<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/telangana/category-10" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>Telangana - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/category/10/rss</link>
                <description>Telangana RSS Feed</description>
                
                            <item>
                <title>అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి లోని బీ వన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్,మందమర్రి,క్యాతనపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు రాజలింగు,మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సి.ఎస్.ఆర్, డి.ఎం.ఎఫ్.టి. నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నీటి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-4088"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010851520.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి లోని బీ వన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్,మందమర్రి,క్యాతనపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు రాజలింగు,మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సి.ఎస్.ఆర్, డి.ఎం.ఎఫ్.టి. నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నీటి ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్మాణ పనులు చేపడుతున్నామని,ప్రతి ఇంటికీ సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మందమర్రి ప్రాంతంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 95 శాతం చెల్లింపులు చేయడం జరిగిందని,మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు రాత్రి వేళలలో మెరుగైన రవాణా,భద్రతా సౌకర్యాలు కల్పించే విధంగా లైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధి నిధులతో మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సి.సి రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ,నీటి ట్యాంకులు,విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక వసతుల పనులను చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్,రెవెన్యూ, నీటిపారుదల,పంచాయతీరాజ్, విద్యుత్,మిషన్ భగీరథ,గ్రామీణ నీటి సరఫరా,గృహ నిర్మాణ శాఖల అధికారులతో ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుత్తేదారులకు కేటాయించిన పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-4088</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/-draft--add-your-title/article-4088</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:44:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010851520.jpg"                         length="711394"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li>ఈ నెల 15లోపు ఈ-కేవైసీ పూర్తి చేయించాలి</li>
<li>రేషన్ డీలర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/the-ration-quota-of-three-months-should-be-distributed-smoothly/article-4087"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0592.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">నిజామాబాద్, :ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపుల) ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతోందని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. చౌక ధరల దుకాణ డీలర్లు మూడు మసాల కోటాను దిగుమతి చేసుకుని వినియోగదారులకు సకాలంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  మంగళవారం ఆయా మండలాల రేషన్ డీలర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ, ఈ నెల (ఆగస్టు) 31వ తేదీ లోపు రేషన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. బియ్యం పంపిణీలో అవకతవకలు, అలసత్వానికి తావిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వానాకాలం సీజన్‌లో సంభవించే వర్షాలు, వరదలు, నిల్వ సమస్యలు తదితర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. డీలర్లు సమయపాలన పాటిస్తూ, నిర్ణీత గడువు లోపు పంపిణీని పూర్తి చేయాలని, స్టాక్ బోర్డు తప్పక ప్రదర్శించాలని, బియ్యం తూకంలో తేడా ఉండకూడదని సూచించారు. వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అనుచితంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.  స్టాక్ నిల్వలు, వాటి వివరాలతో కూడిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.    రేషన్  దుకాణాలకు సకాలంలో బియ్యం నిల్వలు చేరుకునేలా, కార్డు హోల్డర్లకు వారి కోటా మేరకు ఏకకాలంలో మూడు నెలల పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరుకులు సక్రమంగా తరలించేలా, బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ-పాస్ యంత్రాలలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు.  కాగా, రేషన్ కోటా కలిగి  ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేసుకునేలా రేషన్ డీలర్లు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. జూలై 31 నాటితో పూర్తయిన గడువును ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించిందని అన్నారు. ఈ వెసులుబాటును వినియోగించుకుని రేషన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ e- చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.  గడువు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కోటా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ప్రతి సభ్యుడు ఆగస్టు 15వ తేదీ లోపే తప్పక ఈ-కేవైసీ చేసుకునేలా, తద్వారా అర్హులైన వారు రేషన్ కోటా కోల్పోకుండా రేషన్ డీలర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, డీ.టీ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. </div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/the-ration-quota-of-three-months-should-be-distributed-smoothly/article-4087</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/the-ration-quota-of-three-months-should-be-distributed-smoothly/article-4087</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:42:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0592.jpg"                         length="345109"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం. </title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను కూడా బోధించాలని సూచించారు. సమాజానికి బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యాసంస్థ కృషి చేయాలని, విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేష్ గౌడ్, సలహాదారు సోహెల్ ఉమ్రిలను శుభ ప్రద్ పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్</div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0063.