<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/hyderabad/category-55" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Hyderabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/55/rss</link>
                <description>Hyderabad RSS Feed</description>
                
                            <item>
                <title>తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు పింఛన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు సాధించేవరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. అస్సాం రాష్ట్రంలో ఉద్యమకారుల వలె తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధం కావాలని మలిదశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.03 PM" width="1600" height="715"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:54:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg"                         length="75505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిజాంపేట్ సర్కిల్‌లో స్వాగత కమాన్ల ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.07.26 PM" width="1056" height="805" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నిర్మించిన స్వాగత కమాన్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి కమాన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా  కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాలనీలో పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులతో, ప్రభుత్వంతో చర్చించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఆయనకు శాలువాతో సత్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఏనుగు శ్రీనివాసరెడ్డి, ఇంద్రజిత్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/commencement-of-welcome-arches-at-nizampet-circle/article-3132"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.07.26 PM" width="1056" height="805"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నిర్మించిన స్వాగత కమాన్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి కమాన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా  కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాలనీలో పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులతో, ప్రభుత్వంతో చర్చించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఆయనకు శాలువాతో సత్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఏనుగు శ్రీనివాసరెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డిపల్లి సుధాకర్, నాగార్జున, మోహన్ చౌదరి, ప్రవీణ్ చారి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు హాజరయ్యారు. కమాన్ల ప్రారంభంతో ఎన్టీఆర్ నగర్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/commencement-of-welcome-arches-at-nizampet-circle/article-3132</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/commencement-of-welcome-arches-at-nizampet-circle/article-3132</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:14:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg"                         length="197337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెరుకుపల్లి కాలనీ–1లో నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.35.03 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ :  131వ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ–1లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక నేతలు ముందడుగు వేశారు. మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, యువనేత కూన గిరిధర్  కలిసి రూ.2,00,000 విలువైన చెక్కును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ మేరకు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరీష్ చెక్కును ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాంతీయ దేవాలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం బలపడటమే కాకుండా, సమాజంలో ఐక్యతా భావం పెంపొందుతుందని అన్నారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా యువనేత గిరిధర్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నామని తెలిపారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విరాళం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు దాతలకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/donation-of-rs-2-lakh-for-the-reconstruction-of-nallapochamma/article-3124"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.35.03 PM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ :  131వ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ–1లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక నేతలు ముందడుగు వేశారు. మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, యువనేత కూన గిరిధర్  కలిసి రూ.2,00,000 విలువైన చెక్కును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ మేరకు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరీష్ చెక్కును ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాంతీయ దేవాలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం బలపడటమే కాకుండా, సమాజంలో ఐక్యతా భావం పెంపొందుతుందని అన్నారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా యువనేత