<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/hyderabad/category-55" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Hyderabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/55/rss</link>
                <description>Hyderabad RSS Feed</description>
                
                            <item>
                <title>బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాంపల్లి మండలంలోని సుంకిశాల గ్రామపంచాయతీ పాత ఊరు ఇండ్ల స్థలాలను దౌర్జన్యంగా యజమానులకు తెలియకుండా కబ్జా చేయాలని చూస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానిక గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సుజాత దేవి, భర్త లోహిత్ రెడ్డి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొని  30 సంవత్సరాలు ఇక్కడే నివసించామని. అసౌకర్యాల కారణంగా మెయిన్ రోడ్డు స్టేజి వద్దకుకు వెళ్లడం జరిగింది.అయితే  ఖాళీగా ఉన్న పాత ఊరు ఇండ్లను యజమానులకు తెలియకుండా దౌర్జన్యంగా జెసిబి తో గోడలను కూలగొట్టి కబ్జా చేయాలని చూస్తున్నాడు.అట్టి వారిపై తగు చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. లేనిపక్షంలో కలెక్టర్ గారి ఆఫీసు ముందు న్యాయపోరాటం చేస్తామని గ్రామస్తులు అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/demand-for-justice-for-the-victims-families/article-5378"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-12-at-2.25.08-pm1.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నాంపల్లి మండలంలోని సుంకిశాల గ్రామపంచాయతీ పాత ఊరు ఇండ్ల స్థలాలను దౌర్జన్యంగా యజమానులకు తెలియకుండా కబ్జా చేయాలని చూస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానిక గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సుజాత దేవి, భర్త లోహిత్ రెడ్డి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొని  30 సంవత్సరాలు ఇక్కడే నివసించామని. అసౌకర్యాల కారణంగా మెయిన్ రోడ్డు స్టేజి వద్దకుకు వెళ్లడం జరిగింది.అయితే  ఖాళీగా ఉన్న పాత ఊరు ఇండ్లను యజమానులకు తెలియకుండా దౌర్జన్యంగా జెసిబి తో గోడలను కూలగొట్టి కబ్జా చేయాలని చూస్తున్నాడు.అట్టి వారిపై తగు చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. లేనిపక్షంలో కలెక్టర్ గారి ఆఫీసు ముందు న్యాయపోరాటం చేస్తామని గ్రామస్తులు అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/demand-for-justice-for-the-victims-families/article-5378</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/demand-for-justice-for-the-victims-families/article-5378</guid>
                <pubDate>Sat, 12 Sep 2026 16:52:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-12-at-2.25.08-pm1.jpeg"                         length="173946"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> ఆసుపత్రిలో బీజేవైఎం కార్యకర్త కు రామచందర్‌రావు పరామర్శ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ నిరసనలో గాయపడిన బీజేవైఎం కార్యకర్త రాజశేఖర్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన రాజశేఖర్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం రాజశేఖర్ ధైర్యంగా నిలబడి వారి గొంతుకగా పోరాడారని రామచందర్‌రావు అన్నారు. నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం రాజశేఖర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని రామచందర్‌రావు ఆకాంక్షించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/ramachandra-rao-visits-bjym-worker-in-hospital/article-5330"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-4.45.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ నిరసనలో గాయపడిన బీజేవైఎం కార్యకర్త రాజశేఖర్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన రాజశేఖర్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం రాజశేఖర్ ధైర్యంగా నిలబడి వారి గొంతుకగా పోరాడారని రామచందర్‌రావు అన్నారు. నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం రాజశేఖర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని రామచందర్‌రావు ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/ramachandra-rao-visits-bjym-worker-in-hospital/article-5330</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/ramachandra-rao-visits-bjym-worker-in-hospital/article-5330</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 17:42:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-4.45.59-pm.jpeg"                         length="266674"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి  సి. సుధర్శన్ రెడ్డి, IAS, శుక్రవారం సెరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న SIR–2026 పనులను ఆయన పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, రికార్డుల నవీకరణ, ఫీల్డ్‌ స్థాయి కార్యకలాపాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.SIR ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత, ఖచ్చితత్వం, నిబంధనల అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని CEO అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు.అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా, అనర్హమైన లేదా తప్పులున్న వివరాలను నిబంధనల ప్రకారం గుర్తించి సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. SIR–2026 ప్రక్రియను వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా, లోపరహితంగా పూర్తి చేసి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/ceo-sudharshan-reddy-reviewed-the-progress-of-sir-2026-in-serilingampally/article-5323"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-4.22.