<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.visionandhra.in/vijay-sriramula/author-4" rel="self" type="application/rss+xml" />
                <generator>Vision Andhra RSS Feed Generator</generator>
                <title>VIJAY SRIRAMULA - Vision Andhra</title>
                <link>https://www.visionandhra.in/author/4/rss</link>
                <description>VIJAY SRIRAMULA RSS Feed</description>
                
                            <item>
                <title>వరంగల్ జిల్లా ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ కావ్య</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇతర కేంద్ర పథకాల కింద వరంగల్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉందా? ఉంటే ఏయే ప్రాజెక్టులు మంజూరయ్యాయి? వాటి ద్వారా జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు సుమారు ₹7,843 కోట్ల వ్యయంతో 447 కిలోమీటర్ల మేర మూడు రైల్వే ప్రాజెక్టులు, ₹6,133 కోట్ల వ్యయంతో 185 కిలోమీటర్ల మేర నాలుగు</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-mp-kavya-questioned-the-central-government-on-the-progress/article-4073"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/763878014_4463287037278925_4779505749065204835_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతి పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇతర కేంద్ర పథకాల కింద వరంగల్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉందా? ఉంటే ఏయే ప్రాజెక్టులు మంజూరయ్యాయి? వాటి ద్వారా జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు సుమారు ₹7,843 కోట్ల వ్యయంతో 447 కిలోమీటర్ల మేర మూడు రైల్వే ప్రాజెక్టులు, ₹6,133 కోట్ల వ్యయంతో 185 కిలోమీటర్ల మేర నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అలాగే పీఎం మిత్ర పథకం కింద 1,327 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ టెక్స్‌టైల్ పార్క్‌కు సుమారు ₹1,696 కోట్ల వ్యయం కేటాయించినట్లు పేర్కొంది..</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ,..</div>
<div>"వరంగల్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికలు, నిధుల కేటాయింపులు, అమలులో ఉన్న ప్రాజెక్టులపై స్పష్టత కోరినట్లు వెల్లడించారు. రైల్వే, జాతీయ రహదారులు, టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి" అని ఎంపీ తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అలాగే, "వరంగల్‌కు మంజూరైన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అని కడియం కావ్య పేర్కొన్నారు..</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Warangal</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-mp-kavya-questioned-the-central-government-on-the-progress/article-4073</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-mp-kavya-questioned-the-central-government-on-the-progress/article-4073</guid>
                <pubDate>Tue, 04 Aug 2026 16:46:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/763878014_4463287037278925_4779505749065204835_n.jpeg"                         length="130935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్‌</title>
                                    <description><![CDATA[<div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="xabvvm4 xeyy32k x1ia1hqs x1a2w583 x6ikm8r x10wlt62">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1n2onr6 x1ja2u2z x9f619 x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1xmf6yo x1e56ztr">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x1iyjqo2 x2lwn1j">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 x1q0g3np x1a2a7pz x1n2onr6">
<div class="x1r8uery x1iyjqo2 x6ikm8r x10wlt62 xyri2b">
<div class="xh8yej3">
<div class="x78zum5 x13a6bvl">
<div class="xi81zsa xo1l8bm xlyipyv xuxw1ft x49crj4 x1ed109x xdl72j9 x1iyjqo2 xs83m0k x6prxxf x6ikm8r x10wlt62 x1y1aw1k xpdmqnj xwib8y2 x1g0dm76">
<div class="xb57i2i x1q594ok x5lxg6s x78zum5 xdt5ytf x6ikm8r x1ja2u2z x1pq812k x1rohswg xfk6m8 x1yqm8si xjx87ck xx8ngbg xwo3gff x1n2onr6 x1oyok0e x1odjw0f x3d5gib">
<div class="x78zum5 xdt5ytf x1iyjqo2 x1n2onr6">
<div class="x1n2onr6">
<div class="absolute top-0 left-0">
<div class="absolute z-max pointer-events-none overflow-hidden box-border">
<div class="quick-action-compose-trigger absolute pointer-events-auto top-1/2 -translate-y-1/2 end-2 scale-75 origin-right">
<div class="flex items-center gap-1 px-2 py-1 border border-solid rounded-full border-transparent">  </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div>  </div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp x1lziwak x18d9i69 x1cy8zhl x78zum5 x1q0g3np xod5an3 xz9dl7a x1g0dm76 xpdmqnj">
<div class="html-div xdj266r xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x2lah0s xqtp20y x1xegmmw">
<div class="x1vqgdyp x100vrsf">
<div><strong><span style="color:rgb(224,62,45);">రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్‌</span></strong></div>
</div>
</div>
</div>
</div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1l90r2v x1iorvi4 x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 xdt5ytf xz62fqu x16ldp7u">
