<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/adilabad/category-60" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Adilabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/60/rss</link>
                <description>Adilabad RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .                       </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1200" height="609" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1280" height="609"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:43:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg"                         length="142626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.28.37 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని  రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస కాలంలో కుటుంబాలకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం దానధర్మాలు, సహకారం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమన్నారు.  సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. మంజూరుద్దీన్,  నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, బోధన్ అధ్యక్షులు  అబీద్ హుస్సేన్ ఫారూఖీ, నాయకులు ఆరిఫ్, అమీర్ జమాల్, మిర్జా సలీం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.28.37 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని  రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస కాలంలో కుటుంబాలకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం దానధర్మాలు, సహకారం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమన్నారు.  సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. మంజూరుద్దీన్,  నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, బోధన్ అధ్యక్షులు  అబీద్ హుస్సేన్ ఫారూఖీ, నాయకులు ఆరిఫ్, అమీర్ జమాల్, మిర్జా సలీం బేగ్, షేక్ యూసుఫ్, ఇర్ఫాన్, అబ్దుల్లా, ఎం.డి. ఇర్ఫాన్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:33:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg"                         length="171857"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంద్రవెల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మారణం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.25.52 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల వివరాల ప్రకారం దనోర గ్రామ సమీపంలో బైక్ పై అతివేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఒక్కసారిగా బిజీ అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాద తీవ్రతకు వారిద్దరికీ తీవ్ర గాయలై స్పాట్లోనే మృతి చెందారు. మృత్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/two-killed-in-fatal-road-accident-in-indravelli/article-3153"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.25.52 PM" width="1204" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల వివరాల ప్రకారం దనోర గ్రామ సమీపంలో బైక్ పై అతివేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఒక్కసారిగా బిజీ అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాద తీవ్రతకు వారిద్దరికీ తీవ్ర గాయలై స్పాట్లోనే మృతి చెందారు. మృత్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/two-killed-in-fatal-road-accident-in-indravelli/article-3153</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/two-killed-in-fatal-road-accident-in-indravelli/article-3153</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:29:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.25.52-pm.jpeg"                         length="521616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన---మానవతా వాదులు..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.46.18-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.46.18 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తేదీ 14.02.2026 న మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ అవుట్ గెట్ ముందర గుర్తుతెలియని వ్యక్తి మతిస్థిమితం లేకుండా కిందపడి ఉండగా  వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి రిమ్స్ ఆస్పత్రికి  తీసుకుని రాగా మృతుడు చికిత్స పొందుతూ .. తేదీ 21.2.2026 మధ్యాహ్నం 12:06 నిమిషాలకు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించగా  అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రానందున <br />తేదీ 01.03.2026 ఆదివారం  