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి  సి. సుధర్శన్ రెడ్డి, IAS, శుక్రవారం సెరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న SIR–2026 పనులను ఆయన పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, రికార్డుల నవీకరణ, ఫీల్డ్‌ స్థాయి కార్యకలాపాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.SIR ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత, ఖచ్చితత్వం, నిబంధనల అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని CEO అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు.అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా, అనర్హమైన లేదా తప్పులున్న వివరాలను నిబంధనల ప్రకారం గుర్తించి సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. SIR–2026 ప్రక్రియను వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా, లోపరహితంగా పూర్తి చేసి విశ్వసనీయమైన, నవీకరించిన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సి. సుధర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/ceo-sudharshan-reddy-reviewed-the-progress-of-sir-2026-in-serilingampally/article-5323</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/ceo-sudharshan-reddy-reviewed-the-progress-of-sir-2026-in-serilingampally/article-5323</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 16:32:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-4.22.36-pm.jpeg"                         length="122726"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ఎల్బీనగర్,: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ చౌరస్తా గాంధీ సెంటర్ లో నాగోల్ రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డుపల్లి మహేందర్ నాథ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు చిరంజీవిగౌడ్, మాల్ మైసమ్మ టెంపుల్ కమిటీ డైరెక్టర్ చెరుకు భవానిగౌడ్, నాగోల్ రామాలయ కమిటీ డైరెక్టర్ అనంతుల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజక అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర కమిటీ బొడ్డుపల్లి చుక్కయ్య,  బీసీ  మేడ్చల్ జిల్లా నాయకులు బిక్షపతి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులుటిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డుపల్లి హరిబాబు తదితర ప్రముఖులు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/41st-death-anniversary-of-veeravanitha-chityala-ailamma/article-5313"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-3.35.51-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఎల్బీనగర్,: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ చౌరస్తా గాంధీ సెంటర్ లో నాగోల్ రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డుపల్లి మహేందర్ నాథ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు చిరంజీవిగౌడ్, మాల్ మైసమ్మ టెంపుల్ కమిటీ డైరెక్టర్ చెరుకు భవానిగౌడ్, నాగోల్ రామాలయ కమిటీ డైరెక్టర్ అనంతుల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజక అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర కమిటీ బొడ్డుపల్లి చుక్కయ్య,  బీసీ  మేడ్చల్ జిల్లా నాయకులు బిక్షపతి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులుటిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డుపల్లి హరిబాబు తదితర ప్రముఖులు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో    రజక సంఘం నాగోల్ అధ్యక్షులు బొడ్డుపల్లి మధు, బొడ్డుపల్లి సహదేవ్, బొడ్డుపల్లి సురేష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డుపల్లి తిలక్, బి ప్రవీణ్ కుమార్, బి సంజీవ్ కుమార్, బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/41st-death-anniversary-of-veeravanitha-chityala-ailamma/article-5313</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/41st-death-anniversary-of-veeravanitha-chityala-ailamma/article-5313</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 15:40:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-3.35.51-pm.jpeg"                         length="387736"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభించిన ఎంఈఓ అజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలను ఎంఈఓ అజయ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యతోపాటు గేమ్స్ లో కూడా విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించే పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయటం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో నిర్వహిస్తున్నట్లు, మండలంలోని ఉన్నత పాఠశాలలు నాంపల్లి, పసునూర్, ముష్టిపల్లి, మోడల్ స్కూల్, కేజీబీవీ, గాంధీజీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన లిస్టును త్వరలో తెలియజేస్తామని అన్నారు. కార్యక్రమంలో పీడీలు జి సైదులు, డి నిర్మల, ముష్టి పెళ్లి హై స్కూల్ నుండి బి దామోదర చారి, విష్ణు నారాయణ, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/meo-ajay-kumar-who-started-the-school-games-federation-competitions/article-5307"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-3.06.