<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/suryapet/category-57" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Suryapet - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/57/rss</link>
                <description>Suryapet RSS Feed</description>
                
                            <item>
                <title>నీట్ పేపర్ లీకేజ్‌పై నిరసన </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మునగాల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా, మునగాల మండలం బరాఖాత్ గూడెంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ నిరాహార దీక్షకు బరాఖత్ గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాస్ నాగయ్య ఆధ్వర్యం వహించగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని విమర్శించారు. దీక్షలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/protest-over-neet-paper-leakage/article-3571"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/0202.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మునగాల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా, మునగాల మండలం బరాఖాత్ గూడెంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ నిరాహార దీక్షకు బరాఖత్ గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాస్ నాగయ్య ఆధ్వర్యం వహించగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని విమర్శించారు. దీక్షలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే సామేలు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు ఓరుగంటి రవి, బోలెద్దూ వెంకన్న, మండవ సైదులు, ఏనుగుల వీరబాబు,వీరారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి, ఈదారావ్, శ్రీను, పాషా, తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/protest-over-neet-paper-leakage/article-3571</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/protest-over-neet-paper-leakage/article-3571</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 16:19:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/0202.jpg"                         length="336636"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సరిహద్దు ప్రాంత భద్రతపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ నరసింహ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">చింతలపాలెం, (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నరసింహ (ఐపీఎస్) మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం భద్రతా పరంగా అత్యంత కీలకమైనదని తెలిపారు. చింతలపాలెం పరిధిలో సిమెంట్ పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్టులు, పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, రిజర్వ్ ఫారెస్టులు, మైనింగ్ కార్యకలాపాలు ఉండటంతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక గ్రామాలైన కిష్టాపురం, పీక్లా నాయక్ తండా, తమ్మారం, గుడి మల్కాపురం ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, వాటి దర్యాప్తు, బాధితులకు సత్వర న్యాయం అందించడం, పోలీసుల స్పందన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/sp-narasimha-has-special-focus-on-border-security/article-3473"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003554458.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">చింతలపాలెం, (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నరసింహ (ఐపీఎస్) మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం భద్రతా పరంగా అత్యంత కీలకమైనదని తెలిపారు. చింతలపాలెం పరిధిలో సిమెంట్ పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్టులు, పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, రిజర్వ్ ఫారెస్టులు, మైనింగ్ కార్యకలాపాలు ఉండటంతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక గ్రామాలైన కిష్టాపురం, పీక్లా నాయక్ తండా, తమ్మారం, గుడి మల్కాపురం ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, వాటి దర్యాప్తు, బాధితులకు సత్వర న్యాయం అందించడం, పోలీసుల స్పందన తీరును నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవన పనులను డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు ప్రతి వారం పర్యవేక్షిస్తున్నారని, పనులు పూర్తికాగానే స్టేషన్‌ను శాశ్వత భవనంలోకి మార్చనున్నట్లు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అక్రమ మార్గాలను గుర్తించి కట్టడి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులతో పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించడంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/sp-narasimha-has-special-focus-on-border-security/article-3473</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/sp-narasimha-has-special-focus-on-border-security/article-3473</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:20:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003554458.jpg"                         length="156020"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యవసాయ భూమి సేల్ డీడ్ పత్రాలు పోయినవి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గరిడేపల్లి,( సూర్యాపేట): మండల పరిధిలోని కుతుబ్‌షాపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన నల్ల పాటి భాస్కర్ తండ్రి లింగయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించిన అసలు సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నోటరీ అఫిడవిట్ విడుదల చేశారు.2026 జూలై 13న హుజూర్‌నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే సమయంలో, బైక్ ట్యాంక్ కవర్‌లో