<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/vijay-sriramula/author-4" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>VIJAY SRIRAMULA - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/author/4/rss</link>
                <description>VIJAY SRIRAMULA RSS Feed</description>
                
                            <item>
                <title>గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్- రాష్ట్ర మంత్రి టి.జి. భరత్</title>
                                    <description><![CDATA[<div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>*"గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్:*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ సదస్సులో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*దేశ ఆహార శుద్ధి రంగంలో 9% వాటాతో ఏపీ నంబర్ వన్*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*రూ.30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*పెట్టుబడిదారులకు లాంగ్-టర్మ్ వృద్ధి భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్*</div>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/andhra-pradesh/andhra-pradesh-as-a-global-food-processing-hub/article-3330"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/748106766_1404425204922992_1596034849948064786_n.jpeg" alt=""></a><br /><div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a"> </div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div> </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>న్యూఢిల్లీ, జూలై 16:ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి (ప్రాసెస్) చేయడంలో ఆంధ్రప్రదేశ్ 'గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్' గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  టి.జి. భరత్ అన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సాంగ్రిల్లా హోటల్‌లో ఫిక్కి (FICCI), డెలాయిట్ సంయుక్తంగా నిర్వహించిన 17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సు ముఖ్య ఇతివృత్తం ఆయన "స్టెప్ అప్ – సామర్థ్యం మరియు లాభదాయకత కోసం విస్తృత రూపాంతీకరణ" (Scalable Transformation for Efficiency and Profitability) ను ఆయన అభినందించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*ఆహార రంగమే ఈ దశాబ్దపు అతిపెద్ద అవకాశం:*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సదస్సులో మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ, "ప్రస్తుత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల గురించి మాట్లాడుకుంటున్నారనీ కానీ ఈ దశాబ్దంలో అత్యంత భారీ ఆర్థిక వ్యాపార అవకాశం మన డైనింగ్ టేబుల్‌పై ఉన్న ‘ఆహారం’ రూపంలోనే ఉందని అన్నారు.నేడు ఆహారం అంటే కేవలం వ్యవసాయం మాత్రమే కాదని అది ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ భౌగోళిక వ్యూహాత్మక అంశాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ రంగం 8.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కలిగి ఉండగా, అందులో భారత దేశ వాటా 543 బిలియన్ డాలర్లని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అందులో 49 బిలియన్ డాలర్లు (దాదాపు 9 శాతం) వాటాను అందిస్తూ దేశంలోనే అత్యధిక రిజిస్టర్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కలిగిన రాష్ట్రంగా నంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు .</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*ఆంధ్రప్రదేశ్ - జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాలు:*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ కింది రంగాలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ప్రకటించారు:*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>చేపలు &amp; రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ వన్.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>మిర్చి, నిమ్మ, కోకో, ఆయిల్ పామ్, బొప్పాయి మరియు గుడ్ల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>బియ్యం, మామిడి, అరటి, మసాలా దినుసుల ఉత్పత్తిలోనూ భారీ వాటా కలిగి ఉందని</div>
<div>ఇది పెట్టుబడిదారులకు కావలసిన ముడిసరుకును భారీ స్థాయిలో అందించగలదని స్పష్టం చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*"ఇండియా పండించడానికి సిద్ధం - ఆంధ్రప్రదేశ్ ప్రాసెస్ చేయడానికి సిద్ధం"</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టిని ప్రస్తావిస్తూ, రైతుల సమీపంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ జరిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన "భారతదేశం ప్రపంచానికి ఆహారం అందించాలని భావిస్తే... దానిని ప్రాసెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఇకపై రాష్ట్రం కేవలం పంటలు పండించడానికే పరిమితం కాదని, ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ బ్రాండ్‌గా మారుతుందని పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ కాదు... ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’:*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్రంలో కేవలం సులభతర వాణిజ్యం మాత్రమే కాకుండా, ఒక అడుగు ముందుకు వేసి వేగవంతమైన వాణిజ్యం వైపు అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులు అనుమతుల చుట్టూ తిరగడం కాకుండా, వేగంగా ఉత్పత్తిని ప్రారంభించినప్పుడే లాభాలు వస్తాయని, అందుకోసమే సింగిల్ డెస్క్ అనుమతులు, ప్రత్యేక ప్రాజెక్ట్ హ్యాండ్-హోల్డింగ్ వేగవంతమైన నిర్ణయాలు మా ప్రభుత్వ పనితీరు విధానమని స్పష్టం చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*రూ. 30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం:*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సాధించిన ప్రగతి మౌలిక వసతులను మంత్రి వివరిస్తూ..</div>