రోజున ఉదయం  10:00 గంటల కు అదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు  మరియు ఎస్ఐ అఖిల్,   మానవసేవే మాధవ సేవ సమితి సభ్యులకు మరియు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్పర్ సొసైటీ అబ్దుల్  అజిజ్ కి సమాచారం అందించగా ఈ రోజున  మధ్యాహ్నం 03:00 గంటలకు  పిట్టల వాడ స్మశాన వాటికలో  అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడం జరిగినది</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/the-funeral-of-the-orphaned-corpse-humanitarians/article-3147"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.46.18-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.46.18-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.46.18 PM" width="1600" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తేదీ 14.02.2026 న మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ అవుట్ గెట్ ముందర గుర్తుతెలియని వ్యక్తి మతిస్థిమితం లేకుండా కిందపడి ఉండగా  వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి రిమ్స్ ఆస్పత్రికి  తీసుకుని రాగా మృతుడు చికిత్స పొందుతూ .. తేదీ 21.2.2026 మధ్యాహ్నం 12:06 నిమిషాలకు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించగా  అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రానందున <br />తేదీ 01.03.2026 ఆదివారం  రోజున ఉదయం  10:00 గంటల కు అదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు  మరియు ఎస్ఐ అఖిల్,   మానవసేవే మాధవ సేవ సమితి సభ్యులకు మరియు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్పర్ సొసైటీ అబ్దుల్  అజిజ్ కి సమాచారం అందించగా ఈ రోజున  మధ్యాహ్నం 03:00 గంటలకు  పిట్టల వాడ స్మశాన వాటికలో  అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడం జరిగినది   ఈ యొక్క కార్యక్రమంలో  అబ్దుల్ అజిత్ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు  మానవసేవే మాధవసేవ సమితి సభ్యులు  న్యాయవాది శ్రావణ్ నాయక్ , చిందం దేవిదాస్ ,అదిలాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్  లంక శ్రీనివాస్ , సవిణ్ రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచారక్ రాష్ట్ర నాయకులు  &amp; మానవ హక్కుల సంఘం  పల్ దే దేవర్ గోపి , వాగ్ మారే దమ్మ కీర్తి కిరణ్ తదితరులు పాల్గొన్నారు<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/the-funeral-of-the-orphaned-corpse-humanitarians/article-3147</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/the-funeral-of-the-orphaned-corpse-humanitarians/article-3147</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:56:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.46.18-pm.jpeg"                         length="103046"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రమాదాలలో ప్రాణ నష్టాన్నీ తగ్గించడం లక్ష్యం.   అరైవ్ అలైవ్ 2.0 లో భాగంగా శిక్షణ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.05.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.05.17 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :   అరవై అలైవ్ లో భాగంగా ఆదిలాబాద్  జిల్లాలో జరుగు రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి “గోల్డెన్ అవర్” అత్యంత కీలకమని, ఆ సమయంలో సరైన ప్రథమ చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.  ప్రమాదం జరిగినప్పుడు వెంటనే “చెక్ – కాల్ – కేర్” విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ముందుగా బాధితుడి శ్వాస, స్పందన, గాయాల తీవ్రతను చెక్ చేయాలి. వెంటనే డయల్ 100 లేదా అత్యవసర సేవలకు కాల్ చేయాలి. ఆపై అంబులెన్స్ వచ్చే వరకు సీపీఆర్, రక్తస్రావం నియంత్రణ, బాధితుడిని సురక్షిత స్థితిలో ఉంచడం వంటి చర్యల ద్వారా కేర్ చేయాలని వివరించారు.</p>
<p style="text-align:justify;">  ప్రమాదాలు జరిగిన సందర్భంలో వెంటనే స్పందించి పోలీసు వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్న డయల్</p>
<p style="text-align:justify;">ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/the-training-is-part-of-arrive-alive-20-which-aims/article-3146"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.05.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.05.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.05.17 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :   అరవై అలైవ్ లో భాగంగా ఆదిలాబాద్  జిల్లాలో జరుగు రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి “గోల్డెన్ అవర్” అత్యంత కీలకమని, ఆ సమయంలో సరైన ప్రథమ చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.  ప్రమాదం జరిగినప్పుడు వెంటనే “చెక్ – కాల్ – కేర్” విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ముందుగా బాధితుడి శ్వాస, స్పందన, గాయాల తీవ్రతను చెక్ చేయాలి. వెంటనే డయల్ 100 లేదా అత్యవసర సేవలకు కాల్ చేయాలి. ఆపై అంబులెన్స్ వచ్చే వరకు సీపీఆర్, రక్తస్రావం నియంత్రణ, బాధితుడిని సురక్షిత స్థితిలో ఉంచడం వంటి చర్యల ద్వారా కేర్ చేయాలని వివరించారు.</p>
