<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/category-56" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Bhadradri Kothagudem - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/56/rss</link>
                <description>Bhadradri Kothagudem RSS Feed</description>
                
                            <item>
                <title>ఏజెన్సీ ప్రాంతానికి ఆరోగ్య వరం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.54.59 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.10.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ఘనంగా శంకుస్థాపన చేశారు.<br />ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు (TGMSIDC) ద్వారా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించి, ప్రభుత్వం తరపున ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల నిరుపేద రోగులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/a-boon-of-health-to-the-agency-area/article-3149"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.54.59 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.10.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ఘనంగా శంకుస్థాపన చేశారు.<br />ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు (TGMSIDC) ద్వారా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించి, ప్రభుత్వం తరపున ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల నిరుపేద రోగులకు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.<br />జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయబడిందని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ భవనం పూర్తయితే గిరిజనులు మరియు స్థానిక ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఓ రవి బాబు, స్థానిక సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.54.59 PM(1)" width="1599" height="899"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/a-boon-of-health-to-the-agency-area/article-3149</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/a-boon-of-health-to-the-agency-area/article-3149</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:01:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.54.59-pm.jpeg"                         length="190645"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి   జిల్లా కలెక్టర్ అంకిత్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.07.39 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  :  సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/districtcollector-ankit-said-officers-should-attend-the-public-hearing/article-3131"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.39-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.07.39 PM" width="1222" height="1206"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  :  సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/districtcollector-ankit-said-officers-should-attend-the-public-hearing/article-3131</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/districtcollector-ankit-said-officers-should-attend-the-public-hearing/article-3131</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:12:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.39-pm.jpeg"                         length="139486"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సామాజిక బాధ్యతకు నిదర్శనం...    విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన డా. ప్రభుదయాల్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.06.28 PM" width="1200" height="568" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం : కొత్తగూడెం మండల మాజీ విశ్రాంత విద్యాశాఖ అధికారి డా. ప్రభుదయాల్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నేడు (01-03-2026) పాత కొత్తగూడెంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక మెనూతో భోజనం ఏర్పాటు చేసి, వారితో సహపంక్తి భోజనం చేశారు.<br />పాఠశాలలో విద్యా అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. తన చిన్ననాటి అనుభవాలను స్మరించుకుంటూ, ఇతర విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే సంకల్పంతో విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను వివరించి, క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. చదువుకు సంబంధించిన ఎలాంటి అవసరాలైనా తనకు తెలియజేయాలని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు నరేష్, శంకర్‌లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/dr-prabhudaya-who-shared-a-meal-with-the-students-is/article-3130"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.28-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.28-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.06.28 PM" width="1280" height="568"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం : కొత్తగూడెం మండల మాజీ విశ్రాంత విద్యాశాఖ అధికారి డా. ప్రభుదయాల్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నేడు (01-03-2026) పాత కొత్తగూడెంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక మెనూతో భోజనం ఏర్పాటు చేసి, వారితో సహపంక్తి భోజనం చేశారు.