<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/jagityala/category-58" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Jagityala - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/58/rss</link>
                <description>Jagityala RSS Feed</description>
                
                            <item>
                <title>మార్చి 3న కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత.......  చంద్రగ్రహణం దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు ​</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.16.22 PM" width="1080" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మల్యాల :  మల్యాల మండలం కొండగట్టు మంగళవారం మార్చి 3, 2026 నాడు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వారాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ​భక్తుల సౌకర్యార్థం మరియు గ్రహణ నియమాల దృష్ట్యా ఆలయ సమయాల్లో చేసిన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి: ​ఆలయ మూసివేత: మార్చి 3, 2026 (మంగళవారం) ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది. ​సేవల రద్దు: ఆ రోజు ఉదయం 7:00 గంటల నుండి ప్రారంభం కావాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలు  రద్దు చేయబడ్డాయి. ​ గ్రహణం విడిచిన అనంతరం, మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. ​ బుధవారం, మార్చి 4, 2026 ఉదయం నుండి భక్తులకు యథావిధిగా స్వామి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/closure-of-kondagattu-anjanna-temple-on-march-3-changes-in/article-3151"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.16.22 PM" width="1080" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మల్యాల :  మల్యాల మండలం కొండగట్టు మంగళవారం మార్చి 3, 2026 నాడు సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వారాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ​భక్తుల సౌకర్యార్థం మరియు గ్రహణ నియమాల దృష్ట్యా ఆలయ సమయాల్లో చేసిన మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి: ​ఆలయ మూసివేత: మార్చి 3, 2026 (మంగళవారం) ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది. ​సేవల రద్దు: ఆ రోజు ఉదయం 7:00 గంటల నుండి ప్రారంభం కావాల్సిన అన్ని రకాల ఆర్జిత సేవలు  రద్దు చేయబడ్డాయి. ​ గ్రహణం విడిచిన అనంతరం, మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. ​ బుధవారం, మార్చి 4, 2026 ఉదయం నుండి భక్తులకు యథావిధిగా స్వామి వారి సర్వదర్శనం మరియు నిత్య సేవలు అందుబాటులో ఉంటాయి. ​భక్తులు ఈ మార్పును గమనించి, ఆలయ అధికారులకు సహకరించవలసిందిగా కోరడమైనది. ​ముఖ్య గమనిక: గ్రహణ కాలంలో భక్తులెవరూ ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబడరు. దర్శనం కోసం వచ్చే వారు బుధవారం ఉదయం నుండి రావలసిందిగా విజ్ఞప్తి.<br />​</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/closure-of-kondagattu-anjanna-temple-on-march-3-changes-in/article-3151</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/closure-of-kondagattu-anjanna-temple-on-march-3-changes-in/article-3151</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:23:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.16.22-pm.jpeg"                         length="96739"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పౌరహక్కుల దినోత్సవం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.48.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.48.47 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రాయికల్ : రాయికల్ మండలము తాట్లవాయి గ్రామంలో శనివారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఇట్టి కార్యక్రమంలో మండల గిర్దావార్ డి.పద్మయ్య,సబ్ ఇన్స్పెక్టర్ సుదీర్ రావు,గ్రామపాలన అధికారి లావణ్య,స్వప్న,సర్పంచ్ ఆకుల మల్లేష్ మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/civil-rights-day/article-3069"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.48.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.48.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.48.47 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రాయికల్ : రాయికల్ మండలము తాట్లవాయి గ్రామంలో శనివారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఇట్టి కార్యక్రమంలో మండల గిర్దావార్ డి.పద్మయ్య,సబ్ ఇన్స్పెక్టర్ సుదీర్ రావు,గ్రామపాలన అధికారి లావణ్య,స్వప్న,సర్పంచ్ ఆకుల మల్లేష్ మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/civil-rights-day/article-3069</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/civil-rights-day/article-3069</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:56:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.48.47-pm.jpeg"                         length="193275"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పసికందు ప్రాణాన్ని బలి తీసుకున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా శిక్షించాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.46.