<div class="xu06os2 x1ok221b">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(22,145,121);"><strong>త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ సర్వీసులు</strong></span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌‌ఐ సేవలు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశంలో వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ మేరకు సోమవారం, డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక</div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/nirmal/nizamabad-ggh-as-referral-hospital/article-4064"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/761627560_1610671317155658_7507866873065354250_n.jpeg" alt=""></a><br /><div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="xabvvm4 xeyy32k x1ia1hqs x1a2w583 x6ikm8r x10wlt62">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1n2onr6 x1ja2u2z x9f619 x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1xmf6yo x1e56ztr">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x1iyjqo2 x2lwn1j">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z x78zum5 xdt5ytf x2lah0s x193iq5w x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 x1q0g3np x1a2a7pz x1n2onr6">
<div class="x1r8uery x1iyjqo2 x6ikm8r x10wlt62 xyri2b">
<div class="xh8yej3">
<div class="x78zum5 x13a6bvl">
<div class="xi81zsa xo1l8bm xlyipyv xuxw1ft x49crj4 x1ed109x xdl72j9 x1iyjqo2 xs83m0k x6prxxf x6ikm8r x10wlt62 x1y1aw1k xpdmqnj xwib8y2 x1g0dm76">
<div class="xb57i2i x1q594ok x5lxg6s x78zum5 xdt5ytf x6ikm8r x1ja2u2z x1pq812k x1rohswg xfk6m8 x1yqm8si xjx87ck xx8ngbg xwo3gff x1n2onr6 x1oyok0e x1odjw0f x3d5gib">
<div class="x78zum5 xdt5ytf x1iyjqo2 x1n2onr6">
<div class="x1n2onr6">
<div class="absolute top-0 left-0">
<div class="absolute z-max pointer-events-none overflow-hidden box-border">
<div class="quick-action-compose-trigger absolute pointer-events-auto top-1/2 -translate-y-1/2 end-2 scale-75 origin-right">
<div class="flex items-center gap-1 px-2 py-1 border border-solid rounded-full border-transparent"> </div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div>
<div class="x1yztbdb x1n2onr6 xh8yej3 x1ja2u2z">
<div class="x1n2onr6 x1ja2u2z">
<div class="x1a2a7pz">
<div class="x78zum5 xdt5ytf">
<div class="x9f619 x1n2onr6 x1ja2u2z">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x1n2onr6 xh8yej3">
<div class="x1n2onr6 x1ja2u2z x1jx94hy xw5cjc7 x1dmpuos x1vsv7so xau1kf4 x9f619 xh8yej3 x6ikm8r x10wlt62 xquyuld">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div> </div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp x1lziwak x18d9i69 x1cy8zhl x78zum5 x1q0g3np xod5an3 xz9dl7a x1g0dm76 xpdmqnj">
<div class="html-div xdj266r xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl x78zum5 x2lah0s xqtp20y x1xegmmw">
<div class="x1vqgdyp x100vrsf">
<div><strong><span style="color:rgb(224,62,45);">రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్‌</span></strong></div>
</div>
</div>
</div>
</div>
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x1l90r2v x1iorvi4 x1g0dm76 xpdmqnj">
<div class="x78zum5 xdt5ytf xz62fqu x16ldp7u">
<div class="xu06os2 x1ok221b">
<div class="html-div xdj266r x14z9mp xat24cr x1lziwak xexx8yu xyri2b x18d9i69 x1c1uobl">
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div><span style="color:rgb(22,145,121);"><strong>త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ సర్వీసులు</strong></span></div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌‌ఐ సేవలు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశంలో వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ మేరకు సోమవారం, డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు, హాస్పిటళ్ల అభివృద్ధి, పేషెంట్ల అవసరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లలో బెడ్ల కోసం ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లను మరింత బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటళ్లపై రోగుల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పీహెచ్‌సీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిజామాబాద్ జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఇటీవలే జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లలో 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులను నియమించామని తెలిపారు. అదేవిధంగా సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లను పోస్టింగ్ ఇచ్చామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు పూర్తి చేస్తామని, జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ప్రభుత్వ హాస్పిటళ్లలో మానవ వనరులు (హెచ్‌ఆర్‌), మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మెడిసిన్స్‌, డయాగ్నస్టిక్ సేవలను సమగ్రంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ ఎన్. వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌, డాక్టర్ రవీందర్ నాయక్, నిజామాబాద్ డీఎంహెచ్‌వో, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Nirmal</category>
                                            <category>Nizamabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/nirmal/nizamabad-ggh-as-referral-hospital/article-4064</link>
                <guid>https://www.visionandhra.in/telangana/nirmal/nizamabad-ggh-as-referral-hospital/article-4064</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 19:06:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/761627560_1610671317155658_7507866873065354250_n.jpeg"                         length="108062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి  ₹ 1 కోటి బీమా చెక్కు</title>
