<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/siddipet/category-52" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Siddipet - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/52/rss</link>
                <description>Siddipet RSS Feed</description>
                
                            <item>
                <title>విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<p dir="ltr" style="text-align:justify;">దౌల్తాబాద్ (సిద్దిపేట్) : విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని విద్యలో ముందుకు తీసుకురావాలని మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, వెనుకబడిన వారికి ప్రత్యేక బోధన అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావా ల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తరగతి గదిలో సృజనాత్మక బోధన, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ద్వారా</p></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/special-attention-should-be-given-to-learning-disabilities-of-students/article-3881"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001656784.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<p dir="ltr" style="text-align:justify;">దౌల్తాబాద్ (సిద్దిపేట్) : విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని విద్యలో ముందుకు తీసుకురావాలని మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, వెనుకబడిన వారికి ప్రత్యేక బోధన అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావా ల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తరగతి గదిలో సృజనాత్మక బోధన, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడం, డ్రాపౌట్లను నివారించడం, ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల అభ్యాస లోపాలను గుర్తించి పరిష్కరించడంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోగా, కార్యక్రమంలో బోధనలో వినూత్న పద్ధతులు, విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.</p>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/special-attention-should-be-given-to-learning-disabilities-of-students/article-3881</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/special-attention-should-be-given-to-learning-disabilities-of-students/article-3881</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 18:19:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001656784.jpg"                         length="281848"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వర్గల్ క్షేత్రంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్  (సిద్దిపేట జిల్లా) :ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాదరి క్షేత్రంలో బుధవారం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పండితులు శ్రీ వ్యాస మహర్షితోపాటు ఆధ్యాత్మిక సంపన్నులు, సనాతన ధర్మ మార్గ దర్శకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద గురువులు అభి రామాచార్యులు, శ్రీనివాసచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ తదితరులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస పౌర్ణమి హిందూ సంస్కృతి, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు కాగా, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువులను స్మరించుకుని రుణం తీర్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ పవిత్రమైన రోజు గురు పౌర్ణమి విశిష్టత, ప్రాముఖ్యత గుర్తు చేస్తుండగా, జగద్గురువు శ్రీ వ్యాస మహర్షిని తొలి గురువుగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు సార్థకతను, సరైన మార్గాన్ని</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/mangapet/article-3860"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0454.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్  (సిద్దిపేట జిల్లా) :ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాదరి క్షేత్రంలో బుధవారం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పండితులు శ్రీ వ్యాస మహర్షితోపాటు ఆధ్యాత్మిక సంపన్నులు, సనాతన ధర్మ మార్గ దర్శకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద గురువులు అభి రామాచార్యులు, శ్రీనివాసచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ తదితరులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస పౌర్ణమి హిందూ సంస్కృతి, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు కాగా, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువులను స్మరించుకుని రుణం తీర్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ పవిత్రమైన రోజు గురు పౌర్ణమి విశిష్టత, ప్రాముఖ్యత గుర్తు చేస్తుండగా, జగద్గురువు శ్రీ వ్యాస మహర్షిని తొలి గురువుగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు సార్థకతను, సరైన మార్గాన్ని చూపించేది గురువులు కాగా, జీవితంలో విద్య, జ్ఞానం, క్రమశిక్షణ, మంచి మార్గం నేర్పిన గురువును దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/mangapet/article-3860</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/mangapet/article-3860</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 16:19:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0454.jpg"                         length="237313"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గురుపూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహణ</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<p dir="ltr" style="text-align:justify;">దౌల్తాబాద్ (సిద్ధిపేట్): గురుపౌర్ణమి సందర్భంగా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ సత్యనారాయణ గీతా మందిరంలో బుధవారం గురుపూజా మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ గురుపూజలు, హోమాలు నిర్వహించి గురువుల మహిమాన్విత సేవలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గురువులకు పాదపూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. గురువు అనేది జ్ఞానానికి ప్రతీక అని, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అమూల్యమని వక్తలు పేర్కొ న్నారు. భారతీయ సంస్కృతిలో గురుపరంపరకు ఉన్న విశిష్ట స్థానాన్ని వివరిస్తూ గురుపౌర్ణమి ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు.అనంతరం భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించి భక్తి భావాన్ని చాటిచెప్పారు. కార్యక్రమం ముగింపులో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. </p>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/guru-puja-mahotsavam-is-grandly-organized/article-3847"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1001656364.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<p dir="ltr" style="text-align:justify;">దౌల్తాబాద్ (సిద్ధిపేట్): గురుపౌర్ణమి సందర్భంగా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ సత్యనారాయణ గీతా మందిరంలో బుధవారం గురుపూజా మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ గురుపూజలు, హోమాలు నిర్వహించి గురువుల మహిమాన్విత సేవలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గురువులకు పాదపూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. గురువు అనేది జ్ఞానానికి ప్రతీక అని, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అమూల్యమని వక్తలు పేర్కొ న్నారు. భారతీయ సంస్కృతిలో గురుపరంపరకు ఉన్న విశిష్ట స్థానాన్ని వివరిస్తూ గురుపౌర్ణమి ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు.అనంతరం భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించి భక్తి భావాన్ని చాటిచెప్పారు. కార్యక్రమం ముగింపులో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. </p>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/guru-puja-mahotsavam-is-grandly-organized/article-3847</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/guru-puja-mahotsavam-is-grandly-organized/article-3847</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 15:06:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1001656364.jpg"                         length="145038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గురుపౌర్ణమి సందర్భంగా గజ్వేల్‌లో అర్చకులు, ఆధ్యాత్మిక వేత్తలకు ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్: పవిత్రమైన గురుపౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మరియు గజ్వేల్ హౌసింగ్ బోర్డు కాలనీ సాయిబాబా దేవాలయంలో బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జిల్లా కన్వీనర్ కాషామైన సందీప్ కుమార్ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం చేయడం జరిగింది. శ్రీ మంకాలమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు నంద బాల శర్మ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసచార్యులు, శ్రీ సంతోషిమాత దేవాలయ ప్రధాన అర్చకులు రాజశేఖర శర్మ, గజ్వేల్ పెద్దలు సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్ బాబు ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తూ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్న గురువులు, అర్చకుల పాత్ర అపారమైనదని కొనియాడారు. సాంస్కృతిక, ధార్మిక విలువలను కాపాడుకోవడంలో వారి సేవలు</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/on-the-occasion-of-gurupurnami-the-priests-in-gajwel-pay/article-3833"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0328.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్: పవిత్రమైన గురుపౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మరియు గజ్వేల్ హౌసింగ్ బోర్డు కాలనీ సాయిబాబా దేవాలయంలో బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జిల్లా కన్వీనర్ కాషామైన సందీప్ కుమార్ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం చేయడం జరిగింది. శ్రీ మంకాలమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు నంద బాల శర్మ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసచార్యులు, శ్రీ సంతోషిమాత దేవాలయ ప్రధాన అర్చకులు రాజశేఖర శర్మ, గజ్వేల్ పెద్దలు సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్ బాబు ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తూ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్న గురువులు, అర్చకుల పాత్ర అపారమైనదని కొనియాడారు. సాంస్కృతిక, ధార్మిక విలువలను కాపాడుకోవడంలో వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బిజెపి ఎండోమెంట్ (ధార్మిక )సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ దేవి ప్రసాద్, బిజెపి ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, బిజెపి సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్యాల వెంకట్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిజెపి ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్, వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ గుప్తా, యేడెల్లి శ్రీను దేవులపల్లి రాజారాం, కొండమీది మల్లేశం, బిజెపి నాయకులు అత్వెల్లి రవీందర్, సంగుపల్లి రవీందర్, గడియారం రాజేశ్వర్ చారి, పద్మశాలి సంఘం కోశాధికారి హనుమాన్ దాస్,  తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/on-the-occasion-of-gurupurnami-the-priests-in-gajwel-pay/article-3833</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/on-the-occasion-of-gurupurnami-the-priests-in-gajwel-pay/article-3833</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 14:09:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0328.jpg"                         length="309192"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా మారుతి సాగర్ జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<ul>
