<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/hyderabad/category-55" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Hyderabad - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/55/rss</link>
                <description>Hyderabad RSS Feed</description>
                
                            <item>
                <title>తలసాని క్షమాపణ చెప్పాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్, బల్కంపేట : ఎల్లమ్మతల్లి కల్యాణం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లేట్ గా రావటం వలన రథ యాత్ర సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి భక్తులకు తలసాని మరియు ఆలయ ఈవో క్షమాపణ చెప్పాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ పార్టీ ఇంచార్జి కోట నిలిమా ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మతల్లి దేవాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.</p>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/thalasani-should-apologize/article-3605"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsapp-image-2026-07-23-at-17.27.59.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్, బల్కంపేట : ఎల్లమ్మతల్లి కల్యాణం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లేట్ గా రావటం వలన రథ యాత్ర సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి భక్తులకు తలసాని మరియు ఆలయ ఈవో క్షమాపణ చెప్పాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ పార్టీ ఇంచార్జి కోట నిలిమా ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మతల్లి దేవాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.</p>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/thalasani-should-apologize/article-3605</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/thalasani-should-apologize/article-3605</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:07:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsapp-image-2026-07-23-at-17.27.59.jpeg"                         length="174088"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వినాయక చవితి వేడుకల ఏర్పాట్ల </title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr">
<p style="text-align:justify;">హైదరాబాద్ , సిద్ది అంబర్ బజార్ :  వినాయక చవితి వేడుకల ఏర్పాట్ల కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆఫీస్ అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఆఫీస్ సిద్దిఅంబర్ బజార్‌లోని భాటి భవన్‌లో అందుబాటులో ఉంది:వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఈ కార్యాలయం ప్రారంభమైంది.ముఖ్యమైన అప్‌డేట్స్:ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుండి 25 వరకు జరుగుతాయని సమితి తెలిపింది.గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని, వందేమాతరం గీతాలాపన చేయాలని ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమంలో అధ్యక్షుడు రాఘవ రెడ్డి అలె భాస్కర్ సాయి ప్రకాశం మనోజ్ ప్రమోద్ తదితరలు పాలొగొన్నారు.  </p>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/arrangements-for-vinayaka-chavithi-celebrations/article-3587"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsapp-image-2026-07-23-at-14.19.49-(1).jpeg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr">
<p style="text-align:justify;">హైదరాబాద్ , సిద్ది అంబర్ బజార్ :  వినాయక చవితి వేడుకల ఏర్పాట్ల కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆఫీస్ అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఆఫీస్ సిద్దిఅంబర్ బజార్‌లోని భాటి భవన్‌లో అందుబాటులో ఉంది:వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఈ కార్యాలయం ప్రారంభమైంది.ముఖ్యమైన అప్‌డేట్స్:ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుండి 25 వరకు జరుగుతాయని సమితి తెలిపింది.గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని, వందేమాతరం గీతాలాపన చేయాలని ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమంలో అధ్యక్షుడు రాఘవ రెడ్డి అలె భాస్కర్ సాయి ప్రకాశం మనోజ్ ప్రమోద్ తదితరలు పాలొగొన్నారు.  </p>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/arrangements-for-vinayaka-chavithi-celebrations/article-3587</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/arrangements-for-vinayaka-chavithi-celebrations/article-3587</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:09:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsapp-image-2026-07-23-at-14.19.49-%281%29.jpeg"                         length="153019"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) వద్ద ఈ కంటైనర్లను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... భారత్-యూకే ఆర్థిక సంబంధాలలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. విదేశీ వాణిజ్య విభాగం, హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం విస్తృత శ్రేణి ఉత్పత్తులకు ప్రాధాన్యత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-export-containers-start-from-hyderabad/article-3507"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsappimage2026-07-15at15.18.42(1)2amh.