<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/siddipet/category-52" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Siddipet - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/52/rss</link>
                <description>Siddipet RSS Feed</description>
                
                            <item>
                <title>తెల్లవారకముందే అరెస్టులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కొమురవెల్లి, (సిద్దిపేట): కొమురవెల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.బీజేపీ కార్యకర్త కర్ణాకర్ మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తెల్లావారకముందే పోలీసుల అరెస్టులు చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు,నిలదీస్తే నిర్బంధం,విద్యార్థులకు బాసటగా నిలిచిన విద్యార్ది నాయకులపై పోలీసుల జులుం..అక్రమ అరెస్టులు,సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పోలీసు బలగాలతో విద్యార్థుల గొంతు నొక్కే పిరికిపంద చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుందని వ్యక్తం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/arrests-before-dawn/article-5355"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-12-at-12.02.40-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కొమురవెల్లి, (సిద్దిపేట): కొమురవెల్లి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.బీజేపీ కార్యకర్త కర్ణాకర్ మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తెల్లావారకముందే పోలీసుల అరెస్టులు చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు,నిలదీస్తే నిర్బంధం,విద్యార్థులకు బాసటగా నిలిచిన విద్యార్ది నాయకులపై పోలీసుల జులుం..అక్రమ అరెస్టులు,సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పోలీసు బలగాలతో విద్యార్థుల గొంతు నొక్కే పిరికిపంద చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుందని వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/arrests-before-dawn/article-5355</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/arrests-before-dawn/article-5355</guid>
                <pubDate>Sat, 12 Sep 2026 12:37:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-12-at-12.02.40-pm.jpeg"                         length="209264"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థి దశ నుంచి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హుస్నాబాద్ : విద్యార్థి దశ నుంచి నిర్దిష్టమైన లక్ష్యాలను విద్యార్థులు ఏర్పరచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియ ట్ విద్యాధికారి కే రవీందర్ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్  పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ అధ్యక్షతన జరిగిన కళాశాల ఫ్రెషర్స్ డే సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశ ఆరంభంలో జిల్లా ఇంటర్మీడి యట్ విద్యాధికారి కె.రవీందర్ రెడ్డి తో పాటు హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ దండిలక్ష్మి మరియు హుస్నాబాద్ పట్టణ సీఐ కె. శ్రీధర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దశ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని అన్నారు క్రమశిక్షణ తో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వ బాలుర  జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/a-specific-goal-should-be-established-from-the-student-stage/article-5343"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-12-at-10.02.14-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హుస్నాబాద్ : విద్యార్థి దశ నుంచి నిర్దిష్టమైన లక్ష్యాలను విద్యార్థులు ఏర్పరచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియ ట్ విద్యాధికారి కే రవీందర్ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్  పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ అధ్యక్షతన జరిగిన కళాశాల ఫ్రెషర్స్ డే సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశ ఆరంభంలో జిల్లా ఇంటర్మీడి యట్ విద్యాధికారి కె.రవీందర్ రెడ్డి తో పాటు హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ దండిలక్ష్మి మరియు హుస్నాబాద్ పట్టణ సీఐ కె. శ్రీధర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దశ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని అన్నారు క్రమశిక్షణ తో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వ బాలుర  జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, డిజిటల్ విద్యాబోధన అందుబాటులో ఉందని, వాటిని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర కళాశాలకు సరిపడా డ్యూయల్ డెస్కులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.మరో ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో కళాశాలకు అదనపు తరగతి గదులు నిర్మాణం చేయుటకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు విద్యార్థులు మంచి లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు.మరో ముఖ్య అతిథి సిఐ కే.శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కీలకమైనదని అన్నారు భవిష్యత్తు లక్ష్యాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకొని చదువుకోవాలని పిలుపునిచ్చారు. తదనంతరం విద్యార్థుల సాంస్కృతిక  కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఎస్.రాజు,ఎస్.సత్యనారాయణ, వి.రజని,ఎస్. వెంకటముత్యం,వి. సదాశివ్, సిహెచ్ .రాజిరెడ్డి, సిహెచ్. విద్యాసాగర్, టి. రణధీర్, బి.ఎల్లయ్య, ఎస్.అశోక్,  పి. చంద్రమోహన్,బి.వాల్య ఎం.వెంకటేష్, ఏ.మమత గ్రంథపాలకులు ఆర్ వాసవి మరియు వెంకట సాయి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/a-specific-goal-should-be-established-from-the-student-stage/article-5343</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/a-specific-goal-should-be-established-from-the-student-stage/article-5343</guid>
                <pubDate>Sat, 12 Sep 2026 11:31:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-12-at-10.02.14-am.jpeg"                         length="301938"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లక్ష్యమే దిశ.. ప్రణాళికే విజయానికి మార్గం</title>
