<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/karimnagar/category-54" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Karimnagar - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/54/rss</link>
                <description>Karimnagar RSS Feed</description>
                
                            <item>
                <title>63 కిలోల గంజాయిని బూడిద చేసిన పోలీసులు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మాన కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ కర్మాగారంలో పోలీస్ కమిషనర్ సమక్షంలో మాదకద్రవ్యాల పరిష్కార కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని అగ్నికి ఆహుతి చేశారున్యాయస్థానం అనుమతితోనే ఈ ప్రక్రియను చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో సహాయ పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్ జి,వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రఫీక్, శ్రీలత రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి తో పాటు కర్మాగారానికి చెందిన తిరుపతి, ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. </div>
<div style="text-align:justify;">  </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1004660608.jpg" alt="1004660608" width="1200" height="1066" /></div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/police-incinerated-63-kg-of-ganja/article-3840"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004660604.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మాన కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ కర్మాగారంలో పోలీస్ కమిషనర్ సమక్షంలో మాదకద్రవ్యాల పరిష్కార కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని అగ్నికి ఆహుతి చేశారున్యాయస్థానం అనుమతితోనే ఈ ప్రక్రియను చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో సహాయ పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్ జి,వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రఫీక్, శ్రీలత రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి తో పాటు కర్మాగారానికి చెందిన తిరుపతి, ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. </div>
<div style="text-align:justify;"> </div>
<div style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-07/1004660608.jpg" alt="1004660608" width="1599" height="1066"></img></div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/police-incinerated-63-kg-of-ganja/article-3840</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/police-incinerated-63-kg-of-ganja/article-3840</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 14:38:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004660604.jpg"                         length="198892"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి ఘనంగా నిర్వహణ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కరీంనగర్ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ నగర్‌లోని వారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఆమీర్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలలో సేవలందించి శాస్త్రవేత్తగాభారత క్షిపణి పురుషుడుగా యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రపతిగా ప్రజల రాష్ట్రపతిగా అందరి అభిమానం చూరగొన్నారని కొనియాడారు. నేటి యువత, విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారుకలాం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశయాలు, లక్ష్యాల సాధనకు కృషి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల - కిరణ్ కుమార్, పిల్లి లక్ష్మణ్, తుమ్ నారాయణ, అబ్దుల్ రెహమాన్, సాగర్, మేరాజ్, రమేష్,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/dr-apj-abdul-kalams-11th-birth-anniversary-was-organized-in/article-3722"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004639859.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కరీంనగర్ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ నగర్‌లోని వారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఆమీర్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలలో సేవలందించి శాస్త్రవేత్తగాభారత క్షిపణి పురుషుడుగా యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రపతిగా ప్రజల రాష్ట్రపతిగా అందరి అభిమానం చూరగొన్నారని కొనియాడారు. నేటి యువత, విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారుకలాం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశయాలు, లక్ష్యాల సాధనకు కృషి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల - కిరణ్ కుమార్, పిల్లి లక్ష్మణ్, తుమ్ నారాయణ, అబ్దుల్ రెహమాన్, సాగర్, మేరాజ్, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, అక్బర్, ఎస్దాని, మల్లికార్జున్, వెంకటేష్, అక్షయ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/dr-apj-abdul-kalams-11th-birth-anniversary-was-organized-in/article-3722</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/dr-apj-abdul-kalams-11th-birth-anniversary-was-organized-in/article-3722</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:44:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004639859.jpg"                         length="2094357"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీస్ శాఖలో కృత్రిమ మేధస్సు – సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ</title>
