<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/asifabad/category-61" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Asifabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/61/rss</link>
                <description>Asifabad RSS Feed</description>
                
                            <item>
                <title>మున్సిపల్ ఎన్నికల లో ఆసక్తికర  ఘటన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-14-at-10.10.17-am.jpeg" alt="WhatsApp Image 2026-02-14 at 10.10.17 AM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కాగజ్ నగర్  : కాగజ్ నగర్ మున్సిపాలిటీ 30వ వార్డులో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆడే శశికళకు ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ వార్డు ఎస్టీ జనరల్ కి రిజర్వ్ అయింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు శశికళ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. మొత్తం 1,618 ఓట్లకు గాను 976 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థికి 506 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ధారావత్ సరితకు 441 ఓట్లు, బీజేపీ అభ్యర్థి తిరుపతికి 29 ఓట్లుపడ్డాయి. ఇండిపెండెంట్ కు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. ఆమె నివాసం మరో వార్డులో ఉండడంతో తన ఓటు కూడా వేసు కోలేకపోయింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/an-interesting-incident-in-the-municipal-elections/article-2514"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-14-at-10.10.17-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-14-at-10.10.17-am.jpeg" alt="WhatsApp Image 2026-02-14 at 10.10.17 AM" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కాగజ్ నగర్  : కాగజ్ నగర్ మున్సిపాలిటీ 30వ వార్డులో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆడే శశికళకు ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ వార్డు ఎస్టీ జనరల్ కి రిజర్వ్ అయింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు శశికళ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. మొత్తం 1,618 ఓట్లకు గాను 976 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థికి 506 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ధారావత్ సరితకు 441 ఓట్లు, బీజేపీ అభ్యర్థి తిరుపతికి 29 ఓట్లుపడ్డాయి. ఇండిపెండెంట్ కు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. ఆమె నివాసం మరో వార్డులో ఉండడంతో తన ఓటు కూడా వేసు కోలేకపోయింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/an-interesting-incident-in-the-municipal-elections/article-2514</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/an-interesting-incident-in-the-municipal-elections/article-2514</guid>
                <pubDate>Sat, 14 Feb 2026 13:24:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-14-at-10.10.17-am.jpeg"                         length="147766"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రచారం ముగింపు వేళ 1,2,6 వార్డుల్లో--- డి.సి.సి. ఆత్రం సుగుణక్క ముమ్మర ఇంటింటి ప్రచారం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-3.32.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 3.32.29 PM" width="960" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్: ఈరోజుతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 6వ వార్డుల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.<br />ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ..ఈ ఎన్నికలు కేవలం మున్సిపల్ ఎన్నికలు కాదు… ఇది ప్రజల ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మున్సిపాలిటీలో కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/at-the-end-of-campaign-in-126-wards-dcc-atram/article-2404"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-09-at-3.32.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-3.32.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 3.32.29 PM" width="960" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్: ఈరోజుతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 6వ వార్డుల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.<br />ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ..ఈ ఎన్నికలు కేవలం మున్సిపల్ ఎన్నికలు కాదు… ఇది ప్రజల ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేస్తాం. ప్రజల సమస్యలను కౌన్సిల్‌లో బలంగా వినిపించే నిజమైన ప్రజా ప్రతినిధులను అందిస్తాం. మాటలతో కాదు… చేతలతో పనిచేసే పాలన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలదు.ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ కాంగ్రెస్. ప్రజల మధ్య తిరిగిన నాయకులే మా అభ్యర్థులు. ఈ ఎన్నికల్లో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి, న్యాయానికి మద్దతు ఇవ్వాలని సుగుణక్క పిలుపునిచ్చారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/at-the-end-of-campaign-in-126-wards-dcc-atram/article-2404</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/at-the-end-of-campaign-in-126-wards-dcc-atram/article-2404</guid>
