<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/suryapet/category-57" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Suryapet - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/57/rss</link>
                <description>Suryapet RSS Feed</description>
                
                            <item>
                <title>ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి..  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.30.17 PM" width="1200" height="900" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఈ నామ్ 2.O అమలులో భాగంగా రైతులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ఈ నామ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల వేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం అమలు అవుతున్న ఈ నామ్ 1.O పాత విధానంను నవీకరించి (అప్డేట్), ఈ నామ్ 2.O నూతన విధానంను భారత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలుపుతూ, పాత విధానంలో రైతులు వారి యొక్క సరుకులు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డునకు వచ్చిన సమయంలో గేట్ ఎంట్రీ నందు రైతు పేరు, ఊరి పేరు,సరుకు వివరములు,బస్తాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/koppula-venareddy-chairman-of-the-agricultural-market-committee-should-register/article-3140"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.30.17 PM" width="1600" height="900"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఈ నామ్ 2.O అమలులో భాగంగా రైతులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ఈ నామ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల వేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం అమలు అవుతున్న ఈ నామ్ 1.O పాత విధానంను నవీకరించి (అప్డేట్), ఈ నామ్ 2.O నూతన విధానంను భారత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలుపుతూ, పాత విధానంలో రైతులు వారి యొక్క సరుకులు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డునకు వచ్చిన సమయంలో గేట్ ఎంట్రీ నందు రైతు పేరు, ఊరి పేరు,సరుకు వివరములు,బస్తాల సంఖ్య, వాహనం వివరములు, కమిషన్ దారు పేరు చెప్పవలసి ఉండేదనీ,ఇప్పుడు అమలులోకి వచ్చిన ఈ నామ్ కొత్త విధానం నందు కూడా అట్టి వివరములతో పాటు రైతు యొక్క ఫోన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ కొరకు ఆధార్ కార్డు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ఇట్టి విధానం నందు ఒక్కసారి రైతులు వారి యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్న యెడల వారు మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపి ఉన్నారు.అదేవిధంగా రైతులు ఊర్లలో వారియొక్క వ్యవసాయ ఉత్పత్తులను దళారులకు అమ్మి మోసపోవద్దని, మార్కెట్లో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలన్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ కి వచ్చే రైతులకు కనీస వసతులలో భాగంగా ఉదయం ఉచిత అల్పాహారం, మధ్యాహ్న సమయంలో ఐదు రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందనీ, మార్కెట్ అభివృద్ధిలో భాగంగా 3 కోట్ల 75 లక్షల రూపాయలతో షెడ్డు నిర్మాణం మరియు ప్రస్తుతం ఉన్న టాయిలెట్ బ్లాక్లకు అదనముగా స్త్రీ, పురుషులకు వేరువేరుగా టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులకు నిరంతరం మంచినీరు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.కావున రైతు సోదరులందరూ ఇటువంటి విషయాన్ని గమనించి మీయొక్క వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ లోనే అమ్ముకోవాలని సూచిస్తూ మీ యొక్క వివరములను ఈనమ్ 2.0 విధానం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి,రెగ్యులర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్,అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/koppula-venareddy-chairman-of-the-agricultural-market-committee-should-register/article-3140</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/koppula-venareddy-chairman-of-the-agricultural-market-committee-should-register/article-3140</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:35:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg"                         length="207911"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీటి సమస్యను తీర్చిన వార్డ్ మెంబర్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.01.19 PM(1)" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల పరిధిలోని మాచారం గ్రామపంచాయతీ గుడిబండ తండా వీధిలో పైపుల మరమ్మతుల కారణంగా  నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజల అవస్థలను చూసి చలించిన పదవ వార్డ్ మెంబర్ భూక్య దివ్య నాగ నాయక్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీటి ట్యాంకర్ల ద్వారా తండావాసులకు   తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్డ్ మెంబర్  దివ్య నాగ నాయక్   సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించడంతో తండా  వాసులు వారిని  అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/a-ward-member-who-solved-the-water-problem/article-3129"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.01.19 