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఇటీవల ఎన్నికైన సందర్భంగా, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను కూడా బోధించాలని సూచించారు. సమాజానికి బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యాసంస్థ కృషి చేయాలని, విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేష్ గౌడ్, సలహాదారు సోహెల్ ఉమ్రిలను శుభ ప్రద్ పటేల్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్ సభ్యులు భాను, మహేష్, శేఖర్, సాయి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoor-private-schools-association-felicitates-new-committee-members/article-4086</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:39:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0063.jpg"                         length="311085"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li> ఆసుపత్రుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి</li>
<li>మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి</li>
</ul>
</div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><div style="text-align:justify;">స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్ లోని మంత్రి రాజనర్సింహ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంజీఎం, స్టేషన్ ఘన్‌పూర్ లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు, వైద్య సేవల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని 31డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి ప్రారంభం నాటికే నిర్వహణకు అవసరమైన వైద్య, పారా మెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలతో పాటు ఇతర సదుపాయాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల, చిల్పూర్ మండల కేంద్రం, రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డయాలసిస్ సేవలను వెంటనే అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, కెఆర్ నాగరాజు, వైద్యరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, వైద్యరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/janagaam/the-aim-of-the-government-is-to-provide-quality-medical/article-4085</link>
                <guid>https://www.visionandhra.in/telangana/janagaam/the-aim-of-the-government-is-to-provide-quality-medical/article-4085</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:37:14 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో మంగళవారం హరితహారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ రాజశేఖర్, ఎంపీఓ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగారం, ఉప సర్పంచ్ నార్సింగి మొగులయ్య, వార్డు సభ్యులు తుంగె శ్రీశైలం, శ్రీనివాస్, మన్నె మొగులయ్య, మాజీ ఎంపీటీసీ పండరి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/sanga-reddy/haritaharam-vana-mahotsava-was-grandly-organized-in-chakriyal/article-4084"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1001166251.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో మంగళవారం హరితహారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కే. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ రాజశేఖర్, ఎంపీఓ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగారం, ఉప సర్పంచ్ నార్సింగి మొగులయ్య, వార్డు సభ్యులు తుంగె శ్రీశైలం, శ్రీనివాస్, మన్నె మొగులయ్య, మాజీ ఎంపీటీసీ పండరి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sanga Reddy</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/sanga-reddy/haritaharam-vana-mahotsava-was-grandly-organized-in-chakriyal/article-4084</link>
                <guid>https://www.visionandhra.in/telangana/sanga-reddy/haritaharam-vana-mahotsava-was-grandly-organized-in-chakriyal/article-4084</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:34:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1001166251.jpg"                         length="241086"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .</title>
                                    <description><![CDATA[<div>తాండూర్‌లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమీక్ష.. 71శాతం డిజిటలైజేషన్ పూర్తి.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0061.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">తాండూరు (వికారాబాద్ జిల్లా) ఎకరాల్లో భూములు కొని.. బకరాలకు గజాల్లో అమ్మడం ఆపేసి ఎస్ ఐ ఆర్ పై దృష్టి పెట్టండి అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తాండూర్ ఎమ్మెల్యేకు బహిరంగంగా సూచించాల్సిన పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో శ్రీశైల్ రెడ్డి పంజుగుల అధ్యక్షతన ఎస్ఐ ర్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు ఎస్ ఐ ఆర్ పై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఆర్డీవో లెక్కల ప్రకారం నియోజకవర్గంలో దాదాపు 71 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాండూర్ పట్టణంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓట్ల పరిశీలన ఎక్కువగా ఉండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందని శ్రీశైల్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఆరు రోజుల గడువులో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసంతో బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. పార్టీ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలన్న కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫామ్‌లు తిరిగి ఇవ్వని వారు వెంటనే అందజేయాలని తాండూర్ ప్రజలను కోరారు. తాండూర్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు అక్కడి ఓటును రద్దు చేయించుకుని తాండూర్‌లోనే ఓటు పొందాలని సూచించారు. మిగిలిన గడువును సీరియస్‌గా తీసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు శ్రీశైల్ రెడ్డిపంజుగుల పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/tandoori-brs-party-in-charge-srishail-reddy/article-4083</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:32:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0061.jpg"                         length="164929"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li>టిఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) స్టేట్ యూత్ ప్రెసిడెంట్  కంచర్ల శివా రెడ్డి.</li>