                                    <description><![CDATA[<div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ₹ 1 కోటి బీమా చెక్కు.. అందజేసిన డీజీపీ సివి ఆనంద్</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ (పీసీ-8968) కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>మల్కాజిగిరి కమిషనరేట్‌ 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్‌ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్‌ 22-23 తేదీల అర్ధ రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, చికిత్స అనంతరం 2025 అక్టోబర్‌</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/insurance-check-of-%E2%82%B9-1-crore-to-the-family-of/article-4063"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/763805553_895570019832839_5650554018942462513_n.jpeg" alt=""></a><br /><div class="xdj266r x14z9mp xat24cr x1lziwak x1vvkbs x126k92a">
<div>రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ₹ 1 కోటి బీమా చెక్కు.. అందజేసిన డీజీపీ సివి ఆనంద్</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ (పీసీ-8968) కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>మల్కాజిగిరి కమిషనరేట్‌ 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్‌ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్‌ 22-23 తేదీల అర్ధ రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా, చికిత్స అనంతరం 2025 అక్టోబర్‌ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతిచెందినట్లు ప్రకటించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్ సందీప్ షాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితర అధికారులు ఎస్‌బీఐతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/insurance-check-of-%E2%82%B9-1-crore-to-the-family-of/article-4063</link>
                <guid>https://www.visionandhra.in/telangana/insurance-check-of-%E2%82%B9-1-crore-to-the-family-of/article-4063</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 19:00:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/763805553_895570019832839_5650554018942462513_n.jpeg"                         length="277626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు  తెలంగాణా  లో  పర్యటన</title>
                                    <description><![CDATA[<div>నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారుల బృందానికి తెలంగాణా పట్టణాభివృద్ధి సంస్కరణ లో అధ్యయన పర్యటన</div>
<div>భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఆధ్వర్యంలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేపాల్‌కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌లో అధ్యయన పర్యటన చేపట్టారు. ఈ బృందం ఆగస్టు 3 నుండి 4, 2026 వరకు హైదరాబాద్‌లో శిక్షణ NIUM సారధ్యం పొందనుంది.</div>
<div>శిక్షణలో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) లో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ పరిపాలన, మున్సిపల్ సంస్కరణలు, సుస్థిర పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/national/nepal-mayors-chairpersons-visit-telangana/article-4062"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/765008309_1940678213568166_1551007004888291273_n.jpeg" alt=""></a><br /><div>నేపాల్ మేయర్లు, చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారుల బృందానికి తెలంగాణా పట్టణాభివృద్ధి సంస్కరణ లో అధ్యయన పర్యటన</div>
<div>భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఆధ్వర్యంలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేపాల్‌కు చెందిన 21 మంది మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు మరియు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్‌లో అధ్యయన పర్యటన చేపట్టారు. ఈ బృందం ఆగస్టు 3 నుండి 4, 2026 వరకు హైదరాబాద్‌లో శిక్షణ NIUM సారధ్యం పొందనుంది.</div>
<div>శిక్షణలో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) లో తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ పరిపాలన, మున్సిపల్ సంస్కరణలు, సుస్థిర పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా విధానాలు మరియు ఉత్తమ ఆచరణలను అధికారులు బృందానికి వివరించారు.</div>
<div>ఆగస్టు 4న ఈ ప్రతినిధి బృందం జవహర్‌నగర్ సమీకృత మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం (HIMSWF), అంబర్‌పేట్ మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) మరియు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (FSTP)లను సందర్శించి, తెలంగాణలో అమలవుతున్న ఆధునిక వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనుంది.</div>
<div>ఈ కార్యక్రమం ద్వారా భారత్–నేపాల్ మధ్య పట్టణ పరిపాలన, స్థానిక సంస్థల సామర్థ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి మరియు ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని (NIUM) నిర్వాహకులు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/national/nepal-mayors-chairpersons-visit-telangana/article-4062</link>
                <guid>https://www.visionandhra.in/national/nepal-mayors-chairpersons-visit-telangana/article-4062</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:57:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/765008309_1940678213568166_1551007004888291273_n.jpeg"                         length="186649"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన  నిందితులను పట్టుకున్న వరంగల్ KUC పోలీసులు.</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<h5><strong>మొత్తం 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం, విలువ రూ. 