<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/category-56" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Bhadradri Kothagudem - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/56/rss</link>
                <description>Bhadradri Kothagudem RSS Feed</description>
                
                            <item>
                <title>ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి</title>
                                    <description><![CDATA[<div>ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐటీయూసీ నాయకులు</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/the-problems-of-auto-drivers-should-be-solved/article-3800"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001390913.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడె : ఆటో డ్రైవర్లపై అమలవుతున్న వివిధ నిబంధనలను సవరించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జములయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కొత్తగూడెం ఆర్టీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆటోలపై స్టిక్కర్ విధానాన్ని రద్దు చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి జారీ చేసిన చలానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో ఫిట్‌నెస్‌పై పెంచిన చలానా రుసుములను తగ్గించాలని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆటో లైసెన్స్ విధానాన్ని రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న విధంగా త్రీ వీలర్ ఆటో లైసెన్స్‌లను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, టౌన్ అధ్యక్షుడు అబ్బులు, కార్యదర్శి దేశాయ్, వివిధ ఆటో స్టాండ్‌ల అధ్యక్షులు, కార్యదర్శులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/the-problems-of-auto-drivers-should-be-solved/article-3800</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/the-problems-of-auto-drivers-should-be-solved/article-3800</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:14:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001390913.jpg"                         length="90767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లయన్స్ క్లబ్ మిల్లినియం ఆధ్వర్యంలో డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం :లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం ఆధ్వర్యంలో రామవరంలోని బిల్డింగ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్ కార్యాలయంలో పాస్ట్ గవర్నర్ డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు లయన్ సభ్యులు మాట్లాడుతూ డా. కాపా మురళీకృష్ణ సమాజ సేవలో అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ లయన్స్ క్లబ్ కార్యకలాపాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మిల్లినియం అధ్యక్షుడు లయన్ దోతి బాబురావు, కార్యదర్శి లయన్ పగడాల నాగేష్, ఆర్.సి. మండల రాజేశ్వరరావు, సీనియర్ సభ్యులు లయన్ రాయల శాంతయ్య, లయన్ పితాని సత్యనారాయణ, జె.బి. మోహన్, దాబ్బేట రాజయ్య, లయన్ నాగలక్ష్మి, సంహిత అధ్యక్షురాలు లయన్ ఉషారాణితో పాటు ఇతర సభ్యులు పాల్గొని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/dr-lion-kapa-muralikrishnas-birthday-celebrations-under-the-auspices-of/article-3786"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001390407.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం :లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం ఆధ్వర్యంలో రామవరంలోని బిల్డింగ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్ కార్యాలయంలో పాస్ట్ గవర్నర్ డా. లయన్ కాపా మురళీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు లయన్ సభ్యులు మాట్లాడుతూ డా. కాపా మురళీకృష్ణ సమాజ సేవలో అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ లయన్స్ క్లబ్ కార్యకలాపాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మిల్లినియం అధ్యక్షుడు లయన్ దోతి బాబురావు, కార్యదర్శి లయన్ పగడాల నాగేష్, ఆర్.సి. మండల రాజేశ్వరరావు, సీనియర్ సభ్యులు లయన్ రాయల శాంతయ్య, లయన్ పితాని సత్యనారాయణ, జె.బి. మోహన్, దాబ్బేట రాజయ్య, లయన్ నాగలక్ష్మి, సంహిత అధ్యక్షురాలు లయన్ ఉషారాణితో పాటు ఇతర సభ్యులు పాల్గొని డా. కాపా మురళీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/dr-lion-kapa-muralikrishnas-birthday-celebrations-under-the-auspices-of/article-3786</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/dr-lion-kapa-muralikrishnas-birthday-celebrations-under-the-auspices-of/article-3786</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:41:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001390407.jpg"                         length="191626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళల ఆర్థిక సాధికారతకు సింగరేణి సేవా సమితి చేయూత</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం,  : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జీఎం (పర్సనల్) వెల్ఫేర్ &amp; సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మూడు నెలలపాటు నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణా కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. బాబుక్యాంప్, పోస్ట్ ఆఫీస్ ప్రాంత మహిళలకు ఉచిత టైలరింగ్, ఎంసీ క్వార్టర్స్, సుజాత్‌నగర్ మహిళలకు ఉచిత మగ్గం వర్క్స్, ఎన్‌కే నగర్ మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణా తరగతులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల మహిళలు, పరిసర ప్రాంతాల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి ఉపాధి అవకాశాలు పొందాలనే లక్ష్యంతో సేవా సమితి ఈ వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తోందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన మహిళలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, నైపుణ్యాలను పెంపొందించుకుని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/singareni-seva-samitis-contribution-to-economic-empowerment-of-women/article-3784"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001390370.