<br />పాఠశాలలో విద్యా అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. తన చిన్ననాటి అనుభవాలను స్మరించుకుంటూ, ఇతర విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే సంకల్పంతో విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను వివరించి, క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. చదువుకు సంబంధించిన ఎలాంటి అవసరాలైనా తనకు తెలియజేయాలని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు నరేష్, శంకర్‌లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/dr-prabhudaya-who-shared-a-meal-with-the-students-is/article-3130</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/dr-prabhudaya-who-shared-a-meal-with-the-students-is/article-3130</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:10:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.06.28-pm.jpeg"                         length="135868"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానవత్వం, మౌలిక సదుపాయాలు, మార్గదర్శక విజన్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-8.14.09-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 8.14.09 AM" width="415" height="739" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి గాథలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన పరిపాలన అంటే జితేష్ వి. పాటిల్ నాయకత్వమే అని చెప్పాలి. 2024 జూలై 16న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాముని దర్శనానికి వెళ్తున్న సమయంలో బూర్గంపాడు సమీపంలో ప్రమాదం జరిగి గాయపడిన క్షతగాత్రులను ఆయన స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. 26 ఫిబ్రవరి 2026 వరకు తన పదవీకాలంలో జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా స్పష్టమైన విజన్‌తో ముందుకు నడిపించారు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, యువత సాధికారత, విద్యా–ఆరోగ్య రంగాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం, రహదారి మౌలిక వసతులు వంటి ప్రతి విభాగంలో సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి అభివృద్ధిని ప్రజల దైనందిన జీవితాలకు చేరువ చేశారు.</p>
<p style="text-align:justify;">తన పరిపాలనలో పారదర్శకత, ఫలితాల ఆధారిత అమలు, ప్రజలతో మమేకం, శాఖల సమన్వయం, 24 గంటల అందుబాటు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/humanity-infrastructure-guiding-vision/article-3107"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-8.14.09-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-8.14.09-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 8.14.09 AM" width="415" height="739"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి గాథలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన పరిపాలన అంటే జితేష్ వి. పాటిల్ నాయకత్వమే అని చెప్పాలి. 2024 జూలై 16న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాముని దర్శనానికి వెళ్తున్న సమయంలో బూర్గంపాడు సమీపంలో ప్రమాదం జరిగి గాయపడిన క్షతగాత్రులను ఆయన స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. 26 ఫిబ్రవరి 2026 వరకు తన పదవీకాలంలో జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా స్పష్టమైన విజన్‌తో ముందుకు నడిపించారు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, యువత సాధికారత, విద్యా–ఆరోగ్య రంగాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం, రహదారి మౌలిక వసతులు వంటి ప్రతి విభాగంలో సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి అభివృద్ధిని ప్రజల దైనందిన జీవితాలకు చేరువ చేశారు.</p>
<p style="text-align:justify;">తన పరిపాలనలో పారదర్శకత, ఫలితాల ఆధారిత అమలు, ప్రజలతో మమేకం, శాఖల సమన్వయం, 24 గంటల అందుబాటు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి అంశాలు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. యాస్పిరేషన్ జిల్లా పురోగతిలో మూడు జాతీయ అవార్డులు గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి సంపూర్ణ అభి యాన్ అవార్డు, నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీ షనర్ అవార్డు, జల సంచయ్ జల్ భాగీదారీ అవార్డులు సాధించడం ఆయన సమర్థ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది.</p>
<p> వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు</p>
<p style="text-align:justify;">రైతు కుటుంబంలో జన్మించిన పరిపాలకుడిగా రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మునగ సాగు, అంతర పంటలు, పెరటి కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు వంటి అనుబంధ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించి రైతుల ఆదాయ వనరులను విస్తరించారు. ఫామ్ పౌండ్లలో చేపల పెంపకాన్ని ప్రవేశపెట్టి సమీకృత వ్యవసాయ విధానాన్ని అమలు చేశారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ బయోచార్ తయారీని స్వయంగా ప్రదర్శించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధ్యమని రైతుల్లో అవగాహన కల్పించారు. వ్యవసాయాన్ని నష్టరహిత రంగంగా కాకుండా లాభదాయక రంగంగా మలచాలనే దృఢ సంకల్పంతో రైతుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-8.14.09-am(2).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 8.14.09 AM(2)" width="739" height="415"></img></p>
<p> యువత &amp; మహిళల సాధికారత</p>
