<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/andhra-pradesh/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Andhra Pradesh - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/11/rss</link>
                <description>Andhra Pradesh RSS Feed</description>
                
                            <item>
                <title>శివ స్వాముల పై లాఠీచార్జి  హేయం–  VHP ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.08.35-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 4.08.35 PM" width="1080" height="1104" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శ్రీశైలం  : శ్రీశైలం వంటి మహా శైవ క్షేత్రంలో దర్శనానికి వచ్చిన సాధూ సంతులు, భక్తులపై లాఠీచార్జి జరగడం  చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన ఘటన అని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా “ఓం నమః శివాయ” అంటూ దర్శనం కోరిన భక్తులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తోందని పేర్కొన్నారు. సోమవారం శ్రీశైలం మలన్న సన్నిధానంలో సాధూ సంతులు, శివ స్వాములపై  జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం బాలస్వామి పత్రిక ప్రకటన విడుదల చేశారు.భక్తుల భద్రత, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైన అధికారులు – తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లాఠీలతో భక్తులను కొట్టడం అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పరిపాలనా తప్పిదం కాదు; హిందూ ధర్మాన్ని, భక్తుల ఆస్తిక భావాలను అణచివేసే దౌర్జన్య చర్య అని పోలీసుల తీరుపై ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/nandyala/lathi-charge-against-lord-shiva-%E2%80%93-vhp-dharmacharya-paramukh-pagudakula/article-2431"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-10-at-4.08.35-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.08.35-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-10 at 4.08.35 PM" width="1080" height="1104"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శ్రీశైలం  : శ్రీశైలం వంటి మహా శైవ క్షేత్రంలో దర్శనానికి వచ్చిన సాధూ సంతులు, భక్తులపై లాఠీచార్జి జరగడం  చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన ఘటన అని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా “ఓం నమః శివాయ” అంటూ దర్శనం కోరిన భక్తులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తోందని పేర్కొన్నారు. సోమవారం శ్రీశైలం మలన్న సన్నిధానంలో సాధూ సంతులు, శివ స్వాములపై  జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం బాలస్వామి పత్రిక ప్రకటన విడుదల చేశారు.భక్తుల భద్రత, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైన అధికారులు – తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లాఠీలతో భక్తులను కొట్టడం అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పరిపాలనా తప్పిదం కాదు; హిందూ ధర్మాన్ని, భక్తుల ఆస్తిక భావాలను అణచివేసే దౌర్జన్య చర్య అని పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
<p style="text-align:justify;">దేవాలయం అన్నది పోలీసు శిబిరం కాదని, శివ స్వాములు, సాధూ సంతులు  నేరస్తులు కాదని, పవిత్ర పుణ్య క్షేత్రంలో పోలీసులకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు.అయినా శ్రీశైలంలో భక్తులను శత్రువులుగా చూశారనీ, మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా లాఠీచార్జికి గురవడం రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తోందని విమర్శించారు. భక్తుల సహనాన్ని బలహీనతగా భావిస్తే అది పాలకుల అపోహ అని, హిందూ సమాజం ఇక మౌనంగా ఉండదని, ధర్మక్షేత్రాల్లో దౌర్జన్యం జరిగితే విశ్వహిందూ పరిషత్ నిశ్శబ్దంగా ఉండే ప్రశ్నే లేదని బాలస్వామి హెచ్చరించారు. లాఠీచార్జికి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలనీ.. గాయపడిన భక్తులకు పూర్తి వైద్యసాయం, న్యాయమైన పరిహారం ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందన్నారు.లాఠీ ఛార్జీ ఘటన విషయంలోశ్రీశైలం దేవస్థాన నిర్వహణపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో భక్తులపై బలప్రయోగం జరగకుండా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ధర్మాన్ని అవమానిస్తే పోరాటం తప్పదనీ, భక్తుడి గౌరవం కోసం పోరాడటం మా కర్తవ్యమని బాలస్వామి పేర్కొన్నారు. రేపటి మహా శివ రాత్రిని దృష్టి లో ఉంచుకొని భక్తులకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులకు, పాలక మండలికి ఆయన సూచించారు.</p>
<p style="text-align:justify;">భవదీయ</p>
<p> పగుడాకుల బాలస్వామి<br />ధర్మాచార్య సంపర్క  ప్రముల్<br />విశ్వహిందూ పరిషత్<br />తెలంగాణ రాష్ట్రం<br />9912975753<br />9182674010</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Nandyala</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/nandyala/lathi-charge-against-lord-shiva-%E2%80%93-vhp-dharmacharya-paramukh-pagudakula/article-2431</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/nandyala/lathi-charge-against-lord-shiva-%E2%80%93-vhp-dharmacharya-paramukh-pagudakula/article-2431</guid>