PM(1)" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల పరిధిలోని మాచారం గ్రామపంచాయతీ గుడిబండ తండా వీధిలో పైపుల మరమ్మతుల కారణంగా  నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజల అవస్థలను చూసి చలించిన పదవ వార్డ్ మెంబర్ భూక్య దివ్య నాగ నాయక్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీటి ట్యాంకర్ల ద్వారా తండావాసులకు   తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్డ్ మెంబర్  దివ్య నాగ నాయక్   సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించడంతో తండా  వాసులు వారిని  అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/a-ward-member-who-solved-the-water-problem/article-3129</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/a-ward-member-who-solved-the-water-problem/article-3129</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:07:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm%281%29.jpeg"                         length="422522"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.31.03 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భం గా పిఎం గా ఫహీం పాషా, ముఖ్యమంత్రిగా బి సంపత్, డిప్యూటీ సీఎం గా బి జాన్, ఎమ్మెల్యేగా బి శివ చరణ్, గవర్నర్ గా చరణ్యశ్రీ, కలెక్టర్‌గా దాక్షాయని,డీఈవోగా లాస్య, డి అశ్విని, ఎంఈఓ గా దివ్య, మున్సిపల్ చైర్పర్సన్ గా డి సింధు, ఐపీఎస్ గా డి సిద్ధార్థ, ప్రిన్సిపాల్ గా ప్రణవి, ఇన్చార్జిగా జే సింధు, మరో 30 మంది ఉపా ధ్యాయులుగా వ్యవహరించారు.అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం పులుసు వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంత రం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/when-the-students-are-the-teachers/article-3063"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.31.03 PM" width="4160" height="1871"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భం గా పిఎం గా ఫహీం పాషా, ముఖ్యమంత్రిగా బి సంపత్, డిప్యూటీ సీఎం గా బి జాన్, ఎమ్మెల్యేగా బి శివ చరణ్, గవర్నర్ గా చరణ్యశ్రీ, కలెక్టర్‌గా దాక్షాయని,డీఈవోగా లాస్య, డి అశ్విని, ఎంఈఓ గా దివ్య, మున్సిపల్ చైర్పర్సన్ గా డి సింధు, ఐపీఎస్ గా డి సిద్ధార్థ, ప్రిన్సిపాల్ గా ప్రణవి, ఇన్చార్జిగా జే సింధు, మరో 30 మంది ఉపా ధ్యాయులుగా వ్యవహరించారు.అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం పులుసు వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంత రం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/when-the-students-are-the-teachers/article-3063</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/when-the-students-are-the-teachers/article-3063</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:37:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg"                         length="675281"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్యాస్ సబ్సిడీ కావాలా... ఈ కేవైసీ చేయాల్సిందే    గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ రావు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.25.09 PM" width="1189" height="733" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల కేంద్రంతోపాటు  వివిధ గ్రామాలకు చెందిన ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి  చేసుకోవాలని  పెన్ పహాడ్  ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పీఎం ఉజ్వల యోజన, ఇతర ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి, లబ్ధిదారులు తప్పనిసరిగా మార్చి 31, 2026 లోపు ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ పని చేయకపోతే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఉజ్వల పథకం కింద రూ 304 సబ్సిడీ, తెలంగాణలో రూ 500కే గ్యాస్ సిలిండర్ పథకం కొనసాగడానికి ఇది అవసరం అని అన్నారు. పూర్తి వివరాల కొరకు సమీపంలోని ఇండియన్  గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/gas-agency-dealer-g-rajasekhar-rao-has-to-do-this/article-3061"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.25.09 PM" width="1189" height="733"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల కేంద్రంతోపాటు  వివిధ గ్రామాలకు చెందిన ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి  చేసుకోవాలని  పెన్ పహాడ్  ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పీఎం ఉజ్వల యోజన, ఇతర ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి, లబ్ధిదారులు తప్పనిసరిగా మార్చి 31, 2026 లోపు ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ పని చేయకపోతే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఉజ్వల పథకం కింద రూ 304 సబ్సిడీ, తెలంగాణలో రూ 500కే గ్యాస్ సిలిండర్ పథకం కొనసాగడానికి ఇది అవసరం అని అన్నారు. పూర్తి వివరాల కొరకు సమీపంలోని ఇండియన్  గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/gas-agency-dealer-g-rajasekhar-rao-has-to-do-this/article-3061</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/gas-agency-dealer-g-rajasekhar-rao-has-to-do-this/article-3061</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:34:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg"                         length="94627"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు భద్రత ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 9.46.35 AM" width="1200" height="714" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్  ఆదేశాల మేరకు నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హై స్కూల్లో.. రోడ్డు భద్రత మహా ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును నేరేడుచర్ల ఎస్సై రవీందర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేరేడుచర్ల ఎస్సై రవీందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతగా ఉండాలి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో విద్యార్థులు ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలి అన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోకూడదు అనేది పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత గమ్యం సాధ్యం అవుతుంది అన్నారు, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, మైనర్ డ్రైవింగ్ తో మీకు ఎదుటి వారికి ప్రమాదం సంభవిస్తుంది</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/road-safety-movement-is-an-awareness-conference-for-students-on/article-3059"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 9.46.35 AM" width="1472" height="714"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్  ఆదేశాల మేరకు నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హై స్కూల్లో.. రోడ్డు భద్రత మహా ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును నేరేడుచర్ల ఎస్సై రవీందర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేరేడుచర్ల ఎస్సై రవీందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతగా ఉండాలి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో విద్యార్థులు ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలి అన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోకూడదు అనేది పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత గమ్యం సాధ్యం అవుతుంది అన్నారు, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, మైనర్ డ్రైవింగ్ తో మీకు ఎదుటి వారికి ప్రమాదం సంభవిస్తుంది అన్నారు. రోడ్డుకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఆల్ వేస్ రైట్ అని తెలిపినారు. మనం క్షేమంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. రోడ్డు ప్రమాదాల్లో వికలాంగులు అయితే జీవితం వ్యర్థం అవుతుంది, లక్ష్యం ఆవిరౌతుంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో వాహనం నడిపే వారు వెనక కూర్చుని ఉన్నవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, కార్లు పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. మైనస్ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనం నడిపేవారు ఇతరులు కూడా ప్రమాదంలో పడతారని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని సూచించారు. అతివేగంగా వాహనాల నడపడం ప్రమాదం అన్నారు. ప్రతి వాహనానికి అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని వాహనదారుడు లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు సైబర్ నేరాలపై గంజాయి మహమ్మారి పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రగతి పాఠశాల ప్రిన్సిపల్ కొప్పుల భాస్కర్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీలత పోలీస్ సిబ్బంది మస్తాన్, శ్రీనివాస్ పోలీస్ కళాబృందం ఇంచార్జి యల్లన్న సభ్యులు గోపన్న, చారి, సత్యం, గురు లింగం, కృష్ణ, నాగార్జున ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am(1).jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 9.46.35 AM(1)" width="1599" height="899"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/road-safety-movement-is-an-awareness-conference-for-students-on/article-3059</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/road-safety-movement-is-an-awareness-conference-for-students-on/article-3059</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:26:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg"                         length="182596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పింఛన్ల కోసం తిరుగుతున్న వృద్ధులు,వికలాంగులు..  వృద్ధులు,వికలాంగుల కష్టాలు పట్టించుకునే వారు లేరా..?</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.16.29 AM" width="1080" height="620" /></p>
<p>  </p>