<p style="text-align:justify;">నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా శిక్షణలు, ఫర్నిచర్ తయారీ యూనిట్లు, “గురు–శిష్య హస్తశిల్పి” కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారు. పలు ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా సంఘాలకు సమీకృత వ్యవసాయం, కౌజు పిట్టల పెంపకం, కూరగాయల సాగు, మేకల పెంపకం వంటి రంగాల్లో శిక్షణలు అందించి ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ఎగ్జిబిషన్లు, మేళాలు నిర్వహించారు. మహిళా సాధికారతను కుటుంబ స్థాయి నుంచి గ్రామ స్థాయికి విస్తరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు.</p>
<p>సమీకృత వ్యవసాయ ఫార్మ్ హౌస్‌లు – రైతు కుటుంబానికి స్థిరమైన ఆర్థిక భరోసా</p>
<p style="text-align:justify;"><br />భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు ఆదాయం పెంపు దిశగా సమీకృత వ్యవసాయ ఫార్మ్ హౌస్‌లను ఆదర్శ నమూనాగా అభివృద్ధి చేశారు. ఒకే ప్రాంగణంలో పంటలు, పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి విభిన్న కార్యకలాపాలను సమన్వయంతో నిర్వహించే విధానాన్ని ప్రోత్సహించి “ఒకే భూమి – అనేక ఆదాయ వనరులు” అనే భావనను ప్రజల్లో నాటారు. ఫామ్ పౌండ్లు, సేంద్రియ ఎరువుల తయారీ, కూరగాయలు వంటి సమీకరణతో ఖర్చులు తగ్గించి, సంవత్సరం పొడవునా ఆదాయం వచ్చేలా చక్రాకార వ్యవస్థను అమలు చేశారు. చిన్న, సన్నకారు రైతులకూ లాభదాయకమైన, పర్యావరణహితమైన వ్యవసాయ నమూనాగా ఈ ఫార్మ్ హౌస్‌లు జిల్లాలో స్ఫూర్తిదాయక మార్గదర్శకంగా నిలిచాయి.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-8.14.09-am(1).jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 8.14.09 AM(1)" width="700" height="400"></img></p>
<p> </p>
<p>విద్యా–ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు</p>
<p style="text-align:justify;">ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో కిచెన్ షెడ్, విద్యార్థుల్లో క్రీడా ప్రోత్సాహం అందించేదా అవసరమైన క్రీడా సామాగ్రి అందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులను పూర్తి చేయించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక పరికరాల సమకూర్పు, అత్యవసర వాహనాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం వంటి చర్యలతో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. ఆరోగ్య రంగంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకొని ఆయన సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రజలకు సమయానుకూల వైద్య సేవలు అందేలా సమగ్ర పర్యవేక్షణ చేపట్టారు.</p>
<p><br /> గిరిజనాభివృద్ధి – సిఎస్ఆర్ సమ్మిట్</p>
<p style="text-align:justify;">గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సమర్థంగా వినియోగిస్తూ జిల్లా స్థాయిలో భారీ సిఎస్ఆర్ సమ్మిట్ నిర్వహించారు. పలు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్య, ఆరోగ్యం, తాగునీరు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించారు. ఇది గిరిజనాభివృద్ధికి కొత్త దిశానిర్దేశంగా నిలిచింది. గిరిజన ఉత్పత్తులు నాయక పోడు మాస్క్ దేశవ్యాప్త గుర్తింపు ప్రత్యేక కృషి చేశారు.</p>
<p>ఖనిజ సంపదకు శాస్త్రీయ దిశ – భూవిజ్ఞాన కేంద్రంగా భద్రాద్రి</p>
<p style="text-align:justify;">జిల్లాలో సమృద్ధిగా ఉన్న ఖనిజ సంపద, భౌగోళిక వైవిధ్యంపై సమగ్ర అధ్యయనం జరిపించి, భూవిజ్ఞాన పరిశోధనలకు భద్రాద్రి అనుకూల కేంద్రంగా అభివృద్ధి చెందగలదని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. భూగర్భ వనరులు, ఖనిజ నిల్వలు, జలవనరులు, వాతావరణ మార్పులపై లోతైన పరిశోధనలకు అవసరమైన సహజ వాతావరణం జిల్లాలో ఉన్నదని స్పష్టమైన ప్రతిపాదనలు సమర్పించారు. ఈ దూరదృష్టి ఫలితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సస్ యూనివర్సిటీ స్థాపనకు మార్గం సుగమమై, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను భూ విజ్ఞాన విద్యా–పరిశోధనల జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడింది. ఇది జిల్లా అభివృద్ధికి దీర్ఘకాల శాస్త్రీయ పునాది ఏర్పరిచిన మైలురాయిగా నిలిచింది.</p>
<p> పర్యావరణ పరిరక్షణలో “భద్రాద్రి మోడల్” </p>
<p style="text-align:justify;">ఇంకుడు గుంతల ఉద్యమం, ఔషధ మొక్కల నాటకం, సీడ్ బ్యాంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో “భద్రాద్రి మోడల్”ను రూపుదిద్దించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పర్యావరణ చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-8.14.10-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 8.14.10 AM" width="852" height="1280"></img></p>
<p> పర్యాటకాభివృద్ధి – భద్రాద్రి ఖ్యాతి. </p>
<p style="text-align:justify;"><br />దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ప్రతి ఆదివారం నదీహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు . శ్రీరామనవమి ముక్కోటి మహోత్సవాల సందర్భంగా పటిష్ట ప్రణాళికలు అమలు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఏరు ది రివర్ ఫెస్టివల్, కిన్నెరసాని రివర్ వాక్ , శ్రీనివాస గుట్ట ట్రెక్కింగ్, బెండలపాడు ఫారెస్ట్ వాక్ వంటి పర్యాటక ప్రదేశాలను మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసి జిల్లాను పర్యాటకపరంగా ముందుకు నడిపించారు.</p>
<p> </p>
<p>క్రీడా ప్రోత్సాహంతో యువతలో స్ఫూర్తి</p>
<p style="text-align:justify;">జిల్లాలోని క్రీడాకారుల అభివృద్ధికి విశేష ప్రాధాన్యతనిస్తూ ఆధునిక క్రీడా సౌకర్యాల ఏర్పాటు, మైదానాల అభివృద్ధి, అవసరమైన క్రీడా సామాగ్రి సమకూర్పులో ప్రత్యేక కృషి చేశారు. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు వేదిక కల్పించారు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలో క్రీడా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టి యువతలో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, పోటీ భావనలను పెంపొందించే దిశగా సమగ్ర చర్యలు అమలు చేశారు.</p>
