<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/nirmal/category-51" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Nirmal - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/51/rss</link>
                <description>Nirmal RSS Feed</description>
                
                            <item>
                <title>సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">ముథోల్,: ముథోల్ సామాజిక ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ (ఎంఎస్) వైద్యాధికారిని బోథ్‌కు మార్పు చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసి ముథోల్‌లోనే కొనసాగించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం ముథోల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ షబానా బేగం ఏజాజోద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. గ్రామసభలో సర్పంచ్ మాట్లాడుతూ ముథోల్ మండలంతో పాటు బాసర, తానూర్ మండలాలకు చెందిన ప్రజలు కూడా వైద్య సేవల కోసం ముథోల్ సామాజిక ఆసుపత్రికి వస్తారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, మహిళలకు గైనకాలజిస్ట్ సేవలు అత్యంత అవసరమని, ఈ వైద్యాధికారిని మార్పు చేస్తే వేలాది మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గైనకాలజిస్ట్ మార్పు నిర్ణయంపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని గైనకాలజిస్ట్‌ను ముథోల్ సామాజిక ఆసుపత్రిలోనే కొనసాగించాలని గ్రామసభ</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/a-gynecologist-should-be-maintained-in-a-community-hospital/article-3649"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1002239745.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">ముథోల్,: ముథోల్ సామాజిక ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ (ఎంఎస్) వైద్యాధికారిని బోథ్‌కు మార్పు చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసి ముథోల్‌లోనే కొనసాగించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం ముథోల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ షబానా బేగం ఏజాజోద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. గ్రామసభలో సర్పంచ్ మాట్లాడుతూ ముథోల్ మండలంతో పాటు బాసర, తానూర్ మండలాలకు చెందిన ప్రజలు కూడా వైద్య సేవల కోసం ముథోల్ సామాజిక ఆసుపత్రికి వస్తారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, మహిళలకు గైనకాలజిస్ట్ సేవలు అత్యంత అవసరమని, ఈ వైద్యాధికారిని మార్పు చేస్తే వేలాది మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గైనకాలజిస్ట్ మార్పు నిర్ణయంపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని గైనకాలజిస్ట్‌ను ముథోల్ సామాజిక ఆసుపత్రిలోనే కొనసాగించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మాన ప్రతిని భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ కాశినాథ్‌కు అందజేసి మార్పు ఉత్తర్వులను పునఃపరిశీలించి రద్దు చేయాలని ప్రజాప్రతినిధులు కోరనున్నట్లు తెలిపారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/a-gynecologist-should-be-maintained-in-a-community-hospital/article-3649</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/a-gynecologist-should-be-maintained-in-a-community-hospital/article-3649</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 16:27:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1002239745.jpg"                         length="284561"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫార్మ్ పాండ్ నిర్మాణ పనులను ప్రారంభించిన అదనపు కలెక్టర్</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">లక్ష్మణచాంద. ( నిర్మల్ ) :  అదనపు కలెక్టర్ , ఎంపీడీఓ , ఎంపీఓ , ఏపీఓ , గ్రామ సర్పంచ్  మరియు ఉపసర్పంచ్  సమక్షంలో లక్ష్మణ చంద మండలంలోని లక్ష్మణచంద గ్రామంలో ఫార్మ్ పాండ్‌కు స్థలాన్ని గుర్తించి (మార్క్ అవుట్ చేసి), ఫార్మ్ పాండ్ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/the-additional-collector-started-the-construction-work-of-the-farm/article-3621"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/1000631330.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div style="text-align:justify;">లక్ష్మణచాంద. ( నిర్మల్ ) :  అదనపు కలెక్టర్ , ఎంపీడీఓ , ఎంపీఓ , ఏపీఓ , గ్రామ సర్పంచ్  మరియు ఉపసర్పంచ్  సమక్షంలో లక్ష్మణ చంద మండలంలోని లక్ష్మణచంద గ్రామంలో ఫార్మ్ పాండ్‌కు స్థలాన్ని గుర్తించి (మార్క్ అవుట్ చేసి), ఫార్మ్ పాండ్ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.</div>
</div>
</div>
</div>
<div class="hq gt"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/the-additional-collector-started-the-construction-work-of-the-farm/article-3621</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/the-additional-collector-started-the-construction-work-of-the-farm/article-3621</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 10:44:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/1000631330.jpg"                         length="278489"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమష్టిగా నిలబడి ఎల్-నినోను ఎదుర్కొందాం-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి </title>
