<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/category-10" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Telangana - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/10/rss</link>
                <description>Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>మృతిని కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన పాపన్న దేవయ్య గౌడ్ ఇటీవల  మరణించగా వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జోగి సురేష్, మరియు ఈసీ మెంబర్ మౌలాల రామచంద్రన్ గౌడ్ లు కాంగ్రెస్ కార్యకర్త లతో కలిసి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో  మండల కార్యదర్శి టేకు మల్ల ప్రవీణ్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, అల్లెపు రమేష్, వెంకటస్వామి, దుబాసి నరసింహులు, సాయి, జోగుచందు, దేవదాస్, శీను మహేష్ లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/distribution-of-50-kg-rice-to-the-family-of-the/article-5659"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-2.10.11-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన పాపన్న దేవయ్య గౌడ్ ఇటీవల  మరణించగా వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జోగి సురేష్, మరియు ఈసీ మెంబర్ మౌలాల రామచంద్రన్ గౌడ్ లు కాంగ్రెస్ కార్యకర్త లతో కలిసి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో  మండల కార్యదర్శి టేకు మల్ల ప్రవీణ్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, అల్లెపు రమేష్, వెంకటస్వామి, దుబాసి నరసింహులు, సాయి, జోగుచందు, దేవదాస్, శీను మహేష్ లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Rajanna Sircilla</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/distribution-of-50-kg-rice-to-the-family-of-the/article-5659</link>
                <guid>https://www.visionandhra.in/telangana/rajanna-sircilla/distribution-of-50-kg-rice-to-the-family-of-the/article-5659</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 15:02:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-2.10.11-pm.jpeg"                         length="155731"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సుల్తాన్‌పూర్‌లో సర్వే, ప్రజా సేవా కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యక్రమం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/survey-public-service-program-in-sultanpur/article-5658"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-1.49.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">చౌటకూర్ :- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సర్వే, ప్రజా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన సేవలను అందించడంతో పాటు వివిధ అంశాలపై సర్వే నిర్వహించే ప్రక్రియను అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల అవసరాలు, సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన వివరాలను సేకరించి, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించారు. గ్రామస్థులకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల నుంచి అవసరమైన వివరాలను సేకరించారు.గ్రామంలో సర్వే, ప్రజా సేవా కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేశారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, ప్రభుత్వ సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సహకరించారు.ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులకు సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుల్తాన్‌పూర్ గ్రామ సర్పంచ్ గీతారాణి రమేష్, ఉప సర్పంచ్ మహేశ్వర్, ఆర్‌ఐ లింగ గౌడ్, పంచాయతీ కార్యదర్శి పావని, జీపీఓ రమేష్, జూనియర్ అసిస్టెంట్ మనోహర్, అశోక్, బీఎల్‌ఓ కవిత తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/survey-public-service-program-in-sultanpur/article-5658</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/survey-public-service-program-in-sultanpur/article-5658</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:53:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-1.49.47-pm.jpeg"                         length="225136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేద మహిళ పింఛన్‌పై పట్టు రుణం మాత్రం ఇతరుల చేతుల్లోనా.</title>
                                    <description><![CDATA[<ul>
<li style="text-align:justify;">బ్యాంకు మేనేజర్ లీడర్ గ్రామ దీపికల పాత్రపై తీవ్ర అనుమానాలు..!</li>
<li style="text-align:justify;">అనసూయమ్మ పేరు వాడుకుని రూ14 లక్షల రుణం ఎవరి కోసం..!</li>
<li style="text-align:justify;">రుణం తీసుకోని మహిళను రుణగ్రహీతగా ఎలా మార్చారు పత్రాలు బయటపెట్టాలంటున్న బాధితులు..!</li>
<li style="text-align:justify;">తొమ్మిది మందికి సరిపోని సభ్యత్వానికి పదో సభ్యురాలిగా అనసూయమ్మను చేర్చింది ఎవరు..!</li>
<li style="text-align:justify;">పొదుపు మాత్రం ఆమెతో కట్టించి రుణం ప్రయోజనం ఇతరులకు దక్కిందా..!</li>
