<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/category-10" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Telangana - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/10/rss</link>
                <description>Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>  <img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg" alt="IMG-20260303-WA0263" width="1200" height="1200" /></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0264.jpg" alt="IMG-20260303-WA0264" width="1200" height="1200" /><br /><strong><span style="color:rgb(224,62,45);">కరీంనగర్ జిల్లా గొప్ప అవకాశం కల్పించింది..</span></strong><br />ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా  పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/img-20260303-wa0263.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong> <img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg" alt="IMG-20260303-WA0263" width="4128" height="2446"></img></strong></span></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను...</strong></span></p>
<p style="text-align:justify;">కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు...కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు టీఎన్జీవో టీజీవో తాసిల్దారులు ఎంపీడీవోలు అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి ఘనంగా సత్కరించారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0264.jpg" alt="IMG-20260303-WA0264" width="3836" height="2240"></img><br /><strong><span style="color:rgb(224,62,45);">కరీంనగర్ జిల్లా గొప్ప అవకాశం కల్పించింది..</span></strong><br />ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావద్వేగ పూరితంగా ప్రసంగించారు. రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా  పనిచేయడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారంతో తన శాయశక్తుల సమగ్ర అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఇందులో అందరి సహకారం ఎల్లవేళలా మరువలేనని పేర్కొన్నారు. కన్న ఊరు కోరాపూట్ తర్వాత జీవితంలో ఎప్పటికీ కరీంనగర్ జిల్లాను మరిచిపోలేని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కన్న తల్లి లాగా అక్కున చేర్చుకుందని తెలిపారు. జిల్లా ఎంతో నేర్పిందని చెప్పారు. </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0265.jpg" alt="IMG-20260303-WA0265" width="2960" height="2187"></img></p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..</strong></span><br />సిపి గౌష్ ఆలం తో పాటు జిల్లా అధికారులు అందరూ అభివృద్ధిలో తన వంతు సహకారం అందించారని వారి సహకారంతోనే జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో సిపి గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మికిరణ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, టీఎన్జీవో, టీజీవో సంఘాల ప్రతినిధులు, ఎంపీడీవోలు, తహసీల్దారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0266.jpg" alt="IMG-20260303-WA0266" width="3585" height="2235"></img></p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0267.jpg" alt="IMG-20260303-WA0267" width="4128" height="2253"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/with-the-cooperation-of-the-officials-shakti-worked-hard-for/article-3178</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 08:13:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/img-20260303-wa0263.jpg"                         length="1261699"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.58.23 PM" width="1200" height="604" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు.  డాక్టర్ బిర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా కడియం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేవని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మాజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.58.23 PM" width="1280" height="604"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిజం చెప్పే ధైర్యం లేక సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని పేర్కొన్నారు.  డాక్టర్ బిర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా కడియం రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అనేక రాజ్యాంగ పదవులు చేపట్టిన ఆయన అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి తాను ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేవని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగం పేరుతో మాట్లాడేవారు ముందుగా చట్టాన్ని గౌరవించాలని అన్నారు. రాజ్యాంగ విలువలు కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలని తెలిపారు. స్పీకర్ వద్ద తప్పించుకుంటాననే ధీమా వదిలేయాలని, ఇప్పటికే హైకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమని న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రాజయ్య తెలిపారు. . ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు తాటికొండ సురేష్ కుమార్, బాలరాజు, పొన్న రాజేష్, చల్లా చందర్ రెడ్డి, మారెపల్లి ప్రసాద్, ఆకారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/it-is-a-shame-to-hide-behind-ai-technology/article-3176</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 18:02:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.58.23-pm.jpeg"                         length="146177"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.04 PM" width="590" height="1280"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">హైద్రాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండి రహీం గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి . నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీడియా సమావేశంలో రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో ఎండి రహీం గారికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎండి రహీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నన్ను నియమించిన వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ ఈ ఏర్పాటు చేసుకుంటానని తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు పింఛన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు సాధించేవరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. అస్సాం రాష్ట్రంలో ఉద్యమకారుల వలె తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధం కావాలని మలిదశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.03-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.48.03 PM" width="1600" height="715"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/md-rahim-as-the-state-convener-of-the-telangana-movement/article-3175</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:54:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.48.04-pm.jpeg"                         length="75505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.46.00 PM" width="1200" height="728" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్  నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్య, లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా మండల సమావేశంలో ఎన్నుకున్నట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా నియామకమైన పెంట సాంబయ్య మాట్లాడారు. మండల అధ్యక్షునిగా తన ఎన్నికకు కృషిచేసిన తోటి ఆర్.ఎం.పి ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు.<br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.46.00 PM" width="1600" height="728"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">శంకరపట్నం  : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్  నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్య, లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా మండల సమావేశంలో ఎన్నుకున్నట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా నియామకమైన పెంట సాంబయ్య మాట్లాడారు. మండల అధ్యక్షునిగా తన ఎన్నికకు కృషిచేసిన తోటి ఆర్.ఎం.పి ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Karimnagar</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174</link>
                <guid>https://www.visionandhra.in/telangana/karimnagar/sambaiah-as-the-president-of-sankarapatnam-mandal-rmps-association/article-3174</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:51:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.46.00-pm.jpeg"                         length="103298"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి     </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.42.19 PM" width="1200" height="720" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">మరిపెడ  : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత రిటైర్డ్ అధికారి సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన వ్యవసాయ క్షేత్రం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీలికుర్తి రెవెన్యూ పరిధిలోని భజన తండా సమీపంలో తాతల నాటి నుంచి సుమారు 8.15ఎకరాలు భూమి ఉందని, విద్యుత్ శాఖలో ఉద్యోగం రిత్యా తాను వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో తన వ్యవసాయ క్షేత్రం పైన ఉన్న రైతులను రెచ్చగొట్టి గత పదేళ్లుగా తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తన భూమి నుంచి రోడ్డు వేయించి అన్యాయంగా సుమారు ఎకరం భూమిపై కన్నేశారని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubabad/attempt-to-grab-patta-land-officials-should-do-justice/article-3173"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.42.19 PM" width="1600" height="720"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">మరిపెడ  : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత రిటైర్డ్ అధికారి సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన వ్యవసాయ క్షేత్రం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీలికుర్తి రెవెన్యూ పరిధిలోని భజన తండా సమీపంలో తాతల నాటి నుంచి సుమారు 8.15ఎకరాలు భూమి ఉందని, విద్యుత్ శాఖలో ఉద్యోగం రిత్యా తాను వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో తన వ్యవసాయ క్షేత్రం పైన ఉన్న రైతులను రెచ్చగొట్టి గత పదేళ్లుగా తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తన భూమి నుంచి రోడ్డు వేయించి అన్యాయంగా సుమారు ఎకరం భూమిపై కన్నేశారని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని భూమి కొలతలు వేసి తన భూమిని కాపాడాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubabad/attempt-to-grab-patta-land-officials-should-do-justice/article-3173</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubabad/attempt-to-grab-patta-land-officials-should-do-justice/article-3173</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:44:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.42.19-pm.jpeg"                         length="138550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .                       </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1200" height="609" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.37.37 PM" width="1280" height="609"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">ఆదిలాబాద్ : ఆదివారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను  ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం  శాలువాతో సత్కరించారు. అనంతరం సంఘం సమస్యలపై చర్చించి వాటి పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యలపై హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/anusha-sathish-municipal-chairperson-bhandari-who-has-done-her-best/article-3172</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:43:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.37.37-pm.jpeg"                         length="142626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.45 PM" width="1200" height="722" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే  సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.45 PM" width="1599" height="722"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">కారేపల్లి  : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే  సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/vaira-mla-should-get-the-crop-grown-by-the-farmers/article-3171</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:42:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.45-pm.jpeg"                         length="145747"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్ని మతాలు సమానమే ...   మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.31 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">నిజామాబాద్  : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. దివంగత డి శ్రీనివాస్ కడుపున పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను నగర మేయర్గా విజయవంతంగా పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన తండ్రి డీఎస్ హయంలో, తన హయంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల చిన్న రాజేశ్వర్. బంటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.38.31 PM" width="1440" height="1440"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">నిజామాబాద్  : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. దివంగత డి శ్రీనివాస్ కడుపున పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను నగర మేయర్గా విజయవంతంగా పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన తండ్రి డీఎస్ హయంలో, తన హయంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల చిన్న రాజేశ్వర్. బంటు బలరాం, వివిధ మతాలకు చెందినవారు, యువకులు, డీఎస్ అభిమానులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/all-religions-are-equal-peace-rally-under-the-leadership-of/article-3170</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:40:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.38.31-pm.jpeg"                         length="287728"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు.  తీసుకున్న అప్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ఫోన్ లో  వేధింపులకు గురి చేయడంతో సదరు వ్యక్తి అప్పు తీర్చలేక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి నురుగులు రావడంతో ఇది గమనించిన భార్య వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం  ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p style="text-align:justify;">సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు.  తీసుకున్న అప్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ఫోన్ లో  వేధింపులకు గురి చేయడంతో సదరు వ్యక్తి అప్పు తీర్చలేక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి నురుగులు రావడంతో ఇది గమనించిన భార్య వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం  ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/warangal/a-man-died-after-drinking-insecticide-after-being-unable-to/article-3169</link>
                <guid>https://www.visionandhra.in/telangana/warangal/a-man-died-after-drinking-insecticide-after-being-unable-to/article-3169</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:38:07 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.29.01 PM" width="623" height="878" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ ) యొక్క స్మార్ట్, వినూత్న మరియు సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి ,నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ ( డీ ఎస్ ఈ) కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ కార్యకర్తలను గుర్తించి సత్కరించారు.ఇద్దరు జిల్లా విద్యా అధికారులు( డి ఈ ఓలు), ఇద్దరు మండల విద్యా అధికారులు (ఎం ఈ ఓ ఎస్),ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు,ముగ్గురు ప్రధానోపాధ్యాయులు,ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి సత్కరించారు.రాష్ట్ర స్థాయిలో ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.29.01 PM" width="623" height="878"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">యాదాద్రి భువనగిరి  : మధ్యాహ్న భోజన పథకం (ప్రధాన మంత్రి పోషణ్ )అమలులో ఉత్తమ స్థానంలో ఉండి,రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి శ్రీ కందుల సత్యనారాయణ . 2025-26 లో  మధ్యాహ్న భోజనం / పీ.ఎం.పోషణ్ ( ఎండిఎం/పి ఎం పి ఓ ఎస్ హెచ్ ఎ ఎన్ ) యొక్క స్మార్ట్, వినూత్న మరియు సమర్థవంతమైన అమలును ప్రోత్సహించడానికి ,నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా డైరెక్టర్ ( డీ ఎస్ ఈ) కార్యాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ద్వారా అత్యుత్తమ కార్యకర్తలను గుర్తించి సత్కరించారు.ఇద్దరు జిల్లా విద్యా అధికారులు( డి ఈ ఓలు), ఇద్దరు మండల విద్యా అధికారులు (ఎం ఈ ఓ ఎస్),ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు,ముగ్గురు ప్రధానోపాధ్యాయులు,ఒక కంప్యూటర్ ఆపరేటర్ మరియు రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి సత్కరించారు.రాష్ట్ర స్థాయిలో ఈ సత్కారం పొందిన ఇద్దరు డీ.ఈ.ఓ లలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కందుల సత్యనారాయణ  మొదటి వారు. వారి ప్రశంసనీయమైన పనితీరు, అంకితభావం మరియు వివిధ స్థాయిలలో పథకం యొక్క ప్రభావవంతమైన అమలుకు గుర్తింపుగా ఈ సత్కారం అందుకున్నారు.<br />ఈ గుర్తింపు,చొరవ క్షేత్ర స్థాయి అధికారులు మరియు సిబ్బందిని ప్రోత్సహించడం, జవాబుదారీతనం మరియు శ్రేష్ఠతను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది.ఈ గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల పిల్లలకు పోషకాహార మద్దతును సమర్థవంతంగా అందించడంలో మరింత బలోపేతం చేయడంలో<br />ఉపయోగపడుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డా.నవీన్ నికోలస్ అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్ ) ఎం.మదన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి పాల్గొని అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Bhuvanagiri</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168</link>