<div>*మౌలిక సదుపాయాలు:* రాష్ట్రంలో 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, 6 కార్యాచరణ రేవులు (Ports), 7 విమానాశ్రయాలు, 24x7 నాణ్యమైన విద్యుత్ మరియు 9 ప్లగ్-అండ్-ప్లే ఫుడ్ పార్కులు అందుబాటులో ఉన్నాయన్నారు.</div>
<div>*భారీ నిల్వ సామర్థ్యం:* 17.20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక కోల్డ్ స్టోరేజ్, 33.52 లక్షల మెట్రిక్ టన్నుల వేర్‌హౌసింగ్ వసతులు సిద్ధంగా ఉన్నాయన్నారు.</div>
<div>*భారీ పెట్టుబడులు:* గత రెండేళ్లలో రూ. 11,800 కోట్ల విలువైన 29 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం అన్నారు. ఇందులో రిలయన్స్ కన్స్యూమర్, గోద్రెజ్ ఆగ్రోవెట్, మదర్ డెయిరీ, 3F ఆయిల్ పామ్, ఐటిసి, స్నేహా ఫార్మ్స్, ఐబి గ్రూప్, హంగ్యో ఐస్‌క్రీమ్స్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నారు. పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో మరో 30 కంపెనీలతో రూ. 8,000 కోట్ల ఒప్పందాలు (MoUs) జరిగాయని తెలిపారు.</div>
<div>*లక్ష్యాలు:* నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా రూ. 30,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 3 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.భవిష్యత్తులో ఆహార ప్రాసెసింగ్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రిసిషన్ అగ్రికల్చర్, డిజిటల్ సప్లై చైన్, స్మార్ట్ లాజిస్టిక్స్ ఆధారంగా నడుస్తుందని, టెక్నాలజీ రంగంలో పెట్టుబడిదారులకు పూర్తి మద్దతు ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిస్తూ... ఆంధ్రప్రదేశ్‌ను కేవలం ఒక గమ్యస్థానంగా చూడకుండా, మీ దీర్ఘకాలిక వృద్ధి భాగస్వామిగా (Growth Partner) చూడాలని, "మీ విజయమే మా విజయం" అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.visionandhra.in/andhra-pradesh/andhra-pradesh-as-a-global-food-processing-hub/article-3330</link>
                <guid>https://www.visionandhra.in/andhra-pradesh/andhra-pradesh-as-a-global-food-processing-hub/article-3330</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 21:32:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/748106766_1404425204922992_1596034849948064786_n.jpeg"                         length="101664"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్</title>
                                    <description><![CDATA[<div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>*వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల కార్యాలయం, వసతి గృహంపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆకస్మిక తనిఖీ*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*విద్య–ఆరోగ్యం–మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమైన మంత్రి, మూగ–చెవిటి విద్యార్థులు సంకేత భాష ద్వారా తమ సమస్యలను వివరించగా ఎంతో శ్రద్ధగా ఆలకించారు. విద్యార్థులకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాలన్నింటినీ సమగ్ర ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>శాఖలో ఉపాధ్యాయుల కొరత కారణంగా</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nallagonda/the-welfare-of-disabled-students-is-the-first-priority-of/article-3329"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/749269289_1477454441080222_4824376700532098412_n.jpg" alt=""></a><br /><div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>*వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల కార్యాలయం, వసతి గృహంపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆకస్మిక తనిఖీ*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>*విద్య–ఆరోగ్యం–మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం*</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమైన మంత్రి, మూగ–చెవిటి విద్యార్థులు సంకేత భాష ద్వారా తమ సమస్యలను వివరించగా ఎంతో శ్రద్ధగా ఆలకించారు. విద్యార్థులకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాలన్నింటినీ సమగ్ర ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>శాఖలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఖాళీ పోస్టుల వివరాలు, అవసరమైన బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని సహాయ సంచాలకుడు, విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>దివ్యాంగ విద్యార్థుల విషయంలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు అనే మూడు అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వసతి