<p> రహదారి మౌలిక వసతుల బలోపేతం </p>
<p style="text-align:justify;">రహదారులపై గుంతల సమస్యను శాశ్వత పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు కోల్డ్ మిక్స్ సాంకేతికతను ప్రవేశపెట్టారు. వర్షాకాలంలో కూడా తక్షణ మరమ్మతులు చేపట్టే విధంగా దశలవారీ ప్రణాళిక అమలు చేసి ప్రధాన, గ్రామీణ రహదారులను వేగంగా పునరుద్ధరించారు.</p>
<p> బ్రిక్స్ ఛాలెంజ్” – తక్కువ ఖర్చుతో నిర్మాణ విప్లవం </p>
<p style="text-align:justify;">తక్కువ ఖర్చుతో ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ “బ్రిక్స్ ఛాలెంజ్” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. స్థానిక మట్టితో ఇటుకల తయారీని స్వయంగా ప్రదర్శించి యువతను భాగస్వాములుగా మార్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జైశ్రీరామ్ నామంతో ఇటుకల తయారీకి శ్రీకారం చుట్టారు. పర్యావరణ హిత పద్ధతిలో మట్టి ఇటుకలతో నిర్మాణం సాధ్యమని నిరూపించి ఖర్చు తగ్గింపుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించారు.</p>
<p> ప్రతిష్టాత్మక కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ </p>
<p>జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవం, సీతారామ బహుళార్థక ప్రాజెక్ట్ జాతికి అంకితం, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. అలాగే శ్రీరామనవమి, ముక్కోటి మహోత్సవాలు, మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించి జిల్లా పరిపాలన సామర్థ్యాన్ని చాటిచెప్పారు.</p>
<p><br /> డ్రోన్ సాంకేతికతతో వేగవంతమైన వరద సహాయం </p>
<p style="text-align:justify;">వర్షాకాలంలో గోదావరి రివర్ ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైన సందర్భాల్లో డ్రోన్ సాంకేతికతను వినియోగించి చిక్కుకుపోయిన బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి సాచెట్లు మరియు అత్యవసర సరఫరాలను నేరుగా గాల్లో నుంచి దించి అందించి,వరదల సమయంలో సమయానుకూల సహాయక చర్యలు చేపట్టడం విశేషంగా నిలిచింది. ఉపాధి హామీ పధకం పనులు ల్లో పాల్గొని తాను కూడా కూలీగా పనులు చేసి ఆదర్శంగా నిలిచారు.జిల్లా అభివృద్ధికి అంకితభావంతో సేవలందించిన జితేష్ వి . పాటిల్ ప్రస్తుతం తెలంగాణ సౌతేర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ రంగంలో సాంకేతిక ఆధునీకరణ, వినియోగదారులకు మెరుగైన సేవలు, పారదర్శక నిర్వహణ వంటి అంశాల్లో కూడా ఆయన కొత్త ప్రమాణాలు నెలకొల్పుతారనే విశ్వాసం వ్యక్తమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి చరిత్రలో జితేష్ వి. పాటిల్ పరిపాలన ఒక స్ఫూర్తిదాయక అధ్యాయంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రజల హృదయాల్లో నిలిచే పరిపాలకుడిగా ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/humanity-infrastructure-guiding-vision/article-3107</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/humanity-infrastructure-guiding-vision/article-3107</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:26:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-8.14.09-am.jpeg"                         length="41056"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శాస్త్ర విజ్ఞానానికి వేదికగా గురుకుల కళాశాల… </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.35.07-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 5.35.07 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా   కళాశాల కొత్తగూడెం , పాల్వంచ లో శనివారం నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించే దిశగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంగా నిలిచింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జి.మాధవి , కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ హాజరై విద్యార్థులు తయారు చేసిన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆవిష్కరణలను ప్రశంసిస్తూ మరింత పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. అనురాధ, ఏవో రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ ఆర్. సంగీత, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని సైన్స్ ఎక్స్‌పోను విజయవంతం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/gurukula-college-as-a-platform-for-science/article-3106"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-5.35.07-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.35.07-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 5.35.07 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా   కళాశాల కొత్తగూడెం , పాల్వంచ లో శనివారం నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించే దిశగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంగా నిలిచింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జి.మాధవి , కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ హాజరై విద్యార్థులు తయారు చేసిన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆవిష్కరణలను ప్రశంసిస్తూ మరింత పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. అనురాధ, ఏవో రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ ఆర్. సంగీత, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని సైన్స్ ఎక్స్‌పోను విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/gurukula-college-as-a-platform-for-science/article-3106</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/gurukula-college-as-a-platform-for-science/article-3106</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:36:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.35.07-pm.jpeg"                         length="200961"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టైలర్ల కృషికి గౌరవ వందనం…</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.05.