                                    <description><![CDATA[<div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div><span style="color:rgb(35,111,161);">సమష్టిగా నిలబడి ఎల్-నినోను ఎదుర్కొందాం</span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(224,62,45);">రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – అన్ని శాఖలు మిషన్ మోడ్‌లో పనిచేయాలి</span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(22,145,121);">*ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి</span></div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/lets-stand-together-and-face-el-nino/article-3454"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/751563621_2338920870249341_668475585185598453_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అధికారులను ఆదేశించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు, కంటింజెన్సీ ప్లాన్‌లను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సోమవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఎల్-నినో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక అధికారికి జిల్లా కలెక్టర్లు, అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, ఎల్-నినో ప్రభావాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేయకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్, పశుసంవర్థక, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవనం, భూగర్భ జలాలు, ఇరిగేషన్ తదితర అన్ని రంగాలపై ప్రభావం చూపే పరిస్థితిగా భావించి శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ గ్రామాన రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, కందులు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సమావేశంలో జిల్లాల వారీగా జలాశయాల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులను సమీక్షించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్, తాగునీరు, విద్యుత్, వైద్యం, భూగర్భ జలాలు, ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమం, కృషి విజ్ఞాన కేంద్రం తదితర శాఖలు తమ యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 40–45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమష్టిగా పనిచేస్తే ఎల్-నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ప్రత్యేక అధికారి అన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ఫామ్ పాండ్ల ఏర్పాటుతో భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సిల్టేషన్ తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు యూరియా బుకింగ్ యాప్‌లో నమోదు చేసుకుని అవసరమైన ఎరువులు పొందాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, భూగర్భ జలాల పరిరక్షణకు సమష్టి కృషి అవసరమన్నారు. రైతులు 8×8×2 మీటర్ల ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భద్రపరచాలని, జిల్లాలో పెద్దఎత్తున నీటి సంరక్షణ చర్యలు చేపడితే భవిష్యత్ తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చవచ్చని తెలిపారు. కంది వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను ప్రోత్సహించాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను చేరవేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని, అత్యవసర పరిస్థితులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని, పత్తి సాగు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులు కందులు, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పైపులైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఎల్-నినో బుక్‌లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్లను ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్. ఎస్ చిత్రు, బి. వెంకటేశ్వర్లు, పి. చంద్రయ్య, యువరాజ్ మర్మట్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, క్యాతన పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, చెన్నూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పి.పద్మ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు,</div>
<div>వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                            <category>Adilabad</category>
                                            <category>Asifabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/lets-stand-together-and-face-el-nino/article-3454</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/lets-stand-together-and-face-el-nino/article-3454</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 19:33:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/751563621_2338920870249341_668475585185598453_n.jpeg"                         length="137006"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజకీయ పార్టీల నాయకులతో ప్రభుత్వ సమావేశం</title>
