<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/janagaam/category-64" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Janagama - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/64/rss</link>
                <description>Janagama RSS Feed</description>
                
                            <item>
                <title>జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-4.04.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 4.04.00 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ: జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారానికి వాయిద పడింది. 30 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 13, బిఆర్ఎస్ కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్ లుగా గెలిచారు. ఆ నలుగురు ఇండిపెండెంట్ లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. 5వ వార్డ్ కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్, 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండులు కాంగ్రెస్ గూటికి చేరగా, 8వ వార్డ్ కౌన్సిలర్ సందుపట్ల మంజుల, 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు బిఆర్ఎస్ తో ఉండిపోయారు. భారీ బందోబస్తు నడుమ<br />సోమవారం క్యాంపు నుండి నేరుగా జనగామ మున్సిపాలిటీకి చేరుకున్న కౌన్సిలర్లు మొదట ప్రమాణ స్వీకారం చేపట్టిన అనంతరం వీడియో ప్రజెంటేషన్ సమక్షంలో అక్కడికి హాజరైన సభ్యులందరికీ సంతకాలు సేకరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జనగామ ఆర్డీవో గోపీరామ్. అలాగే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/election-of-janagama-municipal-chairman-postponed/article-2611"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-4.04.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-4.04.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 4.04.00 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ: జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారానికి వాయిద పడింది. 30 మంది సభ్యులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 13, బిఆర్ఎస్ కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్ లుగా గెలిచారు. ఆ నలుగురు ఇండిపెండెంట్ లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. 5వ వార్డ్ కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్, 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండులు కాంగ్రెస్ గూటికి చేరగా, 8వ వార్డ్ కౌన్సిలర్ సందుపట్ల మంజుల, 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు బిఆర్ఎస్ తో ఉండిపోయారు. భారీ బందోబస్తు నడుమ<br />సోమవారం క్యాంపు నుండి నేరుగా జనగామ మున్సిపాలిటీకి చేరుకున్న కౌన్సిలర్లు మొదట ప్రమాణ స్వీకారం చేపట్టిన అనంతరం వీడియో ప్రజెంటేషన్ సమక్షంలో అక్కడికి హాజరైన సభ్యులందరికీ సంతకాలు సేకరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జనగామ ఆర్డీవో గోపీరామ్. అలాగే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిగా కడకంచి బాలమణి పేరును 15వ వార్డు కౌన్సిలర్ పాండు సూచించగా, బిఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్ గా గోపగాని సుగుణాకర్ ను తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గుడిగంటి వెన్నెల ప్రతి పాయించారు. ఇరుపార్టీల నుండి కౌన్సిలర్లు వారి వారి చైర్మన్ అభ్యర్థులను బలపరచాల్సి ఉండగా చామల కిరణ్ కుమార్ ఎన్నికల అధికారితో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని,దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని, రేపటి వరకు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. దీంతో 15 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికల అధికారి పోడియం ఎదుట బైఠాయించి చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని పట్టుబట్టారు. పూర్తి కోరమ్ ఉన్నందున ఎన్నికలు వాయిదా వేసే అవకాశం లేదని గోపి రామ్ పదేపదే చెబుతూ వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సభ్యులకు స్వేచ్ఛ కావాలని, అందువల్ల రేపటి వరకు వాయిదా వేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో ఆందోళన వాతావరణం నేపథ్యంలో  రిటర్నింగ్ అధికారి ఈ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన15 మంది కౌన్సిలర్ లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కాంగ్రెస్ పార్టీ పోలీస్ బలగాలను ఉపయోగించి ఎన్నికలను వాయిదా వేయించిందని, డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏసిపి పండరీ చేతన్ లు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని, తప్పుడు కేసులు నమోదు చేసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పల్లా ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆ పార్టీ కౌన్సిలర్లతో సహా ఆందోళన చేపట్టారు. దీనిపై చామల మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని,ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని తాము కోరడంతో రిటర్నింగ్ అధికారి వాయిదా వేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే 15వ వార్డు సభ్యుడు మారబోయిన పాండు,5వ వార్డు సభ్యుడు మిద్దపాక భాస్కర్ల ను ఎమ్మెల్యే పల్లా బెదిరింపులకు దిగుతున్నారదని, వారికి ప్రాణహాని ఉందని మీడియా ఎదుట వారు వాపోయారు. కౌన్సిలర్లు ఆ తర్వాత తిరిగి క్యాంపుకు వెళ్లిపోయారు. ఆధ్యాంతం ఆసక్తిగా మారిన ఈ ఎన్నిక ఎట్టకేలకు వాయిదా పడింది. మంగళవారం అయిన సజావుగా ఈ ఎన్నిక జరుగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తి ఆసక్తిగా మారింది.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-4.06.