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.05.47 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం : రామవరం మార్కెట్‌లో ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా రామవరం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జెండా ఆవిష్కరించి టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో టైలర్ల పాత్ర విశేషమని కొనియాడారు. అదే కార్యక్రమంలో సీనియర్ టైలర్లను సన్మానించి వారి సేవలను గుర్తించారు. అలాగే మహిళా టైలర్లతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బ్లూ మూన్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు రమేష్ , కార్యదర్శి సబ్బని శ్రీను  పాల్గొన్నారు. సీనియర్ టైలర్లు నర్సుమూర్తి, కొండల్, సురేష్  హాజరయ్యారు. మహిళా టైలర్లు శ్రీ వాణి, జుబేదా, ఆస్మా, రామాదేవి, కోమల, రోజా, సుజాత, స్వరూపలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/salute-to-the-tailors-for-their-hard-work/article-3086"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.05.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.05.47-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.05.47 PM" width="1600" height="1204"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం : రామవరం మార్కెట్‌లో ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా రామవరం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జెండా ఆవిష్కరించి టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో టైలర్ల పాత్ర విశేషమని కొనియాడారు. అదే కార్యక్రమంలో సీనియర్ టైలర్లను సన్మానించి వారి సేవలను గుర్తించారు. అలాగే మహిళా టైలర్లతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బ్లూ మూన్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు రమేష్ , కార్యదర్శి సబ్బని శ్రీను  పాల్గొన్నారు. సీనియర్ టైలర్లు నర్సుమూర్తి, కొండల్, సురేష్  హాజరయ్యారు. మహిళా టైలర్లు శ్రీ వాణి, జుబేదా, ఆస్మా, రామాదేవి, కోమల, రోజా, సుజాత, స్వరూపలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/salute-to-the-tailors-for-their-hard-work/article-3086</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/salute-to-the-tailors-for-their-hard-work/article-3086</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:15:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.05.47-pm.jpeg"                         length="350336"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మెగా సైన్స్ ఫెయిర్‌తో మెరిసిన జూలూరుపాడు ....   సాయి ఎక్సలెంట్ స్కూల్‌లో శాస్త్రోత్సవం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.44.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 3.44.11 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">జూలూరుపాడు  : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్  కనుగొన్న “రామన్ ఎఫెక్ట్” దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్  ఆధ్వర్యంలో శనివారం మెగా సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లేళ్ళ వెంకటరెడ్డి, జూలూరుపాడు ఎస్సై రవి, జె ఎన్ టి యు హెచ్ – జె ఎ సి  చైర్మన్ డా. రంజిత్ మందలు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను తిలకించి అభినందించారు.</p>
<p>శాస్త్ర విజ్ఞానం – ఆవిష్కరణలకు పునాది</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, చిన్ననాటి నుంచే ప్రయోగాలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్‌లాంటి కార్యక్రమాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/science-festival-at-julurupadu-sai-excellent-school-shines-with-mega/article-3081"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-3.44.11-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.44.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 3.44.11 PM" width="1600" height="1204"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">జూలూరుపాడు  : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్  కనుగొన్న “రామన్ ఎఫెక్ట్” దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్  ఆధ్వర్యంలో శనివారం మెగా సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లేళ్ళ వెంకటరెడ్డి, జూలూరుపాడు ఎస్సై రవి, జె ఎన్ టి యు హెచ్ – జె ఎ సి  చైర్మన్ డా. రంజిత్ మందలు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను తిలకించి అభినందించారు.</p>
<p>శాస్త్ర విజ్ఞానం – ఆవిష్కరణలకు పునాది</p>
<p style="text-align:justify;">ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, చిన్ననాటి నుంచే ప్రయోగాలు చేసి దేశాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్‌లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మండల కేంద్రంలోనే పట్టణ స్థాయి విద్యను అందిస్తూ డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. డా. రంజిత్ మందలు మాట్లాడుతూ, “విద్య అనేది కేవలం ఉద్యోగానికి సాధనం కాదు; అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తి. ప్రశ్నించే ధైర్యం శాస్త్ర విజ్ఞానానికి పునాది” అని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో గుణాత్మక విద్య, క్రమశిక్షణ, నిరంతర సాధన అవసరమని విద్యార్థులకు సూచించారు.</p>
