<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/karimnagar/category-54" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Karimnagar - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/54/rss</link>
                <description>Karimnagar RSS Feed</description>
                
                            <item>
                <title>అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>  <img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg" alt="IMG-20260303-WA0263" width="1200" height="1200" /></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0264.jpg" alt="IMG-20260303-WA0264" width="1200" height="1200" /><br /><strong><span style="color:rgb(224,62,45);">కరీంనగర్ జిల్లా గొప్ప అవకాశం కల్పించింది..</span></strong><br />ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా  పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/img-20260303-wa0263.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong> <img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg" alt="IMG-20260303-WA0263" width="4128" height="2446"></img></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0264.jpg" alt="IMG-20260303-WA0264" width="3836" height="2240"></img><br /><strong><span style="color:rgb(224,62,45);">కరీంనగర్ జిల్లా గొప్ప అవకాశం కల్పించింది..</span></strong><br />ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా  పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఇందులో అందరి సహకారం ఎల్లవేళలా మరువలేనని పేర్కొన్నారు. కన్న ఊరు కోరాపూట్ తర్వాత జీవితంలో ఎప్పటికీ కరీంనగర్ జిల్లాను మరిచిపోలేని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కన్న తల్లి లాగా అక్కున చేర్చుకుందని తెలిపారు. జిల్లా ఎంతో నేర్పిందని చెప్పారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0265.jpg" alt="IMG-20260303-WA0265" width="2960" height="2187"></img></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..</strong></span><br />సిపి గౌష్ ఆలం తో పాటు జిల్లా అధికారులు అందరూ అభివృద్ధిలో తన వంతు సహకారం అందించారని వారి సహకారంతోనే జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో సిపి గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మికిరణ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, టీఎన్జీవో, టీజీవో సంఘాల ప్రతినిధులు, ఎంపీడీవోలు, తహసీల్దారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0266.jpg" alt="IMG-20260303-WA0266" width="3585" height="2235"></img></p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0267.jpg" alt="IMG-20260303-WA0267" width="4128" height="2253"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 08:13:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg"                         length="1261699"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.46.00 PM" width="1200" height="728" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్  నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్య, లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా మండల సమావేశంలో ఎన్నుకున్నట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా నియామకమైన పెంట సాంబయ్య మాట్లాడారు. మండల అధ్యక్షునిగా తన ఎన్నికకు కృషిచేసిన తోటి ఆర్.ఎం.పి ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు.<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.46.00 PM" width="1600" height="728"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్  నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్య, లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా మండల సమావేశంలో ఎన్నుకున్నట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా నియామకమైన పెంట సాంబయ్య మాట్లాడారు. మండల అధ్యక్షునిగా తన ఎన్నికకు కృషిచేసిన తోటి ఆర్.ఎం.పి ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:51:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg"                         length="103298"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి పునర్జన్మ.  తల్లి, బిడ్డల, ప్రాణాలని సురక్షితంగా కాపాడిన  మలక్ పేట్ యశోద డాక్టర్ల బృందం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.32.36 PM" width="1200" height="902" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కరీంనగర్  :   జన్యుపరమైన గుండె జబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు హైదరాబాద్‌ మలక్‌ పేట్ లోని యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా జన్యుపరమైన సమస్యలతో ఉన్న మహిళలకు పురుడు పోశారు. కరీంనగర్ ఆనుహతి బ్యాంకేట్ హాల్ లో శనివారం మలక్ పేట్ యశోదా డాక్టర్ల బృందంతో శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సత్యప్రియ సాహూ,గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాన్షి , మలక్ పేట్ యశోద బ్రాంచ్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు...కరీంనగర్‌కు చెందిన 21 ఏళ్ల గర్భిణి తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్), రైట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.గతంలో ఆమెకు వీఎస్‌డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉండటంతో, గర్భధారణ సమయంలో కుడి గుండె వైఫల్యం చెంది ప్రాణాపాయం కలిగే ముప్పు పొంచిఉందన్నారు.తమ <br />  వైద్య నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి, 29 వారాల సమయంలోనే<br />శిశువు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/a-team-of-doctors-at-malak-pet-yashoda-safely-saved/article-3154"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 4.32.36 PM" width="1600" height="902"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కరీంనగర్  :   జన్యుపరమైన గుండె జబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు హైదరాబాద్‌ మలక్‌ పేట్ లోని యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా జన్యుపరమైన సమస్యలతో ఉన్న మహిళలకు పురుడు పోశారు. కరీంనగర్ ఆనుహతి బ్యాంకేట్ హాల్ లో శనివారం మలక్ పేట్ యశోదా డాక్టర్ల బృందంతో శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సత్యప్రియ సాహూ,గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాన్షి , మలక్ పేట్ యశోద బ్రాంచ్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు...కరీంనగర్‌కు చెందిన 21 ఏళ్ల గర్భిణి తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్), రైట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.గతంలో ఆమెకు వీఎస్‌డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉండటంతో, గర్భధారణ సమయంలో కుడి గుండె వైఫల్యం చెంది ప్రాణాపాయం కలిగే ముప్పు పొంచిఉందన్నారు.తమ <br /> వైద్య నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి, 29 వారాల సమయంలోనే అత్యవసర సిజేరియన్ (ఎల్‌ఎస్‌సీఎస్) నిర్వహించినట్లు పేర్కొన్నారు.కేవలం 1.1 కిలోల బరువుతో జన్మించిన ఆడ శిశువుకు శ్వాసకోశ ఇబ్బందులు (ఆర్డీఎస్), సెప్సిస్ వంటి సమస్యలు తలెత్తాయి. వెంటనే చిన్నారిని అధునాతన ఎన్‌ఐసీయూలో ఉంచి 'ఇన్సూర్' పద్ధతిలో చికిత్స అందించామన్నారు.<br />శిశువు గుండెలో ఉన్న రంధ్రాన్ని (పీడీఏ) డివైస్ క్లోజర్ ద్వారా విజయవంతంగా మూసివేసినట్ లుతెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. తీవ్రమైన గుండె జబ్బు ఉన్న మహిళల్లో ప్రసవం అత్యంత క్లిష్టమైనదని, మల్టీడిసిప్లినరీ వైద్య బృంద సమన్వయంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హై-రిస్క్ కేసులను ఎదుర్కోవడంలో యశోద ఆసుపత్రిలోని అత్యాధునిక వసతులు కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఈ కేసు మలక్ పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్‌లో హై-రిస్క్ కార్డియాక్ గర్భధారణలు మరియు అత్యంత ముందస్తు శిశువుల అత్యవసర పరిస్థితులను సమగ్ర వైద్య నైపుణ్యంతో నిర్వహించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సమయానికి రిస్క్ అంచనా, శాస్త్రీయ శస్త్ర ప్రణాళిక, సమగ్ర కార్డియాక్ పర్యవేక్షణ మరియు అధునాతన మద్దతు తల్లి మరియు శిశువు రక్షణలో కీలక పాత్ర పోషించాయని యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్, హైదరాబాద్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. యశోదా హాస్పిటల్స్ అన్ని శాఖల్లో హై-రిస్క్ ప్రసూతి, కార్డియాలజీ, సేవలు అందుబాటులో ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన కేసులను సమగ్ర వైద్య సేవలతో విజయవంతంగా నిర్వహించే పూర్తి సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశం లో యూనిట్ హెడ్ కె. శ్రీనివాస రెడ్డి, ఏవీపీ శ్రీనివాస్ చిదుర తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/a-team-of-doctors-at-malak-pet-yashoda-safely-saved/article-3154</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/a-team-of-doctors-at-malak-pet-yashoda-safely-saved/article-3154</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 16:39:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-4.32.36-pm.jpeg"                         length="191804"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుద్యోగాన్ని రూపుమాపటంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.43.45 PM" width="1045" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : నిరుద్యోగాన్ని రూపుమాపటంలో చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సహయ కార్యదర్శి యుగంధర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో యుగంధర్ మాట్లాడారు. మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి కొత్త ఉద్యోగ ప్రకటనలు తక్కువగా రావడం, ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఈ రెండు కలసి ఒక కుంభమేళం లాగా నిరుద్యోగాన్ని పెంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరగడం, గ్రూప్ పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి అలస్యం