<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/jagityala/category-58" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Jagityala - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/58/rss</link>
                <description>Jagityala RSS Feed</description>
                
                            <item>
                <title>సకాలంలో స్పందించిన పోలీసులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మేడిపల్లి/భీమారం (జగిత్యాల) :నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో మేడిపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్-63పై బుధవారం ఉదయం 5గంటలకు ఓ భారీ వృక్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మేడిపల్లి పోలీసులు ఈ ఘటనను గమనించి వెంటనే అప్రమత్తమవడంతో భారీ ప్రమాదం తప్పింది. పెట్రోలింగ్ సిబ్బంది ఆలస్యం చేయకుండా జేసీబీ యజమాని జలంధర్, మహేష్ సహకారంతో వృక్షాన్ని తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించిన పోలీసు సిబ్బంది నాగరాజును మేడిపల్లి మండల ఎస్సై శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై ప్రయాణించే సమయంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/the-police-responded-in-time/article-3831"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/poli.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మేడిపల్లి/భీమారం (జగిత్యాల) :నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో మేడిపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్-63పై బుధవారం ఉదయం 5గంటలకు ఓ భారీ వృక్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మేడిపల్లి పోలీసులు ఈ ఘటనను గమనించి వెంటనే అప్రమత్తమవడంతో భారీ ప్రమాదం తప్పింది. పెట్రోలింగ్ సిబ్బంది ఆలస్యం చేయకుండా జేసీబీ యజమాని జలంధర్, మహేష్ సహకారంతో వృక్షాన్ని తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించిన పోలీసు సిబ్బంది నాగరాజును మేడిపల్లి మండల ఎస్సై శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా చెట్లు కూలడం, రోడ్లు దెబ్బతినడం, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.</p>
<div class="gs">
<div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/the-police-responded-in-time/article-3831</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/the-police-responded-in-time/article-3831</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 14:03:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/poli.jpg"                         length="1220093"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి ఎస్.ఐ శ్రీధర్ తెలిపారు. అవసరం అయితే తప్ప బయటకి రాకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్థంభాలకి, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని తెలిపారు. వాహనదారులు రోడ్డు మీద అత్యంత వేగంగా ప్రయాణించరాదని, రోడ్డు మీద నిలువ ఉన్న నీటి యొక్క లోతును గమనించి ప్రయాణం చేయాలని, అజాగ్రత్తగా నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. చేపలు పట్టుటకు, పశువులను మేపడానికి బయటకి వెళ్ళరాదని, గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం సమయంలో చెట్ల కింద ఉండడం వల్ల పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని అందువల్ల చెట్ల కింద ఉండరాదని తెలిపారు. రైతులు వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు కరెంటు మోటర్లతో జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని, అత్యవసర సమయంలో సహాయం కొరకు డైల్ 100 ద్వారా పోలీసులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/inkudu-gunta-is-a-permanent-solution-to-groundwater-recharge/article-3822"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/150912.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి ఎస్.ఐ శ్రీధర్ తెలిపారు. అవసరం అయితే తప్ప బయటకి రాకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్థంభాలకి, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని తెలిపారు. వాహనదారులు రోడ్డు మీద అత్యంత వేగంగా ప్రయాణించరాదని, రోడ్డు మీద నిలువ ఉన్న నీటి యొక్క లోతును గమనించి ప్రయాణం చేయాలని, అజాగ్రత్తగా నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. చేపలు పట్టుటకు, పశువులను మేపడానికి బయటకి వెళ్ళరాదని, గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం సమయంలో చెట్ల కింద ఉండడం వల్ల పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని అందువల్ల చెట్ల కింద ఉండరాదని తెలిపారు. రైతులు వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు కరెంటు మోటర్లతో జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని, అత్యవసర సమయంలో సహాయం కొరకు డైల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/inkudu-gunta-is-a-permanent-solution-to-groundwater-recharge/article-3822</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/inkudu-gunta-is-a-permanent-solution-to-groundwater-recharge/article-3822</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:48:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/150912.jpg"                         length="390964"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​మల్యాలలో జోరువాన.. ప్రాణం లేచొచ్చిన