<p style="text-align:justify;">సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్  కోసం రోజు పోస్టాఫీస్‌ కు వస్తున్నా తాళం ఉంటోందని 7,8,9,21,23 వార్డు ల కౌన్సిలర్లకు కి చెప్పామని తెలిపారు.పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి నిరీక్షణ, సాంకేతిక సమస్యలు,చిల్లర డబ్బుల కొరత వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం వల్ల నెలనెలా డబ్బులు తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పోస్టల్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో కార్యాలయం తెరిపించాలని ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/there-is-no-one-who-cares-about-the-plight-of/article-2978"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.16.29 AM" width="1080" height="620"></img></p>
<p> </p>
<p style="text-align:justify;">సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్  కోసం రోజు పోస్టాఫీస్‌ కు వస్తున్నా తాళం ఉంటోందని 7,8,9,21,23 వార్డు ల కౌన్సిలర్లకు కి చెప్పామని తెలిపారు.పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి నిరీక్షణ, సాంకేతిక సమస్యలు,చిల్లర డబ్బుల కొరత వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం వల్ల నెలనెలా డబ్బులు తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పోస్టల్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో కార్యాలయం తెరిపించాలని ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలగాని బాలు గౌడ్  కోరారు.</p>
<p style="text-align:justify;">పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్  కోసం రోజు పోస్టాఫీస్‌ కు వస్తున్నా తాళం ఉంటోందని 7,8,9,21,23 వార్డు ల కౌన్సిలర్లకు కి చెప్పామని తెలిపారు.పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి నిరీక్షణ, సాంకేతిక సమస్యలు,చిల్లర డబ్బుల కొరత వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం వల్ల నెలనెలా డబ్బులు తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పోస్టల్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో కార్యాలయం తెరిపించాలని ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలగాని బాలు గౌడ్  కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/there-is-no-one-who-cares-about-the-plight-of/article-2978</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/there-is-no-one-who-cares-about-the-plight-of/article-2978</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:09:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg"                         length="108560"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు దివ్యాంగుల ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.10.35 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుజూర్నగర్  : హుజూర్నగర్ పట్టణ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సంఘ గౌరవ సలహాదారులు ఆకుల రాము గారి నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, మరియు 25వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డిలను సంఘ నాయకులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలోని అర్హులైన వికలాంగులందరికీ రామస్వామి గట్టు ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని, వారి సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న మున్సిపల్ యంత్రాంగానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పొనుగుపాటి లక్ష్మణరావు, నందిగామ పాపయ్య, పట్టణ అధ్యక్షులు మన్యం వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు ఆసోదు శ్రీను, నాయకులు వల్లెపు రామకృష్ణ, గంపల కొండలు, ఉత్పల వీరబాబు, గుగ్గిళ్ళ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/huzurnagar-municipal-chairman-felicitates-councilors-with-disabilities/article-2925"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.10.35 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుజూర్నగర్  : హుజూర్నగర్ పట్టణ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సంఘ గౌరవ సలహాదారులు ఆకుల రాము గారి నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, మరియు 25వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డిలను సంఘ నాయకులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలోని అర్హులైన వికలాంగులందరికీ రామస్వామి గట్టు ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని, వారి సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న మున్సిపల్ యంత్రాంగానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పొనుగుపాటి లక్ష్మణరావు, నందిగామ పాపయ్య, పట్టణ అధ్యక్షులు మన్యం వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు ఆసోదు శ్రీను, నాయకులు వల్లెపు రామకృష్ణ, గంపల కొండలు, ఉత్పల వీరబాబు, గుగ్గిళ్ళ సైదులు మరియు ఇతర దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/huzurnagar-municipal-chairman-felicitates-councilors-with-disabilities/article-2925</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/huzurnagar-municipal-chairman-felicitates-councilors-with-disabilities/article-2925</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 14:13:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg"                         length="317314"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రైవర్లకు ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు వెల్లడి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.31.51-pm1.