గృహంలోని ఆహారం, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, తరగతి గదులు, బోధన సౌకర్యాలు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి దివ్యాంగ విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, అవసరమైన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి సమస్యను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nallagonda</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nallagonda/the-welfare-of-disabled-students-is-the-first-priority-of/article-3329</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nallagonda/the-welfare-of-disabled-students-is-the-first-priority-of/article-3329</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 21:21:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/749269289_1477454441080222_4824376700532098412_n.jpg"                         length="101610"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span class="html-span xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x1hl2dhg x16tdsg8 x1vvkbs x3nfvp2 x1j61x8r x1fcty0u xdj266r xat24cr xm2jcoa x1mpyi22 xxymvpz xlup9mm x1kky2od"><br /></span>ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందజేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span class="html-span xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x1hl2dhg x16tdsg8 x1vvkbs x3nfvp2 x1j61x8r x1fcty0u xdj266r xat24cr xm2jcoa x1mpyi22 xxymvpz xlup9mm x1kky2od"><br /></span>క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ20 ఒక మంచి అవకాశంగా</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/peoples-government-is-paying-special-attention-to-the-development-of/article-3328"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/748115236_1961226974580113_6337387845733587348_n.jpeg" alt=""></a><br /><div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రిఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span class="html-span xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x1hl2dhg x16tdsg8 x1vvkbs x3nfvp2 x1j61x8r x1fcty0u xdj266r xat24cr xm2jcoa x1mpyi22 xxymvpz xlup9mm x1kky2od"><br /></span>ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందజేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span class="html-span xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x1hl2dhg x16tdsg8 x1vvkbs x3nfvp2 x1j61x8r x1fcty0u xdj266r xat24cr xm2jcoa x1mpyi22 xxymvpz xlup9mm x1kky2od"><br /></span>క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ20 ఒక మంచి అవకాశంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీజీ20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఏ రంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ గారు, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు పాల్గొన్నారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/peoples-government-is-paying-special-attention-to-the-development-of/article-3328</link>
                <guid>https://www.visionandhra.in/telangana/peoples-government-is-paying-special-attention-to-the-development-of/article-3328</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 21:01:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/748115236_1961226974580113_6337387845733587348_n.jpeg"                         length="144083"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన -మంత్రి తుమ్మల </title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత &amp; జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామితో కలిసి ఈ రోజు సచివాలయంలో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సమావేశంలో H.E. Dr. Meidari, ఇరాన్ సహకార, కార్మిక మరియు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి, Dr. Sarfi, సహకార శాఖ ఉపమంత్రి, H.E. Dr. Mohammad Fath Ali, భారతదేశంలోని ఇరాన్ రాయబారి, H.E. Hamid Ahmadiyeh, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్, Mr. Mohsin Moghaddami, వైస్ కాన్సుల్, Mr. Hashemi, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పాల్గొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/minister-tummala-briefed-the-iranian-delegation-on-the-performance-of/article-3327"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/749096493_1477489801076686_7158098101284126450_n.jpg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత &amp; జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామితో కలిసి ఈ రోజు సచివాలయంలో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సమావేశంలో H.E. Dr. Meidari, ఇరాన్ సహకార, కార్మిక మరియు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి, Dr. Sarfi, సహకార శాఖ ఉపమంత్రి, H.E. Dr. Mohammad Fath