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 4.06.41 PM" width="1080" height="581"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/election-of-janagama-municipal-chairman-postponed/article-2611</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/election-of-janagama-municipal-chairman-postponed/article-2611</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 16:37:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-4.04.00-pm.jpeg"                         length="232997"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆలయాలను  మింగేస్తున్న భూ బకాసురులు..  కోట్లాది విలువైన స్థలం కబ్జా...!! </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/janagama-22.jpg" alt="janagama 22" width="1200" height="1024" /></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>ఆ స్థలాన్ని వదులుకొనే ప్రసక్తే లేదంటున్న గ్రామస్తులు..! </strong></span></p>
<p style="text-align:justify;">జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కు ఆనుకొని ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఎల్లమ్మ దేవాలయ గుడి ప్రాంగణం ఆది నుండి పలు వివాదాలకు దారితీస్తోంది.  సర్వే నంబర్ 316లోని 16 గుంటల భూమిని పూర్వపు పట్టాదారులు గ్రామ అభివృద్ధికి దారాదత్తం చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని ఆధారంగా దివంగత సర్పంచ్ డుకిరే శంకర్రావు, అప్పటి కారోబార్ దోర్నాల మనోహర్, గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల పెద్దల నేతృత్వంలో ఈ స్థలాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించాలని భావించి ఇక్కడ బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత అదే స్థలంలో నాగుపాము ఆకారంలో పెద్ద ఎత్తున పుట్టలు మొలిచాయి. దీన్ని గుర్తించిన స్థానికులు "ఇది ఎల్లమ్మ దేవుడి మహిమ" అని ఇక్కడ ఆమె పేరుతో దేవాలయం నిర్మించాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/6981898b332ed/article-1974"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/janagama-22.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/janagama-22.jpg" alt="janagama 22" width="1536" height="1024"></img></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>ఆ స్థలాన్ని వదులుకొనే ప్రసక్తే లేదంటున్న గ్రామస్తులు..! </strong></span></p>
<p style="text-align:justify;">జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కు ఆనుకొని ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఎల్లమ్మ దేవాలయ గుడి ప్రాంగణం ఆది నుండి పలు వివాదాలకు దారితీస్తోంది.  సర్వే నంబర్ 316లోని 16 గుంటల భూమిని పూర్వపు పట్టాదారులు గ్రామ అభివృద్ధికి దారాదత్తం చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని ఆధారంగా దివంగత సర్పంచ్ డుకిరే శంకర్రావు, అప్పటి కారోబార్ దోర్నాల మనోహర్, గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల పెద్దల నేతృత్వంలో ఈ స్థలాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించాలని భావించి ఇక్కడ బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత అదే స్థలంలో నాగుపాము ఆకారంలో పెద్ద ఎత్తున పుట్టలు మొలిచాయి. దీన్ని గుర్తించిన స్థానికులు "ఇది ఎల్లమ్మ దేవుడి మహిమ" అని ఇక్కడ ఆమె పేరుతో దేవాలయం నిర్మించాలని శివసత్తులు పూనకాలు ఊగుతూ నిత్యం పూజలు చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సీనియర్ పాత్రికేయులు, ప్రస్తుత 'విజన్ ఆంధ్ర' దినపత్రిక జనగామ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కొలుపుల రవి గుర్తించి భక్తుల విశ్వాసాన్ని  దినపత్రికలో 'పెరుగుతున్న పుట్టలు... తరలుతున్న భక్తులు' అనే శీర్షికన ప్రముఖంగా వార్త కథనాన్ని ప్రచురించడం జరిగింది. దీంతో ఆ స్థలానికి మరింత ప్రాముఖ్యత చేకూరింది. దీన్ని నిశితంగా గమనించిన స్థానిక కుల సంఘాల పెద్దలు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి భక్తుల విశ్వాసం మేరకు ఎల్లమ్మ, ముత్యాలమ్మ దేవాలయాలను నిర్మించారు.  </p>
<p style="text-align:justify;"><br />ఆ విధంగా ఆలయ ప్రాంగణంలో ఈ రెండు దేవాలయాలు పూజలు అందుకుంటూ ఉంటున్న క్రమంలో 2002లో ప్రస్తుతం ఓ జాతీయ పార్టీలోని పేరు చివరన రెడ్డి అనే చోటా నాయకుడు రియల్ వ్యాపారం మొదలుపెట్టి, ఖాళీగా ఉన్న ఈ భూమిపై కన్నేసి మండల స్థాయి ప్రజాప్రతినిధితో జతకట్టి పొరుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఈ భూమికి వారసుడిగా సృష్టించినట్లు సమాచారం. అదేమిటంటే పూర్వం ఈ భూమిని ధారా దత్తం చేసిన దాత ఇంటి పేరు, పొరుగు గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటిపేరు ఒకటే కావడంతో ఈ భూమికి వారసునిగా ఈ ముగ్గురు కలిసి నకిలీ పత్రాలు సృష్టించారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు అప్పటి తహసిల్దార్ కు నయానో భయానో ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు పుట్టించి, ఆ పాసుబుక్కు, పహనీలను చూపించి జనగామ సబ్ రిజిస్టర్ సహకారంతో నకిలీ రిజిస్ట్రేషన్ డీడ్ పత్రాలు సృష్టించడం జరిగిందని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఇంతటితో ఆగకుండా ఈ విషయాన్ని మరో లీడర్ చెవిలో వేసి అతనికి కూడా ఇందులో వాటా ఇస్తామని నమ్మించి ఇబ్బందులు పెట్టకుండా ఎర వేశారు. ఆ తరువాత రూ. 30 లక్షలకు ఓ మాజీ ప్రజా ప్రతినిధి అయిన రౌడీ షీటర్ కు అమ్మేసేందుకు సిద్ధపడ్డారు. సదరు రౌడీషీటర్ కూడా ఈ భూమిని కొనుగోలు చేసేందుకు అంగీకరించి సూత్రధారులైన ముగ్గురికి అడ్వాన్స్ కింద రూ.10 లక్షలు ముట్ట చెప్పాడని సమాచారం. మార్కెట్ డిమాండ్ ను పసిగట్టిన సదరు రౌడీషీటర్ వేరే గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యాపారులకు 80 గజాల చొప్పున రెండు ప్లాట్లు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుని వారి నుండి అడ్వాన్సుగా రూ. 