                <pubDate>Mon, 09 Feb 2026 16:59:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-3.32.29-pm.jpeg"                         length="187653"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల అబ్జర్వర్‌గా ప్రీతం – డీసీసీ కార్యాలయంలో సన్మానించిన----  ఆత్రం సుగుణక్క</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-3.51.38-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 3.51.38 PM" width="1200" height="960" /></p>
<p>  </p>
<p>ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల అబ్జర్వర్‌గా నియమితులైన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరీ ప్రీతం ఆదివారం ఆసిఫాబాద్ డీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికి.. శాలువాతో సన్మానించారు... మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ, ప్రచార విధానం, వార్డు స్థాయి సమన్వయం, పార్టీ బలోపేతం అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  రెబ్బెన మండల ఇంచార్జి అధ్యక్షుడు కిషన్ గౌడ్, నాయకులు సోమశేఖర్,కోట్నాక గణపతి , మర్సుకోల లక్ష్మన్ సర్పంచ్, మహమ్మద్,అబ్దుల్లా,  నారాయణ, పవర్ రవీంద్ర, అడే వసంత్ రావ్ , కాంబ్లే దత్త , బాలు, తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/asifabad-municipality-election-observer-pritam-%E2%80%93-honored-in-dcc-office/article-2326"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-08-at-3.51.38-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-3.51.38-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-08 at 3.51.38 PM" width="1280" height="960"></img></p>
<p> </p>
<p>ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల అబ్జర్వర్‌గా నియమితులైన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరీ ప్రీతం ఆదివారం ఆసిఫాబాద్ డీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికి.. శాలువాతో సన్మానించారు... మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ, ప్రచార విధానం, వార్డు స్థాయి సమన్వయం, పార్టీ బలోపేతం అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  రెబ్బెన మండల ఇంచార్జి అధ్యక్షుడు కిషన్ గౌడ్, నాయకులు సోమశేఖర్,కోట్నాక గణపతి , మర్సుకోల లక్ష్మన్ సర్పంచ్, మహమ్మద్,అబ్దుల్లా,  నారాయణ, పవర్ రవీంద్ర, అడే వసంత్ రావ్ , కాంబ్లే దత్త , బాలు, తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/asifabad-municipality-election-observer-pritam-%E2%80%93-honored-in-dcc-office/article-2326</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/asifabad-municipality-election-observer-pritam-%E2%80%93-honored-in-dcc-office/article-2326</guid>
                <pubDate>Sun, 08 Feb 2026 16:12:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-08-at-3.51.38-pm.jpeg"                         length="139913"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా  – ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-06-at-3.11.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-06 at 3.11.03 PM" width="960" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్ : కుమురం భీమాసిఫాబాద్ జిల్లా  ఆసిఫాబాద్   మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 7, 16వ వార్డుల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి హస్తం గుర్తుకు ఓటు వేసి 7వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఓరగంటి హర్షితను,16వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి దుర్గం రోజను గెలిపించాలని కోరారు.ప్రజల సమస్యలను నిజాయితీగ పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీనే. మీ వార్డుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుగుణక్క తెలిపారు.<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/dcc-president-athram-sugunakka-conducted-door-to-door-campaign-as-part-of/article-2210"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-06-at-3.11.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-06-at-3.11.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-06 at 3.11.03 PM" width="960" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్ : కుమురం భీమాసిఫాబాద్ జిల్లా  ఆసిఫాబాద్   మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 7, 16వ వార్డుల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి హస్తం గుర్తుకు ఓటు వేసి 7వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఓరగంటి హర్షితను,16వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి దుర్గం రోజను గెలిపించాలని కోరారు.ప్రజల సమస్యలను నిజాయితీగ పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీనే. మీ వార్డుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుగుణక్క తెలిపారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/dcc-president-athram-sugunakka-conducted-door-to-door-campaign-as-part-of/article-2210</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/dcc-president-athram-sugunakka-conducted-door-to-door-campaign-as-part-of/article-2210</guid>