<p style="text-align:justify;"> ప్రమాదాలు జరిగిన సందర్భంలో వెంటనే స్పందించి పోలీసు వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్న డయల్ 100, బ్లూ కోల్ట్, పెట్రో కార్, హైవే మొబైల్, స్పెషల్ పార్టీ సిబ్బందికి సీపీఆర్  కార్డియో పలమనారి రిససిటెషన్  పై ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నారు. అదనంగా “బేసిక్ ట్రామా లైఫ్ సపోర్ట్” అంశంపై 2 రోజుల సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో ప్రమాదం సంభవించిన వ్యక్తి ని, గాయపడిన వారిని జాగ్రత్తగా తరలించడం, రక్తస్రావాన్ని ఆపే విధానాలు శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో తక్షణ చర్యలుమెడ, వెన్నెముక గాయాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన  శిక్షణను అందించనున్నారు.</p>
<p style="text-align:justify;">ఈ శిక్షణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీకి చెందిన నిష్ణాతులైన “సేవ్ లైఫ్ ఫౌండేషన్” నిపుణులు నిర్వహిస్తున్నారు. ప్రాక్టికల్ డెమోస్, మానికిన్ల సహాయంతో సీపీఆర్ అభ్యాసం, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ధైర్యం కల్పించే పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ రోడ్డు ఇంజనీరింగ్ సమస్యలు  పరిష్కరించడం, పటిష్టమైన పహారా, స్పీడ్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ఆటో డ్రైవర్లు, లారీ యూనియన్లు, యువజన సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి "అరైవ్ అలైవ్ 2.0" లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను కనీసం 20 శాతం వరకు తగ్గించడమే లక్ష్యంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం వద్ద వాహనం నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ప్రజల సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధికారులు కిషన్ సింగ్, నూర్ కేతర్బాల్, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐ లు బి సునీల్ కుమార్, కె ఫణిదర్, ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.05.17-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.05.17 PM(1)" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/the-training-is-part-of-arrive-alive-20-which-aims/article-3146</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/the-training-is-part-of-arrive-alive-20-which-aims/article-3146</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:53:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.05.17-pm.jpeg"                         length="112999"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కామ దహనం మార్చి 2రోజునే,3 న హోలీ జరపాలి.----శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.06.44 PM" width="1200" height="900" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :  ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి  ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. శ్రీ విజయ్ హనుమాన్ మందిర్ కమిటి సభ్యుల సమావేశం లో ప్రజలకు నెల కొన్న సందిగ్దాన్ని నివృత్తి చేశారు.కామ దహనం మార్చి 2న, రంగుల పండుగ హోలీ గ్రహణ పద్ధతులను అనుసరించి మార్చి 3న జరపాలని  పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 5:55 గంటలకు ప్రారంభమయ్యే పూర్ణిమ తిథి, మార్చి 2వ తేదీ సాయంత్రం 5:07 గంటలకు ముగుస్తుందని హిందూ బంధువులు అందరూ గమనించాలని అన్నారు. శాస్త్రం ప్రకారం పౌర్ణమి ఉన్న రోజు సాయంత్రం కామ నిర్వహించి, మరుసటి రోజు రంగులతో హోలీ జరపడం  ఆనవాయితీగా వస్తుంది. హోలీకి ముందు రోజు జరిగే కామ దహనం మార్చి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/kama-dahanam-should-be-celebrated-on-march-2nd-on-3rd-sri/article-3145"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.44-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.06.44 PM" width="1600" height="900"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :  ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి  ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. శ్రీ విజయ్ హనుమాన్ మందిర్ కమిటి సభ్యుల సమావేశం లో ప్రజలకు నెల కొన్న సందిగ్దాన్ని నివృత్తి చేశారు.