<li style="text-align:justify;">బ్యాంకు మేనేజర్‌కు తెలియకుండా ఇది జరిగిందా లీడర్ గ్రామ దీపికలకు తెలియకుండా జరిగిందా..!</li>
<li style="text-align:justify;">పింఛన్ కోసం వెళ్లిన మహిళ ఖాతా హోల్డ్ చివరకు ఆమె మరణంతో బయటపడిన రుణ రహస్యం ఏమిటి..!</li>
<li style="text-align:justify;">బాధ్యత ఎవరిది సమాధానం చెప్పాల్సింది ఎవరు అనసూయమ్మ కుటుంబం నిలదీత..!</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/the-debt-of-the-poor-womans-pension-is-in-the/article-5657"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.52.04-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">చింతకాని : పేద మహిళకు అండగా నిలవాల్సిన వ్యవస్థలోనే ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిచిందా అనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి లచ్చగూడెం గ్రామానికి చెందిన కర్రీ అనసూయమ్మ ప్రభుత్వ పింఛన్‌పై ఆధారపడి జీవిస్తుండగా 2023లో తొమ్మిది మంది సభ్యులతో ఉన్న పొదుపు లక్ష్మి సంఘంలో పదో సభ్యురాలిగా ఆమెను చేర్చినట్లు గ్రామ దీపిక చెప్పినట్లు బాధిత కుటుంబం పేర్కొంటోంది సంఘానికి సుమారు రూ14 లక్షల రుణం మంజూరైనప్పటికీ అనసూయమ్మకు ఆ రుణంలో ఎలాంటి ప్రయోజనం అందలేదని ఆమె కేవలం పొదుపు సొమ్ము మాత్రమే చెల్లించిందని గ్రామ దీపిక తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది అనసూయమ్మకు రుణం ఇవ్వకపోతే ఆమె పేరుతో రుణ పత్రాల్లో ఏం చూపించారు ఆమె సమ్మతి లేకుండా రుణ ప్రక్రియ ఎలా పూర్తయింది ఆమె సంతకం లేదా వేలిముద్ర తీసుకున్నారా రుణం విడుదలైన సొమ్ము ఎవరికి చేరింది తొమ్మిది మంది సభ్యులే ఆ మొత్తాన్ని వినియోగించుకున్నారనే సమాచారం నిజమైతే పదో సభ్యురాలిగా అనసూయమ్మను చేర్చిన వ్యవహారంలో లీడర్ పాత్ర ఏమిటి గ్రామ దీపిక పాత్ర ఏమిటి రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బంది ఏం పరిశీలించారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది రుణం తీసుకోలేదని అనసూయమ్మ చెప్పినప్పటికీ టీజీవీబీ బ్యాంకు మేనేజర్ ఆమె ఖాతాను హోల్డ్‌లో పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళ ఖాతాను హోల్డ్‌లో పెట్టే ముందు బ్యాంకు వద్ద ఉన్న ఆధారాలను ఆమెకు చూపించారా రుణం విడుదలైన విధానం పరిశీలించారా లేక కేవలం రుణ ఖాతాలో పేరు ఉందనే కారణంతోనే పింఛన్ ఖాతాను నిలిపివేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకవైపు అనసూయమ్మకు రుణ ప్రయోజనం దక్కలేదని చెబుతుండగా మరోవైపు అదే రుణం పేరుతో ఆమె పింఛన్ నిలిచిపోవడం వ్యవహారంలో వైరుధ్యాలను బయటపెడుతోందని బాధితులు అంటున్నారు అనసూయమ్మ అనారోగ్యంతో ఉండి వైద్యం కోసం డబ్బులు అవసరమైన సమయంలో పింఛన్ సొమ్ము అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు తనకు రావాల్సిన పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ గ్రామ దీపికల చుట్టూ తిరుగుతూ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పింఛన్ కోసం ఒకవైపు బ్యాంకు మరోవైపు గ్రామ దీపికల వద్దకు వెళ్లి తిరిగి తిరిగి చివరకు అనసూయమ్మ ప్రాణాలు కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళకు రుణ బాధ్యత ఎలా వచ్చిందో పింఛన్ ఖాతాను ఎందుకు నిలిపివేశారో తన జీవితకాలంలోనే స్పష్టత రాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు అనసూయమ్మకు జరిగిన అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి రుణ పత్రాలు ఖాతా వివరాలు రుణ సొమ్ము విడుదలైన విధానం సభ్యత్వ నమోదు వివరాలు మరియు ఖాతా హోల్డ్‌కు సంబంధించిన ఆధారాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని వారు కోరుతున్నారు అనసూయమ్మకు న్యాయం చేయడంతో పాటు ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిపినట్లు విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/the-debt-of-the-poor-womans-pension-is-in-the/article-5657</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/the-debt-of-the-poor-womans-pension-is-in-the/article-5657</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:48:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.52.04-pm.jpeg"                         length="260781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధి పనుల పేరుతో ఓవర్‌లోడ్ టిప్పర్ల బీభత్సం.</title>
                                    <description><![CDATA[<ul>
<li>రాత్రింబవళ్లు దూసుకెళ్తున్న వాహనాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు..!</li>
<li>డస్ట్ గ్రావెల్‌కు పట్టా కట్టకుండానే రవాణా.. కళ్లల్లో దుమ్ముతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు..!</li>
<li>కొత్తగా వేసిన రోడ్లు పది రోజులు కాకముందే ధ్వంసం.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు..!</li>
