<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/karimnagar/category-54" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Karimnagar - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/54/rss</link>
                <description>Karimnagar RSS Feed</description>
                
                            <item>
                <title>పెన్షనర్ల EHS కార్డుల సమస్యలకు చెక్ పెట్టాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li>రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు EHS కార్డులు ఇవ్వాలి</li>
<li>సాఫ్ట్‌వేర్ లోపాలతో పెన్షనర్లకు తప్పని తిప్పలు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/the-problems-of-pensioners-ehs-cards-should-be-checked/article-5295"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-12.17.09-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"> హుస్నాబాద్: అప్లోడింగ్, ఎడిట్ సమస్యలు వెంటనే పరిష్కరించాని,రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా పెన్షనర్ల నూతన EHS హెల్త్ కార్డుల కోసం వివరాలు అప్లోడ్ చేసే సమయంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందిస్తున్న విధంగానే రిటైర్డ్ ఒకేషనల్ టీచర్లకు కూడా EHS కార్డులు అందించాలని కోరారు. కుటుంబ సభ్యుల వివరాలు అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతున్నాయని, ఎంప్లాయ్ ఐడీ ఆధారంగా అర్హులైన కుటుంబ సభ్యుల వివరాలను సులభంగా ఆమోదించేలా సాఫ్ట్‌వేర్‌ను సరళతరం చేయాలని అన్నారు. కార్డు డౌన్‌లోడ్ అనంతరం ఫొటో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలని సూచించారు.మహిళా సర్వీస్ పెన్షనర్ల భర్త వివరాలు నమోదు చేసే సమయంలో వయస్సు నిబంధనల కారణంగా అప్లోడ్ రిజెక్ట్ అవుతున్న సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. ఎంప్లాయ్ ఐడీ ఆధారంగా స్పౌజ్ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పెన్షనర్ల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని EHS కార్డుల ప్రక్రియను సులభతరం చేయాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు సకాలంలో అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/the-problems-of-pensioners-ehs-cards-should-be-checked/article-5295</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/the-problems-of-pensioners-ehs-cards-should-be-checked/article-5295</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 12:42:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-12.17.09-pm.jpeg"                         length="27715"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికార బలంతో దళితుల భూములపై అక్రమ మార్పులు..?</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కొత్తపల్లి: కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 90, 91, 95, 109లకు సంబంధించిన భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వృద్ధ రైతు కూర సత్యనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవలే జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. వినతిపత్రం ద్వారా కోరిన ఆయా సర్వే నంబర్లలోని భూములకు సంబంధించి గతంలో సీలింగ్ ప్రక్రియలో భూముల పంపిణీ జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పట్టాలు, పహాణీలు, ఆన్‌లైన్ రికార్డుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. సర్వే నంబర్ 109లో మొత్తం 2 ఎకరాల 23 గుంటల భూమి ఉండగా, అందులో కొంత భూమి సీలింగ్‌లో హరిజనులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన అధికార బలాన్ని ఉపయోగించుకుని ఆ భూమిలో కొంత భాగాన్నితన కుటుంబ సభ్యుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%AC%E0%B0%B2%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%A6%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-4997"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-03-at-1.17.30-pm-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కొత్తపల్లి: కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 90, 91, 95, 109లకు సంబంధించిన భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వృద్ధ రైతు కూర సత్యనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవలే జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. వినతిపత్రం ద్వారా కోరిన ఆయా సర్వే నంబర్లలోని భూములకు సంబంధించి గతంలో సీలింగ్ ప్రక్రియలో భూముల పంపిణీ జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పట్టాలు, పహాణీలు, ఆన్‌లైన్ రికార్డుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. సర్వే నంబర్ 109లో మొత్తం 2 ఎకరాల 23 గుంటల భూమి ఉండగా, అందులో కొంత భూమి సీలింగ్‌లో హరిజనులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన అధికార బలాన్ని ఉపయోగించుకుని ఆ భూమిలో కొంత భాగాన్నితన కుటుంబ సభ్యుల పేర్లపైకి మార్చుకున్నారని, దీనివల్ల దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత సీలింగ్ ప్రొసీడింగ్స్, రెవెన్యూ రికార్డులు, పట్టాలు, పహాణీలు, ఆన్‌లైన్ వివరాలను సమగ్రంగా పరిశీలించి నిజానిజాలు తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అలాగే సర్వే నంబర్ 90లో 8 ఎకరాల 15 గుంటల భూమి జాయింట్ పట్టాలో ఉందని, సర్వే నంబర్ 91లో తన కుటుంబానికి సంబంధించిన భూములపై వివాదం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం సర్వే నంబర్ 91లో 1 ఎకరం 33 గుంటలు, సర్వే నంబర్ 95లో 6 గుంటలు, సర్వే నంబర్ 90లో 4 ఎకరాల 7 గుంటలు కలిపి సుమారు 8 ఎకరాల భూమిని సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్లు 90, 91, 95, 109లకు సంబంధించిన పట్టాలు, సీలింగ్ ప్రొసీడింగ్స్, పహాణీలు, ఆన్‌లైన్, ఇతర రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే స్థల పరిశీలన నిర్వహించాలని కోరారు. సీలింగ్‌లో దళితులకు పంపిణీ చేసిన భూములు ఏవి, ప్రస్తుతం