కామ దహనం మార్చి 2న, రంగుల పండుగ హోలీ గ్రహణ పద్ధతులను అనుసరించి మార్చి 3న జరపాలని  పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 5:55 గంటలకు ప్రారంభమయ్యే పూర్ణిమ తిథి, మార్చి 2వ తేదీ సాయంత్రం 5:07 గంటలకు ముగుస్తుందని హిందూ బంధువులు అందరూ గమనించాలని అన్నారు. శాస్త్రం ప్రకారం పౌర్ణమి ఉన్న రోజు సాయంత్రం కామ నిర్వహించి, మరుసటి రోజు రంగులతో హోలీ జరపడం  ఆనవాయితీగా వస్తుంది. హోలీకి ముందు రోజు జరిగే కామ దహనం మార్చి 2వ తేదీన  చేసుకోవాలని శాస్త్రం ప్రకారాం తిథులను బట్టి దీనిని పండితులు నిర్ణయించారన్నారు.ఈ కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషద్ అధ్యక్షులు రాజకుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు అరె రవి, సభ్యులు జగదీష్ అగర్వాల్, ఉస్కెమ్ వామన్, జోగు రమేష్, సంజీవ్,తిప్పా గంగన్న,రమేష్ గౌడ్, శ్రీనివాస్, విట్టల్, సంతోష్, సూర్యకాంత్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/kama-dahanam-should-be-celebrated-on-march-2nd-on-3rd-sri/article-3145</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/kama-dahanam-should-be-celebrated-on-march-2nd-on-3rd-sri/article-3145</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:49:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.44-pm.jpeg"                         length="300307"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బేల జడ్పీహెచ్ఎస్  ఘనంగా సైన్స్ దినోత్సవం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.08.38-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.08.38 PM" width="1200" height="716" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సైన్స్ దినోత్సవం ఘనంగా  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస,రంగోలి పోటీలు నిర్వహించడం జరిగింది, పిల్లలు తయారు చేసిన ప్రాజెక్ట్ లు ప్రదర్శించిన జరిగింది . గెలుపొందిన విద్యార్థులకు  బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. విద్యార్థులకు కుండల తయారీ ఏ విధంగా జరుగుతుంది ప్రత్యక్షంగా పాఠశాలలో చూయించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలని తెలియజేయడం జరిగింది.  సైన్స్ డే సందర్భంగా డ్రీం స్వచ్ఛంద సంస్థ CMO krishna Reddy, చైర్మన్ మమత రెడ్డి ఈ కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులకు ఉపయోగకరమైనటు వంటి 7000 రూపాయల సైన్స్ మెటీరియల్స్ పాఠశాలకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/bela-zphs-celebrated-science-day/article-3144"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.08.38-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.08.38-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.08.38 PM" width="1600" height="716"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సైన్స్ దినోత్సవం ఘనంగా  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస,రంగోలి పోటీలు నిర్వహించడం జరిగింది, పిల్లలు తయారు చేసిన ప్రాజెక్ట్ లు ప్రదర్శించిన జరిగింది . గెలుపొందిన విద్యార్థులకు  బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. విద్యార్థులకు కుండల తయారీ ఏ విధంగా జరుగుతుంది ప్రత్యక్షంగా పాఠశాలలో చూయించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలని తెలియజేయడం జరిగింది.  సైన్స్ డే సందర్భంగా డ్రీం స్వచ్ఛంద సంస్థ CMO krishna Reddy, చైర్మన్ మమత రెడ్డి ఈ కార్యక్రమాలలో పాల్గొని విద్యార్థులకు ఉపయోగకరమైనటు వంటి 7000 రూపాయల సైన్స్ మెటీరియల్స్ పాఠశాలకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/bela-zphs-celebrated-science-day/article-3144</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/bela-zphs-celebrated-science-day/article-3144</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:46:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.08.38-pm.jpeg"                         length="254317"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టమాటా రైతు కంట కన్నీరు.....  టమాటకు గిట్టుబాటు ధర రాక మార్కెట్ నుండి ఇంటికి తీసుకు వెళుతున్న టమాటారైతులు..