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలను ఎంఈఓ అజయ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యతోపాటు గేమ్స్ లో కూడా విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించే పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయటం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో నిర్వహిస్తున్నట్లు, మండలంలోని ఉన్నత పాఠశాలలు నాంపల్లి, పసునూర్, ముష్టిపల్లి, మోడల్ స్కూల్, కేజీబీవీ, గాంధీజీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన లిస్టును త్వరలో తెలియజేస్తామని అన్నారు. కార్యక్రమంలో పీడీలు జి సైదులు, డి నిర్మల, ముష్టి పెళ్లి హై స్కూల్ నుండి బి దామోదర చారి, విష్ణు నారాయణ, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/meo-ajay-kumar-who-started-the-school-games-federation-competitions/article-5307</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/meo-ajay-kumar-who-started-the-school-games-federation-competitions/article-5307</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 15:13:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-3.06.37-pm.jpeg"                         length="171303"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ శాసనసభలో చర్చించేందుకు వాయిదా తీర్మానం ప్రతిపాదించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శికి ఆయన సెప్టెంబర్ 10న నోటీసు సమర్పించారు.రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా వారికి వేతనాలు చెల్లించేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అలాగే వివిధ శాఖల్లో తొలగించిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.ఉద్యోగుల సమస్యలు, వారి భవిష్యత్ భద్రత, ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి న్యాయం చేయాల్సిన అవసరంపై సభలో చర్చ జరపాలని కూనంనేని కోరారు. ఈ అంశాన్ని అత్యవసర ప్రజాప్రయోజన విషయంగా పరిగణించి, శాసనసభా కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించేందుకు అనుమతించాలని ఆయన తన నోటీసులో విజ్ఞప్తి చేశారు. కాగా, కూనంనేని సాంబశివరావు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/issues-of-outsourcing-contract-employees-should-be-discussed-in-the/article-5224"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-10-at-10.07.49-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ శాసనసభలో చర్చించేందుకు వాయిదా తీర్మానం ప్రతిపాదించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శికి ఆయన సెప్టెంబర్ 10న నోటీసు సమర్పించారు.రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా వారికి వేతనాలు చెల్లించేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అలాగే వివిధ శాఖల్లో తొలగించిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.ఉద్యోగుల సమస్యలు, వారి భవిష్యత్ భద్రత, ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి న్యాయం చేయాల్సిన అవసరంపై సభలో చర్చ జరపాలని కూనంనేని కోరారు. ఈ అంశాన్ని అత్యవసర ప్రజాప్రయోజన విషయంగా పరిగణించి, శాసనసభా కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించేందుకు అనుమతించాలని ఆయన తన నోటీసులో విజ్ఞప్తి చేశారు. కాగా, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. <br /> ప్రధాన డిమాండ్లు: <br />ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి<br />ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి<br />ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి<br />విద్యాసంస్థలలో చేస్తున్నా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు  12 నేలాల చెల్లించాలి<br />తొలగించిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి<br />సమస్యలపై శాసనసభలో సమగ్ర చర్చ జరపాలి</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/issues-of-outsourcing-contract-employees-should-be-discussed-in-the/article-5224</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/issues-of-outsourcing-contract-employees-should-be-discussed-in-the/article-5224</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 11:41:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-10-at-10.07.49-am.jpeg"                         length="86281"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు</title>
                                    <description><![CDATA[<ul>
<li>చెరువుల వద్ద బేబీ పాండ్లు..</li>
<li>క్రేన్లు, అంబులెన్సులు, ఫైర్‌ సేఫ్టీ సిద్ధం చేయాలని కమిషనర్‌ ఆదేశం</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/elaborate-arrangements-for-ganesh-immersion/article-5222"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-10-at-8.07.00-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్కాజిగిరి : గణేష్‌ నిమజ్జనాన్ని సురక్షితంగా, సజావుగా, పర్యావరణహితంగా నిర్వహించేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కమిషనర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌, ఉప్పల్‌ జోనల్‌ కమిషనర్‌ రాధికా గుప్తాతో కలిసి బుధవారం రాంపల్లి లేక్‌, కాప్రా చెరువు, ఏదులాబాద్‌ లేక్‌, ఉప్పల్‌ నల్లచెరువు తదితర నిమజ్జన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.<br /><span style="color:rgb(224,62,45);">చిన్న విగ్రహాలకు ప్రత్యేక బేబీ పాండ్లు</span><br />పెద్ద విగ్రహాలతోపాటు చిన్న గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా బేబీ పాండ్లు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. రాంపల్లి, ఏదులాబాద్‌ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే బేబీ పాండ్లను భవిష్యత్తులో బతుకమ్మ వేడుకలకు కూడా వినియోగించుకునేలా నిర్మించాలని సూచించారు. చిన్న, పెద్ద విగ్రహాలకు వేర్వేరు నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించాలని ఆదేశించారు.