<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/bhupalpally/category-62" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Bhupalpally - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/62/rss</link>
                <description>Bhupalpally RSS Feed</description>
                
                            <item>
                <title>కోటంచ శ్రీ  లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న బిజెపి జిల్లా నాయకులు     </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.14.58 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భూపాలపల్లి :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి  సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు  ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి పార్లమెంటరీ కో కన్వీనర్ లింగపల్లి ప్రసారావు  జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల  రాజు మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి    శివకృష్ణ  బీజేవైఎం జిల్లా నాయకులు   కుమారస్వామి మరియు తదితరులు ఉన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.14.58 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భూపాలపల్లి :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి  సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు  ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి పార్లమెంటరీ కో కన్వీనర్ లింగపల్లి ప్రసారావు  జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల  రాజు మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి    శివకృష్ణ  బీజేవైఎం జిల్లా నాయకులు   కుమారస్వామి మరియు తదితరులు ఉన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:20:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg"                         length="256601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.42.43-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 1.42.43 PM" width="528" height="260" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రేగొండ  :  స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా  రేగొండ మండల కేంద్రం లోని ఓల్డ్ వాణీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో  రేగొండ గ్రామానికి చెందిన పోడేటి శివ పదవ తరగతి చదివాడు. శివ తండ్రి మొగిలి ఇటీవల అనారోగ్యం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అదే పాఠశాలలో తన తోటి చదువుకున్న పూర్వ  స్నేహితులు ఆదివారం అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. రూ.16వేలు ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అంద జేశారు. స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్నేహితులు పాల్గొన్నారు...</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/financial-assistance-to-a-friends-family/article-3114"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-1.42.43-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.42.43-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 1.42.43 PM" width="528" height="260"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రేగొండ  :  స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా  రేగొండ మండల కేంద్రం లోని ఓల్డ్ వాణీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో  రేగొండ గ్రామానికి చెందిన పోడేటి శివ పదవ తరగతి చదివాడు. శివ తండ్రి మొగిలి ఇటీవల అనారోగ్యం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అదే పాఠశాలలో తన తోటి చదువుకున్న పూర్వ  స్నేహితులు ఆదివారం అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. రూ.16వేలు ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అంద జేశారు. స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్నేహితులు పాల్గొన్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/financial-assistance-to-a-friends-family/article-3114</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/financial-assistance-to-a-friends-family/article-3114</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:50:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.42.43-pm.jpeg"                         length="19677"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మృతుడు కుటుంబానికి ఆర్థిక సహాయం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.02.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.02.17 PM" width="720" height="347" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన పొడేటి మొగిలి గౌడ్ రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్ మోడం ఉమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గీతా కార్మికులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడు మొగిలి గౌడ్ చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేసి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపి జరగాల్సిన కార్యక్రమంలో జరిపించాలని తమ వంతు సహాయంగా ఉమేష్ గౌడ్ రు.2000 అందజేశారు. ఉమేష్ గౌడ్ తో పాటు స్థానిక గౌడ  సంఘం  అధ్యక్షులు  తడక మల్లేష్ గౌడ్, దమ్మన్నపేట రేణుక  ఎల్లమ్మ ఆలయ చైర్మన్ మచ్చిక సదానందం గౌడ్, మాజీ ఎంపీటీసీలు కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మైస బిక్షపతి, గౌడ సంఘం  నాయకులు మాడగాని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/financial-assistance-to-the-family-of-the-deceased/article-3024"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.02.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.02.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.02.17 PM" width="720" height="347"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన పొడేటి మొగిలి గౌడ్ రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్ మోడం ఉమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గీతా కార్మికులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడు మొగిలి గౌడ్ చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేసి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపి జరగాల్సిన కార్యక్రమంలో జరిపించాలని తమ వంతు సహాయంగా ఉమేష్ గౌడ్ రు.2000 అందజేశారు. ఉమేష్ గౌడ్ తో పాటు స్థానిక గౌడ  సంఘం  అధ్యక్షులు  తడక మల్లేష్ గౌడ్, దమ్మన్నపేట రేణుక  ఎల్లమ్మ ఆలయ చైర్మన్ మచ్చిక సదానందం గౌడ్, మాజీ ఎంపీటీసీలు కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మైస బిక్షపతి, గౌడ సంఘం  నాయకులు మాడగాని శంకర్ గౌడ్, గండి  తిరుపతి  గౌడ్ బైరగాని కిరణ్  గౌడ్ పోడేటి రాజయ్య, గౌడ్ రంజిత్, మాడగాని  సమ్మయ్య  గౌడ్  గండి శేఖర్ తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/financial-assistance-to-the-family-of-the-deceased/article-3024</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/financial-assistance-to-the-family-of-the-deceased/article-3024</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 17:16:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.02.17-pm.jpeg"                         length="39256"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరు    కలెక్టర్  రాహుల్ శర్మ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.17.