                <pubDate>Fri, 06 Feb 2026 15:18:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-06-at-3.11.03-pm.jpeg"                         length="209362"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మీడియా సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె హరిత</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-1.55.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 1.55.00 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని కొమురం భీం ఆసిఫాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని రూమ్ నెం.  13 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా కలెక్టర్ కె హరిత  రాజ్యస మండలాధికారి లోకేశ్వర్ రావు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.  మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్  ఎన్నికలకు సంబంధించిన  సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్  ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన  ఎన్నికల వ్యయం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/district-collector-k-haritha-inaugurated-the-media-centre/article-1790"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-30-at-1.55.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-1.55.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 1.55.00 PM" width="4160" height="2767"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని కొమురం భీం ఆసిఫాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని రూమ్ నెం.  13 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా కలెక్టర్ కె హరిత  రాజ్యస మండలాధికారి లోకేశ్వర్ రావు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.  మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్  ఎన్నికలకు సంబంధించిన  సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్  ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన  ఎన్నికల వ్యయం ను లెక్కించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్  కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్ కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్<br /> సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/district-collector-k-haritha-inaugurated-the-media-centre/article-1790</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/district-collector-k-haritha-inaugurated-the-media-centre/article-1790</guid>
                <pubDate>Fri, 30 Jan 2026 14:01:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-1.55.00-pm.jpeg"                         length="473194"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎత్తి పోతల ఉత్తి పోతల?  _నిరుపయోగంగా ఉన్నఎత్తిపోతల పథకాలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-9.25.51-am.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 9.25.51 AM" width="323" height="400" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ : ఆరు నెలలు శ్రమించే అన్నదాత కు కన్నీటి వేదనే మిగులుతోంది. చెమట చుక్కలు చిందించి సాగుచేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండడం లేదు. ప్రకృతి పగబడుతున్నప్పుడల్లా సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా ఉండగా ఏటా రైతులు వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోతే పంటలు ఎండిపోతుండగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎత్తిపోతల పథకాలు వినియోగంలో లేక ఇబ్బందులు పడుతున్నారు.</p>
<p style="text-align:justify;">గాలికొదిలేసిన ప్రభుత్వాలు కొమరం భీం జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు నిధుల లేక గత ప్రభుత్వాలు కూడా ఎత్తిపోతల పథకాలను గాలి కొదిలేశాయి. జలవనరుల నుంచి పంటలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదుల వద్ద నిర్మించిన ఎత్తి పోతల పథకాలు ఆయకట్టుకు చుక్కనీరందించడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలతో అన్నదాతలకు ప్రయోజనం కలుగడం లేదు. కొన్ని ఎత్తి పోతల పథకాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/upliftment-schemes-are-redundant/article-1785"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-30-at-9.25.51-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-9.25.51-am.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 9.25.51 AM" width="323" height="400"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ : ఆరు నెలలు శ్రమించే అన్నదాత కు కన్నీటి వేదనే మిగులుతోంది. చెమట చుక్కలు చిందించి సాగుచేస్తే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండడం లేదు. ప్రకృతి పగబడుతున్నప్పుడల్లా సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా ఉండగా ఏటా రైతులు వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోతే పంటలు ఎండిపోతుండగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎత్తిపోతల పథకాలు వినియోగంలో లేక ఇబ్బందులు పడుతున్నారు.</p>