<br /><span style="color:rgb(224,62,45);">పూడిక తొలగింపు.. తాజా నీటితో నింపాలి</span><br />కాప్రా చెరువు, ఉప్పల్‌ నల్లచెరువు బేబీ పాండ్లను పూర్తిగా ఖాళీ చేసి పూడిక, మట్టిని తొలగించి శుభ్రపరిచిన అనంతరం తాజా నీటితో నింపాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో పాత గణేష్‌ విగ్రహాలను వెంటనే తొలగించడంతోపాటు ఈ ఏడాది నిమజ్జనం చేసిన విగ్రహాలను కూడా సకాలంలో తొలగించాలని సూచించారు.<br /><span style="color:rgb(224,62,45);">భద్రతకు పెద్దపీట</span><br />నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, వైద్య సిబ్బంది, అంబులెన్సులు, ఫైర్‌ సేఫ్టీ సదుపాయాలు, కంట్రోల్‌ రూమ్‌లు సిద్ధం చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. భక్తుల రాకపోకలకు అప్రోచ్‌ రోడ్లు, తగిన లైటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి నిమజ్జనం జరిగే సమయంలో నిరంతరం పరిశుభ్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.<br /><span style="color:rgb(224,62,45);">పూజా సామగ్రికి ప్రత్యేక ఏర్పాట్లు</span><br />నిమజ్జన ప్రాంతాల్లో సేకరించే పూలు, ఇతర సేంద్రియ పూజా సామగ్రిని ప్రత్యేకంగా సేకరించి సహజ ఎరువుగా ప్రాసెస్‌ చేయాలని కమిషనర్‌ సూచించారు. ఇతర వ్యర్థాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో సేకరించి తరలించాలని ఆదేశించారు.సహజ చెరువులపై నిమజ్జన భారం తగ్గించడం, జలవనరులను పరిరక్షించడం, భక్తుల భద్రతను కాపాడటమే లక్ష్యంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషనర్‌ స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, యూబీడీ, పారిశుద్ధ్య విభాగాల అధికారులు, రామ్‌కీ, ఈపీటీఆర్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/elaborate-arrangements-for-ganesh-immersion/article-5222</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/elaborate-arrangements-for-ganesh-immersion/article-5222</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 11:36:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-10-at-8.07.00-am.jpeg"                         length="1912832"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నామానాయక్ తండాలో అనుమానాస్పద ఓటర్ల నమోదు పరిశీలన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">నాంపల్లి మండలంలోని నామానాయక్ తండాలోని 306 పోలింగ్ స్టేషన్ లో అనుమానాస్పద ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి పెట్టి పరిశీలించారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, అందుకు సంబంధించిన వివరాలను బుధవారం నాంపల్లి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాబితాలో ఒకే పేరు పునరావృతం కాకుండా పలు వివరాలను తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A4%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%93%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2%E0%B0%A8/article-5179"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-12.49.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">నాంపల్లి మండలంలోని నామానాయక్ తండాలోని 306 పోలింగ్ స్టేషన్ లో అనుమానాస్పద ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి పెట్టి పరిశీలించారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, అందుకు సంబంధించిన వివరాలను బుధవారం నాంపల్లి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాబితాలో ఒకే పేరు పునరావృతం కాకుండా పలు వివరాలను తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A4%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%93%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2%E0%B0%A8/article-5179</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A4%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%93%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2%E0%B0%A8/article-5179</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 13:03:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-12.49.37-pm.jpeg"                         length="449404"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తే ఎలా పాల్గొంటాం? </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్: రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ఎజెండాలో చేర్చకుండా సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్–మహా ధర్నా” కార్యక్రమానికి తమ మద్దతు లేదని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య స్పష్టం చేసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ఒక్క పాయింట్ కూడా ప్రాధాన్యత ఇవ్వని కార్యక్రమంలో రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనబోరని ప్రకటించింది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్నారని జేఏసీ పేర్కొంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, సకాలంలో జీతాల చెల్లింపు వంటి ప్రాథమిక సమస్యలు నేటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.<br />“మరి మా సమస్యలు ఎక్కడ?”<br />PRC,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/-draft--add-your-title/article-5163"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-8.55.06-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్: రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ఎజెండాలో చేర్చకుండా సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్–మహా ధర్నా” కార్యక్రమానికి తమ మద్దతు లేదని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య స్పష్టం చేసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ఒక్క పాయింట్ కూడా ప్రాధాన్యత ఇవ్వని కార్యక్రమంలో రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనబోరని ప్రకటించింది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్నారని జేఏసీ పేర్కొంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, సకాలంలో జీతాల చెల్లింపు వంటి ప్రాథమిక సమస్యలు నేటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.