30 లక్షలు తీసుకొని సూత్రధారుకు ఇచ్చినట్లు సమాచారం. ఆ తరువాత సదరు రౌడీషీటర్ అక్కడ ఉపాధి పొందుతున్న డబ్బాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. కాగా, చిరు దుకాణాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్న పలువురు ఈ భూమి తనదేనని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని, ఖాళీ చేసే ప్రసక్తే లేదని కోర్టును ఆశ్రయించారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/img-20260203-wa0563.jpg" alt="IMG-20260203-WA0563" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"><br />అప్పుడు మొదలైన ఈ భూవివాదం ఇప్పటికీ రావణ కాస్టంలా రగులుతూనే ఉంది.ఒక దశలో స్థానిక పాత్రికేయులను కొందరిని మచ్చిగ చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఇదిలా ఉంటే గతేడాది గ్రామంలో దుర్గమ్మ పండుగ నిర్వహించే క్రమంలో మరోసారి ఈ భూవివాదం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో చిరు వ్యాపారులందరికి ఉత్సవ కమిటీ సభ్యులు నచ్చజెప్పి పండుగ నిర్వహణ సహకరించాలని, దుకాణాలను తాత్కాలికంగా ఖాళీ చేసి, పండుగ తర్వాత తిరిగి యధావిధిగా వేసుకోవచ్చు సూచించారు. దీంతో మెజార్టీ చిరు వ్యాపారులు వారి దుకాణాలను తొలగించారు. కొందరు మాత్రం తాము తొలగించే ప్రసక్తే లేదని, డబ్బాలను తొలగిస్తే నకిలీ పత్రాలతో ఈ స్థలాన్ని అమ్మాలని చూస్తున్నారని భీష్మించుకుని కూర్చున్నారు. ఆ తర్వాత పోలీస్, రెవిన్యూ, ట్రాన్స్కో అధికారుల సహకారంతో పండుగను గ్రామస్తులు సజావుగా నిర్వహించారు. ఇదే అదనుగా భావించిన కొందరు ఖాళీగా ఉన్న ఈ భూమి తనదేనని చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగ చూపించి, పోలీసు,రెవెన్యూ అధికారులకు ఆశచూపి ఆ కబ్జా చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వీరు అప్పట్లో ఓ మంత్రి పేరు కూడా తెగ వాడేసుకున్నమాట నిజం. అప్పటినుండి స్తబ్దంగా ఉన్న ఈ వివాదం మళ్లీ సోమవారం ఒక్కసారిగా రగులుకుంది. అక్కడికి విచారణ కోసం వచ్చిన ఆర్ఐ శరత్ తో గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. ఈ భూమి గ్రామానికి సంబంధించినది, గ్రామ అవసరాలకు ఉపయోగిస్తాం, ఎవరో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయాలని చూస్తే తాము సహించేది లేదు, దయచేసి అధికారులు కూడా గ్రామ ప్రజలకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్.ఐ అక్కడి నుండి నిష్క్రమించారు. గ్రామ ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఈ స్థలాన్ని కొందరు కబ్జాకోరులు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని, దీన్ని గ్రామ అవసరాలకే దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులను కలిసి కృషి చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెప్పుడూ దీనికి ముగింపు పలుకుతుందో....!</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/6981898b332ed/article-1974</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/6981898b332ed/article-1974</guid>
                <pubDate>Tue, 03 Feb 2026 11:33:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/janagama-22.jpg"                         length="722773"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిట్ విచారణ రాజకీయ కుట్ర   -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-01-at-3.13.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-01 at 3.13.33 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు జనగామ జిల్లాలో ఆదివారం పలుచోట్ల నిరసనలు, ధర్నాలు జరిగాయి. బిఆర్ఎస్,నాయకులు, కార్యకర్తలు రోడ్లపై చేరి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుంది అంటూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు ఇస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. జిల్లాలోని రఘునాథపల్లి, జనగామ,బచ్చన్నపేట, లింగాల గణపురం,నర్మెట, మండలాల్లో పలుచోట్ల బి ఆర్ ఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అదేవిధంగా రోడ్లపై బయటయించి నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో వై,కుమార్ గౌడ్,బొల్లం అజయ్,ముసిపట్ల విజయ్, గూడ కిరణ్,దావరీ యాకయ్య,బొంగు ఐలయ్య,బాలమైన శ్రీనివాస్,కడారి సురేష్,మినుముల శ్రీనివాస్ రెడ్డి, కొర్ర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/sit-probe-political-conspiracy-burning-effigies-of-chief-minister-revanth/article-1901"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-01-at-3.13.33-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-01-at-3.13.33-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-01 at 3.13.33 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు జనగామ జిల్లాలో ఆదివారం పలుచోట్ల నిరసనలు, ధర్నాలు జరిగాయి. బిఆర్ఎస్,నాయకులు, కార్యకర్తలు రోడ్లపై చేరి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుంది అంటూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు ఇస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. జిల్లాలోని రఘునాథపల్లి, జనగామ,బచ్చన్నపేట, లింగాల గణపురం,నర్మెట, మండలాల్లో పలుచోట్ల బి ఆర్ ఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అదేవిధంగా రోడ్లపై బయటయించి నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో వై,కుమార్ గౌడ్,బొల్లం అజయ్,ముసిపట్ల విజయ్, గూడ కిరణ్,దావరీ యాకయ్య,బొంగు ఐలయ్య,బాలమైన శ్రీనివాస్,కడారి సురేష్,మినుముల శ్రీనివాస్ రెడ్డి, కొర్ర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/sit-probe-political-conspiracy-burning-effigies-of-chief-minister-revanth/article-1901</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/sit-probe-political-conspiracy-burning-effigies-of-chief-minister-revanth/article-1901</guid>
