<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/category-53" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Rajanna Sircilla - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/53/rss</link>
                <description>Rajanna Sircilla RSS Feed</description>
                
                            <item>
                <title>ఘనంగా మారుతి సాగర్ జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<ul>
<li> జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం</li>
<li>TUWJ H-143ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర: జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/happy-birthday-to-maruti-sagar/article-3830"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002269124.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">వేములవాడ, : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జన్మదిన వేడుకలు వేములవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జర్నలిస్టులు కేక్ కట్ చేసి మారుతి సాగర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, అక్రిడిటేషన్ల మంజూరు, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం మారుతి సాగర్ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమ సమయంలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచిన ఆయన.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా మీడియా ప్రతినిధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, అక్రిడిటేషన్ల మంజూరు, పాత్రికేయుల వృత్తి గౌరవం పెంపు వంటి అంశాలపై నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ముందుండి పోరాటం జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, సంఘాన్ని బలోపేతం చేయడంలో మారుతి సాగర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతి పాత్రికేయుడికి న్యాయం జరిగేలా నిరంతరం ఉద్యమాలు చేపడుతూ జర్నలిస్టు సమాజానికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యతే సంఘానికి ప్రధాన బలమని, ఆ ఐక్యతను కాపాడుతూ TUWJ H-143ను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంలో మారుతి సాగర్ కీలక పాత్ర పోషిస్తున్నారని లాయక్ పాషా అన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం ఆయన చేస్తున్న పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మారుతి సాగర్ ఆయు రారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం జీవిస్తూ జర్నలిస్టు సమాజానికి మరింత సేవ చేయాలని జిల్లా కమిటీ, వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, ముఖ్య సలహాదారులు కొత్వాల్ శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు సిహెచ్. దేవరాజ్ జిల్లా క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రసూల్, , పంపరి నాగరాజు, ఫహద్, దెబ్బేటి ప్రవీణ్, రాపెల్లి గంగాధర్, సంటి రాజేందర్, షబ్బీర్, బండి రజని, ఆసీమ్, లక్ష్మీనారాయణ, రాము తదితరులు పాల్గొని మారుతి సాగర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/happy-birthday-to-maruti-sagar/article-3830</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/happy-birthday-to-maruti-sagar/article-3830</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 13:57:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002269124.jpg"                         length="115342"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాయినామస్మరణతో మార్మోగిన వేములవాడ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">వేములవాడ : గురు పౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భజనలు, సాయినామ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకు న్నారు.  గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులతో పాటు పలువురు భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. గురు పౌర్ణమి వేడుకలతో సాయిబాబా ఆలయం భక్తులతో సందడిగా మారింది.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/vemulawada-was-saddened-by-the-death-of-saina-on-the/article-3819"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002267859.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">వేములవాడ : గురు పౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భజనలు, సాయినామ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకు న్నారు.  గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులతో పాటు పలువురు భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. గురు పౌర్ణమి వేడుకలతో సాయిబాబా ఆలయం భక్తులతో సందడిగా మారింది.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/vemulawada-was-saddened-by-the-death-of-saina-on-the/article-3819</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/vemulawada-was-saddened-by-the-death-of-saina-on-the/article-3819</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:33:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002267859.jpg"                         length="1508309"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వర్షాభావంలో వరికి స్వస్తి.</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఆరుతడి పంటలే మేలు:</li>
<li>
<div>ఎల్ నినో ప్రభావం: ఆపత్కాల పంటలతోనే భూసారం, లాభాలు</div>
<div> </div>
</li>
<li>