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం,  : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జీఎం (పర్సనల్) వెల్ఫేర్ &amp; సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మూడు నెలలపాటు నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణా కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. బాబుక్యాంప్, పోస్ట్ ఆఫీస్ ప్రాంత మహిళలకు ఉచిత టైలరింగ్, ఎంసీ క్వార్టర్స్, సుజాత్‌నగర్ మహిళలకు ఉచిత మగ్గం వర్క్స్, ఎన్‌కే నగర్ మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణా తరగతులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల మహిళలు, పరిసర ప్రాంతాల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి ఉపాధి అవకాశాలు పొందాలనే లక్ష్యంతో సేవా సమితి ఈ వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తోందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన మహిళలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. మూడు నెలలపాటు జరిగే ఈ ఉచిత శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ, హైదరాబాద్ నుంచి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని తమతో పాటు మరికొందరికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించేందుకు కూడా సింగరేణి సంస్థ సహకారం అందిస్తుందని జి.వి. కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా 2024–25 సంవత్సరంలో వృత్తి శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీజీఎంలు కేసా నారాయణరావు, బి. శివకేశవరావు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ కె. శివకుమార్, వెల్ఫేర్ పీఏ కె. వరప్రసాదరావు, సేవా కో-ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవా సెక్రటరీ మాధవీ స్వర్ణలత, సేవా కో-ఆర్డినేటర్లు మునీలా, పుష్ప, రమాదేవి, అరుణ, పద్మావతి, దీప, శిక్షకులు, సేవా సమితి సభ్యులు, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/singareni-seva-samitis-contribution-to-economic-empowerment-of-women/article-3784</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/singareni-seva-samitis-contribution-to-economic-empowerment-of-women/article-3784</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:23:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001390370.jpg"                         length="526401"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డిజిటల్ పోలీసింగ్‌పై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">భద్రాద్రి కొత్తగూడెం,:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖలో డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, సైబర్ నేరాల నియంత్రణలో వేగం పెంచడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్‌గ్రిడ్ వంటి కీలక డిజిటల్ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందితో విడివిడిగా సమావేశమైన ఎస్పీ, ఆయా విభాగాల పనితీరు, పెండింగ్ అంశాలు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదు, సేవల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, ఇతర సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల గుర్తింపు, బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నాట్‌గ్రిడ్, గాండీవా వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిస్తూ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/sp-rohit-raju-review-on-digital-policing/article-3783"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001390353.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">భద్రాద్రి కొత్తగూడెం,:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖలో డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, సైబర్ నేరాల నియంత్రణలో వేగం పెంచడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్‌గ్రిడ్ వంటి కీలక డిజిటల్ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందితో విడివిడిగా సమావేశమైన ఎస్పీ, ఆయా విభాగాల పనితీరు, పెండింగ్ అంశాలు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదు, సేవల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, ఇతర సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల గుర్తింపు, బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నాట్‌గ్రిడ్, గాండీవా వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిస్తూ సమాచార విశ్లేషణ ద్వారా నేరాల నియంత్రణ, దర్యాప్తులో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సైబర్ నేరాలపై వచ్చిన ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలని, బాధితుల డబ్బు రికవరీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అలాగే జీఆర్ఎం, ఎంఆర్ఎం, సమన్వయ, సహాయోగ్ పోర్టళ్లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజల్లో డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరమైన కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్-111 అమలు చేయాలని, అధికారులు, సిబ్బంది నిరంతరం సాంకేతిక శిక్షణ పొందుతూ సైబర్ నేరాల నియంత్రణలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డేటా భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ అధికారిక సమాచారాన్ని గోప్యంగా భద్రపరచాలని, సైబర్ భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.  