ప్లాస్టిక్ సంచిలో ఉంచిన సేల్ డీడ్ పత్రాలు కుతుబ్‌షాపురం నుండి గరిడేపల్లి వరకు ప్రయాణించే క్రమంలో మార్గ మధ్యంలో ఎక్కడో జారిపడినట్లు తెలిపారు. ఈ విషయమై గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఎవరికైనా ఆ పత్రాలు లభించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సెల్ నంబర్ 9989978873 కు సమాచారం అందించగలరని కోరారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గరిడేపల్లి,( సూర్యాపేట): మండల పరిధిలోని కుతుబ్‌షాపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన నల్ల పాటి భాస్కర్ తండ్రి లింగయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించిన అసలు సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నోటరీ అఫిడవిట్ విడుదల చేశారు.2026 జూలై 13న హుజూర్‌నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే సమయంలో, బైక్ ట్యాంక్ కవర్‌లో ప్లాస్టిక్ సంచిలో ఉంచిన సేల్ డీడ్ పత్రాలు కుతుబ్‌షాపురం నుండి గరిడేపల్లి వరకు ప్రయాణించే క్రమంలో మార్గ మధ్యంలో ఎక్కడో జారిపడినట్లు తెలిపారు. ఈ విషయమై గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఎవరికైనా ఆ పత్రాలు లభించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సెల్ నంబర్ 9989978873 కు సమాచారం అందించగలరని కోరారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/agricultural-land-sale-deed-documents-are-lost/article-3285</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/agricultural-land-sale-deed-documents-are-lost/article-3285</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 13:04:33 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యవసాయ భూమి సేల్ డీడ్ పత్రాలు పోయినవి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గరిడేపల్లి,( సూర్యాపేట): మండల పరిధిలోని కుతుబ్‌షాపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన నల్ల పాటి భాస్కర్ తండ్రి లింగయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించిన అసలు సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నోటరీ అఫిడవిట్ విడుదల చేశారు.2026 జూలై 13న హుజూర్‌నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే సమయంలో, బైక్ ట్యాంక్ కవర్‌లో ప్లాస్టిక్ సంచిలో ఉంచిన సేల్ డీడ్ పత్రాలు కుతుబ్‌షాపురం నుండి గరిడేపల్లి వరకు ప్రయాణించే క్రమంలో మార్గ మధ్యంలో ఎక్కడో జారిపడినట్లు తెలిపారు. ఈ విషయమై గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఎవరికైనా ఆ పత్రాలు లభించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సెల్ నంబర్ 9989978873 కు సమాచారం అందించగలరని కోరారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గరిడేపల్లి,( సూర్యాపేట): మండల పరిధిలోని కుతుబ్‌షాపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన నల్ల పాటి భాస్కర్ తండ్రి లింగయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించిన అసలు సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నోటరీ అఫిడవిట్ విడుదల చేశారు.2026 జూలై 13న హుజూర్‌నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే సమయంలో, బైక్ ట్యాంక్ కవర్‌లో ప్లాస్టిక్ సంచిలో ఉంచిన సేల్ డీడ్ పత్రాలు కుతుబ్‌షాపురం నుండి గరిడేపల్లి వరకు ప్రయాణించే క్రమంలో మార్గ మధ్యంలో ఎక్కడో జారిపడినట్లు తెలిపారు. ఈ విషయమై గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు పత్రికా ప్రకటన కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఎవరికైనా ఆ పత్రాలు లభించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సెల్ నంబర్ 9989978873 కు సమాచారం అందించగలరని కోరారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/agricultural-land-sale-deed-documents-are-lost/article-3274</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/agricultural-land-sale-deed-documents-are-lost/article-3274</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 12:27:59 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిమ్మకు నీరెత్తినట్లు బూత్ లెవెల్ ఏజెంట్లు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">పెన్ పహాడ్, (సూర్యాపేట): ఓటర్ల జాబితాను పారదర్శకంగా ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం క్షేత్రస్థాయిలో సాగుతోంది. అయితే, ఓటర్లకు, ఎన్నికల యంత్రాంగానికి మధ్య వారధిగా ఉంటూ ఓటు హక్కు నమోదులో కీలక పాత్ర పోషించాల్సిన రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు  పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అర్హులైన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి నిర్దేశిత సంఖ్యలో ఫారాలను సేకరించాల్సిన క్షేత్రస్థాయి బాధ్యతను వీరు విస్మరించడం వల్ల, ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి లోపాలు జరగకుండా నిఘా ఉంచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో వివిధ పార్టీల ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ చాలా గ్రామాలలో వీరు క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంటున్నారని సామాన్య ఓటర్ల నుండి అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాధ్యత గల ఈ ప్రతినిధుల అలసత్వం కారణంగా ఓటరు నమోదు, తప్పుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/booth-level-agents-like-lemon-water/article-3241"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002014567.