ఆ భూములు ఎవరి పేర్లపై నమోదై ఉన్నాయనే అంశంపై విచారణ జరిపి, దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, తనకు చట్టబద్ధంగా హక్కు ఉన్న భూమిపై న్యాయం చేయాలని అధికారులను కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%AC%E0%B0%B2%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%A6%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-4997</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%AC%E0%B0%B2%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%A6%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-4997</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 16:49:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-03-at-1.17.30-pm-%281%29.jpeg"                         length="195296"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈనెల 3న ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో ఫ్రెషర్స్ డే వేడుకలు.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">బాన్సువాడ : ఈనెల 3న ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలు కళాశాల ప్రిన్సిపాల్ ఈ గంగాధర్ ఓ ప్రకటన లో  తెలిపారు. బాన్సువాడ మండల పరిధిలో ని ఎస్ ఆర్ ఎన్ కె  డిగ్రీ కళాశాల లో సెప్టెంబర్ 3 న నిర్వహిం చనున్న ఫ్రెషర్స్ డే వేడుకల కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి విచ్చే యనున్నారు. ఈ సందర్భం గా నిర్వహించనున్న ఫ్రెషర్స్ డే వేడుకలను కవర్ చేయడానికి కళాశాల పూర్వ విద్యార్థులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తు న్నట్లు  ప్రిన్సిపల్ తెలిపారు. వేదిక ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల తేదీ: సెప్టెంబర్ 03, 2026 సమయం : ఉదయం గం 10:30 ని లకు కార్యక్రమం ప్రారంభ మవుతుందని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;">బాన్సువాడ : ఈనెల 3న ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలు కళాశాల ప్రిన్సిపాల్ ఈ గంగాధర్ ఓ ప్రకటన లో  తెలిపారు. బాన్సువాడ మండల పరిధిలో ని ఎస్ ఆర్ ఎన్ కె  డిగ్రీ కళాశాల లో సెప్టెంబర్ 3 న నిర్వహిం చనున్న ఫ్రెషర్స్ డే వేడుకల కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి విచ్చే యనున్నారు. ఈ సందర్భం గా నిర్వహించనున్న ఫ్రెషర్స్ డే వేడుకలను కవర్ చేయడానికి కళాశాల పూర్వ విద్యార్థులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తు న్నట్లు  ప్రిన్సిపల్ తెలిపారు. వేదిక ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల తేదీ: సెప్టెంబర్ 03, 2026 సమయం : ఉదయం గం 10:30 ని లకు కార్యక్రమం ప్రారంభ మవుతుందని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/freshers-day-celebrations-in-srnk-degree-college-on-3rd-of/article-4973</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/freshers-day-celebrations-in-srnk-degree-college-on-3rd-of/article-4973</guid>
                <pubDate>Wed, 02 Sep 2026 16:58:12 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సుందరగిరి గ్రామంలో స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుందరగిరి వద్ద బావిలోకి హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో సుందరగిరి గ్రామం వద్ద వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది.ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం తప్పింది స్వల్ప గాయాలు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడమే కారణం డ్రైవర్ కండక్టర్ తెలిపారు.ఈ సందర్బంగా  చిగురుమామిడి మండలం హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సుందరగిరి గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది.నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు జరుగుతుండటంతో పాటు, బస్సులో సామర్థ్యానికి మించి దాదాపు 50 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా బస్సు ఎగిరిపడింది. ఈ క్రమంలో స్టీరింగ్ రాడ్ఉ   న్నపళంగా ఊడిపోవడంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రహదారి పక్కనే ఉన్న స్థానిక రైతు కావటి బక్కయ్యకు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%8A%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B5%E0%B0%A1%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%82%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81%C2%A0/article-4958"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-02-at-1.43.58-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుందరగిరి వద్ద బావిలోకి హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో సుందరగిరి గ్రామం వద్ద వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది.ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం తప్పింది స్వల్ప గాయాలు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడమే కారణం డ్రైవర్ కండక్టర్ తెలిపారు.ఈ సందర్బంగా  చిగురుమామిడి మండలం హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం సుందరగిరి గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది.నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు జరుగుతుండటంతో పాటు, బస్సులో సామర్థ్యానికి మించి దాదాపు 50 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా బస్సు ఎగిరిపడింది. ఈ క్రమంలో స్టీరింగ్ రాడ్ఉ   న్నపళంగా ఊడిపోవడంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రహదారి పక్కనే ఉన్న స్థానిక రైతు కావటి బక్కయ్యకు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాకుండా కేవలం స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద శబ్దం విన్న వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీసి ఉపశమనం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని గ్రామ ప్రజలు అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%8A%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B5%E0%B0%A1%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%82%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81%C2%A0/article-4958</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%8A%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B5%E0%B0%A1%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%82%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81%C2%A0/article-4958</guid>