అవుతుండగా, నియామకాల్లో తారతమ్యాలు, కోర్టుల స్టేలు, రాజకీయ ప్రతిస్పందనలు మరింత కల్లోలం సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువత తమ జీవిత భద్రతపై ఆశను కోల్పోతున్నారన్నారు. రాబోయే 10-20ఏళ్లలో మనం తీవ్ర సంక్షోభాన్ని, సామాజిక అసమతుల్యతను ఎదుర్కొవల్సి వస్తుందని. దీనికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/central-and-state-governments-have-failed-to-curb-unemployment/article-3148"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.43.45 PM" width="1045" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : నిరుద్యోగాన్ని రూపుమాపటంలో చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సహయ కార్యదర్శి యుగంధర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో యుగంధర్ మాట్లాడారు. మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి కొత్త ఉద్యోగ ప్రకటనలు తక్కువగా రావడం, ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఈ రెండు కలసి ఒక కుంభమేళం లాగా నిరుద్యోగాన్ని పెంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరగడం, గ్రూప్ పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి అలస్యం అవుతుండగా, నియామకాల్లో తారతమ్యాలు, కోర్టుల స్టేలు, రాజకీయ ప్రతిస్పందనలు మరింత కల్లోలం సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువత తమ జీవిత భద్రతపై ఆశను కోల్పోతున్నారన్నారు. రాబోయే 10-20ఏళ్లలో మనం తీవ్ర సంక్షోభాన్ని, సామాజిక అసమతుల్యతను ఎదుర్కొవల్సి వస్తుందని. దీనికి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయాలన్న చొరవ పాలకుల నుండి కనిపించడం లేదన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు వేగవంతం చేయాలని, ఖాళీలను నిబంధనలతో నింపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్నారు. నిరుద్యోగ యువతకు నిరంతరం ధైర్యం ఇచ్చేవిధంగా ప్రభుత్వ రంగం ముందుకు రావాలని,. ప్రైవేట్ రంగానికి నిబంధనలు విధించాలని, ఉద్యోగుల తొలగింపుల విషయంలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలన్నారు.. కర్మాగారాలు, సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలి. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఆర్థిక మద్దతు లేదా స్వయం ఉపాధి యోజనాల ద్వారా భరోసా కల్పించాలన్నారు. నవతరానికి సామాజిక భద్రత, పెన్షన్, ఆరోగ్యబీమా, విద్యా సహాయం వంటి రంగాల్లో యువతకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని అన్నారు. ఈ మార్గాల్లో చర్యలు తీసుకోకపోతే రేపటి సమాజం ఘోరసంక్షోభాన్ని ఎదుర్కొవలసి వస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గడిచిన 12ఏండ్ల కాలంలో బడా కార్పొరేట్ లకు 15లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను అక్రమంగా దోచి పెట్టిన నీచ చరిత్రను మూటగట్టుకున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో బడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం కు 37శాతం పన్ను కడితే, ఈ బీజేపీ హయాంలో దానిని 16శాతానికి తగ్గించారని, దీని కారణంగా దేశ సంపదకు 9లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు.బడా కుబేరులకు యథేచ్ఛగా రాయితీలు ప్రకటించి, సామాన్యుల జీవన పరిస్థితులను దేశ వ్యాప్తంగా దుర్భర స్థితికి మార్చిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని వారు దుయ్యబట్టారు.</p>
<p style="text-align:justify;">       అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం  ఎదురుచూస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇప్పటికీ సంపూర్ణ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం తీవ్ర అన్యాయం అని, ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటి భర్తీకి సంబంధించి స్పష్టమైన కాలపట్టిక ఇవ్వకపోవడం వల్ల యువతలో అయోమయం,ఆందోళన పెరుగుతోందని,ఇది కేవలం పరిపాలనా వైఫల్యం అని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని,రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/central-and-state-governments-have-failed-to-curb-unemployment/article-3148</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/central-and-state-governments-have-failed-to-curb-unemployment/article-3148</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.43.45-pm.jpeg"                         length="190123"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఆస్పత్రికి తరలింపు...  పరిస్థితి విషమం...