<p style="text-align:justify;">గాలికొదిలేసిన ప్రభుత్వాలు కొమరం భీం జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు నిధుల లేక గత ప్రభుత్వాలు కూడా ఎత్తిపోతల పథకాలను గాలి కొదిలేశాయి. జలవనరుల నుంచి పంటలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదుల వద్ద నిర్మించిన ఎత్తి పోతల పథకాలు ఆయకట్టుకు చుక్కనీరందించడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలతో అన్నదాతలకు ప్రయోజనం కలుగడం లేదు. కొన్ని ఎత్తి పోతల పథకాల పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండగా మరి కొన్ని మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి.దింతో రైతులకు సాగు నీటికి కష్టాలు తప్పడం లేదు జీవ నదిగా చెప్పుకునే ప్రాణహిత, పెన్ గంగాల పై కౌటాల, సిర్పూర్ (టి), చింతల మానేపల్లి మండలాల్లో 8 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కౌటాల మండలం లోని సాండ్ గాం,తుమ్మడి హెట్టి, వీర్దండి, గుండాయి పేట్, సిర్పూర్ (టి) మండలం లో హుడ్కుల్లి, చింతల మానేపల్లి మండలం కోర్సిని, గూడెం, రన్ వెళ్లి పూర్తి అయి నిరూపయోగంగా ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం వీటి పైన ద్రుష్టి సారిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.</p>
<p style="text-align:justify;"><br />-    10 వేల ఎకరాలకు. కౌటాల మండలంలో 10వేల ఎకరాలకు ప్రాణహిత జలాలను పొలాలకు అందించేందుకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పదేళ్ల కిందట తుమ్మిడిహెట్టి, వీర్దండి, గుండాయిపేట, సాండ్‌గాం ఎత్తి పోతల పథకాలు నిర్మించారు. ఇవి కొన్ని రోజు పాటు ఆయకట్టు పొలాలకు నీరందించినప్పటికీ మోటార్లు చెడి పోవడంతో అవి ఉపయోగం లేకుండా మారింది దీంతో అన్నదాతల ఆశలు అడియా శలయ్యాయి. చింతలమానేపల్లి మండలంలో ఎనిమిది వేల ఎకరాల సాగుకు నీరందించే లక్ష్యంతో కోర్సిని వద్ద నిర్మిస్తున్న ఎత్తి పోతల పథకం పనులు ఎనిమిదేళ్లుగా నత్తనడక పనులు కొనసాగుతున్నాయి. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ పథకం నేటికి పూర్తి కాలేదు. గూడెం, రనవెల్లి ఎత్తిపోత పథకాలు సైతం నేటికి పూర్తి కాక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి ఎత్తి పోతల పథకాలకు నిధులు కేటాయించి ఉపయోగంలోకి తీసుకరావాలని ఆయకట్టు దారులు కోరుతున్నారు.</p>
<p style="text-align:justify;">ఆందోళనలో అన్నదాతలు కౌటాల మండలం సాండ్ గాం గ్రామ శివారులోని పెన్ గంగా నది సమీపంలోగల ఎత్తిపోతల పథకం. ఈ సాండ్గాం ఎత్తిపోతల పథకాన్ని 2009లో ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించారు. దాదాపు 10 యేండ్లు 2 పంటలకు నీరు అందించిన ఈ ఎత్తి పోతలకు నిర్వహణ సరిగా లేక అయిదు యేండ్లు గా వినియోగంలో లేదు. దీంతో రైతులకు సాగునీరు అందడం లేదు. ఇది నిరుపయోగంగా మారడం తో సమీప గ్రామాలైన, సాండ్ గాం, కౌటి, పార్డి, కుంబారి, వీరవెల్లి, లోనవేల్లి గ్రామాలకు  ఒక పంట కూడా బోర్ల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది 2 పంటలు పండిద్దాం అంటే భూ గర్భ జలాలు తగ్గి బోర్లు కూడా సరిగ్గా పోయడం లేదు ఇక జిల్లా జిల్లాలో ఎత్తిపోతల పథకాల కింద భూములను సాగు చేస్తున్న ఆయకట్టు దారుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి ఎత్తిపోతల పథకాలు పూర్తికాక పోవడంతో పంట పొలాలకు చుక్కనీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు వెచ్చించి పథకాలు ప్రారంభించినా అవి పూర్తి కాకపోవడంతో వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పుష్కలంగా జల వనరులున్నా ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో ఎత్తి పోతల పథకాలు పూర్తి కాకపోవడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేపడితే ఈ ప్రాం తంలో రెండు పంటలు పండించే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతకు ముందు రెండు పంటలు పండించే వాళ్ళం సాండ్ గాం ఎత్తి పోతల పథకం వలన మా గ్రామం మొత్తం ఇంతకు ముందు రెండు పంటలు పండించే వాళ్ళం ఇప్పుడు కనీసం ఒక పంటకు కూడా మేము ఆయిల్ ఇంజన్, బోరవెల్ పై ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది. రెండవ పంట  కు బోర్లు సరిగ్గా పోయక భూ గర్భ జలాలు తగ్గి నీరు సరిగ్గా పోయడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం  స్పందించి వీటికి మరమ్మతులు చేపట్టాలి.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-9.25.51-am(1).jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 9.25.51 AM(1)" width="1600" height="900"></img></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/upliftment-schemes-are-redundant/article-1785</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/upliftment-schemes-are-redundant/article-1785</guid>