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.46.24 PM" width="610" height="336" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రాయికల్  : గత కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మేర గ్రామంలో జరిగినటువంటి కుల అహంకారపూరిత దాడిలో చిన్నారి మౌనిక మరణించడం జరిగింది.దానికి ప్రతిస్పందనగా రాయికల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు కొవ్వత్తి ర్యాలీతో నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ ఎస్సీ  ఎస్టీ జేఏసీ నాయకులు ఆశ్రఫ్ మాట్లాడుతూ అమాయక రెండు నెలల పసికందు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని బాధితులకు తగిన న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిసి ఎస్సి ఎస్టి జేఏసీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు అష్రఫ్ రాష్ట్ర ఆదివాసి తుడుం దెబ్బ కార్యదర్శి ఆత్రం రవీందర్ రాయికల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/the-accused-who-sacrificed-the-babys-life-should-be-immediately/article-3068"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.46.24-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.46.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.46.24 PM" width="610" height="336"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రాయికల్  : గత కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మేర గ్రామంలో జరిగినటువంటి కుల అహంకారపూరిత దాడిలో చిన్నారి మౌనిక మరణించడం జరిగింది.దానికి ప్రతిస్పందనగా రాయికల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు కొవ్వత్తి ర్యాలీతో నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ ఎస్సీ  ఎస్టీ జేఏసీ నాయకులు ఆశ్రఫ్ మాట్లాడుతూ అమాయక రెండు నెలల పసికందు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని బాధితులకు తగిన న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిసి ఎస్సి ఎస్టి జేఏసీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు అష్రఫ్ రాష్ట్ర ఆదివాసి తుడుం దెబ్బ కార్యదర్శి ఆత్రం రవీందర్ రాయికల్ మండల రజక సంఘ సభ్యులు,రాష్ట్ర గోసంగి సంఘ అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి జగిత్యాల జిల్లా కమిటీ సభ్యులు కలమడుగు రమేష్, రాజశేఖర్,ములుగు వెంకటేష్, భూపతిపూర్ గ్రామ 8వ వార్డ్ మెంబెర్ నాలువల రాము,రాయికల్ మండల బీసీ ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు పాలెపుజీవన్, లింగంపెల్లి రాజేష్,నిగ స్వామి,మారంపల్లి రంజిత్,కేశవ్,సంజీవ్,అధిముల్క మహేష్,హనుమండ్లు నివాస్,జగన్, పాలేపు గణేష్,కిరణ్  వివిధ సంఘాల బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/the-accused-who-sacrificed-the-babys-life-should-be-immediately/article-3068</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/the-accused-who-sacrificed-the-babys-life-should-be-immediately/article-3068</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:53:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.46.24-pm.jpeg"                         length="26804"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారులు మారిన - వారి పేర్లు నెంబర్లు మారేదెప్పుడో..??</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-12.43.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 12.43.49 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మెట్ పల్లి  : అధికారులు మారిన - వారి పేర్లు నెంబర్లు మారేదెప్పుడో..?? ఇప్పటికీ ఆ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడం శోచనీయం..?? అన్నట్లుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని పశు సంవర్ధక శాఖ ప్రాంతీయ పశు వైద్యశాల కార్యాలయంలో విధులు నిర్వహించే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బక్కయ్య రిటైర్మెంట్ అయ్యి కొన్ని నెలలు గడుస్తున్నా, వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ అనిత బదిలీ అయ్యి వెళ్ళిపోయి కొన్ని నెలలు గడుస్తున్నా వారి పేర్లు, నెంబర్లు ఆ కార్యాలయం వద్ద అలాగే ఉంచడం, ప్రస్తుతం విధులు నిర్వహించే అధికారుల పేర్లు, నెంబర్లను అందుబాటులో ఉంచకపోవడం పట్ల ఏదైనా పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అయోమయానికి గురవుతున్నట్లు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా అక్కడ సరైన అధికారుల పేర్లు, నెంబర్లు ఏర్పాటు చేయకపోవడం సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో పలు విమర్శలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/officers-have-changed-when-their-names-and-numbers-have/article-3054"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-12.43.49-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-12.43.