<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/bhupalpally/category-62" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Bhupalpally - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/62/rss</link>
                <description>Bhupalpally RSS Feed</description>
                
                            <item>
                <title>చండ్రుపల్లిలో డ్రైనేజ్ సమస్యకు చెక్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">జయశంకర్ భూపాలపల్లి / మహాదేవపూర్ : మండలం చండ్రుపల్లి గ్రామంలో చాలా కాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజ్ సమస్యకు గ్రామ సర్పంచ్ గుర్సింగ్ బాపు చొరవతో పరిష్కారం లభించింది.గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సమస్యను గుర్తించిన సర్పంచ బాపు స్పందించి జేసీబీ సహాయంతో మురుగు కాలువలను శుభ్రం చేయించి నీటి పారుదలను సక్రమంగా ఏర్పాటు చేశారు.డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడంతో నిల్వ ఉన్న మురుగు నీరు బయటకు వెళ్లి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ గుర్సింగ్ బాపుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం అభినందనీయమని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పనులు కొనసాగించాలని వారు కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/check-the-drainage-problem-in-chandrupalli/article-3855"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003204077.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">జయశంకర్ భూపాలపల్లి / మహాదేవపూర్ : మండలం చండ్రుపల్లి గ్రామంలో చాలా కాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజ్ సమస్యకు గ్రామ సర్పంచ్ గుర్సింగ్ బాపు చొరవతో పరిష్కారం లభించింది.గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సమస్యను గుర్తించిన సర్పంచ బాపు స్పందించి జేసీబీ సహాయంతో మురుగు కాలువలను శుభ్రం చేయించి నీటి పారుదలను సక్రమంగా ఏర్పాటు చేశారు.డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడంతో నిల్వ ఉన్న మురుగు నీరు బయటకు వెళ్లి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ గుర్సింగ్ బాపుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం అభినందనీయమని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పనులు కొనసాగించాలని వారు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/check-the-drainage-problem-in-chandrupalli/article-3855</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/check-the-drainage-problem-in-chandrupalli/article-3855</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 15:57:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003204077.jpg"                         length="183875"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాళేశ్వరం ఎస్టీ కాలనీలో వర్షపు నీటి నిల్వ తొలగింపు పనులు </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div>మహాదేవపూర్  : భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామ  సర్పంచ్ వెన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో కాలువలను శుభ్రపరిచి, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి, చెత్తను తొలగించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి , వార్డు సభ్యులు శ్రీ సయ్యద్ ఇమ్రాన్ మరియు ఎస్టీ కాలనీ వాసులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.</div>
</div>
</div>
<div class="yj6qo">  </div>
<div class="adL">  </div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/rain-water-storage-removal-works-in-kaleswaram-st-colony/article-3852"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003203137.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div>మహాదేవపూర్  : భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామ  సర్పంచ్ వెన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో కాలువలను శుభ్రపరిచి, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి, చెత్తను తొలగించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి , వార్డు సభ్యులు శ్రీ సయ్యద్ ఇమ్రాన్ మరియు ఎస్టీ కాలనీ వాసులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.</div>
</div>
</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/rain-water-storage-removal-works-in-kaleswaram-st-colony/article-3852</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/rain-water-storage-removal-works-in-kaleswaram-st-colony/article-3852</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 15:40:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003203137.jpg"                         length="469532"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలి: పీఓ ఎంహెచ్‌ఎన్ డా. శ్రీదేవి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కాటారం (భూపాలపల్లి) :  మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  పీఓ ఎంహెచ్‌ఎన్ డా. శ్రీదేవి సూచించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించి మాతృ ఆరోగ్య సేవల అమలును సమీక్షించారు. గర్భిణీలకు అందుతున్న సేవలు, ఏఎన్‌సీ నమోదు, వైద్య పరీక్షలు, పోషకాహార కార్యక్రమాల అమలుపై ఆరోగ్య సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. గర్భిణీలందరూ గర్భధారణ 12 వారాల్లోపు తప్పనిసరిగా ఏఎన్‌సీ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ, అవసరమైన చికిత్సతో పాటు సకాలంలో రిఫరల్ సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి గర్భిణీకి క్రమం తప్పకుండా ఏఎన్‌సీ పరీక్షలు, అవసరమైన ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని, ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రలను నిరంతరం అందిస్తూ వాటి వినియోగాన్ని పర్యవేక్షించాలని సూచించారు. గర్భిణీలకు సమతుల్య పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/maternal-health-services-should-be-improved-po-mhn-dr-sridevi/article-3698"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001188459.