<div>జూలై, ఆగస్టుల్లో ఏ పంటలు వేయాలో తెలుసా?</div>
<div> </div>
</li>
<li>
<div>తగ్గిన భూగర్భ జలాలు..</div>
</li>
<li>
<div>ప్రత్యామ్నాయ సాగుపై రైతు విజ్ఞాన కేంద్రం కీలక సూచనలు</div>
</li>
<li>కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సాయి కుమార్</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/relief-of-paddy-in-lack-of-rain/article-3759"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003697411.jpg" alt=""></a><br /><div>
<div style="text-align:justify;">రాజన్న సిరిసిల్ల : వర్షాభావ పరిస్థితులు, తగ్గిపోతున్న భూగర్భ జలాలు మరియు కాలువల్లో సాగునీటి కొరత కారణంగా జిల్లాలో వరి సాగు సవాలుగా మారుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. సాయి కుమార్ తెలిపారు. వర్షపాతం గణనీయంగా తగ్గడం, ఎల్ నినో ప్రభావం ఉన్న ఈ సమయంలో నీటి లభ్యత తక్కువగా ఉండే ఆరుతడి పంటలను ఎంచుకోవడం అత్యంత శ్రేయస్కరమని ఆయన రైతులకు సూచించారు. ఈ సంవత్సరం జూలై నెలలో సాధారణం కంటే దాదాపు 80 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది. పంటకాలం బాగా ఆలస్యమవుతున్నందున, ఇప్పటి వరకు సాగు ప్రారంభించని రైతులు ఆపత్కాల పంటల వైపు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రతి ఏడాదీ కాలువలు, బోర్ల కింద రెండు పంటలుగా వరి సాగు చేసే రైతులు కూడా, ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి చేపట్టడం వల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడు కోవడమే కాకుండా నేల సారాన్ని కూడా పెంచుకోవచ్చని వెల్లడించారు. రైతు సోదరులు మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయదగిన వివిధ పంటలు, విత్తుకునే గడువు మరియు యాజమాన్య పద్ధతుల గురించి ఆయన సమగ్ర సమాచారాన్ని అందించారు. కంది పంటను ఆగస్టు 15వ తేదీ వరకు విత్తుకునే వెసులుబాటు ఉంది. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలపరిమితి గల  పి.ఆర్.జి-176 లేదా మధ్యస్థ కాలపరిమితి కలిగిన డబ్ల్యూ.ఆర్.జి.ఈ-97, డబ్ల్యూ.ఆర్.జి.ఈ-93 వంటి రకాలతో పాటు ఇతర స్వల్ప, మధ్యస్థ కాలపరిమితి రకాలను ఎంచుకోవాలి. విత్తుకునేటప్పుడు తేలికపాటి నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం పాటించాలి. అదేవిధంగా బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. ఎడంగా విత్తుకోవాలి. మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు జూలై 31 నాటికి విత్తడం పూర్తి చేసుకోవాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం లాభదాయకం. అదేవిధంగా వేరుశనగ పంటను కూడా జూలై 31 వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంది. తక్కువ నీరు, స్వల్ప పోషకాలు ఉన్న నేలల్లో సైతం చిరుధాన్యాలు సమర్థవంతంగా దిగుబడి నిస్తాయి. సజ్జ, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాలను ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ మరియు మార్కెటింగ్ సౌకర్యం ఉన్నందున రైతులకు ఆశాజనకమైన ఆదాయం లభిస్తుంది. ఆముదం పంటను ఆగస్టు 15 వరకు సాగు చేసుకోవచ్చు. దీనికోసం టిసిహెచ్-111, ఐసిహెచ్-66, ఐసిహెచ్-5 వంటి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం అనుకూలం. విత్తే దూర విషయానికి వస్తే తేలికపాటి నేలల్లో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ. దూరం, బరువు నేలల్లో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 45 సెం.మీ. దూరం నిర్వహించాలి. పక్షుల బెడద తక్కువగా ఉండే ప్రాంతాల రైతులు పొద్దుతిరుగుడు పంటను ఆగస్టు 15 వరకు సాగు చేసుకోవచ్చు. నువ్వుల పంటను ఆగస్టు 15 నుండి ఆగస్టు 31 మధ్యకాలంలో విత్తుకోవాల్సి ఉంటుంది. నువ్వులలో అధిక దిగుబడినిచ్చే శ్వేత, రాజేశ్వరి, జె సి ఎస్-1020 వంటి రకాలు ఎంతో అనువైనవి. నువ్వులు విత్తేటప్పుడు వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. రైతులు కాలానికి అనుగుణంగా సరైన పంటలను ఎంచుకుని ఆపత్కాల సాగు యాజమాన్యాన్ని పాటించాలని శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/relief-of-paddy-in-lack-of-rain/article-3759</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/relief-of-paddy-in-lack-of-rain/article-3759</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 10:54:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003697411.jpg"                         length="130251"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలి: జిల్లా ఎస్పీ</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక</li>
<li>పోలీసు సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన</li>
<li>వీక్లీ పరేడ్‌లో డ్రిల్స్ పరిశీలించిన ఎస్పీ</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/district-sp-should-serve-to-get-peoples-forgiveness/article-3657"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002248195.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">రాజన్నసిరిసిల్ల : ప్రజల విశ్వాసాన్ని సంపాదించడంలో క్రమశిక్షణ, నిబద్ధత, బాధ్యతాయుత సేవలే పోలీసు శాఖకు నిజమైన గుర్తింపని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మహేష్ బి. గితే పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా ఉంటూ చట్ట అమలులో నిష్పాక్షికత, సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీస్, హోం గార్డ్ సిబ్బందికి నిర్వహించిన వారాంతపు పరేడ్‌కు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్‌లను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం అత్యంత అవసరమన్నారు. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవడం లేదా వ్యాయామం చేయడం, బయట ఆహారానికి దూరంగా ఉండడం, సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పోలీసు వ్యవస్థే సమర్థవంతమైన ప్రజాసేవకు బాటలు వేస్తుందని అన్నారు. వీక్లీ పరేడ్ ద్వారా క్రమశిక్షణ, సమన్వయం, ఐక్యత, శారీరక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. పరేడ్‌లో నేర్చుకునే నైపుణ్యాలు రోజువారీ విధుల నిర్వహణలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ, సిబ్బందికి వ్యక్తిగతంగా లేదా విధులకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా తనను నేరుగా కలిసి తెలియజేయవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మధుకర్, సురేష్, రమేష్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు రాజు, శ్రవణ్ యాదవ్, దిలీప్, సాయి కిరణ్‌తో పాటు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసు, హోం గార్డ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/district-sp-should-serve-to-get-peoples-forgiveness/article-3657</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/district-sp-should-serve-to-get-peoples-forgiveness/article-3657</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 10:36:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002248195.jpg"                         length="141280"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">వేములవాడ,రాజన్న : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రధాన ద్వారం వద్ద మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ న్యాయవాదులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడిసె సదానందం మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేటీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నడిగోట్ల హరికృష్ణ, నాగరాజు, సుంకపాక నవీన్, బొడ్డు గంగరాజు, పొత్తూరు జనార్దన్, మల్లేష్, అజయ్, బూర సరిత, నాగరాజు తదితర బీఆర్ఎస్ న్యాయవాదులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/grand-ktr-birthday-celebrations-at-the-main-gate-of-the/article-3627"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002243932.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">వేములవాడ,రాజన్న : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రధాన ద్వారం వద్ద మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ న్యాయవాదులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడిసె సదానందం మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేటీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నడిగోట్ల హరికృష్ణ, నాగరాజు, సుంకపాక నవీన్, బొడ్డు గంగరాజు, పొత్తూరు జనార్దన్, మల్లేష్, అజయ్, బూర సరిత, నాగరాజు తదితర బీఆర్ఎస్ న్యాయవాదులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/grand-ktr-birthday-celebrations-at-the-main-gate-of-the/article-3627</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/grand-ktr-birthday-celebrations-at-the-main-gate-of-the/article-3627</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 13:53:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002243932.jpg"                         length="396291"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్ జన్మదినం సందర్భంగా వేములవాడలో ప్రత్యేక పూజలు, పండ్ల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/special-pooja-and-fruit-distribution-in-vemulawada-on-the-occasion/article-3622"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002243302.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">వేములవాడ : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కుచెల్లించి,కేటీఆర్నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట భక్తులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి చందు, మారం కుమార్, పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/special-pooja-and-fruit-distribution-in-vemulawada-on-the-occasion/article-3622</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/special-pooja-and-fruit-distribution-in-vemulawada-on-the-occasion/article-3622</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 11:55:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002243302.jpg"                         length="865925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉరి వేసుకొని యువకుడు మృతి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">రాజన్న సిరిసిల్ల : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో, గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది గ్రామానికి చెందిన పిట్ల వంశి 25 అనే యువకుడు తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో మృతుడు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ లభ్యమయింది. ఆ లేఖలో నా చావుకు పిఎం మోడీ కారణం నా చావుకు నా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. నా అంతిమ క్రియలు ఆనవాయితీ ప్రకారం జరిపించండి, ఇట్లు భారత పౌరుడు "థాంక్యూ గౌట్" అని పేర్కొన్నట్లు సమాచారం, ఈ లేఖ వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/a-letter-saying-that-modi-is-the-reason-for-the/article-3603"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003659351.