గిరిధర్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నామని తెలిపారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విరాళం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పునర్నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించి దశలవారీగా పూర్తి చేస్తామని వెల్లడించారు. నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు: నార్లకంటి రమేష్ (చైర్మన్), ఏం. శ్రీనివాస్ (జనరల్ సెక్రటరీ), తిరుపతి రెడ్డి (ట్రెజరర్), ఉమారాణి (వైస్ ప్రెసిడెంట్), మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లి కాలనీ–1 సంఘం ప్రతినిధులు: మీసాల రాములు (ప్రెసిడెంట్), సూరిబాబు (జనరల్ సెక్రటరీ), అశోక్ యాదవ్ (ట్రెజరర్) హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ నాయకులు: సురేందర్ రెడ్డి, రామచందర్, ఖయ్యూం, భగవాన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, యశబోయిన రాజు, గుడ్డేటి రాజు తదితరులు కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు. స్థానిక ఆధ్యాత్మిక, సామాజిక కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తూ దేవాలయ అభివృద్ధికి ముందడుగు వేయడం అభినందనీయమని కాలనీ పెద్దలు అభిప్రాయపడ్డారు. పునర్నిర్మాణం పూర్తయిన తరువాత ఆలయాన్ని మరింత సుందరీకరించి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/donation-of-rs-2-lakh-for-the-reconstruction-of-nallapochamma/article-3124</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/donation-of-rs-2-lakh-for-the-reconstruction-of-nallapochamma/article-3124</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:40:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg"                         length="272847"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీడిమెట్లలో నకిలీ వాహన బీమా రాకెట్ గుట్టురట్టు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.58.36 PM" width="1200" height="448" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంఘటిత ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రత్యేక దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 27న రీలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికృత ప్రతినిధి శ్రీ మృణాల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభమైంది. ఎన్ఎల్‌బి నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ప్రముఖ బీమా సంస్థల పేర్లతో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నం. 183/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 338, 336(3), 340(2) r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p style="text-align:justify;">ప్రత్యేక బృందం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/fake-vehicle-insurance-racket-busted-in-jeedimetar/article-3098"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.58.36 PM" width="1280" height="448"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంఘటిత ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రత్యేక దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 27న రీలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికృత ప్రతినిధి శ్రీ మృణాల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభమైంది. ఎన్ఎల్‌బి నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ప్రముఖ బీమా సంస్థల పేర్లతో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నం. 183/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 338, 336(3), 340(2) r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p style="text-align:justify;">ప్రత్యేక బృందం దాడి<br />అదే రోజు ప్రత్యేక పోలీస్ బృందం ఎన్ఎల్‌బి నగర్‌లో సోదాలు నిర్వహించి రగుల రవి, శివ కుమార్, ఎస్. కుర్తి మాణిక్యరావు, కోత బాబు రావు, రగుల మహేష్, తడకల గిరిధర్ గౌడ్, మోర నరసింహ, కుండుమగరి నాగరాజు, జెర్పుల కిషన్‌లను అదుపులోకి తీసుకుంది. సోదాల్లో వివిధ బీమా కంపెనీల పేర్లతో ముద్రించిన నకిలీ పాలసీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, సీల్స్, కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్, మానిటర్, పలు మొబైల్ ఫోన్లు, నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువుల పరిమాణం చూస్తే ఈ ముఠా వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>
<p>రీన్యువల్ అవసరమున్న వారే టార్గెట్<br />పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, వాహన బీమా గడువు ముగిసే సమయానికి అత్యవసరంగా రీన్యువల్ చేసుకోవాల్సిన వాహన యజమానులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకునేది అని తెలిపారు. తక్కువ ప్రీమియంతో తక్షణ పాలసీ ఇస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి నకిలీ పత్రాలు అందించేవారు. ఈ విధంగా జారీ చేసిన నకిలీ పాలసీల కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు క్లెయిమ్‌లు తిరస్కరించబడే ప్రమాదం ఉండటంతో వాహన యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. అలాగే బీమా సంస్థలకు కూడా నష్టం కలిగే అవకాశముందని తెలిపారు.</p>