                <pubDate>Fri, 30 Jan 2026 13:10:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-9.25.51-am.jpeg"                         length="33457"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘోర రోడ్డు ప్రమాదం తల్లీ కూతురు మృతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-1.10.07-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-28 at 1.10.07 PM" width="510" height="556" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్  : మేడారం మహాజాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కాటారం-మేడారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు దుర్మరణం చెందగా.భర్త రమేష్ కాలు విరిగాయి. మరో మహిళ  పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి సునీత(45), కస్తూరి అక్షిత(21)గా గుర్తించారు. వీరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం  ప్రయాణికులు మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ కు చుట్టాల ఇంటికి వచ్చారు. వారితో కలిసి ట్రాక్టర్లో జాతరకు మంగళవారం సాయంత్రం బయలు దేరారు. మహా ముత్తారం మండలం లోని పెగడపల్లి-కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ట్రాక్టరును రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపుతప్పి పల్టీ కొట్టి బోల్తా పడింది ట్రాక్టర్ ట్రాలీ కింద తల్లీకుమార్తెలు నలిగిపోయి అక్కడిక క్కడే చనిపోయారు.సునీత భర్త రమేష్ కాలు విరిగినట్టు కుటుంబీ కులు తెలిపారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/6979c2723b3b8/article-1687"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-28-at-1.10.07-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-1.10.07-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-28 at 1.10.07 PM" width="510" height="556"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆసిఫాబాద్  : మేడారం మహాజాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కాటారం-మేడారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు దుర్మరణం చెందగా.భర్త రమేష్ కాలు విరిగాయి. మరో మహిళ  పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి సునీత(45), కస్తూరి అక్షిత(21)గా గుర్తించారు. వీరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం  ప్రయాణికులు మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ కు చుట్టాల ఇంటికి వచ్చారు. వారితో కలిసి ట్రాక్టర్లో జాతరకు మంగళవారం సాయంత్రం బయలు దేరారు. మహా ముత్తారం మండలం లోని పెగడపల్లి-కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ట్రాక్టరును రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపుతప్పి పల్టీ కొట్టి బోల్తా పడింది ట్రాక్టర్ ట్రాలీ కింద తల్లీకుమార్తెలు నలిగిపోయి అక్కడిక క్కడే చనిపోయారు.సునీత భర్త రమేష్ కాలు విరిగినట్టు కుటుంబీ కులు తెలిపారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/6979c2723b3b8/article-1687</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/6979c2723b3b8/article-1687</guid>
                <pubDate>Wed, 28 Jan 2026 13:38:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-1.10.07-pm.jpeg"                         length="58328"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నకిలీ పాస్బుక్ ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-10.54.49-am.jpeg" alt="WhatsApp Image 2026-01-28 at 10.54.49 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ :  రైతులకు పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.20 లక్షలు వసూలు చేసిన కేసులో పెంచికల్ పేట్ తహసీల్దార్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్ ఐ అనిల్ తెలిపిన ప్రకారం. మంచిర్యాల జిల్లా తాండూరుకి చెందిన పెద్దింటి రాకేశ్ పెంచికల్ పేట్ తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ మండలంలోని రైతుల అవసరాలు, పాస్ పుస్తకాల సమస్యను ఆసరాగా చేసుకున్నాడు. డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి 38 మంది రైతుల నుంచి రూ.20లక్షలు వసూలు చేశాడు. పాత ప్రొసీడింగ్స్ ను డౌన్ లోడ్ చేసి మొబైల్ లో పీడీఎఫ్ ఎడిటర్ లో ఎడిట్ చేసి తహసీల్దా ర్ సంతకం ఫోర్జరీ చేసి ఓ రైతుకు ఇచ్చాడు. ఆన్ లైన్ లో చెక్ చేయగా ఫేక్ గా తేలింది. అనుమానం తో తహసీల్దార్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/computer-operator-who-gave-fake-passbook-arrested/article-1681"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-28-at-10.54.49-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-10.54.49-am.jpeg" alt="WhatsApp Image 2026-01-28 at 10.54.49 AM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ :  రైతులకు పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.20 లక్షలు వసూలు చేసిన కేసులో పెంచికల్ పేట్ తహసీల్దార్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్ ఐ అనిల్ తెలిపిన ప్రకారం. మంచిర్యాల జిల్లా తాండూరుకి చెందిన పెద్దింటి రాకేశ్ పెంచికల్ పేట్ తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ మండలంలోని రైతుల అవసరాలు, పాస్ పుస్తకాల సమస్యను ఆసరాగా చేసుకున్నాడు. డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి 38 మంది రైతుల నుంచి రూ.20లక్షలు వసూలు చేశాడు. పాత ప్రొసీడింగ్స్ ను డౌన్ లోడ్ చేసి మొబైల్ లో పీడీఎఫ్ ఎడిటర్ లో ఎడిట్ చేసి తహసీల్దా ర్ సంతకం ఫోర్జరీ చేసి ఓ రైతుకు ఇచ్చాడు. ఆన్ లైన్ లో చెక్ చేయగా ఫేక్ గా తేలింది. అనుమానం తో తహసీల్దార్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. తహసీల్దార్ తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి నిందితుడు కంప్యూటర్ ఆపరేటర్ రాకేశ్ ను రిమాండ్ కి తరలించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/computer-operator-who-gave-fake-passbook-arrested/article-1681</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/computer-operator-who-gave-fake-passbook-arrested/article-1681</guid>