                <pubDate>Tue, 10 Feb 2026 16:19:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-10-at-4.08.35-pm.jpeg"                         length="64725"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీశైల దేవస్థానం (8) నుండి  (16) తేదీ వరకూ ఉచిత బస్సు సదుపాయం    </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-4.52.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 4.52.17 PM" width="1200" height="853" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శ్రీశైలం  : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. భక్తులు సౌకర్యార్థం వారు దిగినచోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. ఈ బస్సులు కైలాసద్వారం నుండి శ్రీశైలం వరకు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్,విభూతిమఠంజంక్షన్,మల్లమ్మకన్నీరు,శివాజీస్ఫూర్తికేంద్రం,రుద్రాపార్కు,సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా మరల నందిగుడి సర్కిల్‌కు చేరుకుంటాయి. కాగా భక్తులరద్దీని (8) na నాలుగు బస్సులు నడపబడుతున్నాయి.  (9) వరకు కూడా నాలుగు బస్సులను నడపడం జరుగుతుంది.  అదేవిధంగా ఈ నెల 10 మరియు 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు నడపబడుతాయి.  అలాగే 12వ తేదీ నుంచి  16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులను నడపడం జరుగుతుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/nandyala/free-bus-facility-to-srisaila-devasthanam-from-8th-to-16th/article-2407"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-09-at-4.52.17-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-4.52.17-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-09 at 4.52.17 PM" width="1280" height="853"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శ్రీశైలం  : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. భక్తులు సౌకర్యార్థం వారు దిగినచోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. ఈ బస్సులు కైలాసద్వారం నుండి శ్రీశైలం వరకు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్,విభూతిమఠంజంక్షన్,మల్లమ్మకన్నీరు,శివాజీస్ఫూర్తికేంద్రం,రుద్రాపార్కు,సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా మరల నందిగుడి సర్కిల్‌కు చేరుకుంటాయి. కాగా భక్తులరద్దీని (8) na నాలుగు బస్సులు నడపబడుతున్నాయి.  (9) వరకు కూడా నాలుగు బస్సులను నడపడం జరుగుతుంది.  అదేవిధంగా ఈ నెల 10 మరియు 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు నడపబడుతాయి.  అలాగే 12వ తేదీ నుంచి  16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులను నడపడం జరుగుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Nandyala</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/nandyala/free-bus-facility-to-srisaila-devasthanam-from-8th-to-16th/article-2407</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/nandyala/free-bus-facility-to-srisaila-devasthanam-from-8th-to-16th/article-2407</guid>
                <pubDate>Mon, 09 Feb 2026 17:07:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-09-at-4.52.17-pm.jpeg"                         length="180406"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ... ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-04-at-1.03.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-04 at 1.03.29 PM" width="851" height="1200" /></p>
<p style="text-align:justify;">చిత్తూరు  :  అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వమని ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ వారిని చిత్తూరు భాస్కర హోటల్ గ్రూప్ అధినేత ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆరోపించాడు దేశంలో ఎక్కడలేని అభివృద్ధి కూటం ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇవ్వని పథకాలు ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అభివృద్ధి చూడలేని వైయస్సార్ పార్టీ నాయకులు పదవులు లేక ప్రజలు సేదరించుకున్న లేనిపోని నిందలతో ప్రభుత్వం పై నెట్టడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని పాలించే అర్హత మీకు లేదని ప్రజలు చీదరించుకొని తిరస్కరించిన మీ ఆది నాయకుడు చట్టాలు తెలియక చట్టాలు మా చుట్టాలని ప్రతిపక్ష హోదా అడగడం ఎంతవరకు సమంజసం అని దానికి మీరు మీ పార్టీ వారు వత్తాసు పలకడం అలాగే చేసిన తప్పులను తప్పు పూర్చుకునేదానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/ysr-party-np-jaya-prakash-naidu-on-the-side-of/article-2059"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-04-at-1.03.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-04-at-1.03.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-04 at 1.03.29 PM" width="851" height="1280"></img></p>