ఈ సమీక్ష సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఐటీ కోర్ ఎస్సై గణేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/sp-rohit-raju-review-on-digital-policing/article-3783</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/sp-rohit-raju-review-on-digital-policing/article-3783</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:20:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001390353.jpg"                         length="206658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం, : జిల్లా కేంద్ర గ్రంథాలయం, భద్రాద్రి కొత్తగూడెంలో సోమవారం సాయంత్రం వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ పరిసరాల్లో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, విషపురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందించి, 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్న కె.ఎన్. రాజశేఖర్‌ను ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఆయన సేవలు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/vana-mahotsavam-shramadanam-program-at-district-central-library/article-3749"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/nrc.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం, : జిల్లా కేంద్ర గ్రంథాలయం, భద్రాద్రి కొత్తగూడెంలో సోమవారం సాయంత్రం వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ పరిసరాల్లో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, విషపురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందించి, 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్న కె.ఎన్. రాజశేఖర్‌ను ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఆయన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్-2 గ్రంథపాలకురాలు సూరేపల్లి లలిత కుమారి, గ్రంథపాలకురాలు జి. మణి మృదుల, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/vana-mahotsavam-shramadanam-program-at-district-central-library/article-3749</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/vana-mahotsavam-shramadanam-program-at-district-central-library/article-3749</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 18:02:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/nrc.jpg"                         length="103346"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా ప్రారంభమైన 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం, : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. డివిజన్‌లోని 15, 18, 19 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ మునిగడప పద్మ చిన్నారులకు తొలిముద్ద వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడటమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గోధుమ రవ్వతో పాటు వివిధ రకాల పప్పులు, పల్లీలు వంటి ప్రోటీన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అందించడం ద్వారా చిన్నారులకు అవసరమైన పోషకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. చిన్నారులకు అందించే పౌష్టికాహారం నాణ్యమైనదిగా ఉండేలా కాంట్రాక్టర్లు ముడి పదార్థాలను సరఫరా చేయాలని, వాటి నాణ్యతను అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/the-first-mudda-bala-bharosa-program-started-grandly/article-3744"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001383403.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం, : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తొలిముద్ద–బాల భరోసా' కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. డివిజన్‌లోని 15, 18, 19 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ మునిగడప పద్మ చిన్నారులకు తొలిముద్ద వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడటమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గోధుమ రవ్వతో పాటు వివిధ రకాల పప్పులు, పల్లీలు వంటి ప్రోటీన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అందించడం ద్వారా చిన్నారులకు అవసరమైన పోషకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. చిన్నారులకు అందించే పౌష్టికాహారం నాణ్యమైనదిగా ఉండేలా కాంట్రాక్టర్లు ముడి పదార్థాలను సరఫరా చేయాలని, వాటి నాణ్యతను అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ఎన్. సరోజ, డి. నీలవేణి, షహనాజ్ బేగం, ఆయమ్మ వెంకటలక్ష్మి, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/the-first-mudda-bala-bharosa-program-started-grandly/article-3744</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/the-first-mudda-bala-bharosa-program-started-grandly/article-3744</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:48:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001383403.jpg"                         length="233944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> తరుగు పేరుతో అవినీతి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం, : వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో ధాన్యం కోత విధించి సుమారు రూ.71 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్‌ఎల్) ఆధ్వర్యంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి అన్యాయంగా క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/it-is-alleged-that-corruption-of-rs-71-lakh-was/article-3741"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001383228.