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) వద్ద ఈ కంటైనర్లను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... భారత్-యూకే ఆర్థిక సంబంధాలలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. విదేశీ వాణిజ్య విభాగం, హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం విస్తృత శ్రేణి ఉత్పత్తులకు ప్రాధాన్యత పన్ను రాయితీలను కల్పిస్తుందని, యూకే మార్కెట్లో భారతీయ వ్యాపారాలకు ఎగుమతి అవకాశాలను గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు.జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీశ్రీ మాట్లాడుతూ... ఈ ఒప్పందం వల్ల లభించే ప్రయోజనాలు చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా అందుతాయన్నారు. ఫార్మా, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో తెలంగాణ ఇప్ప‌టికే బ‌లంగా ఉన్నందున‌, ఈ ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మ‌రింత ముందంజ‌లో ఉండ‌గ‌ల‌ద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.అపెడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్.పి. నాయుడు మాట్లాడుతూ... వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాల ఉత్పత్తులు, మిఠాయిలు, చిరుధాన్యాలు సహా అపెడా పరిధిలోని ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఒప్పందం గొప్ప అవకాశాలను అందిస్తుందని చెప్పారు.యూకే హైకమిషన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ శ్రీ సిద్ధార్థ్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. భారత్-యూకే సీఈటీఏను ఒక చరిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు. మెరుగైన మార్కెట్ ప్రవేశం, సరళీకృత కస్టమ్స్ విధానాలు, సులువైన డాక్యుమెంటేషన్ ద్వారా ఇది వాణిజ్యాన్ని సులభతరం చేస్తుందని, తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">ప్రాధాన్యత మార్కెట్ ప్రవేశం ద్వారా తెలంగాణకు లబ్ధి</span><br />భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం ప్రాధాన్యత పన్ను రాయితీలు, మెరుగైన మార్కెట్ ప్రవేశం, సరళీకృత కస్టమ్స్ విధానాలు, పటిష్టమైన నియంత్రణ సహకారం ద్వారా తెలంగాణలోని ఎగుమతి ఆధారిత రంగాలకు గణనీయమైన అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు.తెలంగాణకు ఉన్న ముఖ్యమైన ఎగుమతి గమ్యస్థానాలలో యూకే ఒకటి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి యూకేకు సుమారు 402.5 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ప్రధాన ఎగుమతి వస్తువులలో ఫార్మాస్యూటికల్స్, బయోలాజికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులు, వైద్య పరికరాలు ఉన్నాయి.పలు ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా రద్దు చేయడం లేదా గణనీయంగా తగ్గించడం వల్ల యూకే మార్కెట్లో తెలంగాణ ఎగుమతులకు మంచి పోటీతత్వం లభిస్తుంది. ఈ ఒప్పందం ముఖ్యంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ సరఫరా గొలుసులో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, ఎగుమతి ఆధారిత ఉత్పాదక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.</p>
<p style="text-align:justify;"><img src="https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2026-07-15at15.19.58F6PV.jpeg" alt=""></img></p>
<p style="text-align:justify;">ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్ హ‌య‌త్‌న‌గ‌ర్ ద‌గ్గ‌ర కూడా ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్‌లో కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి, అపెడా, స్పైసెస్ బోర్డు అధికారుల సమక్షంలో బియ్యం ఎగుమతి కంటైనర్‌ను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హ‌య‌త్‌న‌గ‌ర్ ద‌గ్గ‌ర‌ విదేశీ వాణిజ్య విభాగం జాయింట్ డైరెక్టర్ జనరల్ శ్రీ శంభాజీ చవాన్, అపెడా అధికారులతో కలిసి ఫ్యూమర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగుమతి చేసిన ఆహార ఉత్పత్తుల కంటైనర్‌ను ప్రారంభించారు.సనత్‌నగర్‌ ఐసీడీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విదేశీ వాణిజ్య అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్, విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి భవానీ శ్రీ, అపెడా ప్రాంతీయ అధిపతి శ్రీ ఆర్.పి. నాయుడు, యూకే హైకమిషన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ శ్రీ సిద్ధార్థ్ విశ్వనాథన్, సనత్‌నగర్ ఐసీడీ అసిస్టెంట్ కస్టమ్స్ కమిషనర్ శ్రీ ఎమ్.వి.ఎస్.