<br />“మరి మా సమస్యలు ఎక్కడ?”<br />PRC, DA, CPS–OPS, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై చర్చిస్తున్నప్పుడు ప్రభుత్వ శాఖల్లో వెన్నెముకలా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు మాత్రం ఎందుకు స్థానం కల్పించడం లేదని జేఏసీ ప్రశ్నించింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలు, ఏజెన్సీలు–కాంట్రాక్టర్ల పెత్తనం, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాల చెల్లింపుల్లో జాప్యం, PF–ESI సమస్యలు, సరైన సామాజిక భద్రత లేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది. ఐదు లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పక్కన పెట్టి నిర్వహించే సభలో మేమెందుకు పాల్గొనాలి?” అని జేఏసీ ప్రశ్నించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.<br />1. విద్యా సంస్థల్లో 12 నెలల జీతాలు:<br />ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంవత్సరానికి 12 నెలల పూర్తి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.<br />2. ఏజెన్సీ వ్యవస్థ రద్దు:<br />ఏజెన్సీ, కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి.<br />3. IFMIS/DBT ద్వారా నేరుగా జీతాలు:<br />ఉద్యోగుల వేతనాలను IFMIS/DBT విధానం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.<br />4. సమాన పనికి సమాన వేతనం:<br />రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.<br />5. ఉద్యోగ భద్రత: రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించకుండా స్పష్టమైన విధానం రూపొందించాలి.<br />6. తొలగించిన ఉద్యోగుల పునర్నియామకం: అన్యాయంగా విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.<br />7. వేతన సవరణలు, ఇంక్రిమెంట్లు: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతన సవరణలు, వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలి.<br />8. PF–ESI, సామాజిక భద్రత: ప్రతి ఉద్యోగికి PF, ESI తదితర సామాజిక భద్రతా ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కల్పించాలి.<br />9. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు: మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లింపుతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి.<br />10. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు భద్రత: విధి నిర్వహణలో మరణించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు తగిన పరిహారం, కుటుంబ భద్రత కల్పించాలి.<br />11. సేవా విరమణ ప్రయోజనాలు: దీర్ఘకాలంగా ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన సేవా విరమణ ప్రయోజనాలు కల్పించాలి.<br />12. శాశ్వత విధానం: సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుకు శాశ్వతమైన, స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి.<br />అక్టోబర్‌లో హైదరాబాద్‌లో “ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గర్జన”<br />ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా సుమారు లక్ష మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో “ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గర్జన” కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్లు జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆకాంక్షలు, ఆవేదనలు, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తామని జేఏసీ తెలిపింది. “మాకు ఎవరిపైనా వ్యతిరేకత లేదు. మా పోరాటం 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం. మా సమస్యలు లేని సభకు మా మద్దతు లేదు. మా సమస్యల పరిష్కారం కోసం మాత్రం మా పోరాటం ఆగదు” అని జేఏసీ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్–మహా ధర్నా” కార్యక్రమానికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దూరంగా ఉండాలని, అక్టోబర్‌లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న “ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గర్జన” కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రతి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఐక్యంగా తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది. “5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గొంతు ఒక్కటే మా హక్కుల సాధన కోసం మా గర్జన ఒక్కటే!” అని జేఏసీ రాష్ట్ర కమిటీ నినదించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/-draft--add-your-title/article-5163</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/-draft--add-your-title/article-5163</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 10:33:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-8.55.06-am.jpeg"                         length="187861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్‌లో మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్ : ప్యాషన్, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, పట్టుదలతోనే జీవితంలో విజయాన్ని సాధించవచ్చని మైనారిటీస్ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులు, యువత కు కల్పిస్తున్న విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షల అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్‌ను మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైనారిటీ యువతను విద్యాపరంగా, వృత్తిపరంగా సాధికారత కల్పించేందుకు ఈ కేంద్రం కీలక ముందడుగు అని పేర్కొన్నారు.