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-9.41.12-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 9.41.12 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">శంకరపట్నం:  ఓ వ్యక్తి క్రిమిసంహారకమందు సేవించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గొల్యాల గంగాధర స్వామి అనే వ్యక్తి ఆదివారం ఇంట్లో క్రిమిసంహారకమందు సేవించడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని, గంగాధర స్వామికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని గంగాధర స్వామి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/the-person-attempted-suicide-and-was-taken-to-the-hospital/article-3115"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-9.41.12-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-9.41.12-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 9.41.12 AM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;">శంకరపట్నం:  ఓ వ్యక్తి క్రిమిసంహారకమందు సేవించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గొల్యాల గంగాధర స్వామి అనే వ్యక్తి ఆదివారం ఇంట్లో క్రిమిసంహారకమందు సేవించడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని, గంగాధర స్వామికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని గంగాధర స్వామి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/the-person-attempted-suicide-and-was-taken-to-the-hospital/article-3115</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/the-person-attempted-suicide-and-was-taken-to-the-hospital/article-3115</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:51:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-9.41.12-am.jpeg"                         length="216601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్పంచ్ రాజును అభినందించిన గ్రామ ప్రజలు... </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-9.36.28-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 9.36.28 AM" width="1156" height="867" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం : కాకతీయ నైజాం కాలం నాటి దూద్ బావి కి ఔషధ నీరుగా దూద్ బావి తాగునీటికి పేరు ఉంది. ఈ బావి నీరు తాగితే సర్వరోగ నివారణగా ప్రజలు ఇతర మండలాలకు చెందిన గ్రామస్తులు చెప్పుకుంటారు. దూద్ బావి నీటిని నిత్యం  గ్రామంతో పాటు, శంకరపట్నం మండలంలోని, చింతల పల్లె, కాచాపూర్, కన్నాపూర్, రాజాపూర్, పలు గ్రామాల, సైదాపూర్, వీణవంక మండలాలకు చెందిన ప్రజలు గిరికల ద్వారా బకీటతో చేదుకొని నీటిని తీసుకెళ్లి సేవించడం జరుగుతుంది. బావికి ఉన్న గిరకలు చెడిపోయి సంవత్సరాలు గడిచిన అధికారులు, గత పాలకులు పట్టించుకోకపోవడంతో, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచి పూదరి రాజు స్పందించి, ప్రజా అవసరాలను తీర్చేందుకు శ్రీకారం చుట్టి, దూద్ బావికి నూతన గిరికలను బిగించి, ప్రజల కష్టాలు తీర్చాడని, గ్రామ ప్రజలతో పాటు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సర్పంచ్ రాజు సేవలను అభినందించి,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/the-people-of-the-village-congratulated-the-sarpanch-raju/article-3108"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-9.36.28-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-9.36.28-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 9.36.28 AM" width="1156" height="867"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం : కాకతీయ నైజాం కాలం నాటి దూద్ బావి కి ఔషధ నీరుగా దూద్ బావి తాగునీటికి పేరు ఉంది. ఈ బావి నీరు తాగితే సర్వరోగ నివారణగా ప్రజలు ఇతర మండలాలకు చెందిన గ్రామస్తులు చెప్పుకుంటారు. దూద్ బావి నీటిని నిత్యం  గ్రామంతో పాటు, శంకరపట్నం మండలంలోని, చింతల పల్లె, కాచాపూర్, కన్నాపూర్, రాజాపూర్, పలు గ్రామాల, సైదాపూర్, వీణవంక మండలాలకు చెందిన ప్రజలు గిరికల ద్వారా బకీటతో చేదుకొని నీటిని తీసుకెళ్లి సేవించడం జరుగుతుంది. బావికి ఉన్న గిరకలు చెడిపోయి సంవత్సరాలు గడిచిన అధికారులు, గత పాలకులు పట్టించుకోకపోవడంతో, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచి పూదరి రాజు స్పందించి, ప్రజా అవసరాలను తీర్చేందుకు శ్రీకారం చుట్టి, దూద్ బావికి నూతన గిరికలను బిగించి, ప్రజల కష్టాలు తీర్చాడని, గ్రామ ప్రజలతో పాటు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సర్పంచ్ రాజు సేవలను అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/the-people-of-the-village-congratulated-the-sarpanch-raju/article-3108</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/the-people-of-the-village-congratulated-the-sarpanch-raju/article-3108</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:35:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-9.36.28-am.jpeg"                         length="173991"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆన్లైన్ ద్వారానే రైతులకు యూరియా విక్రయం చేయాలి... నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు, వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు... ఏవో వెంకట్: </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.19.