ఎన్. వంశీధర్‌తో పాటు వాణిజ్య శాఖ, కస్టమ్స్, అపెడా, ఎగుమతి ప్రోత్సాహక సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2026-07-15at15.19.572DXB.jpeg" alt=""></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-export-containers-start-from-hyderabad/article-3507</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-export-containers-start-from-hyderabad/article-3507</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 18:14:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsappimage2026-07-15at15.18.42%281%292amh.jpeg"                         length="221990"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట: డీజీపీ సి.వి. ఆనంద్</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆరోగ్య భద్రత (Arogya Bhadratha) విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పోలీసు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సిబ్బందికి వివాహ రుణాలు, వైద్య రుణాలు, విద్యా రుణాలు, మెరిట్</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/dgp-cv-anand-is-responsible-for-the-welfare-of-police/article-3457"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/752658975_1019432504174949_2641467860002825340_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆరోగ్య భద్రత (Arogya Bhadratha) విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పోలీసు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సిబ్బందికి వివాహ రుణాలు, వైద్య రుణాలు, విద్యా రుణాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు, అదనపు కార్పస్ ఇన్సూరెన్స్, వివిధ గ్రాంట్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ వివరించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఆరోగ్య భద్రత పథకం ద్వారా వేలాది మందికి వైద్య సేవలు</div>
<div>పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద 2025 సంవత్సరంలో 33,126 మంది పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు చికిత్స పొందగా, 2026 జూన్ నాటికి 12,392 మంది ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. ఇందుకోసం 2025లో రూ.181.74 కోట్లు, 2026 జూన్ నాటికి రూ.73.61 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌తో కుటుంబాలకు భరోసా</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఆర్థిక రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు రూ.5 లక్షలు, ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.10 లక్షలు, డీఎస్పీలకు రూ.15 లక్షలు, ఐపీఎస్ మరియు అంతకంటే పైస్థాయి అధికారులకు రూ.25 లక్షల బీమా రక్షణ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సంక్షేమ పథకాల దుర్వినియోగం సహించం</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సంక్షేమ పథకాలను వ్యాపార దందాగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ హెచ్చరించారు. సంక్షేమ పథకాలు వాటి అసలు లక్ష్యానికి అనుగుణంగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ నైతిక విలువలను పాటించాలని సూచించారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే వేలాది మంది పోలీసు కుటుంబాలు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సంక్షేమ నిధుల బలోపేతానికి చర్యలు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>పోలీసు క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు తదితర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, పోలీసు పిల్లల విద్య, సివిల్స్, గ్రూప్స్ కోచింగ్, స్కాలర్‌షిప్‌లు, వివాహ సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని ఆదేశించారు. ఈ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్‌ను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>పారదర్శకత, జవాబుదారీతనానికి టెక్నాలజీ వినియోగం</div>
<div>సంక్షేమ, ఆరోగ్య భద్రత విభాగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని డీజీపీ సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, నిధుల సమీకరణ, వినియోగం, సేవల అమలు వంటి అన్ని అంశాలను సమగ్ర ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేసే విధంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వెల్ఫేర్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని, హోదాల వారీగా వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. శాఖకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దె రేట్లను పారదర్శకంగా నిర్ణయించి, సిబ్బందికి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా లీజుకు ఇవ్వాలని, శాఖ వనరులను సమర్థవంతంగా వినియోగించి సంక్షేమ కార్యక్రమాలకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చాలని ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులోకి</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అర్హులైన పోలీసు సిబ్బందికి ఓపెన్ ప్లాట్ రుణాలు 9 శాతం వడ్డీతో, గృహ రుణాలు 6.75 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాలు రూ.5 లక్షల వరకు 11 శాతం వడ్డీతో, కుమార్తె వివాహానికి రూ.6 లక్షల వరకు, దేశీయ, విదేశీ ఉన్నత విద్య కోసం రూ.30 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. సమీక్ష ముగింపులో డీజీపీ మాట్లాడుతూ, "ప్రతి సంక్షేమ పథకం అసలు ఉద్దేశం అర్హులైన ప్రతి పోలీసు ఉద్యోగికి న్యాయంగా ప్రయోజనం చేకూర్చడమే. ప్రతి రూపాయి జవాబుదారీతనంతో ఖర్చు కావాలి. పారదర్శకత, నైతికత, సమర్థవంతమైన నిర్వహణతోనే సంక్షేమ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది" అని అన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులు డీజీపీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందజేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. ప్రతి పోలీసు కుటుంబానికి భద్రత, సంక్షేమం కల్పించడం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు శాఖ ముఖ్య లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.</div>