                <pubDate>Wed, 28 Jan 2026 12:08:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-28-at-10.54.49-am.jpeg"                         length="200095"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆలయ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-5.42.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-21 at 5.42.41 PM" width="1200" height="963" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తాటిపల్లి వార్దా నది ఒడ్డున ఉన్న అతిపురాతనమైన శ్రీ శివ సిద్ది హనుమాన్ మందిర్ తాటిపల్లి (కుర్తా) ఆలయ కమిటీ అధ్యక్ష పదవి ని గత 2019 సం,, నుంచి 2026 వరకు బాధ్యత గా నిర్వహించాను. నా ఇష్టపూర్వకంగా,గ్రామం లోని కొందరి అభిప్రాయం మేరకు హనుమాన్ భక్తులైన వారి మాట మీద గౌరవం తో బుధవారం రోజున నా రాజీనామా  పత్రం ను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, ఆలయ పూజారి,హనుమాన్ స్వామి కి రాజీనామా పత్రం  సమర్పిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు తెలిపారు. గత 7సం,,లు దైవ కార్యం లో భాగస్వామ్యం అయి, దేవును సేవ చేసి 4 గుడులు (దేవాలయం) కట్టినందుకు చాలా గర్వంగా, సంతోషం ఉందన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/resignation-from-the-post-of-president-of-the-temple-committee/article-1346"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-21-at-5.42.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-5.42.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-21 at 5.42.41 PM" width="1280" height="963"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తాటిపల్లి వార్దా నది ఒడ్డున ఉన్న అతిపురాతనమైన శ్రీ శివ సిద్ది హనుమాన్ మందిర్ తాటిపల్లి (కుర్తా) ఆలయ కమిటీ అధ్యక్ష పదవి ని గత 2019 సం,, నుంచి 2026 వరకు బాధ్యత గా నిర్వహించాను. నా ఇష్టపూర్వకంగా,గ్రామం లోని కొందరి అభిప్రాయం మేరకు హనుమాన్ భక్తులైన వారి మాట మీద గౌరవం తో బుధవారం రోజున నా రాజీనామా  పత్రం ను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, ఆలయ పూజారి,హనుమాన్ స్వామి కి రాజీనామా పత్రం  సమర్పిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు తెలిపారు. గత 7సం,,లు దైవ కార్యం లో భాగస్వామ్యం అయి, దేవును సేవ చేసి 4 గుడులు (దేవాలయం) కట్టినందుకు చాలా గర్వంగా, సంతోషం ఉందన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/resignation-from-the-post-of-president-of-the-temple-committee/article-1346</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/resignation-from-the-post-of-president-of-the-temple-committee/article-1346</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 17:47:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-5.42.41-pm.jpeg"                         length="183437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిలదీస్తే నోటీసులా...❓</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-10.15.12-am.jpeg" alt="WhatsApp Image 2026-01-21 at 10.15.12 AM" width="672" height="362" /></p>
<p>  </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అరాచకాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలొస్తేనే ప్రభుత్వానికి ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులకు నోటీసులివ్వాలని గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు పై పెట్టిన కేసులు తుఫేల్ కేసులన్నారు. హరీష్ రావును ఎలాగైనా జైలుకు పంపాలని చూస్తూ, అక్రమ కేసులు బనాయించారన్నారు. సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు ఇచ్చి హై కోర్టులో కేసు వేస్తే, కోర్టు కొట్టివేసిందన్నారు. తిరిగి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందని తెలిపారు. </p>
<p style="text-align:justify;">    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(2) ప్రకారం ఒక వ్యక్తి పై నమోదైన కేసును కోర్టు కొట్టేసిన తర్వాత, తిరిగి</p>
<p style="text-align:justify;">రేవంత్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/is-it-a-notice-if-it-is-suspended/article-1312"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-21-at-10.15.12-am.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-10.15.12-am.jpeg" alt="WhatsApp Image 2026-01-21 at 10.15.12 AM" width="672" height="362"></img></p>
<p> </p>
<p style="text-align:justify;">కొమరం భీం ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అరాచకాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలొస్తేనే ప్రభుత్వానికి ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులకు నోటీసులివ్వాలని గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు పై పెట్టిన కేసులు తుఫేల్ కేసులన్నారు. హరీష్ రావును ఎలాగైనా జైలుకు పంపాలని చూస్తూ, అక్రమ కేసులు బనాయించారన్నారు. సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు ఇచ్చి హై కోర్టులో కేసు వేస్తే, కోర్టు కొట్టివేసిందన్నారు. తిరిగి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందని తెలిపారు. </p>