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం, : వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో ధాన్యం కోత విధించి సుమారు రూ.71 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్‌ఎల్) ఆధ్వర్యంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి అన్యాయంగా క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, సహకార సంఘాల్లో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవకతవకలను అరికట్టి రైతుల హక్కులను పరిరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీఆర్‌ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీ నరసింహారావు, టీఆర్‌ఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూరగంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జి. నరసింహారావు, జి. బీరప్ప, యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాజ్‌కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విక్రమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పృథ్వి నాయక్, స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/it-is-alleged-that-corruption-of-rs-71-lakh-was/article-3741</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/it-is-alleged-that-corruption-of-rs-71-lakh-was/article-3741</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:39:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001383228.jpg"                         length="270367"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గరీబ్‌పేట్‌లో సింగరేణి ఉచిత వైద్య శిబిరం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం,: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వీకేసీఎం  ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ, జీవనశైలి మార్పులు, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం సింగరేణి సంస్థ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్  లలిత కుమారి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/singareni-free-medical-camp-at-garibpet/article-3737"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001383169.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం,: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వీకేసీఎం  ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ, జీవనశైలి మార్పులు, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం సింగరేణి సంస్థ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్  లలిత కుమారి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు సింగరేణి నిర్వహించే ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గరీబ్‌పేట్ సర్పంచ్ దివ్యతేజ, హెల్త్ ఆఫీసర్  లలిత కుమారి, వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ ఎం.ఆర్.కే. ప్రసాద్, ఐఎన్‌టీయూసీ ఫిట్ సెక్రటరీ గోపు కుమార్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</div>
<div style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/singareni-free-medical-camp-at-garibpet/article-3737</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/singareni-free-medical-camp-at-garibpet/article-3737</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:19:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001383169.jpg"                         length="163618"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏరియా వర్క్‌షాప్‌లో జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం.</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం, : ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు సోమవారం ఏరియా వర్క్‌షాప్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు, ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామవరం ప్రాంతానికి చెందిన శాలెం రాజు కష్టపడి చదువుకుని నాగ్‌పూర్‌లో మైనింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సింగరేణి సంస్థలో అండర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనమని కొనియాడారు. జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్తగూడెం ఏరియాను బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థలోనే అగ్రగామిగా నిలిపేందుకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారులను</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/gm-salem-raju-felicitated-in-area-workshop/article-3730"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/koptta.