<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/siddipet/category-52" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Siddipet - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/52/rss</link>
                <description>Siddipet RSS Feed</description>
                
                            <item>
                <title>రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పొన్నం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.27.59 PM" width="1188" height="668" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : తెలంగాణ రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్టీసీ నియామకానికి ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందన్నారు.డ్రైవర్ కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని,డ్రైవర్ 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) టికెట్ యాప్ లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవన్నారు.<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/minister-ponnam-will-take-action-if-false-propaganda-is-done/article-3161"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.27.59 PM" width="1188" height="668"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : తెలంగాణ రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్టీసీ నియామకానికి ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందన్నారు.డ్రైవర్ కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని,డ్రైవర్ 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) టికెట్ యాప్ లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/minister-ponnam-will-take-action-if-false-propaganda-is-done/article-3161</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/minister-ponnam-will-take-action-if-false-propaganda-is-done/article-3161</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:23:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.27.59-pm.jpeg"                         length="68437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కేంద్ర మంత్రి బండి సంజయ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.22.44 PM" width="1132" height="754" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : ఏకగ్రీవంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీకి రూ.10 లక్షల ప్రోత్సాహకం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం రోజున అందచేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ బలపర్చిన సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గత  పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. ఆదివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీకి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామస్థుల సమక్షంలో ఆయా నిధుల సర్క్యులర్ కాపీని గ్రామ సర్పంచ్ అమూల్య రాజశేఖర్ కు అందజేశారు.  ‘‘భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/union-minister-bandi-sanjay-kept-his-word/article-3160"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.22.44 PM" width="1132" height="754"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : ఏకగ్రీవంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీకి రూ.10 లక్షల ప్రోత్సాహకం కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం రోజున అందచేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ బలపర్చిన సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గత  పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. ఆదివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీకి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామస్థుల సమక్షంలో ఆయా నిధుల సర్క్యులర్ కాపీని గ్రామ సర్పంచ్ అమూల్య రాజశేఖర్ కు అందజేశారు.  ‘‘భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తా. అభివ్రుద్ది చేస్తా. అయినా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నా లక్ష్యం గ్రామాలను అభివ్రుద్ధి చేయడమే. ఎందుకంటే గ్రామాల అభివ్రుద్ధితోనే రాష్ట్ర అభివ్రుద్ధి సాధ్యం. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా.’’