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కాటారం (భూపాలపల్లి) :  మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  పీఓ ఎంహెచ్‌ఎన్ డా. శ్రీదేవి సూచించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించి మాతృ ఆరోగ్య సేవల అమలును సమీక్షించారు. గర్భిణీలకు అందుతున్న సేవలు, ఏఎన్‌సీ నమోదు, వైద్య పరీక్షలు, పోషకాహార కార్యక్రమాల అమలుపై ఆరోగ్య సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. గర్భిణీలందరూ గర్భధారణ 12 వారాల్లోపు తప్పనిసరిగా ఏఎన్‌సీ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ, అవసరమైన చికిత్సతో పాటు సకాలంలో రిఫరల్ సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి గర్భిణీకి క్రమం తప్పకుండా ఏఎన్‌సీ పరీక్షలు, అవసరమైన ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని, ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రలను నిరంతరం అందిస్తూ వాటి వినియోగాన్ని పర్యవేక్షించాలని సూచించారు. గర్భిణీలకు సమతుల్య పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. తల్లి, శిశువు ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని, జ్వరం లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రజల్లో వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని వివిధ విభాగాలను పరిశీలించిన డా. శ్రీదేవి, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను నాణ్యతతో అమలు చేసి గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డా. మౌనిక, డా. హారిక, ల్యాబ్ టెక్నీషియన్ పుష్పలత, హెచ్‌వీ సరళ, సిబ్బంది ఫార్మాసిస్ట్ నవీన్, మెర్సీ రాణి, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/maternal-health-services-should-be-improved-po-mhn-dr-sridevi/article-3698</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/maternal-health-services-should-be-improved-po-mhn-dr-sridevi/article-3698</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 18:14:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001188459.jpg"                         length="140006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాటారంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కాటారం (భూపాలపల్లి) :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర కాటారం పురవీధుల గుండా ఘనంగా సాగింది. రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళా భక్తులు పాల్గొని జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హరి నామస్మరణలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ రథయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కాటారం ప్రధాన వీధుల గుండా సాగిన ఈ రథయాత్ర స్థానికులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుని కన్నుల పండుగగా నిలిచింది. రథయాత్ర సందర్భంగా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/sri-jagannatha-swamy-rathayatra-mahotsavam-in-kataram/article-3612"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/tem.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కాటారం (భూపాలపల్లి) :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర కాటారం పురవీధుల గుండా ఘనంగా సాగింది. రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళా భక్తులు పాల్గొని జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హరి నామస్మరణలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ రథయాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కాటారం ప్రధాన వీధుల గుండా సాగిన ఈ రథయాత్ర స్థానికులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుని కన్నుల పండుగగా నిలిచింది. రథయాత్ర సందర్భంగా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/sri-jagannatha-swamy-rathayatra-mahotsavam-in-kataram/article-3612</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/sri-jagannatha-swamy-rathayatra-mahotsavam-in-kataram/article-3612</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:34:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/tem.jpg"                         length="141678"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) :భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా మహిళలపై అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీ టీం మొబైల్ నంబర్ 8712658162 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించుకోవాలని,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/she-team-awareness-seminar-at-gangaram-model-school/article-3606"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001172446.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) :భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా మహిళలపై అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీ టీం మొబైల్ నంబర్ 8712658162 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించుకోవాలని, సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 కు ఫిర్యాదు చేయాలని వివరించారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/she-team-awareness-seminar-at-gangaram-model-school/article-3606</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/she-team-awareness-seminar-at-gangaram-model-school/article-3606</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:10:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001172446.jpg"                         length="220295"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన తెలియజేయడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బిజెపి నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ను దహనం చేయడానికి యత్నిస్తున్నారనే సమాచారం మేరకు కాటారం పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు పాగే రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యదేశంలో నిరసన తెలియజేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో  బిజెపి జిల్లా నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, మహా ముత్తారం మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/early-arrest-of-bjp-leaders/article-3595"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001171357.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన తెలియజేయడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బిజెపి నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ను దహనం చేయడానికి యత్నిస్తున్నారనే సమాచారం మేరకు కాటారం పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు పాగే రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యదేశంలో నిరసన తెలియజేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో  బిజెపి జిల్లా నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, మహా ముత్తారం మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/early-arrest-of-bjp-leaders/article-3595</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/early-arrest-of-bjp-leaders/article-3595</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:41:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001171357.jpg"                         length="183284"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోడల్ స్కూల్‌లో షీ టీం అవగాహన సదస్సు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కాటారం (మండలం)  : భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్  ఆదేశాల మేరకు, కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ మరియు కళాశాలలో షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రులు తమ చదువు కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి విద్యపై పూర్తి దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఏవైనా భద్రతాపరమైన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/a-young-man-hanged-himself-in-racharla-gollapally/article-3590"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002523650.