పంటలు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">​మల్యాల, : వర్షాభావంతో పంటలు ఎండిపోతాయేమోనని దిక్కుతోచని స్థితిలో ఉన్న మల్యాల మండల రైతాంగానికి వరుణదేవుడు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానతో వాడిపోతున్న పైర్లకు జీవం లభించింది. ​చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో ఆందోళన చెందిన అన్నదాతలు, ఈ వర్షంతో కొండంత ఊపిరి పీల్చుకున్నారు. నిన్నటి నుంచి ఏకధాటిగా పడుతున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సమయానికి పడిన ఈ వర్షం తమ పంటలను నిలబెట్టిందని, పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు కాకుండా కాపాడిందని మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/crops-that-have-come-alive-in-malayalam/article-3813"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003270921.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">​మల్యాల, : వర్షాభావంతో పంటలు ఎండిపోతాయేమోనని దిక్కుతోచని స్థితిలో ఉన్న మల్యాల మండల రైతాంగానికి వరుణదేవుడు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానతో వాడిపోతున్న పైర్లకు జీవం లభించింది. ​చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో ఆందోళన చెందిన అన్నదాతలు, ఈ వర్షంతో కొండంత ఊపిరి పీల్చుకున్నారు. నిన్నటి నుంచి ఏకధాటిగా పడుతున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సమయానికి పడిన ఈ వర్షం తమ పంటలను నిలబెట్టిందని, పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు కాకుండా కాపాడిందని మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/crops-that-have-come-alive-in-malayalam/article-3813</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/crops-that-have-come-alive-in-malayalam/article-3813</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:09:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003270921.jpg"                         length="96486"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం</title>
                                    <description><![CDATA[<div class="tVu25 pOo5De">
<div class="nH">
<div class="nH">
<div class="nH aqk aql bkL">
<div class="nH bkK">
<div class="nH">
<div class="nH ar4 z">
<div class="aeI">
<div class="AO">
<div class="Tm aeJ cgjhk">
<div class="aeF">
<div class="nH">
<div class="nH">
<div class="nH g">
<div class="nH a98 iY">
<div class="nH">
<div class="aHU hx">
<div>
<div class="h7 ie">
<div class="Bk">
<div class="G3 G2">
<div>
<div>
<div class="adn ads">
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">​మల్యాల :కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం అధికారులను ఆదేశించారు. ​ బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎమ్మెల్యే గిరి ప్రదక్షిణ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ. వర్షాకాలం దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారిపై అవసరమైన చోట తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రదక్షిణ మార్గంలో తగినన్ని తాగునీటి వసతులు కల్పించాలని అధికారులకు, స్థానిక నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంజన్న సేవలో పాల్గొనే భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/mla-medipalli-satyam-inspected-the-giri-pradakshina-arrangements-in-kondagattu/article-3801"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003266730.jpg" alt=""></a><br /><div class="tVu25 pOo5De">
<div class="nH">
<div class="nH">
<div class="nH aqk aql bkL">
<div class="nH bkK">
<div class="nH">
<div class="nH ar4 z">
<div class="aeI">
<div class="AO">
<div class="Tm aeJ cgjhk">
<div class="aeF">
<div class="nH">
<div class="nH">
<div class="nH g">
<div class="nH a98 iY">
<div class="nH">
<div class="aHU hx">
<div>
<div class="h7 ie">
<div class="Bk">
<div class="G3 G2">
<div>
<div>
<div class="adn ads">
<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">​మల్యాల :కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం అధికారులను ఆదేశించారు. ​ బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎమ్మెల్యే గిరి ప్రదక్షిణ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ. వర్షాకాలం దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారిపై అవసరమైన చోట తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రదక్షిణ మార్గంలో తగినన్ని తాగునీటి వసతులు కల్పించాలని అధికారులకు, స్థానిక నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంజన్న సేవలో పాల్గొనే భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/mla-medipalli-satyam-inspected-the-giri-pradakshina-arrangements-in-kondagattu/article-3801</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/mla-medipalli-satyam-inspected-the-giri-pradakshina-arrangements-in-kondagattu/article-3801</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:17:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003266730.jpg"                         length="1311340"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమ్మను కోల్పోయిన చిన్నారి </title>