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులతో పాటు కెరీర్ ఎంపిక విషయంలోనూ అవసరమైన మార్గదర్శకత్వం ఈ కేంద్రం ద్వారా లభిస్తుందని తెలిపారు. కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ అధికారులు చూపిన చొరవను మంత్రి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A1%E0%B1%80-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D--%E0%B0%95%E0%B1%86%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82%C2%A0/article-5162"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-7.34.20-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్ : ప్యాషన్, కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, పట్టుదలతోనే జీవితంలో విజయాన్ని సాధించవచ్చని మైనారిటీస్ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులు, యువత కు కల్పిస్తున్న విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షల అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్‌ను మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైనారిటీ యువతను విద్యాపరంగా, వృత్తిపరంగా సాధికారత కల్పించేందుకు ఈ కేంద్రం కీలక ముందడుగు అని పేర్కొన్నారు.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులతో పాటు కెరీర్ ఎంపిక విషయంలోనూ అవసరమైన మార్గదర్శకత్వం ఈ కేంద్రం ద్వారా లభిస్తుందని తెలిపారు. కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ అధికారులు చూపిన చొరవను మంత్రి అభినందించారు. ముఖ్యంగా డైరెక్టర్ తారిఖ్ అన్వర్ కృషిని ప్రశంసించారు.ప్రభుత్వం అవసరమైన వసతులు, అవకాశాలను కల్పించిందని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదేనని అజారుద్దీన్ అన్నారు. “ఏదీ ఉచితంగా రాదు. మీ కోసం అన్ని వసతులు, అవకాశాలు కల్పించాం. వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు సాగాలి. మీ కష్టపడి పనిచేయడం ద్వారా ఆ అవకాశాలకు తగిన ఫలితం సాధించాలి” అని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంపై ప్యాషన్ పెంచుకోవాలని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. నిజాయితీతో కూడిన కృషి ఎప్పటికైనా మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. స్టడీ సర్కిల్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు.<br /><span style="color:rgb(224,62,45);">మైనారిటీ విద్యాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి</span><br />ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మైనారిటీ వర్గాల విద్యా అభివృద్ధి, సమగ్ర సంక్షేమం పట్ల ఎంతో నిబద్ధతతో ఉన్నారని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మైనారిటీ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించాలన్న స్పష్టమైన దృష్టితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. విద్యా రంగానికి సంబంధించి వచ్చే సూచనలను స్వీకరించడంలో, అవసరమైన చర్యలు తీసుకోవడంలో సీఎం సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.విద్యార్థులు తమకు ఉన్న సందేహాలను అడగడానికి సంకోచించవద్దని సూచించారు. ప్రశ్నించడం నేర్చుకోవడంలో ముఖ్యమైన భాగమని అన్నారు. తన క్రికెట్ కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో కెప్టెన్ సునీల్ గవాస్కర్‌ను తరచూ ప్రశ్నలు అడిగి, సలహాలు తీసుకునేవాడినని తెలిపారు. ఇతరుల నుంచి నేర్చుకోవాలనే తపన తనను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడిందని చెప్పారు.మహిళా విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో మరింతగా ముందుకు రావాలని ప్రత్యేకంగా సూచించారు. బాలికలు చదువును కొనసాగిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.<br /><span style="color:rgb(224,62,45);">పరిమిత సదుపాయాలున్నా విజయం సాధించవచ్చు</span><br />తన విద్యార్థి దశలోని ఓ సంఘటనను మంత్రి గుర్తుచేసుకున్నారు. నిజాం కాలేజీలో చదువుతున్న సమయంలో పరిమిత సదుపాయాలు ఉన్నప్పటికీ ఇద్దరు స్నేహితులు చెట్టు కింద కూర్చుని చదువుకునేవారని తెలిపారు. అనంతరం వారిద్దరూ తమ జీవితాల్లో మంచి స్థాయికి ఎదిగారని చెప్పారు.<br />పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పం, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వమే విజయానికి అసలైన బలమని ఈ సంఘటన నిరూపిస్తుందని అన్నారు.<br /><span style="color:rgb(224,62,45);">విద్యతోనే మైనారిటీ యువత సాధికారత</span><br />ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, మైనారిటీ యువత సాధికారతకు విద్య, జ్ఞానం అత్యంత కీలకమని అన్నారు. ఖురాన్‌లో మొదటగా వెల్లడైన పదం “ఇక్ఱా” (చదువు) అని గుర్తుచేశారు. విద్య ద్వారానే సమాజంలో అభివృద్ధి, చైతన్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.మైనారిటీ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మైనారిటీ యువతకు ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పోటీ పరీక్షల్లో మైనారిటీ విద్యార్థుల ప్రాతినిధ్యం పెరగాలి TMREIS అధ్యక్షుడు మహమ్మద్ ఫహీం ఖుర్షీ మాట్లాడుతూ, నూతన స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ మైనారిటీ యువతకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ కేంద్రం త్వరగా అందుబాటులోకి రావడానికి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్యమంత్రి, వివిధ ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తూ చేసిన కృషిని అభినందించారు. విద్యార్థులు కేంద్రంలో అందుబాటులో ఉన్న అన్ని వసతులను గరిష్ఠంగా వినియోగించుకోవాలని సూచించారు. UPSC, సివిల్ సర్వీసులు, ఇతర కేంద్ర, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో మైనారిటీ విద్యార్థుల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చారిత్రాత్మక కార్యక్రమం. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులు, యువత భవిష్యత్తుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనం చేకూర్చే చారిత్రాత్మక కార్యక్రమంగా దీనిని అభివర్ణించారు. విద్యా రంగానికి, మైనారిటీ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అభినందించారు.