25 లక్షలు</strong></h5>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాగా, బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌లను నియమించారు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>1) దొంతుల ప్రశాంత్ కుమార్ (20)దుర్గం సాయి కార్తీక్ (21),  వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వాహన తనిఖీల సందర్భంగా నిందితులు ప్రయాణిస్తున్న అనుమానాస్పద పల్సర్ మోటార్ సైకిల్ No. AP 36 AY 4700 గల దానిని పోలీస్ టీమ్ స్వాధీనం చేసుకుని విచారించగా, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల గురించి సమాచారం అందించారు. </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హోండా షైన్, హీరో స్ప్లెండర్</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-kuc-police-nabbed-accused-of-serial-theft-of-two-wheelers/article-4061"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/764637916_1355985713379196_4931418603014662129_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<h5><strong>మొత్తం 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం, విలువ రూ. 25 లక్షలు</strong></h5>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాగా, బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌లను నియమించారు</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>1) దొంతుల ప్రశాంత్ కుమార్ (20)దుర్గం సాయి కార్తీక్ (21),  వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>వాహన తనిఖీల సందర్భంగా నిందితులు ప్రయాణిస్తున్న అనుమానాస్పద పల్సర్ మోటార్ సైకిల్ No. AP 36 AY 4700 గల దానిని పోలీస్ టీమ్ స్వాధీనం చేసుకుని విచారించగా, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల గురించి సమాచారం అందించారు. </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హోండా షైన్, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో గ్లామర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ పల్సర్, హోండా హార్నెట్ తదితర మోడళ్లకు చెందిన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.28 మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేసినారు. వీటికి సంబంధించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div> </div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>పై వరుస వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CCS ఇన్‌స్పెక్టర్లు A. రాఘవేందర్, E. హరికృష్ణ, K. రామకృష్ణ గార్లను, KUC ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ గారిని, CCS SI శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ అహ్మీద్, రవిప్రసాద్, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్‌లను, IT Core Team AO Md. సల్మాన్ పాషా మరియు కానిస్టేబుల్ నగేష్, KUC క్రైమ్ కానిస్టేబుళ్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ మీడియా సమావేశంలో హనుమకొండ, CCS ఏసీపీలు నర్సింహారావు, సదయ్య పాల్గొన్నారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Crime</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-kuc-police-nabbed-accused-of-serial-theft-of-two-wheelers/article-4061</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/warangal-kuc-police-nabbed-accused-of-serial-theft-of-two-wheelers/article-4061</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 18:52:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/764637916_1355985713379196_4931418603014662129_n.jpeg"                         length="144343"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి జూలై 31 వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్-XII కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను రక్షించగా, వారిలో 269 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు, ఇటుక బట్టీలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకోసం కమిషనరేట్ పరిధిలోని 9 సబ్‌డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక ఎస్‌ఐను</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hanmakonda/314-girls-freed-through-operation-muskan-xii-%E2%80%93-warangal-police-commissioner/article-4016"><img src="https://www.visionandhra.in/media/400/2026-08/760403257_2873940559631798_6848576019462836017_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి జూలై 31 వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్-XII కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను రక్షించగా, వారిలో 269 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు, ఇటుక బట్టీలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకోసం కమిషనరేట్ పరిధిలోని 9 సబ్‌డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక ఎస్‌ఐను ఇన్‌చార్జిగా నియమించి, మొత్తం 9 మంది ఎస్‌ఐలు, 36 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించినట్లు వెల్లడించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ ఆపరేషన్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సిబ్బందితో పాటు వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, కార్మిక శాఖ అధికారులు, అలాగే షేర్ (SHARE), స్కోప్ (SCOPE), FMM SSS స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సంయుక్త చర్యల్లో భాగంగా 226 మంది బాల కార్మికులను, 85 మంది పాఠశాల మానేసిన (డ్రాప్‌అవుట్) చిన్నారులను గుర్తించి రక్షించారు. అనంతరం వారిని వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచి, పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కమిటీ ఆదేశాల మేరకు అప్పగించినట్లు తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రక్షించబడిన చిన్నారుల్లో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 130 మంది చిన్నారులు కూడా ఉన్నారని కమిషనర్ వెల్లడించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>చిన్నారులతో అక్రమంగా పని చేయిస్తున్న యజమానులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 55 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 92 ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు (Inspection Reports) కార్మిక శాఖ అధికారులు నమోదు చేశారని, వివిధ పోలీస్ స్టేషన్ల జనరల్ డైరీల్లో 118 మంది చిన్నారుల వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, "పిల్లలు బడిలో ఉండాలి కానీ పనిలో కాదు. బాల్యానికి అండగా నిలవడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశ్యం. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు," అని హెచ్చరించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>చిన్నారుల హక్కుల పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (WCD), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), కార్మిక శాఖ, విద్యాశాఖ, షేర్ (SHARE), స్కోప్ (SCOPE), FMM SSS స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు పాల్గొని విజయవంతం చేసినట్లు కమిషనర్ తెలిపారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Legal</category>