                <pubDate>Wed, 02 Sep 2026 14:39:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-02-at-1.43.58-pm.jpeg"                         length="59333"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ చౌక్ లో 420 హామీల ఫ్లెక్సీతో గంగుల సంచలనం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కరీంనగర్, : ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలతో తెలంగాణ చౌక్ దద్దరిల్లింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ గంగుల వినూత్న రీతిలో నిరసన తెలిపి సంచలనం సృష్టించారు. వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజే ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు దడ పుట్టించారుఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/gangula-sensation-with-420-guarantee-flexi-in-telangana-chowk/article-4957"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-02-at-1.11.51-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కరీంనగర్, : ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలతో తెలంగాణ చౌక్ దద్దరిల్లింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ గంగుల వినూత్న రీతిలో నిరసన తెలిపి సంచలనం సృష్టించారు. వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజే ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు దడ పుట్టించారుఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతు భీమా పథకానికి తూట్లు పొడిచారని, కల్యాణ లక్ష్మి పథకాన్ని తుంగలో తొక్కారని, ఫీజు రీయింబర్స్ మెంట్ అందక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఆసరా పెన్షన్ల పెంపు జాడ లేదని, యువతులకు స్కూటీల హామీ నీటి మీద రాతలయ్యాయని అన్నారు. అనంతరం ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను బాకీ కార్డు రూపంలో ముద్రించి బాటసారులకు, వాహనదారులకు, బస్సు ప్రయాణికులకు స్వయంగా బస్సెక్కి మరీ గంగుల అందజేయడం విశేషంగా నిలిచింది. 420 హామీల మోసాన్ని అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపుతామని, ప్రతి హామీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మండల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ నగర అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/gangula-sensation-with-420-guarantee-flexi-in-telangana-chowk/article-4957</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/gangula-sensation-with-420-guarantee-flexi-in-telangana-chowk/article-4957</guid>
                <pubDate>Wed, 02 Sep 2026 14:25:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-02-at-1.11.51-pm.jpeg"                         length="1485750"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ క్రీడా దినోత్సవంలో ఓదెల క్రీడాకారునికి ఘన సన్మానం...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ఓదెల :జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి హాల్ లో మై భరత్ నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలో పెద్దపల్లి జిల్లా నుండి ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడా కారులకు సన్మానం చేశారు. మన ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి కి చెందిన ముద్దమళ్ళ అజయ్ కుమార్ అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్,బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయి బ్రాంజ్ మెడల్ సాధించినందుకు మై భరత్ నెహ్రు యువ కేంద్రం వారు శాలువ తో సన్మానిస్తూ మూమెంటో ను బహుకరించారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మై భారత్  యూత్ ఆఫీసర్,పెద్దపల్లి జిల్లా నోడల్ ఆఫీసర్ తులా శోభా రాణి పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/odela-sportsperson-honored-on-national-sports-day/article-4861"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-29-at-5.03.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఓదెల :జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి హాల్ లో మై భరత్ నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలో పెద్దపల్లి జిల్లా నుండి ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడా కారులకు సన్మానం చేశారు. మన ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి కి చెందిన ముద్దమళ్ళ అజయ్ కుమార్ అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్,బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయి బ్రాంజ్ మెడల్ సాధించినందుకు మై భరత్ నెహ్రు యువ కేంద్రం వారు శాలువ తో సన్మానిస్తూ మూమెంటో ను బహుకరించారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మై భారత్  యూత్ ఆఫీసర్,పెద్దపల్లి జిల్లా నోడల్ ఆఫీసర్ తులా శోభా రాణి పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/odela-sportsperson-honored-on-national-sports-day/article-4861</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/odela-sportsperson-honored-on-national-sports-day/article-4861</guid>