<p style="text-align:justify;">  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(2) ప్రకారం ఒక వ్యక్తి పై నమోదైన కేసును కోర్టు కొట్టేసిన తర్వాత, తిరిగి అదే కేసులో వ్యక్తిని విచారణ పేరుతో వేధించకూడదన్నారు. రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్దంగా పని చేస్తున్నారన్నారు.  గోదావరి జలాలను బనకచర్ల పేరుతో ఆంధ్ర చేస్తున్న దోపిడి అడ్డుకున్నందుకు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగినందుకు ఎన్టివి ఎబిఎన్ ఛానల్స్ లో వచ్చిన కథనాల్లో మహిళా ఐఏఎస్ అధికారిని పావుగా వాడు కున్నారని బట్టబయలు చేసినందుకు, నైని కోల్ బ్లాక్ టెండర్ లో సృజన్ రెడ్డి చేసిన కుంభకోణం గురించి 5 లక్షల కోట్ల విలువైన 9 వేల ఎకరాల భూ స్కాం గురించి మాట్లాడినందుకు, బొగ్గు కుంభకోణంలో కిషన్ రెడ్డికి లేఖ రాసి సిబిఐ విచారణ కోరినందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వం చెప్పింది విని చట్ట విరుద్దంగా పని చేయకూడదని, ప్రభుత్వాలు శాశ్వతం కాదన్నారు. రాబోయే కాలంలో ఏర్పడే ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. హరీష్ రావు హోం మంత్రి కాదని ఆయనకు పోలీసు శాఖతో సంబంధం లేదన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. అధికారులు తాము తీసుకునే నిర్ణయాలు పై అధికారులకు రిపోర్ట్ ఇస్తారని, రాజకీయ నాయకులకు రిపోర్ట్ చేయరన్నారు. కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావు మరియు ఇతర బిఆర్ఎస్ నాయకులు ఎనాడూ ఫోన్ ట్యాపింగ్ ను నమ్ముకొని పనిచేయలేదని, కేవలం పోరాటాలనే నమ్ముకొని రాజకీయాలు చేశారన్నారు. హరీష్ రావు పై ఎన్ని కేసులు పెట్టినా లాఠీ చార్జీలు చేసినా జైలుకు పంపినా భయపడలేదని, ఇపుడు పెట్టే తుఫేల్ కేసులకు కూడా భయపడరన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాగైనా కేసిఆర్ పేరు చెప్పించాలనే ప్రయత్నంలోనే విచారణ జరుపుతున్నారని, అందుకే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొంది, క్యాన్సర్ వ్యాధిని పట్టించుకోకుండా దేశం కోసం సేవలు అందించిన ప్రభాకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారన్నారు. ఇపుడు హరీష్ రావును కూడా అందుకే నోటీసులిచ్చి విచారణ చేస్తున్నారన్నారు. </p>
<p style="text-align:justify;">రేవంత్ రెడ్డి, కేసిఆర్ పై ప్రతీకారంతో రగిలి పోతున్నారూ కానీ కేసిఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదికాదు, రేవంత్ రెడ్డికి సిఎం కుర్చీ వచ్చేది కాదన్నారు. కేసిఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సెక్రటేరియట్ కూడా లేదన్నారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి పార్టీని మళ్లీ తెలంగాణకు తేవాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది, తెలంగాణ వనరులను దోచుకున్నది, చివరికి రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదు కావడానికి కారణం కూడా టిడిపి పార్టేనని మరువద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు దమ్ముంటే సృజన్ రెడ్డి, రోహిన్ రెడ్డి కుంభకోణాలపై సిట్ వేయాలని, ఎన్టివి, ఎబిఎన్ అధినేత రాధాకృష్ణ పై సిట్ వేయాలని, 120 మంది గురుకులాల విద్యార్థుల మరణం పై సిట్ వేయాలని డిమాండ్ చేశారు.  కాగజ్ నగర్ పట్టణం చుట్టు పక్కల గల చారిగాం, చింతగూడ గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ చేశారని, వారితో స్థానిక అధికారులు కూడా కుమ్మక్కయ్యారని వీరిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే వచ్చి హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారని, ఇంతకాలం ఎందుకు రాలేదని నిలదీశారు. రైతులు యూరియా కోసం, రైతు బంధు కోసం, పంట కొనుగోలు చేయాలని కోరినపుడు ఎందుకు పట్టించుకోలేదన్నారు. కాగజ్ నగర్ లో డయాలసిస్ సెంటర్ ప్రారంభించాలన్న సోయి ఎందుకు లేదన్నారు. ముందు మీ కొల్లాపూర్ ను చూసు కోవాలని సూచించారు. </p>
<p style="text-align:justify;">మీరు బీర్ బాటిల్ మూతలపై లేబుల్ కంట్రాక్టు కోసం అధికారులను వేధించిన విషయం మాకు తొలుసని విమర్శించారు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే హరీష్ బాబు మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా, అసెంబ్లీలో నిద్రపోయారని, ఇపుడు ఎన్నికలు రాగానే ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పెంచుతూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన విధంగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీకి మద్దితిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, హరీష్ రావు, కేటిఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ నెం1 గా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, సీనియర్ నాయకులు గోలెం వెంకటేష్, బిఆర్ఎస్ నాయకులు గొమాసె లహెంచు, ముస్తాఫిజ్, నికోడే మోహన్, బిట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/is-it-a-notice-if-it-is-suspended/article-1312</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/is-it-a-notice-if-it-is-suspended/article-1312</guid>