                                    <description><![CDATA[<p>పీటీసీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/dharna-of-retired-employees-in-front-of-union-bank/article-3719"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004639783.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కరీంనగర్,: ఆధునిక సాంకేతికతతో నేర నియంత్రణ, దర్యాప్తులో సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "కృత్రిమ మేధస్సు మరియు పోలీసు శాఖ సాంకేతికతలు" శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీస్ శిక్షణా కేంద్రంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.  కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ భద్రత, సమాచార విశ్లేషణ, స్మార్ట్ నిఘా వంటి ఆధునిక సాంకేతికత నేరాల నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2018, 2020 మరియు 2024 బ్యాచ్‌లకు చెందిన కానిస్టేబుళ్లకు ఈ ప్రత్యేక శిక్షణను నిర్వహిస్తు న్నామని చెప్పారు. ఇందులో భాగంగా కరీంనగర్ పోలీస్ శిక్షణా కేంద్రంలో నిజామాబాదు, కరీంనగర్, సిద్దిపేట మూడు పోలీస్ కమిషనరేట్లు మరియు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఆసిఫాబాద్ ఆరు జిల్లాలకు చెందిన సిబ్బందికి మొత్తం 11 దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారుప్రతి దశలో 80 మంది కానిస్టేబుళ్లు పాల్గొంటారని, ప్రతి బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారుశిక్షణలో కృత్రిమ మేధస్సు ఆధారిత పోలీసింగ్, డిజిటల్ ఆధారాల నిర్వహణ, సైబర్ నేరాల గుర్తింపు, స్మార్ట్ నిఘా వ్యవస్థలు, దర్యాప్తులో సాంకేతిక వినియోగం, సమాచార విశ్లేషణ, నైతిక విలువలు, గోప్యతా నిబంధనలు, చట్టపరమైన అంశాలపై నిపుణులచే ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారుఈ శిక్షణతో పోలీసు సిబ్బంది సాంకేతికంగా మరింత నైపుణ్యం సాధించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తారని సీపీ ఆకాంక్షించారు. తెలంగాణ పోలీసు శాఖను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతికంగా బలోపేతం చేయడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారుఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ అదనపు ఎస్పీ ఎం. పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ ఏసీపీ గంగాధర్, ఏసీపీలు విజయపాల్ రెడ్డి, బి. నారాయణ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/dharna-of-retired-employees-in-front-of-union-bank/article-3719</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/dharna-of-retired-employees-in-front-of-union-bank/article-3719</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 15:11:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004639783.jpg"                         length="656650"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల నిర్లక్ష్య</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కరీంనగర్,కరీంనగర్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్న పోలీసు శాఖలోనే నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటు న్నాయి. నగరంలోని ప్రధాన రోడ్డుపై విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై రాంగ్ రూట్‌లో ప్రయాణించడం కనిపించింది. అదే సమయంలో సామాన్య వ్యక్తికి ఫోన్ రావడంతో బైక్‌ను సైడ్‌కు ఆపి ఫోన్ మాట్లాడుతుండడం గమనించారుట్రాఫిక్ తనిఖీల పేరుతో సామాన్య ప్రజలకు భారీ జుల్మానాలు విధిస్తున్న అదే పోలీసులు, తాము మాత్రం నిబంధనలు పాటించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు రూల్స్ పాటిస్తున్నారు. కానీ పోలీసులే పాటించట్లేదు. మేము ఫోన్ మాట్లాడితే ఫైన్, వాళ్లు రాంగ్ రూట్‌లో వెళ్లినా ఫ్రీనాఅని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  చట్టం అందరికీ సమానం అంటారు. కానీ పోలీసులకు ఒక రకంగా, ప్రజలకు మరో రకంగా అమలు చేస్తున్నారు" అని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను అందరికీ సమానంగా అమలు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/police-negligence-on-violation-of-traffic-rules/article-3691"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/101.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కరీంనగర్,కరీంనగర్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్న పోలీసు శాఖలోనే నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటు న్నాయి. నగరంలోని ప్రధాన రోడ్డుపై విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై రాంగ్ రూట్‌లో ప్రయాణించడం కనిపించింది. అదే సమయంలో సామాన్య వ్యక్తికి ఫోన్ రావడంతో బైక్‌ను సైడ్‌కు ఆపి ఫోన్ మాట్లాడుతుండడం గమనించారుట్రాఫిక్ తనిఖీల పేరుతో సామాన్య ప్రజలకు భారీ జుల్మానాలు విధిస్తున్న అదే పోలీసులు, తాము మాత్రం నిబంధనలు పాటించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు రూల్స్ పాటిస్తున్నారు. కానీ పోలీసులే పాటించట్లేదు. మేము ఫోన్ మాట్లాడితే ఫైన్, వాళ్లు రాంగ్ రూట్‌లో వెళ్లినా ఫ్రీనాఅని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  చట్టం అందరికీ సమానం అంటారు. కానీ పోలీసులకు ఒక రకంగా, ప్రజలకు మరో రకంగా అమలు చేస్తున్నారు" అని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/police-negligence-on-violation-of-traffic-rules/article-3691</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/police-negligence-on-violation-of-traffic-rules/article-3691</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 17:01:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/101.jpg"                         length="537414"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వారం రోజుల్లో భగత్ నగర్ లో పడిన దొంగలను పట్టుకోవాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కరీంనగర్, : కరీంనగర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్ నగర్‌లో దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని శనివారం పరామర్శించారువారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. జూన్‌లో కారు చోరీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ భారీ దోపిడీ జరిగేది కాదన్నారు. దుండగులు ఇంట్లోకి వచ్చి 62 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు దోచుకున్నారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఇచ్చినా నిందితులను పట్టుకోలేదని గంగుల విమర్శించారుకరీంనగర్ దొంగలకు అడ్డాగా మారిందని, పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని ఆరోపించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉన్న శ్రద్ధ దొంగల పట్టుపై లేదన్నారు. బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/thieves-in-bhagat-nagar-should-be-caught-within-a-week/article-3685"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004621496.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">కరీంనగర్, : కరీంనగర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్ నగర్‌లో దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని శనివారం పరామర్శించారువారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. జూన్‌లో కారు చోరీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ భారీ దోపిడీ జరిగేది కాదన్నారు. దుండగులు ఇంట్లోకి వచ్చి 62 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు దోచుకున్నారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఇచ్చినా నిందితులను పట్టుకోలేదని గంగుల విమర్శించారుకరీంనగర్ దొంగలకు అడ్డాగా మారిందని, పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని ఆరోపించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉన్న శ్రద్ధ దొంగల పట్టుపై లేదన్నారు. బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/thieves-in-bhagat-nagar-should-be-caught-within-a-week/article-3685</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/thieves-in-bhagat-nagar-should-be-caught-within-a-week/article-3685</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 16:35:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004621496.jpg"                         length="1052834"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వివాహిత ప్రాణాలు కాపాడిన  పోలీసులు</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్, : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు గ్రామానికి చెందిన నేతి మానస(23) అనే వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారుఈ సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ గారి ఆదేశాల మేరకు, బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్ మరియు హోంగార్డు ప్రసాద్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను సురక్షితంగా కాపాడారు.అనంతరం సదరు మహిళకు కౌన్సిలింగ్ నిర్వహించి, మానసిక ధైర్యాన్ని నింపి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్లిష్ట సమయంలో వేగంగా స్పందించి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్ హోంగార్డు ప్రసాద్‌లను ఏసీపీ విజయకుమార్, సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/police-saved-married-life/article-3673"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/karim.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్, : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు గ్రామానికి చెందిన నేతి మానస(23) అనే వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారుఈ సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ గారి ఆదేశాల మేరకు, బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్ మరియు హోంగార్డు ప్రసాద్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను సురక్షితంగా కాపాడారు.అనంతరం సదరు మహిళకు కౌన్సిలింగ్ నిర్వహించి, మానసిక ధైర్యాన్ని నింపి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్లిష్ట సమయంలో వేగంగా స్పందించి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్ హోంగార్డు ప్రసాద్‌లను ఏసీపీ విజయకుమార్, సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/police-saved-married-life/article-3673</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/police-saved-married-life/article-3673</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 15:58:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/karim.jpg"                         length="110952"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కబడ్డీ విజేతలకు రూ.1 లక్ష నగదు పారితోషికం </title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్, : నేటి విద్యార్థులే రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారని, కబడ్డీ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప క్రీడ అని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. విజేతలు, రన్నరప్ జట్లను ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష నగదు పారితోషికం అందజేస్తానని ప్రకటించారు.