                                            <category>HANMAKONDA</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hanmakonda/314-girls-freed-through-operation-muskan-xii-%E2%80%93-warangal-police-commissioner/article-4016</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hanmakonda/314-girls-freed-through-operation-muskan-xii-%E2%80%93-warangal-police-commissioner/article-4016</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:34:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-08/760403257_2873940559631798_6848576019462836017_n.jpeg"                         length="81774"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్. పి లతో సి.ఎస్ సంజయ్ జాజు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ సి.వీ ఆనంద్, అడిషనల్ డీజీ భగవత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి హరిచందన, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, గురువారం రాత్రి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/be-alert-for-heavy-rains/article-3927"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/760862101_2802048786846531_8609312783523497722_n.jpeg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్. పి లతో సి.ఎస్ సంజయ్ జాజు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ సి.వీ ఆనంద్, అడిషనల్ డీజీ భగవత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి హరిచందన, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, గురువారం రాత్రి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్నందున జిల్లాల్లో పోలీసు వివిధ శాఖలతో సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రధానంగా, ఆయా జిల్లాలో వాటర్ ఫాల్స్, ప్రమాదకర ప్రదేశాలు ఉన్న పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తుండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఇప్పటికే, ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని, అవసరమైనప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>కాగా, ఎల్.నినో ప్రభావం వల్ల సెప్టెంబర్ లోనూ వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నందున వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రధానంగా, కూరగాయలు పండిస్తే మార్కెట్ లో మంచి ధర ఉండడమే కాకుండా హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా కూడా కొనుగోలు చేయించడం జరుగుతుందని సి.ఎస్ అన్నారు. వ‌చ్చే రెండు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే జిల్లాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ముంద‌స్తుగానే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్రంలోని పలు జిల్లాలో249 ప్రమాదకర జలాశయాలున్న పిక్-నిక్ స్పాట్స్ లను గుర్తించామని, మరో 167 పర్యాటక ప్రాంతాలను గుర్తించి భారీ వర్షాలు, వరదలున్న సమయంలో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా పోలీస్ శాఖ తగు చర్యలను చేపట్టిందని డీజీపీ సి.వీ ఆనంద్ వెల్లడించారు. 12 కంపెనీల SDRF బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/be-alert-for-heavy-rains/article-3927</link>
                <guid>https://www.visionandhra.in/telangana/be-alert-for-heavy-rains/article-3927</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 19:28:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/760862101_2802048786846531_8609312783523497722_n.jpeg"                         length="152059"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి</title>
                                    <description><![CDATA[<p>కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పీఐబీ) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీమ‌తి శృతి పాటిల్ పేర్కొన్నారు. గ‌త 12 ఏళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌పై గురువారం క‌వాడిగూడ‌లోని సీజీవో ట‌వ‌ర్స్‌లో పీఐబీ 'వార్త' వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇంట‌ర్ మీడియా ప‌బ్లిసిటీ కోఆర్డినేష‌న్ క‌మిటీ(ఐఎంపీసీసీ)లో భాగంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు(పీఎస్‌యూ)ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. తమ శాఖల ప‌రిధిలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్యక్ర‌మాల‌ను, గత 12 సంవత్సరాల్లో సాధించిన ముఖ్య విజయాలను వివరించారు. </p>
<p>ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరువయ్యేందుకు భ‌విష్య‌త్తులో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా పీఐబీ విధులు, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/national/central-government-schemes-should-be-made-accessible-to-the-people/article-3926"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsappimage2026-07-30at18.02.27(1)7pfg.jpeg" alt=""></a><br /><p>కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పీఐబీ) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీమ‌తి శృతి పాటిల్ పేర్కొన్నారు. గ‌త 12 ఏళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌పై గురువారం క‌వాడిగూడ‌లోని సీజీవో ట‌వ‌ర్స్‌లో పీఐబీ 'వార్త' వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఇంట‌ర్ మీడియా ప‌బ్లిసిటీ కోఆర్డినేష‌న్ క‌మిటీ(ఐఎంపీసీసీ)లో భాగంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు(పీఎస్‌యూ)ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. తమ శాఖల ప‌రిధిలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్యక్ర‌మాల‌ను, గత 12 సంవత్సరాల్లో సాధించిన ముఖ్య విజయాలను వివరించారు. </p>