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">పెన్ పహాడ్, (సూర్యాపేట): ఓటర్ల జాబితాను పారదర్శకంగా ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం క్షేత్రస్థాయిలో సాగుతోంది. అయితే, ఓటర్లకు, ఎన్నికల యంత్రాంగానికి మధ్య వారధిగా ఉంటూ ఓటు హక్కు నమోదులో కీలక పాత్ర పోషించాల్సిన రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు  పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అర్హులైన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి నిర్దేశిత సంఖ్యలో ఫారాలను సేకరించాల్సిన క్షేత్రస్థాయి బాధ్యతను వీరు విస్మరించడం వల్ల, ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి లోపాలు జరగకుండా నిఘా ఉంచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో వివిధ పార్టీల ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ చాలా గ్రామాలలో వీరు క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంటున్నారని సామాన్య ఓటర్ల నుండి అసంతృప్తి వ్యక్తమవుతోంది. బాధ్యత గల ఈ ప్రతినిధుల అలసత్వం కారణంగా ఓటరు నమోదు, తప్పుల సవరణ దరఖాస్తుల ప్రక్రియ మందగించింది. ఇది పరోక్షంగా ఓటర్ల హక్కులను నష్టపరచడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ సమగ్రతను సైతం దెబ్బతీస్తుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పార్టీల ఏజెంట్లు ఇప్పటికైనా తమ నిర్లిప్తతను వీడి తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, అంతకంటే ముందే ఓటర్ల జాబితాను సరిచేయడంలో చొరవ చూపడం ఒక బాధ్యతాయుతమైన విధి. ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేనిపక్షంలో, ప్రజల్లో పార్టీల పట్ల నమ్మకం సడలిపోవడమే కాకుండా అర్హులైన అనేకమంది ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్య బలోపేతంలో తమకు ఇచ్చిన ఈ కీలక బాధ్యతను గుర్తించి ఏజెంట్లు సత్వరమే క్రియాశీలకం కావాలని ప్రజలు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/booth-level-agents-like-lemon-water/article-3241</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/booth-level-agents-like-lemon-water/article-3241</guid>
                <pubDate>Wed, 15 Jul 2026 13:19:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002014567.jpg"                         length="194484"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి..  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.30.17 PM" width="1200" height="900" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఈ నామ్ 2.O అమలులో భాగంగా రైతులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ఈ నామ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల వేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం అమలు అవుతున్న ఈ నామ్ 1.O పాత విధానంను నవీకరించి (అప్డేట్), ఈ నామ్ 2.O నూతన విధానంను భారత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలుపుతూ, పాత విధానంలో రైతులు వారి యొక్క సరుకులు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డునకు వచ్చిన సమయంలో గేట్ ఎంట్రీ నందు రైతు పేరు, ఊరి పేరు,సరుకు వివరములు,బస్తాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/koppula-venareddy-chairman-of-the-agricultural-market-committee-should-register/article-3140"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.30.17 PM" width="1600" height="900"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఈ నామ్ 2.O అమలులో భాగంగా రైతులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ఈ నామ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల వేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుతం అమలు అవుతున్న ఈ నామ్ 1.O పాత విధానంను నవీకరించి (అప్డేట్), ఈ నామ్ 2.O నూతన విధానంను భారత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలుపుతూ, పాత విధానంలో రైతులు వారి యొక్క సరుకులు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డునకు వచ్చిన సమయంలో గేట్ ఎంట్రీ నందు రైతు పేరు, ఊరి పేరు,సరుకు వివరములు,బస్తాల సంఖ్య, వాహనం వివరములు, కమిషన్ దారు పేరు చెప్పవలసి ఉండేదనీ,ఇప్పుడు అమలులోకి వచ్చిన ఈ నామ్ కొత్త విధానం నందు కూడా అట్టి వివరములతో పాటు రైతు యొక్క ఫోన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ కొరకు ఆధార్ కార్డు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ఇట్టి విధానం నందు ఒక్కసారి రైతులు వారి యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్న యెడల వారు మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపి ఉన్నారు.అదేవిధంగా రైతులు ఊర్లలో వారియొక్క వ్యవసాయ ఉత్పత్తులను దళారులకు అమ్మి మోసపోవద్దని, మార్కెట్లో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలన్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ కి వచ్చే రైతులకు కనీస వసతులలో భాగంగా ఉదయం ఉచిత అల్పాహారం, మధ్యాహ్న సమయంలో ఐదు రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందనీ, మార్కెట్ అభివృద్ధిలో భాగంగా 3 కోట్ల 75 లక్షల రూపాయలతో షెడ్డు నిర్మాణం మరియు ప్రస్తుతం ఉన్న టాయిలెట్ బ్లాక్లకు అదనముగా స్త్రీ, పురుషులకు వేరువేరుగా టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులకు నిరంతరం మంచినీరు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.