                                    <description><![CDATA[<ul>
<li> అండగా నిలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం</li>
<li>–తాటిపల్లి గురుకులంలో ప్రవేశం</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/a-child-who-lost-her-mother/article-3707"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003260241.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">
<div>​మల్యాల,: కష్టాల్లో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా, మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలుస్తూ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ​జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్ళపెళ్లి గ్రామానికి చెందిన కనక శారద అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో, ఆమె నలుగురు ఆడపిల్లలు అమ్మను కోల్పోయి అనాథలుగా మారారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ చిన్నారి తల్లుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేనున్నాను అంటూ కొండంత భరోసానిచ్చారు. ​ఇందులో భాగంగా సోమవారం నాడు ఆ నలుగురు బాలికలలో ఇద్దరిని తాటిపల్లి గురుకుల పాఠశాలలో స్వయంగా తీసుకెళ్లి ప్రవేశం కల్పించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భావోద్వేగంగా మాట్లాడుతూ. ​అమ్మను కోల్పోయిన ఆ చిన్నారుల బాధ వర్ణనాతీతం. ఆ చిన్నారి తల్లులను కేవలం పరామర్శించడమే కాదు.. వారి భవిష్యత్తును నా సొంత పిల్లల భవిష్యత్తుగా భావించి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. వారు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలబడే వరకు వారి చదువుకు, భవిష్యత్తుకు ఎలాంటి లోటు రానివ్వకుండా అండగా ఉంటాను అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ​ఆపద సమయంలో చిన్నారులకు పితృసమానుడిగా నిలిచి, చదువుల బాధ్యత తీసుకున్న సత్యం గొప్ప మనసుకు గ్రామస్థులు, ప్రజాసంఘాలు మరియు స్థానిక ప్రజలు  హర్షం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో తాటిపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మానస, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/a-child-who-lost-her-mother/article-3707</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/a-child-who-lost-her-mother/article-3707</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 14:26:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003260241.jpg"                         length="191371"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగరంగ వైభవంగా గోరింటాకు వేడుకలు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మల్లాపూర్ / జగిత్యాల : మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో మహిళా మనుల ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులను అరికడుతుందని శరీరంలో వేడిని తగ్గిస్తుందని అందాన్ని పెంపొందిస్తుందని తలకు పెట్టుకుంటే చుండ్రు నివారణ కూడా ఉపయోగపడుతుందని అన్నారు. కృత్రిమంగా దుకాణాల్లో దొరికే కోన్లను వాడకుండా ప్రకృతి అందించిన సహజసిద్ధమైన గోరింటాకు వాడడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని,గోరింటాకు అమ్మవారి స్వరూపము అని మన సంస్కృతిలో గోరింటాకు వేడుక ఒక ఆనవాయితీగా వస్తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కావ్య, రమ, హారిక, సరిత, సౌమ్య, లాస్య, పాల్గొన్నారు.  </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/gourd-celebrations-were-held-with-grandeur-in-chittapur-village-of/article-3486"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260721-wa0901.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మల్లాపూర్ / జగిత్యాల : మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో మహిళా మనుల ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులను అరికడుతుందని శరీరంలో వేడిని తగ్గిస్తుందని అందాన్ని పెంపొందిస్తుందని తలకు పెట్టుకుంటే చుండ్రు నివారణ కూడా ఉపయోగపడుతుందని అన్నారు. కృత్రిమంగా దుకాణాల్లో దొరికే కోన్లను వాడకుండా ప్రకృతి అందించిన సహజసిద్ధమైన గోరింటాకు వాడడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని,గోరింటాకు అమ్మవారి స్వరూపము అని మన సంస్కృతిలో గోరింటాకు వేడుక ఒక ఆనవాయితీగా వస్తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కావ్య, రమ, హారిక, సరిత, సౌమ్య, లాస్య, పాల్గొన్నారు.  </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/gourd-celebrations-were-held-with-grandeur-in-chittapur-village-of/article-3486</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/gourd-celebrations-were-held-with-grandeur-in-chittapur-village-of/article-3486</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 17:11:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260721-wa0901.jpg"                         length="218918"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొండగట్టు అంజన్న ఆలయంలో  వరుణ జపం</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">జగిత్యాల/మల్యాల:  మండలం కొండగట్టులో ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం స్థానాచారి కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన  అర్చక చిరంజీవి ,మారుతి ప్రసాద్, చిన్న రాము  వేద పండితులు రాజేశ్వర శర్మ ,పెద్దన్న శర్మ ,తేజ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూలంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వేద మంత్రోచ్చారణల మధ్య వరుణ జపం, వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్. అంజనారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి హరిహారనాథ్, సూపరింటెండెంట్లు సునీల్, చంద్రశేఖర్‌తో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది మరియు</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/chanting-of-varuna-in-kondagattu-anjanna-temple/article-3478"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003231167.