<p style="text-align:justify;">చిత్తూరు  :  అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వమని ఆరోపణ వైపు వైఎస్ఆర్ పార్టీ వారిని చిత్తూరు భాస్కర హోటల్ గ్రూప్ అధినేత ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆరోపించాడు దేశంలో ఎక్కడలేని అభివృద్ధి కూటం ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇవ్వని పథకాలు ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అభివృద్ధి చూడలేని వైయస్సార్ పార్టీ నాయకులు పదవులు లేక ప్రజలు సేదరించుకున్న లేనిపోని నిందలతో ప్రభుత్వం పై నెట్టడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని పాలించే అర్హత మీకు లేదని ప్రజలు చీదరించుకొని తిరస్కరించిన మీ ఆది నాయకుడు చట్టాలు తెలియక చట్టాలు మా చుట్టాలని ప్రతిపక్ష హోదా అడగడం ఎంతవరకు సమంజసం అని దానికి మీరు మీ పార్టీ వారు వత్తాసు పలకడం అలాగే చేసిన తప్పులను తప్పు పూర్చుకునేదానికి ఎన్నెన్నో ఎత్తుగడలతో మీరు ఎంత ప్రయత్నించినా ప్రజల మిమ్మల్ని స్వీకరించారని 2029 లో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 11 అసెంబ్లీ స్థానాలు జీరో కు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపాడు దేశంలో ఎక్కడా లేని పింఛన్లు 4000 వికలాంగులకు 6000 పూర్తిగా వికలాంగులకు 15000 ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కూటం ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు అపర భగీరథుడులా పోలవరం అలాగే రాయలసీమ తాగు, సాగునీరు అందించే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఆయన తెలిపారు</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Chittoor</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/ysr-party-np-jaya-prakash-naidu-on-the-side-of/article-2059</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/ysr-party-np-jaya-prakash-naidu-on-the-side-of/article-2059</guid>
                <pubDate>Wed, 04 Feb 2026 13:09:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-04-at-1.03.29-pm.jpeg"                         length="60907"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దత్తపీఠంలో సుబ్రమణ్యం స్వామికి ప్రత్యేక పూజలు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-03-at-12.45.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-03 at 12.45.49 PM" width="1200" height="573" /></p>
<p>  </p>
<p style="text-align:justify;">తిరుచానూరు : తిరుచానూరు సమీపంలోని శ్రీదత్తాత్రేయపురంలో వెలసివున్న శ్రీదత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించినట్లు శ్రీదత్తాత్రేయ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రోఫెసర్ శేషయ్య తెలిపారు. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్యం స్వామికి, ప్రతి బుధవారం వినాయక స్వామికి అదేవిధంగా ప్రతి గురువారం శ్రీదత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో వాహన సమేత సతీ పరివారంగా దర్శనమిచ్చే నవగ్రహాల స్థాపన వుంటుందని, శ్రీదత్తాత్రేయ స్వామి వారి దర్శనంతో సకల శుభాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త శేషయ్య వివరించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు సుబ్రమణ్యం, ఆలయ పిఆర్వో పుల్లయ్య, అర్చకులు వరప్రసాద్, శ్రీనివాసులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/tirupati/special-pujas-to-subramaniam-swamy-in-dattapeeth/article-1989"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-03-at-12.45.49-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-03-at-12.45.49-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-03 at 12.45.49 PM" width="1280" height="573"></img></p>
<p> </p>
<p style="text-align:justify;">తిరుచానూరు : తిరుచానూరు సమీపంలోని శ్రీదత్తాత్రేయపురంలో వెలసివున్న శ్రీదత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించినట్లు శ్రీదత్తాత్రేయ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రోఫెసర్ శేషయ్య తెలిపారు. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్యం స్వామికి, ప్రతి బుధవారం వినాయక స్వామికి అదేవిధంగా ప్రతి గురువారం శ్రీదత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో వాహన సమేత సతీ పరివారంగా దర్శనమిచ్చే నవగ్రహాల స్థాపన వుంటుందని, శ్రీదత్తాత్రేయ స్వామి వారి దర్శనంతో సకల శుభాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త శేషయ్య వివరించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు సుబ్రమణ్యం, ఆలయ పిఆర్వో పుల్లయ్య, అర్చకులు వరప్రసాద్, శ్రీనివాసులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Tirupati</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/tirupati/special-pujas-to-subramaniam-swamy-in-dattapeeth/article-1989</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/tirupati/special-pujas-to-subramaniam-swamy-in-dattapeeth/article-1989</guid>
                <pubDate>Tue, 03 Feb 2026 13:15:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-03-at-12.45.49-pm.jpeg"                         length="107736"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title> శ్రీ సింగల్ రాయి కొండ కాలభవిశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-01-at-2.55.57-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-01 at 2.55.57 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">చిత్తూరు :  చిత్తూరు చెంగల్రాయకొండ ప్రతి సంవత్సరం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ప్రకారం చిత్తూరు శివాలయం నుండి వేలాదిమంది భక్తులతో పాల కావుళ్ళు మరియు కొత్త కలశాలతో పలు మంది భక్తులతో శ్రీ సింగల్ రాయి కొండ కాలభవిశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలభౌమేశ్వర స్వామి ప్రధాన పూజారి వెంకటేశ్వర్లు చిత్తూరు గిరింపేట దుర్గమ్మ టెంపుల్ ఈవో తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో శివాలయం నుండి చిత్తూరు పట్టణ లో ఊరేగింపుగా పాల కావుళ్ళు పాలాభిషేకానికి కావలసిన కొత్త కలశాలతో శ్రీ సింగల్ రాయకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/special-abhishekala-pujas-to-kalabhaviswara-swamy-of-shri-singhal-rai/article-1898"><img src="https://www.visionandhra.in/media/400/2026-02/whatsapp-image-2026-02-01-at-2.55.57-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-01-at-2.55.57-pm.jpeg" alt="WhatsApp Image 2026-02-01 at 2.55.57 PM" width="1200" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">చిత్తూరు :  చిత్తూరు చెంగల్రాయకొండ ప్రతి సంవత్సరం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ప్రకారం చిత్తూరు శివాలయం నుండి వేలాదిమంది భక్తులతో పాల కావుళ్ళు మరియు కొత్త కలశాలతో పలు మంది భక్తులతో శ్రీ సింగల్ రాయి కొండ కాలభవిశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలభౌమేశ్వర స్వామి ప్రధాన పూజారి వెంకటేశ్వర్లు చిత్తూరు గిరింపేట దుర్గమ్మ టెంపుల్ ఈవో తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో శివాలయం నుండి చిత్తూరు పట్టణ లో ఊరేగింపుగా పాల కావుళ్ళు పాలాభిషేకానికి కావలసిన కొత్త కలశాలతో శ్రీ సింగల్ రాయకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Chittoor</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/special-abhishekala-pujas-to-kalabhaviswara-swamy-of-shri-singhal-rai/article-1898</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/special-abhishekala-pujas-to-kalabhaviswara-swamy-of-shri-singhal-rai/article-1898</guid>
                <pubDate>Sun, 01 Feb 2026 15:13:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-02/whatsapp-image-2026-02-01-at-2.55.57-pm.jpeg"                         length="169450"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తిరుమల పవిత్రతను కాపాడుకుందాం - ఉదయ్ వంశీ, వైసిపి జిల్లా అధ్యక్షుడు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-3.10.32-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 3.10.32 PM" width="931" height="828" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని పావుగా చేసి రాజకీయాలు చేస్తున్నారని వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీ పురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన "శ్రీనివాస ప్రసాద నింద పాప పరిహార హోమంలో" భూమనను కలిసిన ఉదయ్ వంశీ దుశ్శాలువతో సత్కరించి, తిరుమలను కాపాడాలంటూ తిరుమల గిరుల చిత్రపటాన్ని బహుకరించారు. కేవలం మీ ఒకరే విశ్వక్సేనుడిలా తిరుమల పవిత్రతను కాపాడగలరని వంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రా రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ మల్లం రవికుమార్ రెడ్డి,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/tirupati/let-us-preserve-the-sanctity-of-tirumala-uday-vamsi/article-1798"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-30-at-3.10.32-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-3.10.32-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-30 at 3.10.32 PM" width="931" height="828"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని పావుగా చేసి రాజకీయాలు చేస్తున్నారని వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీ పురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన "శ్రీనివాస ప్రసాద నింద పాప పరిహార హోమంలో" భూమనను కలిసిన ఉదయ్ వంశీ దుశ్శాలువతో సత్కరించి, తిరుమలను కాపాడాలంటూ తిరుమల గిరుల చిత్రపటాన్ని బహుకరించారు. కేవలం మీ ఒకరే విశ్వక్సేనుడిలా తిరుమల పవిత్రతను కాపాడగలరని వంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రా రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ మల్లం రవికుమార్ రెడ్డి, సోషియల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, బాలాజీ 37వ వార్డు అధ్యక్షుడు, చందూ, నాని తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Tirupati</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/tirupati/let-us-preserve-the-sanctity-of-tirumala-uday-vamsi/article-1798</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/tirupati/let-us-preserve-the-sanctity-of-tirumala-uday-vamsi/article-1798</guid>
                <pubDate>Fri, 30 Jan 2026 15:27:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-30-at-3.10.32-pm.jpeg"                         length="115419"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిరిపురం లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-16-at-6.54.