కావున రైతు సోదరులందరూ ఇటువంటి విషయాన్ని గమనించి మీయొక్క వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ లోనే అమ్ముకోవాలని సూచిస్తూ మీ యొక్క వివరములను ఈనమ్ 2.0 విధానం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి,రెగ్యులర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్,అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/koppula-venareddy-chairman-of-the-agricultural-market-committee-should-register/article-3140</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/koppula-venareddy-chairman-of-the-agricultural-market-committee-should-register/article-3140</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:35:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.30.17-pm.jpeg"                         length="207911"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీటి సమస్యను తీర్చిన వార్డ్ మెంబర్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.01.19 PM(1)" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల పరిధిలోని మాచారం గ్రామపంచాయతీ గుడిబండ తండా వీధిలో పైపుల మరమ్మతుల కారణంగా  నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజల అవస్థలను చూసి చలించిన పదవ వార్డ్ మెంబర్ భూక్య దివ్య నాగ నాయక్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీటి ట్యాంకర్ల ద్వారా తండావాసులకు   తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్డ్ మెంబర్  దివ్య నాగ నాయక్   సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించడంతో తండా  వాసులు వారిని  అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/a-ward-member-who-solved-the-water-problem/article-3129"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.01.19 PM(1)" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల పరిధిలోని మాచారం గ్రామపంచాయతీ గుడిబండ తండా వీధిలో పైపుల మరమ్మతుల కారణంగా  నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజల అవస్థలను చూసి చలించిన పదవ వార్డ్ మెంబర్ భూక్య దివ్య నాగ నాయక్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీటి ట్యాంకర్ల ద్వారా తండావాసులకు   తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్డ్ మెంబర్  దివ్య నాగ నాయక్   సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించడంతో తండా  వాసులు వారిని  అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/a-ward-member-who-solved-the-water-problem/article-3129</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/a-ward-member-who-solved-the-water-problem/article-3129</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:07:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.01.19-pm%281%29.jpeg"                         length="422522"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.31.03 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భం గా పిఎం గా ఫహీం పాషా, ముఖ్యమంత్రిగా బి సంపత్, డిప్యూటీ సీఎం గా బి జాన్, ఎమ్మెల్యేగా బి శివ చరణ్, గవర్నర్ గా చరణ్యశ్రీ, కలెక్టర్‌గా దాక్షాయని,డీఈవోగా లాస్య, డి అశ్విని, ఎంఈఓ గా దివ్య, మున్సిపల్ చైర్పర్సన్ గా డి సింధు, ఐపీఎస్ గా డి సిద్ధార్థ, ప్రిన్సిపాల్ గా ప్రణవి, ఇన్చార్జిగా జే సింధు, మరో 30 మంది ఉపా ధ్యాయులుగా వ్యవహరించారు.అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం పులుసు వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంత రం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/when-the-students-are-the-teachers/article-3063"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.31.03 PM" width="4160" height="1871"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">సూర్యాపేట  : సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భం గా పిఎం గా ఫహీం పాషా, ముఖ్యమంత్రిగా బి సంపత్, డిప్యూటీ సీఎం గా బి జాన్, ఎమ్మెల్యేగా బి శివ చరణ్, గవర్నర్ గా చరణ్యశ్రీ, కలెక్టర్‌గా దాక్షాయని,డీఈవోగా లాస్య, డి అశ్విని, ఎంఈఓ గా దివ్య, మున్సిపల్ చైర్పర్సన్ గా డి సింధు, ఐపీఎస్ గా డి సిద్ధార్థ, ప్రిన్సిపాల్ గా ప్రణవి, ఇన్చార్జిగా జే సింధు, మరో 30 మంది ఉపా ధ్యాయులుగా వ్యవహరించారు.అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం పులుసు వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంత రం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/when-the-students-are-the-teachers/article-3063</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/when-the-students-are-the-teachers/article-3063</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:37:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.31.03-pm.jpeg"                         length="675281"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్యాస్ సబ్సిడీ కావాలా... ఈ కేవైసీ చేయాల్సిందే    గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ రావు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.25.09 PM" width="1189" height="733" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల కేంద్రంతోపాటు  వివిధ గ్రామాలకు చెందిన ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి  చేసుకోవాలని  పెన్ పహాడ్  ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పీఎం ఉజ్వల యోజన, ఇతర ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి, లబ్ధిదారులు తప్పనిసరిగా మార్చి 31, 2026 లోపు ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ పని చేయకపోతే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఉజ్వల పథకం కింద రూ 304 సబ్సిడీ, తెలంగాణలో రూ 500కే గ్యాస్ సిలిండర్ పథకం కొనసాగడానికి ఇది అవసరం అని అన్నారు. పూర్తి వివరాల కొరకు సమీపంలోని ఇండియన్  గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/gas-agency-dealer-g-rajasekhar-rao-has-to-do-this/article-3061"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.25.09 PM" width="1189" height="733"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">పెన్ పహాడ్ : మండల కేంద్రంతోపాటు  వివిధ గ్రామాలకు చెందిన ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి  చేసుకోవాలని  పెన్ పహాడ్  ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ జి. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పీఎం ఉజ్వల యోజన, ఇతర ప్రభుత్వ సబ్సిడీలను పొందడానికి, లబ్ధిదారులు తప్పనిసరిగా మార్చి 31, 2026 లోపు ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ పని చేయకపోతే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఉజ్వల పథకం కింద రూ 304 సబ్సిడీ, తెలంగాణలో రూ 500కే గ్యాస్ సిలిండర్ పథకం కొనసాగడానికి ఇది అవసరం అని అన్నారు. పూర్తి వివరాల కొరకు సమీపంలోని ఇండియన్  గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/gas-agency-dealer-g-rajasekhar-rao-has-to-do-this/article-3061</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/gas-agency-dealer-g-rajasekhar-rao-has-to-do-this/article-3061</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:34:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.09-pm.jpeg"                         length="94627"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు భద్రత ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 9.46.35 AM" width="1200" height="714" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్  ఆదేశాల మేరకు నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హై స్కూల్లో.. రోడ్డు భద్రత మహా ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును నేరేడుచర్ల ఎస్సై రవీందర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేరేడుచర్ల ఎస్సై రవీందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతగా ఉండాలి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో విద్యార్థులు ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలి అన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోకూడదు అనేది పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత గమ్యం సాధ్యం అవుతుంది అన్నారు, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, మైనర్ డ్రైవింగ్ తో మీకు ఎదుటి వారికి ప్రమాదం సంభవిస్తుంది</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/road-safety-movement-is-an-awareness-conference-for-students-on/article-3059"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 9.46.35 AM" width="1472" height="714"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్  ఆదేశాల మేరకు నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హై స్కూల్లో.. రోడ్డు భద్రత మహా ఉద్యమం రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును నేరేడుచర్ల ఎస్సై రవీందర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేరేడుచర్ల ఎస్సై రవీందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతగా ఉండాలి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో విద్యార్థులు ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలి అన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోకూడదు అనేది పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత గమ్యం సాధ్యం అవుతుంది అన్నారు, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, మైనర్ డ్రైవింగ్ తో మీకు ఎదుటి వారికి ప్రమాదం సంభవిస్తుంది అన్నారు. రోడ్డుకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఆల్ వేస్ రైట్ అని తెలిపినారు. మనం క్షేమంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. రోడ్డు ప్రమాదాల్లో వికలాంగులు అయితే జీవితం వ్యర్థం అవుతుంది, లక్ష్యం ఆవిరౌతుంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో వాహనం నడిపే వారు వెనక కూర్చుని ఉన్నవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, కార్లు పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. మైనస్ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనం నడిపేవారు ఇతరులు కూడా ప్రమాదంలో పడతారని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని సూచించారు. అతివేగంగా వాహనాల నడపడం ప్రమాదం అన్నారు. ప్రతి వాహనానికి అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని వాహనదారుడు లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు సైబర్ నేరాలపై గంజాయి మహమ్మారి పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రగతి పాఠశాల ప్రిన్సిపల్ కొప్పుల భాస్కర్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీలత పోలీస్ సిబ్బంది మస్తాన్, శ్రీనివాస్ పోలీస్ కళాబృందం ఇంచార్జి యల్లన్న సభ్యులు గోపన్న, చారి, సత్యం, గురు లింగం, కృష్ణ, నాగార్జున ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am(1).jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 9.46.35 AM(1)" width="1599" height="899"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/road-safety-movement-is-an-awareness-conference-for-students-on/article-3059</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/road-safety-movement-is-an-awareness-conference-for-students-on/article-3059</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:26:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-9.46.35-am.jpeg"                         length="182596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పింఛన్ల కోసం తిరుగుతున్న వృద్ధులు,వికలాంగులు..  వృద్ధులు,వికలాంగుల కష్టాలు పట్టించుకునే వారు లేరా..?</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.16.29 AM" width="1080" height="620" /></p>
<p>  </p>