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 5.19.22 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం :  ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా కొనుగోలు కోసం ఆన్లైన్లోనే రైతులు బుకింగ్ చేసుకోవాలి, దుకాణదరులు  విక్రయదారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు యూరియా అందజేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి జి వెంకట్ ఫెర్టిలైజర్ దుకాణం యజమానులను నిర్వాహకులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం రైతు వేదికలో మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులతో, అన్ని గ్రామాలకు చెందిన ఎరువుల దుకాణం విక్రయదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆప్ ద్వారా యూరియా కొనుగోలు విధానాన్ని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉత్తర్వులు పాటిస్తూ యూరియా క్రయవికయాలు నిర్వహించాలని సూచించారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఆగ్రోస్ ప్రైవేట్ ఫెర్టిలైజర్ డీలర్లు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా విక్రయాలు కొనసాగించాలని, విక్రయదరులు<br />  ఉదయం తొమ్మిది గంటలకు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/urea-should-be-sold-to-farmers-through-online-if-rules/article-3101"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-5.19.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.19.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 5.19.22 PM" width="1280" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం :  ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా కొనుగోలు కోసం ఆన్లైన్లోనే రైతులు బుకింగ్ చేసుకోవాలి, దుకాణదరులు  విక్రయదారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు యూరియా అందజేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి జి వెంకట్ ఫెర్టిలైజర్ దుకాణం యజమానులను నిర్వాహకులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం రైతు వేదికలో మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులతో, అన్ని గ్రామాలకు చెందిన ఎరువుల దుకాణం విక్రయదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆప్ ద్వారా యూరియా కొనుగోలు విధానాన్ని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉత్తర్వులు పాటిస్తూ యూరియా క్రయవికయాలు నిర్వహించాలని సూచించారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఆగ్రోస్ ప్రైవేట్ ఫెర్టిలైజర్ డీలర్లు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా విక్రయాలు కొనసాగించాలని, విక్రయదరులు<br /> ఉదయం తొమ్మిది గంటలకు 12 గంటలకు 4 గంటలకు మాత్రమే ఆన్లైన్ బుకింగ్ కోసం ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. దుకాణదారులు ఇష్టానుసారంగా శ్రేయ విక్రయాలు జరిపిస్తే వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు యూరియా కోసం ఎలాంటి దిగులు చెందవద్దని, మండలంలోని అన్ని గ్రామాలకు కావలసిన యూరియాను దిగుమతి చేయుటకు ఉన్నతాధికారులకు పూర్తి నివేదికలు అందించినట్లు ఏవో వెంకట్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజకుమార్, మండలంలోని తాడికల్, గద్ద పాక ,మెట్ పల్లి  ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగులు, ఆగ్రోస్ ఉద్యోగులు, అన్ని గ్రామాల ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు డీలర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/urea-should-be-sold-to-farmers-through-online-if-rules/article-3101</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/urea-should-be-sold-to-farmers-through-online-if-rules/article-3101</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:22:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.19.22-pm.jpeg"                         length="153132"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రజక కులస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి...  రజక సంఘం జిల్లా అధ్యక్షులు నరేష్..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">  <img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.40.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.40.24 PM" width="1156" height="867" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం : మత్స్య గిరింద్ర స్వామి దేవాలయంలో సనాతనముగా వస్తున్న ఆచారం ప్రకారం రజక కులస్తుల కులవృత్తికి అధికారులు పాలకవర్గం సహకరించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి రజక కుటుంబాలకు అండగా ఉండాలని తెలంగాణ రజక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ కోరారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవాలయం గుట్ట వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా నిరసన కార్యక్రమానికి నరేష్ హాజరై సంఘీభావం తెలిపి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కొత్తగట్టు గుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవాలయంలో తాతలు ముత్తాతల నుండి రజక కులస్తులు కులవృత్తులు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఇటీవల శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం ప్రాగణం, గుట్ట పైన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసిన సందర్భంలో, ఫంక్షన్ హాల్ను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/rajaka-community-district-president-naresh-should-address-the-fair-demands/article-3092"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.40.24-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"> <img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.40.24-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.40.24 PM" width="1156" height="867"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం : మత్స్య గిరింద్ర స్వామి దేవాలయంలో సనాతనముగా వస్తున్న ఆచారం ప్రకారం రజక కులస్తుల కులవృత్తికి అధికారులు పాలకవర్గం సహకరించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి రజక కుటుంబాలకు అండగా ఉండాలని తెలంగాణ రజక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ కోరారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవాలయం గుట్ట వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా నిరసన కార్యక్రమానికి నరేష్ హాజరై సంఘీభావం తెలిపి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కొత్తగట్టు గుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవాలయంలో తాతలు ముత్తాతల నుండి రజక కులస్తులు కులవృత్తులు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఇటీవల శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం ప్రాగణం, గుట్ట పైన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసిన సందర్భంలో, ఫంక్షన్ హాల్ను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో టెండర్ ప్రకటన నిర్వహించి గుత్తేదారుకు టెండర్ ద్వారా అందించడం జరిగిందని, ఫంక్షన్ హాల్  లో రజక కులస్తుల పనులు చేస్తే పనులు చేసినందుకు రజక కులస్తులకు 3116 రూపాయలు చెల్లించాలని, సనాతన ధర్మ ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖలో తాతల తండ్రుల నుండి సేవలందిస్తున్న రజక కుటుంబాలను గుర్తించి, శ్రమకు దర్గా ఫలితాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ధర్మకర్తల మండలి అందించి రజక కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి. ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో రజకుల కుటుంబాలకు అండగా ఉండి వారి న్యాయమైన కోర్కెలను తీర్చేందుకు కృషిచేసి కోరారు. నిర్లక్ష్యం చేస్తే రజక కుటుంబాలకు అండగా ఉండి ఆందోళన ఉదృతం చేస్తామని నరేష్ చెరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్ ,జిల్లా నాయకులు జంగపల్లి శంకర్, గంగిపల్లి నరేష్, కొత్తగట్టు గ్రామ రజక సంఘం సభ్యులు పైడిపల్లి ప్రవీణ్, కుమారస్వామి, మునిగంటి రాజు, తిరుపతి, కార్తీక్, సారయ్య, వెంకటయ్య, గూడెపు స్వామి, జంపయ్య,  సంపత్, శ్రీనివాస్, సంపత్ తో తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/rajaka-community-district-president-naresh-should-address-the-fair-demands/article-3092</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/rajaka-community-district-president-naresh-should-address-the-fair-demands/article-3092</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:47:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.40.24-pm.jpeg"                         length="154118"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరించిన బీసీ సంక్షేమ  మరియు అనుబంధ సంఘాలు.    </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.25.41 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కరీంనగర్   : ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ ను కరీంనగర్ లో మహాత్మ జ్యోతిబాపూలే మైదానంలో బీసీ సంక్షేమ  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్ , జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జ్యోతి బాపులే మైదానంలో జ్యోతిబాపూలే , సావిత్రిబాయి పూలే విగ్రహాలు నెలకొల్పాలని అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు , కలెక్టర్ కు , మున్సిపల్ కమిషనర్ కు పళ్ళుమార్లు వినతి పత్రం ఇచ్చిన కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్టుగా వినతి పత్రం చెత్తకుండీలకే పరిమితమే తప్ప రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా కొత్తగా ఎన్నుకోబడిన మునిసిపల్ మేయర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/table-calendar-unveiled-by-bc-welfare-and-affiliated-societies/article-3062"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.41-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.25.41 PM" width="1600" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కరీంనగర్   : ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ ను కరీంనగర్ లో మహాత్మ జ్యోతిబాపూలే మైదానంలో బీసీ సంక్షేమ  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్ , జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జ్యోతి బాపులే మైదానంలో జ్యోతిబాపూలే , సావిత్రిబాయి పూలే విగ్రహాలు నెలకొల్పాలని అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు , కలెక్టర్ కు , మున్సిపల్ కమిషనర్ కు పళ్ళుమార్లు వినతి పత్రం ఇచ్చిన కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్టుగా వినతి పత్రం చెత్తకుండీలకే పరిమితమే తప్ప రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా కొత్తగా ఎన్నుకోబడిన మునిసిపల్ మేయర్  ఈ జ్యోతిబాపూలే మైదానంలో ఆది దంపతుల విగ్రహాలు  నెలకొల్పాలని  పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నామని తెలిపారు. మొన్న జరిగిన నాగ కర్నూల్ లో కుమ్మెర జాతరలో బీసీలపై దాడి చేసి మరణానికి కారణం అయినటువంటి అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారందరినీ కఠినంగా శిక్షించాలని దానికి సహకరిస్తున్న ఎమ్మెల్యేలను రాజకీయ నాయకులు రాజీనామా చేయాలని కోరారు. ఈరోజు మేరు కులవృత్తుల సందర్భంగా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపి మేరు సంఘ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు , బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాదాసు సంజీవ్ , జిల్లా కార్యదర్శి వాయిల రాజకుమార్ , ఉపాధ్యక్షులు మంతెన కిరణ్ , దుప్పటిపల్లి మురళి , యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కాసరాజు,  విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోయిని ప్రశాంత్ , కొత్తపల్లి మండల అధ్యక్షులు పిసర రాజశేఖర్ , ప్రధాన కార్యదర్శి కుంట చంద్రయ్య , ఆశిష్ గౌడ్ పురుషోత్తం తోపాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/table-calendar-unveiled-by-bc-welfare-and-affiliated-societies/article-3062</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/table-calendar-unveiled-by-bc-welfare-and-affiliated-societies/article-3062</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:35:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.25.41-pm.jpeg"                         length="207544"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఈవో నిరంకుశ వైఖరి... </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.04.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.04.48 PM" width="1200" height="721" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  :  రజక కులస్తులను కించపరిచి కులవృత్తిని అనుగదొక్కేందుకు ఆలయ చైర్మన్, ఈవో రజకులను గుట్ట పైకి రావద్దని హుకుం జారీ చేశారని, రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని, కొత్తగట్టు గుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ కోరెం రాజిరెడ్డి, ఈ ఓ సుధాకర్ రజక కులస్తులను, కించపరిచి, తమ తాతల ముత్తాతల నుండి, శ్రీ మత్స్య గిరింద్ర స్వామికి, ఆలయంలో రజక వృత్తి చేస్తూ తమ కుటుంబాలను పోషించుకొని, స్వామివారికి సేవ చేయడం జరుగుతుందని, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో సుధాకర్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రజకులను గుట్ట పైకి రావద్దని హుకుం జారీ చేయడంతో, స్వామివారి గుట్ట పైకి వెళ్లే దారిలో రజకులం ఏకమై టెంట్ వేసి, తమకు న్యాయం జరిగే వరకూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/chairman-of-matsya-girindra-swamy-devasthanam-eo-has-an-autocratic/article-3058"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.04.48-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.04.48-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.04.48 PM" width="1280" height="721"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  :  రజక కులస్తులను కించపరిచి కులవృత్తిని అనుగదొక్కేందుకు ఆలయ చైర్మన్, ఈవో రజకులను గుట్ట పైకి రావద్దని హుకుం జారీ చేశారని, రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని, కొత్తగట్టు గుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ కోరెం రాజిరెడ్డి, ఈ ఓ సుధాకర్ రజక కులస్తులను, కించపరిచి, తమ తాతల ముత్తాతల నుండి, శ్రీ మత్స్య గిరింద్ర స్వామికి, ఆలయంలో రజక వృత్తి చేస్తూ తమ కుటుంబాలను పోషించుకొని, స్వామివారికి సేవ చేయడం జరుగుతుందని, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో సుధాకర్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రజకులను గుట్ట పైకి రావద్దని హుకుం జారీ చేయడంతో, స్వామివారి గుట్ట పైకి వెళ్లే దారిలో రజకులం ఏకమై టెంట్ వేసి, తమకు న్యాయం జరిగే వరకూ ధర్నా నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని, నిరాహార దీక్ష చేపట్టినట్లు రజక సంఘం నాయకులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి రజక వృత్తిదారులను, రజక కులస్తులను ఆదుకోవాలని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/chairman-of-matsya-girindra-swamy-devasthanam-eo-has-an-autocratic/article-3058</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/chairman-of-matsya-girindra-swamy-devasthanam-eo-has-an-autocratic/article-3058</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:14:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.04.48-pm.jpeg"                         length="177841"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్నారులకు 6 నెలల లోపు ఆధార్ నమోదు చేసుకోవాలి.... సూపర్వైజర్ పద్మ...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.19.