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">కాటారం (మండలం)  : భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్  ఆదేశాల మేరకు, కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ మరియు కళాశాలలో షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్ట్రీట్ హరాస్మెంట్, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రులు తమ చదువు కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి విద్యపై పూర్తి దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఏవైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా వెంటనే ఉపాధ్యాయులకు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా మహిళలపై అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీ టీం మొబైల్ నంబర్ 8712658162కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించుకోవాలని, సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్‌తో పాటు షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.</p>
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/a-young-man-hanged-himself-in-racharla-gollapally/article-3590</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/a-young-man-hanged-himself-in-racharla-gollapally/article-3590</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:23:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002523650.jpg"                         length="220295"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల అణిచివేత పై కాంగ్రెస్ నిరసన </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కాటారం/ జయశంకర్ భూపాలపల్లి ): నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై కేంద్రం అణిచివేతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నాయి. మండల కేంద్రమైన గారేపల్లీలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆటలాడుతున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సంఘీభావంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేపై విమర్శలు చేయడం, కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేయడం ప్రజాస్వామ్య పరిపాలనకు సరికాదని అన్నారు. నీట్ పేపర్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/congress-protests-over-neet-paper-leakage-students-crackdown/article-3582"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001171969.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కాటారం/ జయశంకర్ భూపాలపల్లి ): నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై కేంద్రం అణిచివేతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నాయి. మండల కేంద్రమైన గారేపల్లీలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆటలాడుతున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సంఘీభావంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేపై విమర్శలు చేయడం, కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేయడం ప్రజాస్వామ్య పరిపాలనకు సరికాదని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యులైన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన విద్యార్థి నాయకుడిని అరెస్టు చేయడం, విద్యార్థులపై పైశాచికంగా పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/congress-protests-over-neet-paper-leakage-students-crackdown/article-3582</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/congress-protests-over-neet-paper-leakage-students-crackdown/article-3582</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 16:57:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001171969.jpg"                         length="28754"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్ నినో.. ఎఫెక్ట్ !! ​కరవొస్తోంది.. జాగ్రత్త!</title>
                                    <description><![CDATA[<p>ఊరూరా వ్యవసాయ శాఖ విస్తృత అవగాహన సదస్సులు<br />ఎల్‌నినో ముప్పుపై రైతులు అప్రమత్తంగా ఉండాలి<br />తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలవైపే మొగ్గు చూపాలి<br />​నీటి పొదుపు పాటిస్తేనే కరువు నుంచి గట్టెక్కుతాం<br />​కాటారం రైతు వేదికలో ఎంఏఓ పూర్ణిమ ఆధ్వర్యంలో ప్రధాన సదస్సు<br />మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏఈఓల ముమ్మర ప్రచారం</p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/beware-of-el-nino-effect/article-3323"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001127042.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">(జయశంకర్ భూపాలపల్లి జిల్లా): దేశంలోకి 'ఎల్‌నినో ' ప్రవేశించిన నేపథ్యంలో, రానున్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతాంగం ముందుస్తుగా సన్నద్ధం కావాలని మండల వ్యవసాయ అధికారి (ఎం ఏ ఓ) పూర్ణిమ పిలుపునిచ్చారు. గురువారం కాటారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ప్రత్యేక వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ​<br /><span style="color:rgb(224,62,45);">ఎల్ నినో  ఎఫెక్ట్..!</span><br />ఈ సదస్సులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల వ్యవసాయ అధికారిని (ఎంఏఓ)  పూర్ణిమ మాట్లాడుతూ.. "భారత వాతావరణ శాఖ (ఐ ఎం డి) హెచ్చరికల ప్రకారం దేశంలోకి ఎల్‌నినో ఎంటర్ అయింది, ఇది ఆగస్ట్ నాటికి మరింత బలపడుతుంది. సముద్రపు నీరు వేడెక్కడం వల్ల భూమిపై తీవ్రమైన హీట్ వేవ్స్ వీస్తాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగి, రాబోయే రోజుల్లో వర్షాలు బాగా తగ్గిపోతాయి. దీనివల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి, తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది" అని రైతులను అప్రమత్తం చేశారు.<br /><span style="color:rgb(224,62,45);">​నీటి యాజమాన్యం - ఆరుతడి పంటలే మార్గం</span><br />పంటలు పండక కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని, కాబట్టి రైతులు సాంప్రదాయ, అధిక నీరు అవసరమయ్యే పంటల సాగుకు బదులుగా తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో పండే 'ఆరుతడి పంటల' సాగుపైనే దృష్టి సారించాలని ఎంఏఓ పూర్ణిమ కోరారు. బిందు, తుంపర సేద్యం పద్ధతుల ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.