<p>విద్యా సేవలకు అభినందనలు – ఆర్ ఒ  ప్లాంట్ హామీ</p>
<p style="text-align:justify;">విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న స్కూల్ చైర్మన్ హుస్సేన్ , కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ ని అభినందించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు హరిత ఫౌండేషన్ ద్వారా ఆర్ ఒ  ప్లాంట్‌ను స్పాన్సర్ చేయిస్తానని డా. రంజిత్ హామీ ఇచ్చారు.<br />ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, వెంకన్నపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, బేతాళపాడు సర్పంచ్ మహేష్, నాయకులు వళ్ళోజి రమేష్, కిషన్, భవిష్య కళాశాల కరస్పాండెంట్ రాంరెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల జిల్లా సెక్రటరీ, ఎస్ టి పీటర్స్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ జోహార్ జో, సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన నాగలక్ష్మి, జక్కుల శివకుమారి, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.  సైన్స్ ఫెయిర్‌తో విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలకు శ్రీకారం – జూలూరుపాడు శాస్త్రోత్సవానికి వేదికైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/science-festival-at-julurupadu-sai-excellent-school-shines-with-mega/article-3081</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/science-festival-at-julurupadu-sai-excellent-school-shines-with-mega/article-3081</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 15:47:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.44.11-pm.jpeg"                         length="305101"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పంజాబ్ గడ్డలో వెలుగులు పునరుద్ధరణ –   కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ చొరవ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.39.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 3.39.58 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : 18వ డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని పంజాబ్ గడ్డ 18వ డివిజన్‌లో కాలిపోయిన స్ట్రీట్ లైట్లను తొలగించి, మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బందితో కొత్త లైట్లు ఏర్పాటు చేసే పనులను కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ పర్యవేక్షిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, రాత్రి వేళల్లో చీకట్లు తొలగించి భద్రతను మెరుగుపర్చే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య కూడా పాల్గొని పనులను పరిశీలించారు. స్థానికులు సమస్యకు తక్షణ పరిష్కారం చూపినందుకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/restoration-of-lights-in-punjab-%E2%80%93-an-initiative-of-corporator/article-3080"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-3.39.58-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.39.58-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 3.39.58 PM" width="3120" height="4160"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కొత్తగూడెం  : 18వ డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని పంజాబ్ గడ్డ 18వ డివిజన్‌లో కాలిపోయిన స్ట్రీట్ లైట్లను తొలగించి, మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బందితో కొత్త లైట్లు ఏర్పాటు చేసే పనులను కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ పర్యవేక్షిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, రాత్రి వేళల్లో చీకట్లు తొలగించి భద్రతను మెరుగుపర్చే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య కూడా పాల్గొని పనులను పరిశీలించారు. స్థానికులు సమస్యకు తక్షణ పరిష్కారం చూపినందుకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/restoration-of-lights-in-punjab-%E2%80%93-an-initiative-of-corporator/article-3080</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/restoration-of-lights-in-punjab-%E2%80%93-an-initiative-of-corporator/article-3080</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 15:43:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.39.58-pm.jpeg"                         length="1886078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం –   హోంగార్డ్ బి వి ఆర్  రాజు సేవా హస్తం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.37.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 3.37.51 PM" width="1080" height="1178" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం చుంచుపల్లి మండలం గౌతంపూర్‌కు చెందిన వృద్ధ దంపతులు జీడి దుర్గయ్య, పోచమ్మ దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నప్పటికీ, పెండ్లిళ్లు అయిన తరువాత తల్లిదండ్రుల బాధ్యతను వదిలేశారు. కొడుకు ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. ఆధారం లేక చిన్నాచితక పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ వృద్ధ దంపతుల్లో పోచమ్మ పక్షవాతంతో మంచాన పడగా, ఆమె సంరక్షణ భారం మొత్తం దుర్గయ్యపై పడింది. కానీ దుర్గయ్యకూ రెండు మోకాళ్లు పనిచేయక నడవడం కష్టసాధ్యమైంది. ప్రభుత్వం అందించే రూ.2,000 పింఛనే వీరి జీవనాధారం. దాతలు స్పందించి ట్రైసైకిల్ అందించాలని దుర్గయ్యతో పాటు గ్రామస్తులు కోరారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని గమనించిన ఏం టి ఒ సెక్షన్‌కు చెందిన ఎ ఆర్ డి ఎస్ పి  డ్రైవర్, హోంగార్డ్  రాజు వెంటనే స్పందించారు. కన్న కొడుకు వదిలేసిన తల్లిదండ్రులకు మానవత్వంతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/standing-testimony-to-humanity-%E2%80%93-homeguard-bvr-raju-seva-hastam/article-3079"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-3.37.51-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.37.51-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 3.37.51 PM" width="1080" height="1178"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం చుంచుపల్లి మండలం గౌతంపూర్‌కు చెందిన వృద్ధ దంపతులు జీడి దుర్గయ్య, పోచమ్మ దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నప్పటికీ, పెండ్లిళ్లు అయిన తరువాత తల్లిదండ్రుల బాధ్యతను వదిలేశారు. కొడుకు ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. ఆధారం లేక చిన్నాచితక పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ వృద్ధ దంపతుల్లో పోచమ్మ పక్షవాతంతో మంచాన పడగా, ఆమె సంరక్షణ భారం మొత్తం దుర్గయ్యపై పడింది. కానీ దుర్గయ్యకూ రెండు మోకాళ్లు పనిచేయక నడవడం కష్టసాధ్యమైంది. ప్రభుత్వం అందించే రూ.2,000 పింఛనే వీరి జీవనాధారం. దాతలు స్పందించి ట్రైసైకిల్ అందించాలని దుర్గయ్యతో పాటు గ్రామస్తులు కోరారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని గమనించిన ఏం టి ఒ సెక్షన్‌కు చెందిన ఎ ఆర్ డి ఎస్ పి  డ్రైవర్, హోంగార్డ్  రాజు వెంటనే స్పందించారు. కన్న కొడుకు వదిలేసిన తల్లిదండ్రులకు మానవత్వంతో ఆసరాగా నిలిచారు. తన మిత్రుల సహకారంతో ట్రైసైకిల్‌తో పాటు ఒక నెలకు సరిపడ నిత్యావసర సరుకులు, బియ్యం, దుప్పట్లు అందజేశారు. ఈ సహాయాన్ని ఎ ఆర్ డి ఎస్ పి  కే. సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. వృద్ధ దంపతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపగా, డీఎస్పీతో పాటు పలువురు అధికారులు బి వి ఆర్ రాజును అభినందించారు.  మనిషి మానవత్వంతో ముందుకు వస్తే – సమాజం ఇంకా బతికే ఉంది అన్న నమ్మకం కలుగుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/standing-testimony-to-humanity-%E2%80%93-homeguard-bvr-raju-seva-hastam/article-3079</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/standing-testimony-to-humanity-%E2%80%93-homeguard-bvr-raju-seva-hastam/article-3079</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 15:40:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-3.37.51-pm.jpeg"                         length="150299"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇల్లందు ప్రింట్ &amp; ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.42.06-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.42.06 AM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఇల్లందు : ఇల్లందు ప్రింట్ &amp; ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా గడ్డం వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శి గా బండి రామారావు(ఐ న్యూస్) ను గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన అద్యక్ష కార్యదర్శులును ప్రింట్ &amp; ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగం వేణుగోపాల్, గుడివాడ శ్రీనివాస్, దుద్దుకూరి సుమంత్, మాదాసు  నర్సి, కసోజుల రాజు, ఎల్. శ్రీనివాస్, దేవి రెడ్డి సువర్ణపాక శోభన్ బాబు, తంగల్లపల్లి శ్రీనివాస్ చారి, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/illandu-print-electronic-media-press-club-new-committee-election/article-3050"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-11.42.06-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.42.06-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.42.06 AM" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఇల్లందు : ఇల్లందు ప్రింట్ &amp; ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా గడ్డం వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శి గా బండి రామారావు(ఐ న్యూస్) ను గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన అద్యక్ష కార్యదర్శులును ప్రింట్ &amp; ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగం వేణుగోపాల్, గుడివాడ శ్రీనివాస్, దుద్దుకూరి సుమంత్, మాదాసు  నర్సి, కసోజుల రాజు, ఎల్. శ్రీనివాస్, దేవి రెడ్డి సువర్ణపాక శోభన్ బాబు, తంగల్లపల్లి శ్రీనివాస్ చారి, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/illandu-print-electronic-media-press-club-new-committee-election/article-3050</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/illandu-print-electronic-media-press-club-new-committee-election/article-3050</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:47:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.42.06-am.jpeg"                         length="119862"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీతారామ భక్తులకు ఆర్టీసీ రీజనల్ శాఖ వారిశుభవార్త..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.41.07-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.41.07 AM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఇల్లందు : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తులకు ఇంట్టి వద్దనే అందజేయాలని ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం నిర్ణయించింది.  