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం, : ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు సోమవారం ఏరియా వర్క్‌షాప్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు, ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామవరం ప్రాంతానికి చెందిన శాలెం రాజు కష్టపడి చదువుకుని నాగ్‌పూర్‌లో మైనింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సింగరేణి సంస్థలో అండర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనమని కొనియాడారు. జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్తగూడెం ఏరియాను బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థలోనే అగ్రగామిగా నిలిపేందుకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి ఏరియా అభివృద్ధికి కీలకంగా పనిచేశారని తెలిపారు. అనంతరం శాలెం రాజును అధికారులు, గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు, ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, పదవీ విరమణ అనంతర జీవితంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం గోవిందరావు, ఏరియా ఇంజనీర్ రామకృష్ణ, ఏరియా వర్క్‌షాప్ హెచ్‌వోడి క్రిస్టోఫర్, అధికారులు శంకర్, అనిల్, ఉపేందర్ బాబు, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మధుకృష్ణ, ఐఎన్‌టీయూసీ పిట్ కార్యదర్శి సత్తార్ పాషా, గుమ్మడి వీరయ్య, గుమ్మడి మురళి, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ మెంగని రోషన్, కరుణాకర్, వెంకట్రామ్, రమేష్ బాబు, రాంధని, చందూలాల్, సిద్దిరాల రాజకుమారస్వామి, నరేష్, ప్రభాకర్, పరశురాములు, మెంగని అశోక్, కస్తూరి రమేష్, అనూష, వెంకట దుర్గ, వసంతిక, రమణ, సంధ్యారాణి, ఈశ్వర్, మహేష్, యాకుబుద్దీన్, టి.ఆర్.ఎస్. రాజు, రాజయ్య, బొజ్జ వెంకటస్వామి, ముజాహిద్దీన్, అత్తహర్ పాషా, దుర్గప్రసాద్, సామ్యూల్ సుధాకర్, గోపాల్, వెంకట్, ఐ.ఎస్. సమ్మయ్య, తుమ్మల శ్రీనివాస్, మురళి, చిప్ప నరేష్, గుంట పరశురామ్, టి. రమేష్, బాబాదిన్, కిరణ్, సలిగంటి శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్, రహీం పాషా, ప్రకాష్, కరీం, గౌస్, ప్రవీణ్ కుమార్, సంపత్ మోహన్, జయరాజు, చంద్రశేఖర్, యేసురత్నం, ఖాజా పాషా, మోహన్‌లాల్‌తో పాటు ట్రేడ్ అప్రెంటిస్‌లు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/gm-salem-raju-felicitated-in-area-workshop/article-3730</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/gm-salem-raju-felicitated-in-area-workshop/article-3730</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 16:22:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/koptta.jpg"                         length="452409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం, : సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న  శాలెం రాజును ఏరియా వర్క్‌షాప్‌లో అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఏరియా వర్క్‌షాప్‌లో డీజీఎం జొన్నలగడ్డ క్రిస్టఫర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శాలెం రాజు సేవలను కొనియాడారు. సింగరేణిలో అండర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, అంచెలంచెలుగా ఎదుగుతూ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుని పదవీ విరమణ చేయడం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. కొత్తగూడెంలోనే జన్మించి, విద్యాభ్యాసం పూర్తి చేసి, అదే ప్రాంతంలో ఉద్యోగంలో చేరి, చివరకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేస్తున్న తొలి అధికారిగా శాలెం రాజు నిలిచారని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో పలు ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించి సహోద్యోగుల ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాలెం రాజు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధికి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/kottagudem-area-gm-is-a-great-tribute-to-salem-raju/article-3725"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/kott.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం, : సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న  శాలెం రాజును ఏరియా వర్క్‌షాప్‌లో అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఏరియా వర్క్‌షాప్‌లో డీజీఎం జొన్నలగడ్డ క్రిస్టఫర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శాలెం రాజు సేవలను కొనియాడారు. సింగరేణిలో అండర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, అంచెలంచెలుగా ఎదుగుతూ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుని పదవీ విరమణ చేయడం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. కొత్తగూడెంలోనే జన్మించి, విద్యాభ్యాసం పూర్తి చేసి, అదే ప్రాంతంలో ఉద్యోగంలో చేరి, చివరకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేస్తున్న తొలి అధికారిగా శాలెం రాజు నిలిచారని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో పలు ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించి సహోద్యోగుల ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాలెం రాజు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి సమిష్టి కృషి అవసరమన్నారు. ఉద్యోగులు నీతి, నిజాయితీ, నిబద్ధతతో తమ బాధ్యతలను నిర్వర్తిస్తే సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని చెప్పారు. సంస్థ అభివృద్ధి ఉద్యోగుల అంకితభావంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ మాట్లాడుతూ శాలెం రాజు ఉద్యోగ జీవితాన్ని అభినందిస్తూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం రామకృష్ణ, ఎస్‌వోటీయూ జీఎం గోవిందరావు, వర్క్‌షాప్ ఇంజినీర్లు బి. శంకర్, టి. అనిల్, ఏ. ఉపేందర్ బాబు, రవికుమార్, ఐఎన్‌టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.డి. సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మధుకృష్ణ, బ్రాంచ్ సెక్రటరీ మెంగని అశోక్, సూపర్‌వైజర్లు బి. వెంకట్రాం, యు. రమేష్ బాబు, రోషన్, తారాచంద్, ఎస్.