                                    <description><![CDATA[<h3><span>మొత్తం 40 పార్టీల నుంచి 58 మంది నేతల హాజరు</span></h3>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/monsoon-sessions-of-parliament-2026/article-3430"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/image001u0so.jpg" alt=""></a><br /><p> పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ న్యూఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైంది. పార్లమెంటు భవన ప్రాంగణంలో కేంద్ర పార్లమెంటరీ, మ మైనారిటీ వ్యవహారాల శాఖల మంత్రి  కిరణ్ రిజిజు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి (రాజ్యసభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, శాసన-న్యాయశాఖ (స్వతంత్ర బాధ్యత) సహా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, అలాగే పార్లమెంటరీ వ్యవహారాలు-సమాచార-ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ కూడా ఇందులో పాల్గొన్నారు. మొత్తం మీద 40 రాజకీయ పార్టీల నుంచి 58 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.</p>
<p>తొలుత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నాయకులందరికీ స్వాగతం పలుకగా, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమావేశం నిర్వహించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 (సోమవారం) నుంచి ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలు, అవసరాల మేరకు ఆగస్టు 13న (గురువారం) సమావేశాలు ముగిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈసారి సమావేశాల వ్యవధి 25 రోజులు కాగా, 19 సమావేశ దినాలు ఉంటాయని ఆయన వివరించారు. అలాగే, వర్షాకాల సమావేశాల సంబంధిత శాసన కార్యకలాపాల వివరాలను రెండు పార్లమెంటు సచివాలయాలు ఈ నెల 16న ‘'బులెటిన్ పార్ట్-II’లో<img src="https://www.visionandhra.in/media/2026-07/image001u0so.jpg" alt="image001U0SO" width="429" height="286"></img> హాజరై, అభిప్రాయాలను తెలపడంలో చురుగ్గా, సమర్థంగా వ్యవహరించిన నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p>చివరగా- పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఉభయ సభల్లో చర్చనీయాంశాలపై ఇవాళ తమ అభిప్రాయాలను వెల్లడించిన అన్ని పార్టీల నాయకులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/monsoon-sessions-of-parliament-2026/article-3430</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/monsoon-sessions-of-parliament-2026/article-3430</guid>
                <pubDate>Mon, 20 Jul 2026 14:49:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/image001u0so.jpg"                         length="15274"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​స్పెల్లింగ్ బి రాష్ట్రస్థాయి పోటీలో ప్రీతికి 3వ స్థానం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.27.46 PM" width="1200" height="572" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">తానూర్  : మండల కేంద్రమైన ​తానూర్ లోని వాగ్దేవి విద్యానీకేతన్ పాఠశాల విద్యార్థిని ప్రీతి రాష్ట్రస్థాయి స్పెల్లింగ్ బి పోటీల్లో సత్తా చాటింది. ఆదివారం నిజామాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో  నిర్వహించిన స్టేట్ లెవల్ స్పెల్లింగ్ బి పోటీల్లో 5వ తరగతి చదువుతున్న ప్రీతి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ​కఠినమైన పదాలను అలవోకగా ఉచ్చరిస్తూ స్పెల్లింగ్స్‌లో తనకున్న పట్టును నిరూపించుకున్న ప్రీతిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు పి. అరవింద్ రెడ్డి, అవినాష్, ప్రిన్సిపాల్ కిరణ్మయి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/preeti-stands-3rd-in-spelling-b-state-level-competition/article-3165"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.27.46 PM" width="1280" height="572"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">తానూర్  : మండల కేంద్రమైన ​తానూర్ లోని వాగ్దేవి విద్యానీకేతన్ పాఠశాల విద్యార్థిని ప్రీతి రాష్ట్రస్థాయి స్పెల్లింగ్ బి పోటీల్లో సత్తా చాటింది. ఆదివారం నిజామాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో  నిర్వహించిన స్టేట్ లెవల్ స్పెల్లింగ్ బి పోటీల్లో 5వ తరగతి చదువుతున్న ప్రీతి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ​కఠినమైన పదాలను అలవోకగా ఉచ్చరిస్తూ స్పెల్లింగ్స్‌లో తనకున్న పట్టును నిరూపించుకున్న ప్రీతిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు పి. అరవింద్ రెడ్డి, అవినాష్, ప్రిన్సిపాల్ కిరణ్మయి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/preeti-stands-3rd-in-spelling-b-state-level-competition/article-3165</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/preeti-stands-3rd-in-spelling-b-state-level-competition/article-3165</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:29:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.27.46-pm.jpeg"                         length="102148"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోంద్రేట్ గ్రామంలో రూ. 20 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-6.00.