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.17.59 PM" width="1200" height="1066" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రేగొండ   : రేగొండ  భూపాలపల్లి శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో  తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో  సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్, బరువు,  తదితర సాధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వచ్చే నెలల్లో స్పెసలిస్ట్ వైద్యులచే మెగా వైద్య క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.  సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సిబ్బందే సమర్థవంతమైన పరిపాలనకు బలమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, టిజిఓ కార్యదర్శి  సునీల్ కుమార్, అసోసియేట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/collector-rahul-sharma-said-that-employees-can-provide-better-services/article-3010"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-3.17.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.17.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 3.17.59 PM" width="1600" height="1066"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రేగొండ   : రేగొండ  భూపాలపల్లి శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో  తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో  సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్, బరువు,  తదితర సాధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వచ్చే నెలల్లో స్పెసలిస్ట్ వైద్యులచే మెగా వైద్య క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.  సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సిబ్బందే సమర్థవంతమైన పరిపాలనకు బలమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, టిజిఓ కార్యదర్శి  సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డా మాడ్గుసూదన్,  బాబూరావు, డా కుమారస్వామి, ఫణి కుమార్, డా వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, రాధిక, స్వాతి టీజీఓ ప్రతినిధులు, టీఎన్జీవో అధ్యక్షులు బూరుగు రవి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంగం అధ్యక్షులు శంకరయ్య,   వైద్య బృందం మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/collector-rahul-sharma-said-that-employees-can-provide-better-services/article-3010</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/collector-rahul-sharma-said-that-employees-can-provide-better-services/article-3010</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:33:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-3.17.59-pm.jpeg"                         length="211641"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బ్యాంకింగ్ సంబంధించిన కాంపిటీషన్స్ పుస్తకాలను అందించిన..!  మహాదేవపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్..!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.46.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.46.49 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహాదేవపూర్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాదేవపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎం రాజు  లైబ్రరీ ఇంచార్జ్ డాక్టర్ పి.రాజుకు బ్యాంకింగ్ సంబంధించిన వివిధ కాంపిటీషన్స్ పుస్తకాలను ఒక సెట్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలకు మరియు ఆర్ ఆర్బి ఎస్ఎస్సి, మొదలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని తద్వారా ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవచ్చని తెలియజేశారు అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ రాజు మాట్లాడుతూ ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇంకా అవసరమైన కోచింగ్ కొరకు సంప్రదించినట్లయితే కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం పాల్గొనడం జరిగింది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/manager-of-mahadevpur-telangana-grameen-bank-who-provided-books-for/article-3003"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-1.46.49-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.46.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.46.49 PM" width="1600" height="1201"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహాదేవపూర్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాదేవపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎం రాజు  లైబ్రరీ ఇంచార్జ్ డాక్టర్ పి.రాజుకు బ్యాంకింగ్ సంబంధించిన వివిధ కాంపిటీషన్స్ పుస్తకాలను ఒక సెట్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలకు మరియు ఆర్ ఆర్బి ఎస్ఎస్సి, మొదలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని తద్వారా ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవచ్చని తెలియజేశారు అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ రాజు మాట్లాడుతూ ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇంకా అవసరమైన కోచింగ్ కొరకు సంప్రదించినట్లయితే కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం పాల్గొనడం జరిగింది</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/manager-of-mahadevpur-telangana-grameen-bank-who-provided-books-for/article-3003</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/manager-of-mahadevpur-telangana-grameen-bank-who-provided-books-for/article-3003</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 13:56:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.46.49-pm.jpeg"                         length="225257"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన సర్పంచ్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.26.