అని పునరుద్ఘాటించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే‘‘విజయనగర్ కాలనీ సర్పంచ్ గా అమూల్య రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ అభినందనలు. ఎన్నికల ఖర్చు లేకుండా అందరం కలిసి అభివ్రుద్ధి కోసం సర్పంచ్ గా అమూల్యను ఎన్నుకోవడం శుభ పరిణామం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో ఆయా గ్రామాలకు రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులను అందజేస్తానని హామీ ఇచ్చాను. గతంలో వాటర్ ప్లాంట్ ఇచ్చిన. రూ.15 లక్షల ఈజీఎస్ నిధులొచ్చినయ్. మొత్తం ఈ ఒక్క గ్రామానికే రూ.40 లక్షలకుపైగా నిధులు ఇచ్చిన. ఇవి కాకుండా జిమ్ కూడా ఏర్పాటు చేస్తా. గ్రామానికి ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఎంపీ లాడ్స్ కింద ఏటా రూ.5 కోట్లు వస్తాయి. పార్లమెంట్ పరిధిలోని గ్రామాల అభివ్రుద్ధికి ఆయా నిధులను వెచ్చిస్తున్నా. పార్లమెంట్ పరిధిలో అత్యధిక బోర్లు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే వేయించిన అన్నారు.కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివ్రుద్ధి కోసం వందల కోట్ల నిధులను విడుదల చేసింది. త్వరలోనే గ్రామాలకు ఆ నిధులు అందుతాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామాలను అభివ్రుద్ధి చేసుకోవాలని కోరుతున్నా. హుస్నాబాద్ లో నిర్మించిన రోడ్లు సీఐఆర్ఎఫ్ నిధులతో నిర్మించినవే. ఒక గ్రామానికి నేరుగా కేంద్రం నిధులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు పంపితే... రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను గ్రామాల అభివ్రుద్ధికి వెచ్చించాల్సి ఉంటుందని,<br />భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తా. అభివ్రుద్ది చేస్తా. అయినా కొందరు బండి సంజయ్ ఏం తెచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నా లక్ష్యం గ్రామాలను అభివ్రుద్ధి చేయడమే. ఎందుకంటే గ్రామాల అభివ్రుద్ధితోనే రాష్ట్ర అభివ్రుద్ధి సాధ్యం. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా.  ఈ గ్రామాన్ని ఇతర గ్రామాలు స్పూర్తిగా తీసుకుని అభివ్రుద్ధి జరిగేలా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతున్నా అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/union-minister-bandi-sanjay-kept-his-word/article-3160</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/union-minister-bandi-sanjay-kept-his-word/article-3160</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:21:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.22.44-pm.jpeg"                         length="131820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.13.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.13.05 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్    :  జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలో బాగంగాసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య స్కూల్‌లో విద్యార్థులు విభిన్నమైన లైవ్ ప్రాజెక్ట్‌లు మరియు మానవ శరీర పనితీరు మరియు ఎలక్ట్రికల్ లిఫ్ట్ ఎర్త్ క్వేక్ అలారం విద్యార్థుల హాజరు మరియు మార్కులు డిజిటల్‌ విదానంలో చేయడం రోబో తయారు చేయడం, అతిథులను రోబోతో స్వాగతించడం, పూల బొకే ఇవ్వడం ప్రాజెక్ట్‌లో బాగానే ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా స్థానిక శ్రీ అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ వేముల వచ్చి విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను సందర్శించడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపాల్ రాము ఒక ప్రకటనలో తేలిపారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసినా కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాము మాట్లాడుతు శ్రీ చైతన్య అంటే విజ్ఞానానికి మోడల్ సాంకేతిక పురోభివృద్ధికి పెట్టింది పేరు అని దానిలో బాగంగా ఈనాడు విద్యార్థులు విభిన్నమైన సైన్స్ ప్రాజెక్ట్స్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-celebrations-were-held-in-shree-chaitanya-school/article-3135"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-3.13.05-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.13.05-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 3.13.05 PM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్    :  జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలో బాగంగాసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య స్కూల్‌లో విద్యార్థులు విభిన్నమైన లైవ్ ప్రాజెక్ట్‌లు మరియు మానవ శరీర పనితీరు మరియు ఎలక్ట్రికల్ లిఫ్ట్ ఎర్త్ క్వేక్ అలారం విద్యార్థుల హాజరు మరియు మార్కులు డిజిటల్‌ విదానంలో చేయడం రోబో తయారు చేయడం, అతిథులను రోబోతో స్వాగతించడం, పూల బొకే ఇవ్వడం ప్రాజెక్ట్‌లో బాగానే ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా స్థానిక శ్రీ అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ వేముల వచ్చి విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను సందర్శించడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపాల్ రాము ఒక ప్రకటనలో తేలిపారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసినా కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాము మాట్లాడుతు శ్రీ చైతన్య అంటే విజ్ఞానానికి మోడల్ సాంకేతిక పురోభివృద్ధికి పెట్టింది పేరు అని దానిలో బాగంగా ఈనాడు విద్యార్థులు విభిన్నమైన సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రదర్శన చేసారు.