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 12.43.49 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మెట్ పల్లి  : అధికారులు మారిన - వారి పేర్లు నెంబర్లు మారేదెప్పుడో..?? ఇప్పటికీ ఆ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడం శోచనీయం..?? అన్నట్లుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని పశు సంవర్ధక శాఖ ప్రాంతీయ పశు వైద్యశాల కార్యాలయంలో విధులు నిర్వహించే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బక్కయ్య రిటైర్మెంట్ అయ్యి కొన్ని నెలలు గడుస్తున్నా, వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ అనిత బదిలీ అయ్యి వెళ్ళిపోయి కొన్ని నెలలు గడుస్తున్నా వారి పేర్లు, నెంబర్లు ఆ కార్యాలయం వద్ద అలాగే ఉంచడం, ప్రస్తుతం విధులు నిర్వహించే అధికారుల పేర్లు, నెంబర్లను అందుబాటులో ఉంచకపోవడం పట్ల ఏదైనా పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అయోమయానికి గురవుతున్నట్లు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా అక్కడ సరైన అధికారుల పేర్లు, నెంబర్లు ఏర్పాటు చేయకపోవడం సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఈ కార్యాలయంలో ఇప్పటికీ సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడం శోచనీయమని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, మెట్ పల్లి పట్టణంలోని పశు సంవర్ధక శాఖ ప్రాంతీయ పశు వైద్యశాల కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు మరియు ప్రస్తుతం విధులు నిర్వహించే అధికారుల పేర్లు, నెంబర్లు వెంటనే అక్కడ ఏర్పాటు చేసేలా తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/officers-have-changed-when-their-names-and-numbers-have/article-3054</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/officers-have-changed-when-their-names-and-numbers-have/article-3054</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:02:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-12.43.49-pm.jpeg"                         length="222630"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>“అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.41.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.41.08 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని  “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున కోరుట్ల  పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “అరైవ్ ఆలైవ్” ఎ కాంపెయిన్ ఫర్ సఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ” అనే ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగిందని, ఫస్ట్ ఫేజ్ ని వియవంతగా పూర్తి చేసుకొని రెండవ ఫేజ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/free-eye-camp-for-drivers-in-korut-as-part-of/article-3038"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-5.41.08-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.41.08-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.41.08 PM" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని  “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున కోరుట్ల  పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “అరైవ్ ఆలైవ్” ఎ కాంపెయిన్ ఫర్ సఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ” అనే ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగిందని, ఫస్ట్ ఫేజ్ ని వియవంతగా పూర్తి చేసుకొని రెండవ ఫేజ్ ని ఈ ఈ నెల 22  నుంచి 28  వరకు జిల్లా వ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రజల్లో అలవాటు చేయడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో బాగంగా ఈరోజు వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందిని అన్నారు.రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, చూపు లోపం కూడా ఒక కారణమని అని ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపే డ్రైవర్లు, దీర్ఘదూర ప్రయాణాలు చేసే లారీ, బస్సు డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు లేకపోతే, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సైన్ బోర్డులు, ముందున్న వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు. అందువల్ల డ్రైవర్లు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అవసరమైన డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు అవసరమైన మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని, అవసరమైతే తదుపరి చికిత్స కోసం సంబంధిత ఆసుపత్రులకు రిఫర్ చేసే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు, కోరుట్ల సీ.ఐ సురేష్, మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్,ఎస్‌.ఐ చిరంజీవి, డాక్టర్ లు సంపత్ కుమార్ ,సుమన్, సమీర్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు జీవన్ రెడ్డి, కార్యదర్శి ,పోలీస్ సిబ్బంది, సుమారు 200 మంది  డ్రైవర్లు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.41.10-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 5.41.10 PM" width="1280" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/free-eye-camp-for-drivers-in-korut-as-part-of/article-3038</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/free-eye-camp-for-drivers-in-korut-as-part-of/article-3038</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 18:05:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-5.41.08-pm.jpeg"                         length="100689"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​కొండగట్టు అంజన్న ఆలయ ఖజానాకు కాసుల వర్షం ​</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.43.