                                    <description><![CDATA[<ul>
<li>ఇంటర్ విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు...</li>
<li>జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి :  కే. రవీందర్‌రెడ్డి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/goal-is-direction-plan-is-the-way-to-success/article-5332"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-4.59.33-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హుస్నాబాద్: ఇంటర్మీడియట్ దశ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే విజయాలు సాధించవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే. రవీందర్‌రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ఫ్రెషర్స్ డే సందర్భంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ వి.లలిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రవీందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థినులు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, మొబైల్ ఫోన్లను విద్యాభివృద్ధికి మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలోనూ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.ప్రిన్సిపల్ వి. లలిత మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి పోటీ పరీక్షల్లో రాణించాలని, ఏఐ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను  అభినందించి నగదు పారితోషికాలు అందజేశారు. హెచ్‌ఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని తూర్పాటి వైష్ణవి  978 మార్కులు, ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ  విద్యార్థిని కటోజ్ వసుమిత్ర  442 మార్కులు, బైపీసీ  విద్యార్థిని మగుటం సంగీత 432 మార్కులు సాధించారు. వీరికి ప్రిన్సిపల్ వి. లలిత, హిస్టరీ అధ్యాపకుడు ఏ. సంపత్ నగదు పారితోషికాలు అందజేశారు.  అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో  జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల, బాలుర హెచ్ఎం లు జి. మహేందర్, వాసుదేవరెడ్డి, అధ్యాపకులు డి. రవీందర్, ఎస్. సదానందం, టి. నిర్మలాదేవి, బి. లక్ష్మయ్య, డి. కర్ణాకర్, ఏ. సంపత్, ఎస్. కవిత, కే. స్వరూప, జి. కవిత, ఆస్మా పిర్దోస్, ఓ. రాణి, అధ్యాపకేతర సిబ్బంది కే. గీతాంజలి, ఎస్. రాములు, టి. రమాదేవి, విద్యార్థినులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/goal-is-direction-plan-is-the-way-to-success/article-5332</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/goal-is-direction-plan-is-the-way-to-success/article-5332</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 17:53:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-4.59.33-pm.jpeg"                         length="245730"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేషన్ కార్డుల పంపిణీపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యంతరం</title>
                                    <description><![CDATA[<h6 style="text-align:justify;">హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి,17వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కౌన్సిలర్ రవీందర్ మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వార్డులో స్థానిక కౌన్సిలర్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ వచ్చి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం సమంజసం కాదని రవీందర్ అన్నారు. ప్రోటోకాల్ పాటిస్తూ ప్రజా కార్యక్రమాలను అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్వహించాలని కోరారు. ప్రశ్నించినప్పుడు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని పేర్కొన్నారు.స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి చిత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారని, రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రం పాత్రను కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వార్డుల్లో అధికార</h6>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B0%82/article-5286"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-11-at-10.57.04-am.jpeg" alt=""></a><br /><h6 style="text-align:justify;">హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి,17వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కౌన్సిలర్ రవీందర్ మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వార్డులో స్థానిక కౌన్సిలర్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ వచ్చి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం సమంజసం కాదని రవీందర్ అన్నారు. ప్రోటోకాల్ పాటిస్తూ ప్రజా కార్యక్రమాలను అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్వహించాలని కోరారు. ప్రశ్నించినప్పుడు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని పేర్కొన్నారు.స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి చిత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారని, రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రం పాత్రను కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వార్డుల్లో అధికార పార్టీ నాయకులను మాత్రమే పిలిచి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో పాలకవర్గం,అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని రవీందర్ అన్నారు.గత ఆరు నెలలుగా కమిషనర్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారని, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ హుస్నాబాద్‌లోనూ పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రోటో కాల్ పాటించేలా కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజా సమస్యలను పట్టించుకుని అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని రవీందర్ కోరారు.ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్ బొల్లి శ్రీనివాస్, నాయకులు సాయన్న, వాల నవీన్, బత్తుల చంద్రమౌళి, గడిపే కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.</h6>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B0%82/article-5286</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B0%82/article-5286</guid>