ముఖ్య అతిథి గణేష్ మాట్లాడుతు కొత్త శాస్త్రీయ ప్రాజెక్టులు విద్యార్థులందరినీ ఆకర్షిస్తున్నాయి.విద్యార్థుల చదువులు తోపాటూ ఏలాంటి కార్యక్రమలలో పాల్గొని కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమములో శ్రీ చైతన్య డైరెక్టర్ శ్రీ విద్యా చైర్మన్ శ్రీధర్ డీన్ విజయ్ మరియు శ్రీశైలం మమత లహరిక మరియు సైన్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-celebrations-were-held-in-shree-chaitanya-school/article-3135</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-celebrations-were-held-in-shree-chaitanya-school/article-3135</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:23:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-3.13.05-pm.jpeg"                         length="198318"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంతకపేట జడ్పీ పాఠశాలలో  జాతీయ సైన్స్ దినోత్సవం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.03.03 PM" width="1200" height="816" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్ : జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రయోగాలు నిత్యం విద్యార్థులతో సాధన చేయించినట్లయితే పాఠ్యాంశాలు సులభంగా అర్థమయి శాస్త్రీయ పరిజ్ఞానం పెంచుతాయని, ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అని తెలిపారు.  పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు, క్విజ్ కాంపిటీషన్, స్కిట్లు, రోల్ ప్లే లు, వివిధ అంశాలపై సైన్స్ ప్రయోగాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, శీతల పానీయాల వల్ల కలిగే అనర్ధాలు గురించి, ప్లాస్టిక్ వినియోగాల వల్ల కలిగే నష్టాల గురించి, సంతులిత ఆహారం సంబంధించిన రోల్ ప్లేస్, స్కైట్టులను నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భౌతిక రసాయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-at-zp-school-antakapet/article-3119"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.03-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.03.03 PM" width="1280" height="816"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్ : జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రయోగాలు నిత్యం విద్యార్థులతో సాధన చేయించినట్లయితే పాఠ్యాంశాలు సులభంగా అర్థమయి శాస్త్రీయ పరిజ్ఞానం పెంచుతాయని, ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అని తెలిపారు.  పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు, క్విజ్ కాంపిటీషన్, స్కిట్లు, రోల్ ప్లే లు, వివిధ అంశాలపై సైన్స్ ప్రయోగాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, శీతల పానీయాల వల్ల కలిగే అనర్ధాలు గురించి, ప్లాస్టిక్ వినియోగాల వల్ల కలిగే నష్టాల గురించి, సంతులిత ఆహారం సంబంధించిన రోల్ ప్లేస్, స్కైట్టులను నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భౌతిక రసాయన మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులు తాడ రవీందర్ రెడ్డి, రజిత, జనార్దన్ రెడ్డి, చింతకింది శ్రీనివాస్ మరియు కృష్ణవేణి, తిరుపతి రెడ్డి, శ్రీలత, రాజమణి, రాజేశ్వరి ఓం ప్రకాష్ రెడ్డి, ప్రవీణ్, సులోచన,  శ్రీకాంత్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-at-zp-school-antakapet/article-3119</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-at-zp-school-antakapet/article-3119</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:19:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.03.03-pm.jpeg"                         length="114036"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా డ్రైవర్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.02.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.02.01 PM" width="1200" height="1001" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్:   "రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా మరియు డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ కోసం శనివారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముఖ్యంగా లారీలు, డీసీఎంలు , ఆటోలు మరియు స్కూల్ బస్సుల డ్రైవర్లకు ఈ శిబిరంలో ప్రాధాన్యతనిచ్చారు.సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు చూపు మందగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ఈ ప్రత్యేక తనిఖీలను ఏర్పాటు చేసినట్లు ఏసిపి తెలిపారు.<br />ఈ శిబిరంలో హుస్నాబాద్ సీఐ శ్రీను,ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు వైద్య బృందం అధికారులు పాల్గొని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.