<div>ఈ సమావేశంలో డీజీపీ సి.వి. ఆనంద్, డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం. భగవత్, ఏడీజీ సంజయ్ జైన్, ఐజీ (మల్టీజోన్-2) షహనవాజ్ ఖాసిం, ఐజీ (ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్స్) గజరావు భూపాల్, పోలీస్ వెల్ఫేర్, ఆరోగ్య భద్రత కార్యదర్శి ఉదయ్ కుమార్ రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ కుమార్, తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు గోపీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
<div class="x1i10hfl xjbqb8w x1ejq31n x18oe1m7 x1sy0etr xstzfhl x972fbf x10w94by x1qhh985 x14e42zd x9f619 x1ypdohk xt0psk2 x3ct3a4 xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x16tdsg8 x1hl2dhg xggy1nq x1a2a7pz xkrqix3 x1sur9pj xzsf02u x1s688f"> </div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/dgp-cv-anand-is-responsible-for-the-welfare-of-police/article-3457</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/dgp-cv-anand-is-responsible-for-the-welfare-of-police/article-3457</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 19:40:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/752658975_1019432504174949_2641467860002825340_n.jpeg"                         length="119329"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నింగిని తాకిన విక్రమ్-1</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ తొలి కక్ష్య ప్రయోగం "మిషన్ ఆగమన్" విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్యలోకి పలు పేలోడ్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది.  ఈ విజయంతో ప్రైవేట్ సంస్థ స్వయంగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మక మైలురాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ మరియు భారత అంతరిక్ష రంగానికి కొత్త దిశను చూపిందని పేర్కొన్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/vikram-1-who-touched-ningi/article-3391"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000508178.png" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్‌ : హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ తొలి కక్ష్య ప్రయోగం "మిషన్ ఆగమన్" విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్యలోకి పలు పేలోడ్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది.  ఈ విజయంతో ప్రైవేట్ సంస్థ స్వయంగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మక మైలురాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ మరియు భారత అంతరిక్ష రంగానికి కొత్త దిశను చూపిందని పేర్కొన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/vikram-1-who-touched-ningi/article-3391</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/vikram-1-who-touched-ningi/article-3391</guid>
                <pubDate>Sat, 18 Jul 2026 13:51:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000508178.png"                         length="396565"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దళిత సంక్షేమానికి సీఎం కట్టుబాటు అభినందనీయం</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/cms-commitment-to-dalit-welfare-is-commendable/article-3363"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000507266.jpg" alt=""></a><br /><div class="gs"><div><div class="ii gt"><div class="a3s aiL"><div><div><div style="text-align:justify;">హైదరాబాద్‌:  దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌లో ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, దళిత సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను సమావేశం ముక్తకంఠంతో అభినందించింది.</div></div><div class="yj6qo" style="text-align:justify;"><br /></div><div class="adL" style="text-align:justify;"><br /></div></div></div></div><div class="WhmR8e"></div></div></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/cms-commitment-to-dalit-welfare-is-commendable/article-3363</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/cms-commitment-to-dalit-welfare-is-commendable/article-3363</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 15:24:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000507266.jpg"                         length="186236"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> తెలంగాణ జానపద సంగీతానికి కొత్త ఊపు</title>
