<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/adilabad/category-60" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Adilabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/60/rss</link>
                <description>Adilabad RSS Feed</description>
                
                            <item>
                <title>రాష్ట్రంలో విద్య వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి వెడ్మ బొజ్జు పటేల్</title>
                                    <description><![CDATA[<p>39 లక్షలతో ఇంద్రవెల్లి కేజీబివీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బోజ్జు </p>
<div> </div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/chief-minister-vedma-bojju-patels-efforts-to-strengthen-the-education/article-3868"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/nwes.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలోని కేజీబీవి పాఠశాలలో 39 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారధ్యంలో విద్య వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం  ప్రత్యేక చొరవ చూపుతోంది అని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని గుర్తించి, ఉన్నత చదువులు చదువుతూ గొప్ప స్థాయికి చేరుకోవాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తూ, సమాజంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో కాంట్రాక్టర్ త్వరతిగతిన నాణ్యతతో పనులు పూర్తి చేయాలనీ సూచించారు. పాఠశాల సిబ్బంది పనుల నాణ్యతను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/chief-minister-vedma-bojju-patels-efforts-to-strengthen-the-education/article-3868</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/chief-minister-vedma-bojju-patels-efforts-to-strengthen-the-education/article-3868</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 17:15:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/nwes.jpg"                         length="215295"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉట్నూర్ మండల స్థాయి సమీక్ష సమావేశం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఉట్నూర్ : ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు. గ్రామాల్లోని సమస్యలు సర్పంచ్ లను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల నుండి హాజరైన అధికారులను, శాఖల వారీగా సమస్యలను తెలుసుకున్నారు. నర్సాపూర్ జె, వంకతుమ్మ, ఉట్నూర్, శ్యాంపూర్, చెరువుగూడ గ్రామాల్లో వర్ష కాలంలో ఏర్పడే విద్యుత్, రోడ్లు, వ్యవసాయం, వైద్యం, మంచి నీరు తదితర అంశాల పైన సుదీర్ఘంగా సమీక్ష జరపి గ్రామాల్లో 100% జల సిరి ద్వారా ఇంకుడు గుంతలు నిర్మిస్తే ఎమ్మెల్యే నిధుల నుండి గ్రామ అబివృద్దికి  5 లక్షల అదనంగా మంజూరు చేస్తాం అన్నారు. అధికారులు ఎప్పటికీ అప్పుడు సర్పంచ్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. అంగన్వాడీ నియామకాల్లో రూల్ పోసిషన్ పాటించాలని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/utnoor-mandal-level-review-meeting/article-3856"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000771168.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్ : ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు. గ్రామాల్లోని సమస్యలు సర్పంచ్ లను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల నుండి హాజరైన అధికారులను, శాఖల వారీగా సమస్యలను తెలుసుకున్నారు. నర్సాపూర్ జె, వంకతుమ్మ, ఉట్నూర్, శ్యాంపూర్, చెరువుగూడ గ్రామాల్లో వర్ష కాలంలో ఏర్పడే విద్యుత్, రోడ్లు, వ్యవసాయం, వైద్యం, మంచి నీరు తదితర అంశాల పైన సుదీర్ఘంగా సమీక్ష జరపి గ్రామాల్లో 100% జల సిరి ద్వారా ఇంకుడు గుంతలు నిర్మిస్తే ఎమ్మెల్యే నిధుల నుండి గ్రామ అబివృద్దికి  5 లక్షల అదనంగా మంజూరు చేస్తాం అన్నారు. అధికారులు ఎప్పటికీ అప్పుడు సర్పంచ్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. అంగన్వాడీ నియామకాల్లో రూల్ పోసిషన్ పాటించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. ఉట్నూర్ టౌన్ రోడ్డు విస్తరణ, హ్యామ్ ద్వారా రోడ్ల విస్తరణ నిర్మాణం చేపడతాం అన్నారు. వర్ష కాలం దృశ్య వీధి దీపాలు, శానిటేషన్ పట్ల ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/utnoor-mandal-level-review-meeting/article-3856</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/utnoor-mandal-level-review-meeting/article-3856</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 16:02:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000771168.jpg"                         length="97179"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు అధిక లాభాలు అందించే ఫార్మ్ ఆయిల్  పంట సాగుకు ప్రభుత్వం కృషి </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఉట్నూర్ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, శాస్రవేత్తల సూచనల పాటిస్తూ పంటలు పండించి రైతులు బాగుపడాలని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం వల్లే ఎల్-నినో వంటి ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగు, సాగు నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యాపారులు చెప్పే ఆచరణ సాధ్యంకాని హైబ్రిడ్ విత్తనాలు, హోమియో ఫెర్టిలైజర్ల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే 'ఆయిల్ పామ్' సాగును ప్రోత్సహించేందుకు మన ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రతీ రైతు తమ పొలం గట్లపై చెట్లు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/government-is-working-to-cultivate-farm-oil-crop-which-gives/article-3777"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000767677.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, శాస్రవేత్తల సూచనల పాటిస్తూ పంటలు పండించి రైతులు బాగుపడాలని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం వల్లే ఎల్-నినో వంటి ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగు, సాగు నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యాపారులు చెప్పే ఆచరణ సాధ్యంకాని హైబ్రిడ్ విత్తనాలు, హోమియో ఫెర్టిలైజర్ల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే 'ఆయిల్ పామ్' సాగును ప్రోత్సహించేందుకు మన ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రతీ రైతు తమ పొలం గట్లపై చెట్లు నాటాలని, వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సరైన మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులను, ఆదర్శ రైతులను కలెక్టర్, ఎమ్మెల్యే మెమెంటోలను అందజేసి అభినందించారు. అనంతరం రైతులకు మొక్కలను అందించి, రైతువేదికలో ఏర్పాటు చేసిన స్టాల్ లను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఏంఆర్ఓ రఘునాథ్, ఎంపీడీవో రైసుద్దీన్, ఎడిఏలు శ్రీధర్, రామ్ కిషన్, ప్యాక్స్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అనిత, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ, ఉద్యాన, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/government-is-working-to-cultivate-farm-oil-crop-which-gives/article-3777</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/government-is-working-to-cultivate-farm-oil-crop-which-gives/article-3777</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 15:37:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000767677.jpg"                         length="105569"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బలవంతపు వసూళ్లకు పాల్పడిన నిందితులు అరెస్ట్, రిమాండ్</title>