<li>తాండూరు లొ ఘనంగా టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.</li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0048.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">తాండూరు,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) స్టేట్ యూత్ ప్రెసిడెంట్  కంచర్ల శివా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కోలా శ్రీనివాస్, జుక్కల్ ఇంచార్జ్ రాజశేఖర్, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వీరమణి లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టిఆర్ఎస్ జండా పండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరా చౌక్ లోని బసవేశ్వర, జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం లో మొదటి జెండాను ఎగరవేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన గల్లి గల్లి లో జెండా ఎగురవేసి టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తలను తయారు చేసుకోబోతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈనెల 6న హైదరాబాదులో సామాజిక తెలంగాణ న్యాయ సభను నిర్వహించ నున్నామన్నారు. పదివేల మందితో ఈ సభ జరగబోతుందన్నారు. తాండూరు నియోజకవర్గం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చే దిశగా కవితక్క చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది అన్నారు. రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించి విజయం సాధించిన ఘనత కవితక్కదన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దీపక్ రెడ్డి, శ్రీనివాస్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Vikarabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082</link>
                <guid>https://www.visionandhra.in/telangana/vikarabad/it-is-certain-that-the-trs-flag-will-fly-on/article-4082</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:30:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0048.jpg"                         length="239165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : అబ్దుల్ మాజిద్ 63 వ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని 40 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ మంగళవారం పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ సయ్యద్ అఫ్జల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. అబ్దుల్ మాజిద్ జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు సయ్యద్ అఫ్జల్ (లాడెన్).</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;">  </div>
<div class="adL" style="text-align:justify;">  </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/distribution-of-steel-water-bottles-to-students/article-4081"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010851356.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : అబ్దుల్ మాజిద్ 63 వ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని 40 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ మంగళవారం పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ సయ్యద్ అఫ్జల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. అబ్దుల్ మాజిద్ జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు సయ్యద్ అఫ్జల్ (లాడెన్).</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/distribution-of-steel-water-bottles-to-students/article-4081</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/distribution-of-steel-water-bottles-to-students/article-4081</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 18:27:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010851356.jpg"                         length="213911"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బస్ స్టాండ్ ను ఆధునికీకరించండి</title>
                                    <description><![CDATA[<div> </div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nizamabad/modernize-the-bus-stand/article-4079"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/img-20260804-wa0583.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">నిజామాబాద్ : నిజామాబాద్ బస్ స్టాండ్ ఆధునికీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. హైదరాబాదులోని సెక్రటేరియట్ లో మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నూతన బస్ స్టాండ్ స్థలం కేటాయించాలని అనేక సార్లు మంత్రులను కలిసినట్లు గుర్తుచేశారు. అప్పటి వరకు ప్రస్తుత బస్ స్టాండ్ ను సౌకర్యాలను మెరుగుపర్చా లన్నారు. ప్రయాణికుల కోసం విశాలమైన వేచియుండే హాలు ఏర్పాటు చేయాలని, బస్సుల రాకపోకల సమాచారాన్ని అందించే డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సీసీ కెమెరాలను,తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు.</div>
</div>
<div class="yj6qo" style="text-align:justify;"> </div>
<div class="adL" style="text-align:justify;"> </div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nizamabad/modernize-the-bus-stand/article-4079</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nizamabad/modernize-the-bus-stand/article-4079</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:16:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/img-20260804-wa0583.jpg"                         length="181224"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ కేసులకు భయపడేది లేదు’  డాక్టర్ రాజా రమేష్</title>
                                    <description><![CDATA[<div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : కాంగ్రెస్ ప్రభుత్వం,పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ అన్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు తనకు మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిం చకుండానే తనతో పాటు ఐదుగురు సాక్షులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. మంగళవారం స్థానిక సూపర్ బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా రమేష్ మాట్లాడారు. చైర్ పర్సన్,కౌన్సిలర్లకు కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై త్వరలోనే మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న కమిషనర్ ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కంభగోని సుదర్శన్ గౌడ్,రామిడి కుమార్,గడ్డం రాజు,బొమ్మ భూమయ్య గౌడ్, ఆర్నె సతీష్,కొండ కుమార్,సతీష్,చంద్ర కిరణ్,లక్ష్మీ కాంత్,మహేష్,రమేష్ రెడ్డి పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/there-is-no-fear-of-illegal-cases-dr-raja-ramesh/article-4078"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010851136.jpg" alt=""></a><br /><div class="gs">