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">జగిత్యాల/మల్యాల:  మండలం కొండగట్టులో ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం స్థానాచారి కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన  అర్చక చిరంజీవి ,మారుతి ప్రసాద్, చిన్న రాము  వేద పండితులు రాజేశ్వర శర్మ ,పెద్దన్న శర్మ ,తేజ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూలంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వేద మంత్రోచ్చారణల మధ్య వరుణ జపం, వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్. అంజనారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి హరిహారనాథ్, సూపరింటెండెంట్లు సునీల్, చంద్రశేఖర్‌తో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/chanting-of-varuna-in-kondagattu-anjanna-temple/article-3478</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/chanting-of-varuna-in-kondagattu-anjanna-temple/article-3478</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:48:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003231167.jpg"                         length="282549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గుంతలమయంగా ముత్యంపేట ప్రధాన రహదారి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">​మల్యాల, : మల్యాల మండలం ముత్యంపేట గ్రామ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి న దుస్థితి ఏర్పడింది.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">​భారీ గ్రానైట్ లారీలతోనే రోడ్డు ధ్వంసం:</span></div>
<div style="text-align:justify;">ఈ ప్రాంతం గుండా నిత్యం మితిమీరిన లోడ్‌తో ప్రయాణించే భారీ గ్రానైట్ లారీల కారణంగానే రహదారి పూర్తిగా అతుకుల బొంతగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల ధాటికి రోడ్డుపై ఉన్న సిమెంట్, తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రధాన వరద కాలువ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు పడటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక అనేకమంది కిందపడి గాయాలపాలవుతున్నారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(186,55,42);">​కరీంనగర్, కొండగట్టు వెళ్లే ప్రధాన మార్గం ఇదే..</span></div>
<div style="text-align:justify;">ఈ రహదారి ఎంతో కీలకమైనది. మల్యాల మండల పరిధిలోని చుట్టుపక్కల</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/gunthalamayanga-mutyampet-main-road/article-3468"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/road.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">​మల్యాల, : మల్యాల మండలం ముత్యంపేట గ్రామ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి న దుస్థితి ఏర్పడింది.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">​భారీ గ్రానైట్ లారీలతోనే రోడ్డు ధ్వంసం:</span></div>
<div style="text-align:justify;">ఈ ప్రాంతం గుండా నిత్యం మితిమీరిన లోడ్‌తో ప్రయాణించే భారీ గ్రానైట్ లారీల కారణంగానే రహదారి పూర్తిగా అతుకుల బొంతగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల ధాటికి రోడ్డుపై ఉన్న సిమెంట్, తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రధాన వరద కాలువ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు పడటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక అనేకమంది కిందపడి గాయాలపాలవుతున్నారు.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(186,55,42);">​కరీంనగర్, కొండగట్టు వెళ్లే ప్రధాన మార్గం ఇదే..</span></div>
<div style="text-align:justify;">ఈ రహదారి ఎంతో కీలకమైనది. మల్యాల మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకోవాలన్నా ఈ రహదారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ రోడ్డు ఇంత అధ్వాన్నంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.</div>
<div style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">​పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు:</span></div>