                <pubDate>Sat, 29 Aug 2026 17:51:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-29-at-5.03.59-pm.jpeg"                         length="127013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సన్నరకాల బోనస్ ఆన్ లైన్ నమోదు చివరి తేదీ సెప్టెంబర్ 10 వ తేదీ.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ఓదెల : ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల సన్నరకాల వరి విత్తనాలు తీసుకున్న రైతుల సంబంధిత విత్తనాలు కొనుగోలు చేసిన విత్తన దుకాణాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు.రైతు సోదరులు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డ్,విత్తన కొనుగోలు చేసిన రశీదు,తీసుకొని సంబంధిత విత్తన దుకాణం లో సంప్రదిం చాలన్నారు. కౌలు రైతులు కూడా తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.అలా చేస్తే కౌలు రైతులకు బోనస్ నేరుగా కౌలు రైతు అకౌంట్ లో జమ అవుతుందన్నారు.రైతులు విత్తన దుకాణాల్లో కాకుండా ప్లాంట్,రైతు దగ్గర విత్తనం తీసుకొని విత్తుకున్న రైతులు గ్రామ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.బోనస్ వర్తించే 7 రకాల్లో ఆర్ఎన్ఆర్ 15048, బిపిటి 5204, కే ఎన్ ఎం 1638, హెచ్ఎంటి సోనా, డబ్ల్యూ జి ఎల్ 44, కేఎన్ఎం 7715,జైశ్రీరామ్ సన్నరకాల బోనస్ సెప్టెంబర్ 10వ తేదీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A8%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%87%E0%B0%A6%E0%B1%80-%E0%B0%B8%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-10-%E0%B0%B5-%E0%B0%A4%E0%B1%87%E0%B0%A6%E0%B1%80/article-4860"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-29-at-4.57.06-pm-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ఓదెల : ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల సన్నరకాల వరి విత్తనాలు తీసుకున్న రైతుల సంబంధిత విత్తనాలు కొనుగోలు చేసిన విత్తన దుకాణాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు.రైతు సోదరులు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డ్,విత్తన కొనుగోలు చేసిన రశీదు,తీసుకొని సంబంధిత విత్తన దుకాణం లో సంప్రదిం చాలన్నారు. కౌలు రైతులు కూడా తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.అలా చేస్తే కౌలు రైతులకు బోనస్ నేరుగా కౌలు రైతు అకౌంట్ లో జమ అవుతుందన్నారు.రైతులు విత్తన దుకాణాల్లో కాకుండా ప్లాంట్,రైతు దగ్గర విత్తనం తీసుకొని విత్తుకున్న రైతులు గ్రామ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.బోనస్ వర్తించే 7 రకాల్లో ఆర్ఎన్ఆర్ 15048, బిపిటి 5204, కే ఎన్ ఎం 1638, హెచ్ఎంటి సోనా, డబ్ల్యూ జి ఎల్ 44, కేఎన్ఎం 7715,జైశ్రీరామ్ సన్నరకాల బోనస్ సెప్టెంబర్ 10వ తేదీ లోపు రైతులందరూ ఆన్లైన్ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకొని రైతులకు బోనస్ వర్తించదని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A8%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%87%E0%B0%A6%E0%B1%80-%E0%B0%B8%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-10-%E0%B0%B5-%E0%B0%A4%E0%B1%87%E0%B0%A6%E0%B1%80/article-4860</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A8%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%87%E0%B0%A6%E0%B1%80-%E0%B0%B8%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D-10-%E0%B0%B5-%E0%B0%A4%E0%B1%87%E0%B0%A6%E0%B1%80/article-4860</guid>
                <pubDate>Sat, 29 Aug 2026 17:48:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-29-at-4.57.06-pm-%281%29.jpeg"                         length="99201"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుపేద విద్యార్థులకు డాక్టర్ అండ గా 60 వేల ఆర్థిక సహాయం.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">బాన్సువాడ మండల కేంద్రం లో అన్విత హాస్పిటల్ వైద్యులు సంతోష్ రెడ్డి నిరుపేద విద్యార్థుల కు 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నసలాద్ మండల పరిధి లో ని నెమలి గ్రామాని కి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి, చిట్టి మానస లకు హైద్రాబాద్ లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ లో 2 ఇయర్స్  కోర్సును చదవడాని కి డాక్టర్. సంతోష్ రెడ్డి 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. డాక్టర్. సంతోష్ రెడ్డి కి క్రీడాకారు లు అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B1%87%E0%B0%A6-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%A1-%E0%B0%97%E0%B0%BE-60-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82/article-4846"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-29-at-12.54.14-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">బాన్సువాడ మండల కేంద్రం లో అన్విత హాస్పిటల్ వైద్యులు సంతోష్ రెడ్డి నిరుపేద విద్యార్థుల కు 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నసలాద్ మండల పరిధి లో ని నెమలి గ్రామాని కి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి, చిట్టి మానస లకు హైద్రాబాద్ లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ లో 2 ఇయర్స్  కోర్సును చదవడాని కి డాక్టర్. సంతోష్ రెడ్డి 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. డాక్టర్. సంతోష్ రెడ్డి కి క్రీడాకారు లు అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B1%87%E0%B0%A6-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%A1-%E0%B0%97%E0%B0%BE-60-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82/article-4846</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B1%87%E0%B0%A6-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%A1-%E0%B0%97%E0%B0%BE-60-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%95-%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82/article-4846</guid>
                <pubDate>Sat, 29 Aug 2026 13:49:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-29-at-12.54.14-pm.jpeg"                         length="172402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆగస్టు 31న  మాలల  చలో సెక్రటేరియట్ ముట్టడి</title>