                <pubDate>Sun, 01 Feb 2026 15:21:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-01-at-3.13.33-pm.jpeg"                         length="235160"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు  -స్కూల్ బస్సుల తనిఖీలో రవాణా అధికారులు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-05-at-6.42.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-05 at 6.42.29 PM" width="1152" height="519" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ : స్కూల్ బస్సుల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జనగామ పట్టణంలో స్థానిక ఎం.వి.ఐ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎంవిఐలు మహేష్ గౌడ్ స్వేత నేతృత్వంలో అధికారులు ముమ్మరంగా స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. అదేవిధంగా పలు ప్రైవేట్ వాహనాలను కూడా తనిఖీ చేసి సీటింగ్ తదితర వివరాలను పరిశీలించారు. ఆటోలు,క్యాబులు,స్కూల్ బస్సులు వాటి వారు సిట్టింగ్ కెపాసిటీకి మించి వాహనాలలో ప్యాసింజర్లను ఎక్కించరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, ప్రైవేట్ వాహనదారులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/actions-will-be-taken-if-rules-are-not-followed-transport/article-745"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-05-at-6.42.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-05-at-6.42.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-05 at 6.42.29 PM" width="1152" height="519"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ : స్కూల్ బస్సుల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జనగామ పట్టణంలో స్థానిక ఎం.వి.ఐ శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎంవిఐలు మహేష్ గౌడ్ స్వేత నేతృత్వంలో అధికారులు ముమ్మరంగా స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. అదేవిధంగా పలు ప్రైవేట్ వాహనాలను కూడా తనిఖీ చేసి సీటింగ్ తదితర వివరాలను పరిశీలించారు. ఆటోలు,క్యాబులు,స్కూల్ బస్సులు వాటి వారు సిట్టింగ్ కెపాసిటీకి మించి వాహనాలలో ప్యాసింజర్లను ఎక్కించరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, ప్రైవేట్ వాహనదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/actions-will-be-taken-if-rules-are-not-followed-transport/article-745</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/actions-will-be-taken-if-rules-are-not-followed-transport/article-745</guid>
                <pubDate>Mon, 05 Jan 2026 18:56:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-05-at-6.42.29-pm.jpeg"                         length="108098"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> ముదిరాజుల అభ్యున్నతే నా లక్ష్యం  -జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-28-at-4.30.43-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-28 at 4.30.43 PM" width="720" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ : ముదిరాజుల సంక్షేమం కోసం 20 ఏళ్లుగా శక్తివంచన లేకుండా కృషి చేశానని అందరి ఆశీర్వాదంతో మరో 20 ఏళ్లు సంఘం సంక్షేమ కోసం పని చేస్తారని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం అన్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జిల్లాలో ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం రోజున ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నాటినుండి ఇప్పటివరకు సంఘం అభ్యున్నతితో పాటుగా మత్స్య కార్మిక సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తూ వస్తున్నాడు. మాజీ ఎంపీ,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నేతృత్వంలో ఆయన గ్రామ గ్రామాన కుల సంఘాల అభివృద్ధికి ఎంతో గాను కృషి చేయడం జరిగింది. అదేవిధంగా జనగామతో పాటుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను సదానందం చేపట్టి అవిశ్రాంతంగా అభివృద్ధి దిశగా నడిపిస్తూ ఉన్నాడు. ముదిరాజ్ మహాసభ సభ్యుల సహకారం,నాయకుల బండప్రోత్సాహం కారణంగానే తాను ఇంతకాలం సంతోషంగా పనిచేసే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/my-goal-is-the-success-of-mudiraju-district-president/article-536"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/whatsapp-image-2025-12-28-at-4.30.43-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-28-at-4.30.43-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-28 at 4.30.43 PM" width="720" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ : ముదిరాజుల సంక్షేమం కోసం 20 ఏళ్లుగా శక్తివంచన లేకుండా కృషి చేశానని అందరి ఆశీర్వాదంతో మరో 20 ఏళ్లు సంఘం సంక్షేమ కోసం పని చేస్తారని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం అన్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జిల్లాలో ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం రోజున ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నాటినుండి ఇప్పటివరకు సంఘం అభ్యున్నతితో పాటుగా మత్స్య కార్మిక సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తూ వస్తున్నాడు. మాజీ ఎంపీ,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నేతృత్వంలో ఆయన గ్రామ గ్రామాన కుల సంఘాల అభివృద్ధికి ఎంతో గాను కృషి చేయడం జరిగింది. అదేవిధంగా జనగామతో పాటుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను సదానందం చేపట్టి అవిశ్రాంతంగా అభివృద్ధి దిశగా నడిపిస్తూ ఉన్నాడు. ముదిరాజ్ మహాసభ సభ్యుల సహకారం,నాయకుల బండప్రోత్సాహం కారణంగానే తాను ఇంతకాలం సంతోషంగా పనిచేసే సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి నిర్విరామంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/my-goal-is-the-success-of-mudiraju-district-president/article-536</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/my-goal-is-the-success-of-mudiraju-district-president/article-536</guid>