<div>
<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : కాంగ్రెస్ ప్రభుత్వం,పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ అన్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు తనకు మధ్య జరిగిన వాగ్వాదంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిం చకుండానే తనతో పాటు ఐదుగురు సాక్షులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. మంగళవారం స్థానిక సూపర్ బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా రమేష్ మాట్లాడారు. చైర్ పర్సన్,కౌన్సిలర్లకు కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై త్వరలోనే మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న కమిషనర్ ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కంభగోని సుదర్శన్ గౌడ్,రామిడి కుమార్,గడ్డం రాజు,బొమ్మ భూమయ్య గౌడ్, ఆర్నె సతీష్,కొండ కుమార్,సతీష్,చంద్ర కిరణ్,లక్ష్మీ కాంత్,మహేష్,రమేష్ రెడ్డి పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="WhmR8e"></div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/there-is-no-fear-of-illegal-cases-dr-raja-ramesh/article-4078</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/there-is-no-fear-of-illegal-cases-dr-raja-ramesh/article-4078</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:14:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010851136.jpg"                         length="104151"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>​మల్యాల బిసి హాస్టల్ విద్యార్థుల మృతిపై బిఎస్పి దిగ్భ్రాంతి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">​మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల బిసి హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన హాస్టల్‌ను సందర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా చిర్ర శంకర్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు బిఎస్పి తరఫున సానుభూతి తెలిపారు. ​​చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ​కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ​5 ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ​ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు తాళ్ల తిరుపతి, మునుగురి అజయ్, ముప్పారపు రవీందర్, జాలిగాపు చందు తదితరులు పాల్గొన్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/bsp-shocked-by-the-death-of-mallyas-bc-hostel-students/article-4077"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1003301327.jpg" alt=""></a><br /><div style="text-align:justify;">​మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల బిసి హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంపై బిఎస్పి పార్లమెంట్ ఇంచార్జ్ చిర్ర శంకర్ తీవ్ర సంతాపం తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన హాస్టల్‌ను సందర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా చిర్ర శంకర్ మాట్లాడుతూ... ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు బిఎస్పి తరఫున సానుభూతి తెలిపారు. ​​చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ​కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ​5 ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ​ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు తాళ్ల తిరుపతి, మునుగురి అజయ్, ముప్పారపు రవీందర్, జాలిగాపు చందు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/bsp-shocked-by-the-death-of-mallyas-bc-hostel-students/article-4077</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/bsp-shocked-by-the-death-of-mallyas-bc-hostel-students/article-4077</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:06:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1003301327.jpg"                         length="170079"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్లాట్ ఫామ్ లపై విద్యుత్ దీపాల ఏర్పాటు.</title>
                                    <description><![CDATA[<div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల ఇచ్చిన విద్యుత్ దీపాల ఏర్పాటు వినతిపై బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ స్పందించారు. రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ అందించిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని రెండు ప్లాట్ ఫామ్ లపై సోమవారం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే స్పందించిన సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్, అలాగే వార్తను ప్రచురించిన ‘విజన్ ఆంధ్ర’ పత్రికకు అనుమాస శ్రీనివాస్ (జీన్స్) కృతజ్ఞతలు తెలిపారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/manchiryal/installation-of-electric-lights-on-platforms/article-4076"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/1010846990.jpg" alt=""></a><br /><div class="ii gt">
<div class="a3s aiL">
<div>
<div>
<div style="text-align:justify;">మందమర్రి, (మంచిర్యాల) : ఇటీవల ఇచ్చిన విద్యుత్ దీపాల ఏర్పాటు వినతిపై బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ స్పందించారు. రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ అందించిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని రెండు ప్లాట్ ఫామ్ లపై సోమవారం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే స్పందించిన సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్, అలాగే వార్తను ప్రచురించిన ‘విజన్ ఆంధ్ర’ పత్రికకు అనుమాస శ్రీనివాస్ (జీన్స్) కృతజ్ఞతలు తెలిపారు.</div>
</div>
</div>
</div>
</div>
<div class="hq gt" style="text-align:justify;"></div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Manchirial</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/manchiryal/installation-of-electric-lights-on-platforms/article-4076</link>
                <guid>https://www.visionandhra.in/telangana/manchiryal/installation-of-electric-lights-on-platforms/article-4076</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 17:02:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/1010846990.jpg"                         length="114382"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vision Andhra Telugu Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        