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 12.43.17 PM" width="1080" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మల్యాల  : జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి తలనీలాల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గురువారం నిర్వహించిన ఈ బహిరంగ వేలం పాటలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ​మధ్యాహ్నం ప్రారంభమైన వేలం ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత హైదరాబాద్‌కు చెందిన రాజా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ 2.70 కోట్ల రూపాయలకు వేలం పాడగా, చివరికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇండియన్ హ్యుమన్ హెయిర్ ఇండస్ట్రీస్ సంస్థ అత్యధికంగా 4.44 కోట్ల రూపాయలకు టెండర్‌ను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం జరిగింది<br />​</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/kondagattu-anjanna-temple-treasury-is-raining-money/article-2994"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-12.43.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.43.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 12.43.17 PM" width="1080" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మల్యాల  : జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి తలనీలాల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గురువారం నిర్వహించిన ఈ బహిరంగ వేలం పాటలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ​మధ్యాహ్నం ప్రారంభమైన వేలం ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత హైదరాబాద్‌కు చెందిన రాజా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ 2.70 కోట్ల రూపాయలకు వేలం పాడగా, చివరికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇండియన్ హ్యుమన్ హెయిర్ ఇండస్ట్రీస్ సంస్థ అత్యధికంగా 4.44 కోట్ల రూపాయలకు టెండర్‌ను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం జరిగింది<br />​</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/kondagattu-anjanna-temple-treasury-is-raining-money/article-2994</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/kondagattu-anjanna-temple-treasury-is-raining-money/article-2994</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:54:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-12.43.17-pm.jpeg"                         length="96739"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అతివేగమే ప్రమాదానికి కారణమా? </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.10.42-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.10.42 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రాయికల్ : రాయికల్ మండలంలోని రామాజిపేట్ గ్రామంలో ఓ ప్రవైట్ పాఠశాలకు చెందిన బస్సు కు మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన మధు అను వ్యక్తి  బ్లాక్ బుల్లెట్ వాహనం పై అతి వేగంగా వచ్చి రన్నింగ్ లో ఉన్న స్కూల్ బస్సు ను  డి కొట్టడం తో  మధు అక్కడికి అక్కడే మరణించారు కాగ స్కూల్  బస్సు కూడ అతి వేగంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది, దాంతో బస్సు బంపర్ పూర్తిగా ఆగిని పోయింది రెండు వాహనాల వేగం ప్రమాదానికి కారణం అయినట్లు కొందరు భావిస్తున్నారు కానీ ఇప్పటికీ పోలీస్ శాఖ నుండి ఎలాంటి నిర్ధారించే వార్త ప్రకటన రాలేదు  నిజా నిజాలు పోలీస్  విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/is-speeding-the-cause-of-the-accident/article-2977"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-11.10.42-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.10.42-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.10.42 AM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రాయికల్ : రాయికల్ మండలంలోని రామాజిపేట్ గ్రామంలో ఓ ప్రవైట్ పాఠశాలకు చెందిన బస్సు కు మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన మధు అను వ్యక్తి  బ్లాక్ బుల్లెట్ వాహనం పై అతి వేగంగా వచ్చి రన్నింగ్ లో ఉన్న స్కూల్ బస్సు ను  డి కొట్టడం తో  మధు అక్కడికి అక్కడే మరణించారు కాగ స్కూల్  బస్సు కూడ అతి వేగంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది, దాంతో బస్సు బంపర్ పూర్తిగా ఆగిని పోయింది రెండు వాహనాల వేగం ప్రమాదానికి కారణం అయినట్లు కొందరు భావిస్తున్నారు కానీ ఇప్పటికీ పోలీస్ శాఖ నుండి ఎలాంటి నిర్ధారించే వార్త ప్రకటన రాలేదు  నిజా నిజాలు పోలీస్  విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది</p>]]></content:encoded>
                
                                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/is-speeding-the-cause-of-the-accident/article-2977</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/is-speeding-the-cause-of-the-accident/article-2977</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:03:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.10.42-am.jpeg"                         length="329739"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కన్నుల పండుగగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-4.01.55-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 4.01.55 PM" width="1200" height="900" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జగిత్యాల : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర  స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా పద్మావతి,అలివేలుమంగ సమేత శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈకార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వి.