<li> జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం</li>
<li>TUWJ H-143ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర: జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/happy-birthday-to-maruti-sagar/article-3830"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002269124.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">వేములవాడ, : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జన్మదిన వేడుకలు వేములవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జర్నలిస్టులు కేక్ కట్ చేసి మారుతి సాగర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, అక్రిడిటేషన్ల మంజూరు, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం మారుతి సాగర్ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమ సమయంలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచిన ఆయన.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా మీడియా ప్రతినిధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, అక్రిడిటేషన్ల మంజూరు, పాత్రికేయుల వృత్తి గౌరవం పెంపు వంటి అంశాలపై నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ముందుండి పోరాటం జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, సంఘాన్ని బలోపేతం చేయడంలో మారుతి సాగర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతి పాత్రికేయుడికి న్యాయం జరిగేలా నిరంతరం ఉద్యమాలు చేపడుతూ జర్నలిస్టు సమాజానికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యతే సంఘానికి ప్రధాన బలమని, ఆ ఐక్యతను కాపాడుతూ TUWJ H-143ను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంలో మారుతి సాగర్ కీలక పాత్ర పోషిస్తున్నారని లాయక్ పాషా అన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం ఆయన చేస్తున్న పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మారుతి సాగర్ ఆయు రారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం జీవిస్తూ జర్నలిస్టు సమాజానికి మరింత సేవ చేయాలని జిల్లా కమిటీ, వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, ముఖ్య సలహాదారులు కొత్వాల్ శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు సిహెచ్. దేవరాజ్ జిల్లా క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రసూల్, , పంపరి నాగరాజు, ఫహద్, దెబ్బేటి ప్రవీణ్, రాపెల్లి గంగాధర్, సంటి రాజేందర్, షబ్బీర్, బండి రజని, ఆసీమ్, లక్ష్మీనారాయణ, రాము తదితరులు పాల్గొని మారుతి సాగర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/happy-birthday-to-maruti-sagar/article-3830</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/happy-birthday-to-maruti-sagar/article-3830</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 13:57:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002269124.jpg"                         length="115342"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఆవరణలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు పాల్గొని, సాయిబాబా వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ మన జీవితంలో గురువు స్థానం అత్యున్నతమైనది. అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహనీయులు గురువులన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా చూపిన సత్యం, ధర్మం, దయ, సమానత్వం అనే మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, సబ్ కా మాలిక్ ఏక్ అని చాటిన సాయిబాబా బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సాయిబాబా దివ్య ఆశీస్సులు గజ్వేల్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/grand-guru-poornami-celebrations-at-sri-shirdi-saibaba-temple/article-3824"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img_20260729_122600.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఆవరణలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్‌కార్ పద్మాబాయి నర్సింగరావు పాల్గొని, సాయిబాబా వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ మన జీవితంలో గురువు స్థానం అత్యున్నతమైనది. అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహనీయులు గురువులన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా చూపిన సత్యం, ధర్మం, దయ, సమానత్వం అనే మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, సబ్ కా మాలిక్ ఏక్ అని చాటిన సాయిబాబా బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సాయిబాబా దివ్య ఆశీస్సులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు. </div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/grand-guru-poornami-celebrations-at-sri-shirdi-saibaba-temple/article-3824</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/grand-guru-poornami-celebrations-at-sri-shirdi-saibaba-temple/article-3824</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 13:00:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img_20260729_122600.jpg"                         length="630928"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో నివాసం ఉండకూడదని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు మరియు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్లపై ప్రయాణించే సమయంలో యూజీడీ మ్యాన్‌హోల్స్‌ను గుర్తిస్తూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అదేవిధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన, సురక్షితమైన గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ను నిర్మించగలమని పేర్కొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/people-should-be-vigilant-in-view-of-heavy-rains/article-3814"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/img-20260729-wa0243.