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-16 at 6.54.22 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">విజయనగరం :  సంత కవటి మండలం శ్రీపురం గ్రామంలో గ్రామ యువత, ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబురాని అంటాయి, వందమంది చిన్నారులకు భోగి పండ్లతో ప్రారంభమైన వేడుకలు. కోటి మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలు కోలాటంతో ఉత్సాహంగా సాగిన కార్యక్రమం, మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు ఆట పోటీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, అలాగే ఈ నూతన సంవత్సరం గ్రామంలో ఉద్యోగాలు సాధించిన యువత, మామిడి అర్జున్, బోను శిరీష, మంగరాజు మణికంఠ, పొట్నూరు అలివేణి, టియ్యాన లక్ష్మణరావు, బురాడ పోలినాయుడు, కర్రి ఇందిరా ప్రియదర్శిని, డోల కీర్తి, మందుల రాఘవికి, సన్మానం నిర్వహిస్తూ, ముఖ్య అతిథులుగా  పాల్గొన్న అప్పల గ్రహారం వాస్తవ్యులు సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి. అన్నపు రమేష్, ప్రముఖ న్యాయవాది చిగిలి పెళ్లి భాస్కరరావు మాట్లాడుతూ నేడు యువత ఏ రంగన్నమైన పట్టుదలతో ఎంచుకోవాలని, మీ కష్టమే రేపు మీ కుటుంబాల్లో వెలుగులు తెస్తుందని న్యాయశాఖ వైపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/vijayanagar/696a3d995db86/article-1144"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-16-at-6.54.22-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-16-at-6.54.22-pm.jpeg" alt="WhatsApp Image 2026-01-16 at 6.54.22 PM" width="1280" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">విజయనగరం :  సంత కవటి మండలం శ్రీపురం గ్రామంలో గ్రామ యువత, ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబురాని అంటాయి, వందమంది చిన్నారులకు భోగి పండ్లతో ప్రారంభమైన వేడుకలు. కోటి మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలు కోలాటంతో ఉత్సాహంగా సాగిన కార్యక్రమం, మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు ఆట పోటీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, అలాగే ఈ నూతన సంవత్సరం గ్రామంలో ఉద్యోగాలు సాధించిన యువత, మామిడి అర్జున్, బోను శిరీష, మంగరాజు మణికంఠ, పొట్నూరు అలివేణి, టియ్యాన లక్ష్మణరావు, బురాడ పోలినాయుడు, కర్రి ఇందిరా ప్రియదర్శిని, డోల కీర్తి, మందుల రాఘవికి, సన్మానం నిర్వహిస్తూ, ముఖ్య అతిథులుగా  పాల్గొన్న అప్పల గ్రహారం వాస్తవ్యులు సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి. అన్నపు రమేష్, ప్రముఖ న్యాయవాది చిగిలి పెళ్లి భాస్కరరావు మాట్లాడుతూ నేడు యువత ఏ రంగన్నమైన పట్టుదలతో ఎంచుకోవాలని, మీ కష్టమే రేపు మీ కుటుంబాల్లో వెలుగులు తెస్తుందని న్యాయశాఖ వైపు ఆలోచించాలని అన్నారు, అనంతరం చిన్నారులకు మరియు ముగ్గుల పోటీల్లో, ఆట పోటీల్లో గెలుపొందిన అందరికీ బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమానికి గ్రామ ప్రధమ పౌరులు సర్పంచ్ డోల తిరుపతి, మోయ్యి నారాయణప్పడు మాస్టర్, తదితరులు హాజరయ్యారు, ఈ సంబరాలు విజయవంతం అవ్వడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు, ప్రత్యేకంగా సిరిపురం, చిన్న సిరిపురం క్రీడాకారులు ఐపీల్ తరహాలో  ఐదు జట్లుగా ఆడి, ఫైనల్లో సిరిపురం బోను వైకుంఠ చిన్న సిరిపురం గుణుపూరు కరణ్ టీం చిన్న సిరిపురం గుణుపూరు కరణ్ టీమ్ కప్పు గెలుచుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Vijayanagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/vijayanagar/696a3d995db86/article-1144</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/vijayanagar/696a3d995db86/article-1144</guid>
                <pubDate>Fri, 16 Jan 2026 19:08:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-16-at-6.54.22-pm.jpeg"                         length="273413"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్డీవో చంద్రమోహన్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-13-at-12.48.29-pm1.jpeg" alt="WhatsApp Image 2026-01-13 at 12.48.29 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బద్వేలు : విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక కు చెందిన 2026 స,, క్యాలెండర్ ను బద్వేలు రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆర్టీవో చంద్రమోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నాయని వీటి ద్వారా ప్రజలు అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు అనంతరం బద్వేలు మండల తహసిల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు మాట్లాడుతూ పత్రికలలో వచ్చే న్యూస్ వలన ఎంతోమంది ప్రజలు అనేక విషయాలను తెలుసుకొని ద్వారా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకుంటున్నారని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో విజన్ ఆంధ్ర జిల్లా బ్యూరో ఇంచార్జ్ నాగెండ్ల వెంకటసుబ్బారెడ్డి, ఈనాడు గోపవరం రిపోర్టర్ నాగభూషణం, వేదిక పత్రిక రిపోర్టర్ మునిస్వామి, ఆంధ్ర పత్రిక రిపోర్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/ysr/6965f6a663e86/article-1036"><img src="https://www.visionandhra.in/media/400/2026-01/whatsapp-image-2026-01-13-at-12.48.29-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-13-at-12.48.29-pm1.jpeg" alt="WhatsApp Image 2026-01-13 at 12.48.29 PM" width="1600" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బద్వేలు : విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక కు చెందిన 2026 స,, క్యాలెండర్ ను బద్వేలు రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆర్టీవో చంద్రమోహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నాయని వీటి ద్వారా ప్రజలు అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు అనంతరం బద్వేలు మండల తహసిల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు మాట్లాడుతూ పత్రికలలో వచ్చే న్యూస్ వలన ఎంతోమంది ప్రజలు అనేక విషయాలను తెలుసుకొని ద్వారా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకుంటున్నారని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో విజన్ ఆంధ్ర జిల్లా బ్యూరో ఇంచార్జ్ నాగెండ్ల వెంకటసుబ్బారెడ్డి, ఈనాడు గోపవరం రిపోర్టర్ నాగభూషణం, వేదిక పత్రిక రిపోర్టర్ మునిస్వామి, ఆంధ్ర పత్రిక రిపోర్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>YSR</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/ysr/6965f6a663e86/article-1036</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/ysr/6965f6a663e86/article-1036</guid>