Ali, భారతదేశంలోని ఇరాన్ రాయబారి, H.E. Hamid Ahmadiyeh, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్, Mr. Mohsin Moghaddami, వైస్ కాన్సుల్, Mr. Hashemi, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పాల్గొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని మంత్రి తుమ్మల ప్రతినిధి బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>తెలంగాణలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలు, సభ్యులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో సహకార రంగంలో పరస్పర అనుభవాల మార్పిడి, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇరాన్ ప్రతినిధి బృంద సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ప్రతినిధి బృందం కూడా మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/minister-tummala-briefed-the-iranian-delegation-on-the-performance-of/article-3327</link>
                <guid>https://www.visionandhra.in/telangana/minister-tummala-briefed-the-iranian-delegation-on-the-performance-of/article-3327</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 20:34:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/749096493_1477489801076686_7158098101284126450_n.jpg"                         length="84848"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'బిమ్‌స్టెక్' దేశాలు గట్టిగా కలిసి పనిచేయాలి: ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ పిలుపు</title>
                                    <description><![CDATA[<p>ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సాంకేతికత వేగంగా పెరిగిపోతుండటం వల్ల కొత్త భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ అన్నారు. ఇలాంటి సమయంలో 'బిమ్‌స్టెక్' (BIMSTEC) కూటమిలోని సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా, గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.</p>
<p>న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్‌స్టెక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని కాపాడుకోవడానికి అన్ని దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.</p>
<p><strong>అజిత్ డోభాల్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు:</strong></p>
<ul>
<li>
<p><strong>ప్రస్తుత సవాళ్లు:</strong> "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన వాతావరణం ఉంది. మనం ఎన్నో గొడవలు, అనిశ్చితిని చూస్తున్నాం. టెక్నాలజీ పెరగడం వల్ల భద్రతకు కొత్త ముప్పులు వస్తున్నాయి. దీనికి తోడు గ్లోబల్ సప్లై చైన్ (వస్తువుల రవాణా వ్యవస్థ) దెబ్బతినడం వల్ల మన దేశాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు</p></li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/international/nsa-ajit-dobal-calls-on-bimstec-countries-to-work-together/article-3326"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/nsa-ajit-doval-1536x864.jpg" alt=""></a><br /><p>ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సాంకేతికత వేగంగా పెరిగిపోతుండటం వల్ల కొత్త భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ అన్నారు. ఇలాంటి సమయంలో 'బిమ్‌స్టెక్' (BIMSTEC) కూటమిలోని సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా, గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.</p>
<p>న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్‌స్టెక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని కాపాడుకోవడానికి అన్ని దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.</p>
<p><strong>అజిత్ డోభాల్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు:</strong></p>
<ul>
<li>
<p><strong>ప్రస్తుత సవాళ్లు:</strong> "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన వాతావరణం ఉంది. మనం ఎన్నో గొడవలు, అనిశ్చితిని చూస్తున్నాం. టెక్నాలజీ పెరగడం వల్ల భద్రతకు కొత్త ముప్పులు వస్తున్నాయి. దీనికి తోడు గ్లోబల్ సప్లై చైన్ (వస్తువుల రవాణా వ్యవస్థ) దెబ్బతినడం వల్ల మన దేశాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి," అని డోభాల్ వివరించారు.</p>
</li>
<li>
<p><strong>సమస్యలకు పరిష్కారం:</strong> ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరి ప్రయోజనాల కోసం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారాలు వెతకాలని ఆయన కోరారు.</p>
</li>
<li>
<p><strong>బిమ్‌స్టెక్ ప్రాముఖ్యత:</strong> ఈ కూటమి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ప్రాంతాలను కలుపుతుందని డోభాల్ చెప్పారు. దాదాపు 170 కోట్ల జనాభా (ప్రపంచ జనాభాలో 22 శాతం) ఈ కూటమి పరిధిలోకి వస్తారని, దీని మొత్తం జీడీపీ దాదాపు 5 ట్రిలియన్ డాలర్లు అని పేర్కొన్నారు. కేవలం భౌగోళికంగానే కాకుండా, బంగాళాఖాతం ద్వారా మన సంస్కృతి, చరిత్ర కూడా ముడిపడి ఉన్నాయని గుర్తుచేశారు.</p>
</li>
<li>
<p><strong>భారతదేశ ప్రాధాన్యత:</strong> భారతదేశానికి బిమ్‌స్టెక్ చాలా కీలకమైనదని చెబుతూ.. మన దేశానికి ఉన్న 'పొరుగువారికే మొదటి ప్రాధాన్యత' (Neighbourhood First), 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' మరియు 'మహాసాగర్' (MAHASAGAR - ప్రాంతీయ భద్రత మరియు అభివృద్ధి) విజన్‌లకు ఈ కూటమి అద్దం పడుతుందని అన్నారు.</p>