                <guid>https://www.visionandhra.in/telangana/bhuvanagiri/yadadri-bhuvanagiri-district-is-at-the-fore-in-implementation-of/article-3168</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:35:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.29.01-pm.jpeg"                         length="156601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ...</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.28.37 PM" width="1200" height="1200" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని  రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస కాలంలో కుటుంబాలకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం దానధర్మాలు, సహకారం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమన్నారు.  సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. మంజూరుద్దీన్,  నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, బోధన్ అధ్యక్షులు  అబీద్ హుస్సేన్ ఫారూఖీ, నాయకులు ఆరిఫ్, అమీర్ జమాల్, మిర్జా సలీం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.28.37 PM" width="1600" height="1200"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">బోధన్  : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని  రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస కాలంలో కుటుంబాలకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం దానధర్మాలు, సహకారం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమన్నారు.  సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. మంజూరుద్దీన్,  నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, బోధన్ అధ్యక్షులు  అబీద్ హుస్సేన్ ఫారూఖీ, నాయకులు ఆరిఫ్, అమీర్ జమాల్, మిర్జా సలీం బేగ్, షేక్ యూసుఫ్, ఇర్ఫాన్, అబ్దుల్లా, ఎం.డి. ఇర్ఫాన్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Adilabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167</link>
                <guid>https://www.visionandhra.in/telangana/adilabad/distribution-of-essential-commodities-to-the-poor/article-3167</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:33:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.28.37-pm.jpeg"                         length="171857"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే గువ్వల బాలరాజ్ ఆరోపణలు </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.26.01 PM" width="1200" height="576" /></p>
<p style="text-align:justify;">  </p>
<p style="text-align:justify;">అచ్చంపేట :  రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేశాడని బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రమైన బల్మూర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గువ్వల బాలరాజు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వంశీకృష్ణ కాంగ్రెస్ నాయకులను అసభ్యకరంగా   మాట్లాడడం జరిగిందని విమర్శించారు ఇటీవల బల్మూరులో జరిగిన సంఘటన సంబంధించి వాస్తవాలు తీసుకోకుండా ఆయన లేనిపోని అసభ్యకర మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్ డిసిసి జిల్లా కార్యదర్శి కాశన్న యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్ ఉప సర్పంచ్ రాజురావు ఉపాధ్యక్షులు మషన్న ప్రధాన కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంప</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nagar-kurnool/guvvala-balrajs-accusations-are-for-showing-political-presence/article-3166"><img src="https://www.visionandhra.in/media/400/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><img src="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg" alt="WhatsApp Image 2026-03-01 at 5.26.01 PM" width="1280" height="576"></img></p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;">అచ్చంపేట :  రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేశాడని బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రమైన బల్మూర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గువ్వల బాలరాజు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వంశీకృష్ణ కాంగ్రెస్ నాయకులను అసభ్యకరంగా   మాట్లాడడం జరిగిందని విమర్శించారు ఇటీవల బల్మూరులో జరిగిన సంఘటన సంబంధించి వాస్తవాలు తీసుకోకుండా ఆయన లేనిపోని అసభ్యకర మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్ డిసిసి జిల్లా కార్యదర్శి కాశన్న యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్ ఉప సర్పంచ్ రాజురావు ఉపాధ్యక్షులు మషన్న ప్రధాన కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంప రాధాకృష్ణ పోలిశెట్టిపల్లి సర్పంచ్ ఎల్ల స్వామి మహదేవపూర్ సర్పంచ్ సైదులు గ్రామ అధ్యక్షులు జంగయ్య యాదగిరి రావు అనిల్ గౌడ్ శేఖర్ లింగం తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nagar Kurnool</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/guvvala-balrajs-accusations-are-for-showing-political-presence/article-3166</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nagar-kurnool/guvvala-balrajs-accusations-are-for-showing-political-presence/article-3166</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 17:31:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-03/whatsapp-image-2026-03-01-at-5.26.01-pm.jpeg"                         length="106601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        