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.31.51 PM" width="1200" height="719" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుజూర్‌నగర్   : పట్టణంలోని టౌన్ హాల్ వేదికగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25న (బుధవారం) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు. 'అరైవ్ అండ్ అలైవ్' (Arrive and Alive) కార్యక్రమంలో భాగంగా హుజూర్‌నగర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ కలిగిన డ్రైవర్లందరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిమెంట్ పరిశ్రమల ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, లారీలు, ఆటోలు, స్కూల్ బస్సులు మరియు క్యాబ్ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవజ్ఞులైన సీనియర్ కంటి వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారని సీఐ తెలిపారు. ప్రమాదాల నివారణలో భాగంగా డ్రైవర్ల కంటి చూపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/free-eye-clinic-for-drivers-on-25th-of-this-month/article-2891"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-5.31.51-pm1.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.31.51-pm1.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.31.51 PM" width="1600" height="719"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుజూర్‌నగర్   : పట్టణంలోని టౌన్ హాల్ వేదికగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25న (బుధవారం) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు. 'అరైవ్ అండ్ అలైవ్' (Arrive and Alive) కార్యక్రమంలో భాగంగా హుజూర్‌నగర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ కలిగిన డ్రైవర్లందరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిమెంట్ పరిశ్రమల ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, లారీలు, ఆటోలు, స్కూల్ బస్సులు మరియు క్యాబ్ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవజ్ఞులైన సీనియర్ కంటి వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారని సీఐ తెలిపారు. ప్రమాదాల నివారణలో భాగంగా డ్రైవర్ల కంటి చూపు మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/free-eye-clinic-for-drivers-on-25th-of-this-month/article-2891</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/free-eye-clinic-for-drivers-on-25th-of-this-month/article-2891</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 18:36:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.31.51-pm1.jpeg"                         length="93485"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజూర్‌నగర్ భజన బృందాలకు ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.37.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.37.28 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుజూర్‌నగర్  : ఇటీవల గడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి భజన పోటీల్లో విజేతలుగా నిలిచిన హుజూర్‌నగర్ పట్టణ భజన బృందాలను కనకదుర్గ సేవా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శ్రీ బాచిమంచి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభకు మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.<br />జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన శ్రీ అన్నమయ్య భజన మండలి, ద్వితీయ బహుమతి పొందిన శ్రీ గీతాగోవిందం భజన మండలి సభ్యులను అతిథులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న హిందూ సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కాపాడటంలో భజన బృందాల కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు, మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/a-big-honor-for-huzurnagar-bhajan-groups/article-2875"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.37.28-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.37.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.37.28 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుజూర్‌నగర్  : ఇటీవల గడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి భజన పోటీల్లో విజేతలుగా నిలిచిన హుజూర్‌నగర్ పట్టణ భజన బృందాలను కనకదుర్గ సేవా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శ్రీ బాచిమంచి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభకు మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.<br />జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన శ్రీ అన్నమయ్య భజన మండలి, ద్వితీయ బహుమతి పొందిన శ్రీ గీతాగోవిందం భజన మండలి సభ్యులను అతిథులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న హిందూ సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కాపాడటంలో భజన బృందాల కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు, మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు చన్నగాని సైదులు, సులవ చంద్రశేఖర్-నాగలక్ష్మిలకు దేవాలయంలో వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి శేషవస్త్రంతో ఆశీర్వచనాలు అందజేశారు.