-on-dry-season-crops/article-3851</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/farmers-should-focus-on-dry-season-crops/article-3851</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 15:35:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0505.jpg"                         length="162361"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక రంగం, కూరగాయల సాగు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/farmers-should-take-up-cultivation-of-alternative-crops/article-3742"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260727-wa0416.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి, ఆదాయం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక రంగం, కూరగాయల సాగు చేపడితే రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయం లభిస్తుందని వివరించారు. ప్రతీ గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/farmers-should-take-up-cultivation-of-alternative-crops/article-3742</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/farmers-should-take-up-cultivation-of-alternative-crops/article-3742</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:44:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260727-wa0416.jpg"                         length="352379"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్నూరుకాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తోట సత్యం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): మున్నూరుకాపు సంఘం జనగామ  జిల్లా ఉపాధ్యక్షునిగా మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన తోట సత్యం ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ మహేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోగుల సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాబాధ్యతకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/thota-satyam-as-district-vice-president-of-munnurukapu-sangam/article-3732"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260727-wa0399.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): మున్నూరుకాపు సంఘం జనగామ  జిల్లా ఉపాధ్యక్షునిగా మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన తోట సత్యం ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ మహేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోగుల సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాబాధ్యతకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/thota-satyam-as-district-vice-president-of-munnurukapu-sangam/article-3732</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/thota-satyam-as-district-vice-president-of-munnurukapu-sangam/article-3732</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 16:32:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260727-wa0399.jpg"                         length="141222"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలి </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి రెండు నాలుకల ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌డీఎస్‌ఏ సమాధానంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం బట్టబయలైందని అన్నారు. మేడిగడ్డ అన్ని అనుమతులతో నిర్మించిన బ్యారేజ్ అని, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని, 16 రిజర్వాయర్లకు జీవనాధారమైన సమగ్ర ఎత్తిపోతల ప్రాజెక్టు అని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలను వినియోగించకుండా ఇప్పటికే 105 టీఎంసీలకు పైగా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనిచ్చారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపించారు. కేసీఆర్ పేరు చెరిపివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదని అన్నారు. రైతులకు నీరు అందించడంలో కడియం శ్రీహరి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/false-allegations-on-kaleshwaram-project-should-be-avoided/article-3678"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/screenshot_20260725_135513_whatsapp.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి రెండు నాలుకల ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌డీఎస్‌ఏ సమాధానంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం బట్టబయలైందని అన్నారు. మేడిగడ్డ అన్ని అనుమతులతో నిర్మించిన బ్యారేజ్ అని, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని, 16 రిజర్వాయర్లకు జీవనాధారమైన సమగ్ర ఎత్తిపోతల ప్రాజెక్టు అని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలను వినియోగించకుండా ఇప్పటికే 105 టీఎంసీలకు పైగా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనిచ్చారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపించారు. కేసీఆర్ పేరు చెరిపివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదని అన్నారు. రైతులకు నీరు అందించడంలో కడియం శ్రీహరి పూర్తిగా విఫలమయ్యారని, దేవాదుల ప్రాజెక్టు, ఉప్పుగల్ పాలకుర్తి కాలువ, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ద్వారా 1.53 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, ఏడు రిజర్వాయర్లతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశామని అన్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, కడియం శ్రీహరి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. రాజకీయ విమర్శలు హుందాగా చేయాలని నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రాజయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పొన్న రాజేష్, బీఆర్ఎస్ నేతలు మాచర్ల గణేష్, కనకం గణేష్, చల్లా చందర్ రెడ్డి, కర్ర సోమిరెడ్డి, బత్తుల రాజన్ బాబు, ఆకారపు అశోక్, కుంభం కుమార్, హీరాసింగ్, గట్టు కృష్ణసాయి, నాగపురి పావని, మరేడుపాక రామాదేవి తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/false-allegations-on-kaleshwaram-project-should-be-avoided/article-3678</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/false-allegations-on-kaleshwaram-project-should-be-avoided/article-3678</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:08:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260725_135513_whatsapp.jpg"                         length="200424"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిల్పూరుగుట్టలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్వామివారు వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి  వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా పూజలు నిర్వహించారు, ఈసందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉత్సవ మూర్తులను వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడిగా దివ్యమైన ఆభరణాలు ధరించి, లక్ష్మీ సమేతుడై ఆనందంగా కొలువై ఉంటాడని అన్నారు. ఆయన ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ భక్తులకు అభయం ఇస్తుంటారని తెలిపారు. స్వామి వారికి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు యల్లంకి ప్రసాద్ జ్యోతి, సాయి శరణ్య, దిలీప్, నవ్య సాయి సహకారంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో దేవాలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, ధర్మకర్త మండలి సభ్యులు, గణగోని రమేష్, దారం రాజన్ బాబు, గొల్లపల్లి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/first-ekadashi-celebrations-in-chilpurgutta/article-3677"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/screenshot_20260725_145802_gallery.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్వామివారు వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి  వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా పూజలు నిర్వహించారు, ఈసందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉత్సవ మూర్తులను వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడిగా దివ్యమైన ఆభరణాలు ధరించి, లక్ష్మీ సమేతుడై ఆనందంగా కొలువై ఉంటాడని అన్నారు. ఆయన ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ భక్తులకు అభయం ఇస్తుంటారని తెలిపారు. స్వామి వారికి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు యల్లంకి ప్రసాద్ జ్యోతి, సాయి శరణ్య, దిలీప్, నవ్య సాయి సహకారంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో దేవాలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, ధర్మకర్త మండలి సభ్యులు, గణగోని రమేష్, దారం రాజన్ బాబు, గొల్లపల్లి వాసు, కండూరి రంగరాజు, గోలి రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు, రత్నాకర్ రెడ్డి, భుక్య శీను, జూనియర్ అసిస్టెంట్ ch రాజేందర్ రెడ్డి, పుల్యాల నారాయణరెడ్డి, అరుణ రమేష్, సూర్యనారాయణ, అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు చెరువు ఆదిత్య, భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260725_145548_whatsapp.jpg" alt="Screenshot_20260725_145548_WhatsApp" width="1076" height="593"></img></div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/first-ekadashi-celebrations-in-chilpurgutta/article-3677</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/first-ekadashi-celebrations-in-chilpurgutta/article-3677</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:06:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/screenshot_20260725_145802_gallery.jpg"                         length="320849"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వినియోగదారులు విద్యుత్ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించి సంస్థకు తోడ్పాటు అందించాలని జిల్లా విద్యుత్ గణాంక అధికారి శంకర్ అన్నారు. బుదవారం పట్టణ కేంద్రంలోని విద్యుత్ ఈఆర్ఓ కార్యాలయంలో డిఈ బి సారయ్య అధ్యక్షతన ఘన్‌పూర్ మరియు పాలకుర్తి సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఏఓ మాట్లాడుతూ విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో రెవిన్యూ, ఆపరేషన్ అండ్ మెంటనెన్స్ సిబ్బంది సంయుక్తంగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు రాబట్టేలా కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడిఈ పి రణధీర్ రెడ్డి, శ్రీధర్, ఏఏఓ యాఖుబ్ పాషా, చంద్రశేఖర్, ఏఈలు శంకర్, శివకుమార్, సురేష్, కరుణాకర్, రణధీర్, కొమురయ్య, రాంబాబు, సబ్ ఇంజనీర్ సాధన, జేఏఓ అర్చన, జనార్ధన్, నాగేందర్, ఘన్‌పూర్, పాలకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని స్పాట్ బిల్ రీడర్లు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/pay-electricity-bills-on-time/article-3555"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260722-wa0838.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వినియోగదారులు విద్యుత్ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించి సంస్థకు తోడ్పాటు అందించాలని జిల్లా విద్యుత్ గణాంక అధికారి శంకర్ అన్నారు. బుదవారం పట్టణ కేంద్రంలోని విద్యుత్ ఈఆర్ఓ కార్యాలయంలో డిఈ బి సారయ్య అధ్యక్షతన ఘన్‌పూర్ మరియు పాలకుర్తి సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఏఓ మాట్లాడుతూ విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో రెవిన్యూ, ఆపరేషన్ అండ్ మెంటనెన్స్ సిబ్బంది సంయుక్తంగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు రాబట్టేలా కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడిఈ పి రణధీర్ రెడ్డి, శ్రీధర్, ఏఏఓ యాఖుబ్ పాషా, చంద్రశేఖర్, ఏఈలు శంకర్, శివకుమార్, సురేష్, కరుణాకర్, రణధీర్, కొమురయ్య, రాంబాబు, సబ్ ఇంజనీర్ సాధన, జేఏఓ అర్చన, జనార్ధన్, నాగేందర్, ఘన్‌పూర్, పాలకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని స్పాట్ బిల్ రీడర్లు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/pay-electricity-bills-on-time/article-3555</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/pay-electricity-bills-on-time/article-3555</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 11:53:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260722-wa0838.jpg"                         length="286670"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా రావుల సదానంద్ ఎన్నిక</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">లింగాల గణపురం (జనగాం) AITUC జనగామ జిల్లా 4వ మహాసభ జనగామ గ్రీన్ మార్కెట్ ఏరియా చీటకోడుర్ రోడ్ దేవిశ్రీ ఐరన్ మర్చంట్ వద్ద జరిగిన మహాసభలో లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రావుల సదానంద్  రెండవసారి AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన మండల హమాలీ భవనిర్మాణ ఇతర నాయకుల కార్మికులు మరియు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కృతజ్ఞతలు నేను గత పది సంవత్సరాల నుండి హమాలీ భవన నిర్మాణ ఇతర కార్మికుల సమస్యలకు కోసం పోరాటం చేస్తూ నిరవధికంగా కృషి చేస్తున్నాను మరియు మరొకసారి నాపై ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/unanimous-election-of-raoula-sadanand-as-aituc-district-vice-president/article-3539"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003916744.