<p style="text-align:justify;">దర్యాప్తు కొనసాగుతోంది<br />అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రాకెట్‌కు మరికొందరు సహచరులు ఉన్నారా, ఇప్పటికే ఎంతమంది బాధితులు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. వాహన యజమానులు బీమా పాలసీలు కొనుగోలు చేసే ముందు సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా అధికృత ఏజెంట్ల ద్వారా ధృవీకరించుకోవాలని, అనుమానాస్పద ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/fake-vehicle-insurance-racket-busted-in-jeedimetar/article-3098</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/fake-vehicle-insurance-racket-busted-in-jeedimetar/article-3098</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:16:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg"                         length="78427"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మార్చి 15న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం: డాక్టర్ పిడమర్తి రవి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.30.50-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.30.50 PM" width="1200" height="728" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్  : తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 15న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిడమర్తి రవి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికి 250 గజాలు ఇంటి స్థలం కోసం అదే విధంగా ఉద్యమకారులకు పింఛన్ మరియు ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు వేల సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు ఉద్యమకారులు తమ శ్రమను రాష్ట్ర సాధన కోసం ఉపయోగించే అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అలాంటి వారిని అందర్నీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ మహిళా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/dr-pidamarthy-ravi-of-telangana-movement-association-on-march-15/article-3090"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.30.50-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.30.50-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.30.50 PM" width="1600" height="728"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్  : తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 15న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిడమర్తి రవి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికి 250 గజాలు ఇంటి స్థలం కోసం అదే విధంగా ఉద్యమకారులకు పింఛన్ మరియు ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు వేల సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు ఉద్యమకారులు తమ శ్రమను రాష్ట్ర సాధన కోసం ఉపయోగించే అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అలాంటి వారిని అందర్నీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలుగా వరలక్ష్మితెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలుగా వరలక్ష్మి గారిని నియమించడం జరిగింది మహిళల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న వరలక్ష్మి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అదేవిధంగా మార్వాడి గో బ్యాక్ చేసి చైర్మన్గా పగిడిపల్లి శ్యామ్ (తెలంగాణ శ్యామ్)  కన్వీనర్ గా రాములు నేత పగిడి మర్రి తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షులుగా చందూలాల్ నాయక్ తెలంగాణ ఉద్యమకారుల సంఘం కో చైర్మన్గా తోట హరీష్ గార్లను నియమించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మీసాల మల్లేష్, డాక్టర్ బొమ్మెర స్టాలిన్, శ్రీనాథ్ వడ్డెర,కుమార్ సాగర్, సంజయ్ గౌడ్, బుర్ర సురేష్, మేడి విజయ్, బోరెల్లి సురేష్ , కోటగిరి ఉషారాణి, నక్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/dr-pidamarthy-ravi-of-telangana-movement-association-on-march-15/article-3090</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/dr-pidamarthy-ravi-of-telangana-movement-association-on-march-15/article-3090</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:41:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.30.50-pm.jpeg"                         length="137225"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఎక్సైజ్ సిబ్బంది ప్రతిభ.......హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో మెరిసిన కూకట్‌పల్లి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎం. శేఖర్‌కు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.29.42 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ : దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025-26  పోటీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిబ్బంది విశేష ప్రతిభ కనబర్చారు. పడ్డల్ స్టేడియం  లోని ఇండోర్ హాల్‌లో ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. శేఖర్ రజత పతకాన్ని సాధించగా, ఎస్టీఎఫ్ హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ చరణ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ యువజన సేవలు &amp; క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సివిల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. కఠినమైన పోటీ మధ్య ఎం. శేఖర్ అద్భుతమైన పోరాటంతో ఫైనల్ వరకు దూసుకెళ్లి రజత పతకాన్ని అందుకోవడం గర్వకారణంగా మారింది. అదే విధంగా చరణ్ తన బలమైన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించి తెలంగాణ ఎక్సైజ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/kukatpally-excise-constable-m-shekhar-who-shined-at-the-national/article-3089"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.42-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.42-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.29.42 