                <pubDate>Fri, 11 Sep 2026 11:41:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-11-at-10.57.04-am.jpeg"                         length="74639"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పావని గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">దౌల్తాబాద్,సిద్దిపేట: దళితులను అవమానించేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నాయకురాలు పావని గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం 1989 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బోర్రోళ్ళ స్వామి ఈ ఫిర్యాదును అందజేశారు. ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలకు నిరసనగా దళిత నాయకులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడికి వెళ్లిన సందర్భంగా.. దళితుల రాకతో ప్రాంతం అపవిత్రమైందనే భావనతో పావని గౌడ్‌ రోడ్లను పసుపు, పాలతో శుద్ధి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వీడియోలు, ఫొటోలు, సోషల్‌ మీడియా పోస్టులను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వామి కోరారు.ఈఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి,జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు,మండల అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి,తిర్మలాపూర్ సర్పంచ్ బండారు లాలూ, సీనియర్ నాయకులు కర్నాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/police-complaint-against-pavani-goud/article-5256"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-10-at-2.12.13-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">దౌల్తాబాద్,సిద్దిపేట: దళితులను అవమానించేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నాయకురాలు పావని గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం 1989 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బోర్రోళ్ళ స్వామి ఈ ఫిర్యాదును అందజేశారు. ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలకు నిరసనగా దళిత నాయకులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడికి వెళ్లిన సందర్భంగా.. దళితుల రాకతో ప్రాంతం అపవిత్రమైందనే భావనతో పావని గౌడ్‌ రోడ్లను పసుపు, పాలతో శుద్ధి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వీడియోలు, ఫొటోలు, సోషల్‌ మీడియా పోస్టులను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వామి కోరారు.ఈఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి,జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు,మండల అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి,తిర్మలాపూర్ సర్పంచ్ బండారు లాలూ, సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రాజేష్,నాయకులు బ్యాగరి రాజు,ఆంజనేయులు గౌడ్, తలారి నర్సింలు,యాదగిరి తదితరులున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/police-complaint-against-pavani-goud/article-5256</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/police-complaint-against-pavani-goud/article-5256</guid>
                <pubDate>Thu, 10 Sep 2026 14:42:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-10-at-2.12.13-pm.jpeg"                         length="222264"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రైనేజీ కూల్చివేతపై నోటీసులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">దౌల్తాబాద్‌,సిద్దిపేట: మాచిన్‌పల్లి గ్రామంలో మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజీని కూల్చివేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యవహారంపై పంచాయతీ అధికారులు స్పందించారు. దీనిపై విజన్‌ ఆంధ్రలో వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి శ్వేత.. ఇంటి యజమానికి నోటీసులు జారీ చేశారు. కూల్చివేసిన మురుగు కాలువను పునరుద్ధరించాలని, నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని నోటీసులో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%A8%E0%B1%87%E0%B0%9C%E0%B1%80-%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5205"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-09-at-4.20.09-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">దౌల్తాబాద్‌,సిద్దిపేట: మాచిన్‌పల్లి గ్రామంలో మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజీని కూల్చివేసి ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యవహారంపై పంచాయతీ అధికారులు స్పందించారు. దీనిపై విజన్‌ ఆంధ్రలో వచ్చిన కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి శ్వేత.. ఇంటి యజమానికి నోటీసులు జారీ చేశారు. కూల్చివేసిన మురుగు కాలువను పునరుద్ధరించాలని, నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని నోటీసులో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%A8%E0%B1%87%E0%B0%9C%E0%B1%80-%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5205</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%A8%E0%B1%87%E0%B0%9C%E0%B1%80-%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/article-5205</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 16:47:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-09-at-4.20.09-pm.jpeg"                         length="176267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ హై టెన్షన్</title>
                                    <description><![CDATA[<ul>
<li>కెసిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ పోలీసుల భారీ బందోబస్తూ</li>