<br />ఈ కార్యక్రమంలో సీనియర్ రంగస్థల కళాకారులు దొంతగాని సత్యనారాయణ, స్పందన నాట్య కళామండలి అధ్యక్షులు కొట్టు లక్ష్మీనారాయణ బాబు, బాచిమంచి కొండయ్య, అనంతలక్ష్మి, చప్పిడి బిక్షం, ఆకుల రాము, రజని, వెన్న పద్మ, దామెర అనంతలక్ష్మి, ఆరేపల్లి సరస్వతి, పెద్ది పుష్ప, రమణ, రంగమ్మ, సుబ్బమ్మ, జొన్నలగడ్డ గోవిందు, నాగలక్ష్మి, సురేష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఉప్పల బద్రీనాథ్, గీతా సత్యనారాయణ, గూడెపు వీరబాబు, కటారి వెంకన్న, కట్టవారిగూడెం శ్రీ సీతారామాంజనేయ భజన బృందం సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/a-big-honor-for-huzurnagar-bhajan-groups/article-2875</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/a-big-honor-for-huzurnagar-bhajan-groups/article-2875</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:53:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.37.28-pm.jpeg"                         length="333073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>• జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ.. </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.32.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.32.15 PM" width="1080" height="608" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుజుర్నగర్   : ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు తెలిపారు. ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాది సమస్యను తెలుసుకుని పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోలీస్ అధికారులకు లకు సూచించడం జరిగింది. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.., ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఎస్పి గారు అన్నారు.<br /><br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/%E2%80%A2-the-district-sp-received-complaints-from-the-complainants-who/article-2874"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.32.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.32.15-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.32.15 PM" width="1080" height="608"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుజుర్నగర్   : ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు తెలిపారు. ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాది సమస్యను తెలుసుకుని పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోలీస్ అధికారులకు లకు సూచించడం జరిగింది. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.., ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఎస్పి గారు అన్నారు.<br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/%E2%80%A2-the-district-sp-received-complaints-from-the-complainants-who/article-2874</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/%E2%80%A2-the-district-sp-received-complaints-from-the-complainants-who/article-2874</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:50:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.32.15-pm.jpeg"                         length="70675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజూర్‌నగర్‌లో ‘నకిలీ బంగారం’ కలకలం: బ్యాంక్ ఉద్యోగి, వ్యాపారి కలిసి ఘరానా మోసం!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.27.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.27.16 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుజూర్ నగర్  : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో నకిలీ బంగారు బిస్కెట్ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అప్పు తీర్చమంటే అసలుకు బదులు నకిలీ బిస్కెట్లు ఇచ్చి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. ఈ మోసంలో ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి, స్థానిక జ్యువెలరీ షాపు యజమాని హస్తం ఉండటంపై బాధితులు మండిపడుతున్నారు.<br />అసలేం జరిగింది?<br />స్థానిక సమాచారం ప్రకారం.. పట్టణంలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే శివ అనే వ్యక్తి, బాధితుడికి కొంతకాలంగా నగదు బాకీ ఉన్నాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరగా, ప్రస్తుతం తన వద్ద నగదు లేదని.. దానికి బదులుగా బంగారు బిస్కెట్లు ఇస్తానని శివ నమ్మబలికాడు.<br />వ్యాపారితో కలిసి వ్యూహం..<br />నమ్మకం కలిగించడం కోసం, శివ బాధితుడిని పట్టణంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపుకు తీసుకువెళ్లాడు. అక్కడ సుమారు 100 గ్రాముల బరువున్న రెండు బిస్కెట్లను బాధితుడికి అప్పగించాడు. ఈ క్రమంలో సదరు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/gharana-fraud-with-fake-gold-kalakalam-bank-employee-and-trader/article-2873"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.27.16-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.27.16-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.27.16 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుజూర్ నగర్  : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో నకిలీ బంగారు బిస్కెట్ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అప్పు తీర్చమంటే అసలుకు బదులు నకిలీ బిస్కెట్లు ఇచ్చి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. ఈ మోసంలో ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి, స్థానిక జ్యువెలరీ షాపు యజమాని హస్తం ఉండటంపై బాధితులు మండిపడుతున్నారు.