ఈ అనంతరం ఏసీపీ సదానందం మాట్లాడుతూ,డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా కంటి చూపును నిర్లక్ష్యం చేయకూడదు. రోడ్డు భద్రత అనేది డ్రైవర్ యొక్క ఏకాగ్రత మరియు స్పష్టమైన చూపుపై ఆధారపడి ఉంటుంది అని పేర్కొన్నారు. శిబిరానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/a-free-eye-clinic-for-drivers-under-the-auspices-of/article-3118"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-2.02.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.02.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 2.02.01 PM" width="1600" height="1001"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్:   "రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా మరియు డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ కోసం శనివారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముఖ్యంగా లారీలు, డీసీఎంలు , ఆటోలు మరియు స్కూల్ బస్సుల డ్రైవర్లకు ఈ శిబిరంలో ప్రాధాన్యతనిచ్చారు.సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు చూపు మందగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ఈ ప్రత్యేక తనిఖీలను ఏర్పాటు చేసినట్లు ఏసిపి తెలిపారు.<br />ఈ శిబిరంలో హుస్నాబాద్ సీఐ శ్రీను,ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు వైద్య బృందం అధికారులు పాల్గొని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.ఈ అనంతరం ఏసీపీ సదానందం మాట్లాడుతూ,డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా కంటి చూపును నిర్లక్ష్యం చేయకూడదు. రోడ్డు భద్రత అనేది డ్రైవర్ యొక్క ఏకాగ్రత మరియు స్పష్టమైన చూపుపై ఆధారపడి ఉంటుంది అని పేర్కొన్నారు. శిబిరానికి విచ్చేసిన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/a-free-eye-clinic-for-drivers-under-the-auspices-of/article-3118</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/a-free-eye-clinic-for-drivers-under-the-auspices-of/article-3118</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 14:17:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-2.02.01-pm.jpeg"                         length="232146"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మీర్జాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.07.26-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 11.07.26 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో శనివారం రోజున పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మీర్జాపూర్ సర్పంచ్ వేల్పుల సంపత్, మండల అధికారులు హాజరయ్యారు.ఈ సందర్బంగా సర్పంచ్, అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించుచున్నామని రాజ్యాంగం ద్వారా పౌరులకు కల్పించబడిన హక్కులు ముఖ్యంగా సమానత్వ హక్కుల గురించి వివరించారు. వీటిని పరిపూర్ణం చేయడానికి ప్రభుత్వం కల్పించబడిన చట్టాలు మరియు ప్రభుత్వ పథకాలు దళితులకు కల్పించడం వలన రిజర్వేషన్లు అవకాశములను గురించి వివరించారు ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా కుల మత భాష లింగ పక్షపాతాలు లేకుండా అందరూ సమానమేనని అందరికీ సమాన అవకాశాలు కల్పించిన జరుగుతున్నదని దానిలో భాగంగానే అణచివేతలకు గురైన వర్గాలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ద చూపి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మణెమ్మ, ఎంఆర్ఐ  రాజయ్య, పంచాయతి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/civil-rights-day-in-mirzapur-village/article-3109"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-11.07.26-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.07.26-am.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 11.07.26 AM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో శనివారం రోజున పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మీర్జాపూర్ సర్పంచ్ వేల్పుల సంపత్, మండల అధికారులు హాజరయ్యారు.ఈ సందర్బంగా సర్పంచ్, అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించుచున్నామని రాజ్యాంగం ద్వారా పౌరులకు కల్పించబడిన హక్కులు ముఖ్యంగా సమానత్వ హక్కుల గురించి వివరించారు. వీటిని పరిపూర్ణం చేయడానికి ప్రభుత్వం కల్పించబడిన చట్టాలు మరియు ప్రభుత్వ పథకాలు దళితులకు కల్పించడం వలన రిజర్వేషన్లు అవకాశములను గురించి వివరించారు ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా కుల మత భాష లింగ పక్షపాతాలు లేకుండా అందరూ సమానమేనని అందరికీ సమాన అవకాశాలు కల్పించిన జరుగుతున్నదని దానిలో భాగంగానే అణచివేతలకు గురైన వర్గాలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ద చూపి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మణెమ్మ, ఎంఆర్ఐ  రాజయ్య, పంచాయతి సెక్రటరీ ప్రసాద్, జిపిఓ రాజు, ఉపసర్పంచ్ స్వరూప్, వార్డ్ నెంబర్లు పొన్నబోయిన రాజు, స్వరూప,తిరుపతి,శ్రీశైలం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/civil-rights-day-in-mirzapur-village/article-3109</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/civil-rights-day-in-mirzapur-village/article-3109</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 13:39:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-11.07.26-am.jpeg"                         length="292258"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యా కమిషన్ రిపోర్టును వ్యతిరేకించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు   నల్ల బ్యాడ్జీలతో నిరసన..