PM" width="1600" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ : దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025-26  పోటీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిబ్బంది విశేష ప్రతిభ కనబర్చారు. పడ్డల్ స్టేడియం  లోని ఇండోర్ హాల్‌లో ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. శేఖర్ రజత పతకాన్ని సాధించగా, ఎస్టీఎఫ్ హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ చరణ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ యువజన సేవలు &amp; క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సివిల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. కఠినమైన పోటీ మధ్య ఎం. శేఖర్ అద్భుతమైన పోరాటంతో ఫైనల్ వరకు దూసుకెళ్లి రజత పతకాన్ని అందుకోవడం గర్వకారణంగా మారింది. అదే విధంగా చరణ్ తన బలమైన ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖకు పేరు తీసుకొచ్చారు. దేశస్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు చెందిన సిబ్బంది విజయాలు సాధించడం శాఖకు గౌరవప్రదమైన విషయమని అధికారులు పేర్కొన్నారు. ఎం. శేఖర్ కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, చరణ్ ఎస్టీఎఫ్ హైదరాబాద్ విభాగంలో సేవలందిస్తున్నారు. విధుల ఒత్తిడిలోనూ క్రీడల్లో ప్రతిభ చూపడం అభినందనీయమని సహచర సిబ్బంది ప్రశంసించారు. విజేతలను సహచరులు, ఉన్నతాధికారులు అభినందిస్తూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/kukatpally-excise-constable-m-shekhar-who-shined-at-the-national/article-3089</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/kukatpally-excise-constable-m-shekhar-who-shined-at-the-national/article-3089</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:36:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.29.42-pm.jpeg"                         length="348721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్య ద్వారానే బీసీలను శక్తివంతులను చేయవచ్చు అని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.57.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.57.19 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హైదరాబాద్  : విద్య ద్వారానే బీసీలను శక్తివంతం చేయాలని  ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని  తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలు బిసి వర్గాల పిల్లలకు జీవితంలో ఎవరితోనైనా పోటీపడే అవకాశాలు కల్పిస్తున్నాయని, కులం ఎవరి కలలకు అడ్డు రాకూడదని  ఈ ప్రభుత్వ అభిమతం అని అన్నారు.</p>
<p style="text-align:justify;">వెయ్యి సంవత్సరాల చీకటిని ఒక దీపం పార దోలి వేయగలదు, అని సత్యాన్ని నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ మట్టిలో శతాబ్దాలు అణగారిన వర్గాలు పై మాటనే నమ్మి బతుకుతున్నాయని అన్నారు. ఆ దీపం పేరే "విద్య" అని అన్నారు. కానీ ఆ వెలుగును అందుకోవడం ఎంత కఠినమో మన సామాజిక చరిత్ర చెబుతుందని కులం పేరుతో అణచికవేత, వివక్ష,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-bc-state-finance-corporation-chairman-nuthi-srikanth-goud-believes/article-3004"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-1.57.19-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.57.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 1.57.19 PM" width="4160" height="2774"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హైదరాబాద్  : విద్య ద్వారానే బీసీలను శక్తివంతం చేయాలని  ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని  తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పథకాలు బిసి వర్గాల పిల్లలకు జీవితంలో ఎవరితోనైనా పోటీపడే అవకాశాలు కల్పిస్తున్నాయని, కులం ఎవరి కలలకు అడ్డు రాకూడదని  ఈ ప్రభుత్వ అభిమతం అని అన్నారు.</p>
<p style="text-align:justify;">వెయ్యి సంవత్సరాల చీకటిని ఒక దీపం పార దోలి వేయగలదు, అని సత్యాన్ని నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ మట్టిలో శతాబ్దాలు అణగారిన వర్గాలు పై మాటనే నమ్మి బతుకుతున్నాయని అన్నారు. ఆ దీపం పేరే "విద్య" అని అన్నారు. కానీ ఆ వెలుగును అందుకోవడం ఎంత కఠినమో మన సామాజిక చరిత్ర చెబుతుందని కులం పేరుతో అణచికవేత, వివక్ష, పేదరికం, ఇవన్నీ తరతరాలుగా బలహీన వర్గాల జీవితాలలో చెప్పలేనంతగా గాయాలు మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటికీ విరుగుడు మార్గమే "ఎడ్యుకేషన్ ఈస్ ది ఓన్లీ లిబరేషన్"  అని ప్రజా పాలన ప్రభుత్వం నమ్మింది అన్నారు.</p>
<p> వివక్షులు</p>
<p style="text-align:justify;"> ఒక సమాజంలో కొందరు ఆకాశాన్ని అందుకునే అవకాశాలతో జీవిస్తూ ఉంటే మరికొందరు కులం అనే కటకటాల్లో చిక్కుకొని వెనుకబాటు గోడలు మధ్య జీవితాన్ని గడిపేస్తున్నారని శతాబ్దాలుగా బీసీలకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బిసి బిడ్డల కోసం ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. కుల అణిచివేతను చెరిపి వేసే దిశగా   విద్యా వెలుగులతో బీసీ సంక్షేమానికి కొత్త దశ దిశ  చూపిస్తుందని అన్నారు. ఇవి కేవలం మాటలు కాదు ఒక సామాజిక విప్లవానికి నాంది ఈ సందేశం చదివిన ప్రతి ఒక్కరూ వారిలోనే అసమానత్వాలపై ఆలోచించకుండా ఉండలేరు ఎందుకంటే ఇది మన సమాజంలో దాగిన గాయాలను తెరిచి విద్య అనే మందు పూస్తుంది.  తరతరాలుగా కులం పేరుతో బడుగు బలహీన వర్గాలు అణిచివేతకు గురి అవుతున్నాయని వెనకబాటు వివక్ష వారి జీవితాలలో చేదు అనుభవాలుగా మారిపోయాయని ఈ వర్గాల శ్రమతో దేశం ముందుకు దూసుకు వెళుతుంటే అభివృద్ధి ఫలాలు మాత్రం వారి దరి చేరడం లేదని అన్నారు. ప్రతి వెనకబడిన కుటుంబానికి గౌరవం, అవకాశాలు,హక్కులు, ముఖ్యంగా విద్య అందేలా చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆదర్శ పథకాలు ప్రవేశపెట్టిందని  అన్నారు</p>