అనూష, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పొరండ్ల శంకరయ్య, ఆలయ అర్చకులు, రెనోవేషన్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/venkateswara-swamy-kalyanam-as-a-festival-of-eyes/article-2949"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-4.01.55-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-4.01.55-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 4.01.55 PM" width="1600" height="900"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జగిత్యాల : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర  స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా పద్మావతి,అలివేలుమంగ సమేత శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈకార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వి.అనూష, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పొరండ్ల శంకరయ్య, ఆలయ అర్చకులు, రెనోవేషన్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/venkateswara-swamy-kalyanam-as-a-festival-of-eyes/article-2949</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/venkateswara-swamy-kalyanam-as-a-festival-of-eyes/article-2949</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 16:55:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-4.01.55-pm.jpeg"                         length="210705"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.02.57-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.02.57 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రాయికల్  : రైతులు అధైర్య పడవద్దు అని,అకాల వర్షాలకు 650 ఎకరాలలో పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా,మండల స్థాయి వ్యవసాయ అధికారులు,రెవెన్యూ అధికారుల తో రైతులతో మాట్లాడడం జరిగింది అని,పంట నష్టాన్ని అంచనా వేయటం జరిగింది అని,ముఖ్యమంత్రి తో మాట్లాడడం జరిగింది అని, రైతులు నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని,వ్యవసాయ యంత్రాల పంపిణీ లో పంట నష్టపోయిన రైతులకు ప్రాధాన్యం కల్పిస్తామని  అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 21 వేల కోట్ల  రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడం జరిగిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఆకాల వర్షాలకు దెబ్బతినడం చాలా బాధాకరం అన్నారు.జిల్లా కలెక్టర్ ఇప్పటికే పంట నష్ట రిపోర్ట్ పంపడం జరిగింది అని, ప్రభుత్వం పంట నష్ట పరిహార చర్యలు చేపడుతుంది అని ధైర్యంగా ఉండాలని రైతులను కోరారు.వ్యవసాయ యాంత్రీకరణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/jagittala-mla-dr-sanjay-kumar-inspected-the-maize-crops-damaged/article-2935"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-3.02.57-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.02.57-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 3.02.57 PM" width="4160" height="2773"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రాయికల్  : రైతులు అధైర్య పడవద్దు అని,అకాల వర్షాలకు 650 ఎకరాలలో పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా,మండల స్థాయి వ్యవసాయ అధికారులు,రెవెన్యూ అధికారుల తో రైతులతో మాట్లాడడం జరిగింది అని,పంట నష్టాన్ని అంచనా వేయటం జరిగింది అని,ముఖ్యమంత్రి తో మాట్లాడడం జరిగింది అని, రైతులు నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని,వ్యవసాయ యంత్రాల పంపిణీ లో పంట నష్టపోయిన రైతులకు ప్రాధాన్యం కల్పిస్తామని  అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 21 వేల కోట్ల  రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడం జరిగిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఆకాల వర్షాలకు దెబ్బతినడం చాలా బాధాకరం అన్నారు.జిల్లా కలెక్టర్ ఇప్పటికే పంట నష్ట రిపోర్ట్ పంపడం జరిగింది అని, ప్రభుత్వం పంట నష్ట పరిహార చర్యలు చేపడుతుంది అని ధైర్యంగా ఉండాలని రైతులను కోరారు.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పంట నష్ట పోయిన రైతులు ప్రాధాన్యం ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు. త్వరలో రైతు భరోసా కూడా ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ ప్రభుత్వం వచ్చాక 33వేల కోట్ల అసలు వడ్డీ రూపంలో చెల్లించింది అని గుర్తు చేశారు.ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్న అభివ్రుద్ది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు. అందరికీ అండగా ఉంటా అన్నారు.కౌలు రైతులు,రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్,మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రావు,మండల నాయకులు కోల శ్రీనివాస్,ఏనుగు మల్లారెడ్డి,సురేందర్ నాయక్,<br />ఉప సర్పంచ్ సుధీర్,వార్డు సభ్యులు నారాయణ, భరత్ రెడ్డి,విజయ్,నర్సా రెడ్డి,నాయకులు బేతి మోహన్ రెడ్డి, భీతి మల్లారెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ ముక్తేశ్వర,అధికారులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/jagittala-mla-dr-sanjay-kumar-inspected-the-maize-crops-damaged/article-2935</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/jagittala-mla-dr-sanjay-kumar-inspected-the-maize-crops-damaged/article-2935</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 15:13:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-3.02.57-pm.jpeg"                         length="1252600"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిబంధనలు పాటించకుండా కంకర రవాణా ఆగేనా..!! ప్రమాదాలు - వాహనదారులకు ఇక్కట్లు తప్పేనా..??