                                    <description><![CDATA[<p>  హైదరాబాద్తె : లంగాణ జానపద సంగీతానికి తన మధుర గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న యువ గాయని శ్రీనిధి ప్రస్తుతం వరుస విజయాలతో సంగీతాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు, ఆమె ఆలపిస్తున్న ప్రతి జానపద గీతం విడుదలైన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో విశేష ఆదరణ పొందుతూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటోంది, అచ్చ తెలంగాణ యాస, పల్లె సంస్కృతి, సహజమైన భావవ్యక్తీకరణతో కూడిన ఆమె గానం నేటి యువతతో పాటు అన్ని వయసుల శ్రోతలను ఆకట్టుకుంటోంది, తెలంగాణ పల్లెల జీవన విధానం, కుటుంబ బంధాలు, ప్రేమ, అనుబంధాలు, బతుకమ్మ, బోనాలు వంటి సంప్రదాయాలను తన గాత్రంలో సజీవంగా పలికిస్తూ శ్రీనిధి జానపద సంగీతానికి కొత్త ఊపిరి పోస్తున్నారు, ఆమె స్వరంలో వినిపించే అచ్చమైన తెలంగాణ పలుకుబడి, భావానికి తగ్గ స్వరపలుకులు ప్రతి పాటను శ్రోతలకు మరింత చేరువ చేస్తున్నాయి, తాజాగా విడుదలైన బాసింగ బలాలు పాటతో శ్రీనిధి మరోసారి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/6a55e3642f276/article-3193"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/unnamed.png" alt=""></a><br /><p> హైదరాబాద్తె : లంగాణ జానపద సంగీతానికి తన మధుర గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న యువ గాయని శ్రీనిధి ప్రస్తుతం వరుస విజయాలతో సంగీతాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు, ఆమె ఆలపిస్తున్న ప్రతి జానపద గీతం విడుదలైన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో విశేష ఆదరణ పొందుతూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటోంది, అచ్చ తెలంగాణ యాస, పల్లె సంస్కృతి, సహజమైన భావవ్యక్తీకరణతో కూడిన ఆమె గానం నేటి యువతతో పాటు అన్ని వయసుల శ్రోతలను ఆకట్టుకుంటోంది, తెలంగాణ పల్లెల జీవన విధానం, కుటుంబ బంధాలు, ప్రేమ, అనుబంధాలు, బతుకమ్మ, బోనాలు వంటి సంప్రదాయాలను తన గాత్రంలో సజీవంగా పలికిస్తూ శ్రీనిధి జానపద సంగీతానికి కొత్త ఊపిరి పోస్తున్నారు, ఆమె స్వరంలో వినిపించే అచ్చమైన తెలంగాణ పలుకుబడి, భావానికి తగ్గ స్వరపలుకులు ప్రతి పాటను శ్రోతలకు మరింత చేరువ చేస్తున్నాయి, తాజాగా విడుదలైన బాసింగ బలాలు పాటతో శ్రీనిధి మరోసారి తన గాన ప్రతిభను నిరూపించుకున్నారు, విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో విస్తృత ఆదరణ పొందింది, వివాహ వేడుకలు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రీల్స్, షార్ట్ వీడియోల్లో ఈ పాట విస్తృతంగా వినిపిస్తూ ప్రేక్షకుల ఆదరణను చూర గొంటోంది, తెలంగాణ పెళ్లి సంప్రదాయాలు, కుటుంబ ఆప్యాయతలు, ప్రేమ, అనుబంధాలను అచ్చ తెలంగాణ భాషలో ఆవిష్కరించిన ఈ పాటకు సతీష్ రెడ్డి బండి నిర్మాతగా వ్యవహరించగా, శేఖర్ వైరస్ దర్శకత్వంతో పాటు స్వర రచన బాధ్యతలు నిర్వర్తించారు, కళ్యాణ్ కీస్ సంగీతం అందించగా, స్వామి నరేష్ దుబ్బా రచించిన సాహిత్యం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది, స్వామి నరేష్ దుబ్బాతో కలిసి శ్రీనిధి ఆలపించిన గానం ఈ పాట విజయానికి ప్రధాన బలంగా నిలిచింది, పాటలో నటించిన ఈశ్వర్ సాయి, వైష్ణవి సోనీ తమ సహజమైన అభినయం, నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, తువ్వాలు, కొంగు, యాది, బుడ్డపోరి, దుంకి రావాలే, వంటి అచ్చ తెలంగాణ పదాలు, వాటికి తగ్గ బాణీ ఈ పాటను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే చిత్రీకరణ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది, ఈ పాట విజయానికి ప్రధాన కారణం శ్రీనిధి గాత్రంలోని సహజత్వమేనని సంగీతా భిమానులు అభిప్రాయ పడుతున్నారు, ఎలాంటి కృత్రిమతకు తావులేకుండా పల్లె గాన సొగసును కాపాడుతూ, ప్రతి పదాన్ని భావానికి అనుగుణంగా ఆలపించే ఆమె శైలి ప్రత్యేకంగా నిలుస్తోంది. పదాల స్పష్టత, భావోద్వేగాన్ని హృదయానికి హత్తుకునేలా వ్యక్తీకరించే గాత్రం, తెలంగాణ యాసపై ఉన్న పట్టు ఆమెను నేటి జానపద గాయనుల్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి, గత కొన్నేళ్లుగా తెలంగాణ జానపద సంగీతానికి లభిస్తున్న ఆదరణలో యువ గాయకుల పాత్ర విశేషంగా ఉండగా, ఆ వరుసలో శ్రీనిధి తనదైన ముద్ర వేస్తున్నారు, సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆధునిక వేదికల ద్వారా కొత్త తరానికి చేరువ చేస్తూ, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని తన పాటల ద్వారా పరిచయం చేస్తున్నారు, వరుస విజయాలతో ముందుకు సాగుతున్న శ్రీనిధి, ప్రతి పాటతో ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచు కుంటున్నారు, బాసింగ బలాలు విజయం ఆమె సంగీత ప్రయాణంలో మరో మైలురాయిగా నిలవగా, రాబోయే రోజుల్లో మరెన్నో మధురమైన జానపద గీతాలతో తెలంగాణ సంగీతాభి మానులను అలరిస్తారనే నమ్మకం వ్యక్త మవుతోంది, తెలంగాణ జానపద సంగీతానికి కొత్త తరం స్వరంగా ఎదుగుతున్న శ్రీనిధి ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని సంగీత ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/6a55e3642f276/article-3193</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/6a55e3642f276/article-3193</guid>