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">రాజన్న సిరిసిల్ల : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో, గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది గ్రామానికి చెందిన పిట్ల వంశి 25 అనే యువకుడు తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో మృతుడు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ లభ్యమయింది. ఆ లేఖలో నా చావుకు పిఎం మోడీ కారణం నా చావుకు నా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. నా అంతిమ క్రియలు ఆనవాయితీ ప్రకారం జరిపించండి, ఇట్లు భారత పౌరుడు "థాంక్యూ గౌట్" అని పేర్కొన్నట్లు సమాచారం, ఈ లేఖ వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, లభ్యమైన లేఖతోపాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/a-letter-saying-that-modi-is-the-reason-for-the/article-3603</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/a-letter-saying-that-modi-is-the-reason-for-the/article-3603</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 18:01:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003659351.jpg"                         length="66793"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వర్షాకాలంలో లడ్డు సత్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">వేములవాడ, జూలై 23:  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లడ్డు సత్రంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ఆహార పదార్థాల తయారీలో అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా లడ్డు సత్రం పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. లడ్డు కౌంటర్, పులిహోర తయారీ విభాగం, లడ్డు తయారీకి ఉపయోగించే పాత్రలు, ఇతర ఆహార పదార్థాల తయారీ ప్రాంతాలను వేడి నీటితో శుభ్రపరిచి, శానిటైజింగ్ ద్రావణాలతో పరిశుభ్రం చేశారు. అదేవిధంగా ఆహార పదార్థాల తయారీ హాల్స్, నిల్వ గదులు, పని ప్రదేశాలు, ఇతర విభాగాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. సిబ్బంది పని చేసే ప్రాంతాలను కూడా పూర్తిస్థాయిలో శుభ్రపరచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి ఆదేశాల మేరకు లడ్డు సత్రం పర్యవేక్షకులు పచ్చునూరి రాజేందర్, సత్రం ఇన్‌చార్జి బొడుసు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/special-sanitation-measures-in-laddu-satra-during-monsoon/article-3553"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002238014.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">వేములవాడ, జూలై 23:  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లడ్డు సత్రంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ఆహార పదార్థాల తయారీలో అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా లడ్డు సత్రం పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. లడ్డు కౌంటర్, పులిహోర తయారీ విభాగం, లడ్డు తయారీకి ఉపయోగించే పాత్రలు, ఇతర ఆహార పదార్థాల తయారీ ప్రాంతాలను వేడి నీటితో శుభ్రపరిచి, శానిటైజింగ్ ద్రావణాలతో పరిశుభ్రం చేశారు. అదేవిధంగా ఆహార పదార్థాల తయారీ హాల్స్, నిల్వ గదులు, పని ప్రదేశాలు, ఇతర విభాగాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. సిబ్బంది పని చేసే ప్రాంతాలను కూడా పూర్తిస్థాయిలో శుభ్రపరచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి ఆదేశాల మేరకు లడ్డు సత్రం పర్యవేక్షకులు పచ్చునూరి రాజేందర్, సత్రం ఇన్‌చార్జి బొడుసు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లడ్డు సత్రం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొని పారిశుద్ధ్య చర్యలను సమర్థవంతంగా అమలు చేశారు. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ప్రసాదాలను అందించాలనే లక్ష్యంతో దేవస్థానం తరచూ ఇటువంటి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/special-sanitation-measures-in-laddu-satra-during-monsoon/article-3553</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/special-sanitation-measures-in-laddu-satra-during-monsoon/article-3553</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 10:58:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002238014.jpg"                         length="228565"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రిడిటేషన్ కార్డుల జారీకి డిమాండ్.</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">రాజన్నసిరిసిల్ల :అక్రిడిటేషన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అత్యంత కీలకమైన అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, ప్రధాన కార్యదర్శి సామల గట్టు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, అలాగే వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆలీ, ఉపాధ్యక్షులు సీహెచ్. దేవరాజ్, విష్ణు, ప్రవీణ్, నాగరాజు, నవీన్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/demand-for-issuance-of-accreditation-cards/article-3482"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002229856.