                                    <description><![CDATA[<p>•డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులు</p>
<p>•ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/arrest-remand-for-the-accused-involved-in-extortion/article-3767"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000765675.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్, : ఉట్నూర్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసి, మరింత డబ్బు ఇవ్వాలని బెదిరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే, ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుని వద్దకు గత కొద్ది రోజులుగా నిందితులు ఫోన్ కాల్స్ చేసి ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ, ఈ నెల 26వ తేదీన హాస్టల్‌కు వెళ్లిన నిందితులు రూ.5,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి పదేళ్లు జైలుకు పంపిస్తామని బెదిరించారు. గత ఆరు నెలల్లో ఇదే విధంగా రెండు సార్లు రూ.3,000 చొప్పున మొత్తం రూ.6,000 వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన నిందితులు నేతావత్ రాందాస్ (53) s/o  దివంగత రూప్లా, పాత ఉట్నూర్, నేతావత్ జైల్‌సింగ్ (28) s/o రాందాస్ నాయక్, పాత ఉట్నూర్. బెదిరింపులు, బలవంతపు వసూళ్లు (ఎక్స్‌టార్షన్) వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా బెదిరింపులకు గురైనట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/arrest-remand-for-the-accused-involved-in-extortion/article-3767</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/arrest-remand-for-the-accused-involved-in-extortion/article-3767</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 12:26:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000765675.jpg"                         length="186265"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉట్నూర్ మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో  ధర్నా</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఉట్నూర్ /ఆదిలాబాద్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ అభివృద్ధిని తట్టుకోలేక విద్యార్థుల పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి దేశంలో, రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నీట్ పరీక్షకు సంబంధించిన అంశంపై ఇప్పటికే సంబంధిత ప్రక్రియలు కొనసాగుతున్నాయని,విద్యార్థులు పరీక్షలు రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/dharna-under-the-leadership-of-utnoor-mandal-bjp-committee/article-3665"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000758913-(1).jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్ /ఆదిలాబాద్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ అభివృద్ధిని తట్టుకోలేక విద్యార్థుల పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి దేశంలో, రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నీట్ పరీక్షకు సంబంధించిన అంశంపై ఇప్పటికే సంబంధిత ప్రక్రియలు కొనసాగుతున్నాయని,విద్యార్థులు పరీక్షలు రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/dharna-under-the-leadership-of-utnoor-mandal-bjp-committee/article-3665</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/dharna-under-the-leadership-of-utnoor-mandal-bjp-committee/article-3665</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 12:25:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000758913-%281%29.jpg"                         length="3001869"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యాసంస్థల బంద్‌కు సహకరించిన వారికి విద్యార్థి, యువజన సంఘాల కృతజ్ఞతలు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఉట్నూర్: దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు సహకరించిన అన్ని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉట్నూర్ మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలు లేక ఉదయం తెరుచుకున్నాయి. అనంతరం విద్యార్థి, యువజన సంఘాల విజ్ఞప్తి మేరకు ఏజెన్సీ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా బంద్ పాటించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు అరకిల్ల పరమేశ్వర్, ధర్మ సమాజ్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు హరి ప్రసాద్, బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జ్ సంజయ్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు రాజ్‌కుమార్, సామాజిక కార్యకర్త సిడం శేషు, అర్జున్, సల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;">  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/student-youth-associations-are-grateful-to-those-who-have-supported/article-3656"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000756963.