శనివారం కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని వివేకానందపురి కాలనీలో ఉన్న వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ క్లస్టర్–VII బాలురు, బాలికల కబడ్డీ టోర్నమెంట్–2026ను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారుతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 160 జట్లు, సుమారు 1,400 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్న వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారుకబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే గొప్ప క్రీడ అన్నారు. ప్రో కబడ్డీతో ఈ క్రీడకు</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/kabaddi-association-chairman-welichala-rajender-rao-announced-a-cash-prize/article-3672"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004620473-(1).jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్, : నేటి విద్యార్థులే రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారని, కబడ్డీ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప క్రీడ అని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. విజేతలు, రన్నరప్ జట్లను ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష నగదు పారితోషికం అందజేస్తానని ప్రకటించారు.శనివారం కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని వివేకానందపురి కాలనీలో ఉన్న వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ క్లస్టర్–VII బాలురు, బాలికల కబడ్డీ టోర్నమెంట్–2026ను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారుతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 160 జట్లు, సుమారు 1,400 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్న వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారుకబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే గొప్ప క్రీడ అన్నారు. ప్రో కబడ్డీతో ఈ క్రీడకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగిందని, ఈ మైదానంలో ఆడుతున్న విద్యార్థుల్లోనే రేపటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు.సీబీఎస్ఈ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ &amp; రీజినల్ ఆఫీసర్ జంగం సునీల్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటుక్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంచుతాయన్నారు. ఓటమిని విజయానికి మెట్టుగా తీసుకొని పట్టుదలతో సాధన చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డా. చెన్నాడి అమిత్ కుమార్ మాట్లాడుతూ, బాలబాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. నిరంతర సాధన, అంకితభావంతో విజయాలు సాధించవచ్చని అన్నారు. జూలై 25న ప్రారంభమైన ఈ పోటీలు జూలై 27 వరకు జరుగుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 160 జట్లు పాల్గొంటున్నాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు, కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, ఇక్రమ్ సికిందర్, గుమ్మడి రాజకుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చి. సంపత్‌రావు, కార్యదర్శి బి. మల్లేష్ గౌడ్, మానేరు స్కూల్ చైర్మన్ అనంత రెడ్డి, వివేకానంద స్కూల్ అకాడెమిక్స్ డైరెక్టర్ డా. టి. లలితా కుమారి, ప్రిన్సిపాల్ డా. ఆర్. రితీష్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/kabaddi-association-chairman-welichala-rajender-rao-announced-a-cash-prize/article-3672</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/kabaddi-association-chairman-welichala-rajender-rao-announced-a-cash-prize/article-3672</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 14:19:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004620473-%281%29.jpg"                         length="156717"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేలకుంట శిఖం ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కరీంనగర్, : కరీంనగర్ సీతారాంపూర్ శివారులోని ‘మేలకుంట శిఖం’ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కబ్జాలు, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను కరీంనగర్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక పర్యవేక్షకురాలు స్రవంతి, అధికారి కుమార్ మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు శిఖంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ సీతారాంపూర్ శివారులోని సర్వే నెం. 71, 72లో ఉన్న 13 ఎకరాల 26 గుంటల మేలకుంట శిఖం ప్రభుత్వ భూమి భారీగా కబ్జాకు గురైందని అన్నారు. నీటిపారుదల శాఖ నుండి ఎలాంటి అనుమతి పత్రం లేకపోయినా నగరపాలక సంస్థ అధికారులు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/illegal-constructions-on-melakunta-shikham-government-land-should-be-demolished/article-3670"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004620409.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కరీంనగర్, : కరీంనగర్ సీతారాంపూర్ శివారులోని ‘మేలకుంట శిఖం’ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కబ్జాలు, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను కరీంనగర్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక పర్యవేక్షకురాలు స్రవంతి, అధికారి కుమార్ మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు శిఖంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ సీతారాంపూర్ శివారులోని సర్వే నెం. 71, 72లో ఉన్న 13 ఎకరాల 26 గుంటల మేలకుంట శిఖం ప్రభుత్వ భూమి భారీగా కబ్జాకు గురైందని అన్నారు. నీటిపారుదల శాఖ నుండి ఎలాంటి అనుమతి పత్రం లేకపోయినా నగరపాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చెరువు శిఖంలోనే రోడ్డు ఉన్నట్లు చూపిస్తూ ప్రైవేట్ భవనాలు, అపార్ట్మెంట్లు, విద్యాసంస్థలు, వివాహ మందిరాలు నిర్మిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. గతంలో 22-12-2023న ఉప సర్వేయర్ ఆధ్వర్యంలో కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ గ్రామీణ సర్వేయర్ల బృందం పరిశీలించి దాదాపు 40 మందికి పైగా అక్రమార్కులు ఇక్కడ నివాసాలు, అడుగు భాగాలు నిర్మించినట్లు ప్రభుత్వ నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. రెవెన్యూ అధికారులే ఇవి అక్రమ కట్టడాలని తేల్చినా ఇప్పటివరకు కూల్చివేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారుచెరువులు, కాలువలు