<li>ఓవర్‌లోడ్ వాహనాలపై చర్యలు ఎప్పుడంటున్న ప్రజలు..!</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/khammam/disruption-of-overloaded-tippers-in-the-name-of-development-works/article-5656"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.51.47-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">చింతకాని: అభివృద్ధి పనుల పేరుతో మండలంలోని పలు గ్రామాల మీదుగా లారీలు టిప్పర్లు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఓవర్‌లోడ్‌తో వాహనాలు తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇంత భారీ బరువుతో వాహనాలు నిరంతరం తిరగడం వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు డస్ట్ గ్రావెల్‌ను వాహనాల్లో తరలించే సమయంలో కనీసం పట్టాలు కట్టకుండా రోడ్లపైకి తీసుకువస్తున్నారని దీంతో గాలి వీచినప్పుడు దుమ్ము ధూళి ఎగిరి వాహనదారుల కళ్లల్లో పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతాంగం వాపోతోంది కళ్లల్లో దుమ్ము పడటంతో ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా వాహనాలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డస్ట్ రవాణాలో కనీస భద్రతా చర్యలు పాటించకపోవడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రహదారులు అధిక బరువుతో తిరుగుతున్న వాహనాల కారణంగా నాణ్యత కోల్పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా నిర్మించిన రోడ్లు పట్టుమని పది రోజులు కూడా గడవకముందే భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజాప్రతినిధులు చెబుతున్నారు ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలతో వాటి ప్రయోజనం లేకుండా పోతోందని వారు అంటున్నారు ఇంత భారీ స్థాయిలో ఓవర్‌లోడ్ వాహనాలు రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నప్పటికీ ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి చింతకాని పోలీస్ అధికారులు సైతం భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు గతంలో కూడా భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తుచేస్తున్న గ్రామస్తులు ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి చింతకాని మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీ యజమానులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు డస్ట్ గ్రావెల్‌ను పట్టాలు కప్పి మాత్రమే రవాణా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రహదారులను కాపాడేందుకు నిర్దేశిత బరువు పరిమితిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వాహనదారులు రైతాంగం ప్రజలు కోరుతున్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Khammam</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/khammam/disruption-of-overloaded-tippers-in-the-name-of-development-works/article-5656</link>
                <guid>https://www.visionandhra.in/telangana/khammam/disruption-of-overloaded-tippers-in-the-name-of-development-works/article-5656</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:39:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.51.47-pm.jpeg"                         length="231744"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రమాద బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మంచిర్యాల టౌన్. గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ ఖాతాదారులైన సిరిపురం మల్లేష్  ప్రమాదవశాత్తు మరణించగా, మృతుడికి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్  నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదభీమా సౌకర్యం ద్వారా అతని భార్య అయిన మల్లెల స్రవంతి 1,00,000 (లక్ష రూపాయల) ప్రమాద భీమా చెక్కును మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వారి కుమారుడికి అందజేశారు..ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్స్ ఇ. శివ కుమార్,డి. రాజశేఖర్, ఆర్. రమేష్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/mla-prem-sagar-rao-presented-the-accident-insurance-check/article-5655"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.20.36-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మంచిర్యాల టౌన్. గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ ఖాతాదారులైన సిరిపురం మల్లేష్  ప్రమాదవశాత్తు మరణించగా, మృతుడికి గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్  నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాదభీమా సౌకర్యం ద్వారా అతని భార్య అయిన మల్లెల స్రవంతి 1,00,000 (లక్ష రూపాయల) ప్రమాద భీమా చెక్కును మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వారి కుమారుడికి అందజేశారు..ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్స్ ఇ. శివ కుమార్,డి. రాజశేఖర్, ఆర్. రమేష్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/mla-prem-sagar-rao-presented-the-accident-insurance-check/article-5655</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/mla-prem-sagar-rao-presented-the-accident-insurance-check/article-5655</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:36:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.20.36-pm.jpeg"                         length="154375"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన నాలుగవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/launch-of-trust-n-cash-jewelery-at-kukatpally-metro-station/article-5654"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-7.55.09-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">కూకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఒక కొత్త నమ్మకానికి శ్రీకారం చుట్టారు ట్రస్ట్ జువెలరీ సీఈఓ బాలు సిపి గురువారం ఆయన నాలుగవ సంస్థను ఘనంగా ప్రారంభించారు ముందుగా సంస్థ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ట్రస్ట్ అండ్ క్యాష్ జూలరి కొత్త సేవ ప్రమాణాలకు శ్రీకారం చుట్టిందని నాణ్యత పారదర్శకత ప్రాధాన్యమిస్తూ తను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బంగారు ఆభరణాలను నగదుగా చేసుకునే అవకాశాన్ని ట్రస్ట్ ఎన్ కాష్ జ్యువెలరీ సంస్థ కస్టమర్లకు మంచి అవకాశాలను తీసుకువచ్చిందని విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడమే తను ప్రధాన ఉద్దేశం అని ప్రతి కస్టమర్ తో నమ్మకమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ జ్యువెలరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా సంస్థ ముందుకు సాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫీస్ మురళి పాన్ ఇండియా బిజినెస్ హెడ్ కార్తీక్, తెలంగాణ బిజినెస్ హెడ్ తంగ రాజన్, రీజనల్ మేనేజర్ విశ్వేశ్వర్, బ్రాంచ్ మేనేజర్ దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/launch-of-trust-n-cash-jewelery-at-kukatpally-metro-station/article-5654</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/launch-of-trust-n-cash-jewelery-at-kukatpally-metro-station/article-5654</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:34:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-7.55.09-am.jpeg"                         length="198877"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌కు వెంటనే EHS కార్డులు ఇవ్వాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li>సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను కూడా పరిష్కరించాలి</li>
<li>రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర  అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/retired-vocational-teachers-should-be-given-ehs-cards-immediately/article-5653"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.07.15-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">అక్కన్నపేట, : తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌తో పాటు సీపీఎస్ పరిధిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా నూతన EHS హెల్త్ కార్డులను వెంటనే అందించాలని రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర  అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు నూతన EHS హెల్త్ కార్డుల జారీపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి పార్వతి, EHS-EHCT కన్వీనర్ హన్మంత్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల DTO, STO అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.<br /><span style="color:rgb(224,62,45);">2.62 లక్షల మంది పెన్షనర్లు.. 67 వేల మందికే కార్డులు</span><br />తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీల పరిధిలో సుమారు 2,62,000 మంది సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారని, వీరిలో ఇప్పటివరకు కేవలం 27 శాతం మందికి మాత్రమే నూతన EHS హెల్త్ కార్డులు అందాయని పేర్కొన్నారు. సుమారు 67 వేల మంది మాత్రమే హెల్త్ కార్డులు పొందారని తెలిపారు. 61 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు వైద్య అవసరాలు అధికంగా ఉండే నేపథ్యంలో హెల్త్ కార్డుల జారీలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.<br /><span style="color:rgb(224,62,45);">బేసిక్ పేపై 1.5 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నా కార్డుల కోసం నిరీక్షణ</span><br />ప్రస్తుతం పెన్షనర్లు బేసిక్ పేపై 1.5 శాతం హెల్త్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నప్పటికీ, చాలామందికి నూతన EHS కార్డులు అందకపోవడం ఆందోళనకరమని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి అన్నారు. EHS కార్డుల కోసం అవసరమైన వివరాలను వెంటనే అప్లోడ్ చేసి, అర్హులైన ప్రతి పెన్షనర్‌కు కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.<br /><span style="color:rgb(224,62,45);">రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌కు ప్రత్యేక శ్రద్ధ అవసరం</span><br />సీపీఎస్ పరిధిలో పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్‌కు కూడా EHS కార్డుల విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఎడబోయిన శ్రీనివాసరెడ్డి కోరారు. పదవీ విరమణ అనంతరం వైద్య భద్రత అత్యంత అవసరమైన సమయంలో సాంకేతిక, పరిపాలనా కారణాలతో హెల్త్ కార్డులు ఆలస్యం కాకూడదన్నారు. రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అందరికీ నూతన EHS కార్డులు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.