</li>
</ul>
<p><strong>సమావేశంలో ఏం చర్చించారు?</strong> భారతదేశం ఆతిథ్యమిచ్చిన ఈ సమావేశంలో బిమ్‌స్టెక్ సభ్య దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలకు చెందిన అగ్రశ్రేణి భద్రతా, ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాదం నిర్మూలన, సైబర్ దాడులను అడ్డుకోవడం, సముద్ర భద్రత, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడం వంటి కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.</p>
<p>వచ్చే ఏడాది బిమ్‌స్టెక్ ఏర్పడి 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో, ఈ కూటమిని మరింత బలోపేతం చేసి ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయాలని అధికారులు తీర్మానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.visionandhra.in/international/nsa-ajit-dobal-calls-on-bimstec-countries-to-work-together/article-3326</link>
                <guid>https://www.visionandhra.in/international/nsa-ajit-dobal-calls-on-bimstec-countries-to-work-together/article-3326</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 20:21:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/nsa-ajit-doval-1536x864.jpg"                         length="166719"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదింటి స్వంత ఇంటి కళ ఇందిరమ్మ రాజ్యంతోనే సాకారం అయింది-స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి </title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...</div>
<div>పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రజలను అడిగారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/747948759_1001959305939599_1294295731190511792_n-(1).jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 92లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ...</div>
<div>పేద ప్రజల స్వంత ఇంటి కళను సాకారం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రెండేళ్లలోనే 35వేల కోట్లతో 7లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా అని ప్రజలను అడిగారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర ఏళ్లలో 2కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఇవాళ ఒక్క రోజే 92లక్షల పనుల ప్రారంభోత్సవం చేసుకున్నామని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు మండల కార్యాలయాల సముదాయం, జూనియర్ కళాశాల, ధర్మసాగర్ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>దేశ వ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఎలాంటి పరిస్థితుల్లో దేవాదుల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా సాగు నీరు, త్రాగు నీటికి పెద్దదిక్కుగా నిలుస్తుందని అన్నారు. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి కలిగించిన పని దేవాదుల ప్రాజెక్ట్ అని అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో ధర్మసాగర్ రిజర్వాయర్ లోకే గోదావరి జలాలు చేరుతాయాని తెలిపారు. ఇక్కడి నుండే స్టేషన్ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, గండి రామారం, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లకు కూడా నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. దేవాదులలోని 10పంపులను 100రోజులు నిరంతరాయంగా నడిపించి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, రైతులకు సాగు నీరు, త్రాగు నీరు అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని వెల్లడించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ధర్మసాగర్ గ్రామంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. రెండో విడతలో ధర్మసాగర్ గ్రామానికి 100ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో గుడిసెలు, పెంకుటిల్లు, కవర్లు కప్పుకొని, రేకుల ఇళ్లలో ఉంటున్న అర్హులైన పేద ప్రజలకు రాజకీయాలకు అతీతంగా చేరేలా చూడాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ నుండి ఎల్కుర్తి క్రాస్ వరకు నాలుగు లైన్ల రహదారి గా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు దీనికి గ్రామ ప్రజలు సహకరించి ముందుకు వస్తే రోడ్డు నిర్మాణం చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అలాగే ధర్మసాగర్ రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలీయా, తహసీల్దార్, ఎంపిడివో, హౌసింగ్ డిఈ, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Janagama</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/the-art-of-owning-a-poor-house-was-realized-during/article-3325</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 19:57:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/747948759_1001959305939599_1294295731190511792_n-%281%29.jpeg"                         length="375207"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అమరుల స్థూపాన్ని కప్పిన ఫ్లెక్సీలు బాధాకరం: ఎండీ లాల్ మహమ్మద్</title>
                                    <description><![CDATA[<p>ధర్మసాగర్, జూలై 16</p>