</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.11.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 12.11.36 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మెట్ పల్లి  : నిబంధనలు పాటించకుండా కంకర రవాణా ఆగేనా..!! ప్రమాదాలు - వాహనదారులకు ఇక్కట్లు తప్పేనా..?? అన్నట్లుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి డివిజన్ పరిధిలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్ పల్లి మండలాల్లో, గ్రామాల్లో గృహ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు వినియోగించే క్రషర్ మిషన్ పదార్థాలు 10 ఎంఎం-కంకర, 20 ఎంఎం-కంకర, 40 ఎంఎం-కంకర, క్రషర్ చిప్స్, క్రషర్ డస్ట్ వంటి పదార్థాలు ట్రాక్టర్లు, టిప్పర్లలో రవాణా చేసే క్రమంలో రహదారుల్లో ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా అనగా క్రషర్ పదార్థాలు లోడ్ తో రవాణా చేసే వాహనాలకు టార్పాలిన్, జూట్, కాన్వాస్, ప్లాస్టిక్ షీట్ వంటివి కప్పి రవాణా చేయాల్సిన నిబంధనలు వున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా క్రషర్ రవాణా దారులు యథేచ్ఛగా రవాణా చేయడం వల్ల రహదారులపై క్రషర్ పదార్థాలు కంకర వంటివి కింద పడడంతో వాహనదారులకు ప్రమాదాలు సంభవించడం,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/if-the-transport-of-gravel-is-stopped-without-complying-with/article-2901"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-12.11.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.11.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 12.11.36 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మెట్ పల్లి  : నిబంధనలు పాటించకుండా కంకర రవాణా ఆగేనా..!! ప్రమాదాలు - వాహనదారులకు ఇక్కట్లు తప్పేనా..?? అన్నట్లుగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి డివిజన్ పరిధిలో పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్ పల్లి మండలాల్లో, గ్రామాల్లో గృహ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు వినియోగించే క్రషర్ మిషన్ పదార్థాలు 10 ఎంఎం-కంకర, 20 ఎంఎం-కంకర, 40 ఎంఎం-కంకర, క్రషర్ చిప్స్, క్రషర్ డస్ట్ వంటి పదార్థాలు ట్రాక్టర్లు, టిప్పర్లలో రవాణా చేసే క్రమంలో రహదారుల్లో ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా అనగా క్రషర్ పదార్థాలు లోడ్ తో రవాణా చేసే వాహనాలకు టార్పాలిన్, జూట్, కాన్వాస్, ప్లాస్టిక్ షీట్ వంటివి కప్పి రవాణా చేయాల్సిన నిబంధనలు వున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా క్రషర్ రవాణా దారులు యథేచ్ఛగా రవాణా చేయడం వల్ల రహదారులపై క్రషర్ పదార్థాలు కంకర వంటివి కింద పడడంతో వాహనదారులకు ప్రమాదాలు సంభవించడం, ద్విచక్ర వాహనాల యొక్క టైర్లు తరచుగా పంచర్లు అవుతున్నాయని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారిపై క్రషర్ పదార్థాలు లోడుతో వెళ్ళే టిప్పర్లు, ట్రాక్టర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాల్సి వుండగా అనగా వాహన వేగం, లైట్లు, సిగ్నల్స్ వంటివి పాటిస్తూ రవాణా చేయాల్సిందిగా నియమ, నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా క్రషర్ రవాణా దారులు యథేచ్ఛగా రవాణా కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు, వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, మెట్ పల్లి డివిజన్ పరిధిలోని క్రషర్ రవాణా దారులు నియమ, నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/if-the-transport-of-gravel-is-stopped-without-complying-with/article-2901</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/if-the-transport-of-gravel-is-stopped-without-complying-with/article-2901</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 12:41:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-12.11.36-pm.jpeg"                         length="232620"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​మల్యాల క్రాస్ రోడ్డు వద్ద కలకలం వరద కాలువలో తేలిన కారు ​</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-11.09.54-am.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 11.09.54 AM" width="1039" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మల్యాల  : జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్యాల క్రాస్ రోడ్ వద్ద ఉన్న వరద కాలువలో ఆదివారం ఉదయం ఓ కారు నీటిపై తేలుతూ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ఈ కారు మూడు రోజుల క్రితం అదృశ్యమైన సుద్దపల్లి గ్రామానికి చెందిన రమణ రెడ్డిదిగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే రమణ రెడ్డి అదృశ్యంపై పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదై ఉండటం గమనార్హం. బాధితుడు రమణ రెడ్డి గత కొంతకాలంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారులో ఎంతమంది ఉన్నారనే విషయంపై ఇంకా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/a-car-floated-in-kalakalam-flood-canal-at-mallya-cross/article-2777"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-22-at-11.09.54-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-11.09.54-am.