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.00.12-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 1.00.12 PM" width="1152" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని టమాటా రైతులు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కుదేలవుతున్నారు.. మండలంలోని పలు గ్రామాలలో రైతులు టమాట పంట వేయడం జరిగింది. పంట దిగుబడి వచ్చాక టమాటా రైతులకు  గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... టమాట పంట ఒక్క క్యారెట్ టమాట తెంపడానికి, ఇచ్చోడ మార్కెట్ కు  తీసుకురావడానికి, వచ్చాక మార్కెట్లో టాక్స్, ఇవన్నీ కలిపితే 60 ,70 రూపాయలు ఖర్చవుతుందని... కానీ... మార్కెట్కు తీసుకు వచ్చాక ఒక్క క్యారెట్ కు మార్కెట్ ధర  80,100 రూపాయలు కావడంతో మాకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ.... దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలవాల్సిన ప్రతిక్షణం మనపై ఉందని... టమాట పంట మనం తీసుకునే ఆహారంలో 100% వంటలలో  అవసరమైపోయిందని... కాబట్టి వాటిని మనం కూరగాయల  వ్యాపారుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/tears-in-the-eyes-of-the-tomato-farmer-tomato-farmers/article-3113"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-1.00.12-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.00.12-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 1.00.12 PM" width="1152" height="1536"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని టమాటా రైతులు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కుదేలవుతున్నారు.. మండలంలోని పలు గ్రామాలలో రైతులు టమాట పంట వేయడం జరిగింది. పంట దిగుబడి వచ్చాక టమాటా రైతులకు  గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... టమాట పంట ఒక్క క్యారెట్ టమాట తెంపడానికి, ఇచ్చోడ మార్కెట్ కు  తీసుకురావడానికి, వచ్చాక మార్కెట్లో టాక్స్, ఇవన్నీ కలిపితే 60 ,70 రూపాయలు ఖర్చవుతుందని... కానీ... మార్కెట్కు తీసుకు వచ్చాక ఒక్క క్యారెట్ కు మార్కెట్ ధర  80,100 రూపాయలు కావడంతో మాకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ.... దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలవాల్సిన ప్రతిక్షణం మనపై ఉందని... టమాట పంట మనం తీసుకునే ఆహారంలో 100% వంటలలో  అవసరమైపోయిందని... కాబట్టి వాటిని మనం కూరగాయల  వ్యాపారుల దగ్గర  కొనుగోలు చేస్తే ... పరోక్షంగా రైతులకు అండగా నిలిచినట్టని.... ఒకవేళ రైతన్నలు మనం నిత్యజీవితంలో ఉపయోగించే కూరగాయలు వేయక వాణిజ్య పంటలు వేయడం మొదలుపెడితే ఇదే టమాట మళ్ళీ కిలోకు 100/200  వందల రూపాయలు అయ్యే అవకాశం ఉందని... ఇలా ఒకవేళ జరిగితే గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/tears-in-the-eyes-of-the-tomato-farmer-tomato-farmers/article-3113</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/tears-in-the-eyes-of-the-tomato-farmer-tomato-farmers/article-3113</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:48:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-1.00.12-pm.jpeg"                         length="293162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ నెల 18 న హనుమకొండ లో జరిగే... దళిత మహాసభను విజయవంతం చేయండి---- మాదిగ హక్కుల పరిరక్షణ సమితి..ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు  పెదేల్లి మహేందర్.</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-12.50.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 12.50.05 PM" width="1200" height="576" /></p>
<p>  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :   మాదిగ హక్కుల పరిరక్షణ సమితి  రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో... ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...  మార్చి 18న... వరంగల్ ఉమ్మడి జిల్లా హనుమకొండ హరిత కాకతీయ లో జరిగే  దళిత మహాసభ ను దళితులందరూ హాజరై విజయవంతం చేయాలని... ఉమ్మడి  అదిలాబాద్ జిల్లా ఎం.హెచ్.పి.ఎస్  అధ్యక్షుడు... పెదేల్లి మహేందర్ కోరారు...ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో దళిత మహాసభ కరపత్రాలను ఆవిష్కరించి... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ అభయహస్తం రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు 20 శాతం పెంచి జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని, నిరుద్యోగులకు తక్షణమే 3000 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు స్థలం కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ని మూడు భాగాలుగా విభజించి తక్షణమే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/make-the-dalit-mahasabha-to-be-held-in-hanumakonda-on/article-3112"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-12.50.05-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-12.50.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 12.50.05 PM" width="1280" height="576"></img></p>