<p>ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరువయ్యేందుకు భ‌విష్య‌త్తులో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా పీఐబీ విధులు, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల గురించి అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీమ‌తి శృతి పాటిల్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు ప్ర‌చార కార్య‌క్ర‌మాలపై స‌హ‌కారం అందించేందుకు పీఐబీ ఎల్ల‌వేళ‌లా సిద్ధంగా ఉంటుంద‌ని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాల‌ను ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు చేరువ చేసి, వారు ల‌బ్ధి పొందేలా చూడ‌ట‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న‌ట్టు చెప్పారు.</p>
<p>ఈ కార్య‌క్ర‌మంలో వివిధ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల ఉన్న‌తాధికారులు, పీఐబీ, సీబీసీ అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/national/central-government-schemes-should-be-made-accessible-to-the-people/article-3926</link>
                <guid>https://www.visionandhra.in/national/central-government-schemes-should-be-made-accessible-to-the-people/article-3926</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 19:25:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsappimage2026-07-30at18.02.27%281%297pfg.jpeg"                         length="158244"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో కీలక చర్చలు</title>
                                    <description><![CDATA[<p><strong>న్యూఢిల్లీ:</strong> తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ &amp; ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి <strong>డా. జి. వివేక్ వెంకటస్వామి</strong>, పెద్దపల్లి ఎంపీ <strong>గడ్డం వంశీ కృష్ణ</strong>తో కలిసి సోమవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.</p>
<p>మొదట కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి <strong>డా. మన్సుఖ్ మాండవీయ</strong>ను కలిసి తెలంగాణలో కార్మిక సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు, కేంద్ర ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు మరింత సహకారం అందించాలని కోరారు.</p>
<p>అనంతరం కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికవేత్తల అభివృద్ధి శాఖ మంత్రి <strong>జయంత్ చౌదరి</strong>తో సమావేశమై యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ఏర్పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాల విస్తరణపై చర్చించారు.</p>
<p>తదుపరి కేంద్ర బొగ్గు మరియు గనుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/education-job/key-discussions-with-union-ministers-on-the-development-of-telangana/article-3756"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/756440950_1047858047635327_4670047213466281362_n.jpeg" alt=""></a><br /><p><strong>న్యూఢిల్లీ:</strong> తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ &amp; ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి <strong>డా. జి. వివేక్ వెంకటస్వామి</strong>, పెద్దపల్లి ఎంపీ <strong>గడ్డం వంశీ కృష్ణ</strong>తో కలిసి సోమవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.</p>
<p>మొదట కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి <strong>డా. మన్సుఖ్ మాండవీయ</strong>ను కలిసి తెలంగాణలో కార్మిక సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు, కేంద్ర ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు మరింత సహకారం అందించాలని కోరారు.</p>
<p>అనంతరం కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికవేత్తల అభివృద్ధి శాఖ మంత్రి <strong>జయంత్ చౌదరి</strong>తో సమావేశమై యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ఏర్పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాల విస్తరణపై చర్చించారు.</p>
<p>తదుపరి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి <strong>జి. కిషన్ రెడ్డి</strong>ని కలిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కీలకమైన <strong>తాడిచెర్ల–II బొగ్గు గని ప్రాజెక్టు</strong>ను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా <strong>స్థానిక యువతకు కనీసం 1,000 ఉద్యోగాలు</strong> కల్పించాలని, ముఖ్యంగా ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునర్నిర్మాణం (R&amp;R) ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.</p>
<p>అదే సందర్భంగా **సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)**లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు <strong>నెలకు కనీసం ₹10,000 పెన్షన్</strong> అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల పరిస్థితిని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.</p>
<p>అదనంగా సింగరేణి సంస్థ విస్తరణ, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.</p>
<p>ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తాడిచెర్ల–II ప్రాజెక్టు త్వరితగతిన అమలు, స్థానిక యువతకు ఉద్యోగాలు, R&amp;R ప్యాకేజీ అమలు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపు వంటి అంశాలపై సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.</p>
<p>మంత్రి <strong>డా. జి. వివేక్ వెంకటస్వామి</strong> మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల పెంపు, కార్మిక సంక్షేమం, గనుల రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తామని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి అంశంపై నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Telangana</category>