                <pubDate>Tue, 13 Jan 2026 13:39:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-01/whatsapp-image-2026-01-13-at-12.48.29-pm.jpeg"                         length="114075"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోట్లాది రుపాయలున్నా ఒక్కొక్కటి కనుమరుగవుతున్న సంస్కృత కళాశాలలు  పట్టించుకోని  ఉన్నత విద్యా శాఖ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-31-at-2.49.57-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-31 at 2.49.57 PM" width="1080" height="697" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">గుంటూరు : రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఎందరెందరో మహా పండితులను అందించిన సంస్కృత కళాశాలలు ప్రస్తుతం ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడుస్తున్న చందంగా మారుతున్నాయని తిమ్మసముద్రం శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల విద్యార్థి సంఘ పూర్వ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు.<br />1978 వరకు బాషా ప్రవీణ (తెలుగు), విద్యా ప్రవీణ (సంస్కృతం) కోర్సులుండగా ఆ తర్వాత నుంచి బి ఎ ఓ ఎల్  తెలుగు సంస్కృత కోర్సులు తొలి రెండేళ్ల లో ఇంగ్లీషు. సోషల్,  ఆపై సోషల్ స్థానం లో  ఏ ఐ టెక్నాలజీ కోర్సు  చేర్చటం జరిగింది. తొలిగా 1886 లో నెల్లూరు లో వేద - సంస్కృత కళాశాలను అనీ బిసెంట్ ప్రారంభించగా ...ప్రస్తుతం వందల కోట్లు ఆస్తులున్నా అధ్యాపకుల కొరతతో 2019 లో మూత పడింది.<br />      తొలుత ఉమ్మడి రాష్ట్రంలో 60 కళాశాలలు ఉంటే ఏపీ<br />    <br />కేవలం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/guntur/sanskrit-colleges-are-a-neglected-sector-of-higher-education-despite/article-600"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-2.49.57-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-31-at-2.49.57-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-31 at 2.49.57 PM" width="1080" height="697"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">గుంటూరు : రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఎందరెందరో మహా పండితులను అందించిన సంస్కృత కళాశాలలు ప్రస్తుతం ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కెక్కి ఏడుస్తున్న చందంగా మారుతున్నాయని తిమ్మసముద్రం శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల విద్యార్థి సంఘ పూర్వ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు.<br />1978 వరకు బాషా ప్రవీణ (తెలుగు), విద్యా ప్రవీణ (సంస్కృతం) కోర్సులుండగా ఆ తర్వాత నుంచి బి ఎ ఓ ఎల్  తెలుగు సంస్కృత కోర్సులు తొలి రెండేళ్ల లో ఇంగ్లీషు. సోషల్,  ఆపై సోషల్ స్థానం లో  ఏ ఐ టెక్నాలజీ కోర్సు  చేర్చటం జరిగింది. తొలిగా 1886 లో నెల్లూరు లో వేద - సంస్కృత కళాశాలను అనీ బిసెంట్ ప్రారంభించగా ...ప్రస్తుతం వందల కోట్లు ఆస్తులున్నా అధ్యాపకుల కొరతతో 2019 లో మూత పడింది.<br />   తొలుత ఉమ్మడి రాష్ట్రంలో 60 కళాశాలలు ఉంటే ఏపీ లో 50 కళాశాలలు నడిచేవి. అలాంటిది ప్రస్తుతం కేవలం మూడే మూడు తిమ్మసముద్రం, కోవూరు జిల్లెళ్ళమూడి కళాశాలలు నిన్నా మొన్నటి వరకు ఎయిడెడ్ గా పనిచేస్తూ వచ్చాయి, ప్రస్తుతం రాష్ట్రం లో ఒక్క పెర్మనెంట్ లెక్చరర్ కూడా లేరు, కొత్త నియామకాలు లేవు, విజయనగరం లో ప్రభుత్వం, తిరుపతి లో టీ టీ డి నడుపుతున్నది.<br />    287 ఎకరాల మాగాణి భూములు కల్గిన ట్రస్ట్ తొలి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యలో నడుస్తూ వస్తున్న శ్రీ గోరంట్ల వెంకన్న కళాశాల  ఈసురోమంటున్నది. రెండేళ్లుగా తెలుగు కోర్సు లేదు 80 మంది ఆడపిల్లలు ఉంటే సరైన హాస్టల్ వసతి లేరు. దీంతో పిల్లలు చేరుతున్నారు అర్ధాంతరంగా వెళ్లిపోతున్నారు. కేవలం సౌకర్యాల లేమి, దీనికి తోడు అధ్యాపకుల కొరత...ప్రస్తుతం ఐదుగురు కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. మరో నలుగురు పార్ట్ టైమ్ వారిని నియమించడానికి ఈ ఓ మేన మేషాలు లెక్కిస్తున్నారు. పిల్లల్లకు భోజన ఖర్చులు కంటే అధికారులు, సిబ్బంది జీత భత్య  వారి ఖర్చులే అధికమంటున్నారు.  ఆలయాల జీర్ణోద్ధరణ కై ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ పది కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ కళాశాలను ఎందుకు పట్టించుకోవటం లేదు.<br />కేవలం ఏడు ఎకరాల భూమి కలిగిన జిల్లెళ్ళమూడి సంస్కృత కళాశాల రెండు కోర్సుల లో జాతీయ స్థాయిలో 6 నాక్ అక్రెడిటేషన్ ఇతర గుర్తింపులు పొందాయి. కనీస సౌకర్యాలకు కొరత లేదు.  గుంటూరు శారదా నికేతన్ కళాశాల ఇటీవలే దేవాదాయ శాఖ పరిధి నుంచి ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. తెలుగు కోర్సు ఒక్కటే ఉంది.