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 6.00.19 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">తానూర్ : మండలంలోని బోంద్రేట్ గ్రామంలో రూ, 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ రవీందర్ పటేల్ షిండే గురువారం భూమి పూజ నిర్వహించారు, ఈ నిధులతో గ్రామంలో రూ 10 లక్షలతో వీవో బిల్డింగ్, మరో రూ, 10 లక్షలతో వర్క్ షెడ్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు,​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ, పనులను నాణ్యతతో పూర్తి చేస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బతే శివప్రసాద్, మహిళా సంఘం అధ్యక్షురాలు, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు నాగేంద్ర పటేల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/bhumi-pooja-for-development-works-in-bondret-village-with-rs/article-2970"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-26-at-6.00.19-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-6.00.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-26 at 6.00.19 PM" width="4096" height="2430"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">తానూర్ : మండలంలోని బోంద్రేట్ గ్రామంలో రూ, 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ రవీందర్ పటేల్ షిండే గురువారం భూమి పూజ నిర్వహించారు, ఈ నిధులతో గ్రామంలో రూ 10 లక్షలతో వీవో బిల్డింగ్, మరో రూ, 10 లక్షలతో వర్క్ షెడ్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు,​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ, పనులను నాణ్యతతో పూర్తి చేస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బతే శివప్రసాద్, మహిళా సంఘం అధ్యక్షురాలు, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు నాగేంద్ర పటేల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/bhumi-pooja-for-development-works-in-bondret-village-with-rs/article-2970</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/bhumi-pooja-for-development-works-in-bondret-village-with-rs/article-2970</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 18:02:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-26-at-6.00.19-pm.jpeg"                         length="856883"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కొండంత అండ: ఎమ్మెల్యే పవార్ రామారావు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.17.18-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.17.18 PM" width="1200" height="899" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">​కుభీర్: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 162 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు, ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/kalyanalakshmi-kondanta-mla-pawar-rama-rao-for-poor-girl-children/article-2884"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-5.17.18-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><br /><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.17.18-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 5.17.18 PM" width="1599" height="899"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">​కుభీర్: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 162 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు, ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/kalyanalakshmi-kondanta-mla-pawar-rama-rao-for-poor-girl-children/article-2884</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/kalyanalakshmi-kondanta-mla-pawar-rama-rao-for-poor-girl-children/article-2884</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 18:22:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-5.17.18-pm.jpeg"                         length="190438"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ముధోల్ సీఐ రవీందర్ నాయక్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.23.12-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.23.12 PM" width="1200" height="582" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">​తానూర్ : వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ముధోల్ సీఐ రవీందర్ నాయక్ సూచించారు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం 'రెండో దశ అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా, తానూర్ మండలంలోని బెళ్తారోడా బస్టాండ్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు,మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు, వాహనదారులు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరియు అతివేగాన్ని నియంత్రించుకోవడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని వివరించారు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,​ఈ కార్యక్రమంలో తానూర్ ఎస్సై షేక్ జుబేర్, పోలీస్ సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/traffic-rules-must-be-followed-mudhol-ci-ravinder-naik/article-2870"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-4.23.12-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.23.12-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 4.23.12 PM" width="1280" height="582"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">​తానూర్ : వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ముధోల్ సీఐ రవీందర్ నాయక్ సూచించారు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం 'రెండో దశ అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా, తానూర్ మండలంలోని బెళ్తారోడా బస్టాండ్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు,మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు, వాహనదారులు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరియు అతివేగాన్ని నియంత్రించుకోవడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని వివరించారు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,​ఈ కార్యక్రమంలో తానూర్ ఎస్సై షేక్ జుబేర్, పోలీస్ సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/traffic-rules-must-be-followed-mudhol-ci-ravinder-naik/article-2870</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/traffic-rules-must-be-followed-mudhol-ci-ravinder-naik/article-2870</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 16:39:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-4.23.12-pm.jpeg"                         length="125824"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోలూర్ గ్రామంలో ప్రారంభమైన ఉపాధి హామీ పనులు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-10.53.46-am.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 10.53.46 AM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">తానూర్ : మండలంలోని కోలూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు గురువారం ప్రారంభమయ్యాయి, స్థానిక సర్పంచ్ బోడ్కే మాధవరావు ఈ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా శ్రీకారం చుట్టారు, గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ పథకం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి రెడ్డి, ఎఫ్ఏ పోతన్న, నాయకులు, వార్డు సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/employment-guarantee-works-started-in-kolur-village/article-2833"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-23-at-10.53.46-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-10.53.46-am.jpeg" alt="WhatsApp Image 2026-02-23 at 10.53.46 AM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">తానూర్ : మండలంలోని కోలూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు గురువారం ప్రారంభమయ్యాయి, స్థానిక సర్పంచ్ బోడ్కే మాధవరావు ఈ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా శ్రీకారం చుట్టారు, గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ పథకం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి రెడ్డి, ఎఫ్ఏ పోతన్న, నాయకులు, వార్డు సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/employment-guarantee-works-started-in-kolur-village/article-2833</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/employment-guarantee-works-started-in-kolur-village/article-2833</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 11:47:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-23-at-10.53.46-am.jpeg"                         length="322283"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో ఉద్రిక్తత</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><br />భైంసా:   కామారెడ్డిలో  ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి పై  జరిగిన దాడికి నిరసిస్తూ సంఘీభావం తెలపడానికి  ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన నివాసం నుండి వెళ్తుండగా  పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు పోలీసుల మధ్య బహబహి జరిగింది.. తమ నాయకుడు కామారెడ్డి వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేను  గృహనిర్బంధం లో ఉంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుందన్నారు. కామారెడ్డిలో  కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని ఖుని ని చేసిందన్నారు. గత పది ఏళ్లుగా  కెసిఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి  ఇద్దరు తోడు దొంగలని   ప్రజాస్వామ్య విలువలను  కాల రాస్తున్నారన్నారు.  రాజాసింగ్ వచ్చేవరకు  ఆవిష్కరణ చేసేది లేదు  తమ సహచర ఎమ్మెల్యే రాజాసింగ్  ఓలా గ్రామానికి  విగ్రహావిష్కరణకు వస్తుంటే పోలీసులు తూఫ్రాన్ లో అరెస్టు చేయడం ఏంటని ఎమ్మెల్యే పటేల్ మండిపడ్డారు. రాజాసింగ్ వచ్చేవరకు విగ్రహాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;"><br />భైంసా:   కామారెడ్డిలో  ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి పై  జరిగిన దాడికి నిరసిస్తూ సంఘీభావం తెలపడానికి  ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన నివాసం నుండి వెళ్తుండగా  పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు పోలీసుల మధ్య బహబహి జరిగింది.. తమ నాయకుడు కామారెడ్డి వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేను  గృహనిర్బంధం లో ఉంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుందన్నారు. కామారెడ్డిలో  కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని ఖుని ని చేసిందన్నారు. గత పది ఏళ్లుగా  కెసిఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి  ఇద్దరు తోడు దొంగలని   ప్రజాస్వామ్య విలువలను  కాల రాస్తున్నారన్నారు.  