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.26.41 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మహాదేవపూర్   : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు. మద్దులపల్లి గ్రామ సర్పంచ్ ఎల్పల సరిత పదిమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇళ్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరగా ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, వార్డు సభ్యులు, కార్యదర్శి స్వాతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/sarpanch-handed-over-the-copies-of-indiramma-indla-proceedings-to/article-2998"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-1.26.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.26.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.26.41 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మహాదేవపూర్   : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు. మద్దులపల్లి గ్రామ సర్పంచ్ ఎల్పల సరిత పదిమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇళ్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరగా ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, వార్డు సభ్యులు, కార్యదర్శి స్వాతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/sarpanch-handed-over-the-copies-of-indiramma-indla-proceedings-to/article-2998</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/sarpanch-handed-over-the-copies-of-indiramma-indla-proceedings-to/article-2998</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 13:35:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.26.41-pm.jpeg"                         length="211596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోటంచలో వాసవి  ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ప్రారంభించిన ఎమ్మెల్యే </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.49.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.49.51 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రేగొండ : రేగొండ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, అధ్యక్షుడు కాసం నాగరాజు, ఆధ్వర్యంలో ప్రారంభించగా వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సత్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సత్రం అధ్యక్షుడు కాసం నాగరాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి దేవస్థానాలలో నడుస్తున్నటువంటి వైశ్య నిత్యాన్న సత్రాల మాదిరిగా కోటంచ  లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన  పరిధిలో వాసవి వైశ్య నిత్యాన్న సత్రం నెలకొల్పాలనే సంకల్పంతో సేవా దృక్పథంతో ఈ సత్రాన్ని నెలకొల్పడం జరిగిందని వివిధ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి ఆర్యవైశ్య కుల బంధువులు అందరు ఈ సత్రంలో ఏర్పరచినటువంటి భోజన వసతి సౌకర్యాన్ని వినియోగించవచ్చునని తెలిపారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలపడం జరిగింది,ఈ కార్యక్రమానికి కోటంచ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/mla-who-started-vasavi-aryavaishya-nityanna-satram-in-kotancha/article-2966"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-5.49.51-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.49.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.49.51 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రేగొండ : రేగొండ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, అధ్యక్షుడు కాసం నాగరాజు, ఆధ్వర్యంలో ప్రారంభించగా వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సత్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సత్రం అధ్యక్షుడు కాసం నాగరాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి దేవస్థానాలలో నడుస్తున్నటువంటి వైశ్య నిత్యాన్న సత్రాల మాదిరిగా కోటంచ  లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన  పరిధిలో వాసవి వైశ్య నిత్యాన్న సత్రం నెలకొల్పాలనే సంకల్పంతో సేవా దృక్పథంతో ఈ సత్రాన్ని నెలకొల్పడం జరిగిందని వివిధ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి ఆర్యవైశ్య కుల బంధువులు అందరు ఈ సత్రంలో ఏర్పరచినటువంటి భోజన వసతి సౌకర్యాన్ని వినియోగించవచ్చునని తెలిపారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలపడం జరిగింది,ఈ కార్యక్రమానికి కోటంచ దేవాలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, భూపాల్ పల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గూటోజి కిష్టయ్య, కోటంచ సర్పంచ్ చాగంటి మొగిలి, తోపాటు పరిసర మండలాల ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది....</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/mla-who-started-vasavi-aryavaishya-nityanna-satram-in-kotancha/article-2966</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/mla-who-started-vasavi-aryavaishya-nityanna-satram-in-kotancha/article-2966</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 17:53:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.49.51-pm.jpeg"                         length="154027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు అందించాం. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.31.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.31.42 PM" width="1040" height="579" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రేగొండ : రేగొండ  ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు  అందించడం  లక్ష్యం కాగా డిసెంబర్ మాసం నాటికి 1937.21 కోట్ల రుణాలు అందించినట్లు  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో  జిల్లా కన్సల్టేటివ్,   జిల్లా స్థాయి   రివ్యూ కమిటీ మరియు జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ తయారు చేయాలని సూచించారు.   రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు  బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో  పనిచేయాలని తెలిపారు. జిల్లాలో పంట రుణాలు, ఎం.ఎస్.ఎం.ఈ, హౌసింగ్, విద్య,  వ్యవసాయ రుణాలను  సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/297120-crores-loans-have-been-provided-to-priority-sectors-in/article-2963"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-5.31.42-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.31.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.31.42 PM" width="1040" height="579"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రేగొండ : రేగొండ  ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు  అందించడం  లక్ష్యం కాగా డిసెంబర్ మాసం నాటికి 1937.21 కోట్ల రుణాలు అందించినట్లు  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో  జిల్లా కన్సల్టేటివ్,   జిల్లా స్థాయి   రివ్యూ కమిటీ మరియు జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ తయారు చేయాలని సూచించారు.   రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు  బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో  పనిచేయాలని తెలిపారు. జిల్లాలో పంట రుణాలు, ఎం.ఎస్.ఎం.ఈ, హౌసింగ్, విద్య,  వ్యవసాయ రుణాలను  సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాలని అన్నారు. ఆయా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న యూనిట్లను బ్యాంకు అధికారులను సంప్రదించి రుణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రికవరీ శాతాన్ని పెంచేందుకు అధికారులు గ్రామ స్థాయిలో లబ్దిదారులకు అవగాహనా  కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులు బ్యాంకర్లు నీడలా చేయొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అదే విధంగా కోళ్ల ఫారాలు నెలకొల్పుకునేందుకు సెరికల్చర్ చేపట్టేందుకు అధిక మొత్తంలో రుణాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు.  ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందిచాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.  పంట రుణాలు చెల్లించిన రైతులకు తిరిగి  రెన్యూవల్ చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆపుతున్నారని అన్నారు. రెన్యూవల్ కాకుండా ఇబ్బందులు పడే 100 మంది రైతులను చూపిస్తానని అసంతృప్తి వ్యక్తం చేశారు.  గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రుణాలు చెల్లించని వారికి అవగాహన కల్పించి వసూలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కానీ ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ప్రజలు, రైతులతో మంచిగా ఉండాలని, అపుడే లావాదేవీలు బాగా జరుగుతాయని స్పష్టం చేశారు. <br />మొండి కేసులు వివరాలు నాకు చెప్పండి నేను వసూలు చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.  బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా రిలేషన్ మెయింటైన్ చేయాలని సూచించారు. కొంతమంది బ్యాంకర్లు వల్ల  మంచి రైతులు సైతం ఇబ్బంది పడుతున్నారని ... సక్రమంగా చెల్లించని వారు మంచిగా రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో   డైరీ యూనిట్ కు మంచి అవకాశం ఉందని, డైరీ యూనిట్ ఎర్పాటు కు రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, ఆర్.బి.ఐ. ఎల్.డి.ఓ యశ్వంత్ సాయి, నాబార్డ్ డీడీఎం  చంద్రశేఖర్, యూబీఐ డిజిఎం, టిజిబి ఆర్ ఎం,   ఎల్.డి.ఎం. ఎ.తిరుపతి, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/297120-crores-loans-have-been-provided-to-priority-sectors-in/article-2963</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/297120-crores-loans-have-been-provided-to-priority-sectors-in/article-2963</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 17:39:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.31.42-pm.jpeg"                         length="70353"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రేగొండ  : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.   పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహార పదార్థాలు తాజావిగా ఉండేలా చూడాలని, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించొద్దని ఆదేశించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/students-should-study-well-and-reach-higher-level-district/article-2930"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-video-2026-02-26-at-2.49.19-pm.mp4" alt=""></a><br /><p style="text-align:justify;"></p><video style="width:100%;height:auto;" src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-video-2026-02-26-at-2.49.19-pm.mp4" controls=""></video>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రేగొండ  : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.   పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహార పదార్థాలు తాజావిగా ఉండేలా చూడాలని, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించొద్దని ఆదేశించారు.  భోజనం బావుంది ప్రతి రోజు ఇలానే చేయాలని వంట సిబ్బందిని అభినందించారు..<br />పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా సమతుల ఆహారం అందించడం  ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా  ముఖ్యమని,  విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా పరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు, ప్రహరీ గోడ పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/students-should-study-well-and-reach-higher-level-district/article-2930</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/students-should-study-well-and-reach-higher-level-district/article-2930</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:01:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-video-2026-02-26-at-2.49.19-pm.mp4"                         length="768331"                         type="video/mp4"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-4.33.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 4.33.56 PM" width="1200" height="1066" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రేగొండ : రేగొండ ఫిబ్రవరి 21 మంచి చేసే వారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయ ని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శనివారం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సభాపతి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 12.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక శాసనసభ్యులు కోరిన విధంగా అదనపు నిధుల మంజూరుకు  కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సభాపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ పునః ప్రతిష్ఠకు సంబంధించిన సంప్రోక్షణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. పునః ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/telangana-state-legislature-speaker-gaddam-prasad-visited-kotancha-lakshmi-narasimha/article-2739"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-4.33.56-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-4.33.56-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 4.33.56 PM" width="1600" height="1066"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రేగొండ : రేగొండ ఫిబ్రవరి 21 మంచి చేసే వారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయ ని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శనివారం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సభాపతి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 12.