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్: దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు సహకరించిన అన్ని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉట్నూర్ మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలు లేక ఉదయం తెరుచుకున్నాయి. అనంతరం విద్యార్థి, యువజన సంఘాల విజ్ఞప్తి మేరకు ఏజెన్సీ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా బంద్ పాటించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు అరకిల్ల పరమేశ్వర్, ధర్మ సమాజ్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు హరి ప్రసాద్, బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జ్ సంజయ్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు రాజ్‌కుమార్, సామాజిక కార్యకర్త సిడం శేషు, అర్జున్, సల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/student-youth-associations-are-grateful-to-those-who-have-supported/article-3656</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/student-youth-associations-are-grateful-to-those-who-have-supported/article-3656</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 10:32:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000756963.jpg"                         length="1265727"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన ఉట్నూర్ లో  కాంగ్రెస్ ధర్నా</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">నిర్మల్  : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నప్పటికీ, దానిపై సమగ్ర విచారణ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, మండల, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;">  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/congress-dharna-in-utnoor-to-protest-rahul-gandhis-arrest/article-3560"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000753691.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">నిర్మల్  : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఉట్నూర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నప్పటికీ, దానిపై సమగ్ర విచారణ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, మండల, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/congress-dharna-in-utnoor-to-protest-rahul-gandhis-arrest/article-3560</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/congress-dharna-in-utnoor-to-protest-rahul-gandhis-arrest/article-3560</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 15:41:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000753691.jpg"                         length="164723"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగన్వాడీ, ఆయా పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఉట్నూర్/ఇంద్రవెల్లి: ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉట్నూర్ ఐటీడీఏ ఐసీడీఎస్ కార్యాలయంలో కొనసాగుతోంది. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలతో హాజరై ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అధికారులు అభ్యర్థుల విద్యార్హతలు, నివాసం, కులం, ఓటర్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.</div>
<div style="text-align:justify;">  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/certificate-verification-of-anganwadi-posts/article-3556"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000753331.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్/ఇంద్రవెల్లి: ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉట్నూర్ ఐటీడీఏ ఐసీడీఎస్ కార్యాలయంలో కొనసాగుతోంది. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలతో హాజరై ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అధికారులు అభ్యర్థుల విద్యార్హతలు, నివాసం, కులం, ఓటర్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/certificate-verification-of-anganwadi-posts/article-3556</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/certificate-verification-of-anganwadi-posts/article-3556</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 11:56:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000753331.jpg"                         length="2482896"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే  ఆదేశాల మేరకు ఓటరు జాబితా పరిశీలన</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఉట్నూర్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు SIR ఫారాల ఆన్‌లైన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసే లక్ష్యంతో ఉట్నూర్ గ్రామపంచాయతీలో ఓటరు జాబితాను ప్రింట్ తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఎక్బల్, ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అలీ పాల్గొని ఓటరు వివరాలను ధృవీకరించారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/scrutiny-of-voter-list-as-per-orders-of-mla/article-3536"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000750752.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు SIR ఫారాల ఆన్‌లైన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసే లక్ష్యంతో ఉట్నూర్ గ్రామపంచాయతీలో ఓటరు జాబితాను ప్రింట్ తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఎక్బల్, ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అలీ పాల్గొని ఓటరు వివరాలను ధృవీకరించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/scrutiny-of-voter-list-as-per-orders-of-mla/article-3536</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/scrutiny-of-voter-list-as-per-orders-of-mla/article-3536</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 15:31:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000750752.jpg"                         length="184731"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీల పునర్నిర్మాణం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన భవనంలో తుడుందెబ్బ (ఆదివాసీ హక్కుల పోరాట సమితి) మరియు ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీల పునర్నిర్మాణ సమావేశం జరిగింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పాత కమిటీలనే యథావిధిగా కొనసాగించాలని జాతీయ, రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. తుడుందెబ్బ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు, ప్రధాన కార్యదర్శి పూర్క చిత్రు, జిల్లా కార్యదర్శులు పెద్ది సంతోష్, మెస్రం మనిక్ రావు, ఆత్రం హన్మంత్ రావు, సిడం బాపూరావు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ, జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కనక గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మారప గంగారాం, ప్రధాన కార్యదర్శి పెందోర్ దీపక్. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/restructuring-of-district-committees-of-adivasi-student-union/article-3535"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000751304.