మార్చి 27 న భద్రాచలంలో అత్యంత వైభవంగా జరగబోయే శ్రీరామనవమి వేడుకలను దృష్టిలో ఉంచుకొని వివిధ కారణాల వల్ల భద్రాచలం కు వెళ్లలేని భక్తుల కొరకు దేవదాయ శాఖ సహకారంతో ఇంటి వద్దకు కళ్యాణ తలంబ్రాలను చేరవేయబడునని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ. సరిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు ఆన్లైన్లో  ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్గో సెంటర్లయందు 151 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపారు.  ఈ విధంగా బుక్ చేసుకున్న తలంబ్రాలను కళ్యాణోత్సవం అనంతరం భక్తుల ఇంటి వద్దకే చేరవేయబడునని తెలిపారు.   ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఖమ్మం కార్యాలయం నందు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ఇంచార్జి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/good-news-for-sitarama-devotees-from-rtc-regional-branch/article-3049"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-11.41.07-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.41.07-am.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 11.41.07 AM" width="1600" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఇల్లందు : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తులకు ఇంట్టి వద్దనే అందజేయాలని ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం నిర్ణయించింది.  మార్చి 27 న భద్రాచలంలో అత్యంత వైభవంగా జరగబోయే శ్రీరామనవమి వేడుకలను దృష్టిలో ఉంచుకొని వివిధ కారణాల వల్ల భద్రాచలం కు వెళ్లలేని భక్తుల కొరకు దేవదాయ శాఖ సహకారంతో ఇంటి వద్దకు కళ్యాణ తలంబ్రాలను చేరవేయబడునని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ. సరిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు ఆన్లైన్లో  ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్గో సెంటర్లయందు 151 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపారు.  ఈ విధంగా బుక్ చేసుకున్న తలంబ్రాలను కళ్యాణోత్సవం అనంతరం భక్తుల ఇంటి వద్దకే చేరవేయబడునని తెలిపారు.   ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఖమ్మం కార్యాలయం నందు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిప్యూటీ ఆర్.ఎం. యు. రాజ్యలక్ష్మి, ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్, ఎకౌంట్స్ ఆఫీసర్ జ్యోత్స్న, పర్సనల్ ఆఫీసర్ శ్యామలాదేవి మరియు కార్గో సిబ్బంది పాల్గొన్నారు. <br />బుకింగ్ వివరాలకు <br />ఖమ్మం: 9154298583<br />మధిర &amp; సత్తుపల్లి <br />9154298585<br />కొత్తగూడెం మరియు ఇల్లందు:9154298582<br />భద్రాచలం మరియు మణుగూరు: <br />9154298586<br />సంప్రదించగలరని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/good-news-for-sitarama-devotees-from-rtc-regional-branch/article-3049</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/good-news-for-sitarama-devotees-from-rtc-regional-branch/article-3049</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:45:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-11.41.07-am.jpeg"                         length="161282"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాల్వంచ బాత్రూంలో ప్రసవం చేసిన ఇంటర్ విద్యార్థిని – పరీక్షా కేంద్రంలో సంచలనం...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">పాల్వంచ : పాల్వంచలో  జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన 16 ఏళ్ల విద్యార్థిని పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే కడుపునొప్పి ఉందని చెప్పి బాత్రూంకి వెళ్లింది. చాలా సేపటికీ బయటకు రాకపోవడంతో మహిళా ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చింది. సిబ్బంది బాత్రూం తలుపు తెరిచి చూడగా అక్కడే ఆమె మృత శిశువుకు జన్మనిచ్చినట్టు గుర్తించారు. సమాచారం ప్రకారం, శిశువు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా బేసిన్‌లో దాచినట్టు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే పరీక్షా కేంద్రంలో ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని గర్భవతిగా ఉన్న విషయం కుటుంబ సభ్యులకు తెలుసా? ఈ పరిస్థితి ఎలా ఏర్పడింది? అనే కోణాల్లో విచారణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;">పాల్వంచ : పాల్వంచలో  జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన 16 ఏళ్ల విద్యార్థిని పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే కడుపునొప్పి ఉందని చెప్పి బాత్రూంకి వెళ్లింది. చాలా సేపటికీ బయటకు రాకపోవడంతో మహిళా ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చింది. సిబ్బంది బాత్రూం తలుపు తెరిచి చూడగా అక్కడే ఆమె మృత శిశువుకు జన్మనిచ్చినట్టు గుర్తించారు. సమాచారం ప్రకారం, శిశువు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా బేసిన్‌లో దాచినట్టు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే పరీక్షా కేంద్రంలో ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని గర్భవతిగా ఉన్న విషయం కుటుంబ సభ్యులకు తెలుసా? ఈ పరిస్థితి ఎలా ఏర్పడింది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. స్థానికంగా ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశమైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/inter-student-who-gave-birth-in-palvancha-bathroom-%E2%80%93-sensation/article-3043</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/inter-student-who-gave-birth-in-palvancha-bathroom-%E2%80%93-sensation/article-3043</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:32:28 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        