<br /><span style="color:rgb(224,62,45);">పెన్షనర్లు వెంటనే హెల్త్ కార్డులు పొందాలి</span><br />సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ తమ వివరాలను సంబంధిత ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు చేయించుకొని నూతన EHS హెల్త్ కార్డులు పొందాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల జారీపై అన్ని జిల్లాల DTOలు, STOలు సత్వర చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి ఆదేశించినట్లు పేర్కొన్నారు.పెన్షనర్ల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిపెండెంట్లకు సంబంధించిన అంశంపై పూర్తి స్పష్టత తీసుకొచ్చి అర్హులైన అందరికీ EHS కార్డులు అందేలా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/retired-vocational-teachers-should-be-given-ehs-cards-immediately/article-5653</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/retired-vocational-teachers-should-be-given-ehs-cards-immediately/article-5653</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:32:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.07.15-pm.jpeg"                         length="241352"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి</title>
                                    <description><![CDATA[<p>మంత్రి పొన్నం ను కలిసిన పంతులు తండా సర్పంచ్ చిన్నా నాయక్ బృందం.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/allocate-special-funds-for-the-development-of-thandas/article-5651"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am-(1).jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">అత్తన్నపేట :మన గ్రామం మన బాధ్యత అభివృద్ధి అని సంకల్పంతో గ్రామాల అభివృద్ధికి తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ పంతులు తండా గ్రామ సర్పంచ్ చిన్న నాయక్ బృందం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నంత ప్రభాకర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అక్కన్నపేట మండలంలో చాలా పంచాయతీ తండాలు ఉన్నాయని,తండాలలో అనేక సమస్యలతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారితో చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/allocate-special-funds-for-the-development-of-thandas/article-5651</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/allocate-special-funds-for-the-development-of-thandas/article-5651</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:18:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am-%281%29.jpeg"                         length="217847"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీరజ్ అపార్ట్‌మెంట్‌లో ఘనంగా కుంకుమ పూజ</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">మల్కాజ్గిరి : మౌలాలి డివిజన్ సాయినాధపురం వెంకటేశ్వర నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు, ఈ ఉత్సవంలో అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, కుంకుమ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/grand-saffron-puja-at-neerajs-apartment/article-5650"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.53.10-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మల్కాజ్గిరి : మౌలాలి డివిజన్ సాయినాధపురం వెంకటేశ్వర నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు, ఈ ఉత్సవంలో అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, కుంకుమ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నీరజ్ అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/grand-saffron-puja-at-neerajs-apartment/article-5650</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/grand-saffron-puja-at-neerajs-apartment/article-5650</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:11:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.53.10-pm.jpeg"                         length="404330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిన్నారులు, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం!</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(0,0,0);">హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి. ప్రవీణ్ కుమార్,  డాక్టర్ శతాబ్ది గిరి </span></strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/children-are-a-special-medical-camp-for-newborns/article-5649"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.54.08-am.jpeg" alt=""></a><br /><p>హనుమకొండ న్యూస్ : వరంగల్ ఉమ్మడి జిల్లా  చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చిందని  హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ వైద్యులుజి. ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్,  డాక్టర్ శతాబ్ది గిరి  కార్డియాలజిస్ట్ తెలిపారు. నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య సమస్యల నివారణార్థం ప్రత్యేక  వైద్య నిపుణుల సేవలను అందించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు గురువారం రోజున హనుమకొండలోని యశోద క్లినిక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వివరించారు. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని వైద్య సలహాలు, సంప్రదింపులు అందించనున్నారు. ప్రతి నెల మూడవ గురువారం రోజున హనుమకొండ లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్,   జి. ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్  కార్డియాలజిస్ట్, డాక్టర్ శతాబ్ది గిరి వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈ క్రింది సెల్ నెంబర్లను  9618328673,  9247565105 సంప్రదించగలరు.  నవజాత శిశువుల సమస్యలు, నెలలు నిండకుండా పుట్టడం (ప్రీమెచ్యూరిటీ), పుట్టుకతో వచ్చే శ్వాసకోశ సమస్యలు, తక్కువ బరువుతో జన్మించిన శిశువుల సంరక్షణపై ప్రత్యేక వైద్య సలహాలు,  పిల్లల గుండె సంబంధిత సమస్యలు, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, ఇతర కార్డియాక్ సమస్యల నిర్ధారణ, నిపుణులైన కార్డియాలజిస్ట్ చేత వైద్య సేవలు పొందవచ్చునని వారు తెలిపారు.  వరంగల్, హనుమకొండ  పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ పిల్లల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సిబ్బంది వికె రెడ్డి, చంద్రకాంత్,  మహేష్, విజయ్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/children-are-a-special-medical-camp-for-newborns/article-5649</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/children-are-a-special-medical-camp-for-newborns/article-5649</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 13:02:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.54.08-am.jpeg"                         length="184658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బస్సు టైర్ల కింద తొక్కించి చంపుతా కొడకా</title>
                                    <description><![CDATA[<p>10వ తరగతి విద్యార్థిపై ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/mahabubabad/kodaka-gets-trampled-under-the-tires-of-the-bus/article-5648"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-12.44.08-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">మహబూబాబాద్ :మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు TS26T1266 నెంబర్  డ్రైవర్, ఓ విద్యార్థిపై హల్చల్ కు దిగారు.  నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రావిరాల గ్రామానికి చెందిన భార్గవ్ అనే విద్యార్థిపై బస్సు డ్రైవర్ ఆసభ్యకరమైన మాటలతో దూషిస్తూ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అదే బస్సులో రోజు ఉదయం, సాయంత్రం ప్రయాణించే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..  గతంలో కూడా ఇదే బస్సు ఆర్టీసి డ్రైవర్  పలువురు విద్యార్థులపై దాడికి దిగిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Mahabubabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/mahabubabad/kodaka-gets-trampled-under-the-tires-of-the-bus/article-5648</link>
                <guid>https://www.visionandhra.in/telangana/mahabubabad/kodaka-gets-trampled-under-the-tires-of-the-bus/article-5648</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:51:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-12.44.08-pm.jpeg"                         length="88014"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎర్రవల్లిలో వైభవంగా గణేష్ నవరాత్రోత్సవాలు</title>
                                    <description><![CDATA[<p> </p>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/siddipet/glorious-ganesh-navratri-celebrations-in-erravalli/article-5647"><img src="https://www.visionandhra.in/media/400/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (ఎర్రవల్లి గ్రామం)లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం రోజు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్.సి. సంతోష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపానికి విచ్చేసిన వారికి నిర్వాహకులు, యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. వార్డులో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఐక్యతను పెంపొందించేలా అంబేద్కర్ యూత్ సభ్యులు ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. యువత ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు తోడ్పడాలన్నారు. గణేష్ నవరాత్రులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Siddipet</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/siddipet/glorious-ganesh-navratri-celebrations-in-erravalli/article-5647</link>
                <guid>https://www.visionandhra.in/telangana/siddipet/glorious-ganesh-navratri-celebrations-in-erravalli/article-5647</guid>
                <pubDate>Sat, 19 Sep 2026 12:44:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-09/whatsapp-image-2026-09-19-at-11.49.43-am.jpeg"                         length="177523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        