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన భవనంలో తుడుందెబ్బ (ఆదివాసీ హక్కుల పోరాట సమితి) మరియు ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీల పునర్నిర్మాణ సమావేశం జరిగింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పాత కమిటీలనే యథావిధిగా కొనసాగించాలని జాతీయ, రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. తుడుందెబ్బ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు, ప్రధాన కార్యదర్శి పూర్క చిత్రు, జిల్లా కార్యదర్శులు పెద్ది సంతోష్, మెస్రం మనిక్ రావు, ఆత్రం హన్మంత్ రావు, సిడం బాపూరావు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ, జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కనక గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మారప గంగారాం, ప్రధాన కార్యదర్శి పెందోర్ దీపక్. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెందోర్ హన్మంత్, నార్నూర్ మండల ఉపాధ్యక్షుడు మెస్రం మోతిరాం, ఉట్నూర్ నాయకుడు పెందోర్ మోతిరాం తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/restructuring-of-district-committees-of-adivasi-student-union/article-3535</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/restructuring-of-district-committees-of-adivasi-student-union/article-3535</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 15:28:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000751304.jpg"                         length="112876"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమష్టిగా నిలబడి ఎల్-నినోను ఎదుర్కొందాం-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి </title>
                                    <description><![CDATA[<div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div><span style="color:rgb(35,111,161);">సమష్టిగా నిలబడి ఎల్-నినోను ఎదుర్కొందాం</span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(224,62,45);">రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – అన్ని శాఖలు మిషన్ మోడ్‌లో పనిచేయాలి</span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(22,145,121);">*ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి</span></div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/lets-stand-together-and-face-el-nino/article-3454"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/751563621_2338920870249341_668475585185598453_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అధికారులను ఆదేశించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు, కంటింజెన్సీ ప్లాన్‌లను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సోమవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఎల్-నినో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక అధికారికి జిల్లా కలెక్టర్లు, అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, ఎల్-నినో ప్రభావాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేయకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్, పశుసంవర్థక, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవనం, భూగర్భ జలాలు, ఇరిగేషన్ తదితర అన్ని రంగాలపై ప్రభావం చూపే పరిస్థితిగా భావించి శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ గ్రామాన రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, కందులు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సమావేశంలో జిల్లాల వారీగా జలాశయాల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులను సమీక్షించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్, తాగునీరు, విద్యుత్, వైద్యం, భూగర్భ జలాలు, ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమం, కృషి విజ్ఞాన కేంద్రం తదితర శాఖలు తమ యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 40–45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమష్టిగా పనిచేస్తే ఎల్-నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ప్రత్యేక అధికారి అన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ఫామ్ పాండ్ల ఏర్పాటుతో భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సిల్టేషన్ తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు యూరియా బుకింగ్ యాప్‌లో నమోదు చేసుకుని అవసరమైన ఎరువులు పొందాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, భూగర్భ జలాల పరిరక్షణకు సమష్టి కృషి అవసరమన్నారు. రైతులు 8×8×2 మీటర్ల ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భద్రపరచాలని, జిల్లాలో పెద్దఎత్తున నీటి సంరక్షణ చర్యలు చేపడితే భవిష్యత్ తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చవచ్చని తెలిపారు. కంది వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను ప్రోత్సహించాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను చేరవేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని, అత్యవసర పరిస్థితులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని, పత్తి సాగు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులు కందులు, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పైపులైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఎల్-నినో బుక్‌లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్లను ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్. ఎస్ చిత్రు, బి. వెంకటేశ్వర్లు, పి. చంద్రయ్య, యువరాజ్ మర్మట్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, క్యాతన పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, చెన్నూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పి.పద్మ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు,</div>
<div>వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                            <category>Adilabad</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/lets-stand-together-and-face-el-nino/article-3454</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/lets-stand-together-and-face-el-nino/article-3454</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 19:33:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/751563621_2338920870249341_668475585185598453_n.jpeg"                         length="137006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .                       </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1200" height="609" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1280" height="609"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:43:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg"                         length="142626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        