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక శాసనసభ్యులు కోరిన విధంగా అదనపు నిధుల మంజూరుకు  కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సభాపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ పునః ప్రతిష్ఠకు సంబంధించిన సంప్రోక్షణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. పునః ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.  స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాల కార్యక్రమాలు, కుంభాభిషేకం, మహా పూర్ణాహుతి వంటి శాస్త్రోక్త క్రతువులు నిర్వహించబడగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలేకాక సామాజిక ఐక్యతకు ప్రతీకలని తెలిపారు. కొడవటంచలోని ఈ చారిత్రక దేవాలయం పునఃప్రతిష్ఠ జరగడం  శుభసూచకమని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాలయ చైర్మన్ సంపత్ రావు,  ఈఓ మహేష్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/telangana-state-legislature-speaker-gaddam-prasad-visited-kotancha-lakshmi-narasimha/article-2739</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/telangana-state-legislature-speaker-gaddam-prasad-visited-kotancha-lakshmi-narasimha/article-2739</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 16:40:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-4.33.56-pm.jpeg"                         length="352491"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-4.28.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 4.28.44 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి,  : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని  మండల  తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం  తహసీల్దార్ ముప్పు కృష్ణకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ........ అత్యాచారాన్ని గురైన బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తో పాటు బాలిక వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కోరారు. సభ్య సమాజంలో తలదించుకునేలా జరిగినటువంటి సంఘటనపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/rape-accused-should-be-punished-severely/article-2408"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-09-at-4.28.44-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-4.28.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 4.28.44 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నల్లబెల్లి,  : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని  మండల  తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం  తహసీల్దార్ ముప్పు కృష్ణకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ........ అత్యాచారాన్ని గురైన బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తో పాటు బాలిక వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కోరారు. సభ్య సమాజంలో తలదించుకునేలా జరిగినటువంటి సంఘటనపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ని  వినతిలో కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పరికిరత్నం, యువ నాయకులు ప్రకాష్, మేరు సంఘం మండల కార్యదర్శి ఓదెల రవి,జితేందర్ ప్రకాష్, రవీందర్,తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/rape-accused-should-be-punished-severely/article-2408</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/rape-accused-should-be-punished-severely/article-2408</guid>
                <pubDate>Mon, 09 Feb 2026 17:09:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-4.28.44-pm.jpeg"                         length="168795"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పాలన వైఫల్యం – పొనగండ్ల ఘటనపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి తీవ్ర ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-2.29.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 2.29.31 PM" width="640" height="640" /></p>
<p>  </p>
<p>రేగొండ  : రేగొండ ఫిబ్రవరి  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన దారుణ ఘటనను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి తీవ్రంగా ఖండించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ,<br />“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. చిన్నారులు, మహిళలకు కనీస భద్రత లేకుండా పోయింది. దీనికి నిదర్శనమే ఈ అమానుష ఘటన” అని విమర్శించారు.“నిర్దోషమైన చిన్నారిపై జరిగిన ఈ ఘోరం మానవత్వానికే మచ్చ. చట్టభయం లేకపోవడం వల్లే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలి” అని డిమాండ్ చేశారు.“బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయడంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వ సహాయం అందించాలి. బీజేపీ తరఫున బాధిత కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుంది. నిందితులకు కఠిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-vice-president-dasari-tirupathi-reddy-is-very-angry/article-2387"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-09-at-2.29.31-pm.jpeg" alt=""></a><br /><p><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-2.29.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 2.29.31 PM" width="640" height="640"></img></p>
<p> </p>
<p>రేగొండ  : రేగొండ ఫిబ్రవరి  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన దారుణ ఘటనను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి తీవ్రంగా ఖండించారు.</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ,<br />“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. చిన్నారులు, మహిళలకు కనీస భద్రత లేకుండా పోయింది. దీనికి నిదర్శనమే ఈ అమానుష ఘటన” అని విమర్శించారు.“నిర్దోషమైన చిన్నారిపై జరిగిన ఈ ఘోరం మానవత్వానికే మచ్చ. చట్టభయం లేకపోవడం వల్లే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలి” అని డిమాండ్ చేశారు.“బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయడంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వ సహాయం అందించాలి. బీజేపీ తరఫున బాధిత కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుంది. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-vice-president-dasari-tirupathi-reddy-is-very-angry/article-2387</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-vice-president-dasari-tirupathi-reddy-is-very-angry/article-2387</guid>
                <pubDate>Mon, 09 Feb 2026 14:35:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-2.29.31-pm.jpeg"                         length="43618"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        