<p> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :   మాదిగ హక్కుల పరిరక్షణ సమితి  రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ఆధ్వర్యంలో... ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...  మార్చి 18న... వరంగల్ ఉమ్మడి జిల్లా హనుమకొండ హరిత కాకతీయ లో జరిగే  దళిత మహాసభ ను దళితులందరూ హాజరై విజయవంతం చేయాలని... ఉమ్మడి  అదిలాబాద్ జిల్లా ఎం.హెచ్.పి.ఎస్  అధ్యక్షుడు... పెదేల్లి మహేందర్ కోరారు...ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో దళిత మహాసభ కరపత్రాలను ఆవిష్కరించి... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ అభయహస్తం రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు 20 శాతం పెంచి జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని, నిరుద్యోగులకు తక్షణమే 3000 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు స్థలం కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ని మూడు భాగాలుగా విభజించి తక్షణమే కార్పొరేషన్ చైర్మన్ లను నియమించాలని, మాదిగ జర్నలిస్టులకు స్థలం కేటాయించి డబుల్ బెడ్రూంలో కట్టించాలి అదేవిధంగా సహజ మరణం జరిగితే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్లతో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. ఈనెల 18న ఉమ్మడి వరంగల్  హనుమకొండ హరిత కాకతీయ  లో  దళిత మహాసభ జరగనుందని... కావున దళితులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు కాంపెల్లి కాంతారావు,పట్టణ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు,టౌన్ ఇంచార్జి రోడ్డ రవికుమార్,సలహా దారుడు లంక కరుణాకర్,మల్యాల ఆనంద్ రావ్,బిరుదుల రాజన్న ,సభ్యులు బాశంవార్ వెంకటేష్,కుమార్, పోషెట్టి,సంజీవ్ కుమార్, పెద్దేల్లి మహేష్ , జె.మహేష్,శంకర్ తది తరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/make-the-dalit-mahasabha-to-be-held-in-hanumakonda-on/article-3112</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/make-the-dalit-mahasabha-to-be-held-in-hanumakonda-on/article-3112</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:46:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-12.50.05-pm.jpeg"                         length="79150"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆదివాసీలు విద్య కు మొదటి ప్రాధాన్యతను కేటాయించాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.57.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.57.23 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :        మారుమూల ఆదివాసి గిరిజన గ్రామ ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలని, వైద్య సదుపాయాలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో  శనివారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పొన్నూరు గ్రామం, ధాభా బి గ్రామం నందు ఆదివాసీలకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం, ఆదిలాబాద్ నుండి ప్రముఖ ప్రైవేటు వైద్యుల సహాయంతో నిష్ణాతులైన డాక్టర్లచే నిర్వహించబడింది. మొదటగా ఆదివాసి డప్పు వాయిద్యాల నడుమ జిల్లా ఎస్పీ కి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ వైద్య శిబిరం నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యత కేటాయించాలని, నాటు వైద్యాన్ని నమ్మకుండా ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. అభివృద్ధిని కోరుకునేవారు సంఘవిద్రోహశక్తులకు దూరంగా ఉండాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/adivasis-should-give-first-priority-to-education-district-sp/article-3099"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.57.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.57.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.57.23 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :        మారుమూల ఆదివాసి గిరిజన గ్రామ ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలని, వైద్య సదుపాయాలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో  శనివారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పొన్నూరు గ్రామం, ధాభా బి గ్రామం నందు ఆదివాసీలకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం, ఆదిలాబాద్ నుండి ప్రముఖ ప్రైవేటు వైద్యుల సహాయంతో నిష్ణాతులైన డాక్టర్లచే నిర్వహించబడింది. మొదటగా ఆదివాసి డప్పు వాయిద్యాల నడుమ జిల్లా ఎస్పీ కి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ వైద్య శిబిరం నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యత