                <pubDate>Sun, 28 Dec 2025 17:45:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-28-at-4.30.43-pm.jpeg"                         length="135501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చైనా మాంజా వాడితే జైలుకే -వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251225-wa0050.jpg" alt="IMG-20251225-WA0050" width="778" height="1110" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ: పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా పతంగి మాంజాను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా కూడా జైలు తప్పదని వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాతి పండుగ సమిపిస్తున్న వేళ యువత, పిల్లలు గాలి పటాలను ఎగురవేసేందుకు  సిద్ధమవుతున్న తరుణంలో యువత అధికంగా చైనా మాంజా ఉపయోగించి గాలి పటాలను ఎగుర వేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. కానీ యువత వినియోగించే చైనా మాంజా ( సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకమని, ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు,రెక్కలు తెగిపోవడం,మనుషులకు గాయాలు కావడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా చైనా మాంజా విక్రయించినా? కొనుగోలు చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదనిన్నారు. చైనా మాంజ ఉపయోగించడం చట్టవిరుద్ధమని చెప్పారు., ఈ చైనా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/if-you-use-china-manja-you-will-go-to-jail/article-460"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251225-wa0050.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251225-wa0050.jpg" alt="IMG-20251225-WA0050" width="778" height="1110"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ: పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా పతంగి మాంజాను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా కూడా జైలు తప్పదని వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాతి పండుగ సమిపిస్తున్న వేళ యువత, పిల్లలు గాలి పటాలను ఎగురవేసేందుకు  సిద్ధమవుతున్న తరుణంలో యువత అధికంగా చైనా మాంజా ఉపయోగించి గాలి పటాలను ఎగుర వేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. కానీ యువత వినియోగించే చైనా మాంజా ( సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకమని, ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు,రెక్కలు తెగిపోవడం,మనుషులకు గాయాలు కావడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా చైనా మాంజా విక్రయించినా? కొనుగోలు చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదనిన్నారు. చైనా మాంజ ఉపయోగించడం చట్టవిరుద్ధమని చెప్పారు., ఈ చైనా మాంజా నియంత్రణకై ప్రత్యేక ద్రుష్టి సారించడం  జరుగుతుందని అన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయాలకు పాల్పడితే తక్షణమే  పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/if-you-use-china-manja-you-will-go-to-jail/article-460</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/if-you-use-china-manja-you-will-go-to-jail/article-460</guid>
                <pubDate>Thu, 25 Dec 2025 18:22:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251225-wa0050.jpg"                         length="60849"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కడియంకు నిరసన సెగ - రఘునాథపల్లిలో బిఆర్ఎస్ నిరసన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251224-wa0013.jpg" alt="IMG-20251224-WA0013" width="1200" height="574" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణుల నుండి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుధవారం నిరసనసగా ఎదురైంది.. రఘునాథపల్లి లో  కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేస్తున్న కడియంకు స్వాగతం పలుకుతున్నట్టుగా బిఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, లేదంటే బిఆర్ఎస్ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కడియం లింగాలగణపురం నుండి రఘునాథపల్లి వస్తుండగా నిరసన సమాచారం తెలుసుకున్న స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకారులను అడ్డుకొని, చెదరగొట్టారు. ఆందోళనలో  బి ఆర్ ఎస్ నాయకులు వై. కుమార్ గౌడ్, ముసిపట్ల విజయ్, గూడ కిరణ్ లతో పాటు పలువురు ఉన్నారు. అనంతరం కడియం స్థానిక రైతు నివేదికకు చేరుకుని  సాదా సీదగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/kadiamku-protest-sega-brs-protest-at-raghunathapalli/article-426"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251224-wa0013.