                <pubDate>Tue, 14 Jul 2026 13:00:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/unnamed.png"                         length="2679085"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్యారెంటీలు గాలిలో.. యువ సంగ్రామానికి బీఆర్ఎస్ శంఖారావం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు విమర్శించారు. హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, ప్రజలు ప్రశ్నిస్తే అక్రమ కేసులతో బెదిరించే పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. మంగళవారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 'యువ సంగ్రామ సభ' సన్నాహక సమావేశంలో వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు</p>
<p><span style="color:rgb(224,62,45);">యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?</span><br />అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని, యువతకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదని వారు విమర్శించారు. ఎంతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/guarantees-brs-sankha-rao-for-youth-struggle-in-air/article-3192"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001630838.png" alt=""></a><br /><p> </p>
<p>కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు విమర్శించారు. హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, ప్రజలు ప్రశ్నిస్తే అక్రమ కేసులతో బెదిరించే పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. మంగళవారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 'యువ సంగ్రామ సభ' సన్నాహక సమావేశంలో వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు</p>
<p><span style="color:rgb(224,62,45);">యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?</span><br />అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని, యువతకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదని వారు విమర్శించారు. ఎంతో ప్రచారం చేసిన 'రాజీవ్ యువ వికాసం' పథకం కూడా కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు.<br /><span style="color:rgb(224,62,45);">విద్యార్థులపై నిర్లక్ష్యం</span><br />ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉన్నత విద్య కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలతో ప్రజలను నమ్మించి ఇప్పుడు మాట తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.<br /><span style="color:rgb(224,62,45);">18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సభ</span><br />ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 18న సరూర్‌నగర్ మైదానంలో భారీ స్థాయిలో 'యువ సంగ్రామ సభ' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.</p>
<p><span style="color:rgb(224,62,45);">కుత్బుల్లాపూర్ నుంచి 5 వేల మంది</span><br />సరూర్‌నగర్ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మంది యువకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని స్పష్టం చేశారు. </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/guarantees-brs-sankha-rao-for-youth-struggle-in-air/article-3192</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/guarantees-brs-sankha-rao-for-youth-struggle-in-air/article-3192</guid>
                <pubDate>Tue, 14 Jul 2026 12:43:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001630838.png"                         length="2680360"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు పింఛన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు సాధించేవరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. అస్సాం రాష్ట్రంలో ఉద్యమకారుల వలె తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధం కావాలని మలిదశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.03 PM" width="1600" height="715"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:54:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg"                         length="75505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిజాంపేట్ సర్కిల్‌లో స్వాగత కమాన్ల ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.07.26 PM" width="1056" height="805" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నిర్మించిన స్వాగత కమాన్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి కమాన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా  కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాలనీలో పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులతో, ప్రభుత్వంతో చర్చించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఆయనకు శాలువాతో సత్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఏనుగు శ్రీనివాసరెడ్డి, ఇంద్రజిత్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/commencement-of-welcome-arches-at-nizampet-circle/article-3132"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.07.26 PM" width="1056" height="805"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నిర్మించిన స్వాగత కమాన్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి కమాన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా  కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కాలనీలో పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులతో, ప్రభుత్వంతో చర్చించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఆయనకు శాలువాతో సత్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఏనుగు శ్రీనివాసరెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డిపల్లి సుధాకర్, నాగార్జున, మోహన్ చౌదరి, ప్రవీణ్ చారి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు హాజరయ్యారు. కమాన్ల ప్రారంభంతో ఎన్టీఆర్ నగర్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/commencement-of-welcome-arches-at-nizampet-circle/article-3132</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/commencement-of-welcome-arches-at-nizampet-circle/article-3132</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:14:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.07.26-pm.jpeg"                         length="197337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెరుకుపల్లి కాలనీ–1లో నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.35.03 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ :  131వ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ–1లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక నేతలు ముందడుగు వేశారు. మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, యువనేత కూన గిరిధర్  కలిసి రూ.2,00,000 విలువైన చెక్కును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ మేరకు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరీష్ చెక్కును ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాంతీయ దేవాలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం బలపడటమే కాకుండా, సమాజంలో ఐక్యతా భావం పెంపొందుతుందని అన్నారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా యువనేత గిరిధర్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నామని తెలిపారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విరాళం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు దాతలకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/donation-of-rs-2-lakh-for-the-reconstruction-of-nallapochamma/article-3124"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.35.03 PM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్ :  131వ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ–1లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక నేతలు ముందడుగు వేశారు. మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, యువనేత కూన గిరిధర్  కలిసి రూ.2,00,000 విలువైన చెక్కును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఈ మేరకు కాలనీవాసుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరీష్ చెక్కును ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాంతీయ దేవాలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం బలపడటమే కాకుండా, సమాజంలో ఐక్యతా భావం పెంపొందుతుందని అన్నారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా యువనేత గిరిధర్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నామని తెలిపారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విరాళం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పునర్నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించి దశలవారీగా పూర్తి చేస్తామని వెల్లడించారు. నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు: నార్లకంటి రమేష్ (చైర్మన్), ఏం. శ్రీనివాస్ (జనరల్ సెక్రటరీ), తిరుపతి రెడ్డి (ట్రెజరర్), ఉమారాణి (వైస్ ప్రెసిడెంట్), మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లి కాలనీ–1 సంఘం ప్రతినిధులు: మీసాల రాములు (ప్రెసిడెంట్), సూరిబాబు (జనరల్ సెక్రటరీ), అశోక్ యాదవ్ (ట్రెజరర్) హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ నాయకులు: సురేందర్ రెడ్డి, రామచందర్, ఖయ్యూం, భగవాన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, యశబోయిన రాజు, గుడ్డేటి రాజు తదితరులు కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు. స్థానిక ఆధ్యాత్మిక, సామాజిక కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తూ దేవాలయ అభివృద్ధికి ముందడుగు వేయడం అభినందనీయమని కాలనీ పెద్దలు