<li>1000 డప్పులతో కాంగ్రేస్ పార్టీ నాయకులు ఫామ్ హౌస్ ముట్టడి ధర్నా </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%B9%E0%B1%8C%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%82-%E0%B0%B9%E0%B1%88-%E0%B0%9F%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D/article-5157"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-1.23.46-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మర్కుక్  : సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి లో గల కెసిఆర్ ఫామ్‌హౌస్‌ చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు నెలకొంది.కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వేదికగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.అసెంబ్లీ వద్ద స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ నాయకుడు దేవని సతీష్‌ 1,000 డప్పులతో ఫామ్‌హౌస్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడిని నిరసిస్తూ మర్కూక్‌లో ధర్నాకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.దీంతో పోలీసులు అప్రమత్తమై ఎర్రవెల్లి,మర్కూక్‌ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ నుండి 150 మందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.వారిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు మండల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరి కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.అలాగే సిద్ధిపేట జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆంక్షరెడ్డి,మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో 1000 డప్పులతో వరదరాజ్ పూర్ నుండి కెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కి కెసిఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయలుదేరారు.వారిని పోలీసులు అడ్డుకోగా కాంగ్రేస్ పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.ఇరు మధ్య తోపులాటలో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కళ్ళు తిరిగి పడిపోయాడు.వెంటనే పోలీసులు స్పందించి పోలీసుల వాహనంలోనే హాస్పిటల్ కి తరలించారు.ధర్నా ఇంకా కొనసాగుతుంది.ఫామ్ హౌస్ కి కేటిఆర్,హరీష్ రావు రాక అడ్డుకున్న పోలీసులు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%B9%E0%B1%8C%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%82-%E0%B0%B9%E0%B1%88-%E0%B0%9F%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D/article-5157</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AB%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D-%E0%B0%B9%E0%B1%8C%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%82-%E0%B0%B9%E0%B1%88-%E0%B0%9F%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D/article-5157</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 18:24:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-1.23.46-pm.jpeg"                         length="118921"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రశ్నిస్తే అరెస్టులా?</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం..</li>
<li style="text-align:justify;">సిద్దిపేట జిల్లా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE/article-5125"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-08-at-12.14.07-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హుస్నాబాద్ : ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం సిగ్గుచేటని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్బంగా శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేసేందుకు చలో అసెంబ్లీకి పిలుపునివ్వగానే తెల్లవారుజాము నుంచే బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా భయపడిపోతుందో అర్థమవుతోందన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావు.. కానీ ప్రశ్నించే బీజేపీ నాయకులను అరెస్టు చేయడానికి మాత్రం ప్రభుత్వం పోలీసు బలగాలతో సిద్ధంగా ఉంటాయా? అని ఖమ్మం వేంకటేశం ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాడే గొంతులను అణిచివేయడం ద్వారా ఉద్యమాలను ఆపగలమని కాంగ్రెస్ ప్రభుత్వం పగటి కలలు కనవద్దని హెచ్చరించారు. అరెస్టులతో బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరు.. నిర్బంధాలతో ప్రజల గొంతును నొక్కలేరు అని స్పష్టం చేశారు.నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాల గొంతును అణిచివేసిందో.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తోందని విమర్శించారు. పార్టీలు మారాయని,పాలకులు మారారు కానీ ప్రశ్నించే గొంతులను అణిచివేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. దొందూ దొందే! అని పద్దతిలో పాలన సాగుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా విద్యార్థులను, కళాశాలలను ఇబ్బందులకు గురిచేస్తూ వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని అన్నారు. ఫీజు బకాయిలు చెల్లించడం ప్రభుత్వ ఉపకారం కాదు.. విద్యార్థుల హక్కు. ఆ హక్కు కోసం బీజేపీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.ముందస్తు అరెస్టులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వ భ్రమ మాత్రమేనని, ఒక్క నాయకుడిని అరెస్టు చేస్తే వందలాది గొంతులు ప్రశ్నిస్తాయని.. వందల గొంతులను అరెస్టు చేస్తే వేలాది మంది రోడ్డెక్కుతారని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరి వీడి ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ముందస్తు అరెస్టులు చేసిన బీజేపీ, బీజేవైఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఖమ్మం వేంకటేశం తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE/article-5125</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE/article-5125</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 13:26:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-08-at-12.14.07-pm.jpeg"                         length="68238"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్రమశిక్షణ, ప్రణాళికతోనే కొలువు సాధించవచ్చు</title>