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251224-wa0013.jpg" alt="IMG-20251224-WA0013" width="1280" height="574"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణుల నుండి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుధవారం నిరసనసగా ఎదురైంది.. రఘునాథపల్లి లో  కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేస్తున్న కడియంకు స్వాగతం పలుకుతున్నట్టుగా బిఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, లేదంటే బిఆర్ఎస్ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కడియం లింగాలగణపురం నుండి రఘునాథపల్లి వస్తుండగా నిరసన సమాచారం తెలుసుకున్న స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకారులను అడ్డుకొని, చెదరగొట్టారు. ఆందోళనలో  బి ఆర్ ఎస్ నాయకులు వై. కుమార్ గౌడ్, ముసిపట్ల విజయ్, గూడ కిరణ్ లతో పాటు పలువురు ఉన్నారు. అనంతరం కడియం స్థానిక రైతు నివేదికకు చేరుకుని  సాదా సీదగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి వెళ్లారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/kadiamku-protest-sega-brs-protest-at-raghunathapalli/article-426</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/kadiamku-protest-sega-brs-protest-at-raghunathapalli/article-426</guid>
                <pubDate>Wed, 24 Dec 2025 13:38:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251224-wa0013.jpg"                         length="129390"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి -స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0042.jpg" alt="IMG-20251223-WA0042" width="1200" height="718" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ: రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మల్లించినప్పుడే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రఘునాథపల్లి మండలం నీడిగొండలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్  రిజ్వాన్ బాషా తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ కొత్త రకం విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ లను పరిశీలించారు. <br />        అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ పత్తి సాగు, ఉత్పత్తి పెంచడానికి రైతులు, శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, బోనస్లు, ఉచిత విద్యుత్ రైతు భరోసా వంటి పథకాలతో ఏడాదిలో ఒక ఎకరానికి రూ. 20 వేల</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0043.jpg" alt="IMG-20251223-WA0043" width="1200" height="718" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/organic-farming-should-be-encouraged-station-ghanpur-mla-kadiam/article-395"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251223-wa0042.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0042.jpg" alt="IMG-20251223-WA0042" width="1280" height="718"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ: రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మల్లించినప్పుడే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రఘునాథపల్లి మండలం నీడిగొండలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్  రిజ్వాన్ బాషా తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ కొత్త రకం విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ లను పరిశీలించారు. <br />    అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ పత్తి సాగు, ఉత్పత్తి పెంచడానికి రైతులు, శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, బోనస్లు, ఉచిత విద్యుత్ రైతు భరోసా వంటి పథకాలతో ఏడాదిలో ఒక ఎకరానికి రూ. 20 వేల వరకు ప్రోత్సాహం అందిస్తున్నాయని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్  రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయానికి రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఆ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించాలని అన్నారు. అనుసర అధిక ఎరువులు క్రిమిసంహారక మందులు వాడటం వలన ఎదురయ్యే ఇబ్బందులను రైతులకు వివరించాలన్నారు. రెండో పంట గా రాగులు, సజ్జలు జొన్నలు వంటి చిరుధాన్యాలను పండించాలన్నారు. అవసరం మేరకు మాత్రమే యూరియాను ఉపయోగించాలని అధికన మోతాదు లో  యూరియాను వాడటం వల్ల భూసారం దెబ్బ తింటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార్జేడు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చంద్ర రెడ్డి, గ్రామ సర్పంచ్ బొమ్మ వీరస్వామి, వ్యవసాయ అధికారులు, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0043.jpg" alt="IMG-20251223-WA0043" width="1280" height="718"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/organic-farming-should-be-encouraged-station-ghanpur-mla-kadiam/article-395</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/organic-farming-should-be-encouraged-station-ghanpur-mla-kadiam/article-395</guid>
                <pubDate>Tue, 23 Dec 2025 16:23:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0042.jpg"                         length="100117"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామాన్ని మరింతగా తీర్చిదిద్దుతా  - రఘునాథపల్లి సర్పంచ్ బొల్లం ఉమారాణి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0059.jpg" alt="IMG-20251223-WA0059" width="1047" height="608" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ : గ్రామాన్ని అన్ని విధాలుగా మరింతగా తీర్చిదిద్దుతానని రఘునాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ దంపతులు అన్నారు. మంగళవారం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు కడారి వినోద శ్రీనివాస్ తదితరులు సర్పంచ్ దంపతులను కలిసి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ఆందరు తనను ఆదరించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె తెలిపారు, పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామ అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళతానని కూడా అన్నారు. అదేవిధంగా కోమల్ల గ్రామ సర్పంచ్ వల్లాల అశోక్, రామారాయనిబంగ్లా సర్పంచ్ ఎడమ కోమలత కనకరాజు దంపతులను, దాసన్న గూడెం సర్పంచ్  క్రాంతి కుమార్ లను కూడా అయా గ్రామస్తులు పెద్ద ఎత్తున శాలువాలు, పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా వల్లాల అశోక్  మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసి ఆదర్శ గ్రామంగ తీర్చిదిద్దేందుకు కృషి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/will-develop-the-village-further-raghunathapalli-sarpanch-bollam-umarani/article-385"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251223-wa0059.