                                    <description><![CDATA[<p>గంభీరావుపేట  : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు మాల అనుబంధ కులాలకు విద్య ఉద్యోగాలు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని  నిరసిస్తూ బుధవారం ఎస్సీ రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించకపోతే, ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్  లోని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని పిలుపునిస్తూ గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల మాలలు మరియు మాల ఉప కులాలు  విద్యార్థులు యువతి యువకులు అన్ని గ్రామాల నుండి తరలిరావాలని  సెక్రటేటివ్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్యవేదిక జిల్లా నాయకులు   ఎగదండి స్వామి బండ రమేష్ రెడ్డి మల్ల రాజనర్సు ఎడబోయిన రాజు   మల్యాల రాజ్ మీరు   తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%86%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-31%E0%B0%A8-%C2%A0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2-%C2%A0%E0%B0%9A%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9F%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A1%E0%B0%BF/article-4761"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-26-at-2.26.04-pm.jpeg" alt=""></a><br /><p>గంభీరావుపేట  : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు మాల అనుబంధ కులాలకు విద్య ఉద్యోగాలు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని  నిరసిస్తూ బుధవారం ఎస్సీ రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించకపోతే, ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్  లోని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని పిలుపునిస్తూ గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల మాలలు మరియు మాల ఉప కులాలు  విద్యార్థులు యువతి యువకులు అన్ని గ్రామాల నుండి తరలిరావాలని  సెక్రటేటివ్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్యవేదిక జిల్లా నాయకులు   ఎగదండి స్వామి బండ రమేష్ రెడ్డి మల్ల రాజనర్సు ఎడబోయిన రాజు   మల్యాల రాజ్ మీరు   తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%86%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-31%E0%B0%A8-%C2%A0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2-%C2%A0%E0%B0%9A%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9F%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A1%E0%B0%BF/article-4761</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%86%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-31%E0%B0%A8-%C2%A0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2-%C2%A0%E0%B0%9A%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9F%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A1%E0%B0%BF/article-4761</guid>
                <pubDate>Wed, 26 Aug 2026 15:09:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-26-at-2.26.04-pm.jpeg"                         length="79852"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పంచాయతీ కార్మికుల ఉసురు తీస్తారా? </title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">కరీంనగర్, : జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులను వెట్టిచాకిరి చేయిస్తూ వారి ఉసురు తీస్తారా? అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి, కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.పల్లెసీమల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజలకు అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికులందరినీ రెండవ పీఆర్సీలో గుర్తించి కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలన్నారు. జీవో నంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి కారోబార్,</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/will-you-take-the-pension-of-panchayat-workers/article-4725"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1004953765-(1).jpg" alt=""></a><br /><div style="text-align:justify;">కరీంనగర్, : జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులను వెట్టిచాకిరి చేయిస్తూ వారి ఉసురు తీస్తారా? అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి, కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.పల్లెసీమల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజలకు అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికులందరినీ రెండవ పీఆర్సీలో గుర్తించి కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలన్నారు. జీవో నంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు.రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికులందరికీ ప్రతి నెల ఒకటో తారీకున అకౌంట్లో వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. వయసు పైబడి, అనారోగ్యం పాలై మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేసి పర్మినెంట్ చేయాలన్నారు.గ్రామాల్లో కొందరు సర్పంచులు తమ ఇష్టం వచ్చినట్లు కార్మికులను తొలగిస్తున్నారని, ప్రభుత్వం స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు కనీసం తక్షణ సహాయం రూ.30 వేలు అందించాలని, గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికుల్లో నూటికి 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారే పని చేస్తున్నారని, వీరి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం శోచనీయమన్నారు. రాష్ట్ర సర్కార్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డి. నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/will-you-take-the-pension-of-panchayat-workers/article-4725</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/will-you-take-the-pension-of-panchayat-workers/article-4725</guid>