డి. యాకుబుద్దీన్, కరుణాకర్, జాన్ కెనడీ, వెంకట దుర్గతో పాటు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/kottagudem-area-gm-is-a-great-tribute-to-salem-raju/article-3725</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/kottagudem-area-gm-is-a-great-tribute-to-salem-raju/article-3725</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:42:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/kott.jpg"                         length="435421"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొలిముద్దు–బాల భరోసా కార్యక్రమానికి శ్రీకారం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కొత్తగూడెం :కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని పంజాబ్ గడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం 'తొలిముద్దు' ఉప్మా–కిచిడి టిఫిన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న 'బాల భరోసా' కార్యక్రమం అభినందనీయమని అన్నారు. చిన్నారులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు ముంతాజ్, భాగ్యరేఖ, శైలజలు బాల భరోసా కార్యక్రమంలో భాగంగా అందించే టిఫిన్‌ను పరిశుభ్రంగా, నాణ్యతతో తయారు చేసి, సకాలంలో పిల్లలకు అందించాలని కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ ఆయాలు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు ఉప్మా–కిచిడి వడ్డించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని అవగాహన కల్పించారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/first-kiss-%E2%80%93-launch-of-child-assurance-programme/article-3723"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001382409.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కొత్తగూడెం :కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని పంజాబ్ గడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం 'తొలిముద్దు' ఉప్మా–కిచిడి టిఫిన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న 'బాల భరోసా' కార్యక్రమం అభినందనీయమని అన్నారు. చిన్నారులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు ముంతాజ్, భాగ్యరేఖ, శైలజలు బాల భరోసా కార్యక్రమంలో భాగంగా అందించే టిఫిన్‌ను పరిశుభ్రంగా, నాణ్యతతో తయారు చేసి, సకాలంలో పిల్లలకు అందించాలని కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ ఆయాలు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు ఉప్మా–కిచిడి వడ్డించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని అవగాహన కల్పించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/first-kiss-%E2%80%93-launch-of-child-assurance-programme/article-3723</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/first-kiss-%E2%80%93-launch-of-child-assurance-programme/article-3723</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:29:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001382409.jpg"                         length="102098"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముత్యాలంపాడులో విత్తన మేళా ప్రారంభం .</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">టేకులపల్లి / భద్రాద్రి కొత్తగూడెం :  టేకులపల్లి మండలం ముత్యాలంపాడు రైతు వేదికలో సోమవారం విత్తన మేళాను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, విత్తన డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా పెసర, కంది, మినుము తదితర పంటల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు మాట్లాడుతూ, రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకుని తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను సకాలంలో పొందాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా పెసర, మినుము, కంది, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేసి ప్రభుత్వ సూచనలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జె.</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/start-of-seed-fair-in-muthyalampadu/article-3721"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260727-wa0992.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">టేకులపల్లి / భద్రాద్రి కొత్తగూడెం :  టేకులపల్లి మండలం ముత్యాలంపాడు రైతు వేదికలో సోమవారం విత్తన మేళాను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, విత్తన డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా పెసర, కంది, మినుము తదితర పంటల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు మాట్లాడుతూ, రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకుని తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను సకాలంలో పొందాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా పెసర, మినుము, కంది, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేసి ప్రభుత్వ సూచనలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జె. కిషోర్, కేవీకే శాస్త్రవేత్త భరత్, ఏడీఏ లాల్‌చంద్, ఏవో అన్నపూర్ణ, ఏఈఓలు భాగ్యశ్రీ, రెహానా, గౌస్, ప్రవీణ్, సర్పంచ్ పూలభంతి, ఉపసర్పంచ్ చేతుల నాగేశ్వరరావు, శివలాల్, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhadradri Kothagudem</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/start-of-seed-fair-in-muthyalampadu/article-3721</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhadradri-kothagudem/start-of-seed-fair-in-muthyalampadu/article-3721</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:21:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260727-wa0992.jpg"                         length="94088"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        