<p> బీసీ పిల్లలకు సమగ్ర విద్య అవకాశాలు</p>
<p style="text-align:justify;"> కులం ఆధారంగా శతాబ్దాలుగా జరిగిన అణిచివేతను తుడిచి పెట్టే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది అని ప్రభుత్వం గ్రహించిందని, బీసీ వర్గాల పిల్లలకు సమగ్ర విద్య అవకాశాలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుందని ఎవరైనా తమ జీవితాన్ని మార్చుకునే తలుపు చదువు అనే ఆలోచనతో పేదవారి పిల్లలు వెనకడుగు వేయకుండా నాణ్యమైన విద్యను అందుకునేలా వసతి గృహాలు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా చదువు ఒక ఆయుధంగా మారుతుందని అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలంగాణలో బీసీ విద్యార్థుల కోసం రూపకల్పన చేస్తున్న పథకాలు కేవలం సంక్షేమ కార్యక్రమాలు కావు, అవి సామాజిక మార్పుకు పునాదులు అన్నారు. మోడల్ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతి గదులు, అంతర్జాతీయ ప్రమాణాలతో హాస్టళ్లు, ఉచిత కౌన్సిలింగ్ కెరియర్ గైడెన్స్ ఇవన్నీ బీసీ పిల్లలకు సమాన పోటీ సామర్ధ్యాన్ని అందజేస్తాయని అన్నారు.</p>
<p style="text-align:justify;"> తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు బిసి వర్గాల పిల్లలు జీవితంలో ఎవరితోనైనా సమానంగా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. కులం ఎవరి కలలకు అడ్డు రాకూడదు అని మా ప్రభుత్వ అభిమతం అని అన్నారు. పిల్లలకు కూడా ప్రతిభను ప్రదర్శించేందుకు సరియైన వేదికలు కల్పించడం కాంగ్రెస్ తన బాధ్యతగా భావిస్తుందని అన్నారు కుటుంబాల పేదరికం సామాజిక వెనక బాటు పిల్లల భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీసీలు శ్రమజీవులు ఉత్పత్తిదారులు సేవలను అలాంటి వర్గాలు అణగారిపోవడం సమాజానికే నష్టం కాబట్టి బీసీ వర్గాల గౌరవాన్ని హక్కులను అవకాశాలను కాపాడడం కేవలం పరిపాలనా నిర్ణయం కాదని అది సామాజిక న్యాయం అని అన్నారు.</p>
<p style="text-align:justify;"> విద్య ద్వారా బీసీలను శక్తివంతులుగా చేయడం కులానికి అణచి వేతను వ్యవస్థనుండి తొలగించడం ప్రతి బీసీ కుటుంబంలో కనీసం ఒక ఉన్నత విద్యావంతుని తయారు చేయడం ఉద్యోగాలు, వ్యాపారాలు, నైపుణ్య అభివృద్ధి ద్వారా ఆర్థిక స్థిరత్వం కల్పించడం బీసీ పిల్లలు దేశాన్ని నడిపే స్థాయికి చేరేలా చేయడం సమానత్వం కోసం పోరాటం ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాలని బీసీల వెలుగుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందుతున్నాయని ప్రతి పేదవాడి ఇంట్లో చదువు వెలిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చదువుకోలేని అజ్ఞానం పెద్ద శత్రువు అని ఈ అజ్ఞానాన్ని మట్టు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు . తెలంగాణ బీసీల ఆత్మవిశ్వాసం నిండిన రేపటి పునాది విద్య. ఆ పునాదిని బలపరచడం కోసం సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలంగాణను సమానత్వపు సమాజంగా మార్చే దిశలో ముందడుగు వేస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే కుల వివక్షను తుడిచిపెట్టి ఒక ఏకీకృత సమాజాన్ని నిర్మిస్తాయని విద్యా విజ్ఞానాన్ని అందిస్తుందని విజ్ఞానం విచక్షణను అందిస్తుందని తద్వారా సామాజిక సమానత్వం, రాజ్యాధికారం లభిస్తాయని  నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-bc-state-finance-corporation-chairman-nuthi-srikanth-goud-believes/article-3004</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-bc-state-finance-corporation-chairman-nuthi-srikanth-goud-believes/article-3004</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 14:00:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-1.57.19-pm.jpeg"                         length="1042262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైకోర్టులో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై విచారణ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్ :      తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌లో, జీఓ 252, సవరించిన జీఓ 103 వల్ల జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలు, సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫెడరేషన్ పేర్కొంది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది అడ్వొకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు.విచారణ సందర్భంగా స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇస్తూ, జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే, జీఓ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;">హైదరాబాద్ :      తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌లో, జీఓ 252, సవరించిన జీఓ 103 వల్ల జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలు, సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫెడరేషన్ పేర్కొంది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది అడ్వొకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు.విచారణ సందర్భంగా స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇస్తూ, జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే, జీఓ 252, సవరించిన జీఓ 103 పై లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలు, సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని పేర్కొంది.తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఘౌస్ ముహియుద్దీన్ అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపును స్వాగతిస్తూ, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని, జర్నలిస్టులకు న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/inquiry-on-accreditation-cards-of-journalists-in-high-court/article-2988</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/inquiry-on-accreditation-cards-of-journalists-in-high-court/article-2988</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:44:13 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం:</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.05.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.05.41 PM" width="1200" height="719" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఎల్బీనగర్   : ఆటోనగర్‌లోని టీజీఐఐసీ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేత్రాలయ కంటి ఆసుపత్రి, రవాణా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు నియమ నిబంధనలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీ నగర్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అనురాధ, రవాణా విభాగ  పోలీసు కమిషనర్ శ్రీనివాస్, ఉప పోలీసు కమిషనర్ మనోహర్, సహాయ పోలీసు కమిషనర్లు కాశి రెడ్డి, నవీన్ రెడ్డి పాల్గొన్నారు. వనస్థలిపురం పోలీసులు , రవాణా విభాగ అధికారులు, ఇతర సిబ్బంది హాజరయ్యారు.హైదరాబాద్ లారీ సంఘం, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ , వరుణ్ మోటార్స్, మెకానిక్ సంఘాలకు చెందిన సుమారు 120 మంది డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రైవర్లకు రహదారిపై ప్రయాణ నియమాలు, సిగ్నల్ వ్యవస్థ పాటించడం, వరస క్రమశిక్షణ, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అనధికార పార్కింగ్, వాహనం నడుపుతూ మొబైల్ వినియోగం నిషేధం,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/free-eye-test-camp-for-drivers/article-2958"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-5.05.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.05.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 5.05.41 PM" width="1600" height="719"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఎల్బీనగర్   : ఆటోనగర్‌లోని టీజీఐఐసీ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేత్రాలయ కంటి ఆసుపత్రి, రవాణా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు నియమ నిబంధనలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీ నగర్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అనురాధ, రవాణా విభాగ  పోలీసు కమిషనర్ శ్రీనివాస్, ఉప పోలీసు కమిషనర్ మనోహర్, సహాయ పోలీసు కమిషనర్లు కాశి రెడ్డి, నవీన్ రెడ్డి పాల్గొన్నారు. వనస్థలిపురం పోలీసులు , రవాణా విభాగ అధికారులు, ఇతర సిబ్బంది హాజరయ్యారు.హైదరాబాద్ లారీ సంఘం, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ , వరుణ్ మోటార్స్, మెకానిక్ సంఘాలకు చెందిన సుమారు 120 మంది డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రైవర్లకు రహదారిపై ప్రయాణ నియమాలు, సిగ్నల్ వ్యవస్థ పాటించడం, వరస క్రమశిక్షణ, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అనధికార పార్కింగ్, వాహనం నడుపుతూ మొబైల్ వినియోగం నిషేధం, హెల్మెట్–సీటుబెల్ట్ అవసరం వంటి అంశాలపై అధికారులు వివరంగా డ్రైవర్ల కు అవగాహన కల్పించారు. అనంతరం నేత్రాలయ వైద్య బృందం డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమం రహదారి భద్రతపై డ్రైవర్లలో చైతన్యం కల్పించిందని అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/free-eye-test-camp-for-drivers/article-2958</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/free-eye-test-camp-for-drivers/article-2958</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 17:20:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-5.05.41-pm.jpeg"                         length="118878"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమకారులను విస్మరించినందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం... </title>
                                    <description><![CDATA[<div>
<p><img src="https://www.visionandhra.in/media/2026-02/img-20260224-wa1147.jpg" alt="IMG-20260224-WA1147" width="1200" height="960" /></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు ముఖ్య మంత్రిగా కొనసాగుతారు </span></strong></p>
<p><br />హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ  తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి  ఆధ్వర్యంలో  మంగళవారం గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ..  గత పదేళ్ల పాలనలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమకారులను ఏరోజు పట్టించుకోలేదని, ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదని అన్నారు. బంతిపూలతో ఉద్యమం చేసిన తన కూతురు కవితకి మాత్రమే గత ప్రభుత్వంలో సముచిత స్థానం లభించిందని..  అంతే తప్ప ఏ ఉద్యమకారునికి టిఆర్ఎస్ పాలనలో సముచిత  స్థానం లభించలేదని అన్నారు. ఉద్యమకారులు చేసిన ఉద్యమాన్ని కేవలం తన కుటుంబం మాత్రమే ఈ ఉద్యమం చేసిందని సమాజానికి చెప్పుకోవడం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన</p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/kcr-is-confined-to-the-farm-house-because-he-ignored/article-2892"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/img-20260224-wa1147.jpg" alt=""></a><br /><div>