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">లింగాల గణపురం (జనగాం) AITUC జనగామ జిల్లా 4వ మహాసభ జనగామ గ్రీన్ మార్కెట్ ఏరియా చీటకోడుర్ రోడ్ దేవిశ్రీ ఐరన్ మర్చంట్ వద్ద జరిగిన మహాసభలో లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రావుల సదానంద్  రెండవసారి AITUC జిల్లా ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన మండల హమాలీ భవనిర్మాణ ఇతర నాయకుల కార్మికులు మరియు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కృతజ్ఞతలు నేను గత పది సంవత్సరాల నుండి హమాలీ భవన నిర్మాణ ఇతర కార్మికుల సమస్యలకు కోసం పోరాటం చేస్తూ నిరవధికంగా కృషి చేస్తున్నాను మరియు మరొకసారి నాపై ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/unanimous-election-of-raoula-sadanand-as-aituc-district-vice-president/article-3539</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/unanimous-election-of-raoula-sadanand-as-aituc-district-vice-president/article-3539</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 17:29:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003916744.jpg"                         length="185612"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు డిమాండ్ చేశారు. ఏఐసిసి, టిపిసిసి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపు మేరకు బుదవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో పట్టణ కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున కర్గె, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టడాన్ని ఖండించారు. ఢిల్లీలో లాఠీ ఛార్జీలో గాయపడిన విద్యార్థులకు ఉచిత వైద్యం అందించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్</div></div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/union-minister-dharmendra-pradhan-should-resign-immediately/article-3524"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/janagama.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు డిమాండ్ చేశారు. ఏఐసిసి, టిపిసిసి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపు మేరకు బుదవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో పట్టణ కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున కర్గె, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టడాన్ని ఖండించారు. ఢిల్లీలో లాఠీ ఛార్జీలో గాయపడిన విద్యార్థులకు ఉచిత వైద్యం అందించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, చిల్పూరుగుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/union-minister-dharmendra-pradhan-should-resign-immediately/article-3524</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/union-minister-dharmendra-pradhan-should-resign-immediately/article-3524</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 14:49:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/janagama.jpg"                         length="200144"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ శోభా చంద్రమౌళి , గ్రామ శాఖ అధ్యక్షుడు మబ్బు కన్నయ్య , మండల కన్వీనర్ చౌదర్పల్లి శేఖర్ , మండల నాయకులు ఏదునూరు వీరన్న  మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/former-first-deputy-chief-minister-rajaiah-paid-tribute-to-the/article-3466"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003909019.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ శోభా చంద్రమౌళి , గ్రామ శాఖ అధ్యక్షుడు మబ్బు కన్నయ్య , మండల కన్వీనర్ చౌదర్పల్లి శేఖర్ , మండల నాయకులు ఏదునూరు వీరన్న  మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/former-first-deputy-chief-minister-rajaiah-paid-tribute-to-the/article-3466</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/former-first-deputy-chief-minister-rajaiah-paid-tribute-to-the/article-3466</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 12:25:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003909019.jpg"                         length="88364"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులు సాగు విధానాలను మార్చుకోవాలి : కడియం శ్రీహరి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగు విధానాలను మార్చుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దేశంలో ఏ నదిలో కూడా ఆశించిన నీటి ప్రవాహం లేదని తెలిపారు. కరువు పరిస్థితుల దృష్ట రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని మాట్లాడుతున్నారని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సరైంది కాదని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారం, సుందిళ్లలలో నీటిని నిల్వ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిందేనని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లతో</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/kadiam-srihari-said-farmers-should-change-their-cultivation-practices/article-3434"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260720-wa0354.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగు విధానాలను మార్చుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దేశంలో ఏ నదిలో కూడా ఆశించిన నీటి ప్రవాహం లేదని తెలిపారు. కరువు పరిస్థితుల దృష్ట రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని మాట్లాడుతున్నారని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సరైంది కాదని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారం, సుందిళ్లలలో నీటిని నిల్వ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిందేనని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగి పోవడానికి ఎవరూ బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. జరిగిన దానికి బాధ్యత వహించకుండా జరగబోయేదానికి బాధ్యత వహిస్తాం అనడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 70వేల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు అందించిందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రొకో ద్వారా వచ్చినవేనని వాటిని ఉద్యమకారులకు పంచాలని స్వయంగా కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. బిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయామనే అక్కసుతో సభ్యత, సంస్కారం మరచి మాట్లాడుతున్నారని, కొన్ని పత్రికలు, యుట్యూబ్ చానళ్ళు పెట్టుకొని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ రైతులను, ప్రజలను, యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కాంగ్రెస్ నేతలు భూర్ల శంకర్, గట్టు రమేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/kadiam-srihari-said-farmers-should-change-their-cultivation-practices/article-3434</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/kadiam-srihari-said-farmers-should-change-their-cultivation-practices/article-3434</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 15:19:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260720-wa0354.jpg"                         length="1355578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భగవంతుడిని నిస్వార్థంగా ప్రార్థించాలి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : భగవంతుడిని ప్రార్థిస్తూ స్వార్థం లేకుండా లోక కళ్యాణాన్ని కోరుకుంటే ఆ భగవానుడు తప్పకుండా స్పందిస్తాడని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ రామచంద్ర చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జనగామ జిల్లా, చిల్పూరు మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కళ్యాణం వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ రామచంద్ర చిన్న జీయర్ స్వామికి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. చిన్న జీయర్ స్వామి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమూల్యమైన ప్రవచన సందేశాన్ని వినిపించారు. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు సోమ రాజసధారామం మీణ సహకారంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో దేవస్థాన ఈవో బి లక్ష్మీ ప్రసన్న, ధర్మకర్త మండలి సభ్యులు డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు, భూక్య</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/one-should-pray-to-god-selflessly/article-3401"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260718-wa0574.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : భగవంతుడిని ప్రార్థిస్తూ స్వార్థం లేకుండా లోక కళ్యాణాన్ని కోరుకుంటే ఆ భగవానుడు తప్పకుండా స్పందిస్తాడని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ రామచంద్ర చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జనగామ జిల్లా, చిల్పూరు మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కళ్యాణం వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ రామచంద్ర చిన్న జీయర్ స్వామికి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. చిన్న జీయర్ స్వామి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమూల్యమైన ప్రవచన సందేశాన్ని వినిపించారు. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు సోమ రాజసధారామం మీణ సహకారంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో దేవస్థాన ఈవో బి లక్ష్మీ ప్రసన్న, ధర్మకర్త మండలి సభ్యులు డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు, భూక్య శ్రీను, గణగోని రమేష్, దారం రాజన్ బాబు, గోళి రాజశేఖర్, రత్నాకర్ రెడ్డి, గొల్లపల్లి వాసు, రాజేందర్ రెడ్డి, ప్రధాన అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది,  పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/one-should-pray-to-god-selflessly/article-3401</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/one-should-pray-to-god-selflessly/article-3401</guid>
                <pubDate>Sat, 18 Jul 2026 17:04:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260718-wa0574.jpg"                         length="321148"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి </title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...</div>
<div>పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రజలను అడిగారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/747948759_1001959305939599_1294295731190511792_n-(1).jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...</div>
<div>పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రజలను అడిగారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర ఏళ్లలో 2కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఇవాళ ఒక్క రోజే 92లక్షల పనుల ప్రారంభోత్సవం చేసుకున్నామని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు మండల కార్యాలయాల సముదాయం, జూనియర్ కళాశాల, ధర్మసాగర్ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>దేశ వ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఎలాంటి పరిస్థితుల్లో దేవాదుల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా సాగు నీరు, త్రాగు నీటికి పెద్దదిక్కుగా నిలుస్తుందని అన్నారు. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి కలిగించిన పని దేవాదుల ప్రాజెక్ట్ అని అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో ధర్మసాగర్ రిజర్వాయర్ లోకే గోదావరి జలాలు చేరుతాయాని తెలిపారు. ఇక్కడి నుండే స్టేషన్ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, గండి రామారం, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లకు కూడా నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. దేవాదులలోని 10పంపులను 100రోజులు నిరంతరాయంగా నడిపించి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, రైతులకు సాగు నీరు, త్రాగు నీరు అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని వెల్లడించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ గ్రామంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. రెండో విడతలో ధర్మసాగర్ గ్రామానికి 100ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో గుడిసెలు, పెంకుటిల్లు, కవర్లు కప్పుకొని, రేకుల ఇళ్లలో ఉంటున్న అర్హులైన పేద ప్రజలకు రాజకీయాలకు అతీతంగా చేరేలా చూడాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ నుండి ఎల్కుర్తి క్రాస్ వరకు నాలుగు లైన్ల రహదారి గా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు దీనికి గ్రామ ప్రజలు సహకరించి ముందుకు వస్తే రోడ్డు నిర్మాణం చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అలాగే ధర్మసాగర్ రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలీయా, తహసీల్దార్, ఎంపిడివో, హౌసింగ్ డిఈ, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 19:57:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/747948759_1001959305939599_1294295731190511792_n-%281%29.jpeg"                         length="375207"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        