<div style="text-align:justify;">రహదారి సమస్యపై స్థానిక ప్రజలు, వాహనదారులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా అటు అధికారులు గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ స్పందించడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, వెంటనే బ్రిడ్జి వద్ద ఉన్న గుంతలను పూడ్చి, ముత్యంపేట ప్రధాన రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, భారీ గ్రానైట్ లారీల రాకపోకలను నియంత్రించాలని మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/gunthalamayanga-mutyampet-main-road/article-3468</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/gunthalamayanga-mutyampet-main-road/article-3468</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:05:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/road.jpg"                         length="363027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ద్యాన గురువు బ్రహ్మర్షి పత్రీజీ సినిమాను ఆదరించాలి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">ఇబ్రహీంపట్నం : ద్యాన గురువు బ్రహ్మర్షి పత్రీజీ సినిమాను ఆదరించాలని జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ద్యాన పిరమిడ్ మాసర్స్ కోబ్బజి లక్ష్మీ నర్సయ్య, గుమ్మల తిరుపతి అన్నారు. శుక్రవారం వేములకుర్తి గ్రామం లోని కళవేదిక లో బ్రహ్మర్షి పత్రీజీ సినిమా పోస్టర్ ను అవిష్కరణ చేసి అదివారం విడుదల అవుతున్న సినిమా ను అదరించాలని,మన ప్రాతంలో మెట్ పల్లి సాయికృష్ణ థియెటర్ లో ఉదయం 8-గంటలకు షో ప్రారంభం అవుతుందని ప్రజలు విక్షించి ధ్యాన ప్రస్థాన మహర్షి సుభాష్ పత్రిజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని,ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ధ్యాన యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిన మహనీయుడు సుభాష్ పత్రిజీ జీవితం, సందేశం, సేవలను భావితరాలకు చేరవేసే ఈ సినిమా గొప్ప ప్రయత్నం. ఈ చిత్రాన్ని వీక్షించి, ప్రచారం చేసి,</div></div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/dhyana-guru-brahmarshi-patriji-movie-should-be-appreciated/article-3371"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/392298-(1).jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">ఇబ్రహీంపట్నం : ద్యాన గురువు బ్రహ్మర్షి పత్రీజీ సినిమాను ఆదరించాలని జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ద్యాన పిరమిడ్ మాసర్స్ కోబ్బజి లక్ష్మీ నర్సయ్య, గుమ్మల తిరుపతి అన్నారు. శుక్రవారం వేములకుర్తి గ్రామం లోని కళవేదిక లో బ్రహ్మర్షి పత్రీజీ సినిమా పోస్టర్ ను అవిష్కరణ చేసి అదివారం విడుదల అవుతున్న సినిమా ను అదరించాలని,మన ప్రాతంలో మెట్ పల్లి సాయికృష్ణ థియెటర్ లో ఉదయం 8-గంటలకు షో ప్రారంభం అవుతుందని ప్రజలు విక్షించి ధ్యాన ప్రస్థాన మహర్షి సుభాష్ పత్రిజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని,ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ధ్యాన యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిన మహనీయుడు సుభాష్ పత్రిజీ జీవితం, సందేశం, సేవలను భావితరాలకు చేరవేసే ఈ సినిమా గొప్ప ప్రయత్నం. ఈ చిత్రాన్ని వీక్షించి, ప్రచారం చేసి, విజయవంతం చేయడం ద్వారా పత్రిజీ ఆశయాలకు మన వంతు సహకారం అందిద్దామన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ తరి రామనుజం, ఉపసర్పంచ్ బర్మ మల్లయ్య,మార్కెట్ డైరెక్టర్ గుమ్మల రమేష్,అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎడిపెళ్ళి మురళి,దేవలయకమిటి చైర్మన్ కోటగిరి అశోక్, గ్రామస్తులు పోతరాజు శివరాజం,గుజ్జె గంగాధర్,మాలేపు శ్రీనివాస్, కోటగిరి అశోక్,అరె రమేష్,దేశట్టి రవి, పుప్పాల రాజేష్, దోనికెన శ్రీనివాస్,మాట్ల రవితేజ,రాధరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/dhyana-guru-brahmarshi-patriji-movie-should-be-appreciated/article-3371</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/dhyana-guru-brahmarshi-patriji-movie-should-be-appreciated/article-3371</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 18:09:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/392298-%281%29.jpg"                         length="144414"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులు నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి </title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మేడిపల్లి/భీమారం, (జగిత్యాల జిల్లా) : పోరుమల్ల గ్రామంలో వ్యవసాయ పంట పొలాలను కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించడం జరిగింది. అనంతరం సత్య ప్రసాద్ మాట్లాడుతూ... ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తగ్గి పంటలకు నీటి కొరత ఏర్పడి ఎండిపోయే పరిస్థితి ఉంది. కనుక రైతులు జాగ్రత్తగా నీటి వనరులను ఉపయోగించుకోవాలని, తక్కువ నీటితో పండే మినుము, పెసర, అనుము లు, కందులు లాంటి పంటలు పండించుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలని, వరి పండించాలంటే నీరు అధికంగా అవసరం ఉంటుంది కావున రైతులు ఆరుతడి పంటలను పండించు కోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ఆర్డీవో కోరుట్ల, మేడిపల్లి మండల తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు, రైతులు పాల్గొనడం జరిగింది.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/farmers-should-use-water-resources-carefully/article-3368"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/96631.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మేడిపల్లి/భీమారం, (జగిత్యాల జిల్లా) : పోరుమల్ల గ్రామంలో వ్యవసాయ పంట పొలాలను కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించడం జరిగింది. అనంతరం సత్య ప్రసాద్ మాట్లాడుతూ... ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తగ్గి పంటలకు నీటి కొరత ఏర్పడి ఎండిపోయే పరిస్థితి ఉంది. కనుక రైతులు జాగ్రత్తగా నీటి వనరులను ఉపయోగించుకోవాలని, తక్కువ నీటితో పండే మినుము, పెసర, అనుము లు, కందులు లాంటి పంటలు పండించుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలని, వరి పండించాలంటే నీరు అధికంగా అవసరం ఉంటుంది కావున రైతులు ఆరుతడి పంటలను పండించు కోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ఆర్డీవో కోరుట్ల, మేడిపల్లి మండల తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు, రైతులు పాల్గొనడం జరిగింది.