కేటాయించాలని, నాటు వైద్యాన్ని నమ్మకుండా ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. అభివృద్ధిని కోరుకునేవారు సంఘవిద్రోహశక్తులకు దూరంగా ఉండాలని అలాంటి వారి సమాచారం వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని తెలిపారు. గంజాయి నిర్మూలనకై జిల్లా పోలీసులు చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, గంజాయి పండించడం, రవాణా చేయడం, సేవించడం, చట్టరీత్య నేరమని, గంజాయి అలవాటు పడిన వారికి డి అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్సను అందజేయడం జరుగుతుందని తెలిపారు. గంజాయి పండించడం వల్ల ప్రభుత్వ పథకాలు రాకుండా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఆదివాసి యువత కోసం ప్రత్యేకంగా మార్చి 10 న జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు పాల్గొని వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలలో ఉద్యోగాలకై వెళ్లవలసి ఉంటుందని, గ్రామాలను వదిలి ప్రభుత్వ ప్రైవేటు, ఉద్యోగాలను సాధించి గ్రామాల పేరును, కీర్తి ప్రతిష్టలను పెంచేలా కష్టపడి చదవాలని సూచించారు. </p>
<p style="text-align:justify;">  అదేవిధంగా ఆదివాసీలు తమ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆదివాసి ప్రజలు చదువుపై ప్రాధాన్యత కేటాయించాలని, ప్రజలు ఎలాంటి వైద్య సేవలకైనా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాలి అన్నారు. యువత ముఖ్యంగా మాదకద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి తమ కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. యువత మంచి విద్య తో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి గ్రామాల,ప్రజల అధివృద్ధికి సహాయ పడాలని తెలిపారు. ఆదివాసిలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది, ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలిపారు. త్వరలో ఆదివాసి గ్రామాల్లో ఒక ఆర్ఓ  వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. "అరైవ్ అలైవ్ 2.0" లో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలి అని తెలిపారు. ఆదిలాబాద్ లోని ఐఎంఎ, ఐడిఎ వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఎస్సైలు పి ప్రణయ్ కుమార్, శ్రీ సాయి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు శరత్ రెడ్డి, సందీప్ రెడ్డి, చంద్రశేఖర్, వివేక్, విజయ రాహుల్, రాహుల్ పుష్కర్, సందీప్ రెడ్డి, సిద్ధార్థ్, ఆనంద్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు వైద్య బృంద సభ్యుడు శాంత రాజ్, గ్రామ సర్పంచ్ కోడప కన్ను, నాయకులు యోగేష్, తదితరులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.57.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.57.24 PM" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/adivasis-should-give-first-priority-to-education-district-sp/article-3099</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/adivasis-should-give-first-priority-to-education-district-sp/article-3099</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:19:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.57.23-pm.jpeg"                         length="147979"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుడిహత్నూర్‌లో ట్రైలర్ లారీ బీభత్సం.... ఘోర రోడ్డు ప్రమాదం    </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.48.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.48.27 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ ప్రాంతంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి పై .. ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ట్రైలర్ లారీ ...రోడ్డుపై బస్ ను స్వల్పంగా ఢీకొట్టి రోడ్డుపై ఏర్పాటుచేసిన ఇనుప రైలింగ్ దాటుకుని.. సర్వీస్ రోడ్డుపై వెళుతున్న ఎర్టిగా  కార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏర్టిక లో ప్రయాణిస్తున్న  మహిళ నాజెర బేగం,వయస్సు  42 సంవత్సరాలు ఘటనా స్థలంలోనే  మృతి చెందగా . మరో ముగ్గురికి తీవ్ర  గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.</p>