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో నివాసం ఉండకూడదని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు మరియు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్లపై ప్రయాణించే సమయంలో యూజీడీ మ్యాన్‌హోల్స్‌ను గుర్తిస్తూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అదేవిధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన, సురక్షితమైన గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ను నిర్మించగలమని పేర్కొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/people-should-be-vigilant-in-view-of-heavy-rains/article-3814</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/people-should-be-vigilant-in-view-of-heavy-rains/article-3814</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 12:10:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/img-20260729-wa0243.jpg"                         length="137821"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr" style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్ అగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు హవాన్ డ్రోన్ టెక్నాలజీ, హైదరాబాద్ సంస్థల సహకారంతో విశ్వవిద్యాలయం దత్తత గ్రామమైన క్షీరసాగర్ లో రైతులకు వ్యవసాయ డ్రోన్ల వినియోగం పై అవగాహన సదస్సు మరియు ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు కూరగాయల పంటల్లో డ్రోన్ల ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలు, పురుగు మందుల సమర్థవంతమైన పిచికారి విధానం, డ్రోన్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు, ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికత ప్రాధాన్యాన్ని రైతులకు వివరించారు. అనంతరం డ్రోన్ ద్వారా పంటలపై ప్రత్యక్షంగా పిచికారీ నిర్వహించి రైతులకు ప్రదర్శించారు. దీంతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా వ్యవసాయ పనులు నిర్వహించవచ్చని వివరించారు. అనంతరం పీజీఐహెచ్ఎస్ విద్యార్థులు రైతులకు టమాటా గ్రాఫ్టింగ్</div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/drones-in-agriculture-awareness-seminar-on-tomato-grafting/article-3805"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsapp-image-2026-07-28-at-6.09.26-pm.jpeg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr" style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్ అగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు హవాన్ డ్రోన్ టెక్నాలజీ, హైదరాబాద్ సంస్థల సహకారంతో విశ్వవిద్యాలయం దత్తత గ్రామమైన క్షీరసాగర్ లో రైతులకు వ్యవసాయ డ్రోన్ల వినియోగం పై అవగాహన సదస్సు మరియు ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు కూరగాయల పంటల్లో డ్రోన్ల ద్వారా ఎరువులు, సూక్ష్మ పోషకాలు, పురుగు మందుల సమర్థవంతమైన పిచికారి విధానం, డ్రోన్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు, ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికత ప్రాధాన్యాన్ని రైతులకు వివరించారు. అనంతరం డ్రోన్ ద్వారా పంటలపై ప్రత్యక్షంగా పిచికారీ నిర్వహించి రైతులకు ప్రదర్శించారు. దీంతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా వ్యవసాయ పనులు నిర్వహించవచ్చని వివరించారు. అనంతరం పీజీఐహెచ్ఎస్ విద్యార్థులు రైతులకు టమాటా గ్రాఫ్టింగ్ పద్ధతిని ప్రత్యక్షంగా ప్రదర్శించి, గ్రాఫ్టింగ్ వల్ల వ్యాధి నిరోధకత పెరగడం, అధిక దిగుబడి సాధించడం, మొక్కలు జీవన కాలం పెరగడం వంటి ప్రయోజనాలను వివరించారు. రైతులు ఆసక్తిగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీజీఐహెచ్ఎస్ ఆఫీసర్ ఇన్చార్జి డా. డి. విజయ, క్షీరసాగర్ గ్రామ సర్పంచ్ కొన్యాల బాల్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ డా. వి. సుచిత్ర, సభ్యులు డా. జి. సతీష్, పులి శ్రీనివాస్, బి. చంద్రశేఖర్, పుష్కల్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అనూక్ బాబు (రీజినల్ సేల్స్ మేనేజర్), హవాన్ డ్రోన్ టెక్నాలజీస్, హైదరాబాద్ కు చెందిన మహేష్ రెడ్డి, పీజీఐహెచ్ఎస్ అధ్యాపకులు, విద్యార్థులు, ప్రగతిశీల రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/drones-in-agriculture-awareness-seminar-on-tomato-grafting/article-3805</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/drones-in-agriculture-awareness-seminar-on-tomato-grafting/article-3805</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:28:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsapp-image-2026-07-28-at-6.09.26-pm.jpeg"                         length="138022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యమే లక్ష్యంగా నిర్ణయాలు:  మున్సిపల్ చైర్‌పర్సన్</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr" style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం సాధారణ సమావేశం మంగళవారం రోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్ కార్ పద్మబాయి నర్సింగరావు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. పురపాలక పరిధిలోని వివిధ వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనితీరుపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత వేగవంతం చేయాలని, వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పాలకవర్గం, అధికారులు సమిష్టిగా కృషి చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/municipal-chairperson-makes-decisions-aimed-at-urban-development-and-public/article-3798"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsapp-image-2026-07-28-at-1.43.45-pm.jpeg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr" style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం సాధారణ సమావేశం మంగళవారం రోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్ కార్ పద్మబాయి నర్సింగరావు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. పురపాలక పరిధిలోని వివిధ వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనితీరుపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత వేగవంతం చేయాలని, వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పాలకవర్గం, అధికారులు సమిష్టిగా కృషి చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/municipal-chairperson-makes-decisions-aimed-at-urban-development-and-public/article-3798</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/municipal-chairperson-makes-decisions-aimed-at-urban-development-and-public/article-3798</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 18:06:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsapp-image-2026-07-28-at-1.43.45-pm.jpeg"                         length="194674"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లివర్ లో ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదం </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr" style="text-align:justify;">
<div>గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  లివర్ లో వచ్చే ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఇది చాలా ప్రమాదమని డాక్టర్ చైతన్య ఆనంద్ అన్నారు. లివర్ మన శరీరంలో సైలెంట్ ఆర్గాన్ నొప్పి ఎక్కువగా చెప్పదు. అందుకే చాలా మంది జస్ట్ గ్యాస్ లేదా అలసట అని వదిలేస్తారు. కానీ లోపల లివర్ దెబ్బతింటూ ఉంటుంది.</div>
<div>నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది :<br />1. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన లివర్ డ్యామేజ్ కు దారితీస్తుందని దీనివల్ల హెపటైటిస్ బి, సి లాంటివి సంవత్సరాల పాటు లోపలే ఉండి లివర్ ను గట్టిపరుస్తాయి. దీన్ని సిర్రోసిస్ అంటారు.</div>
<div>2. లివర్ ఫెయిల్యూర్ చివరికి లివర్ పని చేయడం ఆపేస్తుంది దానితో అప్పుడు మనకు వ్యాధి గురించి తెలియడం జరుగుతుంది.<br />3. లివర్ క్యాన్సర్ బి మరియు సి దీర్ఘకాలికంగా ఉంటే వచ్చే రిస్క్ ఎక్కువ క్యాన్సర్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/ignoring-an-infection-in-the-liver-is-very-dangerous/article-3795"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsapp-image-2026-07-28-at-4.46.35-pm.jpeg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr" style="text-align:justify;">
<div>గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  లివర్ లో వచ్చే ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఇది చాలా ప్రమాదమని డాక్టర్ చైతన్య ఆనంద్ అన్నారు. లివర్ మన శరీరంలో సైలెంట్ ఆర్గాన్ నొప్పి ఎక్కువగా చెప్పదు. అందుకే చాలా మంది జస్ట్ గ్యాస్ లేదా అలసట అని వదిలేస్తారు. కానీ లోపల లివర్ దెబ్బతింటూ ఉంటుంది.</div>
<div>నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది :<br />1. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన లివర్ డ్యామేజ్ కు దారితీస్తుందని దీనివల్ల హెపటైటిస్ బి, సి లాంటివి సంవత్సరాల పాటు లోపలే ఉండి లివర్ ను గట్టిపరుస్తాయి. దీన్ని సిర్రోసిస్ అంటారు.</div>
<div>2. లివర్ ఫెయిల్యూర్ చివరికి లివర్ పని చేయడం ఆపేస్తుంది దానితో అప్పుడు మనకు వ్యాధి గురించి తెలియడం జరుగుతుంది.<br />3. లివర్ క్యాన్సర్ బి మరియు సి దీర్ఘకాలికంగా ఉంటే వచ్చే రిస్క్ ఎక్కువ క్యాన్సర్ ముదిరి బయటపడే అవకాశం ఉంటుంది.<br />4. కామెర్లు, కడుపులో నీరు, కాళ్ళు వాపు లాంటి సమస్యలు బయటపడి చికిత్సకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారి తీరు రూపం దాల్స్తే ప్రానా నికి ముప్పు కలుగుతుంది అని డాక్టర్ చైతన్య ఆనంద్ తెలిపారు. పైన చెప్పిన విధంగా ఏ చిన్న అవస్థ కనిపించినా వెంటనే ఏం చేయాలి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ , హెచ్ బి ఏ సి , ఆంటీ హెచ్ సి వి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే త్వరగా సమీపంలో గల జనరల్ ఫిజీషియన్ లేదా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవాలని తెలిపారు. ఈ వ్యాధి బారిన పడినవారు మద్యాన్ని సేవించవద్దు లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మద్యం విషం లాంటిది, అలాగే సొంత నిర్ణయాలు తీసుకుని మందులు సొంతంగా వేసుకోవద్దు పారాసెటమాల్ లాంటివి కూడా లివర్ పై ఎఫెక్ట్ చూపుతాయి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే లివర్ కు తిరిగి బాగయ్యే శక్తి ఉంటుంది. కానీ దాన్ని మనం టైం లో పెట్టుకోవాలి. హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది. సి కి ఇప్పుడు పూర్తిగా నయం చేసే మందులు ఉన్నాయి అని తెలిపారు. ఆరోగ్యం ఉంటేనే అన్నీ బాగుంటాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. లివర్ బాగుంటేనే మనం హుషారుగా ఉండడం జరుగుతుందని డాక్టర్ చైతన్య ఆనంద్ తెలిపారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/ignoring-an-infection-in-the-liver-is-very-dangerous/article-3795</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/ignoring-an-infection-in-the-liver-is-very-dangerous/article-3795</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 17:17:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsapp-image-2026-07-28-at-4.46.35-pm.jpeg"                         length="19305"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగడిపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద పులిహోర పంపిణీ</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr">