కబ్జాకు గురికావడంతో కొద్దిగా వర్షం పడినా ఆర్టీసి వర్క్‌షాప్ దగ్గర సూర్యనగర్ కాలనీ పూర్తిగా నీట మునుగుతోందని, కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి చెరువులా మారి వాహనాలను మళ్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారుఉన్నతాధికారులు వెంటనే స్పందించి మేలకుంట శిఖంలో ప్రస్తుతం జరుగుతున్న అపార్ట్మెంట్లు, ఇతర భవనాల నిర్మాణాలను ఆపాలని, అక్రమ కట్టడాలను నిష్పాక్షికంగా కూల్చివేసి మేలకుంట చెరువు, విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/illegal-constructions-on-melakunta-shikham-government-land-should-be-demolished/article-3670</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/illegal-constructions-on-melakunta-shikham-government-land-should-be-demolished/article-3670</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 14:04:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004620409.jpg"                         length="494653"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్‌లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో 25వ డివిజన్ సుభాష్‌నగర్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సిమెంటు రోడ్డునిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 12వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సిమెంటు రోడ్డు మరియు తాగునీటి గొట్టాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా సిమెంటు కాలువల నిర్మాణం, ప్రజలు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేలా నాణ్యమైన సిమెంటు రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి తాగునీరు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/integral-development-is-the-goal-in-every-division/article-3646"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004610373.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్‌లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో 25వ డివిజన్ సుభాష్‌నగర్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సిమెంటు రోడ్డునిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 12వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సిమెంటు రోడ్డు మరియు తాగునీటి గొట్టాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా సిమెంటు కాలువల నిర్మాణం, ప్రజలు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేలా నాణ్యమైన సిమెంటు రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి తాగునీరు అందేలా గొట్టాల వ్యవస్థను బలోపేతం చేయడం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారుప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కరీంనగర్ నగరంలోనూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నగర అభివృద్ధిలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, చేపట్టిన పనులను సంరక్షిస్తూ పరిశుభ్రమైన పరిసరాలను కాపాడాలని పిలుపునిచ్చారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నిర్ణీత గడువులో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేయర్ ఆదేశించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు కూడా దశలవారీగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, 25వ డివిజన్ కార్పొరేటర్ గంట శ్రీనివాస్, 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, మున్సిపల్ అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/integral-development-is-the-goal-in-every-division/article-3646</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/integral-development-is-the-goal-in-every-division/article-3646</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 16:11:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004610373.jpg"                         length="1250407"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీట్ లీకేజీపై కరీంనగర్‌లో విద్యాసంస్థల బంద్</title>
                                    <description><![CDATA[<ul>
<li>నీట్ లీకేజీపై కరీంనగర్‌లో విద్యాసంస్థల బంద్</li>
<li>కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్</li>
<li>డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేష్ యుగేందర్ డిమాండ్</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/bandh-of-educational-institutions-in-karimnagar-over-neet-leakage/article-3643"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004610078.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్  : నీట్ ప్రశ్నపత్రం లీకేజీని ఖండిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారుబీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు పెరిగిపోయాయని, దీనితో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దోషులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారునీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ సంస్థ నుంచి తీసుకుని రాష్ట్రాలకే ఇవ్వాలని కోరారు. లీకేజీలతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంద్‌లో భాగంగా కళాశాల వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నాయకులను పోలీసులు అరెస్టు చేసి శిక్షణ కేంద్రానికి తరలించారు. శాంతియుత నిరసనలను అణచివేస్తే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శివ కుమార్, వంశీ, సిరి నాయక్, రాజు, ఏఐవైఎఫ్ నాయకుడు పినమల్ల భాస్కర్ తదితరులు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/bandh-of-educational-institutions-in-karimnagar-over-neet-leakage/article-3643</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/bandh-of-educational-institutions-in-karimnagar-over-neet-leakage/article-3643</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 