<p style="text-align:justify;">  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/trailer-lorry-disaster-in-gudihatnoor/article-3094"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.48.27-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.48.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.48.27 PM" width="4160" height="3120"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ ప్రాంతంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి పై .. ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ట్రైలర్ లారీ ...రోడ్డుపై బస్ ను స్వల్పంగా ఢీకొట్టి రోడ్డుపై ఏర్పాటుచేసిన ఇనుప రైలింగ్ దాటుకుని.. సర్వీస్ రోడ్డుపై వెళుతున్న ఎర్టిగా  కార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏర్టిక లో ప్రయాణిస్తున్న  మహిళ నాజెర బేగం,వయస్సు  42 సంవత్సరాలు ఘటనా స్థలంలోనే  మృతి చెందగా . మరో ముగ్గురికి తీవ్ర  గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.</p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/trailer-lorry-disaster-in-gudihatnoor/article-3094</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/trailer-lorry-disaster-in-gudihatnoor/article-3094</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:56:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.48.27-pm.jpeg"                         length="1675861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోథ్ గిరిజన డిగ్రీ కళాశాలలో----- జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు  </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.43-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.29.43 PM" width="1200" height="721" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల స్థానిక బోథ్   గిరిజన డిగ్రీ కాలేజీలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సైన్స్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం. ఈ సంవత్సరం జాతీయ థీం"మహిళలు విజ్ఞాన రంగంలో- వికసిత భారతానికి ఊతం" ను దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడింది. ఈ వేడుకలలో ప్రధాన హైలెట్స్ స్పెసిమన్లు మరియు స్లైడ్స్ ప్రదర్శన, జీవశాస్త్ర సంబంధిత సంరక్షిత నమూనాలు, మైక్రోస్కోప్స్కోపిక్ స్లైడ్స్ , ప్రదర్శించబడ్డాయి విజ్ఞాన శాఖల చార్ట్లు, అణునిర్మానం-ఆవర్తన పట్టిక ,3d హాలో గ్రామ్  మరియు త్రీడీ చిత్రాలు అత్యాధునిక 3d హాలోగ్రామ్ ప్రొజెక్షన్స్, పీహెచ్ టెస్ట్ ప్రదర్శనలు, సూచికలు-పిహెచ్ పేపర్, సోలార్ వాటర్ హీటర్ మోడల్, నీటి ఎలక్ట్రాలసిస్ ప్రదర్శన, విజ్ఞాన శాస్త్రం ప్రాముఖ్యత - విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఉద్దేశమని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ముంతాజ్ బేగం అన్నారు.ఈ  కార్యక్రమంలోకళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/both-tribal-degree-college--national-science-day-celebrations/article-3091"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.43-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.43-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.29.43 PM" width="1280" height="721"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల స్థానిక బోథ్   గిరిజన డిగ్రీ కాలేజీలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సైన్స్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం. ఈ సంవత్సరం జాతీయ థీం"మహిళలు విజ్ఞాన రంగంలో- వికసిత భారతానికి ఊతం" ను దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడింది. ఈ వేడుకలలో ప్రధాన హైలెట్స్ స్పెసిమన్లు మరియు స్లైడ్స్ ప్రదర్శన, జీవశాస్త్ర సంబంధిత సంరక్షిత నమూనాలు, మైక్రోస్కోప్స్కోపిక్ స్లైడ్స్ , ప్రదర్శించబడ్డాయి విజ్ఞాన శాఖల చార్ట్లు, అణునిర్మానం-ఆవర్తన పట్టిక ,3d హాలో గ్రామ్  మరియు త్రీడీ చిత్రాలు అత్యాధునిక 3d హాలోగ్రామ్ ప్రొజెక్షన్స్, పీహెచ్ టెస్ట్ ప్రదర్శనలు, సూచికలు-పిహెచ్ పేపర్, సోలార్ వాటర్ హీటర్ మోడల్, నీటి ఎలక్ట్రాలసిస్ ప్రదర్శన, విజ్ఞాన శాస్త్రం ప్రాముఖ్యత - విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఉద్దేశమని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ముంతాజ్ బేగం అన్నారు.ఈ  కార్యక్రమంలోకళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.<br /><br /></p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.43-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.29.43 PM(1)" width="896" height="1600"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/both-tribal-degree-college--national-science-day-celebrations/article-3091</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/both-tribal-degree-college--national-science-day-celebrations/article-3091</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:44:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.43-pm.jpeg"                         length="166991"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        