రాజాసింగ్ వచ్చేవరకు  ఆవిష్కరణ చేసేది లేదు  తమ సహచర ఎమ్మెల్యే రాజాసింగ్  ఓలా గ్రామానికి  విగ్రహావిష్కరణకు వస్తుంటే పోలీసులు తూఫ్రాన్ లో అరెస్టు చేయడం ఏంటని ఎమ్మెల్యే పటేల్ మండిపడ్డారు. రాజాసింగ్ వచ్చేవరకు విగ్రహాన్ని ఆవిష్కరించేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట  బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/tension-in-ss-ginning-factory/article-2819</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/tension-in-ss-ginning-factory/article-2819</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 17:06:44 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ అప్పల కావ్య గణేష్ గారిని సన్మానించిన పలువురు పెద్ద మనుషులు </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-3.59.32-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 3.59.32 PM" width="1200" height="720" /></p>
<p>  </p>
<p>నిర్మల్ :   నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ అప్పల కావ్య గణేష్ గారిని శాలువా తో  సన్మానించిన నిర్మల్ పట్టణ  నాయుడువాడ  కాలనీ మున్నూరుకాపు  అధ్యక్షులు  కే. గంగాధర్  మరియు కార్యవర్గ సభ్యులు .....</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/newly-elected-nirmal-municipal-chairman-shri-appala-kavya-ganesh-was/article-2734"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-21-at-3.59.32-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-3.59.32-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-21 at 3.59.32 PM" width="1280" height="720"></img></p>
<p> </p>
<p>నిర్మల్ :   నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ అప్పల కావ్య గణేష్ గారిని శాలువా తో  సన్మానించిన నిర్మల్ పట్టణ  నాయుడువాడ  కాలనీ మున్నూరుకాపు  అధ్యక్షులు  కే. గంగాధర్  మరియు కార్యవర్గ సభ్యులు .....</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/newly-elected-nirmal-municipal-chairman-shri-appala-kavya-ganesh-was/article-2734</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/newly-elected-nirmal-municipal-chairman-shri-appala-kavya-ganesh-was/article-2734</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 16:07:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-21-at-3.59.32-pm.jpeg"                         length="122471"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జిపి లడ్డ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు.</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-1.32.25-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-17 at 1.32.25 PM" width="1200" height="1134" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బైంసా :   భైంసా పట్టణంలోని పట్టణంలోని  జిపి లడ్డ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను   సాధించారు   మున్నా విడుదలైన కాకతీయ యూనివర్సిటీ 1,3,5 సెమిస్టర్ ఫలితాలలో భైసా పట్టణానికి చెందిన జిపి లడ్డ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు జిల్లా స్థాయిలొ అత్యున్నత అత్యున్నత ర్యాంకులను సాధించారు ఇందులో  9.28, 9.10, 8.88,8.76 మరియు 8.0 సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కళాశాల ప్రిన్సిపాల్ పి సంజీవ్ కుమార్ మరియు యాజమాన్యం అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ర్యాంకులు సాధించి కళాశాల పేరు తల్లిదండ్రుల పేరు నిలబడేలా చేయాలి అని తెలిపారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/best-results-of-gp-ladda-degree-college-students/article-2642"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-17-at-1.32.25-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-1.32.25-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-17 at 1.32.25 PM" width="1600" height="1134"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బైంసా :   భైంసా పట్టణంలోని పట్టణంలోని  జిపి లడ్డ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను   సాధించారు   మున్నా విడుదలైన కాకతీయ యూనివర్సిటీ 1,3,5 సెమిస్టర్ ఫలితాలలో భైసా పట్టణానికి చెందిన జిపి లడ్డ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు జిల్లా స్థాయిలొ అత్యున్నత అత్యున్నత ర్యాంకులను సాధించారు ఇందులో  9.28, 9.10, 8.88,8.76 మరియు 8.0 సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కళాశాల ప్రిన్సిపాల్ పి సంజీవ్ కుమార్ మరియు యాజమాన్యం అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ర్యాంకులు సాధించి కళాశాల పేరు తల్లిదండ్రుల పేరు నిలబడేలా చేయాలి అని తెలిపారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/best-results-of-gp-ladda-degree-college-students/article-2642</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/best-results-of-gp-ladda-degree-college-students/article-2642</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 13:36:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-17-at-1.32.25-pm.jpeg"                         length="348827"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        