                                    <description><![CDATA[<p>హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం రోజున పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సును కె.ఎన్.ఆర్ ఇన్స్టిట్యూట్, కరీంనగర్ వారి సౌజన్యంతో వాణిజ్య శాస్త్ర విభాగము మరియు జాతీయ సేవా పథకం యూనిట్ వారు సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ సరైన ప్రణాళిక, సమయపాలన, కార్యాచరణతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చును అని  హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల  నియామకపు ప్రవేశ ప్రకటన విడుదల చేసిందని, దానికిగాను కళాశాలలో  పోటీ పరీక్షలకై  అర్హులైన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రిసోర్స్ పర్సన్  రాజు, కెఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ మాట్లాడుతూ ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు కావలసిన అర్హతల గురించి, పరీక్షా విధానం, సిలబస్, జోనులవారీగా ఉద్యోగాల సంఖ్య,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3--%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A8%E0%B1%87-%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81/article-5104"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-07-at-2.29.26-pm.jpeg" alt=""></a><br /><p>హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం రోజున పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సును కె.ఎన్.ఆర్ ఇన్స్టిట్యూట్, కరీంనగర్ వారి సౌజన్యంతో వాణిజ్య శాస్త్ర విభాగము మరియు జాతీయ సేవా పథకం యూనిట్ వారు సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ సరైన ప్రణాళిక, సమయపాలన, కార్యాచరణతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చును అని  హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల  నియామకపు ప్రవేశ ప్రకటన విడుదల చేసిందని, దానికిగాను కళాశాలలో  పోటీ పరీక్షలకై  అర్హులైన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రిసోర్స్ పర్సన్  రాజు, కెఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ మాట్లాడుతూ ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు కావలసిన అర్హతల గురించి, పరీక్షా విధానం, సిలబస్, జోనులవారీగా ఉద్యోగాల సంఖ్య, ప్రణాళిక రూపకల్పన, ప్రాథమిక అంశాలపై అవగాహనా మొదలగునవి సవివరముగా తెలిపారు. ఆశావాహులైన కళాశాల విద్యార్థులకు నామమాత్రపు రుసుముతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ కళాశాలలో పోటీ పరీక్షల కై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పోటీ పరీక్షల శిక్షణకై విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి.  నైనా దేవి, డాక్టర్ చంద్రమౌళి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3--%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A8%E0%B1%87-%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81/article-5104</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3--%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A8%E0%B1%87-%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81/article-5104</guid>
                <pubDate>Mon, 07 Sep 2026 16:24:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-07-at-2.29.26-pm.jpeg"                         length="540944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">దౌల్తాబాద్‌, సిద్దిపేట:  మండలంలోని గాజులపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థికసాయాన్ని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను గ్రామ సర్పంచ్‌ పంజ స్వామి లబ్ధిదారులకు అందించారు. గ్రామానికి చెందిన మారుపాక కల్పనకు రూ.16,500, పంచ సత్యనారాయణకు రూ.20,500 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థికసాయం అందడం కొంత ఊరటనిస్తుందని సర్పంచ్‌ పంజ స్వామి పేర్కొన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ సహాయ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశం యేసు, తోట నరేష్, దాసరి బిక్షపతి, పోతిగంటి మల్లారెడ్డి, పోతుగంటి శ్రీనివాస్, పాండర్‌రెడ్డి, దాసరి నాగయ్య, పాశం గంగయ్య, మాదారు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%97%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%AB%E0%B1%8D%E2%80%8C-%E0%B0%9A%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80/article-5094"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-07-at-3.06.28-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">దౌల్తాబాద్‌, సిద్దిపేట:  మండలంలోని గాజులపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థికసాయాన్ని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను గ్రామ సర్పంచ్‌ పంజ స్వామి లబ్ధిదారులకు అందించారు. గ్రామానికి చెందిన మారుపాక కల్పనకు రూ.16,500, పంచ సత్యనారాయణకు రూ.20,500 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థికసాయం అందడం కొంత ఊరటనిస్తుందని సర్పంచ్‌ పంజ స్వామి పేర్కొన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ సహాయ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశం యేసు, తోట నరేష్, దాసరి బిక్షపతి, పోతిగంటి మల్లారెడ్డి, పోతుగంటి శ్రీనివాస్, పాండర్‌రెడ్డి, దాసరి నాగయ్య, పాశం గంగయ్య, మాదారు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%97%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%AB%E0%B1%8D%E2%80%8C-%E0%B0%9A%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80/article-5094</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%97%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%AB%E0%B1%8D%E2%80%8C-%E0%B0%9A%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80/article-5094</guid>
                <pubDate>Mon, 07 Sep 2026 15:27:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-07-at-3.06.28-pm.jpeg"                         length="206488"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ వైఫల్యాలపై దామరకుంటలో బీఆర్‌ఎస్ వినూత్న నిరసన</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">* ఇంటింటికీ ‘ప్రభుత్వ బాకీ కార్డుల’ పంపిణీ</li>
<li style="text-align:justify;">* కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ? ప్రజలకు సమాధానం చెప్పాలి</li>
<li style="text-align:justify;">* అధికారంలో ఉండి ధర్నాలు చేయడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనం</li>
<li style="text-align:justify;">* మాజీ ఎంపీటీసీ కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పత్తి బాబు యాదవ్ ధ్వజం</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AB%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8/article-5043"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-05-at-11.25.30-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">గజ్వేల్/సిద్దిపేట జిల్లా :సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ప్రభుత్వం ప్రజలకు బాకీ పడ్డ పథకాలు, హామీల వివరాలతో కూడిన కార్డులను గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పత్తి బాబు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలను మోసపూరిత మాటలతో నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండడం హాస్యాస్పదంగా, సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. అధికార పార్టీలో ఉన్న నర్సారెడ్డికి నిజంగా దమ్ముంటే ప్రభుత్వంతో మాట్లాడి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావాలని, ఆ పని చేతకాకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తప్ప కాంగ్రెస్ పార్టీ కొత్తగా సాధించిందేమీ లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుత పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాయత్రి బాల నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ పత్తి ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AB%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8/article-5043</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AB%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B1%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8/article-5043</guid>
                <pubDate>Sat, 05 Sep 2026 12:53:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-05-at-11.25.30-am.jpeg"                         length="187382"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిలబెట్టుకోవాలి: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">మునిగడప జెడ్పీహెచ్‌ఎస్ తెలుగు ఉపాధ్యాయులు ఆదరాజుపల్లి మధుసూదన్ శర్మ ఉద్యోగ విరమణ సభ</li>
<li style="text-align:justify;">- హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పి.ఆర్.టి.యు.టి.ఎస్. అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%89%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%87%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%A4%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%AC%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF--%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF/article-5027"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/1.jpg" alt=""></a><br /><p style="text-align:justify;">గజ్వేల్/సిద్దిపేట జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మునిగడప గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం తెలుగు ఉపాధ్యాయుడిగా సేవాలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆదరాజుపల్లి మధుసూదన్ శర్మ అభినందన సభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పి.ఆర్.టి.యు.టి.ఎస్. అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే మెరుగైన పిఆర్సి అమలు చేస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. మేము కొత్తగా ఏమీ కోరడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే నవంబర్ 1న యాభై వేల మందితో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం త్వరలోనే స్పందించి మెరుగైన పిఆర్సి ప్రకటించకపోతే, సిపిఎస్ రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్ శర్మ సేవల గురించి ప్రసంగిస్తూ... ఉత్తమ ఉపాధ్యాయుడు, నిబద్ధత కలిగిన తెలుగు పండితుడు మధుసూదన్ శర్మ నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఇదే పాఠశాలలో 16 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరుకావడమే ఆయన అందించిన నిష్కల్మషమైన సేవలకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న పి.ఆర్.టి.యు.టి.ఎస్. అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... దశాబ్దాలకు పైగా విద్యా రంగం ద్వారా సమాజానికి విశేష సేవలు అందించిన మధుసూదన శర్మ సేవలు అభినందనీయమని కొనియాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ నెల రోజుల వ్యవధిలోనే చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు. అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, రాష్ట్ర పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి,  పిఆర్టియు రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిఆర్టియు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసు పల్లి శశిధర్, పత్రిక సంపాదక వర్గ సభ్యులు, పిన్నింటి రామకృష్ణారెడ్డి,  మండల విద్యాధికారి సైదులు, పిఆర్టియు జగదేవపూర్ మండల శాఖ అధ్యక్షులు చిలుకూరు వెంకటరామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్, అసోసియేట్ అధ్యక్షులు వంగ శ్రీనివాస్ రెడ్డి, కే ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు ఎండి రహీం, సుగుణాకర్, ఉపాధ్యాయులు, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%89%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%87%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%A4%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%AC%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF--%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF/article-5027</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/%E0%B0%89%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%87%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%A4%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%AC%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF--%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF/article-5027</guid>
                <pubDate>Fri, 04 Sep 2026 15:50:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/1.jpg"                         length="312298"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        