<br /><span style="color:rgb(224,62,45);">​మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సదస్సులు</span><br />కాటారం రైతు వేదికలో జరిగిన ఈ ప్రధాన కార్యక్రమంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులను అప్రమత్తం చేసేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏ ఈ ఓ) తమ తమ క్లస్టర్ల పరిధిలో ముమ్మరంగా సమావేశాలు నిర్వహించారు. ​ప్రతాపగిరి గ్రామంలో ఏఈఓ పి. శ్రీకన్య, ​కొత్తపల్లి గ్రామంలో ఏఈఓ దివ్య, ​విలాసాగర్ గ్రామంలో ఏఈఓ అస్మా, ​కాటారం గ్రామ పరిధిలో ఏఈఓ రాజన్న, ​ఒడిపిలవంచ గ్రామంలో ఏఈఓ దీపక్, ​ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఏఈఓలు ప్రత్యామ్నాయ పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు సవివరంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు,  మండల రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. </p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/beware-of-el-nino-effect/article-3323</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/beware-of-el-nino-effect/article-3323</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 18:49:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001127042.jpg"                         length="235879"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపాలి</title>
                                    <description><![CDATA[<p>భూపాలపల్లి  :  రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రేగొండ రైతు వేదికలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రేగొండ మండలానికి చెందిన 32 మంది, గోరుకొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అమలు చేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి సర్వేలు నిర్వహించి, హద్దుల నిర్ధారణతో పాటు అర్హులకు పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, రేగొండ తహసీల్దార్, గోరి కొత్తపల్లి తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/every-voter-enumeration-form-must-be-filled/article-3196"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/unnamed-(1).jpg" alt=""></a><br /><p>భూపాలపల్లి  :  రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రేగొండ రైతు వేదికలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రేగొండ మండలానికి చెందిన 32 మంది, గోరుకొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అమలు చేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి సర్వేలు నిర్వహించి, హద్దుల నిర్ధారణతో పాటు అర్హులకు పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, రేగొండ తహసీల్దార్, గోరి కొత్తపల్లి తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/every-voter-enumeration-form-must-be-filled/article-3196</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/every-voter-enumeration-form-must-be-filled/article-3196</guid>
                <pubDate>Tue, 14 Jul 2026 13:18:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/unnamed-%281%29.jpg"                         length="198999"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేగొండలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p>భూపాలపల్లి  :  రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రేగొండ రైతు వేదికలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రేగొండ మండలానికి చెందిన 32 మంది, గోరుకొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అమలు చేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి సర్వేలు నిర్వహించి, హద్దుల నిర్ధారణతో పాటు అర్హులకు పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, రేగొండ తహసీల్దార్, గోరి కొత్తపల్లి తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/distribution-of-mla-gandra-satyanarayana-rao-kalyanalakshmi-shadi-mubarak-checks/article-3194"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/unnamed.jpg" alt=""></a><br /><p>భూపాలపల్లి  :  రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రేగొండ రైతు వేదికలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రేగొండ మండలానికి చెందిన 32 మంది, గోరుకొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అమలు చేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి సర్వేలు నిర్వహించి, హద్దుల నిర్ధారణతో పాటు అర్హులకు పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, రేగొండ తహసీల్దార్, గోరి కొత్తపల్లి తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/distribution-of-mla-gandra-satyanarayana-rao-kalyanalakshmi-shadi-mubarak-checks/article-3194</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/distribution-of-mla-gandra-satyanarayana-rao-kalyanalakshmi-shadi-mubarak-checks/article-3194</guid>
                <pubDate>Tue, 14 Jul 2026 13:09:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/unnamed.jpg"                         length="225220"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోటంచ శ్రీ  లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న బిజెపి జిల్లా నాయకులు     </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.14.58 PM" width="1200" height="960" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భూపాలపల్లి :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి  సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు  ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి పార్లమెంటరీ కో కన్వీనర్ లింగపల్లి ప్రసారావు  జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల  రాజు మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి    శివకృష్ణ  బీజేవైఎం జిల్లా నాయకులు   కుమారస్వామి మరియు తదితరులు ఉన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.14.58 PM" width="1280" height="960"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భూపాలపల్లి :  భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ దేవాలయం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి  సందర్భంగా నూతనంగా కోటంచ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావు ని శాలువాతో సన్మానించినారు  ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి పార్లమెంటరీ కో కన్వీనర్ లింగపల్లి ప్రసారావు  జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల  రాజు మండల ఉపాధ్యక్షులు ఎర్రబాటి    శివకృష్ణ  బీజేవైఎం జిల్లా నాయకులు   కుమారస్వామి మరియు తదితరులు ఉన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhupalpally</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhupalpally/bjp-district-leaders-who-visited-kotancha-shri-lakshmi-narasimha-swamy/article-3150</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:20:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.14.58-pm.jpeg"                         length="256601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        