<br />    సంస్కృత కళాశాలలంటే మహా పండితులు ఏలూరుపాటి అనంత రామయ్య, చెరువు సత్యనారాయణ శాస్త్రి. శ్రీ కృష్ణ భగవాన్, బేతవోలు రామబ్రహ్మం, మైలవరపు శ్రీనివాసరావు, తాడేపల్లి పతంజలి, వొలుకుల శివశంకర్, రాంపిళ్ళ సోమయాజులు, శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి, కత్తి పద్మారావు, తాళ్లూరి ఆంజనేయులు,  ఆర్ రామకోటేశ్వర శర్మ ఇలా ఎందరెందరో గుర్తుకువచ్చేవారు. అలాగే అష్టావధానాలు, శతావాదానులుగా మరెందరో ఉన్నతికెక్కారని ఏది ఏమైన ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మూడు సంస్కృత కళాశాలల అభివృద్ధి కి తోడ్పడాలని నిమ్మరాజు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Guntur</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/guntur/sanskrit-colleges-are-a-neglected-sector-of-higher-education-despite/article-600</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/guntur/sanskrit-colleges-are-a-neglected-sector-of-higher-education-despite/article-600</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 15:49:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-31-at-2.49.57-pm.jpeg"                         length="75402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-29-at-4.08.18-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-29 at 4.08.18 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కాణిపాకం :  స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దివ్యంగా ముస్తాబైంది.ఈ పర్వదినాన రేపు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు తిరుమంజనం సేవ నిర్వహించి, అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించనుండగా, అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. లడ్డు, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. వంశపారంపర్య ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించిన భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ పర్వదినాన భక్తులంతా స్వామి వారి దర్శనం చేసుకొని దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ ఈవో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/special-arrangements-for-vaikuntha-ekadashi-mahotsav-at-kanipakam-varadaraja-swamy/article-564"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/whatsapp-image-2025-12-29-at-4.08.18-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-29-at-4.08.18-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-29 at 4.08.18 PM" width="1280" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కాణిపాకం :  స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దివ్యంగా ముస్తాబైంది.ఈ పర్వదినాన రేపు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు తిరుమంజనం సేవ నిర్వహించి, అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించనుండగా, అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. లడ్డు, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. వంశపారంపర్య ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించిన భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ పర్వదినాన భక్తులంతా స్వామి వారి దర్శనం చేసుకొని దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు ఏఈవో రవింద్రబాబు, ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాస భట్టాచార్యులు కోరారు..</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Chittoor</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/special-arrangements-for-vaikuntha-ekadashi-mahotsav-at-kanipakam-varadaraja-swamy/article-564</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/special-arrangements-for-vaikuntha-ekadashi-mahotsav-at-kanipakam-varadaraja-swamy/article-564</guid>
                <pubDate>Mon, 29 Dec 2025 16:20:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-29-at-4.08.18-pm.jpeg"                         length="175879"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాణిపాకం అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం – గజముఖ వాహన సేవ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-29-at-3.06.12-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-29 at 3.06.12 PM" width="720" height="387" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కాణిపాకం    : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ నెల 30 వ తేది మంగళవారం పూతలపట్టు నియోజకవర్గం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గజాముఖ వాహన సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారికి అభిషేకం, అనంతరం గ్రామోత్సవం, హరికథ, మంగళ వాయిద్యాలు, చెక్కభజన, కోలాటాలు, బాణాసంచ వేడుకలు విద్యుద్దీపాలంకరణ నడుమ అతి వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన భక్తులంతా స్వామి వారి దర్శనం చేసుకొని దివ్య కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు వాసు, రవికుమార్, దాము పురుషోత్తం ,యువరాజులు వెంకటరత్నం కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/vaikuntha-ekadashi-glory-at-kanipakam-affiliated-varadarajaswamy-temple-%E2%80%93-gajamukha/article-555"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/whatsapp-image-2025-12-29-at-3.06.12-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-29-at-3.06.12-pm.jpeg" alt="WhatsApp