<p><img src="https://www.visionandhra.in/media/2026-02/img-20260224-wa1147.jpg" alt="IMG-20260224-WA1147" width="1280" height="960"></img></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు ముఖ్య మంత్రిగా కొనసాగుతారు </span></strong></p>
<p><br />హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ  తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి  ఆధ్వర్యంలో  మంగళవారం గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ..  గత పదేళ్ల పాలనలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమకారులను ఏరోజు పట్టించుకోలేదని, ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదని అన్నారు. బంతిపూలతో ఉద్యమం చేసిన తన కూతురు కవితకి మాత్రమే గత ప్రభుత్వంలో సముచిత స్థానం లభించిందని..  అంతే తప్ప ఏ ఉద్యమకారునికి టిఆర్ఎస్ పాలనలో సముచిత  స్థానం లభించలేదని అన్నారు. ఉద్యమకారులు చేసిన ఉద్యమాన్ని కేవలం తన కుటుంబం మాత్రమే ఈ ఉద్యమం చేసిందని సమాజానికి చెప్పుకోవడం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎక్కడా ఉద్యమకారుల గురించి ప్రస్తావన లేకుండా...  అమరవీరుల కుటుంబానికి పాలనలో భాగస్వామ్యం లేకుండా...  కనీసం వారి కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించని అతి క్రూరమైన వ్యక్తి కెసిఆర్ అని ధ్వజమెత్తారు.  గత ప్రభుత్వం పట్టించుకోలేదని కల్వకుంట్ల కవిత మళ్ళీ ఉద్యమకారుల ముసుగు వేసుకొని మళ్లీ తెలంగాణలో తిరుగుతూ దొంగ నాటకాలు ఆడుతోందని, ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే హైదరాబాదులో ఇల్లు లేదు అన్న కల్వకుంట్ల కవితకు నేడు వందల కోట్ల బంగ్లా..  మద్యం వ్యాపారంలో వచ్చిన లక్షల కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. ఆ వందల కోట్ల గురించి ప్రజలకు తెలియజేసి ప్రజలను క్షమాపణలు కోరి, అప్పుడు రాష్ట్రంలో పర్యటించాలని కల్వకుంట్ల కవిత కు పిడమర్తి రవి సూచించారు.</p>
<p>ప్రస్తుత ప్రజా పాలనలో ఉద్యమకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాపెద్దపీట వేస్తూ.. ఉద్యమకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని మంత్రిమండలి ప్రకటించడం, వెంటనే రాష్ట్ర హైకోర్టు ఉద్యమకారుల కు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని చెప్పడం అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి రేవంత్ రెడ్డి పట్టించుకొని ఉద్యమకారుల సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడితే మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు ఎండి రహీం, డాక్టర్ బోమ్మెర స్టాలిన్, చిరుమర్తి రాజు, డాక్టర్ మీసాల మల్లేష్,బోరెల్లి సురేష్, చింతమల్ల శోభన్ బాబు, సైదాబాద్ గణేష్, ఆంజనేయులు, కంపాటి వెంకట్ గౌడ్, దేవరకొండ నరేష్, నక్క మహేష్, జోగు గణేష్, ఆరె కంటి శ్రీకాంత్, చాగంటి శేఖర్, ఓంకార్, రాజు యాదవ్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.</p>
</div>
<div><img src="https://www.visionandhra.in/media/2026-02/1000785970.jpg" alt="1000785970" width="1046" height="799"></img></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/kcr-is-confined-to-the-farm-house-because-he-ignored/article-2892</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/kcr-is-confined-to-the-farm-house-because-he-ignored/article-2892</guid>
                <pubDate>Tue, 24 Feb 2026 21:38:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/img-20260224-wa1147.jpg"                         length="290588"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హులైన జర్నలిస్టులందరికీ  అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి.!</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-1.09.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 1.09.02 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఎల్బీనగర్  : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని(టిడబ్ల్యుజేఎఫ్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటి మెంబర్ మిద్దెల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్వో సంగీత కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రన్నీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఉన్న జిల్లానే  కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఫ్రీ బస్సు పాసు ఇవ్వాలని పిఆర్ జిఐ,ఆర్ఎన్ఐ, రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు అక్రిడిటేషన్ కార్డులు గతంలో మాదిరిగా ఇవ్వాలని  జర్నలిస్టుల పిల్లలకు ఎంతవరకు చదివితే అంతవరకు ప్రైవేటు పాఠశాలలు, మరియు కళాశాలల్లో ఉచిత విద్యను అందించాలని పిఆర్ జిఐ, ఆర్ఎన్ఐ, పత్రికల జర్నలిస్టులకు  నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు కట్టుకోవడానికి పూచీకత్తు  లేకుండా రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/accreditation-cards-should-be-given-to-all-eligible-journalists/article-2848"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-1.09.02-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-1.09.