15:33:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004610078.jpg"                         length="1866745"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా 100 శాతం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పిలుపునిచ్చారుశుక్రవారం 33వ డివిజన్ కాన్పూరా, ప్రియదర్శిని కాలనీ మరియు 54వ డివిజన్ అశోక్‌నగర్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు, పార్టీ నాయకులతో మాట్లాడి పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ నాయకులు సహకరించాలన్నారుఅడ్రసులు, ఫోన్ నెంబర్లు దొరకని వారికి తగిన సహాయం చేయాలని కోరారురెవెన్యూ అధికారులకు సహాయంగా అదనపు సిబ్బందిని నియమించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌ను కోరినట్లు తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారుఒక వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక్కటి ఉంచుకోవాలని, ఎక్కడ ఉంచుకోవాలో ఓటర్లే నిర్ణయించుకోవాలనిఅందుకు నమోదు పత్రాలను అందించాల న్నారుప్రజాస్వామ్యంలో ఓటు</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/not-a-single-vote-should-be-missed/article-3642"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004610010.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా 100 శాతం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పిలుపునిచ్చారుశుక్రవారం 33వ డివిజన్ కాన్పూరా, ప్రియదర్శిని కాలనీ మరియు 54వ డివిజన్ అశోక్‌నగర్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు, పార్టీ నాయకులతో మాట్లాడి పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ నాయకులు సహకరించాలన్నారుఅడ్రసులు, ఫోన్ నెంబర్లు దొరకని వారికి తగిన సహాయం చేయాలని కోరారురెవెన్యూ అధికారులకు సహాయంగా అదనపు సిబ్బందిని నియమించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌ను కోరినట్లు తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారుఒక వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక్కటి ఉంచుకోవాలని, ఎక్కడ ఉంచుకోవాలో ఓటర్లే నిర్ణయించుకోవాలనిఅందుకు నమోదు పత్రాలను అందించాల న్నారుప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదని, నిర్లక్ష్యం వల్ల నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని బూత్ స్థాయి ప్రతినిధులకు తెలిపారు. పూర్తి చేసిన నమోదు పత్రాలను రాజేందర్‌రావు బూత్ స్థాయి అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్‌ఐఆర్ కమిటీ సభ్యుడు పద్మాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, 33వ డివిజన్ కార్పొరేటర్ హీనా ఆఫ్రీన్, 54వ డివిజన్ అధ్యక్షుడు తోవిటి సామ్రాట్ తదితరులు. పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/not-a-single-vote-should-be-missed/article-3642</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/not-a-single-vote-should-be-missed/article-3642</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 15:31:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004610010.jpg"                         length="186681"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజేపీ గుండాల్లారా ఖబర్దార్</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం నగరంలోని 3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ బీజేపీ గుండాల్లారా ఖబర్దార్. మా ఓపికను అలుసుగా తీసుకుంటే వీధుల్లో తిరగలేరు. తస్మాత్ జాగ్రత్తఅన్నారుశాంతియుతంగా నిరసనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై బండి సంజయ్ అనుచరులు లాఠీలతో దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఇకపై ఇలాంటి దౌర్జన్యాలను సహించబోమని స్పష్టం చేశారు.నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసేదాకా పోరాటం ఆపేది లేదన్నారు.ప్రధాని నరేంద్ర మోడీకి ఇక శంకర్‌గిరి మాన్యాలు తప్పవని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి గ్రామం, ప్రతి</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/bjp-gundallara-khabardar/article-3634"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1004609176.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం నగరంలోని 3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ బీజేపీ గుండాల్లారా ఖబర్దార్. మా ఓపికను అలుసుగా తీసుకుంటే వీధుల్లో తిరగలేరు. తస్మాత్ జాగ్రత్తఅన్నారుశాంతియుతంగా నిరసనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై బండి సంజయ్ అనుచరులు లాఠీలతో దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఇకపై ఇలాంటి దౌర్జన్యాలను సహించబోమని స్పష్టం చేశారు.నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసేదాకా పోరాటం ఆపేది లేదన్నారు.ప్రధాని నరేంద్ర మోడీకి ఇక శంకర్‌గిరి మాన్యాలు తప్పవని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి గ్రామం, ప్రతి వీధిలో ఎండగడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, 3వ డివిజన్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఆర్ష మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, ఎలగందుల సర్పంచ్ నిమ్మల అంజన్న తదితరులు పాల్గొన్నారు </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/bjp-gundallara-khabardar/article-3634</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/bjp-gundallara-khabardar/article-3634</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 14:18:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1004609176.jpg"                         length="147519"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        