                <pubDate>Tue, 25 Aug 2026 15:37:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1004953765-%281%29.jpg"                         length="196817"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మల్యాల : <span style="text-align:justify;">హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్వాయిపేటలో “పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. టూరిజం ప్రాజెక్ట్‌లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను మంత్రి పరిశీలించి, విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆ హామీకి అనుగుణంగా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి</span></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%97%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-4721"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/whatsapp-image-2026-08-25-at-11.39.11-am.jpeg" alt=""></a><br /><div style="text-align:justify;">మల్యాల : <span style="text-align:justify;">హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్వాయిపేటలో “పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. టూరిజం ప్రాజెక్ట్‌లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను మంత్రి పరిశీలించి, విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆ హామీకి అనుగుణంగా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సర్వాయిపేట పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రారంభించేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ప్రాజెక్ట్‌లో నిర్మిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మ్యూజియం పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. మ్యూజియం భవనం ముందు ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఈ టూరిజం ప్రాజెక్ట్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.</span></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%97%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-4721</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%97%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-4721</guid>
                <pubDate>Tue, 25 Aug 2026 14:05:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/whatsapp-image-2026-08-25-at-11.39.11-am.jpeg"                         length="40035"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>22ఏతో వేల ఎకరాలు బ్లాక్ - పేదల ఉసురు పోసుకున్న రేవంత్ సర్కార్</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి పేదల ఉసురు పోసుకుంటోందని, ఈఅరాచకాలకు నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.భూ బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రేవంత్ సర్కార్ వచ్చాక ఊర్లకు ఊర్లే 22ఏలోకి వెళ్లిపోయాయని, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడేందుకు తెచ్చిన చట్టాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతల ఒత్తిడితో తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పట్టాదారులకు నోటీసులు కూడా ఇవ్వకుండా వేలాది ప్లాట్లను బ్లాక్ చేశారని మండిపడ్డారు. రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లిలో మున్సిపల్ అనుమతులతో ఇళ్లు కట్టుకున్న వారు కూడా అమ్ముకోలేక విద్య,</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/22%E0%B0%8F%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D---%E0%B0%AA%E0%B1%87%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%89%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D/article-4700"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/gangula.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">కరీంనగర్ : రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి పేదల ఉసురు పోసుకుంటోందని, ఈఅరాచకాలకు నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.భూ బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రేవంత్ సర్కార్ వచ్చాక ఊర్లకు ఊర్లే 22ఏలోకి వెళ్లిపోయాయని, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడేందుకు తెచ్చిన చట్టాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతల ఒత్తిడితో తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పట్టాదారులకు నోటీసులు కూడా ఇవ్వకుండా వేలాది ప్లాట్లను బ్లాక్ చేశారని మండిపడ్డారు. రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లిలో మున్సిపల్ అనుమతులతో ఇళ్లు కట్టుకున్న వారు కూడా అమ్ముకోలేక విద్య, వైద్యం, పెళ్లిళ్లకు డబ్బులు లేక రోడ్డున పడ్డారని, వెంటనే అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ నుంచితొలగించకపోతే చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు, భూ బాధితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.  </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/22%E0%B0%8F%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D---%E0%B0%AA%E0%B1%87%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%89%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D/article-4700</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/22%E0%B0%8F%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D---%E0%B0%AA%E0%B1%87%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%89%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D/article-4700</guid>
                <pubDate>Mon, 24 Aug 2026 16:25:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/gangula.jpg"                         length="66451"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        