                                            <category>Education - Job</category>
                                    

                <link>https://www.visionandhra.in/education-job/key-discussions-with-union-ministers-on-the-development-of-telangana/article-3756</link>
                <guid>https://www.visionandhra.in/education-job/key-discussions-with-union-ministers-on-the-development-of-telangana/article-3756</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 20:44:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/756440950_1047858047635327_4670047213466281362_n.jpeg"                         length="183193"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్</title>
                                    <description><![CDATA[<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం రేపు (28 జూలై 2026) 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అత్యంత ఉపయోగకరమైన వేదికగా నిలిచింది. రాష్ట్రంలోని రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసి, పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, చీడపీడల యాజమాన్యం, పోషక నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై శాస్త్రీయ సూచనలను రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తోంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులు నిపుణుల సలహాలను పొందుతూ శాస్త్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం నేరుగా చేరవేసే సమర్థవంతమైన వేదికగా ‘రైతు నేస్తం’ విశేష ఆదరణ</div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/tomorrow-is-the-100th-episode-of-raitu-nestham/article-3755"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/rythu-nestham-was-launched-by-telangana-chief-minister-a-revanth-reddy-deputy-cm-bhatti-vikramarka-mallu-and-agriculture-minister-tummala-nageswara-rao.jpg" alt=""></a><br /><div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం రేపు (28 జూలై 2026) 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అత్యంత ఉపయోగకరమైన వేదికగా నిలిచింది. రాష్ట్రంలోని రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసి, పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, చీడపీడల యాజమాన్యం, పోషక నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై శాస్త్రీయ సూచనలను రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తోంది.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులు నిపుణుల సలహాలను పొందుతూ శాస్త్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం నేరుగా చేరవేసే సమర్థవంతమైన వేదికగా ‘రైతు నేస్తం’ విశేష ఆదరణ పొందిందని వ్యవసాయ సంచాలకులు  బి. గోపి, ఐఏఎస్ తెలిపారు.</div>
</div>
<div class="x14z9mp xat24cr x1lziwak x1vvkbs xtlvy1s x126k92a">
<div>100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నందున రైతులందరూ తమ సమీప రైతు వేదికకు హాజరై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు కోరారు.</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/tomorrow-is-the-100th-episode-of-raitu-nestham/article-3755</link>
                <guid>https://www.visionandhra.in/telangana/tomorrow-is-the-100th-episode-of-raitu-nestham/article-3755</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 20:38:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/rythu-nestham-was-launched-by-telangana-chief-minister-a-revanth-reddy-deputy-cm-bhatti-vikramarka-mallu-and-agriculture-minister-tummala-nageswara-rao.jpg"                         length="132581"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రశ్నపత్రాల లీక్‌కు వ్యతిరేకంగా మరిన్ని కఠిన చర్యల నిర్ణయం తీసుకుంటాం-ప్రధానమంత్రి</title>
                                    <description><![CDATA[<p>ప్రశ్నపత్రాలు లీక్‌కు అడ్డుకట్ట వేయడానికి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంటామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్న రాత్రి ఒక వీడియో సందేశంలో ఈ మేరకు  ప్రధాని తెలిపారు.<br />సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:<br />‘‘రేపటి మంత్రివర్గ సమావేశంలో.. ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.</p>
<div></div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/national/we-will-decide-to-take-more-strict-action-against-question/article-3624"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/743186260_1679527103347435_3518298480880992831_n.jpeg" alt=""></a><br /><p>ప్రశ్నపత్రాలు లీక్‌కు అడ్డుకట్ట వేయడానికి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంటామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్న రాత్రి ఒక వీడియో సందేశంలో ఈ మేరకు  ప్రధాని తెలిపారు.<br />సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:<br />‘‘రేపటి మంత్రివర్గ సమావేశంలో.. ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.</p>
<div></div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.visionandhra.in/national/we-will-decide-to-take-more-strict-action-against-question/article-3624</link>