Image 2025-12-29 at 3.06.12 PM" width="720" height="387"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కాణిపాకం    : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ నెల 30 వ తేది మంగళవారం పూతలపట్టు నియోజకవర్గం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గజాముఖ వాహన సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారికి అభిషేకం, అనంతరం గ్రామోత్సవం, హరికథ, మంగళ వాయిద్యాలు, చెక్కభజన, కోలాటాలు, బాణాసంచ వేడుకలు విద్యుద్దీపాలంకరణ నడుమ అతి వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన భక్తులంతా స్వామి వారి దర్శనం చేసుకొని దివ్య కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు వాసు, రవికుమార్, దాము పురుషోత్తం ,యువరాజులు వెంకటరత్నం కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Chittoor</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/vaikuntha-ekadashi-glory-at-kanipakam-affiliated-varadarajaswamy-temple-%E2%80%93-gajamukha/article-555</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/chittoor/vaikuntha-ekadashi-glory-at-kanipakam-affiliated-varadarajaswamy-temple-%E2%80%93-gajamukha/article-555</guid>
                <pubDate>Mon, 29 Dec 2025 15:42:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/whatsapp-image-2025-12-29-at-3.06.12-pm.jpeg"                         length="51148"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉత్తమ సేవలకు  కలెక్టర్ అభినందన</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251225-wa0042.jpg" alt="IMG-20251225-WA0042" width="589" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">అనకాపల్లి : అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అనకాపల్లి పెద్ద హైస్కూల్ పూర్వ విద్యార్థి బొడ్డేడ జగ్గఅప్పారావు(జగన్)ను జిల్లా కలెక్టర్  విజయ కృషణన్ పెద్ద హైస్కూల్ లో అభినందించారు‌. మునగపాక మండలం తోటాడ పంచాయితీ అనకాపల్లి గ్రామానికి చెందిన వినియోగదారుల ఉద్యమకర్త, సోషల్ యాక్టివిస్ట్  బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్)ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ శ్రీ విజయ కృషణన్,పలువురు జిల్లా అధికారులు అభినందించారు. పెద్ద హైస్కూల్ లలో విద్యనభ్యసించిన బొడ్డేడ జగ్గఅప్పారావు వినియోగదారుల హక్కుల చట్టంపై సమైక్య విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో విస్త్రుత స్థాయిలో ప్రజల్లో విశేష స్థాయిలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.ప్రజలకు  సేవ చేయడం ద్వారా, ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహించడం ఫలితంగా తను విద్యనభ్యసించిన హైస్కూల్ లో  హైస్కూల్ లోనే జిల్లా అధికారిచే అభినందనలు అందుకోవడం హర్షించదగ్గ విషయంమంటూ జగ్గఅప్పారావును పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, ఉపాద్యాయులు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/anakapalle/collector-appreciation-for-best-services/article-456"><img src="https://www.visionandhra.in/media/400/2025-12/img-20251225-wa0042.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2025-12/img-20251225-wa0042.jpg" alt="IMG-20251225-WA0042" width="589" height="1600"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">అనకాపల్లి : అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అనకాపల్లి పెద్ద హైస్కూల్ పూర్వ విద్యార్థి బొడ్డేడ జగ్గఅప్పారావు(జగన్)ను జిల్లా కలెక్టర్  విజయ కృషణన్ పెద్ద హైస్కూల్ లో అభినందించారు‌. మునగపాక మండలం తోటాడ పంచాయితీ అనకాపల్లి గ్రామానికి చెందిన వినియోగదారుల ఉద్యమకర్త, సోషల్ యాక్టివిస్ట్  బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్)ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ శ్రీ విజయ కృషణన్,పలువురు జిల్లా అధికారులు అభినందించారు. పెద్ద హైస్కూల్ లలో విద్యనభ్యసించిన బొడ్డేడ జగ్గఅప్పారావు వినియోగదారుల హక్కుల చట్టంపై సమైక్య విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో విస్త్రుత స్థాయిలో ప్రజల్లో విశేష స్థాయిలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.ప్రజలకు  సేవ చేయడం ద్వారా, ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహించడం ఫలితంగా తను విద్యనభ్యసించిన హైస్కూల్ లో  హైస్కూల్ లోనే జిల్లా అధికారిచే అభినందనలు అందుకోవడం హర్షించదగ్గ విషయంమంటూ జగ్గఅప్పారావును పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, ఉపాద్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                            <category>Anakapalle</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/anakapalle/collector-appreciation-for-best-services/article-456</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/anakapalle/collector-appreciation-for-best-services/article-456</guid>
                <pubDate>Thu, 25 Dec 2025 18:02:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2025-12/img-20251225-wa0042.jpg"                         length="82455"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        