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.19.27 PM" width="780" height="1040" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం : చిన్నారులకు 6 నెలల లోపు ఆధార్ గుర్తింపు కార్డు కోసం మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ చంటి పిల్లల తల్లులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కొత్త గట్టు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించి మహిళలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారంపై, అంగన్వాడి సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ తల్లులు పుట్టిన బిడ్డలకు ఆరు నెలల లోపు మీసేవ కేంద్రాలకు వెళ్లి జనన ధ్రువీకరణ సమర్పించి, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న చిన్నారులకు గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలకు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు పౌష్టికి ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/aadhaar-must-be-registered-for-children-within-6-months-supervisor/article-3011"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-4.19.27-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.19.27-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 4.19.27 PM" width="780" height="1040"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం : చిన్నారులకు 6 నెలల లోపు ఆధార్ గుర్తింపు కార్డు కోసం మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ చంటి పిల్లల తల్లులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కొత్త గట్టు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించి మహిళలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారంపై, అంగన్వాడి సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ తల్లులు పుట్టిన బిడ్డలకు ఆరు నెలల లోపు మీసేవ కేంద్రాలకు వెళ్లి జనన ధ్రువీకరణ సమర్పించి, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న చిన్నారులకు గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలకు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు పౌష్టికి ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/aadhaar-must-be-registered-for-children-within-6-months-supervisor/article-3011</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/aadhaar-must-be-registered-for-children-within-6-months-supervisor/article-3011</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:38:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-4.19.27-pm.jpeg"                         length="80328"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​మల్యాల మండల నూతన సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు ప్రారంభం ​</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.05.34-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 2.05.34 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మల్యాల  : మల్యాల మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం కేటాయించిన శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సమావేశ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధికారులు మరియు శిక్షకులు పాల్గొని, సర్పంచ్‌లకు వారి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ, శిక్షణకు హాజరైన నూతన సర్పంచ్‌లు మాట్లాడుతూ, ఈ తరగతుల ద్వారా తమ బాధ్యతలపై స్పష్టత వచ్చిందని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.<br />​</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/training-classes-for-new-sarpanchs-of-mallya-mandal-have-started/article-3005"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-2.05.34-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.05.34-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 2.05.34 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మల్యాల  : మల్యాల మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం కేటాయించిన శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సమావేశ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధికారులు మరియు శిక్షకులు పాల్గొని, సర్పంచ్‌లకు వారి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ, శిక్షణకు హాజరైన నూతన సర్పంచ్‌లు మాట్లాడుతూ, ఈ తరగతుల ద్వారా తమ బాధ్యతలపై స్పష్టత వచ్చిందని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.<br />​</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/training-classes-for-new-sarpanchs-of-mallya-mandal-have-started/article-3005</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/training-classes-for-new-sarpanchs-of-mallya-mandal-have-started/article-3005</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 16:21:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-2.05.34-pm.jpeg"                         length="166153"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        