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0059.jpg" alt="IMG-20251223-WA0059" width="1047" height="608"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ : గ్రామాన్ని అన్ని విధాలుగా మరింతగా తీర్చిదిద్దుతానని రఘునాథపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ దంపతులు అన్నారు. మంగళవారం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులు కడారి వినోద శ్రీనివాస్ తదితరులు సర్పంచ్ దంపతులను కలిసి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ఆందరు తనను ఆదరించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె తెలిపారు, పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామ అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళతానని కూడా అన్నారు. అదేవిధంగా కోమల్ల గ్రామ సర్పంచ్ వల్లాల అశోక్, రామారాయనిబంగ్లా సర్పంచ్ ఎడమ కోమలత కనకరాజు దంపతులను, దాసన్న గూడెం సర్పంచ్  క్రాంతి కుమార్ లను కూడా అయా గ్రామస్తులు పెద్ద ఎత్తున శాలువాలు, పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా వల్లాల అశోక్  మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసి ఆదర్శ గ్రామంగ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. వారి విజయానికి కారకులైన  ప్రతి ఒక్కరికి నూతన సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/will-develop-the-village-further-raghunathapalli-sarpanch-bollam-umarani/article-385</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/will-develop-the-village-further-raghunathapalli-sarpanch-bollam-umarani/article-385</guid>
                <pubDate>Tue, 23 Dec 2025 15:10:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251223-wa0059.jpg"                         length="79589"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా గణిత దినోత్సవం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251222-wa0061.jpg" alt="IMG-20251222-WA0061" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ : గణితం అంటే భయాన్ని వదిలి పెట్టాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి  శ్రీనివాస్ అన్నారు. సోమవారం తరిగొప్పుల గ్రామంలోని పీఎం శ్రీ జెడ్పియస్ పాఠశాలలో జరిగిన జాతీయ గణిత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గణితంను నిజ జీవిత సంఘటనలతో కలిపి నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి నెల్లుట్ల జానకి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరివేద మధుసూదన్ రెడ్డి, గాదె జోషేప్ బేబీ, ఎండీ. యూసుఫ్ పాషా,పాలేపు విజయ, ఆవుల అమర్నాథ్, గూడ నాగరాణి, దొంతుల శ్రీనివాస్,తేజవత్ శ్రీనివాస్, పద్మ, అనిత, సుమలత, యెల నరేందర్, బాబు, సురేందర్ పాల్గొన్నారు.</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/happy-maths-day/article-362"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251222-wa0061.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251222-wa0061.jpg" alt="IMG-20251222-WA0061" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ : గణితం అంటే భయాన్ని వదిలి పెట్టాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి  శ్రీనివాస్ అన్నారు. సోమవారం తరిగొప్పుల గ్రామంలోని పీఎం శ్రీ జెడ్పియస్ పాఠశాలలో జరిగిన జాతీయ గణిత దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గణితంను నిజ జీవిత సంఘటనలతో కలిపి నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి నెల్లుట్ల జానకి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరివేద మధుసూదన్ రెడ్డి, గాదె జోషేప్ బేబీ, ఎండీ. యూసుఫ్ పాషా,పాలేపు విజయ, ఆవుల అమర్నాథ్, గూడ నాగరాణి, దొంతుల శ్రీనివాస్,తేజవత్ శ్రీనివాస్, పద్మ, అనిత, సుమలత, యెల నరేందర్, బాబు, సురేందర్ పాల్గొన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/happy-maths-day/article-362</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/happy-maths-day/article-362</guid>
                <pubDate>Tue, 23 Dec 2025 11:16:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251222-wa0061.jpg"                         length="156378"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొలువుదీరిన కొత్త సర్పంచులు -రెండేళ్ల తర్వాత కొత్త పాలక మండలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251222-wa0060(1).jpg" alt="IMG-20251222-WA0060(1)" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జనగామ :  రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు గ్రామాల్లో సర్పంచ్ లు పాలన పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్పంచ్ పదవీ ప్రమాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నియమించిన అధికారులు నూతన సర్పంచుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గ్రామపంచాయతీ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ఈ కార్యక్రమాన్ని సర్పంచులు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. రఘునాథపల్లి మండలంలో పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా బొల్లం ఉమారాణి, ఉప సర్పంచ్ గా దావరి యాకయ్య, ఇబ్రహీంపురం సర్పంచ్ గా పోకల శ్రీనివాస్, ఖిలాషాపూర్  సర్పంచ్ గా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/measured-new-serpents-new-governing-body-after-two-years/article-361"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251222-wa0060(1).jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251222-wa0060(1).jpg" alt="IMG-20251222-WA0060(1)" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జనగామ :  రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు గ్రామాల్లో సర్పంచ్ లు పాలన పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్పంచ్ పదవీ ప్రమాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నియమించిన అధికారులు నూతన సర్పంచుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గ్రామపంచాయతీ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ఈ కార్యక్రమాన్ని సర్పంచులు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. రఘునాథపల్లి మండలంలో పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా బొల్లం ఉమారాణి, ఉప సర్పంచ్ గా దావరి యాకయ్య, ఇబ్రహీంపురం సర్పంచ్ గా పోకల శ్రీనివాస్, ఖిలాషాపూర్  సర్పంచ్ గా శాగ కవిత,  మేకలగట్టు సర్పంచ్  ఇల్లందుల రవి, గోవర్ధనగిరి సర్పంచ్ గా  తోటకూరి సదానందం, నిడిగొండ సర్పంచ్ గా బొమ్మ వీరస్వామి, మండెలగూడెం సర్పంచ్ గా డ్యాగల రాజశేఖర్ తదితరులు ఆయా గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజీవ్ దంపతులను, ఉపసర్పంచ్ దావరి యాకయ్య ఇతర వార్డు సభ్యులను గ్రామస్తులు పెద్ద ఎత్తున శాలువాలు, పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి  లింగాల జగదీష్ చందర్ రెడ్డి, బొల్లం పద్మ, బొల్లం అజయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నిడిగొండ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సఫారీ యూత్ ఆధ్వర్యంలో సర్పంచ్ వీరస్వామిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాళ్ళ జగదీష్, బొమ్మ గౌతమ్, వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/measured-new-serpents-new-governing-body-after-two-years/article-361</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/measured-new-serpents-new-governing-body-after-two-years/article-361</guid>
                <pubDate>Tue, 23 Dec 2025 11:10:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251222-wa0060%281%29.jpg"                         length="253214"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251221-wa0001.jpg" alt="IMG-20251221-WA0001" width="442" height="260" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రఘునాథపల్లి : జఫర్ ఘడ్ లోని గాదె ఇన్నయ్య నడుపుతున్న ‘మా ఇల్లు’ ఆశ్రమాన్ని నేషనల్ ఇన్వెస్ట్ గేషన్ అధికారులు ఆదివారం ఉదయం చుట్టుముట్టారు. ఇటీవల గాదె ఇన్నయ్య హిడ్మా కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మాజీ నక్సల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు వినికిడి. ఉద్యమాలకు పురుడు పోసిన జనగామ జిల్లా లో మళ్లీ మాజీ నక్సలైట్లు కదిలికలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వ‌రంగ‌ల్‌లో అరెస్ట్ చేసి హైద‌రాబాద్ త‌ర‌లించిన ఏఐఏ అధికారులు మావోయిస్టుల‌కు అనుకూలంగా మాట్లాడుతున్నాడ‌ని కేసున‌మోదు మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డి పై  UAPA చట్టం కింద కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఇన్నారెడ్డి మీడియాలో ఆపరేషన్ కగార్ అనేది కేంద్రం చేస్తున్న కుట్ర అంటూ మావోయిస్టులకు సంభందించిన  ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/janagaam/former-maoist-gade-innareddy-arrested/article-321"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251221-wa0001.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251221-wa0001.jpg" alt="IMG-20251221-WA0001" width="442" height="260"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రఘునాథపల్లి : జఫర్ ఘడ్ లోని గాదె ఇన్నయ్య నడుపుతున్న ‘మా ఇల్లు’ ఆశ్రమాన్ని నేషనల్ ఇన్వెస్ట్ గేషన్ అధికారులు ఆదివారం ఉదయం చుట్టుముట్టారు. ఇటీవల గాదె ఇన్నయ్య హిడ్మా కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మాజీ నక్సల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు వినికిడి. ఉద్యమాలకు పురుడు పోసిన జనగామ జిల్లా లో మళ్లీ మాజీ నక్సలైట్లు కదిలికలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వ‌రంగ‌ల్‌లో అరెస్ట్ చేసి హైద‌రాబాద్ త‌ర‌లించిన ఏఐఏ అధికారులు మావోయిస్టుల‌కు అనుకూలంగా మాట్లాడుతున్నాడ‌ని కేసున‌మోదు మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డి పై  UAPA చట్టం కింద కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఇన్నారెడ్డి మీడియాలో ఆపరేషన్ కగార్ అనేది కేంద్రం చేస్తున్న కుట్ర అంటూ మావోయిస్టులకు సంభందించిన  ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/former-maoist-gade-innareddy-arrested/article-321</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/former-maoist-gade-innareddy-arrested/article-321</guid>
                <pubDate>Sun, 21 Dec 2025 14:39:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251221-wa0001.jpg"                         length="15021"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        