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/farmers-should-use-water-resources-carefully/article-3368</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/farmers-should-use-water-resources-carefully/article-3368</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 18:02:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/96631.jpg"                         length="1107294"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్‌ఐఆర్ నమోదు శాతం పెంచాలి.</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div style="text-align:justify;">జగిత్యాల : జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతి, నమోదు శాతాలపై జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని బి.ఎల్.ఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపించి, వాటిని త్వరితగతిన బి.ఎల్.ఓలకు అందజేసేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల అర్బన్, రూరల్ మండల తహసీల్దార్ లు రామ్ మోహన్, హకీమ్, సూపర్వైజర్లు, బి.ఎల్.వో లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/sir-enrollment-percentage-should-be-increased/article-3359"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1015590747.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">
<div style="text-align:justify;">జగిత్యాల : జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతి, నమోదు శాతాలపై జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని బి.ఎల్.ఓలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపించి, వాటిని త్వరితగతిన బి.ఎల్.ఓలకు అందజేసేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల అర్బన్, రూరల్ మండల తహసీల్దార్ లు రామ్ మోహన్, హకీమ్, సూపర్వైజర్లు, బి.ఎల్.వో లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/sir-enrollment-percentage-should-be-increased/article-3359</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/sir-enrollment-percentage-should-be-increased/article-3359</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 15:06:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1015590747.jpg"                         length="557154"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : అంగడి ఆనంద్</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మేడిపల్లి/భీమారం (జగిత్యాల జిల్లా) : ఓడ్యాడ్ గ్రామంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్ ప్రోగ్రాం ఇన్చార్జ్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్ తెలిపాడు. సర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ తో కలిసి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం అర్హులైన ఓటర్లకు దరఖాస్తు ఫారాలను అందజేశాడు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని పేర్కొనడం జరిగింది. అనంతరం సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ మాట్లాడుతూ... గ్రామంలో ఇప్పటివరకు 90 శాతం ఓటర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా పూర్తయిందని, త్వరలోనే 100 శాతం నమోదు పూర్తి చేస్తామని తెలిపాడు.</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/jagityala/angadi-anand-should-make-the-voter-registration-program-successful/article-3357"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/96349.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మేడిపల్లి/భీమారం (జగిత్యాల జిల్లా) : ఓడ్యాడ్ గ్రామంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్ ప్రోగ్రాం ఇన్చార్జ్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్ తెలిపాడు. సర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ తో కలిసి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం అర్హులైన ఓటర్లకు దరఖాస్తు ఫారాలను అందజేశాడు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని పేర్కొనడం జరిగింది. అనంతరం సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ మాట్లాడుతూ... గ్రామంలో ఇప్పటివరకు 90 శాతం ఓటర్ నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా పూర్తయిందని, త్వరలోనే 100 శాతం నమోదు పూర్తి చేస్తామని తెలిపాడు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమ్య, బీఎల్ఓ బావమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ శైలజ, ఆశా వర్కర్ జమున తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Jagityala</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/jagityala/angadi-anand-should-make-the-voter-registration-program-successful/article-3357</link>
                <guid>https://www.visionandhra.in/telangana/jagityala/angadi-anand-should-make-the-voter-registration-program-successful/article-3357</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 15:00:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/96349.jpg"                         length="1103771"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        