<p style="text-align:justify;">సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్  కోసం రోజు పోస్టాఫీస్‌ కు వస్తున్నా తాళం ఉంటోందని 7,8,9,21,23 వార్డు ల కౌన్సిలర్లకు కి చెప్పామని తెలిపారు.పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి నిరీక్షణ, సాంకేతిక సమస్యలు,చిల్లర డబ్బుల కొరత వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం వల్ల నెలనెలా డబ్బులు తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పోస్టల్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో కార్యాలయం తెరిపించాలని ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/there-is-no-one-who-cares-about-the-plight-of/article-2978"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 11.16.29 AM" width="1080" height="620"></img></p>
<p> </p>
<p style="text-align:justify;">సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్  కోసం రోజు పోస్టాఫీస్‌ కు వస్తున్నా తాళం ఉంటోందని 7,8,9,21,23 వార్డు ల కౌన్సిలర్లకు కి చెప్పామని తెలిపారు.పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి నిరీక్షణ, సాంకేతిక సమస్యలు,చిల్లర డబ్బుల కొరత వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం వల్ల నెలనెలా డబ్బులు తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పోస్టల్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో కార్యాలయం తెరిపించాలని ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలగాని బాలు గౌడ్  కోరారు.</p>
<p style="text-align:justify;">పట్టణంలోని 20వ వార్డు జమ్మిగడ్డ బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీస్ కు తాళం పడింది.మూడు రోజులుగా పోస్టాఫీసు తెరుచుకోక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం) సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని శుక్రవారం పోలగాని బాలు గౌడ్ ఆరోపించారు.పెన్షన్  కోసం రోజు పోస్టాఫీస్‌ కు వస్తున్నా తాళం ఉంటోందని 7,8,9,21,23 వార్డు ల కౌన్సిలర్లకు కి చెప్పామని తెలిపారు.పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి నిరీక్షణ, సాంకేతిక సమస్యలు,చిల్లర డబ్బుల కొరత వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం వల్ల నెలనెలా డబ్బులు తీసుకోవడంలో అవస్థలు పడుతున్నారు.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పోస్టల్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలతో కార్యాలయం తెరిపించాలని ఎవరి వార్డులో వాళ్లకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలగాని బాలు గౌడ్  కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/there-is-no-one-who-cares-about-the-plight-of/article-2978</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/there-is-no-one-who-cares-about-the-plight-of/article-2978</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:09:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-11.16.29-am.jpeg"                         length="108560"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు దివ్యాంగుల ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.10.35 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుజూర్నగర్  : హుజూర్నగర్ పట్టణ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సంఘ గౌరవ సలహాదారులు ఆకుల రాము గారి నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, మరియు 25వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డిలను సంఘ నాయకులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలోని అర్హులైన వికలాంగులందరికీ రామస్వామి గట్టు ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని, వారి సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న మున్సిపల్ యంత్రాంగానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పొనుగుపాటి లక్ష్మణరావు, నందిగామ పాపయ్య, పట్టణ అధ్యక్షులు మన్యం వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు ఆసోదు శ్రీను, నాయకులు వల్లెపు రామకృష్ణ, గంపల కొండలు, ఉత్పల వీరబాబు, గుగ్గిళ్ళ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/suryapet/huzurnagar-municipal-chairman-felicitates-councilors-with-disabilities/article-2925"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 2.10.35 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుజూర్నగర్  : హుజూర్నగర్ పట్టణ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సంఘ గౌరవ సలహాదారులు ఆకుల రాము గారి నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, మరియు 25వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డిలను సంఘ నాయకులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలోని అర్హులైన వికలాంగులందరికీ రామస్వామి గట్టు ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని, వారి సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్న మున్సిపల్ యంత్రాంగానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పొనుగుపాటి లక్ష్మణరావు, నందిగామ పాపయ్య, పట్టణ అధ్యక్షులు మన్యం వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు ఆసోదు శ్రీను, నాయకులు వల్లెపు రామకృష్ణ, గంపల కొండలు, ఉత్పల వీరబాబు, గుగ్గిళ్ళ సైదులు మరియు ఇతర దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Suryapet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/suryapet/huzurnagar-municipal-chairman-felicitates-councilors-with-disabilities/article-2925</link>
                <guid>https://www.visionandhra.in/telangana/suryapet/huzurnagar-municipal-chairman-felicitates-councilors-with-disabilities/article-2925</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 14:13:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-2.10.35-pm.jpeg"                         length="317314"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        