<p>  హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల తెలంగాణ అమరుల స్థూపం పూర్తిగా కనిపించకుండా పోవడం బాధాకరమని బీఆర్ఎస్ మైనార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండీ లాల్ మహమ్మద్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, వారి త్యాగాలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు అందరిపైనా ఉందన్నారు. అయితే ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అమరుల స్థూపాన్ని కప్పివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అమరుల స్మారక చిహ్నాల గౌరవాన్ని కాపాడేలా అధికారులు, నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ లాల్ మహమ్మద్ డిమాండ్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/during-the-mlas-visit-the-flexi-covering-the-amarula-stupa/article-3279"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/2238fb87-1306-4c4d-b6ed-52299cdb6ff3.jpeg" alt=""></a><br /><p>ధర్మసాగర్, జూలై 16</p>
<p> హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల తెలంగాణ అమరుల స్థూపం పూర్తిగా కనిపించకుండా పోవడం బాధాకరమని బీఆర్ఎస్ మైనార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండీ లాల్ మహమ్మద్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, వారి త్యాగాలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు అందరిపైనా ఉందన్నారు. అయితే ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అమరుల స్థూపాన్ని కప్పివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అమరుల స్మారక చిహ్నాల గౌరవాన్ని కాపాడేలా అధికారులు, నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ లాల్ మహమ్మద్ డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/during-the-mlas-visit-the-flexi-covering-the-amarula-stupa/article-3279</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/during-the-mlas-visit-the-flexi-covering-the-amarula-stupa/article-3279</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 12:49:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/2238fb87-1306-4c4d-b6ed-52299cdb6ff3.jpeg"                         length="240886"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ల తయారీ పథకం</title>
                                    <description><![CDATA[<p>దేశీయ విలువ జోడింపును (value addition) పెంచడం, సరఫరా గొలుసులను (supply chains) బలోపేతం చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం ₹62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఒక కొత్త <strong>మొబైల్ ఫోన్ ఉత్పాదక పథకానికి (MPMS)</strong> ఆమోదం తెలిపింది.</p>
<p>గత దశాబ్ద కాలంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వచ్చిన వేగవంతమైన మార్పుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే వాల్యూమ్ పరంగా రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా మరియు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులలో ప్రధాన గమ్యస్థానంగా అవతరించింది.</p>
<h3>₹62,500 కోట్ల MPMS పథకానికి క్యాబినెట్ ఆమోదం</h3>
<p>ఆర్థిక సంవత్సరం 2026-27 నుండి 2030-31 వరకు ఐదేళ్ల పాటు అమలు కానున్న ఈ పథకం కింద, భారతదేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్ల అర్హత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/business/cabinet-approved-mobile-phone-manufacturing-scheme-to-strengthen-indias-electronics/article-3276"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/mpms-mobile-phone-manufactu-1536x864.jpg" alt=""></a><br /><p>దేశీయ విలువ జోడింపును (value addition) పెంచడం, సరఫరా గొలుసులను (supply chains) బలోపేతం చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం ₹62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఒక కొత్త <strong>మొబైల్ ఫోన్ ఉత్పాదక పథకానికి (MPMS)</strong> ఆమోదం తెలిపింది.</p>
<p>గత దశాబ్ద కాలంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వచ్చిన వేగవంతమైన మార్పుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే వాల్యూమ్ పరంగా రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా మరియు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులలో ప్రధాన గమ్యస్థానంగా అవతరించింది.</p>
<h3>₹62,500 కోట్ల MPMS పథకానికి క్యాబినెట్ ఆమోదం</h3>
<p>ఆర్థిక సంవత్సరం 2026-27 నుండి 2030-31 వరకు ఐదేళ్ల పాటు అమలు కానున్న ఈ పథకం కింద, భారతదేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్ల అర్హత గల విక్రయాలపై 2.25 శాతం నుండి 5 శాతం వరకు ప్రోత్సాహకాలను (incentives) అందజేస్తారు. అలాగే, కీలకమైన విడిభాగాలు (components) మరియు సబ్-అసెంబ్లీలను దేశీయంగా సేకరించినందుకు తయారీదారులకు అదనంగా 1.5 శాతం వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రొడక్ట్ డిజైన్, పరిశోధన మరియు అభివృద్ధి (R&amp;D) మరియు భారతీయ బ్రాండ్‌లను సృష్టించే కంపెనీలకు విక్రయాలపై అదనంగా 3 శాతం ప్రోత్సాహకాన్ని ఈ పథకం అందిస్తోంది.</p>
<p>ఎలక్ట్రానిక్స్ &amp; ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రకారం, ఈ పథకం ద్వారా ఐదేళ్లలో దాదాపు ₹39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరుగుతుందని, ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని మరియు సుమారు 60,000 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.</p>
<p>ఈ కొత్త చొరవ మార్చి 31, 2026తో విజయవంతంగా ముగిసిన భారీ ఎత్తున ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం తర్వాత వచ్చింది. పాత PLI పథకం ద్వారా ₹20,600 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి, ₹11.62 lakh కోట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగింది మరియు ₹6.53 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఎగుమతులు సాధ్యమయ్యాయి.</p>
<h3>ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగంలో వేగవంతమైన వృద్ధి</h3>
<p>మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల కింద గత దశాబ్ద కాలంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2014-15లో ₹1.90 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, 2025-26 నాటికి దాదాపు ఏడు రెట్లు పెరిగి అంచనా ప్రకారం ₹13.11 లక్షల కోట్లకు చేరింది. ఇదే కాలంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ₹38,263 కోట్ల నుండి ₹4.24 లక్షల కోట్లకు అంటే 11 రెట్లు పైగా పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2025-26లో 47.96 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువతో ఎలక్ట్రానిక్ వస్తువులు భారతదేశపు మూడవ అతిపెద్ద ఎగుమతి విభాగంగా నిలిచాయి.</p>
<h3>ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లే అతిపెద్ద విజయం</h3>
<p>మొబైల్ ఫోన్ల తయారీ ఈ మార్పుకు ప్రధాన కారణం. 2014-15లో ₹18,900 కోట్లుగా ఉన్న ఉత్పత్తి, 2025-26 నాటికి ₹6.27 లక్షల కోట్లకు పెరిగి 33 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. మొబైల్ ఫోన్ల ఎగుమతులు ఇదే కాలంలో ₹1,566 కోట్ల నుండి ₹2.60 లక్షల కోట్లకు పెరిగి 165 రెట్ల వృద్ధిని నమోదు చేశాయి.</p>
<p>ఆర్థిక సంవత్సరం 2025-26లో సాంప్రదాయ ఎగుమతులైన డీజిల్ ఇంధనం మరియు కట్ డైమండ్లను వెనక్కి నెట్టి స్మార్ట్‌ఫోన్లు భారతదేశపు అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తి విభాగంగా అవతరించాయి. నేడు భారతదేశంలో ఉపయోగించే మొబైల్ ఫోన్లలో 99.2 శాతం దేశీయంగా తయారైనవే కావడం విశేషం. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గింది.</p>
<h3>ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర</h3>
<p>ఈ రంగం విస్తరణ భారీ ఎత్తున ఉపాధి కల్పనకు దారితీసింది. గత దశాబ్దంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించగా, మొబైల్ తయారీ వ్యవస్థ ద్వారా మాత్రమే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 12 లక్షల ఉద్యోగాలు లభించాయి.</p>
<p>తమిళనాడులోని హోసూర్ మరియు శ్రీపెరంబుదూర్, అలాగే కర్ణాటకలోని బెంగళూరు వంటి ప్రధాన ఉత్పాదక క్లస్టర్లు లక్ష మందికి పైగా నాణ్యమైన ఉపాధిని అందిస్తూ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక యజమానులుగా ఎదిగాయి.</p>
<h3>ఉపాధి రంగంలో మహిళల ప్రాధాన్యత</h3>
<p>ఈ వృద్ధి కథనంలో మహిళల భాగస్వామ్యం అత్యంత విశేషమైనది. గత దశాబ్దంలో ఎలక్ట్రానిక్స్ తయారీలో సృష్టించబడిన శ్రామిక శక్తిలో మహిళలు దాదాపు 30 శాతం ఉండగా, మొబైల్ ఫోన్ల తయారీలో ప్రత్యక్ష శ్రామిక శక్తిలో దాదాపు 70 శాతం మహిళలే ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా మహిళలు పనిచేస్తున్న తయారీ రంగాలలో ఇది ఒకటిగా నిలిచింది.</p>
<p>PLI పథకం ద్వారా మాత్రమే దాదాపు 90,000 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. దేశంలోని ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ యొక్క మూడు ప్లాంట్లలో దాదాపు 80,000 మంది పనిచేస్తుండగా, అందులో 65 శాతం మంది మహిళలే ఉన్నారు.</p>
<h3>వికసిత్ భారత్ వైపు బలమైన సరఫరా గొలుసులు</h3>
<p>భారతదేశ తయారీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో 40కి పైగా ప్రధాన విడిభాగాల (component) తయారీదారులు తమ కార్యకలాపాలను ప్రారంభించారు లేదా విస్తరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ విలువ జోడింపు (Domestic value addition) 15 శాతం నుండి 23 శాతానికి పెరిగింది, ఇది అధిక స్థానికీకరణను సూచిస్తుంది.</p>
<p>నూతనంగా ప్రారంభించిన MPMS ద్వారా ఇన్నోవేషన్, ఉత్పాదక నైపుణ్యం మరియు సమగ్ర ఆర్థిక వృద్ధి ఆధారంగా భారతదేశాన్ని "వికసిత్ భారత్" గా మార్చడంలో ఎలక్ట్రానిక్స్ రంగం ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Business</category>
                                            <category>Technology</category>
                                    

                <link>https://www.visionandhra.in/business/cabinet-approved-mobile-phone-manufacturing-scheme-to-strengthen-indias-electronics/article-3276</link>
                <guid>https://www.visionandhra.in/business/cabinet-approved-mobile-phone-manufacturing-scheme-to-strengthen-indias-electronics/article-3276</guid>
                <pubDate>Thu, 16 Jul 2026 12:38:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/mpms-mobile-phone-manufactu-1536x864.jpg"                         length="238976"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        