</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.00.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 5.00.45 PM" width="1200" height="671" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల సమాజంలో చులకనగా భావించి ప్రభుత్వానికి విద్యా కమిషన్ రిపోర్ట్ అందించిన దానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.ఈ సందర్బంగా ఈ రిపోర్ట్ తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులను కించపరిచిన వాటిని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టియు మండల అధ్యక్షుడు కొలుగూరి తిరుపతిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు లింగారెడ్డి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు మహేందర్ , తిరుపతి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రమా దేవి , కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/government-teachers-protested-with-black-badges-against-the-education-commission/article-3100"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-5.00.45-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.00.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 5.00.45 PM" width="1280" height="671"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల సమాజంలో చులకనగా భావించి ప్రభుత్వానికి విద్యా కమిషన్ రిపోర్ట్ అందించిన దానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.ఈ సందర్బంగా ఈ రిపోర్ట్ తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులను కించపరిచిన వాటిని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టియు మండల అధ్యక్షుడు కొలుగూరి తిరుపతిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు లింగారెడ్డి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు మహేందర్ , తిరుపతి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రమా దేవి , కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/government-teachers-protested-with-black-badges-against-the-education-commission/article-3100</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/government-teachers-protested-with-black-badges-against-the-education-commission/article-3100</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:21:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-5.00.45-pm.jpeg"                         length="142372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి పొన్నంకి కృతజ్ఞతలు తెలిపిన హుస్నాబాద్ నియోజకవర్గ ఉద్యమకారులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.12.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.12.59 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : శనివారం రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో  హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి త్వరలో ఒక సబ్ కమిటీ వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేయడం ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను గుర్తించే సబ్ కమిటీ కాలయాపన చేయకుండా రెండు నెలలు రిపోర్ట్స్ ఇవ్వాలని ప్రకటించారు. ఇప్పటికే ఉద్యమకారులు అనేక విధంగా నష్టపోవడం జరిగిందన్నారు.250 గజాల ఇంటి స్థలం జిల్లా హెడ్ కోటర్లో ఇవ్వాలి. పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి.25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి, విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి,  పైలట్ ప్రాజెక్టుగా హుస్నాబాద్ లోని  ఉద్యమకారులను గుర్తించాలి, ఉద్యమకారులకు బస్సు రైలు సౌకర్యం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/activists-of-husnabad-constituency-who-thanked-minister-ponnam/article-3087"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.12.59-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.12.59-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.12.59 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : శనివారం రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో  హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి త్వరలో ఒక సబ్ కమిటీ వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేయడం ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను గుర్తించే సబ్ కమిటీ కాలయాపన చేయకుండా రెండు నెలలు రిపోర్ట్స్ ఇవ్వాలని ప్రకటించారు. ఇప్పటికే ఉద్యమకారులు అనేక విధంగా నష్టపోవడం జరిగిందన్నారు.250 గజాల ఇంటి స్థలం జిల్లా హెడ్ కోటర్లో ఇవ్వాలి. పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి.25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి, విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి,  పైలట్ ప్రాజెక్టుగా హుస్నాబాద్ లోని  ఉద్యమకారులను గుర్తించాలి, ఉద్యమకారులకు బస్సు రైలు సౌకర్యం ఉచితంగా కల్పిస్తూ ఒక హెల్త్ కార్డు ఇవ్వాలి,రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారుల కోసం హైదరాబాదులో ఉద్యమకారుల భవనం కోసం 4 ఎకరాల స్థలం కేటాయించాలి,ఉద్యమంలో ఉన్న ఎఫ్ఐఆర్ మరియు జైలుకు వెళ్లిన ఉద్యమకారులతో పాటు  బైండోవర్సు ఉన్న ఉద్యమకారులను కూడా గుర్తించాలి,ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ అంకుషావలి, పట్టణ అధ్యక్షులు ఐలేని సంజీవరెడ్డి,సైదాపూర్ మండల కన్వీనర్ వస్తాదుల సదానందం,నియోజకవర్గ ఉద్యమకారులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/activists-of-husnabad-constituency-who-thanked-minister-ponnam/article-3087</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/activists-of-husnabad-constituency-who-thanked-minister-ponnam/article-3087</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:18:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.12.59-pm.jpeg"                         length="348936"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ జాతీయ దినోత్సవ వేడుకలు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.03.52 PM" width="1200" height="900" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  శనివారం రోజున భౌతిక శాస్త్ర విభాగం  ఆధ్వర్యంలో "జాతీయ సైన్స్ దినోత్సవ "వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి  తెలియజేశారు.ఈ సందర్బంగా కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నేటి తరంలో శాస్త్రం మనకు కేవలం జ్ఞానం మాత్రమే కాదు విమర్శనాత్మక ఆలోచనను నేర్పుతుందని ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు వంటి ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు యువత  శాస్త్రీయ  దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తెలియచేసినారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి భౌతిక శాస్త్ర విభాగాధిపతి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విమానం, హెలిక్యాప్టర్, ఫోటోవోల్టైయిక్ సెల్లు, బుల్లెట్ ట్రైన్ వంటి వాటి నిర్మాణానికి కావలసినటువంటి ఆలోచనలను  ప్రకృతినుండే గ్రహించారని తెలియజేస్తూ, బాల్యం నుండే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు.అనంతరం నిర్వహించినటువంటి క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్ వంటి కార్యక్రమాలలో బహుమతులను ప్రదానం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-celebrations-at-government-degree-college-husnabad/article-3085"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.52-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.52-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 4.03.52 PM" width="1600" height="900"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  శనివారం రోజున భౌతిక శాస్త్ర విభాగం  ఆధ్వర్యంలో "జాతీయ సైన్స్ దినోత్సవ "వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి  తెలియజేశారు.ఈ సందర్బంగా కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నేటి తరంలో శాస్త్రం మనకు కేవలం జ్ఞానం మాత్రమే కాదు విమర్శనాత్మక ఆలోచనను నేర్పుతుందని ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు వంటి ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు యువత  శాస్త్రీయ  దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తెలియచేసినారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి భౌతిక శాస్త్ర విభాగాధిపతి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విమానం, హెలిక్యాప్టర్, ఫోటోవోల్టైయిక్ సెల్లు, బుల్లెట్ ట్రైన్ వంటి వాటి నిర్మాణానికి కావలసినటువంటి ఆలోచనలను  ప్రకృతినుండే గ్రహించారని తెలియజేస్తూ, బాల్యం నుండే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు.అనంతరం నిర్వహించినటువంటి క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్ వంటి కార్యక్రమాలలో బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అర్. కుమార  స్వామి,  డాక్టర్ వి చంద్రమౌళి, డాక్టర్ షబీ ఫాతిమా, డా.విజయ, డా.