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">రాజన్నసిరిసిల్ల :అక్రిడిటేషన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అత్యంత కీలకమైన అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, ప్రధాన కార్యదర్శి సామల గట్టు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, అలాగే వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆలీ, ఉపాధ్యక్షులు సీహెచ్. దేవరాజ్, విష్ణు, ప్రవీణ్, నాగరాజు, నవీన్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/demand-for-issuance-of-accreditation-cards/article-3482</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/demand-for-issuance-of-accreditation-cards/article-3482</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 15:08:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002229856.jpg"                         length="1046697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రిడిటేషన్ కార్డుల జారీకి డిమాండ్.</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/demand-for-issuance-of-accreditation-cards/article-3475"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002229812.jpg" alt=""></a><br /><div class="ii gt"><div class="a3s aiL"><div><div><div><div style="text-align:justify;">రాజన్న సిరిసిల్ల,: అక్రిడిటేషన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు అత్యంత కీలకమైన అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, ప్రధాన కార్యదర్శి సామల గట్టు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, అలాగే వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆలీ, ఉపాధ్యక్షులు సీహెచ్. దేవరాజ్, విష్ణు, ప్రవీణ్, నాగరాజు, నవీన్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. </div></div></div></div></div></div><div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/demand-for-issuance-of-accreditation-cards/article-3475</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/demand-for-issuance-of-accreditation-cards/article-3475</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:34:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002229812.jpg"                         length="185741"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాగయ్యపల్లి లో మహిళ అదృశ్యం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామానికి చెందిన సూర చంద్రకళ (37) అనే మహిళ జూలై 18న ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన సమయంలో నీలం, ఆకుపచ్చ రంగుల చీర ధరించి ఉన్నట్లు భర్త సూర పర్శరాములు తెలిపారు. ఇట్టి విషయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిసిన వారు 9121350728 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/woman-goes-missing-in-nagayapally/article-3470"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1003642896.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామానికి చెందిన సూర చంద్రకళ (37) అనే మహిళ జూలై 18న ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన సమయంలో నీలం, ఆకుపచ్చ రంగుల చీర ధరించి ఉన్నట్లు భర్త సూర పర్శరాములు తెలిపారు. ఇట్టి విషయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిసిన వారు 9121350728 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/woman-goes-missing-in-nagayapally/article-3470</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/woman-goes-missing-in-nagayapally/article-3470</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 14:13:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1003642896.jpg"                         length="238115"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> ఆధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">గంభీరావుపేట /రాజన్న సిరిసిల్ల : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి .విజయలక్ష్మి సోమవారం తెలిపారు. కామర్స్_1, కంప్యూటర్ సైన్స్ &amp; అప్లికేషన్స్-2, ఇంగ్లీష్-1, తెలుగు-1 సబ్జెక్టులలో పిజి 55%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తులను గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో అందజేయాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియ శుక్రవారం 24 న సిరిసిల్ల ప్రభుత్వ (అగ్రహారం)డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/invitation-of-applications-for-appointment-of-guest-faculty/article-3433"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002727604.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">గంభీరావుపేట /రాజన్న సిరిసిల్ల : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి .విజయలక్ష్మి సోమవారం తెలిపారు. కామర్స్_1, కంప్యూటర్ సైన్స్ &amp; అప్లికేషన్స్-2, ఇంగ్లీష్-1, తెలుగు-1 సబ్జెక్టులలో పిజి 55%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తులను గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో అందజేయాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియ శుక్రవారం 24 న సిరిసిల్ల ప్రభుత్వ (అగ్రహారం)డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/invitation-of-applications-for-appointment-of-guest-faculty/article-3433</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/invitation-of-applications-for-appointment-of-guest-faculty/article-3433</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 15:16:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002727604.jpg"                         length="34218"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        