<br />అసలేం జరిగింది?<br />స్థానిక సమాచారం ప్రకారం.. పట్టణంలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే శివ అనే వ్యక్తి, బాధితుడికి కొంతకాలంగా నగదు బాకీ ఉన్నాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరగా, ప్రస్తుతం తన వద్ద నగదు లేదని.. దానికి బదులుగా బంగారు బిస్కెట్లు ఇస్తానని శివ నమ్మబలికాడు.<br />వ్యాపారితో కలిసి వ్యూహం..<br />నమ్మకం కలిగించడం కోసం, శివ బాధితుడిని పట్టణంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపుకు తీసుకువెళ్లాడు. అక్కడ సుమారు 100 గ్రాముల బరువున్న రెండు బిస్కెట్లను బాధితుడికి అప్పగించాడు. ఈ క్రమంలో సదరు జ్యువెలరీ షాపు యజమాని కూడా శివ తనకు డబ్బులు ఇవ్వాలని పేర్కొంటూ, ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉండి నమ్మబలికాడు.<br />బయటపడ్డ బండారం..<br />బిస్కెట్లు తీసుకుని ఇంటికి వెళ్లిన బాధితుడు, అనుమానంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో హతాశుడైన బాధితుడు.. బ్యాంక్ ఉద్యోగి, వ్యాపారి పథకం ప్రకారమే తనను ముంచారని గ్రహించాడు.<br />జ్యువెలరీ షాపు ముందు బైఠాయింపు..<br />మోసపోయానని తెలిసిన వెంటనే బాధితుడు తన అనుచరులతో కలిసి సదరు జ్యువెలరీ షాపు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. "నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగడతారా? సామాన్యులను మోసం చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని బాధితుడు డిమాండ్ చేశారు. షాపు వద్ద ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/gharana-fraud-with-fake-gold-kalakalam-bank-employee-and-trader/article-2873</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/gharana-fraud-with-fake-gold-kalakalam-bank-employee-and-trader/article-2873</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:48:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.27.16-pm.jpeg"                         length="247974"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎలక్షన్ లో మొదటి హామీ సిమెంట్ బల్లాల పంపిణీ ....రెండవ వర్డ్ కౌన్సిలర్ యారవ లక్ష్మి శ్రీనివాస్.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-12.16.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 12.16.01 PM" width="1200" height="728" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నేరేడుచర్ల   : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొందిన యారవ లక్ష్మి శ్రీనివాస్ , రెండో వార్డ్ లో ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన ప్రకారం మొదట విడతగా ఈరోజు 25  సిమెంట్ బల్లాలు ఇప్పించారు. ఎలక్షన్ మాట ఇచ్చిన ప్రకారం రెండో వార్డ్ గా గెలుపొందిన వెంటనే మాట నిలబెట్టుకున్న రెండో వార్డ్ కౌన్సిలర్ యారవ లక్ష్మి శ్రీనివాస్ ని పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యారవ శ్రీనివాస్  ,యారవ సురేష్, రజిత , పొన్నం నగేష్, పొన్నం సుకిందర్ గౌడ్, వేణు, తిరుపతమ్మ, సునీత , కళ్యాణ్, యశ్వంత్, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/the-first-guarantee-in-the-election-is-the-distribution-of/article-2839"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-12.16.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-12.16.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 12.16.01 PM" width="1600" height="728"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నేరేడుచర్ల   : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొందిన యారవ లక్ష్మి శ్రీనివాస్ , రెండో వార్డ్ లో ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన ప్రకారం మొదట విడతగా ఈరోజు 25  సిమెంట్ బల్లాలు ఇప్పించారు. ఎలక్షన్ మాట ఇచ్చిన ప్రకారం రెండో వార్డ్ గా గెలుపొందిన వెంటనే మాట నిలబెట్టుకున్న రెండో వార్డ్ కౌన్సిలర్ యారవ లక్ష్మి శ్రీనివాస్ ని పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యారవ శ్రీనివాస్  ,యారవ సురేష్, రజిత , పొన్నం నగేష్, పొన్నం సుకిందర్ గౌడ్, వేణు, తిరుపతమ్మ, సునీత , కళ్యాణ్, యశ్వంత్, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/the-first-guarantee-in-the-election-is-the-distribution-of/article-2839</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/the-first-guarantee-in-the-election-is-the-distribution-of/article-2839</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 12:24:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-12.16.01-pm.jpeg"                         length="272752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        