అనిత, సుధా మాదురీ, శ్రీనివాస్, రమేష్, లక్ష్మీ, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-celebrations-at-government-degree-college-husnabad/article-3085</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/national-science-day-celebrations-at-government-degree-college-husnabad/article-3085</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 16:13:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-4.03.52-pm.jpeg"                         length="112141"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేత </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.34.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.34.01 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఐదు రోజుల పాటు గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులు పాటు స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామంలో వార్డు సభ్యుల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో తెలిపారు.ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన వారికి స్థానిక ఎంపీడీఓ వార్డు సభ్యలకు ధ్రువీకరణ పత్రాలను అడజేయడం జరిగిందని తెలిపారు.ఇట్టి కార్యక్రములోఎంపీవో జీ. మోహన్,కార్యాలయ పర్యవేక్షకులు శంకరయ్య,టీవోటీలు వేణుమాధవ్, రవి, రాజు, శ్రీనివాస్,ఎనిమిది మంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/certificates-will-be-issued-to-ward-members-who-have-completed/article-3065"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.34.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.34.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.34.01 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఐదు రోజుల పాటు గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులు పాటు స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామంలో వార్డు సభ్యుల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో తెలిపారు.ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన వారికి స్థానిక ఎంపీడీఓ వార్డు సభ్యలకు ధ్రువీకరణ పత్రాలను అడజేయడం జరిగిందని తెలిపారు.ఇట్టి కార్యక్రములోఎంపీవో జీ. మోహన్,కార్యాలయ పర్యవేక్షకులు శంకరయ్య,టీవోటీలు వేణుమాధవ్, రవి, రాజు, శ్రీనివాస్,ఎనిమిది మంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/certificates-will-be-issued-to-ward-members-who-have-completed/article-3065</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/certificates-will-be-issued-to-ward-members-who-have-completed/article-3065</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:43:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.34.01-pm.jpeg"                         length="309152"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో  సర్పంచుల పోరం ఘన సన్మానం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.32.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.32.02 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మైసమ్మవాగు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య కృష్ణ నాయక్, ఉపాధ్యక్షురాలిగా గోవర్ధనగిరి   సర్పంచ్ పెండ్యాల రమ, ప్రధాన కార్యదర్శిగా రేగొండ సర్పంచ్ ఓనష్ ని ఎన్నుకోవడం జరిగిందని సర్పంచ్ ల ఫోరం తెలిపారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో అంతకపేట సర్పంచ్ సృజన్ కుమార్, కపూర్ నాయక్ తండ సర్పంచ్ మణమ్మ కనుక నాయక్, కట్కూరు సర్పంచ్ బాలరాజు, కేశనాయక్ తండా సర్పంచ్ సులోచన దేవన్ నాయక్, జనగామ సర్పంచ్ ఈశ్వర్, మల్ చెర్వుతండ సర్పంచ్  మహేందర్ నాయక్  పాల్గొన్నారు. అనంతరం ఫోరం అధ్యక్షుడు మాట్లాడుతూ అక్కన్నపేట మండల సర్పంచ్ లందరికీ ఆరోగ్యం మరియు  జీవిత బీమా సౌకర్యాలని కల్పించే రకంగా సర్పంచుల హక్కులకై పోరాడుతానని ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా ముందుంటానని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కొట్లాడి నిధులను  తెప్పిస్తానని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/sarpanchula-param-under-the-leadership-of-former-mla-is-a/article-3064"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-28-at-1.32.02-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.32.02-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-28 at 1.32.02 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మైసమ్మవాగు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య కృష్ణ నాయక్, ఉపాధ్యక్షురాలిగా గోవర్ధనగిరి   సర్పంచ్ పెండ్యాల రమ, ప్రధాన కార్యదర్శిగా రేగొండ సర్పంచ్ ఓనష్ ని ఎన్నుకోవడం జరిగిందని సర్పంచ్ ల ఫోరం తెలిపారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో అంతకపేట సర్పంచ్ సృజన్ కుమార్, కపూర్ నాయక్ తండ సర్పంచ్ మణమ్మ కనుక నాయక్, కట్కూరు సర్పంచ్ బాలరాజు, కేశనాయక్ తండా సర్పంచ్ సులోచన దేవన్ నాయక్, జనగామ సర్పంచ్ ఈశ్వర్, మల్ చెర్వుతండ సర్పంచ్  మహేందర్ నాయక్  పాల్గొన్నారు. అనంతరం ఫోరం అధ్యక్షుడు మాట్లాడుతూ అక్కన్నపేట మండల సర్పంచ్ లందరికీ ఆరోగ్యం మరియు  జీవిత బీమా సౌకర్యాలని కల్పించే రకంగా సర్పంచుల హక్కులకై పోరాడుతానని ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా ముందుంటానని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కొట్లాడి నిధులను  తెప్పిస్తానని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ సర్పంచ్ లు మర్యాద పూర్వకముగా కలిశారు.