నూతన స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన మార్గదర్శకత్వం, పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ, కెరీర్ ఎంపికపై నిపుణుల సలహాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మైనారిటీ యువత పెద్ద సంఖ్యలో సివిల్ సర్వీసులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య, ఇతర వృత్తిపరమైన రంగాల్లో రాణించాలని కార్యక్రమంలో TMREIS కార్యదర్శి బాబా షఫీ ఉల్లా ఆకాంక్షించారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-7.33.48-am.jpeg" alt="WhatsApp Image 2026-09-09 at 7.33.48 AM" width="1600" height="1069"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A1%E0%B1%80-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D--%E0%B0%95%E0%B1%86%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82%C2%A0/article-5162</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A1%E0%B1%80-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D--%E0%B0%95%E0%B1%86%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82%C2%A0/article-5162</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 10:29:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-7.34.20-am.jpeg"                         length="156275"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు.</title>
                                    <description><![CDATA[<ul>
<li>కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి</li>
<li>బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి</li>
<li>బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B9%E0%B1%8C%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5160"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-8.51.30-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">బోడుప్పల్,  : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పీటీసీ,బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మేడిపల్లి పోలీసులను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి యత్నించిన వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. హౌస్ అరెస్టులో ఉన్న మంద సంజీవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపడుతుంటే పోలీసులు వారిని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి యత్నించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే పోలీసులు.. కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన నిలదీశారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతోందని విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు వ్యవహరించాలని కోరారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన ఆధారాలు, సమాచారాన్ని మేడిపల్లి సీఐకి అందించామని తెలిపారు. ఘటనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు కాటపల్లి రామచంద్రారెడ్డి,కొత్త చక్రపాణి గౌడ్,బందారం శ్రీధర్ గౌడ్,కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B9%E0%B1%8C%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5160</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B9%E0%B1%8C%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5160</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 10:21:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-8.51.30-am.jpeg"                         length="241897"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మట్టి గణపతి తయారీ పోటీలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్ సనత్ నగర్:సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పిల్లల్లో సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 13, 2026న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో పిల్లలు స్వయంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయాల్సి ఉంటుంది పాల్గొనే చిన్నారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ ద్వారా పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. వివరాల కోసం 8008352140 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%AE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/article-5137"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-2.27.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్ సనత్ నగర్:సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పిల్లల్లో సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 13, 2026న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో పిల్లలు స్వయంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయాల్సి ఉంటుంది పాల్గొనే చిన్నారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ ద్వారా పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. వివరాల కోసం 8008352140 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%AE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/article-5137</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/%E0%B0%AE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/article-5137</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 16:42:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-2.27.23-pm.jpeg"                         length="214980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        