                <pubDate>Wed, 21 Jan 2026 10:39:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-21-at-10.15.12-am.jpeg"                         length="195037"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు మానేపల్లి లో గురుపాదుక దర్శనం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-19-at-3.07.40-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-19 at 3.07.40 PM" width="720" height="1185" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కోమరంభీం ఆసిఫాబాద్  : కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రం లో జరిగే  జగద్గురు రామనందచార్య శ్రీస్వామి నరేంద్ర చార్యజీ మాహరాజ్ యొక్క పాదుక దర్శనం కార్యక్రమం మంగళవారం అనుకోడ కోమరంభీం చౌరస్తా నుంచి చింతలమానేపల్లి మాస్టర్ మైండ్ స్కూల్ వరకు ర్యాలీ  నిర్వహించనున్నారు.అనంతరం మాస్టర్ మైండ్ స్కూల్ లో రామనందచార్య నరేంద్ర చార్యజీ పాదుక దర్శనం  ఉపాసక్ ధిక్ష గురుపూజ హారతి కార్యక్రమం ప్రవచనం భక్తీధీక్ష దర్శనం ఉంది భక్తులు ఆధికసంఖ్యలో పాల్గొన్ని ఈకార్యక్రమంను విజయవంతం చేయాగలరని సిర్పూర్ నియోజకవర్గం లోని చూట్టు పక్కల గ్రామాల్లో రామనందచార్య భక్తులు ప్రచారం చేశారు ఈ కార్యక్రమనికి అందరూ ఆహ్వానితులే అని రామనందచార్య నరేంద్ర చార్యజీ సేవ భక్త మండలి ఆసిఫాబాద్ జిల్లా నిరిక్షక్  కళిదాస్ గ్యార్ జిల్లా ఆధ్యక్షుడు  రజేదంర్ బోరుకుటే  మాజీ జిల్లా ఆధ్యక్షుడు పండరి చాప్లే రామనందచార్య నరేంద్ర చార్యజీ  భక్తులు ఓక ప్రకటన లోతేలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/gurupaduka-darsha-in-manepalli-tomorrow/article-1236"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-19-at-3.07.40-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-19-at-3.07.40-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-19 at 3.07.40 PM" width="720" height="1185"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కోమరంభీం ఆసిఫాబాద్  : కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రం లో జరిగే  జగద్గురు రామనందచార్య శ్రీస్వామి నరేంద్ర చార్యజీ మాహరాజ్ యొక్క పాదుక దర్శనం కార్యక్రమం మంగళవారం అనుకోడ కోమరంభీం చౌరస్తా నుంచి చింతలమానేపల్లి మాస్టర్ మైండ్ స్కూల్ వరకు ర్యాలీ  నిర్వహించనున్నారు.అనంతరం మాస్టర్ మైండ్ స్కూల్ లో రామనందచార్య నరేంద్ర చార్యజీ పాదుక దర్శనం  ఉపాసక్ ధిక్ష గురుపూజ హారతి కార్యక్రమం ప్రవచనం భక్తీధీక్ష దర్శనం ఉంది భక్తులు ఆధికసంఖ్యలో పాల్గొన్ని ఈకార్యక్రమంను విజయవంతం చేయాగలరని సిర్పూర్ నియోజకవర్గం లోని చూట్టు పక్కల గ్రామాల్లో రామనందచార్య భక్తులు ప్రచారం చేశారు ఈ కార్యక్రమనికి అందరూ ఆహ్వానితులే అని రామనందచార్య నరేంద్ర చార్యజీ సేవ భక్త మండలి ఆసిఫాబాద్ జిల్లా నిరిక్షక్  కళిదాస్ గ్యార్ జిల్లా ఆధ్యక్షుడు  రజేదంర్ బోరుకుటే  మాజీ జిల్లా ఆధ్యక్షుడు పండరి చాప్లే రామనందచార్య నరేంద్ర చార్యజీ  భక్తులు ఓక ప్రకటన లోతేలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/gurupaduka-darsha-in-manepalli-tomorrow/article-1236</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/gurupaduka-darsha-in-manepalli-tomorrow/article-1236</guid>
                <pubDate>Mon, 19 Jan 2026 15:20:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-19-at-3.07.40-pm.jpeg"                         length="66323"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిత్యావసరం సరకులు అందజేత</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-18-at-1.31.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-18 at 1.31.24 PM" width="1200" height="575" /></p>
<p>  </p>
<p>ఆసిఫాబాద్ :  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన దేవరకొండ లస్మ గౌడ్ ఈ నెల 7 న మరణించారు.విషయం తెలుసుకున్న బండి విజయ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మానవతా దృక్పధం తో చలించి నిరుపేద కుటుంబానికి పెద్ద ఖర్మ నిమ్మితం 75 కిలోల బియ్యం, ఒక కాటన్ ఆయిల్ ప్యాకెట్‌లను అందజేశారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉంటాలని గ్రామస్తులు అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/asifabad/delivery-of-essential-goods/article-1198"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-18-at-1.31.24-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-18-at-1.31.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-18 at 1.31.24 PM" width="1280" height="575"></img></p>
<p> </p>
<p>ఆసిఫాబాద్ :  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన దేవరకొండ లస్మ గౌడ్ ఈ నెల 7 న మరణించారు.విషయం తెలుసుకున్న బండి విజయ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మానవతా దృక్పధం తో చలించి నిరుపేద కుటుంబానికి పెద్ద ఖర్మ నిమ్మితం 75 కిలోల బియ్యం, ఒక కాటన్ ఆయిల్ ప్యాకెట్‌లను అందజేశారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉంటాలని గ్రామస్తులు అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/asifabad/delivery-of-essential-goods/article-1198</link>
                <guid>https://www.visionandhra.in/telangana/asifabad/delivery-of-essential-goods/article-1198</guid>
                <pubDate>Sun, 18 Jan 2026 13:37:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-18-at-1.31.24-pm.jpeg"                         length="172465"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        