అభిప్రాయపడ్డారు. పునర్నిర్మాణం పూర్తయిన తరువాత ఆలయాన్ని మరింత సుందరీకరించి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/donation-of-rs-2-lakh-for-the-reconstruction-of-nallapochamma/article-3124</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/donation-of-rs-2-lakh-for-the-reconstruction-of-nallapochamma/article-3124</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:40:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.35.03-pm.jpeg"                         length="272847"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీడిమెట్లలో నకిలీ వాహన బీమా రాకెట్ గుట్టురట్టు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.58.36 PM" width="1200" height="448" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంఘటిత ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రత్యేక దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 27న రీలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికృత ప్రతినిధి శ్రీ మృణాల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభమైంది. ఎన్ఎల్‌బి నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ప్రముఖ బీమా సంస్థల పేర్లతో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నం. 183/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 338, 336(3), 340(2) r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p style="text-align:justify;">ప్రత్యేక బృందం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/fake-vehicle-insurance-racket-busted-in-jeedimetar/article-3098"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.58.36 PM" width="1280" height="448"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కుత్బుల్లాపూర్  : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న సంఘటిత ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రత్యేక దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 27న రీలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికృత ప్రతినిధి శ్రీ మృణాల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభమైంది. ఎన్ఎల్‌బి నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ప్రముఖ బీమా సంస్థల పేర్లతో నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నం. 183/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 338, 336(3), 340(2) r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p style="text-align:justify;">ప్రత్యేక బృందం దాడి<br />అదే రోజు ప్రత్యేక పోలీస్ బృందం ఎన్ఎల్‌బి నగర్‌లో సోదాలు నిర్వహించి రగుల రవి, శివ కుమార్, ఎస్. కుర్తి మాణిక్యరావు, కోత బాబు రావు, రగుల మహేష్, తడకల గిరిధర్ గౌడ్, మోర నరసింహ, కుండుమగరి నాగరాజు, జెర్పుల కిషన్‌లను అదుపులోకి తీసుకుంది. సోదాల్లో వివిధ బీమా కంపెనీల పేర్లతో ముద్రించిన నకిలీ పాలసీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, సీల్స్, కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్, మానిటర్, పలు మొబైల్ ఫోన్లు, నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువుల పరిమాణం చూస్తే ఈ ముఠా వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>
<p>రీన్యువల్ అవసరమున్న వారే టార్గెట్<br />పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, వాహన బీమా గడువు ముగిసే సమయానికి అత్యవసరంగా రీన్యువల్ చేసుకోవాల్సిన వాహన యజమానులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకునేది అని తెలిపారు. తక్కువ ప్రీమియంతో తక్షణ పాలసీ ఇస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేసి నకిలీ పత్రాలు అందించేవారు. ఈ విధంగా జారీ చేసిన నకిలీ పాలసీల కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు క్లెయిమ్‌లు తిరస్కరించబడే ప్రమాదం ఉండటంతో వాహన యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. అలాగే బీమా సంస్థలకు కూడా నష్టం కలిగే అవకాశముందని తెలిపారు.</p>
<p style="text-align:justify;">దర్యాప్తు కొనసాగుతోంది<br />అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రాకెట్‌కు మరికొందరు సహచరులు ఉన్నారా, ఇప్పటికే ఎంతమంది బాధితులు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. వాహన యజమానులు బీమా పాలసీలు కొనుగోలు చేసే ముందు సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా అధికృత ఏజెంట్ల ద్వారా ధృవీకరించుకోవాలని, అనుమానాస్పద ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/fake-vehicle-insurance-racket-busted-in-jeedimetar/article-3098</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/fake-vehicle-insurance-racket-busted-in-jeedimetar/article-3098</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:16:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.58.36-pm.jpeg"                         length="78427"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        