నూతన ఫోరం సభ్యులకు ఘనంగా సత్కరించారు. శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/sarpanchula-param-under-the-leadership-of-former-mla-is-a/article-3064</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/sarpanchula-param-under-the-leadership-of-former-mla-is-a/article-3064</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 13:40:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-28-at-1.32.02-pm.jpeg"                         length="458599"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాగర్ కర్నూల్ పసిపాపను చంపిన దుండగులను  కఠినంగా శిక్షించాలి..... సిపిఐ అక్కనపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.49.59-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.49.59 AM" width="1104" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : సిద్దిపేట జిల్లా అక్కనపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో  బీసీ చాకలి కుటుంభంపై దాడిచేసి ,రెండు నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల ఆహాకారులైన శ్రీధర్ రెడ్డీ, మద్దుసుదన్ రెడ్డీ,శ్రీకాంత్ రెడ్డీ ,విష్ణు వర్ధన్ రెడ్డీ లతో పాటు నిందితులందరిపై మర్డర్ కేసు  నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాహాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, సిపిఐ అక్కనపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని ,కుటుంభంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం , పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేయడం చూస్తుంటే రాజ్యం ఎవ్వరి వైపు ఉన్నదో  ప్రజలు గమనిస్తున్నారని  అన్నారు.పసిపాప అని  కనీస కనికరం లేకుండా కాలితో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/cpi-akkanapeta-mandal-secretary-kommula-bhaskar-should-punish-the-thugs/article-2976"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-10.49.59-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.49.59-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.49.59 AM" width="1104" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హుస్నాబాద్   : సిద్దిపేట జిల్లా అక్కనపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ మండల కేంద్రంలో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో  బీసీ చాకలి కుటుంభంపై దాడిచేసి ,రెండు నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల ఆహాకారులైన శ్రీధర్ రెడ్డీ, మద్దుసుదన్ రెడ్డీ,శ్రీకాంత్ రెడ్డీ ,విష్ణు వర్ధన్ రెడ్డీ లతో పాటు నిందితులందరిపై మర్డర్ కేసు  నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాహాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, సిపిఐ అక్కనపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని ,కుటుంభంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం , పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేయడం చూస్తుంటే రాజ్యం ఎవ్వరి వైపు ఉన్నదో  ప్రజలు గమనిస్తున్నారని  అన్నారు.పసిపాప అని  కనీస కనికరం లేకుండా కాలితో తన్ని హత్యచేసిన నిందులను వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి  ఈ విషయంపైన ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ కాంగ్రెస్ వారు  కావడమే అరెస్టు వెనుకాల జాప్యమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్.ఎస్.టి .బీసీల ప్రాణాలకు విలువలేదా అని ప్రశ్నించారు.2నెలల పసిపాపను చంపినా నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలనీ,బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని, కుటుంభంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  ఒక ప్రకటనలో కొమ్ముల భాస్కర్ డిమాండ్ చేశారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/cpi-akkanapeta-mandal-secretary-kommula-bhaskar-should-punish-the-thugs/article-2976</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/cpi-akkanapeta-mandal-secretary-kommula-bhaskar-should-punish-the-thugs/article-2976</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 12:00:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.49.59-am.jpeg"                         length="158294"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        