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 1.09.02 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఎల్బీనగర్  : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని(టిడబ్ల్యుజేఎఫ్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటి మెంబర్ మిద్దెల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్వో సంగీత కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రన్నీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఉన్న జిల్లానే  కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఫ్రీ బస్సు పాసు ఇవ్వాలని పిఆర్ జిఐ,ఆర్ఎన్ఐ, రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు అక్రిడిటేషన్ కార్డులు గతంలో మాదిరిగా ఇవ్వాలని  జర్నలిస్టుల పిల్లలకు ఎంతవరకు చదివితే అంతవరకు ప్రైవేటు పాఠశాలలు, మరియు కళాశాలల్లో ఉచిత విద్యను అందించాలని పిఆర్ జిఐ, ఆర్ఎన్ఐ, పత్రికల జర్నలిస్టులకు  నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు కట్టుకోవడానికి పూచీకత్తు  లేకుండా రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని,ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో  ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని జర్నలిస్టులకు ఉచిత భీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన జర్నలిస్టుకు రూపాయలు <br />10లక్షల బీమా సదుపాయం కల్పించాలని  ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఇప్పటికే నూతనంగా తీసుకొచ్చిన జీవో 252 ప్రకారం జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందనీ, జీవో సవరణతో పాటు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ బేధాభిప్రాయాలు లేకుండా చిన్న, మధ్యతరగతి పత్రికలకు ఎలాంటి తేడాలు లేకుండా, ఆయా పత్రిక ల లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ఎంప్యానల్ మెంట్ లేని పత్రికలకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. స్పందించిన డిఆర్వో సంగీత సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు  మల్లేష్ ,శ్రీను,మధు, అశోక్ గౌడ్పొట్లపల్లి , శ్రీనివాస్ గౌడ్, పర్వతాలు,  మల్లేష్,ప్రశాంత్ రమేష్ ,మహేందర్, నరేందర్,రాము, నరేందర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు ..</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/accreditation-cards-should-be-given-to-all-eligible-journalists/article-2848</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/accreditation-cards-should-be-given-to-all-eligible-journalists/article-2848</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 13:20:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-1.09.02-pm.jpeg"                         length="244642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి సహకారంలో ముందు ఉంటుంది </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">  హైదరాబాద్   : జాతీయ నైపుణ్య వ్యాపార అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో. తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణా రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, విద్యా వేత్తలను ఉద్దేశించి, భారతదేశంలో అత్యధికంగా యువత ఉన్నారని, భారతదేశం అంటే శ్రామిక శక్తిగా కాకుండా ప్రతిభా నైపుణ్యాలను కనపరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు, యువత ఉద్యోగాల కోసం కేవలం విద్యార్హత పట్టాలే కాకుండా. తమ శక్తి వంచన పెడుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లాలని, మన భారత యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, యువత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో రాష్ట్ర జాతీయ ప్రభుత్వాలు ఎప్పుడూ ముందుటాయని పేర్కొన్నారు, తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యా భివృద్ధికి కట్టుబడి ఉందని దానికోసం యువతకు కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పిస్తూ. యువత కోసం పరిశ్రమలను పెట్టుబడులను తేవడంలో</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;"> హైదరాబాద్   : జాతీయ నైపుణ్య వ్యాపార అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో. తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణా రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, విద్యా వేత్తలను ఉద్దేశించి, భారతదేశంలో అత్యధికంగా యువత ఉన్నారని, భారతదేశం అంటే శ్రామిక శక్తిగా కాకుండా ప్రతిభా నైపుణ్యాలను కనపరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు, యువత ఉద్యోగాల కోసం కేవలం విద్యార్హత పట్టాలే కాకుండా. తమ శక్తి వంచన పెడుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లాలని, మన భారత యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, యువత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో రాష్ట్ర జాతీయ ప్రభుత్వాలు ఎప్పుడూ ముందుటాయని పేర్కొన్నారు, తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యా భివృద్ధికి కట్టుబడి ఉందని దానికోసం యువతకు కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పిస్తూ. యువత కోసం పరిశ్రమలను పెట్టుబడులను తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, 2047నాటికి యువత ప్రధాన శక్తిగా భారతదేశం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-government-is-at-the-forefront-of-cooperation-for-youth/article-2764</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-government-is-at-the-forefront-of-cooperation-for-youth/article-2764</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 11:42:09 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        