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 11.09.54 AM" width="1039" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మల్యాల  : జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్యాల క్రాస్ రోడ్ వద్ద ఉన్న వరద కాలువలో ఆదివారం ఉదయం ఓ కారు నీటిపై తేలుతూ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ఈ కారు మూడు రోజుల క్రితం అదృశ్యమైన సుద్దపల్లి గ్రామానికి చెందిన రమణ రెడ్డిదిగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే రమణ రెడ్డి అదృశ్యంపై పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదై ఉండటం గమనార్హం. బాధితుడు రమణ రెడ్డి గత కొంతకాలంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారులో ఎంతమంది ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ​ప్రస్తుతం క్రేన్ సహాయంతో కారును వెలికితీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-12.36.30-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-22 at 12.36.30 PM" width="720" height="1280"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/a-car-floated-in-kalakalam-flood-canal-at-mallya-cross/article-2777</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/a-car-floated-in-kalakalam-flood-canal-at-mallya-cross/article-2777</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 12:47:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-22-at-11.09.54-am.jpeg"                         length="124462"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ మద్దతుతో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్న బారాస పార్టీ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.32.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 3.32.17 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">రాయికల్  :  రాయికల్ మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.మున్సిపల్ చైర్మన్ పీఠానికి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు.చేయగా భాజపా నుంచి కల్లెడ ధర్మపురి ని కునరపు మానస ప్రతిపాదించగా తోపరపు ప్రశాంతి బల పరిచారు.బారాస నుండి తురగ సౌజన్య కట్కం రవీందర్ ను చైర్మన్ గా ప్రతిపాదన చేయగా ఎలిగేటి లతిక బల పరిచారు.కాంగ్రెస్,బారాస సభ్యుల తో పాటు స్వాతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో బారాస పార్టీ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు.రాయికల్ పురపాలిక చైర్మన్ గా కట్కం రవీందర్,వైస్ చైర్ పర్సన్ గా తురగ సౌజన్య ఎన్నికయ్యారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ కట్కం రవీందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పురపాలక చైర్మెన్ గా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.రాయికల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/barasas-party-won-the-posts-of-municipal-chairman-and-vice/article-2604"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-16-at-3.32.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.32.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-16 at 3.32.17 PM" width="1277" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">రాయికల్  :  రాయికల్ మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.మున్సిపల్ చైర్మన్ పీఠానికి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు.చేయగా భాజపా నుంచి కల్లెడ ధర్మపురి ని కునరపు మానస ప్రతిపాదించగా తోపరపు ప్రశాంతి బల పరిచారు.బారాస నుండి తురగ సౌజన్య కట్కం రవీందర్ ను చైర్మన్ గా ప్రతిపాదన చేయగా ఎలిగేటి లతిక బల పరిచారు.కాంగ్రెస్,బారాస సభ్యుల తో పాటు స్వాతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో బారాస పార్టీ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు.రాయికల్ పురపాలిక చైర్మన్ గా కట్కం రవీందర్,వైస్ చైర్ పర్సన్ గా తురగ సౌజన్య ఎన్నికయ్యారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ కట్కం రవీందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పురపాలక చైర్మెన్ గా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.రాయికల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.వైస్ చైర్ పర్సన్ తురగ సౌజన్య మాట్లాడుతూ రాయికల్ పట్టణ అభివృద్ధికి అందరితో సమన్వయంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి తోడ్పడుతానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పురపాలిక సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/barasas-party-won-the-posts-of-municipal-chairman-and-vice/article-2604</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/barasas-party-won-the-posts-of-municipal-chairman-and-vice/article-2604</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 15:35:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-16-at-3.32.17-pm.jpeg"                         length="150622"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        