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంగళవారం ఆర్యవైశ్య నాయకులు సిద్ది రామచంద్రం కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఫర్టిలైజర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గోలి సంతోష్ మాట్లాడుతూ అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ చేయడం జరుగు తుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్వామి వారి అనుగ్రహం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, కాశీనాథ్, శంకరయ్య, సాంబయ్య, కైలాస ప్రశాంత్, ఉమేష్,సిరిపురం సత్యనారాయణ, ఉప్పల చంద్ర శేఖర్, గందే సంతోష్, తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="eqJbab cZD3Qb" style="text-align:justify;"></div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/distribution-of-pulihora-at-anjaneyaswamy-temple-in-angadipet/article-3793"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsapp-image-2026-07-28-at-4.39.52-pm.jpeg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr">
<div>
<div style="text-align:justify;">గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంగళవారం ఆర్యవైశ్య నాయకులు సిద్ది రామచంద్రం కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఫర్టిలైజర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గోలి సంతోష్ మాట్లాడుతూ అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ చేయడం జరుగు తుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్వామి వారి అనుగ్రహం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, కాశీనాథ్, శంకరయ్య, సాంబయ్య, కైలాస ప్రశాంత్, ఉమేష్,సిరిపురం సత్యనారాయణ, ఉప్పల చంద్ర శేఖర్, గందే సంతోష్, తదితరులు పాల్గొన్నారు. </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt">
<div class="eqJbab cZD3Qb" style="text-align:justify;"></div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/distribution-of-pulihora-at-anjaneyaswamy-temple-in-angadipet/article-3793</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/distribution-of-pulihora-at-anjaneyaswamy-temple-in-angadipet/article-3793</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 17:09:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsapp-image-2026-07-28-at-4.39.52-pm.jpeg"                         length="231986"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో పారిశుధ్య పనులు</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr">
<div>
<div>గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు బిలాల్ మసీదు పరిసరాల్లో మున్సిపల్ సిబ్బందితో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బిలాల్ మసీదు గుమ్మటం చుట్టుపక్కల విపరీతంగా పిచ్చి గడ్డి పెరిగినందున, దోమలు మరియు విషపూరిత పురుగులు వ్యాపించే అవకాశం ఉందని మసీదు కమిటీ సభ్యులు స్థానిక కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని రంగంలోకి దించారు. వార్డు ప్రజలు ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని మసీదు ఆవరణలో పాటు పరిసర ప్రాంతాల్లో గడ్డి మందు, దోమల నివారణ మందు కొట్టించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వార్డు వ్యాప్తంగా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిసరాలను</div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/sanitation-works-in-ward-14-of-gajwel-prajnapur-municipality/article-3791"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsapp-image-2026-07-28-at-3.38.13-pm-(1).jpeg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div dir="ltr">
<div>
<div>గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు బిలాల్ మసీదు పరిసరాల్లో మున్సిపల్ సిబ్బందితో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బిలాల్ మసీదు గుమ్మటం చుట్టుపక్కల విపరీతంగా పిచ్చి గడ్డి పెరిగినందున, దోమలు మరియు విషపూరిత పురుగులు వ్యాపించే అవకాశం ఉందని మసీదు కమిటీ సభ్యులు స్థానిక కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని రంగంలోకి దించారు. వార్డు ప్రజలు ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని మసీదు ఆవరణలో పాటు పరిసర ప్రాంతాల్లో గడ్డి మందు, దోమల నివారణ మందు కొట్టించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వార్డు వ్యాప్తంగా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సకాలంలో స్పందించి పారిశుధ్య పనులు పూర్తి చేయించినందుకు మసీదు కమిటీ సభ్యులు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షకీల్, నవీద్, హజం సలీం, ఆసిఫ్, బాలరాజు, కుమార్, జవాన్ సాయి, తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/sanitation-works-in-ward-14-of-gajwel-prajnapur-municipality/article-3791</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/sanitation-works-in-ward-14-of-gajwel-prajnapur-municipality/article-3791</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 16:58:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsapp-image-2026-07-28-at-3.38.13-pm-%281%29.jpeg"                         length="211415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        