                <guid>https://www.visionandhra.in/national/we-will-decide-to-take-more-strict-action-against-question/article-3624</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 12:58:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/743186260_1679527103347435_3518298480880992831_n.jpeg"                         length="103094"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) వద్ద ఈ కంటైనర్లను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... భారత్-యూకే ఆర్థిక సంబంధాలలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. విదేశీ వాణిజ్య విభాగం, హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం విస్తృత శ్రేణి ఉత్పత్తులకు ప్రాధాన్యత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-export-containers-start-from-hyderabad/article-3507"><img src="https://www.visionandhra.in/media/400/2026-07/whatsappimage2026-07-15at15.18.42(1)2amh.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) వద్ద ఈ కంటైనర్లను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... భారత్-యూకే ఆర్థిక సంబంధాలలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. విదేశీ వాణిజ్య విభాగం, హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం విస్తృత శ్రేణి ఉత్పత్తులకు ప్రాధాన్యత పన్ను రాయితీలను కల్పిస్తుందని, యూకే మార్కెట్లో భారతీయ వ్యాపారాలకు ఎగుమతి అవకాశాలను గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు.జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీశ్రీ మాట్లాడుతూ... ఈ ఒప్పందం వల్ల లభించే ప్రయోజనాలు చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా అందుతాయన్నారు. ఫార్మా, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో తెలంగాణ ఇప్ప‌టికే బ‌లంగా ఉన్నందున‌, ఈ ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మ‌రింత ముందంజ‌లో ఉండ‌గ‌ల‌ద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.అపెడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్.పి. నాయుడు మాట్లాడుతూ... వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాల ఉత్పత్తులు, మిఠాయిలు, చిరుధాన్యాలు సహా అపెడా పరిధిలోని ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఒప్పందం గొప్ప అవకాశాలను అందిస్తుందని చెప్పారు.యూకే హైకమిషన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ శ్రీ సిద్ధార్థ్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. భారత్-యూకే సీఈటీఏను ఒక చరిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు. మెరుగైన మార్కెట్ ప్రవేశం, సరళీకృత కస్టమ్స్ విధానాలు, సులువైన డాక్యుమెంటేషన్ ద్వారా ఇది వాణిజ్యాన్ని సులభతరం చేస్తుందని, తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);">ప్రాధాన్యత మార్కెట్ ప్రవేశం ద్వారా తెలంగాణకు లబ్ధి</span><br />భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం ప్రాధాన్యత పన్ను రాయితీలు, మెరుగైన మార్కెట్ ప్రవేశం, సరళీకృత కస్టమ్స్ విధానాలు, పటిష్టమైన నియంత్రణ సహకారం ద్వారా తెలంగాణలోని ఎగుమతి ఆధారిత రంగాలకు గణనీయమైన అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు.తెలంగాణకు ఉన్న ముఖ్యమైన ఎగుమతి గమ్యస్థానాలలో యూకే ఒకటి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి యూకేకు సుమారు 402.5 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ప్రధాన ఎగుమతి వస్తువులలో ఫార్మాస్యూటికల్స్, బయోలాజికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులు, వైద్య పరికరాలు ఉన్నాయి.పలు ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా రద్దు చేయడం లేదా గణనీయంగా తగ్గించడం వల్ల యూకే మార్కెట్లో తెలంగాణ ఎగుమతులకు మంచి పోటీతత్వం లభిస్తుంది. ఈ ఒప్పందం ముఖ్యంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ సరఫరా గొలుసులో ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, ఎగుమతి ఆధారిత ఉత్పాదక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.</p>
<p style="text-align:justify;"><img src="https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2026-07-15at15.19.58F6PV.jpeg" alt=""></img></p>
<p style="text-align:justify;">ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్ హ‌య‌త్‌న‌గ‌ర్ ద‌గ్గ‌ర కూడా ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్‌లో కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి, అపెడా, స్పైసెస్ బోర్డు అధికారుల సమక్షంలో బియ్యం ఎగుమతి కంటైనర్‌ను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హ‌య‌త్‌న‌గ‌ర్ ద‌గ్గ‌ర‌ విదేశీ వాణిజ్య విభాగం జాయింట్ డైరెక్టర్ జనరల్ శ్రీ శంభాజీ చవాన్, అపెడా అధికారులతో కలిసి ఫ్యూమర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగుమతి చేసిన ఆహార ఉత్పత్తుల కంటైనర్‌ను ప్రారంభించారు.సనత్‌నగర్‌ ఐసీడీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విదేశీ వాణిజ్య అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్, విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి భవానీ శ్రీ, అపెడా ప్రాంతీయ అధిపతి శ్రీ ఆర్.పి. నాయుడు, యూకే హైకమిషన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ శ్రీ సిద్ధార్థ్ విశ్వనాథన్, సనత్‌నగర్ ఐసీడీ అసిస్టెంట్ కస్టమ్స్ కమిషనర్ శ్రీ ఎమ్.వి.ఎస్.ఎన్. వంశీధర్‌తో పాటు వాణిజ్య శాఖ, కస్టమ్స్, అపెడా, ఎగుమతి ప్రోత్సాహక సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>
<p style="text-align:justify;"> </p>
<p style="text-align:justify;"><img src="https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2026-07-15at15.19.572DXB.jpeg" alt=""></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Hyderabad</category>
                                    

                <link>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-export-containers-start-from-hyderabad/article-3507</link>
                <guid>https://www.visionandhra.in/telangana/hyderabad/telangana-export-containers-start-from-hyderabad/article-3507</guid>
                